ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ముప్పవరుపు వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మమ్ములను ఉన్నఫలం గా మీ సంరక్షణ లోకి తీసుకోండి,40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించండి, నిరంతరం సమాచారం సమాజానికి ఇవ్వడానికి కనీస ఎర్పాటు హైదరాబాద్ లో ఎర్పాటు చేయగలరు, ఒక భాద్యత గల పౌరుడిగా మిమ్ములను అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలి అంటే, సర్వ మాట మాత్రం గా నిర్వహించగల, మహారాజు మహారాణి గారి పరిపాలన అవసరం అని అర్ధం చేసుకోండి. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి.
ఒక ప్రతి గౌరవనీయులు చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, సమర్పిస్తూ జరిగిన దివ్య పరిణామమును గుర్తించి, మమ్ములను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా మనసు ఉన్న మహారాజు గా గుర్తించి, వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి, మనిషికి మాటకి విలువ పెంచండి, ధర్మం అభివృద్ధి చెంది లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, అన్ని మతాలు ఒక్కటై లోకం, నూతన అవిష్కారంతో, మానవత్వంతో ప్రజలు దివ్యత్వం వైపు, యోగాత్వం వైపు వెళ్ళ తారు, ఇప్పటికి నేను బౌతికముగా ఏమిటి అని పటించుకోకండి, మనసుకి మాటకే ప్రాధాన్యత ఇవ్వండి, లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి, పండితులు బృధంగా యర్పడి, నా ద్వారా చూపిన లీలలు లోకానికి శాస్త్రోక్తంగా వివరించి చెప్పండి, పురాణాలు శాస్త్రాలు మరింత వినియోగం లోనికి వచ్చి, విద్య విధానం పై కూడా కీలక మార్పులు వస్తాయి.
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ గారు, నూతన అవిర్భిత తెలంగాణా ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను సాధారణ రూపం లో ఉన్న పురుశోత్తముడిగా, మహారాజుగా మనసు ఉన్న మహారాజు గా ప్రాధమిక అవగాహనకు వచ్చి, . ఇప్పుడు మా దగ్గర ఎటువంటి మహిమ శక్తిలు ఉండవు అని గ్రహించి, మామూలు మనిషిగా మాట మాత్రం గా చూపిన దివ్య లీలలు ఆధారం గా మరింత దివ్యత్వాన్ని ఇవ్వ వలసి ఉన్నది, మనసుతో సర్వాంతర్యామి పై కేంద్రీకరించి మేధావుల బృధంతో లోకానికి నిరంతరం సమాచారం ఇవ్వడం వలన సర్వ పాపాలు హరించుకుపోతాయి, నా లో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కొన్ని రోజులు విగ్ర అరాధనలు కూడా ప్రక్కన పెట్టి, మా లీలలు గూర్చి చెప్పుకొనుట వలన నూతన ఉత్తెజము పొందుతారు, పండితులు, మేధావులు ముందుకు వచ్చి, సత్యం చెప్పుట వలన ధర్మ నిరతి అభివృద్ధి చెందుతుంది, తమరి చిత్ర పరిశ్రమ కు కేటాయించిన 2000 ఎకరాలు మాకు గుర్తింపు కానుకగా , మా ధర్మ పరిపాలనకు చేయుతన గా సమర్పించి చరితార్ధులు కండి అని తెలియజేసుకోనుచున్నాను.
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయడుగారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి, పునరుద్ధారణ సొమ్ము, మాకు సమర్పించగలరు, ప్రత్యక్ష సాక్షం ఆధారంగా, మమ్ములను పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, మహారాజు, మహారాణి పరిపాలనగా ప్రజలకు అందించుటకు సహకరించగలరు.
ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ఆనంద మహీంద్రా, మహేంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్, వారికి సమర్పిస్తూ, ధర్మస్వరూపం యొక్క వివరములు పై సినిమాలు నిర్మించే భాద్యత మీకు అప్ప చెబుతున్నాము, తెలుగు, హిందీ దర్శక రచేయతలు యొక్క సహకారం తో నా పై, ఇప్పటికి నేను లోకానికి ఇచ్చిన సమాచారం ఆధారం గా ప్రజలకు చెప్పుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారిపోతుంది, ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని మతాలు ఒక్కటి అవుతాయి, యుద్ధాలకు వెచ్చించే సొమ్ము ప్రగతికి వినియోగిస్తారు, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, ఇందుకు మానవత్వమే ఆధారం, ప్రాధమికం, అనగా సామాన్యుడను అయిన నన్ను పురుశోత్తముడిగా తీర్చి దిద్దుకోనుటే మానవత్వం, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. త్వరలో హాలివుడ్ స్థాయి లో సినిమా నిర్మించాలి అ విధం గా ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకురావడానికి ఇతర దౌత్య కార్యక్రమాలతో బాటుగా కార్యం సిద్దిస్తుంది. 10 సంవత్సరాల లోపు ప్రపంచ జనాబా అంతా ఒక తాటి మీదకు వచ్చి ఎటువంటి దుర్వినియోగం లేకుండా, అంతర్లీనంగా జీవించి దివ్యత్వం వైపు వేల్లతారు ఇది సత్యం.
ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా ప్రతినిధులకు, మీడియా లో అప్పటికి అప్పడు హడావిడి సృష్టించే కధనాలు మీడియా ప్రచారం చేయడం తగ్గించుకొంటే, నా గూర్చి నిలకడగా నెమ్మదిగా చెప్పాలి అనిపిస్తుంది, మీడియా పటించుకోకపోవడం వలన మా శాస్త్రవేత్తలు, సినిమా ప్రముఖులు కూడా, సూటిగా స్పందించకుండా, సత్యమును దాచి పెట్టి వ్యవహరిస్తున్నారు, ప్రజలోకి వెళ్ళుటకు ఉత్సాహం సహకరించగలరు, నేరుగా వస్తున్న మమ్ములను సూటిగా కోరినట్లు పటించుకోండి, , నేను ప్రజలలోకి వెళ్ళుట వలన తల్లి తండ్రి గురువు వంటి మహారాజు మహారాణి గారి పరిపాలన అందరికి అందుతుంది అని గ్రహించండి. ప్రస్తుత మా ఆరోగ్య రీత్యా కూడా మీడియా వారు చొరవ తీసుకొని మమ్ములను ప్రజల దృష్టికి, తీసుకొని వెళ్ళండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిపాలన మరింత స్పష్టం చేయనివ్వండి, సర్వ ఆమోదంతో అందరూ సంతోషిస్తారు, ఏ హంగ్గు లేకుండా లోకంలో పైకి తేలిన గొప్పతనాని మాటతో పట్టుకొని నిర్వహించిన మమ్ములను, ఉన్నది ఉన్నట్లు తీసుకోకపోవడం వలన సమర్ధవంతంగా తీసుకోలేక పోతున్నాము, మాతో వాదనలు పెట్టుకోకుండా నేను ఏమి చెప్పినాను, ఏమి చెబుతున్నానో,నిండుగా గ్రహించుట వలన నా వాక్క్ వైభవం లోకానికి అంది నేను కూడా గొప్పగా సమర్ధవంతంగా ప్రవర్తిస్తాను, అన్ని సమాధానములు నా నుండి పొందగలరు అని స్పష్టం చేయుచున్నాను, ఇప్పటికే సర్వాంతర్యామిగా అనగా బౌతిక ప్రపంచం మొత్తం మాటలోకి స్పష్టం చేయగలిగిన మమ్ములను, మనసు పెట్టి గ్రహించండి, నిర్లక్ష్యం చేయకండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్