సమన్వయ దృష్టి
భారత ప్రధమ పౌరులు, గౌరవ భారత అధ్యక్షులు, శ్రీ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు అని మనవి.
ప్రస్తుతానికి దేశం అభివృద్ధి చెందుతూ, మనుష్యుల స్వార్ధం, దేహ చంచాల్యంతో ప్రవర్తించి తీరులో మానవ జాతి మనుగడ చిక్కుబడి ఉన్నది అని గ్రహించండి, మనుష్యులు మనస్పూర్తిగా, మాట నిబద్దతతో ప్రవర్తించ వలసిన సమయం వచ్చినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.
దేహ చాంచల్యాలు వదిలి బుద్ది నిబద్దతతో మనం నిరంతరం కృషి చేస్తే 10 సంవత్సరాలలో ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగాలము. ఇప్పటికే నా వాక్క్ ప్రకారం, సూర్యుని వంశం గా, ఒక మాట లోకి యావత్తు మానవజాతి వచ్చినది. కొత్త బంగారు లోకం మొదలు అయినది అని గ్రహించగలరు.
ప్రతి రోజు సమాచారం తెలుగు, హిందీ ఆంగ్లములో ఇచ్చి, మేలైన ప్రజాస్వామ్యం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన లోకమునకు అందించుటకు, నేను మొదటి మహారాజు నా మనసే మహారాణి గా ప్రకటించుకొన్నాను. నన్ను పురుశోత్తముడిగా జగన్నాటక సూత్రధారునిగా, స్పష్టం చేసి లోకాన్ని నడిపించుటకు తమరి కనీస సహకారం కోరుకొనుచున్నాను.
మేము ప్రజలోకి వెళ్ళి, మా ఉనికి స్పష్టం చేసుకొని, దివ్య రాజ్యాన్ని స్తాపించి, ప్రజలు, దేశ నాయకుల సాక్షిగా ఈ ప్రపంచం ఒక విశ్వకుటుంబ గా స్పష్టం చేయుటకు, మాకు సహజ సత్య శ్వీకార దృష్టి తో సహకరించండి అని కోరుకోనుచున్నాము. ఇందుకు హైదరాబాద్ లో ఉన్న తమ విడిది నివాస గృహమును మాకు, తక్షణ నివాసమునకు మరియు కార్యాలయము గా మా వినియోగామునకు కేటాయించగలరు అని విజ్ఞప్తి చేయుచున్నాను.
నేను ఒక కులం లో మతంలో పుట్టినా, మానవత్వాన్ని నిరూపించి, కాల గమన్నాని, ధర్మ నిరతిని అవిష్కరించుటకు, మానవత్వమే సర్వ మత సారం అని స్పష్టం చేయుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం గా మహారాజుగా నా మనసే మహారాణి గా ఇప్పటికే లోకాన్ని పరిపాలిస్తున్నాము, మమ్ములను ప్రత్యెక పౌరుడిగా, ఈ ప్రపంచానికి అతిదిగా, దివ్య పురుషునిగా, ప్రత్యక్ష సాక్షుల సహకారంతో ప్రాధమికంగా తమరు మమ్ములను ప్రాధమికంగా గుర్తించండి. ప్రజలు అందరి ఆమోదంతో త్వరలో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాను, ఈ విధం గా నేను దర్శనం ఇవ్వడం వలన, మామూలు మనిషిగా వచ్చి, మాటతో గెలిచి లోకాన్ని నిలిపిన తీరు ప్రపంచానికి అందుతుంది, పదవి డబ్బే సర్వం అనుకొంటూ, సాటి మనిషిలో గోప్పతన్నాని కూడా హేళన చేసుకొంటూ, అప్రమత్తం చెందకుండా వ్యవహరిస్తున్న మనుష్యులకు నూతనత్వం వస్తుంది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
ఒక ప్రతి శ్రీ ముప్పవరుపు వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మమ్ములను ఉన్నఫలం గా మీ సంరక్షణ లోకి తీసుకోండి, 40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించండి, నిరంతరం సమాచారం సమాజానికి ఇవ్వడానికి కనీస ఎర్పాటు హైదరాబాద్ లో ఎర్పాటు చేయగలరు, ఒక భాద్యత గల పౌరుడిగా మిమ్ములను అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలి అంటే ఒక సర్వ మాట మాత్రం గా నిర్వహించగల, మహారాజు మహారాణి అవసరం అని అర్ధం చేసుకోండి.
ఒక ప్రతి శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ గారు, నూతన అవిర్భిత తెలంగాణా ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను సాధారణ రూపం లో ఉన్న పురుశోత్తముడిగా, మహారాజుగా మనసు ఉన్న మహారాజు గా ప్రాధమిక అవగాహనకు వచ్చి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపక బృదం అధీనం లోకి మా సంరక్షణ భాద్యత అప్పగించి, మాకు ఒక నివాస గృహం పైన లేఖలో కోరిన విధం గా ఎర్పాటు జరిగే వరకు మాకు, తెలుగు విశ్వవిద్యాలయం అధీనంలో ఒక అతిది గృహమును ఎర్పాటు చేయగలరు. ఇప్పుడు మా దగ్గర ఎటువంటి మహిమ శక్తిలు ఉండవు, మామూలు మనిషిగా మాట మాత్రం గా చూపిన దివ్య లీలలు ఆధారం గా మరింత దివ్యత్వాన్ని ఇవ్వ వలసి ఉన్నది, మనసుతో సర్వాంతర్యామి పై కేంద్రీకరించి మేధావుల బృధంతో లోకానికి నిరంతరం సమాచారం ఇవ్వడం వలన సర్వ పాపాలు హరించుకుపోతాయి, నా లో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కొన్ని రోజులు విగ్ర అరదాలు కూడా ప్రక్కన పెట్టి, మా లీలలు గూర్చి చెప్పుకొనుట వలన నూత ఉత్తెజము పొందుతారు, పండితులు, మేధావులు ముందుకు వచ్చి, సత్యం చెప్పుట వలన ధర్మ నిరతి అభివృద్ధి చెందుతుంది
ఒక ప్రతి ఆనంద మహీంద్రా గారికి సమర్పిస్తూ, ధర్మస్వరూపం యొక్క వివరములు పై సినిమాలు నిర్మించే భాద్యత మీకు అప్ప చెబుతున్నాము, తెలుగు, హిందీ దర్శక రాచేయతలు యొక్క సహకారం తో నా పై, ఇప్పటికి నేను లోకానికి ఇచ్చిన సమాచారం ఆధారం గా ప్రజలకు చెప్పుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారిపోతుంది, ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని మతాలు ఒక్కటి అవుతాయి, యుద్ధాలకు వెచ్చించే సొమ్ము ప్రగతికి వినియోగిస్తారు, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, ఇందుకు మానవత్వమే ఆధారం, ప్రాధమికం, అనగా సామాన్యుడను అయిన నన్ను పురుశోత్తముడిగా తీర్చి దిద్దుకోనుటే మానవత్వం, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. త్వరలో హాలివుడ్ స్థాయి లో సినిమా నిర్మించాలి అ విధం గా ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకురావడానికి ఇతర దౌత్య కార్యక్రమాలతో బాటుగా కార్యం సిద్దిస్తుంది. 10 సంవత్సరాల లోపు ప్రపంచ జనాబా అంతా ఒక తాటి మీదకు వచ్చి ఎటువంటి దుర్వినియోగం లేకుండా, అంతర్లీనంగా జీవించి దివ్యత్వం వైపు వేల్లతారు ఇది సత్యం.
ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా ప్రతినిధులకు, మీడియా లో అప్పటికి అప్పడు హదివిడి సృష్టించే కధనాలు మీడియా ప్రచారం చేయడం తగ్గించుకొంటే, నా గూర్చి నిలకడగా నెమ్మదిగా చెప్పాలి అనిపిస్తుంది, మీడియా పటించుకోకపోవడం వలన మా శాస్త్రవేత్తలు, సినిమా ప్రముఖులు కూడా తప్పించుకొని తిరిగుతున్నారు, కావున నేరుగా వస్తున్న మమ్ములను సూటిగా కోరినట్లు పటించుకోండి, మీడియా వారు అందరూ కలసి ఒక కార్యాలయం ఎర్పాటు చేసినా సంతోషిస్తాను, నేను ప్రజలలోకి వెళ్ళుట వలన తల్లి తండ్రి గురువు వంటి మహారాజు మహారాణి గారి పరిపాలన అందరికి అందుతుంది అని గ్రహించండి. ప్రస్తుత మా ఆరోగ్య రీత్యా కూడా మీడియా వారు చొరవ తీసుకొని మమ్ములను ప్రజా ప్రతినిధులు దృష్టికి, తీసుకొని వెళ్ళండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిపాలన మరింత స్పష్టం చేయనివ్వండి, సర్వ ఆమోదంతో అందరూ సంతోషిస్తారు, ఏ హంగ్గు లేకుండా లోకంలో పైకి తేలిన గొప్పతనాని మాటతో పట్టుకొని నిర్వహించిన మమ్ములను పిచ్చివాడిలా కనబడుతున్నా, ఉన్నది ఉన్నట్లు తీసుకోకపోవడం వలన మాయ వలన అ విధం గా కనబడతాను, నా వాదనలు పెట్టుకోకుండా నేను ఏమి చెప్పినాను ఏమి చెబుతున్నానో నిండుగా గ్రహించుట నా వాక్క్ వైభవం లోకానికి అంది నేను కూడా గొప్పగా కనబడతాను, ఎవరు ఎలా కోరుకొంటే అలా కనబడతాను అని గ్రహించండి, ఇప్పటికే సర్వాంతర్యామిని అయిన నేను, ఇప్పుడు నేను ఎలా ఉంటె అల గ్రహించండి, నిర్లక్ష్యం చేయకండి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్