
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 12 December 2015
Pasam Jagannadham Naidu shared Madhukiran Reddy'sphoto.
దుక్కి చేసిన బీడును అడుగు...రైతన్న ఎంత..చెమట కార్చాడో..చెబుతుంది..వి త్తిన. పైరును అడుగు..రైతు కష్టం ఏపాటి దో..చెబుతుంది..ఎదిగే పంటను ను అడుగు రైతన్న పడే పాట్లు ఏమిటో..చెబుతుంది..పంట రాగానే .జరిగే దోపిడీ ని చూడు.దళారీలు ఎంత దోచుకుం టున్నారో .తెలుస్తుంది..మా తిండి తిని..మా ఓట్లతో గెలిచి . మా పైనే పెత్తనం చేస్తావా?మేము పండించే పంటకు ధర ఎంతో..నువ్వు.. నిర్నయిస్తావా?డిల్లీ ఎసి గదుల్లో పొట్ట కదలకుండా కూర్చుని దొరతనం చెలాయిస్తావా?నువ్వు ఏందిరో..నీ బతుకు ఏం దిరో..?కొడకా?నువ్వు ఏనాడైనా భూమి..దున్నావా?నాట్లు వేసావా?కలుపు తీశావా?పైరు కోశావా ?పంట ఊడ్చావా?నీ దోపిడీ కి
మేము చావాలా?..ప్రజాస్వామ్యంలో నీ పెత్తనం ఇంకానా?రైతన్నలారా? అందరంపాలకులను ఉమ్మడిగా ఎదుర్కుందాం.ఆత్మహత్యలు వద్దు .చచ్చి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు.
మేము చావాలా?..ప్రజాస్వామ్యంలో నీ పెత్తనం ఇంకానా?రైతన్నలారా? అందరంపాలకులను ఉమ్మడిగా ఎదుర్కుందాం.ఆత్మహత్యలు వద్దు .చచ్చి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు.
న్యాయ దేవత కళ్ళు లేకుండా ఎలా న్యాయన్ని చూస్తుందో అలా ప్రజలు, మేధావులు, పండితులు, న్యాయాన్ని చూడాలి, పై పై ఆకర్షణకు గాని, పై పై తెలికతనములకు గాని లొంగి పోయి, మాట మనసు పట్టించుకోకుండా, అవమానించడం, నిర్లక్ష్యం చేయడం మానివేస్తే, ప్రతి ఒక్కరు ప్రతి క్షణం సాహసం చేసిన దివ్య అనుభూతి జ్ఞానతో నిత్యం పొందుతారు అని గ్రహించండి. మనుష్యులు సంకుచితం వదిలివేస్తే మిగిలినది అంతా సాహసం నిత్య సంతోషం అదృష్టం మన సొంతం, మనుష్యుల జ్ఞాన వ్యవహారమే లోకానికి ఆధారం అని గ్రహించండి.

సమన్వయ దృష్టి
ఇప్పుడు సాహసం అంటే, పైకి గొప్పగా ఉన్న వ్యక్తిని తేలికగా చూడకుండా ఎలాగైనా మనసుతో పెంచడమే సాహసం అయ్యి మీ ముందు ఉన్నది. మాట లో, మనసులో ఉన్న గొప్పతనమును, బౌతికం ఎన్ని అవరోధాలు, వ్యతిరేకతలు, బెదిరింపులు ఉన్నా, అనుమానములు, తక్కువతనములు, తెలికతనములు అడ్డం పడుతునన్ను, న్యాయ దేవత కళ్ళు లేకుండా ఎలా న్యాయన్ని చూస్తుందో అలా ప్రజలు, మేధావులు, పండితులు, న్యాయాన్ని చూడాలి, పై పై ఆకర్షణకు గాని, పై పై తెలికతనములకు గాని లొంగి పోయి, మాట మనసు పట్టించుకోకుండా, అవమానించడం, నిర్లక్ష్యం చేయడం మానివేస్తే, ప్రతి ఒక్కరు ప్రతి క్షణం సాహసం చేసిన దివ్య అనుభూతి జ్ఞానతో నిత్యం పొందుతారు అని గ్రహించండి.
మనుష్యులు సంకుచితం వదిలివేస్తే మిగిలినది అంతా సాహసం నిత్య సంతోషం అదృష్టం మన సొంతం, మనుష్యుల జ్ఞాన వ్యవహారమే లోకానికి ఆధారం అని గ్రహించండి. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
శ్రీ అంజనీ రవిశంకర్ గారు
s/o పి. జి. కె సాయిబాబా గారు మరియు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్
Geetha Madhuri And Nandu | Open Heart With RK | Full ......... Open heart is one of the programme emerged from the divine trance of Maharajah in 2003 and also said about the channel origin, and i given the name as Amodha broadcasting networks in 2003 itself the channel started in later 2,3 years may in 2004, 0r 5 along with many happenings of the world.
.ఒక శాతంకూడా లేని ధనిక వర్గాలు రాజకీయ వ్యాపారం చేస్తూకోట్లు దోచేసి. దాచుకుంటూ 99 శాతం మందిపై పెత్తనం చేస్తూ దేశ సంపదను లూటీ చేస్తున్నారు.
One of the song from the divine trance of Maharajah
Pasam Jagannadham Naidu
మనం..ఓటు వేస్తున్నది ఎవరికీ?పక్కా..రాజకీయ..వ్యాపారానికి.. రాజకీయ వ్యాపారులకు ఓటు వేసి సేవా రాజకీయాలను...ఆశిస్తే ఎలా?అభివృద్ధి కావాలని కోరుకుంటే ఎలా?డబ్బు సారాయికి వోటు వేస్తె అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఓటుకు నోటు బుడ్డి ఆసిం ఛి నంతకాలం పరిస్తితులు ఇలాగే ఉంటాయి. .ఒక శాతంకూడా లేని ధనిక వర్గాలు రాజకీయ వ్యాపారం చేస్తూకోట్లు దోచేసి. దాచుకుంటూ 99 శాతం మందిపై పెత్తనం చేస్తూ దేశ సంపదను లూటీ చేస్తున్నారు. కులము లేదు మతమూ లేదు..దోపిడీ వర్గాలు ఏ కులమైనా ఒకటే సామాన్య,.జనానికి పేదలకు కులం ఏనాడూ ఉపయోగపడదు.నాయకులకే కులం.,బాగా ఉపయోగ పడుతుంది ఆచరణలో .దొంగలు దోపిడీ దొంగలఅందరికులం ఒక్కటే.పార్లమెంటులో గాని శాసనసభలలో గాని 99 శాతం కోటీశ్వరులు.
మురళి వెంకట్ shared a memory from December 12, 2014.
ఎవడబ్బ..సొమ్మని..రైతు..కష్టం..దోచుకుంటున్నా రో.?
రైతు మాత్రమే..ఎందుకు..చావాలో...చెప్పండి.....
రైతు మాత్రమే..ఎందుకు..చావాలో...చెప్పండి.....
రైతులను...మూగ జీవాలను..చేసి,ఆడుకుంటున్నారు..గదయ్యా..కిలో బియ్యం.. రూపాయికె
ఇవ్వడానికి..రెండు రూపాయలకు..ఇవ్వడానికి..ఎవడిచ్చాడయ్యా..మీకు అధికారం.?ఎలా ఇస్తారు.
ఏ లెక్కలో.ఇస్తారు?.రైతుల కడుపు.. కొట్టడానికి మీరెవరు?..మీ వోట్ల కోసం... రైతులు,త్యాగం చేయాలా?రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?రైతులు పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి
మీరు..నారు..పోస్తున్నారా?మడక దున్నుతున్నారా?నీళ్ళు పెడుతున్నారా?నాట్లు వేస్తున్నారా?
పంట పండిస్తున్నారా?ఎరువులు..వేస్తున్నారా?కోత కొస్తున్నారా?పొలంలో కష్ట పడుతున్నారా?డిల్లీ
లో కూర్చుని,పంటల ధరలు,ఎలా నిర్నయిస్తారయ్యా..?సగం ధర తగ్గిస్తే..ఆ నష్టం రైతులు ఎందుకు
భరించాలయ్యా..రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?వాళ్ళు ఏం పాపం చేసారయ్యా?రైతు కష్టం తిని
బతకాలని..ఎందుకు కోరుకుంటా రయ్యా.రైతు కుటుంబం అర్ధాకలితో బతికేలా చేయడానికి మీకేమి అర్హత ఉంది..రైతు పండించిన పంటను కిలో బియ్యం... రూపాయికి ఇవ్వడానికో..రెండు,మూడు, రూపాయలకూ..ఐదుకో..పది రూపాయలకో ఇవ్వడానికో..మీకేమి అర్హత ఉందయ్యా?పెట్టుబడులు
పెట్టారా?నష్టాన్ని మీరు భరిస్తున్నారా?సబ్సిడీ బియ్యం ఇవ్వాలన్న తలంపే,..ఆలోచనలే..రాజ కీయ
నాయకుల కళ్ళకు పొరలుకప్పేస్తున్నాయి.
తామున్నది రాజకీయాలలో కదా అనుకుంటున్నారు,.. కానీ తింటున్నది అన్నమే కదా.....అరవై రూపాలు..వంద రూపాయలు.. పెట్టి కిలో బియ్యం కొనుక్కోవాలన్నా పండించటానికి రైతులు బతికి ఉండాలి కదా...., ప్రభుత్వాలైతే ఎప్పుడో గుడ్డివైపోయాయి , విధ్యావంతులు మూడురూపాయలు ఐదు,రూపాయలు పెట్టి న్యూస్ పేపరు కొని రైతుల ఆత్మహత్యల పోటో కనిపిస్తే టక్కున పేజీ తిప్పేసి పేపరు గిరాటేసి వెళ్తున్నారు..నగరాలలోమనుషులకు..పల్లెల్లోరైతులు..ఎలాబతుకుతున్నారో..తేలి
యదు.పెట్టుబడులు ఎలా తెస్తున్నారో తెలియదు.కానీ రూపాయికి,రెండు రూపాయలకు బియ్యం
చక్కర,గోదుమలు,అన్నీ ఉచితంగా ఇస్తామని..మాత్రం ప్రకటిస్తారు.ఎవడ్రా..మీరంతా..
ఇవ్వడానికి..రెండు రూపాయలకు..ఇవ్వడానికి..ఎవడిచ్చాడయ్యా..మీకు అధికారం.?ఎలా ఇస్తారు.
ఏ లెక్కలో.ఇస్తారు?.రైతుల కడుపు.. కొట్టడానికి మీరెవరు?..మీ వోట్ల కోసం... రైతులు,త్యాగం చేయాలా?రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?రైతులు పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి
మీరు..నారు..పోస్తున్నారా?మడక దున్నుతున్నారా?నీళ్ళు పెడుతున్నారా?నాట్లు వేస్తున్నారా?
పంట పండిస్తున్నారా?ఎరువులు..వేస్తున్నారా?కోత కొస్తున్నారా?పొలంలో కష్ట పడుతున్నారా?డిల్లీ
లో కూర్చుని,పంటల ధరలు,ఎలా నిర్నయిస్తారయ్యా..?సగం ధర తగ్గిస్తే..ఆ నష్టం రైతులు ఎందుకు
భరించాలయ్యా..రైతుల జీవితాలతో..ఆడుకుంటారా?వాళ్ళు ఏం పాపం చేసారయ్యా?రైతు కష్టం తిని
బతకాలని..ఎందుకు కోరుకుంటా రయ్యా.రైతు కుటుంబం అర్ధాకలితో బతికేలా చేయడానికి మీకేమి అర్హత ఉంది..రైతు పండించిన పంటను కిలో బియ్యం... రూపాయికి ఇవ్వడానికో..రెండు,మూడు, రూపాయలకూ..ఐదుకో..పది రూపాయలకో ఇవ్వడానికో..మీకేమి అర్హత ఉందయ్యా?పెట్టుబడులు
పెట్టారా?నష్టాన్ని మీరు భరిస్తున్నారా?సబ్సిడీ బియ్యం ఇవ్వాలన్న తలంపే,..ఆలోచనలే..రాజ కీయ
నాయకుల కళ్ళకు పొరలుకప్పేస్తున్నాయి.
తామున్నది రాజకీయాలలో కదా అనుకుంటున్నారు,.. కానీ తింటున్నది అన్నమే కదా.....అరవై రూపాలు..వంద రూపాయలు.. పెట్టి కిలో బియ్యం కొనుక్కోవాలన్నా పండించటానికి రైతులు బతికి ఉండాలి కదా...., ప్రభుత్వాలైతే ఎప్పుడో గుడ్డివైపోయాయి , విధ్యావంతులు మూడురూపాయలు ఐదు,రూపాయలు పెట్టి న్యూస్ పేపరు కొని రైతుల ఆత్మహత్యల పోటో కనిపిస్తే టక్కున పేజీ తిప్పేసి పేపరు గిరాటేసి వెళ్తున్నారు..నగరాలలోమనుషులకు..పల్లెల్లోరైతులు..ఎలాబతుకుతున్నారో..తేలి
యదు.పెట్టుబడులు ఎలా తెస్తున్నారో తెలియదు.కానీ రూపాయికి,రెండు రూపాయలకు బియ్యం
చక్కర,గోదుమలు,అన్నీ ఉచితంగా ఇస్తామని..మాత్రం ప్రకటిస్తారు.ఎవడ్రా..మీరంతా..
Mighty Blessings from King and Queen
Some persons are tapping the phones and knowing all the conversations of the people and using for their selfish needs, verify and know that your phone is no. is tapped or not, talk gentle manner, never give chance to unofficial way of talk, some persons are taking wrong advantage on the greatness and weakness of the people........................
Yours Maharajah
K N Kumar garu M Hopalakrishna garu orientation program for civil services at Vizag
K N Kumar garu M Hopalakrishna garu orientation program for civil services at Vizag
Friday, 11 December 2015

శివపురాణం – 23
గౌరీపూజ
ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురూ మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమశివుని చెల్లెలుగా సరస్వతీ దేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు. ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. కానీ యథార్థమునకు శివ పార్వతులిరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు. ఆయన పార్వతీదేవి వంక చూసి ‘కాళీ’ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ‘ఓ నల్లపిల్లా’ అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిప్యి కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందికి దిగి ‘లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగాములైనా ఉండవచ్చు. కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా, మణిద్వీపంలో ఉన్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా, మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది’ అంది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహా పతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే ‘శివశ్శక్త్యా యుక్తో’ అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెప్తే ఆవిడకు సంతోషం. ‘నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు. అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా నన్ను అనుగ్రహించండి’ అంది. ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ‘అయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలియదా. నీయందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదములమీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు’ అన్నాడు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవ్వరికీ తెలియని విషయం. ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది.
పరమశివుని మాటలను విన్న ఆవిడ ‘లేదు లేదు. నేను మీ మనస్సును చూరగొనలేక పోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నేను ఇంక ఈ శరీరంతో ఉండను’ అని శరీరమును వదిలిపెట్టేసింది. మరల ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమయిన వస్త్రములను ధరించింది. ఎవరు ఈమాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియతమయిన సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్ట గుణము కలిగిన పులి సాత్త్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా మూడు రకములయిన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్నా కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములయిన మలములను తీసివేసింది. అది అదేపనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది. పిమ్మట శుంభనిశుంభులను సంహరించదానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇపుడు రూపమును స్వీకరించాలి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలా మాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది.
ఇక్కడ మీకొక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై, ఆ తల్లి లోపల మనస్సు నందు కదిలితే, ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతొ నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇపుడు ఈ కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉన్నది.
ఇపుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. ‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు.నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు. ఇక్కడ మనం ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంద్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.
అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పదికాలాలపాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక!
గౌరీపూజ
ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురూ మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమశివుని చెల్లెలుగా సరస్వతీ దేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు. ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. కానీ యథార్థమునకు శివ పార్వతులిరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు. ఆయన పార్వతీదేవి వంక చూసి ‘కాళీ’ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ‘ఓ నల్లపిల్లా’ అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిప్యి కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందికి దిగి ‘లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగాములైనా ఉండవచ్చు. కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా, మణిద్వీపంలో ఉన్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా, మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది’ అంది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహా పతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే ‘శివశ్శక్త్యా యుక్తో’ అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెప్తే ఆవిడకు సంతోషం. ‘నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు. అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా నన్ను అనుగ్రహించండి’ అంది. ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ‘అయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలియదా. నీయందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదములమీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు’ అన్నాడు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవ్వరికీ తెలియని విషయం. ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది.
పరమశివుని మాటలను విన్న ఆవిడ ‘లేదు లేదు. నేను మీ మనస్సును చూరగొనలేక పోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నేను ఇంక ఈ శరీరంతో ఉండను’ అని శరీరమును వదిలిపెట్టేసింది. మరల ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమయిన వస్త్రములను ధరించింది. ఎవరు ఈమాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియతమయిన సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్ట గుణము కలిగిన పులి సాత్త్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా మూడు రకములయిన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్నా కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములయిన మలములను తీసివేసింది. అది అదేపనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది. పిమ్మట శుంభనిశుంభులను సంహరించదానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇపుడు రూపమును స్వీకరించాలి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలా మాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది.
ఇక్కడ మీకొక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై, ఆ తల్లి లోపల మనస్సు నందు కదిలితే, ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతొ నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇపుడు ఈ కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉన్నది.
ఇపుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. ‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు.నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు. ఇక్కడ మనం ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంద్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.
అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పదికాలాలపాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక!
ప్రజలు అందరూ ప్రశాంతం గా ఉండండి, ఆలోచనను విస్తారం గా పంచుకోండి రహస్య పద్దతిలో తెలుసుకొని ఒక్కరిని ఒక్కరు మోసం చేసుకోవద్దు, లేదా తప్పులు కనిపెట్టి వాటిని ఉపయోగించుకొందాం అనే స్వార్ధం, మానవత్వాన్ని, మంచి తనాన్ని దెబ్బతీస్తుంది అని గ్రహించండి, మానవత్వం మంచితనం లోకానికి ఆధారం అని గ్రహించండి,
సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తమ ఆత్మీయ మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీఅంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, అనుగ్రహించు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
కళలు సంగీతం సాహిత్యం అన్నీ ఒక్క తల్లి తండ్రి గురువు యొక్క ప్రభావం గా గ్రహించండి, మా కులం, మీ కులం అన్ని నిదురలో కూడా మనుష్యులు మనుష్యులను విడదీసుకోకండి. ఎవరి తేలిక తనం తక్కువతనం మీదా ఆధార పడకండి, ఎలాగైనా గొప్పగా ఒక్కరిని ఒక్కరు మలుచుకోండి, ఒకరి ఉనికి ఇంకొకరికి అవరోధం అనుకోవడం బౌతిక స్వార్ధం వలన అనిపిస్తుంది, బౌతిక స్వార్ధం శాశ్వతం కాదు, నేను ఎక్కడైనా అచ్చు తప్పులు సరిద్దకుండా ఉంచివేసిన సమాచారములు దోషముల మీద ఆధార పడకండి, ఇది మాకు అన్నా ప్రజ్ఞ, బౌతిక గణనం ఉన్న వారికి పరిక్ష అని గ్రహించండి, తప్పు అనిపించినా తప్పు గా భావించకుండా, గొప్పగా మలుచుకోవడం లోనే, గొప్పతనం ఉన్నది అని గ్రహించండి, మాట మాత్రం గా లోకాన్ని నియమించిన మమ్ములను ఎంత మనసు తో మాట తో గ్రహిస్తే మానుండి అంత ఆశిర్వదాము లోకానికి అందుతుంది, మోసం బయట పడుతుంది అని ఇంకో మోసం చేయడం లేదా గొప్పతనాన్ని అడ్డుకొంటే, మోసం కొనసాగించవచ్చు అనే అజ్ఞాన నుండి మనుష్యులు బయటపడి, ఎప్పుడూ గొప్పగా ఉండాలి అని కోరుకొనుచున్నాను. పంతం పై చెయ్యి ఎలాగైనాఎదుట వాడి గొప్పతనాన్ని గ్రహిస్తూ, మన గొప్పతనం చూపెట్టాలి గాని, ఎదుట వాడిని పతన పరిచి మనం గెలిచాం అనుకోవడం, పరిస్తితి ఈ విధంగా నా చేతిలో ఉన్నది అని ఏ మనిషి అయినా అనుకోవడం అన్నది, గొప్పతనాన్ని దుర్వినియోగ పరుచుకొని తేలికగా బ్రతకడం అని గ్రహించండి, ఒక వ్యక్తిని అవమానించి, బాధ పెట్టి
దేబ్బతీసాము అని అనుకోవడం కంటే, తాను గొప్పగా ప్రవర్తించే, అవకాసం పాడుచేసుకొని, ఎదుట వాడి తక్కువతనాన్ని సరిదిద్దలేకపోవడం అని నేను అనుభవ పూర్వకం గా తెలియజేసుకోనుచున్నాను. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు
ఇటువంటి పాటలు భక్తి పాటలు ఎన్నో నా ద్వారా ఇతర సంఘటనలతో బాటు వ్యక్తం అయినది కాలం ధర్మం నాలో చేరి పలికిన తీరు నన్ను పురుషోత్తముడి గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడు, అగర్బ శ్రిమంతుడి గా సమకాలికుల ముందు నిలిపినది అని గ్రహించండి. అన్నీ కుల సంఘాల వారు అప్రమత్తం చెంది, ఎలా ప్రజలు మమేకం చెంది నడుచుకోవాలో, ప్రజలు మాట తో లోకం నియమించబడటం ఏమిటో తెలుసుకొని మాట విలువ పెంచుకొని, ఎదుట వాడి మనసులో మాట ఏమిటో గ్రహించి వ్యవహరించి నప్పుడే, సృష్టి అదుపు లో ఉండి మానవజాతికి దివ్యం గా ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి. కావున ఆలోచన మాట దగ్గర మా వాడు మీ వాడు అన్ని విడదీసుకోకుండా ఒక్కరిని ఒకరు గొప్పగా మలుచుకొని సృష్టి యొక్క విశాలతన మనం పెంచుకోగలం అని గ్రహించండి. మనిషి మనిషి ఉద్దరించుకోవాలి తీర్చి దిద్దుకోవాలి, లేదా తమను తాము ఉద్దరించుకోవడమే సమాజాన్ని ఉద్దరించడం అని గ్రహించండి. ప్రజలు అందరూ ప్రశాంతం గా ఉండండి, ఆలోచనను విస్తారం గా పంచుకోండి రహస్య పద్దతిలో తెలుసుకొని ఒక్కరిని ఒక్కరు మోసం చేసుకోవద్దు, లేదా తప్పులు కనిపెట్టి వాటిని ఉపయోగించుకొందాం అనే స్వార్ధం, మానవత్వాన్ని, మంచి తనాన్ని దెబ్బతీస్తుంది అని గ్రహించండి, మానవత్వం మంచితనం లోకానికి ఆధారం అని గ్రహించండి, సత్యం సూర్యుడి కి ఆధారం అని గ్రహించండి, లోకం సూర్యుడి భవిషత్తు జనుల యొక్క నిజాయితే సత్య వాక్ పరిపాన, శ్రద్ధ మీద ఆధార పడి ఉన్నది అని గ్రహించండి.
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తమ ఆత్మీయ మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీఅంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, అనుగ్రహించు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
కళలు సంగీతం సాహిత్యం అన్నీ ఒక్క తల్లి తండ్రి గురువు యొక్క ప్రభావం గా గ్రహించండి, మా కులం, మీ కులం అన్ని నిదురలో కూడా మనుష్యులు మనుష్యులను విడదీసుకోకండి. ఎవరి తేలిక తనం తక్కువతనం మీదా ఆధార పడకండి, ఎలాగైనా గొప్పగా ఒక్కరిని ఒక్కరు మలుచుకోండి, ఒకరి ఉనికి ఇంకొకరికి అవరోధం అనుకోవడం బౌతిక స్వార్ధం వలన అనిపిస్తుంది, బౌతిక స్వార్ధం శాశ్వతం కాదు, నేను ఎక్కడైనా అచ్చు తప్పులు సరిద్దకుండా ఉంచివేసిన సమాచారములు దోషముల మీద ఆధార పడకండి, ఇది మాకు అన్నా ప్రజ్ఞ, బౌతిక గణనం ఉన్న వారికి పరిక్ష అని గ్రహించండి, తప్పు అనిపించినా తప్పు గా భావించకుండా, గొప్పగా మలుచుకోవడం లోనే, గొప్పతనం ఉన్నది అని గ్రహించండి, మాట మాత్రం గా లోకాన్ని నియమించిన మమ్ములను ఎంత మనసు తో మాట తో గ్రహిస్తే మానుండి అంత ఆశిర్వదాము లోకానికి అందుతుంది, మోసం బయట పడుతుంది అని ఇంకో మోసం చేయడం లేదా గొప్పతనాన్ని అడ్డుకొంటే, మోసం కొనసాగించవచ్చు అనే అజ్ఞాన నుండి మనుష్యులు బయటపడి, ఎప్పుడూ గొప్పగా ఉండాలి అని కోరుకొనుచున్నాను. పంతం పై చెయ్యి ఎలాగైనాఎదుట వాడి గొప్పతనాన్ని గ్రహిస్తూ, మన గొప్పతనం చూపెట్టాలి గాని, ఎదుట వాడిని పతన పరిచి మనం గెలిచాం అనుకోవడం, పరిస్తితి ఈ విధంగా నా చేతిలో ఉన్నది అని ఏ మనిషి అయినా అనుకోవడం అన్నది, గొప్పతనాన్ని దుర్వినియోగ పరుచుకొని తేలికగా బ్రతకడం అని గ్రహించండి, ఒక వ్యక్తిని అవమానించి, బాధ పెట్టి
దేబ్బతీసాము అని అనుకోవడం కంటే, తాను గొప్పగా ప్రవర్తించే, అవకాసం పాడుచేసుకొని, ఎదుట వాడి తక్కువతనాన్ని సరిదిద్దలేకపోవడం అని నేను అనుభవ పూర్వకం గా తెలియజేసుకోనుచున్నాను. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు
సృష్టి ఎన్నుకొన్న మహారాజు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్
హైదరాబాద్
ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి సమాచారం కొరకు, న్యాయ చేయూత కొరకు సమర్పించడమైనది, మమ్ములను 200 మంది సాక్షిగా ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు గా గుర్తించడం ఒక వెసులు బాటు అవుతుంది గాని ఎవరికి భారం గాని ఇబ్బంది గాని ఉండదు అని గ్రహించండి, మేము ఒక ఔష దం వంటి వారము అని గ్రహించడానికి ఒప్పడానికి కొంత చేదుగా లేదా ఇబ్బంది గా అనిపిస్తుంది, మమ్ములను గ్రహించే కొలది మేము ఎంత గోప్పవరమో తెలుస్తుంది, మేము లోకానికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని సమకాలికులు అందరూ మా పిల్లలు వంటి వారము అని తెలియజేసుకోనుచున్నాము, ఈ జగత్తు అధారా భూతుడిగా, సర్వాంతర్యామి గా, మూల పురుషుడిగా సూర్యుడి గుర్తుతో, అన్ని పార్టీలను సమన్వయ పరచి నూతన పార్టీ ప్రకటిస్తున్నాము, ఒక మనిషి మాటే సర్వం, మనిషి మనుగడకే కాదు, సృష్టి పరిపాలన ధర్మ ఆధారం అని గ్రహించుట ఒక తక్షణ అవస్యకం అని ఉన్నత న్యాయ స్థానం వారు ప్రజలు మేధావులు నాయకులూ అందరూ గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము. ఎవరు ఎంత తప్పు చేసినా, సర్వాంతర్యామి ఒకడు ఉన్నాడు అను సత్యమును గ్రహించండి, ఎలాంటి తప్పు నుండి పాపం నుండి విముక్తులు అవుతారు అని గ్రహించండి. న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
ఇటువంటి పాటలు భక్తి పాటలు ఎన్నో నా ద్వారా ఇతర సంఘటనలతో బాటు వ్యక్తం అయినది కాలం ధర్మం నాలో చేరి పలికిన తీరు నన్ను పురుషోత్తముడి గా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడు, అగర్బ శ్రిమంతుడి గా సమకాలికుల ముందు నిలిపినది అని గ్రహించండి. అన్నీ కుల సంఘాల వారు అప్రమత్తం చెంది, ఎలా ప్రజలు మమేకం చెంది నడుచుకోవాలో, ప్రజలు మాట తో లోకం నియమించబడటం ఏమిటో తెలుసుకొని మాట విలువ పెంచుకొని, ఎదుట వాడి మనసులో మాట ఏమిటో గ్రహించి వ్యవహరించి నప్పుడే, సృష్టి అదుపు లో ఉండి మానవజాతికి దివ్యం గా ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి. కావున ఆలోచన మాట దగ్గర మా వాడు మీ వాడు అన్ని విడదీసుకోకుండా ఒక్కరిని ఒకరు గొప్పగా మలుచుకొని సృష్టి యొక్క విశాలతన మనం పెంచుకోగలం అని గ్రహించండి. మనిషి మనిషి ఉద్దరించుకోవాలి తీర్చి దిద్దుకోవాలి, లేదా తమను తాము ఉద్దరించుకోవడమే సమాజాన్ని ఉద్దరించడం అని గ్రహించండి. ప్రజలు అందరూ ప్రశాంతం గా ఉండండి, ఆలోచనను విస్తారం గా పంచుకోండి రహస్య పద్దతిలో తెలుసుకొని ఒక్కరిని ఒక్కరు మోసం చేసుకోవద్దు, లేదా తప్పులు కనిపెట్టి వాటిని ఉపయోగించుకొందాం అనే స్వార్ధం, మానవత్వాన్ని, మంచి తనాన్ని దెబ్బతీస్తుంది అని గ్రహించండి, మానవత్వం మంచితనం లోకానికి ఆధారం అని గ్రహించండి, సత్యం సూర్యుడి కి ఆధారం అని గ్రహించండి, లోకం సూర్యుడి భవిషత్తు జనుల యొక్క నిజాయితే సత్య వాక్ పరిపాన, శ్రద్ధ మీద ఆధార పడి ఉన్నది అని గ్రహించండి.
I recently had a chance to revisit Carol Dweck’s book Mindset, which argues that your self-image has big impact on what you learn.
It’s a fascinating read and one of the best books I picked up this year:http://b-gat.es/1M7pBLy
Thursday, 10 December 2015
Mighty blessings from King and Queen................... Yours Maharajah ......-----Compulsory bank account transactions must be encouraged, to control the black money within the country, according reports there is more black money with government officials and business man within the country than outside.

People needs to update and coordinate among themselves, compulsory bank account transactions must be encouraged, to control the black money within the country, according reports there is more black money with government officials and business man within the country than outside.
Maharajah Anjani Ravishanker Pilla
GHMC corporators have wasted your Swacch bharat funds to tour places and publicity, spent dubiously close to 1000 crores out of 5500 crore budget of GHMC,
Lok Satta Hyderabad leaders led by President Ramu Dosapaty , General Secretary Sambi Reddy, Jagan Metla have been fighting against corruption in GHMC . GHMC corporators have wasted your Swacch bharat funds to tour places and publicity, spent dubiously close to 1000 crores out of 5500 crore budget of GHMC, ludicrous amounts of money on office stationery and expenses and some corporators did not even spend 25% of their allowed expenditure.
I appreciate all our Loksatta Hyderabad leaders and cadre for their efforts on bringing out the truth.
బ్రహ్మదేవుడు ఎనిమిది నామములతో చేసిన పరమేశ్వురుని స్తుతి:
నమస్తే భగవన్ రుద్ర భాస్కరామిత తేజసే!
నమో భవాయ దేవాయ రసాయాంబుమయాత్మనే!!
శర్వాయ క్షితిరూపాయ నందీసురభయే నమః!
ఈశాయ వసవే తుభ్యం నమః స్పర్శమయాత్మనే!!
పశూనాం పతయే చైవ పావకాయాతి తేజసే!
భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః!!
ఉగ్రాయోగ్రస్వరూపాయ యజమానాత్మనే నమః!
మహాశివాయ సోమాయ నమస్త్వమృతమూర్తయే!!
శివపురాణం – వాయవీయ సంహిత – పూర్వ ఖండం)
నమస్తే భగవన్ రుద్ర భాస్కరామిత తేజసే!
నమో భవాయ దేవాయ రసాయాంబుమయాత్మనే!!
శర్వాయ క్షితిరూపాయ నందీసురభయే నమః!
ఈశాయ వసవే తుభ్యం నమః స్పర్శమయాత్మనే!!
పశూనాం పతయే చైవ పావకాయాతి తేజసే!
భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః!!
ఉగ్రాయోగ్రస్వరూపాయ యజమానాత్మనే నమః!
మహాశివాయ సోమాయ నమస్త్వమృతమూర్తయే!!
శివపురాణం – వాయవీయ సంహిత – పూర్వ ఖండం)

One of the song emerged from the divine trance of Maharajah in 1999 and happened in the material world in 2002
Wednesday, 9 December 2015
Making development a mass movement and integrating every Indian in India's development journey.
Making development a mass movement and integrating every Indian in India's development journey.
Lokesh Vanapalli shared The Logical Indian's photo.
You inspired me a lot !
The Logical Indian
“I was on my way to work on a two wheeler one day when a trucked rammed into me and completely crushed my leg. It wasn’t the driver’s fault - there was a pillar which hindered his vision. People around immediately took me to the hospital and even though it happened around 9:30 am I was only operated upon at 5:30 pm. The doctors tried to save my leg but after a few days it got infected and I had to be amputated. When the doctor told me, I asked him ‘why did you take so long? I knew for a while that this would happen.’
What got me through this whole ordeal is acceptance - that this is my fate, now I can either choose to cry about it, or take it with a pinch of salt and push myself…I picked the latter. In fact when people used to come to visit me in the hospital and get emotional — I would tell them jokes to make them laugh!
So I took the physiotherapy, and began to learn how to walk all over again. My biggest fear was that I wouldn’t be able to play badminton which has been my passion since childhood — but somehow even while I was facing difficulty in walking…I could play. I began winning corporate badminton tournaments, and on the suggestion of one of my amputee friends decided to try out at a National Level. I went on to win several medals at the National level and, this year I won Silver in the Para Badminton World Championship held in England. I’ve trained for 5 hours a day, whilst juggling my job as a software engineer, almost completed my training in Scuba Diving and traveled pretty much all over India. When people ask me, ‘how do you do so much?’ I just ask one question — ‘what’s stopping you?’"
What got me through this whole ordeal is acceptance - that this is my fate, now I can either choose to cry about it, or take it with a pinch of salt and push myself…I picked the latter. In fact when people used to come to visit me in the hospital and get emotional — I would tell them jokes to make them laugh!
So I took the physiotherapy, and began to learn how to walk all over again. My biggest fear was that I wouldn’t be able to play badminton which has been my passion since childhood — but somehow even while I was facing difficulty in walking…I could play. I began winning corporate badminton tournaments, and on the suggestion of one of my amputee friends decided to try out at a National Level. I went on to win several medals at the National level and, this year I won Silver in the Para Badminton World Championship held in England. I’ve trained for 5 hours a day, whilst juggling my job as a software engineer, almost completed my training in Scuba Diving and traveled pretty much all over India. When people ask me, ‘how do you do so much?’ I just ask one question — ‘what’s stopping you?’"
via - H
I am suggesting all the youth to be dare full to complaint against the frauds and illicit way of dealings in the society, human society must be with great values then only we can realize the greatness, degrading the fellow human being is nothing but degrading by himself, which should be realized by each and every individual.................... Yours Maharajah

I am requesting or suggesting the Telugu people along with witness persons to place me at one place with their collective responsibility on me and enable me to give details in the presence of Advocates, Police, Professional thinkers and spiritual leaders, utilize or identify me, do not neglect or wait for me I am as Maharajah Anjani Ravishanker Pilla available to give details........ Please do not waste valuable days without considering me place me at one place with help of Governments and legal institutions.............Songs or floods or greatness or lowness everything is mine. I am sun and ordinary son, I am normal person and super dynamic personality if taken keenly and regularly along with witness details i already given, Please do not deal or left me in negligence, identify me with my extraordinary thinking or words or witness details available with with witness persons of some of the Agricultural Scientists of Acharya NG Ranga Agricultural University, Rajendra Nagar Hyderabad. ...... Yours Maharajah
Song from the divine trance of Maharajah, expressed in the year 2003 and happened in material world in 2007 along with many songs
#Pressrelease
Dr Jayaprakash Narayan laments that politicians are doing dramas in name of anti corruption measures but neither central government nor state governments are creating multifaceted systems to eradicate corruption.
On the occasion of International Anti corruption day, Dr JP recalls Lok Satta Party efforts right from the start of its journey ; Raising awareness of irregularities in Petrol bunks and correcting them nationwide, fight against 2G scam, fight for RTI, reforms in decreasing cabinet sizes,Lokayukta , efforts for Right to Service act, efforts in advocating and drafting NJAC . All these measures have strengthened India's anti corruption framework .
Dr Jayaprakash Narayan laments that politicians are doing dramas in name of anti corruption measures but neither central government nor state governments are creating multifaceted systems to eradicate corruption.
On the occasion of International Anti corruption day, Dr JP recalls Lok Satta Party efforts right from the start of its journey ; Raising awareness of irregularities in Petrol bunks and correcting them nationwide, fight against 2G scam, fight for RTI, reforms in decreasing cabinet sizes,Lokayukta , efforts for Right to Service act, efforts in advocating and drafting NJAC . All these measures have strengthened India's anti corruption framework .
JP also appreciated Lok Satta Hyderabad leaders fight against corruption in GHMC and recent expose of unutilized funds and scams in GHMC
Identifying or respecting me as King is historical and pay my royalty pending with you from my birth year 1974,deposit the same in to my bank account, as much as you can pay, I have to make happy my grand mother and my relatives. and I have to start my own movie on myself as self autobiography to reach my message or blessings to the public without any further delay.............. Yours Maharajah

Samanvaya Drusti

My father Sri Sri Sri (Late) Pilla Gopala Krishna Saibaba gaaru

Song from the divine trance of Maharajah Anjani Ravishanker Pilla S/o P.G.K.Saibaba gaaru and Mother Smt P rangavenamma gaaru, expressed through me in 2003 and happened in the year 2004.
BJP Andhra Pradesh - భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ with Ravindra Raju and 12 others.
India and Sri Lanka, separated by the 19 mile wide Palk Straits in the Indian Ocean, plan to build a bridge across, to develop interconnectivity and transport. The bridge is being referred to as the "Hanuman Bridge". The new Hanuman Bridge will improve trade between the two countries, as well as exchange of commodities. It will also ease the lives of many Indian exporters. A reasonable fraction of India's exports are shipped from the port of Colombo, Sri Lanka's capital, mainly due to capacity shortage and lack of infrastructure in Indian ports.
భారత్ శ్రీలంక ల మధ్య 19 కిలో మీటర్ల వంతెన ను నిర్మించాలని నిర్ణయింప బడింది. ఈ వంతెన హనుమాన్ పేరుతో పిలవ బడుతుంది. ఈ వంతెన ఏర్పాటుతో రెండు దేశాల మధ్య రాకపోకలు, ఎగుమతి దిగుమతులు మెరుగయ్యే అవకాశం ఉంది
Message from Prime Minister Shinzo Abe:
Today at the Prime Minister’s Office I received the “Kimono Queens of Tokyo.” The Office brightened up as if it were an early New Year’s Day.
A person in textile wholesaling commented, “We need not only to promote kimono and other traditional Japanese clothing but also to maintain the traditional textiles of textile-producing districts.” I would like to lend my encouragement to efforts by people in the field to support Japan’s traditional kimono culture.
(Originally posted at 13:19, Tuesday, December 8, 2015 in Japanese)
Subscribe to:
Posts (Atom)