UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 3 January 2015

CHIEF MINSTER AND OPPOSITION LEADER IN ANDHRA PRADESH ASSEMBLY--- ON BANK LOAN WAVE OF FARMERS --- SUPPORT FROM MAHARAJA










HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
OFFICE CUM RESIDENCE 
HYDERABAD 



నిశ్వార్ధం చేసే ప్రతి మంచిపని ఒక యజ్ఞమే అని చెప్తూ, దేవయజ్ఞం, మానుష యజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం మొదలైనవాటి గురించి చెప్తాయి. అంతేకాక, అగ్ని, ఆహుతులు, హోమగుండం, హవిస్సు, మంత్రాలు, చంధస్సు వంటి వాటివి లేకుండా నిత్య జీవితంలో ఏ విధంగా ప్రతి పనిని యజ్ఞంగా చేయవచ్చో వివరిస్తాయి.

హిందూ ధర్మం - 125 (‪#‎ఆరణ్యకం‬)
3. ఆరణ్యకం : ‪#‎ఆర్యణాకాలు‬ బ్రాహ్మణాల యొక్క అంత్యభాగమని చెప్తారు. బ్రాహ్మణాలు కర్మకు ప్రాధాన్యత ఇస్తే, తత్త్వచింతనకు, ధ్యనానికి ప్రాధాన్యత ఇస్తాయి ఆరణ్యకాలు. ఇవి వానప్రస్థాశ్రమంలో (జీవితపు మూడవ భాగం) ఉన్నవారికి దోహదపడతాయి. బ్రాహ్మణాలలో చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువుల వెనుక ఉన్న తాత్త్వికమైన అంశాలను వెల్లడిస్తాయి. అసలు ఒక కర్మ ఎందుకు చేయాలి? అది మనిషిని ఎలా ఉద్ధరిస్తుంది? దాని వలన జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ కర్మ చేయడం వెనుకున్న సందేశం ఏమిటి? కర్మలు, యజ్ఞయాగాదులు, ధర్మాల ద్వారా మనిషి చిత్తశుద్ధిని ఎలా పొందాలి మొదలైన విషయాల గురించి వివరిస్తాయి. తత్త్వచింతన ప్రధానంగా సగం జీవితం దాటినివారికి అవసరం. గృహస్థాశ్రమం నుంచి పిల్లలను, వృత్తిని, ఆస్థులను వదిలేసి, అడవులకు వెళ్ళి ధ్యానానికి, వేదాంతజ్ఞాన సముపార్జనకు సిద్ధపడిన వానప్రస్థుల కోసం వీటిని రచించారు కనుక వీటిని ఆరణ్యకాలంటారు. అనగా అడవులలో అధ్యయనం చేసేవని. ఇవి యజ్ఞం అనే ఒక ప్రక్రియను బ్రాహ్మణాలకంటే వేరు విధంగా వివరిస్తూ కర్మయోగానికి బీజం వేస్తాయి. నిశ్వార్ధం చేసే ప్రతి మంచిపని ఒక యజ్ఞమే అని చెప్తూ, దేవయజ్ఞం, మానుష యజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం మొదలైనవాటి గురించి చెప్తాయి. అంతేకాక, అగ్ని, ఆహుతులు, హోమగుండం, హవిస్సు, మంత్రాలు, చంధస్సు వంటి వాటివి లేకుండా నిత్య జీవితంలో ఏ విధంగా ప్రతి పనిని యజ్ఞంగా చేయవచ్చో వివరిస్తాయి.
స్థూలంగా చెప్పాలంటే జీవితం మొత్తం వైదిక కర్మలు చేస్తూ కూర్చోవడం కాదు, వైదిక కర్మల వెనుకనున్న ఆంతర్యం గ్రహించాలి. వేదం ఏం చెప్పినా, దాని వెనుక ఆంతర్యం ఉంటుంది. అది మనిషి భౌతిక, మానసిక జీవనానికే కాదు, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసిన జ్ఞానం అందిస్తాయి ఆరణ్యకాలు. ఆరణ్యకాలు ఉపనిషత్తులను అర్ధం చేసుకోవడానికి తగిన సామర్ధ్యాన్నిస్తాయి.



ధ్యానానికి, వేదాంతజ్ఞాన సముపార్జనకు సిద్ధపడిన వానప్రస్థుల కోసం వీటిని రచించారు కనుక వీటిని ఆరణ్యకాలంటారు. అనగా అడవులలో అధ్యయనం చేసేవని. ఇవి యజ్ఞం అనే ఒక ప్రక్రియను బ్రాహ్మణాలకంటే వేరు విధంగా వివరిస్తూ కర్మయోగానికి బీజం వేస్తాయి. నిశ్వార్ధం చేసే ప్రతి మంచిపని ఒక యజ్ఞమే అని చెప్తూ, దేవయజ్ఞం, మానుష యజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం మొదలైనవాటి గురించి చెప్తాయి. అంతేకాక, అగ్ని, ఆహుతులు, హోమగుండం, హవిస్సు, మంత్రాలు, చంధస్సు వంటి వాటివి లేకుండా నిత్య జీవితంలో ఏ విధంగా ప్రతి పనిని యజ్ఞంగా చేయవచ్చో వివరిస్తాయి.

హిందూ ధర్మం - 125 (‪#‎ఆరణ్యకం‬)
3. ఆరణ్యకం : ‪#‎ఆర్యణాకాలు‬ బ్రాహ్మణాల యొక్క అంత్యభాగమని చెప్తారు. బ్రాహ్మణాలు కర్మకు ప్రాధాన్యత ఇస్తే, తత్త్వచింతనకు, ధ్యనానికి ప్రాధాన్యత ఇస్తాయి ఆరణ్యకాలు. ఇవి వానప్రస్థాశ్రమంలో (జీవితపు మూడవ భాగం) ఉన్నవారికి దోహదపడతాయి. బ్రాహ్మణాలలో చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువుల వెనుక ఉన్న తాత్త్వికమైన అంశాలను వెల్లడిస్తాయి. అసలు ఒక కర్మ ఎందుకు చేయాలి? అది మనిషిని ఎలా ఉద్ధరిస్తుంది? దాని వలన జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ కర్మ చేయడం వెనుకున్న సందేశం ఏమిటి? కర్మలు, యజ్ఞయాగాదులు, ధర్మాల ద్వారా మనిషి చిత్తశుద్ధిని ఎలా పొందాలి మొదలైన విషయాల గురించి వివరిస్తాయి. తత్త్వచింతన ప్రధానంగా సగం జీవితం దాటినివారికి అవసరం. గృహస్థాశ్రమం నుంచి పిల్లలను, వృత్తిని, ఆస్థులను వదిలేసి, అడవులకు వెళ్ళి ధ్యానానికి, వేదాంతజ్ఞాన సముపార్జనకు సిద్ధపడిన వానప్రస్థుల కోసం వీటిని రచించారు కనుక వీటిని ఆరణ్యకాలంటారు. అనగా అడవులలో అధ్యయనం చేసేవని. ఇవి యజ్ఞం అనే ఒక ప్రక్రియను బ్రాహ్మణాలకంటే వేరు విధంగా వివరిస్తూ కర్మయోగానికి బీజం వేస్తాయి. నిశ్వార్ధం చేసే ప్రతి మంచిపని ఒక యజ్ఞమే అని చెప్తూ, దేవయజ్ఞం, మానుష యజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం మొదలైనవాటి గురించి చెప్తాయి. అంతేకాక, అగ్ని, ఆహుతులు, హోమగుండం, హవిస్సు, మంత్రాలు, చంధస్సు వంటి వాటివి లేకుండా నిత్య జీవితంలో ఏ విధంగా ప్రతి పనిని యజ్ఞంగా చేయవచ్చో వివరిస్తాయి. 
స్థూలంగా చెప్పాలంటే జీవితం మొత్తం వైదిక కర్మలు చేస్తూ కూర్చోవడం కాదు, వైదిక కర్మల వెనుకనున్న ఆంతర్యం గ్రహించాలి. వేదం ఏం చెప్పినా, దాని వెనుక ఆంతర్యం ఉంటుంది. అది మనిషి భౌతిక, మానసిక జీవనానికే కాదు, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసిన జ్ఞానం అందిస్తాయి ఆరణ్యకాలు. ఆరణ్యకాలు ఉపనిషత్తులను అర్ధం చేసుకోవడానికి తగిన సామర్ధ్యాన్నిస్తాయి.
To be continued .............
హిందూ ధర్మం - 125 (‪#‎ఆరణ్యకం‬)
3. ఆరణ్యకం : ‪#‎ఆర్యణాకాలు‬ బ్రాహ్మణాల యొక్క అంత్యభాగమని చెప్తారు. బ్రాహ్మణాలు కర్మకు ప్రాధాన్యత ఇస్తే, తత్త్వచింతనకు, ధ్యనానికి ప్రాధాన్యత ఇస్తాయి ఆరణ్యకాలు. ఇవి వానప్రస్థాశ్రమంలో (జీవితపు మూడవ భాగం) ఉన్నవారికి దోహదపడతాయి. బ్రాహ్మణాలలో చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువుల వెనుక ఉన్న తాత్త్వికమైన అంశాలను వెల్లడిస్తాయి. అసలు ఒక కర్మ ఎందుకు చేయాలి? అది మనిషిని ఎలా ఉద్ధరిస్తుంది? దాని వలన జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ కర్మ చేయడం వెనుకున్న సందేశం ఏమిటి? కర్మలు, యజ్ఞయాగాదులు, ధర్మాల ద్వారా మనిషి చిత్తశుద్ధిని ఎలా పొందాలి మొదలైన విషయాల గురించి వివరిస్తాయి. తత్త్వచింతన ప్రధానంగా సగం జీవితం దాటినివారికి అవసరం. గృహస్థాశ్రమం నుంచి పిల్లలను, వృత్తిని, ఆస్థులను వదిలేసి, అడవులకు వెళ్ళి ధ్యానానికి, వేదాంతజ్ఞాన సముపార్జనకు సిద్ధపడిన వానప్రస్థుల కోసం వీటిని రచించారు కనుక వీటిని ఆరణ్యకాలంటారు. అనగా అడవులలో అధ్యయనం చేసేవని. ఇవి యజ్ఞం అనే ఒక ప్రక్రియను బ్రాహ్మణాలకంటే వేరు విధంగా వివరిస్తూ కర్మయోగానికి బీజం వేస్తాయి. నిశ్వార్ధం చేసే ప్రతి మంచిపని ఒక యజ్ఞమే అని చెప్తూ, దేవయజ్ఞం, మానుష యజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం మొదలైనవాటి గురించి చెప్తాయి. అంతేకాక, అగ్ని, ఆహుతులు, హోమగుండం, హవిస్సు, మంత్రాలు, చంధస్సు వంటి వాటివి లేకుండా నిత్య జీవితంలో ఏ విధంగా ప్రతి పనిని యజ్ఞంగా చేయవచ్చో వివరిస్తాయి.
స్థూలంగా చెప్పాలంటే జీవితం మొత్తం వైదిక కర్మలు చేస్తూ కూర్చోవడం కాదు, వైదిక కర్మల వెనుకనున్న ఆంతర్యం గ్రహించాలి. వేదం ఏం చెప్పినా, దాని వెనుక ఆంతర్యం ఉంటుంది. అది మనిషి భౌతిక, మానసిక జీవనానికే కాదు, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసిన జ్ఞానం అందిస్తాయి ఆరణ్యకాలు. ఆరణ్యకాలు ఉపనిషత్తులను అర్ధం చేసుకోవడానికి తగిన సామర్ధ్యాన్నిస్తాయి.

I WANT TO BE LOVED FOR MY THOUGHTS AND NOTHING ELSE. ------ YOURS MAHARAJA




ONE OF THE SONG EMERGED OUT OF MAHARAJA IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD.

HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
OFFICE CUM RESIDENCE 
HYDERABAD

SAMANTHA PRABHU ONE OF THE HEROINE EMERGED FROM #MAHARAJA OUT OF HIS DIVINE TRANSE IN 2003






HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
OFFICE CUM RESIDENCE 
HYDERABAD 

MAHARAJA --- VENKATESH AND PAWANKALYAN BEST WISHES FOR SUCESS OF THE MOVIE -- I AM EXPECTING GOOD MESSAGE WITH ENTERTAINMENT ---- MAHARAJA

Embedded image permalink







 HIS   MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKER PILLA 
RESIDENCE CUM OFFICE 
HYDERABAD

HAPPENED THE WAY --- MAHARAJA

Embedded image permalink

Aadi deva paramathma Veda vedantha vedya



Adi Deva Paramathma - Annamacharya Keerthana Lyrics


Veda vedantha vedhya namo namo..namo namo
Aadi deva paramathma
Veda vedantha vedya namo namo..namo namo

Parathpara bhakta bhavabhanjana
Chara Chara loka janaka namo namo namo namo
Parathpara bhakta bhavabhanjana
Chara Chara loka janaka namo namo namo namo
Adi deva paramathma
Veda vedantha vedya namo namo.. namo namo

Gadhadhara Sri venkata giri nilaya
Sadhananda prasanna namo namo namo namo
Gadhadhara Sri venkata giri nilaya
Sadhananda prasanna namo namo namo namo
Adi deva paramathma
Veda vedantha vedya namo namo.. namo namo


----------------------------------------------------------------------

HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI  RAVISHANKAR PILLA VAAR
OFFICE CUM RESIDENCE 
HYDERABAD 

LEARN TO HANDLE MAHARAJA HE WILL BE ALWAYS THERE AS TRUTH --- YOURS MAHARAJA

KUMARI SHREYA GOSHAL IS ONE OF THE NICE SINGER EMERGED FROM MAHARAJA IN HIS DIVINE TRANCE AS ON ---












THIS IS ONE OF THE FULL LENGTH EMERGED FROM MAHARAJA IN HIS DIVINE TRANSE IN 2003 

HIS MAJESTIC HIGHNESS MAJARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
RESIDENCE CUM OFFICE 
HYDERABAD 


Friday, 2 January 2015

IN ONE HOUR, COVERED THE MATERIAL WORLD OF 10 YEARS WITHIN WORDS --- MAHARAJA




HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
OFFICE CUM RESIDENCE 
HYDERABAD

దేవుళ్ళు కష్టాలను అనుభవించి .. చూపెను మానవునికి మార్గదర్శకంగా !!!!


Anuradha Katta

" పొగడరా నీ దేశం "
_______________
ఏ దేశమేగినా పొగడరా భారత దేశం ..
గౌతమ బుద్ధుడు జన్మించిన దేశం ..
పూర్వికులు ఆర్యులు , ద్రావిడులు ..
ఆర్య ( సంసృతం ) , ద్రావిడ భాష ..
పురాతన భాష తెలిపే నీ దేశం ..
ఆర్యులు , మౌర్యులు పాలించిన దేశం ..
పుణ్య నదులు ప్రవహించే నేలా ..
హిమగిరి కొండ శివ సానిధ్యం ..
శివుడు , రాముడు , కృష్ణుడు , నారాయణుడు ..
అంతటి దేవుళ్ళు కష్టాలను అనుభవించి ..
చూపెను మానవునికి మార్గదర్శకంగా !!!!

------------------------------------
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 

"ధర్మం'' సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు. అందుకే, ఆచరణయోగ్యమైన "ధర్మానికి' ఆకారం దాల్చాలని కోరికకలిగి శ్రీరామునిగా అవనీతలంపై అవతరించింది.

Sarath Chandra Upadhyayula
Sarath Chandra Upadhyayula1
'రామో విగ్రఃవాన్ ధర్మః'

అనగా ధర్మ గుణాన్ని అంతా తీసుకుని దానికి మానవాకృతి కల్పిస్తే అది శ్రీరామునిగా మూర్తీభవిస్తుందని మారీచుడు అన్నాడు. ఒక రాక్షసుడే రాముడిని ఈవిధంగా స్తుతించాడంటే ఆ శ్రీరామచంద్రుడు ఎంతటి సుగుణ సంపన్నుడో, ఎంతటి ధర్మపరాయణుడో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ సృష్టి చక్రమంతా అంటే ధర్మ బలంతోనే నడుస్తోంది. ప్రపంచంలోని సకల సుగుణాలు, సుఖాలు, శుభకర్మలూ ధర్మాన్ని అనుసరించే వుంటాయి. ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్నీ అదృశ్యమైపోతాయి. అందుకే "ధర్మో రక్షతి రక్షితః'' అన్నారు.

వేదాలలో నిక్షిప్తమైన "ధర్మం'' సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శనీయం కాదు. అందుకే, ఆచరణయోగ్యమైన "ధర్మానికి' ఆకారం దాల్చాలని కోరికకలిగి శ్రీరామునిగా అవనీతలంపై అవతరించింది.

అందుకే యుగాలు మారినా, తరాలు మారినా శ్రీరాముడు, శ్రీరామకధ, శ్రీరామునిఆరాధన నవోన్మేషంగా పరిఢవిల్లుతున్నాయి. భక్తులు శ్రీరామచంద్రని తమదైవంగా భావించి నిరంతరం ఆరాధిస్తున్నారు. మహాభక్తుడైన హనుమంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏకంగా తన గుండెల్లో నిక్షిప్తం చేసుకున్నాడు.
----------------------------------------







మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు 

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 

WISHING HAPPY NEW YEAR TO SRI SRI RAJAMOULI GAARU TELEGU FILM DIRECTOR, FROM #MAHARAJA


WISHING HAPPY NEW YEAR TO Dr PADMABHUSHAN MEGASTAR CHIRANJEEVI GAARU FROM #MAHARAJA


PM dedicates the ICICI Digital Village to the Nation




కులమంటూ, మతమంటూ, భాషంటూ అభ్యంతరాలు పెడుతున్నాం. మన ఉన్నతికి మనమే పెద్ద అడ్డంకిగా మారుతున్నాం.


భగవద్గీత – విశ్వకళ్యాణ రాత – రెండవ భాగం


bhagavad-gita_landing16797
సంస్కృతము భారతదేశానికి చెందిన ప్రాచీన భాష.  సంస్కృతం అంటే ‘సంస్కరించబడిన’, ‘ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన’ అని అర్థం. సంస్కృతం నుండి పలు భాషలు ఉద్భవించాయి అనేది జగమెరిగిన సత్యం. తమిళం కూడా అందులోనుండి వచ్చిందే.
భగవద్గీత తమిళ భాష లో లేనప్పుడు వారు ఆ గ్రంధాన్ని తమిళం లోకి తర్జుమా చేసుకొని చదవి , ఆ గ్రంధము యొక్క విశిష్టతను గ్రహించి, ఆ ప్రతిపాదనను బలపరచాలి కానీ, ఇలా మా భాషలో లేదు, మాకు అక్కర్లేదు, మేము ఒప్పుకోము అని అజ్ఞానులుగా మిగిలిపోతామా?
పుట్టిన వారికి మరణము తప్పదు. 
మరణించిన వారికి జన్మము తప్పదు.
అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.
 భగవద్గీత లోని ఈ ఒక్క శ్లోకమును విని, ఇది మరణము సంభవించిన లేక గతించిన వారి ఇళ్ళలో పారాయణము చేయదగు, వినదగు గ్రంథమని చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఇది అంత మాత్రము వాస్తవము కాదు. భగవద్గీతను అన్ని వేళల, అన్ని సందర్భాలలో  పటించదగు విఘ్నాన భాండాగారము.
 ఒక గ్రంధం పైన ఉన్న చిత్రమును బట్టో, ఆ గ్రంధము యొక్క పేరును బట్టో, అందులోని ఒక శ్లోకమును వినో, ఆ పుస్తకము ఎటువంటిదనేది ఒక నిర్ణయానికి వచ్చుట, ఆ అఘ్ఞానం తో వ్యతిరేఖతను ప్రదర్శించుట మన అఘ్ఞానాన్ని మనమే అందరికి తెలియపరచుకున్న వారము అవుతాము.ఆ గ్రంధం లోతులకు వెళ్లి,  మన మిడి మిడి ఘ్నానముతో  కాక, సరైన అర్ధాలను తెలుసుకొని చదివినపుడే, అందులో ఉన్న విషయములను గ్రహించగలము. అలా చదివి అంతరార్ధాన్ని గ్రహించి, మార్గదర్శకతను పొందిన వారిలో ఎందరో యోగులు, తాత్వికులు ఉన్నారు. మహాత్మా గాంధీ తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్పూర్తిని  పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్పూర్తిని ఇచ్చింది.
భగవద్గీత జాతీయ గ్రంధం గానే కాకుండా, అంతర్జాతీయ గ్రంధం గాను ఏనాడో ఆదరణను పొందింది. కొన్ని యూరోపియన్ దేశాలలో, భగవద్గీతను ప్రతీ రోజు నాటకాలుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నాటకాలను ప్రదర్శించేవారు ముస్లింలు. ప్రపంచంలో అన్నో గ్రంధాలు ఉండగా భగవద్గీతనే ఎంచుకొని, ప్రదర్శించడానికి కారణం అది ఒక మత గ్రంధం కాదని, అది కేవలం ఒక విజ్ఞాన గ్రంథమని, ప్రజలు విజ్ఞానవంతులు అయితే దేశం పురోగతిని సాదిస్తుందని వారు గ్రహించడమే.
 మేము భారతీయులం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం లో పుట్టం. మా దేశం లో ఎన్నో మతాలు, కులాలు, జాతులు, సంస్కృతులు ఉన్న, వాటన్నింటిని గౌరవిస్తూ, ఆదరిస్తూ , సోదర భావంతో జీవిస్తున్నాం అని గర్వం గా చెప్పుకొనే మనం, ఈ రోజు లేని పోనీ అపోహలతో, మన మిడి మిడి ఘ్ఞానం తో, అవగాహనా లోపంతో, మానవ జీవన గమ్యాన్ని, గమనాన్ని, వసుదైక కుటుంబం అనే భావనను భోధించిన భగవద్గీతను, జాతీయ గ్రంధం గా అంగీకరించడానికి ఆలోచిస్తున్నాం, కులమంటూ, మతమంటూ, భాషంటూ అభ్యంతరాలు పెడుతున్నాం. మన ఉన్నతికి మనమే  పెద్ద అడ్డంకిగా మారుతున్నాం.
 గజిబిజి బ్రతుకులు, హాదావిడి జీవితాలు, సాంకేతికంగా అభివృద్ధి సాదించిన, విజ్ఞాన పరం గా వెనుకబడే ఉన్నాం.  మంచేదో, చెడేదో తెలియక, స్వార్ధం పెరిగిపోయి, అడుగడుగునా అన్యాయం, అమానుషత్వం పెచ్చుమీరిన ఈ సమాజాన్ని సక్రమమైన మార్గం లో నడిపించడానికి, ప్రజలలో పేరుకుపోయిన అఘ్నానాన్ని తొలగినచడానికి, నీతి, న్యాయం, ధర్మం, శాంతి అనేవి పెంపొందించి, ప్రజలందరిని  వెలుగు దిశగా నడిపించడానికి, విశ్వమంతటా విజ్ఞానపు వెలుగులు వెల్లివిరియాలనే తపనతో, చాలా మంది విఘ్నులు భగవద్గీతను జాతీయ గ్రంధం గా ఆమోదించాలనే ప్రతిపాదనను బలపరుస్తున్నారు.
ఇకనైన, అపోహలను వీడదాం, భగవద్గీత – విశ్వ మానవ కళ్యాణ రాత అని గ్రహిద్దాం.

ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాడం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆదీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.




పాశురము 18

ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్


ఈ రోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి, ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషాకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి, అయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను. తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కాని ఇప్పుడు బాగుపడదాం, అయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు, ఆయనకు మనలోని దోషాలు కనబడొద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి, అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీ దేవి. ఆయనలోంచి దయ,వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికీ ఆ భగవంతునికి మధ్యవర్తి గా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను "శ్రీ" అంటారు.

లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ, అంటే ఒకనాడు మనం నామ రూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది, ప్రళయ కాలంలోకూడా. అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి, మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషాకారం అంటారు.

అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది, మొదట మనం మన బాధలు ఆవిడతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్తలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు మన ఆండాళ్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఃఖిస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఃఖంగా భావించటం. వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "ల" అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా "అగలగిల్లేన్ ఇరయుమ్" అర క్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయోదాయకం.

అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామి గా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన రాముడయితే అమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీళా దేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీళాదేవి అనే పేరుతో ఎవ్వరు కనిపించరు. రాధగానో, రుక్మిణి గానో, సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తుత్వాన్ని చేయగలిగినవారు కాదు. మరి ఆయనకుండే పదహారువేల మందిలో ఎవరు నీళాదేవి అని గుర్తించేది? అయితే ఆయనకున్న ఎనుమండుగురు పట్టపు రాణుల్లో ఒక ఆవిడపేరు నాజ్ఞజితి. శ్రీకృష్ణుడు నీళాదేవిని ఎట్లావివాహం చేసుకున్నడని మన సంప్రదాయం తెలియ జేస్తుందో అలాగే ఈ నాజ్ఞజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహమాడాటానికి శివధనస్సును చేదించినట్లే, ఈవిడని వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీళాదేవే పురుషాకారం అంటారు. ఈరోజు నీళాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది.

"ఉందు మదకళిత్తన్" మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు "ఓడాద తోళ్ వలియన్" ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు, అలాంటి "నంద గోపాలన్" నందగోపాలుని "మరుమగళే!" కోడలా అంటూ పిలిచారు. సీతా దేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు. "నప్పిన్నాయ్!" ఓ సమగ్రమైన సౌందర్య రాశి! అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. "కందం కమరుం కురలి" సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ."కడై తిఱవాయ్" గడియ తెరువుమా. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని.

"కోరి అరైత్తన కాణ్" కోడి కూస్తుంది, అయితే కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. లేదమ్మా "ఎంగుం " అన్ని కోళ్ళు కూస్తున్నాయి "వంద్" తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాళ్ చెబుతుంది.

నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. "మాదవి ప్పందల్ మేల్" మాధవీ లత ప్రాకిన పందిరి మీద "పల్గాల్" అనేక సార్లు "కుయిల్ ఇనంగళ్" కోకిలల గుంపులు "కూవిన కాణ్" కూస్తున్నాయి.

బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, "పందార్ విరలి" బంతి చేతులలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాడం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆదీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.

"ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ" నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. "శెందామరై క్కైయాల్" నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో "శీరార్ వళై ఒలిప్ప" నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా, "మగిరింద్" అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో "వందు తిఱవాయ్" నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని అమ్మ లేపింది.

----------------------------------



నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తం అయ్యి అదే సంవత్సరం చిరంజీవి గారి పుట్టిన రోజున లోకంలో ఇతర అనేక భక్తీ సాధారణ పాటలతో నా మనసుగా వ్యక్తం అయ్యి, సృష్టి కాలం ధర్మం  మమ్ము మహారాజు గా ఎన్నుకొన్నది. 




మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్.   



Thursday, 1 January 2015

whenever temptations attack us, we can fight them off with our scripture-based and experience-boosted recollection.


Change Recollection from Selective to Comprenhinsive and Deceptive to Protective -------------Bhgavad Geetha (2.63)
Alcoholics, for a few moments of pleasure, undergo the indignity of slurred speech, incoherent behavior and overall foolishness that takes a heavy toll on time, money, health, love and life itself.
When alcoholics are sober, they are often painfully aware of this toll. But when the next urge to drink attacks them, their memory malfunctions, giving them vivid recollection of the fleeting initial pleasure and giving near-zero recollection of the lasting eventual misery. Such selective recollection is deceptive – dangerously deceptive – for it perpetuates their alcohol addiction.
The Bhagavad-gita (02.63) states that such malfunctioning of the memory stems from delusion – the delusion that overwhelms those who unguardedly contemplate on tempting objects. The Gita (02.62-63) gives the eight-stage trajectory of thoughts that begins in contemplation and ends in self-destruction. So when alcoholics contemplate on drinking, the resulting desire snowballs into a delusion that pushes back the memories hostile to drinking and pushes forward memories conducive to drinking.
Such deceptive recollection entraps not just alcoholics, but all of us, according to our attachment. And the innate selectivity of our recollection is aggravated by today’s culture that depicts worldly pleasures selectively. The Gita (18.38) states that worldly pleasures are like nectar in the beginning, but poison in the end.
The culture aggressively glamorizes the initial nectar and artfully conceals the eventual poison, , thus worsening the deception.
To protect us from such deceptive recollection, scripture gives the full and unvarnished picture of worldly pleasures. When we complement serious scriptural study with conscientious contemplation on how our own experiences with worldly pleasures ended in misery, our conviction about their overall miserable nature strengthens.
Thereafter, whenever temptations attack us, we can fight them off with our scripture-based and experience-boosted recollection.
Thus serious scriptural study transforms our memory from selective to comprehensive and from deceptive to protective.
Like · 

Lion First Look Teaser | Nandamuri Balakrishna, Trisha, Radhika Apte | NBK 98----- CONGRATULATIONS AND BEST OF LUCK FOR THE HIT OF YOUR ON GOING PROJECT --- YOURS MAHARAJA













ALL THE SONGS AND SOME DIALOGUES ARE EMERGED FROM MAHARAJA IN 2003 ITSELF ALONG WITH OTHER HAPPENINGS IN THE DIVINE ERUPTION HAPPENED IN THE PRESENCE OF AGRICULTURAL SCIENTISTS WHICH IS BOON TO WHOLE HUMAN RACE WHICH GIVEN IMPORTANCE TO HUMAN WORD AND DECLARED ORDINARY HUMAN BEINGS AS KING OF THE UNIVERSE AND HIS HEART AS QUEEN AVAILABLE FOR FURTHER DEVELOPMENT WITH TRUTHFULL CONCERNED OF THE EDUCATED PERSONS OF THE SOCIETY----  MAHARAJA IS INVITING FOR ELABORATION OF THE MATTER WITH REASONING --- I AM PROPOSING SHRI  RAMOJI RAO GAARU   TO START MY DIVINE COURT OF RULE  AT RAMOJI FILM CITY TO GIVE NEW DESTINATION TO THE WORLD WITH LOVE AND CARE LIKE FATHER MOTHER AND MASTER  ----- YOURS MAHARAJA 

HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
OFFICE CUM RESIDENCE 
HYDERABAD 

MIGHTY BLESSINGS FROM MAHARAJA






మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు 

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 

2011 లో మిస్ ఇండియా , వెంకటాద్రి ఎక్స్ ప్రెస్స్ కధా నాయిక , రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా తెలుగులో మాట్లాడింది , ఆ కార్యక్రమంలో ప్రేక్షకులు ఒక ప్రశ్న అడగాలి అచ్చతెలుగు అమ్మాయి రకుల్ని ఇంగ్లీష్లొ ప్రశ్న అడిగింది ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ పంజాబి అమ్మాయిని నేను తెలుగు మాట్లాడుతున్నాను , తెలుగమ్మాయివి ఇంగ్లీష్లో మాట్లాడతావేమిటి అని అడిగింది - ఆ అమ్మాయికి ఎలా అనిపించిందో కాని నాకు మాత్రం మెత్తని చెప్పుతో కొట్టినట్టనిపించింది ,


Venkateswara Rao Goteti

జయహో రకుల్ ప్రీత్ సింగ్!
***********************


ఇంటిలో మా లలిత , చిన్న అమ్మాయి శ్రేయ పెద్ద అమ్మాయి దివ్య ఇంటికి బెంగలూరు వెళ్ళారు ,పనుల వత్తిడివల్ల నేను వెళ్ళలేదు , రావడానికి నాలుగు రోజులు , ఏమి తోచటంలేదు , కాబట్టి ఆదివారం టీ వి లో వచ్చే ప్రతి ప్రోగ్రాం చూడవలసిన నిర్భంధం .
పొద్దున్న ఒక ప్రోగ్రాం పెద్ద పేపర్ యజమాని , స్టూడియో అధినేత ,తెలుగు భాష కోసం ఓ పత్రిక నడుపుతున్నారు ,వారి సినిమా ఆడియో పాటల విడుదల - చిత్రమేమిటంటే అందరు తెలుగువారు ఎంత బాగా ఇంగ్లీష్ లో మాట్లాడారో , మొత్తానికి తెలుగువారనిపించుకున్నారు ,ఇలా వుంటే తెలుగు ఏం బాగుపడుతుంది చాలా సిగ్గేసింది , సాటి తెలుగువాడిగా బాధేసింది , ఒకటి రెండు ఇంగ్లీష్ పదాలు పరవాలేదు కాని మాట్లాడడమే బట్టిపట్టినట్టు తెలుగు మాట్లాడడం , చాలా సరళంగా ఇంగ్లీష్ మాట్లాడారు. నాకు ఘట్టిగా కాళోజి తిట్టినట్టు తిట్టాలనిపించింది , మనసు అదోలా ఐపోయి టీవీ ని కట్టేసాను.
మళ్ళీ ఏమి తోచక టీ వి పెడితే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం పంజాబి భామ , 2011 లో మిస్ ఇండియా , వెంకటాద్రి ఎక్స్ ప్రెస్స్ కధా నాయిక , రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా తెలుగులో మాట్లాడింది , ఆ కార్యక్రమంలో ప్రేక్షకులు ఒక ప్రశ్న అడగాలి అచ్చతెలుగు అమ్మాయి రకుల్ని ఇంగ్లీష్లొ ప్రశ్న అడిగింది ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ పంజాబి అమ్మాయిని నేను తెలుగు మాట్లాడుతున్నాను , తెలుగమ్మాయివి ఇంగ్లీష్లో మాట్లాడతావేమిటి అని అడిగింది - ఆ అమ్మాయికి ఎలా అనిపించిందో కాని నాకు మాత్రం మెత్తని చెప్పుతో కొట్టినట్టనిపించింది , సినిమా హీరో తెలుగువాడు సందీప్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాడు.
అయినా తెలుగు గొప్పదనాన్ని తమిళకవి సుబ్రహ్మణ్యభారతి , కన్నడరాజు శ్రీకృష్ణదేవరాయులే పెంచి పోషించినది , నిజంగానే మనకు సిగ్గు శరం వుందా?