UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 27 June 2015

                                  సమన్వయ దృష్టి 

           ఆత్మీయులు  శ్రీ శ్రీ వెలిచేటి రవి ప్రకాష్ గారు,  శ్రీ శ్రీ మురళి కృష్ణ గారు, మరియు  టీవీ 9 జర్నలిస్ట్ బృందం వారికి సమర్పించుకోనుచున్న విన్నపము. 

            మమ్ములను అప్పటికి అప్పుడు అన్నట్లు తీసుకోవద్దు, మమ్ములను విశాలంగా, నెమ్మది గా, ఓర్పు, సహనం తో, దూర దృష్టి తో గ్రహిస్తే, ఇప్పటికే ఒక మనిషి మాట మరియు అతని మనసు అధీనం లోకి (సంరక్షణ లోకి) ఎందుకు వచ్చిందో పదిగురి మేధావులకు చక్కగా అర్ధం అవుతుంది. నన్ను కంగారు పెట్టకూడదు, మీరు కంగారు పడకూడదు, నన్ను భయ పెట్టకూడదు, మీరు భయపడకూడదు, నన్ను మీ టీవీ 9 బృందం  లోకి తీసుకోండి, మమ్ములను కెమరా ముందు వివరం గా  కొన్ని నెలల పాటు నిండుగా  గ్రహించండి, నేను ఏ విధంగా 10 సంవత్సర కాలాన్ని ఒక గంట గంటనరలో ఎలా పలికినానో ప్రజలకు తెలియచేప్పనివ్వండి, ప్రత్యేక్ష సాక్షులను ముందుకు గౌరవం గా ఆహ్వానించి, సాక్షం యొక్క వివరములు నమోదు చేసుకొని, మా వివరములు, సాక్షుల యొక్క వివరములు మేధావుల, పండితుల ముందు పెట్టి  వారి అభిప్రాయములు తీసుకొని, ఒక పద్దతి ప్రకారం లోకానికి చెప్పగలము, ఇది  సాక్షులు మొదలు కొని,  యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి.  

             మనసు పెంచుకొని, మనసు ని అర్ధం చేసుకొందాం అనుకొంటే  నన్ను ఒక వరం గా,  దివ్య పరిష్కారం గా యావత్తు మానవజాతికి అందించగలరు.  అలా కాకుండా ఎలాగైనా మనిషిగా పోటి పడుతున్నాను, అప్పుడు కప్పుడు గొప్ప అన్నట్లు తీసుకొంటే నన్ను గ్రహించలేరు.  ఒక మనిషి మాటకు కాలం, ధర్మ కదలడం అంటే, అన్నీ వర్గాల వారు అప్రమత్తం చెందవలసిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.                            
  
            మాకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధమే మానవ జాతికి శాశ్వత పరిష్కారం  అని గ్రహించండి, మమ్ములను నిండుగా గ్రహించుట వలన, మమ్ములను పట్టించుకోకూదు అనే పరిస్తితిలో మార్పు వచ్చి, మా నుండి యావత్తు మానవజాతి సమాధానం పొందుతారు. 

            మమ్ములను పట్టించుకోకపోవడం వలన,  లోకానికి అందవలసిన సమాధానం అందక, మేము మనుష్యుల మధ్యకి ఇంత మనసుతో 200 మందికి  ఇప్పటకి సాక్షం ఇచ్చినా, అసులు పట్టించుకోకపోవడం వలన సృష్టి ఇచ్చిన సహజ పరిష్కారం మనం  అందుకోలేకపోతునాము,  ఈ పద్దతి వలన  మా ప్రాణాలను అటు  ఇటు చేస్తున్నట్లు ఉన్నది అని గ్రహించండి. సృష్టి తో మమేకం అయిన మనసుని, ఒక బృందం గా మారి,   పదిగురు  కలసి అర్ధం చేసుకోవడం వలన, స్పష్టత వచ్చి, సత్యాన్ని లోకానికి పంచగలము, చెప్పుకోన్నతనే, వినంతనే  చక్కటి పరిష్కారములు అందుకోవలసిన పరిస్తితిని, మమ్ములను నిర్లక్ష్యంగా  తీసుకోవడం  వలన  మనం పొందలేకపోతున్నాము అని గ్రహించండి.  

               మేము  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు అయిన గౌ  శ్రీ శ్రీ నారా  చంద్రబాబు నాయుడు గారిని, పదవి కి రాజీనామా చేసి, మాకు శిష్యులు గా ముందుకు వచ్చి కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహారాజ వారి ఆగమనం  యొక్క వివరములు గ్రహించమని, మీడియా చానల్స్ ద్వారా వారిని కోరుకొనుచున్నాము.  వారు ఏదో తప్పు చేసారు లేదా చేయలేదు అని కాదు, బౌతిక రాజకీయాలు అంటే, అవిధం గానే ఉంటాయి అని మరల అందరూ కలసి నిరూపించారు, ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నా, జరిగిన తప్పు చిన్నదైన, పెద్దదైన, భరించేవారు ప్రజలు అవుతున్నారు.  మీడియా చానల్స్ వారు కాసేపు ఈ ఇలాగా, కాసేపు  అలాగా వార్తలు నడుపుతున్నట్లు కనపడుతున్నారు కాని,  సమూలమైన మార్పులకు పెద్ద పీట వేయడం లేదు, శాశ్వత పరిష్కారము వైపు అడుగులు నాణ్యం గా వేయడం లేదు అని గ్రహించండి.  గౌ నారా చంద్ర బాబు నాయడుగారు  ఈ దశలో  మమ్ములను గ్రహించి, ఇతరులు కూడా గ్రహించుటకు తోడ్పాటుగా ముందుకు వచ్చుటకు, వారికి కనీసం 1000 పేజీల వివరణ ఇచ్చుకొని, న్యాయ స్థానం వారికి ప్రజలకు కూడా ఒక పద్దతి ప్రకారం తెలియజేయడం వలన, సమాజం లో సంపద, గొప్పతనం, జ్ఞాన విచక్షణ పెరుగుతాయి.  ఇంత సాహసం నేను వ్యక్తిగా చేయడం లేదు, మా ద్వారా సూర్యుడి నిర్వహణ పలికిన దివ్య పరిణామాం, సాక్షుల సాక్షిగా జరిగిన పరిణామం, మనకు తల్లి, తండ్రి, గురువు వంటి పరిష్కారములు పొందగలము అని గ్రహించండి.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సమస్యలు అన్నీ మమ్ములను గ్రహించినంతనే, పరిష్కరింప బడతాయి, ఒక 50 మంది పండితులు చక్కగా గ్రహించుట వలన, చంద్ర బాబు నాయడుగారి వంటి, నాయకులు ముందుకు వచ్చి గ్రహించి, విశ్లేషణాత్మకంగా మేధావుల, పండితుల సహకారంతో, పరిణామా యొక్క వివరములు,  యావత్తు మానవజాతికి, జ్ఞాన సంపదగా అందజేసిన వారు అవుతారు  అని గ్రహించండి. మా తో స్నేహ శీలం గా, నెమ్మది గా వ్యవహరించండి,  పైకి మేము కొంచెం చిరాకుగా  కనపడుతున్నా, పైకి అంత గొప్ప మనసు మాకు ఉన్నట్లు అనిపించకపోయినా, 10, 15 రోజులు ఓర్పు తో,  నిండుగా వినడం వలన పూడుకుపోయిన, మా  మనసుని పైకి తీసుకోని నాణ్యంగా మారగలము, పది మంది హీరోలు  తెరమీద, పది సంవత్సరాల పాటు ఏ విధంగా కనపడతారో, మా తండ్రి గారి ఇచ్చిన ఉద్యోగం లో ఉండగా, మా ద్వారా పలికిన, అర్ధం, పరమార్ధం  ఓర్పుగా  గ్రహించండి.    మమ్ములను  మీ అధర్యం లోకి తీసుకొని రోజుకి 70, 80 పేజీల సమాచారం మా నుండి గ్రహించి  మేధావులకు, ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించుటకు సహకరించండి, అ విధంగా తేరుకొని, మనసులో ఎంత గొప్పతనం ఉన్నదో అంత గొప్పగా కనపడగలము అని తెలియజేసుకోనుచున్నాము.  అ విధం గా మమ్ములను మనసుతో చూడటమే, మానవత్వం అని గ్రహించండి.                             

              ఈ దశలో మా గూర్చి విశాలం గా, ఒక 25, 30 మంది పండితుల సహకారంతో, ప్రజల్లోకి తీసుకొని, నెమ్మదిగా ఒక పద్దతి ప్రకారం తీసుకొని గ్రహించుట  వలన, మనుష్యులకు మనిషి, విలువు పెంచుకొని, మాట నిబద్దత పెంచుకొని, ఈ పద్దతిలో లోకాన్ని నూతనం గా తీర్చి దిద్దుకోనగలం అని నమ్మండి. నేను సాధారణ మనిషిగా తక్కువ స్తితి నుండి ఉన్నత స్తితి ని  చూపడమే, సమకాలికులు అందరూ  ఆలోచించవలసిన, పొందవలసిన పరిష్కారం అని గ్రహించండి.  పైకి మామూలు గా కనపడుతున్నాను అని, మాటలో, లోకం అంత చూపిన పెద్దతనం వదిలివేయడం వలన, కాలం, ధర్మం ఒక మాట  లోకి వచ్చి, కాలాన్ని, కాలమే సంస్కరించుకొనే, పద్దతిని సహజ పరిష్కారం గా   యావత్తు మానవజాతికి అందినా, పంచుకోకపోవడం వలన అందుకోలేకపోతున్నాము అని గ్రహించండి.   మన టీవీ 9 బృందం  లోకి మమ్ములను తీసుకోని, ఒక నెల అయినా,  ఓర్పుతో  నిండుగా గ్రహించండి. మెల్లగా, ఈ సమాజం మనుష్యులు మాటతో, మనసు తో నడుస్తున్న సమాజం అనే భరోసా అందరికి అందుంతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు   
  

తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు  

      

ఒక ప్రతి చీఫ్ జస్టిస్ వారు,  హై కోర్ట్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్  వారికి మేము 22/6/2015 వ తారీకున సమర్పించుకొన్న లేఖ ను అనుసరిస్తూ, మా పరిస్తితి ఏమిటో తెలియ జేసుకోనుచు ఒక ప్రతి సమర్పించుచున్నాము.  మమ్ములను న్యాయ స్థానం పర్వేక్షణ మరియు సంరక్షణలో  ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొనగలరు అని విన్నవించుకొనుచున్నాము,  మా బౌతిక పరిస్తితి, మానసిక పరిస్తితిని దృష్టి  లో పెట్టుకొని మమ్ములను ఉన్నఫలం గా, పరిగణలోకి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము, మా పరిస్తితిని, మా ద్వారా లోకానికి అందిన సాక్షం నుండి  గ్రహించుట ప్రారంభించండి, అదే మాకు ప్రాణాధారం అని గ్రహించండి  ధన్యవాదములు.      


Sd/xxxxxxxxxxxxxxxxxx   తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు,  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 
             

Okkadu Full Movie :: Mahesh Babu, Bhumika One of the movie emerged from the divine trancce of Maharajah in 2003

Simhadri Telugu Full Movie : Jr NTR...... One of the movie (all songs and few dialogues of the film) emerged from the divine trance of Mharajah in 2003 and happened in the material world in the same year after few months

   
Aditya Srirambhatla

 
తెలుగు భాగవత కుసుమాలు - 23:

7-28-కంద పద్యము
ప రిభూతవ్యధనంబులు,
ని రుపమసంసారజలధి ని ర్మథనంబుల్
న రకేసరికథనంబులు,
ప రిరక్షిత దేవయక్షఫ ణిమిథునంబుల్.

విష్ణుమూర్తి యొక్క నారసింహావతార కథలు వ్యథలు పోగొట్టేవి, సుధలు కురిపించేవి, అనంత సంసార సాగరాన్ని దాటింపజేసేవి. దేవతలు, యక్షులు, పక్షులు మున్నగు దాంపత్య జీవితం కలిగిన జాతులు అన్నిటికి క్షేమములు కలిగించేవి.

७-२८-कंद पद्यमु
परिभूतव्यधनंबुलु,
निरुपमसंसारजलधिनिर्मथनंबुल
नरकॅसरिकथनंबुलु ,
परिरक्षित दॅवयक्षफणिमिथुनंबुल.

పరిభూత = పూర్తిగా పోగొట్టబడిన;
వ్యధనంబులు = బాధలు గలవి; నిరుపమ = సాటి లేని; సంసార = సంసారము అనెడి; జలధిన్ =
సాగరమును; నిర్మథనంబులు = మిక్కిలి మథించెడివి; నరకేసరి = నరసింహుని; కథనంబులు
= చారిత్రములు; పరిరక్షిత = చక్కగా రక్షింపబడిన;
దేవ = దేవతల; యక్ష = యక్షుల; ఫణి = నాగుల;
మిథునంబుల్ = దంపతులు గలవి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=3&Padyam=28.0

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

 
   
 
Vinjamuri Venkata Apparao

 
_శ్రీ కృష్ణ శతకం.!........( 27 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
.

అంగన పనుపున ధోవతి

కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా

సంగతి విని దయనొసఁగితివి

రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా!
.

ఓ కృష్ణా! తన భార్య పంపగా, నీ ప్రియసఖుడు కుచేలుడు నీ దర్శనార్థమై వచ్చి,
నీకు ఏ కానుక ఇవ్వలేక, కొంగున ఉన్న అటుకులను ఇవ్వడానికి సిగ్గు పడుతుండగా, నీవు ఆ అటుకులను ఆరగించి, అతని మనస్సును తెలుసుకొని, సంపదలు ఇచ్చి కాపాడితివి. నీ విశాల దృష్టిని ఏమని పొగడగలను కృష్ణా!

మనిషని మనిషే, గుర్తించి నిలిపుకోవలసిన, ఉన్నత పరిణామం మా ద్వారా జరిగినది అని స్పష్టం చేయుచున్నాము. లోకం లో గొప్పతనం, ప్రామాణికమును, ఆదర్శం గా భావించి మనుష్యులు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది, సృష్టి కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని మానవజాతికి గ్రహించాలి

                                                                  సమన్వయ దృష్టి 

               యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,   శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు వారి పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  


             యేసు ప్రభువు వారి  ఆగమనం తో ఆంగ్ల కేలండర్ ను , మనము పాటిస్తున్నాము. ఒక ఉన్నత పురుషుని యొక్క ఉనికి లోకానికి ఒక కొలమానం గా మనం భావిస్తున్నాము, అనంతమైన కాల వాహినికి, ముఖ్య సంఘటనలు  ఒక మెయిలు రాయి వంటి అని మనం భావిస్తాము, అ విధంగా  కాలం విభజించబడటం, నూతనం గా ప్రారంభించబడటం మానవజాతికి ఒక దివ్య జ్ఞానపకం, చైతన్యం, కొత్తతనం అని సర్వులు గ్రహించాలి.  

             మనిషని మనిషే, గుర్తించి నిలిపుకోవలసిన, ఉన్నత పరిణామం మా ద్వారా జరిగినది అని స్పష్టం చేయుచున్నాము.  లోకం లో గొప్పతనం, ప్రామాణికమును, ఆదర్శం గా భావించి మనుష్యులు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది, సృష్టి కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని మానవజాతికి గ్రహించాలి.  అనగా సామాన్యుడను అయిన మమ్ములను సృష్టి ఎన్నుకొన్న ప్రత్యెక వ్యక్తిగా, మహారాజు గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా భావించి, మమ్ములను లేదా మా మాట వలన కలిగిన దివ్య పరిణామమును అనుసరించుట ఏ మనుష్యులు నిబద్దతలోకి సహజం గానే వచ్చి, మన ప్రవర్తనకు ఆలోచనలకు, ముందు వెనుకు యర్పడి, మనిషి విలువు మనిషి పెంచుకొంటాడు.  మనిషి మనిషి తక్కువగా చూడటం, తప్పుగా మలచడం మానుకొంటారు, మా వలన దాపరికం, దోగ్గతనం తగ్గుతాయి, నిజాయితీ దైర్యం అందరికి కలుగుతాయి అని స్పష్టం చేయుచున్నాము.  

               మనిషికి ఉన్నతమైనది జ్ఞానం, అన్నిటికి ఆధారం జ్ఞాన స్వరూపం  లేదా ఓంకార స్వరూపం, సృష్టి స్తితి లయలు అన్ని ఓంకారం నుండి సంభవిస్తున్నాయి  అని మన పెద్దలు చెబుతుంటారు.  అ విధంగా చూసినప్పుడు మానుండి ఓక్ గంట లోనే 10 సంవత్సర కాలం, సంభవించిన తీరు ఇప్పటికి 200 మంది మొత్తం గా గ్రహించారు.  ఈ పరిణామం నూతన యుగానికి నాంది అని, మానవజాతికి ఒక మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన  అందినది అని స్పష్టం చేయుచున్నాము.  మనిషిలో జరిగిన మార్పు మనిషే గ్రహించకపోతే, మానవజాతికి మనుగడ ఏమిటి అని ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని సర్వులు గ్రహించవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి.   మమ్ములను అర్ధం చేసుకోకపోతే, మమ్ములను పరిగణించి ప్రవర్తించకపోతే, మనుష్యులు ఎవరి బౌతిక బలం కొద్ది, బుద్ది కొద్ది, పరి పరి విధముల పరుగుల జీవితం గా తీసుకోనుచున్నాము.  ఒక మనిషి మనసు మాటే సర్వం అనే సత్యము మెల్లగా జీర్ణించుకోవడం వలన, మా ద్వారా పలికిన సత్యం ఒక చుక్కాని వలే సర్వులను, నియంత్రించి, నిబద్దత పెంచి, ప్రతి మనిషిని, ఉన్నతం గా తీర్చి దిద్దుతుంది అని గ్రహించండి.  

మా ద్వారా 2003 లో వ్యక్తం అయిన పాట ఒకటి ఈ దిగువున గ్రహించగలరు                                                

                              నువ్వు ఎవరైనా నేను ఎవరైనా నవ్వులు ఒకటేలే, ఏ యదకి అయినా  సవ్వడి ఒక్కటేలే అనే తత్వాలు మా నుండి అనర్గళం గా వ్యక్తం  అయినాయి అంటే అర్ధం చేసుకోండి, ఈ విధంగా చాలా పాటలు అనేక సినిమాలలో వచ్చినవి మా వ్యక్తం అయినవి అని గ్రహించండి.  ప్రబుత్వాలు పదవులు అన్ని మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి, తండ్రి లాంటి మా మనసుని అర్ధం చేసుకొని మమ్ములు నిలిపండిమ, మరింత విఅరములు ఇచ్చి లోకాని అప్రమత్తం చేయనివ్వండి అని మీడియా ఛానల్స్ వారిని కోరుకోనుచున్నాము  


ధన్యవాదములు 

     తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు,  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 

                                             


                     
 
Madhu Gonugunta

 
శుభ శనివారము
తిరుమల గిరిరాయ దేవరా హుత్తరాయ
సురత బిన్నాలరాయ సుగుణ కోనేటిరాయ॥

సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరుస వైభవరాయ సకల వినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ॥

గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ
చల్లువెదజాణరాయ చల్లపరిమళరాయ
చెల్లువడి ధర్మరాయ చెప్పరానివలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ॥

సామ సంగీతరాయ సర్వమోహనరాయ
ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ
కామించి నిను కోరితె కరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జయ శ్రీ వేంకటరాయ॥

What is the meaning of BC and AD? And what does BCE and CE mean?


by Alex Carmichael
edited by Matt Slick
AD does not mean “After Death.”  It is an abbreviation for “Anno Domini,” which is a Latin phrase meaning “in the year of our Lord,” referring to the year of Christ’s birth.  BC means before Christ. So at the time of this writing, 2011 AD is intended to signify that it has been 2,011 years since Christ was born.1Second, if you think about it logically, as was discussed in class that day, 1 BC could not be directly followed by 1 AD if AD meant “After the Death of Christ.”2  That would mean that Christ was born then He immediately died, and we know that’s not the case.
It is important to note that even though the BC/AD system of dating has Christ as its central focus, it is not found in the Bible.  It was not actually developed until 525 AD, when the entrance of the Christ into the world was recognized as being the turning point of history, and our calendars were made to reflect that.3
In regard to the use of BCE and CE, these are more recent developments.  In most usages, BCE stands for “Before the Common Era,” and CE stands for “Common Era.”  BCE is used in place of BC, and CE is used in place of AD.  The word “Common” in both instances refers to the date employed by the most commonly used calendar system, the Gregorian Calendar.  The years are the same, only the designations are different.  For example, 400 BCE is the same as 400 BC, and 2011 CE is the same as 2011 AD.  There is another less frequent meaning in use for the “C” in the new BCE and CE designations, in that the “C” stands for “Current,” the implication being that there is yet another era still to come.  Many Christians do not like either of these changes, but they can, of course, interpret the letter “C” in the BCE and CE designations as referring to “Christian” or “Christ’s” without taking offense in what many see as an attempt to delegitimize or eliminate Christ from the calendar.

Friday, 26 June 2015

                                                       సమన్వయ దృష్టి 

                      గౌరవ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుదికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి సమర్పించుకొన్న వివరణాత్మక వినపము.


                     గౌరవ న్యాయ మూర్తి వారికి సూక్ష్మం గా వివరించుకోనునది ఏమి అనగా, ఇప్పుడు మానవ సమాజం మాట నిబద్దత లోకి రాగలిగినప్పుడే, మనిషి ఇప్పటికి అంటే మెరుగుగా అభివృద్ధి చెందగలడు, నిజాయితీ, పద్దతి, కనీసం జీవిత ఆయువు పట్టు అని ప్రతి మనిషి భావించి, జీవితం లో ప్రగతి సాధించినట్లు భావించాలి.  

                  కొందరురాజ్యాంగ వ్యవస్థను  దుర్వినియోగం చేస్తూ, తమ అధిపత్యం, సామాజికం గా, రాజకీయం గా కొనసాగాలి అని, మనిషిని బట్టి, పరిస్తితిని బట్టి, ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఉన్నతమైన ఆలోచనే, అన్నిటికి ఆధారం అని గ్రహించలేకపోతున్నారు.ఆలోచనకు, మాటకు ప్రాధాన్యత ఇచ్చి, అ మేరకు మనిషిని  ఆదరించాలి అని గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.    

                  మీడియా చానల్స్ వారు కూడా ఉన్నది ఉన్నట్లు తీసుకోవడం లో, నిర్లక్ష్యం గా భావిస్తుండడం వలన, లేదా కొందరు  స్వార్ధమే పరమార్ధ అనుకోవడం వలన, ఏదొక బౌతిక లాభం లేదా అధిపత్యం ఉంటేనే మాట కలపాలి  అనుకోవడం వలన కూడా, తత్కీలకమైన దేహమే సర్వం అనుకోని, దేహం తో దేహంతో కలిగిన పరిస్తితిలతో, మనిషిలో ఉన్న గొప్పతనం తో నేరుగా వ్యవహరించుట లో దాదాపు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు అని గ్రహించగలరు.  

                మా ద్వారా జరిగిన పరిణామం లో ఇప్పటివరకు ప్రత్యేక్ష సాక్షులు ముందుకు రాకపోవడం, అ పరిస్తితిని మీడియా వారు కూడా ప్రోత్సహించడం అనగా సాక్షులను ముందుకు పిలిచి, మేము 2003 జనవరి 1 వ తారీకున మరియు 2010 లో మొత్తం 10 సంవత్సర కాలాన్ని ఒక గంటలో పలుకుట నిజమేనా అని, సాటి మనుష్యుల మాట  ను రికార్డు చేయడానికి కూడా ముందుకు కదులుట లేదు అని న్యాయ స్థానం వారి గ్రహించగలరు. ఒక మనిషి ద్వారా సంభవించిన పరిణామం మనుష్యులే గ్రహించకపోవడం, నమోదు చేసుకోకపోవడం భవిష్యత్తు తరాలకే కాకుండా , వర్తమానం లో కూడా సత్యాన్ని విస్మరించి, అనగా తాము ఏమి విన్నారో, ఏమి చూసారు కూడా   ఇతరులకు చెప్పకపోవడం అనేది, మనుష్యులు దాపరికం, మనసు మీద ముసుకు వేసుకొని బ్రతకడం అన్నట్లు జీవిస్తూ, సర్వం చెప్పి లోకాన్ని అప్రమత్తం చేయవలసిన మహత్తర అవకాసమును, కాలం ధర్మమే మాట రూపం లో అందించిన అధుకోకుండా, బౌతిక అధిపత్యం, వస్తుమాయ విహారం లో సమయాన్ని వృధా చేస్తున్నారు అని  గ్రహించండి.  
                 ఇప్పటికి 200 మంది సాక్షంగా మేము వ్యక్తపరచిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందించిన  దివ్య పరిణామం అని తెలియజేసుకోనుచున్నాము.  మనిషి మాట ప్రకారం కాలమే కదలడం అన్నది, అతని వాక్కు లోకానికి ప్రామాణికం గా భావించి, జరిగిన పరిణామమును విస్తారం గా గ్రహించి సర్వులు చెందాలి అని ఇది తల్లి తండ్రి. గురువు వంటి దివ్య బాద్యత అని గ్రహించగలరు,  ఇందుకు సాక్షం, రుజువు, మా నుండి పలికిన సత్య మును సాక్షులు ద్వారా నోమోద్ చేసుకొని ఒక చోట నిక్షిప్తం చేసుకోవడం వలన, నిరంతరం సత్య విశ్లేషణ జరిగి మానవ  సమాజానికి  నిరంతరం సమాధానం, చైతన్యం దైర్యం కలుగుతుంది  అని తెలియజేసుకోనుచున్నాము. 

             నేను మనిషిగా చాలా సాధారణ వ్యక్తి, మా నుండి జరిగిన పరిణామమును గ్రహించి, మేధావులు పండితులు సహజ సత్య శ్వీకార దృష్టి  స్పందించండి అని మీడియా చానల్స్ వారి ద్వారా కోరుకోనుచున్నాము.  
మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం లో నుండి, కాలాన్ని ధర్మాన్ని ప్రకటించాగాలిగిన మేము, అనకపల్లి నుండి ఆకాశ రామన్న వలే మేమే సర్వం అని పలకడం అన్నది, యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం  అని గ్రహించండి.  సమయం వచ్చినప్పుడు సర్వాంతర్యామి, అంతరాత్మగా వ్యక్తం అవడం అన్నది సృష్టి కాలం  కోరుకొన్న  సహజ పరిష్కారం అని గ్రహించగలరు.    

             ఇప్పటికి శాస్త్ర పరం గా గాని, ఆద్యాత్మిక పరంగా గాని, పూర్తీ నిరూపణలు, రుజువులు ఏ విషయానికి ఎవరి దగ్గర లేవు, మానవ సమాజం సహజ పద్దతిని ధర్మాన్ని పట్టిస్తూ ముందుకు వెళ్ళుతున్నది, మంచి చెడులను  తెలుసుకొంటూ, సత్యాన్ని, ధర్మాన్ని సూక్షమంగా గ్రహిస్తూ మానవజాతి ఎప్పుడూ ఎదురైనా పరిస్తితుల ద్వారా ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకొంటూ జీవిస్తున్నారు, అందులో బాగం గా, మా ద్వారా జరిగిన విస్తారమైన పరిణామమును పరిగణించి, సర్వులు అప్రమత్తం చెదగలరు అని కోరుకోనుచున్నాము.  

              ఈ ఆధునిక ప్రపంచం లో మాట మాత్రంగా మా ద్వారా జరిగిన పరిణామం, యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి. కొందరు మాతో  వారు ఒప్పారు, వీరు ఒప్పారు, మీరే గొప్పలు పొతే మేము ఒప్పము అన్నట్లు గా, నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు.   మేము ఏదో మా సొంతంగా, అనవసరమైన అధిపత్యం గా  ముందుకు వస్తున్నాము అని భావిస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారే గాని, మేము ఇప్పటికి 200 మంది సాక్షం ఆధారం గా మా ద్వారా జరిగిన దివ్య పరిణామం యొక్క వివరములు, వాటి  ప్రభావం వలన మానవజాతి పై కలిగిన పరిణామా యొక్క అప్రమత్తతను లోకానికి తెలియజేయాలి అని భావిస్తున్నాము, అ ప్రయత్నం లో  మేము చూపుతున్న బాద్యత,   ఉన్నతం గా పరిణమిస్తున్నది అని స్పష్టం చేస్తున్నాము, మా నుండి   ప్రయోజనం పొందిన కొలది, మాకు గౌరవం మరియు ఉన్నత స్తితి కలుగుతాయి అని తెలియజేసుకోనుచున్నాము, లోకంలో  మనుష్యుల  మధ్య  ఉన్నత వ్యవహారమే మా గౌరవం, ఉన్నత స్తితికి ఆధారం అని గ్రహించండి.  

             మా వివాహ విషయం లో మాకు సృష్టికి ఉన్న సంభందమును  గౌరవించడమే లోక కళ్యాణం అని గ్రహించగలరు,   మేము బౌతికంగా ఏ అమ్మాయిని అయిన వివాహం చేసుకోవాలి అంటే, మమ్ములను 10 గురు గౌరవించి ఒక చోట కొలువు తీర్చుట వలన, మేము ఉన్నతం గా కొనసాగటం లోకానికి మేలు అని సాటి మనుష్యులు గ్రహించుట వలన పదిగురి సాక్షిగా వివాహం చేసుకోనగలము.  లోకం లో జరిగిన మంచి చెడులకు అన్నిటికి ఆధారం అయిన మా వాక్ ను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మమ్ములను గ్రహించకుండా, అర్ధం చేసుకోకుండా మమ్ములను చెడ్డ వారిగా, తక్కువ వారిగా చూడటం, మేము ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినామో కనీసం గ్రహించకుండా, మాట ఆలోచన యొక్క విలువ, చదువుకొన్నవారు కూడా నిర్లక్ష్యం చేయడం వలన, ఎంత చదువుకొన్నవారు అయినా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు అని గ్రహించగలరు. 

             మనము చక్కగా లిఖితపూర్వకంగా వ్యవహరించుకోనుటకు, మంచి అవకాశములు ఉన్నా, వాటిని ఉపయోగించుకోవడం లో వెనకపడి ఉన్నాము అని మేము కచ్చితం గా భావిస్తున్నాము, చాలా మంది పేస్ బుక్ మరియు ట్విట్టర్ లో పోస్టింగులు చేస్తున్నారు గాని,  ఎవరి వారు వారు ఏవో పోస్టింగులు చేస్తున్నారు గాని, తమ ఆలోచన పంచుకొంటూనే, ఇతరుల ఆలోచన  లేదా పరిస్తితిని కలుపుకొంటేనే, లోకాన్ని చక్క దిద్దగలము.  ఎదురైనా మనిషిలో ఉన్న గొప్పతనం, పంచుకోవడం  లో నాణ్యత లేదు, ఎలాగైనా తాము ప్రత్యేకం అని చూపుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఎదుటివాడిలో ప్రత్యేకత గ్రహించడం లో ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు అని గ్రహించండి.  ధన్యవాదములు 


   తమ ఆత్మీయులు ,న్యాయ విధేయులు 
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,పురుషోత్తములు, యుగపురుషులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు    
                          

                                                
                                                                    

                      

Thursday, 25 June 2015

అందరి అంతరాత్మలు మాలో పలికిన దివ్య పరిణామం పై అందరికి బాద్యత ఉన్నది, మమ్ములను తెలివి తక్కువ వాడి వలే వదిలివేయడం వలన, మనుష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించుట లో లోపం వస్తుంది అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోవడం వలన మనుష్యులు, అనగా మా సమకాలికులకు నిజాయితీ,మనస్పూర్తిగా, అంతర్లీనం గా జీవిస్తారు అని గ్రహించండి. మనసా వాచా కర్మణ అనగా ఆలోచన, మాట, లోకం ఒకటిగా జీవించుట అని గ్రహించి, మా లో లోకమంతా పరిణామం గ్రహించిన ప్రత్యేక్ష సాక్షులు మొదులు కొని ఇప్పటికి పరిచేయం అయిన ఇథరుఅలు అప్రమత్తం చెందండి. కాలం యొక్క నాణ్యత, కాలం లో మార్పు మనిషి ప్రవర్తనకు దగ్గర సంభంధం ఉన్నది అని గ్రహించండి. సర్వులు అప్రమత్తం చెందండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, వివరములు ప్రజలకు ఇవ్వండి, విస్తారం గా ప్రజల్లోకి వివరములు ఒక మనిషి మాటే సర్వం అని స్పష్టం చేసుకొనే అవకాసం కాలమే మనకు ఇచ్చినది అని గ్రహించండి అదే కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజావారి ఆగమనం అని గ్రహించండి యుగాపురుషుని ఆవిర్బావం అని గ్రహించండి

      సమన్వయ దృష్టి 

                    యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కారం గ్రహించగలరు.   



                    మానవజాతికి ఆలోచన పరం గా చాలా కీలక దశలో ఉన్నది, మనిషి ఆలోచన గ్రహించి, మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం అని గ్రహించండి.  మనుష్యులు అందరూ ఎటువంటి పరిస్తితిలో లోని ఒకరి ఒకరు తప్పు పట్టుకొని, అవమానించుకోవడం మాను కోవాలి, గొప్పతనం అంటే మాటతో తేల్చుకోవాలి పోల్చుకోకూడదు అని గ్రహించండి.  మనం అందరూ చదువుతో బాటు గా  సంస్కారములు పెంచుకొని ఉన్నతం గా జీవించవలసిన సమయం అని గ్రహించండి, ప్రతి ఒక్కరు తాము హుందాగా  ఉంటూ ఎదుటవారిని హుందాగా ఉండడానికి సహకరించుకోండి, మనిషిని అవమానించి పతన పరుచుకోవద్దు అని గ్రహించండి,  మనిషిని మనిషే ఎటువంటి పరిస్తితిలోని పతన పరుచుకోకూడదు అని గ్రహించండి, చదువులు, ఆర్ధిక పరిస్తితి, సామజిక పరిస్తితి  ఏమైనా, ఏది ఎక్కువ అయినా,   తక్కువ అయినా,   ఒకరిని ఒకరు గ్రహించి ముదుకు వెళ్ళడం లోనే సర్వం   ఉన్నది అని గ్రహించండి. ఎదుకంటే అన్నిటికన్నా గొప్పది మానవత్వం అనగా, మనిషిని  మనిషిగా చూడటమే  మానవత్వం అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోని ఒప్పలేని తనం ఓర్వలేని తనం మంచిది కాదు అని గ్రహించండి, ఇప్పుడు మానవ సమాజం ఈ విధంగా గొప్పతనం పెంచుకొని, ఏ విధంగా గాను,   ఒకరి గొప్పతనం  ఒప్పలేక తేలికగా చూడటం, ఏదొక కారణం చూపి తప్పు పట్టడం చాలా దిగజారుడు స్తితి అని గ్రహించండి.  చదువులు పెరిగాయి, చిన్న వయసులోనే పెద్ద మొత్తంలో జీతాలు హోదాలు కొందరికి  మందికి లభిస్తున్నాయి, కొందరికి  చదువుతో సంభంధం లోకుండానే హోదా జీత బత్యాలు అధిక మొత్తం లో లభిస్తున్నాయి. వ్యాపారాలు వ్యవహారాలు అనేకం, ఎవరూ ఎవర్ని పోల్చుకోవడానికి వీలు లేకుండా, ఎవరు గొప్ప ఎవరు చిన్న  అనే భేదం  పట్టుకోవడానికి వీలు లేకుండా సమాజం నడుస్తున్నది. ఇందుకు పరిష్కారం మాట నిబద్దత నిజాయితీ అని మేము  స్పష్టం చేస్తూ వస్తున్నాము అని గ్రహించండి.  


                 మాట నిబద్దతికి నిజాయితీకి మొదలు, చివర ఏంటి అనే ప్రశ్నకే సమాధానం నేనే కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజావారి ఆగమనం  అని గ్రహించండి, ఎవరు ఎవర్ని పూర్తీ స్తాయిలో లెక్క చేయకూడదు, ఎవర్ని ఎవరూ పూర్తీ స్తాయిలో పట్టించుకోకూడదు అనుకొంటే   ఎలాగైనా పెద్దతనం ఎక్కడ ఉన్నదో ఒకసారి అలోచండి, ఎవరూ  ఎక్కడకి అక్కడకి సంస్కరించుకోకపోతే , తామే సర్వం, మేము ఎవరిని లెక్క చేయం   మేమే ఎక్కువ, లేదా మా పద్దతి మాకు ఉంది, మాకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు అని  దాదాపు వివిధ పెద్దలు గొప్పవారు భావిస్తున్న ఈ తరుణం లో, ఒక పెద్దతనం యొక్క ఆవశ్యకత ఉన్నది అని గ్రహించండి.  

                     ఈ సమాజం లో గొప్ప పేరు, పలుకు బడి, జ్ఞానం ఉన్నవారు, వీలు అయినంత సూక్ష్మం గా  వ్యవహరించుట వలన  లోకం లో ఎటువంటి మార్పులు అయిన  పసిగట్టబడి, ఒకరిని ఒకరు అప్రమత్తం చెసుకొవడానికి ఉపయోగపడతాయి అని గ్రహించండి.  ప్రతివారికి మనసు పెంచుకొని గ్రహించవలసిన అవసరం కనీస ధర్మ  అని గ్రహించండి, ఒక్క మాటను మనసుని కూడా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడమే సర్వోన్నత స్తితి అని గ్రహించండి.  చాలా మంది పెద్దలు స్తాయి ఉన్నవారు దగ్గర నుండి ఇతరులు ఎవరైనా ఎవరికి లోబడ వలసిన అవసరం లేదు  కాని అంతరాత్మను కూడా మోసం చేసుకోవడం వలన, లోకం లో ధర్మ నాణ్యత తగ్గుతున్నది  అని గ్రహించండి.  అంతరాత్మకు మోసం జరిగినప్పుడు ఎవరూ మనుష్యులు పట్టించుకోరు, అప్పుడు అతరాత్మ ప్రభోదమే బయటకు వచ్చి, మానవ సమాజాన్ని అప్రమత్తం చేస్తుంది అని గ్రహించండి,  మాద్వారా సంభవించిన పరిణామము   లోకానికి అంతరాత్మ ప్రభోధం అని గ్రహించండి.   అందరి అంతరాత్మలు  మాలో పలికిన దివ్య పరిణామం పై   అందరికి బాద్యత ఉన్నది, మమ్ములను తెలివి తక్కువ  వాడి వలే వదిలివేయడం వలన, మనుష్యులు మనస్పూర్తిగా ప్రవర్తించుట లో  లోపం వస్తుంది అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోవడం వలన  మనుష్యులు,  అనగా మా సమకాలికులకు నిజాయితీ,మనస్పూర్తిగా, అంతర్లీనం గా జీవిస్తారు  అని గ్రహించండి.  మనసా వాచా కర్మణ అనగా ఆలోచన, మాట, లోకం ఒకటిగా జీవించుట అని గ్రహించి, మా లో లోకమంతా పరిణామం  గ్రహించిన ప్రత్యేక్ష సాక్షులు మొదులు కొని ఇప్పటికి పరిచేయం అయిన ఇథరుఅలు  అప్రమత్తం చెందండి.  కాలం యొక్క నాణ్యత,  కాలం లో మార్పు  మనిషి ప్రవర్తనకు దగ్గర సంభంధం ఉన్నది అని  గ్రహించండి. సర్వులు అప్రమత్తం చెందండి.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి,  వివరములు ప్రజలకు  ఇవ్వండి, విస్తారం గా ప్రజల్లోకి వివరములు ఒక మనిషి మాటే సర్వం అని  స్పష్టం చేసుకొనే అవకాసం కాలమే మనకు ఇచ్చినది అని గ్రహించండి అదే కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాజావారి  ఆగమనం అని గ్రహించండి యుగాపురుషుని ఆవిర్బావం అని గ్రహించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.

మా మొదటి సినిమా హక్కులు హాలివుడ్ స్తాయి నిర్మాతలకు అమ్మాలి అని ప్రయత్నం చేస్తున్నాము, అందుకు తెలుగు నిర్మాతలు మరియు మీడియా సహకారం కోరుకోనుచున్నాము, ఎవరైనా మాట్లాడి ఓప్పంధం కుదుర్చి పెట్టండి. మాతో ఎవరైనా అప్పటికి అప్పుడు మాటలు విశాలం గా మాట్లాడండి, నాలో పదిమంది హీరోల గొప్పతనం, నాలుగు రాజకీయ పార్టీలను సమీక్షించిన పెద్దతనం ఉన్నది అని , సత్యం గ్రహించే కొలది,మాలో గొప్పతనం బయటకు వచ్చి, సాటి మనుష్యులు అయిన సమకాలికులు అందరికి ఉపయోగపడుతుంది. అని గ్రహించండి. మా తక్కువ తనం చూసి వేళా కోళం చేయకండి , ఎవరు మమ్ములను జ్ఞానతో ఎదురుకొంటారో వారు, ఇతర సమకాలీన మానవజాతికి మమ్ములను పరిచేయం చేసి, నడిపిన వారు అవుతారు అని గ్రహించండి. మమ్ములను ఉన్న ఫలం గా, మాటతో ఆదరించండి, కొంతకాలం మేము బౌతికం గా తక్కువ అన్న ఫీలింగ్ మాటతో నివృత్తి చేసుకోండి, సినిమా ప్రముఖుల మరియు మేధావుల అప్పాయింట్మెంట్ ఈమెయిలు లేదా మీడియా ద్వారా కోరుకోనుచున్నాము.

                                                        సమన్వయ దృష్టి 


    తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త, ఆశిర్వాదపూర్వక సమాచారం గ్రహించగలరు.  


                  ఆంగ్లం లో మేము ఉన్నత న్యాయ స్థానం వారికి 24/6/2015 సమర్పించుకొన్న విన్నపము ప్రకారం మమ్ములను న్యాయ స్థానం వారు, ఒక ప్రత్యెక పరిస్తితి గా పరిగణించి అనగా భూమి మీద సఘటు మనిషి మరియు మాట మాత్రంగా కాలాతీతం గా  ప్రకటించి బౌతిక ప్రపంచం అంతా మాట మాత్రంగా పలికిన ఉన్నత వ్యక్తిని నేనే అని గ్రహించి, మనిషిలో తక్కువతనాన్ని ఆలస్యం చేయకుండా ఆదరించుట వలన, మాటలో గొప్పతనం బయటకు వస్తుంది అని గ్రహించడి. ఇప్పటికే బయట పడిన మాటలో గొప్పతనం, ఎవరూ 5 నిముషాలు కూడా గ్రహించలేదు, ప్రత్యేక్ష సాక్షులు కూడా, మరల ఇప్పటికి పట్టించుకోలేదు అని గ్రహించండి,, మా మాట పట్టించుకోని పరిస్తితిలో,  మరింత బలహీన పడి, సాధన కుదరక, మైండు యొక్క వేగాన్నినా ఒక్కడికి  నియంత్రించుకొనుట వీలు కాక, కనీసం మాట తోడులేక,   ఇప్పటికి కూడా నన్ను సాధారణ మనిషిగా పరిగణించడం వలన, మీరు పది హీరోల గొప్పతనం చూపినారు అంట, అది నిజమేనా మాకు తెలపండి, అని ఎవరూ సాదరంగా మాట్లాడలేదు, ఇతనికి అంత గొప్పతనం ఏంటి అని, నిర్లక్ష్యం గా లేదా వేళాకోళం గా లేదా ఏదో గొడవ ఉన్నట్లు మాట్లాడి దూరం అయిపోతున్నారు గాని,  మాతో ఓర్పు సహనంతో  మీలో అంత గొప్పతనం ఉంటె మాకు చెప్పండి మేము వింటాము, మీరు ఏమి చెప్పినా  రికార్డు చేసుకొని వినడానికి సిద్దంగా ఉన్నాము, మా దగ్గరు వచ్చి చెప్పండి అని ఎవరైనా పది మంది మాకు అప్పాయింట్మెంట్ ఇవ్వండి అని కోరుకొనుచున్నాను, మా మొదటి సినిమా హక్కులు  హాలివుడ్ స్తాయి నిర్మాతలకు అమ్మాలి అని ప్రయత్నం చేస్తున్నాము, అందుకు తెలుగు నిర్మాతలు  మరియు మీడియా సహకారం కోరుకోనుచున్నాము, ఎవరైనా  మాట్లాడి   ఓప్పంధం కుదుర్చి పెట్టండి.  మాతో ఎవరైనా అప్పటికి అప్పుడు మాటలు విశాలం గా మాట్లాడండి, నాలో పదిమంది  హీరోల గొప్పతనం, నాలుగు రాజకీయ  పార్టీలను సమీక్షించిన పెద్దతనం ఉన్నది అని ,  సత్యం  గ్రహించే కొలది,మాలో గొప్పతనం బయటకు వచ్చి, సాటి మనుష్యులు అయిన సమకాలికులు అందరికి ఉపయోగపడుతుంది. అని గ్రహించండి.  మా తక్కువ తనం చూసి వేళా కోళం చేయకండి , ఎవరు మమ్ములను జ్ఞానతో ఎదురుకొంటారో  వారు, ఇతర సమకాలీన  మానవజాతికి మమ్ములను పరిచేయం చేసి, నడిపిన వారు అవుతారు అని గ్రహించండి.  మమ్ములను ఉన్న ఫలం గా, మాటతో ఆదరించండి, కొంతకాలం మేము బౌతికం గా తక్కువ అన్న ఫీలింగ్  మాటతో నివృత్తి చేసుకోండి, సినిమా ప్రముఖుల మరియు మేధావుల అప్పాయింట్మెంట్ ఈమెయిలు లేదా మీడియా ద్వారా కోరుకోనుచున్నాము. మీడియా చానల్స్ యొక్క జర్నలిస్ట్ సోదరులకు మాతో ప్రేమ స్నేహం కలిగి ఉండి,  చక్కగా  మమ్ములను అందరికి పరిచేయం చేయు ప్రయత్నం లో మాలో బేలతనం, అజ్ఞానం, తక్కువతనం, తగ్గి మాలో అపరిచితుడి గా అంతర్లీనం గా ఉన్న పది మంది హీరోల గొప్పతనం బయటకు వచ్చి సూపర్ డైనమిక్ పర్సనాలిటీ అందరికి దర్శనం ఇస్తుంది అని గ్రహించండి. ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి అందరూ మాకు సమానమే, ఈ సమాజాన్ని మేము ఒక కుటుంబంగా భావిస్తున్నాము,  ఎవరైనా మా గూర్చి వీలు అయినంత లిఖితపూర్వకం  గా తెలియజేయండి అని కోరుకోనుచున్నాము.  మాలో ద్వార సభవించిన, పరిణామం ఒక మాట నిబద్దత గా,  మానవజాతికి నడవడికి  చుక్కానిగా భావించి  గౌరవంతో అందరించవలసిన  ఉన్నతమైన స్తితి అని గ్రహించండి, ఎవరూ కూడా నిదురలో కూడా మమ్ములను తేలికగా తీసుకోకండి, మమ్ములను కొంతకాలం ఒక చోట నిలకడగా మాటను, మాటలో గొప్పతనమును గ్రహించండి, యువతీ యువకులు కొంతకాలం  ఇతరులతో వీలు అయినంత లిఖిత పూర్వకం గా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి, అప్పటికి అప్పుడు నోటి మాటలు   ఎంత తగ్గించుకొంటే అంత మంచిది,  వీలు అయినంత పదిగురుని ఉద్దేశించి మాట్లాడేవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి, మీడియా ఛానల్స్  వారు కూడా అప్పటికి అప్పుడు వినదోం అంటూ సృష్టిస్తున్న కార్యక్రమాలు   ఎంత తగ్గితే అంత మంచిది,  వీలు అయినంత విశాలం గా,  వివరం గా, పుట్టు పుర్వోత్తరాలతో,  వివరించు కార్యక్రమాలకు  ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.   మనిషి మాటకు మనసుకి విలువు పెరిగే కార్యక్రమాలు చేపట్టండి అని కోరుకోనుచున్నాము.  బౌతిక మాయ ప్రపంచం జైయించబడి  అనగా ఒక గంట నర సమయం లోని  10 సంవత్సర కాలాన్ని నిలపడం అన్నది ఒక ఫార్ముల వంటిది అని గ్రహించండి, నేను ఏదో ఒకసారి చెప్పడమే కదా, విన్న వారే వినలేదు కాదా అని మీడియా తో సహా సినిమా ప్రముఖులు ఎవరూ ఇప్పటికి స్పందించలేదు, ఏదో కారణం చూసుకొని పట్టించుకోకూడదు అనుకొంటున్నవారిని మేము కోరేది ఏమి అనగా,  ఎన్ని అవరోధాలు అడ్డుపడినా, గొప్పతనం సాధించాలి అని అంటారు, గ్రహిస్తే చాలు గొప్పతనం ఎదురు అవుతున్న ఈ పరిణామాన్ని, ఎవరూ పట్టించుకోకపోవడం వలన, మా అలవాట్లు. సాధనతో మమ్ములను అప్రమత్తం చేసుకోలేక ఇటు ఇటు అయిపోతున్నాము  అని గ్రహించండి, మా నుండి ఎవరూ కూడా అప్పటికి అప్పుడు ఏమి చూడకండి, మమ్ములను ఒక చోట పెట్టి కొంతకాలం మా నుండ పంచ భూతాలు అష్ట దిక్పాలకులు ఎలా పలికినారో, ప్రత్యేక్ష సాక్షుల సహకారంతో వివరములు విస్తారం గా గ్రహించండి, ఇది భవిష్యత్తు  తరాల వారికి కూడా ఒక గొప్పవరం అని గ్రహించండి.  ఆత్మీయులు  శ్రీ రామోజీ రావు గారు, డా  దాసరి నారాయణ రావు గారు మరియు డా  మాగంటి మురళి మోహన్ గారు  మా పై ప్రత్యెక శ్రద్ధ తీసుకొనవలెను అని కోరుకోనుచున్నాము, కొంత కాలం మమ్ములను ఎందుకు పట్టించుకోవడం లేదో అందుకు కారణాలు ఏమి మీరు పెట్టుకొన్న, కొంత కాలం కారణాలు అన్నీ ప్రక్కన పెట్టి మమ్ములను, మా మాటను ఓర్పు గ్రహించుటకు  మీడియా ఇతర మేధావుల సహకారంతో ఒక ఎర్పాటు చేయగలరు అని కోరుకోనుచున్నాము. నేను ఉంటున్న హాస్టల్ వద్ద శ్రీ గుమ్మడి నాగబాబు గారు,(మొబైల్ నో. 9440700127)  డిప్యూటీ సుపెర్నంట్ అఫ్ పోలీసు గా (ఆంధ్ర  ప్రదేశ్) పరిచేయం అయినారు, వారికి  మా బ్లాగ్ చదవండి అని తెలియజేసినాను,  మీ మిత్రుల, మీకు తెలిసిన మేధావి  స్నేహితుల సహకారంతో మమ్ములను గ్రహించండి అని వారిని కోరినాము.  మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి మీడియా వరకు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుటకు సహకరించండి. కాలం ధర్మం ఒక మనిషి గా మాటగా పలికి, ముందుకు రావడం అన్నది, సృష్టి కాలం ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించండి. ఒక దివ్య వరం అని, సృష్టి మనిషి మాట అధీనం లోనే ఉన్నది అనే భరోసా అని గ్రహించండి, మా ఆగమనం తో మానవజాతికి నూతన స్వర్ణ యుగం లోనికి ప్రవేశించినది అని గ్రహించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు అంజనీ  రవిశంకర్ మహారాజావారు 


                          

                                                                
                          
                                       సమన్వయ దృష్టి 

                గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్  వారికి, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక, దివ్య సమాచారం గ్రహించగలరు. 


             


                            

Wednesday, 24 June 2015

మేము కాలాతీత గా ప్రవర్తించిన తీరు, ఎవరో అవసరం కొద్దో, డబ్బు కోసమో, అప్పటికి అప్పుడు పేరు కోసమో ప్రవర్తించకూడదు, మమ్ములను తల్లి, తండ్రి, గురువు వంటి వాడిగా భావించి, సమాజం లో అన్నీ వర్గాల వారు ఒకటై చక్కగా గ్రహించండి. మాలో గొప్పతనం మెల్లగా బయటకు తెలుస్తుంది, పదిమంది హీరోలు తెరమీద ఏవిదం గా నటిస్తారో, మేము ఒక్క సారిగా చెప్పగలిగినాము అంటే, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకొని, ఉన్నత న్యాయ స్థానం వారు గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము

                                                          సమన్వయ దృష్టి 

                      తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

                     ఈ భూమి పది మనిది హీరోలు, హెరొఇన్లు, విలన్లు, అన్నీ పాత్రలు, షుమారు 10 సంవత్సర  కాలాన్ని ఒక గంట గంటనర సమయం లో సునామి వంటి పరిణామాలు కూడా చూపిన ఒక మనిషి భూమి మీద కొలువు తీరితే ఎలా ఉంటాడు అంటే అది, మమ్ములను దర్శించిన మనుష్యులు యొక్క మనసు అంత ఉంటాడు అని గ్రహించండి.  మేము మామూలు మనిషి గా మాట కు  అందటం అన్నది ఒక దివ్య వరం అని గ్రహించండి. ప్రత్యేక్ష సాక్షులు ముందుకు వచ్చి, పది మంది మేధావులు సమక్షం లో మమ్ములను కొలువు తీర్చండి అని తెలియజేసుకోనుచున్నాము.  

              మేము మేము ప్రజాస్వామి లో ప్రబుత్వం లో భాగము అని గ్రహించండి, మాకు ఎటువంటి వ్యక్తిగతం ఉండదు అని అర్ధం చేసుకోండి, మొత్తం మా మనుసు మేము కలిపి లోకం, కాలం అయ్యి ఉన్నాము అని గ్రహించండి.  మేము కాలాతీత గా ప్రవర్తించిన తీరు, ఎవరో అవసరం కొద్దో, డబ్బు కోసమో, అప్పటికి అప్పుడు పేరు కోసమో ప్రవర్తించకూడదు, మమ్ములను తల్లి, తండ్రి, గురువు వంటి వాడిగా భావించి, సమాజం లో అన్నీ వర్గాల వారు ఒకటై చక్కగా గ్రహించండి.  మాలో గొప్పతనం మెల్లగా  బయటకు తెలుస్తుంది, పదిమంది హీరోలు తెరమీద ఏవిదం గా నటిస్తారో, మేము ఒక్క సారిగా  చెప్పగలిగినాము అంటే, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకొని, ఉన్నత న్యాయ స్థానం వారు గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము.  సునామి మరియు తీవ్ర వాద దాడులు, నక్సలైట్ దాడులు కూడా పాటలు పాడుతూ పాడుతూ చెప్పగలిగినము అంటే, ఇది ఏదో నా అవసరం కొద్ది, నా సొంతం కొద్ది, చెప్పవలసినవి  కాదు, మమ్ములను ఉన్నత న్యాయ స్థానం వారు జాతి సంపద గా భావించి  మా పై బాధ్యత తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  మేము 22/6/2015 వ తారీకున పెట్టుకొన్న లేఖ పరిగణించి మమ్ములను ఒక న్యాయ మూర్తి ఆధ్వర్యం లో కమిటి లోకి తీసుకొనిగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు 


ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించడం అయినది 


ఒక ప్రతి శ్రీ  గుణ్ణం నాగబాబు గారు, ( మొబైల్ No. 9440700127) డిప్యూటీ సుపుర్నంట్ అఫ్ పోలీసు, ప్రణతి హాస్టల్, యస్ ఓర నగర్ వారికి  సమాచారం కొరకు మరియు మా పై ప్రత్యెక బాధ్యత తీసుకొని మమ్ములను, మా లేఖలు ప్రకారం  బాద్యత తీసుకొనుటకు సహకరించగలరు.  మా ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని కూడా పదుగురు కలసి మాకు కోరిన సహాయం అందించండి కోరుకోనుచున్నాము.   

      
                                           

One of the movie with songs emerged from the divine trance of Maharajah


Mighty blessings from Maharajah


Tuesday, 23 June 2015

ప్రతి ఒక్కరు సూటి గా పరిగణించకుండా, అసులు ఏమిటో చూడకుండా, వ్యక్తిని నిర్లక్ష్యం చేసుకొంటూ రావడం వలన లోకం లో నాణ్యత తగ్గుతుంది అని గ్రహించండి. జరిగిన పరిణామమును విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, ప్రయోజనం అందరికి అందించాలి అంటే అంటే మొదట సాక్షం తరువాత మేధావుల పండితుల వివరములు తో కూడిన విశ్లేషణలతో మమ్ములను మరింత గ్రహించి, కుల మతాలకు అతీతం గా సమాధానం పొందవచ్చును,

                                   సమన్వయ దృష్టి 

                    గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్  వారికి అనజనీ రవిశంకర్ మహారాజ వారు తెలియజేసుకోను పరిష్కార యుక్త  ఆశీర్వాదపూర్వక  దివ్య సమాచారం గ్రహించగలరు. 


                 మనిషిని నేను సాధారణ మనిషిని, లేదా తక్కువ మనిషిగా, కాలాన్ని నియమించిన ఉత్తముడిగా సమజం నన్ను గుర్తించడం వలన, అనేక సమాధానములు అందరికి అందుతాయి అని గ్రహించండి.  మానవత్వం ప్రకారం ఎవరిని ఎవరూ ఎటువంటి పరిస్తితిలోని తక్కువగా, తప్పుగా, తెలివి తక్కువ వాడిగా, చెడ్డ వాడిగా చిత్రికరించకూడదు,   ఓర్వలేని తనంగా పరిగణించడం లేదా, పట్టించుకోకపోవడం కూడా పెద్దతన చేస్తున్న తప్పు అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోని ఎదుటవాడు, ఏమి అను చున్నాడో, చూసుకొనవలెను.  ప్రతి ఒక్కరు సూటి గా పరిగణించకుండా, అసులు ఏమిటో చూడకుండా, వ్యక్తిని నిర్లక్ష్యం చేసుకొంటూ రావడం వలన లోకం లో నాణ్యత తగ్గుతుంది అని గ్రహించండి.  జరిగిన  పరిణామమును  విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, ప్రయోజనం అందరికి అందించాలి అంటే  అంటే మొదట సాక్షం తరువాత మేధావుల పండితుల వివరములు తో కూడిన విశ్లేషణలతో మమ్ములను మరింత గ్రహించి, కుల మతాలకు అతీతం గా సమాధానం పొందవచ్చును,  మొదట హిందులు సంధానం పొంది, ఇతర మతస్థులను సమన్వయ పరచి, నూతన ఆవిష్కారం చేసుకొనవచ్చు అని గ్రహించండి.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తము, సత్య స్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు                            

Dinosaurs smash records: Jurassic World set to become fastest film to gross $1 billion.

Embedded image permalink

Nenunnanu Movie Nenunnanu Movie Ye Shwasalo Video Song || Nagarjuna, Shr.......... One of the song emerged from the divine trance of Maharajah in his divine trance in 2003 and happened in material world in 2005

May her soul rest in peace. My deepest condolences to the Missionaries of Charity family on the passing away of Sister Nirmala." (Mother)


Embedded image permalink

Sister Nirmala Joshi, the former superior general of the Missionaries of Charity, passes away at 81. Sister Nirmala had replaced Mother Teresa as the superior general in 1997. A Missionaries of Charity official said Sister Nirmala was not keeping well for the past few days and her health was gradually deteriorating. 
Her body would be brought to Mother House on Wednesday morning and the funeral will be held at 4 PM. "Any one who wants to pay respect can come to Mother House tomorrow", the official said.
Prime Minister Narendra Modi expressed his condolences through tweet . His tweet read, "Sister Nirmala's life ws devoted to service, caring for poor, underprivileged. Saddened by her demise. May her soul rest in peace. My deepest condolences to the Missionaries of Charity family on the passing away of Sister Nirmala."
West Bengal Chief Minister Mamata Banerjee too on Tuesday took to Twitter to pay her tributes and added that the world would miss Sister Nirmala. Sister Nirmala was born in Ranchi on July 23, 1934 to a Brahmin soldier who came from Nepal. She had joined the Order at the age of 17.
On March 13, 1997, six months before Mother Teresa's death, Sister Nirmala was selected the Superior General of the Missionaries of Charity. Sister Mary Prema was elected to succeed Sister Nirmala during a general chapter held in Calcutta in April 2009. PTI

మేము మనుష్యులు గా సాధారణం గా ఉండిపోవడానికి కారణం, మా మనసులో గొప్పతనం తారస పడినా, తదుపరి వివరములు గ్రహించకుండా వదిలివేయడం వలన, మేము మానసికంగా, శారీరకం గా బలహీన పాడినాము అని గ్రహించండి, ఇందుకు మొత్తం సమాజం కారణం,ఇందుకు ఏ ఒక్కరు కారణం కాదు, కావున గ్రహించకూడదు అనే, అజ్ఞానం నుండి బయటకు వచ్చి, మా గూర్చి వివరములు చెప్పి, మమ్ములను ధర్మస్వరూపం గా, మహారాజు గా నిలపగలరు అని ప్రత్యేక్ష సాక్షులకు తెలియజేసుకోనుచున్నాము.

                                                సమన్వయ దృష్టి 

           తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,యుగపురుషులు, సత్యస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు ఇచ్చు పరిష్కార యుక్త, ఆశిర్వాదపూర్వక  దివ్య సందేశం గ్రహించగలరు. 

                మేము మనుష్యులు గా సాధారణం గా ఉండిపోవడానికి కారణం, మా మనసులో గొప్పతనం తారస పడినా, తదుపరి వివరములు గ్రహించకుండా వదిలివేయడం వలన, మేము మానసికంగా, శారీరకం గా బలహీన పాడినాము అని గ్రహించండి, ఇందుకు మొత్తం సమాజం కారణం,ఇందుకు ఏ ఒక్కరు కారణం కాదు, కావున గ్రహించకూడదు అనే, అజ్ఞానం నుండి బయటకు వచ్చి, మా గూర్చి వివరములు చెప్పి, మమ్ములను ధర్మస్వరూపం గా, మహారాజు గా   నిలపగలరు అని ప్రత్యేక్ష సాక్షులకు తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను పరిగణించే కొలది, నాణ్యం గా ప్రవర్తించి,అందరి మాట, గౌరవము ఇప్పటికే మా వలన నిలిచినది, మరింత స్పష్టం చేసి నిత్యం, మనుష్యులకు పరిష్కారం గా , దివ్య వరం గా, ఆశీర్వాదపూర్వక సమాధానం గా సర్వులు మమ్ములను శ్వీకరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.          ధన్యవాదములు 


ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్  వారికి సమాచారం సమాలోచన మరియు మమ్ములను  పరిగణించుటకు తోడ్పాటుగా, మా వివరములు, ప్రత్యేక్ష సాక్షులు (సత్యం) మరియు మేధావుల వివరములతో గ్రహించిన యెడల, ఒక అవగాహనకు రా గలుగుతారు అని తెలియజేసుకోనుచున్నాము.  కాలాతీత పరిణామమును పరిగణించుట ఒక చారిత్రాత్మక ఘట్టము అని గ్రహించగలరు.                             
Embedded image permalink

one of the song emerged from the divine trance of Maharajah in 2003 and happened in material world in 2005


Monday, 22 June 2015

మ్మములను హై కోర్ట్ వారు తక్షణం పరిగణించి,మమ్ములను బౌతికంగా సంరక్షణ లోనికి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము, మా నుండి వివరములు ప్రత్యేక్ష సాక్షులు, మరియు మేధావుల సమక్షం మరియు సహకారంతో గ్రహించి, విశ్లేషణాత్మకం గా ప్రజలు గ్రహించవలెను, అప్పటికి అప్పుడు ఎవరూ తేలికగా మమ్ములను గాని, మా నుండి వచ్చిన పరిణామం పై మాట్లాడకూడదు, వీలు అయినంత వివరములు గ్రహించి, పరిశోదనాత్మకం గా లోకమునకు చెప్పుటకు ముందుకు వచ్చు వారిని ఆహ్వానించు చున్నాము

                                                                       సమన్వయ దృష్టి 

                     యావత్తు తెలుగు ప్రజలకు తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అంజనీ రవిశంకర్ మహారాజ వారి దివ్య పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 


                 మ్మములను హై కోర్ట్ వారు తక్షణం పరిగణించి,మమ్ములను బౌతికంగా సంరక్షణ లోనికి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము, మా నుండి వివరములు ప్రత్యేక్ష సాక్షులు, మరియు మేధావుల సమక్షం మరియు సహకారంతో గ్రహించి, విశ్లేషణాత్మకం గా ప్రజలు గ్రహించవలెను,  అప్పటికి అప్పుడు ఎవరూ తేలికగా మమ్ములను గాని, మా  నుండి వచ్చిన పరిణామం పై మాట్లాడకూడదు, వీలు అయినంత వివరములు గ్రహించి, పరిశోదనాత్మకం గా లోకమునకు చెప్పుటకు ముందుకు వచ్చు వారిని ఆహ్వానించు చున్నాము.  జరిగిన పరిణామం పై విస్తారం గా చెప్పుట వలన లోకం ఎంత దివ్యం గా మారుతుంది, మనిషికి విలువ పెరుగుతుంది. ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి నిన్నటి వరకు  పరిచేయం అయిన వారు అందరూ, విశాలం గా ప్రవర్తించండి అప్పటికి అప్పుడు తీసుకోకండి, విశాలం గా తీసుకోండి, ఒక మనిషి మాట సూర్య చంద్రాది గ్రహస్తితులను ఏల నియమించినదో చూడండి, అటువంటి వ్యక్తి పురుషోత్తముడు ఎందుకు కాడో చూడండి, సృష్టే ఆయనని వరించినది కనుకు సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడు అయినాడు అని గ్రహించండి. ధన్యవాదములు 

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ మహారాజావారు                        

MIGHTY BLESSINGS FROM MAHARAJAH


AVATAR IS THE ONE OF THE MOVIE EMERGED FROM THE DIVINE TRANCE OF MAHARAJAH


To
Hon  Chief Justice
High court of Judicature at Hyderabad
For Telangana and Andharapradesh
Madhina
Hyderabad-66
                                                                                                      
                        Hyderabad
                                                                                                                                22\6\2015

                       Ref: My petition dated on 26/3/2015 to take me in to consideration in Telugu addressed to Hon Chief Justice,  High court of Judicature at Hyderabad for Telangana and Andhra Pradesh.

Hon Chief Justice,
                       I am Maharajah  Anjani Ravishankar S/o P.G.K.Saibaba gaaru , who emerged with the situation of rare psychological phenomena or declaration myself as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or  King with Queen as heart,  according to the witness details happened in the presence of Agricultural Scientist and others,200 members as on,   the rule of the physical world has transferred in to hands of Mighty king Queen. witness persons details will be submitted along with the further explanation of details. 

                             Hence I am physically appearing before   Honorable Chief Justice,  High court, on 26/6/2015,  with the situation of my responsibility and related health, with a request to take  me in to guardianship through  a Honorable single judge or commite  to help to reach the public with the support of different thinkers of the society through a committee controlled or monitored  by Hon. High court of Justice.  I have to  give all my details to the public through single judge or  committee, which is my rare responsibility and boon to whole human beings.   I may not survive properly without my responsibility as Dharmaswaroopam or Kaalaswaroopam or King with heart as Queen, which my rule is already  started parallel to rule this universe, Hence I am requesting or suggesting the Hon High court to aware the Indian  Governments and citizens, which is my responsibility as per the rare historical phenomena happened through me, as rare boon of update, which gives  importance to human words and feelings as basis of this Universe.   I am national property and my self as one of the citizen of Indian  Government,   all the citizens of India are has right and to aware and responsibility over the rule of King and Queen which is already started by updating our present constitutional establishment. which needs keen taking and analytical sharing of the information among professors and different thinkers of knowledge  for better society. 
                      In this situation, myself as Dharmaswaroopam or Kaalaswaroopam King selected by nature and my heart is queen.  I have to  give all the witness details to the Honorable High court to elevate and aware the Governments and citizens to update accordingly.  As the per witness details declared by the nature through me, that the whole world is controlled by human heart felt word and thinking, which has control of care and concerned by all means. 
                       Update with the phenomena is  natural influence of the nature, through human thinking   for the development of the human society.   I am requesting the Honorable High-court to take the witness details from the witness persons as on, as the witness persons hiding the matter without sharing to anyone.    I am unable to survive better without the support of truth or witness given by me to the society.   My Majestic Highness will be established with the truthful utilization  of the witness and development of the witness by the responsible thinkers of the society, to update and establish that human word and heart felt feeling is highest concerned of the universe with approval as witness, all most all the happenings of the material  world are expressed though me in on and half hour in 2003, which is a rare update to uphold the human feelings and word, which is the basis of the universe, details will be furnished before Hon Single Judge or commite which I am requesting to place and take me int o the guardianship of the Hon High court of Hyderabad. 

                  I am proposing the sale of rights of my first movie, based on my emergence as Maharajah, out of details as per the witnessed persons as on, furnished in the blog:maharajashrishri.blogspot.in and other details informed to media and other persons of the society as on.  I am inviting the producers from Hollywood, Bollywood, Telugu and south Indian producers to purchase first film Historical rights from His Highness Maharajah in order to elevate himself as well as society simultaneously.  The rights of the film as progressive message will be given for one film yearly, on the matter of emergence of Dharmaswaroopam or Kaalaswaroopam Maharajah with heart as Queen as boon  to regenerate and reorganize the human society.

               I am eligible to receive royalty as recognition from the people on their willingness to recognize and can pay as much as one is  feeling right to pay as royalty to me as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or  King with heart as Queen, as I am the basis of the this Universe and material world, my word has concerned over each and every minute actions happened in this Universe according to the witness details  given in the presence of some of the Agricultural Scientists as on, which is care and concerned as Mother and Father.   out of total royalty I am eligible to receive on the acceptance to pay to me by the Indian society and the citizens of the world as royalty or recognization amount, 60 to 80 percent will be re-gifted as mighty blessings from King and Queen  to citizens through elected governments.  The witness persons of my declaration or emergence of Rule of King and Queen are some of the Agricultural Scientists and others who are working in Acharya NG Ranga Agricultural University, Andhra Pradesh. details will be furnished later along with written and material  details of the happening of my declaration as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or  King with heart as Queen. I will furnish information in Telugu, my mother language.  Any vagueness in explanation or clarity missing in this letter will be clarified before Hon Single Judge or Commite which I am requesting to place by Honorable High Court. My explanations will be in Telugu,  Hence kindly take me in to consideration in view of my responsibility related health for further analytical grasp and  probe on the matter, which is boon to whole human race. 
   
                                                                                               Yours truthfully    
                                                                                His Majestic Highness Maharajah
                                                                            Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
                                                               

Copy submitted to the Honorable President of Indian for Information and necessary  update for the better constitutional establishment.
Copy submitted to the Honorable Chief Justice, Supreme court of India, New Delhi for information and necessary update for constitutional development. 
Copy submitted to the Honorable Prime Minister of India, for information and necessary concerned over the update available to the society on the happening of rare phenomena as emerged of Rule of King and Queen which is gift to whole human race.                                      
Copy submitted to the Honorable Governor of Andhra Pradesh and Telangana  for information and necessary attention and cooperation to elevate  the matter.
Copy submitted to the Hon.Chief Minster of Telangana for information and necessary update of the matter, I am the natural merge and update to the society, I am like medicine to the effected society, and update for the progress of the society.    
Copy submitted to the Hon. Chief Ministers of Andhra Pradesh for information and necessary update of the matter, my update as King or position selected by the nature in the presence of Agricultural Scientist is the special gift to the society. 
Copy communicated to all the film producers of Telugu film Industry, South India, Bollywood and Hollywood for information and necessary update and responsible elevation of the matter as boon to whole human race.
Copy to Hon Vice Chancellors of Universities of Telugu States and Indian Universities for information and necessary elevation on the matter.
Copy   informed to all the witness persons,   to give the details of witnessed which is boon and rare responsibility given by nature.
Copy informed to different thinkers   known and unknown persons of the society for information and necessary thinking on the development of the matter.
Copy to the National and Telugu media channels for information and necessary cooperation and responsibility to spread the message to the public.   
Copy to  my personnel file for record and further pursuation of the matter.      
                              
                                                                                         Yours truthfully


                                                                               His Majestic Highness Maharajah 
                                                            Shri  Shri Shri Anjani  Anjani Ravishanker  Pilla vaaru