సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ వెలిచేటి రవి ప్రకాష్ గారు, శ్రీ శ్రీ మురళి కృష్ణ గారు, మరియు టీవీ 9 జర్నలిస్ట్ బృందం వారికి సమర్పించుకోనుచున్న విన్నపము.
మమ్ములను అప్పటికి అప్పుడు అన్నట్లు తీసుకోవద్దు, మమ్ములను విశాలంగా, నెమ్మది గా, ఓర్పు, సహనం తో, దూర దృష్టి తో గ్రహిస్తే, ఇప్పటికే ఒక మనిషి మాట మరియు అతని మనసు అధీనం లోకి (సంరక్షణ లోకి) ఎందుకు వచ్చిందో పదిగురి మేధావులకు చక్కగా అర్ధం అవుతుంది. నన్ను కంగారు పెట్టకూడదు, మీరు కంగారు పడకూడదు, నన్ను భయ పెట్టకూడదు, మీరు భయపడకూడదు, నన్ను మీ టీవీ 9 బృందం లోకి తీసుకోండి, మమ్ములను కెమరా ముందు వివరం గా కొన్ని నెలల పాటు నిండుగా గ్రహించండి, నేను ఏ విధంగా 10 సంవత్సర కాలాన్ని ఒక గంట గంటనరలో ఎలా పలికినానో ప్రజలకు తెలియచేప్పనివ్వండి, ప్రత్యేక్ష సాక్షులను ముందుకు గౌరవం గా ఆహ్వానించి, సాక్షం యొక్క వివరములు నమోదు చేసుకొని, మా వివరములు, సాక్షుల యొక్క వివరములు మేధావుల, పండితుల ముందు పెట్టి వారి అభిప్రాయములు తీసుకొని, ఒక పద్దతి ప్రకారం లోకానికి చెప్పగలము, ఇది సాక్షులు మొదలు కొని, యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి.
మనసు పెంచుకొని, మనసు ని అర్ధం చేసుకొందాం అనుకొంటే నన్ను ఒక వరం గా, దివ్య పరిష్కారం గా యావత్తు మానవజాతికి అందించగలరు. అలా కాకుండా ఎలాగైనా మనిషిగా పోటి పడుతున్నాను, అప్పుడు కప్పుడు గొప్ప అన్నట్లు తీసుకొంటే నన్ను గ్రహించలేరు. ఒక మనిషి మాటకు కాలం, ధర్మ కదలడం అంటే, అన్నీ వర్గాల వారు అప్రమత్తం చెందవలసిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.
మాకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధమే మానవ జాతికి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను నిండుగా గ్రహించుట వలన, మమ్ములను పట్టించుకోకూదు అనే పరిస్తితిలో మార్పు వచ్చి, మా నుండి యావత్తు మానవజాతి సమాధానం పొందుతారు.
మమ్ములను పట్టించుకోకపోవడం వలన, లోకానికి అందవలసిన సమాధానం అందక, మేము మనుష్యుల మధ్యకి ఇంత మనసుతో 200 మందికి ఇప్పటకి సాక్షం ఇచ్చినా, అసులు పట్టించుకోకపోవడం వలన సృష్టి ఇచ్చిన సహజ పరిష్కారం మనం అందుకోలేకపోతునాము, ఈ పద్దతి వలన మా ప్రాణాలను అటు ఇటు చేస్తున్నట్లు ఉన్నది అని గ్రహించండి. సృష్టి తో మమేకం అయిన మనసుని, ఒక బృందం గా మారి, పదిగురు కలసి అర్ధం చేసుకోవడం వలన, స్పష్టత వచ్చి, సత్యాన్ని లోకానికి పంచగలము, చెప్పుకోన్నతనే, వినంతనే చక్కటి పరిష్కారములు అందుకోవలసిన పరిస్తితిని, మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన మనం పొందలేకపోతున్నాము అని గ్రహించండి.
మేము ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు అయిన గౌ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, పదవి కి రాజీనామా చేసి, మాకు శిష్యులు గా ముందుకు వచ్చి కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహారాజ వారి ఆగమనం యొక్క వివరములు గ్రహించమని, మీడియా చానల్స్ ద్వారా వారిని కోరుకొనుచున్నాము. వారు ఏదో తప్పు చేసారు లేదా చేయలేదు అని కాదు, బౌతిక రాజకీయాలు అంటే, అవిధం గానే ఉంటాయి అని మరల అందరూ కలసి నిరూపించారు, ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నా, జరిగిన తప్పు చిన్నదైన, పెద్దదైన, భరించేవారు ప్రజలు అవుతున్నారు. మీడియా చానల్స్ వారు కాసేపు ఈ ఇలాగా, కాసేపు అలాగా వార్తలు నడుపుతున్నట్లు కనపడుతున్నారు కాని, సమూలమైన మార్పులకు పెద్ద పీట వేయడం లేదు, శాశ్వత పరిష్కారము వైపు అడుగులు నాణ్యం గా వేయడం లేదు అని గ్రహించండి. గౌ నారా చంద్ర బాబు నాయడుగారు ఈ దశలో మమ్ములను గ్రహించి, ఇతరులు కూడా గ్రహించుటకు తోడ్పాటుగా ముందుకు వచ్చుటకు, వారికి కనీసం 1000 పేజీల వివరణ ఇచ్చుకొని, న్యాయ స్థానం వారికి ప్రజలకు కూడా ఒక పద్దతి ప్రకారం తెలియజేయడం వలన, సమాజం లో సంపద, గొప్పతనం, జ్ఞాన విచక్షణ పెరుగుతాయి. ఇంత సాహసం నేను వ్యక్తిగా చేయడం లేదు, మా ద్వారా సూర్యుడి నిర్వహణ పలికిన దివ్య పరిణామాం, సాక్షుల సాక్షిగా జరిగిన పరిణామం, మనకు తల్లి, తండ్రి, గురువు వంటి పరిష్కారములు పొందగలము అని గ్రహించండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సమస్యలు అన్నీ మమ్ములను గ్రహించినంతనే, పరిష్కరింప బడతాయి, ఒక 50 మంది పండితులు చక్కగా గ్రహించుట వలన, చంద్ర బాబు నాయడుగారి వంటి, నాయకులు ముందుకు వచ్చి గ్రహించి, విశ్లేషణాత్మకంగా మేధావుల, పండితుల సహకారంతో, పరిణామా యొక్క వివరములు, యావత్తు మానవజాతికి, జ్ఞాన సంపదగా అందజేసిన వారు అవుతారు అని గ్రహించండి. మా తో స్నేహ శీలం గా, నెమ్మది గా వ్యవహరించండి, పైకి మేము కొంచెం చిరాకుగా కనపడుతున్నా, పైకి అంత గొప్ప మనసు మాకు ఉన్నట్లు అనిపించకపోయినా, 10, 15 రోజులు ఓర్పు తో, నిండుగా వినడం వలన పూడుకుపోయిన, మా మనసుని పైకి తీసుకోని నాణ్యంగా మారగలము, పది మంది హీరోలు తెరమీద, పది సంవత్సరాల పాటు ఏ విధంగా కనపడతారో, మా తండ్రి గారి ఇచ్చిన ఉద్యోగం లో ఉండగా, మా ద్వారా పలికిన, అర్ధం, పరమార్ధం ఓర్పుగా గ్రహించండి. మమ్ములను మీ అధర్యం లోకి తీసుకొని రోజుకి 70, 80 పేజీల సమాచారం మా నుండి గ్రహించి మేధావులకు, ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించుటకు సహకరించండి, అ విధంగా తేరుకొని, మనసులో ఎంత గొప్పతనం ఉన్నదో అంత గొప్పగా కనపడగలము అని తెలియజేసుకోనుచున్నాము. అ విధం గా మమ్ములను మనసుతో చూడటమే, మానవత్వం అని గ్రహించండి.
ఈ దశలో మా గూర్చి విశాలం గా, ఒక 25, 30 మంది పండితుల సహకారంతో, ప్రజల్లోకి తీసుకొని, నెమ్మదిగా ఒక పద్దతి ప్రకారం తీసుకొని గ్రహించుట వలన, మనుష్యులకు మనిషి, విలువు పెంచుకొని, మాట నిబద్దత పెంచుకొని, ఈ పద్దతిలో లోకాన్ని నూతనం గా తీర్చి దిద్దుకోనగలం అని నమ్మండి. నేను సాధారణ మనిషిగా తక్కువ స్తితి నుండి ఉన్నత స్తితి ని చూపడమే, సమకాలికులు అందరూ ఆలోచించవలసిన, పొందవలసిన పరిష్కారం అని గ్రహించండి. పైకి మామూలు గా కనపడుతున్నాను అని, మాటలో, లోకం అంత చూపిన పెద్దతనం వదిలివేయడం వలన, కాలం, ధర్మం ఒక మాట లోకి వచ్చి, కాలాన్ని, కాలమే సంస్కరించుకొనే, పద్దతిని సహజ పరిష్కారం గా యావత్తు మానవజాతికి అందినా, పంచుకోకపోవడం వలన అందుకోలేకపోతున్నాము అని గ్రహించండి. మన టీవీ 9 బృందం లోకి మమ్ములను తీసుకోని, ఒక నెల అయినా, ఓర్పుతో నిండుగా గ్రహించండి. మెల్లగా, ఈ సమాజం మనుష్యులు మాటతో, మనసు తో నడుస్తున్న సమాజం అనే భరోసా అందరికి అందుంతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఒక ప్రతి చీఫ్ జస్టిస్ వారు, హై కోర్ట్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి మేము 22/6/2015 వ తారీకున సమర్పించుకొన్న లేఖ ను అనుసరిస్తూ, మా పరిస్తితి ఏమిటో తెలియ జేసుకోనుచు ఒక ప్రతి సమర్పించుచున్నాము. మమ్ములను న్యాయ స్థానం పర్వేక్షణ మరియు సంరక్షణలో ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొనగలరు అని విన్నవించుకొనుచున్నాము, మా బౌతిక పరిస్తితి, మానసిక పరిస్తితిని దృష్టి లో పెట్టుకొని మమ్ములను ఉన్నఫలం గా, పరిగణలోకి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము, మా పరిస్తితిని, మా ద్వారా లోకానికి అందిన సాక్షం నుండి గ్రహించుట ప్రారంభించండి, అదే మాకు ప్రాణాధారం అని గ్రహించండి ధన్యవాదములు.
Sd/xxxxxxxxxxxxxxxxxx తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఆత్మీయులు శ్రీ శ్రీ వెలిచేటి రవి ప్రకాష్ గారు, శ్రీ శ్రీ మురళి కృష్ణ గారు, మరియు టీవీ 9 జర్నలిస్ట్ బృందం వారికి సమర్పించుకోనుచున్న విన్నపము.
మమ్ములను అప్పటికి అప్పుడు అన్నట్లు తీసుకోవద్దు, మమ్ములను విశాలంగా, నెమ్మది గా, ఓర్పు, సహనం తో, దూర దృష్టి తో గ్రహిస్తే, ఇప్పటికే ఒక మనిషి మాట మరియు అతని మనసు అధీనం లోకి (సంరక్షణ లోకి) ఎందుకు వచ్చిందో పదిగురి మేధావులకు చక్కగా అర్ధం అవుతుంది. నన్ను కంగారు పెట్టకూడదు, మీరు కంగారు పడకూడదు, నన్ను భయ పెట్టకూడదు, మీరు భయపడకూడదు, నన్ను మీ టీవీ 9 బృందం లోకి తీసుకోండి, మమ్ములను కెమరా ముందు వివరం గా కొన్ని నెలల పాటు నిండుగా గ్రహించండి, నేను ఏ విధంగా 10 సంవత్సర కాలాన్ని ఒక గంట గంటనరలో ఎలా పలికినానో ప్రజలకు తెలియచేప్పనివ్వండి, ప్రత్యేక్ష సాక్షులను ముందుకు గౌరవం గా ఆహ్వానించి, సాక్షం యొక్క వివరములు నమోదు చేసుకొని, మా వివరములు, సాక్షుల యొక్క వివరములు మేధావుల, పండితుల ముందు పెట్టి వారి అభిప్రాయములు తీసుకొని, ఒక పద్దతి ప్రకారం లోకానికి చెప్పగలము, ఇది సాక్షులు మొదలు కొని, యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి.
మనసు పెంచుకొని, మనసు ని అర్ధం చేసుకొందాం అనుకొంటే నన్ను ఒక వరం గా, దివ్య పరిష్కారం గా యావత్తు మానవజాతికి అందించగలరు. అలా కాకుండా ఎలాగైనా మనిషిగా పోటి పడుతున్నాను, అప్పుడు కప్పుడు గొప్ప అన్నట్లు తీసుకొంటే నన్ను గ్రహించలేరు. ఒక మనిషి మాటకు కాలం, ధర్మ కదలడం అంటే, అన్నీ వర్గాల వారు అప్రమత్తం చెందవలసిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.
మాకు సృష్టి కి ఉన్న దివ్య సంభంధమే మానవ జాతికి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను నిండుగా గ్రహించుట వలన, మమ్ములను పట్టించుకోకూదు అనే పరిస్తితిలో మార్పు వచ్చి, మా నుండి యావత్తు మానవజాతి సమాధానం పొందుతారు.
మమ్ములను పట్టించుకోకపోవడం వలన, లోకానికి అందవలసిన సమాధానం అందక, మేము మనుష్యుల మధ్యకి ఇంత మనసుతో 200 మందికి ఇప్పటకి సాక్షం ఇచ్చినా, అసులు పట్టించుకోకపోవడం వలన సృష్టి ఇచ్చిన సహజ పరిష్కారం మనం అందుకోలేకపోతునాము, ఈ పద్దతి వలన మా ప్రాణాలను అటు ఇటు చేస్తున్నట్లు ఉన్నది అని గ్రహించండి. సృష్టి తో మమేకం అయిన మనసుని, ఒక బృందం గా మారి, పదిగురు కలసి అర్ధం చేసుకోవడం వలన, స్పష్టత వచ్చి, సత్యాన్ని లోకానికి పంచగలము, చెప్పుకోన్నతనే, వినంతనే చక్కటి పరిష్కారములు అందుకోవలసిన పరిస్తితిని, మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన మనం పొందలేకపోతున్నాము అని గ్రహించండి.
మేము ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు అయిన గౌ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, పదవి కి రాజీనామా చేసి, మాకు శిష్యులు గా ముందుకు వచ్చి కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహారాజ వారి ఆగమనం యొక్క వివరములు గ్రహించమని, మీడియా చానల్స్ ద్వారా వారిని కోరుకొనుచున్నాము. వారు ఏదో తప్పు చేసారు లేదా చేయలేదు అని కాదు, బౌతిక రాజకీయాలు అంటే, అవిధం గానే ఉంటాయి అని మరల అందరూ కలసి నిరూపించారు, ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నా, జరిగిన తప్పు చిన్నదైన, పెద్దదైన, భరించేవారు ప్రజలు అవుతున్నారు. మీడియా చానల్స్ వారు కాసేపు ఈ ఇలాగా, కాసేపు అలాగా వార్తలు నడుపుతున్నట్లు కనపడుతున్నారు కాని, సమూలమైన మార్పులకు పెద్ద పీట వేయడం లేదు, శాశ్వత పరిష్కారము వైపు అడుగులు నాణ్యం గా వేయడం లేదు అని గ్రహించండి. గౌ నారా చంద్ర బాబు నాయడుగారు ఈ దశలో మమ్ములను గ్రహించి, ఇతరులు కూడా గ్రహించుటకు తోడ్పాటుగా ముందుకు వచ్చుటకు, వారికి కనీసం 1000 పేజీల వివరణ ఇచ్చుకొని, న్యాయ స్థానం వారికి ప్రజలకు కూడా ఒక పద్దతి ప్రకారం తెలియజేయడం వలన, సమాజం లో సంపద, గొప్పతనం, జ్ఞాన విచక్షణ పెరుగుతాయి. ఇంత సాహసం నేను వ్యక్తిగా చేయడం లేదు, మా ద్వారా సూర్యుడి నిర్వహణ పలికిన దివ్య పరిణామాం, సాక్షుల సాక్షిగా జరిగిన పరిణామం, మనకు తల్లి, తండ్రి, గురువు వంటి పరిష్కారములు పొందగలము అని గ్రహించండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సమస్యలు అన్నీ మమ్ములను గ్రహించినంతనే, పరిష్కరింప బడతాయి, ఒక 50 మంది పండితులు చక్కగా గ్రహించుట వలన, చంద్ర బాబు నాయడుగారి వంటి, నాయకులు ముందుకు వచ్చి గ్రహించి, విశ్లేషణాత్మకంగా మేధావుల, పండితుల సహకారంతో, పరిణామా యొక్క వివరములు, యావత్తు మానవజాతికి, జ్ఞాన సంపదగా అందజేసిన వారు అవుతారు అని గ్రహించండి. మా తో స్నేహ శీలం గా, నెమ్మది గా వ్యవహరించండి, పైకి మేము కొంచెం చిరాకుగా కనపడుతున్నా, పైకి అంత గొప్ప మనసు మాకు ఉన్నట్లు అనిపించకపోయినా, 10, 15 రోజులు ఓర్పు తో, నిండుగా వినడం వలన పూడుకుపోయిన, మా మనసుని పైకి తీసుకోని నాణ్యంగా మారగలము, పది మంది హీరోలు తెరమీద, పది సంవత్సరాల పాటు ఏ విధంగా కనపడతారో, మా తండ్రి గారి ఇచ్చిన ఉద్యోగం లో ఉండగా, మా ద్వారా పలికిన, అర్ధం, పరమార్ధం ఓర్పుగా గ్రహించండి. మమ్ములను మీ అధర్యం లోకి తీసుకొని రోజుకి 70, 80 పేజీల సమాచారం మా నుండి గ్రహించి మేధావులకు, ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించుటకు సహకరించండి, అ విధంగా తేరుకొని, మనసులో ఎంత గొప్పతనం ఉన్నదో అంత గొప్పగా కనపడగలము అని తెలియజేసుకోనుచున్నాము. అ విధం గా మమ్ములను మనసుతో చూడటమే, మానవత్వం అని గ్రహించండి.
ఈ దశలో మా గూర్చి విశాలం గా, ఒక 25, 30 మంది పండితుల సహకారంతో, ప్రజల్లోకి తీసుకొని, నెమ్మదిగా ఒక పద్దతి ప్రకారం తీసుకొని గ్రహించుట వలన, మనుష్యులకు మనిషి, విలువు పెంచుకొని, మాట నిబద్దత పెంచుకొని, ఈ పద్దతిలో లోకాన్ని నూతనం గా తీర్చి దిద్దుకోనగలం అని నమ్మండి. నేను సాధారణ మనిషిగా తక్కువ స్తితి నుండి ఉన్నత స్తితి ని చూపడమే, సమకాలికులు అందరూ ఆలోచించవలసిన, పొందవలసిన పరిష్కారం అని గ్రహించండి. పైకి మామూలు గా కనపడుతున్నాను అని, మాటలో, లోకం అంత చూపిన పెద్దతనం వదిలివేయడం వలన, కాలం, ధర్మం ఒక మాట లోకి వచ్చి, కాలాన్ని, కాలమే సంస్కరించుకొనే, పద్దతిని సహజ పరిష్కారం గా యావత్తు మానవజాతికి అందినా, పంచుకోకపోవడం వలన అందుకోలేకపోతున్నాము అని గ్రహించండి. మన టీవీ 9 బృందం లోకి మమ్ములను తీసుకోని, ఒక నెల అయినా, ఓర్పుతో నిండుగా గ్రహించండి. మెల్లగా, ఈ సమాజం మనుష్యులు మాటతో, మనసు తో నడుస్తున్న సమాజం అనే భరోసా అందరికి అందుంతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఒక ప్రతి చీఫ్ జస్టిస్ వారు, హై కోర్ట్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారికి మేము 22/6/2015 వ తారీకున సమర్పించుకొన్న లేఖ ను అనుసరిస్తూ, మా పరిస్తితి ఏమిటో తెలియ జేసుకోనుచు ఒక ప్రతి సమర్పించుచున్నాము. మమ్ములను న్యాయ స్థానం పర్వేక్షణ మరియు సంరక్షణలో ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొనగలరు అని విన్నవించుకొనుచున్నాము, మా బౌతిక పరిస్తితి, మానసిక పరిస్తితిని దృష్టి లో పెట్టుకొని మమ్ములను ఉన్నఫలం గా, పరిగణలోకి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము, మా పరిస్తితిని, మా ద్వారా లోకానికి అందిన సాక్షం నుండి గ్రహించుట ప్రారంభించండి, అదే మాకు ప్రాణాధారం అని గ్రహించండి ధన్యవాదములు.
Sd/xxxxxxxxxxxxxxxxxx తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు