UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 31 October 2015

మేము మానవరూపం ఇప్పుడు ఎలా ఎక్కడ ఉన్నామో అలా అక్కడి నుండి ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో మేధావి బృందం లోకి తీసుకోవడం చరిత్రాత్మకం అని గ్రహించండి.

                                                   
                                  సమన్వయ దృష్టి 

             ఆత్మీయులు శ్రీ శ్రీ నరేంద్రమోది  భారత ప్రధానమంత్రి గారికి మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  


              మేము మానవరూపం ఇప్పుడు ఎలా ఎక్కడ ఉన్నామో అలా అక్కడి నుండి ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో మేధావి బృందం లోకి తీసుకోవడం చరిత్రాత్మకం అని గ్రహించండి. ఒక సాదారణ వ్యక్తి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా అందుబాటులో ఉన్నా, మేము కోరినట్లు పట్టించుకోకపోవడం వలన మమ్ములను ఉపయోగించుకోలేక పోతున్నారు   
మమ్ములను మా మనసు ప్రకారం గుర్తించాలి,  మా మనసుని నిర్లక్ష్యం చేసిన స్తితిలో  మా బౌతిక లోటుకు కారణం సాక్షులు దగ్గర నుండి యావత్తు మానవజాతి   కావున మమ్ములను తక్షణం గుర్తించి నిజాయితీతో ఇప్పటికైనా మా బౌతిక నష్టాన్ని తగ్గించి, మా యొక్క మానసిక పరిణామమును గ్రహించడం  ప్రారంభించాలి, ప్రతి వ్యక్తి మా యొక్క పరిణామం గూర్చి తక్షణం తెలుసుకోవాలి, మనిషి మాటే సర్వం అని అప్రమత్తం చెందాలి, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొంటే మా ఆరోగ్యం అలవాట్లు దారిలో పడతాయి, ప్రతి సాధారణ మనిషిని దారిలో పెట్టడానికి నేను   కూడా అతి సాధారణ మనిషిగా వచ్చాను అని అర్ధ చేసుకోండి. మాట గ్రహించడానికి కూడా సినిమా ఎక్టార్  కనిపించను అవసరం లేదు కాదా  తెలుగు  ప్రజల అజ్ఞానం చూడండి,  మమ్ములను పై  పైన    వదిలివేసి, మాటలో గొప్పతనాన్ని పట్టించుకోకుండా ప్రతి  రోజు విలువైన కాలాన్ని విస్మరిస్తున్నారు   అని గ్రహించండి.  తెలంగాణా ముఖ్యమంత్రి గారిని  మరియు హోంశాఖ మంత్రి గారిని హైదరాబాద్   పొలుసు శాఖ వారిని మా పై తక్షణ బాద్యత తీసుకొనుటకు ఆదేశించండి.  మమ్ములను హైదరాబాద్ లో ఒక చోట   కొలువు తీర్చి మా వివరాలు సాక్షులు ఆధారం గా, మేధావులు పండితులు సహకారం తో  ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం ఆవిష్కరించ నివ్వండి.  ఇది కులానికి మతానికి సంభందించిన పరిణామం కాదు మనిషి మానవత్వానికి  సంభందించినది, యావత్తు మానవజాతికి వర్తించినది అని యావత్తు మానవజాతి మనిషి మాటే సర్వం అని గుర్తించాలి, అప్పుడే  సంపూర్ణమైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళతాము.  మమ్ములను పట్టించుకోని పరిస్తిట్లో  మేము తేలిక అయిన పరిస్తితి ఎవరైనా గమనించి ఉంటె అది, మాలో ఉన్న దివ్య తేజస్సు మాయతో కప్పిబడిపోవుట వలన అని గ్రహించి తెలికతనము నాలో కరిగి దైవత్వం వైపు నన్ను తీసుకొని వెళ్ళడమే  జాతి సంపద, నన్ను పిచ్చి వాడిగా వదిలివేయడం జాతికి నష్టం అని గ్రహించండి, ఒక మామూలు మనిషిలో గొప్పతనం పట్టించుకోకపోతే ఏమి జరిగినది చూడండి, నేను ఇంకా చాలా గొప్పవాడిని కాబట్టి ఎదరు వస్తున్నాను చాలామంది, మనసు  మాట ను అర్ధం చేసుకోకపోవడం  వలన ఎంత నష్టపోయినారు.  నాలో దివ్యత్వం అందరికి అందాలి, అప్పుడు నాలో తెజేస్సు పెరుగుతుంది అని గ్రహించండి.  పై పై తెలికతనం, సిల్లీ నెస్ చూసి అదే నేను అనుకోని ఉండిపోవద్దు, నన్ను పట్టించుకోకుండా ఉండిపోయి, నేనే అలా ఉండిపోతున్నాను అనుకోవడం తెలివితక్కువతనం అని గ్రహించండి. ఏ సరిగ్గా పట్టించుకోని స్తితి అన్నిటిని పట్టించుకొనే స్తాయికి నన్ను తీసుకొని వెళ్ళింది అని గ్రహించండి. గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని మాట చెప్పడం ఏమిటో చూడండి కనీసం 10 మంది మేధావులు, పండితులు తక్షణం మమ్ములను ఒక చోట కొలువుతీర్చి గ్రహించండి.  పండితులు పట్టించుకొంటే దారిలో పడతాను (పిచ్చి) తెలికతనం వదిలి నిత్యం వివరములు పంచుకొని, ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము  అని గ్రహిచండి.   ధర్మో రక్షతి రక్షతః తమరికి యావత్తు భారత ప్రజలకు మహారాణి సమేత మహారాజ వారి  దివ్య ఆశీస్సులు.  


తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                           

Jisne "Ek Bharat" diya, unke liye hume "Shreshth Bharat" banana zaruri hai, kadam se kadam mila ke chalna zaruri hai: PM Modi ..........Yours Maharajah

Embedded image permalink

Mighty blessings from King and Queen

Mighty blessings from MAHARAJAH

All these qualities are in Maharajah or Dharmaswaroopam as witnessed by Some of the Agricultural Scientists, who is within me and he is ready to take care the human race by all means, you have to receive him with heart ................ Yours Maharajah

Tirumala Focus | Yedukondalu Yedu Rahasyalu | Part 2

Tirumala Focus | Yedukondalu Yedu Rahasyalu | Part 1

Friday, 30 October 2015

మా మాటలు పాటలు మా సమక్షంలో పండితులు మేధావులు చక్కగా చెప్పుకొంటే, అ సమాచారం ప్రజల్లోకి వెళ్ళడం వలన ఈ ప్రపంచం ఒక కుటుంబం వలే బలపడి ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి. మమ్ములను వజ్ర సింహశనం పై అదిస్టించడం అంటే ఒక రైతు బిడ్డను మహారాజును చేసుకొన్న పుణ్యభూమి అవుతుంది, తెలుగు వారు అందరూ మనం ఏ స్తాయి వారం అయినా, మమ్ములను గుర్తించి మాకు గుర్తింపు సొమ్ము చేలించి మమ్ములను వీలు అయినంత త్వరలో వజ్ర సింహశనం పై కొలువు తీర్చుట వలన లోకం దివ్యం గా మారుతుంది, ఇందుకు మనిషి మనిషిలో మార్పు రావాలి, మనిషి మాటే సర్వం అనే గొప్పతనం ఆవిష్కరింప బడాలి, నన్ను సకాలం లో పట్టించుకోకపోతే నేను చేదిరిపోవడం కూడా భగవంతుడు ఆడుతున్న లీల అని గ్రహించండి, మాటతో సర్వం నియంత్రించి చూపిన వాడిని, సాక్షం ఉన్నా గ్రహించకపోవడం అజ్ఞానం అవుతుంది




                       నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారికి, తెలియజేయునది ఏమి అనగా  కవిత్వాలు, వ్యాసాలు, సంగీతం, సాహిత్యం  మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే కొలది అభివృద్ధి చెందుతాయి, మా ఎక్కువతన్నాన్ని పంచుకోవడం, తక్కువతనాన్ని అర్ధం చేసుకోవడం లో సృష్టికి ఆధారం అయిన  తల్లి తండ్రులను, జగద్గురువును చక్కగా అర్ధం చేసుకొంటారు, ఎంత మాగూర్చి తెలియజేప్పుకోవడం వలన   మానవ సమాజం అన్నీ విధముల  అభివుద్ది చెందుతుంది. నేను ఒక్కడినే నా లాంటి వాడు ఇంకొకడు ఉండడు  అని సమకాలికులు ఎంత అర్ధం  చేసుకొంటే తాము బ్రతికి ఉన్నపుడే అంతటి పురుషోత్త్తముడిని  ఒక చోట కొలువు తీర్చుకోనగలరు, నన్ను సామాన్యుడిగా భావించి నిర్లక్ష్యం చేయడం తేలికే  అదే సమయాన్ని నన్ను ఒక చోట  కొలువు తీర్చి గ్రహించుట వలన  సర్వం    స్పష్టం చెంది ముందుకు వెళ్ళ గలము అని గ్రహించగలరు అని   ఆమేరకా  తెలుగు సంఘం ద్వారా  కోరుకోనుచున్నాము.             

                     మా మాటలు పాటలు మా సమక్షంలో  పండితులు మేధావులు చక్కగా చెప్పుకొంటే, అ  సమాచారం ప్రజల్లోకి వెళ్ళడం వలన   ఈ ప్రపంచం ఒక కుటుంబం వలే  బలపడి ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి.  మమ్ములను వజ్ర సింహశనం పై  అదిస్టించడం  అంటే ఒక రైతు బిడ్డను మహారాజును చేసుకొన్న పుణ్యభూమి అవుతుంది, తెలుగు వారు అందరూ మనం ఏ స్తాయి వారం అయినా,   మమ్ములను గుర్తించి మాకు గుర్తింపు సొమ్ము చేలించి మమ్ములను  వీలు అయినంత త్వరలో  వజ్ర సింహశనం పై కొలువు తీర్చుట వలన లోకం దివ్యం గా మారుతుంది, ఇందుకు మనిషి మనిషిలో మార్పు రావాలి, మనిషి మాటే సర్వం అనే గొప్పతనం ఆవిష్కరింప బడాలి, నన్ను సకాలం లో పట్టించుకోకపోతే  నేను చేదిరిపోవడం కూడా భగవంతుడు ఆడుతున్న లీల అని గ్రహించండి, మాటతో సర్వం నియంత్రించి చూపిన వాడిని, సాక్షం ఉన్నా  గ్రహించకపోవడం అజ్ఞానం అవుతుంది కాదా అని  అందరూ సమాలోచన చేయండి. మమ్ములను త్వరలో ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  మా ఉనికి యావత్తు  మానవజాతికి ఆధారం అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును గ్రహించండి 
సాక్షులు మొదలుకొని మీడియా వారు అందరూ ఒకటై మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. 



తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మ స్వరూపులు, కాలస్వరూపులు 
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహరాజావారు       
                  

Jajiri Jajiri Full Song II Subhash Chandrabose Movie II Venkatesh, Shrey......... Song from the divine trance of Maharajah




                                              My eternal love  as King with heart as Queen is the gift to whole Universe. I am available as Master of the Universe, Professors and Pundits can draw all answers from my phonemena as Dharmaswaroopam or Kaalaswaroopam.   




Yours 
His Majestic Highness Maharaja shri shri Anjani Ravishanker Pilla vaaru  

Bhaktha Kannappa..... Movie liked by Maharajah

ఒక సామాన్య మనిషిగా నేను ఇతరులను కలుపుకొని వెళ్ళు తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, గంట నరలో 10-13 సంవత్సర కాలాన్ని మాట మాత్రంగా నియమించబడిన మా మనసుని ఎందుకు విస్మరిస్తున్నారో ఒక సారి తెలుగు వారిని అడగండి, కాలాన్నే నియమించిన నన్ను పట్టించుకోవడానికి అనవసరమైన పంతాలు పెంచుకోనుచున్నారు,




                                              సమన్వయ దృష్టి 

                     ఆత్మీయులు శ్రీ శ్రీ జగ్గి వాసు దేవ్ గారు, గొప్ప ఆద్యాత్మిక గురువులు, ఇషా వ్యవస్థాపకులు    వారికి మహారాజ వారు  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  

                     మేము మాట మాత్రంగా లోకాన్ని నియమించి పలికిన పురుషోత్తముడిగా, దైవాంశ సంభూతునిగా, మమ్ములను మా లీలలను చెప్పుకొనే కొలది బలపడి లోకం శక్తివంతం గా మారుతుంది అని గ్రహించండి, ఒమ మానవ మాతృడుగా సూర్య చంద్రాది గ్రహస్తితులను నియమించిన పురుషోత్తమునిగా మమ్ములను తమరు గుర్తించి మా పై ప్రజలకు చెప్పు గురుతర భాద్యత తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించడం వలన అంతర్యం  లభిస్తుంది.  ఈ ప్రపంచానికి ఆధారం ఒక మహారాజు మహారాణి అని స్పష్టం అవడం వలన, పరి పరి విధములు పరుగులు తీస్తున్న మానవజాతి మెల్లగా ఒక విశ్వకుటుంబ గా అవిష్కరిచబడి లోకంలో స్వార్ధం అజ్ఞానం అరచాకములు తగ్గుతాయి, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు ప్రయాణిస్తారు అని గ్రహించండి,  తెలుగు మీడియా వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చమని   కోరుతూ వస్తున్నాము, తమరు ఒక మాట కలిపి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడగలరు, ఒక నిర్ణయం తీసుకొని కొంతకాలం  గ్రహిస్తే అన్నీ సర్దుకొంటాయి,  ఒక సామాన్య మనిషిగా నేను ఇతరులను కలుపుకొని వెళ్ళు తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, గంట నరలో 10-13 సంవత్సర కాలాన్ని మాట మాత్రంగా  నియమించబడిన మా మనసుని ఎందుకు విస్మరిస్తున్నారో ఒక సారి తెలుగు వారిని అడగండి, కాలాన్నే నియమించిన  నన్ను పట్టించుకోవడానికి అనవసరమైన పంతాలు పెంచుకోనుచున్నారు, మామూలు మనిషినే  కదా అని భావిస్తున్నారు, నేనే భూమి మీద ఉండగా వీలు అయినంత వివరాలు ఇచ్చి, వివాహం చేసుకొని వారసత్వం ఇవ్వాలి,   కాని తెలుగు ప్రజలు  చూపు కొని, ఎవరో ఒకరికి ప్రాధాన్యత ఇస్తే  చూదాం  అన్నట్లు గా తేలికగా  తీసుకోనుచున్నారు. అయిన ఎలాగోలా వచ్చాడు కదా, అయిన ఎలా కోరితే అలా గ్రహిస్తే సరిపోతుంది కాదా ఒక మాట చెప్పండి, మేము ఒక చోట కొలువు తీరుటకు తెలుగు ప్రజలు దేశ ప్రజలు అందరూ కలసి మాకు గుర్తింపు  సొమ్ము చేలించి కొలువు తీర్చుట వలన, ఒక  శాస్వతుడిని చేసుకొంటారు, భగవంతుడి లీలలు భగవంతుడి  కె తెలుస్తాయి అని గ్రహించి,  మా తో అనుకూలం గా ముందుకు రావడం ప్రారంభిస్తే, అన్నీ గొప్పగా ఉంటాయి. మా వలే ఇంకొకరు ఉండరు మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి  కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 

తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మ స్వరూపులు, కాలస్వరూపులు 
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహరాజావారు       


                                       
                       

ప్రాధమికంగా మమ్ములను పురుషోత్తముడిగా భావించండి, హిందూ శాస్త్ర ప్రకారం మేము రాముడు అంతటివాడిని అని భావించి, అయితే ఆధునిక ప్రపంచాన్ని మాట మాత్రంగా ఒక మహారాజు గా నడిపించడానికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని అని తమరు ఒక బృందం ద్వారా మమ్ములను ప్రాధమికం గా గుర్తించండి.

                                                         సమన్వయ దృష్టి 

                      ఆత్మీయులు శ్రీ శ్రీ రామోజీ రావు గారు, రామోజీ గ్రూప్ చైర్మన్, హైదరాబాద్ వారికి మహారాజ వారి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 


                      మీ రాముడు మీద మీకు  నమ్మకం లేదా ఒక అప్పుడు మాట కోసం జీవించాడు, ఇప్పుడు మాటతో ముందుకు వస్తున్నాడు, సర్వ సమన్వయం  చేసి ముందుకు తీసుకొని వెళ్ళ తాడు తమరు మమ్ములను ఒక మేధావి జర్నలిస్ట్ అద్వర్యం లోకి తీసుకోండి, రామోజీ ఫిలిం సిటీ లో గాని మీ నచ్చిన చోట మమ్ములను కొలువుతీర్చి చెప్పనివ్వండి, మాలో ఉన్న మా సీతను, జగన్మాతను అర్ధం చేసుకోండి, మేము ఏ ఏ పాటలు పలికినమో చక్కగా తెలుసుకోండి, మా నుండి   వ్యక్తం అయిన అన్నీ  రకాల సంఘటనలు మొత్తం మాట  అద్వర్యం లో ఉన్నాయి అని స్పష్టం చేయుటకు సృష్టి పలికిన దివ్య లీల అని గ్రహించండి, ప్రాధమికంగా మమ్ములను పురుషోత్తముడిగా భావించండి, హిందూ శాస్త్ర ప్రకారం మేము  రాముడు అంతటివాడిని  అని భావించి, అయితే ఆధునిక ప్రపంచాన్ని మాట మాత్రంగా ఒక మహారాజు గా  నడిపించడానికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని అని తమరు ఒక బృందం ద్వారా మమ్ములను ప్రాధమికం గా గుర్తించండి.  ఎవరి పైన ఏ గొడవలు కేసులు లేకుండా న్యాస్థానం వారికి, పొలుసు వారికి కొత్త వివరములు ఇచ్చి అందరి మాట పైకి తీసుకొని రాగలము, మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మీరు ఒక  బృందం నియమించి మమ్ములను అ బృందం లోకి తీసుకోవడం మా పట్ల కనీస గౌరవం స్పందన అని తెలియజేసుకోనుచున్నాము.  మనం ఈ పరిణామాన్ని ఎంతో గొప్పగా మలచి లోకాన్ని గొప్పగా తీర్చి దిద్దగలము, ఇది ఒక మనిషికి వచ్చిన ప్రాధాన్యత కాదు, ఒక మాట కు వచ్చిన ప్రాధాన్యత  అని గ్రహించండి,  మీ వంటి గొప్ప తెలుగు వారు స్పందించడం  కొత్త చరిత్ర అవుతుంది, ఇప్పటికే సాక్షమే కాకుండా నిత్యం నూతనం గా ఆవిష్కరించుకొన వచ్చును, ఈ రోజు మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకోండి అని   తమరిని కోరుకోనుచున్నాము.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 


తమ  ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు    
అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు  

                                

మీరు మహానుభావులు మీరు ఇప్పటికే మాట మాత్రం గా లోకాన్ని నియమించడం ఒక దివ్య వరం, మేమే ఎవరం పట్టించుకోకపోవడం వలన మీరు గొప్పగా ముందుకు వెళ్ళ లేకపొతున్నారు అని ఒక మాట అనండి,


కృషి ఉంటే మనుషులు ఋషులు, మహాపురుషులు అవుతారని అనడానికి ఉత్తమ ఉదాహరణ ఎన్టీఆర్. ఆయన ఒక పాత్ర ధరిస్తే అందులో తనదైన ముద్ర వేయడం కోసం ఆయన పడే తపన నటీనటులకు ఆదర్శం. ఆంగికం నుండి ఆహార్యం వరకు ఎన్టీఆర్ తీసుకునే శ్రద్దాసక్తుల గురించి వింటే అబ్బురమనిపిస్తుంది. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు ధరించేటప్పుడు ఆహార్యం విషయంలో ఏమాత్రం రాజీ పడేవారు కాదు. అట్ట కిరీటాలను కాదని లోహ కిరీటాలనే ధరించేవారు. శ్రీ కృష్ణ పాండవీయం సినిమాలో సుయోధనుని పాత్ర కోసం బంగారపు పూత పోసిన 3 కిలోల రాగి కిరీటాన్ని 3 వారాల పాటు ధరించారట. పైగా ఒకసారి కిరీటాన్ని ధరిస్తే షూటింగ్ ప్యాకప్ చెప్పేవరకు దాన్ని తలమీదినుంచి తీసేవారు కాదంట. ఆ సినిమాలో నటించేటప్పుడు అన్ని రోజులూ ఉదయం 7 గంటలకు ధరించిన కిరీటాన్ని, నగలను రెండవ షెడ్యూలు ముగిసేవరకు అంటే రాత్రి 9 గంటలవరకు అలాగే ఉంచుకున్నారంట. దానివల్ల ఆయన నుదుటి భాగంలో గాయం కూడా అయ్యింది. దానివల్ల మిగిలిన మచ్చ ఆయన నుదిటిన అలాగే మిగిలిపోయింది. ఇది మొండితనం గానూ, చాదస్తం గానూ అనిపించవచ్చు గానీ, ఆ పట్టుదలే దుర్యోధనుని పాత్రలో ఎన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనట్టుగా చేసింది. ఆ తర్వాత దానవీరశూరకర్ణ, శ్రీమద్ విరాటపర్వం సినిమాలలోనూ దుర్యోధనునిగా నటించి విశ్వవిఖ్యాతమయ్యారు ఎన్టీఆర్.


                                            కమ్మ కుల సంఘం వారి నుండి మమ్ములను మహారాజు గా పురుషోత్తముని ప్రాధమిక గుర్తించగలరు అని తెలియజేసుకోనుచున్నాము.     తెలుగు వారి వైభవం గా మన  గొప్పగా ముందుకు వెళ్ళ వలసిన సమయం వచ్చినది అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజు గా గుర్తించడమే వలన లోకం జ్ఞాన సంపదతో వెలుగుతుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అని మనం అందరూ ఒక విశ్వకుటుంబం గా  ముందుకు వెళ్ళదాము.  అన్నీ కులాల సంఘాల నుండి మద్దతు కోరుకోనుచున్నాము, కులం అంటే  గుణం అని అది నిత్యం అభివృద్ధి చెందుతుంది అని  అందరూ తెలుసుకోవాలి, మొదట నన్ను నా మనసుని అర్ధం చేసుకొంటే, నేను వివహం చేసుకొంటానా లేదా అన్నది తెలుస్తుంది  లేదా ఒక అతిది గా ఉండిపోతాను, నన్ను సర్వాంతర్యామి గా గుర్తిస్తే సరిపోతుంది, నన్ను నా మనసుని మహారాణి సమేత మహారాజుగా  గుర్తిస్తే  మానవజాతికి మా ఉనికి ఎప్పటికి అందుతుంది అని గ్రహించండి.   మీరు మహానుభావులు  మీరు ఇప్పటికే మాట మాత్రం గా లోకాన్ని నియమించడం ఒక దివ్య వరం, మేమే ఎవరం పట్టించుకోకపోవడం వలన  మీరు గొప్పగా ముందుకు వెళ్ళ లేకపొతున్నారు అని  ఒక మాట అనండి, ఈ రోజు మీడియా సహకారంతో  తెలుగు వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, నన్ను నా మనసుని అర్ధం చేసుకోవడం వలన ప్రయోజనం అందరూ పొందుతారు, నేను ఒక అమ్మయిని వివాహం చేసుకోవడం వలన ఎవరికి ఏమి  ప్రయోజనం ఉండదు, వివాహం అన్నది నా వ్యక్తిగత సౌలబ్యం,  సమాజానికి ఎప్పటికైనా  మనసుని అర్ధం చేసుకోవడమే కీలకం అని గ్రహించండి, నేనే అడ మగ గొంతులు, మంచి చెడులను ఎల పలికినానో మొదట తేల్చనివ్వండి, మాకు సృష్టి ఉన్న దివ్య సంభంధం నెలకొల్ప నివ్వండి, మీ అందరి సాక్షిగా ఎవరినో ఒకరిని వివాహం చేసుకొంటాను, మొదట నా ఆరోగ్యం చూసుకోండి, మమ్ములను ఒక చోట మేధావులు పండితుల సమక్షలో కొలువు తీర్చి తెలుగు వారికి  ఎటువంటి కుల ఫీలింగ్స్ లేవు అని నిరూపించండి, ఏమి  ఆశించకుండా మేము  కోరినట్లు చేస్తే, అంతా మంచి జరుగుతుంది. ప్రతిదీ మా మాట లోకి తీసుకొని  వివరించడమే కీలకం అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరు మహరాణి సమేత మహారాజావారు ఆశీస్సులు. 

 తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు 
పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.                                           

మీరు చిన్న మెసేజ్ పంపితే నేనే వస్తాను లేదా మీ జర్నలిస్ట్లు ఒక ఇద్దరు మా వద్దకు వచ్చి తీసుకొని వెళ్ళితే చరిత్ర ప్రారంభం అవుతుంది, లేదా ఇప్పటికే ప్రారంభం అయిన చరిత్ర ప్రజలకు స్పష్టం అవుతుంది. మమ్ములను 10 గురు గ్రహించడం వలన అన్నీ మెల్లగా సర్దుకొంటాయి, దేనికీ భయపడవద్దు, నన్ను నిర్లక్ష్యం చేయవద్దు, పరిణామం ప్రకారం నన్ను పురుషోత్తముడి గా గుర్తించడం ఎంతో పుణ్యం చేసుకొంటే వచ్చెవరం అని గ్రహించండి. మమ్ములను దేశానికి ప్రత్యెక అతిదిగా పరిచేయం చేయండి.





                                ఆత్మీయులు శ్రీ శ్రీ రాధాకృష్ణ గారు, ఏ బి యెన్ చైర్మన్ వారికి  మహారాజ వారు తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు. 


                                మతం కంటే మానవత్వం ఇప్పుడు కనీసం అన్నీ, మనిషి మాటే సర్వం అని ఆవిష్కరించుకోవడం వలన  కష్ట,  సుఖల సమన్వయ పరుచుకొని ముందుకు వెళ్ళవలసిన గొప్ప పరిస్తితిలో మనం ఉన్నాము,  ఒక మనిషే సర్వం అని  ఆవిష్కరించుకోవడం వలన లోకానికి మనిషి విలువ పెరిగి, ప్రపంచం మొత్తం ఒక  జండా క్రిందకు వచ్చి  మానవజాతి బౌతిక మాయను జైయించి, యోగాత్వం,దివ్యత్వం వైపు  వెళ్ళతారు. మా యొక్క సుదీర్గ వంటరి పోరాటానికి ఈ రోజు మీరు స్వస్తి పలకండి, మమ్ములను ఒక జర్నలిస్ట్ బృందం లోకి తీసుకోండి.  మన తెలుగు చానల్స్ వారు అందరూ కలసి ఒక నిర్ణయం తీసుకొంటే బాగుంటుంది అని నేను కోరుతూ వచ్చాను, కాని  నేను ఒక్కడినే కాదా, ఏదో పరిణామమే కాదా అన్నట్లు మన తెలుగు జర్నలిస్ట్లు భావిస్తున్నట్లు ఉన్నది, ఒక మనిషి మాటకి  కాలం కదలటం అంటే మనకు మరల జాద్గురువు మా రూపం లో అందుబాటులోకి వచ్చాడు, పైకి సామాన్యుడిగా కనపడుతున్న నేనే, నన్ను ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోక, నేనే భారం ఒక్కడినే  సరిగ్గా తీసుకోలేని పరిస్తితిలో  అటు ఇటు అవుతూ వస్తున్నాను అని తమరు విశాలం గా అర్ధం చేసుకొని, ఒక సామాన్య అల్ప మనవాడు సర్వాంతర్యామిగా ఎలా పలికినాడో అర్ధం చేసుకోవడమే నూతన చరిత్రకు ఆరంభం అని గ్రహించండి. మా తో అప్పటికి అప్పుడు మాటలు ఎవరూ పెట్టుకోవద్దు, నేనే  అ విధంగా మాట్లాడలేక, నేనే మహారాజుని అని  కాగీతాలు పట్టుకొని తిరిగితే బాగుండదు అన్నట్లు, ఎవరూ ఒక మేజేజ్ కూడా పంపని పరిస్తితిలో  హాస్టల్ లోనే ఉంటున్నాను, మమ్ములను ఒక బృందం ఆధ్వర్యం లోకి మీరు తీసుకోండి అని కోరుకొనుచున్నాను.  ఆత్మీయులు రామోజీ రావు గారిని మేజేజ్ ద్వారా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోమని కోరినాను, వారి తో కూడా మీరు సమ ఆలోచన చేసి, మీరు గా గాని మన తెలుగు చానల్స్ వారు ఆదరూ కలసి గాని ఒక బృందం అద్వర్యం లోకి  తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను,  మీరు చిన్న మెసేజ్ పంపితే నేనే వస్తాను లేదా మీ జర్నలిస్ట్లు ఒక  ఇద్దరు మా  వద్దకు వచ్చి తీసుకొని వెళ్ళితే చరిత్ర ప్రారంభం అవుతుంది, లేదా ఇప్పటికే ప్రారంభం అయిన చరిత్ర ప్రజలకు స్పష్టం అవుతుంది. మమ్ములను 10 గురు గ్రహించడం వలన అన్నీ మెల్లగా సర్దుకొంటాయి, దేనికీ భయపడవద్దు, నన్ను నిర్లక్ష్యం చేయవద్దు, పరిణామం ప్రకారం నన్ను పురుషోత్తముడి గా గుర్తించడం ఎంతో పుణ్యం చేసుకొంటే వచ్చెవరం అని గ్రహించండి.  మమ్ములను దేశానికి ప్రత్యెక అతిదిగా పరిచేయం చేయండి.    
వీలు అయినంత ప్రజా ఆమోదం పొంది  కొనసాగాలి, మనిషే అన్నిటికన్నా విలువైన వాడు అని నిరూపించుటకు మేము వజ్ర సింహాసనం పై అదిస్టించాలి, అనగా కులం మతం ఏకమై అన్ని గొప్ప వాతావరణమునకు మా ఉనికి శ్రీకారం అవుతుంది, మమ్ములను కనీస మనిషి దగ్గర నుండి సృష్టిని సమన్వయ పరచిన పురుషోత్తముడిగా గుర్తించడమే లోకానికి సంపద అని  తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేసుకోనుచున్నాము  
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు  మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు 
 పురుషోత్తములు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు      

                                                



   

అడుగే పడనీ పయనాన వెలుగై నడిపే నీ కరుణా ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేశా

తిరుమలవాసా
తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా
శ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా
అడుగే పడనీ పయనాన
అడుగే పడనీ పయనాన వెలుగై నడిపే నీ కరుణా
ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేశా
తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా
శ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా

Varun Tej, Director Krish and Nagababu discuss Kanche - TV9

మూడు పంటలు పండే భూములు జోలికి వెళ్ళకండి, రైతులు భూమిని వారి తల్లి గా భావించి సాగు చేసుకోవాలి అను అనుకొనే వారి నుండి భూములు తీసుకోకండి. మీరు మమ్ములను పట్టించుకోన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళితే మీరు ఎవరిని బాధ పెట్టె నిర్ణయాలు తీసుకొని అవసరం ఉండదు, నేను గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం మనం ఒక పద్దతి పెట్టుకొని ముందకు వెళ్ళితే. మానవ సమాజంలో ఇంతకన్నా గొప్పతనం మన ఆవిష్కరించుకొన వచ్చును. ఇప్పటికి ఇంకా ప్రబుత్వాలు కూడా ఒకరిమీద పడి ఒకరు బ్రతుకుతున్నట్లు ఉన్నది, కాలస్వరూపం ప్రకారం నేను యావత్తు మానవజాతికి గురువు తల్లి తండ్రి వంటి వాడిని అని అర్ధం చేసుకొని, మాపై ఒక స్పెషల్ బృందాన్ని నియమించండి,

Thirumal Prasad Patil

// భూసేకరణ చట్టం లోని మూడు కీలక అంశాలు - ఒక అవగాహన //

>> నేను ముందునుండీ చెబుతున్నట్లుగా "భూసేకరణ చట్టం" ఉపయోగించి "బహుళ పంటలుపండే భూములను" సేకరించే అవకాశం ప్రభుత్వానికి లేనేలేదు.
>> ఈ చట్టం రైతులపాలిట ఒక రక్షణ కవచం. రైతులు ఎటువంటి భయాందోళనలూ చెందవలసిన అవసరం లేదు.


..... ఆ వివరాలు క్లుప్తంగా ఈ వీడియో లో చూడండి.

>> దురదృష్టం కొద్దీ, పాలకులకు ఊడిగం చేసే మీడియా, ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పాల్సింది పోయి పైగా ప్రభుత్వంతో కలగలసి ప్రజలను భయాందోళనలకు గురిచేయడం దారుణం.
>> "మీడియా - ఫోర్త్ ఎస్టేట్" ఎలాగో చేయడం లేదు కాబట్టి "సోషల్ మీడియా - ఫిఫ్త్ ఎస్టేట్" అయిన మనమైనా ఈపని చేద్దాము
>> తెలియని వారికి అవగాహన కల్పిద్దాము.
>> కలసి ప్రయత్నం చేద్దాము.

|| జయహో ఫిఫ్త్ ఎస్టేట్ ||

‪#‎FifthEstate‬
‪#‎NotwithAmaravathi‬

--------------------------------

                                                             సమన్వయ దృష్టి

                  ఆత్మీయులు నారా చంద్ర బాబు నాయుడు గారికి మహారాజ వారి తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.

                     మూడు పంటలు పండే భూములు జోలికి వెళ్ళకండి, రైతులు భూమిని వారి తల్లి గా భావించి సాగు చేసుకోవాలి అను అనుకొనే వారి నుండి భూములు తీసుకోకండి. మీరు మమ్ములను పట్టించుకోన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళితే మీరు ఎవరిని బాధ పెట్టె నిర్ణయాలు తీసుకొని అవసరం ఉండదు, నేను గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు ప్రకారం మనం ఒక పద్దతి పెట్టుకొని ముందకు వెళ్ళితే. మానవ సమాజంలో ఇంతకన్నా గొప్పతనం మన ఆవిష్కరించుకొన వచ్చును. ఇప్పటికి ఇంకా ప్రబుత్వాలు కూడా ఒకరిమీద పడి ఒకరు బ్రతుకుతున్నట్లు ఉన్నది, కాలస్వరూపం ప్రకారం నేను యావత్తు మానవజాతికి గురువు తల్లి తండ్రి వంటి వాడిని అని అర్ధం చేసుకొని, మాపై ఒక స్పెషల్ బృందాన్ని నియమించండి, మీకే కాదు అందరికి వేశాలమైన వెసులు బాటు కలిగిస్తాను, న్యాయ స్థానమునకు, పొలిసు వారికి ప్రత్యెక వివరణలు ఇచ్చి మేలైన ప్రజాస్వామ్యం నెలకొల్పుకోనగలము. మా వంటి విశాలతను మీరు ఒక పద్దతిలోకి తీసుకోండి చాలు మిగతావి నేను చూసుకొంటాను, మీరు ఏ విధంగా ఎవరిని నొప్పించె నిర్ణయాలు తీసుకోవద్దు, అందరికి తండ్రి లాంటి వాడిని నేను ఉన్నాను అని అర్ధం చేసుకోండి, అలిపిరి దగ్గర మీ ప్రాణాలు కాపాడిన వాడిన నన్ను మీరు ఇప్పటికి పట్టించుకోలేదు, నేను శక్షాత్తు అ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తో వారి దైవాంశ భూమి మీద ఉన్నాను. నేను ప్రార్ధిస్తే 10 గురి సాక్షీగా అ భగవంతుడు మన మధ్యకు వచ్చి సర్వం చెబుతాడు, ఇందులో రహస్యాలు ఏమి లేవు బహిరంగం గానే అందరి రికార్డు కి అందేటట్లు గా నిర్పిస్తాను, మనకు అ భగవంతుడి దివ్య పాలన, మా ద్వారా సిద్దంగా ఉన్నది అని గ్రహించండి. మిమ్ములను మా ముందు శిష్యుడి గా కూర్చోబెట్టుకొని మొత్తం ప్రపంచాన్ని మనం పరిపాలించవచ్చు, ఎవరిని బాధ పెట్టకుండా మీ ద్వారా మంచి గొప్ప నిర్ణయాలు తీసుకోనేల చేసే బాద్యత నాది అని అర్ధం చేసుకోండి మీరు నా తత్వం ప్రకారం పెద్దకొడుకు లాంటి వారు, మిగిలిన పిల్లలకు న్యాయ చేయుటకు మాకు సహకరించుట మీ కనీస ధర్మం అని తెలియజేసుకోనుచున్నాను. మా పైన ఒక కమిటీ వేసి స్పెషల్ ఎస్కార్ట్ ఎర్పాటు చేయండి ఆలస్యం చేయవద్దు, అంతర్జాతీయం గా నిధులు మనకు మానవ వనరుల వినియోగిస్తే సమకూరుతాయి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన అ పెద్దతనాన్ని తక్కవ అంచనా వేసి నిర్లక్ష్యం చేసుకోకండి, మా గూర్చి ఎవరు ఏమి చెప్పినా కొంతకాలం మమ్ములను ఒక కమిటీ ద్వారా గ్రహించండి. ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామమును మనం నిలుపుకొంటే అదే ప్రపంచానికి ఆధారం  అని గ్రహించండి. మమ్ములను మీరు జగద్గువుగా భావిస్తే చాలు లేదా సృష్టి మాలో చేరి పలికిన తీరు గ్రహిస్తే చాలు సర్వం మీతో సహా యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి. మీరే ఎందుకు తీసుకోవాలి అని భావించవద్దు, మీరు ప్రాణాలు కాపాడిన వాడిని లోకానికి అందించడానికి, మీ నిర్ణయం లోకానికి ప్రాణాధారం అవుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
తమరికి మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక  అగ్రగణ్యులు,  కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, 
 పురుషోత్తములు,  అగర్బ శ్రీమంతులు,  సత్య స్వరూపులు, ఓంకారస్వరూపులు,, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 
       
Amma

"In order to create a positive future, given all the pain and destruction that have been inflicted in the past, we have to be willing to forgive. Yet we must learn from the past, or we will repeat our mistakes. After a thorn pricks our foot, we become alert with each step; this alertness could be what saves us from falling into a dangerous pit further on. It is from this perspective that we should view the painful experiences of the past. Those who have harmed others in the past should now engage in positive actions to uplift the victims of their past oppression. These principles apply to governments as well as to individuals. Each nation should foster an atmosphere of forgiveness, openness, friendship, trust, help and support to heal old wounds. In order to heal the wounds, broken relationships should be stitched with the thread of love. For this to be possible, more than intellectual knowledge, we should have an awareness of our oneness." -Amma (Mata Amritanandamayi)

Ayyappa Devaya Song from Devullu Telugu Movie | Prithvi, Raasi....... song from the divine trance of Maharajah

Maa Music - Simha: Lakshmi narasimha

Sri Theegala Krishnareddy MLA of Maheshwram given 10 lakhs for CCTV project - in police station Meerpet Limits

BIG BANNER | Terroristan Part - 2 | Bharat Today

BIG BANNER | Terroristan Part - 1 | Bharat Today

Thursday, 29 October 2015

Minister for IT & Panchayat Raj Mr KT Rama Rao was the inaugural speaker at CeBIT 2015, Bangalore
Minister spoke on how Telangana is promoting IT in an entrepreneurial and strategic way, by creating innovative institutions like TASK and T Hub; by encouraging new age tech companies; and by taking the fruits of technology to the grassroots through the Digital Telangana initiatives.

Bhaktha Kannappa

Bhaktha Kannappa

Bhakta Tukaram Songs - Padavelli Pothundi Raa Song - Nageswara Rao, Siva...

                                      సమన్వయ దృష్టి 

                  ఆత్మీయులు శ్రీ శ్రీ సి. వి. ఆనంద్ గారు, ఐ.పి.ఎస్, కమిషనర్ అఫ్ పోలీసు, హైదరాబాద్ వారికి మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

రెఫ్ : 30/6/2015 తారీకున ఆంగ్లం లో ఉన్నత న్యాయ స్థానం వారికి సమర్పించిన లేఖ 

                ఇప్పటికి 200 మంది సాక్షిగా సృష్టి ని కాలాన్ని నియమించిన నడిపిన పరమాత్మా అంశ మాలో చేరి పలికిన తీరు ప్రకారం మాకు, మానవజాతి పైన ప్రత్యెక బాధ్యత ఉన్నది, మేము 10-13 సంవత్సర కాలాన్ని, 2003 జనవరి 1 వ తారీకున షుమారు, గంటనర  సమయం లో 40-50 మంది సాక్షిగా 2003 నుండి 2015 సంవత్సరం వరకు జరిగిన, జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు మాట మాత్రంగా చెప్పినాము.  మా ద్వారా జరిగిన ఈ పరిణామం లో సినిమా పాటలు అన్నీ రకాల పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ, సామజిక సంఘటనలు, నక్సలైట్, తీవ్రవాద దాడులు, అనేక సంఘటనలు గూర్చి   మాట మాత్రం గా చెప్పినాము.  విన్న వారు  మమ్ములను పూర్తిగా విన లేదు.  తరువాత 2010 లో ఒక సందర్బలో షుమారు 200 మంది సాక్షిగా శ్రీ రామరాజ్యం లో  వచ్చిన "ఎవడు ఉన్నాడు ఈ కాలం లో ఇది వరకు ఎరుగని వాడు" అనే పాట  పలికినాము,  కాలం ధర్మం మా లో చేరి పలికిన తీరు, నిలుపుటకు మాకు  ఒక బృందం యొక్క సహకారం కావలెను అని ఉన్నత  న్యాయ స్థానం వారికి కోరుకోన్నాము, మా పరిస్తితి ప్రకారం మేము వివరించి ప్రజలను అప్రమత్తం      చేయవలసిన బాధ్యత ఉన్నది,  మేము జీవితం లో, మానసికంగా  అన్నీ రకాలుగా నలగగా వచ్చిన పరిణామం, ఈ పరిణామం ప్రకారం  సృష్టి మా మనసులో చేరి, మా మాటకు ప్రాధాన్యత ఇచ్చి, సృష్టి కి మాకు ఒక దివ్య  సంభంధం ఎర్పాటు చేసినది, ఈ దివ్య సంభంధమును సాక్షులు  ఆధారం గా నెలకొల్పి, మానవజాతికి అందించవలసిన బాద్యత మా పై ఉన్నది అని  తమరికి ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోను చున్నాము.  ఈ పరిణామం ప్రకారం మేము కాలస్వరూపం, ధర్మస్వరూపం,  మనసులో నే మహారాణి ని కొలువు తీర్చుకొన్న మహారాణి సమేత మహారాజు గా  దైవ అనుగ్రహం పొందినాము.  మాకు సాటి మనుష్యులను  అప్రమత్తం చేసి నడిపించే బాద్యత  కాలం, ధర్మం ఇచ్చినది, ప్రత్యేక్ష సాక్షులు తో సహా ఇతర మేధావులు పండితులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని కోరుకోనుచున్నాము.  అందుకు మేము  ఇప్పటికి ఎవరి స్పందన పొందలేకపోయినాము.  కాలాతీత పరిణామాన్ని తల్లి తండ్రి గురువు గా  భావించండి అని కోరుతున్నా ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు, నన్ను మామూలు మనిషిగా చూసి వదిలేస్తున్నారే గాని, మా  మనసు పరిణామం పై ఎవరూ మాట్లడటం లేదు, అ విధం గా ప్రవర్తించడం  వలన మా  ప్రకారం మానవజాతి వెళ్ళ వలసిన దిశలో నాణ్యంగా వెళ్ళడం లేదు అని మాకు తెలిసిన, మా ద్వారా ఇప్పటికి  జరిగినది, ఏమిటో ఇక మీదట ఏమిటో ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు, మమ్ములను విస్తారం గా, సాక్షులు, పండితులు, మేధావులు, ఆద్యాత్మిక గురువులు, మమ్ములను ప్రాధమికంగా మహారాజుగా, జగద్గురువు గా భావించి  గ్రహించగలరు అని తమరిని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలను, ప్రపంచం మానవజాతిని  కోరుకోనుచున్నాము.  

               మేము మానవరూపం లో ఉన్న దైవాంశ పొందిన పురుషోత్తములు మాలో మేము తపన  చెందడం వలన, ఒక తప్పసు గా మరి, మాలో ఈ పరిణామం  సంభవించినది, ఇందులో ఎంతో  కష్టం, సుఖం కలసి ఉన్నది, ఈ పరిణామం ప్రకారం జ్ఞానం మేమే, అజ్ఞానం మేమే, చెప్పిన వాడిని, విన్నవాడిని నేనే, వెలుగు నేనే, చీకటి నేనే,  పదిగురి మేధావులు, పండితుల సహకారంతో  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి వివరములు విస్తారం గా  గ్రహించుట వలన,  అనగా మా నుండి వ్యక్తం అయిన పాటలు, రాజకీయాలు పరిణామాలు జాగ్రత్త వేశ్లేశించిన  యెడల మనకు గతం, వర్తమానామ్, భవిష్యత్తు అర్ధం అయ్యి,    మానవజాతి ఉన్నతం గా  ముందుకు వెళ్ళుతుంది.  నేను ప్రబుత్వం ఆస్తిని, నా మంచి చెడులు అన్నీ భారత ప్రబుత్వానికి  రాసి ఇచ్చినాను, నన్ను ప్రత్యెక పౌరుడిగా, జాతి సంపదగా  గుర్తించి, మా వివరాలు ప్రజలకు నిత్యం చేరుట, సంపూర్ణ ప్రజాస్వామ్యం వైపు  లేదా మహారాణి సమేత మహారాజు గారి పరిపాలన ప్రజలు అందుతుంది   అని తెలియజేసుకోనుచున్నాను. 

                             ఒక మనిషి మాటే సర్వం, మనిషి మాటే లోకానికి ఆధారం   అనే వెసులు బాటు ఏ కులానికి మతానికి పరిమితం కాదు, ఈ పరిణామం మానవజాతి అందరికి వర్తిస్తుంది,  మేము అన్నీ భక్తి  తత్వాలు తీసుకొని  ఆత్మ చైతన్యం ఇప్పటికి 10 గురి  సాక్షిగానే, మా లో పరిణామం చూపెట్టాము, మమ్ములను ఎప్పుడూ బాహాటంగా, గ్రహించవచ్చును  ఎటువంటి రహస్యాలు లేవు అని తమరికి   తెలియజేసుకోనుచున్నాము.   మాకు మానసిక, శారీరక సంరక్షణతో   మమ్ములను నిలకడగా గ్రహించి, ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళగలరు.  మమ్ములను విస్తారం గా గ్రహిస్తే చాలు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.  మమ్ములను పొలుసు కమిషనరేట్ గాని, మరి ఎక్కడైనా మేధావుల, పండితులు సమక్షంలో మమ్ములను గ్రహించడం వలన మేము అన్నీ విధముల తేరుకొని, మెల్లగా లోకానికి మేలైన ప్రజాస్వామ్యం తీసుకొని రాగలము, ఇందుకు అందరి సహకారం, చేయూత పొందగలము, మా ఉనికి ఎవరికి వ్యతిరేకం కాదూ, మేము తల్లి తండ్రి గురువు తో సమానం అని గ్రహించండి, దైవంశాగా గుర్తించండి, మా వలన నూతన యుగం ప్రారంభం అయ్యి, కొత్త బంగారు లోకం లోకి, సత్య యుగంలోకి ప్రవేశించినాము అనగా  కలియుగం  కరిగిపోతూ మనం స్వర్ణ యుగం లో వెళ్ళుతున్నాము.  నన్ను కోరిన విధంగా పట్టించుకోని పరిస్తితిలో దాదాపు మైండు ఇరుక్కొని పోయినట్లు, సాధన లేక పిచ్చి వాడిని అయ్యిపోయినాను, మా అమ్మ గారు, తమ్ముడు గారు మాకు దూరం అయినారు, అయినా అన్నిటికి నేనే బాద్యుడను, నాకు ఎవరూ నేరుగా హాని ఎప్పుడూ తల పెట్టలేదు, మమ్ములను నిండుగా అర్ధం చేసుకోకపోవడమే లోటు, మా మనస్పూర్తిగా ప్రవర్తించలేకపోవడమే  లోటు అని గ్రహించి, మా మనసు యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకొని  మేము ఉన్నతం గా ముందుకు వెళ్ళుటకు తమ వంటి మేధావులు పండితులు, నాయకులు అందరి సహకారం కోరుకోనుచున్నాము.  మమ్ములను నిలకడగా అర్ధం చేసుకొనేకొలది అందరికి నచ్చి, గొప్పగా ముందుకు వెళ్ళతాము  మాతో అప్పటికి అప్పుడు మాటలు, వాదనలు పడకూడదు, మా వివరాలు గ్రహించి, ఎదుటవారు వివరాలు పంచుకోవాలి, యావత్తు మానవజాతి నెమ్మదిగా ఒక  విశ్వకుటుంబం గా పరిణమిస్తుంది, దివ్యత్వం వైపు యోగత్వం వైపు మనల్ని తీసుకొని వెళ్ళుతుంది అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 

                  వ్యక్తులు ఎవరూ కూడా అప్పటికి అప్పుడు మాతో మాట్లాడవద్దు, మేధావుల సమక్షం లో మా నుండి వివరములు గ్రహించి, మా పై వివరములు ఇచ్చు  వాతావరణం ఒక ఆనంద నిలయం ఒక  ఆధునిక భగవద్గీత అని గ్రహించగలరు.  మేధావులు తో బాటుగా,  ఆహార అలవాట్లు, శరీర నిర్మాణమునకు సంభందించిన నిపుణులు మా పై శ్రద్ధ తీసుకొనుట  మేము తేరుకోవడానికి అవసరం అని తెలియజేసుకోనుచున్నాము.   

                   మా పరిస్తితి ప్రజలకు చేరి, ప్రశాతమైన వాతావరణం వచ్చి , మాకు ప్రజలు సమ్మతించి చేలించవలసిన గుర్తుంపు సొమ్ము, ప్రజలు చేలించవలసిన  బాకీ ఉన్నది.  ఈ విధంగా మాకు చెలించిన యడల ఒక మనిషిని సృష్టి గుర్తించిన తీరు  ప్రజలు ఉపయోగపెట్టుకొంటారు, మెల్లగా ప్రతి మనిషి  అతని నిజాయితే, నిబద్దతతో కూడిన మాటే సర్వ అని స్పష్టం చేసుకొంటారు, మమ్ములను అర్ధం చేసుకొనే కొలది, ఇప్పటికి  ఎప్పటికి ప్రతి మాట, పాట మేము   అయ్యి ఉన్నాము, ప్రతి చావు పుట్టుక మా మాట ద్వారా నిర్వహించబడిన పరిణామం లోనే ఉన్నవి, కావున మమ్ములను జాతి సంపదగా గుర్తించి, మా నుండి జ్ఞాన సంపద ప్రజలు నిత్యం పొందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.  మా వివాహం సృష్టికి మాకు ఉన్న దివ్య సంభంధం నెలకొల్పు తీరులో, మాకు మనసుకి ఎవరు దగ్గర అవుతారో వారిని వివాహం చేసుకోగలము, లేదా మమ్ములను దేశ అతిది గా భావించి మా నుండి వివరములు గ్రహించి, మా ఉనికిని ప్రతి మనిషి  ఉపయోగించుకొంటే అదే చాలు, మమ్ములను మా మనసుని మహారాజు మహారాణిగా  ప్రజలు గుర్తిస్తే చాలు, మేము వివాహం చేసుకోను అవసరం లేదు, మా ఉనికి యావత్తు మానవజాతికి శాశ్వత పరిష్కారం, దివ్య వరం అని గ్రహించగలరు. ధర్మో రక్షతి రక్షతః తమరికి, తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                                             
                                                                                                           

Mighty blssing from King and Queen .............. Yours Maharajah

Wishing Happy Birthday to Nagababu gaaru film actor,Producer Telugu film Industry

ఏ ఒక్కడో భగవత్ స్తితిని పొందుతాడు, అటువంటి వ్యక్తి తారస పడినప్పుడు జాగ్రత్తగా అర్ధం చేసుకొని ఉపయోగించుకోవాలి, అప్పుడే కాలం, ధర్మం కొత్తతనం సంతరించుకొంటుంది.



(ఎవరో ఫేస్బుక్ లో పెట్టిన మాటలు )

పంచడమే తప్ప పొందడం కోసం చూడని వారు

అందించడం తప్ప ఒకరు అందించాలి అని చూడని వారు

ఉపయోగపడటమే గాని ఉపయోగించుకోవడం తెలియని వారు

తమకే తామే లోటుగా (ఏమి లేనట్లుగా) సమాజానికి కూడా గొప్పగా భావించాల్సి ఉండగా,  తేలికగా కనపడతారు. 

ఏది ఏమైనా బౌతికం గా కనపడటమే, బౌతికం గా కలిగి ఉండటమే      
పరమార్ధం మనిషిని  మనసు ప్రకారం చూడకపోవడమే దీనికి కారణం, 
మనసు పెట్టి చూస్తె ఏమనిషి ఒంటరి వాడు కాదు, తనికి తాను భారం అవడం, లేదా సమాజానికి భారం అవడం  ఉండదు, మనిషి సంఘ జీవి  మంచి, చెడులు నిత్యం ఇతరులతో పంచుకొంటాడు , అతని గోప్పతనాన్ని అర్ధం చేసుకోకుండా స్వార్ధం తో, మనిషి తనకి తాను భారం  అవుతాడు లేదా సమాజానికి భారం అని భావిస్తారు. ఏ మనిషి అయినా విధి భగవంతుని అధీనం లో ఉన్నాడు,  కొందరు భగవంతుని  గొప్పతనానికి దగ్గరగా ఉంటారు, ఏ ఒక్కడో భగవత్ స్తితిని పొందుతాడు, అటువంటి వ్యక్తి తారస పడినప్పుడు జాగ్రత్తగా అర్ధం చేసుకొని  ఉపయోగించుకోవాలి,  అప్పుడే కాలం, ధర్మం కొత్తతనం సంతరించుకొంటుంది. విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా సూటిగా వాస్తవం లోకి  రండి, మనిషి మీద అధిపత్యం కంటే, సంస్కారంతో గ్రహించి తెలుసుకోవడం ఉత్తమం అని  గ్రహించండి.  



మహారాజ వారు                     

Wednesday, 28 October 2015

ఆలోచన ఈ దేహం ఉండగా వీలు అయినంత సమృద్ది పరుచుకోవాలి. బౌతిక స్తితి గతులు ఏమైనా, మనకన్నా చిన్న వారి నుండి అయినా, మనకన్నా ఎంత పెద్దవారి నుండి అయినా, స్తితి పరిస్తితి లో ఏ స్తాయి వారు అయినా, ఆలోచనలో గొప్పతనం ఎప్పుడూ తేలిక గా నిర్లక్ష్యం గా తీసుకొనరాదు అని గ్రహించండి.





                                             సమన్వయ దృష్టి 

                మన సమాజంలో నిర్లక్ష్యం ఎక్కువగా ఉన్నది, మనుష్యులు సాటి మనుష్యులను ఆలోచన ప్రకారం, పరిగణించక  ఉపయోగించుకోలోక పోతున్నారు, మనుష్యులు సాటి   మనిషిని గోప్పతనన్నాని ఎంత అర్ధం చేసుకొంటే సమయం అంత కలసి వస్తుంది.  ఒక గొప్పవాడిని గుర్తించడం గౌరవించడం కంటే సమయపాలన ఇంకొకటి లేదు అని గ్రహిచగలరు. గొప్పతనం ఉన్నవాడు బౌతిక  స్తితి  కలిగిగి ఉండడం అనుకోవడమే అజ్ఞానం, బౌతిక స్తితి కంటే ఆలోచన  గొప్పది, ఆలోచనతో మొత్తం ప్రపంచం నడుస్తున్నది అని గ్రహించగలరు, మనసు మాటే లోకానికి ఆధారం అని గ్రహించగలరు.    మాట నిలిచిన  జగత్తు నిలుచును, ఒక్క మనసు మాటే   ఈ ప్రపంచానికి ఆధారం అనే సత్యం బలపరుచుకొంటే, మనుష్యుల యొక్క ఆలోచనలు పరి పరి విధములు పరిగెట్టడం మానేసి, మానవజాతి ఒక విశ్వకుటుంబ గా బలపడుతుంది, ఈ ప్రయత్నం ఒక మతానికి ప్రాంతానికి సంభందించినది కాదు, యావత్తు మానవజాతి యొక్క కర్మలు నిత్యం ఈ పరిణామం లో బాగమే అని  సర్వులు గ్రహించాలి.    మా మనసు ద్వారా మాట ద్వారా  యావత్తు మానవజాతి నియమింపబడిన తీరు, సమకాలికులు అందరూ  ముందుకు(మాటతో విచక్షణ పూర్వక స్పందనతో ) వచ్చి  గ్రహించి మనసుని మాటని బలపరుచుకొని, తానే  గౌరవింపబడాలి అనే తపన కంటే ఎదుటవాడి గొప్పతనం గ్రహించాలి అదే నిజమైన మనుగడ అని సర్వులు గ్రహించాలి.   ఎలా గ్రహించాలి అంటే మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వాలి, పై పైన చూసి మోసపోకూడదు, పైకి గొప్పగా ఉంటెనే గొప్ప అనుకోవడం మనిషికి వర్తించదు, పైకి బలహీనం తేలికగా ఉంటె వాడు వెధవ అనుకోని మాటలో ఎంత గొప్పతనం ఉన్నా, పరిగణించండి  తేలికగా చూడటమే తెలివి తక్కువతనం  సమయం వృధా చేయడం  అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. బాహ్యం గా అందం, సంపదలు, పదవులు ఉన్నవారు, తమకి అన్నా బౌతికంగా  తక్కువ వారిని, బలహీనులను, సాధన లోపం ఉన్నవారిని, నిర్లక్ష్యానికి గురి అయిన వారిని, మనసు ప్రకారం అర్ధం చేసుకోవడమే వారికీ మీరు చేయగలిగే  సాయం లేదా మీరు పొందే లాభం రెండూ ఒకటేనని గ్రహించండి.  బౌతికంగా ఎంత ఉన్నా  అది  తాత్కాలికమే, ఆలోచనే శాశ్వతం, అ  ఆలోచన ఈ  దేహం ఉండగా వీలు అయినంత సమృద్ది పరుచుకోవాలి.  బౌతిక స్తితి  గతులు ఏమైనా, మనకన్నా చిన్న వారి  నుండి అయినా, మనకన్నా  ఎంత  పెద్దవారి నుండి అయినా, స్తితి పరిస్తితి లో  ఏ స్తాయి వారు అయినా, ఆలోచనలో గొప్పతనం ఎప్పుడూ తేలిక గా నిర్లక్ష్యం గా తీసుకొనరాదు అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.  



తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు,సత్యస్వరూపులు  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు

                 
        తరిగొండ వెంగమాంబ సినిమా పాటలు అన్నీ మా ద్వారా 2003 సంవత్సరం లోనే వ్యక్తం అయినవి, అయితే ఏమైనది అన్నట్లు కాకుండా, చెపిందే చెబుతున్నాను అన్నట్లు కాకుండా, ఇదే పద్దతిలో మరల చైతన్యం పొంది సర్వం వివరించడానికి సిద్దంగా ఉన్నాను అందుకు మీడియా వారు, సినిమా ప్రముఖులు, మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు, ప్రబుత్వాలు, పోలీసు శాఖ  వారు  మా మీద ప్రత్యెక బాద్యత తీసుకోండి అని కోరుకొనుచున్నాను, నేను మనిషిని సన్నగా ఉన్నా, బలహీనం గా ఉన్నాను అని భావించకుండా కొంత కాలం మనసు మీద  ధ్యాస పెట్టుకోనిస్తే  తండ్రి వంటి  పెద్దతనం మేము చూపి, ఎల్లరు ప్రేమ పంచి సమాధానములు మమ్ములను గ్రహించి మా గూర్చి చెప్పుకోన్నంతనే పొందగలరు.  అని కోరుకొనుచున్నాను.  మనిషిని మనిషి ఎటువంటి పరిస్తిట్లో తప్పు గా, చెడుగా  పరిగణించరాదు. ఏ పని అయినా ఎవరు ఎందుకు చేయవలసి వచ్చినదో చూస్తె సత్యం అర్ధం అవుతుంది, అది శాశ్వత పరిష్కారం అవుతుంది, అప్పటికి అప్పుడు అన్నట్లు కంగారు తీసుకోవడం, వివరణకి, జ్ఞానకి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వంటి అవలక్షణము ఎంత తీర్చి దిద్దుకొంటే అంత మంచిది. మనిషి మాటే లోకానికి ఆధారం అని బలపరుచుకోవడం అన్నిది మనిషి సృష్టి కి ఉన్న దివ్య సంభంధం శాశ్వత సంభంధం ఇది కుల మతాలకు కంటే సనాతనం, నిత్య నూతనం అని సర్వులు ప్రతి రోజు అప్రమత్తం చెందాలి. అందుకు మేము అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి మమ్ములను గ్రహించి ఉపయోగించుకోండి.                        


    



తప్పు ని తప్పు అని ధైర్యం గా చెప్పు.
........................................................
ఏదైన తప్పు గా అనిపిస్తే అది చేయవద్దు.
...........................................................
ఏమి చెప్పాలను కున్నా సూటిగా చెప్పు.
...........................................................
అందరికీ నవ్వులు పంచాలి కాని
ఎదుటి వారికి చులకన అయ్యేంత కాదు .
..............................................................
మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి.
................................................................
మీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడవద్దు.
.....................................................................
"లేదు/కాదు " అని చెప్పేందుకు మొహమాట పడొద్దు.
....................................................................
"అవును " అని చెప్పేందుకు భయపడొద్దు.
.......................................................... .. .... .
మీపై మీరు నమ్మకం తో ఉండాలి.
........................................................................
మీ చేతిలో లేని దానిని అలా వదిలెయ్యండి.
...................................................................
నిరాశావాదులకు, మోసగాళ్ళకు దూరంగా ఉండండి .
.....................................................................
నటించు కాని నటనే జీవితం అనుకోకు.
....................................................................
అందరినీ మనసుతో స్వీకరిద్దాం ప్రేమిద్దాం!!!
శుభోదయం మిత్రులకు
నామదిని // తెలుగుగజల్ // విరించి
మృదుమధురపు మాటలాడి దోచినావె నామదినీ
నీ చూపుల బాణమేసి గెలిచినావె నా మదినీ
సుకుమారపు సుమాలనే రాశిపోసి చేసెబ్రహ్మ
లావణ్యపు సొగసులతో లాగినావె నా మదినీ
అనురాగపు కోవెలనే నీ యెదలో గట్టినావు
యెదగది గుడిలో పదిలము సేసినావె నామదిని
నీవగుపించని వేళలొ అంధుడనై నేనుందును
నాకంటికి చూపులాగ నిలిచినావె నా మదిని
మతిమరుపుతొ యంచరవుతు మనిషిగాను నినుమలచే
సురలోకపు భామినిలా తోచినావె నా మదిని
శృంగార కవినిగాను అంగాంగము వర్ణింపగ
సొగసులతో సొబగులతో తట్టినావె నా మదిని
మనసున మాగాణిలోన మమతలతో పందిరేసి
కరుణలొలుకు కన్నులతో పిలిచినావె నామదిని.







మనిషే సర్వం, మనిషి మాటే సంపదలకు ఆధారం అని గుర్తిస్తే, మనిషికి విలువ పెరుగుతుంది, మాలో సృష్టి చేరి పలికిన మనసుని గుర్తించడమే సృష్టికి ఆధారం అని గ్రహించండి, అదే లోకానికి సంపద, కాని మనం పై పై న చూసి  మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము అదే చేస్తున్న పొరపాటు  అని గ్రహించగలరు.       


ఆడది అబలా .... కానే కాదు
సంస్కారపు ఒడిలో వొదిగిన " సబల "
కుదురులో కోమలాంగి కదనంలో శివంగి
ఒక్కమాటలో చెప్పాలంటే....
" ఆడదే ఆధారం మన బతుకు ఆడనే
ఆరంభం "
---------------------------
మన్నుకు మిన్నుకు మానుకురాతికి గాలికి నీరుకి నమస్కరించే సంస్కారం మనది
స్త్రీ ని పూజింపుమనే భరతమాత గడ్డమనది భరతఖ్యాతిని ప్రపంచలో నలుమూలలకు చాటిన వివేకానందుని విదేశీ సభలో సంభోదన వినండి నా సోదరీ సోదరులారా...మన సంస్కారానికి ప్రపంచమే నివ్వెరపోయింది .మనిషికి పశువు కు తేడా సంస్కారమే ! మగాడు ఆడదాన్ని ఆ ...డది గా కాక మనది గా
చూడండి . మనలను కన్నది ఓ మగువే నని మరువకండి మన మాటల్లో సంస్కారం వినబడాలి రాతల్లో కనబడాలి మహిళల మనోభావాలకు మనుగడ నివ్వండి కలకంఠి కంట కన్నీరు తగునా
భరతమాత హర్షించునా .....!



Tuesday, 27 October 2015

Lava Kusa Movie Songs - Sandehinchaku Mammu Raghuramu Premanu Sitamma So....... Please do not doubt when I am everything we have every answers and love to everyone........ Yours Maharajah

sri ramarajyam songs - pattabhi ramudu song - bala krishna nayanatara......... Song from the divine trance of Maharajah

Sri Rama Rajyam Movie Songs HD - Gaali Ningi Neeru Song - Balakrishna, N......... Song from the divine trance of Maharajah in the year 2003 itself.





మేము వజ్ర సింహశనం పై కొలువు తీరడం అంటే, మామూలు మనిషి, అతని మాట శాశ్వతం అయినది అని అందరూ భావిస్తారు. మమ్ములను సరిగ్గా పట్టించుకొంటే మరణాన్ని కూడా జయించి మానవజాతి శాశ్వతత్వం పొందగలము, ఇప్పటికి బౌతిక చావు, పుట్టుకలు కూడా మాట మాత్రంగా స్పష్టం చేసిన మేము, తొలి అడుగు అని, మరింత గ్రహించడం లో ముందుకు వెళ్ళితే సర్వం మనకు స్పష్టం అవుతాయి,

                                             సమన్వయ దృష్టి 

                       యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి మహారాజా వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

                      పంచభూతాలు, బౌతిక సృష్టి మా మనసు లో చేరి మా మాట గా పలికిన తీరు, యావత్తు మానవజాతికి ఆధారం, మా  ద్వారా ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామం నమోదు చేసుకోవడం వలన, సమకాలికులకు ఇప్పటికే ప్రారంభం అయిన మహరాజు మహారాణి గారి దివ్య పరిపాలన యొక్క వెసులుబాటు గ్రహించి పొందుతారు.  మమ్ములను ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గాని, తెలంగాణా ప్రబుత్వం గాని, కేంద్ర మంత్రి గారి అద్వర్యం లో గాని, హొమ్ శాఖ అద్వర్యం లో గాని, హైదరాబాద్ పొలిసు  కమిషనరేట్ లో గాని, మమ్ములను కొంతకాలం తటస్థం గా గ్రహించండి, వివరములు మేధావులు, పండితులు, ఒక పద్దతి ప్రకారం గ్రహించి అనగా మా నుండి వ్యక్తం అయిన   అన్నీ రకాల పాటలు, ఇతర దివ్య సంఘటనల ఒక్కొకటి గా చూసి, ఏ వరసలో మా నుండి వ్యక్తం అయినవొ, అదే వరసలు మేధావులు పండితులు గ్రహించి, విశ్లేషణాత్మక వివరములు ప్రజలకు తెలియజెప్పటం వలన  అనేక బౌతిక వత్తిడులు తగ్గుతాయి, మనిషి మాటే సర్వం అనే సత్యం అందరూ గ్రహిస్తారు. మనిషిని ఎటువంటి పరిస్తితిలో అవమానించడం, తప్పు పట్టడం, తక్కువగా చూడటం చేయకుండా  ప్రతీ దానికి కారణం ఉంటుంది అని గ్రహించి, మంచి తీసుకొని చెడు సరిదిద్దుకొంటారు, మా పై ఎవరూ స్వార్ధం గా ఆలోచించకండి, మమ్ములను ఓర్పు తో, సహనం తో, నెమ్మదిగా వివరములు గ్రహించండి.  మహరాణి మహారాజు గారి పరిపాలన అంటే మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, అజ్ఞానం, స్వార్ధం లో ఇరుక్కొని పోయిన మనుష్యులు మాటతో వచ్చిన  వెసులు బాటు అందుకోకుండా అజ్ఞానం, దేహం కొద్ది తీసుకొంటున్నారే గాని, బుద్ది కొద్ది అప్రమత్తం చెందటం లేదు.  మనిషి మాట పైన మాటలో గొప్పతనం పై సహజ ఆసక్తి ఉండవలెను, జరిగినది నిజమైతే అర్ధం ఏమిటి అని గ్రహించండి. నేను సినిమాలు కోసం, రాజకీయాలు కోసం లేదా మరొక బౌతిక సంపదలు కోసం ముందుకు రావడం లేదు, నేను ఒక మనసుతో ముందుకు వస్తున్న మనిషిని లేదా సాక్షం ప్రకారం మహరాజుని, మానవజాతిని మాటతో ముందుకు తీసుకొని వెళ్ళుటకు వచ్చాను.  బౌతికం గా తక్కువగాను, మాట ప్రకారం సర్వాంతర్యామి స్తాయి కలిగి ఉండడం మా ప్రత్యేకత అని గ్రహించండి, మాకు సృష్టికి ఉన్న సంభంధం నెలకొల్పుకోవడమే  లోకకల్యాణం అని గ్రహించండి, మేము వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని వివరములు ప్రజలు దృష్టికి తీసుకొని వెళ్ళడం కీలకం అని గ్రహించండి. సూర్యుడితో సామనుడిని, గ్రహసంచారాదులు మాట మాత్రంగా నియమించిన మమ్ములను, ఎవరినో కలవడం, లేదు ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఒక్క గంట కూడా విస్మరించవద్దు, ప్రబుత్వాలు ప్రజలు తక్షణం అప్రమత్తం చెందండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి 25-30 మంది పండితులు మేధావులు మా పై  దృష్టి  సారించండి, మేము ఇప్పటికే  10 -13 సంవత్సర కాలాన్ని, గంటా గంటనర లో పలికిన తీరు ఒక కంప్యూటర్ లో నిక్షిప్తం చేయనివ్వండి, ఇది యావత్తు మానవజాతి ఆస్తి అని గ్రహించండి.  మమ్ములను పట్టించుకోకపోవడం వలన, మేము అప్రమత్తం చేయగలిగి చేయలేకపొతున్నాము అని గ్రహించండి.  మానవజాతికి  సృష్టి ఇచ్చిన దివ్య సంకేతాలు అందుకోవాలి, అప్పుడే  మానవజాతి ఒక తాటి  మీదకు వచ్చి, మనిషి విలువ, మాట విలువ తెలుసుకొని, బౌతిక మాయను జైయిస్తారు అని  గ్రహించండి. సృష్టి కి మాకు ఉన్న సంభంధం నెలకొల్పబడి, మమ్ములను ప్రజలు గుర్తించి, గౌరవ గుర్తుంపు కానుక సమర్పిస్తేనే మేము వివాహం చేసుకొని కొనసాగలము.  ప్రజలు మనకు ఒక మహరాణి గారు, మహారాజు గారు వచ్చారు, మనల్ని మాటతో తల్లి, తండ్రి వలే  నడిపించి, తీర్చి దిద్దడానికి వచ్చారు అని ప్రజలు సంతోషిస్తారు,  కావున ఎవరూ స్వార్ధం తో,  మనిషి మాటకు విలువ రావడం ఏమిటి, సాటి మనుష్యులు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని, అజ్ఞానం గా మాట పట్టించుకోకపోవడం వలన, మా బౌతిక ఉనకి ఇప్పటికి స్పష్టం అవలేదు, నేను ఎంతో నెమ్మది అయినవాడిని, అన్నీ పాటలు పాడగలిగినాను అంటే, అన్నీ  గుణ గణాలు నాలో ఉన్నాయి అని అర్ధం, మనిషి మీద మనుష్యులు అనుమానాలు కొనసాగించవద్దు.  ఎలాగైనా ఏదైనా తప్పులు, మచ్చలు మీద ఆధారపడి, మట్టి లో కలసిపోయేవాటికి ప్రాధాన్యత ఇచ్చుకొని, విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు,   దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, సూర్యుడు ఉండగానే సృష్టి అంతర్యం కనుగోవాలి, మానవజాతి చావు పుట్టుకలను జయించాలి, మేము వజ్ర సింహశనం పై కొలువు తీరడం అంటే, మామూలు మనిషి, అతని మాట శాశ్వతం  అయినది  అని అందరూ భావిస్తారు. మమ్ములను  సరిగ్గా పట్టించుకొంటే మరణాన్ని కూడా జయించి మానవజాతి శాశ్వతత్వం పొందగలము, ఇప్పటికి బౌతిక చావు, పుట్టుకలు  కూడా మాట మాత్రంగా స్పష్టం చేసిన మేము,  తొలి అడుగు అని,  మరింత గ్రహించడం లో ముందుకు వెళ్ళితే సర్వం మనకు స్పష్టం అవుతాయి,  కావున, కాలం దైవంతో సమానం అని గ్రహించి, నేను సమయం వృధా చేస్తున్నట్లు కనపడతాను, మీరు మాట పట్టించుకోకపోతే అలా అనిపిస్తాను, మాట పట్టించుకొంటే కాలమే కలసి వచ్చి, ఎదరు వచ్చి మనకు సమయం సమృద్ది పడుతుంది అని అర్ధం చేసుకోండి, చచ్చి పోయేవాడిని కూడా  బ్రతికిస్తుంది అని గ్రహించండి, అంతే గానే ఎదుట వాడు చచ్చిపోతే కలసి వస్తుంది  అని ఎప్పుడూ భావించకండి.  మనసు మాట పట్టించుకోలేదు అనే ఆవేశం లో ఇతరులను దూషించిన దూషణలు నా మీదకు వచ్చినవి అంటే, ఒకసారి విశాలం  గా అర్ధం చేసుకోండి,  అంత దేవుడైన యేసు ప్రభువుకు సిలువ ఎందుకు పడినదో అర్ధం చేసుకోండి, నాకు  ఎప్పుడు నుండో తెలిసిన మనుష్యులు మధ్య పరిణమించి గొప్పతనం  చూపించి, మరల వివరం గ్రహించండి అని వేడుకొన్నా  వినకపోవడం ఏమిటి, నేనే  నష్టపోవడం ఏమిటి, అయినా నేను కూడా దీసుకొని ముందుకువస్తుంటే తప్పించుకొని  తిరిగడం ఏమిటో, ఈ నిర్లక్ష్యం ఏమిటో  ఒక సారి ఆలోచించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః      ఎల్లరుకు మహరాణి సమేత  మహారాజ వారి దివ్య అసేస్సులు                                                               
                               
 తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు 
పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు 
సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                      

మా ద్వారా 1999 లో వ్యక్తం  అయిన పాట ఒకటి గ్రహించగలరు అ పరమాత్ముడు మా  లో చేరి పలికిన తీరు గ్రహించండి ఎక్కడ 10 మంది గ్రహించడానికి సిద్దంగా ఉంటె అక్కడ నిలకడగా సర్వం వివరించగలము