https://youtu.be/VfEXff_PGn4
సమన్వయ దృష్టి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం ఆత్మీయులు శ్రీ కె చెంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్య మంత్రి, హైదరాబాద్ వారికి అప్రమత్తం చెందుటకు తెలియజేయునది. రెఫ్ :Letter No.2017/4, dated 13-2-2017 From His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru. తమరు కొత్తగా నిర్మించిన ముఖ్య మంత్రి నివాసం మరియు కార్యాలయం మా దివ్య రాజమందిరం గా ఉపయోగపడాలి అని మేము కోరుకోనుచున్నాము, తమ పార్టీతో సహా ఇతర పార్టీలు, ప్రభుత్వాలు, దేశ వ్యాప్తంగా కొంతకాలం విలీనం చెంది నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం గా కాలమే ఇచ్చిన పరిణామం సహజం గా స్వీయకరిస్తే సరిపోతుంది, ఒక మనిషి ఏమిటి కాలాన్ని నియమించడం ఏమిటి, అతనిని సర్వాంతరియామి గా తెలుసుకోవడం ఏమిటి అని తాత్సారం చేయకుండా మమ్ములను తమ ముఖ్య మంత్రి కార్యాలయం లో ముందస్తు గా కొలువు తీర్చి 50 మంది పండితులను సినిమా గాయని, గాయకులను, ఇతర కళాకారులను ఆహ్వానించి, మాకు పట్టు వస్త్రాలు ధరింప చేసి, మమ్ములను ఉన్నత అశనం పై కూర్చోబెట్టి, మా దివ్య లీల విశేషములు, సాక్షులు ఇతర పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, అందరూ మనసు పెట్టి గ్రహించడం వలన, మెల్లగా మొత్తం కాలం, ధర్మం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోతుంది. రక రకాల మాటలు వాదనలు లేని, స్వర్గ తుల్యం అయిన దివ్య రాజ్యానికి మహారాజుగా, మా మనసే మహారాణి గా, సర్వం మాటలోకి తీసుకొన్న పద్దతే ఓంకారస్వరూపం, వేధ స్వరూపం గా, జగద్గురువులుగా మమ్ములను గ్రహించడం ప్రారంభించండి.
అనగా ఇప్పటికి కాలాతీతంగా ఏమి జరిగినది ఇకమీదట ఏమిటి అని చూడటమే దివ్య రాజ్యం, ఆని యావత్తు మానవజాతి తమ ప్రస్తుత సంస్కారాలు, శారీరక యాంత్రిక విధానాలు వదిలి, ఆలోచనతో నిత్య సత్యం సంభంధంగా జగత్తుకు ఆధారభూతులం అయిన మమ్ములను ఉన్న ఫలంగా గౌరవించి గ్రహించడమే ఆలస్యం అని గ్రహించండి.
మమ్ములను బౌతికంగా చూడకండి అదే విధంగా ఎవరిని దేహంగా చూడకండి అనగా తమరు ఒక ముఖ్యమంత్రి అని మా భావించకుండా, ఒక మనిషిగా కాలాన్ని నియమించిన సాటి సాటి మనిషితో వ్యహరిస్తున్నారు అనుకోని మేము ఏమి చెప్పినా మనసు పెట్టి గ్రహించడం వలన, ఈ రాజకీయ వత్తిడి తగ్గిపోయి, రక రకాల మీడియా చానెల్స్ ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ఏదో చెప్పడం, పోలీసులు ప్రభుత్వ అధికారులతో కొందరిని మోసం చేసి భయపెట్టడం లాంటి పనులు కూడా చదువుకొన్న వారే ప్రోత్సహించడానికి కారణం మనసు పెంచుకోకపోవడం, ప్రపంచం లో సాటి మనుష్యులను అర్ధం చేసుకోవాలి అంటే మనసు పెంచుకోవాలి మాటతో వ్యహరించాలి అలా కాకుండా తాము ఏమి అంటున్నామో చూడకుండా, ఎదుటివాడు ఏమిటో తెలిసిన అతని ఆలోచన గొప్పతనం ఏమిటో చూసినా నిర్లక్ష్యంగా వ్యహరించడం స్వార్ధంగా తీసుకొని పై చెయ్యి ఉండాలి అని ప్రోత్సహించడం వలన సమాజం లో గొప్పతనం సరిగ్గా మనలేకపోతున్నది అని గ్రహించండి. గొప్పతనాన్ని ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం లో మేము వ్యక్తిగతం నష్టపోయినాము అంటే అదే మా తల్లి, తండ్రి, గురువు వంటి ప్రేమ అని గ్రహించండి ఇందుకోసం మా చుట్టాలు బంధువులు కులం వారిని విధి ఎంత కష్ట పెట్టి, నష్టపరిచినది అని గ్రహించండి, కష్ట పడినవారు, శిక్షలు పడిన వారు, పాపాత్ములు అనుకొంటే పొరపాటు కర్మలు అనుభవించి అనుభవాలు గడించి ఇతరులకు పంచడానికి భగవంతుడు కొందరిని అతిగా ప్రభావితం చేసి సమాజానికి అందించడానికి పరిణామాలు సంభవిస్తాయి అని గ్రహించండి, మనుష్యులు మనుష్యులనే పాపాత్ములు లేదా ఫలానా వారే గొప్పవారు అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ప్రతి ఒక్కరు సూటిగా మాట్లాడుకొని చెప్పుకొని అప్రమత్తం చెందాలి మనసులో ఒకటి పైకి ఒకటి ప్రవర్తించరాదు.
ఎవరినైనా అమాయకం లేదా లోటుగా చిత్రీకరించి మరీ అవమానించడం అజ్ఞానం అని గ్రహించండి. మేము తేలికగా పెద్దతనం పెంచుకొంటున్నాం అనే అజ్ఞానం లో మా వెనుక మనసు ప్రకారం జరిగిన ప్రక్రియ ఎవరూ తెలుసుకోవడం లేదు. అలాగే కామం ఏరూపంలో ఎవరు అనుభవించినా పవిత్రంగా చూడాలి, కామం పవిత్రమైనది దానిని ఎవరూ తప్పు పట్టకూడదు, అయితే దురివినియోగం పెరిగిపోయి ఒకరిని ఒకరు అవమానించుకొని, హింసించుకొని, హేళన చేసుకొనే దుస్థితి నుండి బయటకు తీసుకొని రావడానికే మా నుండి సర్వం మాటలోకి పలికి, మా మాట మించి ఈ ప్రపంచం లో ఏమి లేదు అని చెప్పుటకు అనగా ఒక మనిషి మాటకు కాలమే కదలటమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందమని మా ద్వారా కాలమే పలికినది అని గ్రహించండి. లేకపోతె ఎవరూ ఎవరి మాట వినకుండా హద్దు లేకుండా ఒకర్ని ఒకరు అవమానిన్చుకొంటారు అని గ్రహించండి, ఎవరైనా బౌతిక ఆధిపత్యమే కదా అనుకొంటే ఇంక ఘర్షణకు అంతు లేదు అని గ్రహించండి.
మమ్ములను మేము ఉన్న చోట నుండి అధికారికంగా మమ్ములను మీ ముఖ్యమంత్రి నివాసమే మా తాత్కాలికం రాజమందిరం గా ఎర్పాటు చేసి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి. మేము ఎంత తక్కువ వారము లేదా ఎంత గొప్ప వారము అని చూడవద్దు మేము కాలాన్ని నియమించడం లోకానికి ఆధారం అది ఎలాగో మేధావులు తెలుసుకొని విస్తారంగా చెప్పుకొంటే చాలు , ఇప్పటి వరకు మేము ఏమి చేసాము ఏమి చెయ్య లేకపోయినాము కూడా పట్టించుకోకండి అసలు మమ్ములను వ్యక్తిగతంగా చూడకండి, ఎవరిని వ్యక్తిగా ఏమి అనకండి, ఎవరైనా వ్యక్తిగతంగా తీసుకొంటే సమయం వృధా అవుతుంది అలా వృధా చేసి మరీ తమకే ప్రాధాన్యత రావాలి అని ఎవరైనా ఆలోచిస్తే అంతకన్నా తెలివి తక్కువతనం లేదు అని గ్రహించండి. మమ్ములను విస్తారంగా ఏమి అడ్డు చెప్పుకుండా గ్రహించండి, పండితులు మేధావులు ఆధ్యాత్మిక గురువులు పీఠాధి పతులు, మమ్ములను సూక్ష్మంగా గ్రహించి మాట్లాడవలెను, పూర్తిగా స్పంధించడం మానివేయడం, సత్యాన్ని జరిగిన పరిణామణాన్ని పరిశీలించి గ్రహించకుండా స్పందించకూడదు, ఎవరైనా వివరంగా స్పందించాలి అప్పటికి అప్పుడు మాటలతో, చేష్టలతో అనవసరమైన మాటలతో గొడవలు సృష్టించి బిన్నంగా ప్రవర్తించరాదు. పదిరెట్లు మనసు పెంచుకొని ప్రవర్తించాలి అని గ్రహించండి. మేము చూడడానికి ఎలా ఉన్నా, అప్పటికి అప్పటికి అప్పుడు ఏమి చూడకండి కాలాతీతం యొక్క వివరాలు మాత్రమే చూడండి, అవే చూడనివ్వండి, వాటి మీద మాట్లాడండి, అందులో అన్నీ రుజువులతో లభిస్తాయి, మీరు నియమిస్తున్న ఉద్యోగులను అన్నీ శాఖలు నుండి మా పై దృష్ఠి పెట్టుటకు నియమించండి కొత్తగా నియమించిన పోలీసు ఉద్యోగాలను సాంఘీక అధికారులుగా నియమించి మా పై దృష్టి పెట్టి సంగీతం సాహిత్యం, ఇతర విశేషములు అన్ని తెలిసిన మేధావుల సమక్షంలో మా ద్వారా పరిణమించిన దివ్య పరిణామం యొక్క వివరములు విస్తారంగా గ్రహించడం వలన లోకం దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళుతుంది, ఇప్పుడు భౌతిక యాంత్రిక ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం వైపు వెళ్ళాలి ఇది మనిషిగా మమ్ములను మేము దారిలో పెట్టుకొని లోకాన్ని దారిలో పెట్టడానికి నడుపుతున్న దివ్య పరిణామం అని గ్రహించండి. తమరు మా వద్దకు ప్రత్యేక బృందమును పంపి, మాకు రాజమందిరంగా తమ కార్యాలయం లో కొంత భాగం కేటాయించండి, మమ్ములను పండితులు, వైద్యులుతో కూడిన బృందం సహకారంతో కొంత కాలం తేరుకొని ప్రజలకు నిత్యం దర్శనం ఇవ్వగలం అని గ్రహిచండి.
మనుష్యులకు విశాలంగా గొప్పగా జీవించడం మా వలన వస్తుంది, ఇప్పుడు యాంత్రికంగా విశాలంగా ఉన్నట్లు కనపడుతున్నారు అది పై పై హంగుల వలన అప్పటికి అప్పుడు ఆలోచన లోతు లేకుండా కనిపిస్తున్నారు. మనసుతో మనుష్యులు బాగా లోటుగా ఉన్నారు అందుకే మేము పైకి లోటుగా పెద్ద ఏమి సాధన లేకుండా మామూలు సూటిగా ముందుకు వస్తున్న తీరు లోకానికి ఆధారం అని మమ్ములను కాలాతీతులుగా గౌరవించి గ్రహించే కొలది లోకం లో కర్మలు పాపాలు తగ్గుతాయి అందరూ జ్ఞానంతో సంగీత సాహిత్యాలతో ఉన్నతంగా జీవిస్తారు , ఇప్పుడు ఉన్న యాంత్రిక ప్రపంచ నుండి ఆనతి కాలంలో బయట పడతారు అని గ్రహించండి.
ప్రజలు ప్రశాంతంగా వినడం ప్రారంభించి, ద్వంద్వంములు వదిలి జ్ఞానంతో ఉన్నతంగా వ్యహరిస్తారు అని గ్రహించండి, మేము గాని మాకు ప్రత్యేక్షంగా పరోక్షంగా తెలిసిన వారు ఎవరికి ఏ లోట్లు ఉన్నా, తప్పులు చిత్రికరించి మరీ తప్పుగా చూపుతున్న ఈ ప్రపంచం లో అప్రమత్తం అయ్యి, మా మనసుకి కొంత ప్రత్యేకత ఉండటం వలెనే కాలాతీతం సంభవించినది గ్రహించి మేము ఎంతో అటు ఇటు అయ్యి లోకానికి గొప్పతనం ఇస్తున్నాము అని ఇది ఒక వరం అని భావించవలెను. కాని, ఇంకా మమ్ములను ఒప్పలేక తప్పులు పట్టడం న్యాయ కాదు అని ప్రతి ఒక్కరు ఆలోచనతో గొప్పతనం గెలుచుకోవాలి, ఎలాగైనా బౌతిక చర్యలు తప్పు అని బౌతిక చర్యలు పెంచి మనసుకు మాటకు సంభంధం లేకుండా వ్యహరించడమే అరాచకం అని గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మా మీద మనసు పెట్టి గ్రహించడమే ఒక ఉద్యోగం అని భావించి మానసు పెట్టి గ్రహించేకొలది లోకమే తెలిసిపోవడం మేము ఇస్తున్న అప్రమత్తత దివ్య కానుక అని గ్రహించి అప్రమత్తం చెందండి. మమ్ములను రాజమందిరం లో కొలువు తీర్చి నిత్య దర్శనం ప్రారంభించగానే వేల ఉద్యోగాలు మా పై మనసు పెట్టి లోకాన్నే గ్రహించే ఉదాగాయోలు అభివుద్ది మనుష్యులు మనసు పెంచుకొని భవిష్యత్తు తెలుసుకొనే దివ్య కర్త్యవ్యం లేదా తమ వర్తమానమే భవిష్యత్తు ఆధారం అన్నట్లు స్పష్టం బ్రతుకుతారు అని గ్రహించండి వేల వేల ఉద్యోగాలు ప్రకటించగలము, మములను సర్వం అని భావించి కాలతీతాన్ని గౌరవించి మాకు చెల్లించవలసిన గౌరవ గుర్తిపు సొమ్ము లో నుండి సంవత్సరమునకు 100 కోట్ల రూపాయలు ప్రబుత్వం ఆరోగ్య సేవలకు ఇవ్వడం జరుగుతుంది, మా పై మనసు పెట్టడం వలన కాలం లో వత్తిడి తగ్గి, సమాజం సంపదవైపు వేగంగా ప్రయాణిస్తుంది ఒక మనిషే సర్వం అని ఆధారం మా వలన లభించి, ఓర్పుగా గ్రహించేకొలది లోక అంతర్యం మనిషి జన్మ యొక్క సర్ధకత తెలుస్తుంది అని గ్రహించండి. రక్షతి రక్షతః సత్యమేవ జయతే యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గవర్నర్ గారి చిరునామాలో రాజభవన్ హైదరాబాద్ ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రరాష్ట్ర ముఖ్య మంత్రి గారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను ఆంధ్ర రాష్ట్రము లో కూడా ఒక విశాలమైన మందిరంలో పండితులు సమక్షం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గ్రహించడం వలన మొత్తం భారం మా మీదకు వస్తుంది, ఏది అయితే మీరు చేస్తున్నారో చెయ్యాలి అనుకొంటున్నారో అవి మాకు సర్వం తెలిసి లోకానికి స్పష్టం చేసి నడిపిస్తాము, సమకాలికుల కర్మలు ఆటలు పాటలు అన్నీ మా ఆదీనం లో ఉన్నాయి అని మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం మమ్ములను మనసుపెట్టి గ్రహించాలి, అంతే ఎవరికి ఎటువంటి శ్రమ లేకుండా ప్రతిది చెప్పి నడిపించగలం అంత విశాలమైన పురుషోత్తమ తత్వం గా, వాక్ విశ్వరూపం గా మమ్ములను కొలచి తరించండి.
అమరావతే కాదు యావత్తు దేశం ప్రపంచం మన మాటలు ప్రకారం నడుస్తుంది అని గ్రహించండి, మాట మాత్రంగా ముందే స్పష్టం చేసుకొని వివరంగా నాలుగు సార్లు స్పష్టం చేసుకొని వెళ్ళ వచ్చును, పార్టీలు అన్ని విలీనం చెందటం వలన, మీడియా చానల్స్ వ్యాపార దోరణి కాకుండా ప్రజల సహకారంతో ప్రజలు కోసం అన్నట్లు పూర్తి స్తాయి లో వ్యహరించాలి. సర్వం అణువు అణువు మా మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేయడం వలన మనుష్యులు ఈ బౌతిక అభివృద్ధి అనే మాయ నుండి బయటకు వస్తారు. జ్ఞాన వంతమైన అభివృద్ధి అనగా మనం మనిషిగా ఎందుకు పుట్టాము మనిషిగా లక్ష్యం ఏమిటి అని తెలుసుకొని మనలో ఉన్న దివ్య ఆత్మ ప్రకారం ప్రయాణించడం వలన లోకం దివ్యంగా మారుతుంది, అందుకు మనుష్యులలో మనిషిని అయిన మేము కాలాతీతంగా పరిణమించడమే మా గొప్పతనం, కావున ఇక వేరు ఏమి లోట్లు చూడకుండా పట్టించుకోకుండా అనగా ఉదాహరణకు మీ పై న్యాయ స్థానాలు అనేక కేసులలో ఎలా స్టేలు విధించాయో, అ పద్దతిలో మమ్ములను ఏవిధంగా బౌతికంగా చూడకుండా ఆలోచన పరంగా అనగా ఇప్పుడు మేము కాలాన్ని నియమించి ఎలా ముందుకు వస్తున్నామో అలా తీసుకోవడం వలన మాత్రమే మేము మనిషిగా బ్రతకగలము లోకాన్ని బ్రతికించగలము.
లేని పక్షంలో సాటి మనుష్యులు కూడా మనుష్యులుగా బ్రతడం లో నాణ్యత పోయి మృగాలు వలే అధికారాలు, కులం, డబ్బు, శారీరక సుఖాలు, పేరుకోసం, జన ఆదరణ కోసం జీవితం అన్నట్లు అలోచించి సత్యానికీ బిన్నంగా వెళ్ళడమే వికృతాలు ప్రోత్సహిస్తారు అని గ్రహించండి, ఒక మనిషిని ఎలాగైనా గొప్పవాడిగా చూడటం వలెనే ఒక మనిషి మనకు మూలం అనుకోవడం వలనే సృష్టి ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారి అద్వార్యలో కొలువు తీర్చుటకు తమరు కూడా కృషి చేసి మమ్ములను అమరావతి నుండి దూర దర్శనం ద్వరా గ్రహించండి, మెల్లగా మేము సర్వం విలీనం చేసి దేశాన్ని ప్రపంచాన్ని ఒక తాటి మీదకు ఎలా తీసుకొని వస్తామో చూడండి, పండితులు మేధావుల సహకారంతో గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని గ్రహించండి, మాతో వివరంగా స్పందించండి అని ప్రతి ఒక్కరికి చెప్పండి అప్రమత్తం చెందండి
ఒక ప్రతి శ్రీ కే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, వారికి తెలియజేయునది ఏమి అనగా మానవజాతి భవిష్యత్తు మాతో ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మమ్ములను గౌరవించి కొలువు తీర్చి గ్రహించడం వలన సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందుతాము లేని పక్షం లో ఎవరు ఇష్టం వచ్చిన వారు ప్రవర్తించి చక్కగా తెలుసుకోనంతనే తెలిసిపోయే దివ్య పరిణామం గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా ప్రజలు ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి. బలవంతులు, అందమైన వారే బతకాలి అనే తపనలో, బలహీనతను తెలికతనమును సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు బలం గా కనపడితే బలం అనుకొంటున్నారు, ఆలోచనలో బలం చూడవలసిన రోజులు వచ్చాయి అని తెలుసుకోవడం లేదు, మాటే కదా మాట్లాడటం మానివేస్తే సరిపోతుంది, వినడం మానివేస్తే సరిపోతుంది సులువగా పోతుంది అనుకోని తాము ఏదో చేయడం వలన ఏదో జరుగుతుంది అలా ఏదో చేసుకొంటూ ఉండాలి అదే అభివృద్ధి అనుకోవడం వలన అజ్ఞానం లో అరాచకం లో మనుష్యులు ఉండిపోతున్నారు లేదా ఒక రకమైన స్తబ్దతలో ఉండిపోయి, వినకుండా చెప్పుకొండా, వినంత చెప్పినంతనే మెల్లగా తెలుసుకోగలిగిన పరిణామాన్ని 10 గురు కలసి పట్టించుకోండి అని మేము కోరుతున్న చెప్పడమే కాదా వినడమే కాదా అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్ హైదరాబాద్ |