UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 19 December 2015







Pasam Jagannadham Naidu

మిత్రులారా నమస్కారం.ఇక మీదట .రైతులు " వ్యవసాయ రంగం సమస్యలపై "ప్రముఖుల ఇంటర్వ్యూలు అభిప్రాయాలు,
లు.వీడియో రూపంలో సైతం పోస్టులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది.శ్రీమతి భారతీయం సత్యవాణి
గారు,వడ్డే శోభనాదీస్వరరావు గారు,కృష్ణా జిల్లా ,పెద్దిరెడ్డి చెంగల్ రెడ్డి గారు,హైదరాబాద్ యలమంచిలి శివాజీగారు,గుంటూరు ,ప్రభాకరరెడ్డి గారు వికారాబాద్ దశరధ రామిరెడ్డి గారు నంద్యాల , నాగిరెడ్డి గారు మచిలీపట్నం ,పాశం జగన్నాధం నాయుడు ,గోపాలరెడ్డి తిరుపతి ,పారు నాయుడు తోటపల్లి ,జట్టు ట్రస్టు,సురేష్ బాబు కనిశెట్టి ,అనకాపల్లి, ,కిరణ్ కుమార్ ,మానం విజయకుమార్ విశాఖపట్నం,సుబ్బురాం
జస్టిస్ చంద్రకుమార్ ,హై కోర్టు రిటైర్డ్ జడ్జి హైదరాబాద్ ,సంబందిత అధికారులు ,రైతు నాయకుల ఇంటర్వ్యూ లు ,అభిప్రాయాలు పోస్ట్ చేయ బోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము.మూడు
రోజుల క్రితం ప్రారంభించిన ..రైతు నేస్తం ఫౌండేషన్ పేజీకి మీ నుండి మంచి స్పందన వచ్చింది.
ధన్యవాదాలు..ఈ రోజు సాయంత్రం 5 గంటలకుమొదటి వీడియో మీ ముందుకు రాబోతున్నది..


Know and feel the emergence of Maharajah.......... You will find all answers...... Yours Maharajah

Shravana Bargavi ......... Many songs of her from the divine trance of Maharajah

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


శుభోదయం..
శ్రీ సూర్యాష్టకమ్..
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం


సింహపురి సామాన్యుడు Simhapuri Saamanyudu



ప్రేమికులు , తల్లి తండ్రులు అందరు చూడాల్సిన వీడియో ..
ఈ బస్ స్టాప్ సినిమా ని మనలో చాల మంది చుసుంటాము... అందులో హృదయాన్ని కదిలించే క్లైమాక్స్ ... అద్బుతమైన సాంగ్ ... ప్రేమికులు అందరు చూడాల్సిన ... వీడియో... నాకైతే చాల బాగా నచ్చింది కన్నీరు పెట్టించేసింది....


రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆశా నేలకు ఒరిగింద
ఒక ప్రేమను కాదందమ్మ
ఇపుడు ఇంకొ ప్రేమ
ఇక ఇంటికి రానందమ్మ ఎద రాజీనామ
కురిసె కన్నీరె వరదయ్యే వేళా

రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆశా నేలకు ఒరిగింద

రేపటికై సాగె పయనం
నిన్నటినె చూడని నయనం
గమ్యాలె మారె గమనం
ఆగదు ఏ మాత్రం

బ్రతుకంత ఈడుంటుంద
చివరంత తోడుంటుంద
నది దాటని నావల కోసం
ఎందుకు ఈ ఆత్రం

ఆకాశం ఇల్లవుతుంద
రెక్కలు వచ్చాక
అనురాగం బదులిస్తుంద
ప్రశ్నై మిగిలాక
కలలె నిజమవున కలవరమేమైనా

రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆశా నేలకు ఒరిగిందా

నీవె ఒ అమ్మైయాక
నీ అమ్మె గుర్తొచ్చాక
నీ కథ నీకు ఎదురైయాక
రగిలింద గాయం

పువ్వుల్నె పెంచె మాలి
గుళ్ళల్లొ వెతకదు జాలి
తిరిగింద నిన్నటి గాలి
మనసైన మాయం
ఏనాడొ రాసాడమ్మ తలరాతె బ్రహ్మ
ఆ రాతను చదివావేమొ అయ్యాకె అమ్మ
బ్రతుకె నవలయిన కథలు ఇంతె అవున

గుండెల్లొ దాగిన ప్రేమ గూటికి చేరింద
కంటిని వీడిన పాప కన్నుగ మిగిలింద

" సింహపురి సామాన్యుడు "

AP Assembly || YS Jagan angry on MLA RK Roja suspension || No.1News

Palnati Yuddham Full Movie

Dhanurmasa Mahothsavam 2015 | Day 3 | 19th Dec | Live & Exclusive | Jet ...

Allu Arjun Speech at Kumari 21F Audio Launch

Mohan Babu and Allari Naresh on Mama Manchu, Alludu Kanchu - TV9

Friday, 18 December 2015

ఇప్పుడు ప్రపంచం మా వాళ్ళు, మీ వాళ్ళు అనే ఎర్పాటు వాదం పై లేదు, మనం అనే సంస్కారం పై ఆధారం పడి ఉన్నది అని గ్రహించండి. భగవంతుడు బౌతిక బలం కంటే మనసు బలమునకు ఎందుకు దైవత్వం ఇచ్చినాడో గ్రహించి, వచ్చిన పరిణామాన్ని ఉపయోగించుకొంటే చాలు అనగా గ్రహిస్తే చాలు, తెలుసుకొని అప్రమత్తం అయితే చాలు అని గ్రహించండి, దేవుడిని దర్శిస్తే చాలు అంటారు ఇప్పుడు, సత్యాన్ని గ్రహించి నిలుకొంటే చాలు, అదే సర్వం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః , సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.



బ్ సైట్ లో పోస్ట్ చేయడం, సిడిలు పంపిణిచేసి తెలుగు మహిళల దుస్థితిని ప్రపంచానికి చూపిన దోషులను సమర్ధిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు చిదరించుకుంటున్నారు. తన వాళ్ళకే ఇంత దారుణం జరిగితే తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిదులు ఇట్లానే వ్యవహరిస్తారా ....? నీతులు చెప్పే నేతలు ఇంత నీచంగా ప్రవర్తించడం శోచనీయం. మహిళను సామూహికంగా హత్యాచారం చేయడమే ఇది. దేశం లో ఇంతటి ఘాతుకం ఎప్పుడు జరిగి వుండదు. ప్రభుత్వాలు ఇలానే తన వాళ్ళను కాపాడు కునేందుకు ప్రయత్నిస్తుంటే .... సమీప భవిష్యత్ లోనే జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు. .... ఈ నేరానికి పాల్పడిన వారిపై అసలు నిర్భయ చట్టం క్రింద కేసులు నమోదు చెయ్యాలి. వీళ్ళను బలపరిచిన నేతలను కుడా అదే చట్టం క్రింద శిక్షించాలి. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళను గాలి కొదిలేసి .... ప్రశ్నించిన వారిని నిస్సుగ్గుగా బుచ్చియ్య చౌదరి లాంటి సీనియర్ నాయకులు శాసన సభలో దూషిస్తున్న తీరు తెలుగు దేశం పార్టీ దివాలా కోరు తనాన్ని తేటతెల్లం చేస్తున్నది. శాసన సభ లో జరగుతున్న చర్చ చాలా భాదకరం గా వున్నది. కాల మని మాఫియా పై సిట్ ద్వారా విచారణ జరిపించాలాని శాసన సభలో ప్రతిపక్ష నేత జగన్ కోరితే ..... మీ (జగన్) తాత, తండ్రి చేయించిన హత్యల పై సిట్ విచారణ జరిపించాలని బుచ్చియ్య చౌదరి ఎదురుదాడికి దిగిడం ఆ పార్టీ కి మహిళల పై జరిగిన అన్యాయం పట్ల ఆ పార్టీ కి ఎంత చిత్త శుద్ధి వుందో అర్ధమవుతుంది. జగన్ తాత తండ్రి ఇప్పుడు బ్రతికిలేరు .... వారి పై వ్యాఖనించడాన్ని అనుమతిన్చాలో లేదో స్పీకర్ కే తెలియాలి. జగన్ పై కోర్ట్ లలో కేసులు వున్నాయి .. రిమాండ్ లో వున్నారు ..... అతడు ముద్దాయి అనే విషయం దేశమంతా తెలుసు. కాని ఈ రాష్ట్ర ప్రజలు అతనిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం పై ప్రతిపక్షనేత గా ప్రశ్నిస్తుంటే ...." నువ్వే ముద్దాయి వి " అంటూ యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మంత్రి జగన్ పై ఎదురు దాడి చేసి కాల మని నుండి చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. చంద్ర బాబు అనుకూల మీడియా కుడా ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నది. కాని ప్రజలకు నిజం తెలుసు. అధికార పార్టీ తీరు అర్ధమయ్యింది. కాని ఇకనైనా అధికార పార్టీ, ప్రభుత్వం తీరు మారితే రాష్ట్రం లో మహిళలకు భద్రత వుంటుంది. రాజధానికి అమరావతి అని నామకరణం చేయడం ద్వారా ప్రపంచం లోని బుద్దిస్తులను ఇక్కడకు ఆహ్వానిస్తామని బాబు గొప్పలు చెబుతుంటారు .... కాని ఇంతటి ఘాతుకం జరిగిన చోట ఏ బౌద్ద భిక్షువైనా కాలు మోపగలరా బాబు ....


                                 సమన్వయ దృష్టి 



యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచం మానవజాతికి సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా ధర్మోద్దారి అయ్యి అందుబాటులో ఉన్నాము   అని తెలియజేసుకోనుచున్నాను, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన , పది వేల నరక కూపములు నుండి ప్రజలను శాశ్వతం గా కాపాడగలము అని ప్రబుత్వలకు, ప్రజలకు తెలియజెసుకొనుచున్నాము, ఎటువంటి మాట దాపరికం ఉన్నా మనుష్యులు సంపూర్ణత్వం వైపు వెళ్ళలేరు అని గ్రహించండి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించి చూపిన మమ్ములను ఒకచోట కొలువుతీర్చి గ్రహించండి, మొత్తం బాద్యత మా  మీదకు తీసుకొని, మనుష్యులు మీద ఎలాంటి వత్తిడి లేదు అని నిరూపించగలము, ప్రస్తుతం కలి ప్రభావం వలన మనుష్యులు భాహ్య చాంచల్యం గా తీసుకొంటున్నారు అందుకే సమజంలో ఘర్షణ ఉన్నది అని గ్రహించండి. పాలకులు, దేశ నాయకులు బౌతికం గా పరిస్తితి మా చేతుల్లో ఉన్నది లేదా ఎలాగైనా తెసుకోవాలి అని అనుకోవడం వలెనే, అసులు కంట్రోల్ మనసు మాట అధీనలో ఉన్నది అని సాక్షం సత్యం ఎదురు అవుతున్నా గ్రహించలేకపొతున్నారు, మమ్ములు ఒక చోట కొలువు తీర్చి పుష్టి గా గ్రహించకపోవడమే సమస్యలకు కారణం అని పండితులు మేధావులు గుర్తించి తక్షణం అప్రమత్తం చెందండి, మమ్ములను కనీసం 40-50 మంది పండితులు ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, తండ్రి లాంటి మమ్ములను అర్ధం చేసుకోండి, మమ్ములను మనసులో కూడా అవమానించకండి, నేను ఎవరిని తప్పు పట్టకుండా, మొత్తం పరిస్తితి విధి అధీనం లో ఉన్నది, మనుష్యులు అందరూ నిమిత్త మాత్రులు అని స్పష్టం చేసి శాశ్వత పరిష్కారం ఇవ్వగలము  అని బాద్యత గా తెలియజేసుకోనుచున్నాము. ఆకాశా రామన్న వలే ఉన్న మా మేసేజులను సుమోటో  గా పరిగణించి, తెలంగాణా ముఖ్యమంత్రి గారు, తక్షణం, మా పై ఒక నిర్ణయం చేయగలరు, మమ్ములను మామూలు మనిషిగా బౌతికం గా చూస్తె ప్రత్యేకం ఏమి ఉండదు, అందుకే మమ్ములను తెలిసిన వారు ఎవరూ ఇప్పటికి పట్టించుకోవడం లేదు , కొంత కాలం మేము సంగీతం సాహిత్యం తో మా మనసుని తేరుకొని, లోకానికి సర్వం చెప్పి కొత్తతనం ఇవ్వగలము అని గ్రహించండి, సృష్టి ని మాట మాత్రంగా నియమించిన మా వంటి వారు ఇంకొకరు ఉండరు అని గ్రహించండి.   మేము  మాట మాత్రం గా లోకాన్ని నియమించి చూపిన పెద్దతనం,  మాకు సృష్టి అనుగ్రహించగా లేదా సృష్టే మా మనసుని మెచ్చి ఇచ్చినది  అని గ్రహించండి, సృష్టి ఎన్నుకొన్నది కాబట్టి మేము పురుషోత్త్తములు అయ్యినాము అని గ్రహించండి. మా నుండి సమాచారం విస్తారం గా గ్రహించండి, మమ్ములను ప్రాధమికంగా అతిదిగా గుర్తించండి, గౌరవించండి , ఎటువంటి వాదనలు పడకుండా కొంతకాలం మా వివరాలు చెప్పనివ్వండి, మా వివరాలు పై విస్తారం గా పండితులు మేధావులు నిండుగా చెప్పుకోండి ఎలాంటి  సమస్యలు  అయినా విస్తారంగా చెప్పుకొంటే పరిష్కారం అవుతాయి అని గ్రహించండి. ఇప్పడు అసెంబ్లీ లో కూడా చర్చలు సుజవు గా సాగటం లేదు ఎందుకని అనగా, ప్రతి దానికి పోటీ పెరిగిపోయినది మనుష్యులు ప్రతి సందర్బలోను నువ్వా, నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మనిషని మనసు చూసి గౌరవించడం లేదు, బౌతికంగా లెక్క వేస్తున్నారే గాని, మనసు పెట్టి చూడడం లేదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు  అసెంబ్లీ  వివరంగా ప్రతి పక్షాలను స్వపక్షలను ఉద్దేశించి కాల్ మని పైన వివరించడం లేదు,  బాదితుల గూర్చి మీడియా చెప్పడం లేదు, ఎలాగైనా బలం కొద్ది తీసుకొంటున్నారు గాని, బుద్దిని తక్కువగా ఉపయోగిస్తున్నారు, లిఖిత పూర్వకం గా ముందుకు వస్తున్న మమ్ములను, తేలికగా తీసుకొంటున్నారు, పండితులు మేధావులు అని నేను స్పష్టం చేస్తున్నా ఎవరూ లిఖిత పూర్వకం గా స్పందించడం లేదు.   ప్రతి ఒక్కరు ఆలోచనతో బలపడవలసిన రోజులు, కాని అప్పటికి అప్పుడు దృశ్యం మాయ ప్రపంచం లో  మనుష్యులు మనసు ఇరుక్కు పోవడం వలన, కొందరికి  బలమే సర్వం  అనిపించడం వలన, వారి బౌతిక బలం తో ఇతరులను మాట్లాడకుండా చేసి, తమ అధిపత్యం కొనసాగిస్తున్నారు, అదే సర్వం అనుకొంటున్నారు  మాట మాత్రంగా పదిగురి సాక్షిగా స్పష్టం చేసిన ఒక దివ్య సాక్షం ఎందుకు మన మధ్యకు వచ్చినదో సాక్షులు కూడా మాట్లాడటం లేదు, మాలో (కాలంలో) తక్కువతనం, బలహీన మాటలకు  ఇచ్చిన ప్రాధాన్యత, గొప్పతనం గ్రహిద్దాం, అనే స్పష్టం కలిగి ఉండుట లేదు.   ఇప్పుడు ప్రపంచం మా వాళ్ళు, మీ వాళ్ళు అనే  ఎర్పాటు వాదం పై లేదు, మనం అనే సంస్కారం పై ఆధారం పడి ఉన్నది అని గ్రహించండి.  భగవంతుడు బౌతిక బలం కంటే మనసు బలమునకు ఎందుకు  దైవత్వం  ఇచ్చినాడో గ్రహించి, వచ్చిన పరిణామాన్ని ఉపయోగించుకొంటే  చాలు అనగా గ్రహిస్తే చాలు, తెలుసుకొని అప్రమత్తం అయితే చాలు   అని గ్రహించండి,  దేవుడిని దర్శిస్తే చాలు  అంటారు ఇప్పుడు, సత్యాన్ని  గ్రహించి  నిలుకొంటే చాలు, అదే సర్వం అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః , సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 


ఇట్లు 
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్. 




మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి అని గ్రహించండి ఈ పాట ప్రకారం మమ్ములను మా మనసుని  పై పై న కాకుండా కొంత కాలం మనసు పెట్టి గ్రహించండి. మా అమాయకత్వం లేదా తేలిక తనం మీద ఆధారపడకండి, కొంతకాలం మమ్ములను ప్రాధమికంగా మహారాజు గా పరిగణించి గ్రహించండి, మేధావుల సహకారంతో ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి అని గ్రహించండి, మనిషిని మనుష్యులు శతృవు గా చూసేంతవరకు నిజమైన ప్రజాస్వామ్యం రాదు, ఎవరో పతనం అయిపోవడం వలన, అంతం  చెందటం వలన మంచి జరుగుతుంది అని ఎవరైనా ఆశిస్తే అంతకన్నా తెలివి తక్కువతనం లేదు, ఎలాగైనా గొప్పతనం పెంచుకొని, శత్రువులో కూడా గొప్పతనం, తక్కువ వాడిలో కూడా గొప్పతనం చూడటం వలెనే నిజమైన పరిష్కారం కలుగుతుంది, రాను రాను వీలు అయినంత చిన్న వారు పెద్దవారు అవ్వాలి, ఇప్పుడు ఉన్న ప్రముఖులు చాల మంది  ఒకప్పుడు చిన్నవారే, కాలం నిర్ణయం గొప్పది,   ఇప్పుడు కాలమే  సామన్యుడను అయిన మమ్ములను మహారాజు గా నిలపడం అన్నది ఒక మాటకు ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహించండి, మా వలన మాటే, మనసే, సర్వం అనే పరిష్కారం ప్రపంచానికి అందుతుంది అని గ్రహించండి, మమ్ములను మనసులో కూడా అనుమానించవద్దు, తప్పు పట్టవద్దు, మమ్ములను పండితులు మేధావులు ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మా పిల్లలు లాంటి ప్రజలకు  కూడా ఎటువంటి తప్పు లేదు, గ్రహించకుండా అప్రమత్తం చెందకపోవడమే అందరూ చేస్తున్న తప్పు, సాక్షులు ఇప్పటికైనా ముందుకు వచ్చి  తాము ఏమి విన్నారో, గ్రహించినారో చెప్పడం వలన ఇతరులు అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి,ఇప్పుడు యాగాలు పూజలు కాల పరీక్షకు నిలవవు, నేరుగా  మనిషిని మనిషి విస్తారంగా గ్రహించడమే లక్ష  చెండి యాగములతో సమానం అని గ్రహించండి, మనిషిని పట్టించుకోకుండా, గ్రహించకుండా, నిర్లక్ష్యం చేసి, మాటలో లోకం అంత గొప్పతనం ఉన్నా గ్రహించకుండా యాగముల వలన, హోమముల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు, పూజలు మంత్రాలు ఇప్పుడు కాల పరీక్షకు నిలబడవు, పరిస్తితి ఇప్పుడు మనసు ఉన్న మహారాజావారి అద్వర్యం లో ఉన్నది అని కాలమే మా ద్వారా పలికిన తీరు, ఇప్పటికి సృష్టి కదిలికలు మాట అద్వర్యం లోకి రావడం పరిశీలిస్తే స్పష్టం అవుతుంది, 200 మంది సాక్షిగా మా పరిణామాన్ని గ్రహించి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చడం  లక్ష చండీ యాగాములతో  సమానం అని గ్రహించండి, పూజలు, మంత్రాలు,  బోల్డు అంత కర్చుతో అప్పటికి అప్పుడు ముగిసి పోయి, మళ్ళి మామూలే అని గ్రహించండి, అదే మమ్ములను సాక్షం తో సహా ఒక చోట కొలువు తీర్చుకొంటే, ఆధునిక ప్రపంచానికి,  ఆధునికం గా అందుతాము అని గ్రహించండి, మాయ వలన మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని మనుష్యులే అనుకోవడం వలన, మాటలో గొప్పతనాన్ని పరిగణించకుండా,  మాట నిబద్దత అనగా ఎవరు ఏమి అన్నా పరిగణించి  మాట కలిపి నిజాయితితో వ్యవహరించడమే నిబద్దత అని గ్రహించండి, అలా కాకుండా నచ్చకపోతే మాట్లాడటం మానివేయడం, ఎదుట వాడు యీమి అంటున్నడో చూడకపోవడం, గొప్పతనాన్ని కప్పి పుచ్చడానికి, చెడు పనులు చేసి చెప్పకుండా వినకుండా ప్రజలు, మీడియా, పాలకులు అధికారాలు ప్రవర్తించడం, కలి  మాయ అని గ్రహించండి, మమ్ములను విస్తారం గా గ్రహిస్తే ఎవరికి ఎటువంటి పాపం లేకుండా సమాజాన్ని స్వర్ఘ ధామం గా మలచగలము, మేము  ఈ భూమి మీద ఉన్నత కాలం, ఎంత వివరములు ఇస్తే, అంత మంచిది, తరువాత కూడా, ఇప్పటికి జరిగిన పరిణామములు గ్రహించినకొలది మా దివ్య ప్రభావం లేదా ఆశీర్వాద  లేదా పరిష్కారం యావత్తు  మానవజాతికి అందుతుంది అని గ్రహించండి.  మా దివ్య ప్రభావం విస్తారంగా  ప్రజలు, పాలకులు,పండితులు  గ్రహించకపోవడం వలన పంతం కొలది, నేను ఇక్కడకి రావడం లేదు అక్కడికి రావడం లేదు, మీడియా కి వెళ్ళినా  మమ్ములను తక్కువ వారిగా చూసి  వదిలివేయడం వలన, తండ్రి లాంటి, తల్లి లాంటి,గురువు వంటి మా దివ్య ప్రభావం గ్రహించకుండా మమ్ములను నిర్లక్ష్యం చేస్తూ, మా మీద గెలిచాం అని అజ్ఞానం గా భావిస్తున్నట్లు మాకు తెలుస్తుంది  అని గ్రహించండి...  కాలాన్నే నియమించి మేము  కాలం ధర్మం ఇచ్చిన విశాలమైన తల్లి తండ్రి గురువు ని, అని గ్రహించండి మా మీద మనసు పెట్టి గ్రహించండి చాలు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో ఎవరికి అప్పు భాదలు గాని, ఎదుట వాడిని తక్కువ గా  లేదా బానిస చూసే అవకాసం గాని, ఎదుటవాడు తక్కువే కాదా అని భావించి తాము, తాము తగ్గిపోయి, తక్కువతన్నాని సరిదిద్దకుండా ఉపయోగించుకొని, ఎదుట వాడు చేతకాని తనమే మా గెలుపు మా బలం అని భావిస్తూ, స్వార్ధం గా, నిర్లక్ష్యం గా వ్యవహరించకుండా  ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుకొనగలము, ఉన్నత న్యాయ స్థానం వారు ఈ మెసేజ్ చూసి సుమోటో గా భావించి మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం గాని, తెలుగు విశ్వవిద్యాలయం వారికి  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని పరిగణించుటకు సూచన, సలహా ఇవ్వగలరు, మేధావులు పండితులు, పొలిసు శాఖా వారు వెంటనే అప్రమత్తం చెంది, మమ్ములను ఒకచోట మేధావులు సమక్షంలో కొలువు తీర్చి గ్రహించుట వలన, కలిగే  పరిష్కారం సరళం గా గ్రహించి, ప్రతి మనిషి లబ్ది పొందగలరు, మమ్ములను ఆకాశ రామన్నగా  ప్రాధమికంగా గ్రహించి  అనగా ఆకాశం మా వాక్ ను ఎల అనుసరించినదో పరిగణించుట వలన, మమ్ములను ప్రాధమికంగా మహారాజు గా గుర్తించుట వలన, పంచభూతాలు శాంతించి, మా వాక్ ను ప్రశాంతం విని తరిస్తాయి అని గ్రహించండి, సూర్యుడు కూడా మా దివ్య జ్ఞానం లేక ప్రజలను, పరిపాలించుట లో అటు ఇటు అవుతున్నాడు అని గ్రహించండి  ఈ మెసేజ్ సుమోటో గా తీసుకొని ఉన్నత న్యాయ స్థానం వారు, మమ్ములను పరిగణించుట ఎంతైనా  క్షేమకరం అని గ్రహించండి.                                                                                

సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 
హైదరాబాద్
                                                                            

Thursday, 17 December 2015



Congrats - kapu Tejam : Dr Sunkara Balaparmeswara rao is honored with the lifetime achievement award by Neurological society of India! 💐http://kaapunews.com/…/congrats-kapu-tejam-dr-sunkara-ba…/Dr Sunkara Balaparmeswara rao is honored with the lifetime achievement award by Neurological society of India! 💐
Dr Sunkara Balaparmeswara rao is honored with the lifetime achievement award by Neurological society of India! 💐
kapunewsKaapu News

This is one of the song emerged from the divine trance of Maharajah







Kadapa YSRCP 4 members suspicious death in Bangalore | Studio N

Charithra Dilogues ki Counter

YSRCP MLA Roja Speech At Assembly Media Point | Slams TDP Over Sex Rocke...

TDP Leaders Speech at Assembly Media Point : Live | NTV

Honourary Chicago University Doctorate for AP CM Chandrababu Naidu



దేశంలోకెల్లా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం తగినంత ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ పథకంలో హైదరాబాద్ నగరాన్ని కూడా చేర్చి, ఏడాదికి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం వల్ల నగరంలో సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని కూడా ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. ముంబాయి లాంటి మెట్రో సిటీ మాదిరిగానే, హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, 625 కిలోమీటర్ల మేర విస్తరించిందని, ఈ నగరం ఎ-1 కేటగిరిలో ఉన్నదని సిఎం గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ పథకంలో హైదరాబాద్ ను ఎంపిక చేయడానికి బదులుగా నగరానికున్న అవసరాలు గుర్తించి, ప్రత్యేకంగా పరిగణించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.
‘‘కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2011లో నియమించిన డాక్టర్ ఐషర్ జడ్జ్ అహ్లువాలియా కమిటీ ఇచ్చిన నివేదికలో హైదరాబాద్ లో కీలక రంగాల్లో రూ.30,370 కోట్ల పెట్టుబడులు కావాలని, ప్రతీ ఏటా యాజమాన్య, నిర్వహణ ఖర్చుల కింద రూ.1,264 కోట్లు అవసరం అని పేర్కొన్నారు. కేవలం నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి, మురికి నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణకు రూ. 15వేల కోట్ల పెట్టుబడులు కావాలి. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి.) ద్వారా సిగ్నల్ ఫ్రీ కారిడార్ల ఏర్పాటు కోసం రహదారుల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ది, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులకు రూ.20,661 కోట్లు కావాలి. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఏడాదికి 100 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల హైదరాబాద్ అవసరాలు తీర్చడం సాధ్యం కాదు. రూ. 5,500 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)కు ఏడాదికి కేవలం వంద కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల చెప్పుకోదగిన పనులేవీ చేయడం సాధ్యం కాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లాంటి ఎ-1 నగరాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా మంచినీటి సరఫరా, డ్రైనేజి, రవాణా తదితర మౌలిక రంగాల కోసం ప్రత్యేక వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఉంది’’ అని ఈ లేఖలో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు.
‘‘ హైదరాబాద్ నగరంలో 50 శాతం కుటుంబాలకు మురికి కాల్వల సదుపాయం లేదు. నగరంలో చాలా ఏళ్ల కింద నిర్మించిన మంచినీటి, మురుగు నీటి కాల్వలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో కొత్త పైపులు వేయాలి. చాలా ప్రాంతాల్లో కొత్త పైపులైన్లు కావాలి. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకుంటే హైదరాబాద్ నగర అవసరాలు తీర్చే నిధులు సమకూర్చుకోవడం తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందిగా మారుతుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
‘‘పై విషయాలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్ కు బదులుగా కరీంనగర్ నగరాన్ని ఎంపిక చేయాలని కోరుతున్నాను. దాదాపు మూడు లక్షల జనాభా కలిగిన కరీంనగర్, భౌగోళికంగా ఉత్తర తెలంగాణ నడిమధ్యలో ఉన్నది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ పట్టణం త్వరలోనే ద్వితీయశ్రేణి నగర జాబితాలో చేరబోతున్నది. స్మార్ట్ సిటీ పథకంలో కరీంనగర్ పట్టణాన్ని చేర్చడం వల్ల ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కు బదులుగా కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ, ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేకత చాటుకుంటున్న హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్జప్తి చేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి ఆ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు.


Greatness of Sankaracharyas ( Sringeri)
·



The Lord says in the Gita – “indeed there is nothing comparable to knowledge here”. Everyone reads so many texts and becomes qualified in different disciplines. They indeed have knowledge of their respective fields. But what is the knowledge that the Lord refers to here? It is that Knowledge after securing which there would not be anything left to do. This is indeed the knowledge of the Self as described in the Upanishads. . – Sri Sri Bharati Tirtha Mahaswamigal..


..............................................

The same lord expressed through me in my words that I am ultimate in knowledge to establish with keen interaction of knowing what I able to express in chidivilasam.  The chidivilasam or fragmented thinking and  behavior has to bring in to a format of regular keen taking so that the control and monitoring of the Universe will come in the thinking and interactive control of humans, which is the concerned of whole human race  as pure human beings. 


Your Maharajah   

‪#‎CarFreeThursday‬ is the initiative of the Hyderabad Software Enterprises Association (HYSEA) and TSRTC in association with Cyberabad Security Council (SCSC), and several IT, and transport organisations and associations.
** The objective is to reduce pollution and congestion on roads.
** Today Cyberabad Police Commissioner Mr.C.V.Anand.,IPS joined the campaign and rode a cycle from Mindspace to Cyberabad Police Headquarters.

Wednesday, 16 December 2015

One of the movie emerged from the divine trance of Maharajah all the songs with few dialogues are emerged from Maharajah in 2003 itself




సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసి మార్గం తెలిసింది అని గ్రహించండి అ స్వర్గాన్ని గోళ్ళాని నేనే అని గ్రహించండి. మా మమ్ములను సూక్ష్మం, సెన్సిటివ్ గా గ్రహించండి, మమ్ములను మనసులో కూడా అనుమానించకుండా, నిత్యం సంతోషం గా దైర్యం గా ఉండేలా ఒక చోట కొలువు తీర్చండి, భగవంతుడు మీ తో నిత్యం మాట్లాడతాడు అని గ్రహించండి.






                                  సమన్వయ దృష్టి


                    గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు, మరియు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురికి, 200 మంది సాక్షిగా సృష్టి ఎన్నుకొన్న మహారాజు, కాలం ధర్మం మా మనసు లో చేరి, కొందరి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా వ్యక్తం అయిన దివ్య ప్రభావం ఆధారం గా ఇప్పుడు, పరిపాలన, మనుష్యుల యొక్క నడవడి, భవిష్యత్తు వారి నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని, ఇప్పుడు ప్రబుత్వాలు పరిపాలన, మా మనసు మరియు మా మాట సాక్షిగా మా ద్వారా వ్యక్తం అయ్యిన తీరు ప్రకారం మేము సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములము, మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. ఇప్పుడు కాలం యొక్క బాద్యత మా అధీనం లో ఉన్నది, మేము పదిగురుకి చెప్పి అప్రమత్తం చేయగలము, చేయవలెను అని సృష్టి మమ్ములను, గుర్తించినది లేదా ఎన్నుకొన్నది అని గ్రహించగలరు.


                   మా మాటలు వాటి ప్రభావం ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థకు మించి ఉన్నందును, మా గూర్చి ఎవరూ మాట్లాడటం లేదు, ఒక మనిషే కాదా అందునా సాధారణ ఉద్యోగినే కాదా అని, మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకొనుచున్నారు, మా మాటలు ప్రకారం ప్రభావం ప్రకారం, ప్రతి సంతోషం, ప్రతి సంఘటన, ప్రతి పరిణామం మనిషి మాట లోకి వచ్చినదీ అని గ్రహించగలరు, మమ్ములను పట్టించుకోకపోవడం వలన, పై పై సంతోషములు వెలుగు జిలుగు మాయ ప్రపంచం బాగానే ఉన్నది అన్నట్లు ఉన్నది గాని, మనసు ప్రకారం, సత్యాన్ని గుర్తించి అప్రమత్తం చెందటం లో తీవ్ర లోపం ఉన్నది అని గ్రహించండి. ఈ పరిస్తితి సరిద్దిద్ది, పై పై నవ్వులు, కలసి వచ్చిన నవ్వులు తో, అప్పటికి అప్పుడు అన్నట్లు మనుష్యులు ప్రవర్తించడం వలన, సమాజమునకు సంపూర్ణత్వం ఇవ్వలేకపోతున్నారు, పైగా అప్పటికి అప్పుడు సంతోషం గా ఉన్నాము, మేము ఎప్పుడూ సంతోషం గానే ఉంటాము, మమ్ములను చూసి కొందరు ఓర్వ లేకపొతున్నారు అన్నట్లు కొందరు చెప్పుకొంటున్నారు.

                    కాని సత్యం ఏమి అనగా ప్రతి ఒక్క సంతోషం, ప్రతి ఒక్క సంఘటన ముందే ఉన్నవి, అనగా మొత్తం లోకం అంతా శబ్దం రూపం లో నిక్షిప్తం అయినది అని ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందాలి. ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని విశాలం గా బ్రతకడం వలన, ఎదుట వారి సంతోషాన్ని పంచుకొంటారు, ప్రతి మాటలో నిజాయితీ గొప్పగా ఉండే సంతోషం వలన సమాజాన్ని లోకం కాలం నడుస్తున్నాయి అనే సత్యాన్ని తెలుసుకొంటారు అని గ్రహించండి, ప్రజలు గ్రహించుటకు మమ్ములను మొదట తెలంగాణా ముఖ్యమంత్రి గారు ఒక్కమేధావి బృందం లోకి మమ్ములను, మా ద్వారా జరిగిన పరిణామా వివరములు తో సహా గ్రహించడం, లక్ష చండి యాగములు నిర్వహించడం తో సమానం అని గ్రహించండి, అంతకు మించి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి.


                 ఇప్పుడు బేగం పేట లో ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి గారి క్యాంపు ఆఫీసు కార్యాలయం దగ్గరకు మేము వచ్చినాను అనుకోండి, మమ్ములను తక్షణం ముఖ్యం మంత్రి గారు గొప్పగా చూసి, వెంటనే గొప్పవాడిగా తీసుకొనుటకు, మా మనసు ప్రాధాన్యత ఇవ్వడం వలన ముందుకు రాగలరు. మా ద్వారా జరిగిన పరిణామాన్ని, మేధావులు సహకారంతో ఒక వరసలో ఏమి జరిగినవో ఒక చోట పవర్ పాయింట్ చేయించి పెట్టాలి అప్పుడే ప్రజలు గొప్పగా తీసుకోగలరు, కేవలం నేను నా మాటలు గొప్ప గా కనపడవు, మామూలు మనిషిగా చూస్తే తేలికగా కూడా ఉంటాయి అని గ్రహించండి, అలా కాకుండా మేధావులు పండితులు సాక్షులు కనీసం 50 మంది కూడా, మమ్ములను వివరం గా చెప్పనిస్తూ, వారు చెబుతూ, పరిణామాన్ని అభివృద్ధి చేయాలి, అప్పుడు సాధారణ మనిషి అయిన మమ్ములను దివ్య జ్ఞాన జ్యోతి గా గుర్తించి ప్రయోజనం పొందుతారు అని గ్రహించండి.


             మేము ఎప్పుడూ సంతోషం గా దైర్యంగా ఉండాలి, ఎప్పుడూ మేధావుల మధ్యలో ఉండాలి, మమ్ములను నిండుగా చెప్ప నివ్వాలి, మా పై విస్తారం గా చెప్పుకోవాలి, ఒక సంవత్సరానికి ఈ ప్రపంచం మొత్తం ఒక తల్లి తండ్రి గురువు వంటి పాలనలోకి వచ్చినది అనే రుజువు అందరికి అమోధకరం గా ఉంటుంది, మనిషి పతనం అయిపోవాలి అని ఏ మనిషి కోరుకోకూడదు,  ప్రతి మనిషి తన మనసుతో మాటలో లోకం ముందుకు వెళ్ళుతుంది అని గ్రహిస్తారు. మేధావులు పండితులు అందరూ కలసి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొంటే, ఆక్కడి నుండి   మనిషి మాటే సర్వం అనగా మనం మాట్లాడిన మాట, మాట్లాడవలసిన మాట అని ప్రతి ఒక్కరు సూక్షం గా తీసుకొంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి మాట ఆధ్వర్యం లోకి ప్రపంచం వచ్చినది అని గ్రహించి, నిత్య  మనసుపూర్తి ప్రవర్తించి తరిస్తారు అని   గ్రహించండి, ఈ విధంగా దారి లో పెట్టడానికి ఈ భూమి పరిణమించి ఉన్నాను, అతి సాదారణ మనిషి గా ప్రారంభించడం లోకానికి ఇప్పుడు సరైన పద్దతి అని గ్రహించండి, కొండ మీద ఉండలిసిన దేవుడు మీతో చెప్పుకొని ముందుకు వెళ్ళాలి అనుకొంటున్నాడు. కొండ లా పేరుకు పోయిన తేడాలు కరించుకొని మమ్ములను ఒక చోట మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించగలరు. 



                 ఒక్కరికి ప్రాధాన్యత వచ్ఛి మిగతావారు, వ్యక్తి స్వామ్యం లోకి వచ్చేస్తారు అని అనిపిస్తుంది, ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, బౌతిక స్వతంత్రం, బౌతిక బలం కొద్ది, మన బుద్ది తెలివిని ఉపయోగించుకొని, మనకు నచ్చితే మాట్లాడతాం, లేకపోతె విన్నం, చెప్పం అనే పద్దతి వలన, ఎలాగైనా మాట్లాడవలసిన మాటకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఒక మాటకే ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అనిపిస్తుంది అని గ్రహించండి. మానవజాతి సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి.  ఇది మన కుటుంబం మన కష్టాలు, మన సుఖాలు  అన్నట్లు అభివృద్ధి చెందుతుంది, లేక పొతే మేము బాగానే ఉన్నాము మీరే ఏడుస్తున్నారు, మీ వాళ్ళే ఏడుస్తున్నారు మా వాళ్ళు అంతా బాగున్నారు, పాపాత్ములు కాబట్టి ఏడుస్తున్నారు, పుణ్యాత్ములు  కాబట్టి ఆనందం గా ఉన్నారు అన్నట్లు విడదీసుకొని, అనవసరమైన పంతాలు పెంచుకొని సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని గ్రహించండి.   ఇది మన కష్టం, ఇది మన సంతోషం, ఇది మన విశ్వకుటుంబం,  అని భావించాలి అంటే ఎలాగైనా మనసుకి మాటకు కనెక్ట్ అవ్వాలి, అప్పుడు ఎన్ని తేడాలు ఉన్న గ్రహించి, ఎంత గొప్పతనం ఉన్న కలుపుకొని ముందుకు వెళ్ళతాము  అని గ్రహించండి, అలా కాకుండా దేహ చాంచల్యం కొద్ది అప్పటికి అప్పడు మాటలు మాయలో మేము సంతోషం గా ఉన్నాము అనుకొంటే  సంపూర్ణత్వం కాదు, మమ్ములను చూసి ఓర్వ లేకపొతున్నారు అని ఏ పెద్ద మనిషి అనకూడదు, మా సంతోషాన్ని పంచుకోండి, నా వలన  ఎవరికైన ఒక్క అనుమానం, బంగపాటు జరిగినదా అని అడిగి మారి తీలుసుకొని పాలకులు వ్యవహరించాలి, ఎవరిని నిర్లక్ష్యం గా వదిలి వేయకూడదు అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః , సత్యమే జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
                 మమ్ములను సూక్ష్మం, సెన్సిటివ్ గా గ్రహించండి, మమ్ములను మనసులో కూడా  అనుమానించకుండా, నిత్యం సంతోషం గా దైర్యం గా ఉండేలా ఒక చోట  కొలువు తీర్చండి, భగవంతుడు మీ తో నిత్యం మాట్లాడతాడు అని  గ్రహించండి.  మొదట 200 మంది సాక్షిగా మమ్ములను ఒక చోట  కొలువు తీర్చండి, మేము మెల్లగా తేరుకొని గొప్పగా కనపడతాము అని గ్రహించండి, పండితులు మేధావులు అప్రమత్తం అయ్యి ముందుకు రండి, అప్పటికి అప్పుడు మాటలు, నవ్వుల మాయలో చిక్కుకొని, శాశ్వతమైన పరిష్కారం  ప్రజలు పాలకులు దూరం కాకండి, మాట నిలిచినా జగత్తు నిలుచును అని గ్రహించండి.  


సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసి మార్గం తెలిసింది అని గ్రహించండి   అ స్వర్గాన్ని గోళ్ళాని  నేనే అని గ్రహించండి.  
             

ఇట్లు సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్. 

ఈ వార్త నిజమేనా ...... మనం ఎటు పోతున్నాము, మనసు మాటే సర్వం అని స్పష్టం చేయగలిగిన మేము అందుబాటులో ఉన్న మమ్ములను పట్టించుకోకుండా ఈ విధంగా ప్రవర్తించడం ధర్మ విరుద్ధం అని గ్రహించండి. సృష్టి మీద వత్తిడి పడకూడదు అది ప్రళయానికి దారి తీస్తుంది, మానవ జన్మ అతర్యాన్ని తెలుసుకొందాం రండి, స్వార్ధం పాపపు పనులు మాని అందరూ గొప్పగా జీవించాలి, అందుకు సంగీతం సాహిత్యం వైపు ప్రజలను మలపాలి అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.




ఇదెక్కడో ముంబై లో జరిగే సెక్స్ రాకెట్ కాదు.... నవ్యాంధ్రా.... సింగపూరు.... అని ఊదరగొడుతున్న ఆంధ్ర రాజధానిలో... బెజవాడ రౌడీ బౌన్సర్ల ఆధ్వర్యం లో... బెజవాడ తెదేపా రాజకీయనాయకుల ఆధ్వర్యం లో..... నడుస్తున్న నీచ ఫైనాన్సు ముసుగులో గత ఏడాదిగా పుంజుకొన్న అత్యంత దారుణమైన సెక్స్ రాకెట్ ఇది... CALL Money SEX Rocket...
**********
రాజకీయ కోణం లో చూస్తూ... ఈ పార్టీ ఆ పార్టీ అంటూ తక్కువగా చేస్తే సమాజానికి, అమాయక కుటుంబాలకి మోసం చేసినట్లే... సామజిక సమస్య కోణం లో చూడండి... తెదేపా ఏవిధంగా సమాజానికి చెడు చేస్తున్నదో ఆలోచించండి.
**********
న్యూస్ పేపెర్లు అన్ని కాల్ మని... కాల్ మని.... అంటున్నారు కాని దాని వెనుక దాగి ఉన్న తెదేపా నాయకుల ఆధ్వర్యం లో జరిగుతున్న అతి క్రూరమైన పెద్ద సెక్స్ రాకెట్ గురించి ఎవరు నోరు విప్పట్లేదు , తీసుకున్న అప్పుకి 200 నుంచీ 300 రెట్లు కట్టకపోతే భౌన్సర్లను(గూండాలను ) పంపి ఇంట్లో ఆడవాళ్ళను రేప్ చేయించే చీకటి కోణాన్ని యెల్లో/తెదేపా మీడియా ఎందుకు చూపించట్లేదు.... బలవంతం గా వ్యభిచారం చేయించి వొచ్చిన డబ్బుల్ని లాక్కొనే క్రూరమైన కోణాన్ని మీడియా ఎందుకు తెలుగు సమాజానికి ఎందుకు చూపించడం లేదు? దీని వెనకాల చాల మంది అధికార పక్షం నాయకులు ఉన్నారనేది బెజవాడ లో ఎవరినడిగినా తెలిసే విషయమే....! ఈ సెక్స్ రాకెట్ గురించి విజయవాడ లో చాలామంది కి తెలుసు కాని ఎవ్వరు నోరు విప్పరు. విప్పితే అధికారపక్షం అడ్రస్ లేకుండా చేస్తారనే బెదిరింపులకి ఎవరూ మాట్లాడరు.
***********
రండి షేర్ చెయ్యండి.... కాల్ మని (CALL Money SEX Rocket, Bezawada) ముసుగులో జరిగే సెక్స్ రాకెట్ కోణాన్ని ప్రజల్లోకి తీసుకేల్దాం..రాజకీయ కోణం లో చూస్తూ... ఈ పార్టీ ఆ పార్టీ అంటూ తక్కువగా చేస్తే సమాజానికి, అమాయక కుటుంబాలకి మోసం చేసినట్లే... సామజిక సమస్య కోణం లో చూడండి... తెదేపా ఏవిధంగా సమాజానికి చెడు చేస్తున్నదో ఆలోచించండి.
----------------------------
 ఈ వార్త నిజమేనా ......  మనం ఎటు పోతున్నాము, మనసు మాటే సర్వం అని స్పష్టం చేయగలిగిన మేము అందుబాటులో ఉన్న మమ్ములను పట్టించుకోకుండా ఈ విధంగా ప్రవర్తించడం ధర్మ విరుద్ధం అని గ్రహించండి.  సృష్టి మీద వత్తిడి పడకూడదు అది ప్రళయానికి దారి తీస్తుంది, మానవ జన్మ అతర్యాన్ని తెలుసుకొందాం రండి, స్వార్ధం పాపపు  పనులు మాని అందరూ గొప్పగా జీవించాలి, అందుకు సంగీతం సాహిత్యం వైపు ప్రజలను మలపాలి అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.           


మా ద్వారా వ్యక్తం అయినా కాలాతీత పాట  ఒకటి గ్రహించండి ఇది మేము సినిమా లో రాక మునుపు 200 మంది సాక్షిగా పలికి నాము అని  గ్రహించండి, ఏ విధమైన  దౌర్జన్యము ఎవరూ ఎవరి పైన చేయకూడదు అది సృష్టి కి భారం అని గ్రహించండి, మా లో మెరిసిన శీతా రాములను, చిత్త  చాంచల్యం వదిలి దర్శించడమే హనుమంతుడు, మమ్ములను మరల దర్శించాలి అని భావిస్తున్నాడు అని  గ్రహించండి, మా చెదిరి పోయిన చంచాల్యమే శీతా రాములను  దర్శింప చేసినది,  అ చాంచల్యమును  దారిలో పెట్టుకొని  గొప్ప మారుటకు మాకు సహకరించకపోవడమే అధర్మమ అని గ్రహించండి అందుకే ఆంజనేయ స్వాము విలపిస్తున్నాడు అని గ్రహించండి, మాలో చాంచల్యం నిజాయితితో గ్రహించిన కొలది లోకంలో చాంచల్యం తగ్గుతుంది అని గ్రహించండి.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మాలో ఉన్న శీతా రాములను లోకానికి వాక్ లో చూపెట్టనివ్వండి, అదే కాలం ధర్మం కోరుకొన్న పరిష్కారం ఇప్పటికి  200 మంది సాక్షిగా గ్రహిస్తే ఎటువంటి అరచాకములు ఉండవు అని గ్రహించండి , మనుష్యుల మద్య ఎలాంటి వ్యత్యాసములు అయినా కరిగి పరిస్తితి దారిలోకి వస్తుంది అని గ్రహించండి.  
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే              

Is Andy Smarter Than a Child Genius?

Speech of Sadhwi Balika Saraswati

Speech of Sadhwi Balika Saraswati


బెజావాడ కాల్ మనీ కేసు లోతెర వెనుక కథ ఇది
విశ్వసనీయవర్గాలసమాచారంమేరకు
అందరుఅనుకుంటున్నట్టు ఈ కాల్ మనీ వ్యవహారం ఏమీడియా కాని పోలీసులు కాని చేదించలేదు
ఏ పోలీసు అధికారి ప్రమేయం కూడా లేదు
ఏ మీడియా కూడా ఇందులో చేసింది ఏమిలేదు
వివరంగా చెప్తానుచదవండి
ఈ కాల్ మనీ వ్యవహారం ఇప్పుడు కొత్తగావచ్చింది కాదు రేపుపోయేదీకాదు
కానీ కొందరుఅచ్చోసిన ఆంబోతులు ఉచ్చంనీచం తెలీకుండా చేసిన పనుల పర్యవసానమే ఈ రోజుప్రభుత్వం దీనిమీద ఉక్కుపాదం మోపడానికి కారణం
ఈ కాల్ మనీ రాక్షసులువ్యాపారాన్ని వ్యాపారంగాకాకుండా అప్పుతీసుకున్న ఆడవారిని ఉచ్చం నీచంమరిచి పడకసుఖం కోసం వారిని ఉపయోగించడంమొదలుపెట్టారు. డబ్బుకట్టలేకపోతే వారితోపడక సుఖం కోరేవారు తానెకాకుండాతనచెంచాలనుకూడా పంపేవారు
బాధితులువీరిపలుకు బడి తమ నిస్సహాయత వల్ల ఎదురు చెప్పలేని స్థితికల్పించేవారు
ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురుకి ఈ స్త్రీ బలహీనత ఎక్కువ
మిగిలిన వారుకేవలంవ్యాపారస్తులే అన్నదిసమాచారం అధిక వడ్డే లపీడనమాత్రం కామన్
సదరు ౩ వ్యక్తులు ఒక గృహిణి ని ఈరొంపిలోకిలాగారు ఆమె నిస్సహాయతను తమకుఅనుకూలంగా మార్చు కున్నారు అంతటి తో ఆగక చదువుకుంటున్నా ఆమెకూతురినికూడా పంచమనిబెదిరించి ఆయువతిని కూడా తమ కామదాహానికి బలి చేసారు
తనునష్టపోవడమే కాక తనకూతురి బతుకు బుగ్గి చేస్తున్నావారినిచూసి కడుపురగిలిన ఆతల్లి ఈవిషయన్ని తూర్పు కృష్ణా కిచెందిన ఒకమాజీ మహిళాప్రజాప్రతినిధి మాజీమంత్రి వద్ద మొరపెట్టుకున్నది
తెలుగుదేశం పార్టీలో ఆ మాటకు వస్తే పార్టీ లకు అతీతం గా ఆమెనుఅందరు గౌరవిస్తారు.
విషయంవిన్న ఆమెవెంటనే సదరు భాదిత మహిళను వెంటపెట్టుకొని ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది.మొత్తంకేసు వివరించడం జరిగింది. ఆడ వారిమాన మర్యాదలతో వీరుఆడుతున్న ఆటను కట్టించమని అడిగింది
" ఎదో ఒకటి చేయాలి బాబు మీరు " అన్నఆమెమాటలు మొత్తంవిన్న ముఖ్యమంత్రి చలించి వెంటనే నగర సిపీ నిపిలిచి వివరించి ఎత్తిపరిస్థితుల్లోను ఎవరినివదలవద్దు అని ఈ కాల్మనీవ్యవస్థని నాశనం చేయమనిఆదేశించడంజరిగింది
ప్రతిరోజు ఏమిజరగాబోతున్నది ముఖ్యమంత్రిగారికి అధికారులునివేదిస్తున్నారు
ఈకాసులు అనేకమందిఉన్నారని అందులోతమపార్టీ కిచెందిన వారు కూడా ఉన్నారని తెలిసినా గాడి తప్పిన వ్యవస్థ ని సరిదిద్దాలని అన్నిటికి సిద్ద పడే ముఖ్యమంత్రి గారు నిర్ణయంతీసుకున్నట్టుసమాచారం
మహిళ ల క్షేమమే కావాలి కాని పార్టీ కి ఇబ్బందులువచ్చినావెరవను అని తేల్చిచెప్పారు
పర్యవసానం ఈరోజు మనం అందరం చూస్తున్నాము .పార్టీ కిచెందిన నేతలపేర్లు బయటకువచ్చినా వేరవడం లేదు పోలీసులను తమ కర్తవ్యమ్ నిర్వహించమని స్పష్టం గాచెప్పారు
సాక్ష్యాలు ఆధారాలు ఉంటేఎంతటి వారి నయినా ఉపెక్షిన్చ వద్దు అనిఆదేశాలు ఉన్నాయి దానిప్రకారమే పోలీసులు ముందుకువెళ్తున్నారు
ఈకేసు లోఅన్నిరాజకీయపక్షాలవారుఉన్నారు
అధికార ప్రతిపక్ష వామపక్ష లవారు ఉన్నారు. బాధితులకు న్యాయంజరగాలి అనేదే ముఖ్యమంత్రిగారి లక్ష్యం

Heroines along with their Daughters. photos from face book























Call money... T d p.... police... reporters
Pithikaapur

పిఠాపురం నియోజకవర్గం లోని తెలుగుదేశం కు "కాల్ మనీ" వ్యాపారులపై దాడులు చేయకుండా పోలీసులు మినహాయింపు ఇఛ్ఛినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన వారే పిఠాపురం లో భారీ ఏత్తున వ్యాపారం చెస్తున్నట్టు తెలుస్తోంది. దొంగ నోట్లు చెలామణి చేస్తూ ఆర్జించినవారే కాల్ మనీ వ్యాపారం లొ ముందున్నారు. వీళ్ళందరి చరిత్ర పోలీసులకు తెలుసు. వీళ్ళకు సంవత్సర కాలంగా ఆధికార పక్ష అండ దండలున్న కారణంగా పోలీసులు ఏమీచెయలేక పొతున్నారన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. పదేళ్ళ క్రితం కనీసం పురి గుడిసె, సైకిల్ కుడా లేనివాళ్ళు ఈ రోజు పోష్ మేడలు, కార్లలో తిరుగుతున్నారు. ఇక్కడ కూడ అక్రమ సంపాదన కాల్ మనీ రూపం లో సర్క్య్ లేట్ అవుతున్నది. చాలా మంది నకిళీ వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్లను చేలామణి చేస్తున్నారు. స్థానికుల తోపాటు అనపర్తి ప్రాంతానికి చెందిన అనేక మంది ఇక్కడ సుమారు 200 కొట్ల రుపాయల వరకు సర్క్యులేట్ చేస్తున్నట్టు అంచనా. వెయ్యి రుపాయల మొదలు... కోటి రూపాయల వరకు అడిగిన తక్షణం ఇవ్వగలిగేవారున్నారు. యాభై నుండి వంద శాతం వరకు వడ్డీనీ గుంజేవాళ్ళే. వేదింపులు విజయవాడ స్థాయిలో వుండక పోయినా తక్కువేమికాదు. ఇక్కడ పోలీసుల ద్వారా బెదిరించి వసూళ్ళు జరిపే సంస్కృతి కూడా వున్నది. నిన్న సాయంకాలం ఇక్కడ పోలీసులు దాడులు ప్రారంభించిన వెంటనే టి డి పి కాల్ మనీ వ్యాపారులు కొందరు ఆపార్టీ నేతల ఇంటికి దస్త్రాలను తరలించేసినట్టు తెలుస్తున్నది.
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. పిఠాపురం నియోజకవర్గం లోని తెలుగుదేశం కు "కాల్ మనీ" వ్యాపారులపై దాడులు చేయకుండా పోలీసులు మినహాయింపు ఇఛ్ఛినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన వారే పిఠాపురం లో భారీ ఏత్తున వ్యాపారం చెస్తున్నట్టు తెలుస్తోంది. దొంగ నోట్లు చెలామణి చేస్తూ ఆర్జించినవారే కాల్ మనీ వ్యాపారం లొ ముందున్నారు. వీళ్ళందరి చరిత్ర పోలీసులకు తెలుసు. వీళ్ళకు సంవత్సర కాలంగా ఆధికార పక్ష అండ దండలున్న కారణంగా పోలీసులు ఏమీచెయలేక పొతున్నారన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. పదేళ్ళ క్రితం కనీసం పురి గుడిసె, సైకిల్ కుడా లేనివాళ్ళు ఈ రోజు పోష్ మేడలు, కార్లలో తిరుగుతున్నారు. ఇక్కడ కూడ అక్రమ సంపాదన కాల్ మనీ రూపం లో సర్క్య్ లేట్ అవుతున్నది. చాలా మంది నకిళీ వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్లను చేలామణి చేస్తున్నారు. స్థానికుల తోపాటు అనపర్తి ప్రాంతానికి చెందిన అనేక మంది ఇక్కడ సుమారు 200 కొట్ల రుపాయల వరకు సర్క్యులేట్ చేస్తున్నట్టు అంచనా. వెయ్యి రుపాయల మొదలు... కోటి రూపాయల వరకు అడిగిన తక్షణం ఇవ్వగలిగేవారున్నారు. యాభై నుండి వంద శాతం వరకు వడ్డీనీ గుంజేవాళ్ళే. వేదింపులు విజయవాడ స్థాయిలో వుండక పోయినా తక్కువేమికాదు. ఇక్కడ పోలీసుల ద్వారా బెదిరించి వసూళ్ళు జరిపే సంస్కృతి కూడా వున్నది. నిన్న సాయంకాలం ఇక్కడ పోలీసులు దాడులు ప్రారంభించిన వెంటనే టి డి పి కాల్ మనీ వ్యాపారులు కొందరు ఆపార్టీ నేతల ఇంటికి దస్త్రాలను తరలించేసినట్టు తెలుస్తున్నది.
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....

పిఠాపురం నియోజకవర్గం లోని తెలుగుదేశం కు "కాల్ మనీ" వ్యాపారులపై దాడులు చేయకుండా పోలీసులు మినహాయింపు ఇఛ్ఛినట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన వారే పిఠాపురం లో భారీ ఏత్తున వ్యాపారం చెస్తున్నట్టు తెలుస్తోంది. దొంగ నోట్లు చెలామణి చేస్తూ ఆర్జించినవారే కాల్ మనీ వ్యాపారం లొ ముందున్నారు. వీళ్ళందరి చరిత్ర పోలీసులకు తెలుసు. వీళ్ళకు సంవత్సర కాలంగా ఆధికార పక్ష అండ దండలున్న కారణంగా పోలీసులు ఏమీచెయలేక పొతున్నారన్న విషయం ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. పదేళ్ళ క్రితం కనీసం పురి గుడిసె, సైకిల్ కుడా లేనివాళ్ళు ఈ రోజు పోష్ మేడలు, కార్లలో తిరుగుతున్నారు. ఇక్కడ కూడ అక్రమ సంపాదన కాల్ మనీ రూపం లో సర్క్య్ లేట్ అవుతున్నది. చాలా మంది నకిళీ వెయ్యి రూపాయలు, 500 రూపాయల నోట్లను చేలామణి చేస్తున్నారు. స్థానికుల తోపాటు అనపర్తి ప్రాంతానికి చెందిన అనేక మంది ఇక్కడ సుమారు 200 కొట్ల రుపాయల వరకు సర్క్యులేట్ చేస్తున్నట్టు అంచనా. వెయ్యి రుపాయల మొదలు... కోటి రూపాయల వరకు అడిగిన తక్షణం ఇవ్వగలిగేవారున్నారు. యాభై నుండి వంద శాతం వరకు వడ్డీనీ గుంజేవాళ్ళే. వేదింపులు విజయవాడ స్థాయిలో వుండక పోయినా తక్కువేమికాదు. ఇక్కడ పోలీసుల ద్వారా బెదిరించి వసూళ్ళు జరిపే సంస్కృతి కూడా వున్నది. నిన్న సాయంకాలం ఇక్కడ పోలీసులు దాడులు ప్రారంభించిన వెంటనే టి డి పి కాల్ మనీ వ్యాపారులు కొందరు ఆపార్టీ నేతల ఇంటికి దస్త్రాలను తరలించేసినట్టు తెలుస్తున్నది.
విలేఖరి × విలేఖరి
పిఠాపురం లొ కాల్ మనీ వ్యాపారుల పై దాడి వ్యవహారాన్ని రెండు అగ్రశ్రేణి దినపత్రికల స్థానిక విలేఖర్లు నియంత్రిస్తున్నారని పోలిసు, మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఓ విలేఖరి మిత్రులు కాల్ మనీ వ్యాపారుల వద్ద భారీగా అప్పుతీసుకొని ఎగ్గొట్టారట. సందట్లో సదేమియా అన్నట్టు ఈ విలేఖరి పోలీసులను టిసుకువెల్లి రైడ్ చెయించారని, గతమ్ లొ కూదా ఈ విలేక్ఃఅరి ఇదే విధంగా పోలిసుల తో వేదింపజేసి డబ్బులు ఎగ్గొట్టిమ్చారని వ్యాపారులు అంటున్నారు. మరొ విలేఖరి తన అక్రమ సంపాదనను రెండు పైనాన్స్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారట. ఆ రెండు కంపేనీల పై దాడులు చేయకుండా ఆ విలేఖరి కట్టడి చేసేరట. దస్ట్రాలన్ని ఆ విలేఖరి మరో ఎలెక్ట్రానిక్ మిడియా ప్రతినిధి సహయం సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....
దాడి చేసినా దొరకకుండా సాక్ష్యాలను తారు మారు చేసారు. అధికార పార్టి తో సమానం గా ఈ విలేఖర్లు కూడా ప్రభావం చూపుతున్నారట.. తాజా సమాచారమేమి టంటే...
పైనాన్సర్లు ఆవిలేఖరి చుట్టూ.... అప్పులు తీసుకున్నవాళ్ళు ఈ విలేఖరి వద్దకు క్యూలు కడతున్నారట....