బ్ సైట్ లో పోస్ట్ చేయడం, సిడిలు పంపిణిచేసి తెలుగు మహిళల దుస్థితిని ప్రపంచానికి చూపిన దోషులను సమర్ధిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు చిదరించుకుంటున్నారు. తన వాళ్ళకే ఇంత దారుణం జరిగితే తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిదులు ఇట్లానే వ్యవహరిస్తారా ....? నీతులు చెప్పే నేతలు ఇంత నీచంగా ప్రవర్తించడం శోచనీయం. మహిళను సామూహికంగా హత్యాచారం చేయడమే ఇది. దేశం లో ఇంతటి ఘాతుకం ఎప్పుడు జరిగి వుండదు. ప్రభుత్వాలు ఇలానే తన వాళ్ళను కాపాడు కునేందుకు ప్రయత్నిస్తుంటే .... సమీప భవిష్యత్ లోనే జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు. .... ఈ నేరానికి పాల్పడిన వారిపై అసలు నిర్భయ చట్టం క్రింద కేసులు నమోదు చెయ్యాలి. వీళ్ళను బలపరిచిన నేతలను కుడా అదే చట్టం క్రింద శిక్షించాలి. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళను గాలి కొదిలేసి .... ప్రశ్నించిన వారిని నిస్సుగ్గుగా బుచ్చియ్య చౌదరి లాంటి సీనియర్ నాయకులు శాసన సభలో దూషిస్తున్న తీరు తెలుగు దేశం పార్టీ దివాలా కోరు తనాన్ని తేటతెల్లం చేస్తున్నది. శాసన సభ లో జరగుతున్న చర్చ చాలా భాదకరం గా వున్నది. కాల మని మాఫియా పై సిట్ ద్వారా విచారణ జరిపించాలాని శాసన సభలో ప్రతిపక్ష నేత జగన్ కోరితే ..... మీ (జగన్) తాత, తండ్రి చేయించిన హత్యల పై సిట్ విచారణ జరిపించాలని బుచ్చియ్య చౌదరి ఎదురుదాడికి దిగిడం ఆ పార్టీ కి మహిళల పై జరిగిన అన్యాయం పట్ల ఆ పార్టీ కి ఎంత చిత్త శుద్ధి వుందో అర్ధమవుతుంది. జగన్ తాత తండ్రి ఇప్పుడు బ్రతికిలేరు .... వారి పై వ్యాఖనించడాన్ని అనుమతిన్చాలో లేదో స్పీకర్ కే తెలియాలి. జగన్ పై కోర్ట్ లలో కేసులు వున్నాయి .. రిమాండ్ లో వున్నారు ..... అతడు ముద్దాయి అనే విషయం దేశమంతా తెలుసు. కాని ఈ రాష్ట్ర ప్రజలు అతనిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం పై ప్రతిపక్షనేత గా ప్రశ్నిస్తుంటే ...." నువ్వే ముద్దాయి వి " అంటూ యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మంత్రి జగన్ పై ఎదురు దాడి చేసి కాల మని నుండి చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. చంద్ర బాబు అనుకూల మీడియా కుడా ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నది. కాని ప్రజలకు నిజం తెలుసు. అధికార పార్టీ తీరు అర్ధమయ్యింది. కాని ఇకనైనా అధికార పార్టీ, ప్రభుత్వం తీరు మారితే రాష్ట్రం లో మహిళలకు భద్రత వుంటుంది. రాజధానికి అమరావతి అని నామకరణం చేయడం ద్వారా ప్రపంచం లోని బుద్దిస్తులను ఇక్కడకు ఆహ్వానిస్తామని బాబు గొప్పలు చెబుతుంటారు .... కాని ఇంతటి ఘాతుకం జరిగిన చోట ఏ బౌద్ద భిక్షువైనా కాలు మోపగలరా బాబు ....
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Friday, 18 December 2015
ఇప్పుడు ప్రపంచం మా వాళ్ళు, మీ వాళ్ళు అనే ఎర్పాటు వాదం పై లేదు, మనం అనే సంస్కారం పై ఆధారం పడి ఉన్నది అని గ్రహించండి. భగవంతుడు బౌతిక బలం కంటే మనసు బలమునకు ఎందుకు దైవత్వం ఇచ్చినాడో గ్రహించి, వచ్చిన పరిణామాన్ని ఉపయోగించుకొంటే చాలు అనగా గ్రహిస్తే చాలు, తెలుసుకొని అప్రమత్తం అయితే చాలు అని గ్రహించండి, దేవుడిని దర్శిస్తే చాలు అంటారు ఇప్పుడు, సత్యాన్ని గ్రహించి నిలుకొంటే చాలు, అదే సర్వం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః , సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment