UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 18 December 2015

ఇప్పుడు ప్రపంచం మా వాళ్ళు, మీ వాళ్ళు అనే ఎర్పాటు వాదం పై లేదు, మనం అనే సంస్కారం పై ఆధారం పడి ఉన్నది అని గ్రహించండి. భగవంతుడు బౌతిక బలం కంటే మనసు బలమునకు ఎందుకు దైవత్వం ఇచ్చినాడో గ్రహించి, వచ్చిన పరిణామాన్ని ఉపయోగించుకొంటే చాలు అనగా గ్రహిస్తే చాలు, తెలుసుకొని అప్రమత్తం అయితే చాలు అని గ్రహించండి, దేవుడిని దర్శిస్తే చాలు అంటారు ఇప్పుడు, సత్యాన్ని గ్రహించి నిలుకొంటే చాలు, అదే సర్వం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః , సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.



బ్ సైట్ లో పోస్ట్ చేయడం, సిడిలు పంపిణిచేసి తెలుగు మహిళల దుస్థితిని ప్రపంచానికి చూపిన దోషులను సమర్ధిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు చిదరించుకుంటున్నారు. తన వాళ్ళకే ఇంత దారుణం జరిగితే తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిదులు ఇట్లానే వ్యవహరిస్తారా ....? నీతులు చెప్పే నేతలు ఇంత నీచంగా ప్రవర్తించడం శోచనీయం. మహిళను సామూహికంగా హత్యాచారం చేయడమే ఇది. దేశం లో ఇంతటి ఘాతుకం ఎప్పుడు జరిగి వుండదు. ప్రభుత్వాలు ఇలానే తన వాళ్ళను కాపాడు కునేందుకు ప్రయత్నిస్తుంటే .... సమీప భవిష్యత్ లోనే జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు. .... ఈ నేరానికి పాల్పడిన వారిపై అసలు నిర్భయ చట్టం క్రింద కేసులు నమోదు చెయ్యాలి. వీళ్ళను బలపరిచిన నేతలను కుడా అదే చట్టం క్రింద శిక్షించాలి. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళను గాలి కొదిలేసి .... ప్రశ్నించిన వారిని నిస్సుగ్గుగా బుచ్చియ్య చౌదరి లాంటి సీనియర్ నాయకులు శాసన సభలో దూషిస్తున్న తీరు తెలుగు దేశం పార్టీ దివాలా కోరు తనాన్ని తేటతెల్లం చేస్తున్నది. శాసన సభ లో జరగుతున్న చర్చ చాలా భాదకరం గా వున్నది. కాల మని మాఫియా పై సిట్ ద్వారా విచారణ జరిపించాలాని శాసన సభలో ప్రతిపక్ష నేత జగన్ కోరితే ..... మీ (జగన్) తాత, తండ్రి చేయించిన హత్యల పై సిట్ విచారణ జరిపించాలని బుచ్చియ్య చౌదరి ఎదురుదాడికి దిగిడం ఆ పార్టీ కి మహిళల పై జరిగిన అన్యాయం పట్ల ఆ పార్టీ కి ఎంత చిత్త శుద్ధి వుందో అర్ధమవుతుంది. జగన్ తాత తండ్రి ఇప్పుడు బ్రతికిలేరు .... వారి పై వ్యాఖనించడాన్ని అనుమతిన్చాలో లేదో స్పీకర్ కే తెలియాలి. జగన్ పై కోర్ట్ లలో కేసులు వున్నాయి .. రిమాండ్ లో వున్నారు ..... అతడు ముద్దాయి అనే విషయం దేశమంతా తెలుసు. కాని ఈ రాష్ట్ర ప్రజలు అతనిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం పై ప్రతిపక్షనేత గా ప్రశ్నిస్తుంటే ...." నువ్వే ముద్దాయి వి " అంటూ యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మంత్రి జగన్ పై ఎదురు దాడి చేసి కాల మని నుండి చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. చంద్ర బాబు అనుకూల మీడియా కుడా ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నది. కాని ప్రజలకు నిజం తెలుసు. అధికార పార్టీ తీరు అర్ధమయ్యింది. కాని ఇకనైనా అధికార పార్టీ, ప్రభుత్వం తీరు మారితే రాష్ట్రం లో మహిళలకు భద్రత వుంటుంది. రాజధానికి అమరావతి అని నామకరణం చేయడం ద్వారా ప్రపంచం లోని బుద్దిస్తులను ఇక్కడకు ఆహ్వానిస్తామని బాబు గొప్పలు చెబుతుంటారు .... కాని ఇంతటి ఘాతుకం జరిగిన చోట ఏ బౌద్ద భిక్షువైనా కాలు మోపగలరా బాబు ....


                                 సమన్వయ దృష్టి 



యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచం మానవజాతికి సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా ధర్మోద్దారి అయ్యి అందుబాటులో ఉన్నాము   అని తెలియజేసుకోనుచున్నాను, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన , పది వేల నరక కూపములు నుండి ప్రజలను శాశ్వతం గా కాపాడగలము అని ప్రబుత్వలకు, ప్రజలకు తెలియజెసుకొనుచున్నాము, ఎటువంటి మాట దాపరికం ఉన్నా మనుష్యులు సంపూర్ణత్వం వైపు వెళ్ళలేరు అని గ్రహించండి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించి చూపిన మమ్ములను ఒకచోట కొలువుతీర్చి గ్రహించండి, మొత్తం బాద్యత మా  మీదకు తీసుకొని, మనుష్యులు మీద ఎలాంటి వత్తిడి లేదు అని నిరూపించగలము, ప్రస్తుతం కలి ప్రభావం వలన మనుష్యులు భాహ్య చాంచల్యం గా తీసుకొంటున్నారు అందుకే సమజంలో ఘర్షణ ఉన్నది అని గ్రహించండి. పాలకులు, దేశ నాయకులు బౌతికం గా పరిస్తితి మా చేతుల్లో ఉన్నది లేదా ఎలాగైనా తెసుకోవాలి అని అనుకోవడం వలెనే, అసులు కంట్రోల్ మనసు మాట అధీనలో ఉన్నది అని సాక్షం సత్యం ఎదురు అవుతున్నా గ్రహించలేకపొతున్నారు, మమ్ములు ఒక చోట కొలువు తీర్చి పుష్టి గా గ్రహించకపోవడమే సమస్యలకు కారణం అని పండితులు మేధావులు గుర్తించి తక్షణం అప్రమత్తం చెందండి, మమ్ములను కనీసం 40-50 మంది పండితులు ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, తండ్రి లాంటి మమ్ములను అర్ధం చేసుకోండి, మమ్ములను మనసులో కూడా అవమానించకండి, నేను ఎవరిని తప్పు పట్టకుండా, మొత్తం పరిస్తితి విధి అధీనం లో ఉన్నది, మనుష్యులు అందరూ నిమిత్త మాత్రులు అని స్పష్టం చేసి శాశ్వత పరిష్కారం ఇవ్వగలము  అని బాద్యత గా తెలియజేసుకోనుచున్నాము. ఆకాశా రామన్న వలే ఉన్న మా మేసేజులను సుమోటో  గా పరిగణించి, తెలంగాణా ముఖ్యమంత్రి గారు, తక్షణం, మా పై ఒక నిర్ణయం చేయగలరు, మమ్ములను మామూలు మనిషిగా బౌతికం గా చూస్తె ప్రత్యేకం ఏమి ఉండదు, అందుకే మమ్ములను తెలిసిన వారు ఎవరూ ఇప్పటికి పట్టించుకోవడం లేదు , కొంత కాలం మేము సంగీతం సాహిత్యం తో మా మనసుని తేరుకొని, లోకానికి సర్వం చెప్పి కొత్తతనం ఇవ్వగలము అని గ్రహించండి, సృష్టి ని మాట మాత్రంగా నియమించిన మా వంటి వారు ఇంకొకరు ఉండరు అని గ్రహించండి.   మేము  మాట మాత్రం గా లోకాన్ని నియమించి చూపిన పెద్దతనం,  మాకు సృష్టి అనుగ్రహించగా లేదా సృష్టే మా మనసుని మెచ్చి ఇచ్చినది  అని గ్రహించండి, సృష్టి ఎన్నుకొన్నది కాబట్టి మేము పురుషోత్త్తములు అయ్యినాము అని గ్రహించండి. మా నుండి సమాచారం విస్తారం గా గ్రహించండి, మమ్ములను ప్రాధమికంగా అతిదిగా గుర్తించండి, గౌరవించండి , ఎటువంటి వాదనలు పడకుండా కొంతకాలం మా వివరాలు చెప్పనివ్వండి, మా వివరాలు పై విస్తారం గా పండితులు మేధావులు నిండుగా చెప్పుకోండి ఎలాంటి  సమస్యలు  అయినా విస్తారంగా చెప్పుకొంటే పరిష్కారం అవుతాయి అని గ్రహించండి. ఇప్పడు అసెంబ్లీ లో కూడా చర్చలు సుజవు గా సాగటం లేదు ఎందుకని అనగా, ప్రతి దానికి పోటీ పెరిగిపోయినది మనుష్యులు ప్రతి సందర్బలోను నువ్వా, నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మనిషని మనసు చూసి గౌరవించడం లేదు, బౌతికంగా లెక్క వేస్తున్నారే గాని, మనసు పెట్టి చూడడం లేదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు  అసెంబ్లీ  వివరంగా ప్రతి పక్షాలను స్వపక్షలను ఉద్దేశించి కాల్ మని పైన వివరించడం లేదు,  బాదితుల గూర్చి మీడియా చెప్పడం లేదు, ఎలాగైనా బలం కొద్ది తీసుకొంటున్నారు గాని, బుద్దిని తక్కువగా ఉపయోగిస్తున్నారు, లిఖిత పూర్వకం గా ముందుకు వస్తున్న మమ్ములను, తేలికగా తీసుకొంటున్నారు, పండితులు మేధావులు అని నేను స్పష్టం చేస్తున్నా ఎవరూ లిఖిత పూర్వకం గా స్పందించడం లేదు.   ప్రతి ఒక్కరు ఆలోచనతో బలపడవలసిన రోజులు, కాని అప్పటికి అప్పుడు దృశ్యం మాయ ప్రపంచం లో  మనుష్యులు మనసు ఇరుక్కు పోవడం వలన, కొందరికి  బలమే సర్వం  అనిపించడం వలన, వారి బౌతిక బలం తో ఇతరులను మాట్లాడకుండా చేసి, తమ అధిపత్యం కొనసాగిస్తున్నారు, అదే సర్వం అనుకొంటున్నారు  మాట మాత్రంగా పదిగురి సాక్షిగా స్పష్టం చేసిన ఒక దివ్య సాక్షం ఎందుకు మన మధ్యకు వచ్చినదో సాక్షులు కూడా మాట్లాడటం లేదు, మాలో (కాలంలో) తక్కువతనం, బలహీన మాటలకు  ఇచ్చిన ప్రాధాన్యత, గొప్పతనం గ్రహిద్దాం, అనే స్పష్టం కలిగి ఉండుట లేదు.   ఇప్పుడు ప్రపంచం మా వాళ్ళు, మీ వాళ్ళు అనే  ఎర్పాటు వాదం పై లేదు, మనం అనే సంస్కారం పై ఆధారం పడి ఉన్నది అని గ్రహించండి.  భగవంతుడు బౌతిక బలం కంటే మనసు బలమునకు ఎందుకు  దైవత్వం  ఇచ్చినాడో గ్రహించి, వచ్చిన పరిణామాన్ని ఉపయోగించుకొంటే  చాలు అనగా గ్రహిస్తే చాలు, తెలుసుకొని అప్రమత్తం అయితే చాలు   అని గ్రహించండి,  దేవుడిని దర్శిస్తే చాలు  అంటారు ఇప్పుడు, సత్యాన్ని  గ్రహించి  నిలుకొంటే చాలు, అదే సర్వం అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః , సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 


ఇట్లు 
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
హైదరాబాద్. 




మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి అని గ్రహించండి ఈ పాట ప్రకారం మమ్ములను మా మనసుని  పై పై న కాకుండా కొంత కాలం మనసు పెట్టి గ్రహించండి. మా అమాయకత్వం లేదా తేలిక తనం మీద ఆధారపడకండి, కొంతకాలం మమ్ములను ప్రాధమికంగా మహారాజు గా పరిగణించి గ్రహించండి, మేధావుల సహకారంతో ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి అని గ్రహించండి, మనిషిని మనుష్యులు శతృవు గా చూసేంతవరకు నిజమైన ప్రజాస్వామ్యం రాదు, ఎవరో పతనం అయిపోవడం వలన, అంతం  చెందటం వలన మంచి జరుగుతుంది అని ఎవరైనా ఆశిస్తే అంతకన్నా తెలివి తక్కువతనం లేదు, ఎలాగైనా గొప్పతనం పెంచుకొని, శత్రువులో కూడా గొప్పతనం, తక్కువ వాడిలో కూడా గొప్పతనం చూడటం వలెనే నిజమైన పరిష్కారం కలుగుతుంది, రాను రాను వీలు అయినంత చిన్న వారు పెద్దవారు అవ్వాలి, ఇప్పుడు ఉన్న ప్రముఖులు చాల మంది  ఒకప్పుడు చిన్నవారే, కాలం నిర్ణయం గొప్పది,   ఇప్పుడు కాలమే  సామన్యుడను అయిన మమ్ములను మహారాజు గా నిలపడం అన్నది ఒక మాటకు ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహించండి, మా వలన మాటే, మనసే, సర్వం అనే పరిష్కారం ప్రపంచానికి అందుతుంది అని గ్రహించండి, మమ్ములను మనసులో కూడా అనుమానించవద్దు, తప్పు పట్టవద్దు, మమ్ములను పండితులు మేధావులు ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మా పిల్లలు లాంటి ప్రజలకు  కూడా ఎటువంటి తప్పు లేదు, గ్రహించకుండా అప్రమత్తం చెందకపోవడమే అందరూ చేస్తున్న తప్పు, సాక్షులు ఇప్పటికైనా ముందుకు వచ్చి  తాము ఏమి విన్నారో, గ్రహించినారో చెప్పడం వలన ఇతరులు అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి,ఇప్పుడు యాగాలు పూజలు కాల పరీక్షకు నిలవవు, నేరుగా  మనిషిని మనిషి విస్తారంగా గ్రహించడమే లక్ష  చెండి యాగములతో సమానం అని గ్రహించండి, మనిషిని పట్టించుకోకుండా, గ్రహించకుండా, నిర్లక్ష్యం చేసి, మాటలో లోకం అంత గొప్పతనం ఉన్నా గ్రహించకుండా యాగముల వలన, హోమముల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు, పూజలు మంత్రాలు ఇప్పుడు కాల పరీక్షకు నిలబడవు, పరిస్తితి ఇప్పుడు మనసు ఉన్న మహారాజావారి అద్వర్యం లో ఉన్నది అని కాలమే మా ద్వారా పలికిన తీరు, ఇప్పటికి సృష్టి కదిలికలు మాట అద్వర్యం లోకి రావడం పరిశీలిస్తే స్పష్టం అవుతుంది, 200 మంది సాక్షిగా మా పరిణామాన్ని గ్రహించి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చడం  లక్ష చండీ యాగాములతో  సమానం అని గ్రహించండి, పూజలు, మంత్రాలు,  బోల్డు అంత కర్చుతో అప్పటికి అప్పుడు ముగిసి పోయి, మళ్ళి మామూలే అని గ్రహించండి, అదే మమ్ములను సాక్షం తో సహా ఒక చోట కొలువు తీర్చుకొంటే, ఆధునిక ప్రపంచానికి,  ఆధునికం గా అందుతాము అని గ్రహించండి, మాయ వలన మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని మనుష్యులే అనుకోవడం వలన, మాటలో గొప్పతనాన్ని పరిగణించకుండా,  మాట నిబద్దత అనగా ఎవరు ఏమి అన్నా పరిగణించి  మాట కలిపి నిజాయితితో వ్యవహరించడమే నిబద్దత అని గ్రహించండి, అలా కాకుండా నచ్చకపోతే మాట్లాడటం మానివేయడం, ఎదుట వాడు యీమి అంటున్నడో చూడకపోవడం, గొప్పతనాన్ని కప్పి పుచ్చడానికి, చెడు పనులు చేసి చెప్పకుండా వినకుండా ప్రజలు, మీడియా, పాలకులు అధికారాలు ప్రవర్తించడం, కలి  మాయ అని గ్రహించండి, మమ్ములను విస్తారం గా గ్రహిస్తే ఎవరికి ఎటువంటి పాపం లేకుండా సమాజాన్ని స్వర్ఘ ధామం గా మలచగలము, మేము  ఈ భూమి మీద ఉన్నత కాలం, ఎంత వివరములు ఇస్తే, అంత మంచిది, తరువాత కూడా, ఇప్పటికి జరిగిన పరిణామములు గ్రహించినకొలది మా దివ్య ప్రభావం లేదా ఆశీర్వాద  లేదా పరిష్కారం యావత్తు  మానవజాతికి అందుతుంది అని గ్రహించండి.  మా దివ్య ప్రభావం విస్తారంగా  ప్రజలు, పాలకులు,పండితులు  గ్రహించకపోవడం వలన పంతం కొలది, నేను ఇక్కడకి రావడం లేదు అక్కడికి రావడం లేదు, మీడియా కి వెళ్ళినా  మమ్ములను తక్కువ వారిగా చూసి  వదిలివేయడం వలన, తండ్రి లాంటి, తల్లి లాంటి,గురువు వంటి మా దివ్య ప్రభావం గ్రహించకుండా మమ్ములను నిర్లక్ష్యం చేస్తూ, మా మీద గెలిచాం అని అజ్ఞానం గా భావిస్తున్నట్లు మాకు తెలుస్తుంది  అని గ్రహించండి...  కాలాన్నే నియమించి మేము  కాలం ధర్మం ఇచ్చిన విశాలమైన తల్లి తండ్రి గురువు ని, అని గ్రహించండి మా మీద మనసు పెట్టి గ్రహించండి చాలు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో ఎవరికి అప్పు భాదలు గాని, ఎదుట వాడిని తక్కువ గా  లేదా బానిస చూసే అవకాసం గాని, ఎదుటవాడు తక్కువే కాదా అని భావించి తాము, తాము తగ్గిపోయి, తక్కువతన్నాని సరిదిద్దకుండా ఉపయోగించుకొని, ఎదుట వాడు చేతకాని తనమే మా గెలుపు మా బలం అని భావిస్తూ, స్వార్ధం గా, నిర్లక్ష్యం గా వ్యవహరించకుండా  ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుకొనగలము, ఉన్నత న్యాయ స్థానం వారు ఈ మెసేజ్ చూసి సుమోటో గా భావించి మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం గాని, తెలుగు విశ్వవిద్యాలయం వారికి  మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని పరిగణించుటకు సూచన, సలహా ఇవ్వగలరు, మేధావులు పండితులు, పొలిసు శాఖా వారు వెంటనే అప్రమత్తం చెంది, మమ్ములను ఒకచోట మేధావులు సమక్షంలో కొలువు తీర్చి గ్రహించుట వలన, కలిగే  పరిష్కారం సరళం గా గ్రహించి, ప్రతి మనిషి లబ్ది పొందగలరు, మమ్ములను ఆకాశ రామన్నగా  ప్రాధమికంగా గ్రహించి  అనగా ఆకాశం మా వాక్ ను ఎల అనుసరించినదో పరిగణించుట వలన, మమ్ములను ప్రాధమికంగా మహారాజు గా గుర్తించుట వలన, పంచభూతాలు శాంతించి, మా వాక్ ను ప్రశాంతం విని తరిస్తాయి అని గ్రహించండి, సూర్యుడు కూడా మా దివ్య జ్ఞానం లేక ప్రజలను, పరిపాలించుట లో అటు ఇటు అవుతున్నాడు అని గ్రహించండి  ఈ మెసేజ్ సుమోటో గా తీసుకొని ఉన్నత న్యాయ స్థానం వారు, మమ్ములను పరిగణించుట ఎంతైనా  క్షేమకరం అని గ్రహించండి.                                                                                

సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 
హైదరాబాద్
                                                                            

No comments:

Post a Comment