Pasam Jagannadham Naidu
మిత్రులారా నమస్కారం.ఇక మీదట .రైతులు " వ్యవసాయ రంగం సమస్యలపై "ప్రముఖుల ఇంటర్వ్యూలు అభిప్రాయాలు,
లు.వీడియో రూపంలో సైతం పోస్టులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది.శ్రీమతి భారతీయం సత్యవాణి
గారు,వడ్డే శోభనాదీస్వరరావు గారు,కృష్ణా జిల్లా ,పెద్దిరెడ్డి చెంగల్ రెడ్డి గారు,హైదరాబాద్ యలమంచిలి శివాజీగారు,గుంటూరు ,ప్రభాకరరెడ్డి గారు వికారాబాద్ దశరధ రామిరెడ్డి గారు నంద్యాల , నాగిరెడ్డి గారు మచిలీపట్నం ,పాశం జగన్నాధం నాయుడు ,గోపాలరెడ్డి తిరుపతి ,పారు నాయుడు తోటపల్లి ,జట్టు ట్రస్టు,సురేష్ బాబు కనిశెట్టి ,అనకాపల్లి, ,కిరణ్ కుమార్ ,మానం విజయకుమార్ విశాఖపట్నం,సుబ్బురాం
జస్టిస్ చంద్రకుమార్ ,హై కోర్టు రిటైర్డ్ జడ్జి హైదరాబాద్ ,సంబందిత అధికారులు ,రైతు నాయకుల ఇంటర్వ్యూ లు ,అభిప్రాయాలు పోస్ట్ చేయ బోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము.మూడు
రోజుల క్రితం ప్రారంభించిన ..రైతు నేస్తం ఫౌండేషన్ పేజీకి మీ నుండి మంచి స్పందన వచ్చింది.
ధన్యవాదాలు..ఈ రోజు సాయంత్రం 5 గంటలకుమొదటి వీడియో మీ ముందుకు రాబోతున్నది..
No comments:
Post a Comment