UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 14 March 2015
Till recent past we did not have the wherewithal to search for and establish the truth. But modern scientific tools and techniques like computers with planetarium software, advancements in archaeological and marine archaeological techniques, earth-sensing satellite photography and thermo-luminescence dating methods, all have made it possible to establish the authenticity and dating of many events narrated in ancient texts like Mahabharata
Amazing facts about - Ancient India--1
(By Saroj Bala Director, I-SERVE Delhi )
This blog determines dates of ancient events, including those relating to eras of Lord Rama & Shri Krishna, based on astronomical dating of planetary configurations narrated in Vedas and Epics, by making use of planetarium software. These dates are corroborated by ecological studies, satellite imagery, archaeological, geological & oceanographic evidences.
"A purely scientific way of rewriting ancient history ignoring all linguistic guess work and religious beliefs!"
Shri Krishna's Dwarka submerged in 1443 BC
For thousands of years, we Indians have believed in the divinity of Shri Krishna. For us he was a Karma yogi par excellence who gave us action oriented philosophy of life in the form of Bhagavad Gita. But questions have constantly haunted us as to whether Shri Krishna was a historical character or is a mythical character and whether war of Mahabharata was actually fought or was it great poet Vyasa’s imagination.
"A purely scientific way of rewriting ancient history ignoring all linguistic guess work and religious beliefs!"
Shri Krishna's Dwarka submerged in 1443 BC
For thousands of years, we Indians have believed in the divinity of Shri Krishna. For us he was a Karma yogi par excellence who gave us action oriented philosophy of life in the form of Bhagavad Gita. But questions have constantly haunted us as to whether Shri Krishna was a historical character or is a mythical character and whether war of Mahabharata was actually fought or was it great poet Vyasa’s imagination.
Till recent past we did not have the wherewithal to search for and establish the truth. But modern scientific tools and techniques like computers with planetarium software, advancements in archaeological and marine archaeological techniques, earth-sensing satellite photography and thermo-luminescence dating methods, all have made it possible to establish the authenticity and dating of many events narrated in ancient texts like Mahabharata. Recent archaeo-astronomical studies, results of marine-archaeological explorations and overwhelming archaeological evidence have established the historicity and dating of many events narrated in the epic Mahabharata. These have led to the conclusion that Mahabharata War was actually fought in 1478 BC and Shri Krishna’s Dwarka City got submerged under the sea in 1443 BC.
to be continued.....A
భూమిదేవి పతియైన పురుషోత్తముడే మాకు భూమిపై నేడ నున్నా భూమిరక్ష ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్య మందున్న జలరక్ష॥
ఆదిమూలమే మాకు అంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష॥
శ్రీదేవుడే మాకు జీవరక్ష॥
భూమిదేవి పతియైన పురుషోత్తముడే మాకు
భూమిపై నేడ నున్నా భూమిరక్ష
ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్య మందున్న జలరక్ష॥
భూమిపై నేడ నున్నా భూమిరక్ష
ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్య మందున్న జలరక్ష॥
మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుడే
ఆయములు దాకకుండా అగ్నిరక్ష
వాయుసుతునేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందుకందకుండా వాయురక్ష॥
ఆయములు దాకకుండా అగ్నిరక్ష
వాయుసుతునేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందుకందకుండా వాయురక్ష॥
పాదమాకసమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు ఆకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష॥
గాదిలియై మాకు ఆకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష॥
The Chief Minister said the state will give additional funds if income-generating sources are identified. “Industries and horticulture departments should coordinate in food-processing and cold-chain linkages,” he added.
CM reviews status of 7 missions
In a review meeting with 7 Mission conveners here at Secretariat today, Chief Minister Sri N. Chandrababu Naidu said their focus has to be on identifying growth engines as well as following up with departments on works.
In horticulture, he said that best practices should be incorporated. This, according to him, will enhance the production by 30%. “That is why we have drip irrigation in 5 lakh acres in the state,” he added.
He suggested that tomato farmers be encouraged to have the crop for three times a year so that they earn nearly Rs1 lakh (Rs30,000 for every crop).
In view of the increased consumption of fruits, dairy products, meat and poultry, the Chief Minister said that the Primary Sector Mission head should focus on meeting the demand and educate people about the health benefits of consuming them.
He directed the (Social Sector) Mission head to focus on bringing down Infant Mortality Rate and Maternal Mortality Rate to meet the Millenium Development Goals and Sustainable Development Goals.
Rayalseema should be made into horticulture hub, he said, adding that Andhra Pradesh has the potential to become aquaculture hub, he said.
He informed the Mission heads that PepsiCo, which will procure huge amounts of agriculture produce, will soon start operations in Sri City SEZ.
The Chief Minister was informed that the contribution of tissue-culture banana to the GSDP between Rs.3000 crore-Rs.6,700 crore. Walmart, Lulu and another US-based juice-maker is keen on investing in Andhra Pradesh, he added.
The Chief Minister said the state will give additional funds if income-generating sources are identified. “Industries and horticulture departments should coordinate in food-processing and cold-chain linkages,” he added.
Meanwhile, the Chief Minister said that the government is keen on spending Rs300 crore for solid-waste management and bio-fuel production. “This will help us beautify urban areas and use bio-fuel for power generation,” he said.
He directed that construction of buildings should happen in a hassle-free way, without any complaints from builders. “Even Bill payments should happen in a transparent manner,” the Chief Minister added.
In the vicinity of ports, the Chief Minister suggested, that a logistics hub be established.
All heads of departments and commissioners were present at the meeting.
ఇకపై నీవు దేనికీ భయపడనక్కర్లేదు నీ సమీపం లోనే నేనుంటాను పవిత్ర ప్రేమ ఎలా ఉంటుందో జతగా అనుభూతి చెందుదాము.
చంద్రశేఖర్ వేములపల్లి || వెలుగు నీడలే అవి ||
నీ నొప్పిని చూడగలుగుతున్నాను.
నీ కళ్ళలోకి చూస్తూ
నీవు అద్దుకున్న
ఆ చిరునవ్వు వెనుక గాయాల్ని చూడగలుగుతున్నాను.
నీ కళ్ళలోకి చూస్తూ
నీవు అద్దుకున్న
ఆ చిరునవ్వు వెనుక గాయాల్ని చూడగలుగుతున్నాను.
ఈ రహదారులన్నీ తిరిగున్నాను.
అర్ధం చేసుకోగలను
శూన్య భావనల్లో
వాస్తవికతానుభూతిని వెదుక్కుంటున్నావని.
అర్ధం చేసుకోగలను
శూన్య భావనల్లో
వాస్తవికతానుభూతిని వెదుక్కుంటున్నావని.
తుఫాను వాతావరణంలో
కన్నీళ్ళు దాచుకునే ప్రయత్నాన్నీ
జ్ఞాపకాల భయాల నీడలు
వెంటాడుతుండటాన్నీ చూస్తున్నాను.
కన్నీళ్ళు దాచుకునే ప్రయత్నాన్నీ
జ్ఞాపకాల భయాల నీడలు
వెంటాడుతుండటాన్నీ చూస్తున్నాను.
నీ మార్గాన్నీ
జీవితాన్నీ సుగమం చేసుకోవచ్చు
మనస్పూర్తిగా నమ్ము
నన్ను, నా మాటల్ని .... జాగ్రత్తగా విను.
జీవితాన్నీ సుగమం చేసుకోవచ్చు
మనస్పూర్తిగా నమ్ము
నన్ను, నా మాటల్ని .... జాగ్రత్తగా విను.
నీకు అవసరమైనప్పుడు నీ పక్కనే ఉంటాను
నీ హృదయం
సలుపుతున్నప్పుడు
నీ ఆత్మ అసంతులమైనప్పుడు నీ జతనై ఉంటాను.
నీ హృదయం
సలుపుతున్నప్పుడు
నీ ఆత్మ అసంతులమైనప్పుడు నీ జతనై ఉంటాను.
నీకు తోడు కావాలనిపించినప్పుడు
నీ వద్దకు ఒస్తాను
నీడలా నడుస్తాను
నిన్ను నీవు దాచుకోవాల్సిన పని లేదు.
నీ వద్దకు ఒస్తాను
నీడలా నడుస్తాను
నిన్ను నీవు దాచుకోవాల్సిన పని లేదు.
నీవు కొన్ని జ్ఞాపకాలను
దాచుకునే ప్రయత్నం చేస్తున్నావు
హృదయద్వారాలను
తెరిచేందుకు భయపడుతున్నావు, మూసి ఉంచకు.
దాచుకునే ప్రయత్నం చేస్తున్నావు
హృదయద్వారాలను
తెరిచేందుకు భయపడుతున్నావు, మూసి ఉంచకు.
గతాన్ని కాలానికి వొదిలెయ్యక తప్పదు ఎవరికీ
వొదిలెయ్యి
నా కళ్ళలోకి చూడు
అక్కడ నిర్మలత్వం నిజమైన ప్రేమ కనిపిస్తుంది చూడు.
వొదిలెయ్యి
నా కళ్ళలోకి చూడు
అక్కడ నిర్మలత్వం నిజమైన ప్రేమ కనిపిస్తుంది చూడు.
నా చేతిలో చెయ్యి వెయ్యి
నీ ఎద తలుపులు తెరువు
హామీ ఇస్తున్నాను
సురక్షితం సుమా అని, ఒక నూతన ఆరంభానికి,
నీ ఎద తలుపులు తెరువు
హామీ ఇస్తున్నాను
సురక్షితం సుమా అని, ఒక నూతన ఆరంభానికి,
ఇకపై నీవు దేనికీ భయపడనక్కర్లేదు
నీ సమీపం లోనే నేనుంటాను
పవిత్ర ప్రేమ ఎలా ఉంటుందో
జతగా అనుభూతి చెందుదాము.
నీ సమీపం లోనే నేనుంటాను
పవిత్ర ప్రేమ ఎలా ఉంటుందో
జతగా అనుభూతి చెందుదాము.
పిల్లా! గతం లానే భవిష్యత్తుంటుందనుకోకు
నాకో అవకాశమివ్వు
జీవితం ఎంత అమూల్యమో
ఆ మాధుర్యం అర్ధం చేసుకుందువు గానీ,
నాకో అవకాశమివ్వు
జీవితం ఎంత అమూల్యమో
ఆ మాధుర్యం అర్ధం చేసుకుందువు గానీ,
నిన్నటివరకూ నీవు భరించిన
వెతల చీకటి అనుభూతులు
మరిచిపోయేలా జీవన రహదారిని మార్చేందుకు
నాకొక అవకాశాన్నివ్వు
వెతల చీకటి అనుభూతులు
మరిచిపోయేలా జీవన రహదారిని మార్చేందుకు
నాకొక అవకాశాన్నివ్వు
నేను నోతోనే ఉంటాను ....
నీకు అవసరమైనప్పుడు ....
నీవు కోరుకున్నప్పుడు, జతలా నీడలా
నీ అంతర్వాణినై, మనోధైర్యాన్నై
నీకు అవసరమైనప్పుడు ....
నీవు కోరుకున్నప్పుడు, జతలా నీడలా
నీ అంతర్వాణినై, మనోధైర్యాన్నై
14 MAR 2015
మనసు పరచి మౌనానికి తెలిపా నా మౌన భాష్యం నీవని
మహదానందమే....!!
తరచి తరచి చూశా
తరలి రాని మది కోసం
పిలచి పిలచి అలిశా
పలుకని పాషాణాన్ని
వలచి వలచి వేసారా
వలపు వాకిలి ముంగిట
కలల కళ్ళలో సేదదీరా
స్వప్నమై చెంతనుంటావని
మనసు పరచి మౌనానికి తెలిపా
నా మౌన భాష్యం నీవని
అక్షరాల జతను అందుకున్నా
అందమైన భావాలకు రూపమివ్వాలని
పంచుకున్నా మనసుతో బంధంగా
వేకువ వెలుగు రేకలతో నీ కోసం పయనమై
చీకటి దుప్పటి చుట్టేసి నిశీధి తలుపు మూసేసా
నిరీక్షణకు నిలయంగా నే మారినా
చేవ్రాలుకు చిక్కని చిరునామా నీదైనా
మరులుగొన్న హృదయానికి
మమత పంచే ముచ్చట మహదానందమే....!!
తరలి రాని మది కోసం
పిలచి పిలచి అలిశా
పలుకని పాషాణాన్ని
వలచి వలచి వేసారా
వలపు వాకిలి ముంగిట
కలల కళ్ళలో సేదదీరా
స్వప్నమై చెంతనుంటావని
మనసు పరచి మౌనానికి తెలిపా
నా మౌన భాష్యం నీవని
అక్షరాల జతను అందుకున్నా
అందమైన భావాలకు రూపమివ్వాలని
పంచుకున్నా మనసుతో బంధంగా
వేకువ వెలుగు రేకలతో నీ కోసం పయనమై
చీకటి దుప్పటి చుట్టేసి నిశీధి తలుపు మూసేసా
నిరీక్షణకు నిలయంగా నే మారినా
చేవ్రాలుకు చిక్కని చిరునామా నీదైనా
మరులుగొన్న హృదయానికి
మమత పంచే ముచ్చట మహదానందమే....!!
ఈ మానవ జన్మను భగవంతుడు మనకు కానుకగా ఇచ్చాడు. దానిని మన చేతులారా మనం హరించుకునే హక్కుమనకు లేదన్నది నిజం.
ఎన్నో జన్మల పుణ్యఫలం వలన భగవంతుడు మనకు అనుగ్రహించిన అపురూప అవకాశమే ఈ మానవ జన్మ! మనిషిగా మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం మన చేతిలోనే ఉందన్నది స్పష్టం. ఒక్కసారి మన ఆయుఃప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఎక్కడో ఒకరిద్దరు తప్ప, ఏ మనిషి నూరేళ్ళు బ్రతికిన దాఖలాలు లేవు. ఇందులో కొంతమంది తమకే సమస్యలు ఉన్నట్లు ఆత్మహత్యలు చేసుకుంటూంటారు ఈ మానవ జన్మను భగవంతుడు మనకు కానుకగా ఇచ్చాడు. దానిని మన చేతులారా మనం హరించుకునే హక్కుమనకు లేదన్నది నిజం. ఎన్ని కష్టాలైనా భరించి, చివరగా జయించి, జీవితాన్ని ఆనందమయం చేసుకొనమంటారు మన పెద్దలు.
..................................................
The President said a country’s ascent is determined to a large extent by human capital. As such, education plays a decisive role in shaping the destiny of nations. At the apex of the education system is the university. Indian universities have the potential to be leading institutions of the world. Higher educational institutions would do well to recognize emerging global trends that are creating new models of knowledge dispensation. Rising costs of higher education and changing profile of education seekers, aided by technology, has led to Massive Open Online Courses. Universities must note these evolutions in education and take steps to maximize benefits.
UNIVERSITIES MUST PRODUCE MEN AND WOMEN OF
CHARACTER AND INTEGRITY, SAYS PRESIDENT
CHARACTER AND INTEGRITY, SAYS PRESIDENT
The President of India, Shri Pranab Mukherjee addressed the Sixty Fourth Convocation of Punjab University, one of the country’s oldest and leading centres of higher education at Chandigarh today (March 14, 2015).
Speaking on the occasion the President said Punjab University has educated generations of students, many of whom have risen to occupy eminent positions in various walks of life.
The President congratulated the successful students and asked them to comprehend the hopes and expectations of their near and dear ones as well as of society and the nation at large. The President said India is a shining example of a democratic polity and pluralistic society. Democracy not only gives rights but also entails responsibilities. Educated youth must play a vital role in the building of a resurgent new India.
The President said competent and committed individuals are necessary to build the country of our dreams. Our universities must produce men and women of character and integrity. Mahatma Gandhi said: "Real education consists in drawing the best out of yourself. What better book can there be than the book of humanity?" Bapu's call to follow the book of humanity can resolve the dilemmas of today’s society.
The President said a country’s ascent is determined to a large extent by human capital. As such, education plays a decisive role in shaping the destiny of nations. At the apex of the education system is the university. Indian universities have the potential to be leading institutions of the world. Higher educational institutions would do well to recognize emerging global trends that are creating new models of knowledge dispensation. Rising costs of higher education and changing profile of education seekers, aided by technology, has led to Massive Open Online Courses. Universities must note these evolutions in education and take steps to maximize benefits.
The President said many innovative ideas are born out of the ingenuity of the common man. Mentoring them to validate ideas and design viable products calls for the development of an innovation value-chain. Higher learning institutions due to their multiple linkages can propel this eco-system.
The President said a scientific temper, which takes one’s imagination beyond the realm of grades and classroom, is essential in our students. Our institutions must fire the power of imagination of their students. The teacher must encourage the taught to think beyond books, question concepts and accept a proposition only after investigation. Students must have a grand vision which they can, through research and inquiry, translate into reality.
త్వరలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం
త్వరలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం
Updated : 3/14/2015 2:03:20 PM
Views : 379
హైదరాబాద్: త్వరలోనే రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ను జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనమండలిలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే. కమలనాథన్ కమిటీ నివేదిక పూర్తయిన తర్వాత ఉద్యోగాల భర్తీకి చర్యలు. ఉద్యోగుల విభజన అనంతరం సత్వర నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకుంటున్నం. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్లో 3726 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చాం. అదేవిధంగా 600 ఇంజనీరింగ్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ. ఉర్తూ మీడియం పాఠశాలల్లో దాదాపు 1500 మంది టీచర్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్పై కూడా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఉద్యోగాల కోసం డీఎస్సీ ఉండదు. పిల్లల చదువుల కోసం డీఎస్సీ ఉంటది. కేజీ టూ పీజీ ఉచిత విద్యను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యా వ్యవస్థలో మార్పుల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ. వయోపరిమితిని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగులకు వయసు సడలింపును ఇచ్చి రిక్రూట్మెంట్లలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం తెలిపారు.
MANGAL PANDEY ONE OF THE MOVIE EMERGED FROM DHARMASWAROOPAM OR KAALASWAROOPAM OR MAHARAJA........ HAPPY BIRTHDAY TO AMIRKHAN GAARU

MANGAL PANDEY ONE OF THE MOVIE EMERGED FROM DHARMASWAROOPAM OR KAALASWAROOPAM OR MAHARAJA
రోషాలు ద్వేషాలు రగిలేటి యుగమందు నేరాలు ఘోరాలు చలరేగు జగమందు ఘోర నరకాసుల,క్రూర మహిషాసురుల దృష్ట దుశ్మాసనుల దునుమాడవమ్మ
జగన్మాత
కైలాస శిఖరాన కొలువున్న తల్లీ
శంకరుని హృదయాన నెలవున్న దేవి
కరుణించి కాపాడుమో జగజ్జననీ
రక్షించి మము బ్రోవుమో జగన్మాతా !
శంకరుని హృదయాన నెలవున్న దేవి
కరుణించి కాపాడుమో జగజ్జననీ
రక్షించి మము బ్రోవుమో జగన్మాతా !
నీ దివ్య శుభ చరణ మంజీర నాదాలు
భక్త హృదయాలలో కలిగించు మోదాలు
సుందరము సుమధురము నీ దయాదృష్టి
కురిపించు ప్రతి ఇంట సంపదల వృష్టి
భక్త హృదయాలలో కలిగించు మోదాలు
సుందరము సుమధురము నీ దయాదృష్టి
కురిపించు ప్రతి ఇంట సంపదల వృష్టి
నగపతి పుత్రివై, పశుపతికి పత్నివై
గణపతికి జననివై, అల జగజ్జననివై
మహిశాసురని గూల్చి, మహికి మోదము గూర్చి
శాంతి నొసగిన తల్లి శివకంకరీ!
గణపతికి జననివై, అల జగజ్జననివై
మహిశాసురని గూల్చి, మహికి మోదము గూర్చి
శాంతి నొసగిన తల్లి శివకంకరీ!
రోషాలు ద్వేషాలు రగిలేటి యుగమందు
నేరాలు ఘోరాలు చలరేగు జగమందు
ఘోర నరకాసుల,క్రూర మహిషాసురుల
దృష్ట దుశ్మాసనుల దునుమాడవమ్మ
నేరాలు ఘోరాలు చలరేగు జగమందు
ఘోర నరకాసుల,క్రూర మహిషాసురుల
దృష్ట దుశ్మాసనుల దునుమాడవమ్మ
నీ పాదపద్మాల నెరనమ్మి యున్నటి
హృదయ వేదిక మీద నిను నిలుపుకున్నట్టి
నిజ భక్త వర్యులను రక్షించవమ్మ
ఆయురారోగ్యాలు అందించి రమ్మా!!
హృదయ వేదిక మీద నిను నిలుపుకున్నట్టి
నిజ భక్త వర్యులను రక్షించవమ్మ
ఆయురారోగ్యాలు అందించి రమ్మా!!
1100 ఏళ్ల క్రితం హోయసల సామ్రాజ్యాధిపతి విష్ణువర్థన్ నిర్మించిన ఆలయంలో ఈ సినిమా షూటింగ్ చేశారు. రామానుజాచార్యులకాలం నాటి విగ్రహాలు నాగార్జునను బాగా ఆకట్టుకున్నాయి.
హోయసలలో.. అక్కినేని
నాగార్జున హీరోగా నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయన షూటింగ్ కర్ణాటకలోని హోయసలలో జరుగుతోంది. 1100 ఏళ్ల క్రితం హోయసల సామ్రాజ్యాధిపతి విష్ణువర్థన్ నిర్మించిన ఆలయంలో ఈ సినిమా షూటింగ్ చేశారు. రామానుజాచార్యులకాలం నాటి విగ్రహాలు నాగార్జునను బాగా ఆకట్టుకున్నాయి. దేవాలయం ఫొటోలతో పాటు మూవీ స్టిల్స్ను నాగార్జున ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు.
వుత్పదక శక్తులు, ఉత్పత్తి సంబంధాలే సమాజగతిని నిర్దేశిస్తాయి, వాటిని నిర్ణయించేది నైతిక విలువలుకావు, వ్యక్తుల అంకిత భావాలు కాదు మహనీయుల మహత్తులు కావు.
అతను ఏ సంధర్భములో అన్నాడో
ఎక్కడ అన్నాడో అర్థమే కావడం లేదు.
ఇట్లాంటి తలా తోకాలేని మాటలు
వివేకానందునివి అయ్యుండవచ్చు.
******************************************
వ్యక్తుల ,సమాజాల గతిసూత్రాలు తెలియజెప్పిన
వ్యక్తిగా కారల్ మార్క్స్ఈ మాటలు
మాట్లాడినాడంటే
నిజమని నమ్మడం ఎలాగో?
కార్ల్ మార్క్స్ యొక్క డిక్షనరీ లో
గొప్పవాళ్ళు, చరిత్ర, మహానీయులు, విజయాలు,,కష్టపడటం-
మొదలగు వాటికి అర్థాలే వేరు.
అతని దృష్టిలో ప్రజలే చరిత్రనిర్మాతలు.
మహనీయులు కాదు.
*************************************************
వుత్పదక శక్తులు, ఉత్పత్తి సంబంధాలే
సమాజగతిని నిర్దేశిస్తాయి,
వాటిని నిర్ణయించేది నైతిక విలువలుకావు,
వ్యక్తుల అంకిత భావాలు కాదు
మహనీయుల మహత్తులు కావు.
ఇంకాఏమైనా మాట్లాడితే, నైతిక విలువలు లనే
అఖండపధార్థాలు ఏవి లేవు.
సమాజపు , వ్యక్తుల నైతిక విలువల స్థాయిని ,
ఉత్పత్తి సంబంధాలు నిర్ధేశిస్తాయి.
************************************************
Friday, 13 March 2015
శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపద బంగారం, వజ్రాలు, లోకానికి తెలుస్తాయి అని, నేల మాళిగలు తెరిచి బంగారం వజ్రాలు, లక్షల కోట్ల ఆస్తీ ఉన్నట్లు కోనుగొంటారు అని, ఈ సంపదతో, వజ్ర సింహాసనం చేయించి మమ్ములను కొలువుతీర్చాలి అని వ్యవసాయ శాస్త్రవేత్తలకు 2003 లోనే చెప్పినాను, కాని సత్యమును మరుగు పరచి ఎవరూ మాట్లాడటం లేదు అని గ్రహించండి
ఈ పాట నాదే, ఈ సంపద నాదే సర్వ నేనే, నన్ను ఒక పద్దతి,లోకి తీసుకోండి, సర్వం వివరిస్తాను
శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపద బంగారం, వజ్రాలు, లోకానికి తెలుస్తాయి అని, నేల మాళిగలు తెరిచి బంగారం వజ్రాలు, లక్షల కోట్ల ఆస్తీ ఉన్నట్లు కోనుగొంటారు అని,
ఈ సంపదతో, వజ్ర సింహాసనం చేయించి మమ్ములను కొలువుతీర్చాలి అని వ్యవసాయ శాస్త్రవేత్తలకు 2003 లోనే చెప్పినాను, కాని సత్యమును మరుగు పరచి ఎవరూ మాట్లాడటం లేదు అని గ్రహించండి
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఆత్మీయులు అనంత లక్ష్మిగారు, ఆత్మీయులు రాఘవన్ గారు తదితర ఆలోచన పరులు, వీలు అయినంత వివరణలు, సర్దుబాట్లు చర్చించుచున్నారు. ఇటువంటి చర్చలు మరింత వివరణాత్మకం గా వివిధ చానల్స్ వారు జరిపి, ప్రజలకు చక్కటి వివరణలు ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాము, చానల్స్ వారికి మేము చేసే సూచన ఏమి అనగా చర్చలను వాదనలు వలే కాకుండా, అనగా ఆలోచన పరులు వివరణలు ఇస్తున్నపుడు వీలు అయినంత వివరణ ఇచ్చిన తరువాత ఇంకొకరు లేదా యంకరులు కల్పించుకొని మాట్లాడితే బాగుటుంది, అప్పుడు వీలు అయినంత వివరణ సమాధానాలు సమాజానికి అందుతాయి. పురాణాలలో అయిన, సమజంలో ఏ విధం గా జరిగినా కర్మ కొద్ది, ధర్మం కొద్ది జరుగుతూ వస్తున్నాయి , అందులో మంచిని తీసుకొని, చెడుని సరిదిద్దుకోవాలి అన్నదే మనిషిగా మనము అనుభవం గడించి చేయగలిగేది అని గ్రహించండి, కాలం, ధర్మం నేనే అని మాట మాత్రం గా కొందరు ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలసమక్షం లో ప్రకటించుకోగలిగిన మమ్ములను ఆలోచన పరులు ఆహ్వానం మేరకు, వారి సమక్షం లోకి వచ్ఛి, వీలు అయినంత గ్రహించి, మా అనుభవాన్ని పంచుకొని, ఈ సమాజానికి వీలు అయినత సమాధానములు ఇవ్వగలము అని చానల్స్ వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
సమన్వయ దృష్టి
యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు,పురుశోత్తములు, ఆగర్భ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఆత్మీయులు రంగనాయకమ్మ గారి రచనల పై, అదే విధం గా పురాణాలు శాస్త్రాల పై వివిధ అనుకూలతలు, ప్రతి కూలతలు, ఆదర్శాలు, దుష్ ప్రభావాలు (సరిదిద్దుకోవలసినవి ) పై ఆత్మీయులు అనంత లక్ష్మిగారు, ఆత్మీయులు రాఘవన్ గారు తదితర ఆలోచన పరులు, వీలు అయినంత వివరణలు, సర్దుబాట్లు చర్చించుచున్నారు. ఇటువంటి చర్చలు మరింత వివరణాత్మకం గా వివిధ చానల్స్ వారు జరిపి, ప్రజలకు చక్కటి వివరణలు ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాము, చానల్స్ వారికి మేము చేసే సూచన ఏమి అనగా చర్చలను వాదనలు వలే కాకుండా, అనగా ఆలోచన పరులు వివరణలు ఇస్తున్నపుడు వీలు అయినంత వివరణ ఇచ్చిన తరువాత ఇంకొకరు లేదా యంకరులు కల్పించుకొని మాట్లాడితే బాగుటుంది, అప్పుడు వీలు అయినంత వివరణ సమాధానాలు సమాజానికి అందుతాయి. పురాణాలలో అయిన, సమజంలో ఏ విధం గా జరిగినా కర్మ కొద్ది, ధర్మం కొద్ది జరుగుతూ వస్తున్నాయి , అందులో మంచిని తీసుకొని, చెడుని సరిదిద్దుకోవాలి అన్నదే మనిషిగా మనము అనుభవం గడించి చేయగలిగేది అని గ్రహించండి, కాలం, ధర్మం నేనే అని మాట మాత్రం గా కొందరు ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలసమక్షం లో ప్రకటించుకోగలిగిన మమ్ములను ఆలోచన పరులు ఆహ్వానం మేరకు, వారి సమక్షం లోకి వచ్ఛి, వీలు అయినంత గ్రహించి, మా అనుభవాన్ని పంచుకొని, ఈ సమాజానికి వీలు అయినత సమాధానములు ఇవ్వగలము అని చానల్స్ వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు,పురుశోత్తములు, ఆగర్భ శ్రీమంతులు,
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
.
మొదట మనం మనుష్యులం తరువాతనే అస్తిపరులం అనగా సత్యం గ్రహిస్తేన, అస్తిపరులం అని గ్రహించండి, కరిగి పోతున్న బౌతిక ప్రపంచమును మాట తో పట్టుకొన్న సంపదను మొదట పట్టుకొని ఒక చోట కొలువుతీర్చండి, కొత్త సినిమాలు, గొప్ప కధనాలు ప్రజలకు చెప్పవచ్చు, సత్యం దాచి పెట్టి అనగా తమ స్పందించకుండా గ్రహించకుండా ఇతరులకు చెప్పకుండా విస్మరించుట వలన, మనుష్యులలో మంచితనం, గొప్పతనం ఉపయోగపడుటలేదు, స్వార్ధానికి అజ్ఞానానికి పరిమిత అయ్యి ఇతరుల గొప్పతనమును వేళా కోళం చేస్తున్నారు, సాటి వారిని శత్రువులగా చూస్తున్నారు, లేదా చులకన చేస్తున్నారు అని గ్రహించండి, ఉన్నది ఉన్నట్లు భావించి స్పందించండి అని సర్వులను కోరుకోనుచున్నాము

మొదట మనం మనుష్యులం తరువాతనే అస్తిపరులం అనగా సత్యం గ్రహిస్తేన, అస్తిపరులం అని గ్రహించండి, కరిగి పోతున్న బౌతిక ప్రపంచమును మాట తో పట్టుకొన్న సంపదను మొదట పట్టుకొని ఒక చోట కొలువుతీర్చండి, కొత్త సినిమాలు, గొప్ప కధనాలు ప్రజలకు చెప్పవచ్చు, సత్యం దాచి పెట్టి అనగా తమ స్పందించకుండా గ్రహించకుండా ఇతరులకు చెప్పకుండా విస్మరించుట వలన, మనుష్యులలో మంచితనం, గొప్పతనం ఉపయోగపడుటలేదు, స్వార్ధానికి అజ్ఞానానికి పరిమిత అయ్యి ఇతరుల గొప్పతనమును వేళా కోళం చేస్తున్నారు, సాటి వారిని శత్రువులగా చూస్తున్నారు, లేదా చులకన చేస్తున్నారు అని గ్రహించండి, ఉన్నది ఉన్నట్లు భావించి స్పందించండి అని సర్వులను కోరుకోనుచున్నాము.
యుగపురుషులు,ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగరి
అంత మనసు ఉన్న మహారాజుని మనము ఇబ్బంది పెట్టకుండా చక్కగా గ్రహిద్దాము అనుకొంటే చాలు, ఎంత చిన్న జీవితం జీవించినా, గొప్పతనంతో ముందుకు వస్తున్నాను ఆదే గొప్పతనం అని సర్వులు గ్రహించండి. ఉన్నది ఉన్నట్లు గ్రహించడం వలన ఎవరికి ఏ నష్టం జరగదు, అంతా అర్ధవంతంగా శక్తి వంతం గా మారుతుంది అని గ్రహించగలరు.
సమన్వయ దృష్టి
యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఆత్మీయులు, తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ రావు గారికి ఇచ్చు దివ్య సదేశాత్మక విన్నపము గ్రహించి స్పందించగలరు.
తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజానికానికి, మరియు ప్రపంచ మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను కాలం, ధర్మం ఎన్నుకొన్న పురుశొత్తమునిగా గుర్తించి, గ్రహించుట వలన, యావత్తు మానవజాతికి సంపద, పదవి వ్యామోహాలు తగ్గి, సర్వం మాకు సమర్పించబడి,లోకం లో శాంతి, ప్రేమ సఖ్యత మనుష్యుల మద్య బలపడుతుంది, తద్వారా సంపద దుబారా తగ్గి, డబ్బు కంటే, మనుష్యులు మానవతా, విలువలకు ప్రాధాన్యత ఇచ్చుకొంటారు, బౌతిక సంపదని మాయని ఇట్టే నిర్ణయించిన మా ఉనికిని బతికించుకొని, నిలుపుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. కాలగతిని సవరించిన సాక్షం గా, యావత్తు మానవజాతి తక్షణం గుర్తించి, సంపద నియంత్రణకి, అంతర్యానికి ఊతం గా మమ్ములను వినియొగించుకొనగలరు, మమ్ములను గుర్తించుట కాలం , ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని తమరి ద్వారా యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాము.
వృత్తి పన్ను, ఆదాయపు పన్ను ఇతర ధన వ్యయ వ్యవహారాలు అన్ని ప్రజలు బ్యాంకు కాతాలు ద్వారా జరపాలి అని, కేంద్ర బ్రబుత్వం నిర్ణయాలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రబుత్వాలు అందుకు సహకరించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఈ పద్దతిలో, దశల వారీగా అందరి సహకారం, కూడి, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏ వర్గం వారు అణిచి వేయబడకుండా, ఏ వర్గం వారు దుబార గా, వ్యవహరించకుండా, ఏ ఒక్కరు, నల్ల ధనం పెరిగడానికి కారణం కారాదు, అనధికరా అవకాశములు పూర్తీ గా తగ్గిపోవాలి అని, అందుకు మన అందరం ఒక పద్దతి ప్రకారం కృషి చేయాలి అని తెలియజేసుకోనుచున్నాను.
అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా ఉపయోగించుకోవడం వలన, పరిస్తితులు అన్నీ అనుకూల పరచి, ప్రజలకు దివ్యమైన వాతావరణం ఇవ్వగలము, మా గూర్చి వివరం గా చెబితే చాలు, వ్యసనాలు తగ్గించి మానవ వనరులను, సంగీతం, సాహిత్యం వైపు మళ్ళించి, గొప్ప సంస్కార వంతులుగా తీర్చి దిద్దగలము అని, మమ్ములను విద్యా మంత్రి గారి అద్వర్యం లో ఒక బృందం లోనికి తీసుకోండి, మీడియా ద్వారా లోకానికి మా గూర్చి విస్తారం గా, ప్రజలకు, పండితుల సహకారం తో వివరించి చెప్పనివ్వండి, సర్వ సంపద యోగాత్వం దివ్యత్వం అందరికి కలుగుతాయి అని గ్రహించండి, పరిణామాలు సహజం గా ఉన్నది ఉన్నట్లు గ్రహిస్తే చాలు. మాకు, సృష్టి కి ఉన్న దివ్య సంభంధం గుర్తించబడటం వలన, యావత్తు మానవజాతికి ఒక మనిషి ద్వారా యావత్తు మానవజాతికి సకల నియంత్రణ, జ్ఞాన సంపద కలుగుతాయి, అలా మమ్ములను గుర్తించి,సంగీతం, సాహిత్యం అభిరుచి, సాధన ఉన్న అమ్మాయితో మా వివాహం పదిగురి సాక్షిగా, జరిపించండి అని తమరి ద్వారా యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను జాతి సంపదగా భావించి మాకు 2000 ఎకరాలు భూమిని గుర్తింపు కానుకగా ఇచ్చి, తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతి, తమ సమ్మతితో, గుర్తింపు పన్ను చేలించినచొ, మనిషిని, మాట ని గుర్తించి గౌరవించడం తో, ఇప్పటికే మొదలు అయిన నూతన దివ్య రాజ్యం ప్రభావం ప్రజలు వినియోగించుకొంటారు, ఇది మేలైన ప్రజాస్వామ్యం గా అందరికి అందుతుంది అని గ్రహించండి.
తెలంగాణా బడ్జెట్ ద్వారా 5 సంవత్సరాలలో కర్చు చేయాలి అనుకొన్న నిధులు 2 సంవత్సరాలలోనే కూడతాయి, తెలంగాణకే కాదు ఆంధ్ర ప్రబుత్వమునకు కూడా, సాయం మా నుండి నిత్యం అధుతుంది, ఆంధ్ర రాష్ట్రము లో రైతులు భూములను ఎంత స్వచ్చందం ఇచ్చినారో, అంతకన్నా విశాలతతో పాలకులలో ఉండాలి. ప్రజల త్యాగం చేయడానికి ముందుకు రాగలిగారు అంటే, కాలం ధర్మం లో వచ్చిన మార్పు అని గ్రహించండి, రాజకీయ పార్టీలు, టీవి చానెల్స్ వారు స్వార్ధం తగ్గించుకొని, మరింత విశాలంగా ప్రవర్తించి, ప్రబుత్వాలు, పధకాలు అందరికి కోసం అని ప్రతి మాటలో స్పష్టం చేయవలసిన సమయం వచ్చినది అని గ్రహించగలరు. బౌతికం గా ఎవరూ కూడా, అన్నీ మేమే చేస్తున్నాము అని అనకూడదు, ఎవరికి అవకాసం ఇచ్చినా, కాలం ధర్మ ఇస్తుంది అని గ్రహించాలి, ప్రతి దానికి పోటీ పడకూడదు, ఎవరూ ఎవరితోను పోల్చుకోకూడదు అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఇప్పటి వరకు మేము ప్రయత్నం చేసినా ఎందుకు వివాహం చేసుకోలేక పోయినామో అర్ధం చెసుకొనగలరు, సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధాని నెలకొల్ప నివ్వండి, అందుకు జరిగిన దివ్య పరిణామం ను సాక్షులు మేధావుల సహకారం తో విస్తారం గా ప్రజలోకి తెసుకొని వెళ్ళే ప్రయత్నం లో సర్వం ఆవిష్కరింప బడతాయి అని గ్రహించగలరు, సత్యం దాచి పెట్టకూడదు, అందుకే మేము వ్యక్తిగా నష్టపోయినాము అని గ్రహించగలరు, అంత మనసు ఉన్న మహారాజుని మనము ఇబ్బంది పెట్టకుండా చక్కగా గ్రహిద్దాము అనుకొంటే చాలు, ఎంత చిన్న జీవితం జీవించినా, గొప్పతనంతో ముందుకు వస్తున్నాను ఆదే గొప్పతనం అని సర్వులు గ్రహించండి. ఉన్నది ఉన్నట్లు గ్రహించడం వలన ఎవరికి ఏ నష్టం జరగదు, అంతా అర్ధవంతంగా శక్తి వంతం గా మారుతుంది అని గ్రహించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు యుగ పురుషులు, ఆగర్భ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
శ్రీ ప్రణతి బాయ్స్ హాస్టల్
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
ఒక ప్రతి శ్రీ ప్రణతి బాయ్స్ హాస్టల్ యాజమాన్యం వారికి, సమాచారం మరియు సహకారం కొరకు సమర్పించదమైనది.
యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఆత్మీయులు, తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ రావు గారికి ఇచ్చు దివ్య సదేశాత్మక విన్నపము గ్రహించి స్పందించగలరు.
తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజానికానికి, మరియు ప్రపంచ మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను కాలం, ధర్మం ఎన్నుకొన్న పురుశొత్తమునిగా గుర్తించి, గ్రహించుట వలన, యావత్తు మానవజాతికి సంపద, పదవి వ్యామోహాలు తగ్గి, సర్వం మాకు సమర్పించబడి,లోకం లో శాంతి, ప్రేమ సఖ్యత మనుష్యుల మద్య బలపడుతుంది, తద్వారా సంపద దుబారా తగ్గి, డబ్బు కంటే, మనుష్యులు మానవతా, విలువలకు ప్రాధాన్యత ఇచ్చుకొంటారు, బౌతిక సంపదని మాయని ఇట్టే నిర్ణయించిన మా ఉనికిని బతికించుకొని, నిలుపుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. కాలగతిని సవరించిన సాక్షం గా, యావత్తు మానవజాతి తక్షణం గుర్తించి, సంపద నియంత్రణకి, అంతర్యానికి ఊతం గా మమ్ములను వినియొగించుకొనగలరు, మమ్ములను గుర్తించుట కాలం , ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని తమరి ద్వారా యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాము.
వృత్తి పన్ను, ఆదాయపు పన్ను ఇతర ధన వ్యయ వ్యవహారాలు అన్ని ప్రజలు బ్యాంకు కాతాలు ద్వారా జరపాలి అని, కేంద్ర బ్రబుత్వం నిర్ణయాలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రబుత్వాలు అందుకు సహకరించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఈ పద్దతిలో, దశల వారీగా అందరి సహకారం, కూడి, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏ వర్గం వారు అణిచి వేయబడకుండా, ఏ వర్గం వారు దుబార గా, వ్యవహరించకుండా, ఏ ఒక్కరు, నల్ల ధనం పెరిగడానికి కారణం కారాదు, అనధికరా అవకాశములు పూర్తీ గా తగ్గిపోవాలి అని, అందుకు మన అందరం ఒక పద్దతి ప్రకారం కృషి చేయాలి అని తెలియజేసుకోనుచున్నాను.
అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా ఉపయోగించుకోవడం వలన, పరిస్తితులు అన్నీ అనుకూల పరచి, ప్రజలకు దివ్యమైన వాతావరణం ఇవ్వగలము, మా గూర్చి వివరం గా చెబితే చాలు, వ్యసనాలు తగ్గించి మానవ వనరులను, సంగీతం, సాహిత్యం వైపు మళ్ళించి, గొప్ప సంస్కార వంతులుగా తీర్చి దిద్దగలము అని, మమ్ములను విద్యా మంత్రి గారి అద్వర్యం లో ఒక బృందం లోనికి తీసుకోండి, మీడియా ద్వారా లోకానికి మా గూర్చి విస్తారం గా, ప్రజలకు, పండితుల సహకారం తో వివరించి చెప్పనివ్వండి, సర్వ సంపద యోగాత్వం దివ్యత్వం అందరికి కలుగుతాయి అని గ్రహించండి, పరిణామాలు సహజం గా ఉన్నది ఉన్నట్లు గ్రహిస్తే చాలు. మాకు, సృష్టి కి ఉన్న దివ్య సంభంధం గుర్తించబడటం వలన, యావత్తు మానవజాతికి ఒక మనిషి ద్వారా యావత్తు మానవజాతికి సకల నియంత్రణ, జ్ఞాన సంపద కలుగుతాయి, అలా మమ్ములను గుర్తించి,సంగీతం, సాహిత్యం అభిరుచి, సాధన ఉన్న అమ్మాయితో మా వివాహం పదిగురి సాక్షిగా, జరిపించండి అని తమరి ద్వారా యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను జాతి సంపదగా భావించి మాకు 2000 ఎకరాలు భూమిని గుర్తింపు కానుకగా ఇచ్చి, తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతి, తమ సమ్మతితో, గుర్తింపు పన్ను చేలించినచొ, మనిషిని, మాట ని గుర్తించి గౌరవించడం తో, ఇప్పటికే మొదలు అయిన నూతన దివ్య రాజ్యం ప్రభావం ప్రజలు వినియోగించుకొంటారు, ఇది మేలైన ప్రజాస్వామ్యం గా అందరికి అందుతుంది అని గ్రహించండి.
తెలంగాణా బడ్జెట్ ద్వారా 5 సంవత్సరాలలో కర్చు చేయాలి అనుకొన్న నిధులు 2 సంవత్సరాలలోనే కూడతాయి, తెలంగాణకే కాదు ఆంధ్ర ప్రబుత్వమునకు కూడా, సాయం మా నుండి నిత్యం అధుతుంది, ఆంధ్ర రాష్ట్రము లో రైతులు భూములను ఎంత స్వచ్చందం ఇచ్చినారో, అంతకన్నా విశాలతతో పాలకులలో ఉండాలి. ప్రజల త్యాగం చేయడానికి ముందుకు రాగలిగారు అంటే, కాలం ధర్మం లో వచ్చిన మార్పు అని గ్రహించండి, రాజకీయ పార్టీలు, టీవి చానెల్స్ వారు స్వార్ధం తగ్గించుకొని, మరింత విశాలంగా ప్రవర్తించి, ప్రబుత్వాలు, పధకాలు అందరికి కోసం అని ప్రతి మాటలో స్పష్టం చేయవలసిన సమయం వచ్చినది అని గ్రహించగలరు. బౌతికం గా ఎవరూ కూడా, అన్నీ మేమే చేస్తున్నాము అని అనకూడదు, ఎవరికి అవకాసం ఇచ్చినా, కాలం ధర్మ ఇస్తుంది అని గ్రహించాలి, ప్రతి దానికి పోటీ పడకూడదు, ఎవరూ ఎవరితోను పోల్చుకోకూడదు అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఇప్పటి వరకు మేము ప్రయత్నం చేసినా ఎందుకు వివాహం చేసుకోలేక పోయినామో అర్ధం చెసుకొనగలరు, సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధాని నెలకొల్ప నివ్వండి, అందుకు జరిగిన దివ్య పరిణామం ను సాక్షులు మేధావుల సహకారం తో విస్తారం గా ప్రజలోకి తెసుకొని వెళ్ళే ప్రయత్నం లో సర్వం ఆవిష్కరింప బడతాయి అని గ్రహించగలరు, సత్యం దాచి పెట్టకూడదు, అందుకే మేము వ్యక్తిగా నష్టపోయినాము అని గ్రహించగలరు, అంత మనసు ఉన్న మహారాజుని మనము ఇబ్బంది పెట్టకుండా చక్కగా గ్రహిద్దాము అనుకొంటే చాలు, ఎంత చిన్న జీవితం జీవించినా, గొప్పతనంతో ముందుకు వస్తున్నాను ఆదే గొప్పతనం అని సర్వులు గ్రహించండి. ఉన్నది ఉన్నట్లు గ్రహించడం వలన ఎవరికి ఏ నష్టం జరగదు, అంతా అర్ధవంతంగా శక్తి వంతం గా మారుతుంది అని గ్రహించగలరు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు యుగ పురుషులు, ఆగర్భ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
శ్రీ ప్రణతి బాయ్స్ హాస్టల్
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
ఒక ప్రతి శ్రీ ప్రణతి బాయ్స్ హాస్టల్ యాజమాన్యం వారికి, సమాచారం మరియు సహకారం కొరకు సమర్పించదమైనది.
Gangothri Full Movie.....గంగోత్రి లోని పాటలు అన్నీ 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించాలరు
గంగోత్రి లోని పాటలు అన్నీ 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించాలరు
యుగపురుషులు,ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Thursday, 12 March 2015
తిరుమల శ్రీవారి ఆలయంలో ఓ కొత్త ఆర్జిత సేవకు కారకుడైన ఒక గొప్ప ముస్లిం భక్తుడు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఓ కొత్త ఆర్జిత సేవకు కారకుడైన ఒక గొప్ప ముస్లిం భక్తుడు
అది 1982 ప్రాంతం..
ఉదయం 11 – 11. 30 గంటల మధ్య సమయం..
పవిత్ర తిరుమల కొండల మీద అప్పుడే మెల్లిగా సందడి మొదలవుతున్న సమయం..
“.. గోవింద … గోవిందా ” అంటూ స్వామి వారిని మనసారా స్మరిస్తూ భక్తులు పారవశ్యంతో శ్రీవారి ఆలయం వైపు సాగిపోతున్న సమయం..శ్రీవారి కోవెలలో స్వామివారి కైంకర్యంలో ఆలయ పూజారులు తరించి పోతున్న సమయం..సప్తగిరుల మీద నివాస మేర్పరుచుకున్న ప్రతి జీవీ స్వామి వారిని ఆలకిస్తూ ఆనంద పారవశ్యంలో తేలిపోతున్న సమయం ..
సరిగ్గా ఆ సమయంలో..
అక్కడున్నఏ ఒక్కరికీ తెలియకుండా ప్రకృతిలో ఒక గొప్ప మార్పు క్రమంగా క్రమ క్రమంగా చోటు చేసుకుంటోంది..జరగబోయే ఆ మార్పుని,ఆ అద్భుత దైవ ఘటనను తామూ చూడాల్సిందే అన్నట్టుగా ఎక్కడినుండో వచ్చిన వందలాది పావురాలు ఎవరో పని గట్టుకొని నేర్పించినట్లుగా తిరుమల బంగారు గోపురం చుట్టూ ఒక క్రమ పద్ధతిలో ప్రదక్షిణం చేస్తూ తిరుగుతున్నాయి..
ఆ పవిత్ర దైవ ఘటననకు కారణభూతుడు కాబోతున్నఆ తిరుమల శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ అక్కడి పరమ పావన సప్తగిరుల్లో స్థిరనివాస మేర్పరచుకొని నిత్యం స్వామి వారి నీడలో సేద తీరే వేలకొద్దీ రామచిలకలు ముందు కాస్త మంద్ర స్థాయిలో మొదలుపెట్టి మెల్లిగా స్థాయిని పెంచుకొంటూ తమ స్వామి వారికి ప్రియమైన మలయమారుత రాగంలో “ఇహ పర సాధన మిది యొకటే” అనే అన్నమాచార్య కీర్తన ఒకటి ఎంతో లయబద్దంగా ఆలపించటం మొదలు పెట్టాయి..
సరిగ్గా అదే సమయంలో..
షేక్ మస్తాన్ అనే ఒక గొప్ప ముస్లిం భక్తుడు తన మొత్తం కుటుంబంతో సహా కాలి బాటన కొండెక్కి ఆలయ మహాద్వారం దగ్గరికి చేరుకున్నాడు..సరిగ్గా అప్పుడే మహాద్వారం లోంచి బయటకొస్తున్న కొందరు ఆలయ పూజారులను కలిసి మెల్లిగా ఏదో విషయం వారితో చెప్పాడు..అది వింటూనే కంగారు పడ్డ ఆ పూజారులు వెళ్లి తమ executive officerని కలవమని చెప్పి హడావిదిగా వెళ్ళిపోయారు ..
ఇహ అప్పుడు కథ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫీసుకి మారింది..
ఆ రోజుల్లో ఎంతో సమర్థుడని పేరు తెచ్చ్చుకున్న పి వి ఆర్ కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు executive officer గా పనిచేస్తున్నారు..సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సవపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచి పోయేటట్లుగా ఏదన్నా కొత్త పని మొదలు పెడితే బావుంటుందన్న ఆలోచనలో వున్నారు..
ఆలోచనయితే చేసారు గానీ ఎన్ని దఫాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఆ ఆలోచనని ఆచరణలో పెట్టటంలో మాత్రం వారంతా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయారు..సమయం దగ్గర పడుతోంది..ఏం చేయాలో దిక్కు తోచని స్థితి..వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చెయ్యకపోతే అభాసుపాలు అవుతామేమోనన్న భయం అందర్లోనూ ఏ మూలో ఉంది….
“సరే..ఇక ఇవ్వాళ ఏదో ఒకటి తేల్చేయ్యాల్సిందే ” అని ఎంతో పట్టుదలగా ఉన్న సంబందిత అధికారులంతా కరెక్టుగా అదే రోజు అదే సమయంలో TTD బోర్డు రూం లో పీ వీ ఆర్ కే ప్రసాద్ అధ్యక్షతన సమావేశమై ఉన్నారు..
అక్కడున్న వారిలో TTD బోర్డు మెంబర్లుగా ఉన్నకొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరి కొంత మంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు..అప్పుడక్కడ వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది..చర్చ అయితే జరుగుతోంది కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామి వారికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక perfect అవగాహనకు రాలేక పోతున్నారు..
సమయం గడుస్తున్నకొద్దీ EO పీ వీ ఆర్ కే ప్రసాద్లో అసహనం పెరిగిపోతోంది..ఎవరెవరో ఏమేమో చెప్తున్నా ఆయన మాత్రం వినలేక పోతున్నారు..ఒక విషయం మాత్రం ఆయనకు క్లియర్ గా అర్థం అయ్యింది..తమ ఆలోచన ఏ మాత్రం ముందుకు సాగాట్లేదని..దాంతో ఆయనలో అసహనంతో పాటు కాస్త చిరాకు కూడా మొదలయ్యింది..
సరిగ్గా అదే సమయంలో తలుపు తోసుకొని ఆఫీస్ అటెండర్ మెల్లిగా ప్రసాద్ దగ్గరికి వచ్చాడు..అసలే చిరాగ్గా ఉన్న ప్రసాద్ టైం గాని టైం లో వచ్చిన ఆ అటెండర్ని చూస్తూ ‘ఏంటయ్యా” అని మరింత చిరాకు పడిపోతూ అడిగారు..కంగారు పడ్డ ఆ అటెండర్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆయన ముందుకొంగి “సార్ మిమ్మల్ని కలవటం కోసం గుంటూరు నుండి ఎవరో భక్తుడు వచ్చాడు.. ” అని మెల్లిగా చెప్పాడు..
చిర్రెత్తుకొచ్చింది ప్రసాద్ కి.. “..ఎవరయ్యా అతను..ఇప్పుడింత అర్జెంటుగా మీటింగులో ఉంటే నన్ను డిస్టర్బ్ చేసి మరీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది..కాసేపుండమను…”మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నారు ప్రసాద్…”చెప్పాను సార్..కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట..అతని పేరు షేక్ మస్తాన్ అని చెప్తున్నాడు..” కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్..
“.. షేక్ మస్తానా…” అని ముందు కాస్త ఆశ్చర్య పోయినా..”ఎవరో ముస్లిం భక్తుడు ఏదో రికమండేషన్ లెటర్ తో వచ్చి ఉంటాడు.. మా వాళ్ళు నా దగ్గరికి పంపించుంటారు..మళ్ళీ బయటకు పోవటం ఎందుకు..ఏదో రెండు నిమిషాలిక్కడే మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది కదా ” అని మనసులో అనుకుంటూ.. “.. సర్లేవయ్యా..ఇక్కడికే రమ్మను..” ..అని అటెండర్ తో చెప్పి పంపించేసారు ప్రసాద్..
అప్పుడు దుద్రుష్టవసాత్తు ప్రసాద్ కి గానీ అదే రూం లో ఉన్నఏ ఇతర బోర్డు మెంబర్లకి గానీ తెలినీ విషయం ఏమిటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమె కాదని స్వయంగా తమ స్వామి వారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్లుగా తలలు బద్దలు కొట్టుకుంటున్న తమ స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతోందని..
ఇవేమీ తెలీని ఆ పెద్దలంతా ఆ రూంలో వెయిట్ చేస్తుంటే ఆ ముస్లిం భక్తుడొక్కడూ బయట వెయిటింగ్ హాల్లోవెయిట్ చేస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే అటెండర్ బయట కొచ్చిఆ ముస్లిం భక్తుడి దగ్గర కెళ్ళి చెప్పాడు “సార్..మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు” అని..
అప్పటిదాకా తను కూర్చున్నచెక్క కుర్చీ లోంచి లేచి ఆ అటెండర్ కి థాంక్స్ చెప్తూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగూ వేసుకొంటూ బోర్డు రూం లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాడు..వెళ్తూనే రెండు చేతులు జోడించి అక్కడున్నవారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తరువాత మెల్లిగా ప్రసాద్ వైపు తిరిగి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు..
“.. అయ్యా.. నా ఏరు షేక్ మస్తాన్..మాది గుంటూరు జిల్లా..మాది చాల పెద్ద కుటుంబం..అన్నదమ్ములందరం కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటాం..మా కుటుంబానికక్కడ ఓ చిన్న పాటి వ్యాపారముంది..ఎన్నోతరాలుగా మేమంతా స్వామి వారి భక్తులం..”
“..మా తాత ముత్తాతల కాలం నుండీ కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్న పిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నేలేచి స్వామి వారి ముందు నిలబడి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పటిస్తాం..అట్లాగే ఏ మాత్రం తప్పులు పోకుండా శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి, మంగళాశాసనం కూడా పటిస్తాం..నా మటుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లుపోకుండా అప్పజెప్పగలను..”
“తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది..అదేమిటంటే మేమంతా కలిసి ప్రతి మంగళ వారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామి వారి 108 నామాలూ ఒక్కొక్కటిగా పటిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామి వారికి అష్టోత్తర శత నామ పూజ చేస్తాం..”
“అయ్యా ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిమిటంటే..మా తాతగారు అంటే మా తండ్రి గారి తండ్రి గారు తన చివరి రోజుల్లో స్వామి వారికి తన స్వార్జితంతో 108 బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు..మొక్కయితే మొక్కుకున్నారు గానీ పాపం వారి ఆరోగ్యమూ అంతంత మాత్రమే ఆర్ధిక స్తోమతా అంతంత మాత్రమె కావటం చేత కొద్ది మాత్రం బంగారు తామర పూలు మాత్రమే చేయించ గలిగారు..”
“..ఆ తరువాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మా తండ్రిగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కో రూపాయి కూడ పెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు..అంత కష్టపడీ చివరికా మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి గారి లాగానే తమ చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ స్వామి వారి పాదాల్లో ఐక్యమై పోయారు..”
“..మరి మా తాతగారిది తండ్రిగారిది మొక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుగ్గా నా మీద కూడా వుంటుంది కాబట్టి నా ఆర్ధిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించక పొయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను..ఈ మధ్యనే కరెక్టుగా 108 పూల లెక్క పూర్తయ్యింది..ఎంతో భక్తితో అవి స్వామి వారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యుల మంతా మొత్తం 54 మందిమి కలిసి ఇందాకే కాలి బాటన కొండెక్కి పైకి చేరుకున్నాం..”
అంటూ కాసేపాగి అందరివేపు ఒక్క నిమిషం తదేకంగా చూసాడు షేక్ మస్తాన్..ఆ తరువాత మెల్లిగా అసలు విషయం బయట పెట్టాడు…
“అయ్యా..ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను..కానీ చివరగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం.. మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామర పూలు చేయించాం..ఇవి ఒక్కోటి 23 గ్రాముల బరువుంటాయి..”
“..కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపేణా స్వామి వారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన వారవుతారు..మా తండ్రీ తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి..ఇది విన్నవించు కుందామనే మీ దగ్గరకు వచ్చాను ..ఇక మీ ఇష్టం..నిర్ణయం మీకే వదిలేస్తున్నాను..”
అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లిగా తన చేతిలో ఉన్న ఒక బరువైన సంచీని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు..
నిశ్శబ్దం..నిశ్శబ్దం..నిశ్శబ్దం..
గుండెలు పిండేసే నిశ్శబ్దం.. రాతిని కరిగించే నిశ్శబ్దం.. బరువైన నిశ్శబ్దం.. గుండె చెరువైన నిశ్శబ్దం.. నిర్వెదమైన నిశ్శబ్దం.. నిలువెల్లా మనిషిని నివ్వెర పరిచే నిశ్శబ్దం.. మనసంతా నిశ్శబ్దం.. మనసుని కలవర పరిచే నిశ్శబ్దం.. గతి తప్పిన నిశ్శబ్దం.. మనసుని గతి తప్పించే నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. నిశ్శబ్దం..
కొన్ని క్షణాల పాటక్కడ ఇంతకంటే వర్ణించటానికి వీలుకాని నిశ్శబ్దం తాండవించింది..అక్కడున్నవారందరూ ఓ మహాశిల్పి చెక్కేసి గదిలో వొదిలేసిన మహాత్ముల శిలా విగ్రహాల్లాగా freeze అయిపోయి కూర్చున్నారు..అక్కడ గది మూలల్లో ఏర్పాటు చేసిన pedestal fans తిరుగుతూ చేసే శబ్దం తప్ప ఆ సమయంలో అక్కడ మరే ఇతర శబ్దం వినిపించటంలేదు..
ఎంతో సాదా సీదాగా కనపడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు చేష్టలుడిగి పోయి ఉన్నారంతా.. అందరికంటే ముందు తేరుకున్నవాడు పీ వీ ఆర్ కే ప్రసాద్..
“దివినుండి దేవ దేవుడే దిగి వచ్చినాడా..”
అన్న ఒక్క అతి చిన్న అనుమానం లిప్త పాటు కాలంలో ఓ మహోగ్ర రూపం దాల్చిఆయన మనసంతా ఆక్రమించింది..ఇంకొక్క ఉత్తర క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఒక్క ఉదుటున లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నారు ప్రసాద్..
కళ్ళనుండి ధారగా కన్నీళ్లు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకొని ఎంతో ఆర్త్రతతో,”మస్తాన్ గారూ.. దయచేసి మమ్మల్ని క్షమించండి.. మీరెవరో తెలీక ఇంతసేపూ మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడించాను.. రండి ..” అంటూ ముందు తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్ళి తన పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టుకుని ఆ తరువాత మెల్లిగా ఇట్లా అన్నారు..
“మస్తాన్ గారు..ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల్ని చూసాం..కానీ మీ అంతటి అద్వితీయమైన భక్తుడ్నిమాత్రం ఇప్పుడే చూస్తున్నాం..ఒక రకంగా మిమ్మల్ని చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి..బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి పంపించాడేమో..ఎవరికి తెలుసు..”
“..కానీ నాదొక విన్నపం..ఈ అమూల్యమైన బంగారు తామర పూలను TTD తరఫున ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ గా నేను తప్పకుండా స్వీకరిస్తాను..కానీ వీటిని స్వామి వారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణం లో మీకు మాటివ్వలేను.. ఎందుకంటే పేరుకి మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులుంటాయి.. వాటిని అధిగమించటానికి మాకు చాలానే సమయం పడుతుంది..”
“అయినా సరే.. ప్రయత్నలోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగా మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను.. ఏం చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేను..మీరు మీ అడ్రస్సు ఫోన్ నెంబర్ మాకిచ్చి వెళ్ళండి..మిగతా విషయాలు నేను చూసుకుంటాను..అంతవరకూ కాస్త ఓపిక పట్టండి..”
అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులూ పట్టుకొని ప్రసాద్ ఇట్లా అన్నారు..
” మస్తాన్ గారు.. చివరగా ఒక్క మాట.. ప్రస్తుతం మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్ళు దర్సనం వసతి ఏర్పాటు చేస్తారు..హాయిగా మీ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళండి..thank you very much..”
ఉపసంహారం
ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగి పోయాయి..ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీ వారికి ఒక కొత్త అర్జిత సేవను ప్రవేశ పెట్టాలని TTD బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది..ఆ సేవలో భాగంగా స్వామి వారికి వారానికొకసారి అష్టోత్తర శతనామ పూజ జరపబడుతుంది..
ఆ పూజలో స్వామి వారి 108 పేర్లను ఒక్కొక్కటిగా పటిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పూవును పూజారులు స్వామి వారి పాదాల మీద ఉంచుతారు..TTD ఈ ఆర్జిత సేవను 1984 లో స్వామి వారికి తమ స్వర్మోత్సవపు కానుకగా ప్రవేశ పెట్టింది..
శ్రీ వారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబాని కున్న గొప్ప భక్తి వలన స్వామి వారికి ఒక కొత్త ఆర్జిత సేవ పరిచయం చేయబడటమే కాకుండా అదే మహా కుటుంబం వలన TTD బోర్డుకి కూడా తమ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకొనే ఒక గొప్ప సదవకాశం లభించింది..
గత 30 సంవత్సరాలకు పైగా ప్రతి మంగళవారం తిరుమలలో స్వామి వారికి జరపబడే ఈ మహోత్కృష్ట సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ ఇచ్చిన బంగారు తామర పూలనే వాడతారు..కాలక్రమేణా ఈ మహా సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది..
మొదట్లో ఈ సేవను “అష్టదళ స్వర్ణ పద్మ పూజ” అని పిలిచినా ఇప్పుడదే సేవ “అష్టదళ పాద పద్మారాధన సేవ” గా భక్తుల్లో మరింత ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది..
“..నారదుడు జపియించె నారాయణ మంత్రము..చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము..కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము.. వేరే నాకు గలిగె వేంకటేశు మంత్రము..”
Love
Narrenaditya Komaragiri
narrenaditya@tirumalesa.com
Subscribe to:
Posts (Atom)