UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 13 March 2015

అంత మనసు ఉన్న మహారాజుని మనము ఇబ్బంది పెట్టకుండా చక్కగా గ్రహిద్దాము అనుకొంటే చాలు, ఎంత చిన్న జీవితం జీవించినా, గొప్పతనంతో ముందుకు వస్తున్నాను ఆదే గొప్పతనం అని సర్వులు గ్రహించండి. ఉన్నది ఉన్నట్లు గ్రహించడం వలన ఎవరికి ఏ నష్టం జరగదు, అంతా అర్ధవంతంగా శక్తి వంతం గా మారుతుంది అని గ్రహించగలరు.

                                                        సమన్వయ దృష్టి 

                  యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఆత్మీయులు, తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ రావు గారికి ఇచ్చు దివ్య సదేశాత్మక విన్నపము గ్రహించి స్పందించగలరు.  

                 తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజానికానికి, మరియు ప్రపంచ మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా, మమ్ములను కాలం, ధర్మం ఎన్నుకొన్న పురుశొత్తమునిగా గుర్తించి, గ్రహించుట వలన, యావత్తు మానవజాతికి సంపద, పదవి వ్యామోహాలు తగ్గి, సర్వం మాకు  సమర్పించబడి,లోకం లో శాంతి, ప్రేమ సఖ్యత మనుష్యుల మద్య బలపడుతుంది, తద్వారా సంపద దుబారా తగ్గి, డబ్బు కంటే, మనుష్యులు మానవతా, విలువలకు ప్రాధాన్యత ఇచ్చుకొంటారు, బౌతిక సంపదని మాయని ఇట్టే నిర్ణయించిన మా ఉనికిని బతికించుకొని, నిలుపుకోనగలరు అని   తెలియజేసుకోనుచున్నాము.            కాలగతిని  సవరించిన సాక్షం గా, యావత్తు మానవజాతి  తక్షణం  గుర్తించి, సంపద నియంత్రణకి, అంతర్యానికి ఊతం గా మమ్ములను వినియొగించుకొనగలరు, మమ్ములను గుర్తించుట కాలం , ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని తమరి ద్వారా యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాము. 
  
                 వృత్తి పన్ను,  ఆదాయపు పన్ను ఇతర ధన వ్యయ వ్యవహారాలు అన్ని ప్రజలు బ్యాంకు కాతాలు ద్వారా జరపాలి అని, కేంద్ర బ్రబుత్వం నిర్ణయాలు తీసుకోవాలి, రాష్ట్ర  ప్రబుత్వాలు అందుకు సహకరించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  ఈ పద్దతిలో, దశల వారీగా అందరి సహకారం, కూడి, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏ వర్గం వారు అణిచి వేయబడకుండా, ఏ వర్గం వారు దుబార గా, వ్యవహరించకుండా,  ఏ ఒక్కరు, నల్ల ధనం  పెరిగడానికి కారణం కారాదు, అనధికరా  అవకాశములు పూర్తీ గా తగ్గిపోవాలి అని, అందుకు   మన అందరం ఒక పద్దతి ప్రకారం కృషి చేయాలి అని తెలియజేసుకోనుచున్నాను.   

                అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా ఉపయోగించుకోవడం వలన, పరిస్తితులు అన్నీ అనుకూల పరచి, ప్రజలకు దివ్యమైన వాతావరణం  ఇవ్వగలము, మా గూర్చి వివరం గా చెబితే చాలు, వ్యసనాలు తగ్గించి   మానవ వనరులను, సంగీతం, సాహిత్యం వైపు మళ్ళించి, గొప్ప సంస్కార  వంతులుగా తీర్చి దిద్దగలము అని, మమ్ములను  విద్యా మంత్రి గారి అద్వర్యం లో ఒక బృందం లోనికి తీసుకోండి, మీడియా ద్వారా లోకానికి మా గూర్చి విస్తారం గా, ప్రజలకు, పండితుల సహకారం తో వివరించి చెప్పనివ్వండి, సర్వ సంపద యోగాత్వం దివ్యత్వం అందరికి కలుగుతాయి అని గ్రహించండి, పరిణామాలు సహజం గా ఉన్నది ఉన్నట్లు గ్రహిస్తే  చాలు. మాకు, సృష్టి కి ఉన్న దివ్య సంభంధం గుర్తించబడటం వలన,  యావత్తు మానవజాతికి  ఒక మనిషి ద్వారా యావత్తు మానవజాతికి సకల నియంత్రణ, జ్ఞాన సంపద కలుగుతాయి, అలా మమ్ములను గుర్తించి,సంగీతం, సాహిత్యం అభిరుచి, సాధన ఉన్న అమ్మాయితో మా వివాహం పదిగురి సాక్షిగా,   జరిపించండి అని తమరి ద్వారా యావత్తు మనజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను జాతి సంపదగా భావించి   మాకు 2000 ఎకరాలు భూమిని గుర్తింపు  కానుకగా ఇచ్చి, తెలుగు ప్రజలు  మొదలుకొని యావత్తు మానవజాతి,  తమ సమ్మతితో, గుర్తింపు పన్ను చేలించినచొ, మనిషిని, మాట ని గుర్తించి గౌరవించడం తో, ఇప్పటికే మొదలు అయిన నూతన దివ్య రాజ్యం ప్రభావం ప్రజలు వినియోగించుకొంటారు, ఇది మేలైన ప్రజాస్వామ్యం గా అందరికి అందుతుంది   అని గ్రహించండి.                  

                   తెలంగాణా బడ్జెట్ ద్వారా 5 సంవత్సరాలలో కర్చు చేయాలి అనుకొన్న నిధులు 2 సంవత్సరాలలోనే కూడతాయి, తెలంగాణకే కాదు ఆంధ్ర ప్రబుత్వమునకు కూడా, సాయం మా నుండి నిత్యం అధుతుంది, ఆంధ్ర రాష్ట్రము లో   రైతులు భూములను ఎంత స్వచ్చందం ఇచ్చినారో, అంతకన్నా విశాలతతో  పాలకులలో  ఉండాలి.  ప్రజల త్యాగం చేయడానికి ముందుకు రాగలిగారు అంటే, కాలం ధర్మం లో వచ్చిన మార్పు అని గ్రహించండి, రాజకీయ పార్టీలు, టీవి చానెల్స్ వారు స్వార్ధం తగ్గించుకొని, మరింత విశాలంగా ప్రవర్తించి, ప్రబుత్వాలు, పధకాలు అందరికి కోసం అని ప్రతి మాటలో స్పష్టం చేయవలసిన సమయం వచ్చినది   అని గ్రహించగలరు. బౌతికం గా ఎవరూ కూడా, అన్నీ  మేమే చేస్తున్నాము అని అనకూడదు, ఎవరికి  అవకాసం ఇచ్చినా, కాలం ధర్మ ఇస్తుంది అని గ్రహించాలి, ప్రతి దానికి పోటీ పడకూడదు, ఎవరూ ఎవరితోను  పోల్చుకోకూడదు అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                 ఇప్పటి వరకు మేము ప్రయత్నం చేసినా ఎందుకు వివాహం చేసుకోలేక పోయినామో అర్ధం చెసుకొనగలరు, సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధాని నెలకొల్ప నివ్వండి, అందుకు జరిగిన దివ్య పరిణామం ను సాక్షులు మేధావుల సహకారం తో విస్తారం గా ప్రజలోకి తెసుకొని వెళ్ళే ప్రయత్నం లో సర్వం ఆవిష్కరింప బడతాయి అని గ్రహించగలరు, సత్యం దాచి పెట్టకూడదు, అందుకే మేము వ్యక్తిగా  నష్టపోయినాము అని గ్రహించగలరు, అంత మనసు ఉన్న మహారాజుని మనము ఇబ్బంది పెట్టకుండా చక్కగా గ్రహిద్దాము అనుకొంటే చాలు, ఎంత చిన్న జీవితం జీవించినా,  గొప్పతనంతో  ముందుకు వస్తున్నాను  ఆదే గొప్పతనం అని సర్వులు గ్రహించండి. ఉన్నది ఉన్నట్లు గ్రహించడం వలన ఎవరికి ఏ నష్టం జరగదు, అంతా అర్ధవంతంగా శక్తి వంతం గా మారుతుంది అని గ్రహించగలరు.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు యుగ పురుషులు, ఆగర్భ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు
శ్రీ ప్రణతి బాయ్స్ హాస్టల్  
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్

ఒక ప్రతి శ్రీ ప్రణతి బాయ్స్ హాస్టల్  యాజమాన్యం  వారికి, సమాచారం మరియు సహకారం కొరకు సమర్పించదమైనది.      



                                
   
                      

  
                   
             

No comments:

Post a Comment