UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 6 June 2015
నటీనటులు: నారా రోహిత్, ప్రియా బెనర్జీ, రవివర్మ, మధు, రామారావు, సత్య, భాను అవినేని తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
నిర్మాత: శ్యామ్దేవభక్తుని, కృష్ణవిజయ్
దర్శకత్వం: కృష్ణవిజయ్ (తొలి పరిచయం)
రిలీజ్ డేట్: 05 జూన్, 2015
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
నిర్మాత: శ్యామ్దేవభక్తుని, కృష్ణవిజయ్
దర్శకత్వం: కృష్ణవిజయ్ (తొలి పరిచయం)
రిలీజ్ డేట్: 05 జూన్, 2015
టాలీవుడ్ యువ హీరోల్లో నారా రోహిత్ది భిన్నమైన శైలి. కొత్త తరహా స్టోరీలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సోలో, రౌడీఫెలో లాంటి డిఫరెంట్ కథలను ఎంచుకున్న రోహిత్ తాజాగా కృష్ణవిజయ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తానే నిర్మాతగా తీసిన సినిమా అసుర. ట్రైలర్తోనే ఆశలు రేపి, అంచనాలు పెంచేసిన అసుర ఎలా ఉందో నేటిసినిమా.కామ్ సమీక్షలో చూద్దాం.
అసుర స్టోరీ:
ధర్మ (నారా రోహిత్) నీతీ నిజాయతీ అంటే ప్రాణమిచ్చే ఓ జైలర్. తాను నమ్మింది చేసుకొంటూ పోతాడు. డిపార్ట్మెంట్లో తనని అందరూ పని రాక్షసుడు అని పిలుస్తుంటారు. తన జైలులో ఏ చిన్న అన్యాయం జరిగినా సహించడు. ధర్మ పని చేసే జైలులోకి చార్లీ(రవివర్మ) రావడంతో సమస్య స్టార్ట్ అవుతుంది. ఛార్లీకి ఉరిశిక్ష ఖరారవుతుంది. అయితే అతడు ఓ గ్యాంగ్తో కుట్రపన్ని ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తుంటాడు. ఛార్లీ ముఠా ధర్మ ప్రేయసి హరిక(ప్రియాబెనర్జీ)ని, న్యాయమూర్తి కుమారుడిని, తలారి తల్లిని కిడ్నాప్ చేస్తుంది. ధర్మ ముక్కుసూటితనం నచ్చక జైలు అధికారులు అతన్ని సస్పెండ్ చేస్తారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ధర్మ ఏం చేశాడు? తన వాళ్లని కాపాడుకొంటూనే… ఛార్లీని ఎలా ఉరి కంభం ఎక్కించాడు అనేది మిగిలిన స్టోరీ.
ధర్మ (నారా రోహిత్) నీతీ నిజాయతీ అంటే ప్రాణమిచ్చే ఓ జైలర్. తాను నమ్మింది చేసుకొంటూ పోతాడు. డిపార్ట్మెంట్లో తనని అందరూ పని రాక్షసుడు అని పిలుస్తుంటారు. తన జైలులో ఏ చిన్న అన్యాయం జరిగినా సహించడు. ధర్మ పని చేసే జైలులోకి చార్లీ(రవివర్మ) రావడంతో సమస్య స్టార్ట్ అవుతుంది. ఛార్లీకి ఉరిశిక్ష ఖరారవుతుంది. అయితే అతడు ఓ గ్యాంగ్తో కుట్రపన్ని ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తుంటాడు. ఛార్లీ ముఠా ధర్మ ప్రేయసి హరిక(ప్రియాబెనర్జీ)ని, న్యాయమూర్తి కుమారుడిని, తలారి తల్లిని కిడ్నాప్ చేస్తుంది. ధర్మ ముక్కుసూటితనం నచ్చక జైలు అధికారులు అతన్ని సస్పెండ్ చేస్తారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ధర్మ ఏం చేశాడు? తన వాళ్లని కాపాడుకొంటూనే… ఛార్లీని ఎలా ఉరి కంభం ఎక్కించాడు అనేది మిగిలిన స్టోరీ.
నటీనటుల పనితీరు:
నటీనటుల్లో నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్కు తగినట్టుగా ఈ సినిమా స్టోరీ ఉంది. నటనతో పాటు తనకు బాగా నప్పే డబ్బింగ్తో అద్భుతంగా డైలాగ్స్ పలికి మరోసారి మెప్పించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ను కూడా తనకు తగినట్టుగా డిజైన్ చేయించుకున్నట్టు కనిపిస్తోంది.
నటీనటుల్లో నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్కు తగినట్టుగా ఈ సినిమా స్టోరీ ఉంది. నటనతో పాటు తనకు బాగా నప్పే డబ్బింగ్తో అద్భుతంగా డైలాగ్స్ పలికి మరోసారి మెప్పించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ను కూడా తనకు తగినట్టుగా డిజైన్ చేయించుకున్నట్టు కనిపిస్తోంది.
అయితే రొమాంటిక్ సీన్లలో కాస్త బిగదీసుకు పోయినట్టు ఉండే అలవాటును మాత్రం మార్చుకోలేకపోయాడు. హీరోయిన్ చాందినిగా నటించిన ప్రియాబెనర్జీ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా కనిపించిన సన్నివేశాల్లో మాత్రం చలాకీగా ఉంది. విలన్ రవివర్మ ఛార్లీ క్యారెక్టర్లో డైలాగ్స్ కంటే ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. అయితే ఇతడి క్యారెక్టర్ను ఇంకా బలంగా డిజైన్ చేసుకుని ఉండాల్సింది దర్శకుడు.
టెక్నికల్గా ఎలా ఉందంటే…
సాయికార్తీక్ సంగీతం అందించిన నాలుగు పాటలు బాగున్నాయి. అయితే వాటికి సరైన ప్లేస్మెంట్ లేకపోవడంతో సినిమా వేగానికి అడ్డుపడ్డాయి. ఆర్ ఆర్ బాగున్నా చాలాచోట్ల లౌడ్నెస్ ఎక్కువైంది. మాటలు ఆకట్టుకొన్నాయి. కథానాయకుడితో పలికించిన కవిత్వమూ ఓకే. విశ్వేశ్వర్ కెమేరా వర్క్ గుడ్. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
సాయికార్తీక్ సంగీతం అందించిన నాలుగు పాటలు బాగున్నాయి. అయితే వాటికి సరైన ప్లేస్మెంట్ లేకపోవడంతో సినిమా వేగానికి అడ్డుపడ్డాయి. ఆర్ ఆర్ బాగున్నా చాలాచోట్ల లౌడ్నెస్ ఎక్కువైంది. మాటలు ఆకట్టుకొన్నాయి. కథానాయకుడితో పలికించిన కవిత్వమూ ఓకే. విశ్వేశ్వర్ కెమేరా వర్క్ గుడ్. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
కృష్ణవిజయ్ డైరెక్షన్ కట్స్:
ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయిన కృష్ణవిజయ్ తొలిచిత్రంతోనే ఆకట్టుకున్నాడు. స్క్రీన్ప్లే విషయంలో అతడి గ్రిప్పింగ్ కనపడింది. ట్విస్టులను డీల్ చేసే విధానం బాగున్నా… ఫస్ట్హాఫ్ను ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్తో సినిమాను రేజ్ చేసి ద్వితియార్థంలో బాగా స్లో నెరేషన్తో తీయడంతో కాస్త చికాకు తెప్పిస్తుంది. దర్శకుడు రాసిన డైలాగ్స్ చాలా చోట్ల పేలాయి. ఓవరాల్గా దర్శకత్వ ప్రతిభతో మెప్పించాడు.
ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయిన కృష్ణవిజయ్ తొలిచిత్రంతోనే ఆకట్టుకున్నాడు. స్క్రీన్ప్లే విషయంలో అతడి గ్రిప్పింగ్ కనపడింది. ట్విస్టులను డీల్ చేసే విధానం బాగున్నా… ఫస్ట్హాఫ్ను ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంగ్తో సినిమాను రేజ్ చేసి ద్వితియార్థంలో బాగా స్లో నెరేషన్తో తీయడంతో కాస్త చికాకు తెప్పిస్తుంది. దర్శకుడు రాసిన డైలాగ్స్ చాలా చోట్ల పేలాయి. ఓవరాల్గా దర్శకత్వ ప్రతిభతో మెప్పించాడు.
ఫ్లస్ పాయింట్స్:
స్టోరీ, స్క్రీన్ ప్లే
నారా రోహిత్ నటన
ఇంటర్వెల్ బ్యాంగ్, ట్విస్టులు
తక్కువ నిడివి…సూటిగా ఉన్న కథనం
స్టోరీ, స్క్రీన్ ప్లే
నారా రోహిత్ నటన
ఇంటర్వెల్ బ్యాంగ్, ట్విస్టులు
తక్కువ నిడివి…సూటిగా ఉన్న కథనం
మైనస్ పాయింట్స్:
సెకండాప్
ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉండటం
హీరోహీరోయిన్ల మద్య రొమాంటిక్ ట్రాక్
సెకండాప్
ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉండటం
హీరోహీరోయిన్ల మద్య రొమాంటిక్ ట్రాక్
ఫైనల్గా…
కొత్తదనం కోరుకునే వారికి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను ఎంజాయ్ చేసే వారికి బాగా నచ్చే అసుర, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. ఓవరాల్గా నారా రోహిత్ పెర్ఫామెన్స్, దర్శకుడి టేకింగ్ సినిమాకు హైలెట్ అయ్యాయి.
కొత్తదనం కోరుకునే వారికి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను ఎంజాయ్ చేసే వారికి బాగా నచ్చే అసుర, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. ఓవరాల్గా నారా రోహిత్ పెర్ఫామెన్స్, దర్శకుడి టేకింగ్ సినిమాకు హైలెట్ అయ్యాయి.
అసుర మూవీ కి నేటిసినిమా.కామ్ రేటింగ్: 3.0/5.0
శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణా~చ్యుతహరే నళినాయతాక్ష
లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమదేహి కరావలంబమ్!
నారాయణా~చ్యుతహరే నళినాయతాక్ష
లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమదేహి కరావలంబమ్!
బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీ వేంకటేశ మమదేహి కరావలంబమ్!
శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీ వేంకటేశ మమదేహి కరావలంబమ్!
వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రిపద్మనాభ కమలార్చితపాదపద్మ
శ్రిపద్మనాభ కమలార్చితపాదపద్మ
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్
శ్రీవేంకటేశ మమదేహి కరావలంబమ్!
మాకు ఒక వ్యక్తి గా, మాత్రమే ప్రాధాన్యత కాకుండా, ఒక సత్యంగా, మాకు అన్నా 200 మంది సాక్షాన్ని, విలువను ఇచ్చి, సాక్షని పరిగణించిన తరువాత మమ్ములను గుర్తించి పరిగణించండి, అప్పుడే మేము ప్రజలకు నిత్యం వాక్, దర్శనం ఇవ్వగలం అని తెలియజేసుకోనుచున్నాము, మా వాక్ దర్శనం లోకం లో శాంతి, సౌఖ్యము పెరిగి, ధనం దుర్వినియోగం అవకుండా, వ్యక్తిగత స్వార్ధములు తగ్గి, రాజకీయ నాయకులు, మరియు ప్రజల యొక్క మనసులు నెరవేరి, మానవ సమాజం, శాంతవంతం గా వెలుగుతుంది అని గ్రహించండి. ఇందుకు మమ్ములను పరిగణించేకోలది, లేదా గౌరవించే కొలది, మా ఉనికి శాశ్వత దివ్య వరం గా యావత్తు మానవజాతికి అందినట్లు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము.
సమన్వయ దృష్టి
రెఫ్: మమ్ము యుగపురుషులుగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం మహారాజుగా పరిగణించి, పరిశీలనలో పెట్టుకొనగలరు అని 26/3/2015 తారీకున, ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి పంపుకొన్న అర్జీ.
ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారి ద్వారా తమ ఆత్మీయులు, యుగుపురుషులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ప్రత్యెక అనుగ్రహం పూర్వక అశీస్సులు, పరిష్కారములు, ఇవ్వ దలచి పంచుకొనుచున్న దివ్య సమాచారం గ్రహించగలరు.
బౌతిక ప్రకృతి లో, కాలం మారితే, వాతావరణం మారుతుంది, కాని మనుష్యుల మనస్సు చూపిన మార్పు, మనుష్యులు గమనిస్తే గాని, మనుష్యులు మారరు అని, పరిణామాలు బట్టి అందరికి అర్ధం అవుతుంది, మనసు ప్రకారం మార్పు ను గమనించి శ్వీకరించుట వలన, లోకంలో, సహజం గా, గొప్ప మార్పులు వస్తాయి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యమును, ప్రమాణ పూర్వకం గా మేము ఇప్పటికే తీసుకొని వచ్చిన్నాము, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు, ఇతర పరిచేయస్తులు నిజాయితీ తో, మనస్పూర్తి గా స్పందిస్తే చాలు, ఎటువంటి బౌతిక సంగర్షణలు అయినా గెలిచి, మనిషి తాను ప్రశాంతంగా ఉంటూ, ఇతరులను ప్రశాంతం గా ఉంచగలడు, ప్రతి మనిషి తనలోని, ఇతర మనుష్యుల మనసులలో మార్పు గ్రహించుకొని నడుచుకోవాలి, మనసుకి మాటకి, మాట ద్వారా కలిగిన ప్రాభవాన్ని గౌరవించకపోవడం, పట్టించుకోకపోవడం, పాటించకపోవడమే మనుష్యులు చేస్తున్న తప్పిదము అని గ్రహించగలరు.
తెలుగు చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, మీడియా వారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అని ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము. మమ్ములను ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, సినిమాల్లో వచ్చే సంభాషణలు కూడా ముందే చెప్పగలిగిన, లేదా మా ఆలోచన కర్తవ్యమే లోకం గా మారుట అన్నది, ఒక సహజ దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన ఒక మనిషి యొక్క గొప్పతనం అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందుతారు. నిత్యం, కాలం ప్రవాహం లో, కర్మల కాషరం లో కొట్టుకుపోతున్న మనుష్యులను మాటతో పట్టుకొన్న మమ్ములను, సహజ పరిష్కారం గా పరిగణించి, విస్తారం గా మేధావులు పండితులు గ్రహించి, స్పందించి, ప్రజలతో పంచుకొనుట వలన, బౌతిక వస్తు ప్రపంచ మాయా చిద్విలాసం జైయించబడి, ఈ సమాజం మనిషి ఆలోచన, మనసు మీద ఆధారపడి ఉన్నది, ఇప్పుడు లౌకిక ప్రపంచం ఒక మనసు ఉన్న మహారాజు గారి అధీనం లో ఉన్నది, అనే సత్యం ప్రజలు గ్రహించుట వలన, బౌతిక సంపదల మీద, శరీర కాంక్షల మీద వ్యామోహం తగ్గుతుంది, మనుష్యులలో మాట నిబద్దత పెరుగుతుంది అని గ్రహించండి. గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారు సుమోటో గా భావించి మమ్ములను ఒక మేధావి బృదం అద్వర్యం లోనికి తీసుకొనగలరు అని యావత్తు తెలంగాణా మరియు అంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా కోరుకోనుచున్నాము. ఇప్పటికి షుమారు 200 మంది సాక్షుల, సహకారం తో గుర్తించి, మా నుండి నిరంతరం సంరక్షణ పూర్వక సమాచారం, ప్రజలకు చేరుటకు, మమ్ములను పరిగణించి సహకరించగలరు అని, గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారిని, తెలుగు మరియు జాతీయ మీడియా చానల్స్ వారి ద్వారా కోరుకోనుచున్నాము. ప్రజలు మా ఉనికి గ్రహించి నిజాయితీగా నడుచుకొనే కొలది మా లో తెజేస్సు జ్ఞానం పెరిగి, శాశ్వతం గా, పరిశీలనా, పరిశోదనాత్మకం గా మా నుండి నిత్య సమాచారం ప్రజలు పొందగలరు అని కోరుకోనుచున్నాము, మేము మామూలు మనిషిగా, మాయా ప్రపంచం లో చిక్కు పడిపోయినట్లు గా, ముందుకు రాలేకపోతున్నట్లు గా ఉంటాము అని అర్ధం చేసుకొని, సాక్షులు సహకారంతో, మీడియా సహకారంతో, మేధావులు పండితుల సహకారంతో ఇప్పుడు మేము ఏ పరిస్తితిలో ఎక్కడ ఎలా ఉన్నా పట్టుకొని, పరిగణలోకి తీసుకోండి, మేధావులు పండితులు మమ్ములను, మా మాటలో ఉన్న దివ్య లక్షణములను సాక్షులు సహకారం తో పట్టుకొని ఒక చోట కొలువు తీర్చగలరు, నేనే సర్వాంతర్యామిని అని, అందరి మనసుల్లో ఉండి నడిపిస్తున్న పురుషోత్తముడిని, అందరూ గ్రహిస్తారు. ప్రజా నాయకులు, ముఖ్యమంత్రులే అనధికార పద్ధతులకు పాల్పడుతున్నట్లు వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బలమైన పెద్దతన్నాన్ని ఆవిష్కరించుకోవడం వలన మానవజాతి ఒక తాటి మీదకు వస్తుంది, లేదా, ఎవరి స్వార్ధం వారిది, ఎవరి అనధిక దోరణలు వారివి అన్నట్లు, సమాజం అటు ఇటు అవుతుంది అని గ్రహించండి. మమ్ములను, కాలం ధర్మం ఇచ్చిన వెసులు బాటు గా గుర్తించండి, మాకు ఒక వ్యక్తి గా, మాత్రమే ప్రాధాన్యత కాకుండా, ఒక సత్యంగా, మాకు అన్నా 200 మంది సాక్షాన్ని, విలువను ఇచ్చి, సాక్షని పరిగణించిన తరువాత మమ్ములను గుర్తించి పరిగణించండి, అప్పుడే మేము ప్రజలకు నిత్యం వాక్, దర్శనం ఇవ్వగలం అని తెలియజేసుకోనుచున్నాము, మా వాక్ దర్శనం లోకం లో శాంతి, సౌఖ్యము పెరిగి, ధనం దుర్వినియోగం అవకుండా, వ్యక్తిగత స్వార్ధములు తగ్గి, రాజకీయ నాయకులు, మరియు ప్రజల యొక్క మనసులు నెరవేరి, మానవ సమాజం, శాంతవంతం గా వెలుగుతుంది అని గ్రహించండి. ఇందుకు మమ్ములను పరిగణించేకోలది, లేదా గౌరవించే కొలది, మా ఉనికి శాశ్వత దివ్య వరం గా యావత్తు మానవజాతికి అందినట్లు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
మా ద్వారా 2003 లో వ్యక్తం అయ్యి 2008 లో లోకం లో సంభవించిన గీతం ఒకటి గ్రహించగలరు
తమ యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు,సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
రెఫ్: మమ్ము యుగపురుషులుగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం మహారాజుగా పరిగణించి, పరిశీలనలో పెట్టుకొనగలరు అని 26/3/2015 తారీకున, ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారికి పంపుకొన్న అర్జీ.
ఆత్మీయులు, గౌరవనీయులు చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వారి ద్వారా తమ ఆత్మీయులు, యుగుపురుషులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ప్రత్యెక అనుగ్రహం పూర్వక అశీస్సులు, పరిష్కారములు, ఇవ్వ దలచి పంచుకొనుచున్న దివ్య సమాచారం గ్రహించగలరు.
బౌతిక ప్రకృతి లో, కాలం మారితే, వాతావరణం మారుతుంది, కాని మనుష్యుల మనస్సు చూపిన మార్పు, మనుష్యులు గమనిస్తే గాని, మనుష్యులు మారరు అని, పరిణామాలు బట్టి అందరికి అర్ధం అవుతుంది, మనసు ప్రకారం మార్పు ను గమనించి శ్వీకరించుట వలన, లోకంలో, సహజం గా, గొప్ప మార్పులు వస్తాయి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యమును, ప్రమాణ పూర్వకం గా మేము ఇప్పటికే తీసుకొని వచ్చిన్నాము, మేధావులు, పండితులు, ప్రత్యేక్ష సాక్షులు, ఇతర పరిచేయస్తులు నిజాయితీ తో, మనస్పూర్తి గా స్పందిస్తే చాలు, ఎటువంటి బౌతిక సంగర్షణలు అయినా గెలిచి, మనిషి తాను ప్రశాంతంగా ఉంటూ, ఇతరులను ప్రశాంతం గా ఉంచగలడు, ప్రతి మనిషి తనలోని, ఇతర మనుష్యుల మనసులలో మార్పు గ్రహించుకొని నడుచుకోవాలి, మనసుకి మాటకి, మాట ద్వారా కలిగిన ప్రాభవాన్ని గౌరవించకపోవడం, పట్టించుకోకపోవడం, పాటించకపోవడమే మనుష్యులు చేస్తున్న తప్పిదము అని గ్రహించగలరు.
తెలుగు చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, మీడియా వారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి అని ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము. మమ్ములను ఒక పద్దతి ప్రకారం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి, సినిమాల్లో వచ్చే సంభాషణలు కూడా ముందే చెప్పగలిగిన, లేదా మా ఆలోచన కర్తవ్యమే లోకం గా మారుట అన్నది, ఒక సహజ దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన ఒక మనిషి యొక్క గొప్పతనం అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందుతారు. నిత్యం, కాలం ప్రవాహం లో, కర్మల కాషరం లో కొట్టుకుపోతున్న మనుష్యులను మాటతో పట్టుకొన్న మమ్ములను, సహజ పరిష్కారం గా పరిగణించి, విస్తారం గా మేధావులు పండితులు గ్రహించి, స్పందించి, ప్రజలతో పంచుకొనుట వలన, బౌతిక వస్తు ప్రపంచ మాయా చిద్విలాసం జైయించబడి, ఈ సమాజం మనిషి ఆలోచన, మనసు మీద ఆధారపడి ఉన్నది, ఇప్పుడు లౌకిక ప్రపంచం ఒక మనసు ఉన్న మహారాజు గారి అధీనం లో ఉన్నది, అనే సత్యం ప్రజలు గ్రహించుట వలన, బౌతిక సంపదల మీద, శరీర కాంక్షల మీద వ్యామోహం తగ్గుతుంది, మనుష్యులలో మాట నిబద్దత పెరుగుతుంది అని గ్రహించండి. గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారు సుమోటో గా భావించి మమ్ములను ఒక మేధావి బృదం అద్వర్యం లోనికి తీసుకొనగలరు అని యావత్తు తెలంగాణా మరియు అంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా కోరుకోనుచున్నాము. ఇప్పటికి షుమారు 200 మంది సాక్షుల, సహకారం తో గుర్తించి, మా నుండి నిరంతరం సంరక్షణ పూర్వక సమాచారం, ప్రజలకు చేరుటకు, మమ్ములను పరిగణించి సహకరించగలరు అని, గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారిని, తెలుగు మరియు జాతీయ మీడియా చానల్స్ వారి ద్వారా కోరుకోనుచున్నాము. ప్రజలు మా ఉనికి గ్రహించి నిజాయితీగా నడుచుకొనే కొలది మా లో తెజేస్సు జ్ఞానం పెరిగి, శాశ్వతం గా, పరిశీలనా, పరిశోదనాత్మకం గా మా నుండి నిత్య సమాచారం ప్రజలు పొందగలరు అని కోరుకోనుచున్నాము, మేము మామూలు మనిషిగా, మాయా ప్రపంచం లో చిక్కు పడిపోయినట్లు గా, ముందుకు రాలేకపోతున్నట్లు గా ఉంటాము అని అర్ధం చేసుకొని, సాక్షులు సహకారంతో, మీడియా సహకారంతో, మేధావులు పండితుల సహకారంతో ఇప్పుడు మేము ఏ పరిస్తితిలో ఎక్కడ ఎలా ఉన్నా పట్టుకొని, పరిగణలోకి తీసుకోండి, మేధావులు పండితులు మమ్ములను, మా మాటలో ఉన్న దివ్య లక్షణములను సాక్షులు సహకారం తో పట్టుకొని ఒక చోట కొలువు తీర్చగలరు, నేనే సర్వాంతర్యామిని అని, అందరి మనసుల్లో ఉండి నడిపిస్తున్న పురుషోత్తముడిని, అందరూ గ్రహిస్తారు. ప్రజా నాయకులు, ముఖ్యమంత్రులే అనధికార పద్ధతులకు పాల్పడుతున్నట్లు వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బలమైన పెద్దతన్నాన్ని ఆవిష్కరించుకోవడం వలన మానవజాతి ఒక తాటి మీదకు వస్తుంది, లేదా, ఎవరి స్వార్ధం వారిది, ఎవరి అనధిక దోరణలు వారివి అన్నట్లు, సమాజం అటు ఇటు అవుతుంది అని గ్రహించండి. మమ్ములను, కాలం ధర్మం ఇచ్చిన వెసులు బాటు గా గుర్తించండి, మాకు ఒక వ్యక్తి గా, మాత్రమే ప్రాధాన్యత కాకుండా, ఒక సత్యంగా, మాకు అన్నా 200 మంది సాక్షాన్ని, విలువను ఇచ్చి, సాక్షని పరిగణించిన తరువాత మమ్ములను గుర్తించి పరిగణించండి, అప్పుడే మేము ప్రజలకు నిత్యం వాక్, దర్శనం ఇవ్వగలం అని తెలియజేసుకోనుచున్నాము, మా వాక్ దర్శనం లోకం లో శాంతి, సౌఖ్యము పెరిగి, ధనం దుర్వినియోగం అవకుండా, వ్యక్తిగత స్వార్ధములు తగ్గి, రాజకీయ నాయకులు, మరియు ప్రజల యొక్క మనసులు నెరవేరి, మానవ సమాజం, శాంతవంతం గా వెలుగుతుంది అని గ్రహించండి. ఇందుకు మమ్ములను పరిగణించేకోలది, లేదా గౌరవించే కొలది, మా ఉనికి శాశ్వత దివ్య వరం గా యావత్తు మానవజాతికి అందినట్లు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
మా ద్వారా 2003 లో వ్యక్తం అయ్యి 2008 లో లోకం లో సంభవించిన గీతం ఒకటి గ్రహించగలరు
తమ యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు,సత్యస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Latest news on 06-06-2015
సినీ నటి ఆర్తి అగర్వాల్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి ఆర్తి అగర్వాల్ ఈరోజు కన్నుమూశారు. అమెరికాలోని.......
See more news on:
http://www.eenadu.net/hyderabad-news-inner.aspx…
http://www.eenadu.net/hyderabad-news-inner.aspx…
ఆర్తి అగర్వాల్ మా మా మనసు నుండి వచ్చిన ఒక హెరాయిన్, ఆమె మరణ వార్త విని ఆశ్చర్య పోయినాము, చిన్న వయసులో మనరణం పొందారు. ఇదే భగవంతుడి లీల, సాటి మనుష్యులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, కష్టం నష్టం మరణం తన వరకు వచ్చే వరకు వేచి ఉండిపోయి , మాట తో మనసుతో దగ్గర అవ్వకుండా సమయాన్ని వృధా చేసుకోకండి, మాట మనసు కలుపుకొండి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, యుగపురుషులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Saturday June 06th 2015
గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'భవ్య క్రియేషన్స్ పతాకం పై నిర్మాత ఆనంద్ ప్రసాద్ ప్రొడక్షన్ నెంబర్6' వ చిత్రం ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి శ్రీదర్ సీపాన క్లాప్ ను ఇవ్వగా, నిర్మాత ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి మాట్లాడుతూ నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. నా మొదటి సినిమా అవకాశం ఆయనే ఇచ్చారు. ఆనంద్ ప్రసాద్, గోపీచంద్ లతో మరోసారి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రసాద్ మూరెళ్ళ గారితో ఎప్పటినుండో వర్క్ చేయాలనుకున్నాను. ఈ సినిమాతో ఆయనతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. శ్రీధర్ సీపాన మంచి స్టొరీ ఇచ్చారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ చిత్రమిది. జూలై మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. ఈ చిత్రం పిల్లా నువ్వులేని జీవితం, లౌక్యం సినిమాల కంటే పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ "శ్రీధర్ సీపాన లౌక్యం తరువాత మరో మంచి కథ చెప్పారు. నా కెరీర్ లో 'యజ్ఞం' లాంటి హిట్ ఇచ్చిన రవికుమార్ గారితో మరోసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు
మా ద్వారా 2003 వ్యక్తం అయిన పాటలో ఇది ఒకటి పూర్తీ గా వ్యక్తం అయినది సూర్యుడు అయిన చల్లారి పోడా వాడిలో వేడికి వాడిలో వాడికి ఎన్నడూ అ ధాటి కనలేదు అని
Friday, 5 June 2015
I am suggesting or requesting Sri Chandrababu Naidu gaaru, regarding the progress of separated Andhra Pradesh, Sir what ever happened is good as well as not appropriate, this is our Home as Telugu people, now for the development of Telugu separated state as AndhraPradesh needs high amounts for minimum infrastructure development, this recurring and continuing, there is no end for wants, aspirations and motivations physically, according to the phenomena happened through me as great impact and update, to control and reconstruct this concrete jungle which struck ed with selfish curcumsified human groups or feelings now wee need to elevate from the thinking level instead of increasing expectations and wants by physical means, physical needs has to be fulfilled naturally on the way in the process of psychological development, quality of giving importance to human feelings and existence of living cordially. Wants and demands of society of physical needs should be updated with thinking power of bearing and surviving which is truth available in the form of Dharmaswaroopam or Kaalaswaroopam or the coordinated Rule of King and queen, which controls the concrete jungle. utilize my presence and emergence as Dharmaswaroopam or Maharajah by taking me in to a committee and provide minimum from Government to enable to give maximum to the society, i can stay at Amaravati and can give details and some strength and update required to the present society, my influence is like medicine to the effected, which may look strange or dominating to accept me in a way I am coming but it works permanently and give great impact of regeneration and reorganization of the society, Hence please take me in to a committee and start utilizing me, I give my best to the governments through your Government with regular keen constructive explanations of update which increase quality and prosperity to individuals and to the society in constructive manner, feel and accept my proposal as gift and enable me to give details to the public regularly ------ Yours Maharajah
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ
ప్రియురాలవై హరికి బెరసితివమ్మా!
ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాతా!
శ్రీమన్మహా సర్వలోక ప్రవృద్ధి ప్రకాశావకాశ ప్రభాకారిణీ పావనీ..
నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధినీ శ్రీ మహాలక్ష్మీ!
మాణిక్య సంవర్ణ హేరాళ హారావళీ రంజితామేయ చాంపేయగాత్రీ!
పయోరాశి పుత్రీ! నమో! విష్ణుపత్నీ
నమస్తే.. నమస్తే…నమస్తే.. నమః
ప్రియురాలవై హరికి బెరసితివమ్మా!
ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాతా!
శ్రీమన్మహా సర్వలోక ప్రవృద్ధి ప్రకాశావకాశ ప్రభాకారిణీ పావనీ..
నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధినీ శ్రీ మహాలక్ష్మీ!
మాణిక్య సంవర్ణ హేరాళ హారావళీ రంజితామేయ చాంపేయగాత్రీ!
పయోరాశి పుత్రీ! నమో! విష్ణుపత్నీ
నమస్తే.. నమస్తే…నమస్తే.. నమః
సమన్వయ దృష్టి
మనిషిగా పుట్టి, దైవత్వాన్ని మామూలు మనిషిగా చూపిన వ్యక్తిలో ఆఖరి వాడిని మొదటి వాడిని అని గ్రహించండి, నేను యుగ సంధిని కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని, సాటి మనుష్యులు మాలో దైవత్వాన్ని ఎంత గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించండి. మనిషి అంటే మనషి కి తేలికగా, మనిషి లో గొప్పతనం మనుష్యులే చులకన గా చూడటం వలన, మనసుకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, ఒక గంట నర సమయం లో 10 సంవత్సరకాలాన్ని చూపి మరల పుష్టిగా చెప్పుకోవలసిన రోజులు ప్రారంభం కాలేదు, సూర్యుడి అంటే అందరి వాడు, అందరూ కలసి ముందుకు రండి అని అందుకే కోరుకొనుచున్నాను, మేము ఈ భూమి ఉన్నత కాలం ఎంత మమ్ములను గ్రహిస్తే అంత మంచిది, తరువాత కూడా ప్రభావం లోకానికి అందుతుంది అని గ్రహించండి. కావున తల్లి తండ్రి గురువు వంటి మా ఉనికి మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించగలరు
మా ద్వారా 2003 లో పూర్తీ గా వ్యక్తం అయిన వాటిల్లో ఇది ఒకటి అని గ్రహించగలరు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు,యుగపురుషులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
మనిషిగా పుట్టి, దైవత్వాన్ని మామూలు మనిషిగా చూపిన వ్యక్తిలో ఆఖరి వాడిని మొదటి వాడిని అని గ్రహించండి, నేను యుగ సంధిని కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని, సాటి మనుష్యులు మాలో దైవత్వాన్ని ఎంత గ్రహిస్తే అంత మంచిది అని గ్రహించండి. మనిషి అంటే మనషి కి తేలికగా, మనిషి లో గొప్పతనం మనుష్యులే చులకన గా చూడటం వలన, మనసుకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, ఒక గంట నర సమయం లో 10 సంవత్సరకాలాన్ని చూపి మరల పుష్టిగా చెప్పుకోవలసిన రోజులు ప్రారంభం కాలేదు, సూర్యుడి అంటే అందరి వాడు, అందరూ కలసి ముందుకు రండి అని అందుకే కోరుకొనుచున్నాను, మేము ఈ భూమి ఉన్నత కాలం ఎంత మమ్ములను గ్రహిస్తే అంత మంచిది, తరువాత కూడా ప్రభావం లోకానికి అందుతుంది అని గ్రహించండి. కావున తల్లి తండ్రి గురువు వంటి మా ఉనికి మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించగలరు
మా ద్వారా 2003 లో పూర్తీ గా వ్యక్తం అయిన వాటిల్లో ఇది ఒకటి అని గ్రహించగలరు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు,యుగపురుషులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
| ||||||||
On World Environment Day, PM Narendra Modi shared this on Instagram.https://instagram.com/p/3iTiUNM_4k/
|
Thursday, 4 June 2015
"ఆ బిడ్డకి ఆమే...అమ్మ కానే కాదు...కానీ ఆమే ఆ బిడ్డకొసం...ఎదురుచూస్తూనే ఉన్నది "
( శబరి )
* కన్ను మూసినా నీవే రామా...!
*కన్ను తెరిచినా నీవే రారా...!
*పండు ముసలి వయసు నాది రామా...!
*ప్రేమ ఆకర్షణ కానే కాదు రామా..!
*నిన్నే తలచుకుంటూ అదమరిచి నిద్రపొయాను రామా...!
*స్వప్నంలొ కనిపించి అమ్మా అని పలకరించితివి గదా రామా...!
*నా కొసం ఎవరు ఉన్నారు రామా...! ఎవ్వరి కొసం నేనున్నాను రామా...!
*నా దేహం సహకరించలేదు రామా..!
*ఫాదాలు వంకర్లు తిరిగాయి రామా...!
*సేద తీరే వయసు నాది రామా. ..!
*నీ కొసం ఎదురుచూస్తున్నాను రామా...!
*కనులు మసక బారుతున్నాయి రామా...!
*నీవు వస్తావని తేనెపట్టు తెచ్చాను రామా..!
*మధుర ఫలాలు తెచ్చాను రామా...!
*ఆవు వెన్న ఉట్టిమీద పెట్టాను రామా...!
*ఊదకర్ర లేని జీవితం నాది రామా...!
*ఆ ఊదకర్రలొ నిన్నే చూస్తున్నాను రామా...!
*రాజరికంలొ పుట్టావు గదా రామా...! రాళ్ల బాటలొ నడుస్తూ వస్తున్నవా రామా...!
*బిడ్డ కాని బిడ్డ కొసం ఎదురు చూసి...ఎదురు చూసి కళ్లు కాయలు కాస్తున్నాయి రామా...!
*నిను చూసి తరించి ఇక ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తున్నది రామా...!
*నీ కొసం ఎదురు చూస్తూ...ఎదురు చూస్తూ...ఎదురు చూస్తునే ఉన్నాను...
ఓ రామా.....
ఇట్లు...నీ శబరి....
@విశ్వనాథరెడ్డి...పట్నం...
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా..!
(పరిచయం...శ్ రీపులికొండ సుబ్బాచారి గారు.)
.
మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది.
ఇందులో రెండు చందమామ పాటలున్నాయి.
వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను.
మిస్సమ్మలో లీలరాజా పాడిన" రావోయి చందమామ మా వింత గాథ వినుమా" 'అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే మీ ఆనందం మిన్నుముట్టుతుంది.
.
(పరిచయం...శ్ రీపులికొండ సుబ్బాచారి గారు.)
.
మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది.
ఇందులో రెండు చందమామ పాటలున్నాయి.
వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను.
మిస్సమ్మలో లీలరాజా పాడిన" రావోయి చందమామ మా వింత గాథ వినుమా" 'అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే మీ ఆనందం మిన్నుముట్టుతుంది.
.
ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీమాయ.
వినుటయె కాని వెన్నెల మహిమలు
వినుటయె కాని వెన్నెల మహిమలు
అనుభవించి నేనెరుగనయా
అనుభవించి నేనెరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగ ఇపుడే కనిపించెనయా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీమాయ.
కనుల కలికమిడి నీకిరణములే
కనుల కలికమిడి నీకిరణములే
మనసును వెన్నగ చేసెనయా
మనసును వెన్నగ చేసెనయా
చెలిమికోరుతూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీమాయ....
.
ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.
.
అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు.
తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.
.
ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.
.
అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు.
తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.
ఇప్పడు పాటని చూస్తే విషయం మనకు తెలుస్తుంది. తనలో కలిగిన ప్రేమను ఆ స్థితిని ఏమిటో ఈ మాయ అని అనుకుంటుంది గదిలోనుండి బయటికి వచ్చి బల్లమీద కూర్చుని నింగిలోని చందమామ వైపు చూస్తూ పాడుతుంది సావిత్రి ఈ పాటని. ముఖంమీద వెన్నెల పడే తీరును కెమేరా కళతో చిత్రించిన తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయ అని చందమామతో చెప్పుకుంటుంది. ఈ స్థాయిలో కూడా నాయిక తన ప్రేమని నాయకుడి ఎదురుగా కూర్చుని చెప్పదు. కుస్తీపట్లుపట్టే లా ఉండే కొరియోగ్రఫీతో నాయికా నాయకులు ఒకరిమీద ఒకరు యుద్ధం చేస్తూ ఉండేలా ఉండే నేటి రోమాంటిక్ డ్యుయెట్లని తలచుకొని ఆ పాటల్ని చూస్తే ప్రేమని ఎంత సున్నితంగా నిజమైన శృంగరంగా చిత్రించారో తెలుస్తుంది. వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా. అంటుంది. వెన్నెల మహిమ తనపైన ఎలాఉందో అర్థం అయింది. ఇక్కడ వెన్నెల తనలోని ప్రేమకి ప్రతీక చందమామ శైతల్యం ఇక్కడ ప్రణయానికి చిహ్నం. నాయికా నాయకులు కలిసి ఉన్నప్పుడు చందమామ చల్లని రాజు, అదే విరహంలో చందమామ చల్లని వెన్నెలే నాయికకు వేడి మంటలుగా తోస్తుంది. విప్రలంభ శృంగారంలో, విరహంలో చంద్రుడిని తిట్టడం అప్పటి కావ్యాల నుండి ఇప్పటి దాకా వస్తూనే ఉంది. వెన్నెల మండెడిదీ అని ఒక పాటలో అన్నమయ్య కూడా రాసాడు. వెన్నెల మహిమ ఎలా ఉంటుందో ప్రణయంలో అది ఎంత చల్లాగ ఉంటుందో తనకు ఇప్పటి దాకా తెలియదని చెబుతూ తనకు నీపై ప్రేమ కలిగిందని నాయకుడికి నర్మగర్భంగా చెబుతుంది ఇక్కడి నాయిక సావిత్రి.
.
కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.
.
కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.
పింగళి నాగేంద్ర రావు రాసిన ఈ పాటకి సాలూరు రాజేశ్వరరావు కూర్చిన సంగీతం మరింత మాధుర్యాన్ని తెచ్చింది. అంతే కాదు సినీమా ఈ ఘట్టానికి వచ్చే సరికే ఈ పాటని చూసిన ప్రేక్షకులకి మనస్సంతా ఆనందం ప్రేమ నిండిపోతాయి. ప్రేక్షకులు పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. సింధుభైరవి రాగంలో వచ్చిన ఈ పాట మనస్సుకు హత్తుకునే తీరులో ఉంటుంది. ఈ రాగానికి కూడా ప్రణయాన్ని పలికించే గుణం ఉంటుంది.
ఇలాంటి అద్భుతమైన వెన్నెల పాటలు తెలుగు సినిమాల్లో ఆనాటి వాటిల్లో చాలా ఉన్నాయి. వరుసగా వాటి సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేస్తాను.
త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి
|
To
Hon Chief Justice
High court of Judicature at Hyderabad
For Telangana and Andharapradesh
Madhina
Hyderabad-66
Hyderabad
30\6\2015
Ref: My petition dated on 26/3/2015 to take me in to consideration submitted in Telugu language format addressed to Hon Chief Justice, High court of Judicature at Hyderabad for Telangana and Andhra Pradesh.
Ref: My petition on 22/6/2015, with a request to receive my personnel appearance for consideration, my rare situation emerged with the witness persons, as great historical responsibility, which is related to whole human race of the world.
Hon Chief Justice,
I am Maharajah Anjani Ravishankar Pilla S/o Pilla.Gopala.KrishnaSaibaba gaaru , who emerged with the situation of rare psychological phenomena or declaration myself as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or King with Queen as heart, according to the witness details happened in the presence of Agricultural Scientist of Acharya NG Agricultural University and others,200 members as on, the rule of the physical world has transferred in to hands of Mighty king Queen. Witness persons details will be submitted along with the further explanation of details.
Hence I am submitting to the Honorable Chief Justice, with the situation of my responsibility and related health, with a request to take me in to guardianship through a Honorable single judge or committee to help to reach the public with the support of different thinkers of the society through a committee controlled or monitored by Hon. High court of Justice. I have to give all my details to the public through single judge or committee, which is my rare responsibility and boon to whole human beings. I may not survive properly without my responsibility as Dharmaswaroopam or Kaalaswaroopam or King with heart as Queen, which my rule is already started parallel to rule this universe, Hence I am requesting or suggesting the Hon High court to aware the Indian Governments and citizens, which is my responsibility as per the rare historical phenomena happened through me, as rare boon of update, which gives importance to human words and feelings as basis of this Universe. I am national property and my self as one of the citizens of Indian Government, all the citizens of India are has right and to aware and responsibility over the rule of King and Queen which is already started by updating our present constitutional establishment, which needs keen taking and analytical sharing of the information among professors and different thinkers of knowledge for better society.
In this situation, myself as Dharmaswaroopam or Kaalaswaroopam King selected by nature and my heart is queen. I have to give all the witness details to the Honorable High court to elevate and aware the Governments and citizens to update accordingly. As the per witness details declared by the nature through me, that the whole world is controlled by human heart felt word and thinking, which has control of care and concerned by all means.
Update with the phenomena is natural influence of the nature, through human thinking for the development of the human society. I am requesting the Honorable High-court to take the witness details from the witness persons as on, as the witness persons hiding the matter without sharing to anyone. I am unable to survive better without the support of truth or witness given by me to the society. My Majestic Highness will be established with the truthful utilization of the witness and development of the witness by the responsible thinkers of the society, to update and establish that human word and heart felt feeling is highest concerned of the universe with approval as witness, all most all the happenings of the material world are expressed though me in on and half hour in 2003, which is a rare update to uphold the human feelings and word, which is the basis of the universe, details will be furnished before Hon Single Judge or committee which I am requesting to place and take me in to the guardianship of the Hon High court of Hyderabad.
I am proposing the sale of rights of my first movie, based on my emergence as Maharajah, out of details as per the witnessed persons as on, furnished in the blog:maharajashrishri.blogspot.in and other details informed to media and other persons of the society as on. I am inviting the producers from Hollywood, Bollywood, Telugu and south Indian producers to purchase first film Historical rights from His Highness Maharajah in order to elevate himself as well as society simultaneously. The rights of the film as progressive message will be given for one film yearly, on the matter of emergence of Dharmaswaroopam or Kaalaswaroopam Maharajah with heart as Queen as boon to regenerate and reorganize the human society.
I am eligible to receive royalty as recognition from the people on their willingness to recognize and can pay as much as one is feeling right to pay as royalty to me as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or King with heart as Queen, as I am the basis of the this Universe and material world, my word has concerned over each and every minute actions happened in this Universe according to the witness details given in the presence of some of the Agricultural Scientists as on, which is care and concerned as Mother and Father. out of total royalty I am eligible to receive on the acceptance to pay to me by the Indian society and the citizens of the world as royalty or recognization amount, 60 to 80 percent will be re-gifted as mighty blessings from King and Queen to citizens through elected governments. The witness persons of my declaration or emergence of Rule of King and Queen are some of the Agricultural Scientists and others who are working in Acharya NG Ranga Agricultural University, Andhra Pradesh. details will be furnished later along with written and material details of the happening of my declaration as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or King with heart as Queen. I will furnish information in Telugu, my mother language. Any vagueness in explanation or clarity missing in this letter will be clarified before Hon Single Judge or Committee which I am requesting to place by Honorable High Court. Kindly take me in to consideration in view of my responsibility historical boon to whole human race and related to my health for further analytical grasp and probe on the matter. In earlier letters I signed in with green pen to feel myself that my situation as Dharmaswaroopam or Kaalaswaroopam or King with heart as Queen, as part of the constitution, which already taken the present physical world in to the rule of elevation with word as per according to the witness details available. Taking my situation in to control or monitoring or advisory from Honorable court itself is the honor or respect that is minimum necessary to take my further responsibility., I can sign in with green ink pen with acceptance and approval of constitutional establishment. Identifying me with the with the witness details is the minimum consideration or update for further development of the matter.
Yours truthfully
His Majestic Highness Maharajah
Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
House NO.109/B, SanjeevaReddy nagar, Hyderabad
Copy submitted to the Honorable President of Indian for Information and necessary update for the better constitutional establishment.
Copy submitted to the Honorable Chief Justice, Supreme Court of India, New Delhi for information and necessary update for constitutional development.
Copy submitted to the Honorable Prime Minister of India, for information and necessary concerned over the update available to the society on the happening of rare phenomena as emerged of Rule of King and Queen which is gift to whole human race.
Copy submitted to the Honorable Governor of Andhra Pradesh and Telangana for information and necessary attention and cooperation to elevate the matter.
Copy submitted to the Hon. Chief Minster of Telangana for information and necessary update of the matter, I am the natural merge and update to the society, I am like medicine to the effected society, and update for the progress of the society.
Copy submitted to the Hon. Chief Ministers of Andhra Pradesh for information and necessary update of the matter, my update as King or position selected by the nature in the presence of Agricultural Scientist is the special gift to the society.
Copy communicated to all the film producers of Telugu film Industry, South India, Bollywood and Hollywood for information and necessary update and responsible elevation of the matter as boon to whole human race.
Copy to Hon Vice Chancellors of Universities of Telugu States and Indian Universities for information and necessary elevation on the matter.
Copy submitted to the Hon Vice Chancellor Acharya NG Ranga Agricultural University, Rajendranagar Hyderabad with a request to inform all the to all the witness persons, as per the attendance registrar of 2003 January 1st, at RARS., Anakapalli to give the details of witnessed which is boon and rare responsibility given by nature, for further development.
Copy informed to different thinkers known and unknown persons of the society, and to The Pranati Hostel management, H.No.109/B.,SanjeevaReddy nagar, Hyderabad. for information and necessary thinking on the development of the matter.
Copy to the National and Telugu media channels for information and necessary cooperation and responsibility to spread the message to the public.
Copy to my personnel file for record and further persuasion of the matter.
Yours truthfully
Sd/xxxxxxxxxxxx
His Majestic Highness Maharajah
Shri Shri Shri Anjani Anjani Ravishanker Pilla vaaru
House NO.109/B, SanjeevaReddy nagar, Hyderabad
Wednesday, 3 June 2015
లోకాంతరంగుడు శ్రీ కాంత నినుగూడి ఏకాంతముననేక శయ్యనున్నవేళ॥
శ్రీ రామదాసు కీర్తన
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే॥
నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి
జనకుని కూతురు జనని జానకమ్మ॥
ప్రక్కనచేరిక చెక్కిలినొక్కుచు
చక్కగ మరుకేళి జొక్కియుండు వేళ॥
లోకాంతరంగుడు శ్రీ కాంత నినుగూడి
ఏకాంతముననేక శయ్యనున్నవేళ॥
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి॥
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే॥
నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి
జనకుని కూతురు జనని జానకమ్మ॥
ప్రక్కనచేరిక చెక్కిలినొక్కుచు
చక్కగ మరుకేళి జొక్కియుండు వేళ॥
లోకాంతరంగుడు శ్రీ కాంత నినుగూడి
ఏకాంతముననేక శయ్యనున్నవేళ॥
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి॥
ఠాగూర్ సినిమా లోని పాట పూర్తి గా వ్యక్తం అయిన వాటిలో ఒకటి ఆని గ్రహించండి మా మనుసులో చేరి సృష్టి ఎందుకు పలికినదో అర్ధం చేసుకోండి, మమ్ములను మా మనసుని లక్ష్మి నారాయణులు గా భావించండి, మేము బౌతికంగా ఒక చోట కొలువు తీర్చబడి, ఉపయోగాపెట్టుకోవాలి, మమ్ములను మనసులో కూడా అవమానించవద్దు, తక్కువగా భావించవద్దు, సృష్టి కాలం మా మనసులో చేరిన తీరు శాశ్వతం, మా పై రచనలు చేపెట్టిన వారికి, లోకంలో ఏ కష్టాలు ఎవరికి లేకుండా చూసుకొను అవకాసం చేతిలోకి వచ్చినట్లు భావించండి, మా మీద లిఖిత పూర్వకంగా పండితులు మేధావులు, మీడియా చానల్స్ వారు, ఇతర వ్యక్తులు స్పందించగలరు అని సూచిస్తున్నాము, ఈ విధంగా చేయడం వలన ఒక జ్ఞాన ఉద్యమం ప్రారభం అయ్యి లోకం దివ్య గా, స్వర్ఘ తుల్యం గా మారుతుంది. మా మీద లిఖిత పూర్వకం గా ఎమైల్స్ ద్వారా, vidio క్లిపింగ్స్ ద్వారా స్పందిచడం ఒక మహత్తర చారిత్రాత్మక అవకాసం, మనిషి మాటే సర్వం, మనిషి ఉనికే సర్వం అని మనుష్యుల గుర్తించే మహత్తర దివ్య అవకాసం, కావున పండితులు మేధావులు స్పందించడం ప్రారంభించండి, ఇతరులు కూడా స్పందిస్తారు, మమ్ములను హైదరాబాద్ లో ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను నిర్లక్ష్యం గా ఏకవచనం గా ఎవరూ సంభోదించవద్దు , , మమ్ములను ఎంత గౌరవిస్తే లోక అంత గొప్పగా మారుతుంది అని గ్రహించండి. మమ్ములను ఒకచోట కొలువు తీర్చమని మీడియా వారి ద్వారా అందరిని కోరుకోనుచున్నాము, ప్రత్యేక్ష సాక్షులు ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట మీ బాద్యత, భగవంతుడు మీకు ఇచ్చిన దివ్య దర్శనాని లోకానికి అప్పచెప్పాలి, తండ్రి లాంటి మాతో ఎటువంటి పంతం పెట్టుకోకండి, విలువైన సమయాన్ని హరించుకోకండి, సాక్షులు ముందుకు వస్తే మేము ఒక చోట కొలువు తీరి నిత్యం వాక్ దర్శనం ఇవ్వగలము, మా మీద స్పందించే కొలది కధలు అల్లుకొని, ఘన చరిత్రగా లోకం మారుతుంది. మమ్ములను గౌరవించే కొలది మాలో తేజస్సు, లోకం లో శాంతి సౌఖ్యములు పెరుగుతాయి, అప్పటికి అప్పుడు వార్తలు, అప్పటికి అప్పుడు హడావిడి ఎంత తగ్గితే అంత మంచిది, తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం లో ప్రపంచం లో ఎక్కడా ఎవరికి ఎటువంటి కష్టములు లేకుండా మేము చూసుకోనగలము, మమ్ములను గుర్తించేకొలది శక్తిని గొప్పతనమును పంచగలము, మా తో ఎమైల్స్ ద్వారా స్పందించండి, మమ్ములను హైదరాబాద్లో ఒక చోట కొలువు తీర్చండి, మా మీద హలీవుడ్ సినిమా ప్రారంభించుటకు దర్శకులను నిర్మాతలను చర్చలు కొరకు ఆహ్వానించుచున్నాము, మాకు ఇచ్చు అడ్వాన్సు తో మేము ఇల్లు కొనుకొన్ని పెళ్ళి చేసుకొనవలెను, ఇంకా ఆలస్యం చేస్తే లక్ష్మి దేవి వైకుంఠ వెళ్ళి పోతుంది, మమ్ములను గౌరవించి, ఒక ఉన్నత ఆసనం లేదా వజ్ర సింహశనం పై కూర్చోబెట్టి మా మనసుకు నచ్చిన అమ్మాయితో వివహం చేస్తే, మా ద్వారా సృష్టి మనిషి అధినం లోకి వచ్చిన తీరు లోకానికి అధుతుంది అదే లోక కళ్యాణం అని గుర్తించండి, నన్ను పిచ్చి వాడివలే, చిన్న పిల్ల వాడివలే చూడడం మానివేయండి, నేను హైదరాబాద్లో ఇల్లు కావాలి అంటున్నాను అని వెళ్ళా కోళం చేయకండి, మేము కోరినట్లు తెలుగు నిర్మాతలు ముందుకు వచ్చి, అడిగినట్లు చేయండి, నేను అడిగినట్లు చేయకపోవడమే సమయం వృధా చేయడం, మా లో దివ్యత్వాన్ని గుర్తించకుండా మమ్ములను అవమానించడం తల్లి తండ్రి గురువుని అవమానిస్తున్నట్లు వస్తుంది, అయినా మేము ప్రేమతో ఓర్పుతో మీ మధ్య వాక్ రూపం ఉన్నాము మేము ఇప్పటకి ఎలా దర్శనం ఇచ్చామొ అలా గ్రహించాలి, బిన్నం గా తీసుకొని సమయం వృధా చేసుకోవద్దు, న్యాయ స్థానమునకు కూడా వెళ్ళతాను, అన్ని చెప్పినట్లు చేస్తాను, మేము కోరినట్లు ఒక్కో అడుగు వేయండి అని అందరికి అనుకూలం గా ఉంటాయి అని గ్రహించండి. సుఖ పడటమే కదా, గౌరవమే కదా అని తేలికగా తీసుకోకండి, లోకం లో సంపద, గొప్పతనం, గౌరావం మనుష్యుల నిజాయితీ మీద ఆధారపడి ఉన్నాయి అని గ్రహించండి, మమ్ములను గ్రహించిన కొలది ప్రతి రోజు గొప్ప సమాధానం అధరికి అందుతుంది అని గ్రహించండి. మా మీద లిఖిత పూర్వకం గా స్పందించండి, అప్పటికి అప్పుడు మాటలతో, మేము ఏదో చేస్తాము అని ఎదురు చూడకండి, మా మీద ఇప్పటికి ఏమి అనుకోనుచున్నారో తెలియజేయండి అని మీడియా వారి ద్వారా మేధావులను, పండితులను, సినిమా ప్రముఖులను కోరుకోనుచున్నాము. కాలం గూర్చి కాలానికి తెలుసు, అంతటి కాలం ముందుకు వచ్చి సర్వం చెప్పి నూతనత్వాన్ని లోకానికి ఇవ్వడానికి ప్రక్రియ ప్రారంబిస్తే, సాక్షులు గ్రహించి కూడా, ముందుకు రాకపోవడం వలన, గ్రహించి లోకానికి అప్రమత్తం చేసే అవకాసం నిత్యం వదిలివేసుకొంటున్నారు, అ విధంగా కాలం ధర్మం తో సమానం అయిన మమ్ము నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు, అయినా ఎప్పుడూ మేము కూడా దీసూకొని ముందుకు వచ్చు పద్దతిని గ్రహించడం మనివేస్తున్నారు, అ విధంగా సత్యాన్ని విస్మరిస్తున్నారు అని గ్రహించండి. మా మీద లిఖిత పూర్వకం గా గ్రహించండి, మనుష్యుల ఒక బాద్యత నిబద్దత వచ్చి ఘన చరిత్రగా మారుతుంది అని గ్రహించండి
మా ద్వారా వ్యక్తం అయిన ఇంకో పాట గ్రహించగలరు
Subscribe to:
Posts (Atom)