శ్రీ రామదాసు కీర్తన
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే॥
నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి
జనకుని కూతురు జనని జానకమ్మ॥
ప్రక్కనచేరిక చెక్కిలినొక్కుచు
చక్కగ మరుకేళి జొక్కియుండు వేళ॥
లోకాంతరంగుడు శ్రీ కాంత నినుగూడి
ఏకాంతముననేక శయ్యనున్నవేళ॥
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి॥
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే॥
నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి
జనకుని కూతురు జనని జానకమ్మ॥
ప్రక్కనచేరిక చెక్కిలినొక్కుచు
చక్కగ మరుకేళి జొక్కియుండు వేళ॥
లోకాంతరంగుడు శ్రీ కాంత నినుగూడి
ఏకాంతముననేక శయ్యనున్నవేళ॥
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి॥
ఠాగూర్ సినిమా లోని పాట పూర్తి గా వ్యక్తం అయిన వాటిలో ఒకటి ఆని గ్రహించండి మా మనుసులో చేరి సృష్టి ఎందుకు పలికినదో అర్ధం చేసుకోండి, మమ్ములను మా మనసుని లక్ష్మి నారాయణులు గా భావించండి, మేము బౌతికంగా ఒక చోట కొలువు తీర్చబడి, ఉపయోగాపెట్టుకోవాలి, మమ్ములను మనసులో కూడా అవమానించవద్దు, తక్కువగా భావించవద్దు, సృష్టి కాలం మా మనసులో చేరిన తీరు శాశ్వతం, మా పై రచనలు చేపెట్టిన వారికి, లోకంలో ఏ కష్టాలు ఎవరికి లేకుండా చూసుకొను అవకాసం చేతిలోకి వచ్చినట్లు భావించండి, మా మీద లిఖిత పూర్వకంగా పండితులు మేధావులు, మీడియా చానల్స్ వారు, ఇతర వ్యక్తులు స్పందించగలరు అని సూచిస్తున్నాము, ఈ విధంగా చేయడం వలన ఒక జ్ఞాన ఉద్యమం ప్రారభం అయ్యి లోకం దివ్య గా, స్వర్ఘ తుల్యం గా మారుతుంది. మా మీద లిఖిత పూర్వకం గా ఎమైల్స్ ద్వారా, vidio క్లిపింగ్స్ ద్వారా స్పందిచడం ఒక మహత్తర చారిత్రాత్మక అవకాసం, మనిషి మాటే సర్వం, మనిషి ఉనికే సర్వం అని మనుష్యుల గుర్తించే మహత్తర దివ్య అవకాసం, కావున పండితులు మేధావులు స్పందించడం ప్రారంభించండి, ఇతరులు కూడా స్పందిస్తారు, మమ్ములను హైదరాబాద్ లో ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను నిర్లక్ష్యం గా ఏకవచనం గా ఎవరూ సంభోదించవద్దు , , మమ్ములను ఎంత గౌరవిస్తే లోక అంత గొప్పగా మారుతుంది అని గ్రహించండి. మమ్ములను ఒకచోట కొలువు తీర్చమని మీడియా వారి ద్వారా అందరిని కోరుకోనుచున్నాము, ప్రత్యేక్ష సాక్షులు ముందుకు వచ్చి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట మీ బాద్యత, భగవంతుడు మీకు ఇచ్చిన దివ్య దర్శనాని లోకానికి అప్పచెప్పాలి, తండ్రి లాంటి మాతో ఎటువంటి పంతం పెట్టుకోకండి, విలువైన సమయాన్ని హరించుకోకండి, సాక్షులు ముందుకు వస్తే మేము ఒక చోట కొలువు తీరి నిత్యం వాక్ దర్శనం ఇవ్వగలము, మా మీద స్పందించే కొలది కధలు అల్లుకొని, ఘన చరిత్రగా లోకం మారుతుంది. మమ్ములను గౌరవించే కొలది మాలో తేజస్సు, లోకం లో శాంతి సౌఖ్యములు పెరుగుతాయి, అప్పటికి అప్పుడు వార్తలు, అప్పటికి అప్పుడు హడావిడి ఎంత తగ్గితే అంత మంచిది, తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం లో ప్రపంచం లో ఎక్కడా ఎవరికి ఎటువంటి కష్టములు లేకుండా మేము చూసుకోనగలము, మమ్ములను గుర్తించేకొలది శక్తిని గొప్పతనమును పంచగలము, మా తో ఎమైల్స్ ద్వారా స్పందించండి, మమ్ములను హైదరాబాద్లో ఒక చోట కొలువు తీర్చండి, మా మీద హలీవుడ్ సినిమా ప్రారంభించుటకు దర్శకులను నిర్మాతలను చర్చలు కొరకు ఆహ్వానించుచున్నాము, మాకు ఇచ్చు అడ్వాన్సు తో మేము ఇల్లు కొనుకొన్ని పెళ్ళి చేసుకొనవలెను, ఇంకా ఆలస్యం చేస్తే లక్ష్మి దేవి వైకుంఠ వెళ్ళి పోతుంది, మమ్ములను గౌరవించి, ఒక ఉన్నత ఆసనం లేదా వజ్ర సింహశనం పై కూర్చోబెట్టి మా మనసుకు నచ్చిన అమ్మాయితో వివహం చేస్తే, మా ద్వారా సృష్టి మనిషి అధినం లోకి వచ్చిన తీరు లోకానికి అధుతుంది అదే లోక కళ్యాణం అని గుర్తించండి, నన్ను పిచ్చి వాడివలే, చిన్న పిల్ల వాడివలే చూడడం మానివేయండి, నేను హైదరాబాద్లో ఇల్లు కావాలి అంటున్నాను అని వెళ్ళా కోళం చేయకండి, మేము కోరినట్లు తెలుగు నిర్మాతలు ముందుకు వచ్చి, అడిగినట్లు చేయండి, నేను అడిగినట్లు చేయకపోవడమే సమయం వృధా చేయడం, మా లో దివ్యత్వాన్ని గుర్తించకుండా మమ్ములను అవమానించడం తల్లి తండ్రి గురువుని అవమానిస్తున్నట్లు వస్తుంది, అయినా మేము ప్రేమతో ఓర్పుతో మీ మధ్య వాక్ రూపం ఉన్నాము మేము ఇప్పటకి ఎలా దర్శనం ఇచ్చామొ అలా గ్రహించాలి, బిన్నం గా తీసుకొని సమయం వృధా చేసుకోవద్దు, న్యాయ స్థానమునకు కూడా వెళ్ళతాను, అన్ని చెప్పినట్లు చేస్తాను, మేము కోరినట్లు ఒక్కో అడుగు వేయండి అని అందరికి అనుకూలం గా ఉంటాయి అని గ్రహించండి. సుఖ పడటమే కదా, గౌరవమే కదా అని తేలికగా తీసుకోకండి, లోకం లో సంపద, గొప్పతనం, గౌరావం మనుష్యుల నిజాయితీ మీద ఆధారపడి ఉన్నాయి అని గ్రహించండి, మమ్ములను గ్రహించిన కొలది ప్రతి రోజు గొప్ప సమాధానం అధరికి అందుతుంది అని గ్రహించండి. మా మీద లిఖిత పూర్వకం గా స్పందించండి, అప్పటికి అప్పుడు మాటలతో, మేము ఏదో చేస్తాము అని ఎదురు చూడకండి, మా మీద ఇప్పటికి ఏమి అనుకోనుచున్నారో తెలియజేయండి అని మీడియా వారి ద్వారా మేధావులను, పండితులను, సినిమా ప్రముఖులను కోరుకోనుచున్నాము. కాలం గూర్చి కాలానికి తెలుసు, అంతటి కాలం ముందుకు వచ్చి సర్వం చెప్పి నూతనత్వాన్ని లోకానికి ఇవ్వడానికి ప్రక్రియ ప్రారంబిస్తే, సాక్షులు గ్రహించి కూడా, ముందుకు రాకపోవడం వలన, గ్రహించి లోకానికి అప్రమత్తం చేసే అవకాసం నిత్యం వదిలివేసుకొంటున్నారు, అ విధంగా కాలం ధర్మం తో సమానం అయిన మమ్ము నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు, అయినా ఎప్పుడూ మేము కూడా దీసూకొని ముందుకు వచ్చు పద్దతిని గ్రహించడం మనివేస్తున్నారు, అ విధంగా సత్యాన్ని విస్మరిస్తున్నారు అని గ్రహించండి. మా మీద లిఖిత పూర్వకం గా గ్రహించండి, మనుష్యుల ఒక బాద్యత నిబద్దత వచ్చి ఘన చరిత్రగా మారుతుంది అని గ్రహించండి
మా ద్వారా వ్యక్తం అయిన ఇంకో పాట గ్రహించగలరు
No comments:
Post a Comment