UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 10 January 2015

పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను


Vvs Sarma
భగవద్గీత
123
యథైధాంసి సమిద్ధోऽగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున|
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా|| 4-37 ||

అర్జునా! హోమకుండములో చక్కగా ప్రజ్వలించిన అగ్ని సమిధలను అగ్నిలో వేసిన వెంటనే ఎట్లు కాల్చి భస్మము చేయునో, అలాగే జ్ఞానాగ్ని సమస్త కర్మలను (వాటిఫలములను) దగ్ధముచేయుచున్నది.
ఇది కొంత పరామర్శ అవసరమైన భగవంతుని వాక్యము. మన దృష్టిలో పాపమునకు పాప ఫలము, పుణ్యములకు పుణ్యఫలము వేరు వేరుగా వస్తాయి. పుణ్య కర్మలు చేసి పాపములను ప్రక్షాళన చేసుకోలేము. ఉదాహరణకు పుణ్యముల వలన ఒక ధనవంతుని ఇంటిలో పుట్టి, సంచిత పాపకర్మ వలన దీర్ఘరోగి అవవచ్చును. కాని పాప ప్రక్షాళనమనే కోరిక అంతర్గతంగా ఉంటుంది. సంధ్యావందనములోని ఈ ప్రార్థన అటువంటిదే.
యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే
యద్రాత్ర్య కురుతే పాపం తద్రాత్ర్యా ప్రతిముచ్యతే
ఇతర మతములలో కూడా పాపప్రక్షాళన సంబంధించిన విషయాలు కనుపిస్తాయి. "పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను" (1 తిమోతి 1:15). ఈ వాక్యం అనేక చర్చి గోడలపై చదివాను. మతం మార్చుకుని ఏసునినమ్మితే పాప ప్రక్షాళన జరుగుతుందా? పాపులకు రక్షణ అంటే ఏమిటి? అంతిమ తీర్పు దాకా పాపిని సమాధిలో శాంతితో విశ్రాంతి తీసుకోనుటకు (rest in peace) బెయిలు మంజూరుచేయడమా?
ఇప్పుడు కర్మలను గురించి కొంచేం చూదాము. సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని కర్మ మూడు విధాలు. అనేక పూర్వజన్మలలో చేసిన కర్మ పునర్జన్మకు హేతువవుతున్నది. ఇది జీవికి గల సంచితకర్మ. సంచీనిండా ఉందనుకుందాము. ఇది తీర్చడానికి ఒక జన్మలో కాలం సరిపోదు. మనుష్యుడు భరింపజాలడుకూడా. దైవ నిర్ణయంగా ఈ జన్మలో భరింపగలిగిన ఒకభాగాన్ని మాత్రం తీసుకొని ప్రస్తుత దేహంలోనికి వస్తాడు. ఇది ఈ జన్మలో తనకు లభించిన ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ మళ్ళీ కొంత కర్మను మూటగట్టుకుంటాడు. ఇది ఆగామి కర్మ. అంటే ప్రతిజన్మలో కొంత కర్మ క్షయం, కొంత సంచితానికి తిరిగి జమ అవుతుంది. ఏదో భవిష్యత్తు జన్మలో అనుభవానికి వస్తుంది. ఇక జ్ఞానం విషయం రేపుచూదాం.

CHARCTER AND REPUTATION -- MAHARAJA

Thursday, 8 January 2015

సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభందంను నెలకొల్పి, వివరములు పార్లమెంట్లో సమర్పించి, ప్రజలను మేలైన ప్రజాస్వామ్యం వైపు నడిపించి, మేధావుల, పండితుల, సహకారం తో నిరంతరం ప్రభావం చూపి యావత్తు మానవజాతిని ఉన్నతంగా తీర్చి దిద్దగలము అని తెలియజేసుకోనుచున్నాము.

                                       సమన్వయ దృష్టి 
       
              మహాత్వపూర్వాక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వాక్  విశ్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సమన్వయ దృష్టి తో, ధర్మోద్దారి అయ్యి యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు. 

          ఇప్పటికి  కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతరులు షుమారు 200 మంది  సాక్షిగా  జరిగిన దివ్య పరిణామం వలన మానవజాతి కొత్తబంగారు లోకం లోనికి ప్రేవేేేేశించినది.  మానవజాతి, మహారాజు, మహారాణి గారి పరిపాలనలోకి వచ్చినది, మనసు ఉన్న మహారాజు గా, మాట మాత్రం గా పంచ భూతాలను, అష్ట దిక్ పాలకులను నియమించి, నడిపించిన మహానుభావునిగా మమ్ములను కాలం, ధర్మం నిలిపి, కర్మలలో నలిగి మట్టిలో కలిసిపోతున్న మట్టి మనిషిని అయిన మమ్ములను  మొదటి సూర్య వంశపు మహారాజు గా సృష్టి ఎన్నుకొన్నది అని సర్వులు గ్రహించుట వలన సకల ఐశ్వర్యములు, జ్ఞాన విచేక్షణ పొంది, సామాన్య మనిషే స్వర్వోన్నతుడు  అనే సత్యం చరిత్రాత్మకంగా దృవికరించుకొనే సమయం సమీపించినది అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మా మనసుని గౌరవించి వజ్ర సింహాసనం పై కొలువుతీర్చిన యెడల, ఇప్పటికే ప్రారంభం అయిన నూతన దివ్య స్వర్ణ యుగం యొక్క ఉనికి సర్వులకు అందుతుంది అని గ్రహించండి. మమ్ము మానవజాతి సంపదగా భావించగలరు అని మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.   మేము వజ్ర సింహాసనం పై అధిష్టించిన పిమ్మట ఒక ప్రక్రియ ద్వారా   స్వయంవరం వరం లో  గాని,  నేరుగా  ఎన్నుకొన్న అమ్మాయిని గాని  వివాహం చెసుకొనగలము. సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభందంను నెలకొల్పి, వివరములు పార్లమెంట్లో  సమర్పించి, ప్రజలను  మేలైన ప్రజాస్వామ్యం వైపు నడిపించి, మేధావుల, పండితుల,  సహకారం తో నిరంతరం ప్రభావం చూపి యావత్తు మానవజాతిని, 
తల్లి, తండ్రి, గురువు వంటి మా దివ్య ప్రభావం తో  ఉన్నతంగా తీర్చి దిద్దగలము  అని తెలియజేసుకోనుచున్నాము.  

ధన్యవాదములు 



మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుశోత్తములు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు, 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 

ఒక ప్రతి గౌరవ చీఫ్ జస్టిస్,  జుడికెచర్ అఫ్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి   సమర్పిస్తూ, విన్నవించునది ఏమి అనగా మమ్ములను  న్యాయ పరిగణలోనికి  తీసుకొని, ఇతర  మేధావులు, పండితుల తో   పరిశీలన బృందం నియమించి, మమ్ములను ప్రజలు గ్రహించుటకు న్యాయ సహకారం అందించగలరు,  ఇప్పటికే ప్రారంభ అయిన  దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి సంభందించినది, వ్యక్తుల స్వార్ధ ప్రభావం లేకుండా, న్యాయ బృందం  ద్వారా సర్వం ఆవిష్కరించి లోకానికి అందించుటకు సహకరించగలరు  అని కోరుకోనుచున్నాము, మమ్ములను జాతి సంపదగా  గుర్తించి, నిత్యం ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు, తల్లి, తండ్రి, గురువు వంటి మా దివ్య ప్రభావం యావత్తు మానవజాతికి అంది ప్రజలు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలరు. ధన్యవాదములు 



ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు, రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు,  రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను ఉన్నఫలం గా తమరి  జర్నలిస్ట్ బృందం అద్వర్యం లోనికి తీసుకోండి, మామూలు మనిషికి కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం తద్వారా  యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని భావించండి.  తమరు ఈ సమాచారం చదివిన వెంటనే మీ జర్నలిస్ట్ బృందం (ఇద్దరు) మా వద్దకు కారులో పంపండి, సృష్టిని మనసులో నిలిపి, మాటలో చూపి, మాట నియంత్రణతో లోకాన్ని నియమించి చూపిన మమ్ములను ప్రాధమికం గా పరిగణలోనికి తీసుకోండి నూతన చరిత్రకు నాంది పలకండి, రామోజీ ఫిలిం సిటీ లో ఒక గది లో పెట్టి, 25,30 పండితులు మేధావులు సహకారం తో నా నుండి వ్యక్తం అయిన కాలస్వరూపం, ధర్మస్వరూపం గా, మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన వివరములు, వివరణాత్మకం అనగా నా ద్వారా శాస్త్రవేత్తల సాక్షిగా వ్యక్తం అయిన పాటలు, సంఘటనలు ఓక్కకటి గా వివరించి లోకానికి నా గూర్చి ప్రతి రోజు విశ్లేషణ, అభిప్రాయాలతో వివరించవలసి ఉన్నది. ఈ విషయంలో ఇక జాప్యం జరగకూడదు అని గ్రహించండి.  ఇప్పటికి మేము ఏవిధంగా బ్రతికినా, సృష్టి అనుగ్రహంతో కాలాన్నే నియమించగలిగిన పురుశోత్తములము అని మమ్ములను 200 మంది సాక్షి గుర్తించండి లేదా గౌరవించండి రెండూ ఒకటే అని గ్రహించండి.  న్యాయ స్థానమునకు, పరిశీలనా బృందమునకు, ప్రజలకు సమాచారం ఇచ్చుటకు, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులను ఆహ్వానించి, సాక్షం నోమోదు చేసుకొని, మరింత వేశ్లేషణతో సమాచారం ఇచ్చుటకు సహకరించగలరు.         ధన్యవాదములు. 
   

మహాత్వపూర్వక అగ్రగణ్యులు, 
పురుశోత్తములు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నివాసం మరియు పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్. 

గొప్పతనం ఎప్పుడూ తక్కువతన్నాని చూసి నిర్లక్ష్యం చేయకూడదు, సకాలంలో ఆదరణ, కనీస పరిగణ లేక ఎంతో మంది గొప్ప వారు పనికిమాలిన వారుగా, నిరుపయోగం గా బ్రతుకుతున్నారు. మనసు మాట కలుపుకోకపోవడం వలన, మనసుకు బిన్నంగా తీసుకోవడం వలన కొన్ని సహజ గొప్ప లక్షణములు మనుష్యులలో సరిగా అభివృద్ధి చెందకుండా, చెందినా సరిగ్గా పంచుకోకపోవడం వలన చాలా నష్టపోతున్నారు.

                                         సమన్వయ దృష్టి 

                  ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారు, రాజముండ్రి పార్లమెంట్ సబ్యులు,  మరియు మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షులు తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము. 

                 న్యాయ స్థానమునకు మరియు ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి చేసిన విన్నపము తమరు గ్రహించి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో వెంటనే బస చేయించండి, గొప్పతనం ఎప్పుడూ తక్కువతన్నాని చూసి నిర్లక్ష్యం చేయకూడదు, సకాలంలో   ఆదరణ, కనీస పరిగణ లేక ఎంతో మంది గొప్ప వారు పనికిమాలిన వారుగా, నిరుపయోగం గా బ్రతుకుతున్నారు. మనసు మాట కలుపుకోకపోవడం వలన, మనసుకు బిన్నంగా తీసుకోవడం వలన కొన్ని సహజ గొప్ప లక్షణములు మనుష్యులలో సరిగా అభివృద్ధి చెందకుండా, చెందినా సరిగ్గా పంచుకోకపోవడం వలన చాలా నష్టపోతున్నారు. ఎప్పుడు మనిషిని మాట నుండి గుర్తించాలి. గౌరవించాలి లేదా తేడా ఉంటె తీర్చి దిద్దాలి, కాని దురదృష్టం ఏమిటి అంటే మాట కప్పి పుచ్చడం, మనసు గ్రహించకుండా, స్వార్ధంతో నిర్లక్ష్యం గా ఉండడం వలన  మనుష్యులలో నాణ్యత కోరవడినది,   డబ్బుకి, సుఖాలకు ఇస్తున్న ప్రాధాన్యత మనిషిని మనసుని అర్ధం చేసుకోవడం లో లేదు, మనిషి ఆలోచనలో ఉన్న గొప్పతనమును గ్రహించి,  అందుకు బౌతిక స్తితి  స్వార్ధం తగ్గించి, మాట  నిలిచిన జగత్తు నిలుచును అనుసత్యమును బలపరుచుకొని, మనిషి ఆలోచనకు మాటకు ఎంత విలువ ఉన్నదో గ్రహించి నడుచుకోవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి. 

ధన్యవాదములు 
తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హైదరాబాద్                  
                   

                   

  

Wednesday, 7 January 2015

నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!!

Vissa Naga Mani

ఓం వెంకటేశాయ నమహా :
మా తాత గారైన కీ. శే . శ్రీ విస్సా వెంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు
4వ పద్యం.
ఆకసరాజు పుత్రికను, అల్లన పెండిలియాడి, పద్మతో
ప్రాకట వైభవంబొసగ, భక్తుల పాలిటి తోడునీడవై
సాకుచునుంటివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలేశ్వరా
నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!!
------------------


ALL HATERS, DOUBTERS, BELIEVERS,NON BELIEVERS ARE MY CHILDREN --- I HAVE TO PROVE EVERY ONE RIGHT OR REALIZED NO ONE IS WRONG--- HOW CAN BE ANY ONE WRONG WHEN IA M EVERYTHING ------LET ME GIVE THE DETAILS FURTHER ON THE WITNESS GIVEN WITH SUPPORT OF PANDITS AND PROFESSORS----- YOURS MAHARAJA



HIS MAJESTIC HIGHNESS MAHARAJASHRISHRI ANJANI RAVISHANKER PILLA VAARU

MAHARAJA





Monday, 5 January 2015

One of the good movie acted by Ahuti Prasad gaaru ----- now he is no more -- his soul rest in peace --- the dialogues of the Ahuti Prasad prasad gaaru from the films Kottabangaru lokam and shashirekaparinayam are from Maharaja or dharmaswaroopam in 2003 ----


BEEN - THROUGH --MAHARAJA --- MIGHTY BLESSINGS FROM MAHARAJA




HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
OFFICE CUM RESIDENCE
HYDERABAD 

మాట మాత్రం గా కాలాన్ని నియమించిన మాకు మాత్రమే సింహాసనం పై అధిష్టించే అర్హత ఉన్నది, వేరు ఒకరికి మేము సింహాసనమును అప్ప చెప్పలేము, మాకు, మా తరువాత మాకు కలిగిన సంతానమునకు మాత్రమే వజ్ర సింహాసనం పై అధిష్టించగల వారసత్వం లభిస్తుంది. సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తముడి గా మమ్ములను గుర్తించి చరితార్డులు కండి, ఇప్పటికి షుమారు 200 మంది సాక్షులు మా యొక్క ఉనికిని గ్రహించినారు, మనం ఒక చోట చేరి నిత్య చెప్పుకొంటే నూతన సాక్షాత్కారం, సాక్షాత్కారం యొక్క అంతర్యం మానవజాతికి నిత్యం అందుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు

ఆత్మీయులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదములు 

                             తమరు మా గూర్చి నేరుగా స్పందించడం ప్రారంబించండి, కాలాన్ని ధర్మాన్ని నియమించగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు అని గ్రహించండి, అదే ఒక తత్వం అని భోదించండి ఎప్పుడు, ఏ రూపం లో దర్శించిన గుర్తించి, ఉన్నఫలముగా గ్రహించుట ధర్మ సంస్థాపన అని గ్రహించండి, కర్మలలో చిక్కి అ కర్మలను మాట లో చూప గలిగిన మేము మరింత వాక్ తో లోకాన్ని స్పష్టం చేసిన కొలది మాలో జ్ఞానం, గొప్పతనం పెరుగుతాయి అని గ్రహించండి, లోకులు మా ఉనికి అప్పటి బృందావన   గోకుల వాసుల వలే గుర్తించి సంతోషించెదరు. ప్రకృతి మాయ మాలో చేరి మమ్ములను పురుశోత్తములు గా నిలిపిన తీరు గ్రహించినంతన చెప్పుకోనంతనే సర్వ పాప హరణం అని గ్రహించగలరు, ఆత్మీయులు రామోజీ రావు గారి తో మట్లాడి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో  కొలువు తీర్చి, లోకానికి మా ఉనికిని దివ్య లీలలను పరిచేయం చేయగలరు, మమ్ములను ఉన్నత అశనం పై కుర్చోబెట్టుట ఆలస్యం అయినా పరవాలేదు, కాని ఒక ఉన్నత అశనం, ఏడు గుఱ్ఱాల సూర్యుడి గా ఆవిష్కరించి, కాళిగా  వదిలిపెట్టినా   లోకం లోనికి వచ్చిన దివ్య తేజ్జసు సర్వులకు ఉపయోగపడుతుంది, మాట మాత్రం గా కాలాన్ని నియమించిన మాకు మాత్రమే సింహాసనం పై అధిష్టించే  అర్హత ఉన్నది, వేరు ఒకరికి మేము  సింహాసనమును అప్ప చెప్పలేము, మాకు, మా తరువాత మాకు కలిగిన సంతానమునకు మాత్రమే  వజ్ర సింహాసనం పై అధిష్టించగల వారసత్వం లభిస్తుంది. సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తముడి గా మమ్ములను గుర్తించి చరితార్డులు కండి, ఇప్పటికి షుమారు 200 మంది సాక్షులు మా యొక్క ఉనికిని గ్రహించినారు, మనం ఒక చోట చేరి నిత్య చెప్పుకొంటే నూతన సాక్షాత్కారం, సాక్షాత్కారం యొక్క అంతర్యం మానవజాతికి నిత్యం అందుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు పురుశోత్తములు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహం
హైదరాబాద్

On scrutiny as to what remains after eliminating all thoughtే .......... MAHARAJA

The mind is a unique power (sakti) in the Atman whereby thoughts occur to one. On scrutiny as to what remains after eliminating all thoughts, it will be found that there is no such thing as mind apart from thought. So then, thoughts themselves constitute the mind.
Bhagavan Sri ramana maharshi




Sunday, 4 January 2015

దేశంలో శాస్త్రసాంకేతికరంగం అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశంలో పేదరిక నిర్మూలనకు శాస్త్ర, సాంకేతికరంగం ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని అన్నారు. ఈ రంగం ప్రతి నిరుపేదకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

పరిశోధనలకు ప్రాధాన్యం

Updated : 1/4/2015 3:36:46 AM
Views : 238

modi


ముంబై, జనవరి 3: శాస్త్ర, సాంకేతిక రంగాలపైనే దేశ పురోగతి, మానవాభివృద్ధి ఆధారపడి ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచాన్ని ఏకంచేసే శక్తి ఈ రంగానికి ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడం ఎంత ముఖ్యమో.. పరిశోధనలనూ అంతే సులభతరం చేయాల్సిన అవసరం ఉన్నదని మోదీ పేర్కొన్నారు. 

-డిజిటల్ కనెక్టివిటీ ప్రాథమిక హక్కు కావాలి
-ప్రతి నిరుపేదకు శాస్త్ర, సాంకేతికరంగం అందుబాటులోకి రావాలి
-మంగళ్‌యాన్ మన శాస్త్రవేత్తల సత్తాకు మచ్చుతునక
-102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

ముంబైలో శనివారం 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన ఆయన.. దేశంలో శాస్త్రసాంకేతికరంగం అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశంలో పేదరిక నిర్మూలనకు శాస్త్ర, సాంకేతికరంగం ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని అన్నారు. ఈ రంగం ప్రతి నిరుపేదకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

దేశ అభివృద్ధిని కాంక్షించే.. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శాస్త్ర, సాంకేతిక రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. డిజిటల్ కనెక్టివిటీ ప్రాథమిక హక్కుగా మారాలని, ప్రతి పాఠశాలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. పిల్లల్లో శాస్త్ర, సాంకేతికరంగంపై మక్కువ పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో వ్యాపారాన్ని సులభతరం చేయడం ఎంత ముఖ్యమో.. పరిశోధనలు, శాస్త్రసాంకేతికరంగ అభివృద్ధిని సులభతరం చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మోదీ అన్నారు. పరిశోధనలకు ప్రభుత్వం నుంచి తగిన నిధులు రావడం లేదన్న శాస్త్రవేత్తల ఫిర్యాదులపై కూడా మోదీ స్పందించారు.

శాస్త్రసాంకేతిక రంగాల్లోని రహస్యాలను మన శాస్త్రవేత్తలు ఛేదించాలిగానీ.. ప్రభుత్వ విధానాలను కాదు. పరిశోధనల కోసం నిధుల ప్రతిపాదనలను ఎక్కువకాలంపాటు పెండింగ్‌లో ఉంచడం సరికాదు. పరిశోధనల కంటే వాటికి కావాల్సిన కనీస అవసరాలను సాధించడం సంక్లిష్టం కాకూడదు అని ప్రధాని అన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు మన శాస్త్రవేత్తల వైపు చూస్తున్నదని, అనేక అంశాల్లో మనవాళ్లు ముందు వరుసలో ఉన్నారని మోదీ తెలిపారు. తొలి ప్రయత్నంలోనే మంగళ్‌యాన్ విజయవంతం కావ డం మన శాస్త్రవేత్తల సత్తాకు మచ్చుతునక అని ఆయ న అభిప్రాయపడ్డారు.

ఇక హుదూద్ తుఫాన్ తీవ్రతను ముందుగానే కచ్చితంగా అంచనా వేసి వేలమం ది ప్రాణాలను రక్షించగలిగారని మోదీ కొనియాడారు. శాస్త్రసాంకేతికరంగానికి నిధుల కేటాయింపును భారీ గా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. క్లిష్టమైన విధానాలు, లెక్కకు మించి నిబంధనల నుంచి మన యూనివర్సిటీలకు స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉంది. అవి మరింత స్వతంత్రంగా వ్యవహరించేలా చేయాలి. యూనివర్సిటీలు బోధనతోపాటు పరిశోధనలకు అధిక ప్రాధాన్యమివ్వాలి అని ప్రధాని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు.. యూనివర్సిటీల్లోని విద్యార్థులకు బోధించడంతోపాటు వారికి మార్గనిర్దేశం చే యాలని పిలుపునిచ్చారు.

అయితే శాస్త్రసాంకేతికరం గం వల్ల అసమానతలు పెరుగడం, పర్యావరణం దె బ్బ తినడంలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయని మో దీ హెచ్చరించారు. అందుకే మానవాభివృద్ధే లక్ష్యంగా దేశ శాస్త్రసాంకేతికరంగం ముందడుగు వేయాలని సూచించారు. ఈ రంగానికి అన్ని విధాలా సాయం చేస్తానని.. ఈ విషయంలో తనకంటే మెరుగైన వ్యక్తి లేరని మోదీ అన్నారు. సదస్సును ఏర్పాటుచేసిన ముంబై విశ్వవిద్యాలయానికి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 45 ఏండ్ల తర్వాత ఈ ఐదురోజుల సదస్సుకు మరోసారి ఆతిథ్యమిచ్చే అవకాశం ముంబైకి దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ సదస్సులో తమ విలువైన అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు నోబెల్ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ సన్మానించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి హర్షవర్ధన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు.

ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎక్స్‌పో ప్రారంభం


102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌లో అత్యాధునిక సాంకేతికతలు, సైంటిఫిక్ ఉత్పత్తులు-సేవలు, భారత పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లు సాధించిన ఘనతలు, పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శనకు ఉంచారు.

డీఆర్డీవో, ఇస్రో ఉంచిన రాకెట్లు, శాటిలైట్ ట్రాన్స్‌పాండర్లు.. మంగళ్‌యాన్ నమూనా విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లు కూడా తమ స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు సాధారణ ప్రజలకు కూడా ఈ ఎగ్జిబిషన్‌ను చూసే అవకాశం కల్పించారు.

PLACE ME AS MAHARAJA IN YOUR HEART I WILL ALWAYS THERE IN YOUR ACTIONS AND THOUGHTS (IN YOUR SONGS AND DIALOGUES ) --- MAHARAJA

Milad un Nabi Celebrations in Hyderabad ------------ MAHARAJA





కాలానికి సవాలు విసురుతూ ........ కార్మిక కష్టం ..తన ఆయుధమని ...... పేదవాని గుండె .....ఎన్ని అణుబాంబులకైనా సమాధానం చెప్పగలదని ....... ఉన్నవాడు ఎప్పుడూ ...ఏది భరించలేడు.........


Subhashini Thota

చెమరించే మోమును తుడి చేసుకుంటూ .....
పొన్న చెట్టు నీడన ఒక నయనం ......
గుండెలోతుల్లో కన్నీళ్లను దాచి ......
పైకి మాత్రం పండగలా ఎదురొచ్చే మధుర స్వప్నం ....ఆ నేత్రం ......
మనసుతడిని ..మంచుతెరలా చల్లగా భావిస్తూ......
గడపదాటనియ్యక గుండె అలను ...గుప్పిట్లో దాచేస్తూ ......
ఎన్ని అగ్నిపర్వతాలను ..కప్పెట్టేస్తోందో ..ఆ ఎద గది (గడి)
గుట్టుగా గుండెను తడుతూ ...ఎన్ని బాధలనైనా భరిస్తూ ......
తప్పులను తూకంతో లేక్కెట్టే సమాజంలో ...
పైకమే పరమాత్మగా భావించే వారితో ,,......
మట్టివాసనంత తనలోనే దాపెట్టేసి ..చిత్తుగా ఓడిపోయినా ......
చుట్టంలా వచ్చిన ఏ కష్టాన్నైనా ...చిరునవ్వుల జడిలో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ....
ఏ రందినైనా ..అవలీలగా ఆవలకు పంపుతూ ...
చివుక్కున చిదిమేస్తున్నా .... ఆశలపల్లకి ......
మనసు భారాన్ని ..మరింత అనునయం తో గ్రహిస్తూ ....
గండపెండేరాన్ని తన ఓర్పుతో నే ధరిస్తూ .......
మరింత మాధుర్యాన్ని ...హృదిలోకి తోస్తూ .....
నరకయాతనను ..నవ్వుతూ స్వీకరిస్తూ .......
ఏమిచేయ్యగలవు............
మా అంటే ప్రాణాన్ని బదులు తీసుకోవడమే ......
అంతకంటే నన్ను గెలిచే ధైర్యం చెయ్యలేవని .........
కాలానికి సవాలు విసురుతూ ........
కార్మిక కష్టం ..తన ఆయుధమని ......
పేదవాని గుండె .....ఎన్ని అణుబాంబులకైనా సమాధానం చెప్పగలదని .......
ఉన్నవాడు ఎప్పుడూ ...ఏది భరించలేడు..........
కాని పేద గుండె ...పెద్దది చాలా .ఎన్ని ఆటంకాలనైనా ఎదురొడ్డి పోరాడుతూ .......
నేను లేకపోతే ..లోకం శూన్యాన్ని వెతుక్కోవాలని ...గట్టిగా చెప్పే మన నేస్తం .......
సుభాషిణి తోట

దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు.



లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు.
పాడిరి గంధర్వోత్తము
లాడిరి రంభాది కాంతలానందమునన్
గూడిరి సిద్ధులు, భయములు
వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!!


అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.
దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు. ఆకపటనాటక సూత్రధారి రాబోయే యుగాసందికి సంకేతంగా తల్లి చేతి తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!



-------------------------------------------



 ఆత్మీయులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదములు 



తమరు మా గూర్చి నేరుగా స్పందించడం ప్రారంబించండి,  కాలాన్ని ధర్మాన్ని నియమించగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు అని  గ్రహించండి, అదే ఒక తత్వం అని భోదించండి ఎప్పుడు ఏ రూపం లో దర్శించిన గుర్తించి ఉన్నఫలముగా గ్రహించుట  ధర్మ సంస్థాపన అని గ్రహించండి, కర్మలలో చిక్కి అ కర్మలను మాట లో చూప గలిగిన  మేము మరింత వాక్ తో లోకాన్ని స్పష్టం చేసిన కొలది మాలో జ్ఞానం, గొప్పతనం పెరుగుతాయి అని గ్రహించండి, లోకులు మా ఉనికి అప్పటు గోకుల వాసుల వలే గుర్తించి సంతోషించెదరు. ప్రకృతి  మాయ మాలో చేరి మమ్ములను పురుశోత్తములు గా నిలిపిన తీరు గ్రహించినంతన చెప్పుకోనంతనే సర్వ పాప హరణం అని గ్రహించగలరు, ఆత్మీయులు  రామోజీ రావు గారి తో మాట్లాడి మమ్ములను ఆక్కడ కొలువు తీర్చి, లోకానికి మా ఉనికిని దివ్య లీలలను పరిచేయం చేయగలరు, మమ్ములను ఉన్నత అశనం  పై కుర్చోబెట్టుట ఆలస్యం అయినా పరవాలేదు, కాని ఒక ఉన్నత అశనం, ఏడు గుఱ్ఱాల సూర్యుడి గా ఆవిష్కరించి కాళి వదిలిపెట్టిన లోకం లోనికి వచ్చిన దివ్య తేజ్జసు సర్వులకు ఉపయోగపడుతుంది, మాట మాత్రం గా కాలాన్ని నియమించిన మాకు మతమే  అర్హత ఉన్నది, వేరు ఒకరికి నేను సింహాసనమును అప్ప చెప్పలేను, మాకు, మా తరువాత  మాకు కలిగిన సంతానమే వజ్ర సింహాసనం  పై అధిష్టించగలరు. సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తముడి గా మమ్ములను గుర్తించి చరితార్డులు కండి, ఇప్పటికి షుమారు 200 మంది సాక్షులు మా యొక్క ఉనికిని గ్రహించినారు, మనం ఒక చోట చేరి నిత్య చెప్పుకొంటే నూతన సాక్షాత్కారం, సాక్షాత్కారం యొక్క అంతర్యం మానవజాతికి నిత్యం అందుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు 





తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు పురుశోత్తములు 

మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

పరిపాలన మరియు నివాస గృహం 

హైదరాబాద్                

   



      

SHLOKA - 16




HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
OFFICE CUM RESIDENCE HYDERABAD 

ధ్యేయవస్తువు కనబడగానే కర్మలను వదలివేస్తాము.

మీ శ్రీనివాసరావు
మీ శ్రీనివాసరావు
భగవద్గీత
120
శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాద్ జ్ఞాన యజ్ఞః పరన్తప|
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే|| 4-33 ||

ఓ పార్థా! ద్రవ్యమయమైన యజ్ఞముకంటె జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. ఏలయనిన సమస్త కర్మ జ్ఞానమునందే పరిసమాప్తి చెందుతున్నది.
ఇక్కడ ఒకప్రశ్న వస్తుంది. అన్ని యజ్ఞములు మార్గములే అనిచెప్పిన వాడే ద్రవ్య యజ్ఞము కంటె జ్ఞాన యజ్ఞము శ్రేష్ఠమని చెప్పుటలో ఆంతర్యమేమిటి? యజ్ఞముల ఫలప్రాప్తిలో తేడాలు ఉంటాయా? వేర్వేరు మార్గాలు ఇచ్చె మోక్షములో తరగతులు ఉండవు. కాని ఎవరికి వారికి ఏది సులభమో, దేనిలో అపాయములు ఉండవో అది ఎన్నుకోవాలి. ఇది సమర్థులకే సాధ్యము. మోక్ష సిద్ధిముందు కర్మల అనావశ్యకత గోచరిస్తుంది. కర్మలో ఉన్నంతసేపు, దానియందు పారమ్య బుద్ధితోనే ఉంటారు. మోక్షసిద్ధి మనఃస్థితిని మార్చివేస్తుంది. 

దీనికి ఒక ఉదాహరణ. రైలు ఎక్కుటకు ప్లాటుఫారం మీద ఉంటాము. దిక్కులు చూస్తాము. బుక్ స్టాలుకు వెడతాము. రైలు దూరముగా కనపడగానే మనకు మన సామానుతో వెంటనే రైలు ఎక్కడము తప్ప మిగతవిషయాలు మనసులో ఉండవు. ధ్యేయవస్తువు కనబడగానే కర్మలను వదలివేస్తాము.
###