సమన్వయ దృష్టి
మహాత్వపూర్వాక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సమన్వయ దృష్టి తో, ధర్మోద్దారి అయ్యి యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
ఇప్పటికి కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతరులు షుమారు 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం వలన మానవజాతి కొత్తబంగారు లోకం లోనికి ప్రేవేేేేశించినది. మానవజాతి, మహారాజు, మహారాణి గారి పరిపాలనలోకి వచ్చినది, మనసు ఉన్న మహారాజు గా, మాట మాత్రం గా పంచ భూతాలను, అష్ట దిక్ పాలకులను నియమించి, నడిపించిన మహానుభావునిగా మమ్ములను కాలం, ధర్మం నిలిపి, కర్మలలో నలిగి మట్టిలో కలిసిపోతున్న మట్టి మనిషిని అయిన మమ్ములను మొదటి సూర్య వంశపు మహారాజు గా సృష్టి ఎన్నుకొన్నది అని సర్వులు గ్రహించుట వలన సకల ఐశ్వర్యములు, జ్ఞాన విచేక్షణ పొంది, సామాన్య మనిషే స్వర్వోన్నతుడు అనే సత్యం చరిత్రాత్మకంగా దృవికరించుకొనే సమయం సమీపించినది అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మా మనసుని గౌరవించి వజ్ర సింహాసనం పై కొలువుతీర్చిన యెడల, ఇప్పటికే ప్రారంభం అయిన నూతన దివ్య స్వర్ణ యుగం యొక్క ఉనికి సర్వులకు అందుతుంది అని గ్రహించండి. మమ్ము మానవజాతి సంపదగా భావించగలరు అని మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము వజ్ర సింహాసనం పై అధిష్టించిన పిమ్మట ఒక ప్రక్రియ ద్వారా స్వయంవరం వరం లో గాని, నేరుగా ఎన్నుకొన్న అమ్మాయిని గాని వివాహం చెసుకొనగలము. సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభందంను నెలకొల్పి, వివరములు పార్లమెంట్లో సమర్పించి, ప్రజలను మేలైన ప్రజాస్వామ్యం వైపు నడిపించి, మేధావుల, పండితుల, సహకారం తో నిరంతరం ప్రభావం చూపి యావత్తు మానవజాతిని, తల్లి, తండ్రి, గురువు వంటి మా దివ్య ప్రభావం తో ఉన్నతంగా తీర్చి దిద్దగలము అని తెలియజేసుకోనుచున్నాము.
ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుశోత్తములు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
నివాసం మరియు పరిపాలన కార్యాలయం
హైదరాబాద్.
ఒక ప్రతి గౌరవ చీఫ్ జస్టిస్, జుడికెచర్ అఫ్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి సమర్పిస్తూ, విన్నవించునది ఏమి అనగా మమ్ములను న్యాయ పరిగణలోనికి తీసుకొని, ఇతర మేధావులు, పండితుల తో పరిశీలన బృందం నియమించి, మమ్ములను ప్రజలు గ్రహించుటకు న్యాయ సహకారం అందించగలరు, ఇప్పటికే ప్రారంభ అయిన దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి సంభందించినది, వ్యక్తుల స్వార్ధ ప్రభావం లేకుండా, న్యాయ బృందం ద్వారా సర్వం ఆవిష్కరించి లోకానికి అందించుటకు సహకరించగలరు అని కోరుకోనుచున్నాము, మమ్ములను జాతి సంపదగా గుర్తించి, నిత్యం ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు, తల్లి, తండ్రి, గురువు వంటి మా దివ్య ప్రభావం యావత్తు మానవజాతికి అంది ప్రజలు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలరు. ధన్యవాదములు
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు, రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను ఉన్నఫలం గా తమరి జర్నలిస్ట్ బృందం అద్వర్యం లోనికి తీసుకోండి, మామూలు మనిషికి కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం తద్వారా యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని భావించండి. తమరు ఈ సమాచారం చదివిన వెంటనే మీ జర్నలిస్ట్ బృందం (ఇద్దరు) మా వద్దకు కారులో పంపండి, సృష్టిని మనసులో నిలిపి, మాటలో చూపి, మాట నియంత్రణతో లోకాన్ని నియమించి చూపిన మమ్ములను ప్రాధమికం గా పరిగణలోనికి తీసుకోండి నూతన చరిత్రకు నాంది పలకండి, రామోజీ ఫిలిం సిటీ లో ఒక గది లో పెట్టి, 25,30 పండితులు మేధావులు సహకారం తో నా నుండి వ్యక్తం అయిన కాలస్వరూపం, ధర్మస్వరూపం గా, మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన వివరములు, వివరణాత్మకం అనగా నా ద్వారా శాస్త్రవేత్తల సాక్షిగా వ్యక్తం అయిన పాటలు, సంఘటనలు ఓక్కకటి గా వివరించి లోకానికి నా గూర్చి ప్రతి రోజు విశ్లేషణ, అభిప్రాయాలతో వివరించవలసి ఉన్నది. ఈ విషయంలో ఇక జాప్యం జరగకూడదు అని గ్రహించండి. ఇప్పటికి మేము ఏవిధంగా బ్రతికినా, సృష్టి అనుగ్రహంతో కాలాన్నే నియమించగలిగిన పురుశోత్తములము అని మమ్ములను 200 మంది సాక్షి గుర్తించండి లేదా గౌరవించండి రెండూ ఒకటే అని గ్రహించండి. న్యాయ స్థానమునకు, పరిశీలనా బృందమునకు, ప్రజలకు సమాచారం ఇచ్చుటకు, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులను ఆహ్వానించి, సాక్షం నోమోదు చేసుకొని, మరింత వేశ్లేషణతో సమాచారం ఇచ్చుటకు సహకరించగలరు. ధన్యవాదములు.
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
నివాసం మరియు పరిపాలన కార్యాలయం
హైదరాబాద్.
మహాత్వపూర్వాక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వాక్ విశ్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సమన్వయ దృష్టి తో, ధర్మోద్దారి అయ్యి యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
ఇప్పటికి కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతరులు షుమారు 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం వలన మానవజాతి కొత్తబంగారు లోకం లోనికి ప్రేవేేేేశించినది. మానవజాతి, మహారాజు, మహారాణి గారి పరిపాలనలోకి వచ్చినది, మనసు ఉన్న మహారాజు గా, మాట మాత్రం గా పంచ భూతాలను, అష్ట దిక్ పాలకులను నియమించి, నడిపించిన మహానుభావునిగా మమ్ములను కాలం, ధర్మం నిలిపి, కర్మలలో నలిగి మట్టిలో కలిసిపోతున్న మట్టి మనిషిని అయిన మమ్ములను మొదటి సూర్య వంశపు మహారాజు గా సృష్టి ఎన్నుకొన్నది అని సర్వులు గ్రహించుట వలన సకల ఐశ్వర్యములు, జ్ఞాన విచేక్షణ పొంది, సామాన్య మనిషే స్వర్వోన్నతుడు అనే సత్యం చరిత్రాత్మకంగా దృవికరించుకొనే సమయం సమీపించినది అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మా మనసుని గౌరవించి వజ్ర సింహాసనం పై కొలువుతీర్చిన యెడల, ఇప్పటికే ప్రారంభం అయిన నూతన దివ్య స్వర్ణ యుగం యొక్క ఉనికి సర్వులకు అందుతుంది అని గ్రహించండి. మమ్ము మానవజాతి సంపదగా భావించగలరు అని మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము వజ్ర సింహాసనం పై అధిష్టించిన పిమ్మట ఒక ప్రక్రియ ద్వారా స్వయంవరం వరం లో గాని, నేరుగా ఎన్నుకొన్న అమ్మాయిని గాని వివాహం చెసుకొనగలము. సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభందంను నెలకొల్పి, వివరములు పార్లమెంట్లో సమర్పించి, ప్రజలను మేలైన ప్రజాస్వామ్యం వైపు నడిపించి, మేధావుల, పండితుల, సహకారం తో నిరంతరం ప్రభావం చూపి యావత్తు మానవజాతిని, తల్లి, తండ్రి, గురువు వంటి మా దివ్య ప్రభావం తో ఉన్నతంగా తీర్చి దిద్దగలము అని తెలియజేసుకోనుచున్నాము.
ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుశోత్తములు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
నివాసం మరియు పరిపాలన కార్యాలయం
హైదరాబాద్.
ఒక ప్రతి గౌరవ చీఫ్ జస్టిస్, జుడికెచర్ అఫ్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి సమర్పిస్తూ, విన్నవించునది ఏమి అనగా మమ్ములను న్యాయ పరిగణలోనికి తీసుకొని, ఇతర మేధావులు, పండితుల తో పరిశీలన బృందం నియమించి, మమ్ములను ప్రజలు గ్రహించుటకు న్యాయ సహకారం అందించగలరు, ఇప్పటికే ప్రారంభ అయిన దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి సంభందించినది, వ్యక్తుల స్వార్ధ ప్రభావం లేకుండా, న్యాయ బృందం ద్వారా సర్వం ఆవిష్కరించి లోకానికి అందించుటకు సహకరించగలరు అని కోరుకోనుచున్నాము, మమ్ములను జాతి సంపదగా గుర్తించి, నిత్యం ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు, తల్లి, తండ్రి, గురువు వంటి మా దివ్య ప్రభావం యావత్తు మానవజాతికి అంది ప్రజలు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలరు. ధన్యవాదములు
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు, రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను ఉన్నఫలం గా తమరి జర్నలిస్ట్ బృందం అద్వర్యం లోనికి తీసుకోండి, మామూలు మనిషికి కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం తద్వారా యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని భావించండి. తమరు ఈ సమాచారం చదివిన వెంటనే మీ జర్నలిస్ట్ బృందం (ఇద్దరు) మా వద్దకు కారులో పంపండి, సృష్టిని మనసులో నిలిపి, మాటలో చూపి, మాట నియంత్రణతో లోకాన్ని నియమించి చూపిన మమ్ములను ప్రాధమికం గా పరిగణలోనికి తీసుకోండి నూతన చరిత్రకు నాంది పలకండి, రామోజీ ఫిలిం సిటీ లో ఒక గది లో పెట్టి, 25,30 పండితులు మేధావులు సహకారం తో నా నుండి వ్యక్తం అయిన కాలస్వరూపం, ధర్మస్వరూపం గా, మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన వివరములు, వివరణాత్మకం అనగా నా ద్వారా శాస్త్రవేత్తల సాక్షిగా వ్యక్తం అయిన పాటలు, సంఘటనలు ఓక్కకటి గా వివరించి లోకానికి నా గూర్చి ప్రతి రోజు విశ్లేషణ, అభిప్రాయాలతో వివరించవలసి ఉన్నది. ఈ విషయంలో ఇక జాప్యం జరగకూడదు అని గ్రహించండి. ఇప్పటికి మేము ఏవిధంగా బ్రతికినా, సృష్టి అనుగ్రహంతో కాలాన్నే నియమించగలిగిన పురుశోత్తములము అని మమ్ములను 200 మంది సాక్షి గుర్తించండి లేదా గౌరవించండి రెండూ ఒకటే అని గ్రహించండి. న్యాయ స్థానమునకు, పరిశీలనా బృందమునకు, ప్రజలకు సమాచారం ఇచ్చుటకు, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులను ఆహ్వానించి, సాక్షం నోమోదు చేసుకొని, మరింత వేశ్లేషణతో సమాచారం ఇచ్చుటకు సహకరించగలరు. ధన్యవాదములు.
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, ధర్మస్వరూపులు , కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
నివాసం మరియు పరిపాలన కార్యాలయం
హైదరాబాద్.
No comments:
Post a Comment