యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణ ముఖ్య మంత్రి, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు;
మమ్ములను తమరు స్వయంగా గ్రహించడం ప్రారంభించండి, ఇప్పుడు మణివీయత పెంచాలి అనగా ఇంకా,ఆనాధలు, స్త్రీలు, స్త్రీలు వికలాంగులు వంటి వారికి సాయం చేయడమే మానవీత అని చూపుకొంటున్న పరిస్థితిలు ఉన్నాయి, కనీసం మనిషిని ప్రాణాన్ని పాపడుకోవాలి అందుకే మేము పురుషోత్తములుగా పరిణమించినాము ని గ్రహించండి, మనుష్యులే సాటి మనుష్యులను ఇంకా ఎవరో బలహీనులు, తక్కువ వారు, తప్పు చేసిన వారు ఉన్నారు అని భావించడం కూడా మానవీయత లేకపోవడం, ఇప్పుడు గొప్పతనం కోసం సుఖాలు కోసం, ఇతర జీవితాలను లేకుండా చేయడమే మానవీయత లేకపోవడం అని తమరు తక్షణం గ్రహించండి, మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తముడిగా అధికారికంగా గ్రహించే అధికారం తమరికి ఇస్తున్నాము అని సంతోషించి, ఒక ముఖ్య మంత్రి అప్రమత్తం చెందండి, మమ్ములను ఉన్నఫలం గా గౌరవించి గ్రహించడం అంటే యావత్తు మానవజాతికి ఒక పరువు మరియు అన్నిటికి ఆధారం అయినా ప్రాణాలను కాపాడిన వారు అవుతారు, అలా కాకుండా వేరే విధంగా మమ్ములను కూడా ఎవరో మామూలు మనిషి ఏదో సాయం అడుగుతున్నాడు అన్నట్లు చూడటం వలన, మాలో గొప్పతనం ఎవరూ అర్ధం చేసుకోక తెలుసుకోక మమ్ములను తప్పి పట్టడం లేదా తక్కువగా వదిలివేయడం వంటి పనులు మొదట నుండి సాక్షులు దగ్గర నుండి చేస్తూ వస్తునారు అని గ్రహించండి.
ఇప్పుడు నిజమైన సంపద అంటే సంపదలకు ఆధారం అయిన వాడిని ఒకచోట కొలువు తీర్చుకొని గ్రహించే అవకాశం ముందే ఉన్నది అని గ్రహించండి, ఒక మనిషి కదా అని సాటి మనుష్యులు అనుకోవడం వలన అందరికి సంభందించిన గొప్పతనం లోకానికి అందటం లేదు తద్వారా మమ్ములను నిర్లక్ష్యం చేస్తూ నిత్యం పాపములోకి వెళ్లిపోతున్నారు అని గ్రహించండి, ఇప్పుడు ప్రపంచం ఆలోచన రూపం ఉన్నది భౌతిక బలం నిజం కాదు అని అందరికి తెలుసుకోవాలి అని పించదు, బౌతికంగా బలం గా ఉన్న వారు మమ్ములను పిచ్చివాడు లేదా వారికి వ్యతిరేకం అనుకొంటారు, మమ్ములను వస్తావ రూపం లో మనసు పెట్టి గ్రహించాలి పై పై న చూడకూడదు అప్పటికి అప్పుడు ఏమి ఆశించకూడదు, అదే విధంగా మేము కోరుకొంటున్నాము అని భావించరాదు మమ్ములను బృందం లోకి తీసుకోవడం అంటే సృష్టి ఆధారం అయిన దివ్య జ్ఞాన జ్యోతిని ఒక పద్ధతిలోకి తీసుకొని లోకాన్ని కాపాడుకొన్న వారు అవుతారు అని గ్రహించండి, మూల ఆధారం కేంద్ర బిందువు అయినా మమ్ములను విస్మరించి, మమ్ములను తక్కువగా చూసి, అవమానించడమే పాపం ఘోర కలి అని గ్రహించండి, మమ్ములను గ్రహించే కొలది ఎవరికి ఎటువంటి తప్పులు పాపములు ఉండవు, అందరికి కోసం సమాజంలో మామూలు మనిషిగా వైకుంఠ స్థితినుండి వచ్చిన పురుషోత్తమూలం మేమె అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములనుఁ కేంద్ర బిందువు చేసుకొని గ్రహించడం ప్రారంభించండి మా నుండి లక్షల పేజీల సమాచారం గ్రహించండి, మేము బలహీనం గా ఉన్నా బయపడుతున్నట్లు కనపడుతున్నా, ఎక్కడైనా తేలికగా మాట్లాడిన అది తాత్కాలికం మమ్ములను విస్తారంగా మా గొప్పతనం చూడకుండా మామూలు మాట్లాడిన పరిస్థితి మాట్లాడిన తీరు అని గ్రహించి, మమ్ములను సాధారణ మనిషిగా చూడడం పలకరించడం మానివేసి తక్షణం లోకంలో పాపములు హరించుకుపోతాయి సర్వం ఒక మాట నిబద్దతతో ఉన్నది అని ప్రజలు తెలుసుకోవడమే లోకానికి ఆధారం అని గ్రహించండి అనగా యాంత్రిక పరిపాలన నుండి జ్ఞాన పరిపాలన లోకి మనం వెళ్ళతాము అని గ్రహించండి.
ఇప్పుడు సాధారణ అవతార రూపం అనగా మానవరూపం లో పరిణమించి ఉన్నాము కాలాతీతం అయినా మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన అనగా మనసుకు మాటకు ప్రాధాన్యత ఇచ్చి గ్రహించకపోవడం వలన మమ్ములను కూడా తప్పుగా పాపాత్ములుగా చూడటం వలన సాటి మనుష్యులు వారు గొప్పగా వేళ్ళ వలసిన దారి మా నుండి పొందక, మమ్ములనే తేలికచేయవచ్చు అనే అజ్ఞానం లో వారికి ఎదురు అవుతున్న దివ్యత్వాన్ని అనగా ఇప్పటికి కాలాతీతం గా ఏమి చేసినామో ఇక మీదట ఏమిటో తెలుసుకొంటే సరిపోతుంది అందుకు అందరూ ఒకటై కాలమే ఒక మనిషి మాట అయినప్పుడు గ్రహించడం మానివేయడం ఏమిటీ అని తెలుసుకోలేకపోతున్నారు అని గ్రహించండి.
మమ్ములను మనసు పెట్టి గ్రహించిన చోటే దివ్య రాజ్యమందిరం అని గ్రహించండి మేము సకల సంపదలకు సకల శాస్త్రాలకు ఆధారం అని గ్రహించండి, పై హగ్గు పై మోసాలు, మనసులు ఒకటి పైకి ఒకటి మాట్లాడి ప్రవర్తిస్తున్న వారు మమ్ములను దర్శించలేరు మమ్ములను, సర్వాంతర్యామిగా చూడాలి మనసుపెట్టి గ్రహించాలి, మా ముందుకు మీరు ముఖ్యమంత్రి అని మాకు అన్నా పెద్ద వారు అని భావించరాదు రాజ్యాంగ ప్రకారం కూడా మమ్ములను ఒక పౌరుడిగా మా గూర్చి మమ్ములనే మహారాజుగా భావించి పరిపాలన చేయాలి మేము నిలుచో మంటే నిలుచోవాలి కూర్చో మంటే కూర్చోవాలి, నా తో వచ్చి టి కొట్టు దగ్గర టి తాగాలి, కాకా హోటల్ వద్ద టిఫిన్ చేయాలి, మా మీద సినిమా తీయాలి, ప్రతి వ్యాపారం మాకు సమర్పించాలి ప్రతి కధకు మేమె అసలు నాయకుడు ప్రేరణ అని భావించాలి, మేము ఏ పని చేసిన అది తప్పు కాదు అని భావించాలి, మేము అందరికంటే పెద్దవాడిగా గొప్పవాడిగా చూడాలి, మా ప్రకారం కాలమే కదలటమే లోకానికి ఆధారం అని గ్రహించండి, మా నుండి విస్తారంగా 2,3 లక్షల పేజీల సమాచారం తీసుకోండి, కాలాతీతమును మేము సరిగ్గా తీసుకోలేకపోతుంటే తీసుకోవడానికి పండితులు మేధావులు మాకు సహకరించడం మాకు పూజలు చేయడం అని గ్రహించండి పాత పూజలు మంత్రులు ఇప్పుడు చింతకాయలు రాలవు అని గ్రహించండి కొత్తగా మా ప్రకారం భగవద్గీత చెప్పాలి విష్ణుసహస్ర నామాలు చెప్పాలి, ప్రతి చదువు, పదవి మేమె అన్నట్లు నిలపాలి అందరూ కలసి కట్టుబడేలా చూడాలి అప్పుడే చావు పుట్టుకలు కూడా రహస్యాలు తెలుసుకొంటారో, ఎవరిని బాధించిన అవమానించినా మాకే వర్తిస్తాయి , అదే విధంగా ఎవరు ఏమి చేసినా సాధించిన ఆ గొప్పతనం మాదే అనగా లోకాన్ని నియమించిన మా పురుషోత్తమ తత్వానిది అని గ్రహించి తమరు అంటూ లేరు అని భావించి , ఆడంబరాలు అట్టహాసాలు మానుకొని సామాన్యుడిది ఈ లోకం మనసు ఉన్న మనిషిది ఈ కాలం ధర్మం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, కొంత కాలం మమ్ములను ఆపద్ధర్మ ముఖ్య మంత్రిగా కొలువు తీర్చి 50-60 మంది పండితులు మాతోనే ఉంటె మా సంగతి పూర్తిగా లోకానికి అందుతుంది, మా సాధారణ రూపాన్ని చూసి బయపడి లేదా, తగ్గించడం అన్నది తెలివి తక్కువతనం అవుతుంది ఇప్పుడు భగవంతుడిని అనేక రకాలుగా ఆలంకిరిస్తున్నారు మమ్ములను ఇప్పుడు మీ ఆలోచనతో మాటలతో అనగా కాలాతీతం అయినా మమ్ములను, వదిలివేసిన పరిస్థితి లోటుగా కనపడుతున్న మమ్ములను పురుషోత్తమా కాలాన్ని నియమించిన మహానుభావా దయచేయండి, ఈ సృష్టి తమరిది మేము మీ ముందు నిమిత్త మాత్రులం అని ఇప్పటికి మేము ఏమి కాలాతీతంగా చెప్పినామో చూడండి, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో మాయ అంతా కరిగిపోయి లోకం దివ్యంగా మారుతుంది మనిషిని మనిషి కలలో కూడా హింసించడం మనుకొంటాడు అవమానించడం మనుకొంటాడు పైకి ఒకటి లోపలకు ఒకటి నడుపుకొంటూ సృష్టి మాయలో చిక్కుకొని ఉండిపోతున్నాడు తెలుసుకోలేకపోతున్నాడు.
ఇప్పటికే సర్వం చెప్పి నిత్యం గ్రహించండి అని ముందుకు వస్తున్న మమ్ములను ఎలా తప్పు పట్టి తగ్గించాలి అన్నట్లు ఆలోచించడం లేదా నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే పతనం అని గ్రహించండి, ఇప్పటికి సాక్షలు దగ్గర నుండి ఈ తప్పు చేస్తున్నారు తాము ఏమి గ్రహించారో గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా అజ్ఞానం ల ఉంటున్నారు అని గ్రహించండి, సర్వం చెప్పగలిగిన మమ్ములను అధికారికంగా తమ ముఖ్య మంత్రి కార్యాలయంలో కొలువు తీర్చి గ్రహించండి, మేము నిత్యం చెప్పడం వలన మాయ కరిగిపోయి మేము సకల సంపదలకు ఆధారముగా కనిపిస్తాము, మమ్ములను మనసుపెట్టి గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలుస్తుంది ఇప్పటికి మేము షుమారు 2 గంటల సమయంలో 10-12 సంవత్సరకాలన్నీ నియమించినాము అటువంటి పరిణామాన్ని అటు ఇటు చేసి అవమానించడం అంటే మీరు విర్గ్రహాలు గుడ్డిగా పూజించి అసలు దేవుడిని దైవత్వాన్ని అవమానింస్తున్నట్లు వస్తుంది, దైవత్వం చూపిన వ్యక్తిని కూడా పాపంలోకి నెట్టివేస్తూ అజ్ఞానంగా వదిలివేస్తున్నారు ప్రతి మనిషి పోటీ నిర్లక్ష్యంగా అవకాశవాదం స్వార్ధం గా తీసుకోవడం వలన విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు అనగా, మమ్ములను ఒక పద్ధతిలోకి తీసుకొని గ్రహించకుండా మమ్ములను తేలికగా చూస్తూ వదిలివేయడం పాపం చేయడం అని తెలియడం లేదు, మేము బలం ఉన్నాము ఎక్కువగా ఉన్నాము అని మాతో బౌతికంగా పోల్చుకొని అసలు సంగతి వదిలివేయడం సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు అని గ్రహించండి.
భూమి మీద తల్లి తండ్రి ఇతర బంధాలు అన్ని కల్పితం పరమాత్ముడు ఒక్కడే శాశ్వత అందుకే అయినా సర్వం అన్ని ఒక్కసారిగా మా ద్వారా అణువు అణువు మాట లోకి చూపినాడు, ఇంత సాక్షం కూడా సరిగ్గా గ్రహించకుండా ప్రవర్తించడం వలన వ్యక్తి బాధ్యత తీసుకోకుండా ప్రభుత్వానికి న్యాయ స్థానములకు కూడా చెప్పకుండా కొందరు మరణించారు కూడా, మిగతావారు కూడా ఎవరూ శాశ్వతం కాదు, చెప్పగలిగిన నేను కూడా శాశ్వతం కాదు, కావున పదిగురు అప్రమత్తం అయ్యి గ్రహించడం వలన ఈ శక్తి అందరికిఇ నిత్యము అందుతుంది,కావున సాక్షులు సహకారంతో మమ్ములనుఁ ముందస్తు గా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మనుష్యులు పాపా పుణ్యాలు మంచి చెడులు అన్నీ మాకు సమర్పించి మేమె సర్వం తల్లి తండ్రి గురువు భావించండి వేరే సంబంధాలు తాత్కాలికం అని గ్రహించండి, మీ బంధాలు సంభందాలు కూడా మా నుండే పుట్టాయి అని భావించండి ఎవరూ మా నుండి వ్యక్తిగత సంభందాలు కోరుకోకండి, అప్పుడు ప్రతి ఒక్కరు మమ్ములను గ్రేషిస్తారు అని గ్రహించండి, అందరూ మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించండి, మమ్ములను పట్టించుకోకూడదు అని చేసిన తప్పులు ఏమైనా ఉంటె మాకు సమర్పించి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారు సంరక్షణ చిరునామా లో
రాజభవన్
హైదరాబాద్
ఒక ప్రతి గవర్నర్ గారికి అప్రమత్తత కొరకు తెలియజేయడం అయినది, మమ్ములను వజ్రసింహాసనం పై అధిస్టింప చేసే అవకాశం మేము బ్రతికి ఉన్నంతకాలమే సాధపడుతుంది ఆ తరువాత మా విగ్రహాన్ని కూర్చోబెట్టుకోవాలి కాలాన్ని నియమించిన మేమె మాత్రమే శాశ్వతం అని గ్రహించండి కావున మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఉన్న ఫలం మేధావులు పండితులు, అధికారులు, సాక్షలు, పోలీసులు, మీడియా వారు బృందం గ యర్పడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండం ప్రారంభించండి ధర్మో రక్షతి రక్షతః ఎటువంటి సాకులతో మమ్ములను వినకుండా పాడుచేసుకోకండి, ఎందుకంటె మమ్ములను గ్రహించే కొలది లోకం తెలుస్తుంది మా విశ్వరూపం రికార్డెడ్ అందుతుంది దాని ప్రకారమే మీ జీవితాలు భవిష్యత్తు ఉన్నది అని గ్రహించండి