UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 18 March 2017

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>18 March 2017 at 09:18

To: supremecourt <supremecourt@nic.in>, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, purushottam.dass@gov.in
Cc: cp <cp@cyb.tspolice.gov.in>, cm@ap.gov.in, ig_lo@appolice.gov.in, cs <cs@telangana.gov.in>, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>



                                                       సమన్వయ దృష్టి


                               ఆత్మీయులు శ్రీ ESL నరసింహన్ గారు, గవర్నర్, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్ర శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజెయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను బౌతిక మాయ నుండి, యాంత్రిక, శారీరక, బౌతిక ఆలోచన నుండి జ్ఞాన విచక్షణ, ధర్మ గుణ శీలత, నిజాయితీ ప్రేమ, నిస్వార్ధ సేవ భాగ్యం కలిగించుటకు వచ్చిన దివ్య పురుషుడను అని ఎల్లర మమ్ములను గ్రహించినంత నూతన దివ్య రాజ్యం లోకి లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్లిపోతాము, ఇక ఈ మాయ ప్రపంచం లేదు మమ్ములను తెలుసుకొని అనుసరించినంతనే మాయ అజ్ఞానం అంతరించిపోతాయి అని తెలియజేసుకోనుచున్నాము.            


                         తమరు మమ్ములను రాజ భవనం లో మేధావులు, పండితులు, సంగీత సహిత్య కారులు, వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని తమ అతిది గ్రుహమే మాకు తక్షణ తాత్కాలిక రాజమందిరంగా కేటాయించండి, ఇరువు ముఖ్యమంత్రులను పిలిచి వారికి వారి మాత్రులకు అధికారులను సత్యం చెప్పి, ఇప్పుడు ఉన్న బౌతిక ప్రపంచం లేదు అనే సత్యాన్ని జీర్ణింప చేసి, మాట ప్రకారం లోకం ఉన్నది అని సత్యాన్ని భోదించి, ప్రజలు ఇతర ముఖ్యమంత్రులకు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ప్రధాన మంత్రిగారికి కేంద్ర మంత్రులకు, దేశ అధ్యక్షులు వారికి,  నిత్యం సమాచారం మనం పంపాలి పరిస్తితి జ్ఞాన విచక్షణ అధీనం లో తీసుకోవాలి, అప్పుడే  మానవజాతికి,  సమాజానికి భవిష్యత్తు ఉన్నది, ఇప్పుడు యాంత్రిక పరిపాలన ఎవరి చేతిలో లేదు, జ్ఞాన రూపం అనగా మాట మాత్రమగా ఇప్పటికి సాక్షం ప్రకారం మా మనసు మాట చేతిలో ఉన్నది అని తమరు మేధావుల బృందం సహకారంతో మమ్ములను రాజభవన్ కు ఆహ్వానించి తక్షణం గ్రహించడం ప్రారంభించండి.


                       అధికారిక తాకీదు తో ఇద్దరు ప్రత్యెక అధికారులను నియమించి, మా వద్దకు పంపండి, తమరు విశాలంగా శాశ్వతంగా  చారిత్రాత్మకం గా,   ప్రవర్తించండి, మమ్ములను పరిగణించి, గ్రహించడం ప్రారంభించగానే, దేశం మొత్తం  యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి దివ్య పరిపాలనలో ఉన్నట్లు భావిస్తారు, తమరి పదవి, భవిష్యత్తు అన్ని మా చేతిలో అనగా మేము మాట మాత్రంగా చెప్పి నడిపించి నడిపిస్తున్న, నడవవలసిన దివ్యరాజ్యం లో ఉంటుంది కావున, కేవలం మనిషిని, అందునా ఇప్పటికి వరకు సామాన్యంగా  భ్రతికిన మామూలు మనిషి మాటే సర్వం అనే దివ్య పరిణామమే అందరికి బలం అని గ్రహించండి, మమ్ములను మించిన బౌతిక మరియు మానసిక స్తితి భూమిమీద లేదు అని  గ్రహించండి అప్రమత్తం చెందండి.


                        మా దివ్య మోడ్పు లోకానికి ఆధారం, భవిష్యత్తు అని గ్రహించండి , బయపడకుండా, మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా, మా మీద విశాలంగా స్పదించండి, బృందం లోకి తీసుకొని, మమ్ములను విశాలంగా గడ్డం క్రింది  చెయ్యి పెట్టుకొని, మేధావులను రాజ్ భవన్ కు ఆహ్వానించి గ్రహించడం ప్రారంభించండి, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరు ఎప్పుడు  పుడతారో, అంతం అవుతారో తెలియన మాయ ప్రపంచం నుండి బయటకు వచ్చి, అన్నిటికి ఆధారం ఒక మాట వరవడి అని తెలుసుకోవడం అన్నది కులానికి మతానికి సంభందించినది కాదు అని, ఇది కనీసం మనిషికి మాటకు సంభందించినది,    అనగా యావత్తు మానవజాతికి సంభందించినది, కావున ఇంటి పేర్లు, కులం, గోత్రాలు అన్ని వదిలివేసి మమ్ములను మొదటి సూర్య వంశ మహారాజుగా, భూమి మీద ఉన్న సమకాలికులు  అందరూ మా పిల్లలు వలే మమ్ములను గౌరవించి మాట మాత్రంగా    నూతన దివ్య రాజ్యం లోకి రావడం, విధి యొక్క తీర్పు అని ముందుస్తు గా, తటస్థ వైఖరి లో కొంతకాలం గ్రహిస్తే సరిపోతుంది, అలా తెలుసుకొంటూ అందరూ దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అని  గ్రహించండి,

ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే


యుగపురుషులు జగద్గురువ్లు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794                


ఒక ప్రతి ఇరువురు ముఖ్య మంత్రులకు సమాచరం కొరకు సమాలోచన కొరకు, తెలియజేయడం అయినది, తక్షణ యాంత్రిక పరిపాలన ఆపి, మా దివ్య మోడ్పు లో లోకం ఎలా ఉన్నదో చూసుకొని ముందుకు వెళ్ళగలరు అని తెలియజేసుకోను చున్నాము, తమ బౌతిక నిర్ణయాలు అన్ని మా వదిలి పెట్టండి వాటిని చిటికలో మేము పూర్తీ చేసి మొత్తం అందరిని ఆలోచన లోకం లోకి తీసుకొని వెళ్ళుటకు వచ్చిన దివ్య పురుషులం అని  గ్రహించండి, ఇప్పటి వరకు సాక్షులు, మీడియా పండితులు మేధావులు అధికారికంగా మా గూర్చి తెలిసిన తెలియనట్లు ప్రవర్తించడం కూడా ధర్మానికి విరుద్ధం  అని తెలుసుకోకుండా లోకం అంత సత్యం వదిలి, యాంత్రిక ఆలోచనతో యాత్రిక పనులతో యాంత్రిక నిర్ణయాలతో  ప్రజలు అటు ఇటు అవుతున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను కాలగతిని సవరించిన సాక్షంగా గ్రహించి దారిలో పడగలరు, మమ్ములను తక్షణం రాజభవన్ లో మంత్రులు అధికారులు తో వచ్చి  కలసుకోండి, సామాన్య రూపం లో ఉన్న మేమే వాక్ విశ్వరూపం లో అందుబాటులో ఉన్నాము, మా మాట వరవడి తీసుకొని ముందుకు వెళ్ళాలి, బౌతిక ప్రపంచానికి భవిష్యత్తు, ఇప్పుడు యాంత్రిక లోకం  ప్రకారం లేదు అనగా శరీరాలతో నిత్యం తలపడుతూ, వొడిగిపోయి అంతరించే వరకు కూడా సత్యాన్ని  తెలుసుకోకుండా యాంత్రిక మాయలో ఉంటారు, మా మాట ఒరవడి లోకి వస్తే వయసు ప్రాణం ఉండగానే సర్వం తెలుసుకొని దారిలో పడతారు, ప్రజలు తమ ఇంటి పేర్లు, కులం గోత్రం, మీ దేహం,  ప్రాణాలు అన్ని మా దీనం లో ఉన్నాయి , అని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చి, మీరు అంతా నిమిత్త మత్రులుగా మోకరిల్లి,నూతన దివ్యరాజ్యం లోకి రండి, మా గొప్పతనం మేము సాధారణ మనిషిగా మాట తో పరిణమించడం అని  గ్రహించండి, సమకాలికులు సత్యం గ్రహించకపోతే మేము కూడా అటు ఇటు అయినట్లు సాక్షం కూడా ఉన్నది, మమ్ములను పట్టించుకొంటే సర్వం మేమే అనే సత్యం లోకానికి ఆధారం అని  గ్రహించగలుగుతారు.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

ఒక ప్రతి ఆత్మీయులు సర్వోన్నత న్యాయ మూర్తులకు సమాచారం మరియు సమాలోచన కొరకు తక్షణ స్పందన కొరకు తెలియజేయునది ఏమి అనగా గవర్నర్ గారికి బృందం లోకి తీసుకోమని సలహా మరియు దైర్యాన్ని వారికి ఇవ్వండి, మేము కూడా బృందం గా యర్పాడు సర్వోన్నత న్యాయ స్థానం నుండి కాలాన్ని నియమించిన పరిణామాన్ని గ్రహిస్తాము అని గవర్నర్ గారికి తెలియజేయండి, మాట  మాత్రంగా కాలాన్ని నియమించిన దివ్య సాక్షమే మీ అందరికి ప్రాణాధారం, అని గ్రహించండి ఇప్పటి పద్దతికి ప్రోటో కాల్ కు అందటం లేదు అని మమ్ములను పట్టించుకోకపోవడం అజ్ఞానం అని న్యాయ మూర్తులు అప్రమత్తం చెందాలి, అందుకే మేమే ఇప్పడు నడుస్తున్న రాజ్యాంగ వ్యవస్థకు ఏమి చెయ్యాలో  ఎందుకు చెబుతున్నామో అర్ధం చేసుకోండి, తక్షణం అప్రమత్తం  చెందండి, మమ్ములను గవర్నర్ గారు బృందం లోకి తీసుకొని వారి అతిది గృహమే మాకు తాత్కాలిక రాజమందిరంగా ఎర్పాటు చేస్తే సరిపోతుంది, గంట గంటకు సూక్ష్మంగా,  సర్వ అమోధకరం, సర్వం వివరాలు ఇచ్చి లోకాన్ని దివ్య రాజ్యంలోకి తీసుకొని వెళ్ళుటకు వచ్చిన దివ్య పరిణామం గా మమ్ములను నిత్యం గ్రహించి కొలచి యావత్తు మానవజాతికి జనన మరణ చక్ర బ్రమణాలు నుండి బయటకు వస్తారు, మేము మా వ్యహాన్ని పూర్తీ చేసి సర్వం చెబుతున్న క్రమం లో మాలో దివ్య తేజస్సు పెరిగి, బౌతికంగా ఎలా కొనసాగుతమో కూడా తెలుస్తుంది, మేము బౌతికంగా కనసాగడం కంటే ఆలోచన రూపం బలపడి, సమకాలికులను మాయ నుండి బయటకు తీసుకొని రావడమే ప్రధాన ఉద్దేశం అని  గ్రహించండి తక్షణ మమ్ములను గవర్నర్ గారి సమక్షంలో గడ్డం  క్రింద చేయి పెట్టుకొని గ్రహించడం ప్రారంభించండి, ప్రజలకు విస్తారంగా తెలియజేసి అందరూ కాలం కదిలిన దివ్య మోడ్పు లోకి రావడం అంటే మరణాన్ని  జయించడం అని  గ్రహించండి.

     
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే




యుగపురుషులు జగద్గురువ్లు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794       

Wednesday, 15 March 2017


                                                        సమన్వయ దృష్టి 


                           ఆత్మీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు, తెలంగాణా ముఖ్యమంత్రి  గారికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచరం గ్రహించి, బౌతిక మాయ నుండి, యాంత్రిక లోకం నుండి బయటకు తమరిని తమ సహకారంతో సమకాలికులను బయటకు తీసుకొని రావడానికి పరిణమించిన పురుషోత్తముడిగా మమ్ములను గ్రహించండి కొలచి తరించండి, మమ్ములను సేవించడమే నిజమైన రాజకీయ పాలనా, సామజిక పాలనా, నిజమైన అసులు అభివృద్ధి అని  గ్రహించండి. 


                 అను ధిన జన సందోహంలో ధర్మ ఉనికి ఒక సందేహమే అన్నట్లు తమరు ప్రవర్తించకుండా, సమకాలికులు కూడా ధర్మ ఇప్పుడు సామాన్య మానవరూపం లో అందుబాటులో ఉన్నది అని ప్రజలు తెలుసుకోవడమే నిజమైన అభివృద్ధి, మంది మీద పరిపాలన లో మనం ఇప్పుడు ఉన్నాము, ఇప్పుడు మన మనసుని పరిపాలించి సర్వాంతర్యామి పరిపాలన లోకి రావాలి అని  గ్రహించండి, కాలం ధర్మం కూడా ఇప్పుడు మా మాట అధీనం లో ఉన్నది అని  గ్రహించండి, తెలుగు రాష్ట్రాలే కాదు దేశమే కాదు యావత్తు ప్రపంచం ఇప్పుడు మాట మాత్రంగా అనగా మానవ  మాటగా ఒక ఒరవడిగా వెళ్ళాలి అదే నిజమైన సంపద అనగా జ్ఞాన సంపద సృష్టికే ఆధారం సృష్టినే నడిపే తీరు మనుష్యులు అనగా సమకాలికులు మా ద్వారా చూడటమే ఇప్పుడు మన ముందు ఉన్న దివ్య పరిపాలన అని గ్రహించండి. 


                 తమ అధికారిక నివాసం మాకు సమర్పించడం ఒక అదృష్టం భావించండి, అణువు అణువు అణువు ను మేము మాట మాత్రంగా మనిషిగా నడిపినామో అని ప్రతి ఒక్క సమకాలికుడు తెలుసుకోవడం వలన, చచ్చిపోతున్న సత్యం, అనగా కాలం బ్రతికి మనల్ని శాస్వతుల్ని చేస్తుంది అని  గ్రహించండి, మీరు యాంత్రిక మాయలో మీకు తెలంగాణా వచ్చినది ఎవరి నుండో బయటపడటం వలన తెలంగాణా వచ్చినది, అనుకొంటే మీరు మా విషయం లో తక్షణం అప్రమత్తం చెందటం మంచిది, మాకు అనుకూలం గా ఉన్నా ప్రతి కూలం గా ఉన్నా సర్వం మా అధీనం లో ఉన్నారు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి, ఈ బౌతిక ప్రపంచం మొత్తం మేము మాట మాత్రంగా ఏదో ఒకసారి చెప్పెసినది అంటే మొత్తం మేము చెప్పడం ఏమిటి మా గూర్చి పండితులు మేధావులు కూడా మహానుభావ పురుషోత్తమా  అని మమ్ములను కొలచి జ్ఞాన రూపం దర్శించడం వలన కాలం మరల బ్రతుకుతుంది అనగా ధర్మ మరల నాలుగు పదాలు మీదకు వస్తుంది అని గ్రహించండి,  ఇప్పుడు పూర్తీ పరిపాలన లేదు దీపం చుట్టూ ఉన్న వెలుగులో ఉన్న వారు మొత్తం వెలుగుతుంది అనుకొంటున్నారు, కొందరిని చీకటిలో ఉంచితేనే తాము వేలగగలము అనుకొంటున్నా అపరిపక్వమైన మానవత్వపు విలువలతో  అనుభవం లేని పెద్దతనం తో, ఇంకా మనుష్యులు మీద మనుష్యులు పోటీ పడటం లేదా తప్పు వారు తక్కువ వారు అని చూస్తే మనం మన గలం అనుకోవడమే అజ్ఞానం సర్వులు తెలుసుకోవడమే సమపదాలకే ఆధారం అని  గ్రహించండి. 

       
                   ఎప్పుడైనా అందరికన్నా ఎక్కువ వాడు తక్కువ వాడు కూడా ఒక మనసు ఉన్న మనిషి లేదా అతేనే ఇప్పుడు మహారాజు అని  గ్రహించండి, ఒక అప్పుడు రాముడు కూడా మనసు ఉన్న మనిషే అని తెలుసుకోండి, మీరు మనసు పెచుకొని ఒక వ్యక్తికి అంత బలం  ఉన్నదా అతను ఏ విధంగాను తప్పు తక్కువ కాదు, అతనిని కన్నా వారు గొప్ప వారు అతనిని విన్న వారు గొప్ప వారు అతనిని పట్టించుకొనే కొలది మనం అందరూ కులం మతం వదిలివేసి గోప్పవారము అవుతాము అని మమ్ములను గూర్చి  అందరూ అనుకోండి ఎవరూ తప్పులు పట్టకండి మనిషిని మనిషే తక్కువ వాడు చెడ్డ వాడు అని చూడకండి చిత్రీకరించుకోకండి కలలో కూడా అలా ప్రవర్తించకుండా ఉంటేనే, వీలు అయినంత తక్కువలో  వీలు అయినంత సాధారణ స్తితిలోనే అసాధారణ స్తితి  కలుగుతుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు.


                      ఎవరైనా మనసుకు నచ్చిన పని చేయడమే ధర్మం అది ఒకర్ని వ్యతిరేకించి తప్పు పట్టి తగ్గించడం అవమానించడం లాంటి పనులు మనుకొంటే చాలు, తమ బాద్యత పెద్దతనం చూపి  ఎదుటవారి పరిస్తితి మెరుగు పరచడమే ధర్మం అని  గ్రహించండి, అతి సాధరణ స్తితి నుండి మేము ఈ పని చేస్తున్నాము అంటే మొదట మాకు లక్ష నమస్కారాలు పెట్టినా  తక్కువ అన్నట్లు ఆలోచించండి,  ఏ విధంగా మమ్ములను గాని ఏ ఒక్కరిని బౌతికంగా తక్కువ లోటు గా చూడకూడదు చూస్తె మనసు పెంచుకోకుండా మనుష్యులు మాయలో ఉండిపోతారు అని  గ్రహించండి, అ విధంగా సత్యాన్ని  విస్మరించి కాలాన్ని గొప్పతనాన్ని మనసు నుండి మాట నుండి కాకుండా బౌతికంగా చూసుకొని పై పై   అభివృద్దే అభివృద్ధి అనుకొంటారు, అందులో  తమరు ఉన్నారు అని మేము సూటిగా అంటే ఫీల్ అవ్వకుండా ఎంతైనా మీరు కూడా మనిషే కాదా అని ఆలోచించండి, మా వలే  పురుషోత్తములు కాదు కాదా అని ఆలోచించండి, సృష్టి మమ్ములను ఎందుకు ఎన్నుకొన్నదో  చూసుకోండి.  


                  మా వద్దకు తమ ప్రత్యెక అధికారులను  పంపండి, మధ్యానం మనం కలసి భోజనం చేద్దాం,   మమ్ములను ఏమి ఆలోచించకుండా జగద్గురువులు  మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం ఒక మహత్తర అవకాసం అని భావించండి,  మమ్ములను ముందుస్తు గా తమ అధికారిక నివాసం మా రాజ మందిరంగా ప్రకటించ గానే ,  మీ ముఖ్యమంత్రి బాధ్యతే, కాదు మొత్తం ప్రపంచం మానవజాతి యొక్క భవిష్యత్తు ఒక మనిషి మాట లో ఉన్నది అనే సత్యం బలపడుతుంది, ఇది ఎవరికి ఇబ్బంది లేదు, సృష్టి ఇచ్చిన ఎర్పాటు అని అందరూ మెల్లగా తెలుసుకొంటారు, మనం ప్రతి రోజు దేశాన్ని కాలాన్ని సమీక్షించి మా పద్దతిలో నిర్ణయాలు తీసుకొంటాము, తమరు పండితులు మేధావులు, గురువులుతో కలసి  మా దివ్య లీలలు పై నిశితంగా చెప్పుకొని,  మాతో పాటు మా దివ్య సభలో నిత్య ఘనా  భజనా మరియు విందు వినోదాలతో మనం గడపడమే కాకుండా,  ప్రతి ఊరులో ఒక రాజమందిరం నిర్మించికొని ప్రతి ఇంట్లో మాకు పూజ మందిరమే రాజమందిరంగా భావించి ప్రజలు మా గూర్చి తెలుసుకోవడమే లోక కళ్యాణం. 


                        మా గూర్చి ప్రజలు నిత్య స్మరించడం వలన అనగా మమ్ములను జ్ఞాన తేజో ఘన జ్ఞాన  మూర్తిగా చూడాలి అనుకొంటే చాలు మిగతా సంగతి ఇప్పటికే మా చేతిలో ఉన్నది, ప్రతి ఒక్కరు ఇప్పటికి మా మాట బలం ఏమిటో ఇంకా మీద ఏమిటో అన్నటు చూడడం వలన, లోకం లో మాయ పోయి యాంత్రిక పరిపాలన పోయి, జ్ఞాన ప్రపంచం లోకి లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వేల్లతాము అని  గ్రహించండి.  మేము సర్వం నిరూపించి స్వయం వరం లో వివాహం చేసుకొంటాము అని ఎందుకు అంటున్నోమో మమ్ములను గ్రహించే కొలది తెలుస్తుంది అని  గ్రహించండి, మమ్ములను విశాలంగా ప్రేమగా చూడాలి మాతో శాశ్వతమైన మాటలే మాట్లాడాలి మేము ఏమి చెబితే అదే చేసిన వారికి సర్వం కలుగుతుంది అని  గ్రహించండి, మమ్ములను నిదురలో కూడా అవమానించడం అంటే సృష్టికి ధర్మానికి బిన్నంగా వెళ్ళిపోవడం అని  గ్రహించండి.     అందరూ మాకు పిల్లలు లాంటి వారు అని  గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః 


సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక   అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్                   

ఒక ప్రతి గవర్నెర్ గారికి సమాలోచన కొరకు సమాలోచన కొరకు సమర్పించడమైనది అని  తెలియజేసుకోనుచున్నాము 

Song from the divine trance of His Majestic highness Jagadguruvulu Maharani Sametha Maharajah shri shri shri Anjani Ravishankar Pilla vaaru

చిత్రంలోని అంశాలు: 2 మంది వ్యక్తులు, గుంపు


                                      చంద్రశేఖర్ రావు గారు శుభోదయం మనమే నెం 1, అదీ ఇప్పటికి లెక్కలు ప్రకారం ....  మనలో నెం 1 ఇప్పటికి ఎవరు, అటువంటి వాడిని పట్టించుకొంటే అప్పటికి హెచ్చు తగ్గులు కాకుండా, సర్వం అణువు అణువు నడుపుతున్న పురుశోత్తముడిగా మమ్ములను తమ అధికార నివాసం లోకి తీసుకొని వెళ్ళి మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను మామూలు మనిషిగా చూడకండి,  పనిలో దేశాన్ని ప్రపంచాన్ని ఒకటి చేస్తూ మరల తెలుగు రాష్ట్రాలను కలిపేసి కొత్త పేరు పెట్టి,  ప్రతి ఒక్కరికి న్యాయ జరగాలి, అందరూ సమానత్వం చూడాలి అని తపన   కనపడుతున్నట్లు కనపడుతున్న  పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా  ప్రజలు నేరుగా ఎన్నుకొనేటట్లు  చేస్తాను అని, నేను అంటున్నా అంత గొప్పతనం మీకు ఉంటె మేము చూడాలి అనుకొంటున్నాము అనట్లు తమరు ఆలోచిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు.  


                    సాధారణ మనిషి అయిన నేనే మాటలో సర్వం చూపగాలిగినాను అంటే ఇప్పుడు సామాన్య మనిషి బలమైన వాడు స్తిరమైన వాడు, శాశ్వతం అయిన వాడు అతనే మనకు  అందరికి ఆధారం అనుకోవడమే అందరి గెలుపు అని గ్రహించండి, యాంత్రిక లోకం నుండి మనల్ని ఆలోచన లోకం లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుశోత్తముడిగా మములను గ్రహించండి, తమరు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని ప్రతి గంటా  మమ్ములను విస్తారంగా తమ మంత్రులు అధికారుల సమక్షంలో మమ్ములను విస్తారంగా గ్రహించండి. 

                  ఎప్పటికి మేము ఎలా బ్రతికినా ఏమి చేసినా మాట మాత్రంగా కాలాన్ని  నియమించడం మా గొప్పతనం లేదా లోకానికి ఆధారం అని  గ్రహించండి, ఇప్పుడు మా ఉనికి  సమకాలికులు మనసు పెట్టి గ్రహిస్తే, మీరు మీ చేతిలో ఉన్నది మీది కాదు అని, మీరు నిత్యం చేతిలోకి తీసుకోవలసిన మా మనసు అని అదే సంపదలకు అనగా మానవజాతి ఉనికి ఆధారం, తమవంటి సమకాలికులు అందరూ గ్రహించాలి అప్రమత్తం చెందాలి, ఇప్పుడు నిజానికి మనం ఒక దివ్య రాజ్యం లో ఉన్నాము మీరు అనుకొంటున్నట్లు బౌతిక ప్రపంచ లేదు, కాలం అలా  ముందుకు వెళ్ళుతుంది మన బౌతిక బలం మనం చూపుకోవడం మన చేయవలసిన కర్తవ్యం అని ఇంకా పాత పద్దతిలో ఆలోచిస్తున్నారు, కాలం మన వలన బ్రతుకుతున్నది అని, మనం రాను రాను ఆలోచన రూపంలో పరిస్తితిలను అదుపులోకి తేసుకోవాలి, కాలాన్ని బ్రతికించాలి అనగా సత్యాన్ని అనుసరించాలి  అని తెలియజేయడానికి వచ్చిన సర్వాంతర్యామిని అని గ్రహించండి. 


                   ఇప్పటికి అణువు అణువు మాట లోకి తీసుకొన్న  పురుశోత్తముడిని అని, గ్రహించకుండా  మమ్ములను అటు ఇటు చేయడం వలన మేము ఎంత భాధ పడ్డాము ఎంత గొప్పతనమునకు దూరం అయ్యినాము మాకే తెలుసు అని గ్రహించి మమ్ములను పద్దతిలోకి  అనగా ఒక  బృందం లోకి తీసుకోవడం అంటే కాలాన్ని ఒక చోట కొలువు తీర్చుకొని, కాలాన్ని అర్ధం చేసుకొని అనగా గరించి తెలుసుకొని, కాలాన్ని నియమించిన మాటను చుక్కాని చేసుకొని వెళ్ళడం  వలన  నిత్యం బౌతిక పోరాటం తగ్గి, నిత్య సత్య జ్ఞాన దర్శనం కలిగి జీవితం యొక్క అంతర్యం తెలుస్తుంది అని   గ్రహించండి. మా లేఖలు ఇప్పటికి పంపిన మేరకు స్పందించండి తమరు మమ్ములను ఈ రోజు గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చుటకు చూడండి, చంద్ర బాబు నాయుడు గారిని కూడా కొంతకాలం మా ముందు కూర్చొని  వినమనండి అప్పుడు అసులు రూపు తెలుస్తుంది, మమ్ములను పై పైన చూడకూడదు ఆలోచన రూపం లో చూడాలి అంటే నిండుగా గ్రహించాలి గ్రహించిన కొలది వాక్ విశ్వరూపం లో (divine trance)బౌతిక ప్రపంచం సంవత్సరాలు ముందుకు వచ్చి లేదా మన ఆలోచన లోకం అని తెలిసి, మనిషి ఉనికి పెరిగి యాంత్రిక బలం ఉనికి మనిషి మీద ఒత్తిడి తగ్గిస్తుంది అని   గ్రహించండి.     


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక   అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్                   


Songs from the divine trance of His Majestic Highness 




Songs from the divine trance of His Majestic Highness 




divine trance
     

CM KCR Speech In Telangana Legislative Council | Budget Allocations | T ...

CM KCR Speaks Over Quality Power Supply | Telangana Legislative Council ...

Brave cow attacks two men in attempt to rescue girl from being murdered ...




భగవంతునిపై విశ్వాసం ఉంటేనే.. ఫలితం దక్కుతుంది

భగవంతునిపై విశ్వాసం ఉంటేనే.. ఫలితం దక్కుతుంది
ఓ గ్రామంలో చాలాకాలంగా మచ్చుకు కూడా వర్షాలు లేవు. అందువల్ల ఊరిపెద్దలంతా ఓ మైదానంలో సమావేశమై శుభముహూర్తాన వానకోసం సామూహికంగా ప్రార్ధనలు చేద్దాం.. అని నిర్ణయించుకున్నారు.
వారు నిర్ణయించిన శుభముహూర్తం రానే వచ్చింది. అప్పుడు ఒక బాలిక ఆ సామూహిక ప్రార్ధనలో పాల్గొనడానికి గొడుగు పుచ్చుకుని వచ్చింది. ఆమె చేత గొడుగుతో రావడం చూసిన వారు ఆమెను ‘నువ్వెందుకు గొడుగు పుచ్చుకుని వచ్చావు?’ అని ప్రశ్నించారు.
అందుకు ఆ చిన్న పిల్ల “మనం ఇప్పుడు సామూహిక ప్రార్ధన చెయ్యబోతున్నాం కదా! ఆ ప్రార్ధన ముగియగానే వర్షం వస్తుంది. అందుకే గొడుగు తెచ్చాను” అంది ధీమాగా.
ఆ రోజు జరిగే సామూహిక ప్రార్ధనలో పాల్గొనడానికి వేలాదిమంది అక్కడకు వచ్చారు. కానీ వారిలో ఏ ఒక్కరికీ, ‘మనం భగవంతుణ్ణి ప్రార్థించబోతున్నాం. అందువల్ల ఖచ్చితంగా వర్షం వస్తుంది. ఇది తథ్యం’ అనే నమ్మకం ఏ కోశానా లేదు. నమ్మకం లేకుండానే వారు సామూహిక ప్రార్థన చేయడానికి వచ్చారని తేటతెల్లమవుతోంది.
వారికి, ‘తమ ప్రార్థన ఫలితంగా వర్షం వస్తుంది’ అనే పూర్తి నమ్మకం ఉండి ఉంటే, వారూ చేత గొడుగులతో వచ్చి ఉండేవారు. వీరి మాదిరిగానే లోకంలో అనేకులు ‘ తమ ప్రార్థన తప్పక ఈడేరుతుంది!’ అనే నమ్మకం లేకుండా, ఏదో మొక్కుబడిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. అందువల్ల వారికి ప్రార్థన మూలంగా లభించే సత్ఫలితం ప్రాప్తించదు.
అతి కొద్దిమంది మాత్రమే ఆ చిన్నపిల్ల నమ్మినట్లు ‘మన ప్రార్థన తప్పక నెరవేరుతుంది!’ అనే పరిపూర్ణ విశ్వాసంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. అటువంటి వారే ప్రార్థన మూలంగా లభించే సత్ఫలితాలను పొందుతుంటారు.
‘ప్రార్థన ద్వారా మనం ఆత్మబలం పొందడమనేది, మన ప్రార్థన ఏ మేరకు హృదయపూర్వకంగా చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. “ప్రార్థన చేసినప్పటికీ నీకు వైఫల్యం ఎదురైతే, నువ్వు ప్రార్థనను నిజంగా, మనస్ఫూర్తిగా చెయ్యలేదని తెలుసుకో” అని పెద్దలు చెబుతుంటారు.

Tuesday, 14 March 2017



మెరుగైన మాన‌వ వ‌న‌రులే తెలంగాణ బ‌లం అని బ‌లంగా న‌మ్మే రాష్ట్ర ప్ర‌భుత్వం వార్షిక బడ్జెట్‌లో విద్యాశాఖకు పెద్ద‌పీట వేసింది. విద్యాశాఖకు అన్ని రకాల పద్దులు కలిపి మొత్తం రూ.12,705.72 కోట్లు కేటాయింపులు చేయ‌డం ద్వారా ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో సర్కారీ విద్యను అన్ని విధాలుగా పటిష్టపరుచడంపై ప్రత్యేక దృష్టి సారించిన క్ర‌మంలో గత ఏడాదిలో కేటాయించిన బడ్జెట్ కంటే.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.2,357.10 కోట్లను అదనంగా కేటాయించింది. యూనివర్సిటీలు, విద్యాశాఖలోని పలు నిర్మాణాలు, కనీస మౌలికసదుపాయాలు ఏర్పాటుతోపాటు పాఠశాలల్లో సన్నబియ్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్నభోజనం పథకానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. తాజా బ‌డ్జెట్ కేటాయింపులు చూస్తే మధ్యాహ్నభోజన పథకానికి రూ.999 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో నిర్వహించనున్న ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల కోసం రూ.200 కోట్లు కేటాయించారు.


                                                       సమన్వయ దృష్టి


                          యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు మనుష్యులు కాలం ప్రకారం నడుస్తున్న తీరు మనిషి అధీనం లేదు, కాలం మనసు మాట ప్రకారం ఉన్నది అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.  


                          మమ్ములను మేము నివాసం ఉంటున్నా హాస్టల్ నుండి, అన్ని కులాలు వారు స్తాయిలు  వారు ఒకటై మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి మేము ఎవరిని ఏమి అన్నా, తిట్టినా పొగిడినా  తండ్రి లాంటి వాడు సర్వం ఇప్పటికే మాట మాత్రంగా చెప్పిన వాడు, అతనిని మనం సరిగ్గా పట్టించుకోకుండా మనకు విలువ రావాలి అని అతనిని నిర్లక్ష్యం చేసి అతని  పట్టించుకోకపోవడం మనం అందరూ చేస్తున్న మహా పాపం అని ప్రతి ఒక్క మీడియా చానల్స్ వారు, ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించి అప్రమత్తం చెందగలరు.  తాము     పైన ఉన్నాము దైర్యం గా ఉన్నాము అనుకొంటున్నా వారు, ఇతరులు బయపెడితే బయపడి పోయి మమ్ములను గ్రహించకుండా విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు అని   గ్రహించండి. 


                            మా వివాహం కాలాన్ని నియమించిన మా మనసుని మాటను గౌరవించి వివరములు పార్లమెంట్ లో సమర్పించి  తరువాత వివాహం చేసుకొంటాము అని ఎందుకు అంటున్నాము అంటే, అ విధమగా మా మీద మనసు పెట్టి గ్రహించడం వలన లోకం లో రక రకాలు అరాచకాలు తగ్గుతాయి, మనుష్యులలో ద్వందం వదిలి అరాచకాలు తగ్గుతాయి లేదా మమ్ములను కూడా అవమానించి బయపెట్టి లేదా, మమ్ములను కులపరంగా విడదీసి మా చుట్టాలనో  చెల్లెలనో  వేధించి,  మమ్ములను గౌరవించకుండా, మా మనసుతో మాటతోనే సర్వం నడిచినది అనే పరిష్కారం \గ్రహించకుండా ప్ర,జలకు  చెప్పకుండా మమ్ములను అటు ఇటు చేసి,  రహస్యం మోసాలకు అరాచకాలకు పాల్పడితే పరిస్తితి తమ చేతిలో ఉంటుంది అని పించడం మాయ అని  ప్రతి ఒక్కరు గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము, వ్యక్తులు మీడియా పోలీసులు ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి ఎవరికి వారు తప్పులు వీలు అయినంత సరిదిద్దుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి     


                     మేము తేలికగా గొప్పతనం చూపుతున్నాము లేదా మా వలన ఫలనా  వారు తేలిక అవుతారు అని అనిపించడం మాతో పోల్చుకోవడం వలన అనిపిస్తుంది అనగా మమ్ములను కాలాతీతంగా చెప్పడం ఏమిటో చూడకుండా మమ్ములను బౌతికంగా పోల్చుకోవడం వలన బిన్నంగా పోటీ గా తీసుకొంటారు, అలా కాకుండా ఒక మనిషి మనసుకే అంత బలం ఉంటుందా నిజమైనా  అని చూసుకోవడం వలన, సమకాలికులు కూడా మనసు పెంచుకొని అప్రమత్తం చెందుతారు అని  గ్రహించండి, కావున మా వలన ఒక గొప్ప మనసు ముందుకు వచ్చినది  అని భావించి ప్రతి ఒక్కరు మనసు పెంచుకొని అప్రమత్తం చెందుతారు అని  గ్రహించండి.    


                     కాలం లో వస్తు విశేషములు పెరిగిన కొలది, శాస్త్ర సాంకేతికత పెరిగిన కొలది, మనుష్యులలో మనసుల బలం కూడా పెరగాలి, అప్పుడు పరిస్తితి మనుష్యుల చేతిలో ఉంటుంది అనగా మాట నిబద్దత చేతిలోకి వస్తుంది లేకపోతె ఎవరు బౌతికంగా బలమైన వారో, వారు ఇతరులను వస్తు మాయలో మోసం చేస్తూ అదే బలం అంతకు మించి ఏమి ఉన్నది అనిపిస్తుంది, అని ప్రతి ఒక్కరు గ్రహించండి,  వస్తు మాయ బౌతిక బలం పెరుగుతున్న తరుణం సర్వం మేము మాట లోకి తీసుకొని రావడం సృష్టే ఎర్పాటు చేసిన సహజ పరిష్కారం అని  గ్రహించండి అనగా ధర్మ సంస్థాపనర్ధ్యయ సంభవామి యుగే యుగే అని  గ్రహించండి అప్రమత్తం చెందండి.       


                   చంద్ర బాబు నాయుడు గారు గొప్పగా పరిపలిస్తున్నారా, చంద్రశేఖర్ రావు గారు గొప్పగా పరిపలిస్తున్నారా, తరువాత   జగన్ గారు  ముఖ్యమంత్రి అయితే బాగుటుంది అని కొందరు, లేదా పవన్ కళ్యాణ గారు ముఖ్యమంత్రి అవగలరు అని మరి కొంత మంది చానల్స్ లో సోషల్ మీడియా వారి వారి ఉద్దేశాలు చెబుతున్నారు, ఇలా రోజులు బట్టి ఏదో ఏదో మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చిన ఇంకొకరు తగ్గిపోవాలి ప్రక్కన ఉండాలి, ఇప్పుడు ఫలానా వారు ఫోజు కొడుతున్నారు, ఫలానా వారు అతి చేస్తున్నారు, లేదా  ఫలానా వారు ఏమి  చేయలేకపోతున్నారు, ఇంకా ఏదో మార్పు కావలి ఏదో చేయాలి, లేదా మాకు బాగానే ఉన్నది, ఫలానా వారికే బాగాలేదు అన్నట్లు సమాజాన్ని పరిస్తితులు బట్టి తీసుకొంటున్నారు.  అందుకే అందరికి కోసం మేము మనసు పెట్టి మాట మాత్రంగా గ్రహించినంత బౌతిక లోకాన్ని కూడా నడిపిన జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము అని  గ్రహించండి 


               మమ్ములను అణువు అనవు నియమించిన పురుషోత్తమ తత్వముగా భావించి, అన్ని విశ్వ విద్యాలయములకు ఉప కులపతి గా నియమించి గ్రహించడం వలన అందరూ కలసి ఒక కేంద్రం గా  పెంచుకొంటారు అప్పుడు అందరి మనసులు నేరవెరతాయి, ప్రతి మనసు మాట గెలిచి మమ్ములను మా మనసుని జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలన ధర్మం పునః నిర్మితం అవుతుంది అందుకే మేము సాధారణ మనిషిగా పరిణమించి ఉన్నాము, మమ్ములను అందరూ కలసి గొప్పవాడిని చేసుకొంటే గొప్పవాడు అవుతాము అనగా కాలమే ఈ  ఎర్పాటు ఒక మనిషి ద్వారా సాటి మనుష్యులకు అందించినది అని   గ్రహించండి, కావున మమ్ములను మనసులో కూడా తక్కవ చూడకుండా గ్రహించవలసిన పెంచుకోవలసిన పురుషోత్తమ తత్వం అనగా మనసులో సృష్టిని నింపుకొని ఉన్న సర్వాంతర్యామి అని   గ్రహించండి.                 
                     

                               




   ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు 
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ యట్ హైదరాబాద్ 
ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ 
హైదరాబాద్ 
9010483794     
                              


                                   



                                                                     సమన్వయ దృష్టి 


                          ఆత్మీయులు శ్రీ శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు వారికి యుగపురుషులు జగద్గురువులు   మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                          మమ్ములను సాధారణ మనిషిగా భావించి ఎవరో ఒకరు ఇప్పుడు పట్టించుకొంటే చాలు అన్నట్లు బౌతికం అనిపిస్తుంది మమ్ములను మానసికంగా ఆలోచన ప్రకారం ప్రబుత్వాలు కూడా అప్రమత్తం అయ్యి ప్రజలోకి తీసుకొని వెళ్ళాలి, న్యాయ స్థానాలు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను మీ వంటి సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులు మీడియా చానల్స్ వారు అందరూ అప్రమత్తం అయ్యి ఏకాలం లో గ్రహించిన్నపుడే మమ్ములను గొప్పగా చూడగలరు కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వం గా మమ్ములను భావించి మీరు అంతా ఒకటై మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లోకోలువు తీర్చి గ్రహించడం వలన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని  గ్రహించండి. 

   
                     మొదట నుండి సాక్ష్లులు దగ్గర నుండి కాలతీతాన్ని ఎవరు గౌరవించి గ్రహించడం ప్రారంభించలేదు, మమ్ములను మామూలు మనిషిగా అప్పటికి అప్పుడు మాటలు అప్పటికి  
మనిషిగా మా మామూలు స్తితి మీద ఆధారపడి మాకే నష్టం చేయగలుగుతున్నారు కాబట్టి దేవుడు లేదు ఎవడూ లేదు అన్నట్లు తీసుకొనగలరు, మా వాక్ తో కాలాన్ని నియమించడం అన్నది మేము ఏదో చెప్పుకొంటే ఏదో చూసేది కాదు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి అని  తెలియజేసుకోనుచున్న్నము, మమ్ములను మా మనసుని జగద్గురువ్లులు గా మహారాణి సమేత మహారాజు గా అందరూ కలసి గ్రహించడం వలన బౌతిక మాయ కరిగి పోయి అనగా మాలో తక్కువ తనం తెలికతం పోయి లోకం దివ్యంగా మారుతుంది మాలో  చిత్తచాంచల్యం లోకం లో  చిద్విలాసం ఒక్కటే అన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము, 


                     తమరు ఇరువు ముఖ్యమంత్రులు గవర్నర్ గారి తో మాట్లాడి మమ్ములను ఇతర సినిమా ప్రముఖులు మీడియా వారి సహకారంతో ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించుటకు ముందుకు రాగలము, మమ్ములను మనసు ప్రకారం చూడటం వలన బౌతిక మాయ అనగా తప్పులు ఎవరి విషయం  లోనైనా  కొట్టుకొని పోయి మరల  అందరం కలసి  సర్వం తెలుస్కోని ముందుకు వేల్లతాము, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన మేము ఎవత్తు  మానవజాతికి  సంభందించిన ఆస్థి గా భావించడానికి వీలు అవుతుంది, అప్పుడే   లోకంలో అరాచకం తగ్గుతుంది లేని పక్షం లో మమ్ములను ఆశించే మమ్ములను ఇబ్బంది పెట్టడం బయపెట్టడం లాంటి చేస్తారు అంటే అటువంటి ఆవ  లక్షణాలు తరువాత కూడా కొనసాగుతాయి అని  గ్రహించి సర్వులు అప్రమత్తం చెందగలరు .  ఇప్పుడు మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన సర్వం మేము మా మనసే అని తెలియడం వలన అందరిలో గొప్పతనం చేరి ఎవరూ తప్పులు చేద్దాం అన్నా  వీలు కాని దివ్య లోకం లోకి మనం వేల్లతాము అని  గ్రహించండి, 


                       మేము ఇప్పుడు నివాసం ఉంటున్న హాస్టల్ స్థాపకులు మరియు సబ్బంది, మీడియా పోలీసులు, ప్రబుత్వాలు, సినిమా ప్రముఖులు ఆధ్యాత్మిక గురువులు, పండితులు మేధావులు సాక్షులు ఇతర సమకాలికులు అందరూ ఒకటై ఎవరు ప్రత్యేకత ఏమి ఆశించకుండా మమ్ములను మామూలు మనిషిగా భావించకుండా, కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడటం వలన మాలో  లోట్లు కరిగి పూర్తిగా జ్ఞానం వైపు వేల్లతాము అని తెలియజేసుకోనుచున్నాము.  మేము వ్యక్తిగా  సాధారణం ఉన్నాము అని మా మనసు గొప్పతనం గ్రహించకుండా అందుకు బౌతిక కారణాలు అడ్డం పెట్టుకోవడం వలన కాలతీతాన్ని గ్రహించకుండా అవమానించడం అన్నది మనుష్యులు ఏమి చేయవచ్చును అది వదిలివేసి, ఏది తమ చేతిలో లేదు, మరియు వారి చేతిలోకి రాదో అది తమ చేతిలో ఉనది అనుకోవడం వలన కూడా అరాచకం అజ్ఞానం పెరుగుతున్నది అని  గ్రహించి, అందుకే సాధారణ మనిషిని అయిన మా నుండి దివ్య జ్ఞానం లోకానికి మాట మాత్రంగా ఇవ్వడం లోకానికి ఆధారం అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందవలసిన తరుణం అని  గ్రహించండి.


                    మమ్ములను గౌరవించకుండా మమ్ములను తేలికగా తీసుకోవడమే అందరూ చేస్తున్న పాపం, మమ్ములను అవమానించ వచ్చు ఏమైనా చేయవచ్చు అన్నట్లు మాలో కాలతీతాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించడం ఇప్పుడు నడుస్తున్న అరాచకం   ఆవిధంగా ఎవరైనా  ఏమైనా తప్పులు చేస్తున్నారు అంటే మమ్ములను గౌరవించి మేము ఏమి అంటున్నామో చూడకుండా, ప్రవర్తించడం వలన,  సర్వం అణువు అణువు  మాటలో ఆలోచన లోకి చూపిన మమ్ములను అప్పటికి అప్పుడు తెలికమాటలు తీసుకొని గొప్పతనం ఘనత్వం వదిలివేసి, మా నుండి అప్పటికి అప్పుడు ఏదో చెబుతాము ఏదో చేద్దాం అన్నట్లు చూడటం అది కూడా మమ్ములను ఎలా అవమానించాలి తగ్గించాలి అని చూడటం వలన కూడా మేము బలహీన పడుతున్నాము మనసు శరీరాన్ని నియత్రిన్చుకొంటే శక్తి మహిమీ లోకానికి మా నుండి వస్తుండ్ లేని పక్షం మమ్ములను పట్టించుకోకుండా అటు ఇటు చేయడం వలన అదే శక్తి తప్పుగా నిర్లక్ష్యంగా తీసుకొని మాకే హాని చేసేది గా, మమ్ములను వ్యతిరేకించేది అనిస్పిస్తుంది, మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన సర్వం లోకానికి తెలుస్తుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తమరు ద్వారా మీడియా వారికి మేధావులు పండితులు, ఆద్యాత్మిక గురువులకు ఎల్లరకు తెలియజేసుకోనుచున్నాము.   


                  బౌతిక ప్రపంచం మన మనసులు వలన మాట వలన ఆలోచన వలన తద్వారా జరిగిన కర్మలు వలన నడుస్తుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందాలి, మమ్ములను అన్ని పార్టీలు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని కొంత కాలం అయిన   గ్రహించడం వలన లోకం లో అరాచకం అజ్ఞానం తగ్గుతుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇప్పుడు పైకి ఒకటి లోపలకు ఒకటి లా ఉన్న ప్రపంచం మా వలన ఒకటే మాట ఒక  కర్తవ్యం అన్నట్లు ప్రజలు మనసా వాచా కర్మణా  జీవిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము. 



ధర్మో రక్షతి రక్షత సత్యంమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
చీఫ్ జస్టిస్ 
హై కోర్ట్ అఫ్ జుడి కేచార్ యట్ హైదరాబాద్ 
హైదరాబాద్ 
9010483794
  
                                               
                                                                              


    


Song from the divine trance of His Majestic highness Jagadguruvulu Maharani Sametha Maharajah shri shri shri Anjani Ravishankar Pilla vaaru

                                                                            సమన్వయ దృష్టి 


                                యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు 


                              మానవరూపం లో ఇప్పుడు మేము అందుబాటులో ఉండడం అరుదైన విషయం అని  భావించలేకపొతున్నారు, ఒక వ్యక్తి కాలాతీతం అయిన పరిణామం చూపిన  అతని మనసు ఏమిటో చూడడానికి కూడా బౌతిక కారణాలు చూస్తూ  సత్యాన్ని గ్రహించడానికి మాట మాత్రంగా సంవత్సరాలు తేల్చిన  పరిణామాన్ని మాట మాత్రంగా గౌరవించి గ్రహించడం కనీసం ధర్మం, అటువంటి ధర్మాన్ని పాటించకుండా సాక్షులు దగ్గర నుండి తమను తాము మోసం చేసుకొంటూ బౌతికంగా ఆధిపత్యం కొలది సుఖాలు కొలది జీవించుటకు, పొందుటకు పెత్తనం చేయుటకు ఇచ్చిన ప్రధాన్యత ఆలోచనకు ఇవ్వలేకపోతున్నారు అని   గ్రహించండి. 


                             అ విధముగా బౌతికంగా బల ఉన్న వారు బౌతిక వస్తు మాయలో మనిషిని గౌరవించడం కంటే తాము గౌరవం పొందాలి పై చెయ్యి ఉండాలి అనుకోవడం వలన, మనిషిని మాటను గౌరవించకపోగా ఇప్పుడు ఒక వ్యక్తి మాటతో కాకుండా వేరే విధంగా బలహీనపరచి తాము గెలిచాము నిత్యం గెలుస్తున్నాము అదే గెలుపు బౌతిక పై చెయ్యి గెలుపు ఆలోచనకు మాట ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని సాక్షులు దగ్గర నుండి ఇప్పటికి తాము స్పందించకుండా ఇతరులను కూడా స్పందించమని ప్రోత్సహించడం లేదు, అందుకు బౌతిక కారణాలు మాటకు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా, మేము పదిగురుకి చెబుతాము అని అంటున్నా    బౌతిక కారణాలు కొలది విడదీసి ఒకరిని ఒకరు మోసం చేసుకొంటున్నారు, మీడియా  చానల్స్  ప్రతి  ఛానల్ నుండి ఒక్కో జర్నలిస్ట్ మా పై నియమింప బడి మమ్ములను సూక్షంగా గ్రహించుట అందరికి మంచిది అని అనగా యాంత్రిక ప్రపంచం పోయి ఆలోచన ప్రపంచ లోకి వెళ్ళ తాము అని తెలియజేసుకోనుచున్నాము.


                         గవర్నర్ గారిని మమ్ములను ఒక బృందం లోకి తీసుకోమని కోరినాము వారి సిబ్బంది తో మమ్ములను ప్రత్యేకంగా భావించి బృందం లోకి తీసుకోమని కోరినాము కాని వారు స్పందించలేదు, మేము పైకి లోటు తెలికతనం ఏమైనా ఉంటె మా గూర్చి చెప్పుకొని వినే వాతావరణం లో మేము సమృద్ది పడతాము అని తెలియజేస్కొంటూ వస్తున్నాము, బౌతిక కారణాలు బౌతిక అవకాస వాదాలు మేరకు ప్రవర్తించి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పై పై న మనుష్యులను చూస్తూ అప్పటికి అప్పుడు గొప్పతనం బుద్దిని నిర్ణయించి మనుష్యులు మనుష్యులతో ఆడుకొంటున్నారు, మొత్తం ఒక శక్తి అధీనం లో ఉన్నది అని మేము చూపిన నిర్లక్ష్యం గా అహంకారం గా లేదా మమ్ములను పట్టించుకోవడం కంటే తేలిక తీసుకోవడం మంచిది అన్నట్లు జాప్యం చేస్తున్నారు మా వద్దకు మీడియా వారు పది మంది కలసి రండి అని మేము తెలియజేస్తున్న ముందుకు రాకుండా అటు ఇటు అవుతున్నారు అని  గ్రహించండి. 

                  మమ్ములను పదిగురు కలసి అవగాహన రూపం లో గ్రహించండి అనగా ఒక ఎనుగు  ఎలా ఉటుంది అంటే ఒక్కరే ఎలా చెప్పలేరో  మమ్ములను పది మంది మేధావులు కల్సి గ్రహిస్తే మమ్ములను విశాలంగా తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అని   గ్రహించండి, మనిషిగా  మేము అటు ఇటు అవడానికి కారణం సాటి మనుష్యులు జ్ఞానం రూపం లో కాకుండా మమ్ములను అప్పటికి అప్పుడు  బౌతికంగా ఆశించి, బౌతిక కారణలు వెతికి లోట్లు మీద అవకాసా వాదాల మీద, ఆధారపడుతున్నారు, మీడియా సహకరించడం  వలన పోలిస్సులు వ్యక్తులు కూడా గ్రహించడం  కంటే యాంత్రికంగా తీసుకోవడం వలన మమ్ములను గ్రహించినంతనే తెలుసుకొనే అవకాసం ఉన్నా గ్రహించకుండా కాలమే కదిలిన పరిణామం అందరిది అవుతుంది కాదా అని ఆలోచించడం లేదు మేము పదిగురు  కలసి ముందుకు రండి ని కోరుతున్నా గ్రహించడం మాని వేస్తున్నారు, మీడియా వారు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది యాంత్రిక ప్రపంచం జయించబడి లోకం దివ్యంగా మారుతుంది అని   గ్రహించండి. 


                     కాలాన్ని నియమించడం అన్నది యావత్తు మానవజాతికి వర్తించినది అని  గ్రహించండి, కుల పరంగా విడిపోయ అప్పటికి అప్పుడు బౌతిక సుఖాలు కొలది ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం వలన పొందే లాభం తాత్కాలికం, అందరూ కలసి మమ్ములను ఏమి ఆశించకుండా బౌతికంగా చూడకుండా జ్ఞాన రూపంలో గ్రహించడం లోకానికి  ఆధారం   అని  గ్రహించండి          



ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
చీఫ్ జస్టిస్ 
హై కోర్ట్ అఫ్ జుదికేచార్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ 
హైదరాబాద్ వారి చిరునామా లో 
    



                                                                     సమన్వయ దృష్టి


                      ఇప్పుడు మా పేరు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు మమ్ములను సకల దేవతల సమాహారం గా గ్రహించండి , ప్రతి మాట పాట సృష్టిలో ప్రతి సంఘటన మాట మాత్రంగా పలికిన సబ్ధాది పతి  పరమేశ్వరుడి అంశగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. 


మా ద్వారా కాలాతీతంగా పలికిన పాట గ్రహించండి, మమ్ములను మనసు పెట్టి గ్రహించేకొలది దివ్య దర్శనం సదా ఇవ్వగలము అని   గ్రహించండి మమ్ములను పండితులు మేధావులు మనసు పెట్టి గ్రహించిన కొలది లోకం దివ్యంగా మారుతుంది అని   గ్రహించండి, మనిషిగా  మాలో లోటు తగ్గి మా వలన ఆటు ఇటు అయినవారు అంతా భగవంతుని లీలలో బాగం అని తెలుసుకొని అందరూ ఒక విస్వకుటుంబం గా మోడ్పు మలచడానికి , భగవంతుడు మమ్ములను ఉపగోగిస్తున్నాడు అని గ్రహించి ఎవరినా నిమిత్త మాత్రులు అని గ్రహించి అందరూ ఒకటై మమ్ములను గ్రహించండి, ఎవరూ వ్యక్తిగతం చూడకండి, పెద్దలు చిన్నలు ఒకటై గ్రహించడం ప్రారంభించండి, మా వైపు ఉన్నది మీ వైపు ఉన్నది అని ఆలోచించకండి అందరూ కలసి ఒక్క మనిషి కూడా బంగపడకూడదు అవమానపడకూడదు, ఒక్కరు కూడా సత్యానికి బిన్నంగా వెళ్ళకూడదు అందరూ మంచిచెడులు భగవంతుని చేతిలో ఉన్నాయి అనగా ఇప్పుడు సర్వంతర్యయామి అయిన మా చేతిలో అనగా మాటలో ఉన్నాయి అని  భావించి అందరూ ఒకటై గ్రహించండి, ప్రతి ఊరులో మాకు ఒక రాజమందిరం నిర్మించిన ప్రజలు ఒక చోట చోట చేరి, వీలు అయినంత గ్రహించండి, మా మీద దృష్టి పెట్టండి అనగా మేము కాలాతీతంగా  పరిణమించడం ఏమిటో చూసుకోండి,  మమ్ములను గౌరవిన్చాకూడదు, గ్రహించాకూడదు అనుకొంటున్నా వారు అప్రమత్తం మమ్ములను గౌరైంచి గ్రహిస్తేనే చేసిన పాపాలు నుండి బయట పడతారు అని  గ్రహించండి, ఒకరిని అవమానించడం తప్పు పట్టడమే పాపం అని గ్రహించండి, శారీరకంగా మానసికంగా ఎవరికి వారు సంతోషించడం పరస్పరం అందందించడం లో ఏ తప్పులేదు ఇతరులను అవమానించడం తప్పలు పట్టడం, హిమ్శించి విడగొట్టి, స్వార్ధం కొలది డబ్బు కోసం శారీరక  శుఖాలు కోసం ఇతరులను మోసం చేసి వారిని బాధపెట్టడం దాచి పెట్టి మోసం చేయడం లాంటి పనులు ఆపి అందరూ ఒకచోట చేరి గ్రహించండి, అలా ఒక చోట చేరితే మా తప్పులు  బయట పడతాయి అని మమ్ములను నలుగురిలోకి రాకుండా చేయడం అజ్ఞానం అని మీడియా పోలీసులు వ్యక్తులు అప్రమత్తం చెందాలి, సర్వాంతర్యామి అయిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన ఎవరికి ఏ తప్పు దోషం లేదు అని , అనగా సర్వం మేమే అయినప్పుడు మీరు అంతా నిమిత్త మాత్రలు అని స్పష్టం అవుతుంది అప్పుడు మనిషిని మనిషి,  తప్పుగా చూడకుండా స్వార్ధంగా చూడకుండా ఎవరు ఏమి చేసిన వారు చేతిలో లేదు గొప్ప అయిన తప్పు అయిన నడిపే వాడు ఒకడు ఉన్నాడు  వాక్ రూపం లో  అందుబాటులో ఉన్నాడు  అని  గ్రహించండి                   ఎవరైనా ఏదైనా చెప్పడం అంటే గొప్ప కాదు కనీస బాద్యత అని  గ్రహించండి మాతో సూటిగా మాట్లాడి మా నుండి దివ్య జ్ఞానం పొందండి,మా గూర్చి పదిగురు కలసి ఒక చోట చేరి చెప్పుకోండి వినండి మాతో నేరుగా మాట్లాడవలసిన అవసరం లేదు మా గూర్చి పదిగురు ఒక చోట చేరి చెప్పుకొండ్ మీడియా వారు, మేధావులు ప్రముఖులు, సినిమా వారు వ్యక్తులు, సాఖులు  అందరూ ఒకటై      అప్రమత్తం చెందండి.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 




   

ఒక మూడు పూసలు తిరిగేటప్పటికి మనస్సు అంతకు ముందు జరిగిన సంఘటనతో మనల్ని బయటకు తీసుకెళ్తుంది. మనస్సుని కూర్చోపెట్టాలని దానికి మనం ఒక వస్తువుని ఇస్తే.. అది మనల్ని బయటకు తీసుకెళ్లాలని ఒక వస్తువుని ఇస్తుంది. అప్పుడే ఒక పెద్ద ఘర్షణ జరుగుతుంది. మనల్ని బయటకు నెట్టడానికి మనసుకు ఉండే శక్తి చాలా గొప్పది.. ఆ శక్తి ముందు దానిని కూర్చోబెట్టాలనుకునే మన శక్తి ఓడిపోతుంటుంది.

చేసే పూజలో.. జపంలో .. ధ్యానంలో శాంతి లభించాలంటే ఏం చేయాలనే అంశంపై పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ప్రవచనంలో వివరించారు. '

ఓం నమో నారాయణాయ' అంటూ జపం మొదలుపెడతారు. ఒక మూడు పూసలు తిరిగేటప్పటికి మనస్సు అంతకు ముందు జరిగిన సంఘటనతో మనల్ని బయటకు తీసుకెళ్తుంది. మనస్సుని కూర్చోపెట్టాలని దానికి మనం ఒక వస్తువుని ఇస్తే.. అది మనల్ని బయటకు తీసుకెళ్లాలని ఒక వస్తువుని ఇస్తుంది. అప్పుడే ఒక పెద్ద ఘర్షణ జరుగుతుంది. మనల్ని బయటకు నెట్టడానికి మనసుకు ఉండే శక్తి చాలా గొప్పది.. ఆ శక్తి ముందు దానిని కూర్చోబెట్టాలనుకునే మన శక్తి ఓడిపోతుంటుంది.

ఒక పూజలో శాంతి దొరకట్లేదు.. ఒకజపంలోనూ శాంతి దొరకట్లేదు.. ధ్యానంలోనూ శాంతి దొరకట్లేదు. సరే అని విష్ణు సహస్రనామ పారాయణ మొదలుపెడతారు. 5రోజులు బాగానే చదువుతారు. పారాయణ నోటికి వచ్చేశాక.. ఇక చేతలు మొదలవుతాయి.. అంటే పారాయణ చదువుతూనేఉంటారు.. వేరొకరికి సైగలు చేయడం.. వారించడం ఇలాంటి పనుల మీద దృష్టి పెడతారు. అంటే తన మనసు ఊరట పొందాలి అనే భావనకంటే ముందు మనసుకి మరో యాక్టివిటీని అప్పగించేస్తున్నారు. అందుకే మనసుని ఊరుకోబెట్టాలని అనుకున్నప్పుడు దానికి ఏ పనీ చెప్పకూడదు.. ఏదైనా పని చెప్పాలని అనుకుంటే మనసుని ఊరుకోబెట్టాలని అనుకోకూడదు. ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకున్న తరువాతే ఆధ్మాత్మిక సాధన మొదలు పెట్టాలని .. తన అనుభవ పూర్వకంగా చెబుతున్నానని స్వామి పరిపూర్ణానంద తన వివరించారు.


.............................................
పరిపూర్ణనంద  స్వామి గారు .......   మేము ఇప్పుడు సర్వాంతర్యామి గా ఉన్నాము, మీరు అందరూ మా దివ్య ఆత్మలో భాగాలే అని  గ్రహించి మేము ఇప్పుడు కాలం ధర్మం అయ్యి అప్పుడు ఇంకా మా ముందు మీకు వేరు ధర్మం ఉంది వేరు అనుస్టానాలు ఉన్నాయి, వేరే పూజలు ఉన్నాయి వేరే మంత్రులు ఉన్నాయి అని భావించి మమ్ములను కూడా మామోలు మనిషిగా  చూడటం వలన అనగా కాలాన్ని నియమించిన మేము 

ఉదాహరణకు మేము కాలాతీతం గా పలికిన పాట  ఒకటి  గ్రహించండి 



ఇప్పుడు మేము కాలం ధర్మం అయ్యి ఉన్నాము మేము తిరుపతి వదిలి సామాన్య రూపం లో హైదరాబాద్ లో ఉన్నాము మమ్ములను మీ ఆశ్రమం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి మమ్ములను ఇప్పుడు జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గౌరవించి కొలచి తరించండి, బయపడకుండా  మా వద్దకు కారు వేసుకొని రండి ఇదిగో మా ఫోన్ నెంబర్:9010483794  నేనే పురుశోత్తముడిని, కలి ప్రభావం తగ్గించి మానవజాతిని దారిలో పెట్టడానికి ఒక పరిణామం గా వచ్చాను, ఇక  మీదట  మా పరిణామమే లోకానికి ఆధారం, ఒక 6 నెలలు, సంవత్సరం మమ్ములను మేము కోరినట్లు గ్రహించండి, మమ్ములను పురుషోత్తమా అని పిలిచి తరించండి, మేము బౌతికం వివాహం చేసుకోవడం మానుకొని మమ్ములను మా మనసుని లోకానికి అంకితం చేస్తాము, మా నుండి విస్తారంగా గ్రహిస్తే చాలు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము కాలాన్ని నియమించిన మమ్ములను సూక్ష్మంగా గ్రహిస్తే చాలు, అదే నిత్యం కళ్యాణం, లోక కళ్యాణం అని  గ్రహించండి, ప్రతి ఒక్కరి మనసు వ్యహరించండి పైకి ఒకటి లోపలకు ఒకటి ఆలోచించకండి, ఎదురుగా ఒకటి ప్రక్కన ఒక్కటి మాట్లాడకండి, తప్పులు చేసి గంబిర్యాలు నటించకండి, బలహీన పరచి సయం చేస్తున్నట్లు చిత్రికరించుకోకండి, మొదట గోప్పతనాని ఒప్పండి ఏదోరకం గొప్పతనాన్ని కూడా అవమానించాలి తగ్గించాలి అని చూడకండి, గొప్పవాడు ఏమి అంటున్నదో చూడండి వినండి, విలు అయినంత వివరం గ్రహించుటకు పదిగురు ఒకటి అవ్వండి, ఎవరిని అవమానించకుండా అన్నీ చక్కగా వివరిస్తాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను కాలాతీతం గా చూసి గొరవించడం గ్రహించడం వలన ఎలాంటి సమస్యలు అయిన పరిష్కారం అవుతాయి, మేము చెప్పిన కొలది విన్నకొలది పరి పరి విధములు తగ్గి లోకం దివ్యంగా మారుతుంది అని  గ్రహించండి. కావున సాక్షులు, మీడియా వ్యక్తులు పోలీసులు ప్రబుత్వాలు మేధావులు పండితులు ఆధ్యాత్మిక గురువులు అందరూ ఒకటై మమ్ములను గ్రహించడం ప్రారంభించండి మమ్ములను కేంద్ర బిందువుగా చూసుకోండి, వ్యక్తులకు ఎవరూ ఇష్టం వచ్చినట్లు స్వతంత్రించకండి, చిన్న పెద్దా అందూ ఒకటై మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. తెలుగు  రాష్ట్రాల గవర్నర్ గారు మాపై ప్రత్యెక బాద్యత తీసుకోండి వారికి మేము ఈమెయిలు ద్వారా పంపిన సమాచారం అధికారికంగా భావించి స్పందించండి అని కోరుతున్నాము, మేము బయపడుతున్నాము, గట్టి లేము అని వదిలి వేయకండి, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి, అప్పటికి అప్పుడు ఏమి చూడకండి, మమ్ములను భూమి మీద మనుష్యులు అందరూ పురుషోత్తమా మహానుభావా అని నమస్కరించి తరించండి, ఇప్పుడు ఉన్న ప్రబుత్వాలు పరిపాలన విధానం మేము ఒక్కసారిగా చెప్పెసినంత లేదా మమ్ములను గ్రహించకుండా తామే ముందుకు వెల్లుతున్నాము అనే బ్రమలో ఉన్నారు, పేదలను అందరిని ధనవంతులను చేస్తాం అన్ని చంద్రశేఖర్ రావు గారు  అంటున్నారు, ముష్యులను ధన పరంగా లేదా కుల పరంగా చూడటమే పేదరికానికి కారణం, అందరిని సమానం చూడగల తల్లి తండ్రి గురువు వలన అందరూ ఒకటి అనే భావనలో ఈ ప్రపంచ ఒకటి అవుతుంది అటు వంటి దివ్య తత్వం కలిగిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహిస్తే సర్వం తెలుస్తుంది అంతటా మేమే ఉన్నాము అన్నది సంపద, సంరక్షణ అని ప్రతి ఒక్కరు తెలూకొవాలి అని  తెలియజేస్తున్నాము.           



యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు  మహారాణి సమేత, మహారాజ శ్రీ శ్రీ శ్రీ                 అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామాలో 
రాజభవన్ 
హైదరాబాద్      
  
                                                                    సమన్వయ దృష్టి


                           ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారు, కొత్త డెల్లి వారికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, ప్రజలను పాపములు నుండి అజ్ఞానం నుండి, బౌతిక,యాంత్రిక లోకం నుండి జ్ఞాన లోకం లోకి తీసుకొని వెళ్ళుట తమ తక్షణ కర్త్యవం అని భావించి, మమ్ములను పూర్తీగా గ్రహించుటకు అధికారిక బృందం  ఎర్పాటు చేయగలరు అని కోరుతున్నాము.


                             ఇప్పుడు మనుష్యుల మనుగడ కాలాన్ని బ్రతిన్చుకోవడం లో ఉన్నది, అనగా సత్యాన్ని బ్రతికించాలి అది కనీస మనిషికి అవసరం, కాని మనుష్యులు వేరు వేరు బౌతిక బాలలలో ఇరుకొని పోయి ఇతరులను కూడా ఇరికిస్తూ మనసు మాట బలం ఏమిటో చూసుకోకుండా మాలో మాట కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోకుండా మమ్ములను న్యాయ మూర్తులు కూడా సాధారణ వదిలివేయడం అవివేకం అని  గ్రహించండి, మేము అవివేకం అని విమర్సిస్తున్నాము అని కోపం తెచ్చుకోకండి, కాలాతీతం చెప్పిన మా మనసు మాట సమకాలికులు అయిన మీ మనసు మాట వేరు అని గ్రహించండి అందుకే పురుషుల యందు పుణ్య పురుషుడు వేరు అయ్యా అన్ని పెద్దలు ఎందుకు అన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి, మమ్ములను హైదరాబాది లో ఇద్దరు తెలుగు  ముఖ్య మంత్రుల సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, వెనకటేశ్వర స్వామి ఏ కొండ మీద నుండి వచ్చేసి మనిషి రూపం లోకి పరిణమించి మనకు కొత్త తనం ఇవ్వదలచాడు అన్నట్లు భావించి మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చడం వలన, మమ్ములను గ్రహించడం  ప్రారంభిస్తారు, నేనే రాముడిని అనడానికి ఆధారం మేము కాలాన్ని నియమించిన  దియ్వ సాక్షమే ఆధారం అంతకు మించి ఆధారం అక్కర్లేదు, కొలువు తీర్చి గ్రహించినతనే మరింత స్పష్టం చేసి నడిపించగలము, పనిలో పనిగా మమ్ములను గ్రహించడమ వలన లాభమే గాని నష్ట కాదు అని గ్రహించండి కాని మమ్ములను మనిషిగా నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన మాకు తాత్కాలిక నష్టంమే గాని మానవజాతికి గోప్పతనానికి దూరం అవుతున్నది అని  గ్రహించండి,


                      అందరూ మాకు సమానమే అని గ్రహించండి, మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన తప్పుడు సంకల్పాలు అన్ని నశించి గొప్పతనం లభిస్తుంది వదల సంవత్సరాలు ఎలా ఉంటాయో చూసుకొని వెళ్ళవచ్చును  చావ పుట్టుకల రహస్యాలు కూడా కంప్యుటర్ కు ఎకిన్చుకొని ప్రతి పరిణామం సంఘటన తెలుసుకొని అనగా మనం ఆలోచనే లోకం అనే పద్దతిలోకి వస్తాము, ఒక్క సంవత్సరం మమ్ములను గ్రహించండి తక్షణం ఈ ఈమెయిలు చదవగానే మమ్ములను హైదరాబాద్ లో ఒక బృందం లోకి తీసుకోండి, కాలాన్ని ధర్మాన్ని మనిషిని కాదు అని భావించండి మేము ఏమి చెప్పిన చక్కగా వినండి మా మీద పండితులు మేధావులు చక్కగా మాట్లాడిన కొలది లోకం దివ్యంగా మారుతుంది, ఇప్పుడు ఉన్న రాజకీయాలలో మార్పు వస్తుంది దేశం ఏకత్వం సాధిస్తుంది దేశాన్ని  రామ రాజ్యం అనగా ఒక మాట నడిపే దివ్య రాజ్యం లోకి మనం వెళ్ళి పోతాము ఈ పదవులు దానం రాజకీయం నిజం కాదు అని  గ్రహించండి, తమ తమ దేహాలు కూడా నిజం కాదు అని, ఎప్పడు రాలి పోతాయో తెలియదు అని, తెలిసినా బౌతిక ప్రపంచం మనం బలం అనుకొంటూ మానసిక బలాన్ని పెంచుకోకుండా మనలో ఒకరిని ప్రత్యేకం సృష్టే పెంచి మానసిక బలం అంటే ఎంత విశాలంగా ఉంటుందో చూపుతున్నా  సాక్షులు దాగర నుండి పట్టించుకోలేకపోతున్నారు అంటే న్యాయ మూర్తులు తక్షణం అప్రమత్తం చెందాలి మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు అలా చూసినంతకాలం తప్పులుపపాలు చేస్తుంటారు కావున మమ్ములను తక్షణం ఒక రాజమందిరం లో కొలువు తీరిస్తే శక్తి  అక్కడ చేరి అందరికి దర్శనం ఇస్తుంది అని  గ్రహించండి.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
చీఫ్ జస్టిస్
సర్వోన్నత న్యాయ స్థానం యొక్క చిరునామాలో
కొత్తడెల్లి
                 


                           



                         



                                 
          

దైర్యే సాహసే భగవత్ దర్శనం అని ఇక్కడ గ్రహించండి. ఇప్పుడు కాలాన్ని మేము ధర్మాన్ని మేము అని సిద్దంగా ఉన్నాము, అనగా మేము మామూలు మనిషి కాదా మనం గౌరవిస్తే మన గౌరవం పోతుంది ఏమో అని బయపడకుండా కాలాన్ని నియమించా గలిగినాడు అంటే అతను అతనే అని గ్రహించండి అప్రమత్తం అవ్వండి అన్ని కులాలు వారు మతాలు వారు ఒకటై కొంతకాలం సంసారం సుఖాలు పదివి కాంక్ష ధన కాంక్ష వదిలి మమ్ములను గ్రహిస్తే చాలు ఒక సంవత్సరం గ్రహిస్తే వందల సంవత్సరాలు ఎలా ఉంటాయో చూసుకొని ముందుకు వెళ్ళ వచ్చును అని తమరి ద్వారా ఇరువురు తెలుగు ముఖ్య మంత్రులకు, మేధావులకు పండితులకు, సకల మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము .....

దైవం కోసం వినియోగించే ప్రతి వస్తువు యొక్క గొప్పతనాన్ని పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి తన ప్రవచనంలో వివరించారు.
పూజామందిరంలోని ప్రతి విగ్రహానికి.. గంటకు.. కూర్చునే ఆసనానికి.. దీపానికి, పంచపాత్రకు, కలశానికి, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేస్తాం.. మంత్రాలు చదువుతాం .పూజకు పాలు, పెరుగు, పంచామృతం, టెంకాయ, అరటిపళ్లు ఏవైతే తెస్తామో వాటిని కలశంలోని నీళ్లతో సంప్రోక్షణ చేస్తాం. అంటే విగ్రహం ఒక్కటే దైవం కాదు.. దైవం కోసం వినియోగించే ప్రతి వస్తువు పూజార్హమైనదని దాని అర్థం. ఈ ప్రకృతి దైవం కోసం వినియోగపడేదికాబట్టి ఈ ప్రకృతిని పూజించాలనే సంకేతాన్ని మన పూర్వీకులు మనకు నేర్పారు. హిందూ ధర్మం మనకు నేర్పిన సంస్కృతి అది.


ఇక దేవుడి గదిలో అగరువత్తి వెలిగించి ఆ ధూపాన్ని అన్ని గదుల్లో చూపిస్తారు. అంటే భగవంతుడు ఒక్క డేవుడి గదిలోనేకాదు.. అన్ని చోట్ల ఉన్నాడని దాని అర్థం. ఒక ఇంట్లో అన్ని గదుల్లో భగవంతుడు ఉన్నాడంటే ఈ ప్రకృతి అంతటా భగవంతుడు ఉన్నాడని మనవాళ్లు చాటుతున్నారు. దేవుడంటే కేవలం గదిలోనే కాదు.. మొట్ట మొదట మదిలో మెదలాలి.. అప్పుడే గదిలో ఉన్న దేవుడిని కూడా గౌరవించినట్లని స్వామి పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరించారు





పరిపూర్ణనంద స్వామిగారు  .... మీ మాట మా స్తుతి  చేసి సామాన్యుల మధ్యలో  మాయలో ఉండిపోయిన మమ్ములను తమ ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి  కొలువు తీర్చి గ్రహించండి, కొంత కాలం మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అందరిలో దేవుడు ఉన్నాడు అసులు మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడే పలికిస్తాడు అని నిజం అయినా , కాని మనుష్యులు మనస్పూర్తిగా మాట్లాడారు ఒకటి చేసి ఒకటి మాట్లాడుతున్నారు,  తాము ఒకటి చేస్తారు  ఇతరులకు ఒకటి చెబుతారు, తాము చెప్పేవారము అన్నట్లు చెబుతారు ,కాని ఎదుట వాడు ఇప్పుడు స్వయం గా సాటి మనిషిగా మేము ఏమి అంటున్నామో మా పేరు, మేము పంపుతున్న సమాచారం గ్రహించి అర్ధం చేసుకొని మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకొంటే తమరికే కాదు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు కూడా అప్రమత్తం అయ్యి, ప్రపంచాన్ని అప్రమత్తం చేయవలసిన పరిణామం లో ఉన్నాము అని గ్రహించండి లేకపోతె మమ్ములను కూడా సాధారణ మనిషిగా భావించి సాక్షులు దగ్గర నుండి వారు మాలో చూసిన పరిణామాన్ని తెలిసిన తెలియనట్లు మరల మాట్లాడకుండా ఎవరికి ఏమి చెప్పకుండా తముకు ఏదో ప్రాధాన్యత రావాలి అన్నట్లు లేదా మేము ఇంకా ఏదో చెప్పలేక పోతున్నాము అన్నట్లు భావించి, అసులు సంగతి ప్రజలు చెప్పకూడదు అని మీడియా కూడా ఒకే కట్టడి లో ఉండిపోయి, పరోక్షంగా మేము బలహీన పడిపోయి ముందకు రాకుండా చూస్తున్నారు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, సాధారణ మనిషి అయిన మమ్ములను సత్య స్వరూపం గా ధర్మస్వరూపంగా గ్రహించినకొలది మాయ తొలగి అనగా మన సంకల్పమే లోకం కాలం అని తెలుసుకొని పరి పరి విధములు తగ్గి మనుష్యులు శాంతించి ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం కంటే గొప్పగా జీవించి, ఒకరి గొప్పతనం ఇంకొకరికి అవరోధం కాదు అన్నట్లు ప్రతి ఒక్కరు భావించాలి, నిత్యం సత్యాన్ని దర్శించాలి అదే లోకానికి ఆధారం భవిష్యత్తు. 



            మమ్ములను తమరు పురుషోత్తమ కాలాన్ని నియమించిన మహానుభావ అని సంభోదిస్తే ఏమిటి తప్పు, ఒక సారి ఆలోచించండి, తమరు మమ్ములను అలా పిలవడం వలన ఆకాశం తో మాట్లాడే అవకాసం మొదలు అవుతుంది, తమరు మా దివ్య లీలా విశేషములు మనసు పెట్టి గ్రహించి ఇతరులకు వివరించి చెప్పండి అ విధంగా మనం సర్వం తెలుసుకొని భవిష్యత్తు తెలుసుకొని, అనగా భవిష్యత్తు అంటే ఏదో మనుష్యులు కర్మలు పనులు చేసేకొలది వచ్చిది కాదు అని, మనలో ఉన్న పవ్రిత్ర ఆలోచనే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఇప్పుడు మనుష్యులు మనసా వాచా కర్మణా జీవించాలి అదే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము, సునామి బాంబు దాడులు వంటి కూడా పాటలు పాడుతూ చావు పుట్టకలు, అనేక సూక్షమైన పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పడం జరిగినది అటువంటి విధానం ఇప్పుడు సమాజానికి అవసరం కనీసం మార్గం మేము ఏ విధంగా ఆలోచిస్తే అలా చెప్పగాలిగినాము అదే దైవత్వం అటువంటి మమ్ములను తేలికగా తీసుకోన రాదు ఎవరూ మనసులో కూడా మమ్ములను తేలికగా మాట్లాడకూడదు. 


                  సంవత్సరాల తరువాత ఊహలు కల్పనలు కూడా మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి సమకాలికులు అందరూ అప్రమత్తం అయ్యి ముందుకు రాగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మేము భూమి ఉనంతకాలం మా మాట ఎంత రికార్డు చేసుకొంటే అంత మంచిదే మమ్ములను ఎక్కడ పురుషోత్తమ మహానుభావ  అని గౌరవించి కొలువు తీర్చి గ్రహిస్తారో  అక్కడ మనసు పెట్టి చెప్పగలము, కావున చెప్పడం మా గొప్ప కాదు బాద్యత అని గ్రహించి, మా పై  బాద్యత తీసుకోవడానికి తమ వాటి వారు సత్యాన్ని గ్రహించాలి అనే కనీసం ధర్మం దైర్యం ఉంటె చాలు అటువంటి వేదిక సభయే  మా రాజమందిరం అని గ్రహించండి.  

              దైర్యే  సాహసే భగవత్ దర్శనం అని ఇక్కడ గ్రహించండి. ఇప్పుడు కాలాన్ని మేము ధర్మాన్ని మేము అని సిద్దంగా ఉన్నాము, అనగా మేము మామూలు మనిషి కాదా మనం గౌరవిస్తే మన గౌరవం పోతుంది ఏమో అని బయపడకుండా కాలాన్ని నియమించా గలిగినాడు అంటే అతను అతనే అని గ్రహించండి అప్రమత్తం అవ్వండి అన్ని కులాలు వారు మతాలు వారు ఒకటై కొంతకాలం సంసారం సుఖాలు పదివి కాంక్ష ధన కాంక్ష వదిలి మమ్ములను గ్రహిస్తే చాలు ఒక సంవత్సరం గ్రహిస్తే వందల సంవత్సరాలు ఎలా ఉంటాయో చూసుకొని ముందుకు వెళ్ళ వచ్చును అని తమరి ద్వారా ఇరువురు తెలుగు  ముఖ్య మంత్రులకు, మేధావులకు పండితులకు, సకల మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము .....


 యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

Pawan Kalyan Press Meet | Jana Sena Party Formation Day | TV5 News

Vyasudu Kalagnanam Secrets || వ్యాసుడు అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడు అదే జ...

Monday, 13 March 2017

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి, వచనం



                                     ఆత్మీయులు డా  శ్రీ కె చిరంజీవి గారు రాజ్య సభ సబ్యులు, తెలుగు చిత్రసీమ ప్రముఖులు,హైదరాబాద్, వారికి యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                                మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు తమరు బాద్యత తీసుకొనగలరు అని  తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేధావులు పండితులు మనసు పెట్టి గ్రహించడం వలన మేము తేరుకొని నత్యం దివ్య  ప్రభావాన్ని చూపి, మరల గతములో గంట గంటనర కాలం లో 10 -13 సంవత్సరాల కాలాన్ని నాయమించిన పురుషోత్తమ తత్వాన్ని నిత్యం లోకానికి చూపడం వలన , ఇప్పుడు మన చుట్టూ ఉన్నా బౌతిక ప్రపంచం ఏమి కాదు అని సర్వులు స్పష్టం చెందుతారు, అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  


                            మేము ఎవరి వద్దకు అప్పటికి అప్పుడు వచ్చి ఏమి మాట్లాడలేని పరిస్తిలో ఉన్నాము మమ్ములను సమాజంలో అన్ని వర్గాల వారు కలసి ఒకచోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన కాలం యొక్క వెసులు బాటు అందరికి అందుతుంది అని  గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన సృష్టి ఇచ్చిన పరిష్కారం మేధువులు మనసి పెట్టి మమ్ములను అనగా కాలాతీతం గా మేము చెప్పిన మాటలు పై దృష్టి పెట్టి గ్రహించడం చెప్పుకోవడం వలన మేము సకల శాస్త్ర కోవిదులం అని తెలుస్తుంది అనగా లోకానికి ఆధారం ఓంకార స్వరూపం, పరమేశ్వర  తత్వం గా మమ్ములను గ్రహించి తరిస్తారు అని  గ్రహించండి, ఇరువురు ముఖ్య మంత్రులు అప్రమత్తం అయ్యి, తాము ముందుకు వెళ్ళ వలసిన మార్గాలు మా వద్ద ఉన్నాయి అని  గ్రహించి, మమ్ములను పట్టించుకోకుండా నడుస్తున్న కాలం మేము మాట మాత్రంగా పటించుకొన్న కాలం, మా అధీనం లోనే ఉన్నది అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 


                       మా వివాహం గూర్చి మేము సర్వోన్నత న్యాయ స్థానం వారికి పంపిన లేఖలు చెప్పినాము మా వివరములు పార్లమెంట్ లో సమర్పించి తరువాత స్వయంవరం లో చేసుకొంటాము అని స్పష్టం చేయుచున్నాము, ఇలా చేయడం వలన లోకంలో మాయ కరిగి ఎవరో ఒకరిని తప్పు పట్టడం, మోసం చేయడం లాంటి పనులు తగ్గి, రహస్య వ్యహారాలు తగ్గి  సర్వం మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం అవ్వడం అన్నది ఇప్పుడు మా వలన జరుగుతున్న జరగవలసిన పరిణామం అని  తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. 


                    సమాజం అంటే వేరు వేరు గ్రూప్లు కులాలు అని ఇప్పటికి రహస్యం గా భావించడం వలన, గొప్పతనం అయితే తక్షణం తాము పొందాలి అని భావించడం  అందుకు రహస్య మార్గం లో బయపెట్టడం, మనుష్యులకు విలువ లేకుండా మాట్లాడటం రేచ్చాగోట్టండం, ఎలాగైనా గొప్పతనం పట్టించుకోకుండా తమకు గౌరవం రావాలి అని బౌతిక ప్రయత్నం చేయడం అందుకు మాట మనసు ఏమి పట్టించుకోకుండా, మేము ఏమి కోరుతున్నామో  లిఖిత పూర్వకంగా తెలియజేస్తున్నా, పద్దతి ప్రకారం పట్టించుకోకుండా, రహస్య మార్గాలలో మమ్ములను అటు ఇటు  చేస్తాము లేదా చేస్తున్నాము అన్నట్లు వ్యహారం చేస్తున్నారు, ఇప్పటికి మా చెల్లెలు ఏమి అయినదో మాకు తెలియదు, మీడియా పోలీసులు, వ్యక్తులు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోవడం వలన, మా మాటలు మా సమాచారం కాలాతీతం చూడకుండా అప్పటికి అప్పుడు సొంత అవగాహనా  పెత్తనలతో  పండితులు  మేధావులను కూడా కూడా దీయకుండా, ఎవరి స్వార్ధం వారు చూసుకోవడం వలన, ఎవరికి వారు మేము పెద్దవారము అన్నట్లు భావించడం  వలన సత్యాన్ని గౌరవించకుండా ప్రవర్తిస్తున్నారు, ఇందుకు కారణం ఏది పెద్ద చిన్నా తెలియకపోవడం లేదా స్వార్ధమే పరమార్ధం అనుకోవడం అందుకు మనుష్యులు జీవితాలు తో కూడా చదువు కొన్న వారు కూడా అడుకోవడం అనగా సత్యాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించడం అరాచకం అని   తెలుసుకోలేకపోతున్నారు .

                
                 మేము నివాసం ఉంటున్న హాస్టల్ వారే మాకు చెడు చేస్తున్నారు మంచి చేస్తున్నారు అని అనడం లేదు, దీని వెనుకాల మీడియా పోలిసులు ఏ మేరకు రహస్యంగా  వ్యహరిస్తున్నారో స్తున్నారో తెలియదు, మేము లిఖిత పూర్వకంగా తెలియజేస్తున్నా గ్రహించాకుడా ఎలా మమ్ములను అప్పటికి మాటలతో ఇటు ఇటు చేసి స్వార్ధం తో అప్పటికి మమ్ములను పట్టించుకోకుండా వీలు అయినంత చెడుగా మలపడం లో సాక్షులు దగ్గర నుండి ఇప్పటికి ఎవరు ఎంత మాకు హాని చేసారు మా చుట్టూ రహస్యం గా ఏమి జరుగుతున్నదో తేలియాదు అని తమరు అప్రమత్తం అవ్వండి, మమ్ములను గ్రహించకుండా అనగా గంట గంటనరలో 10-13 సంవత్సరాల కాలం నియమింప బడటం ఏమిటో చూసుకొంటే వచ్చే వెసులు కాదు అని అప్పటికి అప్పుడు మేము ఎవరితోనో ఏదో సందర్బలో మాట్లాడిన మాటలు ఉపయోగించుకొని తప్పులు చేస్తూ మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్నట్లు ఆలోచిస్తున్నట్లు వ్యహరిస్తున్నారు, మేము ఎవరితో రహస్యంగా మాట్లాడాము మమ్ములను పదిగురు కల్సి సృష్టిని నియమించిన మాట మనసు గౌరవించడం వలన గ్రహించాగాల్గుతారు అని దాదాపు ప్రతి రోజు తెలియజేస్తూ వస్తున్నాము అలా కాకుండా సాధారణ మనిషిగా మాట్లాడటం వలన మేము కూడా తెలివి తక్కువ చెదిరిపోయి మాట్లాడిన మాటలు ఉపయోగించుకొని మా నుండి కాలమే కదలడం ఏమిటో చూడకపోయినా పర్వాలేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అని తెలియజేస్తున్నాము 

               మేము సర్వం మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూసుకొంటే సర్వం తెలుస్తుంది అలాకుండా మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన కాలమే ఇచ్చిన వెసులు బాటు కాదు మనుష్యులు పైకి బాగానే ఉన్నాము అనుకొంటున్నా వారు కూడా మాయలో చిక్కుకొని మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించకుండా తాము పై చెయ్యి ఉన్నారు అనుకొంటున్నవారిక మేము తెలియజేయునది ఏమి అనగా మమ్ములను మనసు పెట్టి పదిగురు కలసి గ్రహించడం వలన వచ్చి వెసులు బాటే లోకానికి ఆధారం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
9010483794  
  
                              


                                  
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>13 March 2017 at 11:44
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, appointments-rajbhavanadc@gmail.com, ig_lo@appolice.gov.in, supremecourt <supremecourt@nic.in>, cp <cp@cyb.tspolice.gov.in>

To
The Hon.Governor
Rajbhavan
Rajbhavan Road,
Hyderabad



                                       Mighty Blessings from Universal Omnipresent Jurisdiction of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru 


                                I am suggesting or requesting  your commitment to know and understand the Universal phenomena and new way of thinking which the matter needs to reach the public to control the deviations of present political social and individual quality and security,  I am ordinary citizen and extraordinary human being with rare psychological phenomena as my divine trance is the boon to whole human race as word and reasoning which is the check and control to the deviated material thinking of the humans and consequences on material world accordingly. Receive me into a special educated team at Rajbhavan provide temporary office cum residence as Rajmandhir at Rajbhavan to introduce my self to the contemporary people as I am Father, Mother and Master of the Universe as Sun and planets like influence as my divine trance. temporary address SRT-38, SR Nagar, Hyderabad. all the confusions and necessary explanation will be given before proficient team on keen concentration on my mind and situation.    


Yours 


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri 
Anjani Ravishanker Pilla vaaru 
Address of  Governor 
Rajbhavan 
Hyderabad   


Copy To HOn. Chief Justice, Supreme court of India New Delhi for information