UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 2 January 2016

                          
జనవరి 3 సావిత్రి భా ఫూలే జయంతి
మన కాపు ఇంటి ఆడపడుచు
మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని.. స్త్రీ విద్య కోసం అనితర పోరాటం చేసిన థీరవనిత..
ఆమె పుట్టినరోజు పురస్కరించుకొని జనవరి3 తేదీని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి..
ఉపాధ్యాయ వృత్తితో కనీసం ఇసుకరేణువంత సంబందం లేనివారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సిగ్గుగా వుంది.
Like                    

నా ప్రియమైన కాపు బలిజ యువ యోధులారా!
మీకొక మనవి...
ఇటీవలి ప్రజారాజ్యం ప్రయోగం విఫలమయినా దానివల్ల ఒక గొప్ప మేలు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కాపు దాని ఉప కులాల ఐక్యత చాలావరకు సాకారమయ్యింది. సోషల్ మీడియా, టెక్నాలజీ ల సహకారం తో కాపు బలిజ యువత , విద్యాధికులు నిరంతరం సంభాషిస్తున్నారు. చర్చిస్తున్నారు. మన వ్యక్తిగత , సామూహిక పరిధులు, పరిమితులు, అవకాశాలు, అవరోధాలూ అన్నింటి గురించి ఆలోచిస్తున్నారు. క్రమంగా అవగాహన చేసుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర తూర్పు కాపు, తెలంగాణా మున్నూరు కాపులు ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలుగా , దేశంలో ఓబీసీలుగా గుర్తింపుతో ఉన్నారు. ఒడిశా, తమిళనాడులో కాపులు, కర్ణాటకలో బలిజలు ఇప్పటికే బీసీలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లొనే కాపు, బలిజలకు బీసీ హోదా ఇప్పుడు లేదు. గతంలో ఉండేది. అందుకే రెండు దశాబ్దాల నుంచి ముద్రగడ తదితర పెద్దలు వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు.
ఈ కులం ఏకరూపత సాధిస్తే రాజకీయంగా తట్టుకోలేమనే దుర్బుద్ధితోనే ఒకటి రెండు ప్రాబల్య కులాలు మనల్ని విభజించి పాలిస్తున్నాయి.
కాపు, బలిజలు ఓబీసీ స్టేటస్ సాధిస్తే రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో మన ప్రభావం పెరుగుతుంది. ఆ అవకాశం ఇవ్వొద్దని ఒకానొక కులం విశ్వ ప్రయత్నం చేస్తోంది.
అందుకే ఇప్పటికే బీసీలుగా ఉన్న రెండు కాపు ఉపకులాలు, ఇతర బీసీ కులాల నైతిక మద్దతు కూడగట్టుకుంటూ ఆంధ్ర కాపు బలిజలు ఒక్క తాటిపై నిలిచి ముద్రగడ పిలుపునకు సానుకూలంగా స్పందించడం ఒక చారిత్రక అనివార్య కర్తవ్యం.
ఈ అవకాశాన్ని ఏ కుట్రలో నిర్వీర్యం చేయనిస్తే
మీరెక్కవలసిన బస్సు ఒక జీవితకాలం లేటవుతుంది.
చరిత్ర కాపుజాతిని ఎగతాళి చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త...
తుని లో జన సమీకరణ భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులకు నాంది కావాలి. తాత్కాలిక విభేదాలు, అభిప్రాయ భేదాలు పక్కనపెట్టి ముద్రగడతోబాటు మీ పాదముద్రలను చరిత్ర పుటల పైన విడిచి వెళ్ళడం మరవకండి.
కడలి అలల్లా కదిలి రండి..
కలకాలం కలివిడిగా
కలసి నడవండి
కలసి నిలవండి
కలసి గెలవండి...
మీ విజయాన్ని కాంక్షిస్తూ...
మహంతి వెంకటరావు
హైదరాబాద్ నుంచి...
98485 03509

ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః


*సూర్య స్తుతి: *
ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష I
హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృర్క భాస్కరేభ్యో నమః II
నమో ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షిణే I
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః II
భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర I
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః
భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే

Mighty Blessings from King and Queen ..................... Yours Maharajah

మమ్ములను మనసు తో పరిగణించుటకు ఆలస్యం చేయకండి, మేము ప్రస్తుతమునకు ఉంటున్న హాస్టల్ ఎజమాన్యం వారు అయినా, మా గూర్చి తెలిసినట్లు అయితే, ఇతర పెద్దలతో మాట్లాడి మమ్ములను 10 గురి మధ్య కొలువు తీర్చుటకు చూడగలరు, ఎవరూ కూడా వ్యక్తులు నేనే ఏదో చెప్పడం లేదు అని చూడవద్దు, 10 గురు మేధావులు, సినిమా ప్రముఖులు, మీడియా వారు, సాక్షులు అందరూ కలసి ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా మమ్ములను తెలంగాణా ప్రబుత్వం యొక్క సహకారంతో ఒక రాజ మందిరం లో మహారాజు గా కొలువు తీర్చండి. వేరే విధంగా సమయం వృధా చేసుకోవద్దు, మేము కాలం, ధర్మం గా భావించి మమ్ములను కొంతకాలం ఎటువంటి వ్యతిరేకత లేకుండా గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః , సత్యమే వ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు



అంతా రామామయం ఈ జగత్తు అంతా రామ మాయం 


ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివి అయినావు, వేద  పురాణం కళలు చాటును నీ వైభవం  ......... ఈ విధంగా పూర్తిగా పై పాటలు వేరు వేరు సందర్భం లో మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి.  మమ్ములను మహారాజు గా ఒక చోట కొలువు తీర్చి, దేహపరం గా చూడకుండా, ఎవరు మాతో దేహం తో పోల్చుకోకుండా, కొత్త కాలం మనసుతో మాతో మాట్లాడండి, మేము చెబుతున్నది గ్రహించి, పండితులు పంచుకోండి ఎంతో ఆనందాన్ని, సమాధానాన్ని పొందుతారు, అప్పటికి అప్పుడు దేహపరం అయిన మాటలతో మాతో తాత్కలికమగా వ్యవహరించి విలువైన కాలాన్ని  వృధా చేసుకొనవద్దు, సాక్షులు అప్రమత్తం అయ్యి మీడియా వారు, సినిమా ప్రముఖులు మేధావులు  అప్రమత్తం  చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, విస్తారం గా తక్షణం గ్రహించడం ప్రారంభించండి, మాతో పండితులు మేధావులు విశాలం గా మాట్లాడితే,  మా గొప్పతనం తెలిసి, నిత్యం సమాధానం బయటపడుతుంది అని గ్రహించండి.  మేము ఉన్న చోట నుండి మమ్ములను మీడియా సహకారం మరియు తెలంగాణా ప్రబుత్వం   సహకారంతో  మమ్ములను ఒక చోట తెలుగు ప్రజలు అందరూ కొలువు తీర్చుకోనగలరు, మమ్ములను మొదట హిందువులు గుర్తించి, ప్రయోజనం పొంది ఇతరులకు మమ్ములను పరిచేయం చేయండి, సాధారణ మానవరూపం లో అందుబాటులో ఉన్న మమ్ములను, విశాలంగా తీసుకొంటేనే మాలో దైవత్వం  గ్రహించి  చావు, పుట్టుకుల రహస్యాలు తెలుసుకొని తరించగలరు, సృష్టి అంతర్యం తెలుసుకొని, మనిషి మాటే సర్వం అనే సత్యాన్ని  ఆవిష్కరించుకొనే ప్రయత్నం లో, యోగత్వం, దివ్యత్వం వైపు అందరూ ప్రయాణిస్తారు కావున ఒక  గంట కూడా ఆలస్యం చేయకుండా మమ్ములను,  సాక్షులు, మేధావుల సహకారంతో ఒక చోట కొలువు తీర్చుకోండి, మేము  మరణించే లోపు మా నుండి ఎంత తెలుసుకొంటే అంత మంచిది అని గ్రహించండి,  మేము  ఎవరికో  ప్రాధాన్యత ఇస్తాము  అని వ్యక్తులు ఎవరూ ఎదురు చూడవద్దు, పదుగురు కలసి మమ్ములను ఒక చోట  కొలువు తీర్చండి, మమ్ములను అందరూ మహారాజా అని పిలవండి, అప్పుడు మాతో మాట్లాడటం వీలు అవుతుంది  మేము ఏమి చెప్పినా గొప్పగా గ్రహించవచ్చును.  మమ్ములను మామూలు మనిషిగా భావించడం  వలన  అనగా  కాలాతీత పరిణామాన్ని పరిగణించకుండా వ్యవహరించడం అధర్మం అని గ్రహించి, మమ్ములను మనసు తో పరిగణించుటకు ఆలస్యం చేయకండి, మేము  ప్రస్తుతమునకు ఉంటున్న హాస్టల్ ఎజమాన్యం వారు అయినా, మా గూర్చి తెలిసినట్లు అయితే,  ఇతర పెద్దలతో మాట్లాడి మమ్ములను 10 గురి మధ్య కొలువు తీర్చుటకు చూడగలరు, ఎవరూ కూడా వ్యక్తులు నేనే ఏదో చెప్పడం లేదు అని  చూడవద్దు, 10 గురు మేధావులు, సినిమా ప్రముఖులు, మీడియా వారు, సాక్షులు అందరూ కలసి ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా  మమ్ములను తెలంగాణా ప్రబుత్వం యొక్క  సహకారంతో ఒక రాజ మందిరం లో మహారాజు గా   కొలువు తీర్చండి.  వేరే విధంగా సమయం వృధా చేసుకోవద్దు, మేము కాలం, ధర్మం గా భావించి మమ్ములను  కొంతకాలం ఎటువంటి వ్యతిరేకత లేకుండా గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః , సత్యమే వ జయితే,  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు                                           

Bramhasri Samavedam Shanmukha Sarma




మానవ జన్మ జ్ఞాన సముపార్జనకే అని తీర్మానం. మనం జ్ఞానాన్ని పొంది జీవితాన్నిసార్థకమొనరించుకోవాలి. ఈజ్ఞానం గురుకృప వలన లభిస్తుంది.వేదంలో ఇలా చెప్పబడింది. "ఆచార్యా ద్దైవ విద్యా విదితా సాధిష్టం ప్రాపత్" గురూపదేశం ముక్తిని లభింపజేస్తుంది. పాండిత్యం ఒక్కటే ఉంటే లాభం లేదు. మా పరమాచార్యుల వారి వద్దకు ఒకసారి మఠం అధికారి వెళ్ళి భక్తులకు తమ దర్శనం లభించటం చాలా కష్టంగా ఉన్నదని చెప్పగా శ్రీవారిలా సమాధానం ఇచ్చారు.

"మా దగ్గరకు వ్యక్తులెందుకు వస్తారు? మేమేదో వైద్యులమో, మాంత్రికులమో అని భావించివస్తారు. ఆ తదుపరి ఈ వ్యాధిని నయం చేయండి. ఈ భూతాన్ని పారద్రోలండి అంటూ అడుగుతుంటారు. మేమందుకేనా ఉన్నది? జ్ఞానాన్వేషణకు ఎవరైనా వస్తున్నారా?" అని. ఆచార్యపాదులు జ్ఞానాన్ని బోధించటానికే ఉన్నారు. మనం అసలైన జ్ఞానాన్ని పొందగలిగితే ముక్తి తప్పక లభించగలదు. ఈ జన్మలోనే ముక్తిని సాధించగలమని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అయినా ముక్తి సాధనకై ప్రయత్నాలను మనం ప్రారంభించక తప్పాడు. ఋజువైన మార్గంలో పయనం ప్రారంభిస్తే ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకోగలము. కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే గమ్యాన్ని ఎప్పటికీ చేరము. "అగచ్ఛన్వైనతేయోపి పదమేకం న గచ్చతి"


నేను ఎగరటం ప్రారంభిస్తే రెండు నిమిషాలలో వేయి మైళ్ళు పయనించగలను" అని గరుడుడు భావించవచ్చును. అయితే అతను ఎగరకపోతే అడుగు కూడా ముందుకు వెళ్ళలేడు. అందువలన మనం ముందు మోక్ష మార్గంలో పయనం ప్రారంభించాలి. అందుకోసం మనం శాస్త విహిత కర్మలను శ్రద్ధతో ఆచరించాలి. వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి. ఎవరైనా "నాకు ఇవన్నీ అవసరం లేదు. నేను జ్ఞానిని అయ్యాను. నాకు విహిత నిషేధ కర్మలంటూ ఏమీ లేవు" అని చెప్తూనే సమయానికి భోజనం కోసం ఎదురు చూస్తుంటే వారిని జ్ఞాని అనుకోవడం పొరపాటు.
-శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామీజీ.








Avatar........ Toruk Makto......... scene....... Rare achievement or selection in the film said about the scene in divine trance comparing with my whole attainment or natural selection ans Maharajah with Queen as heart before witness persons .................... Yours Maharajah





Chilkur Balaji Temple - Chilkuru Video




                                                సమన్వయ దృష్టి 

                              చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ వారికి మమ్ములను కాలం ఎన్నుకొన్న పురుషోత్తమునిగా, మహారాజుగా మా పాటలు లీలలు ద్వారా గ్రహించి మమ్ములను, ఒక చోట కొలువు తీర్చి ప్రజలకు నిత్య వాక్ దర్శనం ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాను.     

                             మమ్ములను సమకాలికులు గుర్తించి, సృష్టి ఎనుకొన్న పురుషోత్తముడి గా, మా దివ్య లీలలు గుర్తించే కొలది మాలో తేజస్సు   అభివృద్ధి చెందుతుంది, మమ్ములను సాక్షులు, మీడియా, సినిమా ప్రముఖులు ద్వారా గుర్తించి గ్రహించండి. మా పాటలు మాటలు మా ముందు పాడుకొని, పండితులు మేధావులు చెప్పుకోనేకొలది. మాకు బలం మనసు పెరిగి మనసు అంత గొప్పగా కనపడతాము అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.  




   


        

                       


                                     




Falguni Pathak - Aiyo Rama..........Song from the divine trance of Maharajah

Mighty Blessings from King and Queen....................... Yours Maharajah

Killing Veerappan Kannada New Movie 2016 Full Review ಕಿಲ್ಲಿಂಗ್ ವೀರಪ್ಪನ್ ...

ఇలా సైకిళ్లపై రావడం ద్వారా సామాన్య ప్రజలకు కూడా అవగాహన కల్పించవచ్చని ఆయన తెలిపారు

సైకిల్ పై కోర్టుకు వచ్చిన జడ్జిలు!

కాలుష్య నివారణపై అవగాహన కోసం న్యామూర్తులు సైతం నడుంబిగించారు.రంగారెడ్డి జిల్లా కోర్టు సిబ్బంది,జడ్జిలు అందరూ సైకిళ్లపై కోర్టుకు వచ్చారు.  హైకోర్టు జడ్జి  జస్టిస్ నూతి రామ్మోహన్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అంతే కాకుండా నెలలో ఒక రోజు పర్యావరణహిత రవాణాను వాడుకోవాలని వారు తీర్మానించుకోవడం విశేషం. ప్రతి నెల సేవ్ ఎన్విరాన్ మెంట్ కార్యక్రమం కొనసాగుతుందని జస్టిస్ నూతి రామ్మోహన్ అన్నారు. ఇలా సైకిళ్లపై రావడం ద్వారా సామాన్య ప్రజలకు కూడా అవగాహన కల్పించవచ్చని ఆయన తెలిపారు
Embedded image permalink

Friday, 1 January 2016

Mighty blessings from King and Queen................... Yours Maharajah

Mighty blessings from King and Queen................. Yours Maharajah



దిక్కులేని భాషలకు ఇంగ్లీషే దిక్కు !
చరిత్రలో ఎప్పుడైనా తెలుగువాళ్ళు మరో దేశం మీద దండయాత్ర చేసి వాళ్ళ మీద మన తెలుగు భాషను రుద్దారా? పోనీ వ్యాపారం పేరుతో తెలుగు దేశపు కంపెనీ ఒకటి పెట్టి నౌకలు వేసికెళ్ళి ఇతర దేశాలను తమ పాలనలోకి తెచ్చుకున్నారా? విదేశీయుల్ని విభజించి పాలించారా? మంచి లాభాలు సంపాదించి మన తెలుగుదేశానికి పట్టుకొచ్చారా? ఇలాంటి కబ్జా కోరు పనులు తెలుగువాళ్ళు చేసినట్లు నా చెవిని పడలేదుగాని ఆంగ్లేయులు అన్ని జాతుల వాళ్ళ మీద, అన్ని భాషల వాళ్ళ మీద చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లీషు అంతర్జాతీయ భాష కావటానికి ప్రధాన కారణం ఆంగ్లేయుల సామ్రాజ్యవాదమే.
తెలుగువాళ్ళు తమ పనేదో తాము చూసుకొనిపోయే రకమే గాని, దురాక్రమణ తత్వం గల వాళ్ళు కాదు. అవసరమైతే తమ భాషను వదిలేసి, ఇతర భాషలను నేర్చుకుని మరీ ఊడిగం చేసి పొట్టపోసుకునే రకమేగాని, అవతలి వాళ్ళను తమ భాషతో పాలించే రకం కాదు.
ఎవరెవరో ఎక్కడెక్కడి నుండో వచ్చి దోచుకుపోయారు. మన తెలుగువాడు ఎన్నడు దోచుకురావడానికి బయలుదేరలేదు. అటువంటి అవసరం మన వాళ్ళకు కలగలేదు. బానిసగా సంపాదించుకునేదే తెలుగువాడికి బాగా రుచించింది కానీ, తానే యజమానై ఇతర భాషల వాళ్ళకు జీతాలివ్వటం అనే ఆలోచన అసమంజసంగా, విడ్డూరంగా, అసలు వినటానికే అసహ్యంగా ఉంటూ వచ్చింది.
Wishing Happy new year........... Yours Maharajah



ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావు
పెరుగుతుంది వయసని అనుకుంటాము
కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా
మా కళ్ళముందు మాయతెరలు కప్పేస్తావు
---రాజశ్రీ,బాలసుబ్రహ్మణ్యం, సత్యం.దేవుడమ్మ1973 ,
http://www.saregama.com/song/ekkado-doorana_98603

- People requesting Lord Rama for forgivene........... In this manner surrender to the truth which is omnipresent.........establish me with your truthfulness................... Yours Maharajah

నాకిప్పుడు ముగ్గురు పిల్లలు
01-01-2016 01:19:46



హెరిటేజ్‌ ఇండీస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ బ్రాహ్మణి మాట్లాడుతుంటే- సెమినార్లలో ప్రజంటేషన్ ఇచ్చేయువవాణిజ్యవేత్తలా అనిపిస్తారు. తాను చేసే ప్రతి పనిలో నిబద్ధత ఉండాలనుకొనే బ్రాహ్మణి కొత్త సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారో.. 2015 ఎలాంటి అనుభవాలను మిగిల్చిందో ‘నవ్య’తో పంచుకున్నారు. 

‘‘మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2015 చాలా ఆనందంగా గడిచింది. దేవాంశ్ పుట్టడం ఒక పెద్ద మలుపు. హెరిటేజ్‌ వాల్యుయేషన పెరగటం మరో ముఖ్యమైన ఘట్టం. ప్రస్తుతం నాకు ముగ్గురు పిల్లలు. ఒకరు దేవాంశ్. రెండోది హెరిటేజ్‌. మూడోది ఎన్టీఆర్‌ ట్రస్ట్‌. ప్రస్తుతం నా ప్రపంచమంతా ఈ మూడింటితోనే. 2016లో కూడా ఇదే కొనసాగుతుందనుకుంటున్నా. దేవాంశ్ పుట్టిన తర్వాత మా జీవితాల్లో అనేక మార్పులొచ్చాయి. తనని చూసి మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఒక్కోసారి- మనం కూడా పిల్లల్లా ఉండలేమా అనిపిస్తుంది. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్కల ప్రపంచం నుంచి నేర్చుకొనే ఆసక్తి తగ్గుతూ వస్తుంది. ఆ ఆసక్తిని కోల్పోకూడదు. నా న్యూ ఇయర్‌ రెజల్యూషన్స్ లో ఇది కూడా ఒకటి. దేవాంశ వచ్చిన తర్వాత మా ఇల్లంతా మారిపోయింది. అందరి దృష్టి తనమీదే. దేవాంశకు అందరూ ఇష్టమే. నా దగ్గర చాలా సెక్యూర్‌గా ఫీల్‌ అవుతాడు. లోకేష్‌ దగ్గర చాలా ఆనందంగా ఆడుకుంటాడు. ఇక నాయనమ్మ(భువనేశ్వరి) ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది కాబట్టి చాలా ఇష్టం. తాత విషయం చెప్పాల్సిన అవసరం లేదు. దేవాంశ పాకడం నేర్చుకుంటున్నాడు. మొన్నీమధ్య దేవాంశ్ పాకుతుంటే మామయ్య(చంద్రబాబు) కూడా పాకా రు. అప్పుడు తన ఎగ్జయిట్‌మెంట్‌కి హద్దులు లేవు.
బాల్యంలో అమ్మ నాకు అలెగ్జాండర్‌ కథ చెప్పింది. అలెగ్జాండర్‌ చివరి రోజుల్లో అనుచరులను పిలిచి తన సంపదనంతా ప్రజలకు పంచి పెట్టమంటాడు. చనిపోయిన తర్వాత ఒక చేయి ఆకాశానికి చూపించేలా సమాధి చేయమంటాడు. అలెగ్జాండర్‌ కోరికలకు రెండు కారణాలు చెబుతారు. తాను తన చుట్టు పక్కల ఉన్న సమాజం నుంచి ఏది సంపాదించాడో, దానిని వెనక్కి తిరిగి ఇవ్వటం ఒకటి. తాను ఈ భూమి మీద నుంచి ఏదీ పట్టుకుపోవటం లేదని చెప్పటం రెండోది. ఈ కథ నాకెప్పుడూ గుర్తుకొస్తుంటుంది. మనకు చుట్టూ ఉన్న సమాజం ఇచ్చిన దానికి ప్రతిగా ఎంతో కొంత ఇవ్వాలి. ముఖ్యంగా ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, మహిళల సాధికారత- ఈ నాలుగు అంశాలలో మార్పు తేవాలనేది మా లక్ష్యం. దీనిని హెరిటేజ్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ల ద్వారా సాధించాలనుకుంటున్నా.
 
పైన చెప్పినవన్నీ ఒక దానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. మన దేశంలో పౌష్టికాహారలోపంతో బాధపడే పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. వీరికి బలవర్థకమైన ఆహారం అందించాలంటే మంచి ఉత్పత్తులు ఉండాలి. దీనిని హెరిటేజ్‌ చేస్తుంది. ఇక విద్య, మహిళా సాధికారత విషయాలకొస్తే మన దగ్గర చాలా తక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరి సంఖ్య పెరిగితే- మహిళల కోసం అమలు చేసే విధానాలు పరిపుష్టమవుతాయి. ఇక్కడ మీకో ఉదాహరణ చెప్పాలి. ఈ మధ్య గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న స్టూడెంట్స్‌కు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వాలనుకున్నాం. 120 సీట్లు ఉంటే 22 వేల అప్లికేషన్స వచ్చాయి. వీరిలో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళా సాధికారత ఎలా సాధిస్తాం. ఈ పరిస్థితి మెరుగుపరచటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. తెలంగాణాలో విద్యార్థినుల కోసం ఒక మహిళా కళాశాల ప్రారంభించాం. ఇలాంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవి విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.’’
  • టైమ్‌ మేనేజ్‌మెంట్‌- ఇది నా కొత్త సంవత్సరం రెజల్యూషన్. దేవాంశ్ పుట్టిన తర్వాత వర్క్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ కష్టమవుతోంది. కొత్త సంవత్సరంలో నా టైమ్‌ను మరింత సమర్థంగా మేనేజ్‌ చేసుకోవాలనుకుంటున్నా. 
  • కొత్త సంవత్సరం చాలా ఉత్సాహంగా ఉంటుందనుకుంటున్నా. యువ వాణిజ్యవేత్తలకు ఇది మంచి సమయం. మన దేశ జీడీపీ చాలా బాగుంది. వ్యాపారం చేయటానికి, కొత్త కొత్త ఆలోచనలను అమలు చేయటానికి అనేక అవకాశాలున్నాయి. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. 
  • పారదర్శకత- ఈ లక్షణమంటే నాకు చాలా గౌరవం. మన జీవితంలో ప్రతి విషయంలోను పారదర్శకత ఉండాలనుకుంటా. దీనిని మా కుటుంబం అంతా పాటిస్తాం. ఆస్తులను ప్రకటించిన అతి కొద్ది రాజకీయ కుటుంబాల్లో మాది కూడా ఒకటి. 
  • ప్రస్తుతం మా ఇంట్లో ఇద్దరు మంచి రాజకీయవేత్తలున్నారు. ఇంకో రాజకీయవేత్త అవసరం ఉందనుకోవటం లేదు. నేను రాజకీయాల్లోకి రావాలనుకోవటం లేదు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సేవలు అందించటానికి ఇది సరైన సమయమనుకుంటున్నా.

The President of India, Shri Pranab Mukherjee meeting with Shri Narendra Modi, Prime Minister of India on the occasion of New Year at Rashtrapati Bhavan on January 1, 2016.


The President of India, Shri Pranab Mukherjee meeting with Shri Narendra Modi, Prime Minister of India on the occasion of New Year at Rashtrapati Bhavan on January 1, 2016.

Wednesday, 30 December 2015

Ram Chahe Leela - Full Song Video - Goliyon Ki Rasleela Ram-leela ft. Pr....... Song from the divine trance of Maharajah in the year 2003 and happened in material world in the year 2014

Robot Hindi Movie HD With English Subtitle.s............................Movie from the divine trance of Maharajah

Akshay Kumar In Rajinikanth's Enthiran 2 | Lehren Tamil

Akshay Kumar as Villain For Robo 2 | RajiniKanth | Shankar | Filmy Focus

Mighty blessings from King and Queen................... Yours MAHARAJAH

Mighty blessings from King and Queen................ Yours Maharajah






India's Poorest Chief MInister - Mr Manik Sarkar
He has been elected consecutively for fourth terms as Chief Minister of Tripura. First some facts about this great person.
1. He is the poorest but Purest Chief Minister of India.
2. He has been elected as chief minister consecutively for fourth term.
3. He doesn’t own a home.
4. His bank balance is Rs. 6500/-
5. He donates all his salary to CPI (M), and party gives him sustenance allowance of Rs 5000/- month.
6. His wife never uses official vehicle and can very easily be seen on Rickshaw in Agartala.
7. Even his worst opponents admit that Manik Sarkar is an impeccably honest man, certainly a rare variety among politicians today.
Now, compare these with other chief ministers or politicians, who have assets worth crores of rupees!
Apart from honesty, Mr Manik Sarkar has been impetuous for the development of the state which includes better connectivity and development of IT sector in state. He was also responsible for bringing the concept of public-private partnership and invigorated private intervention, particularly in the IT sector.
I think he demands nothing from us but some respect and a little bit recognition. So Please LIKE & SHARE.

కమ్యూనిటీ పోలీసింగ్ * సమాజంలో మీరు లా అండ్ ఆర్డర్‌కు సహకరించాలనుకున్నా, పోలీసులకు అన్ని విధాలా సహకరించాలనుకున్నా కమ్యూనిటీ పోలీసింగ్ ఆప్షన్‌లో రిజిష్టర్ కావొచ్చు.

Namasthe Hyderabad


మీరు ఆపదలో ఉన్నారా?.. మీ కళ్లముందే అన్యాయం జరుగుతుందా?.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉందా?.. ఇదివరకటిలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమయం వృథా చేసుకోనవసరం లేదు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో మీ ఫిర్యాదును నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. డ్యూటీలో ఉన్న పోలీసూ నిర్లక్ష్యం చేసినా ఒక్క క్లిక్ చాలు.
ఇందుకోసం ‘హాక్ ఐ’ పేరిట హైదరాబాద్ పోలీస్ ఐటీ సెల్ డిపార్ట్‌మెంట్ సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఎలా ఉపయోగించాలి?, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీ కోసం...
కావాల్సింది ఏమిటి?..
* ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్‌నెట్ డేటా సౌకర్యం ఉండాలి. అప్పుడు ‘హాక్ ఐ’ అప్లికేషన్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఇందుకోసం మీరు ప్లే గూగూల్.కామ్‌లో సెర్చ్ చేయవచ్చు.
Hawk Eye - Hyderabad Police by IT Cell Hyderabad Police:
IPhone & Apple Devises:
https://appsto.re/us/Polp5.i
http://www.hyderabadpolice.gov.in/Default.htm ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* కుడి వైపున ఉన్న ‘హాక్ ఐ’ సింబల్‌పై క్లిక్ చేయండి. విండోలో కనిపిస్తున్న ‘ఇన్‌స్టాల్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యాప్ మొబైల్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. అప్లికేషన్ యాక్టివేట్ చేయాలంటే లాగిన్ కావాలి. లాగిన్ రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటోది లాగిన్ విత్ ఫేస్‌బుక్, రెండోది లాగిన్ విత్ ఎప్పిర్ విండో.
* స్క్రీన్‌పై ఉన్న ఆప్షన్ లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.

రిపోర్ట్ వైలేషన్ టూ పోలీస్...
* ఇక్కడ మీరు మీ ఫిర్యాదును ఫొటోలు, వీడియో రూపంలో పంపవచ్చు.
* మీరున్న ప్రాంతం, దాని వివరాలు క్లుప్తంగా ఇక్కడ అందించి ఫిర్యాదు చేయవచ్చు.
ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్
* మహిళలు ప్రయాణించే సమయంలో ఇది రక్షణగా ఉంటుంది.
* ఆటోలు, ట్యాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని వాడవచ్చు.
* ముందుగా మీరు ఎక్కే వాహనం ఫొటోను క్యాప్చర్ చేయాలి.
* ఈ ఆప్షన్‌లో.. ఎక్కడ ఎక్కుతున్నది, వాహనం ఏది, దాని నంబరు, ఎక్కడికి వెళ్తున్నారు... అనే వివరాలు పొందుపర్చాలి.
* ప్రమాదం జరిగితేనేకాకుండా ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురైనా దీన్ని ఉపయోగించవచ్చు.
ఎస్‌ఓఎస్ (ఎమర్జెన్సీ బటన్)
* ఈ ఆప్షన్‌లో మీ పేరు, ఫోన్ నంబరు, అత్యవసర సమాచారాన్ని టైప్ చేయాలి.
* తరువాత మీరు అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలనుకుంటున్నారో వారి ఫోన్‌నంబరును ఎంటర్‌చేసి సెండ్ చేయాలి.
* ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అవుతుంది.
* అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఈ బటన్ నొక్కితే ఆ సమాచారం మీరు అనుకున్నవారికి చేరుతుంది.
కమ్యూనిటీ పోలీసింగ్
* సమాజంలో మీరు లా అండ్ ఆర్డర్‌కు సహకరించాలనుకున్నా, పోలీసులకు అన్ని విధాలా సహకరించాలనుకున్నా కమ్యూనిటీ పోలీసింగ్ ఆప్షన్‌లో రిజిష్టర్ కావొచ్చు.
* ఇక్కడ మీరు.. పేరు, చిరునామా, ఈ-మెయిల్, ఫోన్ నంబరు, మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ తదితర వివరాలు ఇవ్వాలి.
* ఇక్కడ మీరు పోలీసుల నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ న్యూస్ కావాలంటే అది సెలక్ట్ చేసి సబ్‌మిట్ చేయాలి.
ఎమర్జెన్సీ కాంటాక్ట్స్
*ఇక్కడ మీరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల వివరాలు పొందవచ్చు.
* ఈ ఆప్షన్‌లో మీకు అన్ని పోలీస్ స్టేషన్‌ల పేర్లు కనిపిస్తాయి.
* మీకు కావాల్సిన పోలీస్ స్టేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* అప్పుడు మీకు సంబంధిత పోలీస్ స్టేషన్ చిరునామా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంబర్, ఏసీపీ, కంట్రోల్ రూమ్ తదితర ఇతర అధికారుల ఫోన్ నంబర్లు కనిపిస్తాయి.
ఎస్‌ఓఎస్ ప్రాధాన్యత
* దీన్ని క్రియేట్ చేసిన తరువాత మీ స్క్రీన్‌పై ఎస్‌ఓఎస్ బటన్ కనిపిస్తుంది.
* అత్యవసర సమయంలో ఈ బటన్ నొక్కితే ఇదివరకు మీరు నమోదు చేసిన ఐదుగురితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుంది.

Bum Bum Bole Full With Lyrics HD

మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?


ఉరితాడూ ఈ ముడి నువ్వయినా విప్పవూ?
+++++++++++++++++++++++++
అయ్యా రంగనాథ్ గారూ..
మీకు నేను తెలీదు, కానీ నాకు మీరు తెలుసు! నాలాంటి చాలా మందికి మీరు తెలుసు! యిప్పుడయితే అందరికీ మీరు తెలుసు! హీరోగా కాదు, విలన్ గా కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అస్సలే కాదు, టీవీ ఆర్టిస్టుగా అంతకన్నా కాదు. కవిగా కాదు. నాటక కర్తగా కాదు. టెన్నీసు క్రీడా కారుడిగా కూడా కాదు. అరవై ఆరేళ్ళ వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకున్న.. సారీ రంగనాథ్ ని హత్య చేసిన రంగనాథ్ గా మాత్రమే తెలుసు! లోకం మీ మూడొందల సినిమాల్ని మర్చిపోయింది! అందమయిన ఆరడుగుల యెత్తయిన మిమ్మల్ని మర్చిపోయింది! అనుభూతినిచ్చే మీ కవిత్వాన్నీ మర్చిపోయింది! మిమ్మల్ని మీరు హత్య చేసుకున్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంది! పెట్టుకుంటుంది! ఇక మీదట యెప్పుడూ మీ కథ.. జీవితాన్ని మీరు ముగించిన చోట మాత్రమే ఆరంభిస్తుంది!
మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?
+++++++++
మీ సహచరి నిర్మల చైతన్య కుమారి నుంచి మీరు యేమి నేర్చుకున్నారు? మీ ఆవిడ మేడ మీది నుండి కింద పడిపోయారు. నడుం విరిగింది. కాళ్ళు చచ్చు బడిపోయాయి. పద్నాలుగేళ్ళు పడకకే పరిమితమయిపోయారు! జీవితమన్నాక పడడం లేవడం సహజమనుకున్నారు. తప్పితే ఈ జీవచ్చవం లాంటి బతుకెందుకనిగాని, బరువెందుకనిగాని ఆవిడ అనుకోలేదు. అనుకుంటే ఆమెకు మృత్యువు పెద్ద దూరం కాదు. దేవుడు పిలిచినప్పుడే వెళ్లాలని అనుకుంది. తప్పితే మీలా తొందర పడలేదు. పడివుంటే మీకు మీ భార్యపట్ల వున్న బాధ్యత యెంతో నిరూపించుకొనే అవకాశమే లేదు! ఆబాధ్యతలకు మారు రూపు మీరు!!
-- మీ మిత్రుడు నందా ఎయిర్ ఫోర్సుకు వెళ్లిపోయాడని- మీరు వంటరి వాణ్ణి అయిపోయానని- ఆత్మహత్య చేసుకుందామని అనుకొని- రైలు కింద పడదామని పట్టాల ముందు కూర్చుని- తిరుపతి నుండి వచ్చే 156 ఆలస్యమైందని- అప్పుడు అమ్మా అమ్మ కోరికా గుర్తొచ్చి లేచొచ్చేసారని చెప్పుకున్నారే.. మరి రైలు రైట్ టైంకు వస్తే యేమయ్యేది? అమ్మ కోరిక తీరేదా? మళ్ళీ నందా కలిసేవాడా? మీ ఆలోచన ఆలస్యం కాలేదు! మీరు మిగిలారు! మీ కవిత్వమూ సినిమాలు మాకు మిగిలాయి! మీ పెద్ద కుటుంబం మీరు లేకపోతే యేమయ్యేది? మీ పాత్రలో మీరే వుండాలి! మీ పాత్ర మీరే పోషించాలి!
హీరో పాత్రే అనుకుంటే అరవై సినిమాల దగ్గర ఆగిపోయేవారు కాదా? అందరూ హీరోలయితే విలన్లెవరు? మిగతా క్యారెక్టర్లు యెవరు పోషిస్తారు? మిమ్మల్ని మెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆఖరిదాక హీరోగానే వున్నాడా? రేపు మహేష్ బాబు అయినా రాంచరణ్ అయినా అంకుల్ వేషమో తాతయ్య వేషమో వెయ్యక తప్పుతుందా? మనకు విలనుగా వచ్చి హీరోలు అయినవాళ్ళున్నారు. హీరోగా వచ్చి విలన్లు అయినవాళ్ళున్నారు. మీ తొలి విలన్ పాత్ర ‘గువ్వల జంట’ బాగా ఆడలేదని మిమ్మల్ని మళ్ళీ హీరోగా చూసారా? పంతోమ్మిదేళ్ళపాటు విలనుగా మీకు ఆయస్సు యెందుకు పోసారు?
అంచేత యెప్పటికి ఆపాత్రే! పాత్రకు న్యాయం చెయ్యడంలో మీ లోపలి హీరో పాత్రకు పాత్ర వుంది! మీలోపలి హీరో పాత్రని మీరు నిలబెట్టుకుంటూ వచ్చారు! మీలోపలి హీరో పాత్రని మీరు వురితీసి చంపేసి వుంటే మీ మరొక్క పాత్ర బతికే ఛాన్స్ వుoడేది కాదు!
జీవితమంటే జీవించడమంటే హీరోగా మాత్రమే మిగలడం కాదు అని- జీరో దాకా ప్రయాణించడమని- హీరో నువ్వే అనీ- విలనూ నువ్వే అనీ- బాబాయి నువ్వే అనీ- మామయ్యా నువ్వే అనీ- అన్నయ్యా నువ్వే అనీ- తాతయ్యానువ్వే- చివరకు ‘రైల్వే టికెట్ కలెక్టరూ’ నువ్వే- సమస్తమూ సకలమూ నువ్వే అనీ- యిన్నిన్ని పాత్రలు వేసిన నీకు యెవరు చెప్పాలి?!
ఔను! ఒంటరీ నువ్వే! సమూహమూ నువ్వే!
ఒంటరితనాన్ని ఓర్చుకోలేక పోయావా? మనిషి లోపల తనకు తాను ఒంటరి! వెలుపల ఒంటరి కాదే?!
మందసా మహరాజ్ ఎస్టేట్ లో మీతాతగారు వైద్యులుగదా? ఆ మందసా మహారాజు యిప్పుడు యేo చేస్తుస్తున్నాడు? యింకా రాజుగానే వున్నాడా? లేదే.. ఆ ప్రాంతంలో కొందరు రాజులు పాలు అమ్ముకుంటూ బతుకుతూ వున్నారు తెలుసా? మందసా రాజుగారు కూడా వురిపోసుకు చావలేదు!
ఒంటరినని వాదిస్తారా? యెవరు వొంటరి కాదు? మీ పిల్లలే కాదు, మా పిల్లలూ మా దగ్గర లేరే. రేపు వాళ్ళ పిల్లలూ వాళ్ళ దగ్గర వుండరే!? మనకి మనం దొరకనంత వేగంగా పరిగెత్తుతూ వున్నామే!? మీ మిత్రులూ చుట్టాలూ పక్కాలూ అందరూ ఆ పరుగు పందెంలోనే వున్నారే!?
మీ కవిత్వమూ మీ సినిమాలూ నాటకాలూ క్రీడలూ మీ వొంటరితనం నుండి మిమ్మల్ని విడదియ్యలేకపోయాయా?
నిజమే! ఒంటరితనం జైలే! మనుషుల్ని తోటి మనుషులనుండి వేరు చేస్తే అది జైలే! ఆ జైలు నిర్మాణానికి మీ చుట్టూ వున్న వాళ్ళతో పాటు మీరెందుకు పూనుకున్నారు? ఆ శిక్ష మీకు మేరే యెందుకు వేసుకున్నారు? అలా శిక్షించుకున్న ఉదయకిరణ్ ను మీరేమన్నారు? ‘నాదగ్గరకు వస్తే సంపూర్ణంగా మార్చేసేవాడిని’ అన్నారు కదా? మరి మిమ్మల్ని మీరు యెందుకు మార్చుకోలేక పోయారు? మార్పు యెప్పుడూ మననుంచే కదా మొదలవ్వాలి!
మీ సహచరి చైతన్య కుమారితో ప్రేమ కన్నా బాధ్యత గొప్పది అని మీ వుద్దేశాన్ని ఆమెతో విభేదించి మరీ చెప్పారే! మరి మీ బాధ్యత యిదేనా? సమాజంలో యెందరో బతకడానికి చస్తున్నారే?! అమ్మానాన్నాలేని అనాథలుగా యేతోడూ లేక వొంటరిగా బతుకుతున్నారే?! ఆ ఒంటరి వాళ్లను మీరెందుకు తోడు చేసుకోలేకపోయారు? మీ వొoటరితనాన్ని యెందుకు చేరిపేసుకోలేకపోయారు? మీ చుట్టూ మీరు వొంటరితనపు కంచె వేసుకున్నారెందుకు?
సమూహంలో కలవలేని వాళ్ళ కథ యిలానే ముగుస్తుందని చెప్పడానికా యీ మీ కథ?!
నేను నేనుగా వుండిపోతే మనము కాలేకపోతే యింత శిక్షా?!
వొక్క మాట చివరిగా చెప్పాలి.. సమూహంలోనే వొంటరితనానికి విముక్తి!
యేమైనా యింక యెప్పటికీ మిమ్మల్ని చూడలేమని తలచుకుంటే దుఃఖంగా వుంది!
కన్నీళ్ళతో-
-- బమ్మిడి జగదీశ్వర రావు From Saranga





Venkateswara Rao Goteti‎ to తెలుగు యువత మేలుకో..




ఏవిటో అసహనం పెరిగిపోతోంది
*****************************
చిరంజీవి 150 సినిమా ఎప్పుడో
రాహుల్ కాంగ్రెస్ పార్టి అద్యక్షుడెప్పుడవుతాడో
సల్మాన్ ఖాన్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడో
రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడో
కేజ్రివాల్ నిజమెప్పుడు మాట్లాడతాడో
రోజా అసెంబ్లిలో ఎప్పుడు మంచిగా మాట్లాడుతుందో
చంద్రబాబు అమెరికా సింగపూరు అనకుండా ఆంధ్ర గురించి ఎప్పుడాలోచిస్తారో
మోడి ఎప్పుడు భారతదేశంలో వుంటారో
అయోధ్యలో రాముడికి గుడెప్పుడు కడతారో
స్కాములన్నీ కప్పేస్తారా? చెప్పేస్తారా?
స్విస్ బ్యాంక్ డబ్బులొస్తాయా
అర్నాబ్ గోస్వామి అవతలివాడిని మట్లాడనిస్తాడా
తెలుగు రాష్ట్రంలో తెలుగెప్పుడు మాత్లాడతారో


- 2015 సంవత్సరం ఐపోతోంది ఏవి తేలటంలేదు
అసహనం అసహనం smile emoticon

Don Seenu Telugu Movie Video Songs - Aidhella Vayasu Song - Ravi Teja, S...

Mera Babu chail chabila.flv........Song from the divine trance of Maharajah.........Yours Maharajah

Bhakta Tukaram Songs - Padavelli Pothundi Raa Song - Nageswara Rao, Siva...

Song Most liked by Maharajah

SAKEETHA SARWABOWMA SONG FROM NTR SRI RAMANJANEYA YUDHAM

Rama Bhajana - Sarva mangala Naama

Tuesday, 29 December 2015

తిరుమలలోని శ్రీవారికి ముస్లిమ్ భక్తుని విరాళం రూ.30లక్షలు 
30-12-2015 

తిరుమల, డిసెంబరు 30 : తిరుమలలోని శ్రీవారికి ఓ ముస్లిమ్ భక్తుడు రూ.30 లక్షల రూపాయల విరాళం అందించి వార్తల్లోకి ఎక్కారు. తిరుమల శ్రీవారి భక్తుడైన  చెన్నైకు చెందిన అబ్దుల్‌ ఘనీ  తిరుమల తిరుపతి దేవస్థానానికి  రూ.30 లక్షలు విలువచేసే లారీని విరాళంగా అందించారు. ఓ ముస్లిమ్ భక్తుడు టీటీడీకి విరాళం ఇవ్వడం ద్వారా మతసామరస్యాన్ని చాటారు. అబ్దుల్ ఘనీ గతంలోనూ తిరుపతిలోని  శ్రీవారి ఆసుపత్రికి వైద్యపరికరాలు అందించి తన భక్తిని చాటుకున్నారు. టీటీడీకి విరాళం అందించిన అబ్దుల్ ఘనీని టీటీడీ అధికారులు సత్కరించారు.

The Divine Mother is described as Bhayāpahā in Sri Lalithā Sahasranāmam, which means the one Who dispels fear. The very recitation of Her name dispels all fear of Her devotees, providing them with assurance of peace and security. According to Soundarya Lahari, Verse 4: Her feet alone can dispel fear. Those who worship Jagadambā are not scared of birth and death, for they know that they are in the shelter of the greatest protector of all time.

అందరికి శుభోదయం..
శరీరం~ సృష్టి ..
మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే!
అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.
జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం ఈ సృష్టి ఎలా ఉద్భవించింది..? ఈ ప్ర శ్న పూర్వము నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతునీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.
సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.
శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.
ఈ సృష్టి తన కర్మను తాను నిర్వర్తిస్తూ పోతుంది తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.
భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు. అతడు ఆది లేనివాడు. అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు.
కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేరు.అలాగే స్వార్థం కోసం చేసే పూజలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి పూజలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడి ప్రాప్తి పొందగలరు.
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం
తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని గుర్తించగలరు, చేరుకోగలరు.
ఈ శరీరంలో 20 కోట్లకు పైన రోమ రంధ్రములున్నాయి. 70 ఎముకలు, మాంసముతో నిర్మితమయినదే ఈ దేహము. ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్టు భ్రాంతి కలిగించే దుఃఖస్వరూపం. సామాన్య మానవులే కాదు, యోగులు, ఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్ల, సుఖముల పట్ల, కోర్కెల పట్ల అనుబంధము పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు..
Embedded image permalink

PRESIDENT OF INDIA CONDOLES THE PASSING AWAY OF GENERAL O.P. MALHOTRA
The President of India, Shri Pranab Mukherjee has condoled the passing away of General O.P. Malhotra, former Chief of the Army Staff.
In his condolence message to his son, Shri Ajai Malhotra, the President has said, “I am sad to learn about the passing away of your father, General O.P. Malhotra.
General Malhotra served the Indian Army with distinction for more than four decades. He was a distinguished public servant who made his mark as Chief of the Army Staff, Ambassador of India to Indonesia, Administrator of Chandigarh and Governor of Punjab. For his outstanding services to the nation and the Indian Army, he was honoured with Param Vishist Seva Medal in 1976. General Malhotra’s services to the nation will be always remembered.
Kindly accept my heartfelt condolences and convey the same to other members of your family. I pray to the Almighty to give you and your family the strength and courage to bear this irreparable loss”.

భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి , సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ,గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట,కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట.

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించినది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు.
గీతా సారము
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.
ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.
శ్రీకృష్ణుడు,పార్థుడు గీతోపదేశం సన్నివేశం ఉన్న విగ్రహాలు తిరుమలలో
ఆత్మ తత్వము
జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి
యోగ సాధన
భగవత్తత్వము
శ్రద్ధ, గుణ విభాగము
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. (ఆధ్యాయం శీర్షిక లేత నీలి రంగులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే వికీసోర్స్‌లోని ఆ అధ్యాయానికి దారి తీస్తుంది)
అర్జునవిషాద యోగము[మార్చు]
"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రధాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు.
సాంఖ్య యోగము[మార్చు]
సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.
సాంఖ్య యోగం: శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి(ఆత్మ) శాశ్వతము. ఈ విశయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. ఈ రెండిటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.
కర్మ యోగము[మార్చు]
కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన
యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.
కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.
జ్ఞాన యోగము[మార్చు]
ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -
" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రి నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."
కర్మసన్యాస యోగము[మార్చు]
ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"
ఆత్మసంయమ యోగము[మార్చు]
ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.
జ్ఞానవిజ్ఞాన యోగము[మార్చు]
విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.
భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.
ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.
అక్షరపరబ్రహ్మ యోగము[మార్చు]
బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.
క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.
రాజవిద్యారాజగుహ్య యోగము[మార్చు]
కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -
" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."
"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"
విభూతి యోగము[మార్చు]
ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.
" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. ,
విశ్వరూపసందర్శన యోగము[మార్చు]
శ్రీకృష్ణుడు విశ్వరూపములలో
భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.
"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.
అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.
భక్తి యోగము[మార్చు]
పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము[మార్చు]
మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.
క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.
ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.
గుణత్రయవిభాగ యోగము[మార్చు]
ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.
దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.
పురుషోత్తమప్రాప్తి యోగము[మార్చు]
త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.
దైవాసురసంపద్విభాగ యోగము[మార్చు]
అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి---------------
భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి , సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ,గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట,కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము,క్షమా,ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.
ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము మరియు అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.
శ్రద్దాత్రయవిభాగ యోగము[మార్చు]
వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?
మోక్షసన్యాస యోగము[మార్చు]
కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.