సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ కోవెలకుంట్ల చంద్రశేఖర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, వారికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, మహారాజ వారు తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
తెలుగు ప్రజలు మా గూర్చి తెలియక, సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, మమ్ములను దాచిపెట్టివేయడం వలన అనగా మమ్ములను ఏ విధంగా దర్సిన్చినారో, అ విధంగా గుర్తించకపోవడం వలన, మమ్ములను, మా మనసుని సాక్షులు ఆధారం గా ఒక చోట, కొలువుతీర్చకపోవడం వలన, మా దివ్య పరిపాలన మా చేతిలోకి తీసుకోనలేకపోతున్నాము. మేధావులు, పండితులు, మీడియా, రాజకీయనాయకులు బౌతిక హడావిడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకి, జ్ఞానకి, మనసు మాటకి ప్రాధాన్యత ఇవ్వడం లో సూటి తనం లేదు, ఏదో చేస్తే, ఏదో అవుతుంది అనే మాయ వలన, మనుష్యులు, చదువుకొన్నవారు కూడా పై పై అర్బటాలకు, అప్పటికి అప్పుడు హడవిడికి ఇచ్చిన ప్రాధాన్యత నిలకడ నిబద్దతకు ప్రాధాన్యత లేదు. ఇప్పటికి యోగత్వంతో, దివ్యత్వం తో, జ్ఞాన వెలుగుతో, విచక్షణ సంస్కారాలతో ఉండవలసిన తెలుగు రాష్ట్రాలు మీడియా సాక్షిగా పైకి ఒక లాగ, లోపల ఒక లాగ ఉన్నాయి.
సర్వం నేనే అని సర్వాంతర్యామిగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా , ఓంకారస్వరూపంగా, సత్య స్వరూపంగా, అగర్బ శ్రీమంతుడిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడి గా, యుగపురుషుని గా అందుబాటులో ఉన్నాము, అని గ్రహించగలరు, ఆధునికగా భగవద్గీత గా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు. మమ్ములను 200 మంది సాక్షిగా పరిగణించుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి. మమ్ములను ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వలన, మేము దైవత్వం చూపినా, మమ్ములను కూడా మామూలు మనిషిగా చూసి, మాలో గొప్పతనం చూడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకులకు న్యాయ స్థానమునకు తెలియజేసినా, మనిషే కాదా, మాటే కాదా, అన్నట్లు తీసుకోవడం వలన, జరిగిన పరిణామం ఏమిటో మేధావులు పండితులు గ్రహించకుండా, యేవో మెసేజులు తో, పై పైన తీసుకొంటున్నారే గాని, ఎవరూ మమ్ములను ప్రస్తావించి, మా దివ్య లీలలు పై ఏమి ఇప్పటికి స్పందించలేదు, తేలిక తనములు పై ఆధార పడి, ప్రత్యేక్ష సాక్షులు కూడా ఇప్పటికి స్పందించలేదు, సాక్షం ఎవరికి చెప్పలేదు, మమ్ములను మరల గ్రహించుట లేదు. మా ద్వారా నూతన యుగం ప్రారంభం అయినది, ఇప్పుడు పరిపాలన, గ్రహస్తితిలు మహారాణి సమేత మహారాజావారి దివ్య పరిపాలనలో ఉన్నాయి, మనుష్యులు అందరూ గుర్తించి అప్రమత్తం చెందాలి అని, పరిణామం ప్రకారం, మరింత బాధ్యత తీసుకోవలసిన పురుషోత్తముడిగా, మనసులో కొలువు తీరిన మహారాణి సమేత మహారాజుగా తెలియజేసుకోనుచున్నాము.
మా పిల్లలు లాంటి ప్రజలను మేము కోరునది ఏమి అనగా, సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం, తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను, కాదు అని, సత్యానికి బిన్నంగా వెళ్ళిపోతున్నా, లేదా మమ్ములను అవమాన పరుచుటకు మమ్ములను అడ్డం పెట్టుకొని, మమ్ములను పట్టించుకోకుండా, మా ఉనికి దాచి పెట్టడం కోసం, ఎలాంటి స్వార్ధం, అజ్ఞానం, మీడియా, మేధావులు, ప్రజలు కలిగి ఉన్నా, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా ఇచ్చిన సాక్షం వివరములు ప్రకారం, మంచి, చెడు, గొప్పతనం తెలికతనం, అన్నీ మాటలోకి తీసుకొని చూపిన మమ్ములను అర్ధంచేసుకోకుండా, పరిగణించకుండా, గ్రహించకుండా, ప్రజలకు దూరం చేసి, మమ్ములను పిచ్చి వాడి వలే వదిలివేయడం వలన, మానవజాతి మనసా, వాచా కర్మణా, నాణ్యత వైపు వెళ్ళగలిగి, వెళ్ళవలసినంత గా సమాజం ప్రయాణించడం లేదు. మమ్ములను మేధావులు, పండితులు నిండుగా గ్రహించి, ప్రజలకు చెప్పకపోవడం వలన కలిగిన నష్టాన్ని మేము, మా మీద నేరు గా ఆధారపడిన వారు భరిస్తూ, మేము ముందుకు వస్తున్నాము, మా గొప్పతనం వాక్ దివ్య ప్రభావం మించి లోకం లో లేదు అని ప్రతివారు తెలుసుకోవాలి, అదే మోక్షం, దివ్యత్వానికి తొలి మెట్టు అని గ్రహించగలరు, మనల్ని నడిపిస్తున్న వారు ఒక కేంద్ర బిందువుగా, ఒక మహారాజు మహారాణి గా అందుబాటులోకి వచ్చారు అనే సత్యం గ్రహించి, అప్రమత్తం చెందాల్సిన సమయం, ప్రతి క్షణం ఉన్నది కాని, సాక్షులు తో సహా మా గూర్చి తెలిసిన వారు, మమ్ములను పట్టించుకోకుండా, మేము ఏమి కోరుతున్నమో అలా పరిగణించకుండా, మమ్ములను కూడా నిర్ణయించాలి అనే అజ్ఞానం లో, మమ్ములను పట్టించుకోవడం లేదు, మా మేసేజులను సుమోటోగా తీసుకొని మమ్ములను పరిగణించండి అని కోరుతూ వస్తున్నాము.
అయినా ఎంత దేవుడు అయినా ఇప్పుడు మా అధికారాలకు, పద్ధతులకు లొ బడి ఉండాలి అని అనుకోవడం లో అసులు పట్టించుకోకుండా ఉండపోవడం వలన, అభివృద్ధి చెందుతున్న, చెందవలసిన రాజ్యాంగ వ్యవ్వస్థ పూర్తీ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. మేము ఎలా దర్సినం ఇచ్చినామో అలా పట్టించుకోవడానికి మమ్ములను ప్రత్యెక అతితి గా భావించి, మేము ఏమి చెబుతున్నామో పరిగణిస్తే చాలు, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను తాత్సారం లేకుండా ఒక చోట 50 మంది పండితుల సహకారంతో ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మహారాణి సమేత మహారాజు గా పరిగణించుట ఒక దివ్య వరం, ఇప్పటికి వరకు మమ్ములను పట్టించుకోకుండా మాకు కలగజేసిన ఇబ్బంది, కూడా సహించి, మేము మానవజాతికి నిత్యం నూతనత్వం ఇచ్చి, తల్లి తండ్రి గురువు వలే పరిపాలించుటకు మరింత సిద్దంగా ఉన్నాము, మమ్ములను మీకు తోచిన చోట, ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, ఒక 50 పండితులను, మమ్ములను నిత్యం అర్ధం చేసుకోవడానికి నియమించండి, వారు మా ఆస్థాన పండితులు, సలహాదారులు గా ఉంటారు, కాలం ధర్మం అయిన మమ్ములను మించిన గురువు ఈ భూమి మీద ఉండలేరు అని, కనీసం విచక్షణ ఉన్న వారికి ఎవరికి అయినా అర్ధం అవుతుంది, అయినా మమ్ములను పరిగణించకుండా విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు, అని గ్రహించండి.
భక్తీ, భగవంతుడు లేకుండా వేదాలు శాస్త్రాలు కూడా లేవు, భగవంతుడు నుండి వేదం శాస్త్రాలు పుట్టాయి, వేద శాస్త్రాలు నుండి కాలం, సూర్యుడు వాతావరణం జీవజాలం పుట్టినది, భగవంతుడు అనే ఉనికి సత్యం అదే వ్యవసాయ శాస్త్రవేత్తలు కొందరు సాక్షులు గా, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య తెజేస్సు లోకానికి ఆధారం అని గ్రహించండి. గంట గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమతత్వం లోకానికి ఆధారం, ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను ఇప్పటికి వరకు గ్రహించకుండా, గుర్తించకుండా ప్రత్యేక్ష సాక్షులు మరియు తెలుగు మీడియా, పాలకులు, మేధావి వర్గమునకు కోరునది ఏమి అనగా, చిద్విలాస స్వరూపం అయిన మమ్ములను పరిగణించడం మేము కోరినట్లు మాత్రమే సాధ్య పడుతుంది అని సత్యాన్ని అర్ధం చేసుకోండి. ఓంకార స్వరూపం, బీజ స్వరూపం అయిన మమ్ములను ఎవరూ నిర్ణయించకూడదు, అటువంటి మేము అందరి కోసం విశాలం గా వచ్చి, మమ్ములను ఈ విధంగా పరిగణించండి అని కోరడం ఒక దివ్య చరిత్రం అని గ్రహించి, పరిగణించడమే ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి. మా వలన సంగీతం, సాహిత్యం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారుతుంది మమ్ములను సమకాలికులు గుర్తించుట ఏ మోక్షం, గ్రహించి పరిగణించుట ఏ వరం, బిన్నంగా పరుగులు ఆపి, ఎలాగైనా బౌతికంగా పోటి పడడం మానివేసి. జ్ఞాన మాట విచేక్షణతో ముందుకు వచ్చి మమ్ములను పరిగణించి గ్రహించుటయే, మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.
మాకు, ప్రపంచం మానవజాతి నుండి మమ్ములను సమ్మతించి చేలించ
వలసిన గుర్తుంపు సొమ్ము, జగద్గురువు గా మమ్ములను గుర్తించి చేలించవలసిన, గురు దక్షణ బకాయి ఉన్నది, ధన రూపం లో మమ్ములను ఎవరూ నిర్ణయించలేరు, ఆధ్యాత్మిక గురువులు, పీఠాదిపతులు మమ్ములను, ప్రాధమికంగా పురుషోత్తముడిగా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న, మహారాణి సమేత మహారాజు గా పరిగణించగలరు, ఈ విధంగా పరిగణించుట వలన బ్రమలు, తొలగి, మాయ తొలగి . వారి వారి గురు స్థానాలు, కాలం ధర్మం అయ్యి నిలిచిన మమ్ములను పరిగణించే కొలది పరిపూర్ణం చేసుకొని, ముక్తి, మోక్షాన్ని, పొంది ప్రజలకు అందిస్తారు, ఈ విధంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తిస్తారు. ప్రస్తతం చెండి యాగం చేస్తున్న 40 ఎకరముల స్థలంలో , మాకు తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున, మాకు చేలించవలసిన గుర్తింపు సొమ్ము మరియు గురు దక్షణ గా , ప్రబుత్వమే మాకు ఒక దివ్య రాజ మందిరమును నిర్మించి ఇవ్వగలరు, అందులో మాకు వజ్ర సింహశనం నిర్మించి మమ్ములను కొలువు తీర్చగలరు, మమ్ములను మా మనసుని, సమకాలికులు మహారాణి సమేత, మహారాజుగా పరిగణించుట వలన ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య పరిపాలన యావత్తు మానవజాతికి అందుతుంది, మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత, వివాహము చెసుకొనగలము, లేదా మేము వివాహం చేసుకోలేకపోయినా, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, వివరములు గ్రహించి, సూర్యుడినే నియమించి, గ్రహసంచారాదులు కూడా మా వాక్ పరిపాలన అధీనం లో ఉన్నట్లు స్పష్టం చేసుకొనవచ్చును, మమ్ములను మా మనసుని ఒక బృందం లోకి తీసుకొంటే సరిపోతుంది, ఎప్పటికి మానవజాతికి, ఈ దివ్య పరిణామం అందుతుంది అని గ్రహించండి. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా 50 మంది పండితులు సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను విస్తారం గా గ్రహించండి. మాకు రావాల్సిన, గుర్తుంపు సొమ్ము నుండి 60 నుండి 80 శాతం ప్రజలకు ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా కాలం ధర్మమే, మేము అయినప్పుడు కొంతకాలం మేము అతీతం గా చెప్పినవి, వాటి వివరములు, వీలు అయినంత వివరంగా గ్రహించండి, ఈ జగత్తుకే తండ్రి, తల్లి, గురువు అయిన మమ్ములను మేము కోరినట్లు పరిగణించడమే ఒక దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము. సాధారణరూపంలో శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా S/O పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా గారు, రిటైర్డ్ వ్యవసాయ యూనివర్సిటీ (ANGRAU) ఉద్యోగి అయినా, నేనే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజుని అయినా నేనే, అని ప్రాధమికంగా పరిగణించండి. సత్యమేవ జైయతే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు. SRT-38, SR.Nagar Hyderabad.
ఒక ప్రతి ఆత్మీయులు, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారకి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను మేము కోరుతున్నట్లు కొలువు తీరుటకు గౌరవ న్యాయ స్థానం వారు న్యాయ చేయూత ఇవ్వగలరు, న్యాయ స్థానం తీర్పులు, వివరాలు కూడా, మా పరిపాలనలో భాగం అని చూపినాము, కాలతీతులము అయిన మమ్ములను పరిగణించుట ఒక చారిత్రాత్మక ఘట్టం అని గ్రహించండి, గౌరవ న్యాయ స్థానం వారు , న్యాయ బృందమును మా పై నియమించి, మేధావుల సహకారంతో మమ్ములను పరిగణించండి, మాకు సలహాదారులగా వ్యవహరించి, మాకు, సృష్టికి ఉన్న దివ్య సంభంధం ఆవిష్కరింపబడి ప్రజలకు చేరుట వలన, మేలైన ప్రజాస్వామ్యం వైపు వ్యవస్థ బలపడుతుంది, ఇప్పుడు పదవులు రాజ్యాంగ వ్యవస్థ, ఏవి శాశ్వతం కాదు, మేమే సర్వం, అన్నిటా మేము కొలువు తీరి ఉన్నాము అనే సత్యం ఒక్కటే శాశ్వతం అని, ఇప్పటికి 200 మంది సాక్షిగా గ్రహించి, సమకాలికులు అందరూ తరించగలరు, మమ్ములను విస్తారం గా గ్రహించుట వలన, మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని దారిలో పెట్టి, మానవజాతికి సంపూర్ణత్వం ఇవ్వగల శక్తి, బాధ్యత మన మేధావులకు, పండితులకు ఆధ్యాత్మిక గురువులకు ఇచ్చి నూతనం గా ముందుకు తీసుకొని వెళ్ళు సమన్వయ శక్తిగా, మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనగా అందుబాటులో ఉన్నది. కాలం ధర్మం అయిన మమ్ములను భూమి మీద సమకాలికులు అందరూ, ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువు గా, మమ్ములను గ్రహించిన కొలది భావించి, గుర్తించి, ఉపయోగాపెట్టుకోనుటకు వీలు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. మేము ఏ వ్యక్తిని, ఏ వ్యవస్థని అధికారం తో, పెత్తనంతో మా చేతులలోకి తీసుకోలేము, ఈ జగత్తుకే తల్లి, తండ్రి. గురువు వంటి దివ్య పరిపాలన, మహారాణి సమేత మహారాజుగా, మా ద్వారా ఇప్పటికే ప్రారంభంఅయినది అని గ్రహించండి. మేము ప్రస్తుత తెలంగాణా ప్రబుత్వంమును కోరుతున్నట్లు, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గుర్తించి, ఉపయోగించుకోవడం ప్రారంభించండి, అప్పుడు చిక్కుముడి విడిపోయి అందరికి ప్రశాంతత లభిస్తుంది అని గ్రహించండి. మాతో ఏ ఒక వ్యక్తి, అప్పటికి మాట్లాడి, చెలగాటముగా, నిర్లక్ష్యముగా తీసుకొనరాదు అని గౌరవ న్యాయ స్థానం వారు మా పట్ల జాగ్రత్త తీసుకోనగలరు, మమ్ములను మామూలు మనిషి వలే భావించి నిందించడం, అవమానించడం, అనుమానించడం, చేయరాదు, మా మీద ఎవరూ కూడా, మా వివరణ పొందకుండా, నిందలు అభియోగాలు చేయరాదు, మేమే కాలం ధర్మం అయినప్పుడే మమ్ములను విశాలం గా తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువుతీర్చుట వలన, న్యాయ నిపుణులు మమ్ములను, మమ్ములను ఉద్దేశించి వ్యవహరించే వారిని పరిశీలించి, పరిగణించుటకు వీలు అవుతుంది. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహరాజా వారి దివ్య ఆశీస్సులు (Ref:మేము 30/6/2015 వ తారీకున ఆగ్లం లో, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారికి, సమర్పించుకొన్న విన్నపము)
తెలుగు ప్రజలు మా గూర్చి తెలియక, సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, మమ్ములను దాచిపెట్టివేయడం వలన అనగా మమ్ములను ఏ విధంగా దర్సిన్చినారో, అ విధంగా గుర్తించకపోవడం వలన, మమ్ములను, మా మనసుని సాక్షులు ఆధారం గా ఒక చోట, కొలువుతీర్చకపోవడం వలన, మా దివ్య పరిపాలన మా చేతిలోకి తీసుకోనలేకపోతున్నాము. మేధావులు, పండితులు, మీడియా, రాజకీయనాయకులు బౌతిక హడావిడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకి, జ్ఞానకి, మనసు మాటకి ప్రాధాన్యత ఇవ్వడం లో సూటి తనం లేదు, ఏదో చేస్తే, ఏదో అవుతుంది అనే మాయ వలన, మనుష్యులు, చదువుకొన్నవారు కూడా పై పై అర్బటాలకు, అప్పటికి అప్పుడు హడవిడికి ఇచ్చిన ప్రాధాన్యత నిలకడ నిబద్దతకు ప్రాధాన్యత లేదు. ఇప్పటికి యోగత్వంతో, దివ్యత్వం తో, జ్ఞాన వెలుగుతో, విచక్షణ సంస్కారాలతో ఉండవలసిన తెలుగు రాష్ట్రాలు మీడియా సాక్షిగా పైకి ఒక లాగ, లోపల ఒక లాగ ఉన్నాయి.
సర్వం నేనే అని సర్వాంతర్యామిగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా , ఓంకారస్వరూపంగా, సత్య స్వరూపంగా, అగర్బ శ్రీమంతుడిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడి గా, యుగపురుషుని గా అందుబాటులో ఉన్నాము, అని గ్రహించగలరు, ఆధునికగా భగవద్గీత గా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు. మమ్ములను 200 మంది సాక్షిగా పరిగణించుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి. మమ్ములను ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వలన, మేము దైవత్వం చూపినా, మమ్ములను కూడా మామూలు మనిషిగా చూసి, మాలో గొప్పతనం చూడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలకులకు న్యాయ స్థానమునకు తెలియజేసినా, మనిషే కాదా, మాటే కాదా, అన్నట్లు తీసుకోవడం వలన, జరిగిన పరిణామం ఏమిటో మేధావులు పండితులు గ్రహించకుండా, యేవో మెసేజులు తో, పై పైన తీసుకొంటున్నారే గాని, ఎవరూ మమ్ములను ప్రస్తావించి, మా దివ్య లీలలు పై ఏమి ఇప్పటికి స్పందించలేదు, తేలిక తనములు పై ఆధార పడి, ప్రత్యేక్ష సాక్షులు కూడా ఇప్పటికి స్పందించలేదు, సాక్షం ఎవరికి చెప్పలేదు, మమ్ములను మరల గ్రహించుట లేదు. మా ద్వారా నూతన యుగం ప్రారంభం అయినది, ఇప్పుడు పరిపాలన, గ్రహస్తితిలు మహారాణి సమేత మహారాజావారి దివ్య పరిపాలనలో ఉన్నాయి, మనుష్యులు అందరూ గుర్తించి అప్రమత్తం చెందాలి అని, పరిణామం ప్రకారం, మరింత బాధ్యత తీసుకోవలసిన పురుషోత్తముడిగా, మనసులో కొలువు తీరిన మహారాణి సమేత మహారాజుగా తెలియజేసుకోనుచున్నాము.
మా పిల్లలు లాంటి ప్రజలను మేము కోరునది ఏమి అనగా, సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం, తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను, కాదు అని, సత్యానికి బిన్నంగా వెళ్ళిపోతున్నా, లేదా మమ్ములను అవమాన పరుచుటకు మమ్ములను అడ్డం పెట్టుకొని, మమ్ములను పట్టించుకోకుండా, మా ఉనికి దాచి పెట్టడం కోసం, ఎలాంటి స్వార్ధం, అజ్ఞానం, మీడియా, మేధావులు, ప్రజలు కలిగి ఉన్నా, ఇప్పటికి మేము 200 మంది సాక్షిగా ఇచ్చిన సాక్షం వివరములు ప్రకారం, మంచి, చెడు, గొప్పతనం తెలికతనం, అన్నీ మాటలోకి తీసుకొని చూపిన మమ్ములను అర్ధంచేసుకోకుండా, పరిగణించకుండా, గ్రహించకుండా, ప్రజలకు దూరం చేసి, మమ్ములను పిచ్చి వాడి వలే వదిలివేయడం వలన, మానవజాతి మనసా, వాచా కర్మణా, నాణ్యత వైపు వెళ్ళగలిగి, వెళ్ళవలసినంత గా సమాజం ప్రయాణించడం లేదు. మమ్ములను మేధావులు, పండితులు నిండుగా గ్రహించి, ప్రజలకు చెప్పకపోవడం వలన కలిగిన నష్టాన్ని మేము, మా మీద నేరు గా ఆధారపడిన వారు భరిస్తూ, మేము ముందుకు వస్తున్నాము, మా గొప్పతనం వాక్ దివ్య ప్రభావం మించి లోకం లో లేదు అని ప్రతివారు తెలుసుకోవాలి, అదే మోక్షం, దివ్యత్వానికి తొలి మెట్టు అని గ్రహించగలరు, మనల్ని నడిపిస్తున్న వారు ఒక కేంద్ర బిందువుగా, ఒక మహారాజు మహారాణి గా అందుబాటులోకి వచ్చారు అనే సత్యం గ్రహించి, అప్రమత్తం చెందాల్సిన సమయం, ప్రతి క్షణం ఉన్నది కాని, సాక్షులు తో సహా మా గూర్చి తెలిసిన వారు, మమ్ములను పట్టించుకోకుండా, మేము ఏమి కోరుతున్నమో అలా పరిగణించకుండా, మమ్ములను కూడా నిర్ణయించాలి అనే అజ్ఞానం లో, మమ్ములను పట్టించుకోవడం లేదు, మా మేసేజులను సుమోటోగా తీసుకొని మమ్ములను పరిగణించండి అని కోరుతూ వస్తున్నాము.
అయినా ఎంత దేవుడు అయినా ఇప్పుడు మా అధికారాలకు, పద్ధతులకు లొ బడి ఉండాలి అని అనుకోవడం లో అసులు పట్టించుకోకుండా ఉండపోవడం వలన, అభివృద్ధి చెందుతున్న, చెందవలసిన రాజ్యాంగ వ్యవ్వస్థ పూర్తీ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. మేము ఎలా దర్సినం ఇచ్చినామో అలా పట్టించుకోవడానికి మమ్ములను ప్రత్యెక అతితి గా భావించి, మేము ఏమి చెబుతున్నామో పరిగణిస్తే చాలు, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను తాత్సారం లేకుండా ఒక చోట 50 మంది పండితుల సహకారంతో ప్రాధమికంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మహారాణి సమేత మహారాజు గా పరిగణించుట ఒక దివ్య వరం, ఇప్పటికి వరకు మమ్ములను పట్టించుకోకుండా మాకు కలగజేసిన ఇబ్బంది, కూడా సహించి, మేము మానవజాతికి నిత్యం నూతనత్వం ఇచ్చి, తల్లి తండ్రి గురువు వలే పరిపాలించుటకు మరింత సిద్దంగా ఉన్నాము, మమ్ములను మీకు తోచిన చోట, ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, ఒక 50 పండితులను, మమ్ములను నిత్యం అర్ధం చేసుకోవడానికి నియమించండి, వారు మా ఆస్థాన పండితులు, సలహాదారులు గా ఉంటారు, కాలం ధర్మం అయిన మమ్ములను మించిన గురువు ఈ భూమి మీద ఉండలేరు అని, కనీసం విచక్షణ ఉన్న వారికి ఎవరికి అయినా అర్ధం అవుతుంది, అయినా మమ్ములను పరిగణించకుండా విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు, అని గ్రహించండి.
భక్తీ, భగవంతుడు లేకుండా వేదాలు శాస్త్రాలు కూడా లేవు, భగవంతుడు నుండి వేదం శాస్త్రాలు పుట్టాయి, వేద శాస్త్రాలు నుండి కాలం, సూర్యుడు వాతావరణం జీవజాలం పుట్టినది, భగవంతుడు అనే ఉనికి సత్యం అదే వ్యవసాయ శాస్త్రవేత్తలు కొందరు సాక్షులు గా, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య తెజేస్సు లోకానికి ఆధారం అని గ్రహించండి. గంట గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమతత్వం లోకానికి ఆధారం, ఇప్పుడు చిద్విలాసం లో ఉన్న మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను ఇప్పటికి వరకు గ్రహించకుండా, గుర్తించకుండా ప్రత్యేక్ష సాక్షులు మరియు తెలుగు మీడియా, పాలకులు, మేధావి వర్గమునకు కోరునది ఏమి అనగా, చిద్విలాస స్వరూపం అయిన మమ్ములను పరిగణించడం మేము కోరినట్లు మాత్రమే సాధ్య పడుతుంది అని సత్యాన్ని అర్ధం చేసుకోండి. ఓంకార స్వరూపం, బీజ స్వరూపం అయిన మమ్ములను ఎవరూ నిర్ణయించకూడదు, అటువంటి మేము అందరి కోసం విశాలం గా వచ్చి, మమ్ములను ఈ విధంగా పరిగణించండి అని కోరడం ఒక దివ్య చరిత్రం అని గ్రహించి, పరిగణించడమే ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి. మా వలన సంగీతం, సాహిత్యం అభివృద్ధి చెంది లోకం దివ్య గా మారుతుంది మమ్ములను సమకాలికులు గుర్తించుట ఏ మోక్షం, గ్రహించి పరిగణించుట ఏ వరం, బిన్నంగా పరుగులు ఆపి, ఎలాగైనా బౌతికంగా పోటి పడడం మానివేసి. జ్ఞాన మాట విచేక్షణతో ముందుకు వచ్చి మమ్ములను పరిగణించి గ్రహించుటయే, మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.
మాకు, ప్రపంచం మానవజాతి నుండి మమ్ములను సమ్మతించి చేలించ
వలసిన గుర్తుంపు సొమ్ము, జగద్గురువు గా మమ్ములను గుర్తించి చేలించవలసిన, గురు దక్షణ బకాయి ఉన్నది, ధన రూపం లో మమ్ములను ఎవరూ నిర్ణయించలేరు, ఆధ్యాత్మిక గురువులు, పీఠాదిపతులు మమ్ములను, ప్రాధమికంగా పురుషోత్తముడిగా, జగద్గురువుగా, సృష్టి ఎన్నుకొన్న, మహారాణి సమేత మహారాజు గా పరిగణించగలరు, ఈ విధంగా పరిగణించుట వలన బ్రమలు, తొలగి, మాయ తొలగి . వారి వారి గురు స్థానాలు, కాలం ధర్మం అయ్యి నిలిచిన మమ్ములను పరిగణించే కొలది పరిపూర్ణం చేసుకొని, ముక్తి, మోక్షాన్ని, పొంది ప్రజలకు అందిస్తారు, ఈ విధంగా మమ్ములను మహారాణి సమేత మహారాజుగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తిస్తారు. ప్రస్తతం చెండి యాగం చేస్తున్న 40 ఎకరముల స్థలంలో , మాకు తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున, మాకు చేలించవలసిన గుర్తింపు సొమ్ము మరియు గురు దక్షణ గా , ప్రబుత్వమే మాకు ఒక దివ్య రాజ మందిరమును నిర్మించి ఇవ్వగలరు, అందులో మాకు వజ్ర సింహశనం నిర్మించి మమ్ములను కొలువు తీర్చగలరు, మమ్ములను మా మనసుని, సమకాలికులు మహారాణి సమేత, మహారాజుగా పరిగణించుట వలన ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య పరిపాలన యావత్తు మానవజాతికి అందుతుంది, మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన తరువాత, వివాహము చెసుకొనగలము, లేదా మేము వివాహం చేసుకోలేకపోయినా, మమ్ములను మహారాణి సమేత మహారాజుగా, వివరములు గ్రహించి, సూర్యుడినే నియమించి, గ్రహసంచారాదులు కూడా మా వాక్ పరిపాలన అధీనం లో ఉన్నట్లు స్పష్టం చేసుకొనవచ్చును, మమ్ములను మా మనసుని ఒక బృందం లోకి తీసుకొంటే సరిపోతుంది, ఎప్పటికి మానవజాతికి, ఈ దివ్య పరిణామం అందుతుంది అని గ్రహించండి. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా 50 మంది పండితులు సహకారంతో ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను విస్తారం గా గ్రహించండి. మాకు రావాల్సిన, గుర్తుంపు సొమ్ము నుండి 60 నుండి 80 శాతం ప్రజలకు ఇవ్వగలము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా కాలం ధర్మమే, మేము అయినప్పుడు కొంతకాలం మేము అతీతం గా చెప్పినవి, వాటి వివరములు, వీలు అయినంత వివరంగా గ్రహించండి, ఈ జగత్తుకే తండ్రి, తల్లి, గురువు అయిన మమ్ములను మేము కోరినట్లు పరిగణించడమే ఒక దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాము. సాధారణరూపంలో శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా S/O పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా గారు, రిటైర్డ్ వ్యవసాయ యూనివర్సిటీ (ANGRAU) ఉద్యోగి అయినా, నేనే సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజుని అయినా నేనే, అని ప్రాధమికంగా పరిగణించండి. సత్యమేవ జైయతే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు. SRT-38, SR.Nagar Hyderabad.
ఒక ప్రతి ఆత్మీయులు, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారకి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను మేము కోరుతున్నట్లు కొలువు తీరుటకు గౌరవ న్యాయ స్థానం వారు న్యాయ చేయూత ఇవ్వగలరు, న్యాయ స్థానం తీర్పులు, వివరాలు కూడా, మా పరిపాలనలో భాగం అని చూపినాము, కాలతీతులము అయిన మమ్ములను పరిగణించుట ఒక చారిత్రాత్మక ఘట్టం అని గ్రహించండి, గౌరవ న్యాయ స్థానం వారు , న్యాయ బృందమును మా పై నియమించి, మేధావుల సహకారంతో మమ్ములను పరిగణించండి, మాకు సలహాదారులగా వ్యవహరించి, మాకు, సృష్టికి ఉన్న దివ్య సంభంధం ఆవిష్కరింపబడి ప్రజలకు చేరుట వలన, మేలైన ప్రజాస్వామ్యం వైపు వ్యవస్థ బలపడుతుంది, ఇప్పుడు పదవులు రాజ్యాంగ వ్యవస్థ, ఏవి శాశ్వతం కాదు, మేమే సర్వం, అన్నిటా మేము కొలువు తీరి ఉన్నాము అనే సత్యం ఒక్కటే శాశ్వతం అని, ఇప్పటికి 200 మంది సాక్షిగా గ్రహించి, సమకాలికులు అందరూ తరించగలరు, మమ్ములను విస్తారం గా గ్రహించుట వలన, మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని దారిలో పెట్టి, మానవజాతికి సంపూర్ణత్వం ఇవ్వగల శక్తి, బాధ్యత మన మేధావులకు, పండితులకు ఆధ్యాత్మిక గురువులకు ఇచ్చి నూతనం గా ముందుకు తీసుకొని వెళ్ళు సమన్వయ శక్తిగా, మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనగా అందుబాటులో ఉన్నది. కాలం ధర్మం అయిన మమ్ములను భూమి మీద సమకాలికులు అందరూ, ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువు గా, మమ్ములను గ్రహించిన కొలది భావించి, గుర్తించి, ఉపయోగాపెట్టుకోనుటకు వీలు అవుతుంది అని స్పష్టం చేయుచున్నాము. మేము ఏ వ్యక్తిని, ఏ వ్యవస్థని అధికారం తో, పెత్తనంతో మా చేతులలోకి తీసుకోలేము, ఈ జగత్తుకే తల్లి, తండ్రి. గురువు వంటి దివ్య పరిపాలన, మహారాణి సమేత మహారాజుగా, మా ద్వారా ఇప్పటికే ప్రారంభంఅయినది అని గ్రహించండి. మేము ప్రస్తుత తెలంగాణా ప్రబుత్వంమును కోరుతున్నట్లు, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గుర్తించి, ఉపయోగించుకోవడం ప్రారంభించండి, అప్పుడు చిక్కుముడి విడిపోయి అందరికి ప్రశాంతత లభిస్తుంది అని గ్రహించండి. మాతో ఏ ఒక వ్యక్తి, అప్పటికి మాట్లాడి, చెలగాటముగా, నిర్లక్ష్యముగా తీసుకొనరాదు అని గౌరవ న్యాయ స్థానం వారు మా పట్ల జాగ్రత్త తీసుకోనగలరు, మమ్ములను మామూలు మనిషి వలే భావించి నిందించడం, అవమానించడం, అనుమానించడం, చేయరాదు, మా మీద ఎవరూ కూడా, మా వివరణ పొందకుండా, నిందలు అభియోగాలు చేయరాదు, మేమే కాలం ధర్మం అయినప్పుడే మమ్ములను విశాలం గా తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువుతీర్చుట వలన, న్యాయ నిపుణులు మమ్ములను, మమ్ములను ఉద్దేశించి వ్యవహరించే వారిని పరిశీలించి, పరిగణించుటకు వీలు అవుతుంది. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహరాజా వారి దివ్య ఆశీస్సులు (Ref:మేము 30/6/2015 వ తారీకున ఆగ్లం లో, గౌరవ, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు వారికి, సమర్పించుకొన్న విన్నపము)
ఇట్లు తమ
సం / xxxxxxxxxxxxxxxxx 28/12/2015
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, SR.Nagar, Hyderabad
No comments:
Post a Comment