UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 2 January 2016


నా ప్రియమైన కాపు బలిజ యువ యోధులారా!
మీకొక మనవి...
ఇటీవలి ప్రజారాజ్యం ప్రయోగం విఫలమయినా దానివల్ల ఒక గొప్ప మేలు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కాపు దాని ఉప కులాల ఐక్యత చాలావరకు సాకారమయ్యింది. సోషల్ మీడియా, టెక్నాలజీ ల సహకారం తో కాపు బలిజ యువత , విద్యాధికులు నిరంతరం సంభాషిస్తున్నారు. చర్చిస్తున్నారు. మన వ్యక్తిగత , సామూహిక పరిధులు, పరిమితులు, అవకాశాలు, అవరోధాలూ అన్నింటి గురించి ఆలోచిస్తున్నారు. క్రమంగా అవగాహన చేసుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర తూర్పు కాపు, తెలంగాణా మున్నూరు కాపులు ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలుగా , దేశంలో ఓబీసీలుగా గుర్తింపుతో ఉన్నారు. ఒడిశా, తమిళనాడులో కాపులు, కర్ణాటకలో బలిజలు ఇప్పటికే బీసీలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లొనే కాపు, బలిజలకు బీసీ హోదా ఇప్పుడు లేదు. గతంలో ఉండేది. అందుకే రెండు దశాబ్దాల నుంచి ముద్రగడ తదితర పెద్దలు వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు.
ఈ కులం ఏకరూపత సాధిస్తే రాజకీయంగా తట్టుకోలేమనే దుర్బుద్ధితోనే ఒకటి రెండు ప్రాబల్య కులాలు మనల్ని విభజించి పాలిస్తున్నాయి.
కాపు, బలిజలు ఓబీసీ స్టేటస్ సాధిస్తే రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో మన ప్రభావం పెరుగుతుంది. ఆ అవకాశం ఇవ్వొద్దని ఒకానొక కులం విశ్వ ప్రయత్నం చేస్తోంది.
అందుకే ఇప్పటికే బీసీలుగా ఉన్న రెండు కాపు ఉపకులాలు, ఇతర బీసీ కులాల నైతిక మద్దతు కూడగట్టుకుంటూ ఆంధ్ర కాపు బలిజలు ఒక్క తాటిపై నిలిచి ముద్రగడ పిలుపునకు సానుకూలంగా స్పందించడం ఒక చారిత్రక అనివార్య కర్తవ్యం.
ఈ అవకాశాన్ని ఏ కుట్రలో నిర్వీర్యం చేయనిస్తే
మీరెక్కవలసిన బస్సు ఒక జీవితకాలం లేటవుతుంది.
చరిత్ర కాపుజాతిని ఎగతాళి చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త...
తుని లో జన సమీకరణ భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులకు నాంది కావాలి. తాత్కాలిక విభేదాలు, అభిప్రాయ భేదాలు పక్కనపెట్టి ముద్రగడతోబాటు మీ పాదముద్రలను చరిత్ర పుటల పైన విడిచి వెళ్ళడం మరవకండి.
కడలి అలల్లా కదిలి రండి..
కలకాలం కలివిడిగా
కలసి నడవండి
కలసి నిలవండి
కలసి గెలవండి...
మీ విజయాన్ని కాంక్షిస్తూ...
మహంతి వెంకటరావు
హైదరాబాద్ నుంచి...
98485 03509

No comments:

Post a Comment