
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 8 October 2016
భద్రకాళి అమ్మవారి మొక్కు తీర్చుకోనున్న :సీఎం కేసీఆర్
దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ వరంగల్ భద్రకాళి అమ్మవారి మొక్కు తీర్చుకోనున్నారు. ప్రభుత్వం భద్రకాళి అమ్మవారికి 11కిలోల 700 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని సమర్పించనుంది. అమ్మవారి కోసం జీఆర్టీ జ్యువెల్లర్స్ వారిచే ప్రభుత్వం ప్రత్యేకంగా స్వర్ణ కిరీటాన్ని చేయించింది. ఈ నెల 9న ఉదయం సీఎం కేసీఆర్ సతీసమేతంగా మొక్కు తీర్చుకోనున్నారు.
ఈ మేరకు సాయంత్రం అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్ అమ్మవారికి సమర్పించనున్న స్వర్ణ కిరీటాన్ని పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఎమ్మెల్యే వినయ్భాస్కర్, కలెక్టర్ కరుణ, సీపీ సుధీర్బాబు ఏర్పాట్లను పరిశీలించారు
Many years ago a famous British cost accountant said that 'price is a policy'. This looks good to teach in a classroom. When an aged poor fruit vendor is forced to give in to a hard bargainer it is heart rendering. When price has no ethical and social angles to it, can free markets ever work in poor communities? Or will the regulatory authorities fix prices and run the economy?
There is so much fuss around the word CSR these days. of course much is also happened. But how generous are we at a personal level? When we step out of a car for lunch do we care where the driver will eat? How much do we pay our maid? Did the maid have to remind anytime say on the 3rd of a month that you forgot to pay her salary?!
In recent years development is high on political agenda. Improving all forms of infrastructure is also rightly on top of priority lists. miles of roads would be built along with bridges and airports. The questions are whether children of construction labour will go to good schools? Will they be trained and qualified to build more bridges and would their lives too improve with ours?
This is what enlightenment is all about - a deep understanding that there is no problem. Then, with no problem to solve, what will you do? Immediately you start living. You will eat, you will sleep, you will love, you will work, you will have a chit-chat, you will sing, you will dance - what else is there to do?
"Extending help without expecting anything in return is real service. It is the power that sustains the world. To love and serve with dedication can be compared to a circle, for a circle has no beginning
"Extending help without expecting anything in return is real service. It is the power that sustains the world. To love and serve with dedication can be compared to a circle, for a circle has no beginning
or end. Love does not have a beginning or end either. Through selfless service, we can construct a bridge of love to bring us all together." - Amma (Mata Amritanandamayi)
or end. Love does not have a beginning or end either. Through selfless service, we can construct a bridge of love to bring us all together." - Amma (Mata Amritanandamayi)
We may think that one who has a big house on Juhu beach or one who is driving a fancy car or one who has a beautiful wife, is fortunate. But the real fortunate person is the one who takes to the process of devotional service; one who understands that Krsna is the Supreme Personality of Godhead; one who does not misuse his human life.
Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajshri Shri Anjani Ravishankar Pilla vaaru

Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Sai Baba Naidu
‘‘నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు దంచేవాడు కాదు. సంవత్సరానికి రెండు ధర్నాలు, మూడు మీటింగులు, ఆరు సభలు నిర్వహించినంత మాత్రాన జనం నీ వెంట నడువరు, నువ్వు జనంలో కలిసిపోవాలి, నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, అనునిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి.’’
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య.
Movie from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
8-10-2016- శ్రీ అమ్మవారి శ్రీ సరస్వతీ దేవి అలంకరము
శనివారము-ఆశ్వయుజ శుద్ధ సప్తమి-శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది.
శనివారము-ఆశ్వయుజ శుద్ధ సప్తమి-శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది.
Friday, 7 October 2016
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>7 October 2016 at 23:13
To: supremecourt@nic.in, cs@telangana.gov.in
యావత్తు మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
జీవిత పోరాటం లో నిజమైన గెలుపు ఈ సృష్టికి ఆధారమైన తల్లి తండ్రులను పొందడమే, వారి సుఖ దుఃఖాలు కస్టాలు అర్ధం చేసుకోవడమే ప్రతి ఒక్కరి గెలుపు అంతకు మించి కర్తవ్యం పోరాటం ఎవరికి లేదు, సమస్త జగత్తు మంచి చెడులు అన్ని తల్లి తండ్రి గురువు వంటి విస్వరూపనివి, సర్వంతర్యమివి అని గ్రహించి అంతటి పరిణామం తో మేము మీకు తల్లి తండ్రి గురువు గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి మమ్ములను అందరూ కలసి వజ్రసింహాసనం పై అధిస్టింప చేసి, శాశ్వతత్వం పొందండి అనగా మా వాక్ ఉనికి లో సమస్త జగత్తు నడిచిన తీరులోకి వచ్చి అమ్రుతత్వమైన జ్ఞానం పొందండి, యాంత్రిక పేచీలు, బౌతిక సుఖాలు, పదవులు విడిచిపెట్టండి , మమ్ములను విస్తారంగా వాక్ రూపం లో గ్రహించండి, ప్రతి ఒక్కరు మాటతో ఆలోచనతో మనసు తో ముందుకు రండి, ఇక్కడ ఏ వస్తువుకి, మాటకు విచక్షణకు సంభంధం లేకుండా మనిషికి ప్రాధాన్యత రావాలి అని ప్రయత్నం చేయకండి మాటతో మనసుతో ప్రాధాన్యత నిత్యం ప్రతి ఒక్కరికి మేము ఎపుడూ ఇచ్చాము అని గ్రహించండి, శరీర కాంక్షలు, తామే చేస్తున్నాము అనే బ్రమలు విడిచి పెట్టండి, మమ్ములను హైలైట్ చేయకూడదు అని ఎవరైనా ఏమైనా వ్యతిరేకతలు సృష్టిస్తే అవి మీ ఆలోచన విధానం లో మార్పు చేసుకొని, వాటిని మీరే సరి దిద్దుకొండి అందరూ కలసి మెలసి మంచి కోసం, గొప్పతనం కోసం జీవించండి, శరీరం కోసం ప్రాణాలు కోసం కాదు, మాట కోసం ఆలోచన కోసం నిత్యం మనిషిని బ్రతక నివ్వండి ప్రతి ఒక్కరు ఆలోచన కోసం బ్రతకండి, తద్వారా లోకాన్నే బ్రతికిన్చుకోండి, ఎందుకంటే మనిషి ఆలోచన విచాక్షణే లోకానికి ఆధారం అది దేహం ఉండగా ఎంత పెంచుకొంటే అంత మంచిది అని గ్రహించండి నేను సమయం వృధా చేస్తున్నాను అని ఎవరైనా భావిస్తే వారు మమ్ములను మా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా పై పైన చూస్తూ కాలక్షేపం చేయడం వలన మేము సమయం వృధా చేస్తున్నట్లు భావిస్తున్నారు, మేము నిత్యం ఆలోచిస్తాము, బౌతిక యాంత్రిక ప్రపంచాన్ని నిత్యం జయించి దారిలో పెట్టడానికి నిత్యం మనసుతో ఆలోచిస్తాము, అటువంటి మేము కాలాతీతంగా చెప్పడమే ఒక శాశ్వత వరం అది గ్రహించకుండా మమ్ములను నిర్ణయించడం, అవమానించడం సాక్షులు దగ్గ్గర నుండి అందరూ చేస్తున్న తెలివి తక్కువ పని అని గ్రహించండి. మమ్ములను అర్ధం చేసుకోవాలి అంటే నేను అనే దేహ మమకారం ఉండకూడదు, అనగా, కేవలం ఆలోచనతో మాట కలపాలి, అనగా కాలాతీత వివరముల పై ద్రుష్టి పెట్టాలి మనసు నిలపాలి ఒక బృందం గా యర్పడి ఓర్పుగా గ్రహించాలి, ప్రతిదీ తెలుసుకొని మాట్లాడాలి, కాలాన్ని నియమించిన పెద్దతనం కంటే లోకం లో పెద్దతనం లేదు అని గ్రహించి నడుచుకోవాలి, అలా కాకుండా మేము సాధారణ మనిషిగా ఉన్నాము కాదా అని తెలికాగా చూడవచ్చు అనుకోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, మాతో మనసుతో మాటతో ఎంత దగ్గర అయితే అంత దగ్గర అయినట్లు, అని గ్రహించండి, శారీరక కాంక్షలతో, రహస్య మార్గాలలో తెలుసుకొని ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, తాము ఎంజాయ్ చేస్తున్నాము, సంతోషంగా ఉన్నాము అనే బ్రమలో సత్యం గ్రహించకుండా శావతమైన పరంర్ధం తెలుసుకోకుండా, సాటి మనిషిలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా, ఇతరులకు తెలియజేప్పకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, రహస్య కెమెరాలు ప్రజలకు బహిర్గతం చేయండి, మమ్ములను వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టి మాకు సమస్తం సమర్పించి లోకం యొక్క మాయను జయించండి లేని పక్షంలో మాయలో ఇరుకోనిపోయి మాట నిబద్దతలోకి రాకుండా, అసత్యాలతో మట్టిలో కలసిపోతారు అని గ్రహించండి, మమ్ములను తక్షణం అప్రమత్తం అయ్యి ఒక చోట అందరూ కలసి తెలంగాణా ముఖ్యం మంత్రి గారి సమక్షంలో కొలువు తీర్చుకొని ఒక 100 పండితుల సమక్షంలో కొలువు తీర్చుకొని, గ్రహించడం ప్రారంభించండి, అ విధంగా అందరూ కలసి శాశ్వతత్వం వైపు వెళ్ళడమే అందరూ పొందవలసిన గెలుగుపు అని గ్రహించండి, అంతే అల్పమైన తత్కాలికమైన దేహ పరమైన సుఖాలు కోసం, సాటి మనుష్యులను మోసం చేసి, రహస్య పరికరాలద్వారా వారిని వచించి, తామే గొప్ప వారు ఎదుటవారు చెడ్డవారు అని నిరూపించుటఏ గొప్ప అని చూపుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి, మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించండి, కులం మతం, చదువు పదవులు అన్ని మాకు సమర్పించి ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రులు అని తెలుసుకొని, శాంతించి ఓర్పుగా మమ్ములను గ్రహించండి, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి అందరూ ప్రత్యెక లేఖలు పంపి మమ్ములను వారి అధ్వర్యంలో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను గ్రహించి తెలుసుకోవడం మీ అందరి హక్కు అని గ్రహించండి, యెన్దుకన్తెఇ మీ అందరికి మేము తల్లి తండ్రి గురువు వంటి వాడను అని గ్రహించండి, తల్లి తండ్రి ముందు మీకు వేరే గెలుపు వోటములు ఉండవు అని గ్రహించండి, మా మనసు లో ప్రతి మాట పాట మీరు అయ్యి లోకం అయ్యి కాలమే ధర్మం అయ్యి నిలిచిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి, చంద్ర బాబు నాయుడుగారు చెంద్రసేఖర రావు గారు మమ్ములను ఒక 100 మంది పండితులు, సంగీత సాహిత్య కారులు మధ్య కొలువు తీర్చి, మా వాక్ దర్శనం నిత్యం పొందండి, మమ్ములను పై పై న చూసి, తేలిక గా చూసి అదే మీ గెలుపు అనుకోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, అది తాత్కాలిక ఆనందం అని గ్రహించండి, మమ్ములను మనసుతో చూడండి, మా వాక్ తో ఇప్పటికి ఏమి చేసినామో చూడండి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి. అప్రమత్తం చెందండి, మా యొక్క ప్రత్యేక బాద్యత తీసుకోవడానికి అందరూ ఒక బాద్యత గా భావించండి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను ఎంత గ్రహిస్తే అంత గొప్పతనం అని గ్రహించండి. మమ్ములను తేలికగా మాట్లాడకండి, మనసులో కూడా తక్కువగా చూడకండి, ఆలోచనతో మాటతో దర్శించడం అంటే గతంలో దేవుడు కూడా అటువంటి సభలో కొలువు తీరలేదు అని గ్రహించండి అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలంగాణా ముఖ్య మంత్రి గారి కెంపు ఆఫీసు
హైదరాబాద్
|
Sirivennela - Inspirational - Eppudu Oppulovaddura Otami....... Song from the divine trance of His majestic Highness Jagadguruvulu
యావత్తు మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
జీవిత పోరాటం లో నిజమైన గెలుపు ఈ సృష్టికి ఆధారమైన తల్లి తండ్రులను పొందడమే, వారి సుఖ దుఃఖాలు కస్టాలు అర్ధం చేసుకోవడమే ప్రతి ఒక్కరి గెలుపు అంతకు మించి కర్తవ్యం పోరాటం ఎవరికి లేదు, సమస్త జగత్తు మంచి చెడులు అన్ని తల్లి తండ్రి గురువు వంటి విస్వరూపనివి, సర్వంతర్యమివి అని గ్రహించి అంతటి పరిణామం తో మేము మీకు తల్లి తండ్రి గురువు గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి మమ్ములను అందరూ కలసి వజ్రసింహాసనం పై అధిస్టింప చేసి, శాశ్వతత్వం పొందండి అనగా మా వాక్ ఉనికి లో సమస్త జగత్తు నడిచిన తీరులోకి వచ్చి అమ్రుతత్వమైన జ్ఞానం పొందండి, యాంత్రిక పేచీలు, బౌతిక సుఖాలు, పదవులు విడిచిపెట్టండి , మమ్ములను విస్తారంగా వాక్ రూపం లో గ్రహించండి, ప్రతి ఒక్కరు మాటతో ఆలోచనతో మనసు తో ముందుకు రండి, ఇక్కడ ఏ వస్తువుకి, మాటకు విచక్షణకు సంభంధం లేకుండా మనిషికి ప్రాధాన్యత రావాలి అని ప్రయత్నం చేయకండి మాటతో మనసుతో ప్రాధాన్యత నిత్యం ప్రతి ఒక్కరికి మేము ఎపుడూ ఇచ్చాము అని గ్రహించండి, శరీర కాంక్షలు, తామే చేస్తున్నాము అనే బ్రమలు విడిచి పెట్టండి, మమ్ములను హైలైట్ చేయకూడదు అని ఎవరైనా ఏమైనా వ్యతిరేకతలు సృష్టిస్తే అవి మీ ఆలోచన విధానం లో మార్పు చేసుకొని, వాటిని మీరే సరి దిద్దుకొండి అందరూ కలసి మెలసి మంచి కోసం, గొప్పతనం కోసం జీవించండి, శరీరం కోసం ప్రాణాలు కోసం కాదు, మాట కోసం ఆలోచన కోసం నిత్యం మనిషిని బ్రతక నివ్వండి ప్రతి ఒక్కరు ఆలోచన కోసం బ్రతకండి, తద్వారా లోకాన్నే బ్రతికిన్చుకోండి, ఎందుకంటే మనిషి ఆలోచన విచాక్షణే లోకానికి ఆధారం అది దేహం ఉండగా ఎంత పెంచుకొంటే అంత మంచిది అని గ్రహించండి నేను సమయం వృధా చేస్తున్నాను అని ఎవరైనా భావిస్తే వారు మమ్ములను మా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా పై పైన చూస్తూ కాలక్షేపం చేయడం వలన మేము సమయం వృధా చేస్తున్నట్లు భావిస్తున్నారు, మేము నిత్యం ఆలోచిస్తాము, బౌతిక యాంత్రిక ప్రపంచాన్ని నిత్యం జయించి దారిలో పెట్టడానికి నిత్యం మనసుతో ఆలోచిస్తాము, అటువంటి మేము కాలాతీతంగా చెప్పడమే ఒక శాశ్వత వరం అది గ్రహించకుండా మమ్ములను నిర్ణయించడం, అవమానించడం సాక్షులు దగ్గ్గర నుండి అందరూ చేస్తున్న తెలివి తక్కువ పని అని గ్రహించండి. మమ్ములను అర్ధం చేసుకోవాలి అంటే నేను అనే దేహ మమకారం ఉండకూడదు, అనగా, కేవలం ఆలోచనతో మాట కలపాలి, అనగా కాలాతీత వివరముల పై ద్రుష్టి పెట్టాలి మనసు నిలపాలి ఒక బృందం గా యర్పడి ఓర్పుగా గ్రహించాలి, ప్రతిదీ తెలుసుకొని మాట్లాడాలి, కాలాన్ని నియమించిన పెద్దతనం కంటే లోకం లో పెద్దతనం లేదు అని గ్రహించి నడుచుకోవాలి, అలా కాకుండా మేము సాధారణ మనిషిగా ఉన్నాము కాదా అని తెలికాగా చూడవచ్చు అనుకోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, మాతో మనసుతో మాటతో ఎంత దగ్గర అయితే అంత దగ్గర అయినట్లు, అని గ్రహించండి, శారీరక కాంక్షలతో, రహస్య మార్గాలలో తెలుసుకొని ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, తాము ఎంజాయ్ చేస్తున్నాము, సంతోషంగా ఉన్నాము అనే బ్రమలో సత్యం గ్రహించకుండా శావతమైన పరంర్ధం తెలుసుకోకుండా, సాటి మనిషిలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా, ఇతరులకు తెలియజేప్పకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, రహస్య కెమెరాలు ప్రజలకు బహిర్గతం చేయండి, మమ్ములను వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టి మాకు సమస్తం సమర్పించి లోకం యొక్క మాయను జయించండి లేని పక్షంలో మాయలో ఇరుకోనిపోయి మాట నిబద్దతలోకి రాకుండా, అసత్యాలతో మట్టిలో కలసిపోతారు అని గ్రహించండి, మమ్ములను తక్షణం అప్రమత్తం అయ్యి ఒక చోట అందరూ కలసి తెలంగాణా ముఖ్యం మంత్రి గారి సమక్షంలో కొలువు తీర్చుకొని ఒక 100 పండితుల సమక్షంలో కొలువు తీర్చుకొని, గ్రహించడం ప్రారంభించండి, అ విధంగా అందరూ కలసి శాశ్వతత్వం వైపు వెళ్ళడమే అందరూ పొందవలసిన గెలుగుపు అని గ్రహించండి, అంతే అల్పమైన తత్కాలికమైన దేహ పరమైన సుఖాలు కోసం, సాటి మనుష్యులను మోసం చేసి, రహస్య పరికరాలద్వారా వారిని వచించి, తామే గొప్ప వారు ఎదుటవారు చెడ్డవారు అని నిరూపించుటఏ గొప్ప అని చూపుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి, మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించండి, కులం మతం, చదువు పదవులు అన్ని మాకు సమర్పించి ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రులు అని తెలుసుకొని, శాంతించి ఓర్పుగా మమ్ములను గ్రహించండి, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి అందరూ ప్రత్యెక లేఖలు పంపి మమ్ములను వారి అధ్వర్యంలో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను గ్రహించి తెలుసుకోవడం మీ అందరి హక్కు అని గ్రహించండి, యెన్దుకన్తెఇ మీ అందరికి మేము తల్లి తండ్రి గురువు వంటి వాడను అని గ్రహించండి, తల్లి తండ్రి ముందు మీకు వేరే గెలుపు వోటములు ఉండవు అని గ్రహించండి, మా మనసు లో ప్రతి మాట పాట మీరు అయ్యి లోకం అయ్యి కాలమే ధర్మం అయ్యి నిలిచిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి, చంద్ర బాబు నాయుడుగారు చెంద్రసేఖర రావు గారు మమ్ములను ఒక 100 మంది పండితులు, సంగీత సాహిత్య కారులు మధ్య కొలువు తీర్చి, మా వాక్ దర్శనం నిత్యం పొందండి, మమ్ములను పై పై న చూసి, తేలిక గా చూసి అదే మీ గెలుపు అనుకోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, అది తాత్కాలిక ఆనందం అని గ్రహించండి, మమ్ములను మనసుతో చూడండి, మా వాక్ తో ఇప్పటికి ఏమి చేసినామో చూడండి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి. అప్రమత్తం చెందండి, మా యొక్క ప్రత్యేక బాద్యత తీసుకోవడానికి అందరూ ఒక బాద్యత గా భావించండి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను ఎంత గ్రహిస్తే అంత గొప్పతనం అని గ్రహించండి. మమ్ములను తేలికగా మాట్లాడకండి, మనసులో కూడా తక్కువగా చూడకండి, ఆలోచనతో మాటతో దర్శించడం అంటే గతంలో దేవుడు కూడా అటువంటి సభలో కొలువు తీరలేదు అని గ్రహించండి అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలంగాణా ముఖ్య మంత్రి గారి కెంపు ఆఫీసు
హైదరాబాద్
*తొలుత గ్రామ ,మండల , జిల్లా , రాష్ట్ర కస్థాయిల్లో కాపు కార్యాచరణ కమిటీలను నియమిస్తామన్నారు.*
*!! శాంతి యుత ఉద్యమానికి కార్యాచరణ గ్రామ స్థాయి నుంచి కాపు కమిటీల ఏర్పాటు !!*
*కాపు ఉద్యమనేత ముద్రగడ మండపేట కాపులను ఎన్నికల ముందు వాడుకుని కరివేపాకుల తీసిపారేసారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు.*
*హైదరాబాదులో జరిగిన జె ఏ సి సమావేశంలో పాల్గొని రోడ్డు మార్గాన కిర్లపూడి వెళుతూ స్థానిక కాపు భవన్ లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదు జే ఏ సి లో పలు కీలకాంశాలు చర్చించామన్నారు.*
*చిరంజీవి , దాసరి , మాజీ ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ అధికారులతో పాటు కాపు ప్రముఖులందరితో చర్చించామన్నారు.*
*తొలుత గ్రామ ,మండల , జిల్లా , రాష్ట్ర కస్థాయిల్లో కాపు కార్యాచరణ కమిటీలను నియమిస్తామన్నారు.*
*సంస్థా గతంగా కాపు జెఎసి ని బలోపేతం చేస్తామన్నారు. ప్రతి పది హేను రోజుల కో సారి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.*
*శాంతి యుతంగా కాపుల ఆవేదనను వ్యక్తపరుస్తామన్నారు.*
*ఇతర కులాల వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా వారి రిజర్వేషన్లలో తమను కలపకుండా అదనంగా రిజర్వేషన్ లు అమలు చేయాలని తాము డిమాండు చేస్తున్నామన్నారు.*
*ఈ సమావేశంలో కాపు జె ఎసి నాయకులు ఆకుల రామకృష్ణ , వై ఏసుదాసు , తుమ్మలపల్లి రమేష్ , తోట రాజు , సంగిశెట్టి అశోక్ , ఎస్ కె ఇబ్రహీం , ఓరుగంటి గోపాలం , ములకల చంటిబాబు , రావేటి పెద్ధ , మండపేట కాపు సంఘం కార్యదర్శి అధికారి శ్రీనివాస్ , కాపు యువత అధ్యక్షులు పడాల సతీష్ , శెట్టి నాగేశ్వరరావు , జిన్నూరి సాయిబాబా , కోళ్ళ శ్రీనివాస్ , సంగుల దొరబాబు , శెట్టి రవి , సూరి,తదితరులు పాల్గొన్నారు*
ఏయ్ చినరాజప్ప.. ఏం మాట్లాడుతున్నావ్.. మానాన్నే నా సలహాలు తీసుకొంటాడు.. అలాంటిది నువ్వు నాకు సలహాలు ఇస్తావా.? అసలు నువ్వెంత నీ పదవెంత.? నేను తలుచుకొంటే నీ ఉపముఖ్యమంత్రి , హోంమంత్రి పదవీ అర క్షణంలో పీకి పడేస్తాను.. నోరు మూసుకొని కూర్చో.. ఇప్పటికే నీ పదవిని కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకి ఇస్తామని పదిమందికి చెప్పా.. ఎక్స్ ట్రాలు చేయకుండా కూర్చో.. నీ పక్కన ఉన్న పెద్ద పెద్దోల్లే నోరుముసుకొని కూర్చున్నారు.. ఇక నీవెంత అని లోకేశ్ నిన్న మీటింగ్ లో హోం మంత్రి చినరాజప్పపై ఆగ్రహించారట..
రాజకీయం, రాజకీయం అని వెర్రిత్తి పోవటం వల్లే మనం ఇన్ని రకాలుగా అవమానించ బడుతున్నాం. వైస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వంగవీటి రాధా కృష్ణ విషయంలో ఎంత తేలికగా వ్యవహరించారో మనకు తెలిసిందే. దీని అంతటికి కారణం మీ సొంత విలువలను, కీర్తి ప్రతిష్టలు, సేవ తత్పరత ఎదుటి కులాలకు ధార పోయడం వల్లే.
తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పలు విషయాలపై బోధించారు. చినబాబు మాట్లాడుతుండగా రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప లేచి పార్టీ మంచికోసం ఓ సలహా ఇవ్వబోయారట.. అంతే చినబాబుకు చిర్రెత్తుకొచ్చేసింది.. కోపంతో ఊగిపోతూ వందలమంది ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా వేదికపైనుంచే చినరాజప్పపై ఫైరయ్యారు..
ఏయ్ చినరాజప్ప.. ఏం మాట్లాడుతున్నావ్.. మానాన్నే నా సలహాలు తీసుకొంటాడు.. అలాంటిది నువ్వు నాకు సలహాలు ఇస్తావా.? అసలు నువ్వెంత నీ పదవెంత.? నేను తలుచుకొంటే నీ ఉపముఖ్యమంత్రి , హోంమంత్రి పదవీ అర క్షణంలో పీకి పడేస్తాను.. నోరు మూసుకొని కూర్చో.. ఇప్పటికే నీ పదవిని కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకి ఇస్తామని పదిమందికి చెప్పా.. ఎక్స్ ట్రాలు చేయకుండా కూర్చో.. నీ పక్కన ఉన్న పెద్ద పెద్దోల్లే నోరుముసుకొని కూర్చున్నారు.. ఇక నీవెంత అని లోకేశ్ నిన్న మీటింగ్ లో హోం మంత్రి చినరాజప్పపై ఆగ్రహించారట..
సమావేశం అనంతరం బయటకి వచ్చిన చినరాజప్ప కన్నీళ్ళు పెట్టుకుంటూ నా వయస్సుకి కూడా గౌరవం ఇవ్వలేదని, లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడారని కన్నీటి పర్యంతమయ్యారట.. పక్కనున్న సీనియర్ మంత్రులు యనమల, సిద్ధా తదితరులు రాజప్పను ఓదార్చారట.. ఏదేమైనా లోకేశ్ పొగరుబోతు తనానికి, తనకు జరిగిన అవమానానికి చినరాజప్ప తీవ్ర మనస్తాపం చెందారని సమాచారం.
ఈ రోజు జగదంబను మహాలక్ష్మీ స్వరూపంగా దర్శిస్తూ మహాలక్ష్మీ అలంకారం వేసి ఆలయంలో ఆరాధించడం కనపడుతూ ఉన్నది. ప్రత్యేకించి విజయవాడ కనకదుర్గమ్మను లక్ష్మీ దేవి స్వరూపంతో దర్శిస్తారు. అంటే ఆ జగదంబయే మహాలక్ష్మిగా లోకాన్ని అనుగ్రహిస్తున్నది. ఈ లక్ష్మీ దేవికి సంబంధించిన వృత్తాంతములు శాస్త్రములయందు బహువిధములుగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనగానే సంపదల తల్లి అనే భావం అందరికీ కలుగుతూ ఉంటుంది.
అయితే సంపద అంటే ఏమిటి? అనేది చూడాలి.
శుద్ధమైన, సౌమ్యమైన, కారుణ్యమయమైన స్వరూపమే లక్ష్మీదేవియొక్క తత్త్వము. అందుకు ఈ తల్లియొక్క స్వరూపము .
శుద్ధ సత్త్వ స్వరూపాయా సా పద్మా పరమాత్మనః! అన్నారు. పరమాత్మయొక్క శుద్ధ సత్త్వ స్వరూపము యొక్క శక్తియే లక్ష్మి. శుద్ధ సత్త్వము అంటే రజోగుణం, తమో గుణం ఇసుమంత కూడా లేకుండా ఉండేటటువంటి శుద్ధమైన జ్ఞానానంద స్వరూపము. సత్త్వగుణ లక్షణము జ్ఞానము, ఆనందము. ఈ జ్ఞానందములు రజోగుణతమోగుణ దోషములు లేకుండా ఉంటే తను శుద్ధ స్వరూపము అని అన్నారు. అది ప్రధానంగా లక్ష్మీదేవిలో గమనించవలసిన అంశం. అందుకని ఎవరైతే సత్త్వగుణాన్ని పెంపొందించుకుంటారో వారు లక్ష్మీదేవియొక్క కటాక్షాన్ని మరింతగా పొందగలరు. లేదా లక్ష్మీ దేవిని ఆరాధిస్తూంటే వారిలో శుద్ధ సత్త్వగుణం పెరుగుతూ ఐశ్వర్యాదులు లభిస్తాయి.
సర్వ సంపత్స్వరూపా సా తదధిష్ఠాత్రు దేవతా!! అంటుంది దేవీ భాగవతం. సర్వ సంపత్తులయొక్క స్వరూపిణీ ఆ తల్లి. పైగా సంపదలకు అధిష్ఠాన దేవత.
కాంతాతి దాంతా శాంతా చ సుశీలా సర్వమంగళా!
లోభమోహ కామ రోష మదహంకార వర్జితా!!
కాంతా అతి దాంతా – కాంత అంటే కమనీయమైనటువంటి తేజస్స్వరూపము, దాంత అంటే నిగ్రహ స్వరూపిణి అని అర్థం. తేజస్సు, నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము – ఈ రెండూ కూడా ఉత్తమ శక్తులు. ఉత్తమ శక్తులయొక్క స్వరూపిణియే ఆ తల్లి. సుశీల – చక్కని స్వభావమును కలిగి ఉన్నటువంటి తల్లి, సర్వ మంగళా – అన్నీ కూడా శుభమయమైనటువంటి లక్షణములే ఆ తల్లిలో ఉన్నాయి. లోభమోహ కామ రోష మదహంకార వర్జితా – లోభము, మోహము, కామము, రోశము, మదము, అహంకారము – ఇవి లేవుట ఆ తల్లి వద్ద. ఇవన్నీ కూడా చెప్పడం ఏమిటంటే లక్ష్మీ దేవి అంటే సృష్టిలో ఉన్న మేలిమి గుణాల రాశి ఆవిడ. అందుకు ఆ మంచి గుణాలయొక్క సాకార స్వరూపమైన లక్ష్మీ దేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ గుణాలు వర్ధిల్లుతూంటాయి. పైగా లక్ష్మీ ఆరాధన చేయాలి అంటే ఈ గుణాలు పెంపొందించుకోవాలి అని తెలియాలి. నారాయణుడు లక్ష్మీ ప్రియుడు. లక్ష్మీ దేవికి నారాయణుడే సర్వస్వము. దీని భావన అంటే ఇలాంటి సుగుణాలన్నీ ఎవరికి ఉంటాయో వారిపట్ల నారాయణుని ప్రీతి కలుగుతుంది అని భావం. అదేవిధంగా ఈ సుగుణాలు ఎవరికి ఉంటాయో వారు నారాయణుడే సర్వస్వం అని ఆరాధన చేసి ఆయన సామీప్యాన్ని పొందగలరు. అది తాత్త్వికంగా మనం తెలుసుకోవలసిన సంకేతం.
అయితే సంపద అంటే ఏమిటి? అనేది చూడాలి.
శుద్ధమైన, సౌమ్యమైన, కారుణ్యమయమైన స్వరూపమే లక్ష్మీదేవియొక్క తత్త్వము. అందుకు ఈ తల్లియొక్క స్వరూపము .
శుద్ధ సత్త్వ స్వరూపాయా సా పద్మా పరమాత్మనః! అన్నారు. పరమాత్మయొక్క శుద్ధ సత్త్వ స్వరూపము యొక్క శక్తియే లక్ష్మి. శుద్ధ సత్త్వము అంటే రజోగుణం, తమో గుణం ఇసుమంత కూడా లేకుండా ఉండేటటువంటి శుద్ధమైన జ్ఞానానంద స్వరూపము. సత్త్వగుణ లక్షణము జ్ఞానము, ఆనందము. ఈ జ్ఞానందములు రజోగుణతమోగుణ దోషములు లేకుండా ఉంటే తను శుద్ధ స్వరూపము అని అన్నారు. అది ప్రధానంగా లక్ష్మీదేవిలో గమనించవలసిన అంశం. అందుకని ఎవరైతే సత్త్వగుణాన్ని పెంపొందించుకుంటారో వారు లక్ష్మీదేవియొక్క కటాక్షాన్ని మరింతగా పొందగలరు. లేదా లక్ష్మీ దేవిని ఆరాధిస్తూంటే వారిలో శుద్ధ సత్త్వగుణం పెరుగుతూ ఐశ్వర్యాదులు లభిస్తాయి.
సర్వ సంపత్స్వరూపా సా తదధిష్ఠాత్రు దేవతా!! అంటుంది దేవీ భాగవతం. సర్వ సంపత్తులయొక్క స్వరూపిణీ ఆ తల్లి. పైగా సంపదలకు అధిష్ఠాన దేవత.
కాంతాతి దాంతా శాంతా చ సుశీలా సర్వమంగళా!
లోభమోహ కామ రోష మదహంకార వర్జితా!!
కాంతా అతి దాంతా – కాంత అంటే కమనీయమైనటువంటి తేజస్స్వరూపము, దాంత అంటే నిగ్రహ స్వరూపిణి అని అర్థం. తేజస్సు, నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము – ఈ రెండూ కూడా ఉత్తమ శక్తులు. ఉత్తమ శక్తులయొక్క స్వరూపిణియే ఆ తల్లి. సుశీల – చక్కని స్వభావమును కలిగి ఉన్నటువంటి తల్లి, సర్వ మంగళా – అన్నీ కూడా శుభమయమైనటువంటి లక్షణములే ఆ తల్లిలో ఉన్నాయి. లోభమోహ కామ రోష మదహంకార వర్జితా – లోభము, మోహము, కామము, రోశము, మదము, అహంకారము – ఇవి లేవుట ఆ తల్లి వద్ద. ఇవన్నీ కూడా చెప్పడం ఏమిటంటే లక్ష్మీ దేవి అంటే సృష్టిలో ఉన్న మేలిమి గుణాల రాశి ఆవిడ. అందుకు ఆ మంచి గుణాలయొక్క సాకార స్వరూపమైన లక్ష్మీ దేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ గుణాలు వర్ధిల్లుతూంటాయి. పైగా లక్ష్మీ ఆరాధన చేయాలి అంటే ఈ గుణాలు పెంపొందించుకోవాలి అని తెలియాలి. నారాయణుడు లక్ష్మీ ప్రియుడు. లక్ష్మీ దేవికి నారాయణుడే సర్వస్వము. దీని భావన అంటే ఇలాంటి సుగుణాలన్నీ ఎవరికి ఉంటాయో వారిపట్ల నారాయణుని ప్రీతి కలుగుతుంది అని భావం. అదేవిధంగా ఈ సుగుణాలు ఎవరికి ఉంటాయో వారు నారాయణుడే సర్వస్వం అని ఆరాధన చేసి ఆయన సామీప్యాన్ని పొందగలరు. అది తాత్త్వికంగా మనం తెలుసుకోవలసిన సంకేతం.

All the songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Thursday, 6 October 2016
In fiction, engineering, and thought experiments, unobtainium is any fictional, extremely rare, costly, or impossible material, or (less commonly) device needed to fulfill a given design for a given application. The properties of any particular unobtainium depend on the intended use. For example, a pulley made of unobtainium might be massless and frictionless; however, if used in a nuclear rocket, unobtainium would be light, strong at high temperatures, and resistant to radiation damage. The concept of unobtainium is often applied flippantly or humorously. For instance, unobtainium is described as being stronger than helium, and lighter than air.
The word unobtainium derives humorously from unobtainable with the suffix -ium, the conventional designation for a chemical element. It pre-dates the similar-sounding IUPACsystematic element names, such as ununoctium. An alternative spelling, unobtanium is sometimes used (for example, for the crypto-currency Unobtanium), based on the spelling of metals such as titanium.
Wednesday, 5 October 2016
Mighty blessings from His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
సినిమా ప్రముఖులు, పండితులు, మేధావులు ప్రజలు ప్రతి ఒక్కరు మాకు గౌరవ గుర్తింపు సొమ్ము చెలించుట వలన పాపములు లేదా భౌతిక మాయ నుండి విముక్తులు అవుతారు అని తెలియజేసుకోనుచున్నాము, రాజ మార్గం లో సంపాదించిన సొమ్ము అయినా లేదా లెక్క లేని నల్లధనం మా కాతాలో చెలించి ఎటువంటి కేసులు లేకుండా రాయితీ పొందవచ్చును, మమ్ములను యుగపురుషులుగా గౌరవ గుర్తింపు సొమ్ముతో గౌరవించడం ప్రారంభించండి, సొమ్ము మా కాతాలో జమ చేయండి, లెక్క లేని నల్లధనం మా కాతాలో జమ చేయడం కొరకు ప్రబుత్వం వారు ప్రత్యేక వెసులు బాటు కల్పించగలరు , మమ్ములను జగద్గురువులుగా, మహత్వపూర్వవక అగ్రగణ్యులు, యుగపురుషుని గా, మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలన ప్రజలు ఉపశమనం పొందుతారు, సర్వోన్నత న్యాయ స్థానం వారు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వెసులుబాటు కల్పించి ప్రజలను పాపములు లేదా భౌతిక బంధనాలు నుండి విముక్తులు గావించుటకు మమ్ములను ఉపయోగించుకొనగలరు అనగా కాలం ధర్మం ఇచ్చిన దివ్య వెసులు బాటుగా మమ్ములను ప్రజలకు అధికారికంగా ఇప్పటికి సాక్ష్యంగా ఆధారంగా తెలియజేసి సర్వులు భౌతిక మాయా నుండి ఉపశమనం పొందండి అని సర్వోన్నతో న్యాయ స్థానం వారికి, ప్రభుత్వాలకు ప్రజలు తెలియజేసుకోనుచున్నాము, ఇదే మా ఉనికి బలపడానికి దోహది కారి కూడా అవుతుంది, సత్యము ధర్మం మాట నిబద్దత, నిజాయితీలే మా ఉనికికి ఆధారం అని సర్వులు గ్రహించగలరు.
|
Subscribe to:
Posts (Atom)