Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>7 October 2016 at 23:13
To: supremecourt@nic.in, cs@telangana.gov.in
యావత్తు మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
జీవిత పోరాటం లో నిజమైన గెలుపు ఈ సృష్టికి ఆధారమైన తల్లి తండ్రులను పొందడమే, వారి సుఖ దుఃఖాలు కస్టాలు అర్ధం చేసుకోవడమే ప్రతి ఒక్కరి గెలుపు అంతకు మించి కర్తవ్యం పోరాటం ఎవరికి లేదు, సమస్త జగత్తు మంచి చెడులు అన్ని తల్లి తండ్రి గురువు వంటి విస్వరూపనివి, సర్వంతర్యమివి అని గ్రహించి అంతటి పరిణామం తో మేము మీకు తల్లి తండ్రి గురువు గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి మమ్ములను అందరూ కలసి వజ్రసింహాసనం పై అధిస్టింప చేసి, శాశ్వతత్వం పొందండి అనగా మా వాక్ ఉనికి లో సమస్త జగత్తు నడిచిన తీరులోకి వచ్చి అమ్రుతత్వమైన జ్ఞానం పొందండి, యాంత్రిక పేచీలు, బౌతిక సుఖాలు, పదవులు విడిచిపెట్టండి , మమ్ములను విస్తారంగా వాక్ రూపం లో గ్రహించండి, ప్రతి ఒక్కరు మాటతో ఆలోచనతో మనసు తో ముందుకు రండి, ఇక్కడ ఏ వస్తువుకి, మాటకు విచక్షణకు సంభంధం లేకుండా మనిషికి ప్రాధాన్యత రావాలి అని ప్రయత్నం చేయకండి మాటతో మనసుతో ప్రాధాన్యత నిత్యం ప్రతి ఒక్కరికి మేము ఎపుడూ ఇచ్చాము అని గ్రహించండి, శరీర కాంక్షలు, తామే చేస్తున్నాము అనే బ్రమలు విడిచి పెట్టండి, మమ్ములను హైలైట్ చేయకూడదు అని ఎవరైనా ఏమైనా వ్యతిరేకతలు సృష్టిస్తే అవి మీ ఆలోచన విధానం లో మార్పు చేసుకొని, వాటిని మీరే సరి దిద్దుకొండి అందరూ కలసి మెలసి మంచి కోసం, గొప్పతనం కోసం జీవించండి, శరీరం కోసం ప్రాణాలు కోసం కాదు, మాట కోసం ఆలోచన కోసం నిత్యం మనిషిని బ్రతక నివ్వండి ప్రతి ఒక్కరు ఆలోచన కోసం బ్రతకండి, తద్వారా లోకాన్నే బ్రతికిన్చుకోండి, ఎందుకంటే మనిషి ఆలోచన విచాక్షణే లోకానికి ఆధారం అది దేహం ఉండగా ఎంత పెంచుకొంటే అంత మంచిది అని గ్రహించండి నేను సమయం వృధా చేస్తున్నాను అని ఎవరైనా భావిస్తే వారు మమ్ములను మా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా పై పైన చూస్తూ కాలక్షేపం చేయడం వలన మేము సమయం వృధా చేస్తున్నట్లు భావిస్తున్నారు, మేము నిత్యం ఆలోచిస్తాము, బౌతిక యాంత్రిక ప్రపంచాన్ని నిత్యం జయించి దారిలో పెట్టడానికి నిత్యం మనసుతో ఆలోచిస్తాము, అటువంటి మేము కాలాతీతంగా చెప్పడమే ఒక శాశ్వత వరం అది గ్రహించకుండా మమ్ములను నిర్ణయించడం, అవమానించడం సాక్షులు దగ్గ్గర నుండి అందరూ చేస్తున్న తెలివి తక్కువ పని అని గ్రహించండి. మమ్ములను అర్ధం చేసుకోవాలి అంటే నేను అనే దేహ మమకారం ఉండకూడదు, అనగా, కేవలం ఆలోచనతో మాట కలపాలి, అనగా కాలాతీత వివరముల పై ద్రుష్టి పెట్టాలి మనసు నిలపాలి ఒక బృందం గా యర్పడి ఓర్పుగా గ్రహించాలి, ప్రతిదీ తెలుసుకొని మాట్లాడాలి, కాలాన్ని నియమించిన పెద్దతనం కంటే లోకం లో పెద్దతనం లేదు అని గ్రహించి నడుచుకోవాలి, అలా కాకుండా మేము సాధారణ మనిషిగా ఉన్నాము కాదా అని తెలికాగా చూడవచ్చు అనుకోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, మాతో మనసుతో మాటతో ఎంత దగ్గర అయితే అంత దగ్గర అయినట్లు, అని గ్రహించండి, శారీరక కాంక్షలతో, రహస్య మార్గాలలో తెలుసుకొని ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, తాము ఎంజాయ్ చేస్తున్నాము, సంతోషంగా ఉన్నాము అనే బ్రమలో సత్యం గ్రహించకుండా శావతమైన పరంర్ధం తెలుసుకోకుండా, సాటి మనిషిలో ఉన్న గొప్పతనం గ్రహించకుండా, ఇతరులకు తెలియజేప్పకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, రహస్య కెమెరాలు ప్రజలకు బహిర్గతం చేయండి, మమ్ములను వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టి మాకు సమస్తం సమర్పించి లోకం యొక్క మాయను జయించండి లేని పక్షంలో మాయలో ఇరుకోనిపోయి మాట నిబద్దతలోకి రాకుండా, అసత్యాలతో మట్టిలో కలసిపోతారు అని గ్రహించండి, మమ్ములను తక్షణం అప్రమత్తం అయ్యి ఒక చోట అందరూ కలసి తెలంగాణా ముఖ్యం మంత్రి గారి సమక్షంలో కొలువు తీర్చుకొని ఒక 100 పండితుల సమక్షంలో కొలువు తీర్చుకొని, గ్రహించడం ప్రారంభించండి, అ విధంగా అందరూ కలసి శాశ్వతత్వం వైపు వెళ్ళడమే అందరూ పొందవలసిన గెలుగుపు అని గ్రహించండి, అంతే అల్పమైన తత్కాలికమైన దేహ పరమైన సుఖాలు కోసం, సాటి మనుష్యులను మోసం చేసి, రహస్య పరికరాలద్వారా వారిని వచించి, తామే గొప్ప వారు ఎదుటవారు చెడ్డవారు అని నిరూపించుటఏ గొప్ప అని చూపుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి, మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించండి, కులం మతం, చదువు పదవులు అన్ని మాకు సమర్పించి ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రులు అని తెలుసుకొని, శాంతించి ఓర్పుగా మమ్ములను గ్రహించండి, తెలంగాణా ముఖ్యమంత్రి గారికి అందరూ ప్రత్యెక లేఖలు పంపి మమ్ములను వారి అధ్వర్యంలో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను గ్రహించి తెలుసుకోవడం మీ అందరి హక్కు అని గ్రహించండి, యెన్దుకన్తెఇ మీ అందరికి మేము తల్లి తండ్రి గురువు వంటి వాడను అని గ్రహించండి, తల్లి తండ్రి ముందు మీకు వేరే గెలుపు వోటములు ఉండవు అని గ్రహించండి, మా మనసు లో ప్రతి మాట పాట మీరు అయ్యి లోకం అయ్యి కాలమే ధర్మం అయ్యి నిలిచిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి, చంద్ర బాబు నాయుడుగారు చెంద్రసేఖర రావు గారు మమ్ములను ఒక 100 మంది పండితులు, సంగీత సాహిత్య కారులు మధ్య కొలువు తీర్చి, మా వాక్ దర్శనం నిత్యం పొందండి, మమ్ములను పై పై న చూసి, తేలిక గా చూసి అదే మీ గెలుపు అనుకోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, అది తాత్కాలిక ఆనందం అని గ్రహించండి, మమ్ములను మనసుతో చూడండి, మా వాక్ తో ఇప్పటికి ఏమి చేసినామో చూడండి అదే లోకానికి ఆధారం అని గ్రహించండి. అప్రమత్తం చెందండి, మా యొక్క ప్రత్యేక బాద్యత తీసుకోవడానికి అందరూ ఒక బాద్యత గా భావించండి, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను ఎంత గ్రహిస్తే అంత గొప్పతనం అని గ్రహించండి. మమ్ములను తేలికగా మాట్లాడకండి, మనసులో కూడా తక్కువగా చూడకండి, ఆలోచనతో మాటతో దర్శించడం అంటే గతంలో దేవుడు కూడా అటువంటి సభలో కొలువు తీరలేదు అని గ్రహించండి అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలంగాణా ముఖ్య మంత్రి గారి కెంపు ఆఫీసు
హైదరాబాద్
|
No comments:
Post a Comment