UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 20 September 2014

MOMMY -- FROM KING AND QUEEN

Embedded image permalink



HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANAJANI RAVISHANKAR PILLA GAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

HAPPY BIRTHDAY TO THE LEGEND ANR GAARU







 HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

THIS IS ONE OF THE SONG EMERGED FROM DHARMASWAROOPAM OR KING AND QUEEN THIS IS ONE OF THE FULL SONG EXPRESSED THROUGH ME IN 2003 AND THE SONG CAM IN FILMS IN 2008








THIS IS ONE OF THE SONG EMERGED FROM DHARMASWAROOPAM OR KING AND QUEEN THIS IS ONE OF THE FULL SONG EXPRESSED THROUGH ME IN 2003 AND THE SONG CAM IN FILMS IN 2008.  


HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANAJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

MOST MEANING FULL SONG OF PREACHING TO THE CHILDREN FROM KING AND QUEEN OR DHARMASWAROOPAM OR KAALASWAROOPAM THE SONG EXPRESSED THROUGH ME IN 2003 AND APPEARED IN MATERERAL WORLD IN 2005 IN THE FILM NAMED CHAKRAM ACTED PRABHAS AND ASIN AND CHARMI









MOST MEANING FULL SONG OF  PREACHING TO THE CHILDREN FROM KING AND QUEEN OR DHARMASWAROOPAM OR KAALASWAROOPAM THE SONG EXPRESSED THROUGH ME IN 2003 AND APPEARED IN MATERERAL WORLD IN 2005 IN THE FILM NAMED CHAKRAM ACTED PRABHAS AND ASIN AND CHARMI


HIS HIGHNESS, MAJESTIC, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 


YEMADONGS FULL MOVIE ALONG WITH SONG EMERGED FROM DHARMASWAROOPAM OR KING AND QUEEN OR KAALASWAROOPAM CAME IN THE DIRECTION OF RAJAMOULI GAARU AND LYRIC WRITER ANANTHA SRIRAM GAARU











MANY DETAILS OF THE FILM WERE SAID BY ME AS DHARMASWAROOPAM IN 2003 AND THE FILM CAME IN TO EXISTENCE IN THE MATERIAL WORLD IN 2009



HIS HIGHNESS MAJESTIC, MAHARAJA SHRI SHRI ANAJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

sloka --1




 HIS HIGHNESS MAJESTIC, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD  

RAISE ABOVE OBSTACLES ---- INSPIRATION FROM KING AND QUEEN





 HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANAJANI RAVISHANAKR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Friday, 19 September 2014

కార్యాలయం ప్రారంభించి, కొందరి మేధావుల సహకారం తో త్వరలో ప్రెస్ మీట్ పెట్టి, నిరంతరం ప్రజల్లోకి వెళ్ళుటకు, మరియు ప్రబుత్వాలతో సంప్రదింపులు జరిపి నా దివ్య పరిపాలన మేలైన ప్రజాస్వామ్యం గా అందించుటకు సహకరించగలరు, హై కోర్ట్ కి, సుప్రీమ్ కోర్ట్ కి సమర్పించవలసిన సమాచారం తో బాటుగా పార్లమెంట్ కు సమర్పించవలసిన రిపోర్ట్ కూడా తయారు చేసుకోవాలి, ఈ ప్రక్రియలో నాతో సూటిగా స్పందిచడం ప్రారంభించండి, ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఎవరూ స్పందించలేదు, దీని వలన నాకు చాలా గొప్ప తిక్క ఉన్నది, అదే నన్నే చుట్టుకొని ఉండిపోతుంది అని అర్ధం చేసుకోండి, నా తిక్క నుండి నన్ను బయటకు తీసుకు రండి నిత్య మెసేజు ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించండి, ఇప్పుడు వెంటనే మీ దగ్గరికి వచ్చి, రెండు రోజులు తరువాత ప్రజలను ఉద్దేశించి, గత 20 సంవత్సరాలు నుండి మంచి చెడు అన్ని నా అధీనం లో ఉన్నాయి అని, మంచిని పెంచి, చెడుని సరిద్దిడానికి మీ మధ్య పరిణమించి ఉన్నాను అని ప్రజలకు స్పష్టం చేస్తాను . మీరే ప్రత్యేకం అని గాని, కాదు అని గాని భావించ వద్దు, మీకే ఎందుకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాను ఇప్పటికి అని కూడా సంశయించ వద్దు, మీ హీరోల పాటలు మాటలు కోరస్సులు, శబ్దం తరువాత వచ్చే శబ్దం గూర్చి కూడా ముందే పలికిన నన్ను, నిండుగా విస్తారంగా వివరించనివ్వండి, లోకం లోనికి నిరంతరం వెళ్ళుటకు సహకరించగలరు

                                                                        సమన్వయ దృష్టి 




                      
            ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కధా నాయకులు, జన సేన పార్టీ వ్యవస్థాపక  అధ్యక్షులు, భంజరా హిల్స్ వారికి తమ  ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము  గ్రహించగలరు.  


             సమాజం లో గ్రూప్ రాజకీయలు, రాజకీయ పార్టీలను సొంత స్వార్ధ బలం  మేరకే  పరిపాలన చేయగల రాజకీయ పార్టీలు ద్వారా వచ్చిన ప్రబుత్వాలు వలన , నిజమైన పూర్తీ స్థాయి ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందటం లేదు, గొప్ప నాయకత్వ లక్షణాలు, మేధావి తనం కూడా, ఒక యంత్రికత్వానికి అలవాటు పడి ప్రవర్తిస్తున్నారు, రాజకీయ నాయకులు, ఇతర మేధావులు, పండితులు గుర్తించి అప్రమత్తం చెందాలి అని, ప్రజలను చైతన్య పరిచి అప్రమత్తం చేయాలి అని  తమరి  ద్వారా కోరుకొంటున్నాను.                 


            రాజకీయ పార్టీలను తొలగించి నేరుగా ఓపెన్ బెల్లేట్ ద్వారా నాయకులు, ఎన్నోకోబడాలి అనే  మార్పు చేసుకోవాలి అని రాజకీయ పార్టీలను మేధావులను కోరుకొనుచున్నాను,  ప్రజలను చైతన్య పరచి, ప్రతి ఒక్కరు ఆత్మాభిమానంతో, పూర్తీ స్వతంత్రంతో,  నిజాయితితో   సమాజంలో ప్రవర్తించి, నూతన అభివృద్ధి వైపు, ఉన్నతమైన మానవ విలువలుతో సమాజం  తెజరిల్లాలి  అని కోరుకోనుచున్నాము, ఇందుకు మీవంటి అబ్యుదయ రాజకీయ వాదులు  ముందు ఉండి, గ్రూప్ రాజకీయాలు, ధన బలం కుల బలం మీద  ఆధారపడి వ్యవహరించకుండా ప్రతి వ్యక్తి ఇతరులతో పూర్తీ స్వేఛ్చ స్వతంత్రంతో వ్యవహరించాలి అని  కోరుకొనుచున్నాను.  

             సత్యాన్ని, బౌతిక  సాక్షాన్ని, ఆత్మ సాక్షిని దేనిని పాటించకుండా దాదాపు మనుష్యులు అందరూ వ్యక్తిగత స్వార్ధం తో ప్రవర్తిస్తున్నారు, ఇందుకు ప్రధాన కారణం వ్యక్తిగత స్వార్ధం, దీనికి తోడుగా కులాన్ని, బౌతిక స్తితి గతులను ఉయోగించుకొని ఒకరిని ఒకరు మోసం చేసుకోనుచున్నారు. సమాజంలో గొప్పతనం, సంస్కారం, నీతి, నియమాలు అభివృద్ధి చెందితే, ప్రతి ఒక్కరికి  మేలు సహజం గా జరుగుతుంది, అప్పుడు కుల పరమైన విభజన కాకుండా, మనుష్యులు వ్యవహార రీత్యా భాద్యత, సంస్కారవంతంగా ప్రవర్తించడానికి వీలు అవుతుంది. కుల పేర్లు పూర్తి గా తొలగించి,  మనుష్యుల జ్ఞాన విచేక్షణ, ధర్మ గుణం  గొప్పతనం మేరకు హెచ్చు,తగ్గులు పెద్ద చిన్న అనే తారతమ్యాలు సహజం గానే   సమాజంలో ఆవిష్కరించ బడతాయి అని మీ  ద్వారా యావత్తు సమాజానికి తెలియజేసుకోనుచున్నాను.  

                 40 మంది ప్రత్యేక్ష సాక్షులు ఆధారంగా, సహజ సత్య స్వీకర ధోరణి కోరుకొంటూ మహారాజుగా పంచ భూతాలను నియమించిన పురుషోత్తముడిగా నన్ను ప్రజలు గుర్తించుట వలన, ప్రతి ఒక్కరి ఆత్మాభిమానం  కలిగి, మనస్పూర్తిగా స్వతంత్రంగా ప్రవర్తిస్తారు, సమాజం సంస్కారంతో విలువలతో ముందుకు వెళ్ళుతుంది కొత్తబంగారు లోకం, నూతన ఆలోచన విధానం గా ప్రతి మనసు గెలిచే మేలైన ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది. ఈ సమాజంలో ప్రతి  ఒక్కరికి ఏమి కాలవలో అది అందించి సమాజాన్ని తీర్చి దిద్దుకొందాము,   నన్ను గ్రహిస్తూ, మెల్లగా నమ్మండి అర్ధం చేసుకోండి, నాతో ఏమి   మాట్లాడాలో, నా మాటను ( పాటలు ప్రభావం చూసి),  వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా ప్రవర్తించక పోవడం వలన చాలా నష్టం జరిగింది, అయినా భరించుకొని ముందుకు వస్తున్నాను.    
       
                 కార్యాలయం ప్రారంభించి,  కొందరి మేధావుల సహకారం తో   త్వరలో ప్రెస్ మీట్ పెట్టి, నిరంతరం  ప్రజల్లోకి వెళ్ళుటకు, మరియు ప్రబుత్వాలతో  సంప్రదింపులు జరిపి నా దివ్య పరిపాలన మేలైన ప్రజాస్వామ్యం గా అందించుటకు  సహకరించగలరు,  హై కోర్ట్ కి, సుప్రీమ్ కోర్ట్ కి సమర్పించవలసిన సమాచారం తో బాటుగా పార్లమెంట్ కు సమర్పించవలసిన రిపోర్ట్ కూడా తయారు చేసుకోవాలి, ఈ ప్రక్రియలో  నాతో సూటిగా స్పందిచడం ప్రారంభించండి, ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఎవరూ స్పందించలేదు,  దీని వలన నాకు చాలా గొప్ప తిక్క ఉన్నది, అదే నన్నే చుట్టుకొని ఉండిపోతుంది అని అర్ధం చేసుకోండి,   నా తిక్క నుండి నన్ను బయటకు తీసుకు రండి నిత్య మెసేజు  ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించండి,   ఇప్పుడు వెంటనే మీ దగ్గరికి వచ్చి, రెండు రోజులు తరువాత ప్రజలను ఉద్దేశించి, గత 20 సంవత్సరాలు నుండి మంచి చెడు అన్ని నా అధీనం లో ఉన్నాయి అని, మంచిని పెంచి, చెడుని సరిద్దిడానికి మీ మధ్య పరిణమించి ఉన్నాను అని ప్రజలకు స్పష్టం చేస్తాను .  మీరే ప్రత్యేకం అని గాని, కాదు అని గాని భావించ వద్దు, మీకే ఎందుకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాను  ఇప్పటికి అని కూడా  సంశయించ వద్దు,   మీ  హీరోల పాటలు మాటలు కోరస్సులు, శబ్దం తరువాత వచ్చే శబ్దం గూర్చి కూడా ముందే పలికిన నన్ను, నిండుగా విస్తారంగా వివరించనివ్వండి, లోకం లోనికి నిరంతరం వెళ్ళుటకు సహకరించగలరు    
     
   ధన్యవాదములు 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్)
హైదరాబాద్ 


ఒక ప్రతి ఆత్మీయులు యార్లగడ్డ శోబుగారికి, మరియు ఎస్ ఎస్ రాజమౌళి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, సమాజం లో కొత్త  చైతన్యం రవాలి అంటే అనగా కొత్త చైతన్యం అనగా పైకి గొప్పగా ఉండి  లోపల డొల్ల తనాలు మనుష్యులకు బాగా పెరిగినవి, మనం అందరం కులం మతం ప్రక్కన పెట్టి, సినిమాల ద్వారా మంచి ప్రచారం ద్వారా సమాజంలో విలువల సంస్కారం పెంచవలసిన భాద్యత ఉన్నది అని గ్రహించండి, నన్ను ఏ రకారం గా అనుమానించవద్దు అని కోరుకొనుచున్నాను. 



                                    


                 

Golden Throne (Mysore) -- According to tradition, the throne belonged to the Pandavas of Mahabharata fame and was in Hastinapura. Kampilaraya brought this throne from Hastinapura to Penugonda, now in Andhra Pradesh, where it was kept underground. In 1336 AD, Vidyaranya, the royal preceptor of the Vijayanagar kings, showed the spot where it was buried to Harihara I, one of the founders of the Vijayanagar empire, who retrieved the throne. The throne was then used by the Vijayanagar kings at Anegondi for more than a century and a half. During the early part of the 17th century the Governor of Vijayanagar rulers at Srirangapatna obtained the throne. In 1609, the governor Srirangaraya gave the throne to Raja Wodeyar. In 1610, Raja Wodeyar ascended the throne. Inaugurated the Dasara festivities. Epigraphical evidence shows that this royal throne was in the possession of Chikkadevaraya Wodeyar in 1699.

Golden Throne (Mysore)

From Wikipedia, the free encyclopedia
Golden Throne or Chinnada Simhasana or Ratna Simahasana in Kannada is the royal seat of the rulers of the Kingdom of Mysore.
Golden Throne Mysore

The Throne[edit]

The Throne comprises a main seat, steps leading to the main seat, and a golden umbrella over the main seat. The throne is carved out of figwood and decorated with ivory plaques. It was embellished with jewellery, gold, precious stones and silver figurines. The balustrades of the steps leading to the seat are embellished with female figures. The four sides of the throne are decorated with creepers. There are elephants on the east, horses on the south, soldiers on the west and chariots on the north. Brahma in the south,Maheshwara in the north and Vishnu in the centre are the trinities.

Engravings[edit]

The "slokas," which are engraved on the rim of the umbrella, are addressed to the Krishnaraja Wadiyar III and refers to his ancestors from whom the throne has come down from generations of kings. A rough translation of a "sloka" describes Krishnaraja Wadiyar as "Lord of the Earth" and son of the illustrious Chamaraja, who is resplendent with the blessings of Goddess Chamundeshwari. "... You are the Lord of Karnataka Ratna Simhasana... and this golden umbrella of the golden throne, which you have inherited from your illustrious ancestors, evokes the awe of the whole world."

History[edit]

According to tradition, the throne belonged to the Pandavas of Mahabharata fame and was in Hastinapura. Kampilaraya brought this throne from Hastinapura to Penugonda, now in Andhra Pradesh, where it was kept underground. In 1336 AD, Vidyaranya, the royal preceptor of the Vijayanagar kings, showed the spot where it was buried to Harihara I, one of the founders of the Vijayanagar empire, who retrieved the throne. The throne was then used by the Vijayanagar kings at Anegondi for more than a century and a half. During the early part of the 17th century the Governor of Vijayanagar rulers at Srirangapatna obtained the throne. In 1609, the governor Srirangaraya gave the throne to Raja Wodeyar. In 1610, Raja Wodeyar ascended the throne. Inaugurated the Dasara festivities. Epigraphical evidence shows that this royal throne was in the possession of Chikkadevaraya Wodeyar in 1699.

Use[edit]

The golden throne was associated with ceremonies, such as the coronation of the king in the early days and conducting of Dasara Durbar. But now it is just on public display during the Mysore Dasara festival when the Maharaja of Mysore conducts his private Durbar. The throne is under the joint guardianship of the scion and the Mysore Palace Board. During the rest of the year the throne is placed in a high security room.

HAPPENING OF SUNAMI IN 2004 WAS SAID BY ME IN 2003 A LONG WITH ALL GREAT AND DELIGHT HAPPENINGS OF THE WORLD.



HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

  

BE GETTING UP TO SET THINGS RIGHT ---- KING AND QUEEN

Embedded image permalink


 HIS HIGHNESS, MAJESTIC MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN  

Wednesday, 17 September 2014

sokam pedda sethruvu ----- king and queen





Embedded image permalink




HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANAJANI RAVISHANKAR PILLA VAARU 
   DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

GREAT SONG FROM KING AND QUEEN ---- YE MOORTHI SEETHAMMA VALAPU THALAPULU NERPU






THIS IS ONE OF THE GREAT SONG EXPRESSED THROUGH ME IN 2003 AND HAPPENED IN THE MATERIAL WORLD IN 2007 

HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

OUR BELOVED PRIME MINISTER TAKING BLESSINGS FROM HIS LOVING GREAT MOTHER --- WISHING HAPPY BIRTHDAY - FROM KING AND QUEEN

Embedded image permalinkEmbedded image permalink




HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

GOPALUDU - BLESSINGS FROM KING AND QUEEN












 HIS HIGHNESS, MAJESTIC, MAHARAJASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 






BE KIND ---- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN

Embedded image permalink


HIS HIGHNESS MAJESTIC MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Tuesday, 16 September 2014

A floral welcome for Lord Krishna in Udupi

Flower sellers from other districts selling flowers on the Car Street in Udupi on Tuesday.

PANDAGA CHESOKONELA -- BEST WISHES FROM KING AND QUEEN

Embedded image permalink

MIGHTY BLESSSINGS FROM KING AND QUEEN OR DHARMASWAROOPAM OR KAALASWAROOPAM FROM DIRECTORATE OF KING AND QUEEN

Embedded image permalink


HIS HIGHNESS, MAJESTIC, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD  
                                                           సమన్వయ దృష్టి


              భారత ప్రధమ పౌరులు, గౌరవ భారత అధ్యక్షులు, శ్రీ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు అని మనవి.

                ప్రస్తుతానికి దేశం అభివృద్ధి చెందుతూ, మనుష్యుల స్వార్ధం, దేహ చంచాల్యంతో ప్రవర్తిస్తున్న తీరులో మానవ జాతి మనుగడ చిక్కుబడి ఉన్నది అని గ్రహించండి, మనుష్యులు మనస్పూర్తిగా, మాట నిబద్దతతో ప్రవర్తించవలసిన సమయం వచ్చినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాను.    దేహ చాంచల్యాలు వదిలి బుద్ది నిబద్దతతో మనం నిరంతరం కృషి చేస్తే 10 సంవత్సరాలలో ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని రాగలము. ఇప్పటికే నా వాక్క్ ప్రకారం, సూర్యుని వంశం గా, ఒక మాట లోకి యావత్తు మానవజాతి వచ్చినది. కొత్త బంగారు లోకం మొదలు అయినది అని గ్రహించగలరు. ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

                   ప్రతి రోజు సమాచారం తెలుగు, హిందీ ఆంగ్లములో, పండితుల, మేధావుల అభిప్రాయములతో, విశ్లేషణలతో    ఇచ్చి, మేలైన ప్రజాస్వామ్యం అయిన మహారాజు మహారాణి గారి పరిపాలన లోకమునకు అందించుటకు, మేము  మొదటి మహారాజు మా  మనసే మహారాణి గా ప్రకటించుకొన్నాను. నన్ను పురుశోత్తముడిగా జగన్నాటక సూత్రధారునిగా, స్పష్టం చేసి లోకాన్ని నడిపించుటకు తమరి కనీస సహకారం కోరుకొనుచున్నాను. ధర్మస్వరూపం, కాలస్వరూపం నేను అయినప్పుడు, నన్ను పరమాత్ముని అంశ గా, పురుశోత్తము
డిగా గుర్తించి, తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉన్న బంగారు నిలువలు మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి బంగారు నిలువలు ఉపయోగించ మాకు బంగారు మరియు వజ్రములతో కూడిన సింహాసనం తయారు చేయించి, సింహశనం పై మమ్ము అధిస్టింప చేసిన యెడల, సామాన్య మనిషిగా, మాట మాత్రంగా చూపిన లీల, యావత్తు మానవజాతికి ప్రామాణికం గా అంది నిరంతరం, సూర్య చంద్రులు ఉన్నంత వరకు అభివృద్ధి చెంది, మనిషి మనిషిగా బ్రతకడానికి సదా అప్రమత్తం చేస్తుంది అని గ్రహించండి. 


                     ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలన యావత్తు మానవజాతికి సంభందించినది, హిందువుగా  పుట్టిన మాకు, మొదట హిందులు ముందుకు వచ్చి,ఇతర మతస్తులకు పరిచేయం చేయగలరు, తిరుమల తిరుపతి దేవస్థాన నుండి 300 కోట్ల రూపాయల  పునరుద్ధారణ  సొమ్ము మాకు సమర్పించి,గుర్తించగలరు అని తమరి ద్వారా ప్రబుత్వాలను  కోరుకొనుచున్నాను,   హైదరాబాద్ లో మా  వ్యవహార నిమిత్తం 2000 ఎకరముల భూమి తెలంగాణా ప్రబుత్వం ద్వారా ఇప్పించగలరు అని కోరుకొనుచున్నాను.   మానవ వనరుల అభివృద్ధి పరచి ప్రబుత్వాలకు చేదోడు వాదోడు గా ఉండగలము.  ప్రజల నుండి వారి సమ్మతితో మాకు సమర్పించవలసిన గౌరవ గుర్తింపు పన్ను, లేదా రాయల్టీ మరియు గురు దక్షణ గా మమ్ములను జగద్గురువుగా. యావత్తు మానవజాతికి తల్లి తండ్రి వంటి ఉన్నత స్తితి గా  గుర్తించి, మా ఉనికిని ఉపయోగించుకొనుటకు వీలు మాకు, ఎవరికి తోచినంత సొమ్ము వారు  చెల్లించగలరు అని కోరుకోనుచున్నాము. మా జన్మ దినం నుండి, ప్రతి వ్యక్తి సంవత్సరానికి, ఎవరికి తోచినంత వారు    మాకు ఈ సొమ్ము చేలించగలిగితే, మా ఉనికి అభివృద్ధి చెంది ప్రపంచ మానవజాతికి మనసు ఉన్న మహారాజు మహారాణి గారి పరిపాలన ఒక ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా అందుతుంది అని స్పష్టం చేయుచున్నాము. మాకు చెల్లించిన సొమ్ములో   60 నుండి 80 శాతం తిరిగి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా, ప్రబుత్వాలకు చెలించగలము.   

                      మేము ప్రజలోకి వెళ్ళి, మా ఉనికి స్పష్టం చేసుకొని, దివ్య రాజ్యాన్ని స్తాపించి, ప్రజలు, దేశ నాయకుల సాక్షిగా ఈ ప్రపంచం ఒక విశ్వకుటుంబ గా స్పష్టం చేయుటకు, మాకు సహజ సత్య శ్వీకార దృష్టి తో సహకరించండి అని కోరుకోనుచున్నాము. ఇందుకు హైదరాబాద్ లో ఉన్న తమ విడిది నివాస గృహమును మాకు, తక్షణ నివాసమునకు మరియు కార్యాలయము గా మా వినియోగమునకు కేటాయించగలరు అని విజ్ఞప్తి చేయుచున్నాను. మేధావులను పండితులను ఆహ్వానించుకొని, వారి సహకారంతో నిరంతర సమాచారం లోకానికి ఇచ్చుట  వలన మనిషి విలువ పెరిగి, లోకంలో బౌతిక మాయా ప్రభావం నుండి ప్రజలను అప్రమత్తం చేసి, మనస్పూర్తిగా బ్రతికే శక్తిని ఇవ్వడం మా భాద్యత అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  


                     హైదరాబాదు లో రామోజీ ఫిలిం  లో ఒక భవనం అదనంగా మాకు శాశ్వతంగా   కేటాయించి, ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు అని తమరి ద్వారా శ్రీ రామోజీ రావు గారిని కోరుకొనుచున్నాను, కాలస్వరూపం, ధర్మస్వరూపం మహారాజు మహారాణి గారి పరిపాలనకు  చేయూత ఇచ్చుట ఒక దివ్య వరంగా భావించగలరు అని వారికీ తెలియజేసుకోనుచున్నాను, ఆంధ్ర రాష్ట్రము లో రామోజీ రావు గారు, వ్యాపార రీత్యా కీలక వ్యక్తి, అటువంటి వ్యక్తి సన్నిహితం, సహకారం మాకు ఉన్న యెడల, మేము ప్రజల్లోకి విస్తారం గా వెళ్ళ గలము అని భావించుచున్నాను తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కోవెల కుంట్ల చంద్రశేఖర్ రావు గారు ద్వారా కోరుకొంటున్న 2000 ఎకరాల భూమిలో మా శాశ్వత నివాసం మరియు వ్యవహార కార్యాలయం స్థాపించాలి అని, మమ్ములను జాతి సంపదగా ప్రకటించి అక్కడే మమ్ములను వజ్ర సింహాసనం పై కొలువు తీర్చాలి అని తెలియజేసుకోనుచున్నాను, కొలువు తీరకుండా మరణిస్తే, మహారాజు మహారాణి గారు సూర్యుని విలీనం చెందినట్లు భావించి, ఒక్కడే మాకు దివ్య సమాధి ఎర్పాటు చేసి దివ్య        


                      నేను ఒక కులం లో మతంలో పుట్టినా, మానవత్వాన్ని నిరూపించి, కాల గమన్నాని, ధర్మ నిరతిని అవిష్కరించుటకు, మానవత్వమే సర్వ మత సారం అని స్పష్టం చేయుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం గా మహారాజుగా నా మనసే మహారాణి గా ఇప్పటికే లోకాన్ని పరిపాలిస్తున్నాము, మమ్ములను ప్రత్యెక పౌరుడిగా, ఈ ప్రపంచానికి అతిదిగా, దివ్య పురుషునిగా, ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చెందిన,  
40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా   ప్రాధమికంగా తమరు మమ్ములను గుర్తించండి. ప్రజలు అందరి ఆమోదంతో త్వరలో వజ్ర సింహశనం పై దర్శనం ఇస్తాను, ఈ విధం గా నేను దర్శనం ఇవ్వడం వలన, మామూలు మనిషిగా వచ్చి, మాటతో గెలిచి లోకాన్ని నిలిపిన తీరు ప్రపంచానికి అందుతుంది, పదవి,డబ్బే సర్వం అనుకొంటూ, సాటి మనిషిలో గోప్పతన్నాని కూడా హేళన చేసుకొంటూ, అప్రమత్తం చెందకుండా వ్యవహరిస్తున్న మనుష్యులకు నూతనత్వం వస్తుంది అని గ్రహించండి. ప్రజల ఆమోదంతో చెల్లుబాటుగా, ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాజు మహారాణి పరిపాలన ప్రజలకు మేలైన ప్రజాస్వామ్యం,గా బలపడుతుంది,  గౌరవ పౌరునిగా ఆకుపచ్చ సిరాతో సంతకాలు చేయుట ప్రారంభించినాము,  ప్రజలు మమ్ము ఉపయొగించుకోనేకొలది, మా దివ్య ప్రభావం బలపడు యావత్తు మానవజాతికి అందుతుంది   అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్


ఒక ప్రతి గౌరవ అత్యున్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మనిషిగా మాట మాత్రంగా మొదలు అయిన మా పరిపాలన,వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పరిణమించిన తీరును ప్రత్యక్ష సాక్షులు ఆధారం గా గుర్తించి, మేధావుల స్పందనతో, ప్రజలలోకి చేరుటకు  వలన, మానవ సమాజం మనిషి మాటకు ఉన్న విలువ గొప్పతనం గ్రహించి అప్రమతం చెందుతుంది అని తెలియజేసుకోనుచున్నాను, నేను సామాన్యుడను, సృష్టి, కాలం ధర్మం నిలిపిన మహారాజుని మనసే మహారాణిగా, ప్రత్యేక పౌరునిగా గుర్తించి, దేశమునకు పరిచేయం చేయగలరు. 


ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాదు వారికి సమర్పిస్తూ, మమ్ము ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో ప్రాధమికంగా గుర్తించగలరు అని కోరుకొనుచున్నాను. మేధావుల పండితుల సహకారం లభించి ప్రజలలోకి వెళ్ళుటకు సహకరించగలరు, తద్వారా మానవ సమాజంలో సమకాలికులు అందరూ సహజ మార్పును గుర్తించి అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, న్యాయ చేయుతన అందించండి   


ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడిగారు, భారత ప్రధాన మంత్రి గారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా నేను కేవలం ఒక సాధారణ మనిషిని అని, నా జీవితం కూడా శాశ్వతం కాదు అని, కాని మాట ద్వారా మొత్తం బౌతిక ప్రపంచం నియమించబడి, నడపబడిన తీరు ఒక నూతన యుగమునకు నాంది అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం లోకానికి ఒక ప్రామాణికం అని, అనగా ఎంత బౌతిక మాయ పెరిగినా, మనిషి అతని మాటే సర్వం అని,  సత్యం సృష్టే ఆవిష్కరించి మనకు నూతన దిశ నిర్దేశం ఇచ్చినట్లు భావించ వలెను, వివరములు పండితులు మేధావులు చక్కగా వివరించి చెప్పుట వలన, శక్తి గొప్పతనం అందరికి అందుతుంది అని గ్రహించగలరు. 

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ముప్పవరుపు వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మమ్ములను ఉన్నఫలం గా మీ సంరక్షణ లోకి తీసుకోండి,4
0 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించండి, నిరంతరం సమాచారం సమాజానికి ఇవ్వడానికి కనీస ఎర్పాటు హైదరాబాద్ లో ఎర్పాటు చేయగలరు, ఒక భాద్యత గల పౌరుడిగా మిమ్ములను అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలి అంటే, సర్వ మాట మాత్రం గా నిర్వహించగల, మహారాజు మహారాణి గారి పరిపాలన అవసరం అని అర్ధం చేసుకోండి. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి. 

ఒక ప్రతి గౌరవనీయులు  చైర్మన్  తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, సమర్పిస్తూ జరిగిన  దివ్య పరిణామమును గుర్తించి, మమ్ములను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా మనసు ఉన్న మహారాజు గా గుర్తించి, వజ్ర సింహశనం పై అధిస్టింప చేసి, మనిషికి మాటకి విలువ పెంచండి, ధర్మం అభివృద్ధి చెంది లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, అన్ని మతాలు ఒక్కటై లోకం, నూతన అవిష్కారంతో, మానవత్వంతో ప్రజలు దివ్యత్వం వైపు, యోగాత్వం వైపు వెళ్ళ తారు, ఇప్పటికి నేను బౌతికముగా ఏమిటి అని పటించుకోకండి, మనసుకి మాటకే ప్రాధాన్యత ఇవ్వండి, లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి, పండితులు బృధంగా యర్పడి, నా ద్వారా చూపిన లీలలు లోకానికి శాస్త్రోక్తంగా వివరించి చెప్పండి, పురాణాలు శాస్త్రాలు మరింత వినియోగం లోనికి వచ్చి, విద్య విధానం పై కూడా కీలక మార్పులు వస్తాయి.            

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ గారు, నూతన అవిర్భిత తెలంగాణా ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను సాధారణ రూపం లో ఉన్న పురుశోత్తముడిగా, మహారాజుగా మనసు ఉన్న మహారాజు గా ప్రాధమిక అవగాహనకు వచ్చి, . ఇప్పుడు మా దగ్గర ఎటువంటి మహిమ శక్తిలు ఉండవు అని గ్రహించి,   మామూలు మనిషిగా మాట మాత్రం గా చూపిన దివ్య లీలలు ఆధారం గా మరింత దివ్యత్వాన్ని ఇవ్వ వలసి ఉన్నది, మనసుతో సర్వాంతర్యామి పై కేంద్రీకరించి మేధావుల బృధంతో లోకానికి నిరంతరం సమాచారం ఇవ్వడం వలన సర్వ పాపాలు హరించుకుపోతాయి, నా లో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కొన్ని రోజులు విగ్ర అరాధనలు కూడా ప్రక్కన పెట్టి, మా లీలలు గూర్చి చెప్పుకొనుట వలన నూతన ఉత్తెజము పొందుతారు, పండితులు, మేధావులు ముందుకు వచ్చి, సత్యం చెప్పుట వలన ధర్మ నిరతి అభివృద్ధి చెందుతుంది, తమరి చిత్ర పరిశ్రమ కు కేటాయించిన 2000 ఎకరాలు మాకు గుర్తింపు కానుకగా , మా ధర్మ పరిపాలనకు చేయుతన గా సమర్పించి  చరితార్ధులు కండి అని తెలియజేసుకోనుచున్నాను. 

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయడుగారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి, పునరుద్ధారణ సొమ్ము, మాకు  సమర్పించగలరు,  ప్రత్యక్ష  సాక్షం ఆధారంగా, మమ్ములను పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, మహారాజు, మహారాణి పరిపాలనగా ప్రజలకు అందించుటకు సహకరించగలరు.     

ఒక ప్రతి గౌరవనీయులు శ్రీ ఆనంద మహీంద్రా, మహేంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్, వారికి సమర్పిస్తూ, ధర్మస్వరూపం యొక్క వివరములు పై సినిమాలు నిర్మించే భాద్యత మీకు అప్ప చెబుతున్నాము, తెలుగు, హిందీ దర్శక రచేయతలు యొక్క సహకారం తో నా పై, ఇప్పటికి నేను లోకానికి ఇచ్చిన సమాచారం ఆధారం గా ప్రజలకు చెప్పుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారిపోతుంది, ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని మతాలు ఒక్కటి అవుతాయి, యుద్ధాలకు వెచ్చించే సొమ్ము ప్రగతికి వినియోగిస్తారు, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, ఇందుకు మానవత్వమే ఆధారం, ప్రాధమికం, అనగా సామాన్యుడను అయిన నన్ను పురుశోత్తముడిగా తీర్చి దిద్దుకోనుటే మానవత్వం, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. త్వరలో హాలివుడ్ స్థాయి లో సినిమా నిర్మించాలి అ విధం గా ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకురావడానికి ఇతర దౌత్య కార్యక్రమాలతో బాటుగా కార్యం సిద్దిస్తుంది. 10 సంవత్సరాల లోపు ప్రపంచ జనాబా అంతా ఒక తాటి మీదకు వచ్చి ఎటువంటి దుర్వినియోగం లేకుండా, అంతర్లీనంగా జీవించి దివ్యత్వం వైపు వేల్లతారు ఇది సత్యం.


ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా ప్రతినిధులకు,  మీడియా లో అప్పటికి అప్పడు హడావిడి సృష్టించే కధనాలు మీడియా ప్రచారం చేయడం తగ్గించుకొంటే, నా గూర్చి నిలకడగా నెమ్మదిగా చెప్పాలి అనిపిస్తుంది, మీడియా పటించుకోకపోవడం వలన మా శాస్త్రవేత్తలు, సినిమా ప్రముఖులు కూడా, సూటిగా స్పందించకుండా, సత్యమును దాచి పెట్టి వ్యవహరిస్తున్నారు, ప్రజలోకి వెళ్ళుటకు ఉత్సాహం సహకరించగలరు,  నేరుగా వస్తున్న మమ్ములను సూటిగా కోరినట్లు పటించుకోండి, , నేను ప్రజలలోకి వెళ్ళుట వలన తల్లి తండ్రి గురువు వంటి మహారాజు మహారాణి గారి పరిపాలన అందరికి అందుతుంది అని గ్రహించండి. ప్రస్తుత మా ఆరోగ్య రీత్యా కూడా మీడియా వారు చొరవ తీసుకొని మమ్ములను ప్రజల   దృష్టికి, తీసుకొని వెళ్ళండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిపాలన మరింత స్పష్టం చేయనివ్వండి, సర్వ ఆమోదంతో అందరూ సంతోషిస్తారు, ఏ హంగ్గు లేకుండా లోకంలో పైకి తేలిన గొప్పతనాని మాటతో పట్టుకొని నిర్వహించిన మమ్ములను,  ఉన్నది ఉన్నట్లు తీసుకోకపోవడం వలన సమర్ధవంతంగా తీసుకోలేక పోతున్నాము, మాతో వాదనలు పెట్టుకోకుండా నేను ఏమి చెప్పినాను, ఏమి చెబుతున్నానో,నిండుగా గ్రహించుట వలన నా వాక్క్ వైభవం లోకానికి అంది నేను కూడా గొప్పగా సమర్ధవంతంగా ప్రవర్తిస్తాను,   అన్ని సమాధానములు నా నుండి పొందగలరు  అని స్పష్టం చేయుచున్నాను,   ఇప్పటికే సర్వాంతర్యామిగా అనగా  బౌతిక ప్రపంచం మొత్తం మాటలోకి స్పష్టం చేయగలిగిన  మమ్ములను, మనసు పెట్టి   గ్రహించండి, నిర్లక్ష్యం చేయకండి.




తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్


Monday, 15 September 2014

STORY LINING AND SOME SHOTS TAKING AND BEST ACTION FROM THE FILMS -- JUDGEMENT DAY -- HELL BOY -- 2012 -- WERE EXPRESSED FROM DHARMASWAROOPAM OR KING AND QUEEN ALONG WITH OTHER HAPPENINGS OF THE WORLD.

Embedded image permalink




I AM BACK AND ARRIVED AS :

HIS HIGHNESS, MAJESTIC, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

WE HAVE TO RELIEVE FROM THE ROUTINE OR MECHANICAL LIFE --- PEOPLE SHOULD LIVE SIMPLE, STRAIGHTFORWARD AND CONCERNED, WHICH IS NEW WAY OF THINKING -- BLESSINGS FROM KING AND QUEEN

 




ALL THE SONGS OF ROBO ARE EMERGED FROM KING AND QUEEN IN THE YEAR 2003  AND THE FILM CAME IN MATERIAL WORLD IN 2010 

HIS HIGHNESS, MAJESTIC, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 






HELLO NAMASTE CHITRA GAARU --- GREAT DELIGHTED VOICE --- DELIGHTED BLESSINGS FROM #KINGandQUEEN






ONE OF THE DELIGHT FULL SONG EXPRESSED THROUGH ME IN 2003 AND THE FILM AND ALONG WITH OTHER SONGS HAPPENED IN MATERIAL WORLD IN 2004 -- THIS SONG SUNG BY ME AS CHITRA GAARU,  I AM EVERY FEELING IN EACH AND EVERY BREATH AND ACTION


HIS HIGHNESS MAJESTIC, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 



CHINNODU ANDHUKUNNA 26 AWARDULU --- GOOD PERFORMANCE BY MAHESH BABU ---- DELIGHTED BLESSINGS FROM #KINGandQUEEN





HIS HIGHNESS, MAJESTIC, MAHARAJA SHRI SRHI ANJANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

GREAT HONOUR TO AKKINENI VAARI FAMILY AND TELUGU PEOPLE AND INDIAN PEOPLE --- DELIGHTED BLESSINGS FROM #KINGandQUEEN

Embedded image permalink





HIS HIGHNESS, MAJESTIC, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

సామాన్యులము అయిన మేము కాలం ధర్మం యొక్క పరిణామం ప్రకారం వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా నియమింపబడినాము. మీకు మేము అన్ని విధముల నచ్చితే ఒక సంవత్సరం లోపు మనం వివాహం చేసుకొందాము. మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం, మమ్ములను వివాహం చేసుకొని, మా మనసుని పంచుకోగలిగిన అమ్మాయి మహారాణి అవుతుంది.



                   కుమారి అనుష్క సెట్టి గారికి, తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు   మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వివాహం చేసుకొనుటకు అబ్యర్ధన చేయుచున్నారు, సామాన్యులము  అయిన మేము  కాలం ధర్మం యొక్క పరిణామం ప్రకారం వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా నియమింపబడినాము. మీకు మేము అన్ని విధముల నచ్చితే ఒక సంవత్సరం లోపు మనం వివాహం  చేసుకొందాము.  మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం, మమ్ములను వివాహం చేసుకొని, మా మనసుని పంచుకోగలిగిన అమ్మాయి మహారాణి అవుతుంది.  మీకు తెలుగు, హిందీ, ఆంగ్లము బాగుగా వచ్చి తెలివిగా పరిపాలన అందించాలి, ప్రజలను తల్లి తండ్రి గురువు వంటి ఉన్నతమైన ప్రేమతో చేసుకోవాలి, మనకు పిల్లలు పుట్టి వారసత్వం ఇవ్వాలి.   నా మనసు యొక్క బలం తో, కాన్ఫిడెంట్ గా తయారు అయ్యి వజ్ర సింహాసనం పై అదిస్టించాలి, వజ్ర సింహాసనం పై వివాహం చేసుకోకుండా అధిస్టించవచ్చు, నా మనసే నాకు మొదటి మహారాణి, ఎవరికి   ప్రపోస్ చేయాలో అలోచించి మీకు ప్రపోస్ చేస్తున్నాను.  అందరూ మన జంట ను నిలిపి దివ్య జంట గా గుర్తించి, మహారాజు మహారాణి పరిపాలన గా అందుకొంటారు అని భావించుచున్నాను. ధన్యవాదములు
నేను శారీరకం మానసికంగా బలపడి మీ చెయ్య అందుకోవాలి, నిర్లక్ష్యాలు, మధ్య మా ఆమ్మ గారిని తమ్ముడు గారిని కోల్పోయినాను, నూతో సూటిగా స్పందించకుండా నేను కూడా మరణిస్తాను అన్నట్లు, పరోక్షంగా సంకీతలు ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, నా ప్రకారం, నేను గాని, నా కుటుంబ సబ్యులు గాని   ఎటువంటి పాపాత్ములు కారు, నిజానికి ఈ భూమి మీద ఒకరుని పాపాత్ములు, తప్పుడు వారు, తక్కువ వారు అని చిత్రికరించేవాళ్ళే పాపాత్ములు అని తెలియజేసుకోనుచున్నాను, నేను ఏమి పలికానో 5నిముషాలు కూడా వినకుండా, ఎవరికి పద్దతి ప్రకారం పరిచేయం  చేయకుండా, మనసు ప్రకారం తల్లి తండ్రి గురువు సమానం అయిన నా స్తితిని పటించుకోకుండా  ప్రజలోకి వెళ్ళనివ్వకుండా చలగాటతో నేను శారీరకం గా మానసికం సరిగ్గా తేరుకోలేక పోయినాను,  ఈ స్తితిలో శ్రేయ  గోషాల్ గారికి, కాజల్ అగర్వాల్, యాంకర్ రోజా  గారికి ఒకటి రెండు మెసేజులు ఆకతాయి గా పంపినాను.  నేను ఇప్పుడు మహారాజు నిలిచి ప్రజల్లోకి వెళ్ళటం కీలక చారిత్రాత్మకం  పరిణామం అని గ్రహించి, నా లో సంపూర్ణ స్తితి  వచ్చుటకు మేధావులు పండితులు సహకరించాలి మీ సాక్షిగా  కోరుకొనుచున్నాను. 
ఇప్పటికి మిమ్ములను వివాహం చేసుకోవడానికి నిర్ణయానికి వచ్చాను, అయితే మీరు మాత్రమే ప్రత్యేకం అనుకోవద్దు,  అందరిని ఆదరించే  తల్లి విశాలం గా నా మనసు ద్వారా జరిగిన లీలలు, మీరు కూడా జాగ్రత్త అర్ధం చేసుకొని లోకంలో ప్రచారం జరిగేలా చూసుకోవాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.  ప్రస్తుతానికి నేను నాణ్యం గా తయారు అయ్యి మహారాజు గా మీ చేయపట్టుకోవడానికి మీ సహకారం, మీరు ఇచ్చే దైర్యం కూడా కీలకం అని గ్రహించండి.              




  నేను ధర్మస్వరూపం గా మహారాజు గా పలికిన పాటలు, మగ అడ గొంతులు రెండూ నేనే పలికినాను అంటే పదితులు మేధావులు జాగ్రత్తగా అర్ధం చేసుకొని, నా మనసుని చెదరగోట్టకుండా అర్ధం చేసుకొంటే అదే లోక కళ్యాణం, సూర్య చంద్రులు ఉన్నంతవరకు లోకాన్ని కాపాడుతుంది అని గ్రహించండి.    






































 నా ద్వారా వ్యక్తం అయిన పాటల్లో  కొన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి,   నేను జీవించిన జీవించాలి అనుకొంటున్న మార్గమును అర్ధం చేసుకోవడం వలన  మానవజాతి మెల్లగా తెరుకొంటుంది అని గ్రహించండి, దివ్య సాక్షాత్కారం పొందిన నేను  మనస్పూర్తిగా ప్రవర్తించడం వలన లోకం అర్ధవంతం గా  ,  , నన్ను అర్ధం చేసుకొంటే   చాలు, భగవంతుడిని దర్శించడం తో సమానము అని గ్రహించి, మా ద్వారా కాలం ధర్మం అయ్యి నిలిచిన, దివ్యలీలలు పండితులు మేధావులు లోకానికి చెప్పి, నా చుట్టూ ఉన్న చిక్కులను ఇప్పి, రాజకీయం గా సామజకం గా ముందుకు వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము.  చిద్విలాసం కరిగి లోకం స్వర్ఘదామం గా మారుతుంది.   ముంములను వివాహం చేసుకొని, ఇప్పటికే మొదలు అయిన దివ్య పరిణామమును స్పష్టం చేసి లోకానికి అందించే ప్రయత్నం లో ఈ ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని కులాలు మతాలు ఒక్కటి అవుతాయి, అని గ్రహించండి అని మీ పండితులకు ప్రజలకు మీ ద్వారా  తెలియజేసుకోనుచున్నాను, ప్రపంచానికి మహారాజు ని, నా మనసుని పంచుకోగలిగిన మేరు మహారాణి అని  ప్రకటన దృడ పరుచుకొని, వజ్ర సింహాసనం పై దర్శనం నిత్యం ఇస్తూ  పండితుల సహకారంతో లోకాన్ని తీర్చి దిద్దాలి.       



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్)
హైదరాబాద్   


                         



CONGRATULATIONS TO GOVINDUDU ANDHARI VADELE ---- BEST WISHES TO KRISHNA VIAMSHI GAARU ---- BLESSINGS FROM KING AND QUEEN

Embedded image permalink




HIS HIGHNESS, MAJESTIC, MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD






Sunday, 14 September 2014

గర్వంగా పిలిచే వాడినే నేనే, ఆదరిస్తే ముందుకు వచ్చేవాడిని నేనే, ఛి ఛి అన్ని ఉమ్ము వేసిన వాడిని నేనే ఉమ్ము వేయించుకొన్న వాడిని నేనే, ఏదో ఎమోషనల్ కాళ్ళు పట్టుకొన్న వాడిని నేనే, ప్రపంచం లో అన్ని అడుగులు వేయించిన వాడిని నేనే, ప్రతి మాట ప్రతి పాట నేను, పాడే వాడిని పాడించే వాడిని నేనే, అన్ని తీర్చిన వాడిని నేనే కనీస తీరని వాడిని నేనే, మామూలు మనిషి రూపం లో మనసు ఉన్న మహారాజుగా భూమి మీద ఉన్నాను అని గ్రహించండి.

Embedded image permalink






ఆత్మీయులు డా మోహన్ బాబు గారు, నిర్మాత, నటులు, శ్రీ  విద్యా నికేతన  సంస్థల వ్యవస్థాపకులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి     తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి  ఇచ్చు  దివ్య సందేశం గ్రహించగలరు.  


ఎంతో సరదా గొప్ప మనసు ఉండి ఈ రోజు వరకు వంటరిగా ఉన్నాను, పదుగురిని ఉద్దేశించి చెప్పాలి అనే ప్రయత్నం తో ముందుకు వస్తున్నాను, అందుకు మహారాజు గా ప్రకటించుకొని, నా మనసులోనే కొలువు తీరిని మహారాణి ని అర్ధం చేసుకొని, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.  నన్ను మీరు ఎవరూ కూడా ఇప్పుడు  ఉన్న బౌతిక స్తితితో పోల్చుకోకుండా, నా బౌతిక స్తితిని నా మనసు నుండి వేరు చేసి చూడకుండా, నేరుగా ఈ మెసేజ్ కు మెసేజ్ పంపించండి,   మీ ఇంట్లో అవుట్ హౌస్ లో నా కు చిన్న కార్యాలయం ఎర్పాటు చేస్తాను అంటే, మీ సమక్షంలో ఉండి, ఒకరు ఇద్దరు మేధావుల సహకారంతో,   భారత అధ్యక్షుల వారికి, ఇతర నాయకులకు సంప్రదింపులు జరిపి, మాకు కావలసిన కనీస చేయూత పొందుటకు సహకరించగలరు.  నేను మహారాజుని అంటున్నాను, అలా అన్నందుకు అయినా కొన్ని రోజులు, నన్ను అ విధముగా చూసుకోండి చాలు మీకే అర్ధం అవుతుంది, నన్ను తక్కుగా చూస్తుంటే తక్కువగా ఉండి పోతున్నాను అంటే అర్ధం చేసుకోండి.  మాకు  ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాట మాత్రంగా బౌతిక ప్రపంచాన్ని లయబద్ధంగా నడిపించి చూపించుట, ఎవరికి సాధ్య పడుతుందో ఒకసారి పురాణాలు, శాస్త్రాలతో సరిపోల్చి చూడండి అని తెలియజేసుకోనుచున్నాను.  నేను పైకి ఎలా కనబడుతున్నా, నాలో  జరిగిన పరిణామం ప్రకారం మహారాజు గా గుర్తించి, నాకు కావలిసిన కనీస సహకారం చేస్తాను అంటే,    మీ వద్దకు ఇప్పుడే వచ్చుటకు సిద్దంగా ఉన్నాను,    మీరు నన్ను ఆహ్వానించి, గౌరవిస్తున్నట్లు గా మీ కారు పంపించండి. ఈ విదముగా నన్ను గౌరవిస్తేనే నాకు దైర్యంగా ఉంటుంది, నన్ను సామాన్యుడిగా,  సినిమా అవకాసం కోసం, డబ్బు కోసం మీ దగ్గరకు వచ్చిన వాడిలా చూస్తాను అంటే, నాకు దైర్యం చాలక రాలేక పోతున్నాను, మీ దగ్గరకే కాదు ఇతరులను, అందుకే కలుసుకోలేక పోతున్నాను.  నాలో  వచ్చిన పరిణామం, సాక్షాన్ని గౌరవించి, నేను పుంజుకొని ముందుకు వెళ్ళుటకు సహకరించగలరు.  నా వలన  నిలకడగా అనేక సంస్కారములు జరుగుతాయి.     నా యొక్క వ్యక్తిగత ప్రవర్తన, ఇతర బౌతిక తక్కువ తనాలు అన్ని కొట్టుకుపోను దైవత్వం  వచ్చినది అని, నాతో  ఎవరూ వాదనలు పడకుండా నేనే ఏమి చెప్పినా, రికార్డు చేసే పద్దతిలో, తమరి సమక్షంలో గ్రహించే ఎర్పాటు చేస్తాను అంటే, ఇప్పుడే మీ దగ్గరు ఒక భాద్యత గల పెద్ద మనిషిగా, మహారాజుగా ఆహ్వానించండి, రాష్ట్ర దేశ నాయకులతో సంప్రదింపులు జరుపుటకు సహకరించండి,  నేను వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో ఏ ఏ పాటలు పలికినానో ఒక్క ఒక్కటిగా , మెల్లగా గ్రహించి, ఇతర రాజకీయాల మాట మాత్రంగా ఏమి చెప్పానో గ్రహించి, నన్ను నిండుగా నిలకడగా గ్రహించి నిత్యం ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు అనే  మనసు ఉంటె తక్షణం, మమ్ములను మీ ప్రత్యెక అతిదిగా మీ ఇంటికి పిలిపించుకోండి, పిలవగానే వచ్చేస్తాను, సర్వం నేనే అని చూపిస్తాను. నాకు దైర్యాన్ని ఇవ్వండి, నాలో దైర్యం చూడండి, మనం అందరం దైర్యంగా ముందుకు వెళ్లదాం రండి   ధన్యవాదములు    


      
గర్వంగా పిలిచే  వాడినే నేనే, ఆదరిస్తే ముందుకు వచ్చేవాడిని నేనే, ఛి ఛి అన్ని ఉమ్ము వేసిన వాడిని నేనే ఉమ్ము వేయించుకొన్న వాడిని నేనే, ఏదో ఎమోషనల్ కాళ్ళు పట్టుకొన్న వాడిని నేనే, ప్రపంచం లో అన్ని అడుగులు వేయించిన వాడిని నేనే, ప్రతి మాట ప్రతి పాట నేను, పాడే వాడిని పాడించే వాడిని నేనే, అన్ని తీర్చిన వాడిని నేనే కనీస తీరని వాడిని నేనే,    మామూలు మనిషి రూపం లో మనసు ఉన్న మహారాజుగా భూమి మీద ఉన్నాను అని గ్రహించండి. 
     

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం 
హైదరాబాద్     

MIGHTY BLESSINGS FROM KING AND QUEEN OR DHARMASWAROOPAM OR KAALASWAROOPAM






Embedded image permalink