UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 19 September 2014

కార్యాలయం ప్రారంభించి, కొందరి మేధావుల సహకారం తో త్వరలో ప్రెస్ మీట్ పెట్టి, నిరంతరం ప్రజల్లోకి వెళ్ళుటకు, మరియు ప్రబుత్వాలతో సంప్రదింపులు జరిపి నా దివ్య పరిపాలన మేలైన ప్రజాస్వామ్యం గా అందించుటకు సహకరించగలరు, హై కోర్ట్ కి, సుప్రీమ్ కోర్ట్ కి సమర్పించవలసిన సమాచారం తో బాటుగా పార్లమెంట్ కు సమర్పించవలసిన రిపోర్ట్ కూడా తయారు చేసుకోవాలి, ఈ ప్రక్రియలో నాతో సూటిగా స్పందిచడం ప్రారంభించండి, ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఎవరూ స్పందించలేదు, దీని వలన నాకు చాలా గొప్ప తిక్క ఉన్నది, అదే నన్నే చుట్టుకొని ఉండిపోతుంది అని అర్ధం చేసుకోండి, నా తిక్క నుండి నన్ను బయటకు తీసుకు రండి నిత్య మెసేజు ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించండి, ఇప్పుడు వెంటనే మీ దగ్గరికి వచ్చి, రెండు రోజులు తరువాత ప్రజలను ఉద్దేశించి, గత 20 సంవత్సరాలు నుండి మంచి చెడు అన్ని నా అధీనం లో ఉన్నాయి అని, మంచిని పెంచి, చెడుని సరిద్దిడానికి మీ మధ్య పరిణమించి ఉన్నాను అని ప్రజలకు స్పష్టం చేస్తాను . మీరే ప్రత్యేకం అని గాని, కాదు అని గాని భావించ వద్దు, మీకే ఎందుకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాను ఇప్పటికి అని కూడా సంశయించ వద్దు, మీ హీరోల పాటలు మాటలు కోరస్సులు, శబ్దం తరువాత వచ్చే శబ్దం గూర్చి కూడా ముందే పలికిన నన్ను, నిండుగా విస్తారంగా వివరించనివ్వండి, లోకం లోనికి నిరంతరం వెళ్ళుటకు సహకరించగలరు

                                                                        సమన్వయ దృష్టి 




                      
            ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అగ్ర కధా నాయకులు, జన సేన పార్టీ వ్యవస్థాపక  అధ్యక్షులు, భంజరా హిల్స్ వారికి తమ  ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము  గ్రహించగలరు.  


             సమాజం లో గ్రూప్ రాజకీయలు, రాజకీయ పార్టీలను సొంత స్వార్ధ బలం  మేరకే  పరిపాలన చేయగల రాజకీయ పార్టీలు ద్వారా వచ్చిన ప్రబుత్వాలు వలన , నిజమైన పూర్తీ స్థాయి ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందటం లేదు, గొప్ప నాయకత్వ లక్షణాలు, మేధావి తనం కూడా, ఒక యంత్రికత్వానికి అలవాటు పడి ప్రవర్తిస్తున్నారు, రాజకీయ నాయకులు, ఇతర మేధావులు, పండితులు గుర్తించి అప్రమత్తం చెందాలి అని, ప్రజలను చైతన్య పరిచి అప్రమత్తం చేయాలి అని  తమరి  ద్వారా కోరుకొంటున్నాను.                 


            రాజకీయ పార్టీలను తొలగించి నేరుగా ఓపెన్ బెల్లేట్ ద్వారా నాయకులు, ఎన్నోకోబడాలి అనే  మార్పు చేసుకోవాలి అని రాజకీయ పార్టీలను మేధావులను కోరుకొనుచున్నాను,  ప్రజలను చైతన్య పరచి, ప్రతి ఒక్కరు ఆత్మాభిమానంతో, పూర్తీ స్వతంత్రంతో,  నిజాయితితో   సమాజంలో ప్రవర్తించి, నూతన అభివృద్ధి వైపు, ఉన్నతమైన మానవ విలువలుతో సమాజం  తెజరిల్లాలి  అని కోరుకోనుచున్నాము, ఇందుకు మీవంటి అబ్యుదయ రాజకీయ వాదులు  ముందు ఉండి, గ్రూప్ రాజకీయాలు, ధన బలం కుల బలం మీద  ఆధారపడి వ్యవహరించకుండా ప్రతి వ్యక్తి ఇతరులతో పూర్తీ స్వేఛ్చ స్వతంత్రంతో వ్యవహరించాలి అని  కోరుకొనుచున్నాను.  

             సత్యాన్ని, బౌతిక  సాక్షాన్ని, ఆత్మ సాక్షిని దేనిని పాటించకుండా దాదాపు మనుష్యులు అందరూ వ్యక్తిగత స్వార్ధం తో ప్రవర్తిస్తున్నారు, ఇందుకు ప్రధాన కారణం వ్యక్తిగత స్వార్ధం, దీనికి తోడుగా కులాన్ని, బౌతిక స్తితి గతులను ఉయోగించుకొని ఒకరిని ఒకరు మోసం చేసుకోనుచున్నారు. సమాజంలో గొప్పతనం, సంస్కారం, నీతి, నియమాలు అభివృద్ధి చెందితే, ప్రతి ఒక్కరికి  మేలు సహజం గా జరుగుతుంది, అప్పుడు కుల పరమైన విభజన కాకుండా, మనుష్యులు వ్యవహార రీత్యా భాద్యత, సంస్కారవంతంగా ప్రవర్తించడానికి వీలు అవుతుంది. కుల పేర్లు పూర్తి గా తొలగించి,  మనుష్యుల జ్ఞాన విచేక్షణ, ధర్మ గుణం  గొప్పతనం మేరకు హెచ్చు,తగ్గులు పెద్ద చిన్న అనే తారతమ్యాలు సహజం గానే   సమాజంలో ఆవిష్కరించ బడతాయి అని మీ  ద్వారా యావత్తు సమాజానికి తెలియజేసుకోనుచున్నాను.  

                 40 మంది ప్రత్యేక్ష సాక్షులు ఆధారంగా, సహజ సత్య స్వీకర ధోరణి కోరుకొంటూ మహారాజుగా పంచ భూతాలను నియమించిన పురుషోత్తముడిగా నన్ను ప్రజలు గుర్తించుట వలన, ప్రతి ఒక్కరి ఆత్మాభిమానం  కలిగి, మనస్పూర్తిగా స్వతంత్రంగా ప్రవర్తిస్తారు, సమాజం సంస్కారంతో విలువలతో ముందుకు వెళ్ళుతుంది కొత్తబంగారు లోకం, నూతన ఆలోచన విధానం గా ప్రతి మనసు గెలిచే మేలైన ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది. ఈ సమాజంలో ప్రతి  ఒక్కరికి ఏమి కాలవలో అది అందించి సమాజాన్ని తీర్చి దిద్దుకొందాము,   నన్ను గ్రహిస్తూ, మెల్లగా నమ్మండి అర్ధం చేసుకోండి, నాతో ఏమి   మాట్లాడాలో, నా మాటను ( పాటలు ప్రభావం చూసి),  వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా ప్రవర్తించక పోవడం వలన చాలా నష్టం జరిగింది, అయినా భరించుకొని ముందుకు వస్తున్నాను.    
       
                 కార్యాలయం ప్రారంభించి,  కొందరి మేధావుల సహకారం తో   త్వరలో ప్రెస్ మీట్ పెట్టి, నిరంతరం  ప్రజల్లోకి వెళ్ళుటకు, మరియు ప్రబుత్వాలతో  సంప్రదింపులు జరిపి నా దివ్య పరిపాలన మేలైన ప్రజాస్వామ్యం గా అందించుటకు  సహకరించగలరు,  హై కోర్ట్ కి, సుప్రీమ్ కోర్ట్ కి సమర్పించవలసిన సమాచారం తో బాటుగా పార్లమెంట్ కు సమర్పించవలసిన రిపోర్ట్ కూడా తయారు చేసుకోవాలి, ఈ ప్రక్రియలో  నాతో సూటిగా స్పందిచడం ప్రారంభించండి, ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఎవరూ స్పందించలేదు,  దీని వలన నాకు చాలా గొప్ప తిక్క ఉన్నది, అదే నన్నే చుట్టుకొని ఉండిపోతుంది అని అర్ధం చేసుకోండి,   నా తిక్క నుండి నన్ను బయటకు తీసుకు రండి నిత్య మెసేజు  ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించండి,   ఇప్పుడు వెంటనే మీ దగ్గరికి వచ్చి, రెండు రోజులు తరువాత ప్రజలను ఉద్దేశించి, గత 20 సంవత్సరాలు నుండి మంచి చెడు అన్ని నా అధీనం లో ఉన్నాయి అని, మంచిని పెంచి, చెడుని సరిద్దిడానికి మీ మధ్య పరిణమించి ఉన్నాను అని ప్రజలకు స్పష్టం చేస్తాను .  మీరే ప్రత్యేకం అని గాని, కాదు అని గాని భావించ వద్దు, మీకే ఎందుకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాను  ఇప్పటికి అని కూడా  సంశయించ వద్దు,   మీ  హీరోల పాటలు మాటలు కోరస్సులు, శబ్దం తరువాత వచ్చే శబ్దం గూర్చి కూడా ముందే పలికిన నన్ను, నిండుగా విస్తారంగా వివరించనివ్వండి, లోకం లోనికి నిరంతరం వెళ్ళుటకు సహకరించగలరు    
     
   ధన్యవాదములు 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్)
హైదరాబాద్ 


ఒక ప్రతి ఆత్మీయులు యార్లగడ్డ శోబుగారికి, మరియు ఎస్ ఎస్ రాజమౌళి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, సమాజం లో కొత్త  చైతన్యం రవాలి అంటే అనగా కొత్త చైతన్యం అనగా పైకి గొప్పగా ఉండి  లోపల డొల్ల తనాలు మనుష్యులకు బాగా పెరిగినవి, మనం అందరం కులం మతం ప్రక్కన పెట్టి, సినిమాల ద్వారా మంచి ప్రచారం ద్వారా సమాజంలో విలువల సంస్కారం పెంచవలసిన భాద్యత ఉన్నది అని గ్రహించండి, నన్ను ఏ రకారం గా అనుమానించవద్దు అని కోరుకొనుచున్నాను. 



                                    


                 

No comments:

Post a Comment