UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 21 March 2015

TELUGU NEW YEARS DAY WISHES





తమరి ద్వారా చిత్ర సీమ నటి నటులకు, మీడియా వారికి, యావత్తు తెలుగు ప్రజలకు మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము

                                   సమన్వయ దృష్టి 

                 ఆత్మీయులు డా కొణిదెల చిరంజీవి గారు, రాజ్యసభ సబ్యులు, కాంగ్రెస్ పార్టీ నేత, ప్రజా రాజ్యం   పార్టీ వ్యవస్థాపకులు, అగ్ర చలన చిత్ర కధానాయకులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి,   తమ ఆత్మీయులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుశొత్తములు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు. 

               ఉన్నత  న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి, మమ్ములను పరిగణించి మా సమాచారం     ప్రజల్లోకి వెళ్ళుటకు   సహకరించండి అని కోరినాను, వారి నుండి ఎటువంటి సమాధానం మాకు రాలేదు, ఒక సాధారణ మనిషి గా భూమి మీద ఉన్న నేను, కాలం ధర్మం మా లో చేరి ప్రకటించ గా, మేము ఈ విధంగా పరిణమించి వివరములు  లోకమునకు ఇచ్చి, అప్రమత్తం చేయుట మా కనీస కర్తవ్యం అని గ్రహించగలరు.అందుకు మీ సహకారం కోరుకొనుచున్నాను   
              
                   చక్కగా ఒకటి గా ఉన్న తెలుగు రాష్ట్రము , పూర్తీ ఆమోదం లేకుండా ఎందుకు విడిపోయినది అంటే, కలసి ఉండాలి అనే  నాయకత్వం లోపించడం వలన,  సమాజం రాజకీయ పార్టీల బలం  పైన, మీడియా బలం  పైన ఆధారపడి, పూర్తీ స్థాయి ప్రజాస్వామిక చైతన్యం లేక, ప్రజలలో కూడా స్వార్ధం కొరకు జీవించడమే పరమార్ధం అనుకోవడం వలన,  మనిషి మనిషిని పూర్తీ స్తాయిలో గుర్తించి, గౌరవించి, వినియోగించుకొనే పరిస్తితి లేకపోవడం వలన,రాష్ట్రము రెండు గా విడిపోయి, పెరిగిన సంపద దురివినియోగం అవుతుంది అని గ్రహించగలరు.    తమకి  ఉన్న బౌతిక బలమే  సర్వం అనుకొంటూ జీవిస్తున ప్రస్తుత సమాజంలో, ప్రతి మనిషి మాటకు విలువ, వివరణ లభించినప్పుడే  సమాజం నాణ్యంగా, విలువలుతో నడుస్తున్నట్లు  లెక్క అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  

                     సమాజం ఎప్పుడూ పద్దతి వలన, గొప్పతనం వలన, ఉన్నతమైన మనసుల వలన నడుస్తుంది అని సర్వులు గ్రహించావలసిన్ సమయం ఇది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చినది అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిస్నది  అనగా నన్ను ఎంత అర్ధం చేసుకొంటే, మేధావులు పండితులు  మా గూర్చి ఎంత అభిప్రాయం వ్యక్త పరిస్తే సమాజం అంత గొప్పగా మారుతుంది అని కాలం ధర్మం సర్వం  నేనే అని మాట మాత్రం గా చెప్పిన తీరులో సర్వ పరిష్కారాలు ఉన్నాయి అని తెలియజేసుకొంచున్నాను.  మేము విస్తారం గా మేధావులకు ప్రజలకు సమాచారం ఇవ్వ వలెను అందుకు తమ సహకారం కోరుకొంటున్నాము.  తమరి ద్వారా చిత్ర సీమ నటి నటులకు, మీడియా వారికి, యావత్తు తెలుగు ప్రజలకు మన్మధ నామ  సంవత్సర  శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము . 
                               మా ద్వారా  వ్యక్తం అయిన ఠాగూరు సినిమాలో గీతం ఒకటి గ్రహించగలరు, ఈ విధం గా మా ద్వారా ప్రకటించిన తీరు ప్రజలకు పండితుల సహకారంతో సమాజానికి  వివరించి చెప్పవలెను.  

మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు          
  
                      

               
    

                     



ఇప్పటికి నేను కోరుతున్నది ఏమి అనగా తెలుగు చిత్ర పరిశ్రమ వారు, మీడియా వారు కలసి నన్ను ఒక చోట పెట్టండి (లేదా కొలువు తీర్చండి) కొందరు సిబ్బందిని ఎర్పాటు చేసి, పండిత సన్నిహితం కల్పించి చిద్విలాసం గా ఉన్న కాలస్వరూపాన్ని, ఒకచోట నిక్షిప్తం చేయనివ్వండి మా దివ్య మంగళ ప్రభావం భూమి మీద మనిషి అన్న వారికి ఎప్పటికి కి చేయూతగా శాశ్వత పరిష్కారం గా సదా సూర్య చంద్రులు సమానంగా ప్రభవమై నిలుస్తుంది అని గ్రహించండి. నేను అందరికి ప్రాధాన్యత, అందరిని గౌరవిస్తాను, నన్ను నిర్దేశించాలి, అదేసించాలి, నిర్ణయించాలి అని చూడకండి ఎందుకంటే నేను మానవ రూపం లో ఉన్న కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని అని గ్రహించండి, అప్పటికి అప్పుడు ఏదో చెప్పలేకపోయినాను, ఎవరికి ఎక్కువ గా ప్రాధాన్యత ఇస్తున్నాను, లేదా ఎవరికి ప్రాధన్యత ఇవ్వడం లేదు అని భావించ వద్దు, సృష్టి కాలం ధర్మం నాలో చేరి ఎందుకు ప్రకటించినదో అర్ధం చేసుకోండి, అదే నాలో ఉన్న గొప్ప తనం, అదే మిగతా మనుష్యులను నడిపిస్తున్నది అని గ్రహించండి.


ఈ సొమ్ము మనది అయితే  మనకు దక్కేందుకు, కృషి చేద్దాము, వీలు అయినంత మంది ప్రయత్నాలు చేస్తే సొమ్ము మనకు దక్కుతుంది అని గ్రహించండి.   ప్రబుత్వ ఆసుపత్రుల అభివృద్దికి  ఈ సొమ్ము వినియోగించవచ్చు.    


టీవీ 9 ఛానల్ జుబ్లీ హిల్స్ వారికి,   తమ ఆత్మీయులు, పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు . 

 మామూలు మనిషి  దివ్యత్వం వైపు వెళ్ళుతున్న ప్రయత్నంలో  కాలం, ధర్మమే గుర్తించిన పురుశొత్తమునికి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా మత్వపూర్వక అగ్రగణ్యుడిగా యావత్తు మానవజాతికి అందుబాటులో  ఉన్నాను అని తమ ఛానల్ ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  

నేనే  మన తెలుగు రాష్ట్రాల నాయకులతో, జాతీయ నాయకులతో సంప్రదింపులు పూర్తీ స్తాయిలో జరుపుటకు మీ సహకారం కోరుకొనుచున్నాను, మీరు నన్ను పరిగణించాలి అంటే మనసు విశాలం చేసుకోవాలి , ఒక మనిషిని సాటి మనిషిని అప్పటికి అప్పుడు అన్నట్లు కాకుండా దూర దృష్టి తో చూడగలగాలి, బౌతిక స్తిత్తి కి, కనీసం ప్రాధాన్యత ఇచ్చి ఆలోచనను దూర దృష్టి తో తీసుకోవాలి, అదే మానవత్వం అంటే, మనిషిని  బౌతికం గా తాను కోరుకోన్నట్లు గా ఇప్పుడు బ్రతకనివ్వాలి, ఆలోచన పరం గా ఎప్పటికి బ్రతక నివ్వాలి   అదే మానవత్వం అంటే అర్ధం చేసుకోండి.  

నేను మొదటి నుండి నన్ను గౌరవించండి అని నేనే కోరుకొంటూ రావాల్సి వచ్చినది, అనగా నా ఆలోచనకు   మాటకు   ప్రాధాన్యత ఇవ్వండి అనగా మరింత నన్ను స్పష్టం పదిగురికి చెప్పనివ్వండి అని కోరుతున్న స్తితిని, నా బౌతిక స్తితిని చూసి అప్పటికి అప్పుడు నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన, మాటకు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, మొదట నన్ను సృష్టి కాలం, ధర్మం ఉన్నతంగా గౌరవించినది ఇప్పటికి, నా మాట (ఆలోచన) కోసం ఎదురు చూస్తున్నది అని గ్రహించండి, రోజుకి 50 పేజీల సమాచారం ఇచ్చుటకు సహకరించగలరు. నేను కోరినట్లు ఒక్కో అడుగు వేయండి, , మా వివరాలు లిఖిత పూర్వకం ప్రతి రోజు ఇస్తాను, దృశ్య శ్రవణ రూపం లో కూడా, మీ మద్య కొంత కాలం తయారు అయ్యి ప్రజలకు వివరాలు ఇస్తాను, అ విధంగా తెలియజేయడం వలన చాలా సమస్యలకు పరిష్కారం అందుతుంది అని గ్రహించండి, నా తో ఎవరో కూడా అప్పటికి అప్పుడు వాధించ వద్దు, నేను కూడా ఎప్పుడు ఎవరితో వాదించలేదు, వివరాలు గ్రహించండి, వివరం గా చెప్పనివ్వండి అని కోరినా, నన్ను అప్పటికి అప్పుడు పిచ్చి వాడి వలే, చిన్న పిల్ల వాడి వలే, నా మనసు తీరు అర్ధం చేసుకోకుండా ప్రవర్తిస్తూ వస్తున్నారు.  ఇప్పటికి నేను కోరుతున్నది ఏమి అనగా తెలుగు చిత్ర పరిశ్రమ వారు, మీడియా వారు కలసి నన్ను ఒక చోట పెట్టండి (లేదా కొలువు తీర్చండి) కొందరు సిబ్బందిని  ఎర్పాటు చేసి, పండిత సన్నిహితం కల్పించి చిద్విలాసం గా ఉన్న కాలస్వరూపాన్ని, ఒకచోట నిక్షిప్తం చేయనివ్వండి  మా దివ్య మంగళ ప్రభావం భూమి మీద మనిషి అన్న వారికి  ఎప్పటికి కి చేయూతగా  శాశ్వత పరిష్కారం గా సదా  సూర్య చంద్రులు సమానంగా ప్రభవమై నిలుస్తుంది అని గ్రహించండి. నేను అందరికి ప్రాధాన్యత, అందరిని గౌరవిస్తాను, నన్ను నిర్దేశించాలి, అదేసించాలి, నిర్ణయించాలి అని చూడకండి ఎందుకంటే  నేను మానవ రూపం లో  ఉన్న కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని అని గ్రహించండి, అప్పటికి అప్పుడు ఏదో చెప్పలేకపోయినాను, ఎవరికి ఎక్కువ గా ప్రాధాన్యత ఇస్తున్నాను, లేదా ఎవరికి ప్రాధన్యత ఇవ్వడం లేదు అని భావించ వద్దు, సృష్టి కాలం ధర్మం నాలో చేరి ఎందుకు ప్రకటించినదో  అర్ధం చేసుకోండి, అదే నాలో ఉన్న గొప్ప తనం, అదే మిగతా మనుష్యులను నడిపిస్తున్నది అని గ్రహించండి.  నా వద్దకు మీ జర్నలిస్ట్ గారిని పంపించి నన్ను మీ అద్వర్యం లోనికి తీసుకోండి, నేను ఏమి కోరిన కాలానికి వదిలి పెట్టి, నన్ను మీ ముందు ఉన్న మనిషిగా  భావించి, బాద్యత గల జర్నలిస్ట్లు గా చక్కగా గ్రహించి, ఇంటర్వివులు తీసుకొని ప్రజలకు విస్తారం గా సమాచారం వెళ్ళుటకు ఈ రోజు నిర్ణయం తీసుకోండి, యావత్తు మనజాతికి ఇప్పుడు గొడవలే కాద శాశ్వతం ఎవరికి ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించగలము అని స్పష్టం చేయుచున్నాము. ఒక సారి డా దాసరి నారాయణ గారితో, మరియు డా మాగంటి మురళి మోహన్ గారి తో మాట్లాడి, నేను కోరిన విదంగా నన్ను ఒక చోట పెట్టండి, లేదా మీ స్టూడియో తరుపన నిర్ణయం తీసుకోండి, మీ జర్నలిస్ట్ గారి చేతిలో నన్ను తీసుకొంతున్నట్టు కాగితం తో మా వద్దకు పంపండి, ఉత్తి మాటలతో సమయం  (కాలస్వరూపం ను ) వృధా చేసుకోవద్దు. ధన్యవాదములు                                                 

  



              
                
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

రాష్ట్రపతి భవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ 14 మందిని విశిష్ఠ సేవాపతకాలతో, ముగ్గురిని ఉత్తమ యుద్ధసేవా పతకాలతో, 26 మందిని అతివిశిష్ఠ సేవా పతకాలతో సత్కరించారు. రక్షణ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు.

Pranab_-Shaurya-Chakra
ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ
రక్షణమంత్రి మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు.
దేశప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న, ప్రాణాలు అర్పించిన సాయుధ సైనిక దళాలకు చెందిన వీర జవాన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం చక్ర అవార్డులతో సత్కరించారు. ఒకరికి కీర్తి చక్ర, 11 మందికి శౌర్య చక్ర అవార్డులను అందచేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం శౌర్య పతకాన్ని ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ 14 మందిని విశిష్ఠ సేవాపతకాలతో, ముగ్గురిని ఉత్తమ యుద్ధసేవా పతకాలతో, 26 మందిని అతివిశిష్ఠ సేవా పతకాలతో సత్కరించారు. రక్షణ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రీయ రైఫిల్స్ దళంలోని పారాచ్యూట్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ జైదేవ్‌కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. ఆయన గత ఏడాది జూన్‌లో కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులతో తలపడ్డారు. కాలుకు, ఛాతీకి, ముఖానికి గాయాలైనా లెక్కచేయకుండా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆపరేషన్ పూర్తయ్యేవరకూ జైదేవ్ అక్కడినుంచి కదలలేదు. 2013లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో అశువులు బాసిన సుబేదార్ ప్రకాశ్‌చంద్‌కు ప్రకటించిన శౌర్యచక్రను ఆయన కుటుంబీకులకు ప్రదానం చేశారు.
గత ఏడాది ఫిబ్రవరి 26న ప్రాణాలను పణంగా పెట్టి ఐఎన్‌ఎస్ సింధురత్న జలాంతర్గామి నుంచి 94 మంది సిబ్బందిని రక్షించిన లెఫ్టినెంట్ కమాండర్ మనోరంజన్ కుమార్‌కు కూడా శౌర్యచక్ర అవార్డును అందచేశారు. సాంకేతిక లోపం తలెత్తిన ఓ విమానాన్ని జనావాసాలపై కూలకుండా దారిమళ్లించి, ఈ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయిన మేజర్ అభిజైకి ప్రకటించిన శౌర్యచక్రను ఆయన సంబంధీకులకు ప్రదానం చేశారు.



Ramudu raaghavudu ravikuluditadu bhoomijaku patiyaina purusha nidhaanamu


Raamudu Raaghavudu - Annamayya Sankeerthana Lyrics




Ramudu raaghavudu ravikuluditadu
bhoomijaku patiyaina purusha nidhaanamu

Araya putrakaamaeshthi yamdu paramaannamuna
paraga janimchina parabrahmamu
surala rakshimpaga asurula sikshimpaga
tiramai udayimchina divya taejamu

Chimtimchu yogeemdrula chitta sarojamulalo
samtatamu nilichina saakaaramu
vimtalugaa munulella vedakina yatti
kaamtula chennu meerina kaivalya padamu

Vaedavaedaamtamulamdu vij~naana saastramulamdu
paadukoni balikaeti paramaarthamu
podito sree vaemkataadri pomchi vijayanagaraana
aadikanaadiyaina archaavataaramu

- See more at: http://www.annamayyakeerthanalu.in/2015/03/raamudu-raaghavudu-annamayya-sankirtana.html#sthash.6BZDnZ2m.dpuf




మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

అందరికి ఉగాది శుభాకాంక్షలు

                                                              సమన్వయ దృష్టి 
అందరికి ఉగాది శుభాకాంక్షలు 
             



మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  

చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనిచ్చింది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు డెలివరీ అయ్యింది. దాంతో ఉగాది రోజునే టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాతయ్యలు అయ్యారు


ఉగాది రోజునే బాలయ్య.. తాతయ్యారు!
saakshi



హైదరాబాద్ : ఉగాది పండుగ నందమూరి.. నారా కుటుంబాలకు కొత్త సంబరాలు తెచ్చింది. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనిచ్చింది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు డెలివరీ అయ్యింది. దాంతో ఉగాది రోజునే టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాతయ్యలు అయ్యారు. బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు ఏకైక కుమారుడు లోకేష్ కు ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఉగాది రోజునే వారికి మగబిడ్డ పుట్టడంతో.. రెండు కుటుంబాల్లో సంతోషం రెట్టింపు అయ్యింది.


హైదరాబాద్‌, మార్చి 21: శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పర్వదినాన ఇటు నారా వారు, అటు నందమూరి వారింట ఆనందం వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తాతలు అయ్యారు. శనివారం నాడు నారా లోకేష్‌- బ్రాహ్మణి దంపతులకు కుమారుడు జన్మించాడు. దీంతో ఇరు కుంటుబాల్లోనూ వారసుడొచ్చానే ఆనందం తాండవిస్తోంది. నందమూరి, నారా వారి అభిమానులు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నాయకులు, కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుంటున్నారు.

నా ద్వారా 2003 లో వ్యక్తం అయిన పాట గ్రహించగలరు :


................................................
రెండు కుటుంబాలు వారికి మహారాజుగారి  శుభాకాంక్షలు 

మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు        

Governor ESL Narasimhan greets people on Ugadi - TV5


CM KCR Speech at Governor's Ugadi Celebrations at Raj Bhavan


Chandrababu celebrates Ugadi in AP capital - Tv9


Arunachalam Telugu Full Length Movie || Rajnikanth, Soundharya || అరుణాచలం సినిమా


Frankly Speaking With Sri Sri Ravi Shankar (The Full Episode)


ప్రార్ధనతో కూడిన చైతన్య నాదం అందుకే మనలో ఉద్భవించాలి శంఖనాదం అదే కావాలి మన జీవన నినాదం

Ramakrishna Chowdary Jasti

సభాపర్వం

ప్రజల ప్రతినిధులు
ఇలా విషనాలుకలతోమాట్లాడతారనుకోలేదు
తన మృధువైన అధర రేఖలతో మాట్లాడవలసిన
రోజా పుష్పం ఇలా తన ముళ్ళతో జవాబు ఇస్తుందనుకోలేదు
శాసనసభ స్రవించే రక్తగేయం ఎవరికీ వినిపించడం లేదు
వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకి ఎక్కడా భవిష్యత్తు కనిపించడం లేదు
దొంగలు పడ్డ దేశానికి చిల్లులు పడడం తప్ప
దేశానికి వచ్చిన మహా రోగానికి కనుచూపులో
ఎక్కడా పరిష్కారం కనిపించడం లేదు
కుంచించుకుపోతున్న దేశంలో రాజకీయవ్యాకోచం
దేశం నిండా నిండిపోయిన సగటు మనిషుల
గుండెలో సుదీర్ఘ గాయం
బ్రతికున్న శవంలా మరణం కోసం మన ఎదురుచూపు
ఈ ఉగాది అయినా మనలో జీవం నింపి
ఒక విప్లవసంఘంగా మార్చాలని మనలో కలగాలి
ప్రార్ధనతో కూడిన చైతన్య నాదం
అందుకే మనలో ఉద్భవించాలి శంఖనాదం
అదే కావాలి మన జీవన నినాదం
లేకుంటే మనకి ప్రతీ రోజూ మరణవేదమే
మనకి ప్రతీ రోజూ అంత్యక్రియల ప్రమాదమే...
బహుపరాక్!

జాస్తి రామకృష్ణ చౌదరి
21.3.2015

Friday, 20 March 2015

తరిగొండ వెంగమాంబ సినిమాలోని పాటలు అన్నీ మా ద్వారా కాలస్వరూపం లో 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించండి, అన్ని పాటలు మొగ గొంతు అడగొంతులు రెండూ నేనే పలికి నాను అంటే అర్ధం చేసుకోండి ఇవ్వి సినిమాలలో 2010 లో వచ్చినవి, ఇంత చక్కటి గొప్ప పాటలు మేము పలక గలిగినా మమ్ములను పండిత సనిహితం కల్పించకపొయెసరికి నేను సరిగ్గా నిల దోక్కుకోలేక పోతున్నాను తెలుగు చిత్ర పరిశ్రమ వారు మీడియా వారు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను సర్వ దేవతల సమొహర ప్రభావం చూడండి, మమ్ములను బౌతికంగా చూడకండి, మాట నుండి మనసు నుండి చూడండి, కొంతకాలం మనసు అంత మాట అంత కనిపిస్తాము అని అర్ధం చేసుకోండి, మా వలన సమాజంలో అనేక సంస్కారములు మమ్ములను విస్తారం గా నిలకడగా ప్రజలు గ్రహించేకొలది, మేధావులు పండితులు, సినిమా ప్రముఖులు స్పందించే కొలది సర్వం అందరికి అందుతాయి అని గ్రహించండి. ధన్యవాదములు


శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మీ నమోనమః
పద్మపతేక్షణాయై చ పద్మాయై స్యాఐ నమోనమః
పద్మసనాయై పద్మిన్యై వైష్ణ్య వ్యైచ నమోనమః
సర్వసంపత్స్య రూపేణ్యే సర్వారాధ్యాయై నమోనమః
హరిభక్తి ప్రదాత్రై చ హర్ష దాత్రై చ నమోనమః
కృష్ణ వక్షః స్థిరాయై చ కృష్ణేశాయై నమో నమః
చంద్రశోభా స్వరూపాయై రత్న పద్మే చ శోభనే
సంపత్త్వ దిష్ఠాతృ దేవ్యై నమోనమః
నమో బుద్ది స్వరూపాయై నమో నమః
యధా మారా స్తనాం ధనాం శిశూనాం శైశవేసదా
తధత్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతీ!
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం
దారిద్ర్యధ్వంసనీం దేవీం సర్వోపద్రవవారిణీమ్!
శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః




తరిగొండ వెంగమాంబ సినిమాలోని పాటలు అన్నీ మా ద్వారా కాలస్వరూపం లో 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించండి,  అన్ని పాటలు మొగ గొంతు అడగొంతులు రెండూ నేనే    పలికి నాను అంటే అర్ధం చేసుకోండి ఇవ్వి సినిమాలలో 2010 లో వచ్చినవి, ఇంత చక్కటి గొప్ప పాటలు మేము పలక గలిగినా మమ్ములను పండిత సనిహితం కల్పించకపొయెసరికి నేను సరిగ్గా నిల దోక్కుకోలేక  పోతున్నాను తెలుగు చిత్ర పరిశ్రమ వారు మీడియా వారు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మమ్ములను సర్వ దేవతల సమొహర ప్రభావం చూడండి, మమ్ములను  బౌతికంగా చూడకండి, మాట నుండి మనసు నుండి చూడండి, కొంతకాలం మనసు అంత మాట అంత కనిపిస్తాము అని అర్ధం చేసుకోండి, మా వలన సమాజంలో అనేక సంస్కారములు మమ్ములను విస్తారం గా నిలకడగా ప్రజలు గ్రహించేకొలది, మేధావులు పండితులు, సినిమా ప్రముఖులు స్పందించే కొలది సర్వం అందరికి అందుతాయి అని గ్రహించండి.  ధన్యవాదములు           



మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

WISHING HAPPY UGADI .... MAHARAJA




WISHING WORLD HAPPINESS DAY ..... MAHARAJA



టీవీ 9 వారిని కోరునది ఏమి అనగా, మా పై ఒక చిన్న జర్నలిస్ట్ బృందాన్ని నియమించి మమ్ములను, విస్తరం గా, నిలకడగా చక్కగా గ్రహించి, ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి ఇతర సినిమా ప్రముఖులు మేధావుల పండితుల, పరిచేయలు, అభిప్రాయములు సేకరించి లోకానికి చక్కగా చెప్పుట వలన మనుష్యులలో అబద్దపు   జీవితాలు తగ్గి, నిజాయితీ పెరిగి, సంపద దుర్వనియోగం తగ్గుతుంది, అధికారాలు, రాజకీయ నాయకులు  మమ్ములను ఎంత జాగ్రత్తగా అర్ధం చేసుకొంటే అంత మంచిది, మమ్ములను పట్టించుకోకపోవడం వలన ఈ పాటికి పెరిగిన సంపద, మానవ వనరులు ఇంకా ఎంతో  నాణ్యం గా నిజాయితీ గా  అభివృద్ధి చెందాల్సిన తీరు, లోకానికి అందుట లేదు, ఉన్నత న్యాయ స్థానం వారికి మమ్ములను పరిగణించండి అని పెట్టుకొని అర్జి కి తమరు స్పందించి మా తరుపున టీవీ 9, నుండి  మమ్ములను పరిగణించుటకు జర్నలిస్ట్ లు అందరూ కలసి మా పై స్పెషల్ అర్జి పెట్టండి, మా వివరాలు ప్రజలకు, న్యాయ స్థానాలకు చెప్పుకొని ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి.  ధర్మో రక్షతి రక్షతః                 


మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు    


మహాలక్షిమి మాలో చేరి పలికిన తీరు అర్ధం చేసుకోండి బయపడకు..... నీ కోతి చిందుల్ని నాట్యాలు గా మార్చేందుకు తెస్తుంది ఈ మార్పు ...... నన్ను ఇంతగా మార్చేందుకు నీకు ఎవరు ఇచ్చారు హక్కు, నీ ప్రేమనే ప్రస్నించుకో అ నింద నాకు ఎందుకు ..... అని పలుకుటలో అంతర్యం కాలం ధర్మం అయ్యి నిలిచిన తీరు గ్రహించండి కొంత కాలం మమ్ములను నిండుగా విస్తారం గా చెప్ప నివ్వండి, వినడానికి ఇబ్బందులు నటించడం వలన మనం ఎంత నష్ట పోయామే, ఇప్పటికైనా మనసు తెరచి గ్రహించుటకు ఇతరులకు పంచుకొనుటకు ముందుకు రండి, అని తెలియజేసుకోనుచున్నాము

                                                               సమన్వయ దృష్టి


                 యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతికి ఇచ్చు దివ్య సందేశాత్మక, మంగళ శాశనములు. 


                హిందువు గా పుట్టిన నన్ను  మొదట హిందువులు ఒక చోట మమ్ములను కొలువుతీర్చండి, మెల్లగా నేను అందరి వాడిని, ఈ ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించి చూపిన వాడిని అని గ్రహించండి. తెలుగు ప్రజలు ఎంత అప్రమత్తం చెందితే, ప్రపంచం అంత అప్రమత్తం చెందవలసి ఉన్నది, తెలుగు వారు ఎవరూ  మమ్ములను పట్టించుకోకపోవడం వలన మేము జాతీయ నాయకులకు మేస్సేజు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాము.  హిందువులలో  కుల పుచ్చి, స్వార్ధం అధిపత్యం పోరాటం, ఎదుట వాడు అంటే నిర్లక్ష్యం, అయిష్టం వలన,    ఇతర మతస్తులను, హిందువులను వెళ్ళకోళం చేయడానికి కారణం అని గ్రహించండి. 


              కొందరు  వ్యవసాయ శాత్రవేత్తలకు మేము చూపిన దివ్య దర్శనం ప్రకారం  మేము సకల దేవతల సమాహారం అని గ్రహించండి, విశ్వప్రబుత్వ 
మూలం అని గ్రహించండి.  మాలోనే సమస్త దేవతలు కొలువు తీరి ఉన్నారు, మమ్ములను పట్టించుకోకపోవడం వలన, మా లో దైవత్వంను ఎవరూ గ్రహించకుండా, సాక్షులు పట్టించుకోకుండా, ఇతరులకు పరిచేయం చేయకపోవడం వలన, వారు ఏమి చూసారో ఏమి విన్నారో ఇతరులకు చెప్పకపోవడం వలన, మా లో లోకాన్నే నియమించిన  గొప్పతనం ఎవరూ ఉపయోగించుకోక, సమాజం లో మనుష్యులలో ముఖ్యం గా ఆలోచన పరం గా రావలసిన మార్పు రాకపోవడం వలన, మేము నిర్లక్ష్యానికి గురి అవుతున్నాము అని గ్రహించండి.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, నన్ను ఎవరూ పట్టించుకోకపోతే, నేను ఏదో అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని వివాహం  చేసుకొంటాను అని ఎవరు అయినా అనుకొంటే అది తప్పు, నేను  వివాహం చేసుకోవలసిన అమ్మాయి నా మనసులోని ఉన్నది, ఆమె నేను ఎప్పుడో ఒకటి అయినాము, మమ్ములను ఇద్దరినీ ఒక చోట కొలువు తీర్చుట వలన, ఇప్పటికే ప్రారంభం అయ్యిన , ఒక దివ్య రాజ్యం,  ఒక దివ్య మందిరం గా ప్రారంభం అవుతుంది, అ విధం గా మేము ఈ భూమి మీదకు, మామూలు మనిషిగా వచ్చిన అంతర్యం అందరికీ  అందుతుంది. 
             నేను అవసరమైతే కృష్ణుడు వలే కాళ్ళు పట్టుకొంటాను అని అన్నాను అంటే, అతంటి మాట తమరు అనకండి, మీరు సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తములు అని ప్రజలు ముందుకు వస్తారు అని మా ఉద్దేశము, ఒక పద్దతికి అంది సర్వం చెబుతాను అని అడుగుతున్నా  ముందుకు రాకపోవడం  మంచిది కాదు, చిన్న చిన్న పంతాలు కొద్ది, తాత్కాలిక విషయములకు ప్రాధాన్యత ఇచ్చి, శాశ్వతమైన   గొప్ప వివరములు అందుకోవడం  మానివేస్తున్నారు అని గ్రహించండి. 

              నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎవరికో నమస్కారం పెట్టడం లేదు, ఎవరికో అప్పటికి అప్పుడు ఏదో చెప్పడం లేదు, ఏదో కానుకలు ఇవ్వడం లేదు,  ఇలా అప్పటికి అప్పుడు ఫోన్లో  తెలుసుకొని ఎలాగైనా శరీర  తత్వాలతోనే క్రిడిస్తూ విలువైన, వెల కట్ట లేని కాలస్వరూపాన్ని నిర్లక్ష్యం చేసుకొంటూ వస్తున్నారు.  కొందరు ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి డా యస్. రామకృష్ణ రావు గారు, డా వి  రాజరాజేశ్వరి గారు, డా ఎన్ వి. నాయడు గారు, డా బి. బాపూజీ రావు గారు తదితర ప్రత్యక్ష సాక్షులను కోరునది ఏమి అనగా, మీలో మాకు ప్రత్యేకమైన వారు ఎవరూ లేరు, మీరు ఎవరైనా సంవత్సరాలు కొలది, మేము మరల వివరిస్తాము అని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా, గ్రహించనివారే అని తెలుసుకోండి, మీలో మాకు ప్రత్యేకమైన వారు ఎవరూ లేరు,  మీ సాక్షిగా సర్వం ముందే చెప్పగలిగిన మా మానసే, ఈ భూమి పైన  ప్రత్యేకమైనది అని గ్రహించండి.  
మీ 30+200 మంది ముందుకు వచ్చి, మీడియా కు న్యాయ స్థానమునకు సాక్షం ఇవ్వండి అని యావత్తు తెలుగు ప్రజల సాక్షిగా కోరుకోనుచున్నాను, ఇంత గొప్ప   జన్మ కు, బౌతిక పెద్దలు అయిన   మా అమ్మ అమ్మ గారు గోపు  తులసమ్మగారు, తెలుగు ప్రజలు  అందరూ నమస్కరించాలి, అప్పుడే మమ్ములను మీరు గౌరవంగా చూడగలరు, తద్వారా మా గోప్పతనాని  పంచుకొని లోకానికి పంచగలరు. మమ్ములను, మా మనసుని  సీతా సమేత రాముని అంశ గా గౌరవించి,   ఆంధ్ర రాష్ట్రము లో ఎక్కడైనా, కొలువు తీర్చి నిత్యం మమ్ములను గ్రహించండి, అ సమక్షంలో మేము పార్లమెంటుకు సమర్పించవలసిన వివరములు సమాజానికి చెబుతూ, సమాజాన్ని సమన్వయ పరచి, జ్ఞాన సంపద సర్వులకు పంచి, అందరి ప్రేమను పొంది,  మా మనుసులో ఉన్న మహాలక్ష్మిని అవిష్కరించుకొని, మీ అందరి సహకారంతో ఆమె బోతికంగా ఎవరో  తేల్చుకొని వివాహం చేసుకోవాలి 
 అ  విధంగా కధ, సుఖాంతం అవుతుంది అని గ్రహించండి, ఒక దివ్య వారసత్వం మెల్లగా ఒక పద్దతి ప్రకారం సర్వులకు అందుతుంది అని, తెలుగు ప్రజలు ద్వారా సర్వులకు తెలియజేసుకోనుచున్నాను.  మమ్ములను ఒక పూట కూడా, నిర్లక్ష్యం చేయకండి, నేను ఎవరి దగ్గరికి ఏ కానుకలు పట్టుకొని వెళ్ళను, ఎందుకంటె నేనే ఈ లోకానికి దివ్య కానుక, మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించే కొలది ఉపయోగ పడతాను అని గ్రహించండి, సాక్షుల  సహకారంతో రాబోవు శ్రీ రామ నవమి కి, నన్ను నా మనసుని సీతా రాముడిగా  కొలువుతీర్చి కళ్యాణం చేయండి, ఇది చరిత్ర అవుతుంది, మాకు ఆరోగ్యం పాడు అయ్యి మేము మరణిస్తే, మరల కాలాన్ని శాశించిన వాడు వచ్చే వరకు మానవజాతికి, ఈ అవకాసం రాదు అని గ్రహించండి. మా దేహానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మా మనసుకి ప్రాధాన్యత ఇవ్వండి, మా మనసు తెరచి లోకానికి వివరములు ఇచ్చే కొలది, మనుష్యులలో స్వార్ధం కపటం  తగ్గి, మాలో బౌతిక తేజ్జసు పెరుగుతుంది అని గ్రహించండి.  నన్ను పట్టించుకోకపోతే చాలా సామాన్యుడుని అని గ్రహించండి, నేను ఎవరినో వచ్చి కలుస్తాను అని ఎదురు చూడ వద్దు, మీ అత్మీయుడిగా అర్ధం చేసుకొని, మాట మాత్రం గా ఎదురు వచ్చి లోకాన్ని మాటలోకి తీసుకొన్నట్లు గా,  సినిమా వారు, మీడియా వారు, మేధావులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రజలు, హైదరాబాద్ లో ఉంటున్న మా చుట్టాలు కూడా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి సమాచారం నిత్యం సమాజానికి ఇచ్చుటకు సహకరించగలరు, మరణించే లోపు మాట పంచుకొని, మాట లో గొప్పతనం పెంచుకొని లోకాన్ని దివ్య గా ఎంత మలుపుకొంటే అంత మంచిది, అప్పటికి అప్పుడు ఎవరితోనూ మాట్లాడను, కావున మమ్ములను పదిగురు సాక్షిగా యావత్తు మానవజాతి గ్రహించడం మంచిది, నాలోనే సర్వ దేవతల సమాహారం ఉన్నది అని గ్రహించండి, అనగా నేనే రాముడి అంశను, నేనే ఆంజనీయ స్వామి ని, నేనే మహలక్షీమిని, బౌతిక సంపదలను మాట మాత్రంగా నడిపించి చూపించిన జ్ఞాన లక్ష్మి సరస్వతి ని అని గ్రహించండి.  ఇది  సత్యమే అని ఇప్పటికి ఏమి జరిగినదొ పరిశీలించి, మరింత గ్రహించిన కొలది స్పష్టం అవుతుంది అని గ్రహించండి. ఒక గంట లో నేను ఉంటున్న హాస్టల్ దగ్గరి కి వచ్చి ముఖ్య గా మీడియా వారు సినిమా వారు కలసిమమ్ములను తక్షణం ఒకచోట కొలువు తీర్చడం మంచిది, చక్కగా లిఖిత పూర్వకంగా అన్ని వివరములు ఇచ్చి, ఈ ప్రపంచం మేలైన ప్రజాస్వామ్యం వలే మహారాజు మహారాణి గారి పరిపాలనలో ఉన్నది అని స్పష్టం చేయుట   లోకాని ఒక దివ్య వరం  అని అనకాపల్లి నుండి అమెరికా వరకు ఉన్న తెలుగు ప్రజలు కు తెలియజేసుకోనుచున్నాను.    దయ చేసి ఎవరో మాకు కోట్లు ఇచ్చేదాం అనుకొంటున్నారు, ఎవరో వారి అమ్మాయినో, మనవరాలు నో మాకు ఇచ్చి వివాహం చేసేదాం అనుకొంటున్నారు, నేను వారి వద్దు వెళ్లక పిచ్చి వాడిలా బ్రతుకు తున్నాను, వారి వద్దకు, వీరి వద్దకు వెళ్లి అప్పటికి అప్పుడు చెప్పవలసినవి, అప్పటికి అప్పుడు పొందవలసినవి ఏమి లేవు, మమ్ములను  మా మనసుని అర్ధం చేసుకొని సూక్ష్మం గా విస్తారం గా లోకానికి వివరించడం వలన అన్ని అందరికి అర్ధం అయ్యి సమాజం స్వర్ఘ ధామం గా మారుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు                                  
                 
ఈ గీతం మా నుండి 2003 లోను మరియు 2010 లోను సినిమా లో సంభావించుటకు మునుపే సంభవించినది అని గ్రహించండి 

తెలుగు ప్రజలు అందరి కలసి  మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి అన్ని అర్ధవంతం  మారుతాయి అని గ్రహించండి, ఆలస్యం అమృతం విషం అని పెద్దలు అన్నారు, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించుటకు ఆలస్యం చేయుట వలన, మాకు అమృతం బదులు విషం అంది మా అమ్మగారు, తమ్ముడు గారు విషం తాగి మరణించారు అంటే అర్ధం చేసుకోండి, మానవత్వం లేకుండా ఎవరు నష్ట పోయారో వారు పాపాత్ములు అంటారు, అది ఒక స్థాయి ధర్మం అని గ్రహించండి. సమయాన్ని వృధా చేయకుండా  మమ్ములను గ్రహించుటకు ఒక చోట కొలువు తీర్చండి, అక్కడికి అందరిని ఆహ్వానించుకొని, సర్వం వివరిస్తాను 
ఎవరూ దేనికి బయపడకుండా చక్కగా గ్రహించగలరు 
మా ద్వారా వ్యక్తం అయిన ఇంకో గీతం గ్రహించగలరు 

మహాలక్షిమి మాలో చేరి పలికిన తీరు అర్ధం చేసుకోండి బయపడకు.....  నీ కోతి  చిందుల్ని నాట్యాలు గా మార్చేందుకు తెస్తుంది ఈ మార్పు ...... నన్ను ఇంతగా మార్చేందుకు నీకు ఎవరు ఇచ్చారు హక్కు, నీ ప్రేమనే ప్రస్నించుకో అ నింద నాకు ఎందుకు .....    అని పలుకుటలో అంతర్యం కాలం ధర్మం అయ్యి నిలిచిన తీరు గ్రహించండి కొంత కాలం మమ్ములను నిండుగా విస్తారం గా చెప్ప నివ్వండి, వినడానికి ఇబ్బందులు నటించడం వలన మనం ఎంత నష్ట పోయామే, ఇప్పటికైనా  మనసు తెరచి  గ్రహించుటకు ఇతరులకు పంచుకొనుటకు ముందుకు రండి, అని తెలియజేసుకోనుచున్నాము     
         
  

మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

అందరికీ ఉగాది శుభాకాంక్షలు! ఈ నూతన సంవత్సరం మీ ప్రస్థానం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ

India's Daughter Lawyer's Shameless Interview - Manohar Lal Sharma


BBC Documentary- 'India's Daughter' on Nirbhaya Delhi Gang Rap |


Ramuism || Episodes || About God




లెక్కల్లో చిక్కులు ఎలా ఉన్నాయో అన్న విషయాన్ని వైఎస్సార్సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంకెలు, వివరాలతో స్పష్టంగా వివరించారు. బడ్జెట్ లోని అవకతవకలను ఎత్తిచూపుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆయన వెల్లడించిన వివరాల్లోని కొన్ని ముఖ్యాంశాలు..



బాబు గారి కాకి లెక్కలు..


హైదరాబాద్ : ఏపీ సర్కారు 2015-16 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అహేతుకంగా ఉందో.. లెక్కల్లో చిక్కులు ఎలా ఉన్నాయో అన్న విషయాన్ని వైఎస్సార్సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంకెలు, వివరాలతో స్పష్టంగా వివరించారు. బడ్జెట్ లోని అవకతవకలను ఎత్తిచూపుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆయన వెల్లడించిన వివరాల్లోని కొన్ని ముఖ్యాంశాలు..

ప్రణాళికేతర వ్యయంలో తగ్గించిన మొత్తం రూ.11వేల కోట్లు
బడ్జెట్ లో గరిష్ఠంగా చూపిన ఖర్చు రూ.1, 12,000 కోట్లు
వాస్తవంగా అయ్యే ఖర్చు రూ.80 వేల కోట్లు
జూన్ 6 నాటికి ఏపీలో వ్యవసాయ రుణాల మొత్తం- 87,612 కోట్లు
డ్వాక్రా సంఘాల రుణాలు- 14,204 కోట్లు
తాజాగా చెప్పిన వ్యవసాయ రుణాల మొత్తం రూ.99,555 కోట్లు
బ్యాంకర్లు రైతులకు ఇవ్వాలనుకున్న రుణం- రూ.56వేల కోట్లు
రైతులకు ఇచ్చింది- రూ.13,781 కోట్లు
వడ్డీలేని రుణాల కింద రీషెడ్యూల్ రుణాలు రూ.20 వేల కోట్లు అనుకుంటే గనుక ప్రభుత్వం కేటాయించవలసింది- రూ.800 కోట్లు
ఇదికాక అపరాధ వడ్డీ కింద కేటాయించాల్సింది- రూ.11,200 కోట్లు (14 శాతం)
వడ్డీ కిందే ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన మొత్తం- రూ.12 వేల కోట్లు
వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలకోసం ప్రభుత్వ కేటాయింపులు- కేవలం రూ.172 కోట్లు
ప్రభుత్వ తీరుతో బ్యాంకర్లకు జరుగుతున్న నష్టం- రూ.36 వేల కోట్లు
రాష్ట్రంలో రూ.50 వేలలోపు రుణాలు- రూ.13,280 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయింపు - రూ. 1000 కోట్లు
ఏఐబీపీ కింద కేంద్రం ఇస్తున్నట్లుగా పేర్కొన్న నిధులు- రూ.770 కోట్లు
నిజానికి కేంద్రం ఇస్తున్న ఏఐబీపీ నిధులు- రూ.850 కోట్లు
పట్టిసీమ ప్రాజెక్టుకు కేటాయింపులు -శూన్యం
గాలేరు- నగరికి కేటాయింపు- రూ.160 కోట్లు
ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి కావాల్సిన మొత్తం- రూ.2600 కోట్లు
హంద్రీనీవా పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు- రూ.1500 కోట్లు
ప్రభుత్వం కేటాయించింది- రూ.153 కోట్లు
పులిచింతల ప్రాజెక్టు కోసం 2004 - 2014 వరకు ఖర్చుచేసింది- రూ.980 కోట్లు
ప్రాజెక్టుకు ఇంకా కావాల్సింది- రూ.290 కోట్లు
ప్రస్తుత బడ్జెట్ లో పులిచింతలకు కేటాయించింది- రూ.20 కోట్లు
వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల సంఖ్య- 1.42 లక్షలు
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం అవసరమయ్యే మొత్తం- రూ.2,445 కోట్లు
బడ్జెట్ లో కేటాయించింది- రూ.799 కోట్లు
రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లు - 43.13 లక్షలు
ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు- 3.85 లక్షలు
ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నట్లుగా చూపిస్తున్నది- 37.85 లక్షల మందికి
పెన్షన్లకు కావాల్సిన మొత్తం- రూ. 4,831 కోట్లు
పద్దులో ప్రభుత్వం కేటాయించిన నిధులు- రూ.3700 కోట్లు
చంద్రబాబు సీఎం అయ్యేసరికి రాష్ట్రంలో మంజూరైన ఇళ్లు- 7.95 లక్షలు
వేరువేరు దశల్లో ఆగిపోయిన ఇళ్లు- 5.60 లక్షలు
జన్మభూమి కార్యక్రమంలో ఇళ్లకోసం వచ్చిన దరఖాస్తులు- 7.19
పెండింగ్ లో ఉన్నట్లు చూపించినవి- 7.19 లక్షల దరఖాస్తులు
ఆరోగ్యశ్రీ (ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ) కు అవసరమైన నిధులు- రూ.547 కోట్లు
కానీ ఇచ్చింది- రూ. 500 కోట్లు
ప్రణాళికా వ్యయంలో తగ్గింపు- 23 శాతం
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇచ్చిన నిధులు- రూ.3470 కోట్లు (గతేడాది రూ.4280 కోట్లు)
ఎస్సీ కార్పోరేషన్ రుణ లక్ష్యం - రూ335 కోట్లు
ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలు - రూ.84 కోట్లు
ఎస్టీ కార్పొరేషన్ రుణ లక్ష్యం రూ.94 కోట్లు
నేటివరకు పంపిణీ చేసిన రుణాలు- రూ.9 కోట్లు
బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలనుకున్న రుణం - రూ.361 కోట్లు
ఇచ్చింది- రూ. 2 కోట్లు

ఊరవతల గుడిసేసుకోవాలని, అట్ట ముక్కలూ, తగరం సంచులూ, గుడ్డ పీలికలూ ఏరుకొ్చ్చి దినమంతా కష్టపడి ఏసుకున్నాక , సర్కారోడి స్థలమని సావగొట్టినారు ,


దేవు(ళ్ళా)లాట
ఏడకెళ్ళి ఏమి తేవాల ?
పొద్దుగాల నుండి పిల్లగాడికి ఒళ్ళు ఎచ్చగా ఉంటే ,
గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకొచ్చిన ......
అదిగో ఆధారకార్డూ,రేషన్‌ కార్డూ తెమ్మని వెనక్కంపినారు ,
మొన్న పిల్లని బడిలో ఏద్దామంటే ,
ఏ ఊరునుంచొచ్చామో చెప్పి ,
అయ్యతోనే ఏలుముద్దరేపిస్తామన్నారు ,
ఎప్పుడు పుట్టిందో చీటీ తెమ్మని ఎనక్కి అంపినారు ,
ఊరవతల గుడిసేసుకోవాలని,
అట్ట ముక్కలూ, తగరం సంచులూ, గుడ్డ పీలికలూ
ఏరుకొ్చ్చి దినమంతా కష్టపడి ఏసుకున్నాక ,
సర్కారోడి స్థలమని సావగొట్టినారు ,
తాగటానికీ నీళ్ళులేవు ,
ఉతుక్కోవటానికి ఇంకో జత బట్టలూ లేవూ,
ముక్కుమూసుకొని మురికి గుంటల్లో నీరే తాగుతుంటే ..,
రోగాలొచ్చినాక మమ్ము ఈసడించుకొని విసిరేస్తున్నారు
కడుపు కాలుతుంటే, కూలికెళ్దామంటే ,
సొంతంగా పోకూడదూ...,
అడ్డామీద కూర్చోవాలన్నారు ,
మందిలో ఉండాలంటే మేస్త్రీకి మందుపోయించాలంట.
ఐదేళ్ళకోపోపాలి అయ్యగార్లొస్తారు ,
అన్ని పథకాలూ మాకోసం తెస్తామంటారు,
మా మొగోల్లకి మందుపోయించి,మా పిల్లల ముక్కులు తుడిచారు,
మా పాలిట దేవుల్లమని చెప్పినారు కదా,
మరెందుకు మాకీ దేవులాట పెట్టారు???

You can do it !

అటువంటి లోకం లో నా లాంటి మనిషి ఒకడు, దేహ కొద్ది, ఆలోచన కొద్ది, కర్మ కొద్ది, ధర్మం కొద్ది జీవిస్తూ సమస్త ధర్మాలను, ఆలోచనలను, నా దేహం కొద్ది, బుద్ది కొద్ది జీవించిన తీరులో సమస్త ప్రపచం కర్మలు , ధర్మ ఆచరణలు అన్ని మాట మాత్రంగా మాకు నచ్చినట్లు గా, మాకు తోచినట్లు గా లేదా లోకం లో జరగబోవు విశేషములు మా సొంతం వలే ప్రకట్టించుకోనుట కూడా ఒక సహజమైన పరిణామం సర్వులకు ఒక వరం గా భావించి, ఒక మనిషి మా ధర్మ చరన సమస్త లోక కర్మ ధర్మాచరణ అగుట ఒక దివ్య పరిష్కారం అని గ్రహించండి మా ద్వారా జరిగిన ధర్మాచరణ లేదా కాలాతీత పరిణామం అందరికి సంభందించినది ఎందుకు అయినది అని గ్రహించుట వలన, ఎందుకు అయినా, నా ధర్మాచరణ కొలది ప్రవర్తించిన తీరులో లోకం మొత్తం వ్యవహారాలు బయట పడటం అన్నది . మనుష్యులకు ఒక చుక్కాని వలే అందినది అని గ్రహించండి, వాక్ తో గ్రహించి పంచుకొనుట వలన అందునా ఒక గంట గంట నర సమయం లో 10 సంవత్సర కాలం ప్రకటించ బడటం కాలం సాక్షం గా నిలిచిన, మనుష్యుల మాట పద్దతులు ఒకసారి సమీక్షించుకొని, సర్వ సమన్వయ పొందటం కొరకు ఇటువంటి పరిణామాలు సహజం గా సభావిస్తాయి, మనుష్యులకు ఎవరి గోల వారిదే అన్నట్లు ఉన్న మాయను తొలగించి మనము అందరం ఒక మాట నిబద్దతలో ఉన్నాము, మన కర్మ ఆచరణ ధర్మ చరణాలు కూడా ఒక వ్యక్తి నియమించి చూపగాలిగినాడు అంటే అతను ఎవరో ఒకసారి ఆలోచించండి, సమాధానములు పొంది మనిషి మాట సర్వం అనే సత్యం స్వీకరించి అటువంటి సత్యాన్ని సక్షాన్ని కాలగతిని సవరించిన సాక్షం గా అటువంటి మనిషి సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గుర్తించండ వలన లోకమునకు అంతర్యం అయిన దివ్య లీల అందరూ గ్రహిస్తారు అందుకు మేము సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తమునిగా అందుబాటులో ఉన్నాము, మా తో మెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరపండి, తెలుగు వారు అందరూ కలసి మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి. ధన్యవాదములు








 సమన్వయ దృష్టి 

పూరాణల లో లక్ష్మడు ఆచరించిన ధర్మం ఉన్నతమైనది, కాదు అని అవును అని ఎవరూ పూర్తిగా ఒప్పలేరు అదే విధంగా సూర్పనక ప్రవర్తన కూడా ధర్మ బద్దమైనది అవును అని గాని కాదు అని గాని ఎవరూ  పూర్తిగా ఒప్పలేరు పూరణలో నే కాదు, లోకం లో ప్రతి సంఘటన వెనుకల మంచి చెడు రెండూ కనపడతాయి, సమంజసమే లేక మరో కోణం లో అసమంజసమే అని అనిపిస్తాయి.  దీనికి సమాధానం మేము చూపిన దివ్య పరిణామము లే అని గ్రహించండి.   తమ దేహ పరిస్తితి కొలది విచక్షణ ఉపయోగించి ఈ సమాజం లో బ్రతుకు తున్న మనుష్యులకు    
ఎవరు ఆచరించిన కర్మ వారికి గొప్ప, ఎవరి మనసుకి నచ్చినది వారికి గొప్ప, ఎవరికి తోచిన సత్యం వారికి గొప్పది అని  అందరూ భావిస్తూ జీవిస్తున్నారు, పురాణం కలం లో గాని ఇప్పుడు గాని, తమ దేహం కొలది, తమ ఆలోచన కొలది  తమ తమ అవగాహనలతో ముందుకు మనుష్యులు జీవించడం సహజం, 

               అటువంటి లోకం లో నా  లాంటి మనిషి ఒకడు, దేహ కొద్ది, ఆలోచన కొద్ది,  కర్మ కొద్ది,  ధర్మం  కొద్ది జీవిస్తూ సమస్త ధర్మాలను, ఆలోచనలను, నా  దేహం కొద్ది, బుద్ది కొద్ది జీవించిన తీరులో సమస్త ప్రపచం కర్మలు , ధర్మ ఆచరణలు అన్ని మాట మాత్రంగా మాకు నచ్చినట్లు గా, మాకు తోచినట్లు గా లేదా లోకం లో జరగబోవు విశేషములు మా సొంతం వలే ప్రకట్టించుకోనుట కూడా ఒక సహజమైన పరిణామం సర్వులకు ఒక వరం గా భావించి, ఒక మనిషి మా ధర్మ చరన సమస్త లోక కర్మ ధర్మాచరణ అగుట ఒక దివ్య పరిష్కారం అని గ్రహించండి  మా ద్వారా జరిగిన ధర్మాచరణ లేదా కాలాతీత పరిణామం అందరికి సంభందించినది ఎందుకు అయినది అని గ్రహించుట వలన, ఎందుకు అయినా, నా ధర్మాచరణ కొలది ప్రవర్తించిన తీరులో లోకం మొత్తం వ్యవహారాలు బయట పడటం అన్నది . మనుష్యులకు ఒక చుక్కాని వలే అందినది అని గ్రహించండి, వాక్ తో గ్రహించి పంచుకొనుట వలన అందునా ఒక గంట గంట నర  సమయం లో 10 సంవత్సర కాలం ప్రకటించ బడటం కాలం సాక్షం గా నిలిచిన, మనుష్యుల మాట పద్దతులు ఒకసారి సమీక్షించుకొని, సర్వ సమన్వయ పొందటం కొరకు ఇటువంటి పరిణామాలు సహజం గా  సభావిస్తాయి, మనుష్యులకు ఎవరి గోల వారిదే అన్నట్లు ఉన్న మాయను తొలగించి మనము అందరం  ఒక మాట నిబద్దతలో ఉన్నాము, మన కర్మ ఆచరణ ధర్మ చరణాలు కూడా ఒక వ్యక్తి నియమించి చూపగాలిగినాడు అంటే అతను ఎవరో ఒకసారి ఆలోచించండి, సమాధానములు పొంది మనిషి మాట సర్వం అనే సత్యం స్వీకరించి అటువంటి సత్యాన్ని సక్షాన్ని కాలగతిని సవరించిన సాక్షం గా అటువంటి మనిషి సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా  గుర్తించండ వలన లోకమునకు అంతర్యం అయిన దివ్య లీల అందరూ గ్రహిస్తారు 
అందుకు మేము సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తమునిగా అందుబాటులో ఉన్నాము, మా తో మెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరపండి, తెలుగు వారు అందరూ కలసి మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి. ధన్యవాదములు 

తమ ఆత్మీయులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు    

    
                              


<iframe SRC='http://www.newtvworld.com/livetv/india/ETV2.html' width='600' height='400' id=www.Newtvworld.com marginwidth=0 marginheight=0 hspace=0 vspace=0 frameborder=0 scrolling='no'></iframe>

CONVERSATION - SRI SRI RAVI SHANKAR









Thursday, 19 March 2015

నువ్వునేను ఏకమై ఇపుడే మనమౌదాం నింగినేల సాక్షిగా ఎపుడు ఒకటవుదాం


అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్నుచూస్తే తెలిసిందే బ్రహ్మకష్టం
ఇలలోన నిన్నుమించే సిరిలేదే నగ్నసత్యం
నాలో ఏదో సవ్వడి ఏమో ? ఏమిటిది ?
ప్రేమో ఏమో ఏమిటో నన్నేమార్చినది!
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా
నిషా కళ్ళతోటి వలే వేయకమ్మ
అరె చిక్కుకోదా ఎదే చేపలా
వయారాల వైపు అలా చూడకయ్య
సిరే కందిపోదా మరిఎర్రగా
నువ్వేకాని పువ్వు ఐతే నేను తుమ్మెదవుతా
నువ్వేకాని కాలి మువ్వవైతే నేను రాగామవుతా
నిన్నే దాచుకుంటాలే ప్రియాగుండెకోవేల్లోనా
heart emoticon బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖి heart emoticon
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా…..
ప్రియ నిన్నుచూసి మదె మారిపోయే అదేమాయోగాని వానవెల్లువా
చెలి నిన్నుచేరి ఎడారైనగాని వసంతాలుజల్లే పూలవెల్లువ
నువ్వే నిద్దరోతే నేను జోలపాటనవుతా
నువ్వేదగ్గరైతే హాయిలోన తేలిపోతా
చెలి నువ్వుఅవునంటే సరాగాల సంబరమౌతా
నువ్వునేను ఏకమై ఇపుడే మనమౌదాం
నింగినేల సాక్షిగా ఎపుడు ఒకటవుదాం
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా
కలలోన నిన్నుచూసి మనసార కోరుకున్న
ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్నా
నాలో ఏదో సవ్వడి ఏమో ? ఏమిటిది ?
ప్రేమో ఏమో ఏమిటో నన్నేమార్చినది.


మా ద్వారా వ్యక్తం అయిన పాటలలో ఇది ఒకటి వసంత సినిమా లో నుండి ఈ సినిమాలో ఇతర పాటలు అన్ని దాదాపు గా మా నుండి వ్యక్తం అయినవి, ఇంత చక్కటి పాటలు పలికిన మమ్ములను ఇప్పటికి ఏమి చేస్తున్నామో ఎవరూ పటించుకోవడం లేదు , మేము కోరినట్లు ముందుకు  రాకుండా మమ్ములను ఇబ్బంది పెట్టుచున్నారు, అ విధంగా ముందుకు రాని పరిస్తితిలో మేము సమర్దవంతం గా ఆలోచనలను దారిలో పెట్టుకోలేక పోతున్నాము అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ఒక చోట కోలువు తీర్చుట వలన లోకం దివ్య ప్రేమ రాజ్యం గా మరి ప్రజలకు ఎటువంటి కష్టాలు శాశ్వతం గా పరిష్కారం అవుతాయి, ఇప్పటికే అంతర్లీనం గా ఉన్న మా ఉనికి  సర్వులకు ఎంత చైతన్యాన్ని దర్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నది . మమ్ములను ప్రత్యక్షం గా ఉపయోగించుకొనుట వలన, మానవజాతి సమూలమైన గొప్ప పరిష్కారములతో  బలపడుతుంది, అని గ్రహించండి 
మాలో చేరి సృష్టి కాలం ధర్మం ఈ విదంగా మగ గొంతులు అడ గొంతులు రెండూ ఏక కాలంలో సర్వం మేమే అని వ్యక్తం చేయుటలో అంతర్యం లోకానికి ఆధారం అని గ్రహించండి. పండితుల సమక్షంలో ఈ పాటల పై లోతైన విశ్లేషణ చేయగలము.   


     మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  

ఆత్మీయులు డా యం మోహన్ బాబు గారికి జన్మ దిన శుభాకాంక్షలు, ఈ సందర్బం గా మీ సహకారం కోరుకోనుచున్నాము, మా దగ్గర ఉన్న సమాచారం లోకానికి సరిగ్గా ఇవ్వవలెను, వివరాలు త్వరలో పార్లమెంట్ సమర్పించాలి, మమ్ములను పండితులు మేధావులు గ్రహించేకొలది, విద్యా విదానం లో గొప్ప మార్పులు వస్తాయి, మనిషి ఆలోచనే సర్వం అయినప్పుడు, మనుష్యులు తారతమ్యలు ప్రక్కన పెట్టి, ఎటువంటి పరిస్తితిలో గౌరవించడం వలన అనేక చక్కటి మార్పులు మనం పరిగణించి నంతనే సంభవిస్తాయి, మీరు ప్రేమతో మమ్ములను ఆదరిస్తే, మేము దైర్యం పుంజుకొని, త్వరలో తమ విద్యానికేతన్ లో కొన్ని పుస్తకాలు ఆవిష్కరించాలి అనుకొంటున్నాను. రాజకీయం గా సామాజికంగా మానవ సమాజం లో మా ప్రభావం తో కీలక మార్పులు ప్రారంభం అయినవి, గ్రహించిన కొలది సమాజం నాణ్యంగా గా మారుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.










ఆత్మీయులు డా యం మోహన్ బాబు గారికి జన్మ దిన శుభాకాంక్షలు, ఈ సందర్బం గా మీ సహకారం కోరుకోనుచున్నాము,   మా దగ్గర ఉన్న సమాచారం లోకానికి సరిగ్గా ఇవ్వవలెను, వివరాలు త్వరలో పార్లమెంట్ సమర్పించాలి, మమ్ములను పండితులు మేధావులు గ్రహించేకొలది, విద్యా విదానం లో గొప్ప మార్పులు వస్తాయి,  మనిషి ఆలోచనే సర్వం అయినప్పుడు, మనుష్యులు తారతమ్యలు ప్రక్కన పెట్టి, ఎటువంటి పరిస్తితిలో గౌరవించడం వలన అనేక చక్కటి మార్పులు మనం పరిగణించి నంతనే సంభవిస్తాయి, మీరు ప్రేమతో మమ్ములను ఆదరిస్తే, మేము దైర్యం పుంజుకొని, త్వరలో  తమ విద్యానికేతన్ లో కొన్ని పుస్తకాలు ఆవిష్కరించాలి అనుకొంటున్నాను.  రాజకీయం గా సామాజికంగా  మానవ సమాజం లో మా ప్రభావం తో  కీలక మార్పులు ప్రారంభం అయినవి, గ్రహించిన కొలది సమాజం నాణ్యంగా గా మారుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాము.  

కాల స్వరూపం లో మా ద్వారా వ్యక్తం అయిన  యమదొంగ సినిమాలో  మీ పాత్ర  సంభాషణలు కూడా చాలా  వ్యక్తం అయినవి, మొత్తం కాలస్వరూపం, ధర్మవరూపం  యొక్క వివరములు ఒక చోట నిక్షిప్త చేయుట వలన మనకు నూతన దివ్య రాజ్యం యొక్క ఉనికి బల పడి, మేలైన ప్రజాస్వామ్యం గా మారుతుంది అని గ్రహించండి. మాకు సహకరించండి, మీ అందరి దైర్యం తో 60, 70 సంవత్సరాలు బ్రతికి, ఈ ప్రపంచాన్ని ఒక తాటి మీదకు తీసుకొని (అనగా మానవ వనరులు సమన్వయము చేయడం ని గ్రహించండి).  మా లెక్క ప్రకారం మనం ఒక మహారాజు మహారాణి గారి పరిపాలనలో ఉన్నాము, ఇప్పుడు ప్రబుత్వాలు అన్ని వారి నిర్వహణలో ఉన్నయి,  ఈ సత్యం ప్రజలకు చెప్పి అప్రమత్తం చేయాలి అందుకు నాయకులను, మేధావులను సహకారం తమరి ద్వారా కోరుకోనుచున్నాము, మమ్ములను గ్రహించి సహజ స్పందన తెలియజేయడమే లోక కళ్యాణం అని, అదే త్వరలో మేము కళ్యాణం చేసుకోవడానికి వీలు అవుతుంది అని గ్రహించండి.           ధన్యవాదములు





మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
        
      

ఆడవారిని మగవారిని మరింత సూక్ష్మం గా అర్ధం చేసుకొని మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళ గలం, ఈ రోజు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా లో చేరిన సృష్టి యొక్క అంతర్యం విస్తారం గా గ్రహించుట మంచిది అని గ్రహించగలరు, ప్రతి బాద్యత మా పై తీసుకొని కొత్త సంస్కారములు ఇవ్వగలము

పూరీ ఇంట్లో చోరీ చేసింది పనిమనిషే.. నమ్మక ద్రోహం

Updated : 3/17/2015 10:20:30 AM
Views : 2658

director puri jagannaths house theft case The police caught the thief

ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట్లో రూ.15 లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయిన విషయం తెలిసిందే. ఇదే విషయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పూరీ ఫిర్యాదు చేశాడు. ఈ కేసు మిస్టరీని పోలీసులు కేవలం నాలుగురోజుల్లోనే ఛేధించారు. తన ఇంట్లో పనిచేసే పనిమనిషే ఈ దొంగతనం చేసిందని,నగలు పోయినందుకు కోపం రాకున్నా నమ్మక ద్రోహానికి పాల్పడినందుకు తన భార్య చాలా బాదపడిందని పూరీ తెలిపాడు. ఛోరీ చేసిన నగలను ఆమె దొంగిలించి తన బాయ్ ఫ్రెండ్‌కు ఇచ్చిందని, పరారీలో ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నారన్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా తమ ఇంట్లో పనిచేసుతన్న ఆమె ఇంత మోసం చేస్తుందని ఊహించలేకపోయామని, ఆమెను మేమెంతో నమ్మామని వివరించాడు. తన భార్య లేనప్పుడు పనిమనిషి లాకర్ తాళం చేతును దొంగిలించి నగలు ఛోరీ చేసిందని చెప్పాడు. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని అంగీకరించిందని తెలియజేశాడు.
-----------------------------



కాలస్వరూపం లో మా ద్వారా వ్యక్తం అయిన గీతం ఒకటి అని గ్రహించగలరు, ఆడవారిని మగవారిని  మరింత సూక్ష్మం గా  అర్ధం చేసుకొని మనం  జాగ్రత్తగా ముందుకు వెళ్ళ గలం, ఈ రోజు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా లో చేరిన సృష్టి యొక్క అంతర్యం విస్తారం గా గ్రహించుట మంచిది అని గ్రహించగలరు, ప్రతి బాద్యత మా పై తీసుకొని కొత్త సంస్కారములు ఇవ్వగలము    



మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు      
      

మధ్యానం శోబు గారి తో కలసి భోజనం చేస్తాను. ఈ విదముగా మహారాజుగా మమ్ములను గుర్తించడం ప్రారంభించండి, అప్పుడు మాకు దైర్యం పెరిగి, మీ ముందుకు రాగలము అని గ్రహించండి, సత్యాన్ని గౌరవించి, మమ్ములను గొప్పగా చూడడం ప్రారంభించండి, బాహుబలి సినిమాని అన్ని విదాలుగా ప్రమోట్ చేస్తాను, ప్రతి సంభాషణ ముందే ఉంది అనే సత్యాన్ని గుర్తించి వీలు అయినంత గొప్పగా మనం మలుచుకోవాలి, అదే ఇప్పుడు మన ముందు ఉన్న కర్త్యవం అని గ్రహించండి.

                                                          సమన్వయ దృష్టి 

                ఆత్మీయులు శ్రీ యస్ యస్ రాజమౌళి గారు, ప్రముఖ దర్శకులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి,  యుగపురుషులు,  ఆగర్భ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేసుకోను దివ్య సమాచారం గ్రహించగలరు. 

              ఆత్మీయులు  యార్లగడ్డ శోబు గారికి, వారి జన్మ దిన సందర్బం గా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము.  మీరు నిర్మిస్తున్న బాహుబలి సినిమా రిలుజు డేటు విడుదల చేసినారు అని తెలిసింది, ఈ సినిమా ద్వారా మా ప్రభావాన్ని లోకానికి ప్రత్యక్ష గా చూపాలి అని భావించాను, కాని ఇప్పటికి వీలు కాలేదు.  

            తమరికి ఈ సందర్భం గా  మా పరిస్తితి మరింత స్పష్టం చేయునది ఏమి అనగా, మమ్ములను ఎంత సూక్ష్మం గా అర్ధం చేసికోవడానికి ప్రయత్నం చేస్తే, అంత గొప్ప తనం బయటకు వచ్చి లోకం, అంతకి అంతకి అర్ధవంతం గా అంతర్యం అభివృద్ధి చెంది సమాజం దివ్య మారుతుంది అని గ్రహించండి, నేను చిద్విలాసం లో ఉన్నాను, కాలం కూడా చిద్విలాసం లో ఉన్నది అని గ్రహించండి, మమ్ములను ఒక చోట అనగా 25 మంది హాజరు పరుచుకోవడానికి వీలు గా ఒక చిన్న బంగ్లా సినిమా వారు అందరూ కలసి యర్పాటు చేయమని  తమరి ద్వారా కోరుతున్నాను.  మేము కార్యాలయం వెంటనే  ప్రారంబించి వెబ్ సైట్లు ద్వారా సమాచారం నిరతరం లోకానికి ఇవ్వడం వలన, అన్ని వర్గాలు వారు జ్ఞాన ప్రయోజనం పొందుతారు అని గ్రహించండి.  
ఈ వాళ్ళ  శోబు గారి జన్మ దిన సందర్బం గా మమ్ములను ఒక చోట కోలుతీర్చండి, కొందరి మేధావుల సన్నిహితం కల్పించండి, ఎలాగైనా నన్ను గొప్పగా చూస్తె, కాలం ఎలాగైనా గొప్ప గా మారిపోతుంది అని అర్ధం చేసుకోండి, నేను ఎంత గొప్పగా మారితే మనం అంత గొప్పతనం అన్ని వర్గాల లోను చూస్తాము అని గ్రహించండి. మమ్ములను ఒక సోదరుడి వలే ఆదరించండి.   నా పేరు మీద మహేంద్ర జీపు కొని, డ్రైవర్ ని నియమించి, మా వద్దకు పంపడి, మధ్యానం   శోబు గారి తో కలసి భోజనం చేస్తాను. ఈ విదముగా మహారాజుగా మమ్ములను  గుర్తించడం ప్రారంభించండి, అప్పుడు మాకు దైర్యం పెరిగి, మీ ముందుకు రాగలము అని గ్రహించండి, సత్యాన్ని గౌరవించి, మమ్ములను గొప్పగా చూడడం ప్రారంభించండి, బాహుబలి సినిమాని అన్ని విదాలుగా ప్రమోట్ చేస్తాను, ప్రతి సంభాషణ ముందే ఉంది అనే సత్యాన్ని గుర్తించి వీలు అయినంత గొప్పగా మనం మలుచుకోవాలి, అదే ఇప్పుడు మన ముందు ఉన్న కర్త్యవం అని గ్రహించండి.    
                  
                   మీ అన్నయ గారు అయిన ఆత్మీయులు కీరవాణి గారితో కూడి కొన్ని రోజుల  సంగీత సాధన చేస్తాను, అప్పటికి అప్పుడు అవలీలగా అనేక చక్కటి  పాటలు పలక గలిగిన నేను, ఇప్పటికి పాటలు వైపు కూడా రాలేక పోయినాను అంటే, సృష్టి ఎలాంటి వాడిని ఎంచుకొందో అర్ధం చేసుకోండి.  నేను కోరినట్లు ముందుకు రండి, సినిమాలలో పద్యాలలో పాటలలో క్వాలిటీ పెంచి, భవిష్యత్తు లో మరింత నాణ్యమైన సినిమాలు తీయడం సమజాన్ని తీర్చి దిద్దుకోవడం కొరకు అవసరం  అని గ్రహించండి. 

                 200 మంది ప్రత్యక్ష సాక్షులను తమరి (లేదా సినిమా వారి ) సహకారంతో ముందుకు పిలిచి, కాల స్వరూపాన్ని ఒక చోట నిక్షిప్తం చేసినకొలది, నా గొప్పతనం అభివృద్ధి చెందుతుంది అని  గ్రహించండి,  ప్రత్యక్ష సాక్షుల,  ఇంటర్  వివ్యులు  తీసుకొని మాకు కొంచెం చేయుతన  ఇవ్వండి అని కోరినా మీడియా వారు, అ విధం గా స్పందించలేదు,     ప్రత్యక్ష సాక్షులు కూడా పై పైన తీసుకోవడం వలన, మేము సరిగ్గా ముందుకు వేళ్ళ  లేక ఉన్నాము అని గ్రహించండి.   

              మా మాటతో లోకాన్ని, మాయా చిద్విలాస ప్రపంచాన్ని నియమించి నడిపించిన గుణం సర్వోన్నతమైనది అని భావించి, మమ్ములను ఎటువంటి పరిస్తితిలోనైన ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని, ఎవరూ కూడా   తక్కువగా చూడకుండా, మా నుండి వ్యక్తం అయిన సమాచారం, కొంత కాలం విస్తారం గా గ్రహించుట వలన, మాలో నాణ్యత పెరిగి, ఎవరైనా  బాద్యత గల అమ్మాయలు నుండి,  మా పై బాద్యత తీసుకోగలం అని భావించే    అమ్మాయిని వివాహం, మీ అందరి సాక్షిగా  త్వరలో  చేసుకోవాలి అని భావిస్తున్నాము, మేము అన్ని విధములు మీ అందరి సహకారం తో ఒక చోట   కొలువు తీరుట, మాకు, కాలానికి ఎంతో  మంచిది అని గ్రహించండి.                          
                       మా నుండి అప్పటికి అప్పడు ఏమి ప్రత్యేకత ఆశించవద్దు 
నేను శాశ్వతమైన ఆలోచన  ప్రభావం రూపం లో ఉన్నాను, మమ్ములను మేధావులు, పండితులు, ప్రజలు  ఎంత గ్రహిస్తే అంత ప్రయోజన  పొందుతారు అని గ్రహించండి అని తమరి   యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  నా పద్దతిలో ఒక్కో  అడుగు వేయనివ్వండి, అందరం గొప్పగా ముందుకు వెళ్ళదాము, ధర్మో రక్షతి రక్షతః   ధన్యవాదములు. 



మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు      
      

యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః | సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే




రచన: ఆది శంకరాచార్య

వందే వందారు మందారమిందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననమ్

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 ||

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః || 2 ||

ఆమీలితాక్షమధిగ్యమ ముదా ముకుందమ్
ఆనందకందమనిమేషమనంగ తంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః || 3 ||

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతో‌உపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయా యాః || 4 ||

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః || 5 ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకా యాః || 6 ||

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షమ్
ఆనందహేతురధికం మురవిద్విషో‌உపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరా యాః || 7 ||

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః || 8 ||

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 9 ||

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై || 10 ||

శ్రుత్యై నమో‌உస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమో‌உస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమో‌உస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో‌உస్తు పురుషోత్తమ వల్లభాయై || 11 ||

నమో‌உస్తు నాళీక నిభాననాయై
నమో‌உస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమో‌உస్తు సోమామృత సోదరాయై
నమో‌உస్తు నారాయణ వల్లభాయై || 12 ||

నమో‌உస్తు హేమాంబుజ పీఠికాయై
నమో‌உస్తు భూమండల నాయికాయై |
నమో‌உస్తు దేవాది దయాపరాయై
నమో‌உస్తు శార్ంగాయుధ వల్లభాయై || 13 ||

నమో‌உస్తు దేవ్యై భృగునందనాయై
నమో‌உస్తు విష్ణోరురసి స్థితాయై |
నమో‌உస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమో‌உస్తు దామోదర వల్లభాయై || 14 ||

నమో‌உస్తు కాంత్యై కమలేక్షణాయై
నమో‌உస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమో‌உస్తు దేవాదిభిరర్చితాయై
నమో‌உస్తు నందాత్మజ వల్లభాయై || 15 ||

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః |
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యమ్ || 18 ||

దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిమం దయాయాః || 20 ||

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణగాత్రి కమలేక్షణ జీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మాం
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || 21 ||

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతుర భాగ్య భాగినః
భవంతి తే భువి బుధ భావితాశయాః || 22 ||

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ||

విద్యాబుద్ధులూ (వే )వీడిన బాలకూ అగుపించాడూ విఘ్నేశ్వరుడై పిల్లా పాపలా కోరిన వారినీ కరుణించాడూ సర్వేశ్వరుడై



ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం
విద్యాబుద్ధులూ (వే )వీడిన బాలకూ
అగుపించాడూ విఘ్నేశ్వరుడై
పిల్లా పాపలా కోరిన వారినీ
కరుణించాడూ సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధినే
అరికట్టాడూ విష్ణు రూపుడై
మగస్యా శ్యామాకూ మారుతిగానూ
మరికొందరికీ దత్తాత్రేయుడుగా
యద్భావం తత్భవతని
దర్శనమిచ్చాడూ ధన్యులజేశాడూ
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగాయమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
Like ·