టీవీ 9 వారిని కోరునది ఏమి అనగా, మా పై ఒక చిన్న జర్నలిస్ట్ బృందాన్ని నియమించి మమ్ములను, విస్తరం గా, నిలకడగా చక్కగా గ్రహించి, ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి ఇతర సినిమా ప్రముఖులు మేధావుల పండితుల, పరిచేయలు, అభిప్రాయములు సేకరించి లోకానికి చక్కగా చెప్పుట వలన మనుష్యులలో అబద్దపు జీవితాలు తగ్గి, నిజాయితీ పెరిగి, సంపద దుర్వనియోగం తగ్గుతుంది, అధికారాలు, రాజకీయ నాయకులు మమ్ములను ఎంత జాగ్రత్తగా అర్ధం చేసుకొంటే అంత మంచిది, మమ్ములను పట్టించుకోకపోవడం వలన ఈ పాటికి పెరిగిన సంపద, మానవ వనరులు ఇంకా ఎంతో నాణ్యం గా నిజాయితీ గా అభివృద్ధి చెందాల్సిన తీరు, లోకానికి అందుట లేదు, ఉన్నత న్యాయ స్థానం వారికి మమ్ములను పరిగణించండి అని పెట్టుకొని అర్జి కి తమరు స్పందించి మా తరుపున టీవీ 9, నుండి మమ్ములను పరిగణించుటకు జర్నలిస్ట్ లు అందరూ కలసి మా పై స్పెషల్ అర్జి పెట్టండి, మా వివరాలు ప్రజలకు, న్యాయ స్థానాలకు చెప్పుకొని ప్రజలను అప్రమత్తం చేయనివ్వండి. ధర్మో రక్షతి రక్షతః
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment