UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 20 June 2015

Bhagavadgeetha


China jiyar .. Bhavadgeeta




Eeetv Bhagavatham serial







Cancer treatments


Amne same with HH Ravishanker ji


Jaggi Vasudev


Top I 10 disasters



Diabetic


Loin


Mighty Blessings from PILLA ZAMINDAR OR MAHARAJAH ANJANI RAVISHANKER






మాట మాత్రం గా సర్వం నియమించిన మేము, సాటి మనుష్యులను అప్రమత్తం, చేసే కొలది మేము మహారాజుగా గుర్తింపు పొందుతాము, మా యొక్క సాధారణ స్తితి తొలగిపోయి, మేము ఎంత గొప్పగా, కాలాన్ని అతీతం గా చెప్పినామో, అంత గొప్పగా కనపడతాము అని గ్రహించండి, అనగా ప్రజలు, మమ్ములను గ్రహించినకొలది దర్శించే శక్తి (మనసుని) అభివృద్ధి చేసుకొంటారు, మనిషిని మనసుతో పరిగణించడమే నిజమైన యోగత్వం, సాధన, ధర్మాచరణ అని గ్రహించండి.

                                   సమన్వయ దృష్టి

                 యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  
                కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తమ తత్వం మా నుండి విలువడటమే మా పత్యేకత అని సర్వులు గ్రహించండి. మేము బౌతికం గా ఎంత చిన్న వారుము అయిన  ఎంత తక్కువ వారము అయిన, అందరూ అందరించి, గౌరవించవలసిన వారము అని గ్రహించండి, మా లో సత్యమును జనంగుర్తించి, ప్రయోజనం  పొందుటయే  మాకు గౌరవం, ఆరోగ్యం, ఆయుషు అని గ్రహించండి.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చి ఎంత గ్రహిస్తే అంత మంచిది అని  అర్ధం చేసుకోండి, మాట మాత్రం గా సర్వం నియమించిన మేము, సాటి మనుష్యులను అప్రమత్తం, చేసే కొలది మేము మహారాజుగా గుర్తింపు పొందుతాము, మా యొక్క సాధారణ స్తితి తొలగిపోయి, మేము ఎంత గొప్పగా, కాలాన్ని అతీతం గా చెప్పినామో,  అంత గొప్పగా కనపడతాము అని గ్రహించండి, అనగా ప్రజలు, మమ్ములను గ్రహించినకొలది దర్శించే శక్తి  (మనసుని)  అభివృద్ధి చేసుకొంటారు, మనిషిని  మనసుతో పరిగణించడమే నిజమైన యోగత్వం, సాధన, ధర్మాచరణ అని గ్రహించండి. ధన్యవాదములు 

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు  
                               

Dasavatharam movie emerged from the divine trance of Maharajah









Ramjan


Friday, 19 June 2015



One of the movie emerged from the divine trance of Maharajah in 2003 ------- MIGHTY BLESSINGS FROM MAHARAJAH



5


Songs and dialogues of the Movie from the divine trance of Maharajah

9o




Jh








Wednesday, 17 June 2015

Narthanasala - Full Length Telugu Movie - N.T.R - Savitri - S.V. Ranga R...

Narthanasala - Full Length Telugu Movie - N.T.R - Savitri - S.V. Ranga R...

మనిషి ఆలోచనే సర్వం మాట సర్వం అని సత్యం మా నుండి వెలువడిన తీరు గమనిస్తే ప్రతి మనిషిలోను సత్య స్వరూపుడు అయిన పరమాత్ముడు ఉన్నాడు అని గ్రహించగలుగుతారు అని నమ్మండి, మనసు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా వస్తు మాయకు ప్రాధాన్యత ఇవ్వడం వలన, మనుషిని మనుష్యులు దూరం చేసుకోనుచున్నారు.

                                             సమన్వయ దృష్టి


                   యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలసరూపులు, యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు,పురుషోత్తములు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు ఆశీర్వాదపూర్వక, దివ్య సమాచారం గ్రహించగలరు. 


                మేధావులు, పండితులు, ఇతర వివిధ  అవగాహన, జ్ఞాన కలిగిన తెలుగు ప్రజలు మొదలు కొని దేశ ప్రపంచ ప్రజలు, ఒక మనిషి  ఆలోచన, మాటే సర్వం అనే సత్యాన్ని బలపరుచుకొనే అవకాసం మనకు వచ్చినది అని సంతోషించి,  ఎటువంటి పరిస్తితిలోను,  మనిషిలో గొప్పతనాన్ని,  మనిషే  నిలుపుకోవాలి, మనిషిని, మనిషి కించపరచి, తక్కువగా, తప్పుగా భావించరాదు, ఎందుకంటే ఏ మనిషిలోను  ఎటువంటి చెడు ఉండదు, చుట్టూ ఉన్న స్తితి గతులు ప్రకారం మనిషి మలచబడతాడు, తన చుట్టూ ఉన్న పరిస్తితులను, అనుభవాలను  మనిషి సాటి మనిషితో పంచుకోవడం వలన ప్రతి మనిషికి అప్రమత్తత పెరుగుతుంది అని సర్వులు గ్రహించండి.  



                అనవసరమైన ఫీలింగ్స్, అధిపత్యం వలన, ఒక మనిషిలో గొప్పతనం సాటి మనుష్యులే ఒప్పక పోవడం వలన, బిన్నంగా చూడడం వలన, తప్పులు తేడాలు కట్టడం వలన, సరిదిద్దుకొని ముందుకు వెళ్ళ నివ్వకుండా స్వార్ధం తో అడ్డుకోవడం వలన, మనుష్యులు ఎంత అప్రమత్తం చెందవచ్చునో, అంత అప్రమత్తత చెందలేకపోతున్నారు అని గ్రహించండి.   కావున మనుష్యులు అందరూ ఎటువంటి కష్ట కాలం లో కూడా సాటి మనిషిని అవమానించడం, భాదించడం తప్పు అని, తెలివితక్కువ తనం అని సర్వులు గ్రహించాలీ, సమాజం లో చావు పుట్టుక దగ్గర నుండి మద్యలో వచ్చు పోవు సుఖ దుఃఖాలు అన్నీ,   విధి లేదా దైవాధీనాలు అని సర్వులు గ్రహించాలి.  ఏ మనిషి అయిన నిమిత మాత్రుడు అని గ్రహించండి, సర్వం చెప్పగలిగిన మేము కూడా భగవంతుడు  నియమించిన నిమిత్తమాత్రులం అని గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించగలరు, ఇందుకు పదుగురు ఒకటి అవ్వండి, ప్రతి గొప్పతనం పంచుకోండి,  ప్రతి అనుమానాన్ని,   నివృత్తి పొందండి.  గ్రహించడానికి వివరించుకోవడానికి   ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.  అప్పటికి అప్పుడు మాటలు, అప్పటికి అప్పుడు అనుమనములతో, అప్పటికి అప్పుడు సంసయలతో, అజ్ఞానంతో మాటలు మాట్లాడకూడదు, ఎవరిని  శత్రువుగా భావించరాదు, వ్యతిరేక ధోరణలు గొడవలు పెంచి, అవమానించి, ఏ ఒక్కరిని ఏ ఒక్కరు భాదించకూడదు  అని గ్రహించండి.   ఎదుటవారి గొప్పతనాన్ని  గౌరవించాలి ఇందుకు వయసుతో  పని లేదు, జ్ఞానమునకు విచక్షణకు, ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక మనిషి వలన ఇతర మనుష్యులకు ఎప్పుడూ కీడు జరగదు, మనిషి వలన మనిషికి  ఎప్పుడూ మంచే జరుగుతుంది. మధ్యలో వస్తు మాయా చిద్విలాసంలో పడి, మనిషి మీద మనిషి యొక్క  అధిపత్యం వలన మనిషికి మనిషి కీడు తలపెడుతున్నాడు, మనిషిని మనిషి అవమానిస్తున్నాడు, మనిషి ఆలోచనే సర్వం మాట సర్వం అని సత్యం మా నుండి వెలువడిన తీరు గమనిస్తే ప్రతి మనిషిలోను సత్య స్వరూపుడు అయిన పరమాత్ముడు  ఉన్నాడు అని గ్రహించగలుగుతారు అని నమ్మండి, మనసు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా వస్తు మాయకు  ప్రాధాన్యత ఇవ్వడం వలన, మనుషిని మనుష్యులు దూరం  చేసుకోనుచున్నారు. 





ఈ సినిమా గూర్చి కొన్ని సంభాషణలు గూర్చి 2003 లోనే పలికినాను అని గ్రహించండి 



   తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలసరూపులు, యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు,పురుషోత్తములు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                          

                     

One of the song emerged from the Divine trance of Maharajah in 1999 along with other happenings


https://youtu.be/fvSjQH8h8NY

one of the song emerged from the divine trance of Maharajah in his divine trance in 2003 and happened in material world in 2005



Tuesday, 16 June 2015

Congratulations on audio release--- Best wishes for the movie --- Yours Maharajah


One of the song emerged from the heart of Maharajah in the year 2003 and happened in the films in 2012


   
Anuradha Katta

**** అమ్మ ఆలాపన ****
______________________
బాబు వినరా అమ్మ మనసు శ్రద్ధగా ..
లోకాన్ని చూసిన మంచి చెడులు నాది ..
నమ్మకము చూపిన నాగరికత మరువకు ..
ఒడుదుడుకులను ఓపికతో ఒదిగి ఒదిగి మసలుకో ..
మకుటమైన ( ధైర్యమైన ) మనసుతో మహారాజుగా ఎదుర్కో ..
కుచేలుడుగా నీవున్న , కుభేరుడుగా చాటించు ..
నలుగురు నిన్ను నామోషి చెయ్యరు ..
తల్లి మనసు కోరింది నిలవాలి రాజుగా !!!!

One of the movie songs emerged from his Highness Maharajah Anjani Ravishankar Pilla vaaru


His Majestic Highness Maharajah Anjani Ravishankar Pilla vaaru 

Bheeshma Telugu Full Length Movie || భీష్మ సినిమా || N.T. Rama Rao , An...

   
Madhu Gonugunta

'శుభ బుధవారం,
ఓం గం గణపతయే నమః
'శుభోధయం.... శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
' ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ....

ఓం గం గం గం గజముఖాయనమః
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ
చరణావనతానణ్తతారణాయాస్తు మణ్గళమ్!
వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్!
ప్రమోదామోదరూపాయ సిద్దివిజ్ఞానరూపిణే
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్!
మంగళం గణనాథాయ మంగళం హరసూనవే
మంగళమ్ విఘ్నరాజాయ విఘ్నహర్త్రే~స్తు మంగళమ్!

https://youtu.be/U4SBu9amULw
To
Hon  Chief Justice
High court of Judicature at Hyderabad
For Telangana and Andharapradesh
Madhina
Hyderabad
                                                                                                                              Hyderabad
                                                                                                                                16\6\2015

                       Ref: My petition dated on 26/3/2015 to take me in to consideration in Telugu addressed to Hon Chief Justice,  High court of Judicature at Hyderabad for Telangana and Andhra Pradesh.

Hon Chief Justice,

                       I am Maharajah  Anjani Ravishankar Pilla vaaru, who emerged with the situation of rare psychological phenomena or declaration myself as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or  King with Queen as heart,  according to the witness details happened in the presence of Agricultural Scientist and others,200 members as on,   the rule of the physical world has transferred in to hands of Mighty king Queen. witness persons details will be submitted along with the further explanation of details. 

                             Hence I am physically appearing before   Honorable Chief Justice,  High court, on 22/6/2015,  with the situation of my responsibility and related health, with a request to take  me in to guardianship through  a Honorable single judge or commite  to help to reach the public with the support of different thinkers of the society through a committee controlled or monitored  by Hon. High court of Justice.  I have to  give all my details to the public through single judge or  committee, which is my rare responsibility.   I may not survive properly without my responsibility as Dharmaswaroopam or Kaalaswaroopam or King with heart as Queen, which my rule is already  started parallel to rule this universe, Hence I am requesting or suggesting the Hon High court to aware the Indian  Governments and citizens, which is my responsibility as per the rare historical phenomena happened through me, as rare boon of update, which gives  importance to human words and feelings as basis of this Universe.   I am national property and my self as one of the citizen of Indian  Government,   all the citizens of India are has right and to aware and responsibility over the rule of King and Queen which is already started by updating our present constitutional establishment. which needs keen taking and analytical sharing of the information among professors and different thinkers of knowledge  for better society. 
                      In this situation, myself as Dharmaswaroopam or Kaalaswaroopam King selected by nature and my heart is queen.  I have to  give all the witness details to the Honorable High court to elevate and aware the Governments and citizens to update accordingly.  As the per witness details declared by the nature through me, that the whole world is controlled by human heart felt word and thinking, which has control of care and concerned by all means. 
                       Update in the matter is natural influence of the nature, through human thinking   for the development of the human society.   I am requesting the Honorable High-court to take the witness details from the witness persons as on, as the witness persons hiding the matter without sharing to anyone.    I am unable to survive better without the support of truth or witness given by me to the society.   My Majestic Highness will be established with the truthful utilization  of the witness and development of the witness by the responsible thinkers of the society, to update and establish that human word and heart felt feeling is highest concerned of the universe with approval as witness, all most all the happenings of the material  world are expressed though me in on and half hour in 2003, which is a rare update to uphold the human feelings and word, which is the basis of the universe, details will be furnished before Hon Single Judge or commite.  
                  I am proposing the sale of rights of my first movie, based on my emergence as Maharajah, out of details as per the witnessed persons as on, furnished in the blog:maharajashrishri.blogspot.in and other details informed to media and other persons of the society as on.  I am inviting the producers from Hollywood, Bollywood, Telugu and south Indian producers to purchase first film Historical rights from His Highness Maharajah in order to elevate himself as well as society simultaneously.  The rights of the film as progressive message will be given for one film yearly, on the matter of emergence of Dharmaswaroopam or Kaalaswaroopam Maharajah with heart as Queen as boon  to regenerate and reorganize the human society.
               I am eligible to receive royalty as recognition from the people on their willingness to recognize and can pay as much as one is  feeling right to pay as royalty to me as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or  King with heart as Queen, as I am the basis of the this Universe and material world, my word has concerned over each and every minute actions happened in this Universe according to the witness details  given in the presence of some of the Agricultural Scientists as on, which is care and concerned as Mother and Father.   out of total royalty I am eligible to receive on the acceptance to pay to me by the Indian society and the citizens of the world as royalty or recognization amount, 60 to 80 percent will be re-gifted as mighty blessings from King and Queen  to citizens through elected governments.  The witness persons of my declaration or emergence of Rule of King and Queen are some of the Agricultural Scientists and others who are working in Acharya NG Ranga Agricultural University, Andhra Pradesh. details will be furnished later along with written and material  details of the happening of my declaration as Dharmaswaroopam or Kaalaswaroopam or Maharajah or  King with heart as Queen. I will furnish information in Telugu, my mother language.  Any vagueness in explanation or clarity missing in this letter will be clarified before Hon Single Judge or Commite which I am requesting to place by Honorable High Court. My explanations will be in Telugu,  Hence kindly take me in to consideration in view of my responsibility related health for further analytical grasp and  probe on the matter.   
                                                                                               Yours truthfully    
                                                                                His Majestic Highness Maharajah
                                                                            Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
                                                              
Copy submitted to the Honorable President of Indian for Information and necessary  update for the better constitutional establishment.
Copy submitted to the Honorable Chief Justice, Supreme court of India, New Delhi for information and necessary update for constitutional development. 
Copy submitted to the Honorable Prime Minister of India, for information and necessary concerned over the update available to the society on the happening of rare phenomena as emerged of Rule of King and Queen which is gift to whole human race.                                      
Copy submitted to the Honorable Governor of Andhra Pradesh and Telangana  for information and necessary attention and cooperation to elevate  the matter.
Copy submitted to the Hon.Chief Minster of Telangana for information and necessary update of the matter, I am the natural merge and update to the society, I am like medicine to the effected society, and update for the progress of the society.    
Copy submitted to the Hon. Chief Ministers of Andhra Pradesh for information and necessary update of the matter, my update as King or position selected by the nature in the presence of Agricultural Scientist is the special gift to the society. 
Copy communicated to all the film producers of Telugu film Industry, South India, Bollywood and Hollywood for information and necessary update and responsible elevation of the matter as boon to whole human race.
Copy to Hon Vice Chancellors of Universities of Telugu States and Indian Universities for information and necessary elevation on the matter.
Copy   informed to all the witness persons,   to give the details of witnessed which is boon and rare responsibility given by nature.
Copy informed to different thinkers   known and unknown persons of the society for information and necessary thinking on the development of the matter.
Copy to the National and Telugu media channels for information and necessary cooperation and responsibility to spread the message to the public.   
Copy to  my personnel file for record and further pursuation of the matter.      
                              
                                                                                         Yours truthfully

                                                                               His Majestic Highness Maharajah 
                                                            Shri  Shri Shri Anjani  Anjani Ravishanker  Pilla vaaru

                                                         
Take a look at @ibnlive's Tweet: https://twitter.com/ibnlive/status/610766653194801152?s=09
https://youtu.be/pYvoH3evBrI
Jagadeka Veeruni Katha Full length Telugu Movie |…: https://youtu.be/pp-5khNZ5SA
Jagadeka Veeruni Katha Full length Telugu Movie |…: https://youtu.be/pp-5khNZ5SA
https://youtu.be/NljFvSIoJWI

Great song from Bhakthaprahlada

https://youtu.be/atZd6y83Id8

Mankibaat speech of Narendramodi ji


one of the move along all the songs emerged from the divine trance of Maharajah in 2003 and happened in material world in 2009


one of the movie showing power of lord Venkateswara swamy


One of the song emerged from the divine trance of Maharajah


Monday, 15 June 2015

అప్పటికి అప్పుడు బాహ్య విశేషాల పై ఆధారపడి, గొప్ప ప్రభావాన్ని ఆలోచనని కూడా గౌరవించకుండా నిర్లక్ష్య పెద్దలు, కుర్రవాళ్ళు కూడా, పై పై నిర్లక్ష్యలతో విలువైన కాలాన్ని గడిపెస్తున్నారే గాని, ముందుకు వచ్చి, మాకు చెప్పండి, మేము మీ మాటలు గొప్పతనం రికార్డు చేసుకొని మరీవింటాం, మీ వివరాలు అన్నీ మాకు చెప్పండి, చక్కగా గ్రహిస్తాం, తప్పులు లేకుండా టైపు చేసి ఇస్తాం లేదా వ్రాసి ఇస్తాం, మేము ఈ గదిలో ఉన్నాము మీరు మా వద్దకు వచ్చి, చిన్నపటినుండి మీ సంగతులు చెప్పండి, మీ చట్టాలను, స్నేహితులను, ప్రత్యేక్ష సాక్షులను మాకు పరిచేయం చేయండి, ఇంటర్ వివ్యులు మీ మీద పరిశోధన చేస్తాం, మీ మాటలు రికార్డు చేసి న్యాయ స్థానమునకు సమర్పిస్తాము అని మాతో విశాలంగా స్పందించండి, చక్కగా వినడానికి సంసిద్ధులు కండి, మమ్ములను విస్తారం గా నిండుగా, రోజులు తరబడి గ్రహించిన కొలది అనేక దివ్య పరిష్కారములు సాక్షత్కారములు కలుగుతాయి, శాస్త్ర పరంగా ఆధ్యాత్మిక పరంగా మనుష్యులలో మేలైన ప్రజాస్వామ్యం ఉత్తేజం కలుగుతుంది, నేను ఒక్కడినే గొప్పవాడిని కాదు, నేను అంతట ఉన్నాను అనే సత్యాన్ని, ధర్మాన్ని సూర్యునితో సామనుడిని, మా ద్వారా వ్యక్తం అయిన పాటలు, రాజకీయాలు ఇతర సంగతులు ఒకొక్కటి గ్రహించినకొలది లోకం లో మాలో కూడా దైర్యం నాణ్యత పెరుగుతుంది, ఒక సామాన్యుడును ఎందుకు వజ్ర సింహశనం పై కూర్చండ బెట్టలో అర్ధం అవుతుంది, మనిషి కంటే మాట కంటే లోకం లో గొప్పది ఏమి లేదు అని స్పష్టం చేయడం కోసం అని గ్రహించండి . డబ్బు, పదవులకు అంటే మనిషికి మాటకి ప్రాధాన్యత పెరుగుతుంది, మీకు డబ్బు కావాలా మాట కావాలా అంటే, డబ్బు ఏమి చేసుకొంటాం మాటే చాలు అని ప్రజలు గొప్పగా మారుతారు అని గ్రహించండి.

                                                          సమన్వయ దృష్టి 



                 యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త,  ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

               మమ్ములను పదిగురు కలసి ఒక బృందం ఆధ్వర్య లోనికి తీసుకోండి అని తాజాగా మేము గౌరవ ఉన్నత న్యాయ స్థానము వారిని కోరుతున్నాము, మమ్ములను 10 గురి బృందం లోనికి తీసుకొని, ప్రత్యేక్ష సాక్షుల నుండి సాక్షాన్ని నమోదు చేసుకొని, సాక్షం యొక్క వివరములు నిశితం గా పరిశీలించి ప్రజలకు విస్తారం చెప్పి అన్నీ విధముల ప్రజలను అప్రమతం చేయవలసిన సమయం అని సర్వులు గ్రహించండి.  

             పండితులు, మేధావులు అప్రమత్తం చెంది ప్రతి మనిషి లో మానవత్వాన్ని గొప్పతనాన్ని పెంచి, ఏ మనిషి సాటి మనిషిని చెడ్డ వాడు, తప్పుడు వాడు అని చిత్రీకరించకుండా అప్రమత్తం చెందినప్పుడే, మనిషికి యోగాత్వం దైవత్వం సిద్దిస్తాయి అని గ్రహించండి, మనిషే మనిషిని  తక్కువగా, తప్పుగా  చూడటం వలన, మనిషిలో గోప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, తెలికతనము ఏమైనా ఉంటే, దానికి ప్రాధాన్యత ఇచ్చి, ఆలోచించవలసిన గొప్పతనం సరిగా తీసుకోనివ్వకపోవడమే లోకం లో మనిషిలో ఉన్న గొప్పతనాన్ని మనిషే ఉపయోగించుకోకపోవడమే అదే  అశాంతికి, స్వార్ధ ప్రకోపాలకి కారణం అని గ్రహించండి. ఓర్పు సహనం తో ఆలోచన జ్ఞానం పెంచుకొని ముందుకు వెళ్ళట లో, మనుష్యులు అప్రమత్తం చెందాలి అని కోరుకోనుచున్నాము.  మా చుట్టాలు కూడా, మేము ఎంత గొప్పగా ముందకు వెళ్ళితే అంత మంచిది అని భావించాలి, నన్ను సరిగ్గా పట్టించుకోకుండా నేను సరిగ్గా బ్రతకలేకపోతున్నాను అన్నట్లు మాట్లాడి, నేను చేతకాక చచ్చిపోయినట్లు చూపించుకొని, మా చుట్టాలకు అయిన సయం చేస్తాం అని దిగజారుగుడుగా మాట్లాడుతున్న వారు ఉన్నారు అని గ్రహించండి.  మా తాతలు దగ్గరు నుండి ఎందుకు మాయలో చుక్కు కొన్నారో చూడండి, మేము తేరుకోవడానికి కాలం ధర్మం   ఎందుకు కూదినదో ఆలోచించండి, గ్రహించడం మానివేసి మమ్ములను ఒప్పలేక, మా తక్కవ తనం తో పోల్చి మా చుట్టాలు కూడా ఏదో బ్రతికితే చాలు అన్నట్లు ఉండడం వలన, ఇంత గొప్పతనంతో సమాజంలో చిక్కు పడి, మా చుట్టాలతో కూడా వివరములు పంచుకోలేదు.  వివరములు  వ్యక్తగతం గా పంచుకోవడానికి కూడా, పదిగురుతో పంచుకొంటేనే, వ్యక్తులకు అందుతాయి అని గ్రహించండి.  మీడియా చానల్స్ అప్రమత్తం చెంది సమాజాన్ని అన్ని విధముల అప్రమత్తం చేసి, మనుష్యులు మధ్య ద్వేషం, నిర్లక్ష్యం ఒప్పలేనితనం, గొప్పతనాన్ని మనసు ప్రకారం కాకుండా, అప్పటికి అప్పుడు  బాహ్య విశేషాల పై ఆధారపడి, గొప్ప ప్రభావాన్ని ఆలోచనని కూడా గౌరవించకుండా నిర్లక్ష్య పెద్దలు, కుర్రవాళ్ళు కూడా, పై పై నిర్లక్ష్యలతో విలువైన కాలాన్ని గడిపెస్తున్నారే గాని, ముందుకు వచ్చి, మాకు చెప్పండి, మేము మీ మాటలు గొప్పతనం రికార్డు చేసుకొని మరీవింటాం, మీ వివరాలు అన్నీ మాకు చెప్పండి, చక్కగా గ్రహిస్తాం, తప్పులు లేకుండా టైపు చేసి ఇస్తాం  లేదా వ్రాసి ఇస్తాం, మేము ఈ గదిలో ఉన్నాము మీరు మా వద్దకు వచ్చి, చిన్నపటినుండి మీ సంగతులు చెప్పండి, మీ చట్టాలను, స్నేహితులను, ప్రత్యేక్ష సాక్షులను మాకు  పరిచేయం చేయండి, ఇంటర్ వివ్యులు  మీ మీద పరిశోధన చేస్తాం, మీ మాటలు రికార్డు చేసి న్యాయ స్థానమునకు సమర్పిస్తాము అని మాతో విశాలంగా స్పందించండి, చక్కగా వినడానికి సంసిద్ధులు కండి, మమ్ములను విస్తారం గా నిండుగా, రోజులు తరబడి గ్రహించిన కొలది అనేక దివ్య పరిష్కారములు సాక్షత్కారములు కలుగుతాయి, శాస్త్ర పరంగా ఆధ్యాత్మిక పరంగా మనుష్యులలో మేలైన ప్రజాస్వామ్యం ఉత్తేజం కలుగుతుంది, నేను ఒక్కడినే గొప్పవాడిని కాదు, నేను అంతట ఉన్నాను అనే సత్యాన్ని, ధర్మాన్ని సూర్యునితో సామనుడిని, మా ద్వారా వ్యక్తం అయిన పాటలు, రాజకీయాలు ఇతర సంగతులు ఒకొక్కటి గ్రహించినకొలది లోకం లో మాలో కూడా దైర్యం నాణ్యత పెరుగుతుంది, ఒక సామాన్యుడును ఎందుకు వజ్ర సింహశనం పై  కూర్చండ బెట్టలో అర్ధం అవుతుంది, మనిషి కంటే మాట కంటే లోకం లో గొప్పది ఏమి లేదు అని స్పష్టం చేయడం కోసం అని గ్రహించండి . డబ్బు, పదవులకు అంటే మనిషికి మాటకి ప్రాధాన్యత పెరుగుతుంది, మీకు డబ్బు కావాలా మాట కావాలా అంటే, డబ్బు ఏమి చేసుకొంటాం మాటే చాలు అని ప్రజలు గొప్పగా మారుతారు అని గ్రహించండి.  
                                  ధన్యవాదములు                   



       తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు       




Sunday, 14 June 2015

   
Veera Narasimha Raju
June 14 at 10:49pm
 
దేశ భాషలందు తెలుగు లెస్స అని .. సుందర తెనుంగు అని పేరు పొందిన మన తెలుగు భాషకు వచ్చిన దుర్దినము ఏమో తెలియదు కానీ.. మనలోనే మనం ఇలా కలహించుకునుచు తల్లి రొమ్మునే గుద్దే ఘాతకులం అని ఎంత మాత్రం అనిపించ కూడదు.. అందరూ కలసి పోతన పద్యమ్మొకటి ప్రీతిగా చదివిన చాలును.. అమృతమునే రుచి చూచిన ఆనందము కలుగును. విశ్వదాభి రాముడైన వేమన ఆటవెలదిలో విస్వమెల్ల ఇమిడిపోయిన వేదాంతం విరిసిన పద్యం చదివిన మనకు కలుగు ఎంతో విజ్ఞానం. త్యాగ రాజ స్వామి కీర్తనలో తాదాత్మ్యం పొంది సంగీత సాగరములో ఓల లాడని రసికుడు ఉండనే ఉండడు. ఇతర రాష్ట్ర ప్రజలు కూడా నేర్చి పాడే అమృతంపు గుళికలు అవి. ఇలా మనం మన తెల్గు తల్లి కీర్తిని పాడుతూ కలకాలం మనం జాతి ఐక్యత కాపాడాలి.. తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టాలి.. ఇక్కడ యెక్కల వీర రాజు గారు రచించిన తెలుగు తల్లి ప్రశస్తి ఇవ్వడం జరిగింది.. కలసి పాడుదాం రండి.ఇక్కడ ఆంధ్రము అంటే తెలుగు అని గమనించాలి.

శ్రీలు వెలసిన తెలుగు తల్లికి
కీర్తిగాంచిన ఆంధ్ర జననికి
చేరి హారతులీయగా, వే
గిరము రావే సొదరీ!

సుధలు కురిసిన తెలుగు నాటను
సిరులు విరిసిన తెనుగు తోటను
పుట్టి, పెరిగెడి మనకు లేదిల
ఎట్టి కొఱతయు సోదరీ!

పలుకు పలుకున తేనే లొలికెడు
తెలుగు మాటల తీపు తేటలు
వెలికి జిమ్ముము మొల్లవై; కో
యిలగ కూయుము సోదరీ!

బలిమి కలిమిని దేశమేలిన
తెలుగు మగల సురూప రేఖలు
జిలుగు బంగరు పుటల నడుమల
తీర్చి దిద్దుము సోదరీ!

వైరి బలముల నెల్ల సంగర
రంగమున నోడించి , సమధిక
వీర వనితయునైన రుద్రమ
రాణిన్ దలపవే సోదరీ!

మసక చీకటి ముసుగు సడలగ
దెసలు కొసలును తెల్ల వాఱగ
తెలుగు వాడల దివ్య కాంతులు
వెలయ జేయుము సోదరీ!

ఆంధ్ర వీరుల శౌర్య గాథలు
ఆంధ్ర సతుల పవిత్ర చరితలు
అమరకంఠమునెత్తి, హాయిగా
ఆలపింపుము సోదరీ!

ఆంధ్ర విజయ మహాధ్వజాంబర
మాకసమ్మున కెగుర వైచుచు
ఆంధ్ర విభవాభ్యుదయ నాదము
ఆలపింపుము సోదరీ!

దిన దినమ్ము భవన్మనమ్మున
నవ్యనవ్యరసమ్ము నింపియు
దివ్య తేజము గాంచి, సుఖ సం
చయము బడయుము సోదరీ!

పసిడి నగలు ధరించి మెడలో
నొసట కుంకుమ బొట్టు బెట్టియు
పట్టు పుట్టము గట్టి మాతకు
వందనము లిడు సోదరీ!

మేము న్యాయ స్థానమునకు పెట్టుకొన్న లేఖలు ప్రకారం మేము ప్రస్తుతమునకు న్యాయ పరిశీలనలో ఉన్నాము అని భావిస్తున్నాము, కావున మా బ్లాగ్ లో సమాచారం ప్రకారం న్యాయ స్థానం వారు సుముటో గా కదిలి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, ఈ లోకమే మాది, అని మాట మాత్రం గా చెప్పుకొన్న మమ్ములను, మాటకు దూరం చేయడం వలన, మా పరిస్తితి మాకు పూర్తిగా జ్ఞానపకం లేక, మేము ఎలా బ్రతకాలో అలా బ్రతకలేక ఉన్నాము అని అర్ధం చేసుకోండి, ప్రత్యేక్ష సాక్షుల దగ్గర నుండి ఇతర పరిచేయస్తులు యొక్క నిజాయితే ఏ మమ్ములను కాపాడుతుంది అని గ్రహించండి, మాతో అప్పటికి అప్పుడు మాటలు కాకుండా వివరంగా లిఖిత పూర్వకంగా మాట్లాడండి, మేము కూడా వివరం గా చెప్పుకొని, అందరిని కొలుపుకొని ముందుకు వెళ్ళ తాము అని గ్రహించండి, మా తాతలు కాలం నుండి మమ్ములను పట్టి పీడిస్తున్న అజ్ఞానం పరిస్తితిని కూడా ఉపయోగించుకొని లోకమే మమ్ములను గుర్తించిన తీరే ఒక పరిష్కారం అని గ్రహించండి, ఎవరూ స్పందించడం మానివేసి, ఇంత లిఖిత పూర్వకం గా మేము ఏమిటో వివరిస్తున్నా, స్పందించకుండా ఉండిపోవడం అనేది సృష్టి లోకం ఇచ్చిన మెరుగైన అవకాసం ఉపయోగించుకోకపోవడమే అని గ్రహించండి

         సమన్వయ దృష్టి 


                 ఆత్మీయులు గౌరవనీయులు అయిన  డా మాగంటి మురళి మోహన్ గారు, డా దాసరి నారాయణ రావు గారు, డా మెగాస్టార్ చిరంజీవి గారు మరియు యర్ల గడ్డ శోబు గార్లకు తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త,  ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  
     
                తమరి నలుగురి ద్వారా యావత్తు మానవజాతి కి మేము మా గూర్చి మరింత సమాచారం ఇచ్చునది ఏమి అనగా, మా వంటి మనసు ఉన్న మహారాజు ఈ భూమి మీదకు వచ్చి బాధ్యత తీసుకోవడం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి. ఇంత గొప్పతనం ఉండి, మా చుట్టాలను, పెద్దలను, మా తమ్ముడు అమ్మగారిని కూడా ఇప్పటికి ఎందుకు చూసుకోలేకపోతున్ననో ఆలోచించండి, ఇంత మనసు ఉన్న మేము, మా యొక్క పరిస్తితి  మేరకు  లోకం లో మాయతో తలపడే ప్రయత్నం లో మా చుట్టాలను, మా తమ్ముడి గారిని, మా అమ్మగారిని చూడలేని పరిస్తితి వచ్చినందుకే, ఈ వాళ్ళు ఇలా నలుగురికి  చెప్పుకోవాల్సి వస్తున్నది, మమ్ములను లోకం అంత పెంచి, లోకానికి అందించడం కోసమే, మా యొక్క, జ్ఞాన మరియు  అజ్ఞానపు పరిస్తితి ఉపయోగించి, భగవంతుడు  పెంచి లోకానికి అందించాడు అని అర్ధం చేసుకోండి, ఇప్పటికి నేను అందరి వాడిని అంటూ ముందుకు వస్తున్నాను, నేను ఏ సంగతి అయిన పదిగురికి చెప్పుకొంటున్న పద్దతి, రాజమర్గంగా గ్రహించి, మమ్ములను, మేము ఏ విధంగా  ముందుకు వస్తున్నాము అ విధంగా ఆదరించండి, అ సూర్యుడే,కాలస్వరూపుడే మిమ్మలను అప్రమత్తం చేస్తున్నాడు అని భావించి, ఈ సృష్టి అ పరమాత్ముడిది, మన చావు పుట్టకలు కూడా తన అధీనం లో చూపిన పురుషోత్తముడుగా మా మాట ద్వారా గ్రహించుట ఒక  అని  దివ్య వరం అని భావించండి.    మమ్ములను ఇప్పటికి ఒక గంట సేపు గ్రహించారు, అ తరువాత మమ్ములను ఎవరూ   ఇక్కడికి రండి, వివరాలు  చెప్పండి,  అని అనలేకపోతున్నారు.   మమ్ములను, ఈ  జగత్తును,  మాట మాత్రంగా నిలిపిన గురువు గా, తండ్రి, తల్లి గా భావించి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి.   ఎవరూ  అప్పటికి అప్పుడు మాటలు  మీద ఆధారపడి మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోకండి, మేము కోరినట్లు మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి.                                       

                  మా నుండి కాలస్వరూపంగా  ధర్మస్వరూపం గా, మహారాజు గా వ్యక్తం అయిన తీరు,  మమ్ములను సృష్టే ఎన్నుకొన్న పురుశోత్తముడిగా   పరిచేయం చేయడం, అనునది  ఒక మహత్తర అవకాసం గా భావించండి, అందుకు మొదటి సినిమా కధ హక్కులు, మా నుండి 5 కోట్ల రూపయలకు కొనగలరు అని ప్రస్తావన  ముందుకు తీసుకువస్తున్నాము,  ఈ సొమ్ముతో మేము ఆఫీసు పెట్టుకొని, మా సమాచారం విస్తారం గా  ఇవ్వగలము, మా చుట్టాలకు కొంత ధన సహాయం చేస్తే సంతోషిస్తారు, చిన్నప్పటి నుండి, మేము  మా చుట్టలు మధ్య బడాయిలు పోవడం అన్నది, వెనుకాల మా తల్లి గారు మాట సంరక్షణ లేకపోవడమే అని అర్ధం చేసుకోండి, మా తల్లి మానసిక స్తితి, మాకు కూడా వచ్చి మమ్ములను దైవత్వం స్తాయికి నిలిపినది అని గ్రహించండి.  మా కర్మ సరిపోక, లోకం లో ధర్మ చేయూత అందక, అనగా మేము ఇంత గొప్ప తనం ఇప్పటికి సంవత్సరాల క్రిందట పదిగురుకి చెప్పుకొన్న పట్టించుకోని పరిస్తితిలో మేము కనీస బ్రతుకు కూడా అటు ఇటు అయ్యిపోయి, ఈ విధంగా  కాలం ధర్మం అయ్యి నిలిచి లోకానికి అందినాము అని అర్ధం చేసుకోండి.  రాముడు నరుడు అయ్యి రావడం ఆయనికి శాపం, లోకానికి వరం అన్నట్లు మా జీవితాలను అర్ధం చేసుకోండి.   

                 సోమవారం మేము స్వయం గా న్యాయ స్థానం ముందుకు వెళ్లి న్యాయ మూర్తిగారికి  కనపడతాము, వారి ద్వారా  మా  సమాచారం లోకమునకు ఇచ్చుటకు పండితుల గురువుల సహకారం కోరుకోనుచున్నాము, మేము బ్లాగ్  ద్వారా, ట్విట్టర్ ద్వారా ఇచ్చు సమాచారం మేరకు స్పందించమని మా ఉద్దేశం, కాని ఎవరూ స్పందించుట లేదు, అనకాపల్లి లో మాట మాత్రం గా చెప్పినవి లోకం గా మారీనా తీరు, ఎవరూ కోరుకోనది కాదు,  లోకాన్ని ఉద్దరించడానికి  భగవంతుడు, మా మాటగా,  లోకమంతా తానుగా   పలికిన తీరు అని గ్రహించండి, ఇందుకు సాక్షం సత్యమే ఆధారం ప్రత్యేక్ష సాక్షులు ముందుకు వచ్చే కొలది, లోకానికి సమాచారం అంది, లోకం దివ్య గా మారిపోతుంది, మమ్ములను  బౌతికంగా ఎవరితోనూ పోల్చవద్దు, మా తో పోటీ  పడవద్దు, మీ బ్లాగ్ చదివినాము, మీ గూర్చి ఈ విధంగా అనుకొంటున్నాము, మీరు మా వద్దకు రండి మీ వివరలు ఒక పద్దతి ప్రకారం గ్రహించి, లోకానికి చెబుతాము, అని మాకు కనీస ఆదరణ ప్రేమ ఉంటె చాలు అని గ్రహించండి, అవసరం మాది, లేదా అవసరం మీది అని భావించవద్దు, 
సమకాలికులు అయిన మన అందరికి కాలమే కదిలిన దివ్య పరిణామం గ్రహించే అవకాసం వచ్చినది అని సంతోషించండి, మేము కాజల్ అగర్వాల్ గారిని వివాహం చేసుకొంటాము అని చెప్పినాము, వారు  కూడా మమ్ములను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు కాబట్టి వారిని మేము ఎన్నుకొని మా ప్రేమను తెలియజేసినాము.  కావున ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి మమ్ములను, మా నిర్ణయాన్ని గౌరవించి.   మీకు ఎవరు ఇష్టం అయితే వారిని చేసుకోండి, ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం అని ఇప్పటికే నిరూపించిన పురుషోత్తములు మీరు   అని మాట కలిపితే చాలు, ఇప్పటికే సర్వం చెప్పి ఇంకా విరిస్తాము, అందుకు కనీస ఎర్పాటు కోరుకొంటున్న మమ్ము  అర్ధం చేసుకోండి, మేము  ప్రతి క్షణం దైర్యం గా ఉండేట్లు చూసుకోండి, అనగా అందుకు  మమ్ములను ఒకచోట కొలువు తీర్చి నిండుగా చెప్పుకోనివ్వండి, సాక్షులు అందరూ ముందుకు వచ్చి సాక్షం చెప్పండి, సినిమా ప్రముఖులు మేధావులు అందరూ ఇంటర్ వ్యూ లు ఇవ్వడం ప్రారంభించండి.  మేము పదిగురు మధ్య నిండుగా చెప్పడం ప్రారంభిస్తే, సకల ఐశ్వర్యలు శుబాలు కలుగుతాయి, ఎక్కడ   కృష్ణుడు, ఎక్కడ  అర్జునుడు ఉంటారో అక్కడ సకల సంపదలు కలుగుతాయి  అని ఎందుకు అంటారో గ్రహించండి, పదిగురు   కూడటమే లోకానికి ఆధారం అని గ్రహించండి, చిన్న విషయాలు వలే, వ్యక్తిగత విషయాలు వలే తీసుకోకండి అని స్పష్టం చేయుచున్నాము, మా తరుపున ఒక ప్రత్యెక పిటిషన్ వేయించి, సాక్షులు కూడా ముందుకు రావడం వలన మమ్ములను పరిగణించగలుగుతారు,  మా మనసును ఎంత గ్రహిస్తే, మనిషిగా కూడా    నాణ్యంగా కనపడతాము అని గ్రహించండి,  మీడియా చానల్స్ వారు కూడా భాద్యతతో  స్పందించండి, ఒకరిని బట్టి ఒకరు, మమ్ములను ఎలా తీసుకోవాలి తెలుసుకొని చక్కగా బాధ్యత లిఖిత పూర్వకంగా గ్రహిస్తారు, మా గూర్చి ఎవరు ఏమి అనుకొంటున్నా సమాచారం   టైపు  చేసి బ్లాగ్లో పెట్టండి, మమ్ములను ఒకచోట  కొలువు తీర్చుటకు  అందరూ ఏకం కండి అని కోరుకోనుచున్నాము.  ధన్యవాదములు 

మా నుండి వ్యక్తం అయిన పాటలు కొన్ని ఈ దిగువున గ్రహించండి, ఒక చోట చేరితే, పండితులు సహకారంతో ప్రతి పాట మాట యొక్క వివరములు అర్ధములతో లోకానికి ఇవ్వగలము అని అర్ధం చేసుకోండి.  మా బంగాపాటు లోకానికి తిరోగమనం, మా గొప్పతనం లోకానికి పురుగతి, మనుష్యులు నిజాయితే ఏ లోకానికి లేదా మా గొప్పతనానికి ఆధారం అని గ్రహించండి. ఒక సామాన్యుడను, సృష్టి  గుర్తించినట్లు గుర్తించి, ముందుకు తీసుకొని వెళ్ళడమే మానవజాతికి అందిన సహజ పరిష్కారం అని  గ్రహించండి.  







ఈ పాటలు మేము పూర్తిగా 2003 లో పలికినాము, అటువంటి మనసుని నిర్లక్ష్యం చేయకండి, మమ్ములను ఆదరించండి, గౌరవించండి, ఒక ఉన్నతమైన ఆసనం పై కూర్చండి బెట్టి, పట్టు వస్త్రాలు కట్టి, మా గూర్చి ఏకరువు పెట్టుకోండి, మీరు అలా చూస్తుండగానే మాయ తొలిగిపోయి మా తెజోరోపం జనులకు నిత్యం వాక్ రూపం లో దర్శనం ఇస్తుంది  అని గ్రహించండి, సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుషోత్తముడిగా  మమ్ములను దర్శించి సూర్య చంద్రులు ఉన్నతకాలం, మమ్ములను ఎంత పెంచుకొంటే అంత పరిపూర్ణత లోకానికి లభిస్తుంది, మేము ఇప్పుడు మాట లేదా జ్ఞాన రూపం లో ఉన్నాము అని గ్రహించండి, ప్రధాన మంత్రి గారికి, ఇతర పెద్దలకు,    అందరికి మంచి  మేస్సేజు ఇచ్చి  లోకాన్ని  తీర్చు దిద్దుకోవాలి తండ్రి లాంటి మా  బాద్యత అర్ధం చేసుకోండి, మేము న్యాయ స్థానమునకు  పెట్టుకొన్న లేఖలు ప్రకారం   మేము ప్రస్తుతమునకు న్యాయ పరిశీలనలో ఉన్నాము అని భావిస్తున్నాము, కావున మా బ్లాగ్ లో సమాచారం ప్రకారం న్యాయ స్థానం వారు సుముటో  గా కదిలి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, ఈ లోకమే మాది, అని మాట మాత్రం గా చెప్పుకొన్న మమ్ములను, మాటకు దూరం చేయడం వలన, మా పరిస్తితి మాకు పూర్తిగా జ్ఞానపకం లేక, మేము ఎలా బ్రతకాలో అలా బ్రతకలేక ఉన్నాము అని అర్ధం చేసుకోండి, ప్రత్యేక్ష సాక్షుల దగ్గర నుండి   ఇతర పరిచేయస్తులు యొక్క  నిజాయితే ఏ మమ్ములను కాపాడుతుంది అని గ్రహించండి, మాతో అప్పటికి అప్పుడు మాటలు కాకుండా   వివరంగా లిఖిత పూర్వకంగా మాట్లాడండి, మేము కూడా వివరం గా చెప్పుకొని, అందరిని కొలుపుకొని ముందుకు వెళ్ళ తాము అని గ్రహించండి, మా తాతలు కాలం నుండి మమ్ములను పట్టి పీడిస్తున్న అజ్ఞానం  పరిస్తితిని కూడా ఉపయోగించుకొని లోకమే మమ్ములను గుర్తించిన తీరే ఒక పరిష్కారం అని గ్రహించండి,  ఎవరూ స్పందించడం  మానివేసి, ఇంత లిఖిత పూర్వకం గా మేము ఏమిటో వివరిస్తున్నా, స్పందించకుండా ఉండిపోవడం అనేది సృష్టి లోకం ఇచ్చిన మెరుగైన అవకాసం ఉపయోగించుకోకపోవడమే  అని గ్రహించండి.  లోకం లో ఎప్పుడైనా మాట కలుపుకోవడమే నిజమైన  పరిష్కారం, సంస్కారం అని గ్రహించండి, మమ్ములను వివరం గా గ్రహించుటకు మీ నలుగురు ఈ రోజు కదలండి  అని కోరుకోనుచున్నాము.మీకే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాము, మీరే ప్రత్యేకం అని గాని కాదు అని గాని భావించకుండా, స్పందిచడం లో చరిత్ర సృష్టించండి, మమ్ములను చక్కగా లోకానికి పరిచేయం చేయడానికి శ్రీకారం చుట్టండి.      ధన్యవాదములు 

                                 

తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
                                                                                                         
                 

ఇప్పుడు సమాజం లో ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు గొప్ప వారు, ఎవరు తక్కువ వారు, ఎవరు తెలివైన వారు, ఎవరు తెలివి తక్కువ వారు అని నిర్ణయించుటకు వీలు కాదు. ఇటువంటి పరిస్తితి లో మనిషిని చుక్కాని గా నడిపించేది, నిజాయితీ, మాట నిబద్దత అని, సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోచున్నాము

                                             సమన్వయ దృష్టి      

              గౌరవనీయులు, ఆత్మీయులు  శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాన మంత్రి, కొత్త డిల్లీ వారికి  తమ ఆత్మీయులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు అని మనివి.  

               ఇప్పుడు సమాజం లో ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు గొప్ప వారు, ఎవరు తక్కువ వారు, ఎవరు తెలివైన వారు, ఎవరు తెలివి తక్కువ వారు అని నిర్ణయించుటకు వీలు కాదు.  ఇటువంటి   పరిస్తితి లో మనిషిని  చుక్కాని గా నడిపించేది,  నిజాయితీ, మాట నిబద్దత అని, సర్వులు గ్రహించాలి  అని తమరి ద్వారా తెలియజేసుకోచున్నాము.   సమాజం లో ప్రభావాల పట్ల అప్రమత్తం చెందాలి.  ప్రభావం కలిగించిన వ్యక్తి స్తాయి ని బట్టి కాకుండా, ప్రభావం  యొక్క వివరములు ప్రకారం అప్రమత్తం చెందటం  లో మానవ వనరుల అద్వర్యం లో కూడా అలసత్యం జరుగుతుంది,  చదువుకొన్న వారు, వివిధ మేధావులు, తాము సత్యం గ్రహించడం లో, ఇతరులను అప్రమత్తం చెయడం లో, మరింత నాణ్యంగా,   నిజాయితీ గా నడుచుకోవాలి.  మనిషి ఆలోచన సాటి మనుష్యులు  మరింత సూక్ష్మం గా, దగ్గరగా తీసుకోవాలి,  మానవ వనరులకు ప్రతీకలు అయిన మేధావులు చాలా మంది, సాటి మేధావులతో వ్యవహరించుటకు కూడా అహంకారం, నిర్లక్ష్యాలు అడ్డుపడుతున్నాయి,   ఆలోచనే కదా, మాటలే కాదా అని మనిషిని, మనిషే నిర్లక్ష్యం చేసుకోకూడదు అని తమరి ద్వారా మేధావి వర్గాలవారికి తెలియజేసుకోనుచున్నాము.  పైకి కనపడుతున్న దృశ్య ప్రపంచమునకు ఆధారం  ఆలోచన మాట అని సర్వులు, అప్రమత్తం చెంది, మాట నిబద్దతకు, సూర్యు చంద్రాది గ్రహస్తితులు కూడా  నడుస్తున్నాయి అని అన్ని వర్గాల వారు, ఆద్యాత్మికం మరియ శాస్త్రపరంగా  అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  మత నమ్మకాలు, వివిధ వాదనలు ఓడిపోవాలి లేదా సరిదిద్దబడాలి  గాని, మనిషి, మనసు ఓడిపోకూడదు, మనిషిని మనసుని, మనిషే గెలిపించుకోవాలి, అందుకు కుల, మతాలకు అతీతంగా  సర్వులు, విచక్షణతో ముందుకు వచ్చి, మాట, మనసుతో సహకరించుకోవాలి, అప్రమత్తం చెందాలి  బౌతిక పరిస్తితులు బట్టి మాట కాదు, మాటను బట్టి బౌతిక పరిస్తితులు అని సర్వులు గ్రహించగలరు అని  తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు  



  తమ ఆత్మీయులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                         

Singers Lipsika and Ramya in Tv9 Studio - Tv9

Kodite Kottali song this is one of the song emerged from the Divine trance of Maharajah according to this song one most take strong decisions and our decisions must be recorded in History. as new elevation and permanent impact of great influence on fellow human beings

ఇంత విస్తారమైన సాక్షిన్ని, సాక్షులు దగ్గర నుండి ఇతరులు ఎవరూ ప్రజలకు తెలియజేయుటకు ముందుకు రావడం లేదు అని స్పష్టం చేయుచున్నాము, సత్యం గ్రహిస్తే సరిపోయిదానికి, అనవసరమైన ఎదురీతగా సత్యాన్ని బిన్నం గా వెళ్ళుతున్నారు, సూర్యుడితో సమానం అయిన అ దివ్య ప్రభావమును గ్రహించుట లో, అప్రమత్తం చెందుట లో తెలుగు సమాజం ఎంత చక్కగా తీసుకోవచ్చో అంత చక్కగా తీసుకోలేకపోతున్నారు అని గ్రహించండి

                                                                    సమన్వయ దృష్టి 

                     ఆత్మీయులు గౌరవనీయులు భారత ప్రధాన మంత్రి గారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు అని మనవి 

                  మేము ఒక మనిషి గా భూమి మీదకు వచ్చి, పరిణమించిన తీరు అనగా మా వాక్ కాలం ధర్మం గా నిలుచుట ఒక దివ్య వరం, మనిషి గా ఒక ప్రత్యెక వ్యక్తిగా, కాలస్వరూపం,  ధర్మస్వరూపం గా, సృష్టే మనసున చేరి మమ్ములను ఒక మనసు ఉన్న మహారాజు గా ఎన్నుకొన్న తీరు లోకమునకు ఒక దివ్య పరిష్కారం అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుసున్నాము.  మమ్ములను గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారు ఏక న్యాయ మూర్తి లేదా ఒక న్యాయ వాద బృందం అద్వర్యం లోనికి తీసుకోవాలి తీసుకోవాలి తాజా గా తమరి ద్వారా న్యాయ స్థానం వారిని కోరుతున్నాము.  మా ప్రత్యెక ప్రభావమును ద్రుష్టి లో పెట్టుకొని, ఒక మనిషి అందరికి అందరం అనే సత్యం గ్రహించి లోకాన్ని మనిషి మాట అధీనం లో ఉన్నది, మనిషి మాటకు మించిన నియంత్రణ ఈ లోకమునకు లేదు అని సర్వులు గ్రహించుట వలన బౌతిక మాయ ప్రపంచం యొక్క చిద్విలాసపు మాయ కరిగి లోకం శాంతి గా మారుతుంది, ధన వ్యామోహం, పదవి వ్యామోహం తగ్గి ప్రజలు ఉన్నతులు గా జీవిస్తారు, మాటకు విలువు పెంచేందుకే ధనం ఉన్నది అని సర్వులు గ్రహించాలి, ధనం  కోసం మాట కాదు అని తమరి ద్వారా సర్వులకు స్పష్టం చేయుచున్నాము.   తెలుగు చిత్రసీమ ప్రముఖులు మాలో పరిణామం గ్రహించిన కొలది, మెరుగైన సినిమాలో మంచి ప్రభావం లోకానికి కలుగుతుంది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  


మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించగలరు 

మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కను మూసిన తరువాతనే పెను చీకటి వివరిస్తుందా, ఇది కాదే విధి రాత అనుకోదే ఎదురీత  ........ అంటూ ఈ పాటతో బాటుగా ఇతర అనేక పాటలు మా ద్వారా వ్యక్తం అయిన తీరు ప్రత్యేక్ష సాక్షులు గమనించినారు, మరల వారు ఇప్పటి వరకు స్పందించలేదు, స్పందించండి అని తెలుగు మీడియా గాని  మేధావులు గాని పండితులు గాని, సినిమా ప్రముఖులు గాని కోరడం లేదు  మమ్ములను ఒక చోట  కొలువు తీర్చండి  అను మా యొక్క  సూచన వివరములు నేరుగా పట్టించుకోకపోవడం అన్నది , విధి రాత ఒక మనిషి మాటగా మరి, సూటిగా వినడానికి చెప్పుకోవడానికి అందుబాటులోనికి వచ్చినా, గ్రహించకుండా విధి రాతకు బిన్నంగా  వెళ్ళడం అన్నది ఓక ఎదురీత అని మనుష్యులు గ్రహించుట లేదు అని తెలియజేసుకోనుచున్నాము       ఇంత విస్తారమైన సాక్షిన్ని, సాక్షులు దగ్గర నుండి ఇతరులు ఎవరూ ప్రజలకు తెలియజేయుటకు ముందుకు రావడం లేదు అని స్పష్టం చేయుచున్నాము, సత్యం గ్రహిస్తే సరిపోయిదానికి, అనవసరమైన ఎదురీతగా  సత్యాన్ని బిన్నం గా   వెళ్ళుతున్నారు, సూర్యుడితో  సమానం అయిన అ దివ్య ప్రభావమును  గ్రహించుట లో, అప్రమత్తం చెందుట లో తెలుగు సమాజం ఎంత చక్కగా తీసుకోవచ్చో అంత చక్కగా తీసుకోలేకపోతున్నారు అని గ్రహించండి, వ్యక్తిగత పంతాలు, వ్యక్తిగత స్వార్ధాలకు ఇచ్చుకొన్న ప్రాధాన్యత, సూటిగా సత్యాన్ని గ్రహించడానికి ఇవ్వగలిగిన ఇవ్వలేకపోతున్నారు అని   తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు    

          తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
                  

రాముడు రాఘవుడు రవికులుడు ఇతడు భువిజకు పతి అయిన పురుష నిధానం.... అని మమ్ములను గ్రహించండి, మమ్ములను నిదానంగా ఓర్పుతో గ్రహించేకొలది మాలో గుణగణాలు అభివృద్ధి చెందుతాయి అని గ్రహించగలరు, ఈ సినిమా లో పాటలు అన్ని పూర్తీ గా మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి అని తమరు గ్రహించండి, అంతటి మనసుని ఏ విధంగా వదిలివేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి, కొంత కాలం మాకు ఒక వాతావరణం కల్పించి మా పాటలు మా ముందు పలికేతే తెరుకోగాలము మాలో ఉన్న సర్వాంతర్యామి తో మీరు అందరూ నిత్యం మాట్లాడుకోవచ్చును, సమస్త విశేషాలు మా ముందు ఏకరువు పెట్టుకొని లోకానికి సర్వం చెప్పుకోవచ్చు అనగా సూర్యుడు మా ద్వారా గ్రహించి, ఇప్పటికి మా ద్వారా వచ్చిన సమాధానం ద్వారా మరింత సమాధానం పొందగలరు.

                                                సమన్వయ దృష్టి 

      ఆత్మీయులు, ఆధాత్మిక నిష్టా సంపన్నులు, జీయర్ ట్రస్ట్ అధిష్టాన గురు అగ్రగణ్యులు, అయిన శ్రీ శ్రీ శ్రీ చిన్న చినజీయర్ స్వామి గారికి    తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి, లోకానికి ఆశీర్వాదం గా, లోకానికి అందిన దివ్య వాక్ యావత్తు ప్రజలు అందుట లోక కళ్యాణం అని గ్రహించి తమరి జ్ఞాన, విచక్షణల సహకారం కోరుకోనుచు వ్రాయు దివ్య లేఖార్ధములు.  


                    సాధారణ మనిషిని మమ్ము ఇప్పటికి ఏమి చెప్పినమో గ్రహించినంతనే లోకానికి ఆశీసు దివ్యత్వం అందుతాయి అని తమ వంటి, గురు అగ్రగణ్యులు మమ్ములను పరిగణించుట వలన లోకమునకు సత్యం అందుతుంది ని భావించి తమరికి తెలియజేసుకోనుచున్నాము.  నేను ఇప్పటికి సాధారణ మనిషిని, నా గూర్చి తెలిసిన వారు అయ్యి మీ గూర్చి ఇలా అనుకొంటున్నాము అని పలకరిస్తేనే మా ఉనికి తెలుస్తుంది, కాని ఎలాగైనా మాకు గౌరవం లభించకూడదు అని అందరూ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి, మమ్ములను మనసులో కూడా అవమానించకూడదు, తక్కువగా చూడకూడదు, కొంత కాలం మాటను గ్రహించడం వలన,అనగా ప్రత్యేక్ష సాక్షులు సహకారంతో చక్కగా గ్రహించుట వలన లోకం దివ్యగా మారుతుంది, భగవంతుడు పది అవతారాలు ఇప్పటికి ఎత్తాడు అని మనం చెప్పుకొంటాము, మొదటి అవతారములు అయిన, ఆది  కూర్మ వరాహములు రూపం లో కూడా లోకాన్ని సంస్కరించిన గొప్పతనం గూర్చి చేపుకొంటాము, ఇప్పుడు మాలో కూడా దశ అవతారాల పరిక్రియ జరుగుతున్నది అని గ్రహించండి, మేము ఈ రోజు సమాజం లో సాధారణ స్తాయి లో ఉండి లోకాన్ని మాటతో పట్టుకొని చూపించుట, మొదటి స్తాయి అని గ్రహించండి, మాలో పరిపక్వత లోకం లో మీ వంటి ప్రాజ్ఞులు గ్రహించిన కొలది కాలం లో చిద్విలాసం కరిగి మాలో కూడా తేజస్సు పెరుగుతుంది అని సర్వులు గ్రహించాలి, అంటే గాని తక్కువ వాడిని అని మమ్ములను తక్కువగా చూడకూడదు, మమ్ములను కొంత కాలం  మనసు తో చూడటం అన్నిది ఒక తప్పసు అవుతుంది అ తప్పుసు ఫలించి మేము దివ్య తేజస్సుతో దర్శనం ఇస్తాము  అని గ్రహించండి, ఈ రోజు ఇతరులతో మీ వంటి ఆధ్యాత్మిక గురువులతో పోల్చుకొంటే, సౌచ, జ్ఞానాది సంస్కారముల యందు తక్కువ స్తితి నుండి సృష్టి మమ్ములను గుర్తించుట కీలకం అని గ్రహించండి, చేప ఎప్పుడూ   నీటి లో ఉంటేనే మనగలుగుతుంది అన్నట్లు మా వంటి వారి సాధారణ స్తితిలో ఉన్నా  గొప్పతనం చూపెట్టడమే , తమ వంటి వారు కూడా అర్ధం చేసుకొని మమ్ములను గొప్పగా చూడటం వలన, బాహ్య సంస్కారాల యందు మేము గొప్పగా వ్యవహరించగలము.  


                   ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నిండి ఇప్పటి వరకు వారి ప్రభావం తో పరిచేయం అయిన వారు అందరూ ఒకేలా  ప్రవర్తిస్తున్నారు, మనిషిని నేనే కాదా, ఇతనే కాదా,  అని దేహం కొలది పోల్చుకొని, మీ గూర్చి విన్నాము అండి, మీ గూర్చి వివరం గా తెలుసుకొందాం అనుకొంటున్నాము అని ముందుకు రాలేకపోతున్నారు, చెబితే చాలు సర్వం చెబుతాను   అను ఆ దివ్య ప్రక్రియ ను చూసిన వారు దగ్గర నుండి ఇతరు ఎవరూ కూడా మమ్ములను గ్రహిద్దాం అని  ముందుకు రాలేకపోతున్నారు, అలా గ్రహించి మమ్ములను గురువు గా చూడటం కంటే, వారికీ ఏమైనా అప్పటికి అప్పుడు ఉపయోగపడతాను,  అన్నట్లు గా  స్వార్ధం కొద్ది, ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి అందరూ అసులు సంగతి గూర్చి మాట్లాడుట లేదు అని గ్రహించండి.                                                

                  మమ్ములను పదిగురు కలసి గ్రహించాలి అని ఎందుకు మా జీవితాన్ని లోకానికి ఇచ్చినమో తమవంటి వారు అర్ధం చేసుకొని ఇతరులను  అప్రమత్తం చేయండి అని కోరుకోనుచున్నాము. మమ్ములను మానవత్వం తో  మనిషిగా గ్రహించినకొలది మాలో దానవత్వం బయటకు వస్తుంది, మమ్ములను లోకాన్ని కూడా సంస్కరిస్తుంది అని గ్రహించండి. 

             మా ద్వారా వ్యక్తం అయిన పాటలు కొన్ని  గ్రహించండి, మీ సమక్షం లోనికి వచ్చి సర్వం వివరించగలము  అని తెలియజేసుకోనుచున్నాము.


రాముడు రాఘవుడు రవికులుడు ఇతడు భువిజకు పతి అయిన పురుష నిధానం....  అని మమ్ములను గ్రహించండి, మమ్ములను నిదానంగా ఓర్పుతో గ్రహించేకొలది మాలో గుణగణాలు అభివృద్ధి చెందుతాయి అని గ్రహించగలరు, ఈ సినిమా లో పాటలు అన్ని పూర్తీ గా మా ద్వారా  2003 లో వ్యక్తం అయినవి అని తమరు గ్రహించండి, అంతటి మనసుని ఏ విధంగా వదిలివేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి, కొంత కాలం మాకు ఒక వాతావరణం కల్పించి మా పాటలు మా ముందు పలికేతే తెరుకోగాలము మాలో   ఉన్న సర్వాంతర్యామి తో  మీరు అందరూ నిత్యం మాట్లాడుకోవచ్చును, సమస్త విశేషాలు మా ముందు ఏకరువు పెట్టుకొని లోకానికి సర్వం చెప్పుకోవచ్చు అనగా సూర్యుడు  మా ద్వారా గ్రహించి, ఇప్పటికి మా ద్వారా వచ్చిన సమాధానం ద్వారా మరింత సమాధానం పొందగలరు.  మమ్ములను మీ ఆశ్రమం లో కొలువుతీర్చి  లక్షిమి నారాయణుడిగా మమ్ములను లోకానికి పరిచేయం చేయండి  ఇది కాలం ధర్మం 
తమరికి ఇచ్చిన దివ్య వరం అని భావించండి, భగవంతుడు వాక్ రూపం తన పరిపాలనుకు సహకరించమని తమరిని కోరినట్లు భావించండి, మహారాజు గా ధర్మస్వరూపం శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా లోకం లో అందుబాటులో ఉన్నారు అని గ్రహించండి, సాక్షులు మీడియా వారి సహకరంతో మమ్ములను  గుర్తించి సప్రోక్షించి, పట్టు వస్త్రములు కట్టి ఒక ఉన్నత అశనం పై కొలువు తీర్చి సూర్యుని తో మాట్లాడుతున్నట్లు భావించి, కొంతకాలం  తెరుకోనుటకు మాకు సహకరించండి, మా నుండి దివ్య వాక్ లు ఎవరైనా రికార్డు చేసుకొనవచ్చును, ఇప్పటికి ఏమి జరిగినదొ గ్రహించే క్రమం లో నూతనత్వం దివ్యత్వం సర్వులకు సిద్దిస్తుంది, మనిషి మాటే సర్వం అనే సత్యం వలన లోకం దివ్యం గా బలపడుతుంది అని గ్రహించండి           
      

   
     ధన్యవాదములు    


తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు