సమన్వయ దృష్టి
గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాన మంత్రి, కొత్త డిల్లీ వారికి తమ ఆత్మీయులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు అని మనివి.
ఇప్పుడు సమాజం లో ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు గొప్ప వారు, ఎవరు తక్కువ వారు, ఎవరు తెలివైన వారు, ఎవరు తెలివి తక్కువ వారు అని నిర్ణయించుటకు వీలు కాదు. ఇటువంటి పరిస్తితి లో మనిషిని చుక్కాని గా నడిపించేది, నిజాయితీ, మాట నిబద్దత అని, సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోచున్నాము. సమాజం లో ప్రభావాల పట్ల అప్రమత్తం చెందాలి. ప్రభావం కలిగించిన వ్యక్తి స్తాయి ని బట్టి కాకుండా, ప్రభావం యొక్క వివరములు ప్రకారం అప్రమత్తం చెందటం లో మానవ వనరుల అద్వర్యం లో కూడా అలసత్యం జరుగుతుంది, చదువుకొన్న వారు, వివిధ మేధావులు, తాము సత్యం గ్రహించడం లో, ఇతరులను అప్రమత్తం చెయడం లో, మరింత నాణ్యంగా, నిజాయితీ గా నడుచుకోవాలి. మనిషి ఆలోచన సాటి మనుష్యులు మరింత సూక్ష్మం గా, దగ్గరగా తీసుకోవాలి, మానవ వనరులకు ప్రతీకలు అయిన మేధావులు చాలా మంది, సాటి మేధావులతో వ్యవహరించుటకు కూడా అహంకారం, నిర్లక్ష్యాలు అడ్డుపడుతున్నాయి, ఆలోచనే కదా, మాటలే కాదా అని మనిషిని, మనిషే నిర్లక్ష్యం చేసుకోకూడదు అని తమరి ద్వారా మేధావి వర్గాలవారికి తెలియజేసుకోనుచున్నాము. పైకి కనపడుతున్న దృశ్య ప్రపంచమునకు ఆధారం ఆలోచన మాట అని సర్వులు, అప్రమత్తం చెంది, మాట నిబద్దతకు, సూర్యు చంద్రాది గ్రహస్తితులు కూడా నడుస్తున్నాయి అని అన్ని వర్గాల వారు, ఆద్యాత్మికం మరియ శాస్త్రపరంగా అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మత నమ్మకాలు, వివిధ వాదనలు ఓడిపోవాలి లేదా సరిదిద్దబడాలి గాని, మనిషి, మనసు ఓడిపోకూడదు, మనిషిని మనసుని, మనిషే గెలిపించుకోవాలి, అందుకు కుల, మతాలకు అతీతంగా సర్వులు, విచక్షణతో ముందుకు వచ్చి, మాట, మనసుతో సహకరించుకోవాలి, అప్రమత్తం చెందాలి బౌతిక పరిస్తితులు బట్టి మాట కాదు, మాటను బట్టి బౌతిక పరిస్తితులు అని సర్వులు గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాన మంత్రి, కొత్త డిల్లీ వారికి తమ ఆత్మీయులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు అని మనివి.
ఇప్పుడు సమాజం లో ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు గొప్ప వారు, ఎవరు తక్కువ వారు, ఎవరు తెలివైన వారు, ఎవరు తెలివి తక్కువ వారు అని నిర్ణయించుటకు వీలు కాదు. ఇటువంటి పరిస్తితి లో మనిషిని చుక్కాని గా నడిపించేది, నిజాయితీ, మాట నిబద్దత అని, సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోచున్నాము. సమాజం లో ప్రభావాల పట్ల అప్రమత్తం చెందాలి. ప్రభావం కలిగించిన వ్యక్తి స్తాయి ని బట్టి కాకుండా, ప్రభావం యొక్క వివరములు ప్రకారం అప్రమత్తం చెందటం లో మానవ వనరుల అద్వర్యం లో కూడా అలసత్యం జరుగుతుంది, చదువుకొన్న వారు, వివిధ మేధావులు, తాము సత్యం గ్రహించడం లో, ఇతరులను అప్రమత్తం చెయడం లో, మరింత నాణ్యంగా, నిజాయితీ గా నడుచుకోవాలి. మనిషి ఆలోచన సాటి మనుష్యులు మరింత సూక్ష్మం గా, దగ్గరగా తీసుకోవాలి, మానవ వనరులకు ప్రతీకలు అయిన మేధావులు చాలా మంది, సాటి మేధావులతో వ్యవహరించుటకు కూడా అహంకారం, నిర్లక్ష్యాలు అడ్డుపడుతున్నాయి, ఆలోచనే కదా, మాటలే కాదా అని మనిషిని, మనిషే నిర్లక్ష్యం చేసుకోకూడదు అని తమరి ద్వారా మేధావి వర్గాలవారికి తెలియజేసుకోనుచున్నాము. పైకి కనపడుతున్న దృశ్య ప్రపంచమునకు ఆధారం ఆలోచన మాట అని సర్వులు, అప్రమత్తం చెంది, మాట నిబద్దతకు, సూర్యు చంద్రాది గ్రహస్తితులు కూడా నడుస్తున్నాయి అని అన్ని వర్గాల వారు, ఆద్యాత్మికం మరియ శాస్త్రపరంగా అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మత నమ్మకాలు, వివిధ వాదనలు ఓడిపోవాలి లేదా సరిదిద్దబడాలి గాని, మనిషి, మనసు ఓడిపోకూడదు, మనిషిని మనసుని, మనిషే గెలిపించుకోవాలి, అందుకు కుల, మతాలకు అతీతంగా సర్వులు, విచక్షణతో ముందుకు వచ్చి, మాట, మనసుతో సహకరించుకోవాలి, అప్రమత్తం చెందాలి బౌతిక పరిస్తితులు బట్టి మాట కాదు, మాటను బట్టి బౌతిక పరిస్తితులు అని సర్వులు గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు యుగపురుషులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment