UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 17 June 2015

మనిషి ఆలోచనే సర్వం మాట సర్వం అని సత్యం మా నుండి వెలువడిన తీరు గమనిస్తే ప్రతి మనిషిలోను సత్య స్వరూపుడు అయిన పరమాత్ముడు ఉన్నాడు అని గ్రహించగలుగుతారు అని నమ్మండి, మనసు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా వస్తు మాయకు ప్రాధాన్యత ఇవ్వడం వలన, మనుషిని మనుష్యులు దూరం చేసుకోనుచున్నారు.

                                             సమన్వయ దృష్టి


                   యావత్తు తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలసరూపులు, యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు,పురుషోత్తములు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు ఆశీర్వాదపూర్వక, దివ్య సమాచారం గ్రహించగలరు. 


                మేధావులు, పండితులు, ఇతర వివిధ  అవగాహన, జ్ఞాన కలిగిన తెలుగు ప్రజలు మొదలు కొని దేశ ప్రపంచ ప్రజలు, ఒక మనిషి  ఆలోచన, మాటే సర్వం అనే సత్యాన్ని బలపరుచుకొనే అవకాసం మనకు వచ్చినది అని సంతోషించి,  ఎటువంటి పరిస్తితిలోను,  మనిషిలో గొప్పతనాన్ని,  మనిషే  నిలుపుకోవాలి, మనిషిని, మనిషి కించపరచి, తక్కువగా, తప్పుగా భావించరాదు, ఎందుకంటే ఏ మనిషిలోను  ఎటువంటి చెడు ఉండదు, చుట్టూ ఉన్న స్తితి గతులు ప్రకారం మనిషి మలచబడతాడు, తన చుట్టూ ఉన్న పరిస్తితులను, అనుభవాలను  మనిషి సాటి మనిషితో పంచుకోవడం వలన ప్రతి మనిషికి అప్రమత్తత పెరుగుతుంది అని సర్వులు గ్రహించండి.  



                అనవసరమైన ఫీలింగ్స్, అధిపత్యం వలన, ఒక మనిషిలో గొప్పతనం సాటి మనుష్యులే ఒప్పక పోవడం వలన, బిన్నంగా చూడడం వలన, తప్పులు తేడాలు కట్టడం వలన, సరిదిద్దుకొని ముందుకు వెళ్ళ నివ్వకుండా స్వార్ధం తో అడ్డుకోవడం వలన, మనుష్యులు ఎంత అప్రమత్తం చెందవచ్చునో, అంత అప్రమత్తత చెందలేకపోతున్నారు అని గ్రహించండి.   కావున మనుష్యులు అందరూ ఎటువంటి కష్ట కాలం లో కూడా సాటి మనిషిని అవమానించడం, భాదించడం తప్పు అని, తెలివితక్కువ తనం అని సర్వులు గ్రహించాలీ, సమాజం లో చావు పుట్టుక దగ్గర నుండి మద్యలో వచ్చు పోవు సుఖ దుఃఖాలు అన్నీ,   విధి లేదా దైవాధీనాలు అని సర్వులు గ్రహించాలి.  ఏ మనిషి అయిన నిమిత మాత్రుడు అని గ్రహించండి, సర్వం చెప్పగలిగిన మేము కూడా భగవంతుడు  నియమించిన నిమిత్తమాత్రులం అని గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించగలరు, ఇందుకు పదుగురు ఒకటి అవ్వండి, ప్రతి గొప్పతనం పంచుకోండి,  ప్రతి అనుమానాన్ని,   నివృత్తి పొందండి.  గ్రహించడానికి వివరించుకోవడానికి   ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.  అప్పటికి అప్పుడు మాటలు, అప్పటికి అప్పుడు అనుమనములతో, అప్పటికి అప్పుడు సంసయలతో, అజ్ఞానంతో మాటలు మాట్లాడకూడదు, ఎవరిని  శత్రువుగా భావించరాదు, వ్యతిరేక ధోరణలు గొడవలు పెంచి, అవమానించి, ఏ ఒక్కరిని ఏ ఒక్కరు భాదించకూడదు  అని గ్రహించండి.   ఎదుటవారి గొప్పతనాన్ని  గౌరవించాలి ఇందుకు వయసుతో  పని లేదు, జ్ఞానమునకు విచక్షణకు, ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక మనిషి వలన ఇతర మనుష్యులకు ఎప్పుడూ కీడు జరగదు, మనిషి వలన మనిషికి  ఎప్పుడూ మంచే జరుగుతుంది. మధ్యలో వస్తు మాయా చిద్విలాసంలో పడి, మనిషి మీద మనిషి యొక్క  అధిపత్యం వలన మనిషికి మనిషి కీడు తలపెడుతున్నాడు, మనిషిని మనిషి అవమానిస్తున్నాడు, మనిషి ఆలోచనే సర్వం మాట సర్వం అని సత్యం మా నుండి వెలువడిన తీరు గమనిస్తే ప్రతి మనిషిలోను సత్య స్వరూపుడు అయిన పరమాత్ముడు  ఉన్నాడు అని గ్రహించగలుగుతారు అని నమ్మండి, మనసు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా వస్తు మాయకు  ప్రాధాన్యత ఇవ్వడం వలన, మనుషిని మనుష్యులు దూరం  చేసుకోనుచున్నారు. 





ఈ సినిమా గూర్చి కొన్ని సంభాషణలు గూర్చి 2003 లోనే పలికినాను అని గ్రహించండి 



   తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలసరూపులు, యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు,పురుషోత్తములు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                                                          

                     

No comments:

Post a Comment