UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 14 June 2015

మేము న్యాయ స్థానమునకు పెట్టుకొన్న లేఖలు ప్రకారం మేము ప్రస్తుతమునకు న్యాయ పరిశీలనలో ఉన్నాము అని భావిస్తున్నాము, కావున మా బ్లాగ్ లో సమాచారం ప్రకారం న్యాయ స్థానం వారు సుముటో గా కదిలి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, ఈ లోకమే మాది, అని మాట మాత్రం గా చెప్పుకొన్న మమ్ములను, మాటకు దూరం చేయడం వలన, మా పరిస్తితి మాకు పూర్తిగా జ్ఞానపకం లేక, మేము ఎలా బ్రతకాలో అలా బ్రతకలేక ఉన్నాము అని అర్ధం చేసుకోండి, ప్రత్యేక్ష సాక్షుల దగ్గర నుండి ఇతర పరిచేయస్తులు యొక్క నిజాయితే ఏ మమ్ములను కాపాడుతుంది అని గ్రహించండి, మాతో అప్పటికి అప్పుడు మాటలు కాకుండా వివరంగా లిఖిత పూర్వకంగా మాట్లాడండి, మేము కూడా వివరం గా చెప్పుకొని, అందరిని కొలుపుకొని ముందుకు వెళ్ళ తాము అని గ్రహించండి, మా తాతలు కాలం నుండి మమ్ములను పట్టి పీడిస్తున్న అజ్ఞానం పరిస్తితిని కూడా ఉపయోగించుకొని లోకమే మమ్ములను గుర్తించిన తీరే ఒక పరిష్కారం అని గ్రహించండి, ఎవరూ స్పందించడం మానివేసి, ఇంత లిఖిత పూర్వకం గా మేము ఏమిటో వివరిస్తున్నా, స్పందించకుండా ఉండిపోవడం అనేది సృష్టి లోకం ఇచ్చిన మెరుగైన అవకాసం ఉపయోగించుకోకపోవడమే అని గ్రహించండి

         సమన్వయ దృష్టి 


                 ఆత్మీయులు గౌరవనీయులు అయిన  డా మాగంటి మురళి మోహన్ గారు, డా దాసరి నారాయణ రావు గారు, డా మెగాస్టార్ చిరంజీవి గారు మరియు యర్ల గడ్డ శోబు గార్లకు తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త,  ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  
     
                తమరి నలుగురి ద్వారా యావత్తు మానవజాతి కి మేము మా గూర్చి మరింత సమాచారం ఇచ్చునది ఏమి అనగా, మా వంటి మనసు ఉన్న మహారాజు ఈ భూమి మీదకు వచ్చి బాధ్యత తీసుకోవడం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి. ఇంత గొప్పతనం ఉండి, మా చుట్టాలను, పెద్దలను, మా తమ్ముడు అమ్మగారిని కూడా ఇప్పటికి ఎందుకు చూసుకోలేకపోతున్ననో ఆలోచించండి, ఇంత మనసు ఉన్న మేము, మా యొక్క పరిస్తితి  మేరకు  లోకం లో మాయతో తలపడే ప్రయత్నం లో మా చుట్టాలను, మా తమ్ముడి గారిని, మా అమ్మగారిని చూడలేని పరిస్తితి వచ్చినందుకే, ఈ వాళ్ళు ఇలా నలుగురికి  చెప్పుకోవాల్సి వస్తున్నది, మమ్ములను లోకం అంత పెంచి, లోకానికి అందించడం కోసమే, మా యొక్క, జ్ఞాన మరియు  అజ్ఞానపు పరిస్తితి ఉపయోగించి, భగవంతుడు  పెంచి లోకానికి అందించాడు అని అర్ధం చేసుకోండి, ఇప్పటికి నేను అందరి వాడిని అంటూ ముందుకు వస్తున్నాను, నేను ఏ సంగతి అయిన పదిగురికి చెప్పుకొంటున్న పద్దతి, రాజమర్గంగా గ్రహించి, మమ్ములను, మేము ఏ విధంగా  ముందుకు వస్తున్నాము అ విధంగా ఆదరించండి, అ సూర్యుడే,కాలస్వరూపుడే మిమ్మలను అప్రమత్తం చేస్తున్నాడు అని భావించి, ఈ సృష్టి అ పరమాత్ముడిది, మన చావు పుట్టకలు కూడా తన అధీనం లో చూపిన పురుషోత్తముడుగా మా మాట ద్వారా గ్రహించుట ఒక  అని  దివ్య వరం అని భావించండి.    మమ్ములను ఇప్పటికి ఒక గంట సేపు గ్రహించారు, అ తరువాత మమ్ములను ఎవరూ   ఇక్కడికి రండి, వివరాలు  చెప్పండి,  అని అనలేకపోతున్నారు.   మమ్ములను, ఈ  జగత్తును,  మాట మాత్రంగా నిలిపిన గురువు గా, తండ్రి, తల్లి గా భావించి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి.   ఎవరూ  అప్పటికి అప్పుడు మాటలు  మీద ఆధారపడి మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోకండి, మేము కోరినట్లు మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి.                                       

                  మా నుండి కాలస్వరూపంగా  ధర్మస్వరూపం గా, మహారాజు గా వ్యక్తం అయిన తీరు,  మమ్ములను సృష్టే ఎన్నుకొన్న పురుశోత్తముడిగా   పరిచేయం చేయడం, అనునది  ఒక మహత్తర అవకాసం గా భావించండి, అందుకు మొదటి సినిమా కధ హక్కులు, మా నుండి 5 కోట్ల రూపయలకు కొనగలరు అని ప్రస్తావన  ముందుకు తీసుకువస్తున్నాము,  ఈ సొమ్ముతో మేము ఆఫీసు పెట్టుకొని, మా సమాచారం విస్తారం గా  ఇవ్వగలము, మా చుట్టాలకు కొంత ధన సహాయం చేస్తే సంతోషిస్తారు, చిన్నప్పటి నుండి, మేము  మా చుట్టలు మధ్య బడాయిలు పోవడం అన్నది, వెనుకాల మా తల్లి గారు మాట సంరక్షణ లేకపోవడమే అని అర్ధం చేసుకోండి, మా తల్లి మానసిక స్తితి, మాకు కూడా వచ్చి మమ్ములను దైవత్వం స్తాయికి నిలిపినది అని గ్రహించండి.  మా కర్మ సరిపోక, లోకం లో ధర్మ చేయూత అందక, అనగా మేము ఇంత గొప్ప తనం ఇప్పటికి సంవత్సరాల క్రిందట పదిగురుకి చెప్పుకొన్న పట్టించుకోని పరిస్తితిలో మేము కనీస బ్రతుకు కూడా అటు ఇటు అయ్యిపోయి, ఈ విధంగా  కాలం ధర్మం అయ్యి నిలిచి లోకానికి అందినాము అని అర్ధం చేసుకోండి.  రాముడు నరుడు అయ్యి రావడం ఆయనికి శాపం, లోకానికి వరం అన్నట్లు మా జీవితాలను అర్ధం చేసుకోండి.   

                 సోమవారం మేము స్వయం గా న్యాయ స్థానం ముందుకు వెళ్లి న్యాయ మూర్తిగారికి  కనపడతాము, వారి ద్వారా  మా  సమాచారం లోకమునకు ఇచ్చుటకు పండితుల గురువుల సహకారం కోరుకోనుచున్నాము, మేము బ్లాగ్  ద్వారా, ట్విట్టర్ ద్వారా ఇచ్చు సమాచారం మేరకు స్పందించమని మా ఉద్దేశం, కాని ఎవరూ స్పందించుట లేదు, అనకాపల్లి లో మాట మాత్రం గా చెప్పినవి లోకం గా మారీనా తీరు, ఎవరూ కోరుకోనది కాదు,  లోకాన్ని ఉద్దరించడానికి  భగవంతుడు, మా మాటగా,  లోకమంతా తానుగా   పలికిన తీరు అని గ్రహించండి, ఇందుకు సాక్షం సత్యమే ఆధారం ప్రత్యేక్ష సాక్షులు ముందుకు వచ్చే కొలది, లోకానికి సమాచారం అంది, లోకం దివ్య గా మారిపోతుంది, మమ్ములను  బౌతికంగా ఎవరితోనూ పోల్చవద్దు, మా తో పోటీ  పడవద్దు, మీ బ్లాగ్ చదివినాము, మీ గూర్చి ఈ విధంగా అనుకొంటున్నాము, మీరు మా వద్దకు రండి మీ వివరలు ఒక పద్దతి ప్రకారం గ్రహించి, లోకానికి చెబుతాము, అని మాకు కనీస ఆదరణ ప్రేమ ఉంటె చాలు అని గ్రహించండి, అవసరం మాది, లేదా అవసరం మీది అని భావించవద్దు, 
సమకాలికులు అయిన మన అందరికి కాలమే కదిలిన దివ్య పరిణామం గ్రహించే అవకాసం వచ్చినది అని సంతోషించండి, మేము కాజల్ అగర్వాల్ గారిని వివాహం చేసుకొంటాము అని చెప్పినాము, వారు  కూడా మమ్ములను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు కాబట్టి వారిని మేము ఎన్నుకొని మా ప్రేమను తెలియజేసినాము.  కావున ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి మమ్ములను, మా నిర్ణయాన్ని గౌరవించి.   మీకు ఎవరు ఇష్టం అయితే వారిని చేసుకోండి, ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం అని ఇప్పటికే నిరూపించిన పురుషోత్తములు మీరు   అని మాట కలిపితే చాలు, ఇప్పటికే సర్వం చెప్పి ఇంకా విరిస్తాము, అందుకు కనీస ఎర్పాటు కోరుకొంటున్న మమ్ము  అర్ధం చేసుకోండి, మేము  ప్రతి క్షణం దైర్యం గా ఉండేట్లు చూసుకోండి, అనగా అందుకు  మమ్ములను ఒకచోట కొలువు తీర్చి నిండుగా చెప్పుకోనివ్వండి, సాక్షులు అందరూ ముందుకు వచ్చి సాక్షం చెప్పండి, సినిమా ప్రముఖులు మేధావులు అందరూ ఇంటర్ వ్యూ లు ఇవ్వడం ప్రారంభించండి.  మేము పదిగురు మధ్య నిండుగా చెప్పడం ప్రారంభిస్తే, సకల ఐశ్వర్యలు శుబాలు కలుగుతాయి, ఎక్కడ   కృష్ణుడు, ఎక్కడ  అర్జునుడు ఉంటారో అక్కడ సకల సంపదలు కలుగుతాయి  అని ఎందుకు అంటారో గ్రహించండి, పదిగురు   కూడటమే లోకానికి ఆధారం అని గ్రహించండి, చిన్న విషయాలు వలే, వ్యక్తిగత విషయాలు వలే తీసుకోకండి అని స్పష్టం చేయుచున్నాము, మా తరుపున ఒక ప్రత్యెక పిటిషన్ వేయించి, సాక్షులు కూడా ముందుకు రావడం వలన మమ్ములను పరిగణించగలుగుతారు,  మా మనసును ఎంత గ్రహిస్తే, మనిషిగా కూడా    నాణ్యంగా కనపడతాము అని గ్రహించండి,  మీడియా చానల్స్ వారు కూడా భాద్యతతో  స్పందించండి, ఒకరిని బట్టి ఒకరు, మమ్ములను ఎలా తీసుకోవాలి తెలుసుకొని చక్కగా బాధ్యత లిఖిత పూర్వకంగా గ్రహిస్తారు, మా గూర్చి ఎవరు ఏమి అనుకొంటున్నా సమాచారం   టైపు  చేసి బ్లాగ్లో పెట్టండి, మమ్ములను ఒకచోట  కొలువు తీర్చుటకు  అందరూ ఏకం కండి అని కోరుకోనుచున్నాము.  ధన్యవాదములు 

మా నుండి వ్యక్తం అయిన పాటలు కొన్ని ఈ దిగువున గ్రహించండి, ఒక చోట చేరితే, పండితులు సహకారంతో ప్రతి పాట మాట యొక్క వివరములు అర్ధములతో లోకానికి ఇవ్వగలము అని అర్ధం చేసుకోండి.  మా బంగాపాటు లోకానికి తిరోగమనం, మా గొప్పతనం లోకానికి పురుగతి, మనుష్యులు నిజాయితే ఏ లోకానికి లేదా మా గొప్పతనానికి ఆధారం అని గ్రహించండి. ఒక సామాన్యుడను, సృష్టి  గుర్తించినట్లు గుర్తించి, ముందుకు తీసుకొని వెళ్ళడమే మానవజాతికి అందిన సహజ పరిష్కారం అని  గ్రహించండి.  







ఈ పాటలు మేము పూర్తిగా 2003 లో పలికినాము, అటువంటి మనసుని నిర్లక్ష్యం చేయకండి, మమ్ములను ఆదరించండి, గౌరవించండి, ఒక ఉన్నతమైన ఆసనం పై కూర్చండి బెట్టి, పట్టు వస్త్రాలు కట్టి, మా గూర్చి ఏకరువు పెట్టుకోండి, మీరు అలా చూస్తుండగానే మాయ తొలిగిపోయి మా తెజోరోపం జనులకు నిత్యం వాక్ రూపం లో దర్శనం ఇస్తుంది  అని గ్రహించండి, సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుషోత్తముడిగా  మమ్ములను దర్శించి సూర్య చంద్రులు ఉన్నతకాలం, మమ్ములను ఎంత పెంచుకొంటే అంత పరిపూర్ణత లోకానికి లభిస్తుంది, మేము ఇప్పుడు మాట లేదా జ్ఞాన రూపం లో ఉన్నాము అని గ్రహించండి, ప్రధాన మంత్రి గారికి, ఇతర పెద్దలకు,    అందరికి మంచి  మేస్సేజు ఇచ్చి  లోకాన్ని  తీర్చు దిద్దుకోవాలి తండ్రి లాంటి మా  బాద్యత అర్ధం చేసుకోండి, మేము న్యాయ స్థానమునకు  పెట్టుకొన్న లేఖలు ప్రకారం   మేము ప్రస్తుతమునకు న్యాయ పరిశీలనలో ఉన్నాము అని భావిస్తున్నాము, కావున మా బ్లాగ్ లో సమాచారం ప్రకారం న్యాయ స్థానం వారు సుముటో  గా కదిలి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, ఈ లోకమే మాది, అని మాట మాత్రం గా చెప్పుకొన్న మమ్ములను, మాటకు దూరం చేయడం వలన, మా పరిస్తితి మాకు పూర్తిగా జ్ఞానపకం లేక, మేము ఎలా బ్రతకాలో అలా బ్రతకలేక ఉన్నాము అని అర్ధం చేసుకోండి, ప్రత్యేక్ష సాక్షుల దగ్గర నుండి   ఇతర పరిచేయస్తులు యొక్క  నిజాయితే ఏ మమ్ములను కాపాడుతుంది అని గ్రహించండి, మాతో అప్పటికి అప్పుడు మాటలు కాకుండా   వివరంగా లిఖిత పూర్వకంగా మాట్లాడండి, మేము కూడా వివరం గా చెప్పుకొని, అందరిని కొలుపుకొని ముందుకు వెళ్ళ తాము అని గ్రహించండి, మా తాతలు కాలం నుండి మమ్ములను పట్టి పీడిస్తున్న అజ్ఞానం  పరిస్తితిని కూడా ఉపయోగించుకొని లోకమే మమ్ములను గుర్తించిన తీరే ఒక పరిష్కారం అని గ్రహించండి,  ఎవరూ స్పందించడం  మానివేసి, ఇంత లిఖిత పూర్వకం గా మేము ఏమిటో వివరిస్తున్నా, స్పందించకుండా ఉండిపోవడం అనేది సృష్టి లోకం ఇచ్చిన మెరుగైన అవకాసం ఉపయోగించుకోకపోవడమే  అని గ్రహించండి.  లోకం లో ఎప్పుడైనా మాట కలుపుకోవడమే నిజమైన  పరిష్కారం, సంస్కారం అని గ్రహించండి, మమ్ములను వివరం గా గ్రహించుటకు మీ నలుగురు ఈ రోజు కదలండి  అని కోరుకోనుచున్నాము.మీకే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాము, మీరే ప్రత్యేకం అని గాని కాదు అని గాని భావించకుండా, స్పందిచడం లో చరిత్ర సృష్టించండి, మమ్ములను చక్కగా లోకానికి పరిచేయం చేయడానికి శ్రీకారం చుట్టండి.      ధన్యవాదములు 

                                 

తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
                                                                                                         
                 

No comments:

Post a Comment