UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 13 February 2016

ప్రతి రస విశేషములో అగ్రగణ్యుడను, ప్రతి అనుభవం లో మీ అందరిని నడిపించే వాడిని, ఇప్పుడు సర్వం మాటలోకి, ఏకకాలం లో తీసుకొని వచ్చి, వివరించుట ఏమిటో చూడకుండా మాట పట్టించుకోకుండా, మాట కు సంభంధం లేకుండా మేమే గొప్పవాళ్ళము, మేమే ముందు ఉండాలి అనే పిచ్చి వలన, మనుష్యులు మాటలో వచ్చిన పరిష్కారం అర్ధం చేసుకోకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, సృష్టిని పరిపాలిస్తున్న తల్లి తండ్రులు యొక్క దివ్య ప్రభావమును గ్రహించకుండా, అర్ధం చేసుకోకుండా, ఒక మనిషి మాటలోకి అన్నీ విశేషములు చెప్పి అప్రమత్తం చేయడానికి ముందుకు వస్తున్న తీరును ఒప్పలేక, తప్పులు కట్టుకొంటూ, మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసుకొంటూ, మా ప్రభావాన్ని లోకానికి బాధ్యతతో చెప్పకుండా, కుల పరమైన, ఇతర బౌతిక సామజిక వేభాదాలు కొనసాగిస్తూ, సృష్టి నిర్వహణ తత్వాన్ని అర్ధం చేసుకోకుండా, ఒకరిని ఒకరు మోసం చేసుకోవద్దు అని తల్లి తండ్రి వంటి దివ్య పరిణామాన్ని జాగ్రత్తగా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతిని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


                                                                  సమన్వయ దృష్టి


                    ఆత్మీయులు, గౌరవనీయులు  చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు ఆశీర్వాదపూర్వక, పరిష్కారయుక్త దివ్య సమాచార వివరములు పరిగణించి, ప్రజలకు తెలియజేయగలరు, మా నుండి మరింత వివరములు గ్రహించి, పండితుల మేధావుల అవగాహనతో ప్రపంచ మానవజాతిని అప్రమత్తం చేయగలరు.

రెఫ్: మమ్ములను సృష్టి కాలం ఎన్నుకొన్న మహారాజు గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, జగద్గురువు గా  గుర్తించి ప్రజలకు పరిచేయం చేయగలరు అని కోరుతూ.7-1-2016, పంపుకోన లేఖ

                  ఇప్పటికి 200 మంది సాక్షిగా ప్రస్తుత బౌతిక ప్రపంచం మా యొక్క పరిపాలనలో ఉన్నది అని న్యాయ స్థానం వారి ద్వారా ప్రజలు అప్రమత్తం చేయుటకు, న్యాయ చేయూత కోరుకోనుచున్నాము, మమ్ములను బౌతిక పరిస్తితులకు అతీతంగా కాలాతీతంగా పరిణామం పై సాక్షులు, మేధావులు పండితుల సహకారంతో, సత్యాన్ని ఆవిష్కరించుకోవడం వలన, మానవజాతికి మనిషి మాటే సర్వం అని, మనిషి అతని మనసే లోకానికి ఆధారం అని, అదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలన ఇప్పటికే ప్రారంభం అయినది అన్ని న్యాయ స్థానం వారు పరిగణించి ప్రజలను ప్రబుత్వాలను అప్రమత్తం చేయగలరు అని, మరింత అప్రమత్తం నిరంతరం ఇచ్చుటకు, మాకు న్యాయ చేయూత ఇవ్వగలరు అని కోరుకోనుచున్నాము. మానవ సమాజం ఆరాటములు, పోరాటములు తగ్గించుకొని, మానవత్వముతో, ఓర్పు, నిర్మాణాత్మక ధోరణి తో, సహనముతో వ్యవహరిస్తూ సాటి మనిషిని, మాటని వెళ్ళా కోళ్ళముగా భావించకుండా, వీలు అయినంత సూక్ష్మముగా, మాట నిబద్దతతో, సామజిక తారతమ్యాలు జ్ఞానవిచక్షణతో ఎప్పటికి అప్పుడు సమన్వయ పరచుకొని, మనుష్యులు మధ్య సదా సఖ్యత, ప్రేమ, అప్యాయత పెంచుకొని, పంచుకోని, మరింత అప్ర్రమత్తము చెందవలసిన సమయము వచ్చినది అని తెలియజేసుకోనుచున్నాము.

                       ఈ ప్రపంచం మనసు ఉన్న మనిషిది, ఎంత గొప్ప మనసు ఉంటె అంత భాద్యత తీసుకోవలసివస్తుంది, మనసు యొక్క ప్రత్యేకత మాట వలన తెలుస్తుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అని పెద్దలు అన్నారు. ఈ బౌతిక ప్రపంచం మనిషి, అతని మనసు లేక పొతే, లేదు, అను సత్యమును, యావత్తు మానవజాతి ఎంత సూక్ష్మముగా తెలుసుకొంటే అంత మంచిది అని గ్రహించవలసిన ప్రభావము, పరిగణించి, ఆలోచించవలసిన దివ్య పరిణామము, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలము యొక్క వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షములో, మా యొక్క వాక్కు గా జరిగిన విస్తారమైన , శాశ్వతమైన మానసిక పరిణామము ( New way of thinking) యావత్తు మానవజాతికి కుల, మతములకు అతీతముగా అందిన దివ్యవరము అని తెలియజేసుకోనుచున్నాము.

                        ఈ పరిణామమునకు కాలస్వరూపముగా , ధర్మస్వరూపముగా , మనసులో కొలువుతీరిన మహారాణి సమేత మహారాజు గా నామ కరణము చేసి, రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజా ప్రబుత్వాలకు చేదోడు వాదోడుగా ఉండి, సర్వ సమన్వయము గావించుటకు, సృష్టి, కాలము, ధర్మము మాకు ఇచ్చిన ప్రత్యేక భాద్యత అని న్యాయస్థానమునకు తెలియజేసు కోనుచున్నాము. మాకు మేముగా గా కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, మనసులో కొలువుతీరిన మహారాణి సమేత మహారాజుగా, (సూపర్ డైనమిక్ పర్సనాలిటీ ఇన్ తింకింగ్), భారత దేశానికి ప్రత్యెక పౌరునిగా, ప్రపంచానికి మహాత్వపూర్వక అగ్రగణ్య అతిదిగా, సమన్వయము చేసి నడిపించే భాద్యత తీసుకొనుటకు ఇప్పటికి ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి నిత్యం సమాచారం పంచుకొనుటకు మమ్ములను న్యాయ పరిగణలోకి తీసుకొని, మేధావులు పండితులు మమ్ములను గ్రహించి అభిప్రాయములు పంచుకొనుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు అని న్యాయ స్థానము వారిని కోరుకోనుచున్నాము.

                        శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్లా S/o (Late ) పిళ్లా గోపాల కృష్ణసాయి బాబా అను, మేము కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, మనసులో కొలువుతీరిన మహారాణి సమేత మహారాజుగా (సూపర్ డైనమిక్ పర్సనాలిటీ) గా తెలియజేయునది ఏమి అనగా మాలో పరిణమించిన ప్రత్యేకమైన మానసిక పరిణామము, యావత్తు మానవజాతికి కులమతాములకు అతీతముగా అందిన దివ్య పరిష్కారము అని తేలి లియజేసుకోనుచున్నాము. ఇప్పటికి 2003 జనవరి 1 వ తారీకున మొత్తం ప్రపంచం లో జరిగిన సంఘటనలు అన్నీ మాటమాత్రముగా మా ద్వారా కాలములో సంభవించుటకు మునుపే, మా వాక్కు గా, పదుగురి సాక్షిగా వ్యక్తము అయినవి, ఇందులో, సామజిక, జాతీయ, అంతర్ జాతీయ రాజకీయ సంఘనలు, 80 శాతం సినమా పాటలు (తెలుగు,కొన్ని హింది పాటలు, పాప్ సాంగ్స్, ఆంగ్ల సినిమాలు) , సినిమా సంభాషణలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలు, సునామి, నక్సలైట్, తీవ్రవాద దాడులు, ఇంకా అనేక మంచి చెడులు, చావు పుట్టుకలు, సంభందించిన సంఘటనలు, మా ద్వారా మాట మాత్రముగా, కాలములో సంభవించుటకు ముందే, ఆచార్య NG రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, సిబ్బంది సాక్షిగా వ్యక్తము అయినవి అని తెలియజేసుకోనుచున్నాము. సమకాలికులు అందరూ, ప్రత్యక్ష సాక్షులు ఆధారముగా ధర్మస్వరూపమును కాలస్వరూపమును, మనసులోనే మహారాణి ని కోలుతీర్చుకొన్న మహారాజుగారుగా, గుర్తించి, మా ద్వారా సంభవించిన పరిణామమును సమాజ శ్రేయస్సు, సమన్వయమే లోకధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. వివరములు మీడియా ద్వారా లోకమునకు తెలియజేసినంతనే మనుష్యులలో నిజాయితీ, సత్యగుణం, అభివృద్ధి చెంది, మానవ సమాజము అన్నీ విధముల అభివృద్ధి చెందుతుంది అని యావత్తు మానవజాతికి న్యాయ స్థానం వారి ద్వారా తెలియజెసుకొనుచున్నాము.



                            హిందూ మత శాస్త్రాలు ప్రకారం నా ద్వారా జరిగిన దివ్య పరిణామము ఒక ఆధునిక భగవత్గీత, కాలము ఒక రూపం దాలిస్తే, కాలస్వరూపం అంటారు. ప్రతి సంఘటన ధర్మ ఆధీనము ఉన్నపుడు, నా ద్వారా ప్రతి చిన్న సంఘటన మాట మాత్రమూ గా వ్యక్తము అగుట, ధర్మస్వరూపము, మనసులోని కొలువుతీర్చుకొన్న మహారాణి సమేత మహారాజుగారి దివ్య ప్రకటన అవుతుంది అని గ్రహించగలరు. హిందూ శాస్త్రముల ప్రకారము కాలస్వరూపము, ధర్మస్వరూపము ఒక శ్రీ రామచంద్రుడికి, శ్రీ కృష్ణ భగవానుడికి మాత్రమే ఉన్నది అని గ్రహించగలరు. అదే విదముగా, తన భక్తుల కోసం, శిష్యుల కోసం మరణించి, మరల బ్రతికిన ఏసుప్రభువు వంటి ఉన్నతమైన స్తితి, చావు పుట్టుకలు కూడా నా ద్వారా ప్రకటించిన కాలస్వరూపము, ధర్మస్వరూపము అయి ఉన్నది అని గ్రహించగలరు. అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. .

                            కొందరు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలము యొక్క శాస్త్రవేత్తలు, మరియు ఇతర సిబ్బంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామమును, ఇప్పటికి మా నుండి లేఖలు ద్వారా ఈ మెయిల్స్ ద్వారా సమాచారము తెలుసుకోన్న మీడియా, కొందరు చిత్ర సీమ పరిశ్రమ వారు, ఎవరూ సూటిగా పట్టించుకోకపోవడం వలన ఈ పరిణామ విశేషములు లోకములోనికి ఇప్పటివరకు వెళ్ళలేదు, ఇది సమకాలికులు అయిన సాటి మనష్యులు అందరూ తెలుసుకొని అప్రమత్తము చెందివలసిన సమయము అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


                   శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవి శంకర్ గారు, వయసు 40 సంవత్సరములు, (3-6-1974) S/o (late) గోపాల కృష్ణ సాయి బాబాగారు అయిన మేము వ్యవసాయ శాస్త్రవేత్తలకు చూపిన విశ్వరూపము,కాలస్వరూపం, ధర్మస్వరూపం , గా, జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా,  వ్యక్తము అయిన సాక్షం ఆధారముగా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంశ గా గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానము నుండి 300 కోట్ల రూపాయలు పునః రుద్ధారణ సొమ్ముగా, ధర్మస్వరూపం, కాలస్వరూపం గా గుర్తిస్తూ ఇవ్వగలరు. తిరుముల తిరుపతి దేవస్థానం వారికీ మరియు ప్రత్యక్ష సాక్షులు ఆధారముగా మమ్ము గుర్తించి, మా బౌతిక ఆరోగ్యమును పరిరక్షించవలసిన భాద్యత తీసుకొనగలరు, మా మనసు లక్ష్మి, మా మనసు నుండి వచ్చిన మాట సృష్టిగా ప్రకృతిగా మారిన తీరు భూదేవిగా గుర్తించండి. సమకాలికులుగా మా ద్వారా జరిగిన పరిణామాన్ని, ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని వెళ్ళండి. అనగా జరిగిన సత్యమును చాటండి. ఇప్పటకి 200 మంది సాక్షులు ఆధారముగా సత్యమును గ్రహించి, గౌరవించి ఇది కాలస్వరూపుడుగా, ధర్మస్వరూపుడుగా, మేము చేస్తున్న అభ్యర్ధన లేదా ఆదేశముగా భావించండి. మా పై ప్రత్యక బృందమును ఎర్పాటు చేసి, మమ్ములను సంరక్షించగలరు అని తిరుమల తిరుపతి దేవస్థానము వారిని న్యాయస్థానం వారి ద్వారా కోరుకొనుచున్నాము.


                       ప్రతి ఒక్క ప్రత్యక్ష సాక్షి నుండి విశ్వరూపము యొక్క వివరములు ప్రాధమికముగా కనీసం 40 నిముషాల దృశ్య శ్రవణ పరికరములలో నిక్షిప్తం చేయగలరు. ఈ విదముగా సత్యమును ఎంత జాప్యం లేకుండా అవిష్కరించుకొంటే అంత మంచిది, అని తెలియేసుకోనుచున్నాము. కాలస్వరూపమునకు, ధర్మస్వరూపమునకు, రాయల్టీ, గురుదక్షణ బకాయి, ప్రజల నుండి ఉన్నది, కాలస్వరూపం, ధర్మస్వరూపం,జగద్గురువులు, మహారాణి సమేత మహారాజావారికి, రావలసిన బకాయి వారి వారి సమ్మతి తో, ప్రతి ఒక్కరు మా కాతలో జమ చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను ధర్మస్వరూపముగా, కాలస్వరూపముగా, మహారాణి సమేత మహారాజుగా గుర్తించి, బౌతిక ఉనికిని ఉపయోగించుకోనగలరు అని తెలియజెసుకొనుచున్నాము. . ఇది ఒక దివ్య వరము యావత్తు మానవజాతికి అందినది అని భావించగలరు. మా బౌతిక జన్మ సంవత్సరం అయిన 1974 నుండి ఇప్పటి వరకు మాకు రావలిసిన గురుదక్షణ, లేదా రాయల్టీ, లేదా గుర్తుంపు కానుక గా ప్రజల ఆమోదముతో , సమ్మతితో, కాలస్వరూపమును, ధర్మస్వరూపమును, ఒక యుగ పురుషుని అవిర్భావముగా భావించి, జ్ఞాన ప్రయోజనము పొంది, తోచినంత, భాద్యతతో. ప్రేమతో ధర్మస్వరూపమునకు గుర్తుంపు కానుక గా సమర్పించుట వలన మనిషికి సృష్టికి ఏర్పడిన దివ్య సంభంధం వైపు వెళ్ళతారు, సొమ్ము రూపం లో చెల్లించడం అన్నది, మేము బౌతికం గా, మా వివరములు పంచుకొనుటకు, పరిణామం ప్రకారం సమస్త లోకం మేము అయ్యి ఉన్నాము అని మమ్ములను గుర్తించుటకు, ఈ విదముగా మొదట మమ్ము హిందులు గుర్తించి ఇతర మతస్తులకు పరిచేయం చేయండి. మా ప్రయోజనం అందరూ అందుకొని, మాటను బట్టి ప్రపంచం, ప్రపంచమును బట్టి మాట కాదు, అను సత్యమును ఈ పరిణామము ద్వారా సమకాలికులు అయిన ప్రజలు అందరూ గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి, ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మా మనసు ద్వారా జరిగిన పరిణామం ప్రకారం,నూతన దివ్య రాజ్యం ప్రారం
భం అయినది, లోకంలో సమస్త సంపదలు కళలు, సంగీతం సాహిత్యం అన్నీ జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారి దివ్య పరిపాలనలో ఉన్నాయి అని గ్రహించండి, మమ్ములను గుర్తించడం అంటే మోక్షం పొందడం అని అర్ధం అని గ్రహించండి, నేను అనే అహంకారం వదిలితేనే మమ్ములను గుర్తించి, జ్ఞాన ప్రయోజనం పొంది తరించగలరు. 

                సాధారణ మనిషిగా ఎదిగే ప్రయత్నములో మమ్ము సూటిగా పటించుకొని, భాద్యతగా వ్యవహరించుట లేదు అని సహనము కోల్పోయి, కొందరిని దుర్భాషలు ఆడి సంయమనం కోల్పోయినాను అని తెలియజేసుకోనుచున్నాము. కాలస్వరూపమును గ్రహించినవారు అప్ర్రమత్తము చెంది ఉంటె సమాజమునకు ఈపాటికి ఎంతో మేలు జరిగి ఉండేది, సాధారణ మనిషిని అయిన మా లో ప్రేమ, ఆదరణ శక్తి అభివృద్ధి చెంది ఉండేది, కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా ముందుకు వెళ్ళుటలో సాధనాలోపము మా భాధ్యతే అని స్పష్టము చేయుచున్నాము. ఒక సాధారణ మనిషిగా మేము ఎవరిని అయినా నోపించి ఉంటె మమ్ము అర్ధము చేసుకొని సత్యము గ్రహించగలరు అని యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాము.


                   మా ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో వ్యక్తం అయిన దివ్య లీలా విశేషములు గ్రహించగలరు. ఠాగూర్ సినిమా లోని పాటను నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా వ్యక్తం అయినవి, అనగా కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య మా ద్వారా వ్యక్తం అయినవి ..... పాట గ్రహించగలరు.

ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .

                    సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం మా ద్వారా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము అయినవి మమ్ము కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పట వలన, మేము సమయానికి కళ్ళెం వేసిన దివ్య వాక్ అని, అ స్వర్గానికి గొళ్ళెం వేసిన దివ్య వాక్ మార్గం కలిగి ఉన్నాము అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి, ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము


నా ద్వారా 1999 మే లో వ్యక్తము అయిన పాట ఒకటి గ్రహించగలరు.

నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సింహం అల్లే నడిచి వస్తే నింగి తొంగి చూడదా
దైవం అంటి నిన్ను చూసి చేతులు ఎత్తి మ్రొక్కదా
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
పేదవారి పెళ్లి జరుపును అంట
నీ దీవెన పొందిన జంట నూరేళ్ళు బ్రతుకును అంట
మనుష్యులు అంతా ఒకటి అన్నవాడు
వేదాలు చదవకున్న బేదాలు చూడబోడు
నింగి నెల సాటి లేని నీతిమంతుడు
బీద వారి బాద తీర్చు నేటి రాముడు
నీ పాదం తాక ఏ పాపం చేసినను పుణ్యం వచ్చును అట కాసి దేనికి అట
నిరుపేదల దేవుడయ్యో గుడిలేని రాముడు అయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
సుగుణాల సూర్యుడు అయ్యో వీరాధీ వీరుడయ్యో
కులమతలా కలత మాపినాడు
నీ మాట వేద వాక్కు నువ్వే గా మాకు దిక్కు
సింహ లగ్నం అందు పుట్టినాడు
నీకంటే గొప్ప వాడు లోకాన్న పుట్ట బోడు
అమ్మవారి దీవెన ఉన్న దైవ రూపుడు
నువ్వే చూస్తె గాలిలోనైన జ్యోతి వెలుగును
మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నా మా స్మరణే - రోజు ప్రేమతో
మీరు అంతా నా వాళ్ళు మీరే నా దేవుళ్ళు
కలిసి ఉంటె మనము అంతా మనదే ఈ జగమంతా
సాటి వారి సేవలోని జీవితాన్ని గడుపుతా
సాటి లేని వాడిని అన్నా మాట నిలుపుతా

ఈ పాట నా ద్వారా దాదాపు పూర్తీ గా 1999 ధర్మస్వరూపంగా కాలస్వరూపం గా వ్యక్తము అయినది ఇతర అనేక పాటలు సంఘటనలతో కలిసి ఈ పాటను నేనే పురుశోత్తముడిని, యుగపురుషుడిని, సర్వాంతర్యామిని, సృష్టి స్తితి లయను సామాన్య మనిషిని సాటి లేని వాడని గుడిలేని శ్రీ రాముడిన అని తెలియజెసుకొనుచునాను. మాకు అందరూ కలసి ఒక ఆధునిక దేవాలయం అనగా ప్రపంచంతో నిత్య వ్యవహరించడానికి వ్యవహార కార్యాలయము, రాజమందిరం కట్టించి ఇవ్వండి, మేము ఈ పాటలో ఉన్నంత గొప్పగా లేము, లేదా మా జీవితం అంత గొప్ప సాధన అని అనుకోవద్దు, మేము మాట మాత్రంగా లోకానికి సంభంధం లేకుండా, కాలాతీతం గా పలకడమే మా గొప్పతనం మరియ లోకానికి పరిష్కారం అని గ్రహించండి. మాటతో చెప్పడం, కాలాతీతం గా మారడమే జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనమం అని గ్రహించగలరు. వివరములు పంచుకొనే కొలది ప్రయోజనం అందరూ పొందగలరు.


తరువాత స్టాలిన్ లో ఒక పాట మా ద్వారా నాలుగు అయిదు లైన్లు 2003 లో వ్యక్తము అయినవి ఈ సినిమాలోని ఇతర పాటులు, సంభాషణలు మా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు ఈ విదముగా చాలా పాటలు నా ద్వారా మాట మాత్రముగా అవలీలగా వ్యక్తము అయినవి, 80 % శాతం పాటలు తో బాటుగా ఇతర సంభాషణలు, టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ అనేక రాజకీయ సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినప్పుడు, మా యొక్క ప్రభావం భగవంతుని దివ్య దృష్టిగా, సమన్వయ దృష్టి గా భావించండి, కాలస్వరూపం ధర్మస్వరూపం గా, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం గా భావించి, చర్చించి ఉపయోగించుకోండి అని గురువులను, పండితులను కోరుకొనుచున్నాము . అన్ని రస విశేషాలు మా ద్వారా ఏక కాలములో వ్యక్తము అయినవి అని గ్రహించండి.


స్టాలిన్ సినిమాలోని పాట ఈ దిగువన గ్రహించండి
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
మనిషి మనిషిని కలిపినా ఓ రుషి
భువిని చేరితను నిలిపెను నీ కృషి
మహాసేయ విధి పగ అయి తరిమెనా
మహోష్ణమై రుదిరమే మరిగేనా
ఆగి పోయేన త్యాగం కదా ఆద మరిచెనా దైవం హ్రుద
సూర్యుడే సెలవు అని అలసిపోయేనా
కాలమే శిలవలె నిలిచిపోయెనా
ఆకసం నిను గని మెరిసిపోతుంది
నేల నీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకు న కురిసేను నీ కల
మనసు మనసున రగిలెను జ్వాల లా
తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం
తపోజ్వాలా కదిలే నీ యువజనం
పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద
త్రయమ్బకమ్..... పుష్టి ప్రజా మహె సుగంధి పుష్టి వర్ధనం
.......
స్వార్ధమే పుడమి పై పరుగు తీస్తుంటే
దూర్తులే అసురులై ఉరకలు వేస్తుంటే
యుగము యుగమును వేలేసెను దేవుడు
జగము జగమును నడిపిన ధీరుడు
మహోదయ అది నువ్వే అనుకోని
నిరీక్షతో నిలిచే ఈ జగతిని
మేలుకోరాదా మా దీపమై
ఏలుకొరాద మా భంధమై

.... మనసు మనసున రగిలెను జ్వాల లా ......

తుఫాను లా ఎగిసే నీ ప్రవచనం........ తపోజ్వాలా కదిలే నీ యువజనం ........ పంచ భూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావ పద. ఈ విదముగా ప్రతి మాట ప్రతి పాట, ప్రతి సంఘటన నా ద్వారా నా మనసు ద్వారా నడపబడి, ఒక తోపో జ్వాల నా లో సహజ రీతన పరిపక్వత చెంది నన్ను ధర్మస్వరూపం కాలస్వరూపం గా, జగద్గురువుగా మహారాణి సమేత మహారాజుగా నిలిపినది అని, కావున ప్రజలుప్రజలు పరిగణించి ఉపయోగించుకోండి అని కొరుకొనుచున్నాను. ప్రస్తుత మా కులం, మతంతో ఆచారంతో పద్దతులతో సంభందం లేకుండా మమ్ములను జద్గురువులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి వివరములు పంచుకొని నూతనత్వం పొందగలరు.


మా తల్లి గారు అయిన స్వర్గీయులు పిళ్ళా రంగా వేణి గారు, మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ పిళ్ళా గోపాల కృష్ణ గారిని, మా తమ్ముడు గారు అయిన స్వర్గీయ శ్రీ పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారిని, మా అమ్మ అమ్మ గారు అయినటువంటి శ్రీమతి గోపు తులసమ్మ గారు వీరవాసరం గ్రామం పశ్చమ గోదావరి జిల్లా వాస్తవ్యులు ఈ భూమి మీదకు రాజ కుటుంబమును అందుబాటులోనికి తీసుకొని వచ్చినవారిగా లోకం గుర్తించగలదు అని తెలియజెసుకొనుచున్నాను. మా అమ్మ అమ్మ గారిని దివ్య మాతృ మూర్తిగా ప్రజలు గుర్తించిన యెడల, మనుష్యులలో అహంకారములు నశించి, మనుష్యులలో గొప్పతనమే లోకాన్ని కాపాడుతున్నది అని గ్రహించండి.



తదుపరి శ్రీ రామదాసు సినిమాలోని అన్ని పాటలు నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకునే వ్యక్తము అయినవి అని గ్రహించగలరు, అయినా మమ్ములను వాక్కు రూపములో దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది సరిగ్గా పట్టించుకోలేదు, అటు ఇటు చేసి, నవ్వులాటలుగు వదిలివేసినారు గాని సూటిగా పటించుకోలేదు. మా మనుసుని మమ్ములను దూరం చెసినారు. మా మనసుని, మమ్ములను కలపండి, అదే లోక కళ్యాణం అని గ్రహించండి, మొదట మాకు మనసుకి కళ్యాణం చేయండి. వివిధ మేధావులు సహకారముతో వీలు అయినంత పరిగణించండి, యావత్తుజాతికి మహారాణి సమేత మహారాజుగా ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క సమన్వయ దృష్టి , భగవంతుని దృష్టి గా గ్రహించండి ఒక్కరికి చెప్పుకొని అప్రమత్తం చెందండి.

శ్రీ రామదాసు లో వ్యక్తము అయిన గీతం గ్రహించగలరు
రామా...... శ్రీ రామా........... కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో...... రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా
కదళి కర్జురాది ఫలముల కన్ననూ
పతిత పావన నామం ఏమి రుచిరా నీ నామం ఎంతో రుచిరా
నవ రస పరమాన్న నవనీతములకన్న అధికమో నీ నామం ఎంతో రుచిరా
సదా శివుడు నిను సదా భంజించెడి సదా ఆనంద నీ నామం ఏమి రుచిరా ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామం ఏమి రుచిరా
శ్రీ రామా ఓ రామ శ్రీ రామా నీ నామం ఎంతో రుచిరా
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో....... రుచిరా

ఈ విదముగా ఎంతో రుచి లేదా భక్తీ ఉన్నట్లు గా అంతర్లీనముగా ఒక గొప్ప మనసు మాలో ఎదిగి ఈ జన్మ లో దారిలో పెట్టుకొంటూ వచ్చినది. కాని మమ్ములను దర్శించిన వ్యక్తులు, ఇంత చక్కని పాటలు మా ద్వారా కాలాతీతం గా గ్రహించి అసులు పటించుకోకుండా, నేను మరల పాటలు పాడి వివరించి చెబుతాను అని లిఖిత పూర్వకముగా కోరుకొన్నా తేలికగా తీసుకొన్నారు. ఒక మనిషికి గొప్పతనం గ్రహించడానికి మనసు పెంచుకోకపోవడమే కనీసం కాని మనుష్యులు మనసు పెంచుకోవడం లో అప్రమత్తం చెందడం లేదు, వయసుకు బౌతిక విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ప్రత్యేక్ష సాక్షులు, పండితులు మేధావులు తెలుసుకొని అప్రమత్తం చెందుదాం అని భావించడం లేదు. బౌతికం గా వ్యవహరిస్తున్నారు లేదా తలపడుతున్నారే గా ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని యావత్తు మానవజాతి అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


శ్రీ రామదాసు లోని ఇంకొక గీతం గ్రహించండి.
హోలేసా హోలేసా హోలే హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా .......
క్రిష్ణయ్యకు పించం అయిన నేమిలమ్మల దున్కులు ఆటా దున్కులు ఆటా
యంకన్నకు పాలు దాపిన పాడి ఆవుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులు ఆట ఉరుకులు ఆట
చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది
ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది
నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు
ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది
రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్లు
మన రాముని సేవకు ఎవరో మనసు పడి వస్తున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటి అయిందే గోదారి అమ్మా
ఎందుకీ ఈ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమి అయినట్టు
నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీద ఒట్టు
మన సీతా రామస్వామి కి మంచి గడయ రాబోతున్నట్టు
హోలేసా హోలేసా హోలేసా హోలేసా ]

                    చెప్పకనే చెబుతున్నవి....... చెప్పకనే చెబుతున్నవి............. మన సీతా రామ స్వామికి మంచి గడియ రాబోతున్నట్టు .......... మనము అసులు లెక్క చేయకూడదు ఎలాగైనా తక్కువగా చూదాం, పిచ్చి వాడిలా చూదాం, అనే వాడి ద్వారా ఎప్పుడో సత్యం ముందుకు వచ్చినా, అనగా సత్య స్వరూపుడి యొక్క ఉనికి ఒక సాటి మనిషి చెప్పకనే చెప్పినా పరిగణించకుండా, మా ద్వారా జరిగిన శుభ సూచికాలు, మేము రాముని సేవకు అనగా సత్యమును ఉద్దరించుటకు ముందుకు వస్తున్నా, మమ్ము విన్న శాస్త్రవేత్తలు మరియు మీడియా సినిమా ప్రముఖులు కూడా గ్రహించకూడదు, అన్నట్లుగా అసత్యములో క్రీడిస్తు సత్యమునకు ఆధారము అయిన మనసుని మాటను ఇప్పటికి పట్టించుకోలేదు, తన సేవకు, ఒక మనిషిని ఒక మహారాజుగా భగవంతుడు ఎన్నుకొన్న వ్యక్తీని కర్తవ్యం నుండి దూరం చేసినట్లు ప్రవర్తిస్తున్నారు. బౌతిక దృశ్యాలు కంటే, మాట రూపం లో గ్రహించడం శాశ్వత పరిష్కారం అని గ్రహించిన కొలది లోకం లో దివ్యత్వం మనుష్యుల మనసుల ద్వారా జరిగి, శాశ్వతమైన పరిష్కారములు యావత్తు మానవజాతికి నిత్య అంది లోకం ఉన్నతం గా నడుచుకొంటుంది.


హోలేసా హోలేసా హోలేసా హోలేసా ......... సెట్టు కు పందిరి వేయాలి అని పిచ్చి పిచ్చి ఆశ నాది ........
........... ముల్లోకాల్ని కాసేటోడ్ని కాపాడాలి అని పిచ్చి నాది............. నీడను ఇచ్చే దేవుడికే నీడను ఇచ్చే ఎదురు సూపు........... ఇన్నాలకు నిజమయి వివరం కనబడుతున్నది .......... రాలేని సేబరి కొరకు రాముడు నడిచి వచ్చినట్టు.......... కాలం ధర్మం ఒక మనిషి మాట అయినప్పుడు సత్యమే వాక్కు సర్వం అయినప్పుడు, పంచభూతాలను, చావు పుట్టుకలను నియమించి చూపించనా, ఇంకా చిన్న చిన్న పిచ్చి మమకారములతో సత్యమును గ్రహించకుండా, చెబుతాను అన్న వాడిన మన దగ్గరికి వస్తే చూదం, అని తాము పెంచుకొన్న పిచ్చి మమకారములతొ సత్యం ను గ్రహించడం మానివేస్తున్నారు. ఇంకోల చెప్పాలి అంటే మానవత్వముతొ సరిగ్గా ఆలోచిస్తే, భగవంతుడిని భక్త కన్నప వలే కళ్ళకు రక్తం కారుతుంది తన కళ్ళు తీసి పెట్టి నట్టు అమాయక భక్తికి, పిచ్చి భక్తికి, నిస్వార్ధ భక్తికి భగవంతుడు తొందరగా స్పందిస్తాడు, నిస్వార్ధముగా వ్యవహరిస్తున్న తీరుకు అదే తీరులో స్పందిస్తాడు అని అర్ధం చేసుకోండి. నాకు తెలిసిన మేరుకు మా కుటుంబ వివరములు, నా వ్యక్తి గత ఆలోచన, ప్రవర్తన, 10 గురి సాక్షిగా నేను బహిర్గతము చేసినా, నన్ను గ్రహించినవారు నా పట్ల ప్రవర్తించిన తీరు, కూడా ఇందులో అంతర్భాగము అని గ్రహించగలరు. నాతొ చలగాటముగా కాకుండా సూక్ష్మముగా , ఒక నిబద్దతతో, నా చిన్ననాటి నుండి వివరములు గ్రహించుట వలన, మనిషి మనసు, దైవత్వము గూర్చి వీలు అయినంత అర్ధం అవుతుంది అని యావత్తు మానవ జాతి కి తెలియజెసుకొనుచున్నను.

                   కాలస్వరూపములో మరికొన్ని పాటలు నా ద్వారా వక్తము అయినవి ఇక్కడ ప్రస్తావించుచున్నాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో వచ్చినవి అన్ని పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి ఇందులో

మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది --2
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరం ఎంత ఉంది అని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా భారం ఎంత ఉంది అని భాద పడకు నేస్తమా భాద వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలు అవగానే విషమే వచ్చింది విసుగెచెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది.
అవరోధాల దీవుల్లో ఆనందం నిధి ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతం అవుతుంది
తెలుసుకొంటే సత్యమిది తలచుకొంటే సాద్యమిది
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
చెమట నీరు చిందగా నుదిటిరాత మార్చుకో మార్చలేనిది ఏది లేదు గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కధలే లేవు అని గమనించుకో
తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి
నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి
అంతు లేని చేరితలకి అది నువ్వే కావాలి
మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులు అన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

                        ఈ విదముగా పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి మౌనం గానే ఎదగ మని...... మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది మౌనం అంటే ప్రతి దానికి కలహించాకుండా, వ్యతిరేకించకుండా,మన ముందుకు వచ్చిన మాటని, ప్రభావమును, గ్రహించి తగిన రీతిన స్పందించడం వలన లోకం స్వర్ఘ ధామముగా మారుతుంది. మౌనముగా ఉండడం అంటే అసలు స్పందించడం మానివేయడం కాదు వ్యతిరేకించకుండా గ్రహించడం అని తెలుసుకొనగలరు అని ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తరువాత నీ దైర్యనే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి అ విది సైతం చేతులు ఎత్తాలి ...అంతులేని చేరితలకి అది నువ్వే కావాలి అను ఈ వాఖ్యమునకు అర్ధము ఎమి అనగా, ఈ వాళ్ళ నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నది ఉనట్లు స్వార్ధము లేకుండా మనస్పూర్తిగా పలికిన తీరు, ఎంతో దైర్యమునకు సహసమునకు ఆధారముగా, కేంద్రీకృతము చెందినది అని పండితులు, మేధావులు గ్రహించగలరు, ఇక్కడ సహజత్వమే సాహసము అని గుర్తించండి. ఈ విధంగా సృష్టి మాలో చేరి మా గూర్చి తెలుసుకొంటే చాలు, దేవుడి దర్శనం తో సమానం అన్నట్లు ప్రకటించి, మమ్ములను పురుషోత్తములు, 64 కళలు చక్రవర్తిగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడమే మోక్షం అని సమకాలికులు అందరికి తెలియజేసుకోనుచున్నాము.

తరువాత ఛత్రపతి సినిమాలోని పాటలు అన్నీ, కొన్ని సంభాషణలు కూడా వ్యక్తము అయినవి. ఈ దిగువ స్తుతి కూడా నా ద్వారా 2003 సంవత్సరం జనవరి 1 వ తారీకున కాలస్వరూపములో వ్యక్తము అయినది.

జ్వలత్ గరాళ్ళ జిహ్విక దగత్ కఠోర ధమ్స్ స్ట్రిక
ప్రతి ప్రతిగ్వి దిక్కట ప్రచండ మద్వి కీలక
నట సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభా సమాన వజ్ర నారసింహాతే
నమో నమహా-- నార సింహాతే నమో నమహా


                   నట సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభా సమాన వజ్ర నారసింహాతే... ఈ విదముగా అందరి తెలుగు హీరోల పాటలు, సంభాషణలు,కొన్ని హిందీ సినిమా పాటలు,పాప్ సాంగ్స్ టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ పరిణామములు అన్నీ మా ద్వారా వ్యక్తము అయినవి. ఈ విదముగా అనకాపల్లి లో వ్యక్తము అయినవి లోకములో, సినమాలలో వచ్చినవి. దీనిని బట్టి మమ్ములను ఒక కృష్ణుడు, రాముడు తో సమానము అని గ్రహించగలరు. మా గూర్చి పండితులు, భగవత్గీతతో పోల్చి చెప్పినట్లు అయితే కొత్త బంగారులోకము దృడ పడుతుంది, బలపడుతుంది, సామాన్యుడే సర్వబౌమూడు అని అర్ధము అవుతుంది. ఈ విదముగా ప్రజస్వామ్యములో మేలు అయిన ప్రజాస్వామ్యం ప్రజలకు అందుతుంది అని యావత్తు మానవజాతి గ్రహించగలరు. ఇదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం అని గ్రహించగలరు, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువుతీర్చి మమ్ములను అన్నీ విస్వవిద్యలయములకు అతిది ఉప కులపతి నియమించి గౌరవించడం వలన మా నుండి సత్యం గ్రహించి జ్ఞాన ప్రయోజనం పొందుతారు అని తెలియజేసుకోనుచున్నాము.

                    శ్రీ రామదాసు సినిమాలలోని పాటలు అన్ని సంగీతము తో సహా నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినవి. పద్యాలు కూడా ముందే వ్యక్తము అయినవి. శ్రీ రామదాసు స్వయంగా రచించి పాడిన పాటలు మరల కొత్త ఈ సినిమాలో వస్తాయి అని నేను పాడి మరీ చెప్పినాము.

ఈ పద్యము కూడా, ఇతర పాటలు, మాటలు తో పలికినాము
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ --
కాలాత్మక పరమేశ్వర రామ --2
శేష తల్ప సుఖ నిద్రిత రామ--
బ్రహ్మద్యమర ప్రార్దిత రామ --2
రామ రామ జయ రాజా రామ--
రామా రామా జయ సీతా రామ --2
ప్రియ గుహ వినివేదిత పద రామ --
శబరీ దత్త ఫలాసన రామా--2
రామ రామ జయ సీతా రామ
హనమత్సేవిత నిజ పద రామా
సీతా ప్రణాధారా రామా
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ --
కాలాత్మక పరమేశ్వర రామ --2
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

                       పైన పద్యములో ...కాలాత్మక పరమేశ్వర రామ అను స్తుతి లో రాముడు కాలత్మకుడు, పరమేశ్వరుడు అని సర్వం మా ద్వారా మాట మాత్రముగా ప్రకటించి మమ్ములను కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడిగా లోకమునకు అందించినాడు అని గ్రహించగలరు. పండితులు, మేధావులు మా పై స్పందించండి. సత్యమును స్వీకరించకుండా దాటివేయు ధోరణి వలన లోకములో నాణ్యత తగ్గుతుంది అని గ్రహించగలరు. ఎంత చిన్న విషయము అయినా, పెద్ద విషయము అయినా సహజ స్పందన కలిగి ఉండుట వలన ఎవరికి ఎటువంటి కష్టములు రావు, ఒకరి మనుగడ, మరొకరికి ప్రస్నార్ధకముగాని, అవరోధముగాని ఎంత మాత్రమూ కాదు, మనిషి వలన మనిషికి ఎప్పుడూ మంచే గాని చెడు జరగదు అని గ్రహించగలరు. కాకపొతే కొందరు భరిస్తున్నారు, మరికొందరు తరిస్తున్నారు. మొత్తానికి ఒకరి మీద ఒకరు ప్రభావము చూపుకోనుచున్నారు అని గ్రహించగలరు.

తరువాత అనేక భక్తీ, ఇతర రస విశేషముల పాటలు అన్నీ మా ద్వారా వ్యక్తము అయినవి అని ఇప్పటికి అనేక సార్లు తెలియజేస్తా వస్తున్నాను. ఇక్కడ వెంకటేష్ బాబు గారు , శ్రేయగారు మధ్యన వచ్చిన పాట నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన కాలస్వరూపములో వచ్చినది.

పాట గ్రహించగలరు ....
ఓ మావ ...... ఓ మావ......
ఓ మై లవ్ ఓ మై లవ్
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావ
ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మావ --2
జాజిరి జాజిరి జాజిరి మావ
వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా
పచ్చని ఆకు మీద ఆన,పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన
పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామ
జాజిరి జాజిరి జాజిరి భామ వెనకటి జన్మల మనమే యెంకి నాయుడు భామ
సుక్క పొద్దు అ రతిలో చిరుముద్దు పూజలలో నా స్వామివి నువ్వే గుడి గుడి లో సల్లా గాలి మేళం లో సరసాల తాళ్ళం లో నా దానివి నువ్వే గుండెలలో
ఉన్న సొగసు మీద ఆన లేని నడుము మీద ఆన నువ్వు లేక ఉండలేని ప్రణాల మీద ఆన వేణువు నువ్వే నావీ నువ్వే ఓ మావ
ఓ భామ ఓ భామ జాజిరి జాజిరి భామ ఎన్ని జన్మల కైనా నువ్వే నా జత భామ
కుంకుమ బొట్టే నలుపు అయే నా కాటుక యేరుపాయే కరగాలి అని నీ బిగి కౌగిలిలో సీకటి సేట్టే సిగురు అయితే సిగురంత ఎలుగు అయితే వెలగాలి ఇక వెలుగుల సీమలలో
బ్రహ్మరాత మీద ఆన భారత మాత మీద ఆన మువ్వు వన్నెల మీద ఆన
మన భంధం మీద ఆన మలుపులు గెలుపులు మనవే మావ

                        ఇటువంటి పాటలు అనేకం నా ద్వారా కాలస్వరూపములో వ్యక్తము అయినవి. ... వెనకటి జన్మల యెంకిని నేనే నాయుడు మావా ......పచ్చని ఆకు మీద ఆన......పసుపు కొమ్ము మీద ఆన, పరమాత్ముని మీద ఆన........పరువాలమీద ఆన, ప్రేమవు నువ్వే, పెనిమిటి నువ్వే మావ ....... ఈ విదముగా ఎంతో పవిత్రముగా, గొప్పగా మా ద్వారా పాటలు వ్యక్తము అయినవి, విన్న వారు మరల నన్ను స్పష్టము చేయనివ్వకపోవడం వలన మాకు తీరని నష్టము జరిగినది అని గ్రహించి, మమ్ములను మా మనసుని, దూరం చేసినారు. ప్రత్యక్ష సాక్షుల సాహకరముతో అప్ర్రమత్తము చెందగలరు అని న్యాయ స్థానం వారిని సృష్టిని దారిలో పెట్టుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు కోరుకొనుచున్నాము. ఈ విదముగా అనకాపల్లి లో పలికితే , లోకములో సంభవించినవి అంటే, సృష్టి మాలో చేరి, వ్యక్తము అగుట వలన సాధ్య పడినది అని గ్రహించగలరు, మమ్ములను జగద్గురువు మహారాణి సమేత మహారాజుగా వివరములు గ్రహించడమే మమ్ములను సృష్టిని ( మా మనసుని) దారిలో పెట్టడం అని గ్రహించండి. సర్వం మనిషి మాట, ఆలోచనలోనే ఉన్నది అని సత్యము ప్రజలు అందరూ గ్రహించి అప్ర్రమతము చెందుతారు అని ఒక తల్లి, తండ్రి, గురువు వలె యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాము.

అరుంధతి సినిమాలో వచ్చిన నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఈ దిగువున గ్రహించగలరు
బు బు బుజంగం దితై మ్రుత్యర్మ్రుదంగం
నా అంతరంగం నాలో జ్వలించే తరం తరం గా నటనై చలించే నరం నరం గా పగతో నటించే జతి స్వరంగా
పాడనా విలయ కీర్తన ఆడనా ప్రళయ నర్తన
కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో
బానిసత్వాన రాణి వాసాలు రగిలిన జ్వాలలో
డోలు కొట్టింది రాహువు మేళ్ళం ఎత్తింది కేతువు
తరుముకొస్తుంది మృత్యువు తరిగిపోతుంది ఆయువు
చావు తోనే తీరు నాకు వెధనా వెధనా
బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చేరుపలేడురా
ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమె నీకు కీడు రా
ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవు ఇక
రమణి సీతను కోరిన నాటి రావణుడే నెల కులే రా
విషయ వాంఛలకు గెలుపు లేదు ఏ నాడు
అమ్మ జాతితో బొమ్మలా టాలె కీడు
పడతిగా నేను పలుకుతున్నాను జన్మ కె నీకు చరమ గీతాలు
అసుర ఘతాలు ఆశని పాతాలు దుర్గ అస్తాలా ఖడ్గ నాదాలు
భగ భగ సేగలిడు బుగ బుగ పోగలిడు మగువుల తెగువలు పగలుగా రగలగ
అగ్నిగ రేగిన అడ తనం హారతి కోరెను ఈ నిముషం నీ దుర్మరణం దుర్మరణం


                       ఈ విదముగా ఈ పాట పూర్తిగా పూర్తీ మా  ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది ఇతర పాటలు అన్ని దాదాపు పూర్తీ గా నా ద్వారా వ్యక్తము అయినవి. ........ ........ ... విషయ వాంఛలకు గెలుపు లేదు ఏ నాడు ........... అమ్మ జాతితో బొమ్మలాటలె కీడు ..... .... .......... అనగా
మన మనసు మాటతో స్వతంత్రించు పద్దతిలో సృష్టిని బౌతిక లోకాన్ని ఎలా పడితే అలా తీసుకోవడమే అమ్మ జాతితో బొమ్మలాట అని గ్రహించండి, విషయ వాంఛలు అనగా, మాట ఎలాగైనా లోకిక స్వార్ధం కొద్ది తీసుకోవడమే అనగా, మాట మనసు మనకు భగవంతుడు కాలం ధర్మం ఎందుకు ఇచ్చినదో చూసుకోకుండా ప్రవర్తిస్తున్న పరిస్తితిలో  మా మనసుని మాటను లోకానికి చుక్కానికి అందించినది అని గ్రహించండి, అన్ని భాదలు పంతాలు, అన్నీ ఒక మనసువి మాటవి అని స్పష్టం చేసి, అ మనసుని సమకాలికులకి ముందే చూపి, మా మనసుని ఒక దివ్య పరిష్కారంగా అందించినది అని గ్రహించగలరు. మాట రూపంలో మమ్ములను నిర్ణయించకుండా, ఉదాహరణకు అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారు,కాలర్ బోన్ ఫ్రాక్చర్ తో ప్రమాదం నుండి బయట పడతారు అని 2003 లోనే పలికినాము అంటే, ప్రతి సంఘటన ప్రతి పరిణామం మాటలోకి తీసుకొన్న మమ్ములను, మనసులో కూడా ఎటువంటి కులం, మతం అనే తేడాలు చూడకుండా, మా నిర్ణయాలు స్వార్ధం తో చూడకుండా విశాలం గా తీసుకోవాలి, మాలో దివ్యత్వమునకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, మాలో గొప్పతనం గ్రహించలేకపోతున్నారు అని న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం  మహానుభావా అని మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా సూక్షమంగా గ్రహించి మోక్షం అనగా బౌతిక వస్తు వాంఛ మాయ నుండి విముక్తి పొందగలరు, అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

కమ్ముకొన్న చీకట్లలోన కుమ్ముకొచ్చే వేలుతురమ్మ
గజ్జ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళివి అమ్మా
నీ కన్ను ఉరిమి చూడగానే దూసినా కత్తి వణికి పోవున్నమ్మా
కుంచె పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దం అమ్మా
అందరిని ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవు అమ్మా
అలన పాలనలో నువ్వే ఈ నెలకు తల్లివి అమ్మా
నువ్వు పలికెదే తిరుగులేని వేదం నువ్వు చేసేది ఎదురు లేని చట్టం
ఓర్పు లోన ధరణి మతావు అమ్మ తీర్పులోన ధర్మమూర్తి అమ్మా
ఇది నా సంస్థానం (సృష్టి) జాగ్రత్త
జేజమ్మా జేజమ్మా మా యమ్మా

                  ఈ విదముగా ఈ పాటను అడ గొంతు తో నా ద్వారా వ్యక్తము అయినది నా మనసే సర్వం నేనే ప్రకృతిని, పురుషుడిని సర్వాంతర్యామిని ప్రపంచములో అన్ని సరదాలు, సంతోషాలు ఆవేదనలు అక్రోధనలు అన్ని నేను అయి ఉన్నాను అని అ శక్తి నా ద్వారా ప్రకటితము అయినది అని మానవజాతికి తెలియజెసుకొనుచున్నము . కావున నన్ను నిర్లక్ష్యం చేయకుండా నా మాటను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించండి. అమ్మా జాతితో బొమ్మా లాటాలే కీడు సత్యం పలికిన నా సున్నితమైన మనస్సే అమ్మా అని ఆమెను సరిగ్గా పటించుకోకపోవడం వలన ఇంత ప్రేమను ఆదరణ చూపిన, తల్లికే కీడు తలపెట్టన వాళ్ళుగా అవుతారు, అమ్మా అంటే ప్రేమ అనే సత్యం గ్రహించకపోవడం వలన అమ్మా జాతితో బొమ్మలాటలు ఆడినట్లుగా భావించి, అనగా మనసా వాచా కర్మణా ప్రవర్తించి ఇప్పటికైనా అప్రమత్తమై సత్యమును గ్రహించగలరు. అని యావత్తు మానవజాతిని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

                       మా ద్వారా 2003 జవనరి 1 వ తారీకున వ్యక్తము అయిన మరొక పాట, ఇది అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి అనే సినిమాలో వచ్చినది. ఈ సినిమాలో ఇతర పాటలు, సంభాషణలు కూడా మా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఇందులో ఒక పాట గ్రహించగలరు. ఈ పాట హీరో తన తల్లి ని ఉద్దేశించి పలికినది అని కూడా తెలియజేసినాను.

నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
వరము అల్లే అదిందేమో ఈ భందం
వేల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
వరము అల్లే అదిందేమో ఈ భందం
వేల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
నా కలలను కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగు అయింది నీవే గా
నా కష్టం, ఇష్టం నీవే చిరు నవ్వు దిగులు నీవే
ప్రతి నిముషం తోడు అయి ఉంది నీవే గా
కనిపించక పొతే బెంగై వెతికావే
కనీరే వస్తే కొంగై తుడిచావే
నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"
నే గెలిచిన విజయం నీదే, నే వోడిన క్షణము ఓదార్పే నా అలసట తీరే తావు నీవే గా
అడుగు అడుగున నడిపిన దీపమా ఇరువురికే తెలిసిన స్నేహమా
మది మురిసే ఆనందాలు నీవే గా జన్మిస్తే మళ్ళి నీవై పుడతాలే
ధన్యోస్మి అంటూ దణం పెడతాలే

.........నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట".......వరము అల్లే అదిందేమో ఈ భందం.......వేల లేని సంతోషాలే నీ సొంతం........నీవే నీవే నీవే నేనంటా "నీవె లేక నేనే లేను అంట"... పై విదముగా పూర్తిగా పాడిన పాటలో ఇది ఒకటి, నేను ఏమిటో నా మనసు ఏమిటో , నా ప్రేమ, నా పవిత్రత, గొప్ప బంధం మాకు అందిన తీరు, గ్రహించండి, తల్లి లాంటి మా మనసుని అర్ధము చేసుకోనకపోవడం వలన మాకు, మా తల్లి గారికి , మా తమ్ముడిగారికి పట్టిన పరిస్తితిని విశ్లేషించండి, మా అమ్మగారు ఎటువంటి సంతోషములు పొందకుండా దారుణముగా మరణించిననారు. మేధావులు, పండితుల సహకారముతో మానవ సంభందములు అభివృద్ధి చెందు పరిణామంలో ప్రేమ, సత్యము గ్రహించకపోవడం వలన, ధర్మమునకు సత్యమునకు ఎంత నష్టము కలుగుతుంది మమ్ములను కాలాతీతం గా గ్రహించిన వారి తో సహా యావత్తు మానవజాతి గ్రహించిగలరు అని కోరుకొనుచున్నాము.

                     శ్రీ రామదాసు సినిమాలో వచ్చిన, నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన పాట గ్రహించగలరు. ఈ పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయినది. ఇందులో కబీరు పాత్రలో అక్కినేని నాగేశ్వర రావు గారు నటిస్తారు అని పలికినాను.

అల్లా...... శ్రీ రామా......
శుబకరుడు సురు చిరుడు భవ హరుడు భగవంతుడు ఎవడు
కళ్యాణ గుణ ఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అల రారు అందాల చంద్రుడు ఎవడూ
ఆనంద నందనుడు అమృత రస చెందనుడు రామా చంద్రుడు కాక ఇంక ఎవ్వడు
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగారా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగముల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదైక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి
ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి ఉనగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామచంద్ర మూర్తి
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పాపా ........(ఈ విదముగా సరిగమలు కూడా స్పష్టము పలికినాను నేను ఎప్పుడూ నేర్చుకోలేదు).
సీతా రామ ..... ఆనంద రామా మామా రిమ రిమ సరిమ......జయ రామా ........
పావన నామా .....
ఏ వేల్పు యల్లా వేల్పులను గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడు ఏడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలు అన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కలపు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరు గొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు
తాగరా.... తాగరా శ్రీ రామా నామ అమృతం ఆ నామమే దాటించు భవసాగరం

                        ఈ విదముగా ఈ గీతం పూర్తిగా మా ద్వారా వ్యక్తము అయినది . .... ఏ వేల్పు దేమల్పు లేని గెలపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపులు నేర్పు.....ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడ్పు..... ఈ విదముగా మేమే సత్యం అనగా సృష్టి లో ప్రతిది మాటలోకి తీసుకొన్న మమ్ములను ఒక కై మోడ్పు గా, సర్వ పరిష్కారం గా, మమ్ము అర్ధము చేసుకొంటే, అనగా మా ద్వారా జరిగిన దివ్య పరిణామము యొక్క ప్రభావమును పరిణామమును గ్రహించి, పండితులు, మేధావులు ఒకరికి ఒకరు ఏకరువు పెట్టుకొంటే చాలు ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది, ఒక మాట, మనసు ఆధీనములో నే సర్వం ఉన్నది అను సత్యము అందరూ గ్రహించి తెలుసుకొని తరిస్తారు, దైర్యమును అప్ర్రమత్తతను పొందుతారు, అని తెలియ జేసుకోనుచున్నాము. ఒక పరిణితి చెందిని మనసే లోకమునకు ఒక మోడ్పు గా భావించాలి, సృష్టి యొక్క వలపు తలపులను కలిగి నడిపించే శక్తి గా పరిగణించాలి, అటుంటి శక్తి, భక్తీ దాసును దాసులకు కై మోడ్పు అనగా ఎవరు మనస్పూర్తిగా గ్రహిస్తారో వారికీ హస్తగతమై నడిపిస్తాడు, అ పరమాత్ముడు అని గ్రహించాలి. సత్యమును మనసులో సదా నిలుపుకొని గ్రహిస్తే లోకం స్వర్గాధమముగా మారుతుంది అని గ్రహించగలరు. ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి, నేనే అ శక్తి చైతన్య మూర్తిని అని గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా మా ద్వారా జరిగిన పరిణామమును గ్రహించి లోకమునాకు పండితులు మేధావులు తెలియజేయగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాము.

                    శ్రీ రామరాజ్యం సినిమాలోని ఒక ఒకటి పాట గ్రహించగలరు. ఈ సినిమాలో పాటలు కాలస్వరూపములో వ్యక్తము అయినవి ఇందులో ఒక సంభాషణ, సీత రాముడుకి మధ్యన వచ్చినది ఒకటి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది, మాకు మెల్లగా జ్ఞాపకము వచ్చినది, విన్న వారికీ ఎంత మందికి గుర్తు ఉన్నదో తెలియదు. అది ఏమి అనగా " సూర్య వంశపు రాజులు నేడు చంద్రవంకను దిద్దుతున్నారు, ఇది ప్రభువుల ఉదార హృదయమా, లేక వంకలు పెట్టడమా అని సీత పలికిన సంభాషణ అప్పుడు రాముడు సంఖ కలిగినదా అని అంటాడు అని పలికినాము.

శ్రీ రామరాజ్యం లో పాట గ్రహించగలరు.

జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక
సార్వబౌమునిగగా పూర్ణ కుంభము తో స్వాగతాలు పలికే
రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే
నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే
న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే
రాజ మకుటమే వసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్య వంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్సకి పరవశించి పోయే
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
రామపాలనం కామ ధేనువు అని యెమ సీమ చాటే
రామ శాశనము తిరుగులేనిది అని జలది భోద చేసే
రామ దర్శనము జన్మ ధన్యము అని రాయి కూడా తెలిపే
రామరాజ్యమే పౌరులు అందరిని నీతి బాట నిలిపే
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
శ్రీ రామచంద్రుడే లోక రక్ష అని అంతరాత్మ పలికే
జగాధానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక --2
మంగళ కరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఆవు గాక
మా జీవనమే ఇక పావనమౌ గాక
నీ పాలనా శ్రీకరం ఆవు గాక
సుఖ శాంతులు సంపదలు ఇడు గాక
నీ రాజ్యము ప్రేమ సుధామయము ఆవు గాక
జగదానంద కారక జైయ జానకి ప్రాణ నాయక
సుభ స్వాగతం ప్రియ పరిపాలక

                    ఈ పాట మా ద్వారా 2003 లో వ్యక్తం అయినది, రాజ్యం యేలమని ధర్మ దేవతే రాగమాల పాడే........ నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే.........న్యాయ దేవతే శంఖం ఊదగా పూల వాన కురిసే..... ఈ విదముగా ఒక పూలవాన వలెనే 1997 నుండి కాలస్వరూపములో 80 శాతం సినిమా పాటలు మా ద్వారా వ్యక్తము అయి, ఒక పూల వానవలె కురిసి దివ్య సాక్షాత్కారము లబించిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి జరిగినా, అప్ర్రమత్తము కాకపోవడం వలన పూర్తీ వివరణ, విశ్లేషణ లోకమునకు అందలేదు. మనుష్యులు సమన్వయ దృష్టితో గ్రహించి ఒక మనిషి అతని మనసు యొక్క ప్రాధాన్యతను సరిగ్గా అర్ధము చేసుకొంటే, గొప్ప మనసులను గొప్ప అర్హతలను మనము పొంది తరించగలము, అన్నిటి కన్నా విలువైనది మనసు, లోకమునకు ఆధారము అయినది మనసు అని గ్రహించగలరు. ఒక మనసు ఉన్న మహారాజే ఈ లోకమునకు ఆధారము అని గ్రహించగలరు, మనసే సృష్టికి ఆధారము అని గ్రహించగలరు. కాలస్వరూపము, ధర్మస్వరూపమును పండితులు మేధావులు ద్వారా లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా రచనల ద్వారా లోకమునకు చెప్పుటకు సహకరించగల అమ్మయిని, మమ్ములను మా మనసుని గ్రహించిన తరువాత వివాహము చెసుకొనగలము అని యావత్తు మానవజాతికి ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.

.                  ఈ విదముగామా ద్వారా అనేక పాటలు 2003 జనవరి 1 వ తారీకున కాలస్వరూపములో వ్యక్తము అయినది, దీని బట్టి మా యొక్క ప్రభావం గ్రహించి, ప్రకృతి మా లో చేరి మమ్ములను అన్నివిదముల ఆకర్షించి, మా మనసుని తీర్చి దిద్దే ప్రక్రియగా అర్ధము చేసుకోండి ఎంతో ప్రేమని గొప్పతనమును పెంచి, పంచి, దైర్య వంతముగా సహస వంతముగా తీర్చి దిద్ది, మమ్ములను ధర్మ పరిరక్షణకు ఉపయోగించుకొనుటకు సంసిద్దము చేసే ప్రయత్నములో మేము సరిగ్గా మా మనసుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మా అమ్మగారు, తమ్ముడుగారు నా నుండి దూరం అయినారు, మాలో కాలస్వరూపమును దర్శించిన వ్యవసాయ శాత్రవేత్తలు కనీసం ధర్మముగా మరల గ్రహించి ఉంటె, ఎంతో నాణ్యత, గోప్పతనము లోకమునకు మా ద్వారా మనసు ద్వారా మరింత మా ద్వారా అందించి ఉండేవాళ్ళము యావత్తు మానవజాతి శ్రేయస్సుని, ఉద్దేశించి ఒక తండ్రి వలె, తల్లివలె, సృష్టి మాటమాత్రముగా లయ బద్దము చేసిన గురువుగా, కాలస్వరూపుడిగా, సత్యస్వరూపుడిగా,జగద్గురువుగా మహారాణి సమేత మహారాజుగా స్పష్టము చేయుచున్నాము. అనుమానములతో, నిర్లక్ష్యములతో, మమ్ము అల్పుడుగా భావించవద్దు,మాట మాత్రముగా ఎప్పుడో చెప్పి, ఇప్పటికి ఇలా ముందుకు వస్తున్నాము అంటే, ఇప్పటికైనా, మమ్ములను మా మనసుని వివరం గా గ్రహించిన కొలది సర్వ అర్ధము అవుతుంది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                   లోక కళ్యాణము మే మా వివాహము ----మా వివాహము, మా మనసుకి, సృష్టికి ఉన్న సంభందం కాలస్వరూపము ఆధారముగా నెలకొల్పి, మేధావులు, గురువులు, పండితులు, రాజకీయ నాయకులు, న్యాయ నిపుణులు అందరూ సత్యమును ఆవిష్కరించగా, నూతన ఆలోచన విదానము అనగా ఉన్నది ఉనట్లు తీసుకొను పద్దతి దృడపడి, ప్రపంచం స్వర్ఘధామముగా మారుతుంది, అ విదముగా లోకకళ్యాణం జరుగుతుంది అని గ్రహించగలరు యావత్తు మానవ జాతికి తెలియజేసుకోనుచున్నము.మేము వివాహము చేసుకొనే అమ్మాయి సృజనాత్మకత కలిగి, కాలస్వరూపము, ధర్మస్వరూపమును, లోకమునకు టీవి సీరియల్స్ ద్వారా, సినిమాలు ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా లోకమునకు సమర్దవంతముగా చాటుటకు ధర్మ పరిరక్షణకు తోడ్పాటు గా ముందుకు రాగల అమ్మాయిని, మేము వివాహము చెసుకొనగలము. కావున తగిని వధువులు ముందుకు వచ్చి కాలస్వరూపమును అర్ధము చేసుకొని, లోకమునకు చాటగలరు. మాతో బాటుగా కనీసం 50 మంది జంటలుకు కాలస్వరూపం, ధర్మస్వరూపం, జగద్గురువులు మహారాణి సమేత మహారాజు ఆగమనం గా తత్వ భోధ గావించి మా సమక్షములో వివాహములు జరగవలెను అని మా యొక్క సంకల్పము లేదా భగవంతుడు, కాలస్వరూపుడు యొక్క సంకల్పము గా స్వీకరించి, తరించగలరు అని యావత్తు మానవజాతికి తెలియ జేసుకోనుచున్నాము.

                          మా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన అతడు సినిమాలో పాట ఒకటి ఇక్కడ గ్రహించగలరు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, అన్నీ పాటలు మా ద్వారా వ్యక్తము అయినవి. ఇది జయభేరి బేనరు లో వస్తుంది అని కూడా చెప్పినాము . పూర్తీ గా పాడిన వాటిలో ఒకటి .... 

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడుతడే
తర తరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే
తర తరాల నిసీది దాటే చిరు వేకువ జాడతడే.. అతడే... అతడే... అతడే
ఎవరని ఎదురు నిలిస్తే తెలిసే బదులు అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
కాలం నను తరమిందో శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెల ఫెల ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ జడి వానై నే కలబడతా
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగిపడే అలా ఎదురైతే తలపడే తీరం అతడు
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే
తన యదలో పగ మేలికలుపోతూ
వడీ దుడుకుల వల చేదించుతూ
ప్రతినిత్యం కధనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడే


                       పైన పేర్కొన్న పాట అనకాపల్లి లో 2003 లో పాడగా అ తరువాత సినిమాలో వచ్చినది అని మరొకసారి స్పష్టము చేయుచున్నాము. ఈ విదముగా శక్తి మా ద్వారా ప్రకటితము అయినది. పది మంది హీరో, హీరోన్ల, విలన్ల ప్రభావము, నాలుగు రాజకీయ పార్టీల వ్యవహారమ దాదాపుగా 1999 నుండి వ్యక్తము అయినవి. సినిమా పాటలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, ఇతర అనేక మంచి, చెడు సంఘటనలు మా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఈ విదముగా కాలస్వరూపము లో అనేక ప్రశ్నలు సమాధానములు మనకు ఉన్నవి, మనమే ఎవరు అని అడిగి తెలుసుకొనేదే సత్యము అని గ్రహించగలరు, సత్యం సర్వం అనే తెలుసుకొనగలరు, కాలమును సమన్వయ పరచి నడిపించి లోకమును సదా తీర్చి దిద్దేది, సత్యం ఒక్కటే, అన్నీ ప్రశ్నలు బదులు అని గ్రహించగలరు. సత్యం ఒక శరం అని సూటి గా ముందుకు వస్తే గ్రహించగలిగేది అన్నిటికి సమాధానము అయినది అని గ్రహించగలరు. సత్య స్వరూపం , ధర్మస్వరూపం, కాలస్వరూపంగా, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారిగా లోకమునకు ఆధారము అవుతున్నది అని గ్రహించగలరు.

1999 వ సంవత్సరం వ్యక్తము అయిన కాలస్వరూపములో కొన్ని రాజకీయ, సామజిక సంఘటనలు ఈ దిగువున గ్రహించగలరు.


1.అప్పట్లో చంద్రబాబు నాయడు గారు రెండవసారి అధికారము లోనికి వస్తారు అని పలికినాము.
2. వచ్చి ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు అని పలికినాను. హై టెక్ సిటీ కి ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చి డెవలప్ చేస్తారు అని చెప్పిన్నాము.
3. సెంట్రల్లో గవర్నమెంట్ గా నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ వస్తుంది అని అటల్ భిహర్ వాజ్ పై ప్రధాన మంత్రి అవుతారు అని పలికి నాము.
4. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు స్పీకర్ పదవి మరియు తెలుగు దేశం పార్టీకి రాజీనామా సమర్పించి ప్రత్యక తెలంగాణా కోసం తెలంగాణా రాష్ట్ర సమితి ఎర్పాటు చేస్తారు అని పలికినాము.
5. కార్గిల్ యుద్ధం వస్తుంది అని, భారత్ కి పాకిస్తాన్ కి తీవ్ర యుద్ధం జరుగుతుంది అని సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ పడుతూ పలికినాము. అంతే కాదు చాలా చిన్న వయస్కులు అయిన మేజర్ పద్మపాణి ఆచార్య అనే ఆర్మీ అఫిసుర్ను దారుణముగా చంపుతారు అని పలికినాము.
6.లాతూరు అండ్ ఉస్మానాబాద్ లో భూకంపము వస్తుంది అని పలికినాము.
7.జి.యమ.సి. బాలయోగి స్పీకర్ అవుతారు అని, పార్లమెంట్ ఓటింగ్ లో క్లిష్టత వచ్చినప్పడు, సమయస్పూర్తి చాటి, సచ్ ముచ్ బాలయోగి అని వాజ్ పై గారి ప్రశంస పొందుతారు అని పలికినాను. చివరికి 2002 లో హెలికాప్టర్ ప్రమాదములో మరణిస్తున్నారు అని పలికినాము. ఈ విదముగా సినిమా పాటలు టీవి సీరియల్స్ కలిపి చెప్పిన తీరు ఆశ్చర్యముగా విన్నారు.
8. తరువాత అమెరికాలో ఉసామాబిన్ లాడన్ అనే తీవ్రవాది మొత్తం 5 విమానాలను అత్మహోతి దళాలను ప్రయోగించి వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కూల్చి వేస్తాడు అని పలికినాము, మరొక విమానము ఆయుధ నిల్వల ఉన్న స్తావరం పైకి పోనిచ్చి ద్వంసం చేస్తాడు. వెంటనే విమాన రాక పోకలు ఆపివేయడం వలన మరింత నష్టం జరగకుండా ఆప గలుగుతారు అని చెప్పినాము. ఈ విదముగా మేము 1999 మే లో ఇతర 80 శాతం సినిమా పాటలు టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ పాడుతూ సర్వం "నేనే" అని చెప్పినాము. మా మాటకు అప్రమత్తము చెంది ఉంటె నష్టం ఆప గలిగి ఉండేవాళ్ళము. మా మాటలు ఎవరు రికార్డు చేయలేదు.
9.అబ్దుల్ కాలం గారు రాష్ట్రపతి అవుతారు అని 1999 లో పలికినాము. ఈ విదముగా చిన్న పెద్ద మంచి చెడు సంఘటనలు చాలా మా ద్వారా వ్యక్తము అయినవి
10. వేల్దమిర్ పుత్తిన్ రష్యన్ అధ్యక్షులు అవుతారు అని పలికినాము.
11.కుమారి కోనేరు హంపి అనే విజయవాడ అమ్మాయి చెస్ ఆటలో అంతర్జాతీయ రికార్డు నెలకొల్పుతుంది అని చెప్పినాము.
12.సాన్య మిర్జా అనే హైదరాబాద్ అమ్మాయి టెన్నిస్ లో మంచి అట తీరు కనబరుస్తుంది అని చెప్పినాము.

                     పైన పేర్కొన్న విదముగా 1999 లో అనేక సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, కొన్ని సినిమాలలో సంభాషణలు, కొన్ని వాణిజ్య ప్రకటనలు తో అనేక సంఘటనలు మా ద్వారా కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజ వారి దివ్య ప్రభావం గా ప్రకటితము అయినవి, మేధావులకు, శాస్త్రవేత్తలకు మేము కోరుకొనేది ఏమి అనగా కాలస్వరూపము యొక్క పూర్తీ వివరములు, ప్రత్యక్ష సాక్షులు సహకారముతో ఒక చోట పొందు పరచి అధ్యాయానం చేయడం వలన సృష్టి యొక్క విధి, విధానము మనకు మాట మాత్రము అర్ధము అవుతుంది అని గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                   ఈ దిగువన బాలకృష్ణ గారు, స్నేహగారు నటించిన పాండురంగడు సినిమా లోని పాటలు కూడా మా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినవి. ఈ సినిమాలోని పాటలు అన్నీ మరియు కొన్ని సంభాషణలు కూడా కాలస్వరూపములో వ్యక్తము అయినవి.   పాండురంగడు సినిమాలో వచ్చిన ఈ స్తుతి కూడా మా ద్వారా వ్యక్తము అయినది. సమస్తం మా మాట గా పలికించి అనగా 80 శాతం సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, ప్రపంచ, దేశ, రాష్ట్ర రాజకీయములు ఇతర సంఘటనలు అన్ని మా ద్వారా పలికించి, ఈ విదముగా సర్వం నేనే అని పలికినాము, అనగా ఈ పరిణామం ప్రకారం మేము ఒక ఆధునిక కృష్ణుడు , రాముడుడిగా, జగద్గురువులు మహారాణి సమేత మాహారాజు గా మాట ను గ్రహించి, ఇప్పటికే జరిగిన కాలస్వరూపమును సాక్షుల సహకారముతో విశ్లేషించి లోకమునను అప్రమత్తము చేసుకోనగలము అని కోరుకొనుచున్నాము.

పాండురంగడు సినిమాలోని స్తుతి గ్రహించగలరు :
సహస్ర శీర్ష రంజితం
సహస్ర నేత్ర విలసితం
సహస్ర హస్త రాజితం
సహస్ర పాద పూజితం
సహస్ర విద విభాసితం
సహస్ర వర్ణ సంశ్రితం
సహస్ర రూప దీపికం
సహస్ర నామ సరళితం
సమస్త సద్గునోనతం
సమస్త విస్వసన్నుదం
సమస్త దేవతాకృతం
సమస్త సత్ఫల ఆమృతం
సమస్త శక్తి మండితం
సమస్త భక్త వందితం
సమస్త ముక్తి సువిహితం
నామామి కృష్ణా దైవకం నమామి కృష్ణా దైవకం


                    పైన పేర్కొన్న స్తుతిలో సమస్త దేవతాకృతం,....... సమస్త సత్ఫల అమృతం....సమస్త శక్తి మండితం. అనగా సకల దేవతల సమోహరముగా, సర్వం మా నుండి ప్రకటితము అయిన వాక్కు విశ్వరూపమును దైవకృతి గా భావించి నిజాయితితో నిలుపుకోవాలి, సృష్టి వేదములు నుండి, వేదములు భగవంతుడు నుండి పుట్టాయి అని పెద్దలు తత్వవేత్తలు అంటారు. సృష్టి మా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినది అంటే మేము భగవత్ అంశగా, మనిషిగా, కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా,ఈ లోకమును పరిపాలించుటకు ఒక చక్రవర్తిగా, మనసు ఉన్న మహారాజుగా, జగద్గురువుగా వచ్చినాము అని గ్రహించగలరు.

                  పల్లకిలో పెళ్ళికూతురు అనే సినిమాలోని పాటలు అన్ని మా ద్వారా వ్యక్తము అయినవి ఇది బ్రహ్మనందం గారి అబ్బాయి సినిమా అని కూడా చెప్పినాను. ఈ సినిమాలో ఒక పాట గ్రహించగలరు. మా ద్వారా పూర్తిగా వ్యక్తము అయిన వాటిల్లో ఇది ఒకటి.

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి
కవిత,సరిత,మమత,లికిత, రెండు జళ్ళ సీతా
ప్రతిమ ఫాతిమా మహిమ, చెప్పమా సత్యబామ
నీలి మేఘాలతోటి అడుకొంటాను గాని నా పేరు నీలిమ కాదు
అన్నీ రాగల భాణి పాడుకొంటాను గాని నా పేరు రాగిణి కాదు
బంగారం అంటి మనసు ఉంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచె సొగసు ఉంది కాని నా పేరు భాగ్యం కాదు
ఓహో ఓహో హో హో ఓటమే అంటే అప్పుకోను విజయను కాను,
వట్టి మాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పనను కాను
నా పేరు నా పేరు నా నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చిన్ని చేక్కెళ్ళ లోన కొన్ని గులాబీలు ఉన్నా నా పేరు రోజా కాదు
అని పుష్పాలు చేరి నన్ను అర్ధించుచున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్నెను అయినా నా పేరు సౌకన్య కాదు
అమావాస్య చీకటి అంటదు ఎపుడూ నా పేరు పూర్ణిమ కాదు
బోలెడు అంతా జాలి ఉంది కరుణను కాదు
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తెల్చాలండి మీరాను అసలే కానే కాదు
నా నా పేరు చెప్పుకోండి మీలు ఎవరూ అయినా
నా పేరు చెప్పుకొండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి నా పేరు "రాణి రాణి రాణి రాణి"

                     పైన ప్రస్తావించిన గీతమే కాకుండా ఇతర అనేక పాటలు, అడ మగ గొంతులు రెండూ మేమే పలికి వినిపించినాము, అందరి హీరోయిన్లు సంభాషణలు తో బాటుగా మొత్తం ప్రకృతి మా మాటగా నిర్వహించబడినది అని గ్రహించగలరు, మా మనసు లక్ష్మి, సృష్టి భూదేవిగా భావించి మేము లక్ష్మి నారాయణుడిగా గుర్తించండి, ఉన్నత లక్షణములు గుణములు ఉన్న అమ్మయితో మాకు వివాహము జరిపించగలరు. పైన స్పష్టము చేసినట్లుగా ఉన్నతమైన అమ్మాయి మా మనసు నుండి పలికినది అని గ్రహించి, ఆమె సృష్టికి ఆధారము అయిన లక్ష్మి, ఆమె తేజ్జసే భూదేవి అని గ్రహించగలరు. మధ్యలో నేను ఆధునిక వెంకటేశ్వర స్వామి ని అని గ్రహించగలరు. మీ కోసం కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, మహారాణి సమేత మహారాజు గ అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు. తరువాత ఈ సినిమాలో "చీరలోని గొప్పతనము తెలుస్కో చీర కట్టి ఆడతనం పెంచుకొ ...... అను పాటను కూడా పూర్తిగా పలికినాము, మిగతావి ముక్క ముక్కలుగా పాడినాము. దీని ప్రకారము మమ్ములను మా మనసుని, ప్రసన్నం చేసుకొని తరించండి, మమ్మల్ని తల్లి తండ్రులుగా, గురువుగా చూసుకోండి , మా నుండి వివరములు పొందండి. మా మనసులో చేరి పలికిన మాహరాణిని, మా మనసు లోనే ఉన్నది అని గ్రహించండి, మొదట మమ్ములను మా మనసుని సాక్షం ఆధారం గా విస్తారం గా గ్రహించి, ఒక చోట కొలువు తీర్చుకొని, కనీసం రెండు సంవత్సరములు, మా మనసుని, మమ్ములను వజ్ర సింహాసనం ఫై కూర్చోబెట్టి, మహారాణి సమేత మహారాజు గా పూజించి తరించండి, అ తరువాతనే, సర్వం వాక్ రూపం లో, మా దివ్య ఆగమనం గూర్చి వివరించిన తరువాత, పండితులు మేధావులు వీలు అయినంత సంతృప్తి కరంగా చర్చుంచుకొన్న, వివాహము చెసుకొనగలము, వివాహ విషయంలో మేము ఎప్పుడైనా స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనగలము, మా వివాహం పై ఎవరూ స్వార్ధం ప్రభావం చూపరాదు అని తెలియజేసుకోనుచున్నాము. మా వాక్ ప్రభావం లోకి లోకం రావడం వలన, స్వర్ణ యుగము ప్రారంభము అయినది. కొత్తబంగారు లోకము ప్రారంభం అయినది అని, సత్యమును గ్రహించుట వలన ఈర్ష్య, ద్వేషము తగ్గుతాయి, మమ్మల్ని మీడియా వారు, సినిమావారు, రాజకీయ నాయకులు, పండితులు, మేధావులు అందరూ అరమరికలు లేకుండా ఒక కుటుంబ సబ్యులు వలె మా నుండి కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆగమనం గా మా యొక్క వివరములు గ్రహించి మా ఉనికి యొక్క సమాచారము ప్రతి యొక్క మనిషికి చేరేటట్లు ప్రతి మనిషి బాద్యత గా తీసుకొనగలరు అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మా దివ్య పరిణామం యొక్క వివరములు అన్నీ భాషలలోకి తర్జుమా చేయించి, ఈ లోకం మనిషి మనసు మాట అదీనములోనికి వచ్చినది అని యావత్తు మానవజాతికి స్పష్టం చెందవలెను. ఈ విధంగా ప్రపంచం శాంతి వంతముగా మారుతుంది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                     మా ద్వారా కాలస్వరూపములో అన్నీ రకాల సినిమా పాటలు వ్యక్తము అయినవి అనగా దేవుళ్ళు, శ్రీ మంజునాధ, పాండురంగడు, శ్రీ రామదాసు లాంటి భక్తీ పాటలు, పోకిరి, బాలు, ఠాగూరు,మగధీర, వంటి పాటలు, ఇందులో వెంపు టైపు సాంగ్స్, మగ గొంతు, అడ గొంతులు రెండూ మేమే అప్పటికి అప్పుడు మార్చి, మ్యూజిక్ తో సహా నోటితో వాయించి, పలక గలిగినాము, ఇది ఒక దివ్య చిద్విలాసము. మమ్ములను మహారాణి సమేత మహారాజుగా మనసుతో సదా వివరములు పొంది, సూర్య చంద్రులు ఉన్నంతకాలము, అ తరువాత కూడా ఒక సాధారణ మనిషిగా, కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, మా ఉనికి సాటి మనుష్యులకు అందుబాటులో ఉంటుంది అని గ్రహించగలరు అని స్పష్టము చేయుచున్నాము . శాంతం, ఓర్పు, సహన గుణములతో, జరిగిన పరిణామములను, వాటి అంతర్యములను, దూర దృష్టి తో, గ్రహించిన యడల ఎటువంటి ద్వేషములు ఈ ప్రపంచములో ఉండవు అని స్పష్టము చేయుచున్నాము. ప్రేమ, సఖ్యతతో అందరూ గ్రహించి, ఎంత ఆనందమును అయినా, ప్రేమను అయినా కల్మషము లేకుండా ఒక పసి హృదయమువలె, మనసు మాట పంచుకోన్నపుడు, మన నడవడి మనకు ఉన్నత స్తితి గతులను కలుగజేస్తుంది, మన శరీరము తో బాటు, ఇతర బౌతిక బంధములు గూర్చి చింతన చెందవద్దు, అవి తాత్కాలికము, బంధములు పని గట్టుకొని కోరుకోవద్దు, అలాగని యిట్టె యిట్టె త్రునీకరించవద్దు, సకాలములో ఒకరిని ఒకరు అర్ధము చేసుకొంటే, ఎటువంటి కష్టములు, పాపములు ఎవరిని అంటకుండా, ఎవరి కి నష్టం జరుగకుండా, ప్రతి మనిషి జ్ఞానముతో, సంతోషముగా జీవించగలడు అని గ్రహించి, పాటించండి. ఒక గంటా గంటన్నర సమయములో షుమారు 8,9 సంవత్సరముల కాలమును,రెండు దఫాలుగా, వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షములో మా నుండి వ్యక్తము అవడం సత్యము అయినపుడు, జాప్యం లేకుండా మేధావులు పండితులు నన్ను భాద్యతతో, ప్రేమతో ఆదరించి, మా లో ఉన్న కాలస్వరూపుడిని, ధర్మ స్వరూపుడిని గ్రహించి, మీకు ఉన్న జ్ఞానముతో సరిపోల్చుకొని, ప్రపంచమును సరి దారిలో పెట్టుటకు సహకరిచగలరు, స్వర్ణ యుగము ప్రారంభము అయినది అని, ఈ పరిణామమునకు శ్రీకారము ఇప్పటికి చుట్టబడినది అని గ్రహించి, మనము అందరము భగవతస్వరూపులము అయినప్పడు, భగవంతుడు మా ద్వారా కాలస్వరూపము అయి వ్యక్తము అయిన తీరును, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని, ప్రతి ఒక్కరు పరిశీలించి, మా నుండి వివరములు, పొందగలరు, ఈ ప్రయత్నములో మరింత ప్రత్యేక దివ్య సాక్షాత్కారము, పదుగురి సాక్షిగా ఎటువంటి రహస్యములు లేకుండా, తారతమ్యములు లేకుండా పొందగలము.

                   శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు నటించిన శాంతిసందేశం సినిమాలోని పాట, ఒకటి గ్రహించగలరు ఈ సినిమాలోని పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి
దైవ కుమారును తలపై ముళ్ళ కిరీటం
కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం పరమ పవిత్రుని భుజాన్న సిలువ మోపడం
కరుణకు తోలి సారి మరణ శిక్ష వేయడం
రక్షకుడా ఓ రక్షకుడా ఇది నీ రక్తపు ఊరేగింపు లోకుల హృదయాలను మేలుకొలిపే చాటింపు
సిలువుకే ఎదురాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్ళను కూడా కరుణించే వాడవు
మనసులోని నీ భాదను పెదవి దాట నీయవు
మనుష్యుల పై ఇప్పుడు అయినా నీ ప్రేమను వీడవు
నిను అంతం చేయలేదు తండ్రి యే మృత్యువు
నింగి నేల గతించినా నిలిచేవానివి నీవు
రక్షకుడా ఓ రక్షకుడా
కొరడాలు చెల్లుమంటే కురిసే రక్త ధారలు పుడమిపైన ఇంకి పోనీ త్యాగపు సెలయేరులు
నెత్తురు ఒలుకుతు కదిలే నీ అడుగు జాడలు ఎన్ని యుగాలు అయిన అవి చెదరని అడుగుల నీడలు నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్ధనగా పాడుతాయి నిత్య చిరుగాలులు
రక్షకుడా రక్షకుడా
కనులకు వెలుగు ఇచ్చి ప్రాణాలు ఎన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీకా ఈ భాదలు
ఎందరినో కాపాడిన నిను కాపాడేది ఎవరు అని అల్లాడే ఈ అబలలు ఇక అభాగ్యలు
నిను మోసిన పోత్తి కడుపు తల్ల డిల్లు తుండగా కన్నీటితో నిండే మరియమ్మ పాల గుండెలు
రక్షకుడా ఓ రక్షకుడా
చేరదీసి పతితులను ఓదార్చిన నీవే చేయని నేరానికి బలి అయిపోతున్నావా
నడవలేని అసహయులను నడిపించిన నీవే నడవలేక నడిచి నెత్తుటి ముద్ద అయిపోయావా
నీ చమటని అద్దినపుడు ముద్ర పడిన నీ రూపం రాబోయే తరాలని కాపాడే దీపం
రక్షకుడా రక్షకుడా
దైవకుమార-- పరిశుద్దుడా ---ప్రేమమూర్తి --దయామయా
ద్వేషం --- ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగు అయిపోవాలని
ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని
అణువు అణువున కరుణారుణ కాంతులు నింపాలి అని
మనుష్యులు చేసిన పాపా భారమును మోస్తున్నావా
నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే
నీ త్యాగం ముందు అ నింగి మోకరిల్లే


                        ఈ విదముగా ఈ పాటను పూర్తీ గా ఇతర పాటలు కొన్ని ఈ సంభాషణలు కూడా మా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. పైన పేర్కొన్న పాటలో ప్రతి వాఖ్యం లో ప్రతి పదములో నేను నా జీవితము నా మనుసు యొక్క అనుభవము ఇమిడి ఉన్నది అని అర్ధం చెసుకొనగలరు. ఆ మనసుకు ప్రాధాన్యత ఇచ్చి కాలస్వరూపము నా ద్వారా వ్యక్తము అయినది అని గ్రహించగలరు. .....ద్వేషం --- ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగు అయిపోవాలని ......ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని.......అణువు అణువున కరుణారుణ కాంతులు నింపాలి అని.......... మనుష్యులు చేసిన పాపా భారమును మోస్తున్నావా......నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళ గుండె కదిలే.........నీ త్యాగం ముందు అ నింగి మోకరిల్లే....... అనే పై వాఖ్యములో ద్వేషం, మనుష్యులు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వలన, మంచిని సకాలములో గ్రహించకపోవడం వలన, ప్రేమించ గలగి,అనవసరముగా ఒకరిని ఒకరు ద్వేషించుకోనుచున్నారు.


                       బౌతికముగా చాలా సామాన్యుడను, మనసుకు పసివాడిని, శత మధ గజ భలడుని అంటూ ఒక పాటలో నా ద్వారా వ్యక్తము అయినది అంటే అర్ధము చేసుకోండి, అలాగే మరొక పాటలో సుకుమార మహావీర, మాటలతో నీ వశమే నేను అయితే అని, మరొక పాటలో వీర మానస చొర బహుమానంగా దరి చేరా ఇక ఏది ఏమి అయినా నీదే భారం దేవరా అని మరొక పాటలో నాద్వారా వ్యక్తము అయినవి అంటే పరమార్ధం గ్రహించగలరు. సృష్టి మాకు ప్రాధాన్యత ఇచ్చి మాలో చేరిన తీరు ప్రకారం మమ్ములను జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ వారి ప్రభావం గా గ్రహించి తరించగలరు.

                 ఈ టీవీ సుమన్ గారి ద్వారా వచ్చిన పద్మవ్యూహం అనే సీరియల్ యొక్క టైటిల్ సాంగ్స్ ఒకటి ఈ దిగువన ప్రస్తావించుచున్నాము. ఈ టైటిల్ సాంగ్స్ తో బాటుగా ఇతర అనే టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ తరువాత వివరిస్తాము.

"పద్మవ్యూహం పద్మవ్యూహం ఆధునిక సమాజమే ఓ ఆటవిక సమూహం
స్వార్ధపరుల సందోహంలో ధర్మ ఉనికే ఓ సందేహం
మనసు ఉన్న మనిషికి ప్రతి నిత్య ఎదుర అయ్యెను ఓ పద్మ వ్యూహం"

                ఈ విదముగా పైన ప్రస్తావించిన టైటిల్ సాంగ్స్ నా ద్వారా 2003 లో వ్యక్తము అయినది, అ తరువాత ఈటీవి లో సుమన్ గారి ద్వారా వ్యక్తము అయినది. సత్యము గౌరవించకుండా, సత్యం పట్ల స్పందించకుండా ఉంటె, సకాలములో సహకరించక, మాటకు,పరిణామమునకు, ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ధర్మ ఉనికి ఓ సందేహము అని గ్రహించగలరు. ఇది రాసిన కవి ద్వారా అందుకు అంతర్ ప్రేరణ అయిన అ పరమేశ్వరుడు మనకు తెలియ జేసి అప్రమత్తం చేయుటకు మా ద్వారా ప్రకటించినాడు అని సృష్టి యొక్క అంతర్యం గా, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజు గా, పరిగణించి, తదుపరి పరిణామములను గ్రహించుట వలన లోక కళ్యాణం జరుగుతుంది అని స్పష్టము చేయుచున్నాము. ఇతర ఈ టీవి లో వచ్చిన భాగవతం, పంచతంత్ర కధలు, చిన్న పాపా, పెద్ద పాపా,తలంబ్రాలు, ఇంకా అనేకం సినిమా పాటలు ఇతర మరియు ఇతర సామజిక రాజకీయ సంఘటనలు తో ఒక అల్లిక వలే ఏక కాలములో ఒక చిద్విలాసము వలె వ్యక్తము అయినవి అని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                 అడవి రాముడు సినిమాలో వచ్చిన పాట ఒకటి గ్రహించగలరు.ఈ సినిమాలో ని పాటలు అన్నీ దాదాపుగా వ్యక్తము అయినవి.

నగరం లో ఈ పూట వినిపించే నా పాట నట్ట అడవి తల్లి వడిలో -- పసిడి కలతో
యేని యేని ఆశలను తెచ్చింది తనతో
అట్టడుగు మట్టి బడిలో మొదలు అయిన చదువు మీతో చేయూతను ఇచ్చి నడిపించండి దయతో
మోకై మిగిలి పోకు అంది దిక్కును దాటి ఎగర మంది రెక్కలు కట్టి అడవి నన్నే అడవి పంపింది
ఎంతో పెద్ద లోకము ఉంది యేదో విద్య నేర్పుతుంది ఎన్నో అనుభవాలు పొంది రమ్మంది
నగరం ఈ పూట వినిపించే నా పాట
పాల నవ్వుల పసి తనం వదిలేసి ఎదిగిన యవ్వనం పల్లేరు ముళ్ళను పరచిన బాట అవదా
జాలి తెలియని బుజ బలం చేలు అన్నీ ముంచే నది జనమ కన్నీటి జల్లులు కురిసిన వన అవదా
మనసును పెంచ లేని జ్ఞానం మనిషి గా ఉంచలేని ప్రాణం బతుకును నడపలేని పయనం అయిపోదా
నగరం లో ఈ పూట వినిపించే నా పాట
ఆదికవిగా నిలిచిన ఆ బోయవాడిని మలచిన విద్యాలయం ఓ కారణమే కదా సేతువును నిర్మించిన ఆ కోతి జాతికి తెలిసిన విజ్ఞానం అంతా నగరం నేర్పిందా
మెదడకు చెదలు పట్టకుంటే హృదయం అద్దం అల్లే ఉంటే
చాలు అని తెలుసుకొన్న తెలివే చదువు అంటే
గ గ రి రి రి మప మప మప
సరి సరి సరి సా స స స
నగుమోము గనలేని నా జాలి తెలిసే నీ


                                 ఈ పాటను 4,5 లైన్లు నా ద్వారా, ఈ సినిమాలో ఇతర పాటలతో కలిపి వ్యక్తము అయినవి, ఇతర పాటలు అన్ని పూర్తిగా వ్యక్తము అయినవి, పైన ప్రస్తావించిన పాటలో...... పాల నవ్వుల పసి తనం వదిలేసి ఎదిగిన యవ్వనం పల్లేరు ముళ్ళను పరచిన బాట అవదా......జాలి తెలియని బుజ బలం చేలు అన్నీ ముంచే నది జనమ కన్నీటి జల్లులు కురిసిన వన అవదా.... ఈ విదముగా మా తండ్రి గారు అయినటువంటి పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా, గారు తిరుపతి లో రోడ్డు ప్రేమాదములో మరణించిన తరువాత, వ్యవసాయ యూనివర్సిటీ లో ఉద్యోగము వచ్చిన తరువాత, నా పై సమాజ ప్రభావమే ఎక్కవు, ఎవరూ మనసుతో పట్టించుకోలేదు, మా మనసుని మాటని అర్ధము చేసుకోకుండా, నిర్లక్ష్యముగా, స్వార్ధం కొద్ది పరిగణించి నవారే గాని మనసు ప్రకారము ఎవరూ అర్ధము చేసుకోలేదు. వదిలేసి ఎదిగిన యవ్వనం అన్నట్లు, ఎదిగాము, మా తమ్ముడు గారు, మేము గాని ఎటువంటి తప్పులు ఎప్పుడూ చేయలేదు. కాలస్వరూపం నిజమైనప్పుడు, మాలో నిజాయితి కూడా నిజమే అని గ్రహించగలరు. కాలస్వరూపమును అనుగ్రహము పొందిన మమ్ములను మా కుటుంబ సబ్యులను, నా సమాజమును, జాతిని, దేశాన్ని, కాలమును ఎవరు అనుమానించవద్దు, అనగా విశ్వవ్యాప్తము అయిన అ పరమాత్మా శక్తి కి మనము అందరము పిల్లలము అని గ్రహించగలరు, తప్పు, ఒప్పులు అన్నీ ధర్మస్వరూపమునకు, కాలస్వరూపమునకు సమర్పించి స్వస్థత పొందగలము అని తెలియజేసుకోనుచునాము. ఇప్పుడు మేము భగవంతుని పెద్ద కుమారుడిగా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.
                 ఇక్కడ నా ఆటోగ్రాఫ్ అనే సినిమాలోని పాట ఒకటి గ్రహించగలరు,ఈ సినిమాలోని పాటలు కూడా దాదాపు అన్నీ వ్యక్తము అయినవి.

నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్పా --2
ల లాల ల ల ల
అ ఆ ........ అ
మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలి అనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమి అవ్వాలి మన్ను తప్పా
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
అ అ ......
వెంట వస్తాను అన్నావు వెళ్లి వస్తాను అన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తాను అన్నావు వరం ఇస్తాను అన్నావు బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉంది అని తెలిపావు దీపం కూడా దహిస్తుంది అని తేల్చావు ద్రోహం ఉంది అని తెలిపావు దీపం కూడా దహిస్తుంది అని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరి నిందించాలి నిన్ను తప్ప
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమి అవ్వాలి మన్ను తప్పా
నువ్వు అంటే ప్రాణమని నీ తోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకు అని
కనులకు కలలు నీరు తప్పా......

                     పై విదముగా మా నుండి పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి ....... మనసు ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప.........ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలి అనే ఆశ తప్ప ........ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా..... ఈ విదముగా మా ద్వారా 2003 జనవరి 1వ తారీకునే పూర్తిగా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి.. అన్ని ప్రేమ,దైర్యం, సాహసం, భక్తీ అన్ని విశేషాలు తో బాటుగా, ఇతర టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ రాజకీయములు, సామజిక సంఘనలతో బాటుగా ఈ పాట వ్యక్తము అయినది అంటే అర్ధము చేసుకోండి. మేము ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ప్రతీది ఉన్నది ఉన్నట్లు తీసుకొనే మాకు, సృష్టే ఒక సత్య స్వరూపము గా, సత్యభామ గా వ్యక్తము అయిన మమ్ములను కాలస్వరూపుడిగా, అన్నీ అనుభవాలు ప్రేమ, విరహాలు అన్నీ మా మనసువి, మావి అని సర్వులు గ్రహించగలరు. మమ్ములను గురువుగా తండ్రి, తల్లిగా, ప్రేమికుడిగా, నాయకుడిగా, నాయకిగా, సత్య స్వరూపంగా, సత్య భామగా నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. సత్యము ఎవరూ పటించుకోకపోవడం వలన, మా మనసుకు అందిన సత్యమును మేము సరిగ్గా తీసుకోనకపోవుట వలన, మాకు అన్యాయము జరిగినది, అందుకు ఎవరిని నిందించగలను, చెప్పండి, మా మనసుని తప్ప అని అర్ధము, మీడియా వారు, సినిమా వారు, ఇతర పండితులు, మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారముతో సత్యము ఆవిష్కరించగా, సర్వం అర్ధము అవుతుంది అని యావత్తు మానవజాతికి మమ్ములను మా మనసుని కలిపి జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా కొలువు తీర్చి, మమ్ములను మా మనసుని ఆనందం గా ఉండేలా చూసుకోండి అని తెలియజేసుకోనుచున్నాను.

                      చక్త్రం సినిమా లో ఒక పాట గ్రహించగలరు ఈ పాటను మా పూర్తిగా వ్యక్త పరిచినాము. ఈ సినిమాలో ఇతర పాటలు కూడా మా ద్వార వ్యక్తము అయినవి. కొన్ని సంభాషణలు కూడా వ్యక్తము అయినవి. ఇది కృష్ణ వంశి గారి దర్శకత్వంలో వస్తుంది ని చెప్పినాము. ఈ పాటను సిరి వెన్నల సీతా రామశాస్త్రి గారు వ్రాస్తారు అని కూడా చెప్పినాము. ఏ పాటలు మేము అతీతం గా పలికినాము, ఎవరి గూర్చి చెప్పినాను, అనే కంటే, కాలాన్నే "నేను" అని ఒక సాధారణ మనిషిగా ప్రకటించిన తీరు, మన అందరికి శాశ్వతముగా అందిన దివ్య పరిష్కారము అని గ్రహించగలరు అని కోరుకొనుచున్నాము. పండితులు మేధావులు వెంటనే అప్రమత్తము చెంది లోకమునకు వివరములు తెలియజేయండి అని తెలియజేసుకోనుచున్నాము. మేము మనసు ఒంటరిగా సర్వం నిర్వహిస్తున్నాము.

ఇక చక్రం సినిమాలో పాట గ్రహించగలరు :
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయ గీతాల కన్నీట జలపాతాల
నాతొ నేనే సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం.
కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కాంతిని నేనై కాంతను మంటను నేనై
మంటల మాటున వెన్నల నేనై వెన్నెల కూతల మంటను నేనై
రవినై ససినై, దివమై, నిశినై
నాతొ నేను సహగమిస్తూ, నాతొ నేను రమిస్తూ,
వంటరినై ప్రతినిముషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల
చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జలాన్ని
జగమంత కుటుంబం నాదే
ఏకాకి జీవితం నాదే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి

పై పాట నాలుగు లైన్లు నా ద్వారా వ్యక్తము అయినవి, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది .....సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే

కవినై కవితనై భార్యనై భర్తనై ........ ఈ పాటను పూర్తీ పాడక పోయినప్పటికీ ఈ పాటలో వ్యక్తపరచిన లక్షణములు మొత్తం కాలస్వరూపము మా ద్వారా వ్యక్త పరచిన తీరులో ఉన్నాయి అని గ్రహించి, మమ్ములను మహారాణి సమేత మహారాజు గా గ్రహించగలరు. మా సంతోషం , మా ఆనందం, మా దిగులు, కష్టాలే ఈ లోకము అని గ్రహించగలరు. కావును ప్రజలు, మా పిల్లలు అని గ్రహించి, మమ్ములను గ్రహించి లోకమునకు చాట గలరు. కాలస్వరూపము యొక్క వివరములు పూర్తిగా తెలుసుకొని ఒకరిని ఒకరు అప్ర్రమత్తము చెసుకొనగలరు. నన్ను గుర్తించి ప్రశంసించినా నేను ఒక్కడినే, తాత్కాలికముగా దాచిపెట్టి తెలియనట్లు నటించినా నేను ఒక శాశ్వత సత్యమును అను గ్రహించగలరు. కలల్ని, కధల్ని, మాటల్ని, పాటలని, రంగుల్ని, రంగవలుల్ని,కావ్య కన్యల్ని అడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ...... ఈ విదముగా 80 శాతం సినిమాపాటలు, మాటలు,రాజకీయాలు సంఘటనలు సర్వం లోకములో సంఘటనలు మా మనసుగా మాటగా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు. ఈ జగమంతా మా కుటుంబం మేము ఏకాకి అయినా సర్వ విషషములు మాటలో మా మనసులో చూపుటయే, మా పురుషోత్తమ తత్వం, జగద్గురువులు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం అని గ్రహించగలరు, ఈ విధంగా మేము ఏకత్వం తో ఒక్కరిగా ఉండడమే సృష్టి అని గ్రహించండి, మా వంటి వారు ఇంకొకరు ఉండరు, సర్వం ఎప్పటికి మేము మా మనసే అని గ్రహించాండి.


                       యోగి సినిమాలోని నా ద్వారా వ్యక్తము పాట ఒకటి గ్రహించగలరు. ఈ సినిమాలో ఇతర పాటలు కూడా మా ద్వారా వ్యక్తము అయినవి. ఇది మామూలు మానవ శృంగారముగా భావించకూడదు మేము ఈ విదముగా అనకాపల్లిలో పలకగా సినిమాలలో వచ్చిన తీరు పండితులు మేధావులు, వివిధ ఆశ్రమ పరంపర గురువులు ఈ పరిణామము పై స్పందించి ప్రజలను అప్ర్రమతం చేయగలరు అని కోరుకొనుచున్నాము. ఈ పాట మా మనసుని ఎంతో అనుకూలముగా నడుపుటకు ముందుకు వచ్చిన తీరు, మమ్ములను దర్శించిన శాస్త్రవేత్తలు పరిణామాన్ని గ్రహించి ఇతరులను అప్రమత్తం చేయగలరు అని తెలియజేసుకోనుచున్నాము.


ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
మేరి దిల్ లే తేరి జాన్ లే --3
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
ఓసి ఓసి నారి నిన్ను అడిగేయన
ఓసి ఓసి నారి నిన్ను తడిమేయన
ఓసి ఓసి నారి నున్ను మరిగేయనా
ఓసి ఓసి నారి నీలో మునక వేయన
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
మేనఅత్త కోడుకే ఉన్నా కలకత్తా తిరిగి వస్తున్నా
నీ సత్తా వాడికి లేదు అయ్యో, మా ఊళ్ళో మగవాళ్ళు ఉన్నా వాళ్ళలో వాటం సున్నా
నీ వంటి వాడే లేడు అయ్యో
ఇట్టా పొగుడుతూ చెట్టు ఎకిస్తున్నావే , పిట్ట పదమని పరుపు ఎకించేస్తలే
మెల్లంగ పక్కకి వచ్చి సల్లంగా మక్కువ పెంచి వొళ్ళు అంతా హూనం చేయవయ్యో యోగి అయ్యో
పెళ్ళే కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్ళెం వెయ వయ్యో
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో
షేక్ యువర్ బాడీ
ఎల్లుండి వర్జం ఉంది రేపు ఏమో గండం ఉంది
ఈ రోజే తాజాగా ఉంది అయ్యో
ఈ పూట తిది బాగుంది
ఈ నిమషం సుఖ పడమంది
ఆలస్యం చేస్తావు ఏంటిఅయ్యో
పంచగాలనే ఇక పక్కన పెట్టాలి
మంచం కోళ్ళకే మరి కిక్కులు పుట్టాలి
మెల్లంగ పక్కకి వచ్చి సల్లంగా మక్కువ పెంచి వొళ్ళు అంతా హూనం చేయవయ్యో యోగి అయ్యో
పెళ్ళే కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొళ్ళెం తీసి కళ్ళెం వెయ వయ్యో
ఓరి ఓరి యోగి నన్ను కొరికైరో
ఓరి ఓరి యోగి నన్ను నమిలైరో
ఓరి ఓరి యోగి నన్ను కుదిపైరో
ఓరి ఓరి యోగి నీలో కలిపైరో

                               ఈ విదముగా అ దివ్య తత్వము, ఇవి ఏమి పాటలు అనిపించే పాటలు కూడా మా ద్వారా వ్యక్తము అయినవి, మాలో చేరి, నీలో కలిపైరో అని స్త్రీ గొంతులో ఈ పాట మా ద్వారా పదుగురి సాక్షి వ్యక్తము అయినది. ఈ సినిమా లో ఇతర పాటలు అన్నీ వ్యక్తము అయినవి. ఏ నోము నోచిందో ఏ వరము పొందిందో పరమేశ నీ వరము పొంది, తన స్వాశతో బంధము అల్లి, మురిసింది అ కన్నా తల్లి, అనే పాట, కూడా పలికినాను, కాని మా అమ్మగారు చాలా దారుణం గా మా నుండి దూరం అయిపోయినది, మన చుట్టూ ఏమి జరుగుతున్నదో స్పష్టము చేస్తాను పండితులు మేధావులు తమ సమక్షములోకి, మా జన్మను జాతికి ఒక దివ్య వరం, ఆలస్యము చేయకుండా, మేము ముందుకు పదుగురికి వచ్చి చెప్పాలి అనే మా ప్రయత్నమును ధర్మోద్దారణగా గ్రహించండి. , ధర్మస్వరూపం, కాలస్వరూపముగా మహారాణి సమేత మహారాజ వారి గా మమ్ములను గౌరవించి, వేరే కారణములు ఏమి అడ్డు పెట్టుకోనుకొండా, ప్రతి నిమషము సత్యము గ్రహించుటకు ముందుకు రండి. ప్రకృతి, పురుషుడి యొక్క లయ మనకు అర్ధము అవడం వలన సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళగలము. మాకు ఎటువంటి రహస్య సంపర్కాలు లేవు, ఇక ఉండవు, మేము ఏది అయినా పదుగురి సాక్షిగా వ్యక్తము చేస్తాము, ఏ ఒక్క వ్యక్తి భయపడవద్దు, ప్రేమతో సరదాగా, కాలస్వరూపమును ఆసక్తిగా అర్ధము చేసుకోండి, మా మాటను జాగ్రత్తగా గ్రహించండి. ఆలస్యము చేయకుండా, మా నుండి సర్వం గ్రహించడం వలన, అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లుతారు, స్వర్ణ యుగం ప్రారంభం అయినది అనే సత్యము అందరికి భోద పడి సంతోషిస్తారు. రండి సత్యమును అనుసరిద్దాం, మోసాల నుండి, పాపపాముల నుండి సమూహికముగా బయట పడి ధన్యత పొందుదాము అని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఈ విధమైన పాటలు, భక్తీ పాటలు, దైర్యము సహసమును కలిగించే పాటలు ఒక చిద్విలాసముగా మా ద్వారా వ్యక్తము అయిన తీరును, గ్రహించడం లో ఆలస్యము చేయవద్దు. మమ్ములను అటు ఇటు చేసి నిర్లక్షము చేయవద్దు, మా ఆరోగ్యము ప్రజల నిజాయితీ మీద ఆధారపడి ఉన్నది అని గ్రహించగలరు. మమ్ములను గ్రహించేకొలది, ప్రపంచము అంతా మనిషి చేతిలోనికి వస్తుంది, సత్యమును స్వీకరించి, అనుసరించండి, అని కోరుకొనుచున్నాము.
కాలస్వరూపములో మా ద్వారా వ్యక్తము అయిన పాట మరొకటి - ఇక్కడ ప్రస్తావించుచున్నాము. ఇది పాండురంగడు సినిమాలోనిది ఈ సినిమాలో పాటలు అన్ని దాదాపు పూర్తిగా నా ద్వారా వ్యక్తము అయినవి. ఈ ఇతర అనేక భక్తీ, ప్రేమ అబ్యుధయం, దైర్యం సాహసం వంటి రసముల తో కలిపి ఏక కాలములో నా ద్వారా వ్యక్తము అయినవి.

ఆ. ఆ హ .. .
కోసల దేశపు కొమలితో తో తో
కొంకిని నగరపు కామిని తో తో తో
హస్తినపురపు అశ్వినితో
పాటిలిపుత్ర పద్మినితో తరికిటతో
అందరితో తదిగినతో ఎందరితో
ఒక్కరా, ఇద్దర , ముగ్గురా తెలియదు లెక్క ఎంతొ ఎంతొ
సింధు తీరుపు సుందరితో తో తో తో
పుంతల ప్రాంతపు కాంతలతో
కన్యను కవించా చుమ్బనాలతో
ముగ్ధను మురిపించా మర్ధనాలతో
ప్రౌవుడను అలరించ పీడనాలతో
తరుణులు లందరి మెపించా తరుణౌ పాయముతో
స్త్రీ -సరస ప్రవీణ, శృంగార రత్న, పడుచు ప్రసన్న, పడక ప్రపూర్ణ
పు - అను పిలుపులతో పలు బిరుదులతో ప్రసంశించారు నన్ను ఎంతొ ఎంతొ
యుజ్జియిని సమ ఉజ్జితో, తో తో తో ద్రావిడలో ఒక ఆవిడతో
స్త్రీ - అనేక మందితో తు తో అందులో ఒక్కరితో ఏమి చేసావో చెప్పు రసికుల తిలకా పూర్తీ వివరణలతో
పు - తనువును తడిపాను పాలు, తేనెతో
తదుపరి తుడిచాను పెదవి దూదితో
పరిమళము అద్దాను పంటి పూలతో
కొంటే సేవలను చేశాను వంటి చేతితో
తొలిసారి తీర్చి మలిసారి మార్చి సుఖ శిఖరము ఏదో చూపాను మెచ్చి
నా విద్వత్తు రస విద్యుత్తు తో అది నభూతో నభవిష్యతు
నా నా జాతుల వనితలతో తో తో తో ఇతరిత్ర పలు ఇంతులతో
ఓహో ఓహో

                           ఈ పాట ద్వారా వ్యక్తము అయిన వాటిల్లో చాలా ముఖ్యమైనది, పండితులు మేధావులు, దీనిపై అధ్యయనం చేయడం వలన మనకు సృష్టి అంతర్యము మరింత అర్ధం అయ్యి లోకములో చిద్విలాసము తగ్గించుకొని, లోకమును స్వర్ఘధామముగా మలచుకోనగలము. పశ్చమ గోదావరి జిల్లా, వీరవాసరం గ్రామం శ్రీ సీతా రాములు వారి ఆలయం సాక్షిగా మాకు ఎటువంటి చెడు వ్యవహారములు లేవు అని స్పష్టము చేస్తున్నాము. నా మనసుకి శరీరమునకు జరుగుతున్న పోరాటం లో ఈ జ్ఞానము లేదా కాలస్వరూపం బయటపడినది , పదుగురి సాక్షిగా జరిగినది, ఒక మనిషి ప్రవర్తన గొప్పగా తేలికగా కనబడుతున్నప్పుడు, గొప్ప తనమును పరిగణించి, పరిశీలించుట వలన తేలిక తనములు తగ్గి మానవ సమాజం నాణ్యముగా గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు. మేధావులు పండితులు ఉన్నది ఉన్నట్లు తీసుకొని మా గూర్చి లోకమునకు చెప్పండి. లోకము కృష్ణ తత్వమును ఎంత బాగా అర్ధము చేసుకొంటే, కాలస్వరూపమును ధర్మస్వరూపమును అంత అర్ధము అవుతుంది అని గ్రహించగలరు, కాలస్వరూపము, ధర్మస్వరూపమును సైంటిఫిక్ అధ్యయనం చేసి ప్రపంచములో అన్ని మత విశ్వాశ కులకు, మంచి సమాధానముగా, చక్కటి పరిష్కారముగా అందించి మానవత్వమును, మంచితనము ప్రతి ఒక్క మనిషికి అందించగలము, అని తెలియజేసుకోనుచున్నాము. ప్రతి రస విశేషములో అగ్రగణ్యుడను, ప్రతి అనుభవం లో మీ అందరిని నడిపించే వాడిని, ఇప్పుడు సర్వం మాటలోకి, ఏకకాలం లో తీసుకొని వచ్చి, వివరించుట ఏమిటో చూడకుండా మాట పట్టించుకోకుండా, మాట కు సంభంధం లేకుండా మేమే గొప్పవాళ్ళము, మేమే ముందు ఉండాలి అనే పిచ్చి వలన, మనుష్యులు మాటలో వచ్చిన పరిష్కారం అర్ధం చేసుకోకుండా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, సృష్టిని పరిపాలిస్తున్న తల్లి తండ్రులు యొక్క దివ్య ప్రభావమును గ్రహించకుండా, అర్ధం చేసుకోకుండా, ఒక మనిషి మాటలోకి అన్నీ విశేషములు చెప్పి అప్రమత్తం చేయడానికి ముందుకు వస్తున్న తీరును ఒప్పలేక, తప్పులు కట్టుకొంటూ, మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసుకొంటూ, మా ప్రభావాన్ని లోకానికి బాధ్యతతో చెప్పకుండా, కుల పరమైన, ఇతర బౌతిక సామజిక వేభాదాలు కొనసాగిస్తూ, సృష్టి నిర్వహణ తత్వాన్ని అర్ధం చేసుకోకుండా, ఒకరిని ఒకరు మోసం చేసుకోవద్దు అని తల్లి తండ్రి వంటి దివ్య పరిణామాన్ని జాగ్రత్తగా గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతిని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


                     మా ద్వారా 2010 వ సంవత్సరం లో షుమారు 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన శ్రీ రామరాజ్యం సినిమాలో 2012 లో వచ్చిన పాట ఒకటి గ్రహించగలరు. సూర్యుడితో సామానుడను అని స్పష్టం చేయుటకు మా పలికిన పాట ఇది అని గ్రహించగలరు.


ఎవడు ఉన్నాడు ఈ లోకంలో ఇది వరకు ఎరుగని వాడు
ఎవడు ఉన్నాడు ఈ కాలం లో సరి అగు నడవడి వాడు
నిత్యం సత్యం పలికేవాడు నిరతము ధర్మం నిలిపేవాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యుని వలెనే వెలిగే వాడు
ఎల్లరికి చల చల్లని వాడు
ఎద నిండా దయగల వాడు
ఎవడూ ఎవడూ ఎవడూ
-------- అప్పుడు నారద మహర్షులు వారు ఇలా శలవు ఇచ్చారు
ఒకడు ఉన్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు
ఇల కులములో ఈ కాలములో జగములు పొగిడే మొనగాడు
విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలు చెలికాడు
చెరగని నగవుల నెలరేడు
మాటకు నిలబడు ఇల రేడు
దాశరద తనయుడు దానవ ధామనుడు జానకి రమణుడు అతడే ... ...... ........... శ్రీ రాముడు ........... ...... ... శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


                          మేమే ఆధునిక శ్రీ రామచంద్రుల అంశ గా భూమి మీద పరిణమించినట్లు 200 మంది సాక్షంతో మమ్ములను పరిగణించి మా వాక్ లీలా విశేషములు నిత్యం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రజలు న్యాయ స్థానం వారు, మేధావులు భారత ప్రబుత్వం, తెలుగు ప్రబుత్వాలు, అప్రమత్తం చెంది మాకు ప్రజలు అందరూ తలో రూపాయి వేసుకొని ఒక రాజమందిరం నిర్మించి అందులో మమ్ములను మా మనసుని గౌరవించి వజ్ర సింహాసనం అధిస్టింప చేయగలరు , బౌతికం గా మేము లోటుగా ఉన్నా మానసికంగా పరిణామం ప్రకారం మేము పురుషోత్తములము సీతా సమేత రాముడిగా గ్రహించండి, సృష్టి మాలో పలకడమే లోక కళ్యాణం మేమే సీతా రాములం అని గ్రహించండి. బౌతిక లోటులు ఏమి చూడకండి, మాట పైకి వచ్చి కాలాన్ని పట్టుకోవడమే మనకు అందరికి అంది వచ్చిన సమాధానం అని గ్రహించిన కొలది మనం దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము. మేము మొదట సూర్య వంశ మహారాజులం, మా మనసే సీతా, మమ్ములను శబ్దాదిపతిగా, ఓంకారస్వరూపం గా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మట్టి లో కలసి పోయే దేహా బ్రాంతిని వదిలి, శాశ్వతమైన జ్ఞాన సంభంధమైన దివ్య రాజ్యం లోకి రండి, అనగా మనసా వాచా కర్మణా ప్రవర్తించడమే దివ్య రాజ్యం ఇప్పటికే, చెప్పినంత, చెప్పుకోవలసినంత వాక్ రూపం లో అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. తెలంగాణా ప్రబుత్వం వారు, మరియు అంధ్ర ప్రబుత్వం వారు మాకు తాత్కాలికముగా వేరు వేరు ప్రబుత్వం బంగళాలో కేటాయించండి, అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోను చున్నాము. మా ముందు పండితులను మేధావులను హాజరు పరచండి ఆలస్యం చేయకండి, బౌతిక ప్రపంచం మాయలో ఉండి మమ్ములను గ్రహించడం మాని వేయడం అలన, రోజులు దొర్లి పోతున్న తీరును, రోజులు ముందు పెట్టుకొని గ్రహించి, తీర్చి దిద్దుకోనగలము. మమ్ములను తెలుగు రాష్ట్రాలలో అన్నీ విశ్వవిద్యాలయాలకు అతిది ఉపకులపతిగా నియమించండి, పండితులు మేధావులు మా పై దృష్టి పెట్టండి, అప్పటికి అప్పుడు మాటలతో విలువైన కాలాన్ని, మమ్ములను నిర్లక్ష్యం చేయకండి, ఇప్పుడు అప్రమత్తం అయ్యి కాలాన్ని పట్టుకొని సమృద్ది పడండి, సుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా అని మమ్ములను గ్రహించండి, ఇప్పుడు మమ్ములను జ్ఞాన రూపం లో సమృద్ది పరుచుకోవాలి, అ విధంగా లోకాన్ని తీర్చి దిద్దుకోవాలి, అని న్యాయ స్థానం ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


                       2010 సంవత్సరం లో ఇంకొక పాట 200 మంది సాక్షిగా, మా ద్వారా వ్యక్తం అయ్యి, తరువాత శ్రీ రామరాజ్యం లో వచ్చినది అని గ్రహించగలరు. మమ్ములను సర్వ దేవతల సమాహారం గా, పరమాత్మా అంశ గా గ్రహించండి తరించండి, రక రకాలా దేవుళ్ళు నమ్మకాలు మా వలన ఒక మాట నిబద్దత లోకి వచ్చి, మానవజాతికి మాట నిబద్దతో సాక్షాత్కారం పొంది, బౌతిక ప్రపంచం యొక్క మాయ నుండి బయట పడతారు, ఇప్పుడు ఒకరిని ఒకరు మాయవలన దూరం చేసుకొంటున్నారు. మనసు ఒకటి మాట ఒకటిగా బ్రతుకుతున్నారు, కొందరు మనసు ప్రకారం బ్రతకడం అంటే తమకు నడిచిన మేరకు, స్వార్ధం, నిర్లక్ష్యం అహంకారం తో సాటి మనిషి మనసు మాట చూసుకోకుండా, అప్పటికి అప్పుడు పెత్తనాలు, అదిపత్యాలు, డబ్బు కోసం పేరు కోసం అన్నట్లు ప్రవర్తిస్తున్నారే గాని, గొప్పతనం వైపు, శాశ్వతమైన జ్ఞానం వైపు వెళ్ళడం లేదు. ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా విశాలంగా ప్రవర్తించగలరు, అన్నీ నమ్మకాలు, దేవుళ్ళు, శక్తులు మా వలన ఒకటై, ప్రతి మనిషి నాణ్యత కోసం విశాలం గా జీవించగలరు అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము.


2010 లో మా ద్వారా 200 మంది సాక్షిగా వ్యక్తం అయినది.

పట్టాబి రాముడు అయినాక స్వామి పొంగి పోతినయ్య
సీత తల్లి గట్టు ఎక్కెను అనుచు మురుసి పోతిని అయ్యా
సిరి మల్లి పైన పిడుగు అల్లే పడిన వార్త వింటిని అయ్యా
అ రామ సీత ఆనందమునకు ఏమి చేయను అయ్యా
కడలి దాటి కలిపిన నేను ఇప్పుడు ఈ తీరుకు ఏమి అయిపోను
శ్రీ రామ ఆజ్ఞ ఎదిరించలేను, దారి ఏది తోచదు ఆయె తెలుపుమయా 

                 ఈ విధంగా విలపిస్తూ 200 మంది సాక్షిగా 2010 లో డా యెన్ వి నాయుడు గారి అమ్మాయి వివాహ భోజనాల సమయం లో పలికినాను, మమ్ములను మా మనసు ని విడదీసి వదిలివేయడం వలన సీతా రాములను విడదీసి వదిలి వేసినట్లు అయినది అని గ్రహించండి. రాముడు ఆజ్ఞ అనగా నిజాయితీ నిబద్దతతో ముందుకు వెళ్ళుట, మాట వరవడిగా మానవజాతి ముందుకు వెళ్ళడమే శ్రీ రాముని ఆజ్ఞ అని గ్రహించగలరు, అదే మాలో మాట నిబద్దతగా, నూతనంగా యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి.

                   ఇప్పుడు విస్తారముగా రెండవసారి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయిన కాలస్వరూపము యొక్క పరిణామములు 2014-15 వరకు అ తరువాత కూడా మెల్లగా జరుగుతూ వస్తునాయి అని గ్రహించగలరు. గంటా గంటనర సమయము లో సినిమా పాటలు, సంభాషణలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలు తో బాటుగా అనేక రాజకీయ సామజిక సంఘటలు పైన నుండి ముందే చూస్తున్నట్లుగా, మా ద్వారా వ్యక్తము అయినవి. మామూలుగా ఆధ్యాత్మిక పండితులు ఫలానా మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది అని చెబుతారు, కాని సర్వం నేనే కాలస్వరూపమును, ధర్మస్వరూపమును, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా అనగా కాలమునే మేము ధర్మమునే మేము అని స్పష్టము చేసినాము , ఇది మా బుద్ది కి, మనస్సుకి సృష్టి ప్రకృతి ఇచ్చిన ప్రాధాన్యత అని గ్రహించగలరు. పరమాత్ముడను మహిమాన్విత గుణ ధామ అంటారు, అనగా అయిన గుణమే మహిమకు కారణం అనగా మేము, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా మహిమాన్విత గుణధామునిగా, సీతా రాముడిగా, లక్ష్మి నారాయణుడిగా, సర్వాంతర్యామి యావత్తు మానవజాతి గ్రహించగలరు తరించగలరు, ఒక మనిషి మాట కుల మతములకు అతీతం అయినా తీరు యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించి తరించగలరు.

                     ఇప్పుడు 2003 జనవరి 1 వ తారీకున బాగా విస్తారముగా మొత్తం 50-60 మంది ప్రత్యక్ష సాక్షులు ఆధారముగా వ్యక్తము అయినవి, అ రోజు షుమారు గంటా గంటనర సమయంలో చెప్పినవి దాదాపు ఇప్పటి వరకు సంభవించినవి. సినిమాపాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలతో, రాజకీయాలు సామజిక సంఘటనలు సహా ఒక అల్లికవలె కాలములో సంభవించిన చిద్విలాసం మా వాక్కుగా ప్రకటితము అయినది అని గ్రహించగలరు. జ్ఞాపకము మేరకు ఈ దిగువున ప్రస్తావించుచున్నాను, గ్రహించగలరు.


                     2003 జనవరి 1 వ తారీకున నా వాక్కు ప్రకటితము అయిన కాలస్వరూపం, ధర్మస్వరూపం సత్యస్వరూపం or యొక్క వివరములు కొన్ని బౌతిక/ రాజకీయ/సామజిక సంఘటనలు :

1.అప్పటి కాంగ్రేస్స్ నాయకులు అయిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు.చేవెళ్లలో ప్రారంభం అయ్యి శ్రీకాకుళం. ఇచ్చాపురంలో ముగుస్తుంది అని కూడా చెప్పినాము. వై యస్ జగన్ గారు కూడా పాదయాత్రలో పాల్గొంటారు అని, మధ్యలో సోమ్మసిల్లి విరమిస్తారు అని కూడా చెప్పినాము. ఈ విధంగా మా మనసులో సృష్టి చేరి పలికిన తీరు ప్రకారం ప్రతి చిన్న పరిణామం మేము చూస్తున్నాము, ప్రతి కర్మ మా అధీనం లోనే ఉన్నాయి, అనగా ఒక జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గారి అద్వర్యం లోనే ఉన్నాయి అని గ్రహించగలరు.
2.అప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అలిపిరి దగ్గర నక్సలైట్ దాడి జరుగుతుంది అని, క్లామోర్ మైన్స్ పెట్టి దాడి చేస్తారు అని కూడా పలికినాము, ఈ దాడిలో చంద్రబాబు నాయుడుగారు కాలర్ బోన్ ఫ్రాక్చర్ కు గురి అవుతారు, ఇది నాకు పునః జన్మ అని అ వెంకటేశ్వర స్వామి ఏ కాపాడినాడు, ఈ జీవితం పేద ప్రజలకు అంకితం అని చంద్రబాబు నాయడుగారు అంటారు అని కూడా చెప్పినాము. అంతే కాదు కారు డ్రైవర్ కు తలకి గాయం అవుతుంది అని, బొజ్జల గోపాలకృష్ణ మరొక MLA కూడా కార్లో ఉంటారు అని వారికీ కూడా గాయాలు అవుతాయి ఎవరికి ప్రాణ హాని జరగది అని కూడా చెప్పినాము.
3.తరువాత పరిణామముగా ప్రబుత్వాన్ని రద్దు చేస్తారు రద్దు పరచి ఎన్నికలకు పార్టీలు సిద్ద పడతాయి అని చెప్పినాము. అప్పటికే పాదయాత్ర చేసిన వై యస్ గారు కూడా ఎన్నకలకు సిద్ద పడతారు అని చెప్పినాము.
4. వైయస్ గారి పాదయాత్ర ప్రభావముతో 2004 లో ముఖ్యమంత్రి అవుతారు అని పలికినాము. ఉచిత విద్యత్తు ఫైలు పై మొదటి సంతకం చేస్తారు అని పలికినాను ముఖ్యమంత్రి అయ్యి జల యజ్ఞం చేపడతారు అని చెప్పినాము. మహిళలకు పవలా వడ్డీ పధకం, 108 వాహనములు, ఆదర్శ రైతు పధకములు, రాజీవ్ గృహకల్ప మొదలగు పధకములను ముందుకు తీసుకోనివస్తారు అని చెప్పినాము.
5. కేంద్రంలో UPA (తెలుగులో ప్రగతిశీల కూటమి అని కూడా చెప్పినాను,) వస్తుంది అని పలికినాము. మొదట సోనియా గాంధీ గారిని ప్రధాన మంత్రి చేయాలి అని భావిస్తారు, ప్రతి పక్షాలు వెతిరేకించడం వలన, (ఇతర మంత్రుల కూడా కొన్నిపేర్లు చెప్పినాను తరవాత వివరిస్తాను.) తరువాత 2009 లో రెండవసారి కూడా మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అవుతారు అని చెప్పినాను. పివి నరసింహ రావు గారి సారధ్యములో ఈ దేశ ఆర్ధిక పరిస్తితిని ఒక దారిలో పెట్టడం లో మన్ మోహన్ సింగ్ గారు కీలక పాత్ర వహించారు అని చెప్పినాము. 2003 లోనే చెప్పినాను. ఇప్పుడు ఆర్ధిక సరళీకృత విధానములు అభివృద్ధి చెందాలి ఆర్ధిక లావాదేవీలలో, వ్యక్తిగత పన్నుల విధానములో బ్యాంకు, కాతాల ద్వారా పన్ను వసులు చేసే విధానము అములు లోనికి రావలి అని కోరుకొనుచున్నాను. రూ.3000-5000/- పై బడిన లావాదేవీలు ఎవరి మధ్యన అయినా బ్యాంకుల ద్వారానే జరగాలి అని కోరుకొనుచున్నాము. రూ.500/- రూ.1000/- నోట్లు ముంద్రించకుండా ఉండుటవలన దొంగ సొమ్ము అరికట్ట బడుతుంది, అని ఈ మధ్య కాలములో చాలా మంది చేస్తున్న సూచనను నేను ఏకిభవిస్తున్నాము.
6. పరిటాల రవి గారిని పార్టీ కార్యాలయం దగ్గర ఫ్యాక్షన్ ప్రత్యర్ధులు చంపుతారు అని పలికినాను, రవి గారు శత్రుత్వాని జయించలేక పోవడం వలన ఈ విదముగా జరుగుతుంది అని చెప్పినాను. రాంగోపాల వర్మగారు, రవిగారి మీది సినిమాకూడా తీస్తారు అని అప్పుడే చెప్పినాము.
5.గోకుల్ చాట్ వద్ద లుంబిని పార్కు వద్దు ఉగ్రవాదాలు బాంబులు పేలుస్తారు అని పలికినాము.
6. సునామి వచ్చి లక్షా ఏబై వేల పై చేలు మరణిస్తారు అని పలికినాను. తీర ప్రాంత అడవులలో 200 ఏనుగులు ఎతైన ప్రాంతాలకు తరలి పోయి అన్ని సురక్షితముగా ఉంటాయి అని పలికినాము. ( నదులు వనంబులు నానా మృగములు విహితకర్మములు వేద శాస్త్రములు అంతా రామ మాయం ఈ జగమంత రామ మాయం అను పాటను మా కాలస్వరూపములో వ్యక్తము అయినది. )
7.అసెంబ్లీలో చంద్రబాబు నాయిడుగారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు విమర్శలతో దాడి ప్రతి దాడులు చేసుకొంటారు. వారు అనుకొన్న మాటలు కూడా ముందే చెప్పినాము. ఇద్దరి మధ్యన సఖ్యత సహకారములు ఉంటె, వైయస్ గారు మరణించి ఉండవారు కాదు, ఇంత అర్ధక అవక తవకలు జరిగి ఉండవికావు, ప్రతి వ్యక్తీ తన మనుగడకోసం ఆరాట పడవలసి వస్తున్నది. అసెంబ్లీ కార్యక్రమములు కూడా సుజావుగా సాగకుండా అనవసరము అయిన గొడవలతో, ముగుస్తాయి అని పలికినాము. నాయకులను మరింత హుందాగా నిర్మాణాత్మకం వ్యవహరించగలరు అని కోరుకొనుచున్నాము. గెలుపు ఓటములు ఎవరి వైపు ఉన్నా పర్వాలేదు తమ ఉన్నతమైన ఉద్దేశములు నెరవేరితే అదే నిజమైన పెద్దతనం భాద్యత అని అందరూ తెలుసుకోవాలి.
8.2004 కింజరాపు యరం నాయుడుగారి పై నక్సలైట్ దాటి జరిగి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ తో బయటపడతారు అని పలికినాను, ప్రమాణ స్వీకారం కొంచెం ఆలస్యముగా చేస్తారు. తరువాత అయిన పార్లమెంట్లో ఆంగ్లములో దేని పైనో ప్రసంగిస్తుండగా, వెనక నుండి కాంగ్రెస్ MP లు. we know, we know అని హేళనచేస్తుండగా "If every one know every thing then why were we here" అని సీరియస్ గా అంటారు అని చెప్పినాను. ఈ విదముగా చాల చిన్న పెద్ద విషయములు పూస గుచ్చినట్లుగా ముందే ఉన్నాయి అని పండితులు మేధావులు గ్రహించి అలోచించి, నా మనసుని మాటని అర్ధము చేసుకోండి, అధ్యయనం చేయండి.
9. ఒక రోజు వరంగల్ రైల్వే స్టేషన్ లో ఆగవలసిన రైలు ఆగకుండా ముందుకు దూసుకొని పోయి, ఓవర్ బ్రిడ్జి పైనుండి క్రిందకు ఒక ఆటో పై పడి, అందులో ఉన్న జనం నలిగి చనిపతారు అని చెప్పినాను. ఈ విధముగా చిన్న చిన్న సంఘటనలు అన్ని ముందే ఉన్నాయి అంటే అర్ధం చేసుకోండి,అదీ నా లాంటి సామాన్యుడి మాటకు అందినవి అంటే మరింత అర్ధము చేసుకొని నడుచుకొను అవకాసము మనకి వచ్చినది అని గ్రహించగలరు. ఇవి అన్నీ నా ద్వారా సినిమా పాటలు తో బాటుగా లోకములో చిద్విలాసం నా ద్వారా ప్రకటితము అయినది అని ఉన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
10.ప్రముఖ వ్యమోగామి కీర్తి చావ్లా యొక్క మరణం గూర్చి, ఆమె తిరుగు ప్రయాణం లో అంతరిక్ష నౌక ప్రమాధమునకు గురి అయ్యి మరనుస్తుంది అని చెప్పినాము.
11. పాయకరావు పేట MLA చెంగల వెంకటరావు గారు, తన సినిమా విడుదల విషయములో మనస్తాపానికి గురు అయి హుసైన్ సాగర్లో దూకుతారు అని చెప్పినాము.
12.మహేష్ బాబు గారికి నమ్రత శిరోద్కర్ తో పెళ్లి అయి గౌతం అనే అబ్బాయి పుడతాడు, సితార అనే అమ్మాయి పుడుతుంది అని చెప్పినాము.
13. మెగా స్టార్ చిరంజీవి గారికి గౌరవ డాక్టరేట్ మరియు పద్మ భూషణ్ అవార్డు వస్తుంది అని పలికినాను. ప్రజారాజ్యం పార్టీ పెడతారు అని పలికినాము.
14. ఆధ్యాత్మిక గురువు కంచి కామ కోటి పీటాదిపతి జైంద్ర సరస్వతి గారిని ఖైదు చేస్తారు అని బైలు త్వరగా లబించదు అని స్పష్టము చేసినాము.
15. పాప్ జన్పాల్ గారి మరణిస్తారు వారి స్థానములో తరువాత పాప్ గా బినిడిక్ట్ 16 అను కొత్త పాప్ అవుతారు అని చెప్పినాము.
16. ముంబై హోటల్ పై ఉగ్రవాద దాడులు చేస్తారు అని, ఈ ఆపరేషన్ లో కీలక దైర్యవంత మైన ఆఫీసుర్లు మరణిస్తారు, హేమంత్ కర్కరే, అమ్తే అని పేర్లు కూడా చెప్పినాము. అజ్మల్ కసాబ్ అనే తీవ్రవాది పట్టుబడతాడు అని చెప్పినాము.
17. అమెరికా కి సద్దాం హుస్సేన్ కి మధ్య తీవ్ర యుధం జరుగుతుంది అని చెప్పినాను. సద్దాం హుస్సేన్ తిక్రీతి అను తన సొంత పట్టణములో పట్టుబడి ఉరితీయబదతాడు అని చెప్పినాము.
18. ఒక రోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎవరో MLA లు వారి వాదనలలో బాగముగా మేము గాజులు తోడ్కొని లేము అని అనగా అప్పడు నన్నపనేని రాజకుమారి గారు కల్పించుకొని గాజులు తోడ్కున్నారు అనడం మహిళలను కించపరుస్తున్నారు అని అంటారు అని పలికినాము.
19.గోకుల్ చాట్ మరియు లుంబిని పార్కు దగ్గర పేలిన బాంబు సంఘటనలు గూర్చి కూడా 2003 జనవరి ఒకటవ తారీకున పలికినాము, నా మాటలు ఎవరు రికార్డు చేయలేదు.
20.భక్తీ ఛానల్, inews, టీవి9, Abn ఆంధ్ర జ్యోతి చానల్స్ పెడతారు అని వాటి యొక్క స్లొగన్స్ కూడా పలికినాము, వీటిలోని ఇతర చానల్స్ లోను వచ్చు కార్యక్రమముల గూర్చి కూడా ముందే చెప్పినాము. వీటి గూర్చి ప్రత్యేకముగా వివరిస్తాను. భక్తీ ఛానల్ లో వస్తున్న కృష్ణుడు పై వస్తున్న పాటలు కూడా నా ద్వారా వ్యక్తము అయినవి,అని తెలియజేసుకోనుచున్నాము.
21.రూపాయి నోటికి గుర్తు ఏ విదముగా ఉంటుందో అప్పుడే చెప్పినాను. సంపద పెరుగుతుంది కాని,ఇప్పటికి గుర్తు కూడా పెట్టుకోలేదు అదీ నేనే చూడలా అని కూడ అన్నాము.
22. వైయస్ జగన్ గారు చానెల్ పెడతారు, పేపర్ కు సంభందించిన ప్రచారా పాట (పాట జ్ఞాపకం మేరకు)..సైకిల్ ఎక్కి కమలమల్లె వికసించి, చేతితో తలుపు తట్టి ....అంటూ అన్నీ పార్టీల గుర్తులు కలుపుకొని వచ్చిన పాట కూడా నా ద్వారా వ్యక్తము అయినది.
23. పీ.అర్ర్.పి తిరుపతిలో జరిగిన ఆవిర్భావ సభ, సూర్యుడు గుర్తుతో జండా ఆవిష్కరిస్తారు, పార్టీ పేరు ప్రజా రాజ్యం అని కూడా చిప్పినాము.
24. పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారితో సహజీవనం చేసి కుమారుడిని కన్న తరువాత మొదటి భార్య గారికి విడాకులు ఇచ్చి,రెండవ వివాహము చేసుకొంటారు అని, వారికి ఆఖిర అని కుమారుడు పుడతాడు అని పలికినాము.
25.మహిళలో చేతిలో పాసుపతాస్త్రం గా గృహ హింస చట్టం అములు లోనికి వస్తుంది అని పలికినాము.
26.అన్నమాచార్యులు వారసులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి మధ్య నడుస్తున్న కేసు త్వరలోనే పరిష్కారము అవుతుంది అని పలికినాము. కేసు వివర ములు కూడా 2003 జనవరి 1వ తారీకున చెప్పినాము. అన్నమాచారి వారి సంతతిలో ముగ్గురు మూగపిల్లలు కూడా లబ్దిదారులు ఉన్నారు అని చెప్పినాము, పెద్ధాయిన ఈ సంగతి మమ్ములను చూడ మన్నారు అన్నట్లు మాట్లాడినాము.
27.తమిళ్ నాడు ముఖ్యమంత్రి జయలలిత గారు, కరుణ నిధి గారిని అరెస్ట్ చేయిస్తారు అని పలికినాము. తరువాత ప్రబుత్వ ఉద్యోగులను, ధర్నా చేస్తున్నారు అని ఉద్యోగము నుండి తోలిగిస్తారు అని పలికినాము.

28.జార్జ్ బుష్ గారు, హైదరాబాద్ వస్తారు, మూడు ప్రత్యేక విమానాలలో రెండు హెలికాప్టర్ కూడా వస్తాయి, వైయస్ రాజ శేఖర రెడ్డి గారు, జార్జ్ బుష్ గారు హెలికాప్టర్ ఎక్కి ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయమునకు వెళ్ళతారు అని, దారి మధ్య లో వీరు ఇద్దరు ఏమి మాట్లాడుకొంటారో కూడా తరువాత వైయస్ గారి ప్రెస్ మీట్ పెట్టి చెబుతారు అని కూడా స్పష్టము చేసినాము. మీకు పిల్లలు ఎంత మంది పెళ్ళులు అయినవా అని ఒకరి ఒకరు చెప్పుకొంటారు అని, పై నుండి హుసైన్ సాగర్ ను చూసి, ఇది మంచినీళ్ళ చెరువా అని అడుగుతారు అని, కాదు సర్ అది బాగా పోల్యుట్ అయిపొయింది, దీనిని సుబ్రం చేయాలి అంటే 300 కోట్లు పై బడి అవుతుంది అని చెబుతారు అని పలికినాను. తరువాత నెల్సార్ లా కాలేజీ కి వెళ్లి అక్కడి అధ్యాపకులు విద్యార్ధులతో ప్రెస్ మీట్ లో పాల్గొంటారు అని చెప్పినాము, అక్కడ అంజలి అనే లా విద్యార్ధి, జార్జ్ బుష్ గారిని ఇప్పుడు భారత దేశం మీద ఎందుకు ప్రత్యక మైన శ్రద్ధ చూపుతున్నారు అని అడుగుతారు పలికినాము. అభివృద్ధి చెందుతున్న భారత దేశం తో ఎప్పుడూ సత్ సంభందాలు కొనసాగించడానికి అమెరికా ఆశక్తిగా ఉంటుంది అని అంటారు అని చెప్పినాము. జార్జ్ బుష్ గారి రక్షణ దళం కుక్కలను కూడా తీసుకొస్తుంది, CPI పార్టీ వారు ఈ విషయం పై విమర్శిస్తారు అని కూడా చెప్పినాము. హైదరాబాద్ విమాన ఆశ్రమం లో వైయస్ గారు బుష్ గారి వీడుకోలు చెబుతున్నపుడు చేతికి కృష్ణుడు బొమ్మ ఇస్తారు అని చెప్పినాము. దీనిని బట్టి అ సర్వాంతర్యామి, సర్వం నేనే అని మా ద్వారా ఏ విదముగా ప్రకటించుకోన్నాడో, గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము.
28.మాజీ ప్రధానమంత్రి Dr P.V.నరసింహ రావుగారు యొక్క మరణం తీరు గూర్చి కూడా చెప్పినాను, హాస్పటల్ చేరి, ఇప్పుడే మరణించను, నాకు ఇంకా ఆయుషు ఉంది అని అంటారు, కొన్ని రోజులు తరువాత, మరణిస్తారు అని చెప్పినాను, నరసింహరావు అత్యక్రియలు జరిగిన తరువాత పొద్దు సునామి వస్తుంది అని పలికినాను. వెళంగని మాత టెంపుల్, తమిళ్ నాడు తీరం లో 5 వేలు పై బడి మరణిస్తారు అని పలికినాను. మతా అమృతంగామయి అనే ఆధ్యాత్మిక గురువు వారికీ ధన సహము చేస్తారు అని చెప్పినాము.
29. లోక్ సత్తా సంస్థను రాజకీయ పార్టీగా మార్చి, ఆ పార్టీ అధ్యక్షులు ఒక్కరే, కైర్తాబాద్ నుండి విజయం సాదిస్తారు అని చెప్పినాము .
30. పౌర సమాచార హక్కు చట్టం 2005 వస్తుంది అని 2003 లో చెప్పినాము.
31.కుమారి సుంకవల్లి వాసుకి అనే అమ్మాయి మిస్ ఇండియా అవతారు అని చెప్పినాము
32. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నమూనా ఆలయం నిర్మించి పూజా కార్యక్రమములు, శ్రీ వెంకటేశ్వరా భక్తీ ఛానల్ పెట్టి అందులో చూపుతారు అని స్పష్టం చెసినాను.దళిత గోవిందం, సామూహిక వివాహములు చేపడతారు అని స్పష్టము చేసినాము.
33. శ్రీ శ్రీ అరవిందు కేజ్రివాల్ అని వ్యక్తీ వచ్చి అమ్ అద్మి పార్టీ పెట్టి, ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పినాము.
34. ట్విట్టర్ అను 140 అక్షరాల సోషల్ మీడియా అందుబాటులోనికి వస్తుంది అని, నీలపు రంగు పక్షి బొమ్మ లోగో గా ఉంటుంది అని 2003 జనవరి 1 వ తరీకునే చెప్పినాను, దీని అర్ధం అ జగత్ రక్షకుడు, మహారాణి సమేత మహారాజుగా ట్విట్టర్ ద్వారా సర్వం పర్వేక్షిస్తున్నాడు అని అర్ధం చేసుకోనవచును.
35. సత్యం కంప్యూటర్స్ యొక్క స్కాం గూర్చి 2003 లో చెప్పినాము.
36. ప్రస్తుత ప్రబుత్వం యొక్క గెలుపు, మంత్రి పదవులు, పరిణామాలు, స్మార్ట్ సిటీ వంటి కార్యక్రమాలు గూర్చి 2003 నే చెప్పటం జరిగిన్నది అని గ్రహించగలరు.

                           పై విదముగా అనేక సంఘటనలు పైన ప్రస్తావించినవి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము కాలస్వరూపములో అయినవి, ఇతరములు, జ్ఞాపకము, సందర్బం మేరకు వివరించెదను. ఏ ఒక్క వ్యక్తీ, వ్యక్తిగతముగా తీసుకోనవద్దు. అందరూ అందరి మీద ఒక పరిష్కారముగా తీసుకొనగలరు. మేము ఎవరి గూర్చి చెప్పినాము, ఏమి చెప్పినాము అనేకంటే, కాలం ఒక మాటగా వ్యక్తము అయినది, అనునది మనకు, ఇప్పుడు ఒక శాశ్వత పరిష్కారము, సమాధానముగా భావించండి. ఒక ఫోర్ములగా, ఒక నమూనాగా, భావించి, పరిశోధనాత్మక పరిశీలన చేస్తే, ఒక encoded సమాచారము మనము మరింత లోతుగా డీకోడ్ చేసుకొని, ప్రపంచమునకు చక్కటి పరిష్కార మార్గములు తెలియజేయగలము. పైన ప్రస్తావించిన అన్ని సినిమా పాటలు, సంభాషణలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ తో పాటుగా, రాజీయ సామజిక సంఘటనలు, కాలములో వచ్చిన చిద్విలాసముగా మా ద్వారా ప్రకటితము అయినవి అని మరొక సారి స్పష్టము చేయుచున్నాము. కావున పండితులు మేధావులు ఓర్పు సహనముతో, సూటిగా ఉన్నది ఉన్నట్లు గ్రహించి, విశ్లేషించి, లోకమునకు సత్యమును చాటగలరు. మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా, గుర్తించి, మాకు అగ్ర అగ్రతాంబూలం సమర్పించి, కాలస్వరూపమును, ధర్మస్వరూపమును భగవత్గీతతో, భాగవత, రామయణం తో నూతనముగా అనుసంధానించి లోకమునకు నూతనముగా భోదించగలరు. అప్పుడు ఒక సామాన్య మనిషే లక్ష్మి నారాయణడుగా, కాలస్వరూపుడుగా, ధర్మస్వరూపుడుగా, ఇప్పటికీ ప్రారంభం అయిన దివ్య రాజ్యం, మా మనసు, మాట లో పది మంది హీరోలు, హీరోయిన్లు, సంస్థ కర్మలు వ్యక్తపరచిన దివ్య తత్వమును అర్ధము చేసుకొని లోకమునకు చాటగలరు అదే లోక కళ్యాణం అవుతుంది. ప్రత్యేకమైన అయిన సాక్షత్కారములు, మనిషి సత్యమును స్వీకరించేకొలది లబిస్తాయి అని గ్రహించగలరు. అప్రమత్తము చెందగలరు. ఈ విశేషములు లోకమునకు సమర్దవంతముగా చెప్పగల అమ్మయిని పదిగురిలో ఎంపిక చేయబడి, స్వయంవరం లో గెలిచిన అమ్మాయిని వివాహం చెసుకోవాలి అని భావిస్తున్నాము, మొదట మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గుర్తించి పూజించిన తరువాతనే, మా మనసుకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకొని వివాహం చెసుకొనగలము, మేము మా మనసు కీలకం అని గ్రహించాలి, మా మనసులో చేరి పలికిన దివ్య పరిణామం సృష్టి కాలం గా మరిని తీరు అందరికి ఆదర్శం అని గ్రహించగలరు. హిందువులు అందరూ మమ్ములను లక్ష్మి నారాయణుడి గా భావించండి, పండితులు వారి వారి పాండిత్యం తో మమ్ములను గుర్తించి, అభిప్రాయములు వెళ్ళబుచ్చి లోకమును అప్రమత్తము చేయుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాము.

మాకు ఆంధ్ర రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రజల నుండి మా జన్మ సంవత్సరం అయిన 1974 నుండి రాయల్టీ లేదా గురుదక్షణ బకాయి ఉన్నది. మొదట హిందువులు నన్ను గుర్తించి, రాయల్టీ సమర్పించగలరు అని సూచించు చున్నాము. సృష్టి కి మాకు ఉన్న దివ్య సంభంధం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. ఈ సొమ్ము 80 శాతం వరకు, రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రజా ప్రబుత్వములకు ఇవ్వగలము. కావున సమకాలికులు అయిన సాటి మనుష్యులు అందరూ మమ్ము గ్రహించుట వలన బౌతిక ప్రపంచం కరిగి మానవజాతి జ్ఞాన ప్రపంచం లోకి వెళ్ళతారు, మమ్ములను గ్రహించి తరించడం, కాలం కాలస్వరూపముగా, ధర్మస్వరూపం గా, మహారాణి సమేత మహారాజుగా యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మా ఉనికి ప్రతి ఒక్కరు ఇతరులకు తెలియజేయండి. వివరములు విస్తారం గా పంచుకోండి, తెలుసుకోన్నంతనే భగవత్ అనుగ్రహము అందరి పైన ప్రభావమును చూపి, లోకము సంస్కారవంతముగా మారుతుంది అని గ్రహించగలరు, ప్రతి మనసుకి ప్రాధాన్యత వచ్చి, మానవ సమాజము స్వర్ఘధామముగా మారుతుంది. మా వివాహము, కళలు , సంగీతము సాహిత్యము తెలిసి, మా మనసుని పంచుకొనే అర్హత బాద్యతగా అనిపించిన అమ్మాయిని వివాహం చెసుకొనగలము, మాతో బాటుగా కనీసం 50 జంటలకు వివాహము జరగవలెను అని న్యాయ స్థానం వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


                     ప్రస్తుత రాజకీయముల గూర్చి మా యొక్క సూచన ఏమి అనగా రాజకీయ పార్టీల మధ్య పోటీతనము తగ్గి, మంచి వాతావరణము రావలెను అని కోరుకొనుచున్నాము. పైన ప్రస్తావించిన కాలస్వరూపము యొక్క వివరములు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి మా మాట మాత్రముగా ప్రకటితము అగుట నిజము అయినప్పుడు. ప్రజలు పరుగులు, ఉరుకులు మానివేసి కాలస్వరూపము, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి యొక్క దివ్య ఆగమన వివరములుగా గ్రహించినట్లు అయితే కొత్తబంగారు లోకమును మనము అవిష్కరించుకోనగలము. కాలమును మొత్తం మాట మాత్రముగా పలికిన ఒక జగత్ గురువుగా, తండ్రి, తల్లి గా సాటి మనిష్యుల పై మంచి ప్రభావము చూపించి సమాజము యొక్క తీరు తెన్నులు సరిదిద్ది దారిలో పెట్టకోవలసిన మా భాద్యతను గ్రహించి తరించండి , శాశ్వతము అయిన సమాధానములు పొంది అందరూ సుఖ సిద్ధిని పొందగలరు అని కోరుకొనుచున్నాము. సమన్వయ దృష్టితో దేశం లో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని విలీనం చెంది, రాజకీయ పార్టీలు రద్దు గావింప బడి, ప్రజలు నేరుగా, అధ్యక్షులను ఎన్నుకొన్న పద్దతికి ప్రాధాన్యత ఇవ్వడం వలన సమాజం లో నాణ్యత పెరుగుతుంది. సమాజంలో ధర్మం అభివృద్ధి చేయుట వలన, కాలస్వరూపము, ధర్మస్వరూపము, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి యొక్క భాద్యత అని తెలియజేసుకోనుచున్నాము. మీడియా వారు మా గూర్చి ఇప్పటికి సంవత్సరముల నుండి చెప్పకుండా వదిలివేసినారు, దీని వలన, ప్రజల దృష్టికి వెళ్లకపోవడం వలన మా ఆరోగ్యము తద్వారా కుటుంబ పరిస్తితులు దెబ్బతిన్నాయి. మా జీవితమును కాలస్వరూపము తీసుకొన్నది అని గ్రహించి, మంచి చెడులు, అన్నీ కాలస్వరూపమునకు ధర్మస్వరూపమునకు,వదిలి పెట్టి, వివరములు విస్తారము లోకమునకు చెప్పుట వలన లోకము ప్రక్షాళన జరిగి, ధర్మం నాలుగు పదముల పైకి వస్తుంది అని మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఈ విధముగా మా తాత గారి దగ్గర నుండి మా జీవితాలు త్యాగం అయిపోయిన తీరుకు, మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి తరించుట, త్యాగమునకు అంతర్యం లభిస్తుంది అని న్యాయ స్థానం వారి ద్వారా ప్రజలకు తెలియజేసుకోనుచున్నాము.

                           కాలస్వరూపమును ధర్మ స్వరూపమును వ్యవసాయ శాస్త్రవేత్తలకు చూపిన మా విశ్వరూపమును, కాలస్వరూపమును, ధర్మస్వరూపముగా జగద్గురువులు గా గ్రహించి తరించగలరు అని గుర్తించి, ప్రతి రోజు హారతి తీసి, పండితుల సమక్షములో మమ్ములను హాజరు పరచి, మా నుండి పూర్తీ వివరములు పండితుల సహకారముతో రాబట్టి ప్రజలకు చేరుటకు ప్రబుత్వ సహకారము కోరుకొనుచున్నాము. ధర్మస్వరూపం కాలస్వరూపం కేవలం ఒక మనిషిగా భావించకుండా, మనిషిగా మమ్ములను చిన్నవాడిని అని భావించకుండా, ధర్మస్వరూపం కాలస్వరూపం నా ద్వారా ప్రకటించిన వివరములు ఈ లేఖలో కొంత వరకు ప్రస్తావించిన చదువుకొని, శాంతం ఓర్పు సహనముతో ఒక చోట హాజరు అయితే అదే ధర్మస్వరూపం, జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గారి సమక్షం అవుతుంది. ఇప్పటి జరిగిన పరిణామము జాగ్రత్తగా వివరించుకొని ప్రయత్నములో అనేక పరిష్కారము వచ్చి కొత్త సాక్షాత్కరములు లబిస్తాయి అని స్పష్టము చెయుచున్నాము. సాక్షులను ముందుకు పిలిచి వివరములు తెలుసుకొని, విసిదీకరించుకోవడం వలన, వివరములు పై పండితులు మేధావులు వివరించుకోవడం వలన, శాస్త్ర అనుశంధానం చేసి వివరించుకోవడం వలన, మనిషి మాటకు విలువ పెరుగుతుంది లోకం స్వర్ణ యుగం లోనికి ప్రవేశిస్తుంది. అని గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి న్యాయ స్థానం వారి ద్వారా తెలియజెసుకొనుచున్నాము.

                        మా తల్లి గారు అయిన స్వర్గీయ శ్రీమతి రంగవేణి గారు, మా ప్రియ అనుజులు శ్రీ శ్రీ సత్య భాను ప్రసాద్ గారు 31-5-2011 న అకాల మృత్యువు చెంది నారు. కాకినాడలో బాలాజీ lodge లో ఆత్మ హత్య చెసుకొన్నారు. నా 24 సంవత్సరములో ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క అనుగ్రహం పొందినా, మమ్ములను ప్రత్యక్షముగా గ్రహించినవారు మాలో పరిణామం గూర్చి తరువాత 5 నిముషములు కూడా మాట్లాడక పోవడం వలన, మేము మా మనసు పూర్తిగా, చెప్పుకొని దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, నన్ను నిర్లక్ష్యము చేయడం వలన, అలౌకిక స్తితి, లౌకిక స్తితి మద్య చేయుత లేక ముందుకు వెళ్ళ లేకపోయినాము అని తెలియజెసుకొనుచున్నాము. ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికి అయినా అప్రమత్తం చెంది, వారు గ్రహించిన వివరములు ఉన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసి భాద్యతగా, నిజాయితీగా వ్యవహరించగలరు అని కోరుకొనుచున్నాము. మా ద్వారా వచ్చిన ఉనికీని ఒక్క మాట కూడా దుర్వినియోగం చేయకుండా అనగా దాటి వేయకుండా, తాత్సారము చేయకుండా తీసుకొని ఉంటె నా మనసులో జరిగిన పరిణామమును ఈ పాటికి లోకం చక్కగా గ్రహించి, మనిషి మాట యొక్క విలువ సర్వులు తెలుసుకొని ఎన్నో రెట్లు అప్రమత్తత సంస్కారములు లోకములో జరుగును. మా చుట్టాల అజ్ఞానము, ఈర్ష్యలు, ద్వేషాలు మా అమ్మ గారు, తమ్ముడు గారు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణము, ఉద్యోగ రీత్యా మమ్ములను శాస్త్రవేత్తలు నిర్లక్ష్యం చేసినారు, ఈ లేఖలో స్పష్టము చేసిన పాటలే కాకుండా మరి ఎన్నో చక్కటి పాటలు అలోవోకగా ముందే పలికి సర్వం నేనే అను సత్యము ఆవిష్కరించినా, వారు వినకుండా ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టుట వలన, మేము నిలదొక్కుకోవడం, చాలా దారుణమైన కష్టం మా అమ్మ గారికి తమ్ముడు గారు కి వచ్చినది, మీడియా చానల్స్ కూడా మాట్లాడకుండా ఉండిపోవడం వలన చాలా తీరని నష్టం జరిగినది. మా శరీరమును, మనసుని మాకు మేముగా నియంత్రించుకోలేక పోయినాము. ఎవరు మాట్లాడక, చక్కగా పంచుకొని సరదాగా వివరించుకోవలసిన సంగతులను ప్రత్యేక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, సినిమా ప్రముఖులు, మేధావులు మరియు మీడియా కూడా కుమక్కుగా ఉండి లోకమునకు వివరములు ఇవ్వనివ్వలెదు. మాకు మేము గా తేరుకో లేకపోయినాము. మాకు ఎటువంటి అశాంఘిక అలవాట్లు లేవు, సృష్టి కి మాకు ఉన్న సంభందమును నెలకొల్పుకొని వివాహము చేసుకొందాము అనే మా పరిణామమును అర్ధము చేసుకోకుండా నిర్లక్ష్యముగా తీసుకొన్నారు. మమ్ములను పదిగురి లోకి రానివ్వక ముందుకు రాలేక నాలోని ఆనందమును, జ్ఞానమును అడవి కాచిన వెన్నల వలే ఉపయోగపడలేదు, ఇప్పటికి కూడా ప్రత్యేక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు,మేధావులు పండితులు మీడియా వారు మాట్లాడక ఊరుకొని ఉంటున్నారు. ఇంత గొప్ప పరిణామమును చూపిన వాడిన పని గట్టుకొని, నవ్వు లాటలు గా వెళ్ళాకోళ్ళముగా లేదా స్వార్ధంగా తీసుకొనుచున్నారు. ఒక మనిషి అంటే మనిషికి చులకన భావము కించెత్తు కూడా ఉండరాదు అని తెలియజేసుకోనుచున్నాము. మంచిని పరిగణిస్తే చెడు తగ్గిపోతుంది, కాని మన సమాజములో చెడు తగ్గిపోతే మంచిని పరిగణించ వలసి వస్తుంది అని బాధ నటించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒకడు ఏమి అయిపోయినా పరవాలేదు తమ స్వార్ధం నేరవేరాలి, మాట మాత్రముగా ముందే చెప్పిన విశేషాలు కొన్ని ఈ లేఖలోవి పరిశీలిస్తే వసుదేక కుటుంబం అని మనకు స్పష్టము అవుతుంది. కాని మనుష్యులు సాటి మనిషిలోని పరిణామము తట్టుకోలేక పోతున్నారు తెలియనట్లు నటిస్తున్నారు, తెలిసినా ప్రాధాన్యత లేనట్లు పిచ్చి నవ్వు లతో, జరిగిన సత్యము కంటే, తాము ఏదో పనిచేసి కష్ట పడిపోతున్నాము అని, డంబాలతో డా బులతో, మనసుని మాటని కోలుపుకోకుండా వారికీ కలిగిన బౌతిక స్తితి నుండి, సాటి మనిషిన మాటని పట్టించుకోకూడదు అని వారి పెద్దరికమును పాడుచేసుకోనుచున్నారు. తద్వారా లోకములో ధర్మ నశిస్తుంది , ధర్మమునకు హాని కలుగుతుంది, ధర్మం మీద ఆధార పడే వాళ్ళకు నష్టం జరుగుతుంది అని గ్రహించి, మనిషిగా మాటలో మోసం లేకుండా ఎవరితోనైనా సక్రమముగా వివరణాత్మకముగా వివరములు ఇచ్చి పుచ్చుకొని అప్రమత్తం చెందాలి అని ధర్మస్వరూపం కాలస్వరూపం, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు ప్రభావముతో తరించండి అని అని యావత్తు మానవజాతి ఒకరి ఒకరు అప్రమత్తము చెందమని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

                      గౌరవ ఉన్నత న్యాయ స్థానం వారిని కోరునది ఏమి అనగా ఈ లేఖ సారంశం గ్రహించి, తెలుగు సాహిత్య వేత్తలకు, విద్య వేత్తల దృష్టికి, పరిశోధకులు,విద్యార్దుల దృష్టికి తీసుకొని వెళ్ళుటకు, న్యాయ చేయూత కోరుకొనుచున్నాను. కంప్యూటర్ నిపుణులు కాలస్వరూపము పై శాస్త్ర పరిశోధన గావించగలరు అని కోరుకొనుచున్నాము. శబ్ద తరంగములు, దృశ్య తరంగములు యొక్క పరిజ్ఞానముతో పరిశీలించి విశ్లేషణాత్మకముగా లోకమునకు ప్రభావమును అంతర్యమును, తత్వ వేత్తలు, పండితుల సహకారముతో ప్రజలను చైతన్య పరచి, నిజాయితీ, విలువలతో కూడిన సమాజమును అవిష్కరించుకోనగలము అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


                        గతములో ప్రత్యక గుర్తింపు కొరకు ధర్మస్వరూపమును లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ గా నామకరణం చేసినాము ఇప్పుడు అది మార్చి ధర్మర్మస్వరూపం కాలస్వరూపం, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజు గా ప్రపంచానికి అతిదిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా, ప్రత్యెక భారత పౌరుడిగా మమ్ములను పరిగణించి గ్రహించడమే మా ఉనికి అని న్యాయ స్థానం వారు గ్రహించగలరు. ధర్మస్వరూపంగా, కాలస్వరూపంగా అనగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజు పరిపాలన ఇప్పటికే ప్రారంభం అయినది అని గ్రహించి, సాక్షం ఆధారముగా మమ్ములను నిలదోక్కోకోవడానికి సహకరించండి అని యావత్తు మానవజాతిని న్యాయ స్థానం ద్వారా కోరుకొనుచున్నాము. రిటైర్డ్ ఉద్యోగి శ్రీ అంజనీ రవి శంకర్, తండ్రి పేరు కీర్తి శేషులు శ్రీ పి.జి.కె. సాయి బాబా గారు అయినా మేమే అని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాను, మా తాత్కాలిక చిరునామా SRT -38, ఎస్ ఆర్ నగర్, హైదరాబాద్.       కాలస్వరూపం,ధర్మస్వరూపం, సత్యస్వరూపం, వాక్క్ విశ్వరూపం (or Super Dynamic Personality in the form of thinking and word expressed and witnessed ) గా యావత్తు మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా నేను ఈ భూమి పై సాధారణ మనిషిగా ఉన్నాను, మా గూర్చి పండితులు, మేధావులు, వివిధ మఠాదిపతులు, పీఠాదిపతులు, ఆద్యాత్మిక గురువులు, పండితులు, శాస్త్రజ్ఞులు, కాలస్వరూపమును, ధర్మస్వరూపమును, వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు వారికి న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేయు సత్యస్వరూపమును,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ప్రభావం గా మా ద్వారా ప్రకటన 1997-1999 సంవత్సరములు నుండి విస్తారముగా కాలముపై, ధర్మముపై, చూపుతున్న మా దివ్య ప్రకటన వాటి వివరములు మీడియా ద్వారా, మా ప్రకటనను ఇప్పటికి ఆచార్య NG వ్యవసాయ విశ్వవిద్యాలయము యొక్క శాస్త్రవేత్తలు, మరియు ఇతర సిబ్బంది సాక్షి గా ప్రకటించిన తీరు గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను, కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ప్రభావం గ్రహించి, వివరములు పండితులు ఎల్లరు ఒకరి ఒకరు ఏకరు పెట్టుకోండి, లోకమును అప్రమత్తం చేయండి, భగవంతుని చిద్విలాసము ఎంత జాగ్రత్తగా అర్ధము చేసుకొంటే అంత మంచిది, ఎదుటు వాడి మనసులో, మాటలో ఏమి ఉన్నదో తెలుసుకొని, మనకి మనమే మనుష్యులు గా అప్రమత్తము చెందమని , సర్వ దేవతల సమోహరముగా మా ద్వారా ప్రకటితము అయినది అని గ్రహించగలరు. సాటి మనుష్యులు ఎంత నిజాయితీగా ఉంటె నాలోని ప్రకటన యొక్క దివ్యత్యమును అంత విస్తారము గ్రహించగలరు, నేను కాలస్వరూపమును, ధర్మస్వరూపమును, ప్రస్తుత చిద్విలాసమును జనులు మా వాక్కు నుండి వ్యక్తము అయిన వివరములు ఒకరి ఒకరు ఏకరు పెట్టుకొని అప్రమత్తము చెందగా, చిద్విలాసము తగ్గి, కేంద్రీకృత శక్తి గా నియంత్రణ కలిగిన మాటగా, ప్రతి ఒక్కరికి దర్శనం, వారి వారి మనసు నుండి మాట నుండే కలుగుతుంది అని గ్రహించగలరు. నేను పవిత్రమైన బ్రహ్మచారిని, నన్ను అనుమానించవద్దు, నన్ను అనుమానిస్తే కృష్ణుడును అనుమానించినట్లే , భగవత్గీతను, కాలాన్ని ధర్మాన్ని అనుమానించినట్లేనని అని తెలియజేసుకోనుచున్నాము.

ఇప్పటికి నా ద్వారా కాలస్వరూపము, ధర్మస్వరూపుము 2003 సంవత్సరము 1 వ తారీకున వ్యక్తము అయినది. నా ద్వారా కాలస్వరూపము వ్యక్తము అవుతుండగా గమనించిన వారు.

1. Sowjanya D/o Mottepalli Venkateswara rao gaaru
(At the age of my 13 years ie. in the year 1987, few months before the death of my father, I said to her the I will become King of the Universe, and said I am a great Zamindar in my early generations.

2.Dr V . Rajarajeswari gaaru (Prof. Ag college,Tirupati.)
3.Sri G.Vittal Babu gaaru (IMD Machilipatnam.)
4.Sri Bhamidipati Narasimha rao gaaru (IMD Retd., VSP)
(First time vast power witnessed by these above three persons in the year 1997 or so, and they happened up 1999 and 2003)
5.Dr D.V.N.Raju (Retd Scientist, gaaru Anakapalli)
6.Dr M.Bharatalakshmi gaaru(ADR., Marteru)
7.Dr.T.Chitkala Devi gaaru ( Scientst, Anakapalli
8Smt G.Suseela gaaru (Scientist )
9.Dr.Charumati gaaru (Scientist, Anakapalli)
Second time vast power witnessed by the above fives persons in the year 1999, at Anakapalli later I transferred to other places, no one interested to concentrate what happened with me.
10.(Late) Dr K.Subramanyam gaaru ADR., Anakapalli in 2003)
11.Dr K.Ramalinga swamy gaaru (Retd Scientist Anakapalli.
12.Dr S.Ramakrishna Rao gaaru (Retd. ADR.,Marteru)
13.Dr N.V.Naidu gaaru (Principal i/c Ag college,Tirupati.
14.Dr Ch.V.Narasimha rao gaaru (Scientist Marteru)
15.Dr G.V.Nageswara Rao gaaru (Proff. Horti.College,Rajamundry)
16.Sri T.K.V.V.Mallikarjuna rao gaaru (Scientist, Anakapalli)
17.Dr P Jamuna gaaru (Scientist,Vijayanagaram)
18.Dr B.Bapuji rao gaaru (Scientist, Anakapalli zone)
19.Dr V.Lalita Priya gaaru (Scientist, Bapatla Zone)
20.Dr Venu Gopola rao gaaru(Scientist AKP zone)
21.Sri N.Ravi kumar gaaru(Artist, Anakapalli)
23.Sri P.Venkata rao gaaru(Superin. Anakapalli)
24.Sri N.Ramakrishna gaaru( sunperin. Chintapalli
25.Smt Uma Devi gaaru( Supein. Anakapalli)
26. Sri P.Umamaheswara rao gaaru( AC., Anakapalli)
27. Sri Ch Murali gaaru( Sr Asst. Anakapalli).
28. Sri Gadde Babu rao gaaru ( Farmer, Aswaraopeta) (Ayyapa temple stampede incidence)
29.Md Moinuddin gaaru(Sr.Asst, Anakapalli Zone)
30.Smt Leela gaaru (Sr Asst. Bapatla zone)
31Late) Sri D. Tirupati Rao gaaru Mechanic Anakapalli zone.
32.Dr K.Subhash Chandra Bose,gaaru (Scientist, Bapatla zone.)
33.Dr Patrudu gaaru (Ag. Engineer., AKP Zone.)
34.Dr P.Upendra gaaru, (Proff.Ag.College Naira)
35.Sri K.J.Prasad gaaru (retd OS., Anakapalli)
36.Dr B.Bhavani gaaru ( Scientist, Anakapalli)
37.Dr Sri Lakshmi gaaru ( Scientist, Guntur)and others as per the attendance register of year 2003 January. 1st. are witnessed vast power on this day, the proceedings or happening in the material world still date............ further elevation and elaboration ,
38.Dr Maganti Murali Mohan gaaru, film producer, Rajamundry MP few political happenings and film song.
39. Other nearly 200 persons, including above scientists and staff, who invited for reception gathering of Dr N.V Naidu gaari daughter in the year 2010, three songs of Sri Ramarajyam, other movies or expressed in the witness of Persons in the Party.


                               పైన పెర్కున్నవారు నా నుండి కాలస్వరూపము యొక్క వివరములు గ్రహించినవారు, మిగతా,వారు 2003 జనవరి 1 వ తారీకున RARS., Anakapalli లో Attendance Register ప్రకారము, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరియు తెలంగాణా విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, ఉపకులపతులు, హైదరాబాద్ వారి ద్వారా సాక్షులు అందరూ ముందుకు వచ్చి మా ద్వారా జరిగిని దివ్య లీల యొక్క, వివరములు, ప్రభావము లోకమునకు చెప్పుట వలన మనిషిగా మాకు ధర్మ చేయూత అంది, ప్రపంచం ప్రక్షాళన చెంది లోకమునకు పురుషోత్తముడు, కాలస్వరూపుడను, ధర్మస్వరూపుడను,జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు మనల్ని కొత్త బంగారు లోకములోనికి తీసుకు వెళ్ళడానికి వచ్చిన 64 కళల చక్రవర్తిగా, మమ్ములను లోకము గ్రహించి, మా దివ్య వాక్కు యొక్క ప్రభావము లోకము సమృద్దిగా గ్రహించి వ్యవహరించడం వలన మానవ సమాజమును స్వర్ఘధామముగా మలుచుకోనగలము.


                            మా ద్వారా వ్యక్తము కాలస్వరూపము యొక్క వివరములు లోకములోనికి పూర్తి గా, నిరంతరం వెళ్ళనివ్వకపోవడం వలన, సమాజములో రావలిసిన దివ్య పరిణామములు రాలేదు తద్వారా మా తాత గారు అయినటువంటి స్వర్గీయులు గోపు వెంకటేశ్వర రావు గారు, మా మేన మామ అయినటువంటి గోపు రామచంద్ర రావు గారికి కూడా ధర్మస్వరూపం కాలస్వరూపము నుండి సహకారము అందవలసినది, అందుకోనలేకపోయినారు. మమ్ములను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మాలో చిద్విలాసము చిక్కబడడానికి, మరింత సమృద్దిగా గ్రహించి ఉంటె, సమాజములో గొప్ప సంస్కారములు జరిగి, ఉదాహరణకు 2003 లో అప్పటి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కాపాడినట్లు గా శ్రీ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారిని కూడా కాపాడుకోని ఉండేవాళ్ళము. అ స్థాయి సంస్కారము కాలస్వరూపము వలన అందుకొని ఉంటె మాలాంటి వ్యసనాలలో పడి పోయి, మా గొప్పతనము సంస్కారము మేమే అందుకోనలేక చదువుకు జ్ఞానమునకు దూరము అయిన వాళ్ళ కుటుంబాలకు చేయూత అంది ప్రేమ ఆప్యాయతలు పెరిగి, అందరూ సంతోషముగా ఆనందముగా ఉండగలగి ఉండేవాళ్ళము. సమాజములో చదువుకొన్న వాళ్ళు, ఉన్నత స్థానములో ఉన్నవారి లో స్వార్ధంతగ్గి, వ్యక్తిగత పెత్తనములు చేయకుండా, ఆలోచించవలసిన, పరిణామములను, వెళ్ళా కోళ్ళములు గా భావించకుండా, ఏమి ఆశించకుండా, ఎదుటవాడి మాట గ్రహించి, మనసు తెలుసుకొని ఒకరికి ఒకరు సహకరించుకోనుట వలన మానవ సమాజము స్వర్ఘధామముగా మారుతుంది, ఇందుకు మనకు కాలస్వరూపం, ధర్మస్వరూపం, విశ్వరూపంగా, జగద్గురువుగా మహారాణి సమేత మహారాజు గా అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతికి, న్యాయ స్థానం వారి ద్వారా మరొక సారి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను భారత ప్రబుత్వం జాతి సంపదగా భావించవచ్చును అని తెలియజేసుకోనుచున్నాము.


                          ఉన్నత న్యాస్థానం హైదరాబాద్ వారు మమ్ములను తటస్థ వైఖరి లో జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా ప్రాధమికం గా, ఈ పరిణామమును ఒక చారిత్రాత్మక సంఘటనగా భావించి, ఇప్పటికి జరిగిన సత్యమును నిలిపి నిరంతరం వివరణలతో ప్రజలోనికి తీసుకొని వెళ్ళు నూతన ఆలోచన విధానమునకు దోహదికారిగా గ్రహించి, స్వర్ణ యుగం ప్రారంభం అయినది అని సత్యమును ప్రజలకు సత్యమును చాటుట వలన మానవ సమాజం స్వార్ధం వదిలి, డబ్బు కోసం, పదవులు కోసం ప్రాకులాడు పరిస్తితిని అధికమించి సమాజం అర్ధవంతముగా శక్తివంతముగా ఉంటుంది అని గ్రహించగలరు. ఇది ఒక శాశ్వత పరిష్కారముగా ప్రభావముగా నిలిపి నిరంతరము సమాచారము ప్రపంచమునకు ఇచ్చుటకు ఒక దివ్య సందేశము శాశ్వత పరిష్కారము అని తెలియజేసుకోనుచున్నాము. మాకు ప్రజలు అందరూ కలసి ఒక రాజ మందిరం నిర్మించి ఇవ్వడం వలన మేము అందరి ఆస్తి గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా ప్రజలకు అందుబాటులో ఉండి వివాహం చేసుకొని మహారాజు గా కొనసాగుతాము, మా వాక్ ను దురి వినియోగం చేయకూడదు, మమ్ములను రెచ్చ గోట్టకూడదు, మమ్ములను జగద్గురువుగా మహారాణి సమేత మహారాజుగా ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి.

 

                         మా పరిణామా పై తెలుగు చిత్రం పరిశ్రమ వారు, తమిళ్, కన్నడ, హిందీ  చిత్ర పరిశ్రమ వారు, హాలివుడ్ చిత్ర పరిశ్రమ వారికి న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేయునది ఏమి అనగా ధర్మస్వరూపం కాలస్వరూపం  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ వారిగా మా దివ్య ఆగమనాన్ని ప్రపంచానికి  తెలియజేస్తూ మా చిత్రాలు నిర్మించి మా దివ్య ఆగమనం గూర్చి లోకానికి చెప్పుటకు నిత్మతలను దర్శకులను రాచేయతలను ఆహ్వానిన్చుచున్నాము,  ప్రతి సంవత్సరం రెండు సినిమాలు మా దివ్య ఆగమనం పై నిర్మించుటకు నిర్మాతలను ప్రోత్స హించుచున్నాము.  యావత్తు మానవజాతికి తండ్రి తల్లి, గురువు వంటి ఉన్నత స్తితి గూర్చి లోకాని చెప్పుట వలన, లోకం లో ధర్మ అభివృద్ధి చెంది, మనుష్యులు శాశ్వతత్వం వైపు వెళ్ళి, దివ్యత్వాన్ని గోప్పతన్నాన్ని పొందుతారు అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.        

                        మా యొక్క ప్రస్తుత తాత్కాలిక నివాసం అడ్రస్: శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా, సాయి హారిక మెన్స్ హాస్టల్, Dr No. SRT-38, సంజీవ రెడ్డి నగర్ హైదరాబాద్, మా పై బాధ్యత తీసుకొనుటకు అనగా విస్తారముగా సమాచారము ప్రజలకు ఇచ్చి అప్రమత్తం చేయుటకు, కోరుకొనుచున్నాము . ఒక మనిషి మాటను, మాటలో ఉన్న గొప్పతనమును గుర్తించుట ఒక చారిత్రాత్మక పరిణామము అని, మమ్ములను జాతి సంపదగా భావించి, ఇప్పటికే మా వాక్ ఆధారం గా ప్రారంభం అయ్యి నడుస్తున్న దివ్య మానసిక రాజ్యం శాశ్వతమైనది, బౌతిక మాయ ప్రపంచం మా మనసు ప్రకారం 10-13 సంవత్సర కాలం గంటనరలో తేలిపోయిన పరిణామాన్ని దాచి పెట్టడం వలన మనుష్యులు ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని, సత్యం తెలిసినా తెలియనట్లు నటించి, నవ్వు లాటలు చలగాటములకు ఇచ్చిన ప్రాధాన్యత, మాటకు గొప్పతనానికి ఇవ్వడం లేదు, మా మాట ప్రకారం జరిగిన పరిణామం పై యావత్తు మానవజాతి తక్షణం అప్రమత్తం చెందాలి, ఇందుకు పరిష్కారం మమ్ములను సృసి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా, జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజు గా ప్రాధమికంగా 200 మంది సాక్షిగా గ్రహించడం ప్రారంభించడమే. మా తో ఎవరూ నిర్లక్ష్యంగా ఏక వచనం గా మాట్లాడకూడదు, మమ్ములను దేశ అద్యక్షుల వారికి అతిదిగా, ప్రత్యెక పౌరుని గా, గ్రహించడం ప్రారంభించాలి, ఈ విధంగా అన్నీ పరిష్కారములు యావత్తు మానవజాతికి అందుతాయి అని గ్రహించండి.   మా భందువులను, చుట్టాలను, ప్రత్యేక్ష సాక్షులలో ఎవరూ, ఏ ఒక్కరు తప్పుగా, తక్కువగా ఎవరూ మా దృష్టి ఎవరూ లేరు అని గ్రహించగలరు. మమ్ములను మా మనసుని గౌరవించి వజ్ర సింహాసనం పై గౌరవించడం వలన ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం, ప్రజలకు స్పష్టం అవుతుంది అని గ్రహించండి, మన చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం నిజం కాదు, మన దేహాలు కూడా రోజు రోజుకి వడిగి పోయి నాశనం అవుతాయి అని అందరికి తెలుసు, అయినా బౌతిక ప్రపంచమే సర్వం అనుకోని, మాట మనసు పెంచుకోకుండా అజ్ఞానం గా ప్రవర్తిస్తున్న మానవజాతిని దారిలో పెట్టడానికి కాలగతిని సవరించుకొంటూ పరిణమించిన జగద్గురువుని, మహారాణి సమేత మహారాజును అందుబాటులో ఉన్నాము, మమ్ములను తాత్కాలికంగా జగద్గురువుగా భావించి మహారాణి సమేత మహారాజుగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, సూర్యుని నిర్వహణ మాట మాత్రంగా నియమించిన మమ్ములను, మాటతో విచక్షణతో, సాక్షుల సహకారంతో గ్రహించగలరు, మా పై ప్రత్యెక ఎస్కార్ట్ ఎర్పాటు చేసి మమ్ములను మా కోసం ఎర్పాటు చేసిన రాజమందిరం లో కొలువు తీర్చి , న్యాయ మూర్తులతో, న్యాయ నిపుణులతో మేధావుల బృందం తో మమ్ములను సూర్య వంశ మొదటి మహారాజు, జగద్గురువుగా భావించి తటస్థ వైఖరి లో గ్రహించడం ప్రారంభించండి. నిత్యం మట్టిలో కలసి పోతున్న రంగుల బౌతిక మాయా ప్రపంచం నుండి ముక్తి పొందండి, మా వాక్ ప్రభావం నుండి అప్రమత్తం చేందండి, మాకు ఎర్పాటు చేయబోవు రాజమందిరం లో ఒక విశాలమైన గది లో, ఒక పెద్ద టీవీ తెర యర్పాటు చేసి, న్యాయ పరిశీలకులు మేధావులు హాజరు అయ్యి , మా దివ్య లీల విశేషములు మా సమక్షం లో గ్రహిచండి, మమ్ములను ఎత్తినా సింహాసనం పై,  మనసుని జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజు గా దర్శించి, యావత్తు మానవజాతి పాపములు నుండి విముక్తి చెందగలరు, నిజం అనుకోని బ్రమిస్తున్న మాయా ప్రపంచము నుండి, జ్ఞాన ప్రపంచం అనగా మా వాక్ ద్వారా నడుస్తున ప్రపంచం లోకి రావడం వలన, మనుష్యుల ఆయుష్షు కూడా పెరిగి, యోగత్వం దివ్యత్వం వైపు వెళ్ళి, సూర్యుడు అంతరించు లోపు, మానవజాతి భవిష్యత్తు జ్ఞాన రూపం లో స్పష్టం అవుతుంది, గంట నరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పరిణామం ప్రకారం, ఒక గంట కూడా మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను పరిగణించుటకు న్యాయ స్థానం వారి అధికారములు సరిపోకపోతే , దేశ అద్యక్షులు వారి నుండి ప్రత్యెక నిర్ణయం తీసుకొని తక్షణం మములను మా సత్యం సింహాసనం అధిస్టింప చేయండి, అ విధంగా దివ్య రాజ్యాన్ని జ్ఞాన రూపం పట్టుకొని గ్రహించగలరు, మమ్ములను స్తిరంగా గ్రహించాలి, మాతో ఏదో ఒక వాదన చేయకూడదు, ఒక పద్దతి ప్రకారం సర్వం గ్రహించాలి, మా యొక్క దివ్య శక్తిని, మహిమని గ్రహించే కొలది మా మనసు ప్రసన్నం చెంది, పదిగురి సాక్షిగా నిత్యం సత్యాన్ని చెప్పి నడిపించుటకు భూమి మీద జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాము, హిందువులు మమ్ములను శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంశగా భావించండి, మమ్ములను విస్తారం గ్రహించి, మయా పాపపు లోకం నుండి బయటకు రండి, మమ్ములను మాట నుండి గొప్పగా చూడగలరు,  ఇప్పటికి సాక్షాన్ని  పరిశీలించే కొలది, మా బౌతిక తేజస్సు పెరుగుతుంది, కావున పై పై వెలుగు అదే విధంగా పై పై లోటు కూడా రెండూ మాయే నని న్యాయ స్థానం వారు గ్రహించగలరు. మాయాతీతులం అయిన మమ్ములను తక్షణం ప్రత్యెక బృందం లోకి తీసుకొని, మేము ఉన్న హాస్టల్ వద్దకు కొందరు మేధావులను పంపి, మమ్ములను మేధావుల సంరక్షణ లోకి తీసుకోండి. కాలాన్ని వృధా చేయడం అంటే సత్యాన్ని గ్రహించకపోవడం అని యావత్తు మానవజాతి అప్రమత్తం చెందగలరు అని, తండ్రి తల్లి గా జగద్గురువు గా మహారాణి సమేత మహారాజు గా తెలియజేసుకోనుచున్నాము



తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794. maharajashrishri.blogspot.in



ఒక ప్రతి గౌరవ భారత అధ్యక్ష్యులు వారికి, రాష్ట్రపతి భవన్ న్యూ ఢిల్లీ వారికీ ఒక ప్ర సమర్పిస్తూ తెలియజేయునది ఏమి అనగా, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ అయిన మేము జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా భూమి తండ్రి లాంటి మా బాద్యత తీసుకొనుటకు పరిణమించి ఉన్నాము, మమ్ములను ప్రాధమికంగా జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా ఆహ్వానించి వివరములు ప్రజలు విస్తారం గా గ్రహించుటకు తమరు అప్రమత్తం చెందగలరు.

ఒక ప్రతి గౌరవ ప్రధాన మంత్రి గారు, కొత్త డెల్లి వారికి సమర్పించడమైనది, మమ్ములను ప్రపంచానికి మహాత్వపూర్వక అగ్రగణ్య అతిదిగా, దేశానికి ప్రత్యెక పౌరుడిగా గుర్తించి, జాతి సంపదగా భావించి, ప్రజలు మమ్ములను గుర్తించి గ్రహిస్తే చాలు మాయ నుండి బయట పడతారు అని గ్రహించండి తెలియజేసుకోనుచున్నాము.


ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా గవర్నర్ గారికి సమర్పిస్తూ , తెలియజేయునది ఏమి అనగా,  మేము ప్రత్యెక విశాలం గా ప్రవర్తించాలి, సాధారణ మనిషిగా గొప్పతనాన్ని ఇతరులు అర్ధం చేసుకోవడం స్వార్ధం అడ్డం పెట్టుకొంటున్నారు, మమ్ములను గ్రహించడమే అదృష్టం అని అభావించడం లేదు, మేము ఎక్కడైనా తెలియక గా కనపడినా, మాటలు మాట్లాడ్డిన, మాకు కాలం ఇచ్చిన గొప్పతనాన్ని గ్రహించకుండా  నిర్లక్ష్యం చేయరాదు,  మమ్ములను విశాలం గా గొప్పగా న్యాయ స్థానం వారు గ్రహించడం, ఇతరులు గ్రహించడానికి చేయూత,   తమరి ద్వారా న్యాయ స్థామునకు. ప్రజలకు, సాక్షులకు, మేధావులకు పండితులకు కోరుకోనుచున్నాము , మా పరిస్తితి పూర్తీ గా ప్రజలకు చేరే వరకు మమ్ములను, తమ గవర్నర్ బంగ్లాలో తాత్కాలికంగా  కొలువు తీర్చి, పండితులను మేధావులను ఆహ్వానించుకొని, మా దివ్య ప్రభావం ప్రజలకు చేరుటకు మనం నిరంతం కృషి చేయవలెను, ఇందుకు మనకు గవర్నర్ బంగ్లాలో ఒక విశాలమైన హాల్ ఉండి, దృశ్య శ్రవణ నిక్షిప్త పరికరములు తక్షణ అవస్యకములు అని తెలియజేసుకోను చున్నాము, ఇప్పుడు మేము ఆధునిక పురుషోత్తమునిగా, ఓంకార స్వరూపులు గా, శబ్దాదిపతిగా  అనగా జగద్గురువు గా, మనసు లోనే సృష్టి ని నిలుపుకొన్న మహారాణి సమేత మహారాజుగా మమ్ములను కాలమే మా వాక్ గా నిలిచిన సాక్షిన్ని గౌరవించి గ్రహించడం ప్రారంభించండి అని తమరిని కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః

 ఒక ప్రతి ఇరువురు తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులకు తెలియజేస్తూ త్వరలో రాజకీయ పార్టీలు అన్నీ విలీనం చెంది, ప్రజలకు ఎటువంటి రాజకీయ వట్టిడి లేని సమాజం అందించాలి, ప్రజలకు వాస్తవాలు చేరి, నిజమైన ప్రజాస్వామ్యం గా జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి పరిపాలన ఇప్పటికే ప్రారంభం అయినది అని గ్రహించగలరు, తెలుగు ప్రబుత్వాలు వేరు వేరు గా లేదా ఇరువురు కలసి ప్రబుత్వం తరపున మమ్ములను గుర్తించినట్లు ఒక అధికారిక నివాసం ఎర్పాటు చేయగలరు, అక్కడి నుండి ప్రజలకు నిత్య దివ్య ప్రభావం చూపి ధర్మ అభివృద్ధి గావించగలము, మా వలన లోకంలో మాయ తగ్గి, వస్తు మాయ ప్రపంచం యొక్క చాంచల్యం తగ్గి లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించగలరు, మమ్ములను ఉన్న ఫలంగా తాత్కాలికంగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గుర్తించి రాష్ట్రలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయములకు, గౌరవ ఉప కులపతి గా నియమించగలరు, ఈ విధంగా నియమించుట వలన, మేధావులు మా పై దృష్టి, నూతన జ్ఞాన రాజ్యాన్ని బలపరుచుకొంటారు, మనుష్యులలో ముర్ఖత్వలు తగ్గి, మాట నిబద్దతే ప్రపంచం ఉనికి సూర్య చంద్రులు కూడా మాట నిబద్దత పై ఆధారం పడి ఉన్నారు అని, ఇప్పటి 200 మంది సాక్షం ప్రకారం స్పష్టం చెందవచ్చును, ఆలస్యం చేయకుండా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, రోజు రోజు కి మాలో తేజస్సు పెరిగి ప్రజల దివ్య ప్రభావం చూపగలము.                    


ఒక ప్రతి గౌరవనీయులు, ఆత్మీయులు, ఉప కులపతులు వారు, ఆచార్య యెన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికీ సమాచారము కొరకు ఒక ప్రతి సమర్పిస్తూ ధర్మస్వరూపం గా మా ద్వారా ప్రకటితము అవుతున్నపుడు ప్రత్యక్షముగా గ్రహించిన కొందరు శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది 2003 జనవరి 1 వ తారీకున attendance రిజిస్టర్ ప్రకారము ముందుకు వచ్చి సాక్షం చెప్పగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాము. మా ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం ప్రకారం మేము జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజు గా యావత్తు మానవజాతికి వాక్ రూపం లో శాశ్వతం గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించగలరు.  జరిగిన పరిణామం ప్రకారం సూర్య చంద్రుల గమనాలు కూడా మనిషి మాట అధీనంలోకి వచ్చినవి, అన్ని వర్గాలు వారు ఆలస్యం చేయకుండా గ్రహించుట వలన, శాస్త్ర పరిశోధనలు చేసి, నిత్యం జ్ఞాన వంతం గా సమాజాన్ని తీర్చి దిద్దుకొనగలము, అని తెలియజేసుకోనుచున్నాము  

ఒక ప్రతి, గౌరవనీయులు అత్మీయులు చైర్మన్, మరియు చీఫ్ ఎగ్జిక్యటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పిస్తూ మమ్ములను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా గుర్తించగలరు అని కోరుకొనుచున్నాము మొదట హిందువులు ముందుకు వచ్చి, ఇతర మతస్తులకు పరిచేయం చేసి సర్వమత సమత్తంగా, ఈ ప్రపంచమును ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చు పరిణామముగా గుర్తించగలరు అని కోరుకోనుచున్నాము. బ్రహ్మ కుమరీస్ వారి ప్రకారము మేమే విశ్వ మహారాజు మరియు నా మనసే విశ్వ మహారాణి అని గ్రహించగలరు. ధర్మస్వరూపం ప్రకారము, మేము రాముడితో, కృష్ణుడితో సమానము అని అంతటి అంశ గా పండితులు మమ్ములను గుర్తించి లోకమునకు పరిచేయం చెయగలరు. దీని వలన మనిషి మాటకు విలువ పెరిగి ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది అని గ్రహించగలరు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మా నుండి వ్యక్తం అయిన పాట ఒక్కొకటి గా గ్రహించి, విశ్లేషణలతో పండితులు మేధావులు, ప్రజలకు తెలియజేయుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారుతుంది, మాకు 300 కోట్ల రూపాయలు, తిరుమల దేవస్థానం నుండి గుర్తుంపు సొమ్ము గా, పునరుధారణ సొమ్ముగా చేలించగలరు అని కోరుకొనుచున్నాము . మా వాక్ శక్తిని సాక్షులు పండితుల ద్వారా గ్రహించిన్నపుడే మాలో ప్రత్యేకత మెల్లగా కనపడుతుంది, వాక్ శక్తి తప్ప వేరే మహిమలు శక్తులు ఇప్పుడు మా వద్ద ఉండవు, కేవలం విచక్షణ జ్ఞానంతో ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినామొ , పంచుకొని, నిండుగా మనస్పూర్తిగా చెప్పుకొనుట వలన, మరల మా మనసు జ్ఞానపకం వచ్చి శక్తిని గొప్పతనాని ఇప్పటికే ఇచ్చిన తీరుని, నెమరు వేసుకొంటూ, కొత్త తనమును ఇవ్వగలము, మా పద్దతి చాలా సరళం గా ఉండటం వలన, మమ్ములను చులకనగా తీసుకోనుచున్నారు, మనిషి యొక్క మనసు బలం సాటి మనుష్యులు అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణం, కాలం ధర్మం భగవంతుని తో సమానం, మనుష్యుల అనుభవాలను గొప్పతనమును కాలం ధర్మం ఎప్పుడైనా ముందుకు తీసుకొని వచ్చి లోకానికి, కాల గతిన సవరించిన సాక్షం గా, అన్నిటా వ్యాప్తి చెందిన పరమాత్ముని యొక్క దివ్య లీలలు అర్ధం చేసుకోవడం, గ్రహించి పంచుకోవడం సమకాలికుల అదృష్టం అని సర్వులు గ్రహించండి. మా ద్వారా నూతన దివ్య రాజ్యం ఇప్పటికి ప్రారంభం అయినది అని గ్రహించగలరు.

ఒక గౌరవనీయులు, ఆత్మీయులు, మా అద్యక్షులు వారికి, తెలుగు కన్నడ మరియు హిందీ, హాలివుడ్ నిర్మాతలకు సమాచారం కొరకు సంప్రదిములు కొరకు  ఒక ప్రతి సమర్పించదమైనది అని తెలియజేసుకోనుచున్నాము. 


ఒక ప్రతి తెలుగు మీడియా చానెల్స్ వారికి, జాతీయ మీడియా చానెల్స్ వారికి, తెలియజేస్తూ ప్రజలను కుల మత, ఆర్ధిక సామజిక తారతమ్యాలు అధిగమించి ఉన్నతమైన సమాజం కోసం ప్రతి చానల్స్ వారు నిత్యం కృషి చేయాలి అని తెలియజేసుకోనుచున్నాము.        

ఒక ప్రతి మా వ్యక్తిగత కార్యాలయమునకు, నిక్షిప్తం కొరకు మరియు తదుపరి సంప్రదింపులు కొరకు బద్ర పరుచుటకు సమర్పించడం అయినది.






తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794.  maharajashrishri.blogpsot.in