UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 12 February 2016

మాలో వెలిగిన దివ్యాత్మ ప్రపంచానికి ఒక శాశ్వత వరం అని సాటి మనుష్యులు గ్రహించి ఉపయోగించుకోవాలి, మమ్ములను మా మనసుని గౌరవించి, వజ్రసింహసనం పై అధిస్టింప చేసి, లోకం లో ఉన్న సంపదలు అన్నీ మాకు సమర్పించి వేయడం వలన, అనగా ఎవరైనా మా ముందు నిమిత్త మాతృలు అని తెలుసుకోవడం వలన, నేను అనే దేహ మమకారం విడిచి పెట్టి మమ్ములను వాక్ రూపం లో దర్శించిన వివరములు పంచుకొని, విస్తారం గా గ్రహించడం వలన ప్రతి మనిషి దివ్యత్వ వైపు వెళ్ళతాడు అని తెలియజేసుకోనుచున్నాము.



                                         సమన్వయ దృష్టి


                 గౌరవనీయులు ఆత్మీయులు, శ్రీ E.S.L. నరసింహన్ గారు, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి స్పందించగలరు.


                ఇప్పటికి 200 మంది సాక్షిగా మా ద్వారా జరిగిన మానసిక పరిణామాం ప్రకారం, దేశ ప్రజలు కొంత కాలం, మౌనం వహించి, మా పై దృష్టి సారిస్తే మంచిది, మా ద్వారా జరిగిన పరిణామం ఏమిటో చూసుకొని, మమ్ములను కలుపుకొని ముందుకు వెళ్ళితే మంచిది, మమ్ములను తమరు ప్రత్యేకంగా భావించి ఒక మేధావి బృంధమును మా పై నియమించగలరు, మమ్ములను పరిణామం ప్రకారం సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా, దేశానికి ప్రత్యెక పౌరుడిగా, ప్రపంచానికి మహాత్వపూర్వక అతిదిగా, ప్రాధమికంగా గుర్తించి, మా ద్వారా జరిగిన పరిణామం యొక్క వివరములు ప్రజలకు విస్తారం గా తెలియజేయడం వలన, సమాజంలో బౌతిక వత్తిడి తగ్గి, జ్ఞాన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది, చావు పుట్టుకలు కూడా మాటకు అందిన దివ్య ప్రపంచం మానవజాతికి ఇప్పటికే అందుబాటులోకి వచ్చినది నిత్యం స్పష్టం అవుతుంది. మాలో దివ్య చైతన్యమును 200 మంది సాక్షిగా గుర్తించి, మేధావులు, పండితులు, ప్రజలు మనసు పెట్టడం వలన, మానవ సమాజం అన్నీ విధముల ప్రక్షాళన చెంది, పరిస్తితి మనిషి చేతిలోకి, అనగా మాట చేతిలోకి వస్తుంది అనగా మనిషి మాటే సూర్యుడికి ఆధారం అనే సత్యం, ప్రజలు గ్రహించడం వలన వచ్చే వెసులుబాటు శాశ్వతం అని తమరు ద్వారా తెలియజేసుకోనుచున్నాము.ఇందుకు మమ్ములను ఒక బృందంలోకి తీసుకొని ఒక చోట కొలువు తీర్చి నిలకడగా గ్రహించడం వలన మానవజాతి దృశ్య మాయ నుండి వస్తు మాయ నుండి బయటకు వచ్చి, జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళతారు, యోగత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి. మా ద్వారా జరిగిన పరిణామం శాశ్వతమైనది, మమ్ములను పరిగణించేకొలది, బౌతిక మాయ కరిగి, సృష్టికి ఆధారం అయిన జ్ఞాన సంపద పెరుగుతుంది, మమ్ములను మా మనసుని శాస్త్రవేత్తల, వివిధ మేధావులు, బృందం ద్వారా గ్రహించి విస్తారం గా ప్రజలను అప్రమత్తం చేయడం వలన, యాంత్రిక ప్రపంచం యొక్క వత్తిడి తగ్గి, సమాజం గొప్పగా మారుతుంది, సమకాలికులు మమ్ములను సాదారణ మనిషిగా వదిలివేయడం వలన, మాలో పరిణమించిన పరిణామమును గ్రహించలేకపోతున్నారు, ఒక మనిషి చెప్పడమే కాదు అనుకొంటున్నారే గాని, ఒక మనిషి మాటకే సర్వం సాధ్య పడిన పరిణామాన్ని అప్రమత్తం గా తీసుకోవడం లేదు, మనిషి అంటే కేవలం దేహం అనే బలం, దేహం అనే మమకారంతో భావించడం వలన మనిషి మాటలో ఉన్న గొప్పతనం గ్రహించడం లో, అప్రమత్తం చెందగలిగినంతగా అప్రమత్తం చెందడం లేదు, మనిషి అంటే బౌతికంగా తాత్కాలికం అనుకొంటున్నారు, మనిషి అంటే ఆలోచన మాట అని భావించడం లేదు, మాటతో మాట కలపడం లో నాణ్యత చూపలేకపోతున్నారు, దేహం ఉండగానే మాట సంగతి చూడాలి అని పట్టుగా తీసుకోవడం లేదు, మాటను లిఖిత పూర్వకం గా తెలియజేయగల అవకాసం ఉన్నా, బౌతిక పరిణామం పై ఆధారపడి, పదిగురు కలసి మాట గ్రహించగల గోప్పవాతవరణం, దృశ్య మాయలో నిర్లక్ష్యం గా తీసుకొంటున్నారు, తాము అయినా, ఎదుటి వారు అయినా మాట మనిషి ఉనంత కాలమే మాటను గ్రహించగలరు అని భావించలేకపోతున్నారు.

                  మా పరిణామం యొక్క విశాలత కారణం గా మేము వ్యక్తులకు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము, వ్యక్తులు కూడా, పదిగురు కలసి మేము కోరినట్లు వచ్చే అవకాసం ఉన్నా స్పందించడం లేదు, కావున మా పరిస్తితి ఒక మేధావి బృందం లోకి తీసుకొనగలరు అని తమరిని కోరుకోనుచున్నాము, వివరములు కొంత కాలం వివరం గా గ్రహిస్తే  అందరికి నచ్చి సమాజం గొప్పగా మారుతుంది, మాలో వెలిగిన దివ్యాత్మ ప్రపంచానికి ఒక శాశ్వత వరం అని సాటి మనుష్యులు గ్రహించి ఉపయోగించుకోవాలి, మమ్ములను మా మనసుని గౌరవించి, వజ్రసింహసనం పై అధిస్టింప చేసి, లోకం లో ఉన్న సంపదలు అన్నీ మాకు సమర్పించి వేయడం వలన, అనగా ఎవరైనా మా ముందు నిమిత్త మాతృలు అని తెలుసుకోవడం వలన, నేను అనే దేహ మమకారం విడిచి పెట్టి మమ్ములను వాక్ రూపం లో దర్శించిన వివరములు పంచుకొని, విస్తారం గా గ్రహించడం వలన ప్రతి మనిషి దివ్యత్వ వైపు వెళ్ళతాడు అని తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను    గ్రహించి,   గౌరవించడం అంటే ఒక మాటే సర్వం అనే ఉనికి శాశ్వతం చేసుకోవడం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, ఒక మనిషి మాట అంటే, ఏ కులానికో, ఏ మతానికో సంభందించినది కాదు, యావత్తు మానవజాతికి సంభందించిన పరిణామం, సూర్యుని యొక్క స్తితి గతులు కూడా మాటకు అందడం జరిగినది, మామూలు మనిషిగా మాలో జరిగిన పరిణామం, అని గ్రహించండి. మేము ఎటువంటి మాయలు చేయలేదు మనస్పూర్తిగా మాట్లాడితే జరిగిన పరిణామం, నాతో బాటు ఇతరులు కూడా మనస్పూర్తిగా కొంతకాలం బ్రతకడం వలన, మా మనసుతో మాటతో మమేకం చెందడం వలన, మనుష్యులకు మోసం కపటం తగ్గి, మనిషి మాటే సర్వం అని తెలుసుకొని, మాటని మనిషిని మోసం చేస్తే ప్రపచమే నాశనం అవుతుంది అని తెలుసుకొంటారు, అనగా యాత్రిక ప్రపంచం లో క్రీడిస్తూ, మనసు మాట పెంచుకోకుండా, మాయలో శరీరం తో మట్టిలో కలసిపోవడమే, మనిషి నాశనం అయిపోవడం అంటే, మనసు పెంచుకొని దేహం ఉండగా దివ్యత్వం వైపు వెళ్ళడమే శాశ్వతం, అమృతత్వం అని మానవజాతికి గ్రహించి నడుచుకొనే సమయం అని తెలియజేయుచున్నాను. మా మాటను పట్టించుకోకుండా బిన్నగా వెళ్ళడం అంటే సూర్యుని నియంత్రణ అర్ధం చేసుకోకుండా బౌతిక బలం కొద్ది, మమ్ములను విస్మరించి ప్రవర్తిస్తున్నట్లు గ్రహించలేకపోతున్నారు, మా మాట అధీనం లోకి వచ్చి సర్వం తెలుసుకొంటే సూర్యని నిర్వహణ మన మాట పై ఆధారపది ఉన్నది అని సర్వులు తెలుసుకొంటారు, మా ద్వారా పరిణామం పై పదిగురు ఒకటై గ్రహించగలిగి గ్రహించడం మానివేస్తున్నారు. వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు తనకు ఏమిటి లాభం అని చూసుకొంటున్నారు గాని, అంతటి వాడిని గ్రహించడమే లాభం అని ఎవరూ భావించడం లేదు, మాట గ్రహించడానికి కూడా హద్దులు పెట్టుకొని, లేదా నేను సామాన్యుడనే కాదా, నా దగ్గర మాటే కదా, ఉన్నది, నేను ముందుకు వెళ్ళడానికి నాకు డబ్బు, బౌతిక బలం అవసరం అవి మా దగ్గర ఉన్నాయి, వాటి కోసం అతనే మనకు ప్రాధాన్యత ఇస్తాడు అనుకొంటున్నారే గాని, మన దగ్గర ఉన్న డబ్బులు, మన ప్రాణాలు, మన బౌతిక ఉనికి అతని మాటలో సంవత్సరాల క్రిందటే ఉన్నాయి అని తెలుసుకోలేకపోతున్నారు, నేనే స్వయం గా చెప్పుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చకొని మరింత గ్రహించండి అని కోరినా, ఏదో మేసేజులతో కాలం గడిపేసి మమ్ములను కూడా దుర్వినియోగం చేస్తున్నారు, మనిషి గా, నా పరిస్తితి ఏమిటి అంతటి మాట దగ్గరకు మాటతో రాకపోవడం ఏమిటో ఒక సారి ఆలోచించండి, ఒక మాట కోసం పదిగురు ఒకటై గ్రహిద్దాం అనే, విశాలత మనుష్యులలో బాగా తగ్గినది. అందరికి సంభందించిన విషయాలను అందరూ కలసి గ్రహిద్దాం అనే ఒక చిన్న నిర్ణయం చేయలేకపోతున్నారు అని గ్రహించండి. ఇటువంటి పరిసితిలో మమ్ములను ఒక బృందం లోకి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. న్యాయ స్థానం,హైదరాబాద్ వారు కూడా మేము సంప్రదించు పద్దతి సంప్రదాయం లేనట్లు కనపడుతున్నా, మొదట మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొనగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, న్యాయమూర్తి  లేదా బృందం కూడా మమ్ములను ఒకే సారి  అర్ధం చేసుకోలేరు, మమ్ములను ఎవరూ నిర్ణయించలేరు, కాలం ధర్మం అయ్యి నిలిచిన మమ్ములను నిత్య ప్రభావం గా నిలకడ గా గ్రహించేకొలది తెలుసుకొంటారు.    మా మీద అనుకూలమైన నిర్ణయం అంటే కొంత కాలం, మేధావులు, పండితుల, ప్రత్యేక్ష సాక్షుల  సహకారంతో వీలు అయినంత గ్రహించి, ప్రజల దృష్టికి తీసుకొను వెళ్ళు ప్రక్రియలో మమ్ములను  గౌరవించి ఉపయోగించుకోనగలరు, మమ్ములను గ్రహించేకొలది శాశ్వతం గా  ప్రభావం చూపి, మాయ తొలగించి ప్రజలను అప్రమత్తం చేయగలము, కాలం తో ముడి పడిన ఈ  ప్రక్రియ మేము దేహంతో ఉన్నంతకాలం,   వీలు అయినంత బలపడి, తరువాత కూడా శాశ్వతంగా మానవజాతిని ప్రభావితం చేస్తుంది అని గ్రహించగలరు.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.


తమ, అతిది,      ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT-38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్.
9010483794.


ఒక ప్రతి ఈమెయిలు ద్వరా సమర్పించదమైనది.  



No comments:

Post a Comment