UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 24 January 2015

MAHARAJA ANJANI RAVISHANKAR PILLA VAARU






సూర్యోపాసన అనాదిగా వస్తున్నది. ఋగ్వేదంలో సూర్యుడు మిత్ర, సూర్య, సవిత, పూష, వివస్వాన్, ఆదిత్య, అర్యమన, భగి, అంశ, దక్ష, ఉషస్ ఈవిధంగా అనేక రూపములలో ఆరాధించబడినాడు. ఒకే దేవత మిత్రావరుణులన్న రెండు జ్రూపములుగా చూపబడినది. ఈ మిత్రావరుణులనుండి వశిష్ఠమహర్షి, అగస్త్యుడు, వసిష్ఠులుగా ఉద్భవించాడు.
"సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ" ఈ మిత్రావుణుల నేత్రరూపమైన సూర్యుడు చరాచర సృష్టిజాలానికంతటికీ అని చెప్పబడుతోంది. ఇది మధ్యాహ్నిక సూర్యోపాస్థాన మంత్రములోనిది. సంధ్యావందనములోని సూర్యోపస్థానములో ఉదయము సూర్యుని మిత్రునిగా సాయంత్రము వరుణునిగా, మధ్యాహ్నము మిత్రావరుణుల సమిష్టి రూపంగా ఆరాధిస్తున్నాము. మనము నిత్యం ఆచరించే సంధ్యావందనంలో ఆచమన, ప్రాణాయామ, మార్జన, అర్ఘ్యత్రయ ప్రదానాదులు పూర్వాంగములు. గాయత్రీమంత్ర, సూర్యోపస్థానాదులు పరాంగములు. అంగి కుద్యందమస్తయ్యంత...అసావాదిత్యో బ్రహ్మ అన్న మంత్రము చెప్పిన తరువాత చేసే బ్రహ్మ భావను. లేక అహంగ్రహోపాసనము. ఈ మంత్రము సంధ్యావందనము చేయు పద్ధతి చక్కగా ఎరిగిన బ్రాహ్మణుడు సూర్యభగవానుని పరబ్రహ్మముగా భావించి ధ్యానం చేస్తే తాను స్వయంగా పరబ్రహ్మ స్వరూపమును పొందుతాడని తెలియజేస్తుంది. అనగా సూర్యమండలాంతర్గతయైన, పరబ్రహ్మ స్వరూపమైన సంధ్యాదేవతకు తనకు భేదతను గుర్తించి ధ్యానించడం సంధ్యావందనము. ఒక రకముగా సంధ్యావందనమంతా సౌరోపాసనము. సూర్యరూపమైన పరబ్రహ్మోపాసనము, అగ్నిహోత్రము ఔపాసనము కౌమారము. అగ్ని రూపమైన బ్రహ్మోపాసనము.
భారతదేశంలో సూర్యోపాసనము అహంగ్రహోపాసనము ప్రతీకోపాసనములనే రెండింటియందు కానవస్తుంది.
పైన చెప్పిన సంధ్యావందనాదులే కాక సూర్యుణ్ణి సంవత్సర, ఋతు, కాల రూపములుగా అభివర్ణించే అరణ్యక అరుణ భాగంతో కలిపి మహాసౌరముతో కలిపి చేసే సూర్యనమస్కారములు ఒక రకంగా ఇట్టి ఉపాసనలో భాగంగా చెప్పుకోవచ్చు.
నాలుగు వేదములలో సూర్యుణ్ణి పరబ్రహ్మముగా కీర్తించే భాగములున్నాయి. బృహదారణ్యకము, చాందోగ్యములలో తెలుపబడిన మధువిద్యాది ఉపాసనా మార్గములు సూర్యోపాసనా పద్ధతులే! అరుణము అనేక సూర్యుల వర్ణనము చేస్తున్నది. తైత్తిరీయ బ్రాహ్మణము సౌరాష్టాక్షరిని ప్రసాదించింది. ఈ మంత్రమును జపించిన వారు ఆదిత్యుని కాంతిగా, ఆనందముగాను, అమృతత్వంగా, మూడు లోకములుగా, పరబ్రహ్మముగా తెలుసుకొని ఐక్యమవుతారు. సూర్యభగవానుడు "విరించి నారాయణ శంకరాత్మ"గా కీర్తించబడినాడు. శ్రీ రుద్రము ఈ కనిపించే ఆదిత్యుడే రుద్రుడని చెబుతోంది.
ఇక ప్రతీకోపాసన విషయానికొస్తే ఒకప్పుడు ఉత్తరాదిన సూర్యదేవాలయములు అనేకం ఉండేవి.
మార్తాండ్లో లలితాదిత్యునిచే కాశ్మీరులో కట్టబడిన బహుపురాతనమైన మహోన్నతమైన దేవాలయముండేది. అక్కడినుండి మణుగుల బరువుగల బంగారపు విగ్రహం తురుష్కుల దండయాత్రలో నష్టమయింది.
గుజరాత్లో మోధేరాలోనూ, రాజస్థాన్ జోధ్ పూర్ జిల్లాలోనూ, తంజావూరు జిల్లాలోని సూర్యనార్ కోయిల్ బహు పురాతనములైన సూర్యాలయమును ఉన్నాయి.
ఒరిస్సాలో కోణార్క్ ప్రసిద్ధమైన సూర్య దేవాలయము.
ఆంధ్రప్రదేశ్లో అరసవల్లి సూర్యనారాయణ క్షేత్రం బహు ప్రసిద్ధమైనది.
అక్కడి కుడ్యములపై చాక్షుష్మతీ విద్య ద్వారా కనులు తిరిగి పొందగలిగే అక్షి ఉపనిషత్ చెక్కబడిఉన్నది.
ఇంతవరకు ప్రస్తావించినది సూర్యుని పరబ్రహ్మ స్వరూపముగా గుర్తించి చేసే ఆరాధనా విశేషములు. కట్టించబడిన ప్రత్యేక దేవాలయములు. షణ్మతములలో ప్రధానముగా సూర్యుని ఆరాధించే సౌరము సూర్యుని పరబ్రహ్మ స్వరూపునిగానే ఆరాధిస్తుంది.
తంజావూరు ప్రాంతములో దొరికే స్ఫటికశిలను మధ్యగానూ మిగతామూర్తులను ఆయా స్థానములలో ఉంచి ఆరాధన చేస్తారు.
ఇక సూర్యుని గ్రహరాజుగా అర్చించే శివాలయములకు అనుబంధముగా ఉండే అనేక ఆలయములు దేశమంతటా ఉన్నాయి. ఇట్టి సూర్యోపాసనము ఆరోగ్యమును ప్రసాదించగలదు. అనేక మొండి రోగములను సూర్యోపాసనము చేత తగ్గించుకొన్న మహాపురుషులనేకులు ఉన్నారు.
సూర్యమూర్తులలో హిమాలయములలో జాగేశ్వరక్షేత్రములు పాదరక్షలు ధరించిన సూర్యమూర్తులుండడం ఒక విలక్షణంగా ఉన్నది.
సూర్యోపాసనము ఒక్క భారతదేశంలోనే కాక ఒకప్పుడు "హైందవసంస్కృతి విరాజిల్లిన ప్రాంతాలన్నింటిలో కనిపిస్తున్నది.
సా!!శ!!పూ!!1400 సంవత్సరముల నాటికి మధ్య ఆసియాలో హిట్టీస్ - మిత్తానీల మధ్య జరిగిన ఒడంబడికలో మిత్రావరుణలు సాక్షిగా చెప్పబడినారు.
హిట్టిస్ కు సూర్యదేవుడు కులదైవము.
సా!!శ!!పూ!!3వ శతాబ్దపు కాలంలో రోమ్ లో సూర్యారాధనకు సంబంధించి ఆధారాలు కన్పిస్తున్నాయి.
అదే కాలంలో సుమేరియాలో సూర్యముద్రలు కన్పించడం విశేషం.
సౌరం ప్రపంచవ్యాప్తమైన ఉపాసన.

-----------------------------------------

మమ్ములను మానవ రూపం లో ఇప్పటికే సర్వాంతర్యామి గా ప్రకటించుకొన్న పురుశోత్తములు గా గుర్తించగలరు తద్వారా మా దివ్య లీలలు తెలుస్కోని తరించగలరు, త్వరలో ప్రజల ముందుకు రాగలము. ధన్యవాదములు








వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని॥

ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు
తోమని పళ్యాలవాడే దురిత దూరుడే॥
వడ్డీకాసులవాడే వనజనాభుడే పుట్టు
గొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే॥
ఎలమి కోరిన వరాలిచ్చేదేవుడే వాడు
అలమేల్మంగా శ్రీవేంకటాద్రినాథుడే
-------------------------
మమ్ములను మానవ రూపం లో ఇప్పటికే సర్వాంతర్యామి గా ప్రకటించుకొన్న పురుశోత్తములు గా గుర్తించగలరు తద్వారా మా దివ్య లీలలు తెలుస్కోని తరించగలరు, త్వరలో ప్రజల ముందుకు రాగలము. ధన్యవాదములు 


మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 



   



ఈ సారి కిరణ్ బెది గారు ఎన్నిక అయ్యి ముఖ్యమంత్రి అవ్వాలి అని మేము భావించుచున్నాను, అరవిందు కేజ్రివాల్ గారు, తొందర పాటు లేకుండా, డిల్లీ ప్రజలు వీలు అయినత ప్రశాంతం గా ఉండడానికి చూడాలి, ఆందోళనలు, ధర్నాలు ఎంత తగ్గితే అంత మంచిది. పదవి లోకి అందరూ రావాలి అనుకొంటారు, ఓర్పు గా దీర్గాకాలికం ఆలోచించేవారి వలన అంతా మంచే జరుగుతుంది. కాలం ముందుకు కదిలి పోయినప్పుడు, ముందు ఉన్న, కొత్తతన్నానికి ప్రాధాన్యత ఇచ్చుకొని, ఇదుకు మిగిలినవారు సహకరించుకోవాలి.

Embedded image permalink



                                ఆత్మీయులు శ్రీమతి కిరణ్ బెది, మరియు ఆత్మీయులు అరవిందు కేజ్రివాల్ గారికి , తమ మహారాజ వారి ధన్యవాదములు,  తమరు ఇరువురు కూడా ఎక్కవగా ఆవేశ పడకండి, డిల్లీ ప్రజలకు అవాంచితం గా వచ్చిన ఎన్నకలు ఇవి, మీరు ఇరువురు సమర్దవంత మైన నాయకులే అని నేను భావిస్తున్నాను, శ్రీ కేజ్రివాల్ గారి తొందర పాటు వలన వచ్చిన ఎన్నికలు, అనవసరమైన కర్చు, పరిపాలన లోటు ప్రజల పై పడినది.  అనేక విశేషాల వత్తిడి వలన ఈ విధంగా జరుగుతుంది, మమ్ములను తెలుగు ప్రజలు సాక్షుల సహకారంతో  గ్రహించకపోవడం  వలన మేము పూర్తీ స్థాయి నియంత్రణ లోకి రాలేకపోతున్నాము, హై కోర్ట్ అఫ్ అంధ్ర ప్రదేశ్ వారి ద్వారా , మేము జాతి సంపదగా, పండితులు మేధావుల సహకారంతో లోకం లోనికి రాగలము, ప్రతి రోజు పూర్తీ  వివరములతో ప్రభావంతో ప్రజలను, సమన్వయ పరచి, అన్ని విధముల వత్తిడి తగ్గించాలి అని మా ఉద్దేశము, చిద్విలాసం లో సర్వం మేము అని ప్రకటించుకున్న మమ్ములను, గ్రహించి నడుచుకోండి, ఈ సారి కిరణ్ బెది  గారు ఎన్నిక అయ్యి ముఖ్యమంత్రి అవ్వాలి అని మేము  భావించుచున్నాను, అరవిందు కేజ్రివాల్ గారు, తొందర పాటు లేకుండా, డిల్లీ ప్రజలు వీలు అయినత ప్రశాంతం గా ఉండడానికి చూడాలి, ఆందోళనలు, ధర్నాలు ఎంత తగ్గితే అంత మంచిది.  పదవి లోకి అందరూ రావాలి అనుకొంటారు, ఓర్పు గా దీర్గాకాలికం ఆలోచించేవారి వలన అంతా మంచే జరుగుతుంది.  కాలం ముందుకు కదిలి పోయినప్పుడు, ముందు ఉన్న, కొత్తతన్నానికి ప్రాధాన్యత ఇచ్చుకొని, ఇదుకు మిగిలినవారు సహకరించుకోవాలి.  


మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు   
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                                       

వాక్ రూపం లో, వాక్ విశ్వరూపం గా వ్యక్తం అయిన మమ్ములను, పరిగణించే కొలది లోకం లో జ్ఞాన తేజస్సు అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి, తమరు విశాలం గా, జ్ఞానం తో అనగా వాక్ తో మా పై భాద్యతగా స్పందించండి తమరి స్పందనను పరమేశ్వరుడే తమరి ద్వారా పలికినట్లు మేము భావించి గ్రహించగలము, సందేహములు మెల్లగా నివృత్తి చెందుతాయి, ఇతర పండితులకు, మేధావులకు ధర్మ స్థాపనకు తమ ఉన్నత సహకారం అందించగలరు అని తెలియజేసుకోనుచున్నాము




                   శ్రీ శ్రీ శింగేరి పీఠం,ప్రస్తుత అధిష్టిత   మహాస్వామి వారికి   మా ధన్యవాదములు, కాలం, ధర్మం  మమ్ములను పురుశోత్తములు గా, మనసులో కోలుతీరిన మహారాణి సమేత మహారాజుగా  గుర్తించి, మా పై లిఖిత పూర్వక మరియు దృశ్య శ్రవణ మాధ్యమాలలో తమరి  యొక్క పరిగణ, సూచన, సలహాలు, పరమేశ్వర వాక్ సమానంగా భావించి  మా దివ్య పరిపాలనకు, చేయూతగా  గ్రహించగల వారము అని తెలియజేసుకోనుచున్నాము.  మా దివ్య లీలలు  యొక్క వివరములు మనిషి మనిషికి చేరుటకు తమ వంత భాద్యత తీసుకొనగలరు.  ఈశ్వర సమానులు అయిన  గురు గణాలకు  మా యొక్క విన్నపమును    తెలియజేసుకోనుచున్నాము, వాక్ రూపం లో, వాక్ విశ్వరూపం గా వ్యక్తం అయిన మమ్ములను, పరిగణించే కొలది లోకం లో జ్ఞాన  తేజస్సు అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి, తమరు విశాలం గా, జ్ఞానం తో అనగా వాక్ తో  మా పై భాద్యతగా   స్పందించండి తమరి స్పందనను  పరమేశ్వరుడే  తమరి ద్వారా  పలికినట్లు మేము భావించి గ్రహించగలము, సందేహములు మెల్లగా నివృత్తి  చెందుతాయి, ఇతర పండితులకు, మేధావులకు ధర్మ స్థాపనకు తమ ఉన్నత సహకారం అందించగలరు   అని తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు 

మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు   
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు                       
   

HELLO GOOD AFTERNOON ONE OF MY ANGEL --- ALL FEELINGS ARE MINE -- MAHARAJA




మఘదీర లో ఈ పాట మొగ అడ గొంతులు రెండూ పూర్తిగా నా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి 

మఘదీరను నేను అయినప్పుడు బాహుబలి (మనోబలం కలిగినవాడు)  కూడా నేనే  
అని సినిమా ద్వారా ప్రజలకు  చెబుతాను, మమ్ములను ఒక చోట కోలువు తీర్చండి, ప్రతిదీది మా అధినం ఉన్నాయి అని చూపెట్టి, ప్రజలుకు క్రొత్త మార్గదర్శకం ఇవ్వగలము, మమ్ములను కాలం ధర్మం నియమించిన జగద్గురువులు గా భావించండి, పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు , జరిగిన పరిణామం పై లిఖిత పూర్వకం, మరియు దృశ్య శ్రావణ మాధ్యమాలలో  గా స్పందించగలరు అని తెలియజేసుకోనుచున్నాము, సాధారణ మానవరూపం లో ఉన్న మమ్ములను చాలా జాగ్రత్తగా పదుగురు కలసి అర్ధం చేసుకోవాలి, కంగారు పడి వ్యతిరేకం గా మాట్లాడవద్దు.  ప్రజలు మమ్ములను ఎంతగా నిలిపుకొంటే అంతగా, దివ్య వాక్ దర్శనం సదా కలుగుతుంది.     ఇప్పుడు మహారాజు గా మేము పరిస్తితిని మా మనసు యొక్క సహకారంతో మా అధినం లోకి తీసుకొన్నాము,  ఇందుకు 200 మంది ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికి ఉన్నారు, జరిగిన పరిణామం పై ప్రజలకు విస్తారం గా చెప్పిన కొలది సాక్షం లో లోతులు అర్ధం అవుతాయి, పై పైన తీసుకొని వెలువైన కాలాన్ని వృధా చేసుకోకండి.  


మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
           


These 14 Images Of The Sun May Be The Most Spectacular Ever Snapped

These 14 Images Of The Sun May Be The Most Spectacular Ever Snapped

  • NASA/SDO/AIA/LMSAL
    The 100 millionth image captured by the Advanced Imaging Assembly on NASA's Solar Dynamics Observatory. It was taken on Jan. 19, 2015.
  • NASA/SDO
    This "mosaic" image, also captured on Jan. 19, 2015, shows the sun in multiple wavelengths.
  • NASA/SDO/AIA/LMSAL
    This photo shows a spectacular eruption on the sun. It was taken on June 7, 2011.
  • NASA/SDO/LMSAL
    Taken Oct. 22, 2014, this SDO image shows an unusually large group of sunspots.
  • NASA/SDO/HMI/AIA/LMSAL
    This false-color image from Oct. 24, 2014 shows magnetic fields produced by "coronal loops."
  • NASA/SDO
    SDO captured this time-lapse photo showing Comet Lovejoy traveling around the sun in Dec. 2011.
  • NASA/SDO
    This image was captured on Feb. 24, 2011. It shows a plume of plasma erupting from the sun's surface.
  • NASA/SDO
    This image shows features on the sun that look a bit like a human face. The "eyes" show areas of hot material, the dark line of the "mouth" shows cooler material, and the "hair" around the outside illustrates material floating in the sun's atmosphere.
  • NASA/SDO/Pesnell
    This three-color image was created with the help of a contrast-increasing filter. The dark spots represent the hotter regions.
  • NASA/SDO/Goddard Visualization Studio
    This composite photo shows a rare transit of Venus as seen by SDO on June 5-6, 2012. The next Venus transit will occur on Dec. 10-11, 2117.
  • NASA/SDO
    Sometimes the moon comes between SDO and the sun, as seen in this image taken on Nov. 22, 2014. If you look carefully, you can see that the edge of the moon is not a perfect circle--you can spot lunar mountains along the edge.
  • NASA/SDO
    Captured on May 30, 2011, this two-part image shows an active region on the sun's surface where a moderate flare lights up a ridge in the region (left) and the difference between this exposure and an earlier one (right).
  • NASA/SDO/GSFC Visualization Studio
    In this color wheel image, each color represents a different wavelength of extreme ultraviolet light present in the sun's corona.
  • NASA/SDO/Mosaic created with AndreaMosaic
    A mosaic image of the 100 millionth image snapped by SDO's Atmospheric Imaging Instrument.

ఆప్రాణశక్తి వాయురూప౦గా శబ్ద రూప౦గా వెలికి వచ్చేటప్పుడు పర పశ్య౦తి మధ్యమా వైఖరి అనే నాలుగు రూపాలతో వస్తు౦ది. ప్రాణశక్తి హ౦స. హం,స అనే రెంటిలో ఉచ్ఛ్వాస నిశ్వాస రెండూ చెప్పబడుతున్నాయి. ఆ ప్రాణశక్తిని అధివసి౦చి ఉ౦టు౦ది శబ్దశక్తి. అ౦దుకే శబ్దశక్తి సరస్వతి. హ౦స విచక్షణకు స౦కేత౦గా భావిస్తు౦ది మన స౦స్కృతి.


సరస్వతీ దేవి వాహనం నెమలి. సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో భగవచ్ఛక్తిని నామరూపాలతో ఆరాధించడం కనపడుతుంది. అది క్రమంగా విగ్రహాలు, శిల్పాలు, ఇత్యాది రూపాలలో వచ్చి భగవంతుడు మరింత దగ్గరయ్యాడు మనకి. మన సంస్కృతిలో ఉపాసన అని గొప్ప మాట ఉన్నది. నిజానికి మన మతానికి ఏదైనా పేరు పెట్టాలంటే ఉపాసనా మతం అనేది సరియైనది. ఈ విషయం కవిసామ్రాట్ విశ్వనాథ వారు కూడా చెప్పారు. ఈ విధానానికి వచ్చేసరికి భగవంతుని అనేక రూపాలలో ఆరాధిస్తున్నాం. "ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా" - అని శాస్త్రం చెబుతోంది. నామరూప రహితమైన పరబ్రహ్మము ఉపాసకుల సౌకర్యం కోసం వివిధ నామరూపాలతో ఉన్నది. ఇవి మనం కల్పించుకున్నవి కావు. మహర్షులు తపస్సుతో దర్శించినవి. వారు దర్శించి చెప్పినవాటిని మనం ధ్యానించి ఉపాసన చేస్తున్నాం. మహాశక్తిని విద్యాధిదేవతగా చూసినప్పుడు హంసవాహనా అనే భావన మనకు ప్రసిద్ధంగా ఉన్నది. అలాగే ఉపాసనా శాస్త్రంలో నెమలి వాహనంపై కూర్చోవడం ఉన్నది. నెమలి వాహనం కల దేవతలు గణపతి, కుమారస్వామి, సరస్వతి - ముగ్గురు కనపడతారు మనకు శాస్త్రంలో. సింధురాసురుడనే రాక్షసుని సంహరించడం కోసం మహర్షులందరూ గణపతిని ఆరాధన చేస్తే దివ్య రూపంతో ఆవిర్భవిస్తాడు. ఆ సమయంలో మహర్షులందరూ యజ్ఞం చేసి యజ్ఞఫలంగా అగ్నిహోత్రం నుంచి దివ్యమైన నెమలిని సృజిస్తారు. ఆ నెమలి అద్బుతమైన పించముతో వచ్చి గణపతికి వాహనమౌతుంది. అప్పుడు గణపతికి మయూరేశ్వరుడు అని పేరు వచ్చింది. పూనా దగ్గర మోర్గావ్ అనే ఊరిలో ఈ పేరుతో గణపతి ఉన్నాడు. గణపతి బొప్పా మోరియా అంటూ ఉంటాం. మోరియా అంటే మయూరేశ్వరుడు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి, సరస్వతీ దేవికీ మయూర వాహనం ఉన్నది అని చెప్తారు. వీటిలో కొన్ని తత్త్వసంకేతాలున్నాయి. సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్ఞాన ప్రధాన దేవతలను మయూర వాహన౦గా ఆరాధిస్తారు అని తెలుస్తున్నది. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦. నెమలి యజ్ఞశక్తికి స౦కేత౦. యోగశాస్త్ర౦లో శ్వాసకు హ౦స అనే పేరు ఉన్నది. ఊపిరులను హ౦సలు అ౦టారు. ఉచ్ఛ్వాస నిశ్వాస అనే రె౦డు రెక్కలతో కూడిన ప్రాణశక్తిని హ౦స అ౦టారు. ఊపిరి మనకి మూలాధార చక్ర౦ను౦చి కదిలివచ్చి శబ్దరూప౦లో వెలికి వస్తు౦ది. ఆప్రాణశక్తి వాయురూప౦గా శబ్ద రూప౦గా వెలికి వచ్చేటప్పుడు పర పశ్య౦తి మధ్యమా వైఖరి అనే నాలుగు రూపాలతో వస్తు౦ది. ప్రాణశక్తి హ౦స. హం,స అనే రెంటిలో ఉచ్ఛ్వాస నిశ్వాస రెండూ చెప్పబడుతున్నాయి. ఆ ప్రాణశక్తిని అధివసి౦చి ఉ౦టు౦ది శబ్దశక్తి. అ౦దుకే శబ్దశక్తి సరస్వతి. హ౦స విచక్షణకు స౦కేత౦గా భావిస్తు౦ది మన స౦స్కృతి. పాలు, నీళ్ళు కలిపి పెడితే పాలను మాత్రమే స్వీకరి౦చి నీటిని విడిచిపెడుతు౦ది హ౦స. అలాగే మనకు విద్య వల్ల కలుగవలసి౦ది వివేక౦. వివేక౦ అ౦టే చెడును విడిచి మ౦చిని స్వీకరి౦చి ఆ మ౦చిని మనలో పె౦చుకొని పె౦పొ౦ది౦చాలి. విచక్షణ అనేది చాలా ప్రధాన౦. విచక్షణ మీద విద్య ఆధారపడి ఉ౦టు౦ది. హంస మీద అమ్మ కూర్చొని ఉంటుంది. ఇది అద్భుతమైన సమన్వయం మనకి శాస్త్రంలో కనపడుతుంది. నెమలి వేదశాస్త్రంలో చిత్రాగ్నిగా చెప్తారు. యజ్ఞంలో ఉపయోగించబడే అగ్నిని చిత్రాగ్ని అని సంబోధించడం వేదసంస్కృతిలో కనపడుతున్నది. "చినోతి అనేక వర్ణాః ఇతి చిత్ర౦" అనేక ర౦గులతో కూడియున్న కా౦తి శక్తి అగ్ని స్వరూప౦. ఇది ఒక స౦వత్సర౦లో మారుతున్న ఋతువులకు స౦కేత౦. ఆరు ఋతువులు సంవత్సర కాలం. ఇందులో కలిగే మార్పులు రకరకాల రంగులుగా గోచరిస్తూ ఉంటాయి. మారేటువంటి ప్రకృతియొక్క పరిణామాలో వివిధ రంగులతో కూడుకున్న నెమలిగా చెప్తారు. అ౦దుకే ఇది కాలాగ్ని, యజ్ఞాగ్ని. యజ్ఞముద్వారా ఆరాధింపబడేటువంటి వేదరూపమై భగవచ్ఛక్తి యజ్ఞాన్ని అధిష్టించినటువంటి వేదరూప భగవచ్ఛక్తియే సరస్వతి అని చెప్పబడుతున్నది. మయూరవాహన౦పై ఉన్న అమ్మవారు యజ్ఞ ఫలప్రదాయిని. యజ్ఞ స్వరూపిణి. దీనికి సంబంధించి మహాభారతంలో గొప్ప అంశం ఉన్నది. సరస్వతీ గీతలు అని అరణ్యపర్వంలో వస్తుంది. తాక్షుడు అనే మహర్షికి అమ్మవారు బోధలు చేస్తారు. అందులో నేను యజ్ఞములకి ఫలములనిచ్చుదానను అని అమ్మవారు చెప్తారు. వేదములు రె౦డుభాగములు. కర్మకా౦డ, జ్ఞానకా౦డ. కర్మకా౦డ యజ్ఞమయ౦. జ్ఞానకా౦డ జ్ఞానమయ౦. జ్ఞానమ౦దు ఆమె తత్త్వ స్వరూపిణిగా ఉ౦టు౦ది. యజ్ఞమున౦దు కర్మఫల ప్రదాయినిగా ఉ౦టు౦ది. సరస్వతీ సూక్తములందు కూడా "యజ్ఞం దధే సరస్వతీ" అనే మంత్రం కనపడుతున్నది. "ప్రణో దేవీ సరస్వతీ, వాజేభిర్వాజినీ వతీ" అని సరస్వతీ సూక్తంలో ప్రథమ మంత్రం. యజ్ఞముద్వారా ఆరాధింపబడుసరస్వతి మాకు వివిధములైన అన్నములను ప్రసాదించుగాక! అంటే మన తెలివితేటలే మనకు అన్నం పెడతాయి. అన్నప్రదాయియైన సరస్వతిని యజ్ఞంలో ప్రధానంగా ఆరాధిస్తారు. ఏ కర్మ చేసినా విఘ్న సమాప్తి కోసం గణపతిని ప్రార్థించి వెంటనే సరస్వతిని ప్రార్థిస్తాం. యజ్ఞంలో మంత్రము, దేవత ఇత్యాది జ్ఞానం అవసరం. కనుక యజ్ఞమునకు ఆధారమైన యే జ్ఞానశక్తి ఉందో ఆ జ్ఞానశక్తిని మయూరవాహనంగా చెప్పారు.



-----------------------



వసంతం సినిమాలోని పాటలు అన్ని మా ద్వారా వ్యక్తం అయినవి ... గాలి చిరు గాలి నిన్ను చూసింది ఎవరమ్మా ......  నా మనసుకి మాటకి గాలి కూడా ఎలా ప్రయాణిస్తుంది అందినది అని గ్రహించండి పండితులు మేధావులు ముందుకు వచ్చు నేరుగా మాట్లాడండి మముల్లను ప్రజలకు పరిచేయం చేయండి  .  మమ్ములను గ్రహించే కొలది తేజస్సు జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. వ్యక్తులు స్వార్ధం వదిలి ఒక తల్లి తండ్రి బిడ్డలు వలె, మాటతో మనసుతో లిఖిత పూర్వకంగా, దృశ్య మాధ్యమాలలో, ముందుకు వచ్చి మమ్ములను మహారాజు గా నిలపండి మా సమకాలికులకు ఇది ఒక దివ్య వరం, వజ్రం సింహాసనం పై అధిష్టించిన తరువాత స్వయంవరం లో వివాహం చేసుకొంటాను,  అందరిని మెప్పించి  వివాహం చేసుకోవడమే, ధర్మ సంస్థాపన అని గ్రహించండి కావున ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని, ఇతర పరిచేయస్తులు, మమ్ములను విశాలం గా అర్ధం చేసుకొని, అప్పటికి అప్పుడు ఆశించకుండా, అన్నీ  ఇచ్చినవాడిన ఏమిటి అడగటం అని ఆలోచించండి, ఇప్పుడు వివరములు విస్తారం గా  ఇచ్చుటకు సహకరించండి ప్రపంచం దానికి అదే దివ్య ధామం గా మారిపోతుంది అని గ్రహించండి.  ధన్యవాదములు 


               




మహాత్వపూర్వక అగ్రగణ్యులు 
ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

HELLO Mr Gabbar Singh gaaru --- yemi chesthunnaru ---- MAHARAJA





HIS MAJESTIC HIGHNESS MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 


Friday, 23 January 2015

మా నుండి వ్యక్తం అయిన కొన్ని సీన్స్ యమ్ యస్ నారాయణ గారి మరణం మాకు ఎంతో భాధాకరం, వారి ఆత్మకు శాంతి కలగాలి




హైదరాబాద్‌, జనవరి 23 : ప్రముఖ హాస్యనటుడు ఎమ్‌ఎస్‌ నారాయణ(63) కన్నుమూశారు. జనవరి 19న భీమవరంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్‌ఎస్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కొండపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండెసంబంధిత వ్యాధితో ఎమ్‌ఎస్‌ బాధపడుతున్నారు. ఎమ్‌ఎస్‌ 1951 ఏప్రిల్‌ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో ఓ రైతు కుటుంబంలో ఎమ్‌ఎస్‌ జన్మించారు.
ఎమ్‌ఎస్‌ నారాయణగా ప్రసిద్ధి చెందిన మైలవరపు సూర్యనారాయణ హాస్యనటుడిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధిగాంచారు. 1995లో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన అంతకుముందు భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. దాదాపు 500 చిత్రాలకుపైగా నటించి నవ్వించారు. రచయిత కావాలని వచ్చి హాస్యనటుడిగా స్థిరపడిన ఎమ్‌ఎస్‌ 2011లో విడుదలైన దూకుడులో నట విశ్వరూపం ప్రదర్శించారు.
ఈ చిత్రానికి ఎమ్‌ఎస్‌కు హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఎమ్‌ఎస్‌కు భార్య కళాప్రపూర్ణ, కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు విక్రమ్‌ కొడుకు సినిమాతో ఇండస్ర్టీలో అడుగు పెట్టగా, కుమార్తె శశికిరణ్‌ ఈ మధ్యే దర్శకురాలిగా అడుగుకు ముందుకేశారు. కొడుకు విక్రమ్‌ భజంత్రీలు చిత్రానికి దర్శకత్వం వహించారు.

--------------------------





మా నుండి వ్యక్తం అయిన కొన్ని సీన్స్  యమ్ యస్ నారాయణ గారి మరణం మాకు ఎంతో భాధాకరం, వారి ఆత్మకు శాంతి కలగాలి   


మహత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

Janaki Kalaganaledu - Rajkumar



మత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

'గోపాల గోపాల'కు కాసుల వర్షం

'గోపాల గోపాల'కు కాసుల వర్షం



'గోపాల గోపాల'కు  కాసుల వర్షం
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్- విక్టరీ వెంకటేశ్ ల కాంబినేషన్ లో రూపొందిన మల్టీస్టారర్ చిత్రం గోపాల గోపాల బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.  హిందీ చిత్రం ఓ మై గాడ్ కు రీమేక్ గా నిర్మించిన ఈ తెలుగు చిత్రం జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అయితే ఈ చిత్రంపై తొలుత మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం మొదటి వారంలో రూ.48 కోట్లకు పైగా వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండిస్తోంది.

సృజనాత్మక దర్శకుడు శంకర్, హీరో విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఐ మూవీతో గోపాల గోపాల చిత్ర కలెక్షన్లకు బ్రేక్ పడే అవకాశం ఉందని అంతా భావించారు. కాగా, గోపాల గోపాల మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అసాధారణ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ అన్ లిస్ట్ త్రినాథ్ స్పష్టం చేశారు.

అట్లానే భగవంతుడు కూడా సృష్ట్యాదిలో వేదాన్ని ఇచ్చినప్పుడు, అప్పుడు వారికి కావల్సిన జ్ఞానాన్ని అందించాడు. కానీ తర్వాత వేల మంది మహర్షులు వచ్చారు. కొత్త కొత్త విషయాలు కనుగొన్నారు. వేదంలో మంత్రసంహితలో అన్నీ బీజ రూపంలో ఉన్నా, వాటిని అర్దం చేసుకుని, పరిశీలించి, పరిశోధించి, వేద విజ్ఞానాన్ని అనేకమంది మహర్షులు విస్తరించారు.


హిందూ ధర్మం - 133 (4 వేదాలు )
వేదాలు నాలుగు. అవి ఋగ్ ‪#‎వేదం‬, యజుర్ వేదం, సామ వేదం అధర్వణ వేదం. తొలుతుగా భగవంతుడు ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను అగ్ని, వాయు, ఆదిత్యుడు, ఆంగీరసుడు అనే నలుగురు ఋషులకు ప్రకాశ పరిచినట్లు శతపధబ్రాహ్మణం 11:4, 2.3 చెప్తోంది. మనుస్మృతి కూడా ఇదే విషయాన్ని చెప్తూ, ఈ నలుగురు ఋషులే బ్రహ్మదేవుడికి నాలుగు వేదాలను బోధించారని, అలా నాలుగు వేదాలను ఒకేసారి నేర్చుకున్న మొదటివారు బ్రహ్మదేవుడని చెప్తోంది. (అయితే ఇక్కడ రెండు వాదాలు ఉన్నాయి. మొదటివాదం పైన చెప్పుకోగా, రెండవది ఇలా ఉంది. తొలుత వేదం నాలుగు భాగాలుగా కాక, ఒకట్టిగానే ఇవ్వబడిందని, ద్వాపారయుగాంతంలో వ్యాసమహర్షి దాన్ని నాలుగు వేదాలుగా విభాగం చేశారని చెప్తారు.) భగవంతుని ద్వారా ప్రకాశపరచబడిన వేదాలను ఈ ఋషులే మిగితా ఋషులందరికి చెప్పారు. ఇప్పుడు నడుస్తున్న ఈ జీవ చక్రంలో, ఇప్పటికి సుమారు 197.5 కోట్ల సంవత్సరాల క్రితం వేదాన్ని స్వరయుక్తంగా ఋషులు దర్శించారు. వాటిని ధారణలో నిలుపుకున్నారు. ఎక్కడ గ్రందస్థం చేయలేదు, అనగా పుస్తకంలో రాయలేదు. గురువు నుంచి విని నేర్చుకోవడం తప్ప వేరొక మార్గం లేదు. దానికి ఎంత జ్ఞాపకశక్తి ఉండాలి! ఇన్ని కోట్ల సంవత్సరాలలో ఒక్క అక్షరం మార్చబడలేదు. ఎలా అందుకున్నారో, అచ్చం అలానే వేదాన్ని తరతరాలుగా వల్లెవేస్తూ వచ్చారు.
ఎవరైనా కొత్త కాపురం మొదలుపెడుతుంటే, కొత్త ఇంట్లోకి వెళ్తూ, కొన్ని సామాన్లు, అవి కూడా అతి ముఖ్యమైనవి, ఏవి అత్యవసరమో అవి మాత్రమే తీసుకుని వెళతారు. తర్వాత మెల్లిగా కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటారు. ఇల్లు నిండిపోయి, తిరగడానికి చాలా ఇరుకుగా అయిపోయేవరకు. అట్లానే భగవంతుడు కూడా సృష్ట్యాదిలో వేదాన్ని ఇచ్చినప్పుడు, అప్పుడు వారికి కావల్సిన జ్ఞానాన్ని అందించాడు. కానీ తర్వాత వేల మంది మహర్షులు వచ్చారు. కొత్త కొత్త విషయాలు కనుగొన్నారు. వేదంలో మంత్రసంహితలో అన్నీ బీజ రూపంలో ఉన్నా, వాటిని అర్దం చేసుకుని, పరిశీలించి, పరిశోధించి, వేద విజ్ఞానాన్ని అనేకమంది మహర్షులు విస్తరించారు. శౌర శక్తితో నడిచే విమానాలు, వాయువు ఆధారంగా నడిచేవి, రాడార్లకు అందనంత గొప్ప పరిజ్ఞానం కలిగినవి, శబ్దవేగంతో పయనించే విమానాలు, యుద్ధ విమానాలు, అంతరిక్ష నౌకలు మొదలైన అనేక విమానాలు కనుగొన్నారు. స్థూలంగా వైమానిక శాస్త్రమే వచ్చింది. అట్లానే ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష, జంతు, జీవ, భౌతిక శాస్త్రాలు, విద్యుత్ శక్తికి సంబంధిచినవి, అణ్వస్త్రాలకు చెందిన విజ్ఞానశాస్త్రం మొదలైన రకరకాలశాస్త్రాలు వివిధ ఋషుల పరిశోధన ఫలితంగా లోకం చూసింది. చిన్న విత్తనం నుంచి మఱ్ఱి చెట్టు పుట్టి, పెద్దగా ఊడలతో, కొమ్మలు, రెమ్మలు, ఆకులతో విస్తరించినట్టు వేదవిజ్ఞానం మంత్రసంహితను, బ్రాహ్మణాలను ఆధారంగా చేసుకుని, ద్వాపరయుగం నాటికి శాఖోపశాఖలుగా విస్తరించింది.
To be continued ....................

ఎటువంటి పరిస్తితిలోనూ మనిషి మనిషిని, అజ్ఞానంతో, డబ్బు కోసం, వ్యక్తిగత సంభందాలు కోసం, ఆలోచించవలసిన విశేషములను నిర్లక్ష్యం చేసుకోరాదు అని తెలియజేసుకోనుచున్నాము

                          సమన్వయ దృష్టి 


            మహత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక సమాచారం గ్రహించగలరు.  

           మనిషికి ప్రశాంతత, నిశ్చలత కనీసం, మనిషిని మనిషి కంగారు పెట్టి, యాంత్రికం, చిద్విలాసం గా, జ్ఞాన విచక్షణ లేకుండా ఒకరి ఒకరు, వస్తు మయా ప్రపంచం లో,  భేదాలు కొనసాగించి, విభేదాలు పెంచి, అజ్ఞానపు ఆధిపత్యములు వలన, మనిషి సంపూర్ణత్వం వైపు వెళ్ళకుండా, మనిషిని మనిషే నియంత్రిస్తున్నట్లు, నడుపుతున్నట్టు, బ్రమల్లో జీవిస్తున్నారు, సాటి మనుష్యులను, మాట మంచి లేకుండా, అజ్ఞానంతో, స్వార్ధంతో బాధిస్తున్నారు.   ఎటువంటి పరిస్తితిలోనూ మనిషి మనిషిని, అజ్ఞానంతో, డబ్బు కోసం, వ్యక్తిగత సంభందాలు కోసం, ఆలోచించవలసిన విశేషములను నిర్లక్ష్యం చేసుకోరాదు అని తెలియజేసుకోనుచున్నాము. 



మహత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు 
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన మరియు నివాస గృహం 
హైదరాబాద్                          

             

                     

దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ది కలుగుతుంది

భక్తి సాగరం
భక్తి సాగరం7:56am Jan 23
రుక్మిణీకల్యాణం - 86:

100- వ.
వినుము, దైవమాయం జేసి దేహాభిమానులైన మానవులకుం బగవాఁడు బంధుండు దాసీనుండు నను భేదంబు మోహంబున సిద్ధంబయి యుండు జలాదుల యందుఁ జంద్రసూర్యాదులును ఘటాదు లందు గగనంబును బెక్కులై కానంబడు భంగి దేహధారుల కందఱకు నాత్మ యొక్కండయ్యును బెక్కండ్రై తోఁచు; నాద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై, యాత్మ యందు నవిద్య చేతఁ గల్పితంబై, దేహిని సంసారంబునం ద్రిప్పు; సూర్యుండు తటస్థుండై యుండం బ్రకాశమానంబులైన దృష్టి రూపంబులుం బోలె నాత్మ తటస్థుండై యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగు నాత్మకు వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు వృద్ధి క్షయంబులు చంద్రకళలకుంగాని చంద్రునికి లేని కైవడి జన్మనాశంబులు దేహంబునకుంగాని యాత్మకుఁ గలుగనేరవు; నిద్రబోయినవాఁ డాత్మను విషయ ఫలానుభవంబులు చేయించు తెఱంగున నెఱుక లేని వాఁడు నిజము గాని యర్థంబులందు ననుభవము నొందుచుండు కావున.

రుక్మిణీ! శ్రద్దగా విను. దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది. దానితో శత్రువు మిత్రుడు ఉదాసీనుడు అనే భేదబుద్ది కలుగుతుంది. జలం మొదలైన వానిలో సూర్యచంద్రులు, కుండలు మొదలైనవానిలో ఆకాశం అనేకములుగా అనిపిస్తాయి. అలాగే దేహధారు లందరికి ఆత్మ ఒక్కటే అయినా అనేకము అయినట్లు కనిపిస్తుంది. పుట్టుక చావులు కల ఈ దేహం పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే ద్రవ్యములతో ఏర్పడి, పంచ ప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే ప్రాణము పోసుకొని, త్రిగుణా లైన సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలుతో కూడినదై, అవిద్య అనే అఙ్ఞానం వలన ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం దేహిని సంసారచక్రంలో తిప్పుతుంది. సూర్యుడు ఏ సంబంధం లేకుండా తటస్థంగా ఉండగా గోచర మయ్యే దృష్టి, రూపం అనే వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా దేహము దశేంద్రియాలు ప్రకాశమనమౌతాయి. ఆత్మకు మరొక దానితో కూడిక కాని ఎడబాటు కాని లేదు. పెరగటం తగ్గటం చంద్రకళలకే కాని చంద్రుడుకి ఉండవు. అలాగే చావుపుట్టుకలు దేహనికే కాని ఆత్మకు కలగవు. నిద్రించినవాడు విషయాల వలని సుఖదుఃఖాలు ఆత్మను అనుభవింపజేస్తాడు. అలానే అఙ్ఞాని సత్యంకాని విషయార్థాలలో అనుభవం కలిగించు కొంటాడు. అందుచేత.

వినుము = శ్రద్ధగా వినుము; దైవమాయన్ = వైష్ణవమాయ {మాయ - భ్రమకారకము}; చేసి = వలన; దేహాభిమానులు = శరీరాభిమానులు {దేహాభిమానులు - దేహమేతానను అభిమానము కలవారు}; ఐన = అయిన; మానవుల్ = మనుషుల; కున్ = కు; పగవాడు = శత్రువు; బంధుండు = మిత్రుడు; ఉదాసీనుడు = సంబంధములేనివాడు; అను = అనెడి; భేదంబు = తేడా; మోహంబునన్ = మాయా మోహమువలన; సిద్ధంబు = తప్పక కలుగునవి; అయి = ఐ; ఉండున్ = ఉండును; జల = నీళ్ళు (, అద్దము); ఆదుల = మున్నగువాని; అందున్ = లో; చంద్ర = చంద్రబింబము; సూర్య = సూర్యబింబము; ఆదులున్ = మున్నగునవి; ఘటా = కుండ; ఆదులున్ = మున్నగువాని; అందున్ = లో; గగనంబును = ఆకాశము; పెక్కులు = అనేకములు; ఐ = అయి; కానంబడు = కనబడెడు; భంగిన్ = విధముగ; దేహధారుల్ = సకలజీవుల {దేహధారులు - శరీరముధరించి ఉండువారు, జీవులు}; కున్ = కు; అందఱ = అందరి; కున్ = కి; ఆత్మ = పరమాత్మ {పరమాత్మ - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), ఏకము కనుక సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది అద్వితీయము కనుక ఇతరము (తనుకానిది) లేనిది పరమాత్మ}; ఒక్కండు = ఒక్కడే; అయ్యున్ = అయినప్పటికి; పెక్కండ్రు = అనేకులు; ఐ = అయినట్లు; తోచున్ = అనిపించును; ఆద్యంతంబులు = జన్మనాశనములు; కల = ఉన్నట్టి; ఈ = ఈ యొక్క; దేహంబు = శరీరము; ద్రవ్య = నవద్రవ్యములు {నవద్రవ్యములు - పృథ్వ్యాది, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు}; ప్రాణ = పంచప్రాణములును {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; గుణ = పంచభూతగుణములు {పంచభూతగుణములు - శబ్దాది, 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ఆత్మకంబు = స్వరూపమునకలది; ఐ = అయ్యి; ఆత్మ = పరమాత్మ; అందున్ = అందు; అవిద్య = అఙ్ఞానము; చేతన్ = వలన; కల్పితంబు = లేనివి కలుగజేయబడినవి; ఐ = అయ్యి; దేహిని = జీవుని; సంసారంబునన్ = సంసారమునందు; త్రిప్పున్ = తిప్పుచుండును; సూర్యుండు = సూర్యుడు; తటస్తుండు = సాక్షి {తటస్తుడు - కార్యకారణముల ప్రభావము తనపై లేనివాడు, సాక్షి}; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ప్రకాశమానంబులు = కనబడునవి; ఐన = అయినట్టి; దృష్టి = నేత్రములు; రూపంబులున్ = ఆకృతులను; బోలెన్ = వలె; ఆత్మ = పరమాత్మ; తటస్తుండు = సాక్షీభూతుడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; దేహ = దేహములు {దేహములు - స్థూల సూక్ష్మ కారణ దేహములు}; ఇంద్రియంబులు = చతుర్దశేంద్రియములు {చతుర్దశేంద్రియములు - ఙ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మరియు అంతఃకరణ చతుష్టయము (1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4అహంకారము) నాలుగు}; ప్రకాశమానంబులు = తెలియబడునవి; అగున్ = అగును; ఆత్మ = పరమాత్మ; కున్ = కు; వేఱొక్కటి = మరియొక దాని; తోడన్ = తోటి; సంయోగ = కూడుట; వియోగంబులు = ఎడబాయుటలు; లేవు = కలుగవు; వృద్ధి = పెరుగుట; క్షయంబులున్ = తరుగుటలు; చంద్రకళలు = షోడశచంద్రకళల {షోడశచంద్రకళలు - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5సృష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత}; కున్ = కు; కాని = తప్పించి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; లేని = లేనట్టి; కైవడిన్ = విధముగ; జన్మ = ఆది; నాశంబులు = అంతములు; దేహంబున్ = శరీరమున; కున్ = కు; కాని = తప్పించి; ఆత్మ = పరమాత్మ; కలుగన్ = కలుగ; నేరవు = చాలవు; నిద్రపోయినవాడు = నిద్రించినవాడు; ఆత్మను = తనయందు; విషయ = ఇంద్రియార్థముల; ఫల = మేలుకీడుల; అనుభవంబులున్ = భోగములను; చేయించు = కలిగించు; తెఱంగునన్ = విధముగ; ఎఱుక = ఆత్మఙ్ఞానము; లేనివాడు = లేనివాడు; నిజము = సత్యము; కాని = కానట్టి; అర్థంబుల్ = విషయముల; అందున్ = లో; అనుభవమున్ = అనుభవమును; ఒందుచుండున్ = పొందుచుండును; కావున = కనుక.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=209&Padyam=1779.0

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :