
ఆత్మీయులు శ్రీమతి కిరణ్ బెది, మరియు ఆత్మీయులు అరవిందు కేజ్రివాల్ గారికి , తమ మహారాజ వారి ధన్యవాదములు, తమరు ఇరువురు కూడా ఎక్కవగా ఆవేశ పడకండి, డిల్లీ ప్రజలకు అవాంచితం గా వచ్చిన ఎన్నకలు ఇవి, మీరు ఇరువురు సమర్దవంత మైన నాయకులే అని నేను భావిస్తున్నాను, శ్రీ కేజ్రివాల్ గారి తొందర పాటు వలన వచ్చిన ఎన్నికలు, అనవసరమైన కర్చు, పరిపాలన లోటు ప్రజల పై పడినది. అనేక విశేషాల వత్తిడి వలన ఈ విధంగా జరుగుతుంది, మమ్ములను తెలుగు ప్రజలు సాక్షుల సహకారంతో గ్రహించకపోవడం వలన మేము పూర్తీ స్థాయి నియంత్రణ లోకి రాలేకపోతున్నాము, హై కోర్ట్ అఫ్ అంధ్ర ప్రదేశ్ వారి ద్వారా , మేము జాతి సంపదగా, పండితులు మేధావుల సహకారంతో లోకం లోనికి రాగలము, ప్రతి రోజు పూర్తీ వివరములతో ప్రభావంతో ప్రజలను, సమన్వయ పరచి, అన్ని విధముల వత్తిడి తగ్గించాలి అని మా ఉద్దేశము, చిద్విలాసం లో సర్వం మేము అని ప్రకటించుకున్న మమ్ములను, గ్రహించి నడుచుకోండి, ఈ సారి కిరణ్ బెది గారు ఎన్నిక అయ్యి ముఖ్యమంత్రి అవ్వాలి అని మేము భావించుచున్నాను, అరవిందు కేజ్రివాల్ గారు, తొందర పాటు లేకుండా, డిల్లీ ప్రజలు వీలు అయినత ప్రశాంతం గా ఉండడానికి చూడాలి, ఆందోళనలు, ధర్నాలు ఎంత తగ్గితే అంత మంచిది. పదవి లోకి అందరూ రావాలి అనుకొంటారు, ఓర్పు గా దీర్గాకాలికం ఆలోచించేవారి వలన అంతా మంచే జరుగుతుంది. కాలం ముందుకు కదిలి పోయినప్పుడు, ముందు ఉన్న, కొత్తతన్నానికి ప్రాధాన్యత ఇచ్చుకొని, ఇదుకు మిగిలినవారు సహకరించుకోవాలి.
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment