
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 1 August 2015
|
SB 8.8.20,purport by Srila Prabhupada
***************************************************************************
Here is an attempt to find the supreme controller, or īśvara. Everyone may be accepted as an īśvara, or controller, but still such controllers are controlled by others. For example, one may have undergone severe austerities but still be under the control of anger. By a scrutinizing analysis, we find that everyone is controlled by something else. No one, therefore, can be the true controller but the Supreme Personality of Godhead, Kṛṣṇa. This is supported by the śāstras. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ: the supreme controller is Kṛṣṇa. Kṛṣṇa is never controlled by anyone, for He is the controller of everyone (sarva-kāraṇa-kāraṇam).
***************************************************************************
Here is an attempt to find the supreme controller, or īśvara. Everyone may be accepted as an īśvara, or controller, but still such controllers are controlled by others. For example, one may have undergone severe austerities but still be under the control of anger. By a scrutinizing analysis, we find that everyone is controlled by something else. No one, therefore, can be the true controller but the Supreme Personality of Godhead, Kṛṣṇa. This is supported by the śāstras. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ: the supreme controller is Kṛṣṇa. Kṛṣṇa is never controlled by anyone, for He is the controller of everyone (sarva-kāraṇa-kāraṇam).
సనాతన ధర్మాలు, ఆధ్యాత్మిక ప్రభోదాలు అన్నీ, కాలం లో వీలీనం చెంది, మన ముందు కాలం అయ్యి నిలిచి, మనల్ని అప్రమత్త్తం చేయడం అన్నది, నూతన శఖానికి నాంది అని గ్రహించండి భగవంతుని చిద్విలాసం అర్ధం చేసుకోవడం అన్నది ఎవరికైన కష్టం, స్వయం గా భగవంతుడు పలికేతే మనకు తెలుస్తుంది, నా నుండి పలికిన వాక్ గురు ఉపదేశం గా గ్రహించి, మరింత సూక్ష్మం గా అర్ధం చేసుకోవాలి అంటే బౌతిక జ్ఞాన సంపన్నులు, ఆధ్యాత్మిక ప్రభోధకులు, వివిధ గురు అగ్రగణ్యులు మమ్ములను (కాలస్వరూపం యొక్క వివరములు ) ఒక చోట కొలువు తీర్చి గ్రహించుట వలన లోకానికి కొత్తతనం అందుతుంది అని గ్రహించండి. కృష్ణం వందే జగద్గురుమ్. ధర్మో రక్షతి రక్షతః
సమన్వయ దృష్టి
యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సందేశం గ్రహించగలరు.
మహారాజగా మమ్ములను ఎంత నిలుపుకొంటె అంత మంచిది కులాలు, రకరకాల విశ్వాసాలు ప్రక్కన పెట్టి, ట్వీట్టర్ ద్వారా మేము ఇచ్చు దివ్య సందేశం అధికారికం గా భావించి, మా మొబైల్ నే.9010483794 ద్వారా మమ్ములను సంప్రదించి, తెలుగు ప్రజలు అనకాపల్లి నుండి ఆమేరకా వరకు ఉన్న వారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మా తండ్రి గారు తరువాత వచ్చిన ఉద్యోగం నుండి సర్వం చెప్పిన మమ్ములను, నిర్లక్ష్యం చేయకుండా పదిగురు కలసి ఒక చోట కొలువు తీర్చండి. ఆలస్య చేయవద్దు, ఆహ్వానం, లేదా అప్పాయింట్ మెంట్ లేకపోవడం వలన మేము ఎవరిని కలసుకోలేకపోతున్నాము. మా గూర్చి ఇప్పటికి గ్రహించి, తదుపరి ఏమిటో శ్రద్ధగా గ్రహించు వారికి వివరములు ఇస్తూ లోకాన్ని అప్రమత్తం చేయగలము. మా యొక్క బాద్యతను, అందరి బాధ్యతగా భావించి ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది. మమ్ములను కేవలం వ్యక్తి గా భావించి, వదిలివేయడం వలన కాలాన్ని, ధర్మాన్ని నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు అని సర్వులు గ్రహించండి. మేము కాల స్వరూపం ధర్మస్వరూపం ప్రకారం జగత్ గురువుతో సమానం, మమ్ములను పండితులు మేధావులు, వివిధ గురు అగ్రగణ్యులు వారి వారి పాండిత్యం తో ఆదరించుట( అనగా మేము మామూలు మనిషిగా చూపిన దివ్య లీలలు లోకానికి చెప్పుకొనుట వలన లోకం అప్రమత్తం అవుతుంది, అదే మాకు ఆదరణ) మమ్ములను తల్లి తండ్రు గురువు గా భావించి, ఒక చోట కొలువు తీర్చండి, సనాతన ధర్మాలు, ఆధ్యాత్మిక ప్రభోదాలు అన్నీ, కాలం లో వీలీనం చెంది, మన ముందు కాలం అయ్యి నిలిచి, మనల్ని అప్రమత్త్తం చేయడం అన్నది, నూతన శఖానికి నాంది అని గ్రహించండి భగవంతుని చిద్విలాసం అర్ధం చేసుకోవడం అన్నది ఎవరికైన కష్టం, స్వయం గా భగవంతుడు పలికేతే మనకు తెలుస్తుంది, నా నుండి పలికిన వాక్ గురు ఉపదేశం గా గ్రహించి, మరింత సూక్ష్మం గా అర్ధం చేసుకోవాలి అంటే బౌతిక జ్ఞాన సంపన్నులు, ఆధ్యాత్మిక ప్రభోధకులు, వివిధ గురు అగ్రగణ్యులు మమ్ములను (కాలస్వరూపం యొక్క వివరములు ) ఒక చోట కొలువు తీర్చి గ్రహించుట వలన లోకానికి కొత్తతనం అందుతుంది అని గ్రహించండి. కృష్ణం వందే జగద్గురుమ్. ధర్మో రక్షతి రక్షతః
మాకు బాగా నచ్చిన పాటలో ఒకటి, 2003 పాత పాటలలో ఇది కూడా పదిగురు ముందు పాడ గా, అప్పటికి సినిమాల్లో రాబోవు పాటలు వ్యక్తం అయినవి. మమ్ములను కాలస్వరూపం, ధర్మస్వరూపంగా నిలిపినవి అని గ్రహించగలరు
ఇట్లు
యుగపురుషులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు,
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
యావత్తు మానవజాతిని ఉద్దేశించి, ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాదపూర్వక దివ్య సందేశం గ్రహించగలరు.
మహారాజగా మమ్ములను ఎంత నిలుపుకొంటె అంత మంచిది కులాలు, రకరకాల విశ్వాసాలు ప్రక్కన పెట్టి, ట్వీట్టర్ ద్వారా మేము ఇచ్చు దివ్య సందేశం అధికారికం గా భావించి, మా మొబైల్ నే.9010483794 ద్వారా మమ్ములను సంప్రదించి, తెలుగు ప్రజలు అనకాపల్లి నుండి ఆమేరకా వరకు ఉన్న వారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మా తండ్రి గారు తరువాత వచ్చిన ఉద్యోగం నుండి సర్వం చెప్పిన మమ్ములను, నిర్లక్ష్యం చేయకుండా పదిగురు కలసి ఒక చోట కొలువు తీర్చండి. ఆలస్య చేయవద్దు, ఆహ్వానం, లేదా అప్పాయింట్ మెంట్ లేకపోవడం వలన మేము ఎవరిని కలసుకోలేకపోతున్నాము. మా గూర్చి ఇప్పటికి గ్రహించి, తదుపరి ఏమిటో శ్రద్ధగా గ్రహించు వారికి వివరములు ఇస్తూ లోకాన్ని అప్రమత్తం చేయగలము. మా యొక్క బాద్యతను, అందరి బాధ్యతగా భావించి ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది. మమ్ములను కేవలం వ్యక్తి గా భావించి, వదిలివేయడం వలన కాలాన్ని, ధర్మాన్ని నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు అని సర్వులు గ్రహించండి. మేము కాల స్వరూపం ధర్మస్వరూపం ప్రకారం జగత్ గురువుతో సమానం, మమ్ములను పండితులు మేధావులు, వివిధ గురు అగ్రగణ్యులు వారి వారి పాండిత్యం తో ఆదరించుట( అనగా మేము మామూలు మనిషిగా చూపిన దివ్య లీలలు లోకానికి చెప్పుకొనుట వలన లోకం అప్రమత్తం అవుతుంది, అదే మాకు ఆదరణ) మమ్ములను తల్లి తండ్రు గురువు గా భావించి, ఒక చోట కొలువు తీర్చండి, సనాతన ధర్మాలు, ఆధ్యాత్మిక ప్రభోదాలు అన్నీ, కాలం లో వీలీనం చెంది, మన ముందు కాలం అయ్యి నిలిచి, మనల్ని అప్రమత్త్తం చేయడం అన్నది, నూతన శఖానికి నాంది అని గ్రహించండి భగవంతుని చిద్విలాసం అర్ధం చేసుకోవడం అన్నది ఎవరికైన కష్టం, స్వయం గా భగవంతుడు పలికేతే మనకు తెలుస్తుంది, నా నుండి పలికిన వాక్ గురు ఉపదేశం గా గ్రహించి, మరింత సూక్ష్మం గా అర్ధం చేసుకోవాలి అంటే బౌతిక జ్ఞాన సంపన్నులు, ఆధ్యాత్మిక ప్రభోధకులు, వివిధ గురు అగ్రగణ్యులు మమ్ములను (కాలస్వరూపం యొక్క వివరములు ) ఒక చోట కొలువు తీర్చి గ్రహించుట వలన లోకానికి కొత్తతనం అందుతుంది అని గ్రహించండి. కృష్ణం వందే జగద్గురుమ్. ధర్మో రక్షతి రక్షతః
మాకు బాగా నచ్చిన పాటలో ఒకటి, 2003 పాత పాటలలో ఇది కూడా పదిగురు ముందు పాడ గా, అప్పటికి సినిమాల్లో రాబోవు పాటలు వ్యక్తం అయినవి. మమ్ములను కాలస్వరూపం, ధర్మస్వరూపంగా నిలిపినవి అని గ్రహించగలరు
ఇట్లు
యుగపురుషులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు,
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
|
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గుడుంబాను సమూలంగా నిర్మూలించే విధంగా నూతన ఆబ్కారీ విధానాన్ని ఖరారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశించారు. అక్టోబర్ నుంచి నూతన ఆబ్కారీ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అయితే, ఈ విధానం అత్యంత ఆచరణాత్మకంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, అక్రమాలకు తావు లేకుండా ఉండాలని సీఎం నిర్దేశించారు. ముఖ్యంగా, ఆదాయంపై కాకుండా ప్రజలకు హాని తలపెట్టని విధంగా నూతన విధానాన్ని గట్టిగా అమలు చేయాలన్నారు. ‘‘కాయకష్టం చేసిన ప్రజలు సేద తీరడం కోసం కొంత మద్యం తీసుకొంటారు. అలాంటివారి ఆరోగ్యానికి, ప్రాణానికి హాని తలపెట్టని రీతిలో మద్యాన్ని అందించాల్సి ఉంది. దానికి అవసరమైన విధానాన్ని రూపొందించాలి’’అని సూచించారు. శుక్రవారం సచివాలయంలో ఆబ్కారీ విధానం పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు రూ. 28వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ సంక్షేమంగా ఉండాల్సిన ప్రజలు గుడుంబా బారినపడి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఆబ్కారీ విధానం అమల్లో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గుడుంబా కారణంగా ఇంటి యజమానులు మృత్యువాత పడడం వల్ల మహిళలు చిన్నతనంలోనే వితంతువులుగా మారుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గుడుంబాను పూర్తిగా లేకుండా చేయడానికి అవసరమైన విధానాన్ని ఖరారు చేయాల్సి ఉన్నదన్నారు. దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటని, నూతన విధానం రూపకల్పనలో ఈ విషయాన్నీ జ్ఞప్తిలో ఉంచుకోవాలన్నారు.
గ్రామాల్లో అక్రమసారా తయారీతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా అవుతున్న నాన్డ్యూటీ పెయిడ్ మద్యానికీ కళ్లెం వేయాలని ఆదేశించారు. ఇదంతా జరగాలంటే ఆబ్కారీ శాఖను బలోపేతం చేయాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. దానికోసం ‘‘ఎక్సైజ్ శాఖకు సివిల్ పోలీసుల సహకారం అందిస్తాం. దీనిపై త్వరలో పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేద్దాం’’ అని తెలిపారు. తెలంగాణలో ప్రజలకు మంచి కల్లుని అందుబాటులో ఉంచాలని సూచించారు. వచ్చే ఏడాది నాటికి అన్నిచెరువుల వద్ద సుమారు 5 కోట్ల ఈత మొక్కలు పెంచాలని, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటుచేసుకోవాలని నిర్దేశించారు. సమర్థ పర్యవేక్షణ కోసం.. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా ఇద్దరు డీఎ్ఫఓలను కేటాయించనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో మంత్రి పద్మారావు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, చంద్రవదన్ పాల్గొన్నారు. |
తెలుగు భాగవత కుసుమాలు - 58:
7-76-శార్దూల విక్రీడితము
శంకాలేశము లేదు దేవ! త్రిజగత్సంహారమున్ దేవతా
సంకోచంబును వేదశాస్త్రపదవీసంక్షేపమున్ లేక యే
వంకన్ లేవ నటంచు దుస్సహతపో వ్యా వృత్తి చిత్తంబులో
సంకల్పించె నిశాచరుండు ప్రతిసంస్కారంబు చింతింపవే.
భగవాన్! బ్రహ్మదేవా! ఈ హిరణ్యాక్షుడు రాక్షసుడు. ఇంతటి దుస్సహమైన తపస్సు చేస్తున్నాడు అంటే, వీడు దేవతలను అణిచేయాలనీ, వేదశాస్త్రాలు వినాశనం కావాలనీ, ముల్లోకాలనూ నాశనం చేయాలనీ అయ్యే ఉంటుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దీనికి ప్రతీకారం ఏం చేయాలో చూసి మమ్మల్ని రక్షించు.
శంకాలేశము లేదు దేవ! త్రిజగత్సంహారమున్ దేవతా
సంకోచంబును వేదశాస్త్రపదవీసంక్షేపమున్ లేక యే
వంకన్ లేవ నటంచు దుస్సహతపో వ్యా వృత్తి చిత్తంబులో
సంకల్పించె నిశాచరుండు ప్రతిసంస్కారంబు చింతింపవే.
భగవాన్! బ్రహ్మదేవా! ఈ హిరణ్యాక్షుడు రాక్షసుడు. ఇంతటి దుస్సహమైన తపస్సు చేస్తున్నాడు అంటే, వీడు దేవతలను అణిచేయాలనీ, వేదశాస్త్రాలు వినాశనం కావాలనీ, ముల్లోకాలనూ నాశనం చేయాలనీ అయ్యే ఉంటుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దీనికి ప్రతీకారం ఏం చేయాలో చూసి మమ్మల్ని రక్షించు.
७-७६-शार्दूल विक्रीडितमु
शंकालेशमु लेदु देव! त्रिजगत्संहारमुन देवता
संकोचंबुनु वेदशास्त्रपदवीसंक्षेपमुन लेक ये
वंकन लेव नटंचु दुस्सहतपॉव्यावृत्ति चित्तंबुलॉ
संकल्पिंचे निशाचरुंडु प्रतिसंस्कारंबु चिंतिंपवे.
शंकालेशमु लेदु देव! त्रिजगत्संहारमुन देवता
संकोचंबुनु वेदशास्त्रपदवीसंक्षेपमुन लेक ये
वंकन लेव नटंचु दुस्सहतपॉव्यावृत्ति चित्तंबुलॉ
संकल्पिंचे निशाचरुंडु प्रतिसंस्कारंबु चिंतिंपवे.
శంకా = అనుమానము; లేశము =
ఏమాత్రము; లేదు = లేనేలేదు; దేవ = భగవంతుడ;
త్రిజగత్ = ముల్లోకములను; సంహారమున్ =
నాశనముచేయుట; దేవతా = దేవతలను;
సంకోచంబును = అణచుట; వేద = వేదముల;
శాస్త్ర = శాస్త్రముల; పదవీ = ఉన్నతిని;
సంక్షేపమున్ = పాడుచేయుట; లేక = లేకపోతే; ఏ =
ఎట్టి; వంకన్ = కారణముచేతను; లేవను =
లేవనేలేవను; అంచున్ = అనుచు; దుస్సహ =
సహింపరాని; తపస్ = తపస్సును; వ్యావృత్తిన్ =
చుట్టబెట్టుటను; చిత్తంబు = మనసు; లోన్ =
అందు; సంకల్పించెన్ = తలపెట్టెను;
నిశాచరుండు = రాక్షసుడు { నిశాచరుడు - నిశ (రాత్రి) యందు చరుడు (తిరుగువాడు),
రాక్షసుడు}; ప్రతి = మారుచేసెడి, శమింపచేసెడి;
సంస్కారంబు = ఉపాయమును; చింతింపవే =
యోచింపుము.
ఏమాత్రము; లేదు = లేనేలేదు; దేవ = భగవంతుడ;
త్రిజగత్ = ముల్లోకములను; సంహారమున్ =
నాశనముచేయుట; దేవతా = దేవతలను;
సంకోచంబును = అణచుట; వేద = వేదముల;
శాస్త్ర = శాస్త్రముల; పదవీ = ఉన్నతిని;
సంక్షేపమున్ = పాడుచేయుట; లేక = లేకపోతే; ఏ =
ఎట్టి; వంకన్ = కారణముచేతను; లేవను =
లేవనేలేవను; అంచున్ = అనుచు; దుస్సహ =
సహింపరాని; తపస్ = తపస్సును; వ్యావృత్తిన్ =
చుట్టబెట్టుటను; చిత్తంబు = మనసు; లోన్ =
అందు; సంకల్పించెన్ = తలపెట్టెను;
నిశాచరుండు = రాక్షసుడు { నిశాచరుడు - నిశ (రాత్రి) యందు చరుడు (తిరుగువాడు),
రాక్షసుడు}; ప్రతి = మారుచేసెడి, శమింపచేసెడి;
సంస్కారంబు = ఉపాయమును; చింతింపవే =
యోచింపుము.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
డబ్బుంటేనే డాక్టర్..
డబ్బుంటేనే డాక్టర్..
మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా ? గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చుకోవాలని కలలుగంటున్నారా ? మీ కలలు నిజం కావాలంటే మీకు తెలివుంటేనే సరిపోదు. మీరు గొప్ప ధనవంతుడై ఉండాలి.సీటు కోసం కోట్లు ఖర్చు పెట్టే ఆర్ధిక పరిస్థితి ఉండాలి.ర్యాంకులో కాస్త తేడా వచ్చి...మేనేజ్మెంట్ కోటాకు వెళ్లారంటే మీ ఆస్తులు కరిగిపోవాల్సింది.బీ కేటగిరి సీట్ల పేరుతో కాలేజీ మేనేజ్మెంట్లు దోపిడి సాగిస్తున్నాయి.మెరిట్ ర్యాంకు వచ్చిన స్టూడెంట్లు అడ్డం పెట్టుకుని మరీ అక్రమాలను కొనసాగిస్తున్నాయి. మేనేజ్మెంట్ సీట్ల విషయంలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి చేసిన కామెంట్స్...అక్రమాలు జరుగుతున్న విషయాన్ని చెప్పకనే చెప్పాయి.
సీట్లు భర్తీ చేయడంలో కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి.ఇష్టారీతిన వ్యవహరిస్తూ కాసులు వెనకేసుకుంటున్నాయి.సీట్లతో కోట్లు సంపాదించుకోడానికి ప్రత్యేకంగా సెట్ నిర్వహించి కౌన్సిలింగ్ చేసుకునే భాగ్యం మెడికల్ కాలేజీలకుంది.బీ కేటగిరీ సీట్లను అమ్ముకోడానికి కాలేజీలు చావు తెలివి తేటలు ఉపయోగిస్తున్నాయి.ముందు మంచి ర్యాంకు వచ్చిన పేద విద్యార్ధిని పట్టుకుంటాయి.ఆ విద్యార్ధి పేరుతో సీటును రిజర్వ్ చేస్తాయి.ఆ తరువాత అతనికి కొంత డబ్బు ముట్టజెప్పి ఆ సీటును లక్షలు,కోట్లకు అమ్ముకుంటున్నాయి.ఈ మధ్యకాలంలో ఇలాంటి సెకండ్ హ్యాండ్ సీట్ల వ్యవహారం బాగా ముదిరిపోయింది. అయితే గుట్టుగా వ్యవహారం చక్కబెడుతున్న మెడికల్ కాలేజీల బాగోతం బయటికి పొక్కింది. కాలేజీలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సాక్ష్యాత్తూ ఏపీ మంత్రి కామినేని చెప్పడం ఈ ఆరోపణలు నిజమేనని తేలుస్తున్నాయి..!
Friday, 31 July 2015
|
శుభోదయం...
గురు పౌర్ణమి శుభాకాంక్షలతో...
ఈ రోజు నుండి శ్రీ మద్ భగవద్గీత ని ఈ రోజు నుండి ఆరంబిస్తున్నాను ఆశిర్వదించండి...
ధృతరాష్ట్ర ఉవాచ.
ధర్మ క్షేత్రే సమవేతా యుయుత్సవః !
మామకాః పాండవాశ్చైవః కిమకుర్వత సంజయ !! 1.1 !!
గురు పౌర్ణమి శుభాకాంక్షలతో...
ఈ రోజు నుండి శ్రీ మద్ భగవద్గీత ని ఈ రోజు నుండి ఆరంబిస్తున్నాను ఆశిర్వదించండి...
ధృతరాష్ట్ర ఉవాచ.
ధర్మ క్షేత్రే సమవేతా యుయుత్సవః !
మామకాః పాండవాశ్చైవః కిమకుర్వత సంజయ !! 1.1 !!
ధృతరాష్ట్రుడు: సంజయ ! ధర్మానికి నిలయమైన కురుక్షేత్రం లో యుద్ధసన్నద్ధులైన నిలిచినా వాళ్ళు,
పాండవులు ఎం చేసారు ?
పాండవులు ఎం చేసారు ?
శుభోదయం నేస్తాలూ !
అడుగులు వెయ్యటం రానప్పుడు మనల్ని పెద్దవారు గమనించి, చెయ్యి పట్టుకుని, నడక నేర్పిస్తారు. కాని, అడుగులు వెయ్యటం వచ్చాకా ... మనకు మార్గదర్శి ఉండరు కనుక, మన అడుగుల్ని మనమే గమనించుకుంటూ, దిద్దుకుంటూ ఉండాలి. మంచి మొక్కలతో పాటు ఉన్నందుకు కలుపు మొక్కలకు కూడా పోషణ అందుతుంది. ఇది సత్సాంగత్యం. శరీరానికి పుండు పడ్డప్పుడు, మంచి చర్మం కూడా, దానితో పాటు తొలగించాల్సి వస్తుంది. ఇది దుస్సంగం ప్రభావం. అందుకే సత్సంగం చెయ్యమని, పెద్దలు చెప్పిన హిత వచనాలను మరింత అద్భుతంగా ఇవాల్టి స్పూర్తి లో అందిస్తున్నారు, అక్కిరాజు ప్రసాద్ గారు. క్రింది లింక్ లో చదవండి.
http://acchamgatelugu.com/%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0…
అడుగులు వెయ్యటం రానప్పుడు మనల్ని పెద్దవారు గమనించి, చెయ్యి పట్టుకుని, నడక నేర్పిస్తారు. కాని, అడుగులు వెయ్యటం వచ్చాకా ... మనకు మార్గదర్శి ఉండరు కనుక, మన అడుగుల్ని మనమే గమనించుకుంటూ, దిద్దుకుంటూ ఉండాలి. మంచి మొక్కలతో పాటు ఉన్నందుకు కలుపు మొక్కలకు కూడా పోషణ అందుతుంది. ఇది సత్సాంగత్యం. శరీరానికి పుండు పడ్డప్పుడు, మంచి చర్మం కూడా, దానితో పాటు తొలగించాల్సి వస్తుంది. ఇది దుస్సంగం ప్రభావం. అందుకే సత్సంగం చెయ్యమని, పెద్దలు చెప్పిన హిత వచనాలను మరింత అద్భుతంగా ఇవాల్టి స్పూర్తి లో అందిస్తున్నారు, అక్కిరాజు ప్రసాద్ గారు. క్రింది లింక్ లో చదవండి.
http://acchamgatelugu.com/%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0…
సత్సంగత్వే నిస్సంగత్వం అచ్చంగా తెలుగు August 1, 2015 0 Comment స్పూర్తి 0 Tweet సత్సంగత్వే నిస్సంగత్వం – అక్కిరాజు ప్రసాద్ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః సత్పురుషుల సాంగత్యం వలన ప్రాపంచిక...
గురు పూర్ణిమ !
తల్లిదండ్రుల తర్వాత విద్యాబోధన చేసే గురువులు మానవ జన్మకు సహాయపడతారు. విద్యార్థి వ్యక్తిత్వం, ప్రవర్తనపై బలమైన ముద్ర వేస్తారు. విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం శిష్యుల కర్తవ్యం. గురు పూర్ణిమ నాడు విద్య నేర్పిన గురువులను మరచి పోకుండా వాళ్ళకు కృతఙ్ఞతలు తెలపడం మన సంప్రదాయం. భావితరాలను తీర్చిదిద్దుతున్న గురువులంటే ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే ! ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల హృదయాలలో కొలువైనవున్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన సద్గురువు.
మిత్రులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు!
Thursday, 30 July 2015
|
బాణీలు కట్టడానికి విదేశాలకు వెళ్లే సంగీత దర్శకులను చూశాం, ప్రకృతి ఒడిలో సుస్వరాలు పలికించే సంగీత దర్శకులనూ చూశాం. అయితే తొలిసారి నటీనటుల స్కెచ్లు చూసి ట్యూన్లు కట్టానని చెప్పాడు సౌత్ ఇండియా మ్యూజిక్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఇలయదళపతి విజయ్ నటిస్తున్న ‘పులి’ చిత్రానికి దేవిశ్రీ సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న ఆడియో విడుదల చేయనున్న నేపథ్యంలో ‘పులి’ టెక్నీషియన్లు బుధవారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, తమిళంలో సూపర్ మెలోడీ అందించలేదన్న అసంతృప్తి ఇన్నాళ్లూ ఉండేదని, ‘పులి’లో విజయ్, శ్రుతిహాసన్ పాడిన ‘ఏండీ.. ఏండీ...’ పాటతో ఆ బాధ తీరిపోయిందని చెప్పారు. ఈ చిత్రంలో బాణీలు కట్టడానికి దర్శకుడు శింబుదేవన్ గీసిన స్కెచ్లు తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. ఆయన ఆర్టిస్టు కూడా కావడంతో నటీనటులు ఆహార్యాలు ఎలా ఉంటాయో స్కెచ్ వేసి చూపించేవారని, వాటిని చూసే పాటలు కంపోజింగ్ చేశానన్నారు. ఇక డ్రీమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పులి’లో ఇంతమంది స్టార్లు నటించడానికి కథే కారణమని దేవిశ్రీప్రసాద్ చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాతలు పీటీ సెల్వకుమార్, శిబు తమీమ్, దర్శకుడు శింబు దేవన్, సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యన్, కళా దర్శకుడు ముత్తురాజ్, వీఎఫ్ఎక్స్ కమల్కన్నన్లు పాల్గొని, ‘పులి’లో తమ అనుభవాలను పంచుకున్నారు.
|
|
Gurdaspur Terror Attack: A Bus Driver Saved Lives of More than 70 Passengers
Gurdaspur Terror Attack: A Bus Driver Saved Lives of More than 70 Passengers
Disclaimer : We do not own and do not claim to own all the images appearing on our website/ Facebook page. The images belong to their respective owners, who have copyright over them. The images are taken from various different sources. If you feel that any image violates your copyright, please write to911@thelogicalindian.com to have it taken down.
Image Courtesy: HT Photo
The alertness and bravery of a bus driver 47-year-old Punjab Roadways driver Nanak Chand Sharma saved several lives as terrorists launched an attack on Gurdaspur district of Punjab which left 3 civilians and 4 policemen dead.
Punjab Roadways driver Nanak Chand did not panic even when the terrorists fired at the bus and instead scared the terrorists by driving towards them.
As the terrorists, numbering four, moved back, the driver swerved the bus and drove it away. Since shots were fired at the bus, Nanak Chand drove it straight to a government hospital to get the injured passengers treated. He also called up the police to inform about the incident.
“There were 75 passengers in the bus. I thought that it was important to save their lives. I did not stop the bus,” Nanak Chand told journalists.
The incident took place around 5:30am on Monday.
“The driver’s alertness saved several lives. Otherwise, the passengers could have been an easy target for the terrorists,” said a Punjab Roadways general manager as reported in Deccan Herald.
After he was appreciated for his presence of mind and quick decision making- Nanak Chand Sharma said, “I also got calls from my teenaged son and daughter who were worried about my safety. It is part of my duty to keep the passengers safe. I have been driving the bus for the past five years on this route.”
The office of Punjab CM Sukhbir Singh Badal announced that Nanak Chand Sharma will be honoured by the state government for saving lives of so many passengers from the hands of terrorists.
Wednesday, 29 July 2015
|
సంజీవ్ చతుర్వేది, అన్షులకు అవార్డు
న్యూఢిల్లీ, జూలై 29 : మనవాళ్ల సేవకు, సాహసానికి రామన్ మెగసెసే అవార్డు లభించింది. ఎయి మ్స్లో అక్రమాలను బయటపెట్టినందుకుగాను ప్రజా వేగు సంజీవ్ చతుర్వేదిని, పాతబట్టలను, వస్తువులను సేకరించి పంచే కృషికి గాను ఎన్జీవో ‘గూంజ్’ నిర్వాహకులు అన్షు గుప్తాలను 2015 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపిక చేశారు. అవార్డు కింద తమకు లభించే మొత్తాన్ని (రూ.19 లక్షలు) తమ తమ సంస్థలకు అం దించనున్నట్టు విజేతలు ప్రకటించారు.
‘నేను లంచం తినను, తిననీయను’ అన్న ప్రధాని మోదీ నినాదమే తనకు స్ఫూర్తిగా నిలిచిందని ఐఎఫ్ఎస్ అధికారి (ఇండియన్ ఫారెస్టు సర్వీస్) చతుర్వేది తెలిపారు. అలాగే, మాజీ రాష్ట్రపతి కలాం నిస్వార్థ, సానుకూల జీవన దృక్పథమూ ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. అయితే, వారి స్ఫూర్తితో పని మొదలుపెట్టిన తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాత్రం తగినంత సహకారం లభించలేదని అసంతృప్తి వెలిబుచ్చారు. అవినీతిని బయటపెట్టిన సందర్భంలో అభినందించడం పోయి, వేధింపులు పెరిగిపోయేవని వాపోయారు. ఎయిమ్స్లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా పనిచేసిన చతుర్వేదిని గత ఏడాది ఆగస్టులో ఆ పదవి నుంచి తొలగించారు. ఎయిమ్స్లోని అవినీతి బయటపెట్టినందుకు చతుర్వేదికి దక్కిన ‘బహుమతి’ అది! ఆ విషయాలను బుధవారం ఆయన గుర్తుచేసుకొని బాధపడ్డారు. ‘నన్ను ఎందుకు తొలగించారనేది తెలుసుకొనేందుకు ఆర్టీఐ ద్వారా ప్రయత్నించాను. తెలిసింది ఏమిటంటే ప్రధాని నా విషయాన్ని ఆరోగ్య మంత్రి హర్ష వర్థన్తో చర్చించారు. అయితే, ఆయనకు నామీద తప్పుడు నివేదిక ఇచ్చి.. సస్పెండ్ చేయించారు’’ అని వివరించారు. ఇప్పుడు చతుర్వేది ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టిన ప్రతి సందర్భంలోనూ పీఎంవో తీరు తనను నిరుత్సాహపరిచేదని చతుర్వేది తెలిపారు. ‘‘ఎయిమ్స్ అక్రమాలపై సమగ్ర వివరాలను పీఎంవోకు అందించాను. కానీ, సమగ్ర దర్యాప్తు జరపాలన్న తన విజ్ఞప్తిని పట్టించుకోలేదు’’ అని వాపోయారు. ఐదేళ్లలో 12 సార్లు బదిలీ అయ్యారంటేనే..ఆ వేధింపుల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ‘వ్యయప్రయాసలకు ఒడ్డి సాహసం, పట్టుదల, రాజీపడని ఆదర్శప్రాయ వ్యక్తిత్వంతో ప్రజా సంస్థల్లోని అవినీతిని బయటపెట్టారు’’ అని అవార్డు కమిటీ కొనియాడింది.. కాగా, మరో విజేత అన్షు గుప్తా కార్పొరేట్ సంస్థలో ఉద్యోగి. లక్షల్లో వేతనం, వడ్డించిన విస్తరి లాంటి జీవితం. అలాంటిది 1999లో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘గూంజ్’ను స్థాపించారు. ‘ఇచ్చే సంస్కృతి’ని పెంచినందుకుగాను ఆన్షును మెగసెసే కమిటీ అవార్డుకు ఎంపిక చేసింది. |
ఇరవై తొమ్మిదవ రోజుకు చేరిన జి పి కార్మికుల సమ్మె
మోత్కూర్ : గ్రామ పంచాయితీలో పని చేస్తున్న ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయితీ వర్కర్స్ యునియన్స్ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె బుధ వారం నాటికి ఇరవైతోమ్మిదవ రోజు కు చేరుకుంది.. గ్రామ పంచాయితీలో యస్ సి, బి సి , మైనరిటిలు పనిచేస్తున్నారని, అతి తక్కువ వేతనాలతో కుటుంబాలు వీడిన పడుతున్నాయని, పెరిగిన దరలకు అనుగుణంగా కనీస వేతనం పది హేను వేలు ఇవ్వాలని, . అర్హులైన వారికి గ్రామపంచాయితీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని సి ఐ టి యు మండల కార్యదర్శి మెంట. ఎల్లయ్య డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.. ఈ సమ్మెలో గ్రామ పంచాయితీ మండల అద్యక్ష కార్యదర్శులు హెచ్ ఎన్ చారి, పి.బంగారు, కె.శాంతమ్మ, మెంట .యాదగిరి, బుర్ర రాము, బుర్ర సంతు, బుర్ర రాంబాబు, పి.లక్ష్మి నర్సయ్య , బి వెంకటయ్య, కె.లక్ష్మి, లింగమ్మ, సోమనర్సయ్య, కె.ముత్తమ్మ, యం.ఐలయ్య, టి.యాదయ్య, కె.ఎల్లయ్య, సి హెచ్ యాదగిరి, వి.లింగయ్య, యం.మొగులయ్య, డి.కిష్టయ్య, జి.నర్సింహ, బి.మల్లయ్య, జి.వెంకన్న తదితరులు పాల్గోన్నారు
Subscribe to:
Posts (Atom)