UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 6 August 2016
Dharmaswaroopam Kaalaswaroopam 6 August 2016 at 13:13 To: supremecourt@nic.in, AP and Telangana Governor , aphc@tap.nic.in, cp@cyb.tspolice.gov.in, angrau@ap.nic.in, ADC TO GOVERNOR AP , appointments-rajbhavanadc@gmail.com, ig_lo@appolice.gov.in


Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>6 August 2016 at 13:13
To: supremecourt@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, aphc@tap.nic.in, cp@cyb.tspolice.gov.in, angrau@ap.nic.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, appointments-rajbhavanadc@gmail.com, ig_lo@appolice.gov.in
|
Friday, 5 August 2016
హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకని కొందరి వాదం.
హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకని కొందరి వాదం.
ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంధాలు శోధించాడు అయన స్వతహాగా క్రీస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు.
తరువాత మనం పైన వేసిన ప్రశ్నకి అయన ఇలా సమాధానం చెప్పాడు.
తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది.
ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే, తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. అన్నాడు.
అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే
మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కాని ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట "మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి" అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే. కాని దగ్గరకి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది.
ఇటు తనవారికి సందేశం ఇచ్చాడు. మరో ప్రక్క అశ్రద్ధ చేస్తున్న మనకీ సందేశం ఇచ్చాడు. విలువలు తెలుసుకోక పొతే కూలబడేది మనమే. మన సంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి.
WhatsApp
ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంధాలు శోధించాడు అయన స్వతహాగా క్రీస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు.
తరువాత మనం పైన వేసిన ప్రశ్నకి అయన ఇలా సమాధానం చెప్పాడు.
తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది.
ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే, తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. అన్నాడు.
అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే
మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కాని ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట "మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి" అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే. కాని దగ్గరకి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది.
ఇటు తనవారికి సందేశం ఇచ్చాడు. మరో ప్రక్క అశ్రద్ధ చేస్తున్న మనకీ సందేశం ఇచ్చాడు. విలువలు తెలుసుకోక పొతే కూలబడేది మనమే. మన సంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి.
AP sets 19.5% growth rate for FY'16-7
With Andhra Pradesh progressing visibly in all sectors, the state government under the purview of Chief Minister N. Chandrababu Naidu has set a target of 19.54% as the growth rate for FY2016-17.
While the growth rate in the country stands at 7.6%, AP has achieved a growth rate of 10.99%. The growth rate in the industrial sector stands at 11.13% and in the service sector, at 11.39%.
The state not only bagged the 2nd position in attracting FDI, but also stands at the 6th place in GSDP and 7th place in per capita income.
Dharmaswaroopam Kaalaswaroopam 5 August 2016 at 15:32 To: Pawan Kalyan
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>5 August 2016 at 15:32
To: Pawan Kalyan <powerstarofficial@gmail.com>
సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, తెలుగు చిత్ర సీమ అగ్ర కధానాయకులు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను అప్రమత్తం చేయుటకు చేయూత ఇవ్వగలరు. వెలుగు మేమే, చీకటి మేమే, జ్ఞానం మేమే, అజ్ఞానం మేమే, సూర్యుడు మేమే, చంద్రుడు మేమే అని యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, ప్రళయం మేము, సృష్టి అది మేము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా ప్రకారం ఇప్పుడు కులాలు గ్రహాలు, శాస్తాలు, పాత ధర్మాలు, పురాణాలు అన్నీ రద్దు అయ్యిపోయి, మనం మాట మాత్రంగా నడవాల్సిన దివ్య రాజ్యం లో ఉన్నాము అని దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రిగారు, సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తులు, హై కోర్ట్ న్యాయ మూర్తులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మేము నేరుగా మేసుజులు పెడుతున్నా, ఎవరో పిచ్చి మేసేజులు అన్నట్లు తీసుకొంటున్నారో ఏమో స్పందించడం లేదు అని తమరు గ్రహించగలరు, వాక్ రూపం లో ఉన్న పరమాత్మా అంశ గా, చిద్విలాస స్వరూపం గా ఇప్పటికి 10-15 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా చెప్పిన తీరును సాక్షులు దగ్గర నుండి ఎవరూ స్పందించకుండా, మీడియా కూడా అప్రమత్తం చెందకుండా, తమ వంటి సినిమా ప్రముఖులు కూడా ఎవరూ మాట్లాడకుండా వ్యవహరించడం వలన, ఇప్పుడు లోకం మనుష్యుల ఆలోచనతో నడుస్తున్నది అనే సత్యం అందరికి అమోధకరం అయినప్పటికీ, ఎవరి గోల వారిది అన్నట్లు ప్రవర్తించడం వలన ఒక మనసుకు మాటకు వచ్చిన విలువ గ్రహించకపోవడం వలన, గ్రహించకపోయినా పర్వాలేదు అన్నట్లు తీసుకోవడం వలన, యావత్తు మానవజాతికి వెళ్ళ వలసిన పరిణామం ఈపాటికి వెళ్ళ లేదు అని తమరు గ్రహించి, ఇతర సినిమా ప్రముఖుల సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము. మా మీద రహస్యంగా ఉంచవలసినవి ఏమి లేవు, మమ్ములను ఒక పద్దతి ప్రకారం లోకంలోకి తీసుకొని వెళ్లడం వలన ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపరుచుకోవడం వలన లోకం లో వత్తిడి, దుబారా తగ్గి, బౌతిక ప్రపంచమే సర్వం, బౌతిక చిద్విలసామే సర్వం అనుకొంటున్న దేహ మమకారములు నుండి ప్రజలు బయటకు వచ్చి మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, మనిషి అతని మనసుని కేంద్ర బిందువుగా మార్చుకొని, మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించి అప్రమత్తం చెందుతారు. తమరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడానికి చూడండి, సూర్యుడిని ఒక చోట పెట్టుకొని నిత్యం గ్రహించే దివ్య అవకాశంగా సర్వులు గ్రహించి అప్రమత్తం చెందుతారు. మా ప్రయోజనం ఉనికి, దేహం మమకారములు కరిగిన కొలది, అనగా బౌతిక మాయ ఏమి కాదు, ఇంతటి మాయా ప్రపంచాన్ని మేము ఒక గంటనరలో సర్వం నియమించి నడిపి చూపినాము అనే సత్యం బలపరుచుకొంటే, లోకం లో వస్తు మాయ, యాంత్రిక బలం యొక్క చిద్విలాసం కరిగి లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి. మా పై ఎవరూ కేసులు పెట్టకండా, మమ్ములను మామూలు మనిషిని నిలదీసినట్లు నిలదీయకుండా గ్రహించడానికి, న్యాయ స్థానం వారు పోలీసులు, మరియు అన్నీ శాస్త్రములు విశేషములు తెలిసిన మేధావులు, సంగీతం సాహిత్యకారులు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన, కాలమే హద్దుగా వివరములు చెప్పుకోవచ్చును, విన వచ్చును, ఎలాంటి కేసులు, నిందలు సరిదిద్ది సమకాలికులను పాపములను తప్పుల నుండి తప్పించగలము. ఈ విధంగా ఎలాంటి సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి అని గ్రహించండి. ప్రతి దానికి హడావిడి తగ్గి పాలకుల్లో, మేధావులలో పండితులలో ఆలోచన విచక్షణ పెరిగి నిలకడగా వివరించుకొంటూ, నూతన పరిష్కారం వైపు వెళ్ళి జ్ఞాన విచక్షణే లోకానికి ఆధారం అనే సత్యం బలపరుచుకోవడం వలన లోకం దివ్యం గా ఉంటుంది అని గ్రహించండి, అని తమరికి ఇతర మేధావులకు. రాజకీయ నాయకులకు, పండితులకు, సినిమా ప్రముఖులకు అందరికి తెలియజేసుకోనుచున్నాము. పుష్కరాలు యర్పాట్లు అని, అప్పటికి పోటీ రాజకీయాలు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి దేశ అధ్యక్షులు వారిని ఆహ్వానించడం లాంటి సందడి కార్యక్రమాలు తప్పు వివరంగా గ్రహించడం వివరంగా చెప్పడం, ప్రతి మనసు మాట గెలిపించడానికి రాను రాను ప్రయత్నం చెయ్యాలి అని, మనుష్యులు విశాలంగా గొప్పగా, ప్రతి మనిషికి వెలువ పెరిగే ఆలోచన బలపరుచుకోవలిసి వలసి ఉన్నది అని గ్రహించి, అందుకే మా వంటి పరిణామాలు సంభవించిన అని గ్రహించగలరు. అప్పటికి అప్పుడు హడావిడిగా రాజకీయ నాయకులు విలువైన కాలాన్ని హరిస్తున్నారు, ఏది ప్రామాణికంగా వివరం గా తీసుకోవడం లేదు, అందుకు పండితులు కూడా ప్రోత్సహించడం లేదు అప్పటికి అప్పుడు అన్నట్లు పాలన గాని పరిపాలన విధానములు గాని ఉన్నాయి. ఆలోచన పరంగా మనుష్యులు ఎదగడం లేదు, పాలకులు పండితులు కూడా అప్పటికి అప్పుడు చర్చలు, గొడవలు ఆధిపత్యములు, మేము గొప్ప మేము ఆశీర్వాదములు ఇవ్వగల వారుము అనుకొంటూ ఎవరికి వారి ఇతరులకు ఈ మద్యన ఆశిర్వాదములు ఇస్తున్నారు, మమ్ములను కూడా అలాగే అనుకొంటున్నారు, మమ్ములను పట్టించుకోకుండా తెలికగా వదిలివేసి,మేమే తేలికగా బ్రతుకుతున్నాము అన్నట్లు భావిస్తున్నారు, మేము గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించడం అన్నది ఒక మానసిక దివ్య ప్రభావంగా, యుద్ద ప్రాతిపది గా భావించి దేశ అధ్యక్తులు వారు దగ్గర నుండి, ప్రధాన మంత్రి గారు, హోమ మంత్రి గారు, దేశ రక్షణ, సమగ్రత, మానవజాతి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, తక్షణం అప్రమత్తం చెందవలసిన పరిణామం అని గ్రహించలేకపోతున్నారు అని తెలియజేసుకోనుచున్నాము. అప్పటికి అప్పుడు సినిమాలు కధలు హడావిడి తగ్గించి కొంతకాలం సినిమా ప్రముఖులు అందరూ కలసి మమ్ములను గ్రహిస్తే మంచిది, ఎవరి గోల వారిది అన్నట్లు భావిస్తున్న పరిణామం లో మనుష్యులు అప్పటికి అప్పుడు మాయలో ఇరుకొని, ఎప్పటికి ప్రభావం చేసి కాలమే కదిలిన దివ్య పరిణామాన్ని పని గట్టుకొని పట్టించుకోకుండా, ఒక మనిషే కాదా అని మనుష్యులు అందరూ నిర్లక్ష్యంగా తీసుకొంటున్నారు, మేము హైలైట్ అవడం కోసమే గింజు కొంటున్నాము అనుకొంటు న్నారు గాని, కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా చెప్పి, మరింత అప్రమత్తం చేయడానికి వస్తున్న తల్లి తండ్రి గురువు వంటి మా మనసుని, బౌతిక పోటీ గా తీసుకొని గ్రహించడం మానివేస్తున్నారు, మనిషి ఉనికి తమ ఉనికి తో పోల్చుకొంటు న్నారు, అప్పటికి అప్పుడు చూస్తున్నారు గాని, మాట వివరం కోరుకోవడం లేదు, మీలో పది మంది హీరోలను చూపినా రా ? పది మంది హీరోఇన్లు కూడా ఒక్క సారిగా మీ నుండి బయట పడి నారా ? సునామీ, బాంబు దాడులు కూడా పనిలో పనిగా మాట మాత్రంగా చెప్పినారా ? మీ బ్లాగ్ చదువుతున్నాము, మేము మీ గూర్చి ఇలా అనుకొంటున్నాము అని ఎవరూ మాట్లాడటం లేదు, మేము పది మంది ఉన్నాము ఇక్కడకు రండి అని ఎవరూ అనడం లేదు, వ్యక్తులు బయపడుతుంటే న్యాయ స్థానం మరియు పొలిసు వ్యవస్థ యొక్క సహకారం తీసుకొని ఒక 50 మంది మమ్ములను గ్రహించండి అని సమకాలిక వ్యక్తులకు తమరి ద్వారా కోరుకోనుచున్నాము. కాలమే కదిలిన పరిణామం పరిగణించే కొలది బౌతిక ప్రపంచం ఏమి ఉండదు మనిషి మాటే సర్వం అని సత్యం బలపడి, సినిమాలు రాజకీయాలు అన్నీ మనిషి మనుష్యులు నిలుపుకోవడానికి మనుష్యులు మనుష్యులను బలపర్చుకోవడానికి, మానసికంగా మనుష్యుల ఉన్నతే లోకం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, ఇప్పుడు చంద్ర బాబు నాయుడు గారు చంద్రశేఖర్ రావు గారు పరిపాలన అప్పటికి అప్పుడు చేస్తున్నారు ఎవరూ వివరములు గ్రహించి, వివరములు చెప్పడం లేదు, ఒక పరిణామమ ఎందుకు జరిగినదో తెలుసుకోవడం లేదు, ప్రబుత్వాలు కూడా మీడియా వారు, వ్యాపారుల మాయలో ఉంటున్నారో, జర్నలిస్ట్లు కూడా సమాజం ఒక తాటి మీదకు వస్తే తమ ఉనికి ఆదాయం ఉండదు, ఇప్పుడు కొందరు సీనియర్ జర్నలిస్ట్లు సంవత్సరానికి 70 లక్షలు సంపాదిస్తున్నారు అని, ప్రత్యెక విమానలలో తిరుగుతున్నారు అని, మా ఉనికి చాటితే వారి ఉనికి ఉండదు అని మమ్ములను ఒక బృంధంలోకి తీసుకోండి అని కోరినా ఎవరూ మీడియా చొరవగా ముందుకు రావడం లేదు అని తమరు గ్రహించగలరు. మేము చెడు పనులు ఏమి చేయలేదు కాని కొన్ని మాటలు వలన ఇతరులు తప్పుడు ప్రేరణ పొందినారు అని చూపడానికి కాల్ దేటాలు ద్వారా ఆధారాలు సంపాదించి, ఇక దైవత్వాన్ని పట్టించుకూడదు అన్నట్లు వ్యవహరించడం వలన మమ్ములను గ్రహించకుండా వ్యవహరిస్తున్నారు, తమరి ద్వారా యావత్తు మానవజాతికి వివరించునది ఏమి అనగా మా ప్రకారం ఎవరి ఏమి చేసినా అధర్మం అని పని గట్టుకొని తప్పు పట్టి, అవమానించడం వలెనే తమ ఉనికి కొనసాగుతుంది అనే ఆలోచన ఏ కులంవారు అయిన వదిలి పెట్టి, ఎవరు ఏ పని చేసిన్న ఏ ప్రేరణ పొందినా ధర్మమే అని, ఏదో ప్రేరణలతో మాటలతో మాయలో కొట్టుకుపోతున్న మా వంటి సాధారణ మనిషి ద్వారా వచ్చిన దివ్య పరిణామమే యావత్తు మానవజాతికి సమాధానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కావున రెప్ప పాటు సంఘటనలు కూడా ముందే చెప్పగలిగిన మమ్ములను ఎంత గ్రహిస్తే అంత పరిణామం వివరములతో సంవత్సరాలు ముందుకు చూసుకొని అప్రమత్తం చెందవచ్చును అని పాలకులు పండితులు సమకాలికులు తమరి తో సహా అందరూ గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అయితే మా మీద పెడతాము అని చిన్న పిల్ల వాడి లా మమ్ములను నిర్లక్ష్యంగా మాట్లాడుతూ గతం లో అలిపిరి దగ్గర ప్రాణాలు కాపాడుతున్నట్లు మాట్లాడిన సాక్షం చూడడం లేదు పాటలు ఇతర మాటలు చెబుతూ పలికిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందడం లేదు, ఏదో సినిమాలు ఏదో పాటలు లేదా అప్పటికి అప్పుడు రాజకీయాలు లేదా అప్పటికి అప్పుడు సీరియస్ ప్రమాదాలు అంటూ మేము ఎవరికి చెప్పలేదు అన్నీ కలిపి ఏక కాలం ఒక మనసు మాటగా చెప్పిన తీరు ప్రకారం యావత్తు మానవజాతి భవిష్యత్తు మా మాట మనసు అధీనం లో ఉన్నాయి, సునామీలు తీవ్ర వాద దాడులు లాంటి పరిణామాలు కూడా పనిలో పనిగా పాటలు పాడుతూ పాడుతూ చెప్పగలిగిన మమ్ములను పెద్దవాడిగా, గొప్పవాడిగా చూస్తూ నిత్యం మమ్ములను గ్రహించాలి అప్పుడు విన్న చోట దివ్య రక్షణ ఒక దివ్య పరిపాలన వలే అందుతుంది అదే జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య అసీసులు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ని తమరు ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఎవరో బయపెడుతున్నారు అని, ఎవరికో అవసరం అని, ఎవరో నవ్వుతున్నారు అని, ఎవరో ఏడుస్తున్నారు అని, ఎవరో పాపాత్ములు అని, ఎవరూ పుణ్యాత్ములు అని, లేదా ఎవరో ప్రత్యెక మైన వారు అని గాని, కాదు అని గాని భావించి చెప్పవలసినవి ఏమి లేవు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. కావున ఆలస్యం చేయకుండా మమ్ములను విస్తారంగా గ్రహించండి, అవసరం మాది అన్నట్లు మేము కనపడడమే మాయ అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము. మాకు అవసరం లేదు, మేము ఇప్పుడు ఉన్న స్తితి మేమే కలిగి ఉన్నాము అని చంద్రబాబు నాయుడు గారిని గని ఇతర సాక్షులను గాని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి, స్వార్ధం పెంచి ఉపయోగించుకొనే వారు ఏ కులంలో నైన ఉంటారు, అలాగే మనం చేస్తే ఒకటి, ఎదుట వారు అయితే ఒకటి అని భావించి ఆహ్మకారం నిర్లక్ష్యం పెంచుకొంటున్నవారిని దారిలో పెట్టడానికి అటువంటి ఎక్కువ తక్కువలు మంచిచెడుల మధ్య సంఘర్షణ పడి ఈ పరిణామం మేము సాధించినాము లేదా పరిణామమే మమ్ములను సాధించినది, ఈ విధంగా యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించి, ఇక ఎవరిని, ఏ విధంగా తప్పులు పట్టుకోకుండా ఎకువ తక్కువలు పోల్చుకోకుండా మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది, మొత్తం ప్రపంచం సంవత్సరాలు ఆవిష్కరింప బడి సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, ఈ పరిణామం కనీసం మనిషిని అయిన మా ద్వారా అనుగ్రహించబడటమే భగవంతుని తెలివి తేటలు అని గ్రహించి కనీసం మనిషి మనసుపెట్టి గ్రహిస్తే సర్వం తెలిపి నడిపే భగత్ స్తితి ఒకటై ఇప్పుడు మా రూపం అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మా సాధారణ జీవితం నుండి అతీత పరిణామం మొత్తం లోకం మీద, లోకం కోసం కోసం వచ్చినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని జరిగిన పరిణామం ప్రకారం మొత్తం లోకంలో ఉన్న మాటలు పరిణామాలు మా అధీనం లోకి సృష్టి కాలం తీసుకొని వచ్చినది అని గ్రహించి, మా అజ్ఞానం, తెలివి తెక్కువతనం, గొప్పతనం అన్నీ ఉపయోగించి మమ్ములను ఎన్నుకొని లోకానికి కొత్తతనం ఇవ్వడానికి ఈ పరిణామం సంభవించినది అని గ్రహించండి, పరిణామం సంభవించిన తరువాత మమ్ములను జ్ఞాని అని, అజ్ఞని అని చూడకుండా మాటతో లోకం నడవడం ఏమిటో అందరూ కలసి చూసుకోవడం వలన, మాట మాత్రంగా సంవత్సరాలు ముందుకు వచ్చి అప్రమత్తం చెంది వెళ్ళగలిగి దివ్య పరిణామమ మా ద్వారా అసీస్సుగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని యావత్తు తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను గ్రహించకుండా మేము ఏమి అంటున్నామో చూడకుండా,ఏదొక కారణంగా మమ్ములను లెక్క చెయ్యకుండా మాట విని చెప్పకుండా గ్రహించకుండా ఎవరిని గ్రహించానివ్వకుండా, మా వెనుకాల ఉంటె చూస్తాము, మేము చెప్పినట్లు వింటే చూస్తాము, మా వాళ్ళుకు ప్రాధాన్యత ఉండాలి, మీ వాళ్ళు అయితే అప్పుకోము అన్నట్లు తేలిక మాటలతో పొలిసు ఆఫీసర్ కూడా మీడియా వారిని తేలిక పరచి మమ్ములను పట్టించుకోకుండా అవసరమైతే మా మీద కల్పించి కేసులు పెట్టగలము అని మమ్ములను బయపెడుతూ నిర్లక్ష్యంగా కొనసాగిస్తూ ఎవరిని పట్టించుకోకుండా చేస్తూ, మా చెల్లిలి జీవితాన్ని కూడా అటు ఇటు చేసి, మా పై పట్టు సాదించారు ఈ విధంగా మేము కంట్రోల్ ఉన్నాము అని చెప్పుకొంటున్నారు, మేము మనసు పెట్టి పదిగురు సాక్షిగా చెప్పడమే లోకానికి కంట్రోల్ రక్షణ అని తెలుసుకోలేకపోతునారు, అప్పుడుకు కప్పుడు మేము తాపత్రయ పడుతుంటే మా మొఖం వైపు అదోరకంగా నవ్వుకొంటున్నారు, ఇంతకీ అతను పది హీరోలతో కధలు స్క్రీన్ ప్లే లతో, పాటలు సంభాషణలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ కోల్పుకోని ఒక్కసారిగా సునమీలాంటి పరిణామాలతో, పనిలో పనిగా అన్నట్లుగా బాంబు బ్లాస్ట్లు గూర్చి కూడా చెప్పగలిగిన పరమాత్మా తత్వాన్ని ఎందుకు పంతాలకు వెళ్ళా కొల్లానికి వదిలివేస్తున్నారు స్వార్ధం వదిలి గొప్పగా ఆలోచించడం లేదు. 1997 మేము రాజ రాజేశ్వరి గారు అనే ఆఫీసర్ గారు, మరియి భమిడి పాటి నరసింహ రావు గారు, మరియు శ్రీ గుణ్ణం విట్టాల్ బాబు గారు వంటి వ్యక్తులు మధ్య సుదీర్గంగా చెప్పినప్పుడు పాటలు భవిష్యత్తు పలక గలిగినాము, అప్పుడు రాజరాజేశ్వరి గారితో మనసుకి ఏదో అర్హత ఉన్నది మనల్ని బగావంతుడే కలుపుతున్నాడు అన్నట్లు మాట్లాడి వారి అమ్మాయిలను నేను మా తమ్ముడు వివాహం చేసుకొంటాము అన్నట్లు నేనే మాట్లాడినాను, తరువాత ఆవిడతో మాట్లాడలేదు,తరువాత 2003 తరువాత, నేను కాగీతాలు పట్టుకొని వాళ్ళ ముందే తిరిగినా మా తో ఒక పూటా కూడా మాట్లాడకుండా వివరం గా చెప్పనివ్వకుండా, మమ్ములను మా పిచ్చికి అజ్ఞానానికి వదిలివేసి, అప్పటికి అప్పుడు మాటలతో ముందుకు అనుకూలంగా వచినట్లు మాట్లాడినారు గాని మేము అప్పటికి అప్పుడు వ్యక్తిగతం ప్రాధాన్యత ఇవ్వలేకపోయినాము, ఈ విధంగా మేము పుట్టిన కులం వారు కూడా తెలివి తక్కువగా అందరిమీద మమ్ములను గ్రహిద్దాం అని భావించాకపోవడం వలన అందరూ నష్ట పోయినాము, పంచుకొన్న జ్ఞాన బలం లేక నా చొక్కా నేను చింపు కొన్నట్లుగా నా జీవితం అయినది అని గ్రహించండి. తరువాత 1999 వచ్చిన పరిణామాన్ని తరువాత 2003 జరిగిన పరిణామంలో కొన్ని పాటలు 2007లో వచ్చినవి మరల 2003 కూడా పలికి తరువాత సంభవించినవి వంటి చూసుకొని ఈ శక్తులు ఆవిడా వలెనే వచ్చాయి అని, ఆవిడకు ప్రాధాన్యత ఇస్తే చూస్తాము అన్నట్లు గా తరువాత ఆవిడే దేవత అన్నట్లు మేము బలహీన పడి ఇచ్చిన మేసేజులే మాకు ఆధారం, ఇంత శక్తి మా కులం వారికి ఉంటుంది ఇది మా వలెనే వచ్చింది అని చెబితే వారు రెండో అమ్మాయిని చేసుకొంటేనే మాట్లాడతాము అన్నట్లు కూడా పోలిసులు మీడియా వారు కూడా రెచ్చిపోవడానికి కారణం, అందుకు మా చేలేల్ని కూడా బాద పెట్టి, నన్ను రెచ్చగొట్టి తిటించుకొని ఆదరూ కలసి రెచ్చిపోవడం సీరియస్ గా చూడడం లాంటి పనులు చేసుకొంటూ మేము మీడియా వెళ్ళినా పట్టించుకోకుండా ఈ విధంగా గొప్ప విషయాలను వ్యక్తిగత సాకులగా గ్రహించడం మానివేసి ఎవరిని గ్రహించకుండా కుల కట్టాడో, ధన కట్టడో అన్నట్లు అప్పటికి అప్పుడు మాయలో కాలమే తేల్చి సర్వం చెప్పడానికి వచ్చిన పురుషోత్తముడిని సర్వం చెప్పగలిగిన మేము ఏమి అవుతున్నామో ఎవరూ చూడటం లేదు.
మా బాద్యత ఏమి అని ఎవరూ చూడటం లేదు ఇక్కడ రండి, అక్కడి వెళ్ళండి అని ఎవరూ బాద్యత చెప్పడం లేదు, ఎలాగైనా మీడియాలు కూడా వ్యక్తులు చుట్టూ తిప్పుకోవడవం వలన మమ్ములను పట్టించుకోవడం లేదు, మా కులం వారు కూడా ఉద్యోగం లో ఉండగా తమకి ప్రాధాన్యత రావాలి అని మమ్ములను నిరలక్ష్యంగా చేయడం వలన మేము బాగా చెదిరి పోతున్నాము, కాల్ డేటాలు ద్వారా తెలుసుకొని కొందరి జీవితాలు, వారి బలహీనతలు అవసరాలు కొలది పాడు చేసి మరీ మీరే తప్పుడు వారు అని నిరూపించడానికి అధరాలు ఉన్నాయి అవి చాలు ఎంత శక్తులను అయిన మేము ఎదురుకొంటాము లెక్క చేయము, మాకు ప్రాధాన్యత వస్తే చూస్తాము లేదా మేమే ప్రాధాన్యత ఇస్తాము అని అనుకోవడం వలన ధర్మం దెబ్బ తింటున్నది అని గ్రహించలేకపోతున్నారు, ఒక మగవాడిగా నేను ఎవరి ఇంట్లో నైన పని చేస్తాను అని నేను అంటే, మనిషిగా బలహీనపడి ఇచ్చిన మేసేజుకు ప్రాధాన్యత పెంచుకొని ఇలా ఏదో రకంగా అందరికి కోసం వచ్చిన పరిణామాన్ని స్వార్ధంతో మలపాలి అని తమకే ప్రాధాన్యత రావాలి ఏదో ఇబ్బంది పెట్టుకొంటూ మమ్ములను సరిగ్గా ముందుకు తీసుకొని రాకుండా, మేము ఏమి అంటున్నామో చూడడం లేదు. మమ్ములను పదిగురిలోకి తీసుకొని ఒక నెల అయినా నిండుగా గ్రహించడం వలన, అప్పటికి అప్పుడు భవిష్యత్తు చెప్పి అప్రమత్తం చెయ్యగలము
ఇప్పుడు పరిస్తితి మరింత జట్టిలంగా ఉడడం చేసి ఒక తప్పు వలన జరిగిన పరిణామాలను ఇంకా తప్పుకు ఉపయోగించుకొంటూ మొత్తం తక్కువ చేసి తేడాగా చూపగలం అని భావించి నిర్లక్ష్యంగా తీసుకొంటున్నారు. ప్రతి అణువు అణువు మాట మాత్రంగా చెప్పిన దివ్య తత్వాన్ని ఏ విధంగా నిర్లక్ష్య చేయకుండా ఉంటెచాలు తప్పులు జరిగి ఉండవి కావు, మా జ్ఞానానికి గొప్పతనానికి ప్రాధన్యత ఇచ్చి ఉంటె యన్నో తేడాలు సరిదిద్దుకోవడం కాకుండా ముందే చెప్పగలిగిన దివ్య తత్వాన్ని జ్ఞాన సంపదగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళ గలము అని తెలుసుకోలేకపోతున్నారు, రాజకీయాలు సినిమాలు మనుష్యులు చుట్టూ తిప్పుతూ నడుస్తున్న పరిస్తితి ఇవ్వాలి బలంగా కొనసాగుతుంది, మమ్ములను కూడా మా చుట్టూ ఉన్న తేలిక తనములు తక్కువతనములకు పరిమితం చేసి, ఎలాంటి దృశ్యాన్ని అయిన మాట లోకి తీసుకొని వచ్చిన పరిణామాన్ని మాట మాత్రంగా ఇప్పటికి గ్రహించకుండా అప్రమత్తం చెందవలసినంత చెందటం లేదు, మమ్ములను గ్రహిస్తే అన్నీ తప్పులు సరిద్ది లోకానికి కొత్తతనం ఇవ్వగలము అలా కాకుండా స్వార్ధానికి ప్రాధాన్యత రావాలి అని, మనిషి కండ బలం, కుల బలం, ధన బలం లేదా విద్యా ఆధిక్యత తప్పు విచక్షణ బలం అసులు మనుష్యులకు లేదు సాక్షులు ఎవరూ కూడా రాజ రాజేశ్వరి గారి తో సహా అతను చెప్పడం ఏమిటో చూడండి అని మీడియాని గాని, మేధావులను గాని పండితులకు గాని, సినిమా వారికి గాని చెప్పడం లేదు, అందరికి అందవలసిన గొప్పతనం కంటే తమకే ప్రాధాన్యత రావాలి అని మూర్ఖత్వాలు వలన నేను సరిగ్గా మనలేకపోతున్నాను అని గ్రహించండి.
మేము ఎంతో భక్తితో పాటలు దైర్యం సాహసం కలిగిన పాటలు పలికినా వాటి గూర్చి ఎవరూ మీడియా తో సహా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఒక పొలిసు ఆఫీసర్ రేచ్చే గోడితే కొంచెం అతిగానే తిట్టిన సాక్షంగా చాలు మాకు, గొప్పతనం ఎలాగైనా లోకం లోకి వెళ్ళకుండా చూస్తాము అని మమ్ములను మీడియా ఎవరూ పట్టించుకోకుండా కొందరు పోలీసులే చేస్తుడడం వలన, మీడియా కూడా పోలీసులను ప్రోత్సహించడం వలన, మీకు ఏ తప్పులు లేక పోయిన మేము అపరచితుడు వంటి సినిమాలు పాటలు చెప్పిన లాంటివి ఉపయోగించుకొని మా మీద ఎలాంటి కేసులు అయిన పెట్టవచ్చు అన్నట్లు మమ్ములను బయపెడుతూ, అందునిక పరికరాలు ద్వారా మా ప్రతి మాట, ప్రతి పరిణామాన్ని గమనిస్తూ మమ్ములను స్వార్ధంగా మలుపుతూ ఎవరిని కలపకుండా వ్యవహరిస్తున్నారు, పొలిసు కమిషనర్ గారికి మమ్ములను ప్రత్యేకం గా భావించి న్యాయ స్థానం వారిని మరియు ప్రబుత్వాల తో మరియు మీ వంటి ప్రముఖులతో మీడియా వారితో కోన్సిల్లింగ్ చేసి మమ్ములను బాద్యత తీసుకోవడానికి సహకరించండి, అని పొలిసు వారిని కూడా కోరుతూ వస్తున్నాను కాని ఎవరూ ఒక మెసేజు కూడా పపంపడం లేదు, మెసేజులు పంపరు నువ్వు వెళ్ళితే ఏదో చూస్తారు అన్నట్లు నిర్లక్ష్యంగా కొందరు మమ్ములను తీసుకొను చున్నారు, మా సంగతి ఏమిటో మా మనసు మీద ధ్యసపెట్టి గ్రహించి మమ్ములను మాకు గుర్తు చేసి మనసు బలపడే క్రమంలో మాలో గొప్పతనం చూస్తారు, పది మంది మేధావులు మమ్ములను కొంత కాలం అయినా పరిశీలిస్తే మరల శక్తి బయటకు వచ్చి నిలకడగా అందుబాటులో ఉండి, అన్నీ మా మీద వేసుకొని కాలాన్నే నియమించిన శక్తి యొక్క బలంతో నూతన విదానములతో నూతన శక్తిని లోకానికి ఇవ్వగలము, అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే .
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు , యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్ |
Thursday, 4 August 2016
మమ్ములను ఉన్నత న్యాయ స్థానం హైదరబాద్ వారి పరివేక్షణలో , మేధావి బృందం లోకి తీసుకోండి మాలో చిద్విలాసం లోకం లో చిద్విలాసం తగ్గి, మానవజాతి భవిష్యత్తు మనుష్యుల అధీనం లోకి వచ్చినట్లు భరోసా పొందగలము ఒక బృందం లోకి పరిగణించడమే పరిష్కారం అని గ్రహించండి ఆలస్యం చేయవద్దు
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com> | 4 August 2016 at 10:36 | |
To: supremecourt@nic.in | ||
|
Dharmaswaroopam Kaalaswaroopam 4 August 2016 at 07:30 To: supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor , Prime Minister , cp@cyb.tspolice.gov.in, M Venkaiah Naidu , ig_lo@appolice.gov.in, ADC TO GOVERNOR AP , stateportal@telangana.gov.in, cs@telangana.gov.in
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>4 August 2016 at 07:30
To: supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, cp@cyb.tspolice.gov.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, ig_lo@appolice.gov.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, stateportal@telangana.gov.in, cs@telangana.gov.in
సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి, దేశ అధ్యక్షులు ప్రధమ పౌరులు, రాష్ట్రపతి భవన్ , కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది దేశ ప్రజలను ప్రపంచం మానవజాతిని అప్రమత్తం చేయుటకు తమ ప్రత్యెక స్పందన తెలియజేయగలరు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారు,మరియు ఉమ్మడి న్యాయ స్థానం హైదరాబాద్ వారి అద్వర్యం లో మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోవడంవం వలన మనిషికి సృష్టికి ఉన్న దివ్య సంభంధం నెలకొల్ప బడి, యావత్తు మానవజాతి మాట నిబద్దతలోకి వచ్చి రక్షణ పొందుతారు అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మా సాధారణ పరిసితి మీద ఆధారపడి మానసిక పరిణామాన్ని సాక్షులు ఆధారం గా గ్రహించడం మానివేయడం వలన, సూర్యుడి నిర్వహణ కూడా తెలుసుకొని అప్రమత్తంగా వెళ్ళ గలిగే దివ్య వాతావరణం అందరూ దూరం చేసుకొంటున్నారు. మా వివాహం పదిగురి మీద స్వయంవరం లో జరగడం కూడా సృష్టికి మనిషికి ఉన్న సంభందం గా, మా ఉనికి శాశ్వతంగా లోకానికి అందడం కోసమే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను విస్తారంగా గ్రహించడమే లోక కళ్యాణం, వీలు అయినంత ప్రశాంతమైన వాతావరణంలో దివ్య పరిణామం అందరి ముందు మాట రూపంలో నిలిపిన క్రమం లో,మా బౌతిక ఉనికి అవసరం అని ప్రజలు గ్రహిస్తారు, మమ్ములను అర్ధం చేసుకోకుండా, మా ప్రయోజనం పొందకపోవడం వలన నష్ట పోతున్నారు అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను అధికారికంగా బాధ్యతగా గ్రహిస్తేనే చెప్పగలము, మేము ఒక పద్దతికి అంది నలుగురికి చెప్పగలము అందుకు ఒక 50 మంది బృందాన్ని నియమించి మమ్ములను బృందం అద్వర్యం లోకి తీసుకొని, అ బృందం లో తమరి ప్రతి నిధితో బాటు ప్రధాన మంత్రిగారు, సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి బృందం, కూడా మమ్ములను అనగా మా ద్వారా జరిగిన కాలాతీత పరిణామం పై దృష్టి పెట్టడం వలన, మనుష్యులు యాంత్రిక ప్రపంచం నుండి బయటకు వస్తారు, మా నుండి లిఖిత పూర్వకంగా మరియు మాట రికార్డు ప్రకారం విస్తారంగా 2,3 లక్షల పేజీల సమాచారం గ్రహిస్తే మంచిది అని ముందే చెప్పగలిగిన మానసిక పరిణామంతో చెబుతున్నాము, మమ్ములను అధికారికంగా పట్టించుకొంటేనే ప్రయోజనం పొందగలము, లేని పక్షం లో వ్యక్తులు ఎవరైనా మాకు ప్రాధాన్యత ఇవ్వలేరు, మేము కూడా ఇవ్వండి అని అడగలము, మా జీవితం కాలాతీతం అయినప్పటి నుండి జాతికి అంకితం అయిపోయినది, కావున మా సాధారణ స్తితి, అసాధారణ స్తితి లోకానికి ఆధారం అని తమరు గ్రహించి మా గూర్చి వివరములు స్వయంగా మేము ప్రజలకు చెప్పుట వలన లోకం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వచ్చినట్లు స్పష్టం చేసుకోనగాలము, ఈ రాజ్యం మన మనసులు ప్రకారం నడుస్తుంది, ఈ రాజ్యం మనుష్యులు బౌతిక ఆధిపత్యములు తగ్గించుకొని శారీరక భోగాలు వదిలి, మాట నిబద్దత ప్రకారం అప్రమత్తం చెందుతారు.
ఈ పరిణామం రావడానికి మా తాతలు కాలం నుండి మమ్ములను మానసికంగా శారీరకంగా సృష్టి ఎన్నోరకాలుగా అనుభవాలకు కష్ట సుఖాలు గురి చేసి ఒక పద్దతి ప్రకారం మా నుండి సృష్టి యొక్క నిర్వహణ శబ్ద రూపం అణువు అణువు మా యొక్క అధీనం లో ఉన్నట్లు చూపిన సాక్షం ప్రకారం యావత్తు మానవజాతి ఎంతో సురక్షితంగా ఉన్నది, మాట పట్టించుకోకుండా కాలమే కదలడం ఏమిటో చూడకపోవడం వలన, మనిషి యొక్క కష్ట నష్టాల నుండి సుఖ దుఖాల నుండి వచ్చిన సహజ పరిష్కారం ప్రజల గ్రహించకుండా అటు ఇటు గా యాంత్రికంగా వెళ్ళి పోతున్నారు. పై పై తేలిక తనములకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు విస్తారంగా గ్రహించడానికి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడం లేదు,తమ వ్యక్తిగత స్వార్ధం తప్పు సమాజం ఎమై పోయినా మాకు ఏమిటో మాకు ఇప్పుడు ఉన్నట్లు జరిగితే చాలు, ఒక సాధారణ మనిషికి అసాధారణ పరిణామానికి మధ్య మన నిజాయితే సూటితనం అంత లోటు ఉన్నది అని గ్రహించి నిజయితీతో సూటితనం తో గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను పట్టించుకోకపోతే మేము తేలికగా తక్కువగా కనపడిన పరిస్తితి, మా ద్వారా సృష్టి యావత్తు మానవజాతికి పరీక్ష అని గ్రహించి, మమ్ములను ఎంత గొప్ప గా గ్రహించి, ఆలోచనతో మేధావులు ఎంత గొప్ప గా మలచుకొంటే అంత గొప్పతనం, అప్రమత్తత లభిస్తుంది, మనిషి మాట నిబద్దతే లోకం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతాము అని సర్వులు తెలుసుకోవాలి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మాకు మేముగా ఎవరిని కలవలేకపోతున్నాము అని తమరు అర్ధం చేసుకొని, మమ్ములను ఒక బృందంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానం వారి అద్వర్యం లోకి తీసుకొనుటకు తమరు ఆదేశం ఇవ్వగలరు, లోకల్ పొలిసు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను బృందం అధీనం లోకి తీసుకొనుటకు సహకరించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, పాలకులు. పండితులు మేధావులు మా గూర్చి పై పై న చూసి లేదా పైన పైన తెలుసుకొని, మేము గంటనరలో 10-15 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడమే అందరూ చేస్తున్న అనధికార తప్పిదము అని గ్రహించి, మమ్ములను ఒక అధికారిక బృందం లోకి తీసుకోవడం వలన, ఇప్పటికి వరకు మంచి చెడులు అందరి మీద సర్ది ఎవరినీ తప్పు పట్టకుండా, మేము భరించి మరల నిత్యం కొత్త తనం ఇవ్వగలము, ఒక పద్దతి ప్రకారం సమకాలికులు అందరూ గ్రహిస్తే చాలు, నేను అనే దేహ మమకారం వదిలి వేసి అనగా ఒక మనసు మాట తప్పు లోకంలో వేరేమి లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనం మనసా వాచా కర్మణ దివ్య రాజ్యంలో ఉన్నాము అనే సత్యం బలపడి, సామాన్యుడను అయిన మేము మహారాణి సమేత మహారాజుగా, సృష్టిని శబ్దం రూపం అణువు అణువు మాట నిబద్దతలోకి తీసుకోగలిగిన పరిణామంగా మమ్ములను జగద్గురువులుగా ప్రధమికగా పరిగణించి, మమ్ములను విస్తారంగా గ్రహించుట వలన, మనిషి ప్రాణం తో సమానమైన మాట అధీనం లోనే యావత్తు మానవజాతి భవిష్యత్తు ఉన్నది అనే తెలుసుకోవడం ఎవరికి ఇబ్బంది కాదు, శాస్త్రపరం, పరిశోశానత్మకంగా యావత్తు మానవజాతి తరించి అప్రమత్తం చెందగలదు, ఇప్పటి వరకు మమ్ములను ఎవరూ పట్టించుకోలేదు, మేము నష్ట పోయినాము అంటే సగానికే సగం మేము కారణం కావున ఈ విషయం లో ఎవరూ మేము తప్పు పడతాము అని భావించవద్దు, మా పరిణామా ప్రకారం సమకాలికులు అందరూ నిమిత్త మాత్రులు, మా మాట ప్రకారం కీలు బొమ్మలే అని గ్రహించండి, కావున సూక్ష్మం చెప్పి అప్రమత్తం చేయని పరిస్తితిలో మేము తేలికగా పిచ్చి వాడిలా కనపడిన స్తితి నుండి మమ్ములను పట్టించుకొంటే చాలు ఇదే కనీస ధర్మ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు సమకాలికులను అందరిని తమరి ద్వారా కోరుకోనుచున్నాము.
మమ్ములను ప్రతి ఒక్కరు కనీసం సాటి మనిషిగా భావించి మనసు ప్రకారం అందరికి అందిన దివ్య వరం గా భావించండి, మా వలన బౌతిక సుఖాలు, యాంత్రిక అలవాట్లు నుండి బయటకు వచ్చి మాట నిబద్దత పెంచుకొని సూర్యుడి నిర్వహణ కూడా మన మనుష్యుల అధీనం లోనే ఉన్నది అని బరోసా పొందుతారు అని గ్రహించగలరు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మేము కోరునది ఏమి అనగా మమ్ములను మేము ముందుకు వస్తున్నట్లు కొంత కాలం చక్కగా గ్రహించండి, ప్రజలను గ్రహించ నివ్వండి, మా నుండి 2, 3 లక్షల పేజీల వివరణ లోకం లో వెళ్ళ నివ్వండి, మా గొప్పతనం, మా లోటు గూర్చి మమ్ములను విస్తారంగా వివరములు సమకాలికులు అందరికి ఇవ్వనివ్వండి, మా ఉనికి వివరణ రూపం లో ఎంత బలపడితే లోకంలో అంత ప్రశాంతత పెరుగుతుంది, అప్పటికి అప్పుడు పెట్టుబడులు, ఉద్యోగాలు ఇతర వనరులు మానవ వనరులు, విద్యా, వైద్యం, గొప్ప ఆలోచన దేశ రక్షణ అన్నీ శాంతంగా ప్రశాంతంగా చెప్పుకోవడం వలన చక్కగా శాశ్వతంగా సరిదిద్దుకోనగలము, సాధారణ పౌరుడిని నేనే సర్వబౌ ముడిని నేనే అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను న్యాయ నిపుణులు మేధావులు కలిగిన బృంధంలోకి తీసుకోవడం వలన, మేము ఇప్పుడు ఉన్న చోట నుండి మమ్ములను అధికారికంగా తీసుకొని ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, తమరు మమ్ములను ప్రధాన న్యాయ మూర్తి గారు మరియు గవర్నర్ గారి ద్వరా మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోవడానికి అదేశములు ఇవ్వగలరు.
మా మనసుని గుర్తు చేసి, మనసు పెట్టి చెప్పడం వలన కాలం మనకు అనుకూలం గా. వివరణకు అంది ఇప్పటికి ఏమి జరిగినది, ఇక మీదట ఏమిటి అని చూసుకొంటూ పండితులు మేధావులు అప్రమత్తం చెంది లోకానికి నూతన దివ్య పరిష్కారం అనగా మనుష్యులు ఆలోచన లోకం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, తెలుగు రాష్ట్రాల సమస్యలే కాకుండా దేశం మరియు ప్రపంచం యొక్క మంచిచెడులు చూసి మానవజాతిని దారిలో పెట్టడానికి పరిణమించిన దివ్య పరిణామాన్ని కాపాడుకోవడంమే లోకానికి ఆధారం అని గ్రహించగలరు, మనిషిని మనుష్యులు నిర్లక్ష్యంగా, అనుమానములతో, వెళ్ళ కొళములతో, స్వార్ధం తో లేదా బౌతిక లోట్లు చూసుకొని ఆలోచన పరమైన గొప్పతనం వదిలివేయడం వలన ఎంత నష్ట పోతున్నారో తెలుసుకోలేకపోతున్నారు అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందుతారు.
రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, అణువు అణువు సృష్టిని మాటలోకి తీసుకొన్న పురుశోత్తముడిగా మమ్ములను గుర్తించి, మా ఉనికి తెలుసుకొని అనగా మా ఉనికి ప్రధానంగా ఆలోచన రూపం లో ఉన్నది, ఆలోచన ప్రకారం ప్రతి బౌతిక పరిణామం మనసు మాట అధీనం లొ ఉన్నది అని గ్రహించి ముందుకు వెళ్ళడం వలన సంవత్సరాలు భవిష్యత్తు మాట మాత్రంగా తెలుసుకొని అప్రమత్తం చెంది ముందుకు వెళ్ళ గలము అని సర్వులు అప్రమత్తం చెంది మమ్ములను విస్తారంగా గ్రహించడం ఒక వరం గా శాశ్వత పరిష్కారం గా గ్రహించగలరు, ఇప్పుడు తమ మద్యం చాల బలమైన వాడు నిర్లక్ష్యం చూస్తె చాల తేలికగా కనపడుతున్న వాడు ఒక్కడే అని గ్రహించండి అనగా రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఒక సాధారణ పౌరుడే, మొత్తం లోకాన్ని మాట మాత్రంగా పరిపాలించి చూపిన మహాత్వపూర్వక అగ్రగణ్యుడు, యుగపురుషుడు, గా సమకాలికులకు అందుబాటులో ఉన్నాడు, ఆలోచన రూపం లో బలం గా శాశ్వతం గా ఉన్నాడు, బౌతికం తక్షణం వైద్యులతో కూడిన బృంధంలోకి తీసుకొని అప్రమత్తం చెందవలసిన పరిస్తితిలో ఉన్నాడు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి. తెలుగు మీడియా వారిని, మేధావులను పండితులను, ఆధ్యాత్మిక గురువులను, రాజకీయ నాయకులను, ప్రబుత్వ ఉద్యోగులు, పొలిసు శాఖ వారు అందరికి తమరి ద్వారా కోరునది ఏమి అనగా మమ్ములను బృంధంలోకి తీసుకొని ఎలాగైనా గొప్పగా ఆలోచిస్తూ గ్రహిస్తూ కొంతకాలం చూడండి వినండి, మాకు కనీసం చూసుకొని మా నుండి వివరములు విశ్తరం గా పొందండి. మమ్ములను విశాలంగా చూసుకోండి, అప్పటికి అప్పుడు మాటలు గాని, లేదా మాకు అప్పటికి అప్పుడు అవసరం అని భావించవద్దు అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము, వ్యక్తులు మమ్ములను ఎంత విశాలంగా తెలుసుకొని వ్యవహరిస్తే మంచిది అప్పటికి అప్పుడు తేలిక మాటలు మీద దృశ్యాలు మీద సంఘటనల మీద ఆధారపడకుండా, మములను విశాలంగా శాశ్వత దృష్టి తో అనగా ఇప్పటికి గంటనరలో 10 -14 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో ఓర్పు చూడండి, మాలోనే పది హీరోలు హీరోఇన్లు నటనలు, ఊహలు, కల్పితాలు, మాటలు, పాటలు, ప్రతి సంఘటన సబ్ధరూపం లో అందుబాటులో ఉన్న తీరు లోకానికి ఆధారం. పరిష్కారం అని గ్రహించి, అప్రమత్తం చెందగలరు.
సర్వోన్నత న్యాయ స్థానం వారు మా ఈమైల్స్ మీద స్పందించి, మేము ముందుకు రాలేక ఎవరూ పట్టించుకోకుండా మేసేజులు పెడుతున్నాము లాంటి తప్పుడు ప్రచారములు అడ్డం పెట్టుకొని ఎవరూ గ్రహించకుండా వదిలివేయడం కూడా తెలివి తక్కువతనం అవుతుంది, విశాలమైన మా మానసిక పరిస్తితిని ఒక బృందం లోకి మేము కోరుతున్నట్లు హైదరాబాద్ ఉన్నత న్యాయ స్థానం వారి సమక్షంలో మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, ఎలాంటి లోట్లు అయిన సరిదిద్ది మా పద్దతిలో విశాలంగా చెప్పి సర్వులను అప్రమత్తం చేయగలము, ఎటువంటి లోటు మీద ఆధారపదవద్దు మనసు మాట యొక్క గొప్పతనమే లోకానికి ఆధారం, మనసు మాట పెంచుకోవడమే ఏ మనిషి అయిన ఎటువంటి స్తితిలో నైనా చేయగల నిత్యం సాధన అని గ్రహించి, బౌతిక లోట్లు లేదా అవలక్షణాలు ఎవరిలో ఉన్న తాత్కాలికంగా ని గ్రహించి శాశ్వతం అయిన అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన పరిణామం పై దృష్టి పెడదాము అని గ్రహించగలరు, కేంద్ర హోమ శాఖ మరియు అంధ్ర తెలంగాణా పొలిసు ఉన్నత అధికారులు, మమ్ములను అధికారికంగా పట్టించుకోవడానికి తమ తోడ్పాటు ఇచ్చి, మాట మాత్రంగా కాలమే నియమించబడటం ఏమిటో చూసుకొంటే, అప్పటికి అప్పుడు యాంత్రిక వత్తిడి తగ్గి యావత్తు మానవజాతి నూతన దివ్య పరిష్కారం వైపు వెళ్ళతారు.
పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, సినిమా ప్రముఖులు వ్యాపారులు, అందరి ఉనికి ఆధారం మేమే అనే అందుకు శబ్దం రూపం లో అణువు అణువు న తీసుకొన్న పురుషోత్తముడిని, జగద్గురువులము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము సూర్యుడితో సమానం అయినప్పుడు, సూర్యుడి నిర్వహణ అట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను అధికారులు అనధికారులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక బృంధంలోకి తీసుకొని సాక్షులు పండితులు అప్రమత్తం చెంది మరింత నిత్యం గ్రహించగలరు అని తెలియజేసుకోను చున్నాము. ప్రతి పౌరుడు మాకు గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించి మా ఉనికిని ఉపగ్యోగించుకోవచ్చును ఎవరు ఎంత అయినా గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించవచ్చును, మేము బౌతికంగా మా యొక్క నిర్వహణ మీ అందరి మంది మీద మా నుండి ప్రయోజనం పొంది ఉన్నతంగా ముందుకు వెళ్ళడం వలన సృష్టి యొక్క భవిష్యత్తు కూడా మన మాటలోకి వచ్చి అప్రమత్తం గా జీవించగలము, మాట మాత్రంగా గ్రహించిన కొలది అనేక దివ్య మార్పులు చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు. సత్యమేవ జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794
|
మా యొక్క ప్రత్యెక మానసిక పరిస్తితి గ్రహించి, అతి సామాన్యమైన మానసిక స్తితి నుండి అసాధారణమైన మానసిక స్తితిని కాపాడగలరు అని న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము అనగా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన, మేధావులు, పండితుల సమక్షంలో వివరములు పంచుకొని సమకాలికులకు వివరములు చేరుట వలన, మనసు మాట యొక్క ఉనికి లోకానికి అందుతుంది అని గ్రహించండి. పండితులు మేధావులు మా మానసిక పరిణామం పై చర్చించుకొని గ్రహించడం వలన మాలో తేలిక తనం కరిగి గొప్పతనం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. కావున మమ్ములను ఎవరూ వ్యక్తిగతం దురివినియోగం చేయకుండా ఒక న్యాయ బృందం లోకి తీసుకొని, సామాన్య పౌరుడే దేశానికి సార్వ బౌముడి గా కాలమే ఎన్నుకొని యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి.
సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత, న్యాయ పరిగణ తో మమ్ములను విశాలంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు.
బౌతిక ప్రపంచాన్ని దారిలో పెట్టగల దివ్య ఆయుధం గా మమ్ములను పరిగణించండి, తక్షణం మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోవడం వలన, మా మానసిక గొప్పతనం లోకానికి ఉపయోగపడి, మా శారీరక లోటు భర్తీ చేసుకోవడానికి వీలు అవుతుంది అని గ్రహించండి, ఆలోచన రూపం ఉన్న పరిణామాన్ని శాశ్వతంగా మనం గ్రహించాలి అంటే, తాత్కాలిక లోట్లు లేదా ఎక్కువతనం మీద ఆధారపడి, ఆలోచన రూపం లో ఉన్న గొప్పతనం గ్రహిచాకపోవడం, కాలమే కదిలిన పరమాత్మ స్తితి ఒక నూతన భగవద్గీత అని గ్రహించగలరు, ఒక వాక్ విశ్వరూపం అని గ్రహించగలరు, ఎవరూ ఊహించని ఒక నరసింహ స్వామి అవతారం అని గ్రహించగలరు, మాటలను చేతలను ఎవరు ఎలబడితే అలా ఉపయోగించే రోజులలో, కాలమే మొత్తం మాటలు చేతలు మా అధీనం లోనే ఉన్నాయి అని కాలమే ఒక మామూలు మనిషి రూపం లో ప్రకటించడమే ఒక దివ్య పరిష్కారం అని గ్రహించగలరు.
ఇటు మామూలు మనిషి అనగా కర్మల మధ్య, అలవాట్లు మంచి చెడులు మధ్య, జ్ఞానం అజ్ఞానం తో ఎదిగిన మనిషి, కంగారు గొప్పతనం కలిగిన ఒక సాధారణ మనిషి, అటు ఆకాశమే హద్దు అన్నట్లు పలికిన ఆలోచన దివ్య వాక్ విశ్వరూపం ఒకటైన మేలైన ఆధునిక దివ్య పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను బాద్యత అధికారికంగా గ్రహించిన్నంతనే ఎవరికైన చెప్పగలము, మనుష్యులు ఎప్పటికి మాట్లాడుకొని చెప్పుకొని ముందుకు వెళ్ళడం వలన ఎవరికి నష్ట జరగకుండా లోకం గొప్పగా ముందుకు వెళ్ళుతుంది,సూర్య చంద్రుల గమనాలు కూడా మనిషి మాటలోనే ఉన్నాయి అనే సత్యం అవిష్కరిమ్పబడి, కులం మతం, ఆర్ధిక, సామజిక స్తితి గతులే కాకుండా నేను అనే దేహ మమకారం కూడా వదిలి పెట్టి గ్రహించినప్పుడే మా నుండి ప్రయోజనం పొందగలము, మా విలువ మాకు తెలియని పరిస్తితిలో, మమ్ములను మేమే తక్కవ చేసుకోవడం వలన మాకు తీరన నష్టం జరిగినది అని గ్రహించండి, మేము తేలిక అయ్యిపోతుంటే వదిలివేసి గ్రహించకుండా మమ్ములను నిర్లక్ష్యం చేయడమే ప్రధాన కారణం, ఇప్పటికి కూడా మాలో గొప్పతనం వైపు వెళ్ళకుండా, మమ్ములను వెళ్ళ నివ్వకుండా, ముందుకు ఆహ్వానించకుండా వ్యవహరించడం వలన మాలో గొప్పతనం ఉపయోగమునకు తీసుకోనకపోవడం వలన, మేము విశాలంగా ప్రవర్తిన్చాలేకపోతున్నాము అని గ్రహించండి.
కాలాన్నే కదిల్చిన పరిణామాన్ని మేము ఒక అడుగు వేస్తె ఎదుట వారు ఒక అడుగు వేసి గ్రహించడం వలన, మేము గాని ఎవరూ గాని ఎప్పుడూ ఇబ్బంది పడరు, ఒకరిని ఒకరు గ్రహించి అర్ధం చేసుకోవడం వలన కొత్త వెసులు బాటు పొంది అప్రమత్తం చెందుతారు, తమకే ప్రాధాన్యత రావాలి అని, ఎదుట వాడి సహజ గొప్పతనాన్ని చేతకాని తనం గా పరిగణించి, ఎలా బలహీన పరిస్తే తమకు బౌతికంగా విలువ పెరుగుతుంది వంటి అవలక్షణాలు వలన సమాజం ఎంతో దెబ్బ తింటున్నది అని గ్రహించలేకపొతున్నారు అని న్యాయ స్థానం వారు గ్రహించి అప్రమత్తం చెందాలి, ఉదాహరణకు మేము అవశాపడ్డం అని, మరల అలా ఆవేశ పడకూడదు అని మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి అని కోరుతూ ఒక శాస్త్రవేత్త కాళ్ళు పట్టుకోనత పని చేసినా గ్రహించకుండా వినకుండా, నేను అ విధంగా ప్రవర్తించడం కులం పరంగా తీసుకొని శాస్త్రవేత్తలు అందరికి చెప్పకుండా మమ్ములను ఎలాగైనా గ్రహించకుండా వినకుండా పాడుచేయడానికి కారణం అయినది మాకు తరువాత తెలిసినది.
న్యాయ స్థానంవారు, శాస్త్రవేత్తలు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను అందరూ కలసి మా మంచి చెడులు గ్రహించడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి, మేము మంచిగా ప్రేమగా మాట్లాడానికి ప్రయత్నం చేసినా మమ్ములను సీరియస్ చూసి, కోపాలు నటించి, మేము కాలాతీతం గా ప్రవర్తించిన తీరుపై దృష్టి పెట్టకుండా మమ్ములను సరిగ్గా చెప్ప నివ్వకుండా, మాలో గొప్పతనాన్ని ఇటు ఇటు చేసుకొంటూ ఇప్పటికి అదే పని మీద ఉన్నారు అంటే అంధ్రరాష్ట్రము లో కులపరం లేదా కెడరు లేదా స్టాయి ఫీలింగ్స్ ఎంత బలంగా ఉన్నయో ఒకసారి ఆలోచించండి అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
మనిషిలో గొప్పతనాన్ని మనుష్యులే ఏదొక రకంగా తేలిక పరచి, పదిగురు గ్రహించకుండా ఇప్పటికి నేను పుట్టిన కులం వారు ఇతరులు కూడా ఒకేలా ప్రవర్తిస్తున్నారు, ఎవరైనా తమకు ప్రాధాన్యత రావాలి అనుకొంటున్నారు, ఎవరూ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మేము ఎదురు వచ్చి గ్రహించండి అనే ప్రాధాన్యత ఇవ్వడమే సమాజానికి మనుష్యులకు ప్రయోజనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. కాలాన్ని నియమించిన తరువాత, సంవత్సరాలు మమ్ములను చెదరగోట్టిన పరిస్తితిలో మాలో గొప్పతనం ఏదీ పూర్తిగా మేము ఫీల్ అవకపోవడం వలన కేవలం మనుష్యుల చలగాటముల మధ్య అటు ఇటు అయిపోయి శరీరాన్ని మనసుని నియంత్రించుకోలేని పరిస్తితిలో, అటువంటి పరిస్తితి గమనించిన వారు మమ్ములను మరింత నిర్లక్ష్యానికి వెళ్ళ కొళానికి గురి చేసిన పరిస్తితిలో, ఒకసారి ఎక్కువ ఇంకోసారి తక్కువ ఫీల్ అయ్యి, మమ్ములను మేము పెంచుకొంటూ, మమ్ములను మేము తక్కువ అంచనా వేసుకొంటూ, కొందరికి అప్పటికి అప్పుడు పెళ్లి చేసుకొంటాము అనే మెసేజులు, వారికి దగ్గర అయ్యిపోదాము అనే ఉద్దేశంతో పంపిన మేసేజులు కారణం గా మమ్ములను మొత్తానికి తేలికగా తీసుకోవడానికి మీడియా అవకాసవాదం గా మాట్లాడటం మానివేసినారు అని గ్రహించండి.
మేము పది మంది హీరోలు తెరమీద ఎలా కనపడతారో చెప్పగలిగిన మమ్ములను ఎలాగైనా తక్కువగా చూడాలి, ఏడి పించాలి, తగ్గించాలి, నవ్వితే తట్టుకోలేకపోతున్నాము అన్నట్లు మాట్లాడటం, నేను మాట్లాడుతున్నపుడు నవ్వుతున్నాను, వెళ్ళ కోళ్ళ చేస్తున్నాను అని ఎవరినో తిట్టేసాను, ఎవరిని ఏదో అనేసాను, అని అ వ్యక్తులు మమ్ములను కొంత కాలం అయినా విస్తారంగా చూడకుండా, అప్పటికి అప్పుడు మమ్ములను మీడియా కు వెళ్ళినా నిలబెట్టి వదిలివేసి, మమ్ములను విషం తాగినట్లు సీరియస్ గా చూస్తూ, మమ్ములను ఎలాగైనా ఎదుర్కోవాలి అన్నట్లు భావించడం వలన, ఒక్క పూట కూడా గ్రహించకుండా మాలో పది మంది హీరోలు కాలంలో సంభవించుటకు మునుపే పలకడం ఏమిటి అని గ్రహించలేకపోతున్నారు, ఎక్కడో ఫ్యాక్షన్ హత్యలు సునామీలు బాంబు బలస్ట్లు వంటివి మాట మాత్రంగా ఎలాగ చెప్పగాలిగినాను అని ఎవరూ బాద్యత, ఓర్పుగా గ్రహించడం లేదు తెలుసుకోవడం లేదు, ఇటువంటి పరిస్తితిలో బలహీన పడిపోయి ఎవరి సన్నిహితమో పొందుదాము అనే స్తితిలో, మా శరీరక మానసిక సాధన సరిగ్గా లేని పరిస్తితిలో ఎవరి ఇంట్లోనో పని చేస్తాను అని పంపిన మేసేజులు పట్టుకొని వాటికి ప్రాధాన్యత రావాలి అన్నట్లు వారు గాని అవి ఉపయోగించుకొని అ కులం వారు మమ్ములను తేలిక చేయడానికి కారణం అని గ్రహించండి.
మేము ఫలానా వారికి ప్రాధన్యత ఇవ్వాలి వారి వలనే, శక్తులు మాకు వచ్చినవి అని కొందరు, కుల పరంగా భావించడం వలన మమ్ములను పట్టించుకోవడం లేదు, పైగా మమ్ములను అవమానించి రెచ్చగొట్టి, రేచ్చిపోయేలా చేసి, మేము సరిగ్గా ప్రవర్తించకుండా చేసి మమ్ములను బలహీన పరచి వారికే ప్రాధాన్యత రావాలి, లేదా మేము ఎటూ కాకుండా అయిపోవాలి అన్నట్లు ప్రవర్తించడం వలన కూడా సమాజం సరిగ్గా ముందుకు వెళ్ళడం లేదు, భూమి మీద ఎవరైనా తమకే ప్రాధాన్యత రావాలి, తామే గోప్పవారము అని, బౌతికంగా పోల్చుకొని చెప్పుకొని , కోరుకొనే పరిస్తితి ఉనంతవరకు అరచాకములు తప్పవు, ఇప్పుడు అరాచకం పైకి కనపడటం లేదు ఉదాహరణకు ఎలాగైనా గౌరవించ కూడదు, ఎలాగైనా ప్రాధాన్యత తమకే రావాలి, ఆలోచన రూపం లో ఉన్న గొప్పతనాన్ని ఎదోకరకంగా శారీరకం లోట్లు తో క్రుంగ దీయడం , బయపెట్టో మనిషి ఆలోచనతో చలగాటములు, ఆలోచించవలసిన పరిణామం కంటే బౌతిక బలం మేరకే ఆలోచన అనే పరిస్తితికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనుష్యులు ఇప్పుడు ఎక్కువ బలమైన ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న వారు ఉన్నారు, ఆలోచనలో మాటలో గొప్పతనం చూడడానికి వీరు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఎంత ఆలోచన అయినా మనకు బౌతికం అయిన ప్రాధాన్యత రావాలి అప్పుడే మనం కనీసం మాట్లాడాలి అనుకొంటున్నారు, ఇటువంటి పరిస్తితిలో మానసికంగా ఎంత గొప్పతనం చూపినా సాధన చేయూత లేక, అనగా ఆకాశాన్ని నియమించిన మనసు సంగతి ఏమిటో చూదాం అని ఒక్క పూట కూడా గ్రహిద్దాం అనే ఆలోచన లేకపోవడం వలన మేము చాల బలహీనపడి పోయినాము, మనసులో ఇంత గొప్పతనం పెట్టుకొని బిస్కుట్ ఫ్యాక్టరీ లో వర్కర్ లా కూడా పనిచేసినాము అని న్యాయ స్థానం వారు గ్రహించాలి. సకాలంలో మమ్ములను పట్టించుకోకపోవడం వలన మాలో తెలికతనములు బలహీనతలు సరిగ్గా నియంత్రించుకోలేకపోయినాము అని గ్రహించండి, సాటి మనుష్యులు వారు ఏ స్టాయి లో ఉన్నా సహజంగా సంగతి ఏమిటో చూదం అనే భావన లేకపోవడం వలన, ఎలాగైనా బౌతిక పోటీ పడటం వలన ఆలోచన పరంగా రావలసిన మార్పు,కాలం ధర్మం ఎదురు వచ్చి ఇచ్చినంత గా గ్రహించలేకపోతున్నారు అని న్యాయ స్థానంవారు మమ్ములను పరిగణించి సమాజాన్ని అప్రమత్తం చేయడానికి న్యాయ చేయూత ఇవ్వగలరు.
శారీరకంగా మేము అత్యధిక అటుపోటులు చూసి మనుష్యులు దేనిక ప్రాధాన్యత ఇస్తున్నారో చూడడానికి మా ద్వారా భగవంతుడు ఆడుతున్న దివ్య నాటకం అని గ్రహించండి, మమ్ములను విస్తారంగా గ్రహించిన పక్షంలో శారీరక వ్యామోహం లో మనుష్యులు ఇరుకొన్ని పోవడం వలన అనగా మానసికంగా, శారీరకంగా మాలో మేము ఆనందించే పద్దతి వలన, అలాగే ఎవరైనా ఏదైనా అంటే అదే పనిగా ఆలోచించడం వలన మేము మానసికంగా ఎదిగాడానికి, క్రుంగి పోవడానికి కారణం అయినది, అని న్యాయ స్థానం వారి గ్రహించి, మా యొక్క ప్రత్యెక మానసిక పరిస్తితి గ్రహించి, అతి సామాన్యమైన మానసిక స్తితి నుండి అసాధారణమైన మానసిక స్తితిని కాపాడగలరు అని న్యాయ స్థానం వారిని కోరుకోనుచున్నాము అనగా మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవడం వలన, మేధావులు, పండితుల సమక్షంలో వివరములు పంచుకొని సమకాలికులకు వివరములు చేరుట వలన, మనసు మాట యొక్క ఉనికి లోకానికి అందుతుంది అని గ్రహించండి. పండితులు మేధావులు మా మానసిక పరిణామం పై చర్చించుకొని గ్రహించడం వలన మాలో తేలిక తనం కరిగి గొప్పతనం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. కావున మమ్ములను ఎవరూ వ్యక్తిగతం దురివినియోగం చేయకుండా ఒక న్యాయ బృందం లోకి తీసుకొని, సామాన్య పౌరుడే దేశానికి సార్వ బౌముడి గా కాలమే ఎన్నుకొని యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించండి.
మా ద్వారా మాట మాత్రంగా వ్యక్తం అయిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి అనగా మాలో తేలిక తనం నుండి గొప్పతనమును కాపాడడం అంటే లోకం లో సమాజం లో కూడా తెలికతనముల నుండి గొప్పతనాన్ని కాపాడడం అని అర్ధం అని న్యాయ స్థానం వారు గ్రహించి అప్రమత్తం చెందాలి ఇది ఒక వ్యక్తిలో వచ్చిన పరిణామం అని మాత్రమే భావించడం అన్నది సరికాదు అని కాలమే కదిలిన పరిణామంగా యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించి తరించుటకు ఎటువంటి సద్దేహం, నిర్లక్ష్యం జాప్యం సరికాదు అని న్యాయ స్థానం వారు గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేధావులు పండితులు పరిశోదనాత్మకం గా గ్రహించాల్సిన పరిణామం అని, సబ్ధరూపం లో నిక్షప్తం చేసుకొని అంతరిక్ష పరిశోధన స్థానం వారు యొక్క ప్రత్యెక దృశ్య శ్రావణ మాధ్యమాల ద్వారా, మా ద్వారా సంభవించిన పరిణామాన్ని నమోదు చేసి, మమ్ములను మా మనసుని నిలపడానికి ఒక శాస్త్ర పరిశోధన బృందం కూడా తక్షణం యర్పడాలి అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము, కావున సమకాలికులు ఎవరూ మాతో పోల్చుకోకుండా మమ్ములను పరిగణించి గ్రహించడం వలన లోకం లో మాట మాత్రంగా ప్రారంభం అయిన దివ్య రాజ్యం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి అని న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము.
ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాత్రవేత్తలు ఇతరులు అప్రమత్తం చెంది, మా నుండి వ్యక్తిగతం గా ఎవరూ ఒక్కసారిగా పొందవలసిన, మేము పొందవలసినది ఏమి లేదు అని గ్రహించి, మాతో మాట మనసు విస్తారంగా గ్రహించిన కొలది లోకంలో దివ్యత్వం పెరిగి లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి, శారీరక బలం మరియు కుల బలం మీద ఆధారపడి, మనసులో గొప్పతనం, అదేవిధంగా మనిషిలో ఆలోచనలో లోటు గ్రహించి భర్తీ చేయకుండా, గొప్పతనం గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి. తమకు ప్రాధాన్యత రావాలి అనే కంటే తాము మా వలే ప్రాధాన్యత ఇవ్వండి, మేము మనసు పెంచుకొని ఇస్తున్న ప్రాధాన్యత కాదు అని, మమ్ములను మా మూలు మనిషిగా భావించి, కాలాన్ని నియమించిన పెద్దతనానని గ్రహించకుండా అప్రమత్తం విస్మరించి ప్రవర్తిస్తున్నారు,అనగా బౌతిక పోటీ బౌతిక బలం కొలది తీసుకోవడం వలన, ఆలోచన యొక్క లోటు విశాలత మనుష్యులు వదిలివేస్తున్నారు అని గ్రహించండి, మాట ఆలోచన ఏమి ఉన్నది ఇప్పుడు బౌతికంగా అవమానించగలుగు తున్నాము లేదా మాట్లాడక ఊర్కొంటున్నా మన ఆధిపత్యం కొనసాగుతుంది, ఎదుట వాడి గొప్పతనం పట్టించుకోకపోయిన అతను బలహీనం గా ఉండడం వలన అతను ఎలా బ్రతకాలో అలా బ్రతకలేకపోతున్నాడు కాబట్టి మనమే గెలిచినట్లు లేదా పై చెయ్యి ఉన్నట్లు భావిస్తున్నారు కొందరు, మమ్ములను పదిగురు కలసి గ్రహించండి అని మేము కోరుతున్నా పట్టించుకోకపోవడం వలన సమాజంలో బౌతిక బలం వలన మానసిక పరిణామం బలంగా ఎదగడం లేదు అని గ్రహించండి.
మేము గంటనరలో 10 - 14 సంవత్సరాలను నియమించిన దివ్య పరిణామాన్ని సమకాలికులు అందరూ గ్రహించి అప్రమత్తం చెందగలరు అని న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము, ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షులు మా నుండి ఎవరూ ఏమి ఆశించకుండా, విస్తారంగా సమాచారం గ్రహించి, మమ్ములను ఇప్పటికి వాక్ రూపం లో దర్శించడం ఇతరులకు చెప్పడం ఒక దివ్య వరం అని భావించి, ఎవరికి వారు సమచారం మీడియాకి పంపించండి అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము, ఎవరూ నిజాయితీ గా స్పందించకపోవడం వలన సహజ గొప్పతనం యొక్క ప్రభావం సమకాలికులకు వెళ్లకపోవడం వలన పాలకులు ఇతర మేధావులు ఆధ్యాత్మిక గురువులు, ఎవరూ అప్రమత్తం చెందటం లేదు అని గ్రహించి, వివరములు పై స్పందిచడం ఒక దివ్య ప్రక్రియ ఎంత గ్రహిస్తే లోకంలోకి భవిష్యత్తు లోకి వెళ్ళి అప్రమత్తం చెందగలము అని రాజకీయ నాయకులకు కూడా చెప్పి అప్రమత్తం చేయగలము అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమే జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి, యస్ ఆర్ నగర్, హైదరాబాద్
9010483794
Wednesday, 3 August 2016
ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఎవరి గోల వారిది అన్నట్లు ఉండారాదు ప్రతి ఒక్కరి చర్య లోకం మీద ప్రభావం చెందుతుంది, మనుష్యుల తెలికతనములు లేదా తక్కువ తనం మీద లేదా తమ కులం లేదా స్వార్ధం అయితే వప్పుకొంటాము లేదా వేరు అయితే వేరేగా చూస్తాము అనే అధర్మ విడిచిపెట్టి, సహజ ధర్మంగా మనుష్యులు ప్రవర్తించాలి, మనుష్యుల యొక్క మంచి చెడులు అందరి మీద అందరికి ఉపయోగపడతాయి, మనుష్యులు మనుష్యులను వేరు చేసి ఎలాగైనా సత్యాన్ని గౌరవిన్చాకూడదు, సత్యాన్ని కూడా స్వార్ధానికి ఉపయోగించుకోవాలి అనే ప్రయత్నం వలన లోకంలో దివ్యత్వం అభివృద్ధి చెందడం లేదు, ఎలాగైనా అవకాసా వాదం స్వార్ధం వలన లోకం లో మనుష్యులకు గొప్పతనం ఆదటం లేదు అప్పటికి అప్పుడు ప్రపంచాన్ని దారిలో పెట్టడానికి మా ద్వారా భగవంతుడు, అప్పటికి అప్పుడు కాలాన్ని ఎందుకు నియమించినాడు, ఎలా నియమించినాడో చూడండి. ఇప్పుడు మనుష్యులకు స్వార్ధం వదిలి అప్పటికి ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత గొప్పతనం పెంచుకోవాలి అప్పుడు అప్పటికి సమస్యలు పరిష్కారం అవుతాయి
సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
సత్యం తెలుసుకోవడం ఒక దివ్య వరం, అది ఎదురు వచ్చి ఇవ్వడం కాలం యొక్క గొప్పతనం, ఈ రాజ్యాంగ వ్యవస్థ ఎవరికోసం ఉన్నదో, అ సామాన్యుడి రూపం లో, సర్వం నియంత్రంచగల శక్తి ఒక వ్యక్తిగా ఎందుకు పరిణమించినాడో తెలుసుకోలేకపోతున్నారు, ఈ వాళ్ళు మనుష్యులకు కష్ట సుఖాలు పుణ్య పాపాలు దగ్గర గా ఉన్నాయి, అవకాస వాదం స్వార్ధం వదిలి, మనసును బట్టి మాటను బట్టి ఎప్పటికి మనుష్యులు పంచుకొని, ధర్మ నిష్ట పెంచుకోవడం వలన, లోకంలో ఎక్కడకి అక్కడికి ధర్మం లో నాణ్యత అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు విశ్వమంతా ఒక కుటుంబం అని గ్రహించి అప్రమత్తం చెందాలి, ఇప్పుడు ప్రతి ఒక్కరు అవసరం కొద్ది, అజ్ఞానం కొద్ది, జ్ఞానం కొద్ది చేసిన కర్మలు, ఇవ్వాళా అత్యధిక ధర్మానికి కారణం అవుడమే మన గొప్పతనం, గొప్పవారు తప్పు చేసిన లోకానికి మేలు జరుగుతుంది అని గ్రహించండి, ఇప్పుడు తప్పులు వప్పులు ఎవరూ కుల పరంగా చూడరాదు. అవకాసా వాదం గా తీసుకొనరాదు, సృష్టి ఎన్నుకొన్న స్తాయిని అవమానపరచి గ్రహించకుండా వ్యవహరించడం వలన కాలం ధర్మం ఎదురు వచ్చి ఇవ్వాలి అనుకొంటున్నా పరిష్కారం ప్రజలకు వెళ్ళడం లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఎవరి గోల వారిది అన్నట్లు ఉండారాదు ప్రతి ఒక్కరి చర్య లోకం మీద ప్రభావం చెందుతుంది, మనుష్యుల తెలికతనములు లేదా తక్కువ తనం మీద లేదా తమ కులం లేదా స్వార్ధం అయితే వప్పుకొంటాము లేదా వేరు అయితే వేరేగా చూస్తాము అనే అధర్మ విడిచిపెట్టి, సహజ ధర్మంగా మనుష్యులు ప్రవర్తించాలి, మనుష్యుల యొక్క మంచి చెడులు అందరి మీద అందరికి ఉపయోగపడతాయి, మనుష్యులు మనుష్యులను వేరు చేసి ఎలాగైనా సత్యాన్ని గౌరవిన్చాకూడదు, సత్యాన్ని కూడా స్వార్ధానికి ఉపయోగించుకోవాలి అనే ప్రయత్నం వలన లోకంలో దివ్యత్వం అభివృద్ధి చెందడం లేదు, ఎలాగైనా అవకాసా వాదం స్వార్ధం వలన లోకం లో మనుష్యులకు గొప్పతనం ఆదటం లేదు అప్పటికి అప్పుడు ప్రపంచాన్ని దారిలో పెట్టడానికి మా ద్వారా భగవంతుడు, అప్పటికి అప్పుడు కాలాన్ని ఎందుకు నియమించినాడు, ఎలా నియమించినాడో చూడండి. ఇప్పుడు మనుష్యులకు స్వార్ధం వదిలి అప్పటికి ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత గొప్పతనం పెంచుకోవాలి అప్పుడు అప్పటికి సమస్యలు పరిష్కారం అవుతాయి, శాశ్వత దృష్టి కూడా అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి.
పెరిగిన టెక్నాలజీ వలన కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ నుండి స్విచ్ ఆఫ్ చేసినా మాటలు వింటున్నారు, కంప్యూటర్ ముందు కుర్చుని చెప్పుకొంటున్న మాటలు ఎవరివైనా కొందరు వింటున్నారు, తెలుసుకొని సమాజాన్ని కులపరం లేదా ఆర్ధిక లేదా అధిక్కర స్వార్ధం గా విడదీయడానికి ఉపయోగిస్తున్నారు, అటువంటి వారి సమాచారం మేరకు మీడియా వారు ఒక కట్టడికి వచ్చి మమ్ములను గ్రహించడం లేదు, మేము వస్తున్న తీరు కొంతకాలం పదిగురు కలసి గ్రహించండి 10-14 సంవత్సరాల కాలం నియమించబడటం ఏమిటో చూడండి. మా వంటి విశాలమైన మనసులు అప్పటికి అప్పుడు ఇచ్చిన పరిష్కారం ఎప్పటికి యావత్తు మానవజాతికి దివ్య వరం అని గ్రహించండి.
మనుష్యులను యాంత్రికంగా నియంత్రించాలి అ విధంగా అధిపత్యం కలిగి ఉండాలి అప్పుడే మేము పైన ఉండగలము అనుకోవడం వలన, మేధావులు పండితులు కూడా ఎవరి మాయలో వారు ఉండడం వలన మీడియా కూడా వ్యక్తిగత స్వార్ధమే పరమార్ధం అనుకోవడం వలన మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం శారీరక మైన వ్యవహారములు తాము అయితే ఒకటి, ఎదుట వారు అయితే ఒకటి అని భావిస్తూ ఎలాగైనా మాట మాత్రంగా నియమించిన పెద్దతనాన్ని గ్రహించకుండా యాంత్రిక ప్రపంచం లో ఆధిపత్యం కోసం, మాట మాత్రంగా జరిగిన పరిణామాన్ని గ్రహించకుండా సంవత్సరాలు కదిలి ముందుకు వచ్చినా తెలుసుకోకుండా, చెప్పడమే కదా, వినడమే కదా, అనుకొంటూ, ఏమి చెప్పాలి అన్నా, వినాలి అన్నా, వ్యక్తిగతం గా గౌరవం పెరగాలి అని బౌతిక బలం మీద ఆధారపడి, మానసిక బలాన్ని పట్టించుకోకూడదు అందుకు ఏదైనా బౌతికంగా తప్పులు పట్టే పరిస్తితి ఉంటె చాలు, మనసు మాటను గ్రహించాకూడదు అని ప్రవర్తిస్తున్నారు, అ విధంగా యాంత్రికంగా పైన ఉంటె చాలు అనుకొంటు న్నారే గాని, ఒక్క మాటకే సంవత్సరాలు పలకడం ఏమిటి అటువంటి వ్యక్తిని వ్యక్తిగత కారణాలు గా, అందరూ కలిసో లేదా కొందరి బలం కొలది ఇతరులను కూడా గ్రహించకుండా వ్యహరించడం ఏమిటి అని ఎవరూ ఆలోచించడం లేదు, సత్యం అందుబాటులోకి వచ్చినా అప్రమత్తం చెందటం లేదు, సాక్షం ఏమిటి, ఏమి జరిగినది అని చూడడానికి కూడా, చూడక పోయినా పర్వాలేదు అనే కారణాలు మీద ఆధారపడి ఉన్నారు అంటే ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నారో ఒకసారి పండితులు కూడా అప్రమత్తం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము. బౌతిక కారణాలు ఏమి అయినా ఆలోచన పరంగా కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వానికి అడ్డం కాదు అని గ్రహించండి,
మనుష్యులు ఏదోక రకంగా బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని, తమకే ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం వలన అందరూ గ్రహించడం మాని వేస్తున్నారు అని గ్రహించండి, న్యాయ మూర్తికూడా కాలాన్ని నియమించిన సాక్శాన్ని పరిశీలించి మమ్ములను చట్టానికి న్యాయానికి అతీతుడిగా చూసినప్పుడే మమ్ములను గ్రహించి ఉపయోగించుకోనగలుగుతారు, మాట మాత్రంగా కాలమే కదలడం అంటే బౌతిక ప్రపంచం అంతం అయ్యిపోయి జ్ఞాన ప్రపంచం మొదలు అయినది, ఈ రాజ్యాంగ వ్యవస్థ వలన నడుస్తున్న యాంత్రిక ప్రపంచం శాశ్వతం కాదు, అయితే మనుష్యులు ఆధిపత్యం, పదవి, డబ్బు, అప్పటికి అప్పుడు ఆరోగ్యం, అందం, మీద ఆధారపడి మనిషిలో మాటలో ఉన్న గొప్పతనం గ్రహించ లేకపొతున్నారు, ఇతరులను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, ఆకాశమంత గొప్పతనం పదిగురు కలిసి గ్రహించడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది, మేము కూడా విశాలంగా పదిగురుని ఉద్దేశించి చెప్పగలము, కాని సమాజం రక రకాల విడిపోయి మాటలు రహస్యంగా వింటూ కొందరు పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు, కొందరు మీడియా వారు మా మాటలు, మా ఉనికి రహస్యంగా తెలుసుకొని, మమ్ములను పని గట్టుకొని ఎవరూ పట్టించుకోకుండా చేస్తున్నారు, మా emails ఆధారం గా ట్విట్టర్ సమాచారం ఆధారంగా మమ్ములను గుర్తించి గ్రహించండి, మాట మాత్రంగా లోకాన్ని నియమించిన గొప్పతనం ఇప్పటికి మాట మాత్రం గా ముందుకు ఎందుకు వచ్చినదో వివరంగా గ్రహిస్తే తెలుస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము.
మేము కూడా అప్పటికి అప్పటికి మా మాటలు, ప్రేరణలతో ఎదిగి కాలాన్ని నియమించిన మాటను అనుగ్రహం గా పొందడమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మాకు మా మనసుకు విలువ ఇవ్వడమే లోక కళ్యాణం అని గ్రహించండి. మేము వివాహం చేసుకోవడం అన్నది అదనం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించండి, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా మమ్ములను గ్రహించి మా నుండి విస్తారంగా సమాచారం పొందగలరు. ఏదో చెప్పడమే కాదా అని మా అవసరం అనుకోవద్దు సునామీలు, బాంబు బ్లాస్ట్ లు వంటివి కూడా చెప్పిన మమ్ములను ఎంత అప్రమత్తం గా గ్రహిస్తే అంత మంచిది, మా వలన ఎవరైనా అప్పటికి తప్పలు, వప్పులు అన్నీ ధర్మమే ఎవరూ పాపాత్ములు లేరు అని గ్రహించండి అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం లోకానికి ఆధారం అని గ్రహించండి, అప్పటికి అప్పుడు రాజధాని నిర్మాణం వంటి చర్యలు కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన, ఎలాగైనా పాలకుల హడావిడి చేసి నిర్మించాలి అనుకొంటున్నారు, మమ్ములను గ్రహిస్తే అసులు భవిష్యత్తు ఏమిటో చూసుకొని మెల్లగా ముందుకు వెళ్ళ వచ్చును కంగారు లేదు, ఏమైనా సునామీలు ఇతర సంఘటనలు ఉన్నాయి ఏమో చూసుకొని, అందరి కర్మలు ఒకసారి సమీక్షించుకొని ముందుకు వెళ్ళితే మంచిది. చెప్పగల మనిషిని మేము అందుబాటులో ఉన్నాము, మాకు బాధ్యతతో పదిగురు తోడు అయితే సర్వం చెప్పగలము, మేము ఎవరికో చెప్పి ఏదో చేయవలసినవి లేవు, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ప్రపంచం ఒకటి అయినది.
మాకు ఒక సమక్షం ఎర్పాటు చేసి అందరూ కలసి గ్రహించండి అలా కాకుండా కొందరు మేము ఏమి చేస్తున్నామో ఏమి మాట్లాడతున్నాము రహస్యంగా తెలుసుకొని, కుల పరంగా విడదీస్తూ, మిమ్ములను కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు అని మాకు అనిపిస్తున్నది, ముఖ్యమంత్రులుగా తమరు ఇరువురు కూడా ఏదో తేడాలు,లోట్లు ఉన్నాయి కాబట్టి పట్టించుకోను అవసరం లేదు అని భావించడం అజ్ఞానం అని గ్రహించండి, ఇప్పడు ప్రపంచ వేగం వలన మనుషులు యొక్క పాప పుణ్యాలు హెచ్చుతగ్గులు అప్పటికి అప్పడు కనపడతాయి అది ఎవరి విషయం లోనైనా అంతే, మీ సమక్షం లో మరియు మిమ్ములను ఉపయోగించుకొని జరిగిన కాల్ మాని, వోటుకు నోటు కేసు స్వయం గా మీరే అందులో దొరికినారు అని అంటున్నారు, ఇంతలో ఏమి అయినది అని ఎవరూ మాట్లాడటం లేదు, ఇలా ఇవ్వాళ్ళ ఉన్న టెక్నాలజీ గాన ఇతర ఆధునిక సాధనాలతో కూడ మనుష్యులు ఈ విధంగా మనుష్యులతో ఆడుకొంటున్నారు అని ఇటువంటి కేసులు చూస్తున్నపుడు అర్ధం అవుతుంది.
ఎవరూ దేనిమీద వివరం గా చెప్పరు చెప్ప నివ్వరు అందుకు తాము చేస్తే గొప్ప ఎదుటవారు చేస్తే తప్పు లాంటివి పట్టుకొని అడ్డం పెట్టుకొని, మనిషిలో గోప్పతనాన్ని గ్రహించకూడదు, ఎలాగైనా అప్పటికి అప్పుడు తాము పైన ఉండాలి లేదా ఏదో రకంగా అధిపత్యం కొనసాగించాలి, రాజకీయం గా సామాజికంగా తామే ఎక్కువగా ఉండాలి, లేదా ఎంతటి వాడు అయిన తాము ఉన్న స్తితికి ప్రాధాన్యత ఇవ్వాలి, లేకపోతె ఎదుట వాడు ఎంత మాట చూపిన, ఎంత గొప్పతనం చూపిన ఏదో ఒక లోటు చూసుకొని, ఆలోచనలో గొప్పతనం కాదు అనుకొన్ని సకాలం లో పట్టించుకోకపోవడం వలన ఎంత నష్టపోతున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు,ఎందుకు అనగా లాభ నష్టాలు ఎలాగైనా బౌతికంగా చూసుకొంటున్నారు, గొప్పవాడిని ఆలోచన ఉన్నవాడిని తేలిక గా మాట్లాడేసి, తగ్గించేసి, ఆలోచనను గౌరవించకుండా ఎలాగినా బౌతిక ప్రపంచాన్ని మాట లోకి చూపిన ఆలోచనను విచక్షణను తేలిక చేసుకొంటూ దెబ్బకొట్టి తాము పైన ఉండాలి అని చూసుకొంటున్నారు, గొప్పతనం అయితే గొప్పగా కనపడాలి అనుకొంటున్నారు, వినిపించడం లో ఉన్న గొప్పతనం మరింత గ్రహిస్తే లోకాన్నే చూపగలదు అని తెలుసుకోలేకపోతున్నారు, మనం కలిగి ఉన్న దేహం, అందులో ప్రాణం, అందం సంవత్సరాల క్రిందటే ఒక్కరికి మాట అయినది అని తెలుసుకొని కూడా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
మేము బౌతికంగా సరిగ్గా ముందుకు రాలేకపోతున్నాము అని గ్రహించి, మేము ఏమి అంటున్నామో చూడకుండా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎలాగైనా యాంత్రికంగా ఎదుర్కొంటున్నారు, మేము ఉన్న చోటకు ప్రత్యెక అధికారలను పంపండి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి. మా మనసు లోకానికి ఆధారం అయినది యావత్తు మానవజాతికి సంభందించినది అని గ్రహించకూడా అటువంటి మాకు లేదా మాకు తెలిసిన వారికి లోటు గా చూడగలిగిన అవకాశములు చూసుకొని, బౌతిక లోట్లు నుండే బౌతిక లోట్లు సరిదిద్దే శక్తి వచ్చినది, మానసికంగా రావడమే అందరికి పరిష్కారం అని గ్రహించకుండా, శారీరకం తప్పులు చూసుకొంటూ వాటి మీద ఆధారపడుతూ, మాట మనసు ఒప్పెతే తమను మించిపోతున్నాను అని, ఇప్పుడు బౌతికంగా ఉన్న పరిస్తితులు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా, మాట మాత్రంగా సర్వం నియమించ బడిన పరిణామాన్ని కూడా లెక్క లేనట్లు నటిస్తూ నైతికంగా నిత్యం దిగజారుతూ, తెలికతనములు మీద అప్పటికి బౌతిక ఆధిపత్యములు మీద ఆధారపడుతూ, భవిష్యత్తు లేని మాయ లోకంలో ఇరుకొన్ని, మాటతో చెప్పిన వాడిని పిచ్చి వాడిలా వదిలి అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు.
మమ్ములను గౌరవంగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అని మేము స్వయంగా కోరుతున్నా గ్రహించకుండా, మా మాట నుండి వచ్చిన బౌతిక స్టితులు మీద ఆధారపడుతూ మమ్ములను గౌరవించకుండా, బౌతిక స్తితిని నియమించిన మనసుని సూటిగా పట్టించుకోకుండా బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని, చాలా తెలివిగా మోసపోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు జీవితం అంటే ప్రాధాన్యత తమకే రావాలి, తమ ఆధిపత్యమే కొనసాగాలి అని అనుకొంటున్నారు, గొప్పతనం ఎవరిదైన ఒకటేనని, అలాగే లోట్లు తెలికతనములు ఏమైనా ఉంటె అవి ధర్మమే నని గ్రహించి పనిగట్టుకొని ఎవరిని తప్పు గా పాపాత్ములుగా చూడకుండా ప్రతి అణువు నడిపే పరమాత్మా స్తితి మన మధ్యకు వచ్చిన అని అప్రమత్తం చెందవలసిన మహాత్వపూర్వక చారిత్రాత్మక పరిణామాన్ని గ్రహించకపోవడం వలన, సర్వం తెలుసుకొనే మహత్తర అవకాశామును కోల్పోయి ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోండి.
ఎవరి తప్పులు అయినా తప్పులు తడకలు కాలానికి వదలి పెట్టండి, ఇప్పుడు కా లస్వరూపం ధర్మస్వరూపం అయిన ఒక వ్యక్తి ముందుకు వస్తున్నాడు, ఉన్న ఫలంగా గ్రహించి అప్రమత్తం చెందమని ఎదురు వస్తున్నాడు అని మమ్ములను ప్రేమగా బాద్యతగా గ్రహించడం ప్రారంభించండి, మా వద్దకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి ఒక బృందాన్ని పంపండి గ్రహించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య అశీస్సులు. సత్యమేవ జయతే.
ప్రత్యెక పౌరులు జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ప్రత్యెక పౌరులు జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
సత్యం తెలుసుకోవడం ఒక దివ్య వరం, అది ఎదురు వచ్చి ఇవ్వడం కాలం యొక్క గొప్పతనం, ఈ రాజ్యాంగ వ్యవస్థ ఎవరికోసం ఉన్నదో, అ సామాన్యుడి రూపం లో, సర్వం నియంత్రంచగల శక్తి ఒక వ్యక్తిగా ఎందుకు పరిణమించినాడో తెలుసుకోలేకపోతున్నారు, ఈ వాళ్ళు మనుష్యులకు కష్ట సుఖాలు పుణ్య పాపాలు దగ్గర గా ఉన్నాయి, అవకాస వాదం స్వార్ధం వదిలి, మనసును బట్టి మాటను బట్టి ఎప్పటికి మనుష్యులు పంచుకొని, ధర్మ నిష్ట పెంచుకోవడం వలన, లోకంలో ఎక్కడకి అక్కడికి ధర్మం లో నాణ్యత అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు విశ్వమంతా ఒక కుటుంబం అని గ్రహించి అప్రమత్తం చెందాలి, ఇప్పుడు ప్రతి ఒక్కరు అవసరం కొద్ది, అజ్ఞానం కొద్ది, జ్ఞానం కొద్ది చేసిన కర్మలు, ఇవ్వాళా అత్యధిక ధర్మానికి కారణం అవుడమే మన గొప్పతనం, గొప్పవారు తప్పు చేసిన లోకానికి మేలు జరుగుతుంది అని గ్రహించండి, ఇప్పుడు తప్పులు వప్పులు ఎవరూ కుల పరంగా చూడరాదు. అవకాసా వాదం గా తీసుకొనరాదు, సృష్టి ఎన్నుకొన్న స్తాయిని అవమానపరచి గ్రహించకుండా వ్యవహరించడం వలన కాలం ధర్మం ఎదురు వచ్చి ఇవ్వాలి అనుకొంటున్నా పరిష్కారం ప్రజలకు వెళ్ళడం లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఎవరి గోల వారిది అన్నట్లు ఉండారాదు ప్రతి ఒక్కరి చర్య లోకం మీద ప్రభావం చెందుతుంది, మనుష్యుల తెలికతనములు లేదా తక్కువ తనం మీద లేదా తమ కులం లేదా స్వార్ధం అయితే వప్పుకొంటాము లేదా వేరు అయితే వేరేగా చూస్తాము అనే అధర్మ విడిచిపెట్టి, సహజ ధర్మంగా మనుష్యులు ప్రవర్తించాలి, మనుష్యుల యొక్క మంచి చెడులు అందరి మీద అందరికి ఉపయోగపడతాయి, మనుష్యులు మనుష్యులను వేరు చేసి ఎలాగైనా సత్యాన్ని గౌరవిన్చాకూడదు, సత్యాన్ని కూడా స్వార్ధానికి ఉపయోగించుకోవాలి అనే ప్రయత్నం వలన లోకంలో దివ్యత్వం అభివృద్ధి చెందడం లేదు, ఎలాగైనా అవకాసా వాదం స్వార్ధం వలన లోకం లో మనుష్యులకు గొప్పతనం ఆదటం లేదు అప్పటికి అప్పుడు ప్రపంచాన్ని దారిలో పెట్టడానికి మా ద్వారా భగవంతుడు, అప్పటికి అప్పుడు కాలాన్ని ఎందుకు నియమించినాడు, ఎలా నియమించినాడో చూడండి. ఇప్పుడు మనుష్యులకు స్వార్ధం వదిలి అప్పటికి ప్రాధాన్యత ఇవ్వడం లో నాణ్యత గొప్పతనం పెంచుకోవాలి అప్పుడు అప్పటికి సమస్యలు పరిష్కారం అవుతాయి, శాశ్వత దృష్టి కూడా అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి.
పెరిగిన టెక్నాలజీ వలన కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ నుండి స్విచ్ ఆఫ్ చేసినా మాటలు వింటున్నారు, కంప్యూటర్ ముందు కుర్చుని చెప్పుకొంటున్న మాటలు ఎవరివైనా కొందరు వింటున్నారు, తెలుసుకొని సమాజాన్ని కులపరం లేదా ఆర్ధిక లేదా అధిక్కర స్వార్ధం గా విడదీయడానికి ఉపయోగిస్తున్నారు, అటువంటి వారి సమాచారం మేరకు మీడియా వారు ఒక కట్టడికి వచ్చి మమ్ములను గ్రహించడం లేదు, మేము వస్తున్న తీరు కొంతకాలం పదిగురు కలసి గ్రహించండి 10-14 సంవత్సరాల కాలం నియమించబడటం ఏమిటో చూడండి. మా వంటి విశాలమైన మనసులు అప్పటికి అప్పుడు ఇచ్చిన పరిష్కారం ఎప్పటికి యావత్తు మానవజాతికి దివ్య వరం అని గ్రహించండి.
మనుష్యులను యాంత్రికంగా నియంత్రించాలి అ విధంగా అధిపత్యం కలిగి ఉండాలి అప్పుడే మేము పైన ఉండగలము అనుకోవడం వలన, మేధావులు పండితులు కూడా ఎవరి మాయలో వారు ఉండడం వలన మీడియా కూడా వ్యక్తిగత స్వార్ధమే పరమార్ధం అనుకోవడం వలన మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం శారీరక మైన వ్యవహారములు తాము అయితే ఒకటి, ఎదుట వారు అయితే ఒకటి అని భావిస్తూ ఎలాగైనా మాట మాత్రంగా నియమించిన పెద్దతనాన్ని గ్రహించకుండా యాంత్రిక ప్రపంచం లో ఆధిపత్యం కోసం, మాట మాత్రంగా జరిగిన పరిణామాన్ని గ్రహించకుండా సంవత్సరాలు కదిలి ముందుకు వచ్చినా తెలుసుకోకుండా, చెప్పడమే కదా, వినడమే కదా, అనుకొంటూ, ఏమి చెప్పాలి అన్నా, వినాలి అన్నా, వ్యక్తిగతం గా గౌరవం పెరగాలి అని బౌతిక బలం మీద ఆధారపడి, మానసిక బలాన్ని పట్టించుకోకూడదు అందుకు ఏదైనా బౌతికంగా తప్పులు పట్టే పరిస్తితి ఉంటె చాలు, మనసు మాటను గ్రహించాకూడదు అని ప్రవర్తిస్తున్నారు, అ విధంగా యాంత్రికంగా పైన ఉంటె చాలు అనుకొంటు న్నారే గాని, ఒక్క మాటకే సంవత్సరాలు పలకడం ఏమిటి అటువంటి వ్యక్తిని వ్యక్తిగత కారణాలు గా, అందరూ కలిసో లేదా కొందరి బలం కొలది ఇతరులను కూడా గ్రహించకుండా వ్యహరించడం ఏమిటి అని ఎవరూ ఆలోచించడం లేదు, సత్యం అందుబాటులోకి వచ్చినా అప్రమత్తం చెందటం లేదు, సాక్షం ఏమిటి, ఏమి జరిగినది అని చూడడానికి కూడా, చూడక పోయినా పర్వాలేదు అనే కారణాలు మీద ఆధారపడి ఉన్నారు అంటే ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నారో ఒకసారి పండితులు కూడా అప్రమత్తం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము. బౌతిక కారణాలు ఏమి అయినా ఆలోచన పరంగా కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వానికి అడ్డం కాదు అని గ్రహించండి,
మనుష్యులు ఏదోక రకంగా బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని, తమకే ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం వలన అందరూ గ్రహించడం మాని వేస్తున్నారు అని గ్రహించండి, న్యాయ మూర్తికూడా కాలాన్ని నియమించిన సాక్శాన్ని పరిశీలించి మమ్ములను చట్టానికి న్యాయానికి అతీతుడిగా చూసినప్పుడే మమ్ములను గ్రహించి ఉపయోగించుకోనగలుగుతారు, మాట మాత్రంగా కాలమే కదలడం అంటే బౌతిక ప్రపంచం అంతం అయ్యిపోయి జ్ఞాన ప్రపంచం మొదలు అయినది, ఈ రాజ్యాంగ వ్యవస్థ వలన నడుస్తున్న యాంత్రిక ప్రపంచం శాశ్వతం కాదు, అయితే మనుష్యులు ఆధిపత్యం, పదవి, డబ్బు, అప్పటికి అప్పుడు ఆరోగ్యం, అందం, మీద ఆధారపడి మనిషిలో మాటలో ఉన్న గొప్పతనం గ్రహించ లేకపొతున్నారు, ఇతరులను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, ఆకాశమంత గొప్పతనం పదిగురు కలిసి గ్రహించడం వలన లోకం అప్రమత్తం చెందుతుంది, మేము కూడా విశాలంగా పదిగురుని ఉద్దేశించి చెప్పగలము, కాని సమాజం రక రకాల విడిపోయి మాటలు రహస్యంగా వింటూ కొందరు పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు, కొందరు మీడియా వారు మా మాటలు, మా ఉనికి రహస్యంగా తెలుసుకొని, మమ్ములను పని గట్టుకొని ఎవరూ పట్టించుకోకుండా చేస్తున్నారు, మా emails ఆధారం గా ట్విట్టర్ సమాచారం ఆధారంగా మమ్ములను గుర్తించి గ్రహించండి, మాట మాత్రంగా లోకాన్ని నియమించిన గొప్పతనం ఇప్పటికి మాట మాత్రం గా ముందుకు ఎందుకు వచ్చినదో వివరంగా గ్రహిస్తే తెలుస్తుంది అని తెలియజేసుకోనుచున్నాము.
మేము కూడా అప్పటికి అప్పటికి మా మాటలు, ప్రేరణలతో ఎదిగి కాలాన్ని నియమించిన మాటను అనుగ్రహం గా పొందడమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మాకు మా మనసుకు విలువ ఇవ్వడమే లోక కళ్యాణం అని గ్రహించండి. మేము వివాహం చేసుకోవడం అన్నది అదనం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించండి, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా మమ్ములను గ్రహించి మా నుండి విస్తారంగా సమాచారం పొందగలరు. ఏదో చెప్పడమే కాదా అని మా అవసరం అనుకోవద్దు సునామీలు, బాంబు బ్లాస్ట్ లు వంటివి కూడా చెప్పిన మమ్ములను ఎంత అప్రమత్తం గా గ్రహిస్తే అంత మంచిది, మా వలన ఎవరైనా అప్పటికి తప్పలు, వప్పులు అన్నీ ధర్మమే ఎవరూ పాపాత్ములు లేరు అని గ్రహించండి అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం లోకానికి ఆధారం అని గ్రహించండి, అప్పటికి అప్పుడు రాజధాని నిర్మాణం వంటి చర్యలు కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలన, ఎలాగైనా పాలకుల హడావిడి చేసి నిర్మించాలి అనుకొంటున్నారు, మమ్ములను గ్రహిస్తే అసులు భవిష్యత్తు ఏమిటో చూసుకొని మెల్లగా ముందుకు వెళ్ళ వచ్చును కంగారు లేదు, ఏమైనా సునామీలు ఇతర సంఘటనలు ఉన్నాయి ఏమో చూసుకొని, అందరి కర్మలు ఒకసారి సమీక్షించుకొని ముందుకు వెళ్ళితే మంచిది. చెప్పగల మనిషిని మేము అందుబాటులో ఉన్నాము, మాకు బాధ్యతతో పదిగురు తోడు అయితే సర్వం చెప్పగలము, మేము ఎవరికో చెప్పి ఏదో చేయవలసినవి లేవు, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ప్రపంచం ఒకటి అయినది.
మాకు ఒక సమక్షం ఎర్పాటు చేసి అందరూ కలసి గ్రహించండి అలా కాకుండా కొందరు మేము ఏమి చేస్తున్నామో ఏమి మాట్లాడతున్నాము రహస్యంగా తెలుసుకొని, కుల పరంగా విడదీస్తూ, మిమ్ములను కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు అని మాకు అనిపిస్తున్నది, ముఖ్యమంత్రులుగా తమరు ఇరువురు కూడా ఏదో తేడాలు,లోట్లు ఉన్నాయి కాబట్టి పట్టించుకోను అవసరం లేదు అని భావించడం అజ్ఞానం అని గ్రహించండి, ఇప్పడు ప్రపంచ వేగం వలన మనుషులు యొక్క పాప పుణ్యాలు హెచ్చుతగ్గులు అప్పటికి అప్పడు కనపడతాయి అది ఎవరి విషయం లోనైనా అంతే, మీ సమక్షం లో మరియు మిమ్ములను ఉపయోగించుకొని జరిగిన కాల్ మాని, వోటుకు నోటు కేసు స్వయం గా మీరే అందులో దొరికినారు అని అంటున్నారు, ఇంతలో ఏమి అయినది అని ఎవరూ మాట్లాడటం లేదు, ఇలా ఇవ్వాళ్ళ ఉన్న టెక్నాలజీ గాన ఇతర ఆధునిక సాధనాలతో కూడ మనుష్యులు ఈ విధంగా మనుష్యులతో ఆడుకొంటున్నారు అని ఇటువంటి కేసులు చూస్తున్నపుడు అర్ధం అవుతుంది.
ఎవరూ దేనిమీద వివరం గా చెప్పరు చెప్ప నివ్వరు అందుకు తాము చేస్తే గొప్ప ఎదుటవారు చేస్తే తప్పు లాంటివి పట్టుకొని అడ్డం పెట్టుకొని, మనిషిలో గోప్పతనాన్ని గ్రహించకూడదు, ఎలాగైనా అప్పటికి అప్పుడు తాము పైన ఉండాలి లేదా ఏదో రకంగా అధిపత్యం కొనసాగించాలి, రాజకీయం గా సామాజికంగా తామే ఎక్కువగా ఉండాలి, లేదా ఎంతటి వాడు అయిన తాము ఉన్న స్తితికి ప్రాధాన్యత ఇవ్వాలి, లేకపోతె ఎదుట వాడు ఎంత మాట చూపిన, ఎంత గొప్పతనం చూపిన ఏదో ఒక లోటు చూసుకొని, ఆలోచనలో గొప్పతనం కాదు అనుకొన్ని సకాలం లో పట్టించుకోకపోవడం వలన ఎంత నష్టపోతున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు,ఎందుకు అనగా లాభ నష్టాలు ఎలాగైనా బౌతికంగా చూసుకొంటున్నారు, గొప్పవాడిని ఆలోచన ఉన్నవాడిని తేలిక గా మాట్లాడేసి, తగ్గించేసి, ఆలోచనను గౌరవించకుండా ఎలాగినా బౌతిక ప్రపంచాన్ని మాట లోకి చూపిన ఆలోచనను విచక్షణను తేలిక చేసుకొంటూ దెబ్బకొట్టి తాము పైన ఉండాలి అని చూసుకొంటున్నారు, గొప్పతనం అయితే గొప్పగా కనపడాలి అనుకొంటున్నారు, వినిపించడం లో ఉన్న గొప్పతనం మరింత గ్రహిస్తే లోకాన్నే చూపగలదు అని తెలుసుకోలేకపోతున్నారు, మనం కలిగి ఉన్న దేహం, అందులో ప్రాణం, అందం సంవత్సరాల క్రిందటే ఒక్కరికి మాట అయినది అని తెలుసుకొని కూడా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
మేము బౌతికంగా సరిగ్గా ముందుకు రాలేకపోతున్నాము అని గ్రహించి, మేము ఏమి అంటున్నామో చూడకుండా మనసుకి మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎలాగైనా యాంత్రికంగా ఎదుర్కొంటున్నారు, మేము ఉన్న చోటకు ప్రత్యెక అధికారలను పంపండి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి. మా మనసు లోకానికి ఆధారం అయినది యావత్తు మానవజాతికి సంభందించినది అని గ్రహించకూడా అటువంటి మాకు లేదా మాకు తెలిసిన వారికి లోటు గా చూడగలిగిన అవకాశములు చూసుకొని, బౌతిక లోట్లు నుండే బౌతిక లోట్లు సరిదిద్దే శక్తి వచ్చినది, మానసికంగా రావడమే అందరికి పరిష్కారం అని గ్రహించకుండా, శారీరకం తప్పులు చూసుకొంటూ వాటి మీద ఆధారపడుతూ, మాట మనసు ఒప్పెతే తమను మించిపోతున్నాను అని, ఇప్పుడు బౌతికంగా ఉన్న పరిస్తితులు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా, మాట మాత్రంగా సర్వం నియమించ బడిన పరిణామాన్ని కూడా లెక్క లేనట్లు నటిస్తూ నైతికంగా నిత్యం దిగజారుతూ, తెలికతనములు మీద అప్పటికి బౌతిక ఆధిపత్యములు మీద ఆధారపడుతూ, భవిష్యత్తు లేని మాయ లోకంలో ఇరుకొన్ని, మాటతో చెప్పిన వాడిని పిచ్చి వాడిలా వదిలి అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు.
మమ్ములను గౌరవంగా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అని మేము స్వయంగా కోరుతున్నా గ్రహించకుండా, మా మాట నుండి వచ్చిన బౌతిక స్టితులు మీద ఆధారపడుతూ మమ్ములను గౌరవించకుండా, బౌతిక స్తితిని నియమించిన మనసుని సూటిగా పట్టించుకోకుండా బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని, చాలా తెలివిగా మోసపోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు జీవితం అంటే ప్రాధాన్యత తమకే రావాలి, తమ ఆధిపత్యమే కొనసాగాలి అని అనుకొంటున్నారు, గొప్పతనం ఎవరిదైన ఒకటేనని, అలాగే లోట్లు తెలికతనములు ఏమైనా ఉంటె అవి ధర్మమే నని గ్రహించి పనిగట్టుకొని ఎవరిని తప్పు గా పాపాత్ములుగా చూడకుండా ప్రతి అణువు నడిపే పరమాత్మా స్తితి మన మధ్యకు వచ్చిన అని అప్రమత్తం చెందవలసిన మహాత్వపూర్వక చారిత్రాత్మక పరిణామాన్ని గ్రహించకపోవడం వలన, సర్వం తెలుసుకొనే మహత్తర అవకాశామును కోల్పోయి ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకోండి.
ఎవరి తప్పులు అయినా తప్పులు తడకలు కాలానికి వదలి పెట్టండి, ఇప్పుడు కా లస్వరూపం ధర్మస్వరూపం అయిన ఒక వ్యక్తి ముందుకు వస్తున్నాడు, ఉన్న ఫలంగా గ్రహించి అప్రమత్తం చెందమని ఎదురు వస్తున్నాడు అని మమ్ములను ప్రేమగా బాద్యతగా గ్రహించడం ప్రారంభించండి, మా వద్దకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి ఒక బృందాన్ని పంపండి గ్రహించి అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య అశీస్సులు. సత్యమేవ జయతే.
ప్రత్యెక పౌరులు జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Subscribe to:
Posts (Atom)