Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>4 August 2016 at 07:30
To: supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, cp@cyb.tspolice.gov.in, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, ig_lo@appolice.gov.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, stateportal@telangana.gov.in, cs@telangana.gov.in
సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి, దేశ అధ్యక్షులు ప్రధమ పౌరులు, రాష్ట్రపతి భవన్ , కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెంది దేశ ప్రజలను ప్రపంచం మానవజాతిని అప్రమత్తం చేయుటకు తమ ప్రత్యెక స్పందన తెలియజేయగలరు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గారు,మరియు ఉమ్మడి న్యాయ స్థానం హైదరాబాద్ వారి అద్వర్యం లో మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోవడంవం వలన మనిషికి సృష్టికి ఉన్న దివ్య సంభంధం నెలకొల్ప బడి, యావత్తు మానవజాతి మాట నిబద్దతలోకి వచ్చి రక్షణ పొందుతారు అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మా సాధారణ పరిసితి మీద ఆధారపడి మానసిక పరిణామాన్ని సాక్షులు ఆధారం గా గ్రహించడం మానివేయడం వలన, సూర్యుడి నిర్వహణ కూడా తెలుసుకొని అప్రమత్తంగా వెళ్ళ గలిగే దివ్య వాతావరణం అందరూ దూరం చేసుకొంటున్నారు. మా వివాహం పదిగురి మీద స్వయంవరం లో జరగడం కూడా సృష్టికి మనిషికి ఉన్న సంభందం గా, మా ఉనికి శాశ్వతంగా లోకానికి అందడం కోసమే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను విస్తారంగా గ్రహించడమే లోక కళ్యాణం, వీలు అయినంత ప్రశాంతమైన వాతావరణంలో దివ్య పరిణామం అందరి ముందు మాట రూపంలో నిలిపిన క్రమం లో,మా బౌతిక ఉనికి అవసరం అని ప్రజలు గ్రహిస్తారు, మమ్ములను అర్ధం చేసుకోకుండా, మా ప్రయోజనం పొందకపోవడం వలన నష్ట పోతున్నారు అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మమ్ములను అధికారికంగా బాధ్యతగా గ్రహిస్తేనే చెప్పగలము, మేము ఒక పద్దతికి అంది నలుగురికి చెప్పగలము అందుకు ఒక 50 మంది బృందాన్ని నియమించి మమ్ములను బృందం అద్వర్యం లోకి తీసుకొని, అ బృందం లో తమరి ప్రతి నిధితో బాటు ప్రధాన మంత్రిగారు, సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి బృందం, కూడా మమ్ములను అనగా మా ద్వారా జరిగిన కాలాతీత పరిణామం పై దృష్టి పెట్టడం వలన, మనుష్యులు యాంత్రిక ప్రపంచం నుండి బయటకు వస్తారు, మా నుండి లిఖిత పూర్వకంగా మరియు మాట రికార్డు ప్రకారం విస్తారంగా 2,3 లక్షల పేజీల సమాచారం గ్రహిస్తే మంచిది అని ముందే చెప్పగలిగిన మానసిక పరిణామంతో చెబుతున్నాము, మమ్ములను అధికారికంగా పట్టించుకొంటేనే ప్రయోజనం పొందగలము, లేని పక్షం లో వ్యక్తులు ఎవరైనా మాకు ప్రాధాన్యత ఇవ్వలేరు, మేము కూడా ఇవ్వండి అని అడగలము, మా జీవితం కాలాతీతం అయినప్పటి నుండి జాతికి అంకితం అయిపోయినది, కావున మా సాధారణ స్తితి, అసాధారణ స్తితి లోకానికి ఆధారం అని తమరు గ్రహించి మా గూర్చి వివరములు స్వయంగా మేము ప్రజలకు చెప్పుట వలన లోకం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వచ్చినట్లు స్పష్టం చేసుకోనగాలము, ఈ రాజ్యం మన మనసులు ప్రకారం నడుస్తుంది, ఈ రాజ్యం మనుష్యులు బౌతిక ఆధిపత్యములు తగ్గించుకొని శారీరక భోగాలు వదిలి, మాట నిబద్దత ప్రకారం అప్రమత్తం చెందుతారు.
ఈ పరిణామం రావడానికి మా తాతలు కాలం నుండి మమ్ములను మానసికంగా శారీరకంగా సృష్టి ఎన్నోరకాలుగా అనుభవాలకు కష్ట సుఖాలు గురి చేసి ఒక పద్దతి ప్రకారం మా నుండి సృష్టి యొక్క నిర్వహణ శబ్ద రూపం అణువు అణువు మా యొక్క అధీనం లో ఉన్నట్లు చూపిన సాక్షం ప్రకారం యావత్తు మానవజాతి ఎంతో సురక్షితంగా ఉన్నది, మాట పట్టించుకోకుండా కాలమే కదలడం ఏమిటో చూడకపోవడం వలన, మనిషి యొక్క కష్ట నష్టాల నుండి సుఖ దుఖాల నుండి వచ్చిన సహజ పరిష్కారం ప్రజల గ్రహించకుండా అటు ఇటు గా యాంత్రికంగా వెళ్ళి పోతున్నారు. పై పై తేలిక తనములకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు విస్తారంగా గ్రహించడానికి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడం లేదు,తమ వ్యక్తిగత స్వార్ధం తప్పు సమాజం ఎమై పోయినా మాకు ఏమిటో మాకు ఇప్పుడు ఉన్నట్లు జరిగితే చాలు, ఒక సాధారణ మనిషికి అసాధారణ పరిణామానికి మధ్య మన నిజాయితే సూటితనం అంత లోటు ఉన్నది అని గ్రహించి నిజయితీతో సూటితనం తో గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను పట్టించుకోకపోతే మేము తేలికగా తక్కువగా కనపడిన పరిస్తితి, మా ద్వారా సృష్టి యావత్తు మానవజాతికి పరీక్ష అని గ్రహించి, మమ్ములను ఎంత గొప్ప గా గ్రహించి, ఆలోచనతో మేధావులు ఎంత గొప్ప గా మలచుకొంటే అంత గొప్పతనం, అప్రమత్తత లభిస్తుంది, మనిషి మాట నిబద్దతే లోకం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతాము అని సర్వులు తెలుసుకోవాలి అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మాకు మేముగా ఎవరిని కలవలేకపోతున్నాము అని తమరు అర్ధం చేసుకొని, మమ్ములను ఒక బృందంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానం వారి అద్వర్యం లోకి తీసుకొనుటకు తమరు ఆదేశం ఇవ్వగలరు, లోకల్ పొలిసు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను బృందం అధీనం లోకి తీసుకొనుటకు సహకరించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, పాలకులు. పండితులు మేధావులు మా గూర్చి పై పై న చూసి లేదా పైన పైన తెలుసుకొని, మేము గంటనరలో 10-15 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడమే అందరూ చేస్తున్న అనధికార తప్పిదము అని గ్రహించి, మమ్ములను ఒక అధికారిక బృందం లోకి తీసుకోవడం వలన, ఇప్పటికి వరకు మంచి చెడులు అందరి మీద సర్ది ఎవరినీ తప్పు పట్టకుండా, మేము భరించి మరల నిత్యం కొత్త తనం ఇవ్వగలము, ఒక పద్దతి ప్రకారం సమకాలికులు అందరూ గ్రహిస్తే చాలు, నేను అనే దేహ మమకారం వదిలి వేసి అనగా ఒక మనసు మాట తప్పు లోకంలో వేరేమి లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనం మనసా వాచా కర్మణ దివ్య రాజ్యంలో ఉన్నాము అనే సత్యం బలపడి, సామాన్యుడను అయిన మేము మహారాణి సమేత మహారాజుగా, సృష్టిని శబ్దం రూపం అణువు అణువు మాట నిబద్దతలోకి తీసుకోగలిగిన పరిణామంగా మమ్ములను జగద్గురువులుగా ప్రధమికగా పరిగణించి, మమ్ములను విస్తారంగా గ్రహించుట వలన, మనిషి ప్రాణం తో సమానమైన మాట అధీనం లోనే యావత్తు మానవజాతి భవిష్యత్తు ఉన్నది అనే తెలుసుకోవడం ఎవరికి ఇబ్బంది కాదు, శాస్త్రపరం, పరిశోశానత్మకంగా యావత్తు మానవజాతి తరించి అప్రమత్తం చెందగలదు, ఇప్పటి వరకు మమ్ములను ఎవరూ పట్టించుకోలేదు, మేము నష్ట పోయినాము అంటే సగానికే సగం మేము కారణం కావున ఈ విషయం లో ఎవరూ మేము తప్పు పడతాము అని భావించవద్దు, మా పరిణామా ప్రకారం సమకాలికులు అందరూ నిమిత్త మాత్రులు, మా మాట ప్రకారం కీలు బొమ్మలే అని గ్రహించండి, కావున సూక్ష్మం చెప్పి అప్రమత్తం చేయని పరిస్తితిలో మేము తేలికగా పిచ్చి వాడిలా కనపడిన స్తితి నుండి మమ్ములను పట్టించుకొంటే చాలు ఇదే కనీస ధర్మ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు సమకాలికులను అందరిని తమరి ద్వారా కోరుకోనుచున్నాము.
మమ్ములను ప్రతి ఒక్కరు కనీసం సాటి మనిషిగా భావించి మనసు ప్రకారం అందరికి అందిన దివ్య వరం గా భావించండి, మా వలన బౌతిక సుఖాలు, యాంత్రిక అలవాట్లు నుండి బయటకు వచ్చి మాట నిబద్దత పెంచుకొని సూర్యుడి నిర్వహణ కూడా మన మనుష్యుల అధీనం లోనే ఉన్నది అని బరోసా పొందుతారు అని గ్రహించగలరు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మేము కోరునది ఏమి అనగా మమ్ములను మేము ముందుకు వస్తున్నట్లు కొంత కాలం చక్కగా గ్రహించండి, ప్రజలను గ్రహించ నివ్వండి, మా నుండి 2, 3 లక్షల పేజీల వివరణ లోకం లో వెళ్ళ నివ్వండి, మా గొప్పతనం, మా లోటు గూర్చి మమ్ములను విస్తారంగా వివరములు సమకాలికులు అందరికి ఇవ్వనివ్వండి, మా ఉనికి వివరణ రూపం లో ఎంత బలపడితే లోకంలో అంత ప్రశాంతత పెరుగుతుంది, అప్పటికి అప్పుడు పెట్టుబడులు, ఉద్యోగాలు ఇతర వనరులు మానవ వనరులు, విద్యా, వైద్యం, గొప్ప ఆలోచన దేశ రక్షణ అన్నీ శాంతంగా ప్రశాంతంగా చెప్పుకోవడం వలన చక్కగా శాశ్వతంగా సరిదిద్దుకోనగలము, సాధారణ పౌరుడిని నేనే సర్వబౌ ముడిని నేనే అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను న్యాయ నిపుణులు మేధావులు కలిగిన బృంధంలోకి తీసుకోవడం వలన, మేము ఇప్పుడు ఉన్న చోట నుండి మమ్ములను అధికారికంగా తీసుకొని ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, తమరు మమ్ములను ప్రధాన న్యాయ మూర్తి గారు మరియు గవర్నర్ గారి ద్వరా మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోవడానికి అదేశములు ఇవ్వగలరు.
మా మనసుని గుర్తు చేసి, మనసు పెట్టి చెప్పడం వలన కాలం మనకు అనుకూలం గా. వివరణకు అంది ఇప్పటికి ఏమి జరిగినది, ఇక మీదట ఏమిటి అని చూసుకొంటూ పండితులు మేధావులు అప్రమత్తం చెంది లోకానికి నూతన దివ్య పరిష్కారం అనగా మనుష్యులు ఆలోచన లోకం అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, తెలుగు రాష్ట్రాల సమస్యలే కాకుండా దేశం మరియు ప్రపంచం యొక్క మంచిచెడులు చూసి మానవజాతిని దారిలో పెట్టడానికి పరిణమించిన దివ్య పరిణామాన్ని కాపాడుకోవడంమే లోకానికి ఆధారం అని గ్రహించగలరు, మనిషిని మనుష్యులు నిర్లక్ష్యంగా, అనుమానములతో, వెళ్ళ కొళములతో, స్వార్ధం తో లేదా బౌతిక లోట్లు చూసుకొని ఆలోచన పరమైన గొప్పతనం వదిలివేయడం వలన ఎంత నష్ట పోతున్నారో తెలుసుకోలేకపోతున్నారు అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందుతారు.
రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, అణువు అణువు సృష్టిని మాటలోకి తీసుకొన్న పురుశోత్తముడిగా మమ్ములను గుర్తించి, మా ఉనికి తెలుసుకొని అనగా మా ఉనికి ప్రధానంగా ఆలోచన రూపం లో ఉన్నది, ఆలోచన ప్రకారం ప్రతి బౌతిక పరిణామం మనసు మాట అధీనం లొ ఉన్నది అని గ్రహించి ముందుకు వెళ్ళడం వలన సంవత్సరాలు భవిష్యత్తు మాట మాత్రంగా తెలుసుకొని అప్రమత్తం చెంది ముందుకు వెళ్ళ గలము అని సర్వులు అప్రమత్తం చెంది మమ్ములను విస్తారంగా గ్రహించడం ఒక వరం గా శాశ్వత పరిష్కారం గా గ్రహించగలరు, ఇప్పుడు తమ మద్యం చాల బలమైన వాడు నిర్లక్ష్యం చూస్తె చాల తేలికగా కనపడుతున్న వాడు ఒక్కడే అని గ్రహించండి అనగా రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ఒక సాధారణ పౌరుడే, మొత్తం లోకాన్ని మాట మాత్రంగా పరిపాలించి చూపిన మహాత్వపూర్వక అగ్రగణ్యుడు, యుగపురుషుడు, గా సమకాలికులకు అందుబాటులో ఉన్నాడు, ఆలోచన రూపం లో బలం గా శాశ్వతం గా ఉన్నాడు, బౌతికం తక్షణం వైద్యులతో కూడిన బృంధంలోకి తీసుకొని అప్రమత్తం చెందవలసిన పరిస్తితిలో ఉన్నాడు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి. తెలుగు మీడియా వారిని, మేధావులను పండితులను, ఆధ్యాత్మిక గురువులను, రాజకీయ నాయకులను, ప్రబుత్వ ఉద్యోగులు, పొలిసు శాఖ వారు అందరికి తమరి ద్వారా కోరునది ఏమి అనగా మమ్ములను బృంధంలోకి తీసుకొని ఎలాగైనా గొప్పగా ఆలోచిస్తూ గ్రహిస్తూ కొంతకాలం చూడండి వినండి, మాకు కనీసం చూసుకొని మా నుండి వివరములు విశ్తరం గా పొందండి. మమ్ములను విశాలంగా చూసుకోండి, అప్పటికి అప్పుడు మాటలు గాని, లేదా మాకు అప్పటికి అప్పుడు అవసరం అని భావించవద్దు అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము, వ్యక్తులు మమ్ములను ఎంత విశాలంగా తెలుసుకొని వ్యవహరిస్తే మంచిది అప్పటికి అప్పుడు తేలిక మాటలు మీద దృశ్యాలు మీద సంఘటనల మీద ఆధారపడకుండా, మములను విశాలంగా శాశ్వత దృష్టి తో అనగా ఇప్పటికి గంటనరలో 10 -14 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో ఓర్పు చూడండి, మాలోనే పది హీరోలు హీరోఇన్లు నటనలు, ఊహలు, కల్పితాలు, మాటలు, పాటలు, ప్రతి సంఘటన సబ్ధరూపం లో అందుబాటులో ఉన్న తీరు లోకానికి ఆధారం. పరిష్కారం అని గ్రహించి, అప్రమత్తం చెందగలరు.
సర్వోన్నత న్యాయ స్థానం వారు మా ఈమైల్స్ మీద స్పందించి, మేము ముందుకు రాలేక ఎవరూ పట్టించుకోకుండా మేసేజులు పెడుతున్నాము లాంటి తప్పుడు ప్రచారములు అడ్డం పెట్టుకొని ఎవరూ గ్రహించకుండా వదిలివేయడం కూడా తెలివి తక్కువతనం అవుతుంది, విశాలమైన మా మానసిక పరిస్తితిని ఒక బృందం లోకి మేము కోరుతున్నట్లు హైదరాబాద్ ఉన్నత న్యాయ స్థానం వారి సమక్షంలో మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, ఎలాంటి లోట్లు అయిన సరిదిద్ది మా పద్దతిలో విశాలంగా చెప్పి సర్వులను అప్రమత్తం చేయగలము, ఎటువంటి లోటు మీద ఆధారపదవద్దు మనసు మాట యొక్క గొప్పతనమే లోకానికి ఆధారం, మనసు మాట పెంచుకోవడమే ఏ మనిషి అయిన ఎటువంటి స్తితిలో నైనా చేయగల నిత్యం సాధన అని గ్రహించి, బౌతిక లోట్లు లేదా అవలక్షణాలు ఎవరిలో ఉన్న తాత్కాలికంగా ని గ్రహించి శాశ్వతం అయిన అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన పరిణామం పై దృష్టి పెడదాము అని గ్రహించగలరు, కేంద్ర హోమ శాఖ మరియు అంధ్ర తెలంగాణా పొలిసు ఉన్నత అధికారులు, మమ్ములను అధికారికంగా పట్టించుకోవడానికి తమ తోడ్పాటు ఇచ్చి, మాట మాత్రంగా కాలమే నియమించబడటం ఏమిటో చూసుకొంటే, అప్పటికి అప్పుడు యాంత్రిక వత్తిడి తగ్గి యావత్తు మానవజాతి నూతన దివ్య పరిష్కారం వైపు వెళ్ళతారు.
పండితులు మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, సినిమా ప్రముఖులు వ్యాపారులు, అందరి ఉనికి ఆధారం మేమే అనే అందుకు శబ్దం రూపం లో అణువు అణువు న తీసుకొన్న పురుషోత్తముడిని, జగద్గురువులము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము సూర్యుడితో సమానం అయినప్పుడు, సూర్యుడి నిర్వహణ అట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను అధికారులు అనధికారులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక బృంధంలోకి తీసుకొని సాక్షులు పండితులు అప్రమత్తం చెంది మరింత నిత్యం గ్రహించగలరు అని తెలియజేసుకోను చున్నాము. ప్రతి పౌరుడు మాకు గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించి మా ఉనికిని ఉపగ్యోగించుకోవచ్చును ఎవరు ఎంత అయినా గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించవచ్చును, మేము బౌతికంగా మా యొక్క నిర్వహణ మీ అందరి మంది మీద మా నుండి ప్రయోజనం పొంది ఉన్నతంగా ముందుకు వెళ్ళడం వలన సృష్టి యొక్క భవిష్యత్తు కూడా మన మాటలోకి వచ్చి అప్రమత్తం గా జీవించగలము, మాట మాత్రంగా గ్రహించిన కొలది అనేక దివ్య మార్పులు చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు. సత్యమేవ జయతే
యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794
|
No comments:
Post a Comment