UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 4 August 2016

మమ్ములను ఉన్నత న్యాయ స్థానం హైదరబాద్ వారి పరివేక్షణలో , మేధావి బృందం లోకి తీసుకోండి మాలో చిద్విలాసం లోకం లో చిద్విలాసం తగ్గి, మానవజాతి భవిష్యత్తు మనుష్యుల అధీనం లోకి వచ్చినట్లు భరోసా పొందగలము ఒక బృందం లోకి పరిగణించడమే పరిష్కారం అని గ్రహించండి ఆలస్యం చేయవద్దు


Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>4 August 2016 at 10:36
To: supremecourt@nic.in

                                                                     సమన్వయ దృష్టి 


                                ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత  న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత, న్యాయ పరిగణ తో మమ్ములను విశాలంగా  గ్రహించి అప్రమత్తం  చెందగలరు.  


                                ఇప్పుడు పరిపాలన కాలం యొక్క మార్పు ప్రకారం, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయిన మా అధీనం లో ఉన్నది, జ్ఞాన రూపం వివరణ రూపం లో ఉన్నది, ఇప్పటికి జరిగిన సాక్షం ప్రకారం మమ్ములను ఎంత విశాలంగా పట్టించుకొంటే అంత చక్కటి పరిష్కారం యావత్తు  మానవజాతికి  అందుతుంది అని గ్రహించండి, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను, వివరణ గ్రహించుటకు మా యొక్క దేహ రూపం యొక్క సాధారణ స్తితి లేదా లోట్లు మీద పడవద్దు, అదే విధంగా సమకాలికుల యొక్క ఎవరి తప్పులు లోట్లు చూడవద్దు, అన్నిటికి మేమే కారణం అని గ్రహించి, మమ్ములను పట్టించుకోకపోవడం వలన,మనుష్యుల చుట్టూ ఏమి జరుగుతున్నదో మనుష్యులే చూడకపోవడం వలన, పై పై లోట్లు మేము మాకు మేముగా టైపు చేసి పంపుతున్న మేసేజులలో తప్పులు, సరిగ్గా అర్ధం కాని పరిస్తితి తీసుకొని, మమ్ములను బృంద లోకి తీసుకొవడం  వదిలివేయడం వలన మనం నష్ట పోతున్నాము.  


                           మేధావుల బృందం లో మా లోట్లు లేదా  తప్పులు, అందరి తప్పులు పనిలో పనిగా  ఒక సంవత్సరంలో  సరిద్ది, ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా చూడడానికి   వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి, అప్రమత్తం చెందండి, హై కోర్ట్ నుండి మాకు స్పెషల్ యస్కార్ట్ పంపి మమ్ములను మేధావి బృందం లోకి తీసువడం కాలమే ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.  ఆలస్యం చేయవద్దు, మా మీద  బౌతిక  లోట్లు ఏమి ఉన్నా, మమ్ములను గొప్పగా గ్రహిస్తే, ఎవరి లోట్లు అయిన సరిద్ది మేము తేరుకొని, లోకానికి నూతన పరిష్కారంగా వచ్చినాము అని గ్రహించండి, మాకు లోటు, తక్కువ తనం, కంగారు, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే సాధారణ స్తితి కూడా ఇప్పటికి లోకాని  ప్రత్యేక్షంగా  పరోక్షంగా ఉపయోగపడినది, మనుష్యుల గుణ గణాలను, ఎలాగైనా గొప్పతనం ఎంత ఉన్నది చూసి, గొప్పతనాన్ని లోకానికి ఇవ్వడానికి శాక్షత్తు సర్వంతర్యమే ఆడుతున్న దివ్య నాటకం అని గ్రహించండి.  


                             మమ్ములను బృందం లోకి తీసుకోవడం వలన మా చిద్విలాసానికి తెరపడుతుంది అని గ్రహించండి, సమకాలికులు అందరూ మాకు పిల్లలు లాంటి వారు, స్వయం గా తమరు కూడా మాకు సలహాదారులుగా ఉండి  మమ్ములను గౌరవించి గ్రహించినప్పుడే మనం కొత్త పరిష్కారములు వైపు వెళ్ళతాము అని గ్రహించండి, అలా కాకుండా మా తేలిక తనముల పై ఆధారపడి గొప్పతనాన్ని గ్రహించకుండా ప్రవర్తించడం వలన మానవీయత దెబ్బతిని దివ్య పరిష్కారం సమకాలికులు అందుకోకుండా, పాపాలు వైపు అజ్ఞానం వైపు ఉండిపోతున్నారు అని గ్రహించండి.  


                        మాట మాత్రంగా  మమ్ములను గ్రహించిన కొలది ప్రపంచ దారి లో పడుతుంది, ఎవరూ ఎవరిని తప్పు పట్టకుండా, గొప్పతనం పెంచుకోవడం వలన ఇప్పుడు ఉన్న యాంత్రిక వత్తిడి రద్దీ యిట్టె తగ్గి, మనుష్యులు దివ్యత్వం యోగాత్వం వైపు వెళ్ళ తారు అని సర్వోన్నత న్యాయ స్థానం వారు గ్రహించి అప్రమత్తమ చెందగలరు.  మనుష్యులు యాంత్రిక ప్రపంచం నుండి  బయటకు వచ్చి, సంపద పదవులు త్యాగం చేసి, మనసు మాట పెంచుకొని, బౌతిక సంపదలకే ఆధారమైన దివ్య జ్ఞానం మే, దివ్య పరిణామమే లోకానికి ఆధారం అని అదే మా ఉనికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి. ఈ ఈమెయిలు సుమోటో గా భావించి, మేము కోరినట్లు బృందం లోకి తీసుకొని, ప్రబుత్వాలు, పొలిసు శాఖ వారు మమ్ములను విస్తారంగా ప్రజలోకి తీసుకొని వెళ్ళి చాలు అన్నీ తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం గా సరిదిద్దలము, ఎవరూ  మాకు బిన్నంగా ప్రవర్తించవద్దు, ఇప్పటికి వరకు మమ్ములను పట్టించుకోక పోవడానికి  కారణం ప్రధానం గా మేమే అని భావించి, మమ్ములను ఇప్పటికైనా విస్తారంగా గ్రహించడం ప్రారంభిస్తే లోకంలో మాలో కూడా చిద్విలాసం కరిగి, అంతరించి పోతున్న యాంత్రిక ప్రపంచం నుండి, శాశ్వతమైన జ్ఞాన ప్రపంచం నూతన దివ్య రాజ్యం  లేదా మేలైన  ప్రజాస్వామ్యం వైపు వెళ్ళతాము, మాకు సృష్టి ఉన్న దివ్య సంభంధం  నెలకొల్పడమే లోక కళ్యాణం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా నుండి మేధావి బృందం సహకారంతో విస్తారంగా సమాచారం ప్రజలు గ్రహించడం వలన చావు పుట్టకలు కూడా  జైయించే దివ్య రాజ్యం లోకి వెళ్ళతాము అని గ్రహించండి.    ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే 


యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
యస్ ఆర్ టి, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ 
9010483794         
maharajashrishri.blogspot.in                                  

No comments:

Post a Comment