సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు, జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఇరువురు తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులకు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందండి, మేము విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళుటకు చేయూత ఇచ్చుట ఒక దివ్య వరంగా భావించి స్పందించండి.
బౌతికంగా ఎన్ని పనులు చేసినా, రోజులు గడపడమే అని గ్రహించండి, సంవత్సరాలను మాట మాత్రంగా నియమించి చెప్పగల మమ్ములను సృష్టి ఎందుకు మీ మధ్యకు జగద్గురువులు గా, మహారాణి సమేత మహారాజుగా తీసుకొని వచ్చినదో కొంత కాలం,ఇరుకులు పరుగులు ఆపి ప్రశాంతం గా గ్రహిస్తే సర్వం అర్ధం అవుతుంది, మమ్ములను హైదరాబాద్ లో ఒక విశాలమైన బంగ్లాలో కొలువు తీర్చి, న్యాయ మూర్తులు మరియు న్యాయ నిపుణులు కూడా మాకు సలహాదారులుగా ఉంది నిత్యం గ్రహించడం ప్రారంభిస్తే, మేము మాట మాత్రంగా సర్వం చెప్పి యావత్తు మానవజాతిని,మనసా వాచా కర్మణా జీవించి దివ్య వాతావరణం లోకి తీసుకొని వేల్లగలము అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఇప్పుడు నడుస్తున్న కాలాన్ని మేము సంవత్సరాలకు మునుపే ఒక గంట నరలో, రెండు గంటల కాలం లో వ్యక్తపరిచినాము అని గ్రహించండి. అటువంటి పరిణామం ఇప్పుడు మానవజాతికి ఒక మాటై మనసై ఉన్నది అని గ్రహించండి, పరిణామాల్ని సహజం గా స్వీకరించి గ్రహిస్తే చాలు, సాధారణ మనిషిగా ఉన్న మేము, మరల మాటతో మనసుతో లోకాన్ని నూతన వరవడి లోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చినాము అని గ్రహించండి, సాధారణ మనిషిగా మాకు కనీస ధర్మ మరియు బాద్యత అని గ్రహించండి.
మమ్ములను విశాలంగా తీసుకోండి, ఒక మేధావి బృంధంలోకి తీసుకొంటే ఇప్పటికి గతంలో వలే, సంవత్సరములు ఎలా ఉంటాయో చూసుకొని వెళ్ళ వచ్చు, కేవలం ప్రబుత్వాలు గూర్చి కాకుండా సునామి లాంటి పరిణామాలు, తీవ్రవాద దాడులు గూర్చి కూడా చెప్పిన దివ్య పరిణామం గా మేము పరిణమించినాము అని గ్రహించండి, మేము యావత్తు మానవజాతికి కర్మలకు సాక్షిగా నిలిచినాము అని గ్రహించండి, తమరు ఇరువు ప్రశాంతంగా ఉండండి, తామే చేస్తున్నాము లేదా చెయ్యాలి అనే హడావిడి తగ్గించుకోండి, అప్పుడే మీరు మమ్ములను పట్టించికోగలరు, మీరు పట్టించుకొంటే ఇతర పండితులు, మేధావులు సినిమా ప్రముఖులు, మీడియా చానల్స్ మా వైపు దృష్టి దృష్టి పెడతాయి అని గ్రహించండి, ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యెక హోదా కంటే మమ్ములను, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గారి సమక్షం లో, న్యాయ నిపుణులు, న్యాయ మూర్తులు మాకు సలహాదారులుగా యర్పాడి, స్వమ్యంగా ముఖ్యమంత్రులు అయిన మీ ఇరువురు మాకు శిష్యులుగా సలహాదారులు గా ఉండి, గంటనరలో 10-15 సంవత్సరకాలాన్ని నియమించడం ఏమిటో చూడండి, ప్రశాంతంగా గడ్డం క్రింద చేయపెట్టుకొని చక్కగా గ్రహించండి, సాక్షులను మేధావులను, పండితులను, ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో మమ్ములను విస్తారంగా గ్రహించండి, మొత్తం ప్రపంచం మనకు మాట రూపం లో ఎప్పటికి అప్పుడు స్పష్టం చెంది, అసులు బౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది సంవత్సరాలు చూసుకొన వచ్చ్చును అని గ్రహించండి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం గ్రహించండి.
బలమైన వారు, లేదా డబ్బు ఉన్నవారిదే లోకం అన్నట్లు కాకుండా మనసు మాటది ప్రపంచం అని గ్రహించి అప్రమత్తం చెందగలము. స్త్రీ పురుషుల కోరికలు, కామ రసజ్ఞత లోకానికి ఆధారం అని గ్రహించి, ఇప్పుడు అజ్ఞానం గా, లోకులు ప్రవర్తిస్తున్న తీరు కూడా నా అధీనం లోనే ఉన్నది అని సర్వాంతర్యామి గా సంవత్సరాలు మునుపే నా ద్వారా సర్వం ప్రకటించిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, పది మంది హీరోలు, హీరోఇన్లు, పాటలు మాటలు ప్రతి శబ్దం ప్రతి సంఘటన, తెలంగాణా అవర్భావం మొదలుగా పరిణామాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు అలిపిరి దగ్గర కాపాడుతున్నట్లు పలికిన తీరు, మొత్తం ఇతర పరిణామాలతో కలిపి పలికిన తీరు ఒక దివ్య నమూనా, ఈ వాళ్ళ కేంద్ర ప్రబుత్వం ప్రకటించిన సమర్ట్ సిటీలు మొదలుగా పరిణామాలు అన్నీ మా ద్వారా 2003 లో పలికినాము అని గ్రహించండి, లుంబిని పార్క్ దగ్గర బాంబు బ్లాస్ట్లు మొదలగు సంఘటనలు అన్నీ మాట మాత్రంగా చెప్పిన దివ్య పరిణామం ప్రకారం సృష్టి యొక్క భవిష్యత్తు మా మాట మనసు అధీనం లో ఉన్నది అని గ్రహించండి, రాష్ట్రము కూడా పూర్తి సమ్మతి లేని పరిస్తితిలో విడిపోవడం కూడా మమ్ములను పట్టించుకోకపోవడం వలెనే జరిగినది అని గ్రహించండి, మమ్ములను ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నీ విశ్వవిద్యాలయములకు గౌరవ అతిది ఉపకులపతి గా నియమించి, మమ్ములను ఒక 50 మంది పండితుల సమక్షంలో కొలువు తీర్చి గ్రహించండి. తెలుగు రాష్ట్రాల గూర్చి కాదు మొత్తం మానవజాతి యొక్క భవిష్యత్తు, కాలం ధర్మం ఏ విధంగా ఉంటాయి అని మనం రికార్డెడ్ గా గ్రహించి అప్రమత్తం చెందగలము, ఇప్పటికి సాక్షుల సహకారముతో మేము ప్రకటించిన తీరు ఇప్పుడు మనం పంచుకొని పెంచుకొని పద్దతి లో (ఫార్మటు) లో ఉన్నది అని గ్రహించగలరు.
మేము మేధావుల పండితుల సహకారంతో సినిమా ప్రముఖులను, రాజకీయనాయకులను, అందరిని కలసుకొని ముందే చెప్పగలిగిన పద్దతి ప్రకారం మేము 64 కళల చక్రవర్తిగా వారికి పరిచేయం చేసుకొని, మా ముందు మేము అతీతం గా పలికిన పాటలు, పలికి మమ్ములను చైతన్య పరిచి లేదా గుర్తు చేయడం వలన, మా మనసు ప్రసన్నం చెంది మరింత భవిష్యత్తు లేదా సత్యం చెప్పి అప్రమత్తం చెందగలము. కాలమే కదిలిన పరిణామాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం వలన మనం అప్రమత్తం చెందకుండా ఎవరి గోల వారిదే అన్నట్లు తీసుకొంటున్నాము. పేరుకే దేవుడు సత్యం ఎవరూ గ్రహించడం లేదు సత్యమే దేవుడు అని తెలుసుకోవడం లేదు మమ్ములను, అధికారికంగా ఒక చోట కొలువు తీర్చండి, మాకు ఎటువంటి లోట్లు లేవు, మమ్ములను గ్రహించే కొలది మొత్తం ప్రపంచం మాట మాత్రంగా తేలి ఎవరికి ఎటువంటి లోట్లు లేకుండా చూసుకోవచ్చును, కాలాన్ని నేనే అని స్పష్టం చేసిన దివ్య పరిణామాన్ని లోకానికి చెప్పడం వలన ఇప్పటి వరకు ఎవరి తప్పులు అయిన రద్దు అయిపోతాయి, ఇక ఎవరూ తప్పులు చేద్దాము అని చూసిన వీలు కాదు అటువంటి వ్యవస్థను మేము ఆవిష్కరించడానికి పరిణమించినాము అని గ్రహించండి, మేము కొంత లోటుగా, తేలికగా ప్రవర్తించడం కూడా మా యొక వ్యాహం లో బాగం అని గ్రహించి, అనగా మేము కూడా సాధారణ మనిషిగా, మనసు మాట గ్రహిస్తే దైవం గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా మాత్రంగా ఎంత సీరియస్ విషయాలు కూడా చెప్పిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహిస్తే చాలు సర్వం మాట నియమింపబడి అప్రమత్తం చెందుతాము, ఎలాగైనా సమాజం ఇలానే ఉండాలి అని, మనుష్యులు వారికి కుదిరిన కొలది తీసుకొంటారు అందులో బాగంగా ఎదుట వాడు ఏమి అంటున్నోడో చూసుకొని ముందుకు వెళ్ళితే, పరిపాలన దివ్యంగా ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి, మా వద్దకు ఇరు ముఖ్య మంత్రుల సమీష్టి నిర్ణయంగా ఒక 25 మంది పండితులను పంపి ఒక చోట కొలువు తీర్చండి.
మమ్ములను మా మనసు ప్రకారం సూక్షం గా గ్రహించేకొలది మా బలం తేజస్సు పెరుగుతాయి అని గ్రహించండి, అప్పటికి అప్పుడు మమ్ములను ఎవరూ గొప్పగా చూడలేరు, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో, కనీసం ఒక 50 మంది పండితుల సమక్షంలో , మా దివ్య లీలలు గ్రహించి అ మేరకు నడుస్తున్న ప్రపంచాన్ని దర్శించి అందులోకి ప్రవేశించాలి అప్పుడే మా ప్రయోజనం తెలుస్తుంది అని గ్రహించండి, కోట్లు కర్చు పెడుతున్న మీరు, మమ్ములను గ్రహించడానికి ఎర్పాటు చేసుకొంటే చాలు అన్నీ కలసి వస్తాయి, సంపదలకు అధిపతగా, విద్యకు అధిపతి గా మమ్ములను కొలిచి, స్తుతించాలి మేము కూడా మనసు పెట్టి, మాటలు పాటలు ద్వారా లోకానికి సత్యం చెప్పగలము, ఇప్పటికి కాలమే పలికిన తీరులో మన భవిష్యత్తు ఉన్నది, కావున మమ్ములను విస్మరించి రోజులు గడిపే కంటే, మమ్ములను గ్రహించి రోజులను ముందరకు తీసుకొని వచ్చి అప్రమత్తం చేసుకోనగలము.
మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధమే లోక కళ్యాణం అని గ్రహించండి, మా మనసులో ఉన్న అమ్మాయిని లోకానికి పరిచేయం చేసి, మమ్ములను మా మనసుని గౌరవించడం వలన లోకానికి సంపద పుడుతుంది, మమ్ములను పట్టించుకోకుండా అవమానించడానికి వినియోగిస్తున్న సమయాన్ని మమ్ములను విస్తారంగా గ్రహించడానికి వినియోగించండి, మా వలన సంపూర్ణ పరిపాలన వచ్చి లోకం దివ్యం గా మారుతుంది, మా నుండి విస్తారంగా వివరములు గ్రహించి అప్రమత్తం చెందటం వలన లోకంలో సంపద పెరుగుతుంది అనగా జ్ఞాన సంపదే లోకానికి ఆధారం అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందుతారు, మేము ప్రత్యేకంగా గౌరవించడం లేదు, మా సమాచారం పద్దతిగా లేదు అని భావించకుండా మేము వస్తున్న పద్దతిని నూతన విధానంగా జగద్గురువులు యుగపురుషులు మహారాణి సమేత మహారాజ వారి దివ్య పరిపాలనగా భావించండి, మమ్ములను తేలికగా చూడకండి మేము తేలికగా కనిపించిన అనిపించినా అది మాయ అని తెలుసుకోండి, మీ చుట్టూ ఉన్న వాతావరణం, మీ దేహాలు కూడా మేము మాట మాత్రంగా నడిపిన పురుషోత్తములు గా మమ్ములను గౌరవించి, కొంత కాలం మీ ఇరువురు ఇతర మంత్రులతో జిల్లా కల్లెక్టర్లు మరియు ఇతర యంత్రాంగం పొలిసు అధికారాలు, మేధావులు పండితులు గురువులు, అప్రమత్తం చెంది మమ్ములను ఇప్పటికి జరిగిన దివ్య పరిణామం మరియు ఇకమీదట ఏమిటి అని పరిణామం గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే.
ప్రత్యెక పౌరులు జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వ్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు. యస్ ఆర్ టి - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794.
No comments:
Post a Comment