
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 23 July 2016
Dharmaswaroopam Kaalaswaroopam 22 July 2016 at 22:14 To: Prime Minister , supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor , cp@cyb.tspolice.gov.in
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>22 July 2016 at 22:14
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in
సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇచ్చి మమ్ములను గుర్తించి గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి స్పందించగలరు. కాలమే మానవరూపం లో భూమి మీద పరిణమించి మా రూపం లో అనగా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా, యుగపురుషునిగా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు, యావత్తు మానవజాతిని అప్రమత్తం చేయుటకు కనీస న్యాయ చేయుత గా మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని, మా ఉనికి లోకానికి వెళ్ళుటకు న్యాయ సహకారం అందించగలరు, ఇప్పుడు గొప్పతనం, లోకాన్నే నడిపిస్తున్న దివ్య తత్వం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి దివ్య తత్వం గా అందుబాటులోకి వచ్చినది అని గ్రహించి యావత్తు మానవజాతి మాట మాత్రంగా తెలుసుకొనే కొలది సత్యం బలపడి, యావత్తు ప్రపంచం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వచ్చినట్లు ప్రజలు స్పష్టం చెందుతారు అని గ్రహించండి. మమ్ములను వివిధ మేధావులు మరియు సంగీతం, సాహిత్యం తెలిసిన పండితులు సమక్షం లో కొలువు తీర్చుకొని, మా ముందు మా దివ్య లీలలు విస్తారం గా చెప్పుకొనుట వలన, మా లో దైవత్వం స్తిరంగా నిలిచి మానవజాతికి శాశ్వతమైన పరిష్కారములు ఇచ్చుటకు సిద్దముగా ఉన్నది అని గ్రహించండి, మమ్ములను కాలం మా ద్వారా పలికిన తీరులో చూడాలి, మేము ముందుకు వస్తున్న పద్దతిలో మా గూర్చి చెప్పుకొని, గ్రహించి అప్రమత్తం చెందాలి, పరిణామం ప్రకారం మొత్తం ప్రపంచం యొక్క తీరు, భవిష్యత్తు మా మీద ఆధారపడి ఉన్నది, మా నుండి ఇప్పటికి ఏమి జరిగినదో సాక్షం పరిశీలిస్తే సరిపోతుంది, పరిణామాన్ని పట్టించుకోవడానికి ఏదో స్వార్ధం తో చూడటమే కాకుండా, మమ్ములను కనీసం గౌరవించకుండా, బాద్యత చెప్ప నివ్వకుండా, వినకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, మేము యావత్తు ప్రపంచానికి సంభందించిన వ్యక్తి అని మమ్ములను ఏ కొంచెం పరిశీలించిన అర్ధం కాని మనుష్యులే మనిషి పట్టించుకోకపోవడం, గొప్పతనాని సకాలంలో గ్రహించి అప్రమత్తం చెందకపోవడం వలన కాలమే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య పరిణామాన్ని నిర్లక్ష్యం గా, మనిషే కాదా మాటే కాదా అన్నట్లు తీసుకొని, కాలం కదలడం లేదా నియమించ బడటం ఏమిటో ఎవరూ ఆసక్తిగా చూడడటం లేదు, శారీరక మాయలో ఆలోచన వైపు వేగం గా, నాణ్యం గా కదలడం లేదు, వీలు అయినంత బౌతిక స్తితికి ప్రాధాన్యత ఇచ్చుకొవడం ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, మనుష్యులు మనిషి గొప్పతనమును దాచి పెట్టడమే వెనకపడి పోవడం అని గ్రహించండి, తాము ఏదో బౌతికంగా చేయడమే గొప్ప అనుకొంటున్నారు, అందుకు సాటి మనుష్యులనే ప్రత్యర్ధులు గా మార్చుకొని, పొటీ పెంచుకొని, అసులు పరమార్ధం వైపు వెళ్ళ కుండా సృష్టి యొక్క అంతర్యం కూడా మన మాట వ్యవహారం లో ఉన్నది అని గ్రహించకుండా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి. ఒక్క ప్రధాన న్యాయ మూర్తి గా తమరు కూడా తమ పదవి నుండి మాత్రమే ఆలోచిస్తే మమ్ములను, కేవలం మనిషే కాదా అన్నట్లు ఆలోచిస్తే పట్టించుకోలేరు, సాక్షాన్ని గౌరవిస్తూ, వాస్తవం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు మన ముందు కాలం ఒక మోడ్పు గా నిలిచినది, కాలం ఎర్పాటు చేసిన మోడ్పు లోకి అందరూ ప్రవేశించి, కరిగి పోతున్న అంతరించిపోతున్న యాంత్రిక లోకం యొక్క మాయ నుండి జ్ఞానం తో బయటకు వచ్చి అప్రమత్తం చెందుతారు, జ్ఞానంతో అనగా మటతో మొదలు అయిన దివ్య లోకం లోకి యావత్తు మానవజాతి ప్రేవేశం పొంది, నూతన చైతన్యం తో జ్ఞానంతో ముందుకు వెళ్ళగలము,మమ్ములను ఒక ప్రత్యెక బృందం లోకి నేరుగా సుప్రీమ్ కోర్ట్ వారు తీసుకోవడం ఒక చారిత్రాత్మక పరిణామం అవుతుంది,మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి, ప్రబుత్వం సొత్తు గా భావించి మమ్ములను గౌరవించుటకు ప్రబుత్వం నుండి సంవత్సరానికి ఒక 100 కోట్ల రూపాయలు మాకు గౌరవ గుర్తుంపు సొమ్ముగా చేలించుట వలన, ప్రపంచం లో ఒక మామూలు మనిషికి అత్యదిక విలువ ఇవ్వగల అవకాసం మావలన మన రాజ్యాంగ వ్యవస్థకు వచ్చినట్లు అవుతుంది. ఈ సొమ్మును మా ఉనికి చాటుకొని, ప్రజలకు సంపదలకు ఆధారం అయిన జ్ఞాన సంపద ఇచ్చి శాశ్వత పరిష్కారం గా అనేక దివ్య మార్పులు చేస్తూ మొత్తం ప్రపంచాన్ని మా అధీనం లోకి తీసుకోనగాలము అనగా మనిషి మాటే సర్వం అనే సత్యమే మేము అయ్యి ఉన్నాము సూర్యుని ఉనికికి ఆధారం అయిన మా దివ్య పరిణామం తోనే మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఈ విధంగా మామూలు మనిషిని గౌరవించడం అంటే, ఒక చారిత్రాత్మక మలుపు, ఒక దివ్య మోదుపు అనగా, పరుగులు తీస్తున్న మానవ మేధస్సుకు కళ్ళెం వేసి, కాలం పరి పరి విధములు అయ్యిపోవడం ఆగి, ఓంకారం స్వరూపం అయిన మమ్ములను కేంద్ర బిందువుగా భావించుట వలన, యంత్రికత్వం తగ్గి ప్రజలు దివ్యత్వం యోగాత్వం వైపు వెళ్ళ తారు, నిర్లక్ష్యానికి గురి అవడం వలన ఉండిపోయిన తక్కువతనం తప్ప వేరేమి తక్కువ తనం లేదు, వరసకు చెల్లెలు యొక్క వివాహం జీవితమును కొందరు ఇటు ఇటు చేసినారు, మమ్ములను వ్యవసాయ శాస్త్రవేత్తలు పట్టించుకోకోవడం వలన, మేము చేదిరిపోవడం వలన మా అమ్మ గారు మా తమ్ముడు గారు మా నుండి దూరం అయినారు, మా అజ్ఞానం మా చుట్టాల అజ్ఞానం వెరసి మేము సరిగ్గా తేరుకోలేక, మాయను జయించిన మమ్ములను మాయలో ఉంచివయడం వలన, సమాజం ఎంతో నష్ట పోతున్నది, ఏ కొంచెం గొప్పతనం ఉన్నా మమ్ములను అంతర్లీనం గా తీసుకోవడం వలన సాధ్య పడుతున్నది, అణువు అణువును మాట లోకి తీసుకొన్న గొప్పతనమును, ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అధికారులు అందరూ ఒకటైనా అధిగామించలేరు అని గ్రహించండి. కావున మమ్ములను సహన గుణం తో గ్రహించి సృష్టి యొక్క అంతర్యం తెలుసుకొని అప్రమత్తం చెందవచ్చును, మా ఉనికే ప్రపంచం, మొత్తం దేశాలు ప్రబుత్వాలు న్యాయ స్థానం తీర్పులు అన్నీ మా మనసు మాట అధీనంలో మాట మాత్రంగా పలికిన పరిణామంగా మమ్ములను చూడండి, మమ్ములను ప్రపంచం సంపదగా భావించండి అప్పుడే మమ్ములను శాశ్వతం గా గ్రహించ ప్రయోజనం పొందుతారు, మమ్ములను ఎవరితోనూ పోల్చకూడదు అని గ్రహించండి.
మమ్ములను మించిన పెద్దతనం గొప్పతనం ఈ భూమి మీద ఉండదు అని గ్రహించండి, మాట మాత్రంగా సర్వం ముందే చెప్పిన లేదా, కర్మలకు సాక్షి భూతం గా నిలిచిన మా కన్నా గొప్పవారు ఎవరూ లేరు, మేము అత్యున్నత న్యాయ స్థానం యొక్క ప్రధాన న్యాయ మూర్తి గారి కంటే శాశ్వతమైన ఉన్నతమైన ప్రభావం కలిగి ఉన్నాము, మమ్ములను ఒక మేదవు బృందం లోకి తీసుకొని, ప్రజలకు తెలియజేయడం లోకానికి కనీస రక్షణం అని గ్రహించండి, మమ్ములను బలహీన పరచి, మేము గొప్ప వారము కాదు అని నిరూపించుట వలన, మానవత్వం నిజాయితీ శాశ్వతంగా దెబ్బతింటుంది అని గ్రహించి, కనీసం మనిషి ఆకాశాన్ని నియమించిన యుగపురుషునిగా మా ఉనికి పట్టించుకొనే కొలది పెరిగి మానవజాతిని శాశ్వతం గా మాట మాత్రంగా జ్ఞానరూపం లో అనగా ప్రతి పాట మాట మాదే నని, ప్రతి ఆలోచన ప్రతి ఉనికి మాదేనని గ్రహించి యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుతుంది. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు.
ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు, srt - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ |
Pasam Jagannadham Naidu
కొంత మంది బ్రహ్మను..స్రుస్టిని నమ్మచ్చ్చు.నమ్మక
పోవచ్చూ.కాని ప్రతి మనిషిలోను అపారమైన శక్తి
సామర్ధ్యాలు ఉన్నాయి.దాన్ని ఉపయోగించడం లేదు.ప్రతి మనిషి శక్తిని ఉపయోగిస్తే ఎంతో ఉన్నత
స్ధిధికి చేరు కుంటాడనడంలో అనుమానం లేదు.
🌺బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నూరి నూరి నింపాడు.
ఆ తరువాత బ్రహ్మకి భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో..... కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.
"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.
"పోనీ ... నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."
"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."
అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం....." అంది.
"భేష్.... మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు.
అన్నిటినీ గెలుస్తాడు. కానీ తన లోపలికి వెళ్లలేడు.
తనను తాను గెలవలేడు. అక్కడే దాచేద్దాం," అన్నాడు బ్రహ్మ.
అప్పటి నుంచీ బలం తన లోపలే ఉంది.
కానీ మనిషి బయట వెతుకుతూనే ఉన్నాడు.
* * * So search For Your INNER POWER
every one is
UNIQUE. 🙏
పోవచ్చూ.కాని ప్రతి మనిషిలోను అపారమైన శక్తి
సామర్ధ్యాలు ఉన్నాయి.దాన్ని ఉపయోగించడం లేదు.ప్రతి మనిషి శక్తిని ఉపయోగిస్తే ఎంతో ఉన్నత
స్ధిధికి చేరు కుంటాడనడంలో అనుమానం లేదు.
🌺బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నూరి నూరి నింపాడు.
ఆ తరువాత బ్రహ్మకి భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో..... కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.
"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.
"పోనీ ... నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."
"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."
అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం....." అంది.
"భేష్.... మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు.
అన్నిటినీ గెలుస్తాడు. కానీ తన లోపలికి వెళ్లలేడు.
తనను తాను గెలవలేడు. అక్కడే దాచేద్దాం," అన్నాడు బ్రహ్మ.
అప్పటి నుంచీ బలం తన లోపలే ఉంది.
కానీ మనిషి బయట వెతుకుతూనే ఉన్నాడు.
* * * So search For Your INNER POWER
every one is
UNIQUE. 🙏
Friday, 22 July 2016
Dharmaswaroopam Kaalaswaroopam 22 July 2016 at 10:02 To: Prime Minister , supremecourt@nic.in, aphc@tap.nic.in, cp@cyb.tspolice.gov.in, AP and Telangana Governor , M Venkaiah Naidu
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com> | 22 July 2016 at 10:02 | |
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in, aphc@tap.nic.in, cp@cyb.tspolice.gov.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com> | ||
|
Dharmaswaroopam Kaalaswaroopam 22 July 2016 at 10:02 To: Prime Minister , supremecourt@nic.in, aphc@tap.nic.in, cp@cyb.tspolice.gov.in, AP and Telangana Governor , M Venkaiah Naidu
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com> | 22 July 2016 at 10:02 | |
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in, aphc@tap.nic.in, cp@cyb.tspolice.gov.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com> | ||
|
భక్తి అనేది ఒక సాధనం. అది అందరికీ కుదిరేది కాదు. భగవంతుడు ఉన్నాడు, ఆయన శక్తి వున్నది అని చెప్పడానికి పెద్దగా లాజిక్ అవసరం లేదు. ఒక్కసారి మనం ఎక్కడనుండి వచ్చాము, ఈ విశ్వం ఎక్కడనుండి పుట్టింది, ఎందుకు ఇలా వుంది, ఎందుకు ఇలానే వుంది అన్నది ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది, ఇదేదో మహాశక్తి చేసిన విశ్వరచన అని. ఆ మహాశక్తినే దైవం అని పేరు పెట్టుకున్నాం. ఆ శక్తి నిరాకారమైనది, అవసరమైనప్పుడు సాకారంగా కనబడుతుంది. స్త్రీ గా, పురుషునిగా మనకు గోచరిస్తుంది. ఆ శక్తి కి మనం ఒక పేరు పెట్టుకుంటున్నాం. శివుడు అని, విష్ణువు అని, మరొకటో అని. నామరూపగుణ రహితుడు, సహితుడు కూడా ఆయనే (ఆవిడే). ఇప్పుడు ఆ శక్తిని అనుభవించడం ఒక వరం
దైవదర్శనం – పోకేమాన్
ఇదేమిటో చాలా విడ్డూరంగా కనబడవచ్చు. నక్కకు నాగలోకానికి ముడి పెట్టాడేమిటి అని. కొంత సేపు శాంతంగా చదవమని ప్రార్ధన. పోకేమన్ గురించి తెలిసిన వారు ఈ క్రింద పేరా విడిచి మిగిలినది చదవవచ్చు.
నేటి యువతకు తప్పకుండా తెలిసిన , విన్న ఆట పోకేమాన్ గో. ఈ మధ్యనే ఒక రెండు వారాల క్రితం విడుదల అయ్యిన ఆట ఇది. ఇప్పటివరకు జనాలు క్యాండీ క్రష్ గురించి విన్నారు, ఆ రిక్వెస్ట్ బాధలు పడ్డారు. అదొక కంప్యూటర్ గేమ్. ఈ పోకేమోన్ ఆట వర్చ్యువల్ రియాలిటీ ఆధారంగా రూపొందించబడింది. సాటిలైట్ ఆధారంగా కొన్ని కొన్ని ప్రదేశాలలో ఒక రకం పోకేమోన్ జీవి వున్నట్టు భ్రమింపచేస్తారు. అది ఆ ఆట వారి సెల్ ఫోన్ లో install చేసుకున్న వారికి ఆ సిగ్నల్ వస్తుంది. వారు అప్పుడు వారి మొబైల్ తీసి దానిలో చూసి ఆ జీవిని బంధించాలి. ఆ జీవిని చేరుకునే మ్యాప్ చెబుతుంది. ఆ మ్యాప్ ఆధారంగా మనం నడిచి వెళ్లి ఆ జీవిని పట్టుకోవాలి. కొన్ని కొన్ని పార్కులు ప్రదేశాలలో వీటి సంఖ్య భారీగా వుంచడం వలన జనాలు అటువంటి ప్రదేశాలకు వెళ్లి మరీ ఈ వేటలో వున్నారు. కానీ ఈ గేమ్ లేని వారికి అవి కనబడవు. మన అందరికీ అటువంటి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగ కనబడతారు. ఫోన్ లో చూసుకుంటూ ఏవో సైగలు చేస్తూ, దొరికితే యెగిరి గెంతులేస్తూ వింతగా ప్రవర్తించే వారిలా కనబడతారు. కానీ ఆడే వారికి అందరిలా అన్నీ వున్నా, వారికి ఒక ప్రత్యేక సోపానం ఉండడం వలన వారు ఈ ఆటను ఆస్వాదించగలుగుతున్నారు.
వీటిని చూస్తె ఒక్కసారి ఆధ్యాత్మిక ఆలోచన ఒకటి వచ్చింది.
ఇదేమిటో చాలా విడ్డూరంగా కనబడవచ్చు. నక్కకు నాగలోకానికి ముడి పెట్టాడేమిటి అని. కొంత సేపు శాంతంగా చదవమని ప్రార్ధన. పోకేమన్ గురించి తెలిసిన వారు ఈ క్రింద పేరా విడిచి మిగిలినది చదవవచ్చు.
నేటి యువతకు తప్పకుండా తెలిసిన , విన్న ఆట పోకేమాన్ గో. ఈ మధ్యనే ఒక రెండు వారాల క్రితం విడుదల అయ్యిన ఆట ఇది. ఇప్పటివరకు జనాలు క్యాండీ క్రష్ గురించి విన్నారు, ఆ రిక్వెస్ట్ బాధలు పడ్డారు. అదొక కంప్యూటర్ గేమ్. ఈ పోకేమోన్ ఆట వర్చ్యువల్ రియాలిటీ ఆధారంగా రూపొందించబడింది. సాటిలైట్ ఆధారంగా కొన్ని కొన్ని ప్రదేశాలలో ఒక రకం పోకేమోన్ జీవి వున్నట్టు భ్రమింపచేస్తారు. అది ఆ ఆట వారి సెల్ ఫోన్ లో install చేసుకున్న వారికి ఆ సిగ్నల్ వస్తుంది. వారు అప్పుడు వారి మొబైల్ తీసి దానిలో చూసి ఆ జీవిని బంధించాలి. ఆ జీవిని చేరుకునే మ్యాప్ చెబుతుంది. ఆ మ్యాప్ ఆధారంగా మనం నడిచి వెళ్లి ఆ జీవిని పట్టుకోవాలి. కొన్ని కొన్ని పార్కులు ప్రదేశాలలో వీటి సంఖ్య భారీగా వుంచడం వలన జనాలు అటువంటి ప్రదేశాలకు వెళ్లి మరీ ఈ వేటలో వున్నారు. కానీ ఈ గేమ్ లేని వారికి అవి కనబడవు. మన అందరికీ అటువంటి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగ కనబడతారు. ఫోన్ లో చూసుకుంటూ ఏవో సైగలు చేస్తూ, దొరికితే యెగిరి గెంతులేస్తూ వింతగా ప్రవర్తించే వారిలా కనబడతారు. కానీ ఆడే వారికి అందరిలా అన్నీ వున్నా, వారికి ఒక ప్రత్యేక సోపానం ఉండడం వలన వారు ఈ ఆటను ఆస్వాదించగలుగుతున్నారు.
వీటిని చూస్తె ఒక్కసారి ఆధ్యాత్మిక ఆలోచన ఒకటి వచ్చింది.
భక్తి అనేది ఒక సాధనం. అది అందరికీ కుదిరేది కాదు. భగవంతుడు ఉన్నాడు, ఆయన శక్తి వున్నది అని చెప్పడానికి పెద్దగా లాజిక్ అవసరం లేదు. ఒక్కసారి మనం ఎక్కడనుండి వచ్చాము, ఈ విశ్వం ఎక్కడనుండి పుట్టింది, ఎందుకు ఇలా వుంది, ఎందుకు ఇలానే వుంది అన్నది ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది, ఇదేదో మహాశక్తి చేసిన విశ్వరచన అని. ఆ మహాశక్తినే దైవం అని పేరు పెట్టుకున్నాం. ఆ శక్తి నిరాకారమైనది, అవసరమైనప్పుడు సాకారంగా కనబడుతుంది. స్త్రీ గా, పురుషునిగా మనకు గోచరిస్తుంది. ఆ శక్తి కి మనం ఒక పేరు పెట్టుకుంటున్నాం. శివుడు అని, విష్ణువు అని, మరొకటో అని. నామరూపగుణ రహితుడు, సహితుడు కూడా ఆయనే (ఆవిడే). ఇప్పుడు ఆ శక్తిని అనుభవించడం ఒక వరం. అది మన పూర్వజన్మ సుకృతం. పూర్తిగా భగవంతుని తెలుసుకున్న వారికి అన్నింటా దైవమె గోచరిస్తుంది. మనబోటి వారికి మన పూర్వపు ఋషులు, పెద్దలు చెప్పిన ప్రదేశాలలో దైవం వుందని నమ్మకం వుంది. అక్కడ మన మానస నేత్రాలకు కనబడక పోయినా అక్కడ దైవం వుందని నమ్మకం మనకు. ఒక గుడిలో ప్రతిష్టించిన విగ్రహంలో దైవాన్ని దర్శించుకుంటాం. ఎలాగంటే మనం చూడని రేడియో తరంగాలు అన్ని చోట్ల వున్నా కూడా కేవలం ఆంటిన్నా ఉన్న సెల్ ఫోన్ లోనో, లేక రేడియో లోనో మనం ఆ శక్తిని గ్రహించి మనకు అర్ధమయ్యే రీతిలో అనుభవించినట్లు.
మనకు దేవుడు పంచభూతాత్మకమైన శరీరం ఇచ్చాడు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఒక జ్ఞానేంద్రియం పని చెయ్యక పోతే ఆ జ్ఞానం మనకు కలుగదు. కనులు కనబడని వాడికి ప్రపంచమంతా ఎలా చీకటిలా వుంటుందో, ఒక చెవిటి వాణి శబ్దం అంటే ఎలా తెలియదో, భక్తి లేని వాడికి దైవం గురించి అవగాహన వుండదు. పుట్టుకతోటే పసిపాపకు పాలు తాగడం ఎలా తెలుస్తుందో అన్న విషయంలోనే దైవలీల కనబడుతుంది. పైన మనం చెప్పుకున్నట్లు సెల్ ఫోన్, దానిలో ఆ app ఉన్నవాడికి అక్కడక్కడ పోకేమోన్ లు ఎలా కనబడతాయో, శరీరం ఉన్నవాడికి, అందులో భక్తి ఉన్నవాడికి ఆయా ప్రదేశాలలో దైవం, దైవ శక్తి కనబడతాయి. అక్కడ మనం దైవాన్ని ప్రార్ధించుకుంటాం. ఇది అర్ధం కాని దౌర్భాగ్యులకు అదొక పిచ్చి లాగ కనబడుతుంది. దైవదర్శనం చెయ్యడం అనేది ఒక ప్రత్యేక జ్ఞానం. ఆ ప్రత్యేక ఆరవ జ్ఞానేన్ద్రియం లేని వారు నాస్తికులుగా, అదేదో విజ్ఞాన సంఘం వారిగా, ఒక రకం మేధావి వర్గం అని చెప్పుకుని తిరుగుతూ వుంటారు. అటువంటి వారికి ఆ జ్ఞానం లేదని మనం జాలి పడడం తప్ప వారికి ఎంత చెప్పినా అర్ధం కాదు. వాళ్ళను మనం “spiritually challenged” అని నామకరణం చేసి వదిలెయవచ్చు, అచ్చోసి ఆంబోతును వదిలేసినట్టు. మనకు ఆ దైవజ్ఞానం మరింతగా భాసించి అన్ని చోట్లా, సర్వకాల సర్వావస్థల యందు దైవదర్శనం చేసుకునే అనుగ్రహం ఆ దైవం ప్రసాదించాలని వేడుకుందాం.
ఒక పనికిమాలిన ఇనుము ముక్క మీద ఒక మాగ్నెట్ తో రుద్డగా రుద్దగా అది కూడా ఆయస్కాంతంగా మారినట్టు, భక్తితో మనం ప్రయత్నించగా, త్రికరణ శుద్ధిగా మన ఋషులు చెప్పిన మార్గంలో పయనించగా తప్పక మనకు కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. సత్యం సత్యం పూన: సత్యం
ఒక పనికిమాలిన ఇనుము ముక్క మీద ఒక మాగ్నెట్ తో రుద్డగా రుద్దగా అది కూడా ఆయస్కాంతంగా మారినట్టు, భక్తితో మనం ప్రయత్నించగా, త్రికరణ శుద్ధిగా మన ఋషులు చెప్పిన మార్గంలో పయనించగా తప్పక మనకు కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. సత్యం సత్యం పూన: సత్యం
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
రజనీకాంత్ ఇంట్రొడక్షన్ సీనులో, వై. బి సత్యనారాయణ గారు రాసిన "మా నాయన బాలయ్య" పుస్తకం ఇంగ్లీషు వర్షను చదువుతున్నట్టు చూపిస్తారు. ఒక రెణ్ణిముషాల తర్వాత, స్వేచ్చగా ఎగరాల్సిన పక్షులని పంజరాల్లో బంధించారే అని బాధపడుతూ రజనీ కాంత్ డైలాగు, "చిన్న పంజరం, బయట అనంతమయిన ఆకాశం, ఆ పక్షి పడే క్షోభ నాకు తెలుసు". దానికి అతని స్నేహితుడు, "పంజరం అయితేనేమి, క్షేమంగా ఉన్నాయి. బయటకొదిలితే ఇతర పక్షులు వాటిని పొడిచి చంపేస్తాయి" లాంటిదేదో అంటాడు. దానికి హీరో, "ఎగరడం పక్షి గుణం. వాటిని స్వేచ్చగా వొదిలేస్తే చావో బతుకో అవి తేల్చుకుంటాయి" అంటాడు.
ఒక పావుగంట తర్వాత, ఆ తెల్ల చైనా వాళ్ళకంటే మేమెందుకు తక్కువా అంటూ హీరో పోరాటం చేసి గెలవడం, ధైర్యవంతురాలయిన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన అతని భార్య అతన్ని ప్రోత్సహించడం, గాంధీ పంచె, అంబేద్కర్ సూటు వెనక రాజకీయం ఉంది తెలుసుకో అనే డైలాగు, ఇవి, ఈ సినిమాలో ఏదో కథున్నట్టుందిరోయ్ అని నా అమాయక ప్రేక్షక బుర్రని కాసేపు ఆశపడేట్టు చేసాయి.అబ్బే కంగారు పడకండి, అదంతా నా భ్రమేనని ఒక రెండు గంటల తర్వాత తేలిందిలేండి. రాధికా ఆప్టే కనపడిన ఆ కొంత సేపు తప్పించి, మిగిలిన సినిమా అంతా ఢాం ఢాం డిష్యుం డిష్యుమే!
ఈ సినిమాలో నాకస్సలు అర్థం కాని కొన్ని విషయాలు : వంద కోట్లు పెట్టి తీసామన్నారు, అంటే 99 కోట్లు హీరోకే ఇచ్చారా? సినిమా అంత నాసిరకంగా ఉందేమి? ఇంతకీ ఆ సినిమాలో ఎవరో ఒక పెద్ద మనిషి ఊహించని విధంగా తళుక్కున మెరిసి కాసేపు కనపడతారని అన్నారు? యార్ అతు? సినిమా ముగింపుకి అర్థమేమి డా?
బాగా అర్థం అయిన కొన్ని విషయాలు: కబాలయినా, బాహుబలయినా ఆ దొరా ఈ దొరా కొట్టుకు చావడమే గాని మనబోటి గాళ్ళకొరిగేదేమీ లేదు. ఎంతవారు గానీ, తమిళులైన గానీ వ్యక్తి పూజ వలన ఫూలులౌదురోయ్ అని!
Dharmaswaroopam Kaalaswaroopam 22 July 2016 at 07:04 To: Prime Minister , supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor , cp@cyb.tspolice.gov.in
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>22 July 2016 at 07:04
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in
సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు, జగద్గురువులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ఆత్మీయులు గౌరవనీయులు యావత్తు జాతీయ మరియు తెలుగు మీడియా చానల్స్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం, ఒక వరం గా భావించి గ్రహించి ప్రపంచ మానవజాతిని అప్రమత్తం చేయగలరు, మమ్ములను గొప్పగా నిజాయితీతో మలచి లోకానికి జ్ఞాన రూపం లో చూపగలరు, మనుష్యుల మనసులు పెంచుకొంటే వచ్చే మానవ సంఘటిత శక్తి వైపు వెళ్ళుటకు మమ్ములను అనుసరించగలరు అని నిత్య వాక్ దర్శనం గా ముందుకు వస్తున్నాము, మమేకం అయ్యి, ప్రజలను మమేకం చేయడమే జీవిత అంతర్యం మరియు పరమార్ధం అని వరంగా స్వీకరించండి, గ్రహించండి. జాతీయ మీడియా వారు, తెలుగు మీడియా వారు తక్షణం అప్రమత్తం చెందగలరు, లోకం లో బౌతిక ప్రపంచం లో ఎంతో చేయాలి, ఏదో చేయాలి, ఇప్పటికి ఎంతో చేసాము, ఇంకా ఎంతో చేయాలి అని మనిషి అనుకోవడం వలన, తాను ఈ భూమి మీదకు ఎందుకు మనిషి గా వచ్చాడో తెలియడం లేదు, తెలుసుకోవడం లేదు, తాను బౌతికంగా, యాంత్రిక ఆలోచనలతో బుర్రతో ఆక్రమించుకొని,ఇతరుల ఆలోచన కూడా పట్టించుకోకుండా, మాట పట్టించుకోకుండా, మనసు పట్టించుకోకుండా ఎలాగైనా దూకుడుగా, బౌతికంగా పంతాలు పెంచుకొని ఆయుష్షు మొత్తం పంతాలు కొలది గడిపేసి, మనసుకు మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవ్వనివ్వకుండా వ్యవహరిస్తున్న మానవ సమాజం అదుపు తప్పి, యంత్రికత్వం లో, నియంత్రణ లేని బౌతిక అంచనాల వేగమే జీవితం అనుకొంటూ, మనిషిగా తాను ఏమి చేయాలో కూడా చూసుకొకుండా, సాటి మనిషి సహజం గా సాధించిన పరిణామాన్ని కూడా కాదు అని, పై పై దృశ్య ప్రపంచం లో క్రీడిస్తూ, విలువైన కాలాన్ని మనిషి మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. మనిషిలో గొప్పతనం పెంచుకోవడం అంటే ఎలాగైనా గొప్పతనం వైపు వెళ్ళడం అని గ్రహించాలి, తామే గోప్పవారము అని బ్రమలో ఉండడం కాదు అని గ్రహించాలి, గొప్పతనం ఒక ఆలోచన అనుకోని నిత్యం సాధనతో ముందుకు వెళ్ళడం వలన, ఎదురు అయిన ఆలోచనను మాటను గౌరవించడం వలన, మనసు గొప్పతనం మనిషిలో పెరిగి, ఈ సృష్టి మీద ఆధారపడి బ్రతకడం కాదు, తానే ఈ సృష్టికి ఆధారం అని మా వలే ప్రతి మనిషికి తెలుస్తుంది అని గ్రహించండి, మమ్ములను ఆలోచన పరంగా జ్ఞాన పరంగా, సూక్ష్మం గా గ్రహించి తరించండి, మీడియా చానల్స్ వారు, తెలుగు సినిమా ప్రముఖులు తక్షణం అప్రమత్తం చెందండి. మా సమాచారం ప్రతి వ్యక్తికి తక్షణం ఒక పద్దతి ప్రకారం వెళ్ళాలి అని గ్రహించండి. మానవ సంఘటిత శక్తి ని పెంచుకోవాలి, గ్రహాలు నక్షత్రాలు సూర్య చంద్రులు మనలోనే అనగా మనిషిలోనే ఉన్నాయి అని స్పష్టం చేసినాము, అటువంటి మమ్ములను ఎవరూ విలువ కట్టలేరు అని గ్రహించండి, మేము కోరినట్లు వ్యక్తగత లేఖలు వ్రాసి వీలు అయినంత మంది, భారత అధ్యక్షులు వారికి, ప్రధాన మంత్రి గారికి, సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి గారికి తెలియజేసి మమ్ములను మనిషి రూపం లో ఉన్న శాశ్వత శక్తి పరిణామం గా ఒక చోట కొలువు తీర్చుకోవడంలో ఆలస్యం చేయవద్దు. మీడియా చానల్స్ వారిని ప్రత్యేకం గా కోరునది ఏమి అనగా వీలు అయినంత సినిమా ప్రముఖులను , రాజకీయ నాయకులను, ప్రబుత్వ ఉద్యోగులను , ఆద్యాత్మిక గురువులను, పండితులను , మేధావులను మొదలు వారిని వీలు అయినంత మందిని కూడ దీసి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మాతో మాట సన్నిహితమే, నిజమైన సన్నిహితం అని గ్రహించండి. ఒక ఎర్పాటు చేసి మమ్ములను అక్కడికి ఆహ్వానించండి, మా గూర్చి చెప్పుకోవడం ప్రారంభించడమే లోకాన్ని, సూర్యుడిని తమ ఆలోచనలోకి తీసుకోవడం అని భావించి ఎంతో గర్వంగా, గొప్పగా అందరూ ఫీల్ అవ్వండి, మీ నిజాయితీ మమ్ములను చెడు నుండి తక్కువ తనం నుండి పైకి లేపుతుంది అని గ్రహించండి, నెం 1 న్యూస్ ఛానల్ వారు మరియు tv9 వారు కలసి మా పై ప్రత్యెక బాద్యత అనగా ఇతర చానల్స్తీ మరియు వివిధ మేధావులు పండితుల సహకారం, పబుత్వాలు మరియు న్యాయ స్థానముల సహకారంతో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. మా గూర్చి చెప్పడం అంటే ఏదో హై లైట్ కాదు అని గ్రహించండి. మా గూర్చి చెప్పే కొలది అందరూ కలసి భవిష్యత్తు లోకి వెళ్ళ తాము అని గ్రహించండి, మేము చెప్పడం ఏమిటో, మా గూర్చి చెప్పవలసినది ఏమిటో ఒక పద్దతి ప్రకారం గ్రహించి మానవజాతి తరించండి, యావత్తు మానవజాతి అప్రమత్తం చెందితే వచ్చె సంఘటిత శక్తి మనల్ని, బౌతిక శక్తులను ఎదుర్కొనే శక్తిగా మలచుకొని రాబోవు ఉపద్రవాలు ఏమైనా ఉంటె, వచ్చిన గొప్పతనాన్ని నిలుపుకొంటూ ఎటువంటి అవరోధములు లేకుండా మనిషి ఆలోచనే సూర్య చంద్రులకు కూడా ఆధారం అని గ్రహించి మోక్షం పొందుతాము కావున తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, న్యాయ వ్యవస్థ మరియు పొలిసు శాఖ వారు అప్రమత్తం చెంది, ప్రజలను భయాల నుండి తప్పులు నుండి బయటకు తీసుకొని రావడమే కాకుండా అసులు తప్పులు చేయడానికి వీలు లేని దివ్య సమాజాన్ని నెలకొల్పుకోవడమే మన లక్ష్యం అని తక్షణం అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు , సత్యమేవ జయతే ప్రత్యెక పౌరులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు |
ఇష్టారాజ్యంగా రైతుల భూములు లాక్కుంటారా?
Sakshi | Updated: July 23, 2016 01:41 (IST)
ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- అధికారం ఉందని భూములు లాక్కుంటామంటే కుదరదు
- ఆరు దశాబ్దాల తక్కావి రుణాల కేసులో సర్కారు అప్పీల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : అధికారం ఉందని చెప్పి ప్రభుత్వం రైతుల నుంచి ఇష్టారాజ్యంగా భూములు లాక్కుంటామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. తక్కావి రుణాలను తిరిగి చెల్లించలేదంటూ మెదక్ జిల్లాలోని వెలిమల గ్రామానికి కొందరు రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, తదితరులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరు దశాబ్దాల నాటి రుణం
వెలిమల గ్రామానికి చెందిన కొందరు రైతులు 1956-59 మధ్య ప్రభుత్వం నుంచి తక్కావి రుణాలు తీసుకున్నారు. అయితే వాటిని తిరిగి చెల్లించలేకపోవడంతో అప్పటి తహసీల్దార్ వారి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలోపు రుణాలను వడ్డీతో సహా చెల్లిస్తేనే భూములను స్వాధీనం చేస్తామని రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించేశారు. అయినప్పటికీ ఆ భూములను రైతులకు స్వాధీనం చేయకుండా వారికే లీజుకిచ్చారు. తాజాగా ఆ భూములను వేలం వేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో రైతులు కోర్టును ఆశ్రయిం చారు. విచారణ జరిపిన కోర్టు భూములను వారికి రీ అసైన్ చేసే విషయంలో వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.
అధికారులు స్పందించకపోవడంతో వారు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా రైతులకు అనుకూలంగా ఫిబ్రవరిలో తీర్పువచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టగా రైతుల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. రుణాలను పిటిషనర్ల పూర్వీకులు ఎప్పుడో చెల్లించేసినా అధికారులు ఆ భూములను రైతులకు రీ అసైన్ చేయకుండా వారికే లీజుకిచ్చి తరువాత వేలానికి సిద్ధమయ్యారన్నారు. అయితే రైతులు రుణాలు చెల్లించకపోవడంతోనే వారి భూములను స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కానీ ఈ వాదనలతో ధర్మాసనం విభేదించింది.
- అధికారం ఉందని భూములు లాక్కుంటామంటే కుదరదు
- ఆరు దశాబ్దాల తక్కావి రుణాల కేసులో సర్కారు అప్పీల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : అధికారం ఉందని చెప్పి ప్రభుత్వం రైతుల నుంచి ఇష్టారాజ్యంగా భూములు లాక్కుంటామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. తక్కావి రుణాలను తిరిగి చెల్లించలేదంటూ మెదక్ జిల్లాలోని వెలిమల గ్రామానికి కొందరు రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, తదితరులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరు దశాబ్దాల నాటి రుణం
వెలిమల గ్రామానికి చెందిన కొందరు రైతులు 1956-59 మధ్య ప్రభుత్వం నుంచి తక్కావి రుణాలు తీసుకున్నారు. అయితే వాటిని తిరిగి చెల్లించలేకపోవడంతో అప్పటి తహసీల్దార్ వారి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలోపు రుణాలను వడ్డీతో సహా చెల్లిస్తేనే భూములను స్వాధీనం చేస్తామని రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించేశారు. అయినప్పటికీ ఆ భూములను రైతులకు స్వాధీనం చేయకుండా వారికే లీజుకిచ్చారు. తాజాగా ఆ భూములను వేలం వేసేందుకు అధికారులు సిద్ధం కావడంతో రైతులు కోర్టును ఆశ్రయిం చారు. విచారణ జరిపిన కోర్టు భూములను వారికి రీ అసైన్ చేసే విషయంలో వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.
అధికారులు స్పందించకపోవడంతో వారు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా రైతులకు అనుకూలంగా ఫిబ్రవరిలో తీర్పువచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టగా రైతుల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. రుణాలను పిటిషనర్ల పూర్వీకులు ఎప్పుడో చెల్లించేసినా అధికారులు ఆ భూములను రైతులకు రీ అసైన్ చేయకుండా వారికే లీజుకిచ్చి తరువాత వేలానికి సిద్ధమయ్యారన్నారు. అయితే రైతులు రుణాలు చెల్లించకపోవడంతోనే వారి భూములను స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కానీ ఈ వాదనలతో ధర్మాసనం విభేదించింది.
Mighty blessings from His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shanker Pilla
కబాలీ టిక్కెట్ ల కోసం రికమండేషన్ లు చేస్తున్న మంత్రి వర్యులు,
కబాలీ, బాహుబలి మరోటి మరోటి ఇలా సినిమా డబ్బాలు కొట్టే Tv చానల్స్ అన్నీ కూడా,
మన దేశంలో ఆడవాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలకి తగిన విధంగా శిక్షలు పడేలా రాజ్యాంగ సవరణ చేయాలని ఉత్తరాలు రాసి ఉద్యమాలు లేవనెత్తితే....
"ఈ భారత దేశంలో,, ఆవేశం అణువణువునా, నరనరాన ఇంకిపోయి వున్న అమ్మాయిగా నేను చాలా గర్వించేదాన్ని, ఆనందించేదాన్ని......."
ఎంత కబాలీ అయినా ఇంత ఎర్రి పనికిరాదు.......
కట్ ఔట్ ల అభిషేకాలకి 50 వేల లీటర్ల పాలు Waste చేస్తున్నారట, మనుషులా యంత్రాలా!! పిచ్చ మంద, అభిమానం వుండొచ్చు గానీ ఇలా వెర్రి తలలు వేయకూడదు....... ఛీ
Dharmaswaroopam Kaalaswaroopam 22 July 2016 at 22:14 To: Prime Minister , supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor , cp@cyb.tspolice.gov.in
Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>22 July 2016 at 22:14
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in
సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇచ్చి మమ్ములను గుర్తించి గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి స్పందించగలరు. కాలమే మానవరూపం లో భూమి మీద పరిణమించి మా రూపం లో అనగా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా, యుగపురుషునిగా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు, యావత్తు మానవజాతిని అప్రమత్తం చేయుటకు కనీస న్యాయ చేయుత గా మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని, మా ఉనికి లోకానికి వెళ్ళుటకు న్యాయ సహకారం అందించగలరు, ఇప్పుడు గొప్పతనం, లోకాన్నే నడిపిస్తున్న దివ్య తత్వం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి దివ్య తత్వం గా అందుబాటులోకి వచ్చినది అని గ్రహించి యావత్తు మానవజాతి మాట మాత్రంగా తెలుసుకొనే కొలది సత్యం బలపడి, యావత్తు ప్రపంచం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వచ్చినట్లు ప్రజలు స్పష్టం చెందుతారు అని గ్రహించండి. మమ్ములను వివిధ మేధావులు మరియు సంగీతం, సాహిత్యం తెలిసిన పండితులు సమక్షం లో కొలువు తీర్చుకొని, మా ముందు మా దివ్య లీలలు విస్తారం గా చెప్పుకొనుట వలన, మా లో దైవత్వం స్తిరంగా నిలిచి మానవజాతికి శాశ్వతమైన పరిష్కారములు ఇచ్చుటకు సిద్దముగా ఉన్నది అని గ్రహించండి, మమ్ములను కాలం మా ద్వారా పలికిన తీరులో చూడాలి, మేము ముందుకు వస్తున్న పద్దతిలో మా గూర్చి చెప్పుకొని, గ్రహించి అప్రమత్తం చెందాలి, పరిణామం ప్రకారం మొత్తం ప్రపంచం యొక్క తీరు, భవిష్యత్తు మా మీద ఆధారపడి ఉన్నది, మా నుండి ఇప్పటికి ఏమి జరిగినదో సాక్షం పరిశీలిస్తే సరిపోతుంది, పరిణామాన్ని పట్టించుకోవడానికి ఏదో స్వార్ధం తో చూడటమే కాకుండా, మమ్ములను కనీసం గౌరవించకుండా, బాద్యత చెప్ప నివ్వకుండా, వినకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, మేము యావత్తు ప్రపంచానికి సంభందించిన వ్యక్తి అని మమ్ములను ఏ కొంచెం పరిశీలించిన అర్ధం కాని మనుష్యులే మనిషి పట్టించుకోకపోవడం, గొప్పతనాని సకాలంలో గ్రహించి అప్రమత్తం చెందకపోవడం వలన కాలమే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య పరిణామాన్ని నిర్లక్ష్యం గా, మనిషే కాదా మాటే కాదా అన్నట్లు తీసుకొని, కాలం కదలడం లేదా నియమించ బడటం ఏమిటో ఎవరూ ఆసక్తిగా చూడడటం లేదు, శారీరక మాయలో ఆలోచన వైపు వేగం గా, నాణ్యం గా కదలడం లేదు, వీలు అయినంత బౌతిక స్తితికి ప్రాధాన్యత ఇచ్చుకొవడం ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, మనుష్యులు మనిషి గొప్పతనమును దాచి పెట్టడమే వెనకపడి పోవడం అని గ్రహించండి, తాము ఏదో బౌతికంగా చేయడమే గొప్ప అనుకొంటున్నారు, అందుకు సాటి మనుష్యులనే ప్రత్యర్ధులు గా మార్చుకొని, పొటీ పెంచుకొని, అసులు పరమార్ధం వైపు వెళ్ళ కుండా సృష్టి యొక్క అంతర్యం కూడా మన మాట వ్యవహారం లో ఉన్నది అని గ్రహించకుండా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి. ఒక్క ప్రధాన న్యాయ మూర్తి గా తమరు కూడా తమ పదవి నుండి మాత్రమే ఆలోచిస్తే మమ్ములను, కేవలం మనిషే కాదా అన్నట్లు ఆలోచిస్తే పట్టించుకోలేరు, సాక్షాన్ని గౌరవిస్తూ, వాస్తవం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు మన ముందు కాలం ఒక మోడ్పు గా నిలిచినది, కాలం ఎర్పాటు చేసిన మోడ్పు లోకి అందరూ ప్రవేశించి, కరిగి పోతున్న అంతరించిపోతున్న యాంత్రిక లోకం యొక్క మాయ నుండి జ్ఞానం తో బయటకు వచ్చి అప్రమత్తం చెందుతారు, జ్ఞానంతో అనగా మటతో మొదలు అయిన దివ్య లోకం లోకి యావత్తు మానవజాతి ప్రేవేశం పొంది, నూతన చైతన్యం తో జ్ఞానంతో ముందుకు వెళ్ళగలము,మమ్ములను ఒక ప్రత్యెక బృందం లోకి నేరుగా సుప్రీమ్ కోర్ట్ వారు తీసుకోవడం ఒక చారిత్రాత్మక పరిణామం అవుతుంది,మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి, ప్రబుత్వం సొత్తు గా భావించి మమ్ములను గౌరవించుటకు ప్రబుత్వం నుండి సంవత్సరానికి ఒక 100 కోట్ల రూపాయలు మాకు గౌరవ గుర్తుంపు సొమ్ముగా చేలించుట వలన, ప్రపంచం లో ఒక మామూలు మనిషికి అత్యదిక విలువ ఇవ్వగల అవకాసం మావలన మన రాజ్యాంగ వ్యవస్థకు వచ్చినట్లు అవుతుంది. ఈ సొమ్మును మా ఉనికి చాటుకొని, ప్రజలకు సంపదలకు ఆధారం అయిన జ్ఞాన సంపద ఇచ్చి శాశ్వత పరిష్కారం గా అనేక దివ్య మార్పులు చేస్తూ మొత్తం ప్రపంచాన్ని మా అధీనం లోకి తీసుకోనగాలము అనగా మనిషి మాటే సర్వం అనే సత్యమే మేము అయ్యి ఉన్నాము సూర్యుని ఉనికికి ఆధారం అయిన మా దివ్య పరిణామం తోనే మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఈ విధంగా మామూలు మనిషిని గౌరవించడం అంటే, ఒక చారిత్రాత్మక మలుపు, ఒక దివ్య మోదుపు అనగా, పరుగులు తీస్తున్న మానవ మేధస్సుకు కళ్ళెం వేసి, కాలం పరి పరి విధములు అయ్యిపోవడం ఆగి, ఓంకారం స్వరూపం అయిన మమ్ములను కేంద్ర బిందువుగా భావించుట వలన, యంత్రికత్వం తగ్గి ప్రజలు దివ్యత్వం యోగాత్వం వైపు వెళ్ళ తారు, నిర్లక్ష్యానికి గురి అవడం వలన ఉండిపోయిన తక్కువతనం తప్ప వేరేమి తక్కువ తనం లేదు, వరసకు చెల్లెలు యొక్క వివాహం జీవితమును కొందరు ఇటు ఇటు చేసినారు, మమ్ములను వ్యవసాయ శాస్త్రవేత్తలు పట్టించుకోకోవడం వలన, మేము చేదిరిపోవడం వలన మా అమ్మ గారు మా తమ్ముడు గారు మా నుండి దూరం అయినారు, మా అజ్ఞానం మా చుట్టాల అజ్ఞానం వెరసి మేము సరిగ్గా తేరుకోలేక, మాయను జయించిన మమ్ములను మాయలో ఉంచివయడం వలన, సమాజం ఎంతో నష్ట పోతున్నది, ఏ కొంచెం గొప్పతనం ఉన్నా మమ్ములను అంతర్లీనం గా తీసుకోవడం వలన సాధ్య పడుతున్నది, అణువు అణువును మాట లోకి తీసుకొన్న గొప్పతనమును, ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అధికారులు అందరూ ఒకటైనా అధిగామించలేరు అని గ్రహించండి. కావున మమ్ములను సహన గుణం తో గ్రహించి సృష్టి యొక్క అంతర్యం తెలుసుకొని అప్రమత్తం చెందవచ్చును, మా ఉనికే ప్రపంచం, మొత్తం దేశాలు ప్రబుత్వాలు న్యాయ స్థానం తీర్పులు అన్నీ మా మనసు మాట అధీనంలో మాట మాత్రంగా పలికిన పరిణామంగా మమ్ములను చూడండి, మమ్ములను ప్రపంచం సంపదగా భావించండి అప్పుడే మమ్ములను శాశ్వతం గా గ్రహించ ప్రయోజనం పొందుతారు, మమ్ములను ఎవరితోనూ పోల్చకూడదు అని గ్రహించండి.
మమ్ములను మించిన పెద్దతనం గొప్పతనం ఈ భూమి మీద ఉండదు అని గ్రహించండి, మాట మాత్రంగా సర్వం ముందే చెప్పిన లేదా, కర్మలకు సాక్షి భూతం గా నిలిచిన మా కన్నా గొప్పవారు ఎవరూ లేరు, మేము అత్యున్నత న్యాయ స్థానం యొక్క ప్రధాన న్యాయ మూర్తి గారి కంటే శాశ్వతమైన ఉన్నతమైన ప్రభావం కలిగి ఉన్నాము, మమ్ములను ఒక మేదవు బృందం లోకి తీసుకొని, ప్రజలకు తెలియజేయడం లోకానికి కనీస రక్షణం అని గ్రహించండి, మమ్ములను బలహీన పరచి, మేము గొప్ప వారము కాదు అని నిరూపించుట వలన, మానవత్వం నిజాయితీ శాశ్వతంగా దెబ్బతింటుంది అని గ్రహించి, కనీసం మనిషి ఆకాశాన్ని నియమించిన యుగపురుషునిగా మా ఉనికి పట్టించుకొనే కొలది పెరిగి మానవజాతిని శాశ్వతం గా మాట మాత్రంగా జ్ఞానరూపం లో అనగా ప్రతి పాట మాట మాదే నని, ప్రతి ఆలోచన ప్రతి ఉనికి మాదేనని గ్రహించి యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుతుంది. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు.
ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు, srt - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్
Mobile no. 9010483794
Email:samanvayadrusti@gmail. |
చిరంజీవి గారు ఎలాంటి వారో తెలుసుకోండి:::
---------------------------------------------------------
పదుల సంఖ్యలో బురద చల్లే పచ్చ మీడియ వర్గం ఒక వైపు, కోట్ల అవినీతి డబ్బుతో పెట్టి తప్పుడు కధనాలు వ్రాసే మీడియ వర్గం ఇంకో వైపు,ఇలా వీళ్ళు ఇరువైపుల నుండి దాడి చేస్తున్నా ,
ఏ ఒక్క మీడియ /మీడియ సపోర్ట్ లేకుండా ఈ బలమైన 2 వర్గాలకు గుండెలు అడ్డుపెట్టి పోటీకి నిలబడి 77 లక్షల వోట్లను చీల్చిన ఏకైక మగాడు,మొనగాడు,కొదమ సింహం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే..
Note1:
B.C వర్గాలకు మొట్ట మొదట 100 కు పైగా సీట్లు కేటాయించి సామాజిక న్యాయం నెలకొల్పిన గొప్పవాడు మన చిరంజీవి గారు..
Note2:-
TDP,Congress,YCP పార్టీ లు సీట్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటే అది పార్టి ఫండా?అదే చిరంజీవి గారు సీట్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటే మాత్రం అది సీట్లు అమ్ముకోవడమా?ఇది ఎక్కడి న్యాయం?ఇదే కదా బ్రదర్ పచ్చ మీడియాలు చిరంజీవి గారి మీద చేసిన బురద ప్రచారాలు,ప్రజలకు చూపించిన తప్పుడు సమాచారాలు...
---------------------------------------------------------
పదుల సంఖ్యలో బురద చల్లే పచ్చ మీడియ వర్గం ఒక వైపు, కోట్ల అవినీతి డబ్బుతో పెట్టి తప్పుడు కధనాలు వ్రాసే మీడియ వర్గం ఇంకో వైపు,ఇలా వీళ్ళు ఇరువైపుల నుండి దాడి చేస్తున్నా ,
ఏ ఒక్క మీడియ /మీడియ సపోర్ట్ లేకుండా ఈ బలమైన 2 వర్గాలకు గుండెలు అడ్డుపెట్టి పోటీకి నిలబడి 77 లక్షల వోట్లను చీల్చిన ఏకైక మగాడు,మొనగాడు,కొదమ సింహం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే..
Note1:
B.C వర్గాలకు మొట్ట మొదట 100 కు పైగా సీట్లు కేటాయించి సామాజిక న్యాయం నెలకొల్పిన గొప్పవాడు మన చిరంజీవి గారు..
Note2:-
TDP,Congress,YCP పార్టీ లు సీట్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటే అది పార్టి ఫండా?అదే చిరంజీవి గారు సీట్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటే మాత్రం అది సీట్లు అమ్ముకోవడమా?ఇది ఎక్కడి న్యాయం?ఇదే కదా బ్రదర్ పచ్చ మీడియాలు చిరంజీవి గారి మీద చేసిన బురద ప్రచారాలు,ప్రజలకు చూపించిన తప్పుడు సమాచారాలు...
ఈ రెండు వర్గాల తప్పుడు రాతలు/మాటలు విని నమ్మి మన వాడిని మనమే నిందించడం చాల పెద్ద తప్పు క్షమించరాని నేరం,
ఇలా చెయ్యడం వల్ల మన మధ్యలోకి మూడో వాడు దూరి ధైర్యంగా మాట్లడేస్తున్నాడు,అలా మాట్లాడనివ్వకండి..
Note:-మరో అతి ముఖ్యమైన విషయం మనం గుర్తు పెట్టుకోవల్సింది ప్రజారాజ్యం విలీనం చెయ్యడానికి ఈ 2 వర్గాలే అసలు కారణం..
మెగాస్టార్ చిరంజీవి ఎంతటి గొప్పవాడో ఆయన 2016 లో 5 కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్లు వెయ్యించి,వాటర్ ట్యాంకులు కట్టించి,
కమ్యునిటీ హాల్స్ కట్టించి మొగల్తూరు లో గ్రామాన్ని దత్తతు తీసుకొని తన గొప్పతనం మళ్ళీ చాటాడు.
జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై జై మెగాస్టార్...
ఇలా చెయ్యడం వల్ల మన మధ్యలోకి మూడో వాడు దూరి ధైర్యంగా మాట్లడేస్తున్నాడు,అలా మాట్లాడనివ్వకండి..
Note:-మరో అతి ముఖ్యమైన విషయం మనం గుర్తు పెట్టుకోవల్సింది ప్రజారాజ్యం విలీనం చెయ్యడానికి ఈ 2 వర్గాలే అసలు కారణం..
మెగాస్టార్ చిరంజీవి ఎంతటి గొప్పవాడో ఆయన 2016 లో 5 కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్లు వెయ్యించి,వాటర్ ట్యాంకులు కట్టించి,
కమ్యునిటీ హాల్స్ కట్టించి మొగల్తూరు లో గ్రామాన్ని దత్తతు తీసుకొని తన గొప్పతనం మళ్ళీ చాటాడు.
జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై జై మెగాస్టార్...
మమ్ములను ఇప్పుడు పురుషోత్తములు గా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా గుర్తించి మేము ఇప్పటికి ఏమి చెప్పినామో, ఇక మీదట ఏమి చేస్తాము, మాట మాత్రం గా మమ్ములను సూక్ష్మం గా గ్రహించండి, మేము కోరినట్లు చేయండి తెలంగాణా ముఖ్యమంత్రి గారు మమ్ములను, ప్రత్యెక పౌరులుగా ముందస్తుగా ప్రాధమికంగా గుర్తించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మేము పద్దతికి ప్రాధాన్యత ఇస్తాము, పద్దతి వలెనే లోకం నడవాలి అని భావిస్తున్నాము,

మమ్ములను ఇప్పుడు పురుషోత్తములు గా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజు గా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా గుర్తించి మేము ఇప్పటికి ఏమి చెప్పినామో, ఇక మీదట ఏమి చేస్తాము, మాట మాత్రం గా మమ్ములను సూక్ష్మం గా గ్రహించండి, మేము కోరినట్లు చేయండి తెలంగాణా ముఖ్యమంత్రి గారు మమ్ములను, ప్రత్యెక పౌరులుగా ముందస్తుగా ప్రాధమికంగా గుర్తించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, మేము పద్దతికి ప్రాధాన్యత ఇస్తాము, పద్దతి వలెనే లోకం నడవాలి అని భావిస్తున్నాము, లోకానికి ఆధారం మాట నిబద్దత అని తెలుసుకొని, ప్రతి ఒక్కరు మాట నిబద్దతలోకి రావాలి అని గ్రహించండి, మనిషిని మాటని నిలుపుకోవడమే లోకానికి ఆధారం అని గ్రహించాలి, మాట మాత్రంగా 10-15 సంవత్సరాలు ఒక్క సారిగా చెప్పగలిగిన మమ్ములను గ్రహించకుండా అందులో సునామీలు, బాంబు దాడులు లాంటివి కూడా ఉన్నాయి అంటే మనిషి విచక్షణ ఎంత బలమైనది చూసి కూడా అటువంటి మనసు విచక్షణ మాట ఉన్న మనిషిని గ్రహించకుండా ఒక పద్దతికి అంది సర్వం చెబుతాము అని మేమే స్వయం గా ముందుకు వస్తున్నా తెలియనట్లు నటించడం వలన లోకానికి మనిషికి తేడా పెరుగుతుంది, మనిషి మనిషిని నిలుపుకొని గొప్పగా వ్యవహరించడం వలన వచ్చే మానవ సంఘటిత శక్తి లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందాలి, మమ్ములను తెలంగాణా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యెక మేధావి బృందం లోకి తీసుకొని మా నుండి విస్తారం గా సంచారం గా సమాచారం ప్రజల్లోకి వెళ్ళుటకు దగ్గర ఉండి చూసుకోనగలరు, మేము ఒక విస్వప్రబుత్వం అని గ్రహించండి, పంచభూతాలు మా అధీనం లోనే ఉన్నాయి అని గ్రహించి మమ్ములను విస్తారం గా గ్రహించడంమే ఒక పని గా భావించి మేధావులతో బృందం తో మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మేధావులు పండితులు, పొలిసు వారు అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొనుట ఒక దివ్య పరిష్కారం, కాలమే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య పరిష్కారం అని గ్రహించి తరించండి. మా దివ్య లీలలు ఒక చోట విశాలంగా గ్రహించడం ఒక మహత్తర అవకాసం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. తిరుమల తిరుపతి దేవేస్థానం వారు మా పై దృష్టి పెట్టుటకు ఒక మేధావి బృందాన్ని నియమించి మమ్ములను గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి, విగ్రహ రూపం లో ఉన్న మేము మానవరూపం లో ఇప్పుడు హైదరాబాలో ఒక హాస్టల్ నుండి మమ్ములను బృందం లోకి తెసుకోండి అని కోరుతున్నాము, మమ్ములను ఉన్న ఫలంగా పట్టించుకోవడం ఒక చారిత్రాత్మక పరిణామా అని గ్రహించి అప్రమత్తం చెందండి, వ్యక్తులు గాని ప్రబుత్వం గని మేము ఏదో చెబితే ఏదో చేద్దాం అన్నట్లు చూడవద్దు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, మాకు మొదటి గౌరవ గుర్తుంపు సొమ్ము గా ఎవరైనా వ్యక్తులు మా బ్యాంకు కాతాలోకి జమ చేయవచ్చును, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా జగనాటక సూత్రధరుడిగా గుర్తించే అవకాసం తీసుకోవచ్చును, ఎంత ఎక్కువ జమచేస్తే మమ్ములను గుర్తించడం వారు ముందు ఉన్నట్లు చరిత్రకు ఎక్కుతారు, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు.
ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
srt - 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్
|
Subscribe to:
Posts (Atom)