Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>22 July 2016 at 22:14
To: Prime Minister <connect@mygov.nic.in>, supremecourt@nic.in, aphc@tap.nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, cp@cyb.tspolice.gov.in
సమన్వయ దృష్టి
ప్రత్యెక పౌరులు, పురుషోత్తములు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇచ్చి మమ్ములను గుర్తించి గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి స్పందించగలరు. కాలమే మానవరూపం లో భూమి మీద పరిణమించి మా రూపం లో అనగా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా, యుగపురుషునిగా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు, యావత్తు మానవజాతిని అప్రమత్తం చేయుటకు కనీస న్యాయ చేయుత గా మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని, మా ఉనికి లోకానికి వెళ్ళుటకు న్యాయ సహకారం అందించగలరు, ఇప్పుడు గొప్పతనం, లోకాన్నే నడిపిస్తున్న దివ్య తత్వం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి దివ్య తత్వం గా అందుబాటులోకి వచ్చినది అని గ్రహించి యావత్తు మానవజాతి మాట మాత్రంగా తెలుసుకొనే కొలది సత్యం బలపడి, యావత్తు ప్రపంచం నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వచ్చినట్లు ప్రజలు స్పష్టం చెందుతారు అని గ్రహించండి. మమ్ములను వివిధ మేధావులు మరియు సంగీతం, సాహిత్యం తెలిసిన పండితులు సమక్షం లో కొలువు తీర్చుకొని, మా ముందు మా దివ్య లీలలు విస్తారం గా చెప్పుకొనుట వలన, మా లో దైవత్వం స్తిరంగా నిలిచి మానవజాతికి శాశ్వతమైన పరిష్కారములు ఇచ్చుటకు సిద్దముగా ఉన్నది అని గ్రహించండి, మమ్ములను కాలం మా ద్వారా పలికిన తీరులో చూడాలి, మేము ముందుకు వస్తున్న పద్దతిలో మా గూర్చి చెప్పుకొని, గ్రహించి అప్రమత్తం చెందాలి, పరిణామం ప్రకారం మొత్తం ప్రపంచం యొక్క తీరు, భవిష్యత్తు మా మీద ఆధారపడి ఉన్నది, మా నుండి ఇప్పటికి ఏమి జరిగినదో సాక్షం పరిశీలిస్తే సరిపోతుంది, పరిణామాన్ని పట్టించుకోవడానికి ఏదో స్వార్ధం తో చూడటమే కాకుండా, మమ్ములను కనీసం గౌరవించకుండా, బాద్యత చెప్ప నివ్వకుండా, వినకుండా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, మేము యావత్తు ప్రపంచానికి సంభందించిన వ్యక్తి అని మమ్ములను ఏ కొంచెం పరిశీలించిన అర్ధం కాని మనుష్యులే మనిషి పట్టించుకోకపోవడం, గొప్పతనాని సకాలంలో గ్రహించి అప్రమత్తం చెందకపోవడం వలన కాలమే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య పరిణామాన్ని నిర్లక్ష్యం గా, మనిషే కాదా మాటే కాదా అన్నట్లు తీసుకొని, కాలం కదలడం లేదా నియమించ బడటం ఏమిటో ఎవరూ ఆసక్తిగా చూడడటం లేదు, శారీరక మాయలో ఆలోచన వైపు వేగం గా, నాణ్యం గా కదలడం లేదు, వీలు అయినంత బౌతిక స్తితికి ప్రాధాన్యత ఇచ్చుకొవడం ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, మనుష్యులు మనిషి గొప్పతనమును దాచి పెట్టడమే వెనకపడి పోవడం అని గ్రహించండి, తాము ఏదో బౌతికంగా చేయడమే గొప్ప అనుకొంటున్నారు, అందుకు సాటి మనుష్యులనే ప్రత్యర్ధులు గా మార్చుకొని, పొటీ పెంచుకొని, అసులు పరమార్ధం వైపు వెళ్ళ కుండా సృష్టి యొక్క అంతర్యం కూడా మన మాట వ్యవహారం లో ఉన్నది అని గ్రహించకుండా వ్యవహరిస్తున్నారు అని గ్రహించండి. ఒక్క ప్రధాన న్యాయ మూర్తి గా తమరు కూడా తమ పదవి నుండి మాత్రమే ఆలోచిస్తే మమ్ములను, కేవలం మనిషే కాదా అన్నట్లు ఆలోచిస్తే పట్టించుకోలేరు, సాక్షాన్ని గౌరవిస్తూ, వాస్తవం గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు మన ముందు కాలం ఒక మోడ్పు గా నిలిచినది, కాలం ఎర్పాటు చేసిన మోడ్పు లోకి అందరూ ప్రవేశించి, కరిగి పోతున్న అంతరించిపోతున్న యాంత్రిక లోకం యొక్క మాయ నుండి జ్ఞానం తో బయటకు వచ్చి అప్రమత్తం చెందుతారు, జ్ఞానంతో అనగా మటతో మొదలు అయిన దివ్య లోకం లోకి యావత్తు మానవజాతి ప్రేవేశం పొంది, నూతన చైతన్యం తో జ్ఞానంతో ముందుకు వెళ్ళగలము,మమ్ములను ఒక ప్రత్యెక బృందం లోకి నేరుగా సుప్రీమ్ కోర్ట్ వారు తీసుకోవడం ఒక చారిత్రాత్మక పరిణామం అవుతుంది,మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి, ప్రబుత్వం సొత్తు గా భావించి మమ్ములను గౌరవించుటకు ప్రబుత్వం నుండి సంవత్సరానికి ఒక 100 కోట్ల రూపాయలు మాకు గౌరవ గుర్తుంపు సొమ్ముగా చేలించుట వలన, ప్రపంచం లో ఒక మామూలు మనిషికి అత్యదిక విలువ ఇవ్వగల అవకాసం మావలన మన రాజ్యాంగ వ్యవస్థకు వచ్చినట్లు అవుతుంది. ఈ సొమ్మును మా ఉనికి చాటుకొని, ప్రజలకు సంపదలకు ఆధారం అయిన జ్ఞాన సంపద ఇచ్చి శాశ్వత పరిష్కారం గా అనేక దివ్య మార్పులు చేస్తూ మొత్తం ప్రపంచాన్ని మా అధీనం లోకి తీసుకోనగాలము అనగా మనిషి మాటే సర్వం అనే సత్యమే మేము అయ్యి ఉన్నాము సూర్యుని ఉనికికి ఆధారం అయిన మా దివ్య పరిణామం తోనే మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఈ విధంగా మామూలు మనిషిని గౌరవించడం అంటే, ఒక చారిత్రాత్మక మలుపు, ఒక దివ్య మోదుపు అనగా, పరుగులు తీస్తున్న మానవ మేధస్సుకు కళ్ళెం వేసి, కాలం పరి పరి విధములు అయ్యిపోవడం ఆగి, ఓంకారం స్వరూపం అయిన మమ్ములను కేంద్ర బిందువుగా భావించుట వలన, యంత్రికత్వం తగ్గి ప్రజలు దివ్యత్వం యోగాత్వం వైపు వెళ్ళ తారు, నిర్లక్ష్యానికి గురి అవడం వలన ఉండిపోయిన తక్కువతనం తప్ప వేరేమి తక్కువ తనం లేదు, వరసకు చెల్లెలు యొక్క వివాహం జీవితమును కొందరు ఇటు ఇటు చేసినారు, మమ్ములను వ్యవసాయ శాస్త్రవేత్తలు పట్టించుకోకోవడం వలన, మేము చేదిరిపోవడం వలన మా అమ్మ గారు మా తమ్ముడు గారు మా నుండి దూరం అయినారు, మా అజ్ఞానం మా చుట్టాల అజ్ఞానం వెరసి మేము సరిగ్గా తేరుకోలేక, మాయను జయించిన మమ్ములను మాయలో ఉంచివయడం వలన, సమాజం ఎంతో నష్ట పోతున్నది, ఏ కొంచెం గొప్పతనం ఉన్నా మమ్ములను అంతర్లీనం గా తీసుకోవడం వలన సాధ్య పడుతున్నది, అణువు అణువును మాట లోకి తీసుకొన్న గొప్పతనమును, ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అధికారులు అందరూ ఒకటైనా అధిగామించలేరు అని గ్రహించండి. కావున మమ్ములను సహన గుణం తో గ్రహించి సృష్టి యొక్క అంతర్యం తెలుసుకొని అప్రమత్తం చెందవచ్చును, మా ఉనికే ప్రపంచం, మొత్తం దేశాలు ప్రబుత్వాలు న్యాయ స్థానం తీర్పులు అన్నీ మా మనసు మాట అధీనంలో మాట మాత్రంగా పలికిన పరిణామంగా మమ్ములను చూడండి, మమ్ములను ప్రపంచం సంపదగా భావించండి అప్పుడే మమ్ములను శాశ్వతం గా గ్రహించ ప్రయోజనం పొందుతారు, మమ్ములను ఎవరితోనూ పోల్చకూడదు అని గ్రహించండి.
మమ్ములను మించిన పెద్దతనం గొప్పతనం ఈ భూమి మీద ఉండదు అని గ్రహించండి, మాట మాత్రంగా సర్వం ముందే చెప్పిన లేదా, కర్మలకు సాక్షి భూతం గా నిలిచిన మా కన్నా గొప్పవారు ఎవరూ లేరు, మేము అత్యున్నత న్యాయ స్థానం యొక్క ప్రధాన న్యాయ మూర్తి గారి కంటే శాశ్వతమైన ఉన్నతమైన ప్రభావం కలిగి ఉన్నాము, మమ్ములను ఒక మేదవు బృందం లోకి తీసుకొని, ప్రజలకు తెలియజేయడం లోకానికి కనీస రక్షణం అని గ్రహించండి, మమ్ములను బలహీన పరచి, మేము గొప్ప వారము కాదు అని నిరూపించుట వలన, మానవత్వం నిజాయితీ శాశ్వతంగా దెబ్బతింటుంది అని గ్రహించి, కనీసం మనిషి ఆకాశాన్ని నియమించిన యుగపురుషునిగా మా ఉనికి పట్టించుకొనే కొలది పెరిగి మానవజాతిని శాశ్వతం గా మాట మాత్రంగా జ్ఞానరూపం లో అనగా ప్రతి పాట మాట మాదే నని, ప్రతి ఆలోచన ప్రతి ఉనికి మాదేనని గ్రహించి యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుతుంది. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు.
ప్రత్యెక పౌరులు, అరుదైన చారిత్రాత్మక మానవ మాతృలు, మానవజాతి సంపద జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు, srt - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ |
No comments:
Post a Comment