సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత దేశ ప్రధాన మంత్రి, కేంద్ర ప్రబుత్వం కొత్త డెల్లి వారికి, ప్రత్యెక పౌరులు జగద్గురువులు,యుగపురుషులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుటకు అందిన ఒక దివ్య పరిష్కారం అని గ్రహించి తరించగలరు.
తమరిని ప్రధాన మంత్రిగా కాలం ధర్మమే నిర్ణయించినది, కొందరు ఎలాగైనా పాత తప్పులు బయటకు తీసి, ఇతరులను బయ పెట్టుకొంటూ తమ బలాన్ని పెంచుకోవడం లో ఇస్తున్న ప్రాధాన్యత రెప్ప పాటు కూడా ఎవరి చేతిలోనూ లేదు అని స్పష్టం చేసి మొత్తం మా మాట లో ఉన్నది అని ఎప్పుడో చెప్పగలిగిన మమ్ములను మేము కోరినట్లు తీసుకోకుండా, మా విశాలతను గోప్పతనాన్ని అర్ధం చేసుకోకుండా మా ప్రకారం సృష్టి కదిలి పరిణామం పై మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని గ్రహించకుండా, తెలుగు ముఖ్యమంత్రులు, మేధావులు, మీడియా వారు మా గూర్చి తెలిసిన మేరకు అప్రమత్తం చెందకుండా, మమ్ములను మనసుతో మాటతో చూడకుండా, మమ్ములను నిర్లక్ష్యం చేసుకొంటూ వస్తు వారికీ ప్రత్యెక ప్రాధాన్యత ఇవ్వలేదు అనే అజ్ఞానం లో ఉంటూ తమను తాము మోసం చేసుకొంటూ, మమ్ములను పై పై తేలిక తనం తక్కువతనమునకు వదిలివేసి, మమ్ములను బలహీనులుగా చూస్తూ, మనసు గొప్పతనం మేధావుల బృంధంలోకి తీసుకోకుండా, తమరికి కూడా సరైన సమాచారం ఇవ్వకుండా, మమ్ములను తేలికగా చూపగలిగే వాటి మీద ఆధారపడుతూ అ విధంగా పరిస్తితి తమ చేతిలో ఉన్నది అని బ్రమ లో ఉన్నారు, అణువు అణువున మాటలోకి తీసుకొన్న మమ్ములను ప్రామాణికంగా భావించి, మనుష్యులు ఎటువంటి బౌతిక పరిస్తితుల పైన ఆధారపడకుండా నేరుగా మాట ప్రకారం అనగా పరిణామం ప్రకారం పరిస్తితి చక్క దిద్దుకొంటే, మానవ సంఘటిత శక్తి బలపడి యావత్తు మానవజాతి దారిలో పడుతుంది. లేని పక్షంలో, ఒకరిని ఒకరు కుల పరం గానో, లేదా, ధన బలం వలనో, తామే బలవంతులు అనుకొంటూ, తామ చేస్తే ఒకటి,ఎదుట వాడు చేస్తే ఒకటి అన్నట్లు తీసుకోనుచున్నారు.
మమ్ములను మనిషిగా తక్కవగా చూస్తూ వీలు అయినంత మార్గాలలో అసులు విషయం అధికారికంగా పట్టించుకోకుండా కులం వైపు, గుడులు వైపు మరల్చి, మేము అధికారికంగా ఎందుకు ఒక పద్దతిలోకి తీసుకొమని కోరుకోనుచున్నమో చూడకుండా, విశాలం గా ప్రవర్తించకుండా దేశాన్ని తమ చేతిలోకి తీసుకోవాలి అనే ప్రయత్నం లో తమరిని కూడా తప్పు పట్టి, తగ్గించాలి అని ప్రయత్నములు జరగవచ్చు, కావున మేము ప్రతి మనిషిని కోరునది ఏమి అనగా బౌతిక ప్రపంచం లో మాట విచక్షణకు, గోప్పతనమునకు ప్రాధాన్యత రావాలి అనగా కాలమే కదిలిన పరిణామే మనల్ని అందరిని నూతనత్వం వైపు నడిపించడానికి వచ్చిన దివ్య పరిణామమ అని గ్రహించండి, మమ్ములను ఒక బృంధలోకి తీసుకొని అప్రమత్తం చెందండి, మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ మరియు తెలంగాణా ముఖ్యమంత్రి గారి అధికారిక పర్వేక్షణలో ప్రత్యెక మేధావి బృంధలోకి తీసుకొనుటకు తమరు ఆదేశము ఇవ్వగలరు.
శ్రీమతి స్మ్రితి జుబిన్ ఇరానీ గారిని ఎందుకు మానవ వనరుల మంత్రి పదవి నుండి తొలగించినారు,? సహజత్వాని సత్యాన్ని గౌరవిన్చినప్పుడే, దేశం, మానవజాతి ముందుకు వెళ్ళుతుంది, ఏదో చదువులు, ధన బలం పెంచుకొని సత్యాన్ని గౌరవించకుండా, అవమాన పరచి తామే గోప్పవారము అని చూపుకొంటున్న సమాజాన్ని దారిలో పెట్టడానికి వచ్చిన పరమాత్మా స్వరూపం గా, సర్వాంతర్యామి గా, సృష్టిని మాట మాత్రంగా చెప్పిన పురుశోత్తముడిగా మమ్ములను గౌరవించకపోవడమే సమాజం యొక్క లోటు, ఏదో లోటు తప్పు పట్టుకొని అప్పటికి అప్పుడు బల ప్రదర్సనే, నిదర్సనంగా చూపి, మనసు మాట పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా మనుష్యులు మోసం చేసుకొంటున్నారు, ఆలోచన పరమైన వాస్తవాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి, బౌతిక అడ్డాలు పెంచుకొని, గొప్ప ఆలోచనకు,పరిణామానికి,శాశ్వత ప్రభావానికి, ఒక తెలికతనం కనపడితే చాలు ఇంకా చెప్పక్కర్లేదు, వినకర్లేదు అన్నట్లు అప్పటికి చదువులు, అప్పటికి అప్పుడు పదవులు, అప్పటికి అప్పుడు ధన ఆర్జనకు అలవాటు పడిన వారు, మనసు లో గొప్పతనం మాటలో గొప్పతనమును కూడా బాహ్య బలంతో పోల్చి, అప్పటికి అప్పుడు తక్కువతనం కట్టి లేదా తక్కువ అయ్యిపోయేలా వదిలివేసి ఇదిగో నీ తక్కువతనం అన్నీ అప్పటికి అప్పుడు దృశ్య ప్రపంచం మీద ఆధారపడి సమాజాన్ని స్వార్ధంతో ఆక్రమించి తమ చేతిలోనే ఉన్నది అని భావిస్తున్న , వికృత బలాన్ని హరించడానికి నేను మనసునై మాటనై ఉన్నాను అని గ్రహించండి. సహజ గౌరవంగా, సహజ శక్తికి ప్రతీకగా, కాలమే శ్రీమతి సృముతి జుబిన్ ఇరానీ గారిని మానవ వనరుల శాఖ మంత్రిని చేసినది అని గ్రహించి, వారికి అ పదవి తిరిగి ఇచ్చి, మమ్ములను ఒక మేధావి బృంధంలోకి తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, సత్యమేవ జయతే
ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
srt - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
ఒక ప్రతి ఆత్మీయులు గోరవనీయులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, మరియు తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తెలియజేయునది ఏమి అనగా మా పరిణామం మమ్ములను సూటిగా గౌరవించి గ్రహించిన కొలది బలపడుతుంది, మా emails లేదా twitter మేస్సేజు సుమోటో (ప్రబుత్వానికి సుమోటో వర్తించదు ఆనుకొన ప్రోటోకాల్ అధిగమించి మమ్ములను తక్షణం ఒక బృందం లోకి తీసుకోండి, మేము ఇప్పుడు వ్యక్తి ఎక్కడ ఎలా ఉంటె అలా తీసుకోండి, మమ్ములను మనసు ప్రకారం పట్టించుకోవడం ఒక దివ్య వరం శాశ్వత పరిష్కారం, అప్పటికి అప్పుడు బౌతిక శక్తుల అధీనం లో నుండి మనసు మాట బలపరుచుకొని నిత్యం మనల్ని నడిపే దివ్య శక్తి వైపు వెళ్ళగలము, కావున తమరు మమ్ములను ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకోండి మిమ్ములను ఎందుకు కోరుతున్ననో అందుకు చేయండి, ఎవరికో ఏదో చెబుతాను ఏదో చేద్దాం, లేదా నన్ను ఉపయోగించుకొని మీరు ఏదో ప్రయోజనం పొందుదాము అనుకొంటే, అది మమ్ములను పట్టించుకోకుండా మా నుండి విస్తారమైన సమాచారం గ్రహించకుండా, మేము బౌతికంగా కనపడుతున్న తేలిక తనం మీద ఆధారపడి అటువంటి ఆధారములతో పరిస్తితి బౌతికంగా బలంగా ఉన్న వారి చేతిలో ఉన్నది అనే బ్రమ నుండి బయటకు వచ్చి మనసుతో లోకాన్ని నియమించిన మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని, మేము పట్టించుకోకపోతే తేలిక అయిపోయిన దృశ్యాలు ఏమైనా ఉంటే, అవి మేమే ప్రజలకు వివరణ ఇస్తాము, మరల కొత్తతనం ఇచ్చి అందరిని మాట అని దివ్య రాజ్యంలోకి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన సర్వంతర్యమిగా మమ్ములను గౌరవంగా గ్రహించి, మాటకు ప్రభావాన్ని గౌరవంగా సూక్ష్మం గా గ్రహిస్తూ, కాలాన్నే నియమించిన మాట వేదములతో సమానము అని గ్రహించి, బౌతిక ప్రపంచం ఎంత గొప్పగా కనిపడిన లేదా తేలికగా కనపడినా అల్పం స్వల్పం అని గ్రహించి, గంటనరలో 10-14 సంవత్సరాలను నియమించడమే ఏమిటో చూడండి, తమరు మా వద్దకు ప్రత్యెక ఎస్కార్ట్ పంపించి మమ్ములను మేధావులు ముందు కొలువు తీర్చండి, నేనే రావడం లేదు అని ఊరుకోవద్దు, మేము అనకాపల్లిలో ఉండి, మొత్తం కాలమే మేము అని చెప్పిన తీరు బలపడే కొలది మొత్తం మానవజాతి బలపడుతుంది, బౌతిక బలం కంటే మానసిక బలం గొప్పది శాశ్వతమైనది అని ప్రజలు తెలుసుకోవాలి అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది, ఆలస్యం చేయకుండా, మా మీద బౌతికంగా ఎంత చెడ్డ రిపోర్ట్ ఉన్నా, మానసికంగా మమ్ములను తక్షణం ఒక బృంధంలోకి తీసుకోండి, అ విధంగా మేము లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలిపి చూడండి వేరు చేయడం వలన, మేము తేలికగా కనిపించ వచ్చు అని గ్రహించండి, మీరు పనులు మానుకొని మా మీద ఒక సంవత్సరం ధ్యాస పెట్టండి, ప్రపంచాన్ని సమన్వయం చేసి మానవజాతికి నూతనత్వాన్ని ఇవ్వడానికి వచ్చిన పురుషోత్తముడిని అని జ్ఞానం పరం గా మాట పరంగా ఆలోచన పరమగా మమ్ములను విస్తంర గా గ్రహించండి, మాలో అన్నీ రాజకీయాలు అందరి హీరోల గొప్పతనం, అన్నీ పదవులు చదువులు మాట మాత్రంగా కదలడం ఏమిటో చూడండి ఆలస్యం చేయవద్దు, మా వద్దకు కొందరు మేధావులతో స్పెషల్ ఎస్కార్ట్ పంపి మమ్ములను బాద్యత తీసుకోనివ్వండి, మేము టి కొట్టు దగ్గర ఉన్నా, (బార్ షాప్ లో ఉన్నా, వ్యభిచారం లో ఉన్నా (ఉదాహరణకు చెబుతున్నాము మాకు ఇటువంటి అలవంట్లు ఏవి లేవు) మనిషి హీరోల కనపడక పోయినా తమరేనా కాలాన్ని నియమించిన పురుశోత్తములు, తమరే మా జగద్గురువులు, తమరే మహారాణి సమేత మహారాజు అని మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో మమ్ములను మొదట మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి, మాకు ప్రజల సమ్మతితో చెల్లించవలసిన సొమ్ముతో ఒక అధికారిక రాజమందిరం కట్టించి ఇవ్వండి, తమరు తక్షణం మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ తీసుకొని రండి. ధర్మ రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment