UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 23 August 2014

వారి మాటను అయిష్టంగానైనా వినాల్సివచ్చిందనే అపరాధ భావం అతణ్ని దహించి వేసింది. చెప్పుకునే వీల్లేదు.. చెప్పుకునేందుకు దిక్కూ లేదు.. ఏం చేయాలి? అధినాయకుడే గుర్తొచ్చాడు.

వెండితెరపై విశ్వరూపుడు

Sakshi | Updated: August 24, 2014 04:46 (IST)
వెండితెరపై విశ్వరూపుడు
‘బాలు.. నృత్యమే జీవికగా.. ఆత్మగా భావించి అనుభవించి తరిస్తున్న ఓ కళాజీవి. భారతీయ నృత్యరీతుల్ని కలగలిపి సరికొత్త ఒరవడిని సృష్టించేందుకు కష్టిస్తున్న తపస్వి. అప్పుడే ఓ వెండితెర అవకాశం పలకరించింది. తన ప్రతిభను చాటేందుకు ఇదో గొప్ప అవకాశమని పులకరించిపోయాడు. అద్భుత సాహిత్యంతో సాగే ఆ పాటకు పాదం కదిపాడు.‘కట్’.. మరుక్షణమే నృత్యదర్శకుని నోట బాణంలా దూసుకొచ్చిందీ మాట. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడ్డ అతని ముందు బాలు తర్కం పనిచేయలేదు. అనుకున్న రీతిగా సాగడమా.. అవకాశాన్ని వదలుకోవడమా..!

ఇక్కడే సంఘర్షణ మొదలైంది. ఆత్మఘోషను అణచుకుని అడ్డదిడ్డంగా అడుగులేశాడు. అదిరింది అన్నారందరూ.. ఆత్మనైతే అణచుకున్నాడు గానీ గుండెను ఎగదన్నే లావాను ఎలా దాచుకోగలడు.. నృత్యాన్నే సంకరం చేస్తున్న వారి మాటను అయిష్టంగానైనా వినాల్సివచ్చిందనే అపరాధ భావం అతణ్ని దహించి వేసింది. చెప్పుకునే వీల్లేదు.. చెప్పుకునేందుకు దిక్కూ లేదు.. ఏం చేయాలి? అధినాయకుడే గుర్తొచ్చాడు.

ఆ విశ్వరూప గణపతి మూర్తికి గాయపడిన మనసును నివేదించాడు. వీరావేశంతో నర్తించాడు. గుండెలు కరిగేలా.. దిక్కులు అదిరేలా..’ ఈ సన్నివేశం ఎక్కడిదో ఈ పాటికే మీ మనసులో మెదలుతోంది కదూ. 1983లో వచ్చిన సాగర సంగమం సినిమాలోనిదే ఈ దృశ్యం. అయితే మీకు తెలియాల్సిందల్లా.. బాలూగా కమల్‌హాసన్ నర్తించింది మన ఖైరతాబాద్ వినాయకుని ముందే అని. ఇంతటి అద్భుత సన్నివేశం ఇలా మలచాలని దర్శకుడు కె.విశ్వనాథ్‌కి ఎలా స్ఫురించింది అని అడిగితే కళాతపస్వి ఏమన్నారో మీరే చదవండి.
 
‘నేను హోటల్ నుంచి షూటింగ్‌కు వెళ్తున్నప్పుడల్లా... ఈ విగ్రహాన్ని చూస్తుండేవాణ్ని. మద్రాసు నుంచి వచ్చిన మాకు ఈ భారీ విగ్రహం.. తయారీ అంతా కొత్తగా అనిపించేది. ఎలాగైనా సరే దీన్ని సినిమాలో చూపించాలని అప్పుడే మనసులో బీజం పడింది. అప్పుడు సాగరసంగమం షూట్ చేస్తున్నాం. కథానాయకుడు తన ఆత్మసాక్షికి విరుద్ధంగా సినిమా నృత్యదర్శకుడు కోరినట్టుగా నృత్యం చేయాల్సి రావడం.. ఎందుకిలా మంచి సాహిత్యాన్ని పాడు చేస్తున్నారని బాధపడే సన్నివేశాన్ని చిత్రీకరించాలి. అప్పుడు నాకు ఈ ఖైరతాబాద్ వినాయకుడి ఎదుట పశ్చాత్తాప దృశ్యాన్ని షూట్ చేస్తే బావుంటుందనిపించింది.

అనుమతులు ఇతర విషయాల్ని యూనిట్‌వాళ్లకి అప్పగించా. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. షూటింగ్ ముందు రోజు సాయంత్రం కమల్‌హాసన్‌ను హోటల్‌కు పిలిచి నా ఆలోచన వివరించాను. ఖైరతాబాద్ వినాయకుని ఎదుట దీన్ని తీశాము. అలా నా మనసులో మెరిసిన ఖైరతాబాద్ వినాయకుణ్ని తెరపై చూపగలిగాను. తెలుగు వారు గర్వించే చరిత్ర సొంతం చేసుకున్న ఈ వినాయకోత్సవ ప్రస్థానానికి 60 ఏళ్లు నిండాయంటే ఆశ్చర్యంగా.. ఆనందంగా ఉంది.’              

-ఖైరతాబాద్

మనసుతో జరిగిన పరిణామమునకు ప్రాధాన్యత ఇవ్వండి కొత్త కధలు, ఊత్సాహం దైర్యం నూతన చైతన్యం అందరికి కలుగుతాయి అని గ్రహించండి, మనిషి    మాటే మనసే సర్వం అని సత్యాన్ని ఈ లోకాన్ని తీర్చి దిద్దడానికి అవిశ్కరించదమైనది అని గ్రహించండి. 


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
పరిపాలన కార్యాలయం { డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్ }
హైదరాబాద్ 



 

ఈ వీడియో తీసినవాళ్లు . రోడ్డుమీద సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయినా...సామాజిక వెబ్సైట్లలో ఆమెకు పెద్ద ఎత్తున సానుభూతితో పాటు అభినందలు తెలపటం విశేషం.

ప్రకాష్ రాజ్ కు ఎదురైన అనుభవమే....
Sakshi | Updated: August 23, 2014 14:08 (IST)
ప్రకాష్ రాజ్ కు ఎదురైన అనుభవమే....
మొన్న నటుడు ప్రకాష్ రాజ్ ఎదుర్కొన్న అనుభవమే... తాజాగా మరో మహిళకు ఎదురైంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. సాయం చేయాలని అర్ధిస్తున్నా పట్టించుకోకుండా వినోదం చూస్తున్నట్లు సెల్ ఫోన్లలో ఆ సంఘటను బంధించటంలో కొందరు పోటీలు పడ్డారు. రోడ్డుమీద ఏం జరిగినా సాయం చేయడం మానేసి వీడియోలు తీసి ఫేస్ బుక్ లోను, యూట్యూబ్ లోను పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పదే పదే చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పట్టపగలు.. నడిరోడ్డుమీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. దంపతుల బైకును కారుతో ఢీకొట్టిన యువకులు, ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు ఆమె భర్తపై దాడికి దిగారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ అక్కడున్న వారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ. ఈ సంఘటనను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించటంలో నిమగ్నమైపోయారు.

దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడి ...దాడికి దిగిన యువకులకు దేహశుద్ధి చేసింది. ఈ ఘటనను చూసిన ఓ హోం గార్డు తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో తీసినవాళ్లు దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో.. ఆ వీడియోను చూసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుమీద సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయినా... సామాజిక వెబ్ సైట్లలో ఆమెకు పెద్ద ఎత్తున సానుభూతితో పాటు అభినందలు తెలపటం విశేషం.

సరిగ్గా ప్రకాష్ రాజ్ కు కూడా ఇలాంటి అనుభవమే ఇంతకుముందు ఎదురైంది. దాని గురించి ఆయన ట్విట్టర్ లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం కన్నా ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు మరింత బాధించాయి. ప్రమాదాన్ని పట్టించుకోకుండా కొందరు యువకులు తమ సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసుకోవడంలో బిజీగా కనిపించారు. ఆ పరిస్థితి చూసి సిగ్గుతో తలవంచుకున్నాను. నా ప్రాణం మీద భయం కన్నా మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటి మనుషులను చూసి భయమేసింది’ అంటూ ట్వీట్ చేశారు.




----------------------
స్వార్ధం మనుష్యులలో బాగా పెరిగి పోయినది, గొప్పతనమును సూటిగా పటించుకోవడం, కష్టాలను పటించుకోవడం లేదు,   ఏది ఏమైనా ప్రతి మనిషి తన స్వార్ధం చూసుకొంటున్నాడు ----- అలంటి వాళ్ళలో నేను ఒక్కడిని ----- కాని నేను ఏమి   చేసాను ఇప్పటికి -----  ఏమి చేస్తున్నాను  ------   ఏమి చేద్దాం రండి అని ముందుకు పిలుస్తున్నాను -----  ఆలోచించండి, సూటి గా స్పందించండి,  స్వార్ధం, కపటం వదలండి,  మంచితన్నాని గోప్పతన్నాని పెంచుకోండి నిలుపికొండి .   


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం {డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్]
హైదరాబాద్    


MATURE LOVE ----- I LOVE YOU BECAUSE I NEED YOU ----- FROM KING AND QUEEN




Immature love says: 'I love you because I need you.' Mature love says 'I need you because I love you.' - Erich Fromm




MAHARAJA SHRI SHRI ANJ ANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING QUEEN 
HYDERABAD 

Friday, 22 August 2014

SOMETHING WRONG ------ FROM KING AND QUEEN

                                                           
                                             SAMANVAYA DRUSTI

Embedded image permalink




 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

HAPPY BIRTHDAY TO CHIRANJEEVIGAARU ---- FROM KING AND QUEEN



                                                            SAMANVAYA DRUSTI



THIS IS ONE OF THE GREAT SONG SUNG BY ME IN 1999

SRI  MANJUNADHA OF CHIRANJEEVI GAARU AS LORD SHIVA AND ARJUN GAARU IN  ANOTHER MAIN ROLE  --- ALL THE SONGS OF THIS FILM  ALONG WITH FEW DIALOGUES ARE EXPRESSED THROUGH  ME IN 1999 AND THE FILM CAME IN THE WORLD  IN 2001.   




FEW SONGS AND SOME DIALOGUES OF THE FILM ARE EMERGED  THROUGH ME IN 1999 AND THE FILM CAME IN TO EXISTENCE IN 2001. 


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD


SUCCESS IS NOT FINAL - MIGHTY BLESSINGS FROM KING AND QUEEN

Success is not final, failure is not fatal: it is the courage to continue that counts. - Winston Churchill



MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD




REALIZE

Embedded image permalink


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Wednesday, 20 August 2014

చిత్ర పరిశ్రమ ప్రముఖులును ప్రత్యేకంగా కోరునది ఏమి అనగా, ముఖ్యంగా రచెయత, దర్శక నిర్మాతలను ప్రస్తుతము నిర్మిస్తున్న వారి వారి సినిమాలలో, గత 20 సంవత్సరాల నుండి 80 శాతం పాటలు, కొన్ని సంభాషణలు, ఇతర రాజకీయాలు విశేషాలతో బాటుగా మా ద్వారా వ్యక్తం అయిన సాక్షన్ని లోకానికి అందించగలరు, ఇది ఒక దివ్య వరం గా, ఇప్పటికి మీకు అన్ని ఇచ్చిన కాలం, ధర్మమే మానవ రూపంలో మాటగా వచ్చి, ధర్మ సంస్కారమునకు చేయూత కోరుకొంటు న్నట్లు భావించి, మీ కల్పిత పాత్రలను, మా సంకల్పంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందు ప్రకటించిన మమ్ము పురుశోత్తముడిగా, అ పరమాత్మా అంశ భావించి, మా దివ్య పరిపాలన బలపడి, మేలైన ప్రజాస్వామ్యంగా, ప్రతి మనసు గెలిచి లోకం స్వర్ఘంగా మారి, ప్రజలు సంస్కారంతో ఉన్నతంగా జీవించుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రజలకు అందుతుంది అని ప్రజల సాక్షిగా తెలియజేసుకోనుచున్నాను.

                                                                సమన్వయ దృష్టి

                      యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు,ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో  ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.

                      మేము మనిషిగా ఈ భూమి మీద పుట్టి, కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రంగా పదిగురి సాక్షిగా నియమించి, నడిపించి మరింత భాద్యత తీసుకొనుటకు మీ మధ్య మనిషిగా ఉన్నాము. మా ద్వారా ఈ ప్రపంచం ఒక మనసు ఉన్న  మహారాజు,  అతని మనసే  మహారాణి గా పరిపాలన ప్రారంభం అయినది, మా యొక్క జన్మ దినం నుండి ఈ పరిణామమునకు నాంది అని స్పష్టం చేయుచున్నాము. త్వరలో అందరి  సహకారంతో, వజ్ర సింహాసనం పై దర్శనం ఇస్తాము. వివరములు పార్లిమెంట్ కు సమర్పించి, పూర్తీ స్థాయి గుర్తింపు మహారాజుగా, మా  మనసే మహారాణిగా లోకానికి అందుట వలన ప్రపంచం మనిషి మాట అధీనం లోనికి వచ్చినది అని స్పష్టం అవుతుంది, మేము  వివాహం చేసుకోవడం ఆలస్యం అయినా పర్వాలేదు, లేదా వివాహం మానుకొన్నా పర్వాలేదు, మమ్ములను  మనసుని మహారాజు, మహారాణిగా గుర్తిస్తే మానవజాతికి నూతనత్వం వస్తుంది. మా మనసుని, మమ్ముల్ని గౌరవించి, వజ్ర సింహాసనం పై కొలువు తీర్చుట వలన సంపద, ఐస్వర్యములు లోకమునకు అందుతాయి అని గ్రహించగలరు. ఇప్పటికే నేను కళ్యాణ రాముడను, ఆధునిక కృష్ణుడిని, ఆధునిక భగవత్గీతను అని గ్రహించండి. మమ్ములను జాతి సంపదగా, భావించి, ప్రజలు  మా వివరములు గ్రహించిన తరువాత వారి సమ్మతితో చెల్లించు రాయల్టీ మేము స్వీకరించగలము, ఈ సొమ్ము 60 నుండి 80 శాతం ప్రజా ప్రబుత్వలకు చెల్లించగలము అని తెలియజేసుకోనుచున్నాము. 
   కాలస్వరూపం, ధర్మస్వరూపం మేము  అయినప్పుడు, అ తిరుమల తిరుపతి దేవేస్థానం లో కొలువు తీరిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అంశ గా,  శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి అంశ మమ్ము  భావించి మా  యొక్క వివరములు పండితులు విశ్లేషణాత్మకం గా తీసుకొనుట వలన ఆధునిక ప్రపంచం లో అనేక సమస్యలకు పరిష్కారం అందుతుంది అని గ్రహించండి. ఒక మనిషి మాట లోనికి సర్వం వచ్చిన సాక్షం వలన,   లోకం స్వర్ఘదామం గా మారుతుంది అని గ్రహించండి. వ్యక్తుల ప్రభావం తో, కొన్ని కుటుంబాలే అధిపత్యం వహిస్తున్నాయి అనే పరిస్తితి ఈ వాళ్ళ ఉన్నది, ఇటువంటి స్తితిలో, సర్వులకు అమోధకరమైన  అయిన సర్వాంతర్యామి  అయిన, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు గా మనసే మహారాణి అని దివ్య పరిణామంగా, ప్రజలు ఎంత పెంచుకొంటే అంత విశ్వ కుటుంబాన్ని చూస్తారు, వారికి,  వారే సత్య శ్వీకార తో   అవిష్కరించుకుంటారు, మాట నిబద్దత పెంచుకొని, నిజాయితితో ముందుకు వెళ్ళ తారు, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి ఉనికి, మనుగడ, ప్రజలు ఎంత నిజయితితో, నిబద్దతతో అనుసరిస్తే అంత అంతర్యాన్ని గ్రహించి పాటించి, సంతోషంగా ముందుకు వెళ్ళతారు. ఇది నిత్య ప్రయాణం, చరిత్ర, మాట సంస్కారం యొక్క ఉనికి అని ప్రజలు గ్రహించండి.

                 శ్రీ  శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మరియు శ్రీ శ్రీ శ్రీ  అనంత పద్మనాభ స్వామి వారి వద్ద నున్న బంగారం మరియు ఆభరణాలు ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారికి గుర్తింపు కానుకగా భారత ప్రబుత్వం సమర్పించి, మనిషి రూపం లో, మాట రూపం లో వచ్చి, కాల గతిని సవరించిన సాక్షం గా నిలుపుకోవడం చరిత్ర అవుతుంది, పండితులు మేధావులు, ముందుకు వచ్చి, సత్యం శ్వీకరించి , వివరణాత్మకముగా, ఇతరులతో పంచుకోనిన యడల, సాధారణ రూపం లో ఉన్న మనిషి మాట ఉనికి, నిలబడి, కధలు అల్లు కొని, ఘన చరిత్ర అయ్యి నిలుస్తుంది అని గ్రహించండి, కనీసం వివరం గా 40 నిముషాలు సమయం తీసుకొని, వివరం గా, వివరించ గలవారు, లిఖిత పూర్వకంగా మరియు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో, నిక్షిప్త రూపం లో, భాద్యతతో, నిబద్దతతో  వివరములు పంచుకోనిన యడల దివ్య రాజ్యం బలపడి అందరిని తల్లి తండ్రి గురువుగా కాచి, ప్రతి మనసుని గెలిపించి ముందుకు తీసుకొని వెళ్ళుతుంది అని గ్రహించండి. ప్రతి మనసు గెలిచి  మేలైన ప్రజాస్వామ్యం అవుతుంది.   


           చిత్ర పరిశ్రమ  ప్రముఖులును ప్రత్యేకంగా  కోరునది ఏమి అనగా, ముఖ్యంగా రచెయత,  దర్శక నిర్మాతలను  ప్రస్తుతము నిర్మిస్తున్న వారి వారి సినిమాలలో,  గత 20 సంవత్సరాల నుండి  80 శాతం పాటలు, కొన్ని సంభాషణలు,   ఇతర రాజకీయాలు విశేషాలతో బాటుగా మా ద్వారా వ్యక్తం అయిన సాక్షన్ని లోకానికి అందించగలరు, ఇది ఒక దివ్య వరం గా, ఇప్పటికి మీకు అన్ని ఇచ్చిన కాలం, ధర్మమే మానవ రూపంలో మాటగా వచ్చి, ధర్మ సంస్కారమునకు చేయూత కోరుకొంటు న్నట్లు భావించి, మీ కల్పిత పాత్రలను, మా  సంకల్పంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందు ప్రకటించిన మమ్ము పురుశోత్తముడిగా, అ పరమాత్మా అంశ భావించి, మా దివ్య పరిపాలన బలపడి, మేలైన ప్రజాస్వామ్యంగా, ప్రతి మనసు గెలిచి లోకం స్వర్ఘంగా మారి, ప్రజలు సంస్కారంతో ఉన్నతంగా జీవించుటకు ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన ప్రజలకు అందుతుంది అని ప్రజల సాక్షిగా తెలియజేసుకోనుచున్నాను.      మా అమ్మ అమ్మ గారు అయినటువంటి గోపు తులసమ్మ గారిని, గౌరవించి లోకానికి పరిచేయం చేయగలరు అని, తెలంగాణా, మరియు అంధ్ర పాలకులను,   తెలుగు మీడియా వారిని, సినిమా ప్రముఖులను, మేధావులను  ప్రజల సాక్షిగా కోరుకొనుచున్నాను, వారు వీరవాసరం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. కీర్తి శేషులు అయిన మా తల్లి గారు శ్రీమతి పిళ్ళా రంగవేణి అమ్మగారు, మా ప్రియ అనుజులు శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా సత్య భాను ప్రసాద్ గారికి మా వలన తీరని నష్టం జరిగినది,   మా మనసు నుండి వ్యక్తం అయిన పరిణామం, వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిగట్టుకొని బిన్నంగా తీసుకోవడం వలన ఇతర మీడియా సినిమా ప్రముఖులు కూడా సూటి స్పందన ఇవ్వకపోవడం వలన, నన్ను నేను నిలిపోకోలేక, తీవ్రంగా నష్ట పోయినాను, మా యొక్క వివరములు పూర్తిగా, మా చిన్నప్పటి నుండి పండితులు సహకారంతో ప్రజలకు, న్యాయ స్తానమునకు పూర్తీ గా సమర్పించగలను, నా నుండి పూర్తీ వివరములు దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో, పండితుల, మేధావుల, ప్రత్యక్ష సాక్షులు, ఇతర పరిచేయస్తులు, మా చుట్టాలు యొక్క వివరములతో కూడా గ్రహించిన యడల ప్రజలకు దివ్యమైన శాశ్వత పరిష్కారమై ప్రజలకు మహారాణి మహారాజు గారి పరిపాలన స్పష్టం అయ్యి మేలు అయిన ప్రజాస్వామ్యం గా ముందుకు వెళ్ళుతుంది  అని తెలియజేసుకోనుచున్నాము. యావత్తు మానవజాతి కోసం ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది, ముందుకు వచ్చి, ప్రజలకు, న్యాయ స్థానమునకు వివరములు ఇచ్చి,  మేము పూర్తిగా వివరములు ప్రజలకు న్యాయ స్థానమునకు సమర్పించుటకు సహకరించగలరు.      

                గౌరవ ఉన్నత న్యాయ స్థానం,  హైదరాబాద్ వారిని ప్రజల సాక్షిగా  కోరునది ఏమి అనగా, మా పై ఒక దర్యాప్తు బృంధమును  నియమించి, ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి  కొందరు ఆచార్య NG రంగా  వ్యవసాయ శాత్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది నుండి మా దివ్య లీలలు వీలు అయినంత పరిగణించి, మేధావులు, పండితుల   సహకారంతో మా పరిపాలన ప్రజలకు అందించుటకు  సహకరించగలరు.  ఇది మా యొక్క అభ్యర్ధన, కాలం, ధర్మం  యొక్క సహజ ఎర్పాటు అని పరిగణించి, ప్రత్యేక్ష సాక్షులే విస్మరించిన సాక్షన్ని, సత్యాన్ని కాపాడుటకు న్యాయ చేయూత కోరుకొనుచున్నాను. కోర్టువారికి, పూర్తీ వివరములు సమర్పించు వరకు, మమ్ములను ధర్మస్వరూపులు, కాలస్వరూపులు గా, మనసులోని మహారాణి గారిని కలిగి, ప్రపంచాన్ని మహారాజుగా పరిపాలిస్తున్న మహారాజుగా ప్రాధమికం గా పరిగణించి, న్యాయ పరిశీలన లో పెట్టుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మహారాజు గా మేము జాతి సంపదగా  ఈ లోకానికి అందిన దివ్య కానుక అని ప్రజలు గుర్తించి ఉపయోగించుకోనగలరు అనే మా సంకల్పమునకు, దైర్యంగా, మమ్ము లను మేము గుర్తించుకొని, వీలు అయినంత ప్రజల ఆమోదంతో చెల్లుబాటు అవగాల మా ఉనికి ని లోకమునకు అందించుటకు ఈ   లేఖను ముందస్తుగా ఆకు పచ్చ సిరాతో సంతకం చేస్తున్నాము, వీలు అయినంత ప్రజా ప్రతినిధులు, ప్రపంచ  ప్రజల ఆమోదంతో ఈ సంతకం చెల్లుతుంది అని స్పష్టం చేయుచున్నాను.              
                                   

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,

 కాలస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాదు

Date:21-8-2014

ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం పై దర్యాప్తు చేసి, మీడియా, చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, పండితుల ద్వారా, ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క వివరములు ప్రజలకు నిరంతరం, స్పష్టం చేయుటకు సహకరించగలరు

ఒక ప్రతి గౌరవ  శ్రీ  శ్రీ కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రిలు వారికి  సమర్పిస్తూ పైన ప్రస్తావించిన ప్రజా లేఖకు స్పందించి, రాజ్యాంగ వ్యవస్థను మరింత అభివృద్ధికి  తోడ్పాటును ఇవ్వగలరు, ధర్మస్వరూపం, మహారాజు మహారాణి గారి పరిపాలన అంటే మేలైన ప్రజాస్వామ్యం, ప్రతి మనసుకి, మాటకి విలువ  మా ద్వారా  వస్తుంది అని గ్రహించగలరు అని యావత్తు ప్రజల సాక్షిగా తెలియజేసుకోనుచున్నాము.

ఒక ప్రతి గౌరవ ముఖ్యమంత్రులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు, ఆంధ్ర రాష్ట్ర వారికి  సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మనిషిలో వచ్చిన పరిణామమును మనుష్యులు, నిర్లక్ష్యం చేయకూడదు, ఎంత చిన్న పరిణామం అయినా, పెద్ద పరిణామం అయినా,   పరిగణలోనికి తీసుకొని స్పందించుట, పాలకుల లక్షణము అని గ్రహించగలరు, ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలకు, తమ వంటి  వారు సత్యమును గ్రహించుటకు, స్పూర్తిని ఇస్తే, వారు వచ్చి సాక్షం చెప్పగలరు, సత్య దర్శనం, దైవ దర్శనం కంటే ఎక్కవు, మేధావులు, పండితులు కూడా ముందుకు వచ్చి, వివరములు శాస్త్రం యుక్తంగా గ్రహించి చెప్పుట వలన ప్రపంచం కొత్తబంగారు లోకంగా మారిపోతుంది అని   ప్రజల సాక్షిగా ఈ ప్రజాలేఖలో తెలియజేసుకోనుచున్నాము. 


ఒక ప్రతి గౌరవ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, 80 శాతం సినిమా పాటలు ముందే పలికిన మమ్ములను, అర్ధం చేసుకోవడం లో నేను కోరుకొన్న మేరకు సూటి స్పందన రాలేదు, మాట మాత్రంగా లోకాన్ని నడిపిన నేను పరమ పవిత్రుడను అని విశ్వశించుటకు ఎటువంటి సందేహం అవసరం   లేదు, సాధారణ మనిషిని అయిన మమ్ము మాటను, విస్మరించకుండా పరిగణించుట వలన లోకం లో కొత్తతనం  వస్తుంది, మన తెలుగు నటులకు, తమిళ్, కన్నడ, హిందీ నటులకు, మరియు హోలీ వుడ్ నటులకు కూడా మంచి కధా వస్తువు గా మారి దివ్య ప్రేరణ గా మరి లోకాన్ని చైతన్య వంతం గా మలచుటకు, పురాణాలు  శాస్త్రాలు కూడా బయటకు వచ్చి మరింత ప్రజల తీర్చి     
దిద్దుతాయి, ఇదే ధర్మస్వరూపం, కాలస్వరూపం మహారాజు మహారాణి గారి దివ్య పరిపాలన అని స్పష్టం అవుతుంది, 

అని తెలియజేసుకోనుచున్నాము.  

ఒక ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమర్పిస్తూ, వివరములు పండిత బృందములు గ్రహించి, శాస్త్రోక్తం గా ధర్మస్వరూపం, కాలస్వరూపం మహారాజు, మహారాణి గారి ఉనికి గ్రహించి ప్రజలకు తెలియచేయండి, వివరములు ఇప్పటికి ఉన్న ప్రామాణిక గ్రంధములతో సరిపోల్చుకొని, సామాన్య రూపం లో ఉన్న మమ్ములను గుర్తించి, మా పరిపాలనకు చేయుతన ఇవ్వడం కనీస ధర్మం గా భావించి, పడిత గణాలు ఉపక్రమించగలరు, విగ్రహాల ఆరాధనలోనే  ఉండిపోకుండా, సాధారణ మనిషిగా, సాటి మనుష్యుల స్వార్ధ నిరాదరణ, నిర్లక్ష్యలకు గురి అయ్యి  , బౌతిక మాయ ప్రపంచం లో,  దేహ రూపం లో, బ్రమల మధ్య తేరుకుని లోకాన్ని ధర్మ నిబద్దతతో కాపాడడానికి నిత్య ప్రయత్నం చేస్తున్నాము కావున మమ్ము  ఆదరించి, మా సహస్రనామాలు, మా దివ్య లీలలు మాకు జ్ఞాపకమునకు తెచ్చి అనగా మా ముందు వివరించి, మమ్ములను దివ్య విశ్వ పరిపాలనకు సిద్ధం చేయండి, నిలుపుకొండి, మానవజాతి మనుగడను, మాట నిభద్దత లోకి తీసుకొని వచ్చిన మమ్ములను సహజం గా గ్రహించి బలపరచి తరించండి, ప్రజలను తరింప చేయండి.

ఒక ప్రతి గౌరవ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉప కులపతులు, రాజేంద్రనగర్, హైదరాబాద్  వారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా కొందరు  వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి తెలియజేయుట ఒక దివ్య వరం అని భావించి, మా దివ్య లీల ప్రకటన గ్రహించిన శాస్త్రవేత్తలు సిబ్బంది ముందుకు వచ్చి లిఖిత పూర్వక, దృశ్య శ్రవణ, మాధ్యమాలలో ప్రాధమిక వివరములు ప్రజలుకు, కోర్టు వారికి సమర్పించి, ఇతర మేధావులు పండితులకు విశ్లేషణకు, సమాలోచన కొరకు సహకరించి, ప్రజలకు సత్యం తెలిసి ధర్మ శ్రేష్టత అభివృద్ధి చేయుటకు, మాట నిబద్దతతో సహకరించగలరు.             


ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి చిత్ర సీమ ప్రముఖులకు, పారిశ్రామిక వేత్తలము, విద్యా
వేత్తలకు, సమాలోచన కొరకు, వివరణాత్మక, లిఖిత పూర్వక, దృశ్య, శ్రవణ మాధ్యమాల నిక్షిప్త రూపం లో సంప్రదింపులు, వివరములు జ్ఞాన వంతమైన, సంస్కార వంతమైన, దూర దృష్టితో, ఓర్పు, సహనం, నెమ్మదితనంతో, నిబద్దతతో వివరములు పంచుకొని, గొప్పతనమును ఆవిష్కరించు కొనుటకు, పరస్పర సహకారం కొరకు సమర్పించడమైనది,





Sd/xxxxxxxxxxxxxxxx
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )

హైదరాబాదు
Date ;21-8-2014

FLOW OF MIGHTY BLESSINGS FROM KING AND QUEEN TO HUMAN RACE







 MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
ADMINSTRATIVE OFFICE OR DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD  

AMIRKHANJI YOUR NEW FILM POSTER IS GOOD ==

Embedded image permalink




I SAID ABOUT MANGAL PANDEY IN 2003 ,,,,,,,,  I HUMMED MANGALU MANGALU MANALU PANDY '




MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
DIRECTORATE OF KING A QUEEN 

THE FILM NAMED : ANJI ACTED BY MEGASTAR CHIRANGEEJIVI GAARU AND DIRECTED BY KODI RAMAKRISHNA GAARU ---- I SAID ABOUT THE ATMA LINGAM CONCEPT IN THE FILM IN 2003 ITSELF ---- ACCORDINGLY I AM THE ATMA LINGA OF LORD SHIVA AVAILABLE ON THE LAND TO REGENERATE AND REORGANIZE THE WHOLE HUMAN RACE BY ESTABLISHING NEW WAY OF THINKING AND REASONING --- CONSIDERING AND TAKING ME WITH REASONING WITHOUT ANY PARTIALITY OF FEELINGS IS THE NEW WAY OF THINKING. ---- FROM KING AND QUEEN OR DHARMASWAROOPAM OR KAALASWAROOPAM

                                   సమన్వయ  దృష్టి 









ALL THE SONGS  AND SOME OF THE DIALOGUES OF THE FILM ANJI,  ARE EXPRESSED THROUGH DHARMASWAROOPAM AS THE RULE KING AND QUEEN STRATEGY IN THE YEAR 2003 AND THE FILM PHYSICALLY APPEARED IN 2005.  I AM THE ATMA LINGA AVAILABLE ON THE LAND IN THE FORM OF THINKING AND WORD TO REVIVE AND MAKE HUMAN RACE SURVIVE FOR EVERY WITH CONTENTMENT AND QUALITY OF THINKING.  NOW I AM IN THE FORM OF TRUTHFUL WORD AND REASONING, PEOPLE COMMIT WITH TRUTHFULNESS CAN FEEL ME WHILE CONSIDERING WHAT I HAVE DONE WITH WORD ALREADY IN THE WITNESS OF SOME OF THE AGRICULTURAL SCIENTISTS AS ON   AND CONTINUING.................


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
ADMINISTRATIVE OFFICE OR DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Tuesday, 19 August 2014

Good Morning Namaskar from King and Queen

                                               సమన్వయ దృష్టి 


Embedded image permalink


మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్ 

Songs one Krishna expressed from Dharmaswaroopam or King and Queen


                                                         expressed song in 2003


                                                        expressed song in2003



                                                     Old film song of Pawankayalyan gaaru


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
ADMINISTRATIVE OFFICE (DIRECTORATE OF KING AND QUEEN )
HYDERABAD.



Monday, 18 August 2014

Late Raja Vatsavai Venkata Suryanarayana Jagapathi Raju Bahadur , RAJA OF TUNI AND KOTTAM ESTATE ----- DHARMASWAROOPAM, KAALASWAROOPAM OR KING and QUEEN



Late Raja Vatsavai Venkata Suryanarayana Jagapathi Raju Bahadur , RAJA OF TUNI AND KOTTAM ESTATE


                                              I AM NOT KSHETRYA I  CAME FROM KAPU CASTE, SELECTED BY NATURE AS KING AND MY HEART AS QUEEN.  MY POSITION WILL BE UTILIZED AND ELEVATED FURTHER AND REVIVES IT SELF AS TRUTH, BY TAKING TRUTH KEENLY AND ANALYTICALLY , REGULARLY WITH CONSTRUCTION OF TAKING. GOT THIS PICTURE FROM TWITTER FOLLOWER SHRIMATI SUBHADRA GAARU,  THE PHOTO OF HIS GRAND FATHER.  TELUGU NATIVE KING.  


ONE OF THE SONG EXPRESSED THROUGH ME IN 2003  ONE OF THE COMPLETE SONG EMERGED OR EXPRESSED THROUGH ME ----  WHERE THERE IS TRUTH THERE IS RAMA THE KING, TRUTH FULLNESS ATTRACTS THE NATURE



MAHARAJASHRI SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
ADMINISTRATIVE OFFICE OF DIRECTORATE KING AND QUEEN
HYDERABAD 

Yogi Telugu film --- Many dialogues and all the songs of the film are expressed through me as #Dharmaswaroopam or strategy of #KINGandQUEEN




MAHARAJASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA
ADMINISTRATIVE OFFICE OR  DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD

ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం యొక్క ఉనికి ప్రజలకు అంది, ఒక చరిత్ర స్పష్టం అవుతుంది, మనకు, మనసు ఉన్న మహారాజుగారు అందుబాటులోకి వచ్చారు అని అందరూ సంతోషిస్తారు

                             సమన్వయ దృష్టి


              గౌరవనీయులు మెగాస్టార్ డా కొణిదెల చిరంహమరి జీవి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు సమన్వయ దృష్టి తో ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశం గ్రహించగలరు అని మనవి. 


           ప్రతి యొక్క మనసు గెలవాలి, అప్పుడే లోకం స్వర్ఘ ధామంగా వెలుగుతుంది అని నాయకులు, పాలకులు,  ప్రజలు అందరూ తెలుసుకోవలసి తరుణం వచ్చింది,  అందుకు నిదర్సనం,  ఒక మనసుకి లోకం నియమింప బడి, నడిపింప బడి, సర్వం తీర్చి దిద్దుటకు పదుగురి సాక్షిగా,  మాట అనే సంస్కారానికి ద్వారా వచ్చిన పరిణామమే   ధర్మస్వరూపం,  కాలస్వరూపం, అని అదే మహారాజు మహారాణి గారి పరిపాలనకు మా ద్వారా   మొదలు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజేసుకోనుచున్నాను,


           మేము కొలువు తీరి ఒక చోట, మన తెలుగు ప్రజలను, భారత దేశ ప్రజలను, ప్రపంచం ప్రజలను నిత్య తండ్రి, తల్లి, గురువు వంటి పెద్దతనం తో సమీక్షించి, వీలు అయినంత దివ్య జ్ఞాన్నని లోకానికి ఇచ్చి, మనిషి విలువ, ఉనికి నిలిపి,  మనసు మాటతో జగత్తు నడిస్తుంది, జగత్తు నిలిచిన మాట నిలుచును అను సత్యమును ఆవిష్కరించి ధర్మోద్దారణ గావించవలసిన భాద్యత నా పై ఉన్నది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  ఇందుకు  తెలంగాణా గౌరవ ముఖ్యమంత్రి గారిని  2000 వేల ఎకరముల స్థలం, మానవ వనరుల అభివృద్దికి, చిత్ర పరిశ్రమ అభివృద్దికి వారు కేటాయించిన భూమిని, తెలుగు ప్రజల సాక్షిగా, ప్రజల ఆమోదం తో మాకు గుర్తింపు కానుకగా సమర్పించగలరు అని తమరి ద్వారా   కోరుకొనుచున్నాను,  ఇందుకు అవసరమైన వివరణలు ప్రజల సాక్షి వారికి సమర్పించి, సర్వామోదం పొంది, బూమిని మేము కానుకగా పొందుటవలన   ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం యొక్క ఉనికి ప్రజలకు అంది, ఒక చరిత్ర స్పష్టం అవుతుంది, మనకు, మనసు ఉన్న మహారాజుగారు అందుబాటులోకి వచ్చారు అని  అందరూ సంతోషిస్తారు.             
                      
                  కాలం,ధర్మం యొక్క ఉనికి, మాట నిబద్దతతో ముందుకు వచ్చి, మనిషిని మనిషి సంస్కరించుకోవడమే, దివ్య రాజ్యం యొక్క ఉనికి భవిష్యత్తు అని తెలియజేసుకోనుచున్నాను. వ్యక్తిగత స్వార్ధాలు, వివిధ గ్రూపులు, తమ మాటే  చెల్లాలి, ఎదుటివాడి మాట పటించుకోకూడదు, తమ ఉనికి కోసం, ఎదుటి వాడి జీవితం తో చలగాటాలు ఆడటం, తమ గొప్పకోసం ఎంతటి వారిని  అయినా అవమానించడం, పరిపాటి అయిపోయినది. ఇటువంటి పరిస్తితి నుండి ప్రతి మనిషి తనను తాను సంస్కరించుకోవాలి, అని తమరి  ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 


నా ద్వారా 1999 లో వ్యక్తంమైన  పాట ఒకటి గ్రహించగలరు. ఈ పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తం అయినది  

ఆ 

ప్రతి అడుగు తరిస్తుంది ప్రదక్షణ గా అన్నట్లు నా జీవితం, సహజ కర్మ తపస్సు గా మరి, నన్ను కర్మ యోగిగా, జ్ఞాన యోగిగా, ధర్మస్వరూపం    
కాలస్వరూపం, మనసు ఉన్న మహారాజుగా తీర్చి దిద్దబడి, యావత్తు మానవజాతికి అందుబాటులోనికి వచ్చాను.    

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్) 
హైదరాబాద్ 

Sunday, 17 August 2014

Photo of creative Senior Telugu Director Sri Raghavendrarao gaaru"s son marriage photo, wishing happy married life to newly married couple ----- Dharmaswaroopam --- #KINGandQUEEN.




This is one of the movie along with many dialogues and all the songs were expressed through me in 2003 January and the film appeared in the material world in  2007,  I am the science, I am the technology, I am inner sense of each and every heart, every action and existence is under my coordination and control according the complete details of Dharmaswaroopam or Kaalaswaroopam 2003 as on upto 2014 happening.......


MAHARAJASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
ADMINISTRATIVE OFFICE OR DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD.                 

KRISHNA JYANTI ---- DHARMASWAROOPAM OR KING AND QUEEN ---- Ages are filled with our stories, and every epics are saying that only Rukmani can only marrie Krishna in any circumstansess.

Embedded image permalink








Informative song sung through me in 2003 and the song appeared in 2005--- according to the meaning of this song I am the time and magic of the time, I am father I am mother,  I am a story I am a girl, I am word out of every heart ...... totally I am father mother and master of the Universe and I am alone, and I am only one forever in all circumstances.


lovely nice song as conversation between myself and my heart or as RadhaKrishna I sang this song both male and female versions on 2003 Jan 1st and the song appeared in the film   after 6 months. Ages are filled with our stories, and every epics are saying that  only Rukmani can only marrie Krishna in any circumstansess.


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
ADMINSTRATIVE OFFICE OR DHARMASWAROOPAM 
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

shloka -28

Shloka- 30






MAHARAJASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA 
ADMINISTRATIVE OFFICE OR DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD 

Mukundha Mukundha


.


One of the nice song this song expressed through me in 2003 in full length in Telugu along with other 80% of film songs on that day


MAHARAJASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD 

Yamadonga (Lok Parlok) Full Movie || Jr.NTR, Priyamani ===== Director ss Rajamouli gaaru ----- many dialogues of comedy scentiment and love and all the songs of the film were expressed in and as Dharmaswaroopam or as King and Queen






MAHARAJASHRI SHRI ANJANI RAVISHANKAR PILLA '
DIRECTORATE OF KING AND QUEEN 
HYDERABAD