
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Saturday, 8 August 2015
Jai Srimannarayana!
Chi. N.Ch. Dharani, 10th Class - Chi. N.Ch. Raghunandan, 8th, Class the brother and sister belongs to Kodada, Nalgonda Dist. together donated Rs. 24,184( twentry four thousand, one hunderd and eighty four rupees) for Sri Ramanuja Sahasrabdi. HH Swamiji showered divine mangalasasanams to both children. On every birth day they donates for noble cause of HH Swamiji's mission. Laster they donated for Nethra Vidyalaya(A school for blind). This year they donated for Sri Ramanuja Sahasrabdi.
Chi. N.Ch. Dharani, 10th Class - Chi. N.Ch. Raghunandan, 8th, Class the brother and sister belongs to Kodada, Nalgonda Dist. together donated Rs. 24,184( twentry four thousand, one hunderd and eighty four rupees) for Sri Ramanuja Sahasrabdi. HH Swamiji showered divine mangalasasanams to both children. On every birth day they donates for noble cause of HH Swamiji's mission. Laster they donated for Nethra Vidyalaya(A school for blind). This year they donated for Sri Ramanuja Sahasrabdi.
భారతీయ శాస్త్ర విజ్ఞానము -- 6
తక్షశిల
శ్రీరామచంద్రుని తమ్ముడగు భరతుని కుమారుడు నిర్మించిన నగరమైనందువల్ల ఈ నగరమునకు తక్క్షశిల అన్న పేరు వచ్చినదన్నది పురాణ ప్రసిద్ధము. తక్షుడు పునాదిరాయిని ఈ నగరానికి వేసినాడు కాబట్టి ఈ నగరము ఆ పేరు కలిగి యుండవచ్చు. ఈ నగరపు ప్రస్తాపన మస్త్య పురాణములో కనబడుతుంది. ధర్మజుని పురోహితుడు ధౌమ్యుడు ఇచ్చట ఆచార్యునిగా వుండినాడని వ్యాస భారతము తెలుపుతుంది. నేటి శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారము క్రీ.పూ. 2550-2288 నకే ఈ నగరము వున్నదని నిర్ధారించినారు. శంఖున పడనిదే తీర్థము కాదుగదా!క్రీ.శ. 5 వ శతాబ్దము వరకు దేశీయ విదేశీయ రాజుల చేతులు మారినా ఈ నగరము సజావుగానే వుండినది.
క్రీ.శ. 460–470 మధ్యకాలములో హూణుల దండయాత్రలచే ఈ జగత్ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయ నగరము నేలమట్టమైపోయినది. చంద్రగుప్తమౌర్యుని గురువైన విష్ణుగుప్తుడు (కౌటిల్యుడూ,చాణక్యుడు ) ఇక్కడ ఆచార్యునిగా పనిజేసినాడు.
ఇక ఇక్కడి గ్రంథములు బహుశ లక్షలలో వుండియుండ వచ్చునేమో దహనమైపోయివుంటాయి.
అసలింకొక ముఖ్యమైన విషయమున్నది. క్రీ.శ.1863–64 మరియు 1872–73 లో అల గ్జాండర్ కన్నింగ్ హాం( Alexander Cunningham ) అన్న చారిత్రిక పరిశోధకుడు తన పశొధన ఫలితాన్ని బహిర్గతము చేయకుండియుంటే భారతీయులమైన మనము తప్ప ప్రపంచము తక్షశిల వుండినది అన్న విషయము పుక్కిటి పురాణము ఆని తృణీకరించేవారు. ఎందువల్లనంటే అంతకు ముందువరకూ తృణీకరించినారు కాబట్టీ! దోచుకొన్న వారిని నమ్మినంతగా దాచియుంచిన మన పూర్వీకులను నమ్ముట లేదు. ఇది మన దౌర్భాగ్యము. మన పూర్వులు సత్య వ్రతులు, ధర్మ నిష్ఠా గరిష్ఠులు.
క్రీ.శ. 460–470 మధ్యకాలములో హూణుల దండయాత్రలచే ఈ జగత్ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయ నగరము నేలమట్టమైపోయినది. చంద్రగుప్తమౌర్యుని గురువైన విష్ణుగుప్తుడు (కౌటిల్యుడూ,చాణక్యుడు ) ఇక్కడ ఆచార్యునిగా పనిజేసినాడు.
ఇక ఇక్కడి గ్రంథములు బహుశ లక్షలలో వుండియుండ వచ్చునేమో దహనమైపోయివుంటాయి.
అసలింకొక ముఖ్యమైన విషయమున్నది. క్రీ.శ.1863–64 మరియు 1872–73 లో అల గ్జాండర్ కన్నింగ్ హాం( Alexander Cunningham ) అన్న చారిత్రిక పరిశోధకుడు తన పశొధన ఫలితాన్ని బహిర్గతము చేయకుండియుంటే భారతీయులమైన మనము తప్ప ప్రపంచము తక్షశిల వుండినది అన్న విషయము పుక్కిటి పురాణము ఆని తృణీకరించేవారు. ఎందువల్లనంటే అంతకు ముందువరకూ తృణీకరించినారు కాబట్టీ! దోచుకొన్న వారిని నమ్మినంతగా దాచియుంచిన మన పూర్వీకులను నమ్ముట లేదు. ఇది మన దౌర్భాగ్యము. మన పూర్వులు సత్య వ్రతులు, ధర్మ నిష్ఠా గరిష్ఠులు.
నలందా
నలందా తక్షసిల తరువాత అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయము. ఉన్నత విద్యార్జనకు దేశవాసులేకాక చైనా టిబెట్టూ,గ్రీసు, పర్షియా మొదలగు ఎన్నో విదేశములనుండి కూడా విద్యార్థులు వచ్చిఏవారు.5వ శతాబ్దము మొదలు 12వ శతాబ్దము వరకు ఇది మత, సాంస్కృతిక, ఉన్నత విద్యార్జన కేంద్రము. దీని విస్తారము 14 హెక్టేరులు ( One Hectare = 100 acres or 10,000^2 mtrs). దాదాపు 7 శతాబ్దముల కాలము ఇది మెధోనిలయము. ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దిన్ ఐబాక్ యొక్క సైన్యాధిపతియైన భక్తియార్ ఖిల్జి నలందా మరియు విక్రమశిల విశ్వవిద్యాలయములను అగ్నికీలలకు ఆహుతి చేసిన దుర్మార్గుడు. వేనకువేల్ట. అన్ని నెలలూ ప్రళయకాల మందు కళ్ళు పొడుచుకొన్నా కనిపించని కరి మబ్బులు కమ్ముకొనంట్లు బీహారు ప్రాంతము వుండిపోయిందట. ఎన్ని లక్షల గ్రంథములు అగ్నికి సమిధలైనాయో చెప్పుట కష్టము. ఇవి కట్టు కథలు కావు చారిత్రిక సత్యములు. బౌద్ధ చైత్యములు,ఆరామములు ఎన్ని నాశనము చేసినాడో చెప్పుట కష్టము. ఈ విషయములను మనము సాంఘీక శాస్త్రములో పాఠ్యాంశముగా విన్నామా !
ఇది చాలా క్లుప్తమైన వివరణ. అసలీ విషయముల నెందుకు చెబుతున్నానా అన్న సందేహము జిజ్ఞాసువు శ్రద్ధాళువు అయిన పాఠకునికి తప్పక కలుగుతుంది. నేను ఈ విషయాలను ఎందుకు చెప్పుకొచ్చినానతే ఇటువంటి మహత్తర సంస్కృతి, సంస్కృత సంపద చరిత్రకందకుండా వుండిపోయినది ఎంత పోగొట్టుకున్నామో!
ఈ విధంగా విద్యాలయాలనేకాక, గ్రంథములు గ్రంథాలయములను కుప్పలు తెప్పలుగా కాల్చి పారవేసినారు.కొందరు మహనీయులు ప్రాణాలకు తెగించి కాపాడిన గ్రంథములే ఇప్పుడు అందుబాటులోవుండేవి. అయినా ఈ సంస్కృత సాహిత్యము ఆంగ్ల సాహిత్యముకన్నా నేటికీ ఎక్కువే!
"సమరాంగణ సూత్రధార నాటి ఆవిష్కరణల యదార్థ దర్పణము.ఇందులో వాయుయాన విశేషములను అన్నికోణములలో పరిశీలించి విశ్లేషింపబడినది. ఒకవేళ దీనిని కల్పితగాధగా భావించితే ఇంతవరకు ఇంతకుమించిన కాల్పనిక గాధ ఎవరూ వ్రాయలేదు." అన్నాడు పాశ్చాత్య చరిత్ర కారుడు అండ్రూ థామస్.
ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయపు ప్రముఖ ఆచార్యుడు సంస్కృత పండితుడు అయిన V.R.రామచంద్రన్ దీక్షితర్ తన "“War in Ancient India in 1944 “, లో " ఈ సాహిత్యమునంతయును అనాలోచితముగా ,పరిశీలనా రహితముగా కట్టుకథయని తెలుపుట ఫాశ్చాత్య చారిత్రికులేకాకుండా వారి అంధ సమర్థకులైన ప్రాచీ (తూర్పు అంటే మనము ఇంకా నేపాల్, టిబెట్టు,చైనా, మొదలగు దేశాలు) దేశ చారిత్రికులు కూడా ఈ రచనలను కట్టుకథలుగా వాకృచ్చినారులేక వ్యాఖ్యానించినారు.అసలు భారతీయ విమాన శాస్త్ర గ్రంథములను,వాయు యాన యంత్రములను, కల్పనలుగా కొట్టిపారవేసినారు.
భోజరాజు వ్రాసిన "సమరాంగణ సూత్రధార" ఇటీవలి కాలములో లభించుట చేత , అందులో 230 శ్లోకములతోనిండిన ఒక అధ్యాయము పూర్తిగా వివిధ వ్యోమనౌకలను తత్సంబంధమైన వివిధ యంత్రములను గూర్చి, వానిని సైనిక బలము వుపయోగించు విధివిధానములను గూర్చిన వివరణ ఇవ్వబడినది.
ఈ విషయము తెలిపినది ఆంగ్లములో Bermuda Triangle వంటి బహు గ్రంథ రచయితయైన యైన Charles Berlitz ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Berlitz schools వ్యవస్థాపకుడు Berlitz మనవడు. ( సేకరణ : Doomsday 1999 - By Charles Berlitz p. 123-124).
ఆక్స్ ఫొర్డ్ విశ్వవిద్యాలయపు ప్రముఖ ఆచార్యుడు సంస్కృత పండితుడు అయిన V.R.రామచంద్రన్ దీక్షితర్ తన "“War in Ancient India in 1944 “, లో " ఈ సాహిత్యమునంతయును అనాలోచితముగా ,పరిశీలనా రహితముగా కట్టుకథయని తెలుపుట ఫాశ్చాత్య చారిత్రికులేకాకుండా వారి అంధ సమర్థకులైన ప్రాచీ (తూర్పు అంటే మనము ఇంకా నేపాల్, టిబెట్టు,చైనా, మొదలగు దేశాలు) దేశ చారిత్రికులు కూడా ఈ రచనలను కట్టుకథలుగా వాకృచ్చినారులేక వ్యాఖ్యానించినారు.అసలు భారతీయ విమాన శాస్త్ర గ్రంథములను,వాయు యాన యంత్రములను, కల్పనలుగా కొట్టిపారవేసినారు.
భోజరాజు వ్రాసిన "సమరాంగణ సూత్రధార" ఇటీవలి కాలములో లభించుట చేత , అందులో 230 శ్లోకములతోనిండిన ఒక అధ్యాయము పూర్తిగా వివిధ వ్యోమనౌకలను తత్సంబంధమైన వివిధ యంత్రములను గూర్చి, వానిని సైనిక బలము వుపయోగించు విధివిధానములను గూర్చిన వివరణ ఇవ్వబడినది.
ఈ విషయము తెలిపినది ఆంగ్లములో Bermuda Triangle వంటి బహు గ్రంథ రచయితయైన యైన Charles Berlitz ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Berlitz schools వ్యవస్థాపకుడు Berlitz మనవడు. ( సేకరణ : Doomsday 1999 - By Charles Berlitz p. 123-124).
మన ప్రియతమ నాయకుడైన అబ్దుల్ కలాం గారే ఈవిధంగా అంటున్నారు" ఆధునిక ఆవిష్కరణలకొరకు మన భారతీయ సాహిత్యము యువకులు తప్పనిసరిగా చదివి తీరవలెను."
ఈ విషయములన్నీ ఎందు వలన చెప్పవలసి వచ్చిందంటే ఇంత పొగొట్టుకొన్నా తల్పాడే తపన ఎంత గొప్పవాడొ అర్థము చేసుకొనండి. మన గ్రంథములు ఎంతటి సంపద కలిగి యుండినవో గమనించండి.
రామాయణ భారత భాగవతాది ఇతిహాస పురాణములలో విమానముల ప్రసక్తి ఉన్నదంటె అంతా కల్పన అని కొట్టిపారయేయ వీలౌతుందా! ఒకవేళ ఎవరైనా బైబిల్ వంటి మత గ్రంథములలో వున్నదంటె మరి అటువంటి యంత్రముల ఆవిష్కరణ బైబిల్ కాలములో వున్నదని గ్రంధాధారములతో చూపించగలరా!
మతాతీతంగా మనమంతా భారతీయులమే ! మొదట ఆభావన మనలో ఏర్పడితే మన పూర్వీకులు ఎంత సత్యసంధులో, ఎంత నిష్ఠా గరిష్టులో మనకు అర్థమౌతుంది.
ఈ విషయములన్నీ ఎందు వలన చెప్పవలసి వచ్చిందంటే ఇంత పొగొట్టుకొన్నా తల్పాడే తపన ఎంత గొప్పవాడొ అర్థము చేసుకొనండి. మన గ్రంథములు ఎంతటి సంపద కలిగి యుండినవో గమనించండి.
రామాయణ భారత భాగవతాది ఇతిహాస పురాణములలో విమానముల ప్రసక్తి ఉన్నదంటె అంతా కల్పన అని కొట్టిపారయేయ వీలౌతుందా! ఒకవేళ ఎవరైనా బైబిల్ వంటి మత గ్రంథములలో వున్నదంటె మరి అటువంటి యంత్రముల ఆవిష్కరణ బైబిల్ కాలములో వున్నదని గ్రంధాధారములతో చూపించగలరా!
మతాతీతంగా మనమంతా భారతీయులమే ! మొదట ఆభావన మనలో ఏర్పడితే మన పూర్వీకులు ఎంత సత్యసంధులో, ఎంత నిష్ఠా గరిష్టులో మనకు అర్థమౌతుంది.
అనంతమైన వేదములనుడి ఎన్నో ఆవిష్కరణలలో ఎంతో స్పూర్తిని పొంది ఎన్నెన్నో శాస్త్ర గ్రంథములు రచించినారు మన పూర్వులు. ఇందులో సందేహము లేదు. అందులోని ఒక భాగమే పలువురు శాస్త్రజ్ఞుల కృషి ఈ విమాన శాస్త్ర గ్రంథాలు.
వారి మీద ఆ నమ్మకముతో నాకు తెలిసిన ,చదివిన,తెలుసులొన్న మేరకు మనవారి విమాన శాస్త్ర విజ్ఞానమును మీ ముందు వుంచుచున్నాను.
వారి మీద ఆ నమ్మకముతో నాకు తెలిసిన ,చదివిన,తెలుసులొన్న మేరకు మనవారి విమాన శాస్త్ర విజ్ఞానమును మీ ముందు వుంచుచున్నాను.
ఈ విషయము 15వ తేదే తరువాత కొనసాగిస్తాము......
Friday, 7 August 2015
శ్రీ శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరియు శ్రీ శ్రీ ఘంటమనేని మహేష్ బాబు గార్లకు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు.

శ్రీ శ్రీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరియు శ్రీ శ్రీ ఘంటమనేని మహేష్ బాబు గార్లకు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు.
ఇప్పటికి మా వయసు మరియు ఆరోగ్యం కూడా దృష్టి లో పెట్టుకొని, మా మనసు ప్రకారం మేము సినిమాలు కోసం లేదా రాజకీయాలు కోసం ముందుకు రాలేదు మనస్పూర్తిగా ప్రవర్తిస్తే మొత్తం బౌతిక ప్రపంచం ఒక అల్లేక వలే అందులో మీ ఇద్దరు సినిమా పాటలే కాకుండా ఇతర కధానాయకుల పాటలు సంభాషణలు చాలా వరకు మా నుండి ఒక్క సారిగా ఏక ధాటిగా వ్యక్తం అగుట అన్నది అక్షర సత్యం, వీటి బాటు అనేక రాజకీయ పరిణామాలు ఇప్పటివరకు జరిగినవి ఒక్క సారిగా మా నుండి ఒక అగ్ని పర్వతం బద్దలు అయినట్లుగా మా నుండి మొత్తం బౌతిక ప్రపంచం మాట మాత్రం గా వ్యక్తం అయినది. ఈ పరిణామం వలన ఒక మనసు ఉన్న మహారాజు గారి పరిపాలన ప్రారంభం అయినది, అ సత్యం మా సమకాలికులు అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందాలి అనే మా ప్రయత్నం ఒక దివ్య పరిష్కారం అని తెలియజేసుకోనుచున్నాను. ఒక మనిషి మాటకు లోకమే కదలింది అంటే, నూతన యుగం ప్రారంభం అయినది అని సర్వులు గ్రహించాలి.
ఇప్పటికి మా తండ్రి గారు ఇచ్చిన ఉద్యోగం నుండి వచ్చు వనరు తప్ప వేరు ఏమి లేదు, మనసు కు తగినట్లు గా బ్రతకడం ఇప్పటికి ప్రారంభించలేదు. మమ్ములను ఉన్న ఫలం మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించే వాళ్ళు ఎవరూ లేకపోవడం వలన, ఇంత పరిణామం చూపిన ఎవరూ మేము కోరినట్లు స్పందించకపోవడం వలన, ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి మమ్ములను సూటిగా ఎవరూ, మా లో పరిణామం చూసి మాట్లాడటం లేదు, నాదే అవసరం, నాదే పిచ్చి అన్నట్లు తీసుకొంటున్నారు.
ఇప్పుడు నేను ఏ సినిమాకి కధ గాని, డైరక్షన్ చేసి స్తితి లో లేను, మాకు కావలసినది మనస్పూర్తిగా ప్రవర్తించడం, అని ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు, మా నిండి వచ్చిన పాటలు ఇతర సంఘటనలు పూర్తిగా మేము ఒక పద్దతి ప్రకారం విశ్లేషించి లోకానికి చెప్పాలి అని అనుకొంటున్నాము. అందుకు కనీస చేయూత మమ్ములను మా మనసు తాలుక ప్రభావంతో చూసి, సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గుర్తించి, మాకు అగ్ర కధా నాయకులు, మరియు దర్శకులు అందరూ కలసి గౌరవ పారితోషకం ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను. ఒక సినిమా లో హీరో ఎలాగైనా ఎలా గెలుస్తాడో, అదే విధంగా లోకం లో మాకు ఓటమి లేదు, అనగా మేము ఏ తప్పులు చేయలేము అని ప్రాధమికం గా నమ్మి, మేము అన్ని విధముల దైర్యం గా ముందుకు కదులుటకు మాకు వీలు అయినంత గౌరవ పారితోషకం ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను.
మేము ఒక నివాస గృహం మరియు కార్యాలయం ఎర్పాటు చేసుకొని, మనిషిని మనసుని తేరుకొని, గొప్ప ప్రభావం నిత్యం చూపించగలను, మన తెలుగు లోనే కాకుండా దేశ వ్యాప్తం గా గొప్ప సినిమాలు వచ్చుటకు ఇప్పటికే మేము పరోక్షంగా ప్రభావం చూపుతున్నాము. ప్రత్యేక్షం గా ముందుకు వచ్చుటకు సహకరించండి. మాకు మనసు కూడితే మీ ఇద్దరు కలసి చేస్తాం అంటున్న సినిమాకు నేను బాద్యత తీసుకొని గొప్ప సినిమా రావడానికి ప్రయత్నం చేస్తాను. కావున మీ ఇద్దరూ కలసి గాని లేదా ఇతర హెరొలూ కలసి మాకు వీలు అయినంత సొమ్ము ఇవ్వగలరు. మా పద్దతి వేరగా భావించి, నా వలే మరొకరు ఉండరు అని గ్రహించి, మాకు ఎవరూ మధ్య వర్తులు లేరు, మేము ఎవరి తో నైన లిఖిత పూర్వకం గానే వ్యవహరిస్తాము కావున మమ్ములను మీ ఇరువురు కలసి కొంత కాలం ప్రేమగా చూసుకోండి, నేను జిమ్ చేసి సిక్స్ ప్యాక్ చేయాలి అనుకొంటున్నాను అందుకు నాకు కనీసం మనసు పెట్టి ముందుకు వెళ్ళాలి కావున నేను ఈ ప్రపంచానికి అతిదిగా వచ్చాను అని భావించి, మమ్ములను కనీసం ఆదరించి అనగా మీ ఇద్దరు కలసి మాకు హైదరాబాద్ లో ఒక ఇల్లు కొని ఇచ్చి, మాకు కనీస అవసరం చూసుకోండి, మాకు ప్రజల నుండి రాయల్టీ రావాల్సి ఉన్నది, మేము దారిలో పడేవరకు మీ ఇద్దరి అతిది గా ఉండాలి అనుకొంటున్నాను. కాలస్వరూపం యొక్క వివరాలు పార్లమెంట్ లో సమర్పించుట వలన మేము ఈ ప్రపంచానికి వచ్చిన దివ్య అతిదిగా కొనసాగి, సామాజికం గా రాజకీయం గా అందరికి చేదోడు వాదోడు గా ఉంటాము అని మీ ఇద్దరి ద్వారా ఇంకో సారి స్పష్టం చేయుచున్నాను. కావున మీరు ఇద్దరు మాట్లాడుకొని మాకు కోరిన ప్రేమ సఖ్యత అందించండి, మీరు ఆవిధంగా కాలాన్నే నియమించ గలిగినారు అంటే మీరు గొప్పవారు అని నన్ను కనీసం రిసీవ్ చేసుకోకపోతే దైర్యం లేక మీ దగ్గరకు రాలేకపోతున్నాను అని గ్రహించండి కావున మమ్ములను ప్రేమతో ఈ క్షణం నుండి చూసుకోండి, ఒక 6 నెలలు తరువాత (ఈ రోజు మీ సంరక్షణ ప్రేమలోకి తీసుకొంటే) మనం ముగ్గురం కలసి ఒక సినిమాలో చేదాం, మీరు ప్రేమతో పట్టించుకొంటే చాలు, మీ ఇంటికి తీసుకొని వెళ్లి భోజనం పెట్టి, నాకు కనీస అవసరాలు తీరిస్తే చాలు, మీ ముందే ఈ ప్రపంచం తీరు తెన్నులు స్పష్టం చేసి లోకానికి అందిస్తాను అని గ్రహించండి. నన్ను నన్నుగా చూడలేక ఈర్ష్య పడే వారికి మీ ద్వారా చెప్పేది ఏమి అనగా మమ్ములను తండ్రి తల్లి గురువు వంటి స్తాయిగా అర్ధం చేసుకోండి, కలాన్నే నియమించి నడపడం అన్నది ఒక జగద్గురువు తో సమానం అని గ్రహించండి. ఒక కృష్ణ పరమాత్ముని అంశ గా మమ్ములను అని గ్రహించండి. సత్యాన్ని ధర్మాన్ని గౌరవించడమే నిజమైన సంపద అని గ్రహించండి లోకానికి శాశ్వత పరిష్కారం గా మమ్ములను ఉదాహరణగా చెప్పుటకు సహకరించండి . ధన్యవాదములు.
ఇట్లు
తమ ఆత్మీయులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్యస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు

When each and every word of my heart and thought has turned in physical world
i have no best for myself and everybody else seperately, my existence and elevation is the overall coordination and influence for better society. which needs to be considered and keenly taken for further elevation, taking what happened through me is boon to whole human race to update the feelings and qualities that are necessary for the existence of not only human society but also physical world which is depending upon the influencing qualities of human beings, as per according to the witness details as on.
One of the song emerged from the divine trance of Maharajah in 2003 and happened in material world in 2012
Yours
His majestic Highness Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Thursday, 6 August 2015
ధన దర్పము,జన దర్పము, యవ్వన దర్పము లచే దుష్టుడు అహంకరించి బలహీనులను బాధ పెట్టుటకే పనికి వస్తాయి. అదే ధన జన యవ్వనములు సన్మార్గ శీలి నిర్ధనులకు ధనమై, నిర్బలులకు బలమై ఉంటాడు.
| |||||||
శ్రీ గజ లక్ష్మీ - సమస్త శుభాలకు అధిష్ఠాన దేవత
|
Cheruku Ramamohanrao shared his photo.
కాళీదాసుని చమత్కారము
“ఆణోరణీయాన్ మహతో మహీయాన్
మధ్యో నితంబశ్చ మదంగనాయాః
తదంగ హారిద్ర నిమజ్జనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రం”పై శ్లోకానికి సంబంధించిన కథని ముందుగా తెలిసికొని, శ్లోకభావాన్ని తరువాత తెలుసు కొందాం.
భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్ష'లన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారుట.
ఒకరోజు ఇద్దరు పేద పండితులు కాళిదాసువద్దకి వచ్చి ఎలాగైనా రాజుగారిచేత కొంత ధనం ఇప్పించి మా దరిద్రం తీర్చమని వేడుకొంటారు. వాళ్ళు కవులుకాదు. వాళ్ళ దీనస్థితిని చూసి కాళిదాసు “రేపు రాజాస్థానంలో మీకు తోచినది చెప్పి, మౌనంగా ఉండండి ఆపై నేను చూసుకొంటాను అని చెప్పి అభయం ఇస్తాడు.
మరునాడు ఆ పండితులు భోజమహారాజు ఆస్థానానికి వెళ్ళి, ఆవైభావాన్ని చూసి కంగారు,కంగారుగా రాజుగారికి నమస్కరిస్తారు. కాళిదాసు వారిద్దరూ మహాకవులని రాజుగారికి పరిచయం చేస్తాడు. రాజుగారు ఏదైనా కవిత్వం చెప్పమని అడుగుతారు. అసలే కంగారుగా ఉన్న పండితులలో మొదటివాడు “ఆణోరణీయాన్ మహతో మహీయాన్” అని గబగబా గీతలోని శ్లోక పాదాన్ని చెప్పి ఊరుకొంటాడు. వెంటనే రెండవ పండితుడు యజ్ఞోపవీతాన్ని తడుముకొంటూ “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అని యజ్ఞోపవీతాన్నిధరించేటప్పుడు చెప్పే మంత్రంలోని ఒక పాదాన్ని చెప్పి ఊరుకుంటాడు. అపుడు రాజుగారు “మీరు చెప్పిన రెండుపాదాల్లో కవిత్వం ఏముంది. మొదటిది భగవంతుడు అణువుకన్నా చిన్నదైన పరమాణువు లోను, పెద్దవైన వస్తువులలో కెల్లా పెద్ద వస్తువులోనూ ( అనగా అన్నింటిలోను) నేను ఉంటాను అని చెప్పినదికదా! అలాగే యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని రెండవ పాదానికి అర్థం కదా! ఇదికాక మీరుచెప్పినదానిలో ఇంకేమైనా విశే షార్థం ఉందా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పండితులు కాళిదాసువైపు చూస్తారు. వెంటనే కాళిదాసు కలుగజేసుకొని రాజుతో ఇలా అంటాడు. “మహారాజా! వీరిద్దరూ మహాకవులు. అంతేగాక గొప్ప రసికశిఖామణులు. పై రెండుపాదాలలో స్త్రీ సౌందర్యాన్ని చక్కని శృంగార భావంతో వర్ణించారు. మహాకవులు కనుక సమస్యాపూరణంగా తెలిపి మన సత్తా తెలుసుకొనుటకు వదిలివేసినారు.నేను పూరించుతానన్నాడు కాళీదాసు. జగజ్జననిని మనసులో ఒక్క సారి ధ్యానించుకొని శ్లోకాన్ని అద్భుతంగా పూరిస్తాడు. అదే పైశ్లోకం. దానిభావం పరిశీలిద్దాం . మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనిపించీ కనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా(సన్నని) నడుము, మరియు నితంబము (పృష్ఠ భాగము) పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!” అని పండితులు చెప్పిన రెండుపాదాలకి తన కవితా వైభవంతో మరి రెండు పాదాలను కలిపి పూరిస్తాడు. అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు. కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు. ఇదీ కాళిదాసు కవితా స్ఫూర్తి అంటే !
మధ్యో నితంబశ్చ మదంగనాయాః
తదంగ హారిద్ర నిమజ్జనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రం”పై శ్లోకానికి సంబంధించిన కథని ముందుగా తెలిసికొని, శ్లోకభావాన్ని తరువాత తెలుసు కొందాం.
భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్ష'లన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారుట.
ఒకరోజు ఇద్దరు పేద పండితులు కాళిదాసువద్దకి వచ్చి ఎలాగైనా రాజుగారిచేత కొంత ధనం ఇప్పించి మా దరిద్రం తీర్చమని వేడుకొంటారు. వాళ్ళు కవులుకాదు. వాళ్ళ దీనస్థితిని చూసి కాళిదాసు “రేపు రాజాస్థానంలో మీకు తోచినది చెప్పి, మౌనంగా ఉండండి ఆపై నేను చూసుకొంటాను అని చెప్పి అభయం ఇస్తాడు.
మరునాడు ఆ పండితులు భోజమహారాజు ఆస్థానానికి వెళ్ళి, ఆవైభావాన్ని చూసి కంగారు,కంగారుగా రాజుగారికి నమస్కరిస్తారు. కాళిదాసు వారిద్దరూ మహాకవులని రాజుగారికి పరిచయం చేస్తాడు. రాజుగారు ఏదైనా కవిత్వం చెప్పమని అడుగుతారు. అసలే కంగారుగా ఉన్న పండితులలో మొదటివాడు “ఆణోరణీయాన్ మహతో మహీయాన్” అని గబగబా గీతలోని శ్లోక పాదాన్ని చెప్పి ఊరుకొంటాడు. వెంటనే రెండవ పండితుడు యజ్ఞోపవీతాన్ని తడుముకొంటూ “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అని యజ్ఞోపవీతాన్నిధరించేటప్పుడు చెప్పే మంత్రంలోని ఒక పాదాన్ని చెప్పి ఊరుకుంటాడు. అపుడు రాజుగారు “మీరు చెప్పిన రెండుపాదాల్లో కవిత్వం ఏముంది. మొదటిది భగవంతుడు అణువుకన్నా చిన్నదైన పరమాణువు లోను, పెద్దవైన వస్తువులలో కెల్లా పెద్ద వస్తువులోనూ ( అనగా అన్నింటిలోను) నేను ఉంటాను అని చెప్పినదికదా! అలాగే యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని రెండవ పాదానికి అర్థం కదా! ఇదికాక మీరుచెప్పినదానిలో ఇంకేమైనా విశే షార్థం ఉందా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పండితులు కాళిదాసువైపు చూస్తారు. వెంటనే కాళిదాసు కలుగజేసుకొని రాజుతో ఇలా అంటాడు. “మహారాజా! వీరిద్దరూ మహాకవులు. అంతేగాక గొప్ప రసికశిఖామణులు. పై రెండుపాదాలలో స్త్రీ సౌందర్యాన్ని చక్కని శృంగార భావంతో వర్ణించారు. మహాకవులు కనుక సమస్యాపూరణంగా తెలిపి మన సత్తా తెలుసుకొనుటకు వదిలివేసినారు.నేను పూరించుతానన్నాడు కాళీదాసు. జగజ్జననిని మనసులో ఒక్క సారి ధ్యానించుకొని శ్లోకాన్ని అద్భుతంగా పూరిస్తాడు. అదే పైశ్లోకం. దానిభావం పరిశీలిద్దాం . మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనిపించీ కనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా(సన్నని) నడుము, మరియు నితంబము (పృష్ఠ భాగము) పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!” అని పండితులు చెప్పిన రెండుపాదాలకి తన కవితా వైభవంతో మరి రెండు పాదాలను కలిపి పూరిస్తాడు. అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు. కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు. ఇదీ కాళిదాసు కవితా స్ఫూర్తి అంటే !
అర్ధశాస్త్రంలో చాణక్యుడు సూచించిన శిక్షలు ఇప్పుడు, ఇక్కడ, వెంటనే అమలుచేయాలి....
*********************************************************************************
*********************************************************************************
బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యాలవుతున్న ఈ రోజులలో ఇక ఈ మేడిపండు ప్రజాస్వామ్య చట్టాలు పక్కనబెట్టి .....ఈదేశానికి సరిపడేలా రూపొందింపబడ్డ నాటి చట్టాల అమలు మరలా అవసరం..... . ఈదేశంలో ఒకప్రణాళికప్రకారం ధ్వంసం చేయబడ్డ విద్యావిధానాల వలన జాతి సంస్రుతీ సంపదలను కోల్పోతున్నది....... మానవసంబంధాలలో మానవీయవిలువలను కోల్పోయి మార్కెట్ విలువలు ప్రతిష్టింపబడుతున్నాయి. కావలసినది పొందటం ఎటువంటి దానికోసం ఎంతటి నీచానికైనా దిగజారటం. భౌతిక సుఖాలను పొందటమే పరమలక్ష్యం గా సాగుతున్న ఈ చదువుల ఫలితాలు నేడు అర్ధనగ్నవస్త్రధారణలను ఆధునిక అలంకారాలుగాను, ఊరుకుక్కల్లాఎవరితోబడితేవారితో తిరిగే సంస్కృతిని స్వేఛ్ఛాజీవనానికి సంకేతంగానూ మార్చేశాయి....
విలువల వలువలు విడిచేశాక ఇక ఆడాలేదు, మగాలేదు మృగాల మనఃస్థితే !
మనకు నచ్చినంతసేపూ ప్రమాదం మనదగ్గరకు రానంతసేపూ వీటికి ఆహో! ఓహో! అనే బాకారాయుళ్ళు అసలు ప్రమాదాలను గ్రహించరు....
పరిస్థితి చేయిదాటింది . ఇప్పుడు నీతివాక్యాలు , పనిచేయవు.
మనకు నచ్చినంతసేపూ ప్రమాదం మనదగ్గరకు రానంతసేపూ వీటికి ఆహో! ఓహో! అనే బాకారాయుళ్ళు అసలు ప్రమాదాలను గ్రహించరు....
పరిస్థితి చేయిదాటింది . ఇప్పుడు నీతివాక్యాలు , పనిచేయవు.
భయం ...భయం.. భయం కావాలి జాతికి.
తప్పుచేస్తే ఏంజరుగుతుందో తలచుకుంటేనే వణుకుపుట్టేంత భయం కావాలి.
నిర్ధాక్షిణ్యంగా తప్పుడుపనులకు తెగబడెవారి తలలు నేలకు రాల్చాలి.
అందుకే అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు కఠినమైన శిక్షలు సూచించాడు .
తప్పుచేస్తే ఏంజరుగుతుందో తలచుకుంటేనే వణుకుపుట్టేంత భయం కావాలి.
నిర్ధాక్షిణ్యంగా తప్పుడుపనులకు తెగబడెవారి తలలు నేలకు రాల్చాలి.
అందుకే అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు కఠినమైన శిక్షలు సూచించాడు .
మానభంగం చేసినవాడికి మర్మాంగాలను కోసివేయడం....
దొంగతనం చేసినవాడికి వేళ్ళునరకడం....
ప్రజలను దోచుకున్నవాడికి బహిరంగంగా శిరచ్చేదన చేయడం ....
ఇలాఉండాలి శిక్షలు
దొంగతనం చేసినవాడికి వేళ్ళునరకడం....
ప్రజలను దోచుకున్నవాడికి బహిరంగంగా శిరచ్చేదన చేయడం ....
ఇలాఉండాలి శిక్షలు
ఆధునుకతపేరుతో పిల్లలకు అసభ్యకరమైనవస్త్రధారణలకు అనుమతినిస్తూ ,పబ్బు గబ్బులకు అలవాటవుతున్నా కళ్లప్పగిమ్చి చూస్తున్న తల్లిదండ్రులను బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లంటూ విచ్చలవిడితనానికలవాటుపడుతున్న పిల్లలకూ శిక్షలుండాల్సిందే....
ఎన్నిమాటలు చెప్పినా పరాయివారైన స్త్రీపురుషుల మధ్య ఉండే సంబంధాలలో అంతర్లీనంగా ఉండేది "కామవాంఛే' నని ఈమధ్య శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చి చెప్పారు కదా ! కనీసం ఈవిషయాలనైనా నమ్మాలి. ఈ వావివరుసలు.శీల సంపద పట్ల శ్రద్దలేని వారికి తగిన శిక్షలుండాల్సిందే ....
ఇంతకఠినమా ??? మానవత్వం వద్దా అని మాట్ళాడకండి. మానవత్వం చూపాల్సింది మనుషులపట్ల. మనీషన్నవాడు చనిపోయి మృగాకారాలు గామారి తిరుగుతున్నవారి పట్లకాదు.....
ఎంతత్వరగా ఈ చట్టాలు రావాలంటే . మరో చెల్లి, తల్లి బ్రతుకులు అన్యాయం కాకుండా ముందుగానే కావాలి, రావాలి ...
స్వస్తి ...
న్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!
.
ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమణి దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు.
.
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!
.
లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. ల్శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయానవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!
.
తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్!!
.
ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు.
.
వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు. అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.
.
అడిగెదనని కడువడి జానూ, నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్
వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!
.
అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.
.
మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా అభాయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.
ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు
.శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి.
మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు.
.
ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. తోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు
అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.
-
న్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!
.
ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమణి దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు.
.
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!
.
లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. ల్శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయానవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!
.
తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్!!
.
ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు.
.
వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు. అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.
.
అడిగెదనని కడువడి జానూ, నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్
వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!
.
అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.
.
మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా అభాయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.
ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు
.శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి.
మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు.
.
ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. తోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు
అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!
.
ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమణి దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు.
.
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!
.
లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. ల్శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయానవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!
.
తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్!!
.
ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు.
.
వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు. అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.
.
అడిగెదనని కడువడి జానూ, నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్
వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!
.
అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.
.
మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా అభాయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.
ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు
.శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి.
మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు.
.
ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. తోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు
అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.
తెలుగు భాగవత కుసుమాలు - 63:
7-84-వచనము
అని పలికి వనమక్షికాపిపీలికాభక్షితం బైన రక్షోవిభుని దేహంబు మీఁదం గమండలు జలంబులు ప్రోక్షించిన నద్దానవేంద్రుండు గమలాసనకరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండలు నిర్గత నిర్మల నీరధారా బిందుసందోహ సంసిక్త సకలాంగుం డయి తపంబు చాలించి సాంద్రకీచకసంఘాత సంఛాదిత వామలూరుమధ్యంబు వెలువడి మహాప్రభావ బలసౌందర్యతారుణ్య సహితుండును, వజ్రసంకాశ దేహుండును, దప్తసువర్ణుండును నై నీరసేంధననికర నిర్గత వహ్నియునుంబోలె వెలుంగుచుం జనుదెంచి.
అని పలికి వనమక్షికాపిపీలికాభక్షితం బైన రక్షోవిభుని దేహంబు మీఁదం గమండలు జలంబులు ప్రోక్షించిన నద్దానవేంద్రుండు గమలాసనకరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండలు నిర్గత నిర్మల నీరధారా బిందుసందోహ సంసిక్త సకలాంగుం డయి తపంబు చాలించి సాంద్రకీచకసంఘాత సంఛాదిత వామలూరుమధ్యంబు వెలువడి మహాప్రభావ బలసౌందర్యతారుణ్య సహితుండును, వజ్రసంకాశ దేహుండును, దప్తసువర్ణుండును నై నీరసేంధననికర నిర్గత వహ్నియునుంబోలె వెలుంగుచుం జనుదెంచి.
బ్రహ్మదేవుడు ఇలా అని ఈగలు, చీమలు కొరికిన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుని శరీరంపై కమండలంలోని నీళ్ళు చిలకరించాడు. అతను తపస్సు చాలించి, ఆ దట్టమైన వెదురుపొదలతో నిండిన పుట్టలోంచి బయటకు వచ్చాడు. ఆ కమండలం సామాన్యమైనదా. అది పద్మాసనుడు తన హస్తపద్మాలతో పట్టుకొనే బహు దివ్యమైన బంగారు కమండలం. అంతటి అమోఘమైన కమండలం లోంచి వెలువడిన నీటి బిందువులతో అతను తడిసాడు. గొప్ప తేజస్సు, బలం, సౌందర్యం, యౌవనం సంతరించుకున్నాడు. అతని దేహం వజ్రంలా దృఢంగా అయింది. పుటంపెట్టిన బంగారంలా మెరిసిపోతోంది. అలా అతను ఎండిన కట్టెలలోనుండి వచ్చే మంటలలా ఉజ్వలంగా మెరిసిపోతున్నాడు.
७-८४-वचनमु
अनि पलिकि वनमक्षिकापिपीलिकाभक्षितं बैन रक्षोविभुनि देहंबु मीँदं गमंडलु जलंबुलु प्रोक्षिंचिन नद्दानवेंद्रुंडु गमलासनकरकमल कमनीय कनकमय दिव्यामोघ कमंडलु निर्गत निर्मल नीरधारा बिंदुसंदोह संसिक्त सकलांगुं डयि तपंबु चालिंचि सांद्रकीचकसंघात संछादित वामलूरुमध्यंबु वेलुवडि महाप्रभाव बलसौंदर्यतारुण्य सहितुंडुनु, वज्रसंकाश देहुंडुनु, दप्तसुवर्णुंडुनु नै नीरसेंधननिकर निर्गत वह्नियुनुंबोले वेलुंगुचुं जनुदेंचि.
अनि पलिकि वनमक्षिकापिपीलिकाभक्षितं बैन रक्षोविभुनि देहंबु मीँदं गमंडलु जलंबुलु प्रोक्षिंचिन नद्दानवेंद्रुंडु गमलासनकरकमल कमनीय कनकमय दिव्यामोघ कमंडलु निर्गत निर्मल नीरधारा बिंदुसंदोह संसिक्त सकलांगुं डयि तपंबु चालिंचि सांद्रकीचकसंघात संछादित वामलूरुमध्यंबु वेलुवडि महाप्रभाव बलसौंदर्यतारुण्य सहितुंडुनु, वज्रसंकाश देहुंडुनु, दप्तसुवर्णुंडुनु नै नीरसेंधननिकर निर्गत वह्नियुनुंबोले वेलुंगुचुं जनुदेंचि.
అని = అని; పలికి = చెప్పి; వన = అడవి; మక్షికా = ఈగలు; పిపీలికా = చీమలచేతను; భక్షితంబు = కొరకబడినది; ఐన = అయిన; రక్షోవిభుని = హిరణ్యకశిపుని {రక్షోవిభుడు - రక్షః (రాక్షసులకు) విభుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; దేహంబు = శరీరము; మీదన్ = పైన; కమండలు = కమండలములోని; జలంబులు = నీరు; ప్రోక్షించినన్ = జల్లగా; ఆ = ఆ; దానవేంద్రుండు = హిరణ్యకశిపుడు {దానవేంద్రుడు - దానవ (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; కమలాసన = బ్రహ్మదేవుని {కమలాసనుడు - కమలమును ఆసనముగా కలవాడు, బ్రహ్మదేవుడు}; కర = చేతులు యనెడి; కమల = పద్మముల; కమనీయ = అందమైన; కనకమయ = బంగారపు; దివ్య = దివ్యమైన; అమోఘ = వ్యర్థముకాని, తిరుగులేని; కమండలు = కమండలమునుండి; నిర్గత = వెలువడిన; నిర్మల = స్వచ్ఛమైన; నీర = నీటి; ధారా = ధారలయొక్క; బిందు = చుక్కల; సందోహ = సమూహములచే; సంసిక్త = తడసిన; సకల = సర్వ; అంగుండు = అవయవములుగలవాడు; అయి = ఐ; తపంబున్ = తపస్సును; చాలించి = ఆపివేసి; సాంద్ర = దట్టమైన; కీచక = వెదురుపొదల; సంఘాత = సమూహములచే; సంఛాదిత = కప్పబడిన; వామలూరు = పుట్ట; మధ్యంబు = నడుమనుండి; వెలువడి = బయటకొచ్చి; మహా = గొప్ప; ప్రభావ = మహిమ; బల = శక్తి; సౌందర్య = అందము; తారుణ్య = ప్రాయములతో; సహితుండును = కూడినవాడు; వజ్ర = వజ్రముతో; సంకాశ = పోల్చదగిన; దేహుండును = శరీరముగలవాడు; తప్త = పుటముపెట్టిన; సువర్ణుండును = బంగారురంగుమేనుగలవాడు; ఐ = అయ్యి; నీరస = ఎండిన, తడిలేని; ఇంధన = కట్టెలనుండి; నిర్గత = వెలువడిన; వహ్నియున్ = అగ్ని; పోలెన్ = వలె; వెలుంగుచున్ = ప్రకాశించుచు; చనుదెంచి = వచ్చి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
తెలుగు భాగవత కుసుమాలు - 62:
7-83-ఉత్పలమాల
ఉత్సుకతన్జలాన్నములనొల్లకయీక్రియనూఱుదివ్యసం
వత్సరముల్శరీరమునవాయువులన్నిలుపంగవచ్చునే
యుత్సవమయ్యెఁజూచిమమునుగ్రతపంబునగెల్చితీవునే
వత్సలతన్నినుంగదియవచ్చితిఁగోరికలెల్లనిచ్చెదన్.
ఉత్సుకతన్జలాన్నములనొల్లకయీక్రియనూఱుదివ్యసం
వత్సరముల్శరీరమునవాయువులన్నిలుపంగవచ్చునే
యుత్సవమయ్యెఁజూచిమమునుగ్రతపంబునగెల్చితీవునే
వత్సలతన్నినుంగదియవచ్చితిఁగోరికలెల్లనిచ్చెదన్.
”అన్నపానీయాలుముట్టుకోకుండాఇలావందదివ్యసంవత్సరాలపాటుపట్టుబట్టిప్రాణాలనుఎలానిలబెట్టుకున్నావయ్యా!చాలాసంతోషం.నీఘోరతపస్సుతోమమ్మల్నిగెలిచావు.అత్యంతప్రేమతోదర్శనంఇచ్చాము,కావలసినవరాలుకోరుకోఇస్తాము
”७-८३-उत्पलमाल
उत्सुकतनजलान्नमुलनोल्लकयीक्रियनूर्रुदिव्यसं
वत्सरमुलशरीरमुनवायुवुलननिलुपंगवच्चुने
युत्सवमय्येँजूचिममुनुग्रतपंबुनगेल्चितीवुने
वत्सलतननिनुंगदियवच्चितिँगोरिकलेल्लनिच्चेदन.”
उत्सुकतनजलान्नमुलनोल्लकयीक्रियनूर्रुदिव्यसं
वत्सरमुलशरीरमुनवायुवुलननिलुपंगवच्चुने
युत्सवमय्येँजूचिममुनुग्रतपंबुनगेल्चितीवुने
वत्सलतननिनुंगदियवच्चितिँगोरिकलेल्लनिच्चेदन.”
ఉత్సుకతన్=పూనికతో;జల=నీరు;అన్నమున్=ఆహారము;ఒల్లక=తీసుకొనకుండగ;ఈ=ఈ;క్రియన్=విధముగ;నూఱు=వంద(100);దివ్యసంవత్సరముల్=దివ్యసంవత్సరములు;శరీరమున=దేహమునందు;వాయువులన్=ప్రాణవాయువులను;నిలుపంగన్=నిలబెట్టుకొనుట;వచ్చునే=సాధ్యమా;ఉత్సవము=సంతోషము;అయ్యెన్=ఆయెను;చూచి=గమనించి;మమున్=మమ్ములను;ఉగ్ర=తీవ్రమైన;తపంబునన్=తపస్సుతో;గెల్చితివి=జయించితివి;నేన్=నేను;వత్సలతన్=ప్రేమతో;నినున్=నిన్ను;కదియన్=దగ్గరకుచేర;వచ్చితి=వచ్చితిని;కోరికల్=కోరికలు;ఎల్లన్=అన్నియును;ఇచ్చెదన్=ప్రసాదించెదను.
:చదువుకుందాంభాగవతం;బాగుపడదాంమనంఅందరం: :
తెలుగు భాగవత కుసుమాలు - 61:
7-82-శార్దూలవిక్రీడితము
దంశవ్రాతములుం బిపీలికలు మేదఃక్రవ్య రక్తంబుల
న్సంశీర్ణంబులు జేసి పట్టితినఁగాశల్యావశిష్టుండ వై
వంశచ్ఛన్నతృణావళీయుత మహావల్మీకమం దింద్రియ
భ్రంశంబింతయు లేక నీకు నిలువంబ్రాణంబు లెట్లుండెనో?
న్సంశీర్ణంబులు జేసి పట్టితినఁగాశల్యావశిష్టుండ వై
వంశచ్ఛన్నతృణావళీయుత మహావల్మీకమం దింద్రియ
భ్రంశంబింతయు లేక నీకు నిలువంబ్రాణంబు లెట్లుండెనో?
ఈగలు, చీమలు పట్టి చీము, నెత్తురు, కండలు తినేయటంతో ఉట్టి ఎముకల పోగులా మిగిలిఉన్నావు. నీ మీద వెదురు పొదలు, గడ్డి దుబ్బులు కప్పేసిన పుట్ట పెరిగిపోయి నువ్వు కనబడటంలేదు. అయినా ఇంద్రియాలను నిగ్రహించుకొని తపస్సు చేస్తూనే ఉన్నావు. విచిత్రంగా ఇలా నువ్వు ఇన్నేళ్ళు ఎలా జీవించి ఉన్నావయ్యా!హిరణ్యకశిపా!
७-८२-शार्दूल विक्रीडितमुदंशव्रातमुलुं बिपीलिकलु मेदः क्रव्य रक्तंबुलनसंशीर्णंबुलु जेसि पट्टितिनँगा शल्यावशिष्टुंड वैवंशच्छन्नतृणावळीयुत महावल्मीकमं दिंद्रियभ्रंशं बिंतयु लेक निकु निलुवं ब्राणंबु लेट्लुंडेनो?
దంశ=అడవియీగల; వ్రాతములున్ =గుంపులు ; పిపీలికలు=చీమలు; మేదస్=కొవ్వు; క్రవ్య=కండలు; రక్తంబులన్=రక్తములను; సంకీర్ణంబులు = మిక్కిలి వ్యాపించుట; చేసి=చేసి; పట్టి=కొరికి; తినగా=తినివేయగా;శల్య=ఎముకలు;అవశిష్టుండవు=మాత్రము మిగిలినవాడవు;ఐ=అయ్యి;వంశ=వెదురుపొదలుతో;చ్ఛన్న=కప్పబడిన;తృణ=గడ్డి;ఆవళీ=దుబ్బులుతో;యుత=కూడిన;మహా=పెద్ద;వల్మీకము=పుట్ట;అందున్=లో;ఇంద్రియ=ఇంద్రియములు;భ్రంశంబు=చలించిపోవుట,చెదరుట;లేక=లేకుండగ;నీకు=నీకు;నిలువన్=నిలబడుటకు;ప్రాణంబుల్=ప్రాణములు;ఎట్లు=ఏ విధముగ;ఉండెనో=ఉన్నవోకదా.
: :చదువుకుందాం భాగవతం;బాగుపడదాం మనం అందరం: :
7-82-శా. దంశవ్రాతములుం బిపీలికలు మేదః క్రవ్య రక్తంబులన్ ... బ్రహ్మవరములిచ్చుట : సప్తమ...

One of the song emerged from the divine trance of Maharajah in 2003 and happened in material world in 2005
ఇట్లు
ధర్మస్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు,
కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
|
క్షణక్షణబును రక్షణంబై సాకునీనామం - శ్రీసాయినామం
|
Wednesday, 5 August 2015
నువ్వే నడిచె ధాత్రియిదీ సిరులే పండు క్షేత్రమిదీ అనాదిగా మా హృదీ నివేదించు గీతమిదీ
|
One of the song emerged from the divine trance of Maharajah in the year 2003 and happened in the material world in 2005 along with other songs happenings of the world.
Subscribe to:
Posts (Atom)