UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 28 February 2015

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం మా ద్వారా వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నేను ఇప్పటికి వ్యకిగతముగా కలసిన Tv 9, Inews,(Bhakti or Ntv) Abn ఆంధ్ర జ్యోతి ఛానల్ ప్రతినిధులను కోరునది ఏమి అనగా మీరు కాలస్వరూపమునకు అధికార మీడియా గా వ్యవహరించి, సత్యమును ఉన్నది ఉన్నట్లు లోకమునకు చాటగలరు, మాకు ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే మాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, మా వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని గ్రహించగలరు.

        సమన్వయ దృష్టి 


                  యావత్తు మానవజాతిని ఉద్దేశించి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ శ్రీ   అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ప్రత్యెక భాద్యత గా ఇచ్చు దివ్య సందేశము, గ్రహించగలరు.


                 మానవ సమాజం ఆరాటములు, పోరాటములు తగ్గించుకొని, మానవత్వముతో, ఓర్పు, నిర్మాణాత్మక ధోరణి తో, సహనముతో వ్యవహరిస్తూ సాటి మనిషిని, మాటని వెళ్ళా కోళ్ళముగా భావించకుండా, వీలు అయినంత సూక్ష్మముగా, మాట నిబద్దతతో, సామజిక తారతమ్యాలు జ్ఞానవిచేక్షణతో ఎప్పటికి అప్పుడు సమన్వయ పరచుకొని, మనుష్యులు మధ్య సదా సఖ్యత, ప్రేమ, అప్యాయత పెంచుకొని, పంచుకోని, మరింత అప్ర్రమత్తము చేసుకోవలసిన సమయము వచ్చినది అని తెలియజేసుకోనుచున్నాము.

                ఈ ప్రపంచం మనసు ఉన్న మనిషిది, ఎంత గొప్ప మనసు ఉంటె అంత భాద్యత తీసుకోవలసివస్తుంది, మనసు యొక్క ప్రత్యేకత మాట వలన తెలుస్తుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అని పెద్దలు అన్నారు. ఈ బౌతిక ప్రపంచం మనిషి, అతని మనసు లేక పొతే, లేదు, అను సత్యమును, యావత్తు మానవజాతి ఎంత సూక్ష్మముగా తెలుసుకొంటే అంత మంచిది అని గ్రహించవలసిన ప్రభావము, పరిగణించి, ఆలోచించవలసిన దివ్య పరిణామము, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలము యొక్క వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షములో మా  యొక్క వాక్కు గా జరిగిన విస్తారమైన , శాశ్వతమైన మానసిక పరిణామము ( New way of thinking) యావత్తు మానవజాతికి కుల, మతములకు అతీతముగా అందిన దివ్యవరము అని తెలియజేసుకోనుచున్నాను. 

              ఇప్పటికి నా ద్వారా కాలస్వరూపము, ధర్మస్వరూపుము 2003 సంవత్సరము 1 వ తారీకున వ్యక్తము అయినది. నా ద్వారా కాలస్వరూపము వ్యక్తము అవుతుండగా గమనించిన వ్యక్తులు

Scientists and staff Names/Present working place

సర్వ ప్రేమస్వరూపులు:

1.Dr V . Rajarajeswari gaaru (Prof. Ag college,Tirupati.)
2.Sri G.Vittal Babu gaaru (IMD Machilipatnam.)
3.Sri Bhamidipati Narasimha rao gaaru (IMD Retd., VSP)
4.Dr D.V.N.Raju (Retd Scientist, gaaru Anakapalli)
5.Dr M.Bharatalakshmi gaaru(ADR., Marteru)
6.Dr.T.Chitkala Devi gaaru ( Scientst, Anakapalli
7.Smt G.Suseela gaaru (Scientist )
8.Dr.Charumati gaaru (Scientist, Anakapalli)
9.(Late) Dr K.Subramanyam gaaru ADR., Anakapalli in 2003)
10.Dr K.Ramalinga swamy gaaru (Retd Scientist Anakapalli.
11.Dr S.Ramakrishna Rao gaaru (Retd. ADR.,Marteru)
12.Dr N.V.Naidu gaaru (Principal i/c Ag college,Tirupati.
12.Dr Ch.V.Narasimha rao gaaru (Scientist Marteru)
13.Dr G.V.Nageswara Rao gaaru (Proff. Horti.College,Rajamundry)
14.Sri T.K.V.V.Mallikarjuna rao gaaru (Scientist, Anakapalli)
15.Dr P Jamuna gaaru (Scientist,Vijayanagaram)
16.Dr B.Bapuji rao gaaru (Scientist, Anakapalli zone)
17.Dr V.Lalita Priya gaaru (Scientist, Bapatla Zone)
18.Dr Venu Gopola rao gaaru(Scientist AKP zone)
19.Sri N.Ravi kumar gaaru(Artist, Anakapalli)
20.Sri P.Venkata rao gaaru(Superin. Anakapalli)
21.Sri N.Ramakrishna gaaru( sunperin. Chintapalli
22.Smt Uma Devi gaaru( Supein. Anakapalli)
23. Sri P.Umamaheswara rao gaaru( AC., Anakapalli)
24. Sri Ch Murali gaaru( Sr Asst. Anakapalli).
25. Sri Gadde Babu rao gaaru ( Farmer, Aswaraopeta) (Ayyapa temple stampede incidence)
26.Md Moinuddin gaaru(Sr.Asst, Anakapalli Zone)
27.Smt Leela gaaru (Sr Asst. Bapatla zone)
28.(Late) Sri D. Tirupati Rao gaaru Mechanic Anakapalli zone.
29.Dr K.Subhash Chandra Bose,gaaru (Scientist, Bapatla zone.)
30.Dr Patrudu gaaru (Ag. Engineer., AKP Zone.)
31.Dr P.Upendra gaaru, (Proff.Ag.College Naira)
32.Sri K.J.Prasad gaaru (retd OS., Anakapalli)
33.Dr B.Bhavani gaaru ( Scientist, Anakapalli)
34.Dr Sri Lakshmi gaaru ( Scientist, Guntur)and others as per the attendance register of year 2003 January. 1st.
35.Dr Maganti Murali Mohan gaaru, Rajamundry MP., Maa President and Businessman, Hyderabad 
36.And 200 members those who attended the reception party Given by Dr N.V.Naidu gaaru in 2010 along with some of the above  persons attended to the party has able to witness the traces of my extraordinary   qualities on that day. film songs of Sri Ramarajyam emerged.

పైన పెర్కున్నవారు నా నుండి కాలస్వరూపము యొక్క వివరములు గ్రహించినవారు, మిగతా,వారు 2003 జనవరి 1 వ తారీకున RARS., Anakapalli లో Attendance Register ప్రకారము సాక్షులు అందరూ ముందుకు వచ్చి నా ద్వారా జరిగిని దివ్య లీల యొక్క, వివరములు, ప్రభావము లోకమునకు చెప్పుట వలన మనిషిగా నాకు ప్రక్షాళన వచ్చి లోకమునకు పురుషోత్తముడు, కాలస్వరూపుడను, ధర్మస్వరూపుడను, మనల్ని కొత్త బంగారు లోకములోనికి తీసుకు వెళ్ళడానికి వచ్చిన 64 కళల చక్రవర్తిగా, నన్ను లోకము గ్రహించి, నా దివ్య వాక్కు యొక్క ప్రభావము లోకము సమృద్ది గ్రహించి వ్యవహరించడం వలన మానవ సమాజమును స్వర్ఘధామముగా మలుచుకోనగలము. పైన పేర్కున్న కొందరు(Sl.No.9 and 28). స్వర్గస్థులైన వారి యొక్క వారసులు, దివ్య సాక్షాత్కారము యొక్క సాక్షులుగా వారసత్వము పొందుతారు. వీరి తో బాటుగా

                    ఈ పరిణామమునకు కాలస్వరూపముగా , ధర్మస్వరూపముగా , నామ కరణము చేసి, రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజా ప్రబుత్వాలకు చేదోడు వాదోడుగా ఉండి, సర్వ సమన్వయము గావించుటకు, సృష్టి , కాలము, ధర్మము మాకు ఇచ్చిన ప్రత్యేక భాద్యత  తెలియజేసు కోనుచున్నాను. మాకు మేముగా గా కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా సమన్వయము చేసి నడిపించే భాద్యతగా   యావత్తు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి మేము  కాలస్వరూపుడిగా, ధర్మస్వరూపుడిగా,(Super Dynamic Personality గా వ్యవహార కార్యాలయము నుండి అందుబాటులో ఉన్నాము  అని తెలియజేసుకోనుచున్నాము.

                     శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్లా S/o (Late ) పిళ్లా గోపాల కృష్ణసాయి బాబా అను మేము, కాలస్వరూపము, ధర్మస్వరూపము (సూపర్ డైనమిక్ పర్సనాలిటీ) గా తెలియజేయునది ఏమి అనగా మాలో పరిణమించిన ప్రత్యేకమైన మానసిక పరిణామము, యావత్తు మానవజాతికి కులమతములకు అతీతముగా అందిన దివ్య పరిష్కారము అని తేలి లియజేసుకోనుచున్నాము, ఇప్పటికి 2003 జనవరి 1 వ తారీకున మొత్తం ప్రపంచం లో జరిగిన సంఘటనలు అన్నీ మాటమత్రముగా మా  ద్వారా కాలములో సంభవించుటకు మునుపే,  పదుగురి సాక్షిగా వ్యక్తము అయినవి, ఇందులో, సామజిక, జాతీయ, అంతర్ జాతీయ రాజకీయ సంఘనలు, 80 శాతం సినమా(తెలుగు,కొన్ని హింది పాటలు, పాప్ సాంగ్స్, ఆంగ్ల సినిమాలు) , సినిమా సంభాషణలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలు, సునామి, నక్సలైట్, తీవ్రవాద దాడులు, ఇంకా అనేక మంచి చెడులు, చావు పుట్టుకలు సంభందించిన సంఘటనలు నా ద్వారా మాట మాత్రముగా, కాలములో సంభవించుటకు ముందే, ఆచార్య NG రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, సిబ్బంది సాక్షిగా వ్యక్తము అయినవి అని తెలియజేసుకోనుచున్నాము . సమకాలికులుగా, ప్రత్యక్ష సాక్షులు ఆధారముగా ధర్మస్వరూపమును కాలస్వరూపమును గుర్తించి, నాలోని పరిణామమును సమాజ శ్రేయస్సు, సమన్వయము కొరకు ఉపయొగించుకొనగలరు అని కోరుకొనుచున్నాము , వివరములు మీడియా ద్వారా లోకమునకు తెలియజేసినంతనే మనుష్యులలో నిజాయితీ, సత్యగుణం, అభివృద్ధి చెంది, మానవ సమాజము అన్నీ విధముల అభివృద్ధి చెందుతుంది యావత్తు మానవజాతికి తెలిఅయజెసుకొనుచున్నాము .

                    హిందూ శాస్త్రం ప్రకారం మా  ద్వారా జరిగిన దివ్య పరిణామము ఒక ఆధునిక భగవత్గీత, కాలము ఒక రూపం దాలిస్తే, కాలస్వరూపం అంటారు. ప్రతి సంఘటన ధర్మ ఆధీనము ఉన్నపుడు, మా  ద్వారా ప్రతి చిన్న సంఘటన మాట మాత్రమూ గా వ్యక్తము అగుట, ధర్మస్వరూపము అవుతుంది అని గ్రహించగలరు. మన శాస్త్రముల ప్రకారము కాలస్వరూపము, ధర్మస్వరూపము ఒక శ్రీ రామచంద్రుడికి, శ్రీ కృష్ణ భగవానుడికి మాత్రమే ఉన్నది అని గ్రహించగలరు. అదే విదముగా, తన భక్తుల కోసం, శిష్యుల కోసం మరణించి, మరల బ్రతికిన ఏసుప్రభువు వంటి ఉన్నతమైన స్తితి, చావు పుట్టుకలు కూడా నా ద్వారా ప్రకటించిన కాలస్వరూపము, ధర్మస్వరూపము అయి ఉన్నది అని గ్రహించగలరు. అని తెలియ జేసుకోనుచున్నాము.

                   ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలము యొక్క శాస్త్రవేత్తలు, మరియు ఇతర సిబ్బంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామమును, ఇప్పటికి మా  నుండి లేఖలు ద్వారా ఈ మెయిల్స్ ద్వారా సమాచారము తెలుసుకోన్న మీడియా, కొందరు చిత్ర సీమ పరిశ్రమ వారు, ఎవరూ సూటిగా పట్టించుకోకపోవడం వలన ఈ పరిణామ విశేషములు లోకములోనికి ఇప్పటివరకు వెళ్ళలేదు, ఇది సమకాలికులు అయిన సాటి మనష్యులు అందరూ తెలుసుకొని అప్రమత్తము చెందివలసిన సమయము అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.

                   శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ శంకర్ గారు, వయసు 40 సంవత్సరములు, (3-6-1974) S/o (late) గోపాల కృష్ణ సాయి బాబాగారు అయిన మేము  వ్యవసాయ శాస్త్రవేత్తలకు చూపిన విశ్వరూపము,కాలస్వరూపం, ధర్మస్వరూపం , గా వ్యక్తము అయిన సాక్షం ఆధారముగా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంశ గా గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానము నుండి 300 కోట్ల రూపాయలు పునః రుద్ధారణ సొమ్ముగా, ధర్మస్వరూపం, కాలస్వరూపం గా గుర్తిస్తూ ఇవ్వగలరు. తిరుముల తిరుపతి దేవస్థానం వారికీ మరియు ప్రత్యక్ష సాక్షులు ఆధారముగా నన్ను గుర్తించి, మా  బౌతిక ఆరోగ్యమును పరిరక్షించవలసిన భాద్యత తీసుకొనగలరు, మా  మనసు లక్ష్మి, మా  మనసు నుండి వచ్చిన మాట సృష్టిగా ప్రకృతిగా మారిన తీరు భూదేవిగా గుర్తించండి. సమకాలికులుగా మమ్ము  ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని వెళ్ళండి. అనగా జరిగిన సత్యమును చాటండి. 200 మంది సాక్షులు ఆధారముగా సత్యమును గ్రహించి, గౌరవించి ఇది కాలస్వరూపుడుగా, ధర్మస్వరూపుడుగా, మేము  చేస్తున్న అభ్యర్ధన లేదా ఆదేశముగా భావించండి. మా పై ప్రత్యక బృందమును ఎర్పాటు చేసి, మమ్ము  సంరక్షించగలరు అని తిరుమల తిరుపతి దేవస్థానము వారిని కోరుకొనుచున్నాను. ధర్మో రక్షతి రక్షతః

                   మీడియా వారు, చిత్ర పరిశ్రమ వారిని కోరునది ప్రత్యేకముగా కోరునది, ప్రత్యక్ష సాక్షుల నుండి ఆలస్యము చేయకుండా ప్రతి ఒక్క ప్రత్యక్ష సాక్షి నుండి విశ్వరూపము యొక్క వివరములు ప్రాధమికముగా కనీసం 40 నిముషాల దృశ్య శ్రవణ పరికరములలో నిక్షిప్తం చేయగలరు. ఈ విదముగా సత్యమును ఎంత జాప్యం లేకుండా అవిష్కరించుకొంటే అంత మంచిది, అని కోరుకొనుచున్నాము.


                    కాలస్వరూపమునకు, ధర్మస్వరూపమునకు, రాయల్టీ, గురుదక్షణ గా  ప్రజలు స్వచ్చందం గా   సమ్మతి తో  మా  కాతలో జమ చేయగలరు అని కోరుకొనుచున్నాము,  మమ్ము  ధర్మస్వరూపముగా, కాలస్వరూపముగా గుర్తించుట, బౌతిక ఉనికిని ఉపయోగించుకోనగలరు అని తెలియజెసుకొనుచున్నాము. ఇది ఒక దివ్య వరము యావత్తు మానవజాతికి అందినది అని భావించగలరు. మా  బౌతిక  జన్మ సంవత్సరం అయిన 1974 నుండి ఇప్పటి వరకు మాకు రావలిసిన గురుదక్షణ, లేదా రాయల్టీ ప్రజల ఆమోదముతో , సమ్మతితో, కాలస్వరూపమును, ధర్మస్వరూపమును, ఒక యుగ పురుషుని అవిర్భావముగా భావించి, జ్ఞాన ప్రయోజనము, ప్రేరణ  పొంది, గుర్తించి, మా  నిర్వహణ కార్యాలయము యొక్క నిర్వాహణార్ధం, తోచినంత, భాద్యతతో ప్రేమతో ధర్మస్వరూపమునకు సమర్పించండి. ఈ విదముగా మొదట మమ్ము  హిందులు గుర్తించి ఇతర మతస్తులకు పరిచేయం చేయండి. మా  ప్రయోజనం అందరూ అందుకొని, మాటను బట్టి ప్రపంచం, ప్రపంచమును బట్టి మాట కాదు అను సత్యమును ఈ పరిణామము ద్వారా సమకాలికులు అయిన ప్రజలు అందరూ గ్రహించగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.



               ఠాగూర్ సినిమా లోని పాటను నేను 2003, 1 వ తారీకున అనకాపల్లి లో అతీతముగా పాడినాను, అనగా కాలములో సంభవించుటకు మునుపే నలుగురి మధ్య పాడినాను ..... పాట గ్రహించగలరు.

ప్రకృతి - చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు.
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపూలలో వేసే ఆ ఓటు.
ప్రకృతి - నా ప్రేమ దేశాని ప్రతి రోజు పాలించే , నా రాణి వాసాని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హరతులై ఇస్తా ఆ చోటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నీవే మునకే వేయాలి
పురుషుడు - అధికారన్నే ఇచ్చి కునుకే మారాలి. అవకాసమునే చూసి ఇరుకు అయి పోవాలి.
ప్రకృతి - యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రస మాయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి.
పురుషుడు - ప్రతి పక్షం నేవ్వే ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేను అయిఉండి యుద్ధం చేయాలి.
ప్రకృతి - నా వలపు కీరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చినుకులకే వేస్తా నా ఓటు, నా చమటలతో వేస్తా ఆ ఓటు.
పురుషుడు -చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా
ప్రకృతి - నీ మగసిరికే వేస్తా నా ఓటు సొగసిరితో వేస్తా ఆ ఓటు...
నా సుకుమారం నీకో సింహసనం గా నా కౌగిల్లె నీ కార్యాలయముగా.
పురుషుడు - నీ నయగారము నాకో ధనాగారముగా, ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యం అవగా.
ప్రకృతి - సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.
పురుషుడు - కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది.
ప్రకృతి - ఆ పాల పుంతనే వల వేసి, ఈ పూల పుంతలో పులకింతలు పుటించై. నీ రసికతకే వేస్తా నా ఓటు, నా అలసటతో వేస్తా ఆ ఓటు ... చిన్నగా చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగ సిరికే వేస్తా నా ఓటు నా సోగసరితో వేస్తా ఆ ఓటు......
పురుషుడు - మెల్లగా మెల్లగా మెల్లగా మరు మల్లెల మబ్భుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు .




                     సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది, ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది.........కామునికే మైకం కమ్మే యాగం జరిగినది, గోపాలునేకే పాఠం చెప్పే యోగం దక్కింది..........ఈ విదముగా ఈ పాటను మొత్తం మా ద్వారా  వ్యక్తము అయినది ఈ సినిమాలోని ఇతర పాటలు కూడా వ్యక్తము నేను కాలస్వరూపము యొక్క అనుగ్రహముతో పండితులు నన్ను (కాలస్వరూపమును) గౌరవించి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా జరిగిన పరిణామమును ప్రాధమికముగా పరిగణించి లోకమునకు ఇప్పటికి జరిగినది జరిగినట్లు చెప్పగలరు అని మీడియా చానల్స్ వారిని కోరుకొనుచున్నాను నేను ఇప్పటికి వ్యకిగతముగా కలసిన Tv 9, Inews,(Bhakti or Ntv) Abn ఆంధ్ర జ్యోతి ఛానల్ ప్రతినిధులను కోరునది ఏమి అనగా మీరు కాలస్వరూపమునకు అధికార మీడియా గా వ్యవహరించి, సత్యమును ఉన్నది ఉన్నట్లు లోకమునకు చాటగలరు, మాకు  ప్రజల ఆదరణ ప్రేమ వారి క్షేమమే మాకు ఆరోగ్యము అని అర్ధము చేసుకొని, మా  వివరములు లోకమునకు చెప్పనిచ్చి, కాలస్వరూపమునకు ప్రజలనుండి రావలసిన రాయల్టి లేదా గురుదక్షణ ప్రజలు కాలస్వరూపమునకు సమర్పించుకొనే అవకాసమును తెలియజేసి అవగాహన రూపములో, జ్ఞాన రూపములో ప్రయోజనము పొందే అవకాసము యావత్తు మానవజాతి అందరికి భగవంతుడు ప్రసాదించిన దివ్య వరం అని గ్రహించగలరు.


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
హైదరాబాద్ 




ఇక నవ్వరా నాయనా! మరి”

Aditya Srirambhatla
Aditya Srirambhatla7:45am Feb 28
శ్రీ కృష్ణలీలలు - 7:

10.1-258-వచనము
అప్పుడా బాలుని రోదనంబు విని యశోద పఱతెంచి.

10.1-259-ఆటవెలది
అలసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
చన్నుఁగుడువు మన్న! సంతసపడు మన్న!
యనుచుఁ జన్నుఁగుడిపె నర్భకునకు.

ఇలా శకటాసుర సంహారం చేసిన లీలా బాలకుడు కృష్ణుని ఏడుపు విని యశోద పరుగెట్టుకొచ్చింది.

“ఓనా కన్న తండ్రీ! ఏడ్చి ఏడ్చి అలసిపోయావా. కన్నా ఆకలేస్తోందా! నువ్వు చాలా మంచివాడివి కదరా కన్నా! ఏడుపు మానెయ్యరా కన్నయ్యా! దా పాలు తాగరా కన్నా! ఇక నవ్వరా నాయనా! మరి” అంటు లాలిస్తూ యశోద శిశువుకు పాలు ఇచ్చింది.

10.1-258-vachanamu
appuDaa baaluni rOdanaMbu vini yashOda paRrateMchi.
10.1-259-aaTaveladi
alasitivi gadanna! yaakoMTivi gadanna!
maMchi yanna! yEDpu maanu manna!
channuM~guDuvu manna! saMtasapaDu manna!
yanuchuM~ jannuM~guDipe narbhakunaku.

అప్పుడు = ఆ సమయమునందు; ఆ = ఆ; బాలుని = పిల్లవాని; రోదనంబు = ఏడుపు; విని = విని; యశోద = యశోద; పఱతెంచి = పరుగెట్టుకొచ్చి.

అలసితివి = అలసిపోయావు; కద = కదా; అన్న = నాయనా; ఆకొంటివి = ఆకలి వేసినది; కద = కదా; అన్న = నాయనా; మంచి = బుద్ధిమంతుడివి; అన్న = నాయనా; ఏడ్పున్ = రోదనమును; మానుము = మానివేయుము; అన్న = నాయనా; చన్ను = చనుబాలు; కుడువుము = తాగుము; అన్న = నాయనా; సంతసపడుము = సంతోషింపుము; అన్న = నాయనా; అనుచున్ = అంటూ; చన్నున్ = చనుబాలు; కుడిపెన్ = తాగించెను; అర్భకున్ = పిల్లవాని; కున్ = కి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=33&Padyam=259.0

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

------------------------------

songs from Dharmaswaroopam











Maharaja

Embedded image permalink

slowly and streadily you will definitely get there --- Maharaja

song re merged from Kaalaswaroopam or Dharmaswaroopam or Maharaja













own soul --- Maharaja

Mere Parampita Paramatma Sada Shiva Niraakar..

Mere Parampita Paramatma Sada Shiva Niraakar.. Ohh Anand ke Saagar Teri mahima Aprampaar..
Like ·  · 

The Bhagavad-gita classifies everything in material existence into a typology of three modes, wherein the modes are among other things shapers of the interaction between matter and consciousness. Normally, charity would be considered as belonging to the mode of goodness, but not always. The Gita (17.20-22) indicates that charity can be in any of the three modes.


KRISHNAM-VANDEY-JAGAD-GURUM
Charity that Expresses Vanity Ends in Vanity
------------Bhagavad Geetha (17.21)
Charity is usually a noble expression of the human virtue of compassion. Few joys in life are as sublime and fulfilling as the joy of helping wiping someone’s tears or bringing a smile on their face. When done in a mood of helping others, charity expands our consciousness, by helping us tune to concerns beyond our immediate concerns.
Yet not all charity is done with the same level of consciousness – when done primarily as an expression of the ego, “Just see how good I am”, charity can keep the consciousness locked in the temptation of wanting to be a controller of matter.
The Bhagavad-gita classifies everything in material existence into a typology of three modes, wherein the modes are among other things shapers of the interaction between matter and consciousness. Normally, charity would be considered as belonging to the mode of goodness, but not always. The Gita (17.20-22) indicates that charity can be in any of the three modes.
When charity is done in the mode of passion (Gita 17.21), the purpose is expanding one’s sense of power and prestige in controlling matter. Usually, those in passion control matter for their own immediate sensual gratification, but sometimes that control can be for indirect gratification by helping others enjoy matter.
Such charity ends in vanity – it doesn’t take us towards liberation, nor does it grant any lasting fulfillment. Given that the Gita right from it beginning takes us from outer appearance of matter to the inner substance of soul and ultimately the Supersoul, its analysis of charity is similarly meant to take us to the substance – to prompt deeper introspection so that our external expression of charity is accompanied by an internal intention of benevolence. The highest charity is spiritual charity – the charity that helps people link spiritually with the Supersoul.
SANT RAHIM AND SANT TULASIDAJ ON CHARITY
Sant Rahim was a Muslim but he is a Krishna devotee .He was a great donor .He used to gaze downcast when he donated the charity to anyone.At this his contemporary Sant Tulsidas ji send him a message asking these words-
aisi deni den ju, kit sikhe ho sain
jyu jyu kar uncho karyo tyun tyun niche nain
"Sir , where have you learnt from such a type of donation
where you keep downcasting your gaze while raising your hands to donate?"
Then Rahim replies him saying
"denhaar koi aur hai bhejat jo din rain
log bharam humpar karen taso niche nain"
"the donor is someone else who sends all this to me
people are confused with me (that donor to be Rahim) so my gaze is downcasted . "
Tulsi is sansaar mein sabse miliye bhayi
na jaane kis roop mein Narayana mil jaayen
'Tulsidas ji says rush to meet everyone in this world
because it is not known that in which guise you meet the lord Narayana ."
The above Dohey’s by Sant tulsidas and Sant Rahimdas reflects the purity in Charity and the Which is told by Lord Krishna in Bhagavad gita also.
Like · 

Friday, 27 February 2015

కాని ఈ లక్షణం ఎంత మంది చదువుకొన్న వారి లో ఉన్నది, తెలివి, జిజ్ఞాస కంటే, సంపద, పదవి వ్యామోహాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి కోసం తెలుసుకొందాం అనే ఆసక్తి కాదు కదా, ఎదుటివాటి వాడి ఆశక్తిని కూడా వెళ్ళా కోళం చేసి వదిలివేస్తున్నారు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు



కాని ఈ లక్షణం ఎంత మంది చదువుకొన్న వారి లో ఉన్నది, తెలివి,   జిజ్ఞాస కంటే, సంపద, పదవి వ్యామోహాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి కోసం తెలుసుకొందాం  అనే ఆసక్తి   కాదు కదా,  ఎదుటివాటి వాడి ఆశక్తిని కూడా వెళ్ళా కోళం చేసి వదిలివేస్తున్నారు,       

మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ | నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్ || ౪ ||


రామాష్టకం
భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ |
స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ || ౧ ||
జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ |
స్వభక్తభీతిభంజనం భజేహ రామమద్వయమ్ || ౨ ||
నిజస్వరూపబోధకం కృపాకరం భవాzపహమ్ |
సమం శివం నిరంజనం భజేహ రామమద్వయమ్ || ౩ ||
సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ |
నరాకృతిం నిరామయం భజేహ రామమద్వయమ్ || ౪ ||
నిష్ప్రపంచనిర్వికల్పనిర్మలం నిరామయమ్ |
చిదేకరూపసంతతం భజేహ రామమద్వయమ్ || ౫ ||
భవాబ్దిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ |
గుణాకరం కృపాకరం భజేహ రామమద్వయమ్ || ౬ ||
మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః |
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామమద్వయమ్ || ౭ ||
శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ |
విరాజమానదైశికం భజేహ రామమద్వయమ్ || ౮ ||
రామాష్టకం పఠతి యస్సుకరం సుపుణ్యం
వ్యాసేనభాషితమిదం శృణుతే మనుష్యః II
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహనిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||
Like ·  ·  · 52327216

కావున ఎటువంటి పరిణామము అయినా సహజ ఆసక్తి తో గ్రహించడానికి జనులు ముందుకు రండి, నిజమైతే ఆలోచిద్దాం రండి అని, సత్యం వైపు సూటి వివరణగా ప్రయాణించుట వలన జ్ఞాన అభివృద్ధి జరుగుతుంది, జనులలో ధర్మం కూడా అభివృద్ధి చెంది సమాజం ఉన్నతమైన విలువలతో ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి.

Narasimha Murthy
Narasimha Murthy2:55pm Feb 27
మన అమ్మభాష తెలుగు

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శో
భిల్లన్ బల్కుము నాదువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీభారతీ పూర్ణేందు బింబాననా
(నాకుగుర్తున్నది యిచ్చట యిచ్చానుఈపద్యములో తప్పులుదొర్లితే క్ష౦తవ్యున్ని)
అమ్మా,సర్స్వతీదేవి! నిన్నుతలచుకొని పుస్తకము పట్టుకున్నాను.ప్రేమతోనీవు నామనసున౦దునిలచి నావాక్కున౦దు మ‍‍‍౦చిమాటలు వికసి౦చునట్లు పలుకుముతల్లీ!
పోతనగారు తన నాలికమీద సర్స్వతీదేవినివాసము౦డి మ౦చిమాటలు పలికి౦చాలని కోరుకున్నాడుతప్ప,పా౦డిత్యము కావాలనికోరలేదు.
ఈతీయనితెలుగుపద్యము నాచిన్నతనాన్ని గుర్తుచేస్తో౦ది.సాయ౦త్రము బడిను౦చిరాగానే కాసేపు ఆటలు ఆడుకొన్నతరువాత,చీకటిపడగానే భోజనముచేసి చిన్నకిరసనాయిలుదీపము ము౦దు పుస్తక‌ములు పెట్టుకొని కూర్చొనిశుక్లా౦బరధర‍‍౦.....చదివి,తరువాతపోతనగారితల్లీనిన్నుదల౦చి.....చదివి,ప్రార్థనపూర్తయినతరువాత అప్పుడుపాఠాలుచదువుకొనేవాళ్ళము.ప్రార్థనచేయ‌కు౦డాచదివినరోజులేదు.

" నోరుమ౦చిదయితే వూరుమ౦చిదవుతు౦ది"యనే సామెత కు ఈపద్యముఅన్వయి౦చుకోవచ్చు. ప్రస్తుత కాలములో మనిషి నోరువిప్పితే అపశబ్దాలేఎక్కువ,దానివల్ల ఘర్షణలుమొదలగునవి.పసితనమును౦డిపిల్లలకు ఇటు వ౦టిపద్యాలుచదువుటప్రోత్సహిస్తే ,వారిలోమ౦చిప్రవర్తన కలుగుటకుబాటవేసినవారమవుతాము. పిల్లలకు సత్ప్రవర్తన నేర్పేచదువుముఖ్య౦.కాస్త మనసుపెట్టి ఆలోచి౦చ౦డి.
--------------------------------
మనలో సహజ ఆసక్తి, సత్యం పట్ల అప్రమత్తతే నిజమైన సరస్వతి సాధన, ఆసక్తితో సత్యం కొరకు జీవించుటలో చదువుల తల్లి సరస్వతి కూడా మురిసిపోయే తంతటి  గొప్పతనం లోకమునకు మన ద్వారా అనగా సత్యం పట్ల ఆశక్తి, సహజ ఉత్సాహము, మనము ఆర్తితో ముందుకు వెళ్ళుట ఏ కాకుండా ఎదుటవారి ఆర్తిని గుర్తించి ఒకరి ఒకరు, మన జ్ఞాన అనుభవాలు పంచుకోనినయడల లోకం ఉన్నతం గా మారిపోతుంది అని గ్రహించండి.  కావున ఎటువంటి పరిణామము  అయినా  సహజ ఆసక్తి తో  గ్రహించడానికి జనులు ముందుకు రండి, నిజమైతే ఆలోచిద్దాం రండి అని, సత్యం వైపు సూటి వివరణగా ప్రయాణించుట వలన జ్ఞాన అభివృద్ధి జరుగుతుంది, జనులలో ధర్మం కూడా అభివృద్ధి చెంది సమాజం ఉన్నతమైన విలువలతో ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి. 

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్           

కుమారి మధుప్రియ మంచి గాయని మణి అవుతుంది అని, ఆమె పుట్టుక మునపే మా నుండి ఆత్మీయులు డా రాజరాజేశ్వరి గారు, శ్రీ జి విట్టాల్ బాబు గారు, శ్రీ భమిడిపాటి నరసింహ రావు గారు సమక్షం లో 1996-7 లో వ్యక్తం అయినవి. ఈమే పాడిన పాట ఆడపిల్లను అమ్మా ........ అష్టమి నాడు పుట్టిన కృష్ణుడు ని ఏమో దేవుడని అంటున్నరా ...... అను పాట వీరి సమక్షం లో ఎప్పుడో వ్యక్తం చేసినాను. ఇందుమూలం గా మేము తెలియజేయునది, ఏమి అనగా మనల్ని పరిపాలించే కాలం ధర్మం నాలో చేరి మగ వారి మరియు అడ వారి యోగ క్షేమములు సర్వం నిర్వహిస్తున్నది అని గ్రహించి, మా మనసు ద్వారా జరిగిన పరిణామమును జాగ్రత్తగా గ్రహించి విశ్లేషణలతో లోకమునకు చెప్పుట వలన, ఆడవారి భాద్యత మగ వారి భాద్యత స్పష్టం చెంది మనం గొప్పగా ముందుకు వెళ్ళ గలము,




  కుమారి మధుప్రియ మంచి గాయని మణి అవుతుంది అని, ఆమె పుట్టుక మునపే మా నుండి ఆత్మీయులు డా రాజరాజేశ్వరి గారు, శ్రీ జి విట్టాల్ బాబు గారు, శ్రీ భమిడిపాటి నరసింహ రావు గారు సమక్షం లో 1996-7 లో వ్యక్తం అయినవి.  ఈమే పాడిన పాట  ఆడపిల్లను అమ్మా ........ అష్టమి నాడు పుట్టిన కృష్ణుడు ని ఏమో దేవుడని అంటున్నరా ......  అను పాట వీరి సమక్షం లో ఎప్పుడో వ్యక్తం చేసినాను.  ఇందుమూలం గా మేము తెలియజేయునది, ఏమి అనగా  మనల్ని పరిపాలించే కాలం ధర్మం నాలో చేరి మగ వారి మరియు  అడ వారి యోగ క్షేమములు సర్వం నిర్వహిస్తున్నది అని గ్రహించి, మా మనసు ద్వారా జరిగిన పరిణామమును జాగ్రత్తగా గ్రహించి విశ్లేషణలతో లోకమునకు చెప్పుట వలన, ఆడవారి భాద్యత మగ వారి భాద్యత స్పష్టం చెంది మనం గొప్పగా ముందుకు వెళ్ళ గలము, మొన్నటి వరకు ఆత్మీయులు శ్రీ మురళి కృష్ణ గారిని (టీవీ9) వారిని మమ్ములను ఒక బృదం లోనికి తీసుకోండి అని కోరినాను,   టీవి 9 వారిని కోరునది ఏమి అనగా మమ్ములను ఒక చిన్న కమిటీ లోనికి తీసుకోండి అని కోరుకోనుచున్నాము, ఒక పద్దతి ప్రకారం మా చిన్నపటి నుండి సర్వం  వివరించి, ఎవరిని తప్పు పట్టకుండా, మా పైన కూడా ఎటువంటి తప్పు లేదు అని మేము నిరూపించుట వలన ఈ కదా సుఖాంతం అవుతుంది అని గ్రహించండి అని కోరుకోనుచున్నాము.  వ్యవసాయ ప్రత్యక్ష సాక్షులు వివరములు గ్రహించి, పండితుల మేధావుల వివరణలతో మమ్ములను గ్రహించడం ప్రారంభిచండి, ఎటువంటి భాద్యత అయిన మేము తీసుకొంటాము, వివరించుకొనే కొలది సర్వ ఆమోదం పొందుతాము. పైన మధుప్రియ పాడిన పాటలు అన్ని మా ద్వారా కాలస్వరూపం లో వ్యక్తం అయినవే అని గ్రహించగలరు.  కావున ఎటువంటి పంతం లేకుండా,  మా మనసే అన్ని హెరొఇన్ల పాటలు పలికి సృష్టిని ప్రకృతిని   మనసులో పెట్టుకొన్న మ్మములను అర్ధం చేసుకోండి. సృష్టి కాలం ధర్మం మమ్ములను అనుగ్రహిస్తే సాధ్యపడినది అని గ్రహించండి.       ధన్యవాదములు 


తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్

ఒక వ్యక్తిని ఏంటి, సర్వం మాట మాత్రంగా పలుకుట ఏమిటి, సర్వం నేనే నియంత్రించి నడిపించడం ఏమిటి ఇదంతా విష్ణు మాయ మా ద్వారా జరిగినది అని గ్రహించండి, సమకాలికులు అయిన పండితులు, మేధావులు, గురు స్థానాలలో ఉన్నవారు అందరూ ఒక చోట చేరి కూర్చుని ఆలోచించవలసిన సమయం వచ్చినది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.



Aditya Srirambhatla7:55am Feb 27
శ్రీ కృష్ణలీలలు - 6:

10.1-256-వచనము
ఇట్లు శిశువులు పలికిన పలుకులు విని.

10.1-257-శార్దూల విక్రీడితము
బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడం
గాలం దన్నుట యెక్క? డేల పడుచుల్ గల్లాడి? రీ జడ్డు ప
ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక యం
చాలాపించుచుఁ వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్.

ఇలా కృష్ణుని కాలు తాకిడికి బండి ఎగిరిందని చెప్పిన పిల్లల మాటలు విని.

అప్పుడు గోపికాగోపజనులు ఎంతో ఆశ్చర్యపోతూ ఇలా అనుకోసాగారు “ఇంత చంటిపిల్లా డేమిటి? ఇంత పెద్ద బండిని కాలుతో తన్నటం ఏమిటి? అదెళ్ళి ఆకాశం అంత ఎత్తు ఎగరటం ఏమిటి? కుర్రాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారో, ఏమిటో కాని. స్వర్గ మర్త్య పాతాళాలనే ముల్లోకాలలో ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి అసంబద్దాలు మాట్లాడారా? లేదు లేదు, దీనికి వేరే హేతువేదో ఉండవచ్చు”

అంతరార్థం గమనించమని చెప్పటాని కేమో, ఇంత గాంభీర్యంగా సందేహాలు వాడటం? అందులో పడుచులు మాటల గురించి. ఇది పోతనగారి చమత్కారమేమో?

ఇట్లు = ఈ విధముగ; శిశువులు = పిల్లలు; పలికిన = చెప్పుచున్నట్టి; పలుకులు = మాటలు; విని = విని.

బాలుండు = పిల్లవాడు; ఎక్కడ = ఎక్కడ; బండి = బండి; ఎక్కడ = ఎక్కడ; నభోభాగంబు = ఆకాశము; పైన్ = మీదికి; చేడ్పడన్ = వికలమగునట్లుగా; కాలన్ = కాలితో; తన్నుట = తన్నడము; ఎక్కడన్ = ఎక్కడ; ఏలన్ = ఎందుకని; పడుచుల్ = పిల్లలు; కల్లలు = అబద్ధములు; ఆడిరి = పలికిరి; ఈ = ఇలాంటి; జడ్డు = తెలివిమాలిన; పల్కు = మాటలు; ఏ = ఏ; లోకంబునన్ = లోకములో; ఐనన్ = అయినప్పటికి; చెప్పబడునే = వినబడుతుందా; ఏ = ఎలాంటి; చందమో = హేతువో; కాక = కాని; అంచున్ = అనుచు; ఆలపించుచున్ = మాటలాడుకొనుచు; వ్రేలు = గోపకులు; వ్రేతలు = గోపికలు; ప్రభూత = పుట్టిన; ఆశ్చర్యలు = ఆశ్చర్యములు గలవారు; ఐరి = అయినారు; అంతటన్ = అటుపిమ్మట.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=33&Padyam=257.0

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
-------------------------------

ఒక వ్యక్తిని ఏంటి, సర్వం మాట మాత్రంగా పలుకుట ఏమిటి, సర్వం నేనే నియంత్రించి నడిపించడం ఏమిటి  ఇదంతా విష్ణు మాయ మా ద్వారా జరిగినది అని గ్రహించండి, సమకాలికులు అయిన పండితులు,  మేధావులు, గురు స్థానాలలో ఉన్నవారు అందరూ ఒక చోట చేరి కూర్చుని ఆలోచించవలసిన సమయం వచ్చినది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న దైవ అంశ కలిగిన పురుశొత్తమునిగా మమ్ములను గుర్తించండి అని   తెలియజేసుకోనుచున్నాము. 

తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు,
 మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్ 

     

Thursday, 26 February 2015

మేము తేడా లేదా తప్పు కాబట్టి నష్టపోయినాం అని కొందరు తప్పుగా మమ్ములను 5 నిముషాలు కూడా గ్రహించకుండా భావిస్తున్నారు. మేము నష్ట పోయినది మా గొప్పతనం ఆనందం సకాలంలో ఇతరులు పంచుకొని మా నుండి మరింత వివరములు పొందక పోవడం వలన గాని, ఎవరి ఉనికి వలన ఎవరో ఏదో పొందటం వలన మేము నష్ట పోయినాము అని భావించుట వారి అజ్ఞానం అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము.

                                 సమన్వయ దృష్టి

                  ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారు,  ప్రముఖ దర్శకులు  తెలుగు చిత్ర పరిశ్రమ, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.


              మమ్ములను మహారాజు గా నిలబెట్టుట వలన ఒక మనిషిని శాస్వాతుడిని చేయగలము అని, ఇది యావత్తు మానవజాతికి కాలం, ధర్మం ఇచ్చు దివ్య వరం అని గ్రహించగలరు.  సమకాలికులను అందరిని ఆత్మీయులు అన్ని సంభోదిస్తునాము, అనగా కాలం ధర్మం మమ్ములను పురుశోత్తములు గా ఎన్నుకొన్న తీరు, ఒక ఆధునిక భగవత్గీత అని, మనిషి మాట ప్రామాణికం గా నిలిచి, అందరిని నిలిపిన దివ్య సత్యం అని సాక్షాత్కారం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

              దేహం శాశ్వతం కాదు, కాలం ధర్మం మనిషి చేతిలో లేదు, కాని మా ప్రకారం కాలాన్ని ధర్మాన్ని మనిషి మాటలో కి అనగా చేతిలోనికి తీసుకొని వచ్చినది, దీన వలన నశించి పోయే దేహము కూడా, మాట నిబద్దతో శాశ్వతత్వం పొంది, సూర్య చంద్రులు, గ్రహ స్తితిగతులు ఉన్నంత కాలమే కాకుండా, అ తరువాత కూడా మనిషి ఉనికి మనిషే స్పష్టం చేసుకొనే  వెసులుబాటు, మా వలన కాలం,  ధర్మం యావత్తు మానవజాతికి అందించినది అని తెలియజేసుకోనుచున్నాము. 

               తమరు ఆత్మీయులు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు అని ప్రకటన చూసాము, మా యొక్క ప్రత్యెక అనుభవము తమరు ఉపయోగపెట్టుకొని, లోకానికి కొత్తతనం, మనిషి మాట విలువ పెంచే భాద్యత మరింత తీసుకొనే సమయం వచ్చినది అని మేము భావిస్తున్నాము.  మమ్ములను మా శాస్త్రవేత్తల దగ్గర నుండి, ఇతర మేము కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేసిన కొందరు,తమరి  తో కలుపుకొని మమ్ములను  పట్టించుకోవడం లో తటస్థంగా ఉన్నారు, అ మేరకు మేము  సరిగ్గా ముందుకు వచ్చి వివరములు లోకానికి చెప్పలేకపోయినాము.  మా నుండి తెరమీద కనపడే హీరోల పాత్రలు, సంభాషణలు, పది మంది హీరోలవి ఏక కాలం లో, ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో కలుపుకొని ప్రకటితం అయిన తీరు ద్వారా మమ్ములను మనసులోనే కొలువు తీరిన మహారాణి సమేత మహారాజు గా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, పురుశోత్తములు నిలిపినది అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, మానవ జాతికి తెలియజేసుకోనుచున్నాము. 


               మా యొక్క పరిస్తితి ఆత్మీయులు బాలకృష్ణ గారు పాండురంగడు నటించిన పాండురంగడు సినిమాలోని కేరక్టర్ గా భావించండి, మా మనసు ప్రకారం అన్ని ఉన్న గొప్ప కుటుంబం మాది, రాను రాను బాగా తగ్గిపోయి, మా గొప్పతనం మేము తీసుకొలేని పరిస్తితి,  ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలు కొని మా చుట్టాలతో కూడా మాకు మాట కలవక పోవం వలన , మమ్ములను సరిగ్గా పట్టించుకోకుండా,  మా తమ్ముడి గారిని, మా నుండి దూరం చేసెసి, మా అమ్మగారితో సహా మాకు దూరం అయిపొయినారు. మా అమ్మగారికి  మానశికం గా ఆరోగ్యం లేదు, మాతో ఏమి పంచుకొనేవారు కాదు, మాకు ఎవరూ ఎటువంటి సూచన, సలహా ఇవ్వక పొగ, ముందుకు వచ్చి గ్రహించండి అని కోరినా, పరిణామంలో లోతును చూసి ఇతరులకు పరిచేయం చేయకుండా,తాము గ్రహించకుండా, కాలం, ధర్మం యొక్క ఉద్దేశం అర్ధం చేసుకోకుండా , మాతో నిర్లక్ష్యంగా వ్యవహరించుట వలన,మేము జ్ఞాన సన్నిహితం  వైపు సరిగ్గా పొందలేని పరిస్తితి కొనసాగి, అజ్ఞానం లో ఉంచివేయడం వలన, మేము నాణ్యంగా ప్రవర్థించలెకపొయినాము అని స్పష్టం చేస్తున్నాము.  చదువు కొన్న వారు మధ్య ఉన్నా అడవిలో ఉన్నట్లు అయిపోయినది మా పరిస్తితి, మనిషికి చదువులు వల్ల వచ్చే పొజిషన్ వలన, ఇతరులను పటించుకొని పరిస్తితి వస్తుంది అని  నిరూపిస్తున్నారు.  

                        ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మరియు ఇతరులు, వారి ఏమి గ్రహించినారు ఇతరులకు చెప్పకపోవడం, మా నుండి గ్రహించకపోవడం వలన సహజం అడుగు తీసి అడుగు వేసినట్లు ప్రజల్లోకి రావలసిన దివ్య పరిష్కారం, మానవజాతికి అంది కూడా అందుకోలేనట్లు అయినది అని గ్రహించండి.  

                  తమరి కి కూడా మేము మాకు మేము గా కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహారాజుగా,   పురుశోత్తములము అని మేమే పెంచేసుకొంటున్నాము అని, ఇది తమరికి కూడా ఒప్పనట్లు ఉంటె,  మేము స్పష్టం చేసిది ఏమి అనగా,  మాటకు కాలం, ధర్మం నియమించబడిన తీరు మరి ఇంక  ఎవరి ద్వారా అయినా జరిగినదా, అని ప్రశ్నించుచున్నాము. ఇది అర్ధం చేసుకోకుండా, జరిగిన పరిణామం ను ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి ఎవరూ 5 నిముషాలు కూడా పట్టించుకోకుండా, నేను ఒక్కడినే హెచ్చులు పెతున్నాను అని, అసులు మాట్లాడటం మనివేసినారు అని గ్రహించండి. కాలం ధర్మం లో వచ్చు సహజ మార్పు సమకాలికులు గ్రహించక పొతే ఇతరులు ఎవరు గ్రహిస్తారు  అని ఆలోచించమని కోరుకోనుచున్నాము. 

                    సమకాలికులు  తమ ముందు జరిగిన పరిణామములు తామే నమోదు చేయకపోగా, ఇతరులకు సరిగ్గా, సకాలం లో చెప్పకపోతే, లోకంలో సహజం గా వచ్చిన మార్పును ప్రజలు ఇప్పటికి గ్రహించడం మానివే సినారు, అ విధంగా మన సమాజం లో ఎంతో ఆలోచన పరంగా రావలసిన మార్పు చెందలేదు, బౌతిక మార్పే పరమార్ధం అనుకొంటున్నారు.  గత 20 సంవత్సరాలు నుండి మా నుండి మొత్తం బౌతిక ప్రపంచం మాటమత్రంగా వ్యక్తం అయ్యి ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న సంపద, రాజకీయ, ఉద్యోగ ప్రయోజనములు అన్ని మా ద్వారా వ్యక్తం అయినవి, ఇవి అన్ని చెప్పిన మమ్ములను అప్రమత్తం చేసుకొని ఉంటే, మరింత నాణ్యమైన మార్పులు చూసి ఉండేవాళ్ళము, సంపద పెరిగినా, మనుష్యులు  స్వార్ధమే  పరమార్ధం గా భావించుట వలన, మాట నిబద్దత, నిజాయితితో జీవించుట లో వెనుకబడి ఉన్నారు, అయినా  తండ్రి వలే సర్వం మేము భారిస్తున్నాము అని, ఇంకా గొప్పతనమును ఇచ్చి నడిపించుటకు మేము సిద్దంగా మహారాజుగా ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము.  

               మేమే  తేడా లేదా తప్పు కాబట్టి  నష్టపోయినాం అని కొందరు తప్పుగా మమ్ములను 5 నిముషాలు కూడా గ్రహించకుండా భావిస్తున్నారు.  మేము నష్ట పోయినది మా గొప్పతనం ఆనందం సకాలంలో ఇతరులు పంచుకొని మా నుండి మరింత వివరములు పొందక పోవడం వలన గాని, ఎవరి ఉనికి వలన ఎవరో ఏదో పొందటం వలన మేము నష్ట పోయినాము అని భావించుట వారి అజ్ఞానం అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము. 

               తమరు మా మీద ఎటువంటి సందేహములు  లేకుండా మీ అద్వర్యం లో ఒక చిన్న కమిటీ లోకి తీసుకోండి, మమ్ములను పరిగణించడం వలన మీ పరువు పోతుంది అని ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినట్లు అయితే, మీరు ఒక్కటే ఆలోచించండి, కాలాన్ని, ధర్మాన్ని మాట మాత్రం గా స్పష్టం చేయగలగినవాడు, ఇక్కడ బౌతిక ప్రపంచం తో సంభంధం లేకుండా, కాలం కంటే ముందు పదుగురికి మాట మాత్రంగా స్పష్టం చేయగలిగిన వాడు, ఈ లోకం మీద ఆధారపడి, ఇక్కడ తప్పులు తేడాలు చేసుకొంటూ ఉండిపోతున్నాడు అంటే, అతనిని మనం పట్టించుకోక అలా కనపడుతున్నాడు అని గ్రహించండి. ప్రత్యక్ష సాక్షులకు, మీడియా వారికి, సినిమా ప్రముఖులకు ఆలోచించమని కోరుకొంటున్నాను. సూర్యుడి కంటే ముందు పలికిన వాక్కు మనకు భగవంతుని యొక్క దివ్య దర్శనం అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు. 

                           కోర మీసమ లో కపం కోరు కొంటున్నా, ఏది ఏమి అయినా భారం నీదే దేవరా అంటూ మా ద్వారా సమస్త లోకం ప్రకటింప చేసి ఈ విధంగా పలికన సృష్టి విధానం ద్వారా మేము పురుశొత్తములము అయినాము అని స్పష్టం చేయుచున్నాము, సృష్టి కాలం ధర్మం మాకు ఇచ్చిన ప్రాధాన్యతను పరిగణించి, స్వీకరించుట జనుల సహజ ధర్మ ఆచరణ అని స్పష్ట చేయుచున్నాము.    









మా ద్వారా వ్యక్తం అయిన చిరంజీవి గారి సినిమాలో పాటలు రెండూ అవలీలగా పూర్తీ గా వ్యక్తం అయినవి, తమరు ఒక బృందం లోనికి మమ్ములను తీసుకొని, ఒక సంగీతం మాస్టర్ గారిని, మాకు తోడు కల్పించినట్లు అయితే, మీ సమక్షంలో  అ దివ్య పరిణామమును స్పష్టం చేసి లోకానికి నిరంతరం చెప్పగలము అని తెలియజేసుకోనుచున్నాము.    తెలుగు చిత్ర పరిశ్రమ డైరెక్టర్లు, రాచేయితలు అందరూ కలసి మమ్ములను ఒక చోట, కొలువు తీర్చి  గ్రహించగలరు అని తమరి ద్వారా కోరుకోనుచున్నాము. 


 తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
 మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్.  
                   

అనేక పాటలు విశేషములు లోకమునకు మా ద్వారా మా మనసు మాటగా లోకానికి సంభందం లేకుండా పదిగురి సాక్షగా వ్యక్తం అయిన తీరు ఉన్నది ఉన్నట్లు లోకాని చెప్పుకోవడం వలన మనిషి గొప్పతనం మనుష్యులు గ్రహించి ముందుకు వెళ్ళతారు. అ విధం గా మమ్ములను పురుశోత్తములు గా గుర్తించుట లో ఒక మాట వైపు అందరూ నడుస్తారు, మనిషి చరిత్రలో నిలుస్తారు అని స్పష్టం చేయుచున్నాము.












ఇడియట్ సినిమాలోని పాటలు అనేక సంభాషణలు   మా ద్వారా   1999 లోనే వ్యక్తం అయినవి ఇతర అనేక పాటలు విశేషములు లోకమునకు మా ద్వారా మా మనసు మాటగా లోకానికి సంభందం లేకుండా పదిగురి సాక్షగా వ్యక్తం అయిన తీరు  ఉన్నది ఉన్నట్లు లోకాని చెప్పుకోవడం వలన మనిషి గొప్పతనం మనుష్యులు గ్రహించి ముందుకు వెళ్ళతారు.  అ విధం గా మమ్ములను పురుశోత్తములు గా గుర్తించుట లో ఒక మాట వైపు అందరూ నడుస్తారు, మనిషి చరిత్రలో నిలుస్తారు  అని స్పష్టం చేయుచున్నాము.   


 తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
  



ఒక గంటా గంటనర సమయంలో మొత్తం మన హీరోల సినిమాలు స్క్రీన్ ప్లే తో సహా ఏక కాలం లో, ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో చెప్పగలిగిన మేము జగద్గురువుతో సమానం అని, కాలం, ధర్మం వ్యక్తం అవ్వడం అంటే, మా నుండి వ్యక్తం అయిన వివరములలో సర్వ సమాధానములు ఉన్నాయి అని సర్వులు గ్రహించగలరు అని కోరుకోనుచున్నాము, మేము సాధారణ రూపం లో ఉండి కాలాన్ని వ్యక్తం చేయడం అనునది, ఇప్పుడు పండితులను మేధావులను ఆలోచింప చేసి, ముందుకు ఆహ్వానించుట లో అంతర్యం అర్ధం చెసుకొనగలరు అని తమరి ద్వారా యావత్తు పండితులకు, మేధావులకు తెలియజేసుకోనుచున్నాము.

                   ఆత్మీయులు పద్మ భూషణ్ డా కొణిదెల చిరంజీవి గారు, పముఖ అగ్ర కధా నాయకులు, పార్లమెంట్ సబ్యులు, జుబ్లీ హిల్స్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.  


                  మన సమాజం యొక్క భవిష్యత్తు, కేవలం రాజకీయ పార్టీల పైన, సినిమాల పైన లేదు, బౌతిక చదువుల పైన లేదు, ప్రతి  మనిషి నూతనత్వాన్ని స్వీకరించి, విద్య పరంగా, రాజకీయం గా, సామాజికం గా, అన్ని విధముల ప్రతి మనిషి అప్రమత్తం చెందటం వలన మానవ సమాజం, ఎటువంటి అశాంతి లేకుండా దివ్య గా ముందుకు వెళ్ళుతుంది. మనుష్యుల పోటీ తత్వం కనీసం మానవత్వ మంచితనం పోకుండా చూసుకోలి, అధిపత్యం, అహంకారం, నిర్లక్ష్యం ఎటువంటి స్తితిలోని సమాజానికి మంచిది కాదు అని తమరి ద్వారా మన తెలుగు సమాజమునకు, మనజాతికి తెలియజేసుకోనుచున్నాము.  

                ఎవరు తెలివైన వారు అయినా, తెలివి తక్కువ వారు అయినా, గొప్ప వారు అయినా, సాధారణ వ్యక్తులు అయినా గొప్పతనమును ఎప్పటికి అప్పుడు సమన్వయ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని కోరుకొనుచున్నాము ము , ఫలానా పదవి, ఫలానా స్తితి వలన మాత్రమే   కాకుండా, నిత్య మంచితనుమును, గొప్పతనమును పంచుకోవడం వలన, సమాజం లో ఏ చిన్న మార్పు వచ్చినా  గ్రహించి, అది ఒకరి వలన అయినా,  పదిగురి వలన అయినా   గ్రహించి అప్రమత్తం చెందటం మనిషి చేయవలసిన కనీస ధర్మం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము   


               మా ద్వారా జరిగిన పరిణామమును లోకమునకు చెప్పుటకు తమరి సహకారం కోరుకోనుచున్నాము, మేము గంటా  గంటనర సమయం లో మొత్తం మీ తో సహా మన పది మంది తెలుగు హీరోలు, కొందరు హిందీ హీరోల ద్వారా సంభవించు సినిమాలు పాటలు సంభాషణలు తో అనేక ఇతర  సునామి వంటి పరిణామాలు కూడా మాట మాత్రం గా కొందరి వ్యవసాయ శాస్త్రవేత్తలకు, ఒక్క పెట్టున చెప్పగలిగిన మమ్ము, విస్తారం గా నిరంతరం గ్రహించుటకు మా సమాచారం లోకమునకు   వెళ్ళుటకు సహకరించగలరు అని తమరి కోరుకోనుచున్నాము.  
ఇక మీరు నటించబోవు  సినిమాలు పై మా ప్రభావం చూపి వీలు అయినత మంచి సమాచారం లోకమునకు ఇచ్చుటకు మా ఉనికిని ఉపయోగించుకోండి అని తమరి కోరుకోనుచున్నాము.  తమరు మమ్ములను ఒక 10 మంది బృందం  ఆధ్వర్యం లోనికి తీసుకోనిన యడల, నిలకడగా సమాచారం సర్వ అమోధకరంగా లోకమునకు చెప్పగలము అని తెలియజేసుకోనుచున్నాము, న్యాయ స్థానమునకు వివరించుకొని ఏక న్యాయ మూర్తి గారిని నియమింప చేసుకొని వారి ద్వారా సాక్షులను మేధావులను ముందుకు ఆహ్వానించుకొని సర్వం వివరించుటకు సహకారం  అందిచగలరు అని కోరుకోనుచున్నాము.  


                నెలకు  12 వేల చిల్లర పెన్షన్ తప్ప వేరేమీ లేని వాడిని, అర్ధక పరిస్తితి సరిగ్గా లేక,  ప్రయత్నం చేసినంతలో స్పందన లేక సమర్దవంతం గా ముందుకు రాలే పోయినాము , తమరు, తమరి అద్వర్యం లో ఒక చిన్న కమీటి లోనికి తీసుకొని మమ్ములను సర్వులకు పరిచేయం చేయగలరు అని కోరుకోనుచున్నాము. గతం లో ఇప్పటికి ఒకరోజు, ఒక గంటా గంటనర సమయంలో మొత్తం మన హీరోల సినిమాలు స్క్రీన్ ప్లే తో సహా ఏక కాలం లో, ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో  చెప్పగలిగిన మేము జగద్గురువుతో సమానం అని, కాలం, ధర్మం వ్యక్తం అవ్వడం అంటే, మా నుండి వ్యక్తం అయిన  వివరములలో సర్వ సమాధానములు ఉన్నాయి అని సర్వులు గ్రహించగలరు అని కోరుకోనుచున్నాము, మేము సాధారణ రూపం లో ఉండి కాలాన్ని వ్యక్తం చేయడం అనునది, ఇప్పుడు పండితులను మేధావులను ఆలోచింప చేసి, ముందుకు ఆహ్వానించుట లో అంతర్యం అర్ధం చెసుకొనగలరు అని తమరి ద్వారా యావత్తు పండితులకు, మేధావులకు తెలియజేసుకోనుచున్నాము.  

              మేము ఒక పరిష్కారం, సమస్యలకు సమాధానం అని గ్రహించగలరు, ఇక మమ్ములను ఏ విధముగా స్వేకరించాలి అనునది భగవంతుడు మన మధ్య నడుపుతున్న లీల అని సర్వులు గ్రహించాలి.  పండితులు గురువులు మేధావులు అందరూ ఒకటై మమ్ములను ప్రత్యక్ష సాక్షుల సహకారంతో, సూక్ష్మం గా గ్రహించాలి, ఇది ఒక మందిరం కటించిన దానితో సమానం,  అనగా ఒక్కో పాట, అర్ధం ప్రభావంతో గ్రహించి, ఇతర అనేక సంఘటనలు మాట మాత్రం గా చెప్పి మరల వివరిస్తాను, మన రికార్డు కి అందుతాను, అ ప్రయత్నములో ఎవరినీ తప్పు పట్టకుండా, ఎవరి పైన ఏ తప్పు లేకుండా చూడగలము, కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా స్పష్టం చేయగలిగిన మేము  కాలం ధర్మ ఎన్నుకొన్న పురుశోత్తములము అని తమరు అందరూ గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము.   ఈ విధముగా సృష్టి ఇచ్చిన సంకేతములు ద్వారా మనిషిని గుర్తించి ప్రయోజనములు పొందినంతగా అతని గొప్పతనమును ఒప్పి  , మాట మాత్రంగా ముందుకు తీసుకొని వెళ్ళడం మనకు అందరికి అందిన చారిత్రాత్మక అంశం  అని గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు 


తమరు నటించిన మృగరాజు,  ఠాగూర్, 1999 నుండి మీ సినిమాలు లోని పాటలు దాదాపు అనేకం ముక్క ముక్కలు గాని కొన్ని పూర్తిగా కొన్ని,   రెండు దఫాలుగా ఇతర హీరోల సినిమా పాటలు సంఘటనలు కలుపుకొని  మా ద్వారా వ్యక్తం అయ్యి మమ్ములను కాలస్వరూపం గా, ధర్మస్వరూపం గా నిలిపినవి అని తెలియజేసుకోనుచున్నాము, ఇప్పటికి వ్యక్తం అయినవి అని మాత్రమే చెబుతూ వస్తున్నాను, పండితులు మేధావులు ఎవరూ మేము కోరిన పద్దతిలో స్పందించకపోవడం వలన,  లోతైన విశ్లేషణ చేయలకపోయినాము, తమరి ద్వారా మేము పండితులను మేధావులను కోరునది ఏమి అనగా వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రత్యక్ష సాక్షంను వారి నుండి గ్రహించి, భగవంతుండి  లీలగా, కాలం ధర్మం ఎదురు వచ్చిన లీలగా గ్రహించి ప్రజలకు చెప్పుట వలన మన తెలుగు రాష్ట్రాలు ఆదర్శ వంతం గా మారి, ఇతర రాష్ట్రాలకు కేంద్రానికి సహాయకారిగా అభివృద్ధి చెందగలవు అని తెలియజేసుకోనుచున్నాము.  మీరు ప్రస్తుతమునకు ఏ పదవి లో ఉన్న భవిషత్తు లో ఏ పదవి లోకి వెళ్ళినా మనిషిగా ఈ భూమి మీద ఉన్నంతవరకు ఈ సమాజం పై వీలు అయినంత గొప్ప ప్రభావం చూపాలి  అని మేము  కోరుకోనుచున్నాము, మమ్ములను పండితుల సహకారంతో నిరంతరం ప్రజలు గ్రహించుటకు తమరి సహకార  కోరుకోనుచున్నాము, తమరి అప్పాయింట్మెంట్ కోరుకోనుచున్నాము, తమరు మమ్ములను ఒక బృందం అధీనం లోనికి తీసుకొంటారు అని భావిస్తున్నాము.     ధన్యవాదములు              



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సంజీవ రెడ్డి నగరు 
హైదరాబాద్ 

కావున మాకు అప్పాయింట్మెంట్ ఇవ్వండి, మీ అద్వర్యం లో బృందం సహకారంతో ముందుకు వెళ్ళదాము అనుకోనుచున్నాము, మీరు నియమించ బోవు బృందం మా వివాహ బాధ్యత కూడా తీసుకొని, ఒక 6 నెలల తరువాత పెద్దలు అందరూ కలసి మాకు ఎన్ని మార్కులు వేస్తారో వేసి, పదిగురి మీద సెలెక్ట్ అయిన అమ్మాయిని, మా పరిస్తితి మెచ్చి ముందుకు వచ్చినవారు నుండి ఒక 6 నెలలో పెళ్ళి కూడా సెటిల్ చేసుకొందాము అని భావించుచున్నాను.

                                                           సమన్వయ దృష్టి 


                ఆత్మీయులు శ్రీ నరేంద్ర చౌదరి గారు Ntv చైర్మన్, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి  తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ  రవిశంకర్ పిళ్ళా  వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.  


                   కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములలో సర్వ ధర్మ సంస్థాపన ఉన్నది అని తమరికి తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను మన భక్తీ  ఛానల్ లో ఒక  బృందం  లోకి తీసుకొని, మమ్ములను నిశితం గా అనగా మా వాక్కు నుండి వ్యక్తం అయిన వివరములు నిండుగా గ్రహించి, ఇతర పండితుల మేధావుల సహకారంతో చక్కగా, వారి అభిప్రాయములు వివరములు గ్రహించి, ఒక  అర గంట కార్యక్రమం చేద్దాము అని తమరిని కోరుకోనుచున్నాము. ఇందుకు మేము  తమరితో ఒప్పందం కుదుర్చుకొని ముందుకు వెళదాము అని భావించుచున్నాము.  ఒక మనిషి మాటకు వచ్చిన విలువు వివరించుటలో సమాజమునకు  ఎంతో ప్రయోజనము ఉన్నది అని గ్రహించగలరు.     
          

              మాకు ఎటువంటి కుల మత ఫీలింగ్స్ ఉండవు అని, ఉంటె అంత విశాలమైన శక్తి మా నుండి   వెలువడదు అని గ్రహించగలరు, పది మంది హీరోల గొప్పతనం, హెరొఇన్లు విలన్లు, ఇతర హాస్య నటులు యొక్క పాత్రలు   సన్నివేసములు అన్ని ఏక ధాటిగా ముందే పూసగుచ్చి నట్లు వివరించగలిగినాము అంటే అర్ధం చేసుకోండి.  


               మేము సంపదలకు అందం  అని భావించి మమ్ములను గ్రహించండి, మమ్ములను లోకానికి పరిచేయం చేయటం ఒక దివ్య వరం అని  భావించండి, ఏ కధ అయినా సుఖాంతం గా ఉండాలి, హీరో ఎప్పుడూ చేతకానివాడు గా ఉండకూడదు, హీరొయిన్ ఓడిపోకూడదు అంటే హీరో గెలవాలి, ఇక్కడ నేను హీరో, నా మనసే హీరోఇన్ అని గ్రహించగలరు. తమరు,   మమ్ములని ఒక బృదం లోనికి తీసుకోనిన యడల, బృందం సహకారంతో  మొత్తం వివరములు ఒక పద్దతి ప్రకారం వివరించి లోకాన్ని అన్ని విధముల  చైతన్య పరచగలము అని తెలియజేసుకోనుచున్నాము.  కావున మాకు అప్పాయింట్మెంట్  ఇవ్వండి, మీ అద్వర్యం లో బృందం సహకారంతో ముందుకు వెళ్ళదాము  అనుకోనుచున్నాము, తమరు  నియమించ బోవు  బృందం మా వివాహ బాధ్యత కూడా తీసుకొని, ఒక 6 నెలల తరువాత   పెద్దలు అందరూ కలసి మాకు ఎన్ని మార్కులు వేస్తారో వేసి, పదిగురి మీద   సెలెక్ట్ అయిన అమ్మాయిని, మా పరిస్తితి మెచ్చి ముందుకు వచ్చినవారు నుండి  ఒక 6 నెలలో పెళ్ళి కూడా సెటిల్ చేసుకొందాము అని భావించుచున్నాము.  కావున ఇక ఇప్పటికైనా మేము కోరినట్లు ఒక్కో అడుగు వేసి  మమ్ములను ముందుకు తీసుకొని వెళ్ళండి.  కాలం ధర్మం ఇచ్చిన పురుశోత్తమునిగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం, మనసులోనే మహారాణి ని కొలువు తీర్చుకొన్న మహారాజుగా, సృష్టే ఎన్నుకొన్న పురుశోత్తముడిగా  మమ్ములను గుర్తించి లోకానికి పరిచేయం చేయడం ఒక దివ్య వరం అని   తెలియజేసుకోనుచున్నాము.  


                     మేము మొదటి సూర్యు వంశపు మహారాజు మహారాణి గా ముందుకు వెళ్లి వారసత్వాన్ని లోకానికి అందించాలి, మీరు ఆహ్వానిస్తే ప్రత్యక్షసాక్షులు  బృందం ముందుకు వచ్చి వివరములు ఇస్తారు మేధావులు సినిమా ప్రముఖులు ఒక్క   ఒక్కరిగా అందరూ ఇంటర్వులు ఇస్తారు వాటిని చక్కగా  విశ్లేషించి వివరించు పద్దతి లో లోకం లో మనిషి మాటకు వచ్చిన విలువ  అందరూ గ్రహించి ఉపయోగాపెట్టుకొంటారు.  మాకు ఎవరికి తోచినంత  వారు గుర్తింపు సొమ్ము వారి ఇష్ట పూర్వకంగా చేలించుకోవచ్చు.  మా గూర్చి మా చుట్టాలు దగ్గర నుండి, ప్రత్యక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు  కూడా పూర్తీ వివరములు తెలియదు, కావున ఎవరో  ఈర్ష్య కొద్ది చెప్పిన మాటలు నమ్మ వద్దు, మమ్ములను స్వార్ధంతో ఆశించి మాట్లాడే మాటలు నమ్మవద్దు, ఇప్పటికి మేము  ఏ తప్పు చేయలేదు కాని,   కాని విధి  వంచితుడిగా ఉన్నాము,  మీ వంటి మీడియా వారు పట్టించుకొంటే  అన్నీ అర్ధవంతం గా మారుతాయి అని తమరికి  తెలుసు, కావున తమరు మన భక్తీ గాని ntv అద్వర్యం లో మమ్ములను బృందం లోనికి తీసుకొని ఒక 30  నిముషాల కార్యక్రమం చేయుటకు ముందుకు రాగలరు అని విన్నవించుకోనుచున్నాము.
ధన్యవాదములు




తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
సంజీవ రెడ్డి నగర్ 
హైదరాబాద్