కుమారి మధుప్రియ మంచి గాయని మణి అవుతుంది అని, ఆమె పుట్టుక మునపే మా నుండి ఆత్మీయులు డా రాజరాజేశ్వరి గారు, శ్రీ జి విట్టాల్ బాబు గారు, శ్రీ భమిడిపాటి నరసింహ రావు గారు సమక్షం లో 1996-7 లో వ్యక్తం అయినవి. ఈమే పాడిన పాట ఆడపిల్లను అమ్మా ........ అష్టమి నాడు పుట్టిన కృష్ణుడు ని ఏమో దేవుడని అంటున్నరా ...... అను పాట వీరి సమక్షం లో ఎప్పుడో వ్యక్తం చేసినాను. ఇందుమూలం గా మేము తెలియజేయునది, ఏమి అనగా మనల్ని పరిపాలించే కాలం ధర్మం నాలో చేరి మగ వారి మరియు అడ వారి యోగ క్షేమములు సర్వం నిర్వహిస్తున్నది అని గ్రహించి, మా మనసు ద్వారా జరిగిన పరిణామమును జాగ్రత్తగా గ్రహించి విశ్లేషణలతో లోకమునకు చెప్పుట వలన, ఆడవారి భాద్యత మగ వారి భాద్యత స్పష్టం చెంది మనం గొప్పగా ముందుకు వెళ్ళ గలము, మొన్నటి వరకు ఆత్మీయులు శ్రీ మురళి కృష్ణ గారిని (టీవీ9) వారిని మమ్ములను ఒక బృదం లోనికి తీసుకోండి అని కోరినాను, టీవి 9 వారిని కోరునది ఏమి అనగా మమ్ములను ఒక చిన్న కమిటీ లోనికి తీసుకోండి అని కోరుకోనుచున్నాము, ఒక పద్దతి ప్రకారం మా చిన్నపటి నుండి సర్వం వివరించి, ఎవరిని తప్పు పట్టకుండా, మా పైన కూడా ఎటువంటి తప్పు లేదు అని మేము నిరూపించుట వలన ఈ కదా సుఖాంతం అవుతుంది అని గ్రహించండి అని కోరుకోనుచున్నాము. వ్యవసాయ ప్రత్యక్ష సాక్షులు వివరములు గ్రహించి, పండితుల మేధావుల వివరణలతో మమ్ములను గ్రహించడం ప్రారంభిచండి, ఎటువంటి భాద్యత అయిన మేము తీసుకొంటాము, వివరించుకొనే కొలది సర్వ ఆమోదం పొందుతాము. పైన మధుప్రియ పాడిన పాటలు అన్ని మా ద్వారా కాలస్వరూపం లో వ్యక్తం అయినవే అని గ్రహించగలరు. కావున ఎటువంటి పంతం లేకుండా, మా మనసే అన్ని హెరొఇన్ల పాటలు పలికి సృష్టిని ప్రకృతిని మనసులో పెట్టుకొన్న మ్మములను అర్ధం చేసుకోండి. సృష్టి కాలం ధర్మం మమ్ములను అనుగ్రహిస్తే సాధ్యపడినది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment