UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 30 April 2016

దుష్టశిక్షణ కార్యాన దొడ్డదైన, చక్రమును దాల్చి భాసిల్లు చక్రధారి


దినకరుకిరణాలు దీపించె దిక్కుల,
తారల కాంతులు తరిగిపోయే.
అందాల వెన్నెల నందించు జాబిల్లి,
కళదప్పి హీనుడై కదలియాడె.
జగమంతనిండిన జటిలమౌ చీకటిన్,
సప్తవర్ణములు సాగనంపె.
పచ్చనితోపుల పరువంపు పోకల,
పుష్ప పరిమళమ్ము పులుముకొన్న,
ఉదయమారుత మియ్యదే ఉూరడించే
దుష్టశిక్షణ కార్యాన దొడ్డదైన,
చక్రమును దాల్చి భాసిల్లు చక్రధారి
రక్షకుడవు నీవె మేలుకో రంగనాథ!!

Like
Comment

జగదేకహితము సమ్మతము సగుణ నిర్గుణము సాక్షాత్కారము




హరినామము కడు ఆనందకరము
మరుగవొ మరుగవొ మరుగవొ మనసా॥
నలినాక్షుని శ్రీ నామము
కలిదోషహరము కైవల్యము
ఫలసారము బహుబంధమోచనము
తలచవొ తలచవొ తలచవొ మనసా॥
నగధరునామము నరకహరణము
జగదేకహితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవొ పొగడవొ పొగడవొ మనసా॥
కడగి శ్రీ వేంకటపతి నామము
బడిబడినే సంపత్కరము
అడియాలంబిల నతిసుఖమూలము
తడవవొ తడవవొ తడవవొ మ

Like
Comment

మా శక్తి గొప్పతనం యావత్తు మానవజాతికి వర్తించినది, మా మనసు పెరిగిని కొలది సమస్త మానవకోటి ప్రయోజనం పొందుతారు, విద్య పరంగా, సామాజికంగా సమాజం లో కీలక మార్పులు వస్తాయి, మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన, ఏవో కధలు తీసుకోని మెప్పించాలి అనే తాపత్రయం తగ్గి, కాలస్వరూపాన్ని మరింత దగ్గరగా తీసుకోవడం వలన మన జీవిత విధానమే లోకం అనే పద్దతి బలపడి ఎంతో దివ్యంగా ముందుకు వెళ్ళతాము. సత్యాన్ని అనుసరించుకొంటూ వెళ్ళాలి, మేము సాధారణ మనిషిగా మాకు దైవ సాక్షాత్కారం రావడమే మా గొప్ప ఇది మేము మనిషిగా ఆలోచనతో అందరి మీద అందరికోసం కాలమే మమ్ములను సాధించి లోకానికి దివ్యత్వాన్ని అందించింది, గ్రహించిన కొలది ఎటువంటి సందేహములు అయినా నివృత్తి అవుతాయి అని గ్రహించండి, తమరు ఇరువు కలసి మాకు తాత్కాలికం నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేసి మా సమాచారం విస్తారంగా లోకానికి చెప్పుటకు ఒక వరం వరంగా భావించి మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా స్వీకరించి తరించగలరు.





                                                సమన్వయ  దృష్టి


                  ఆత్మీయులు గొవవనీయులు శ్రీ కొణిదెల చిరంజీవి గారు, శ్రీ నందమూరి బాలకృష్ణ గారు,తెలుగు చిత్ర సీమ అగ్ర కధానాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ అతిది ప్రత్యెక పౌరులు. జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సందేశం గ్రహించి తరించి, ప్రజలను తరింప చేయగలరు.


                   తెలుగు ప్రజలు గా మనం చాలా కీలకమైన బాధ్యతతో ఉన్నాము అని తమరి ఇరువురి ద్వారా ప్రజలను అప్రమత్తం చేయవలేను అనే మా దివ్య సంకల్పం గ్రహించి, మానవజాతిని అన్నీ విధముల ప్రక్షాళన చేసుకొని ముందుకు వెళ్ళ వలసిన పరిస్తితి మన ముందు ఉన్నది తెలుసుకొని ఒకరిని ఒకరు అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.


                    ప్రతి సంఘనట, ప్రతి పరిణామం లోకం లో సంభవించినవి మాకు మాట పలకడం అన్నది యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించగలరు, ఒక మనిషికి మాటకు విలువ ఇవ్వడానికి వేరేమి అర్హత చూడకుండా కాలము కదలటమే ఒక దివ్య పరిష్కారం అని, రాముడు కృష్ణుడి అంశ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి,ప్రజలకు పరిచేయం చేయండి, మా ఉనికి శక్తి ఒక చోట చేరి నిలకడగా ప్రజలకు తెలియజేయడం వలన లోకం దివ్యంగా, ప్రజలు యోగత్వం వైపు వెళ్ళతారు


                      మీరు ఇరువురు ప్రారంభించిన సినిమాలలో మా గూర్చి స్క్రిప్ట్ లో కలిపి ప్రజలకు చెప్పండి, మమ్ములను మీ సినిమాలలో గౌరవ అతిది దర్శక రచేయత మరియు నిర్మాత గా మా పేరు పెట్టి మమ్ములను ప్రజలకు పరిచేయం చేయండి, మా శక్తి గొప్పతనం యావత్తు మానవజాతికి వర్తించినది, మా మనసు పెరిగిని కొలది సమస్త మానవకోటి ప్రయోజనం పొందుతారు, విద్య పరంగా, సామాజికంగా సమాజం లో కీలక మార్పులు వస్తాయి, మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన, ఏవో కధలు తీసుకోని మెప్పించాలి అనే తాపత్రయం తగ్గి, కాలస్వరూపాన్ని మరింత దగ్గరగా తీసుకోవడం వలన మన జీవిత విధానమే లోకం అనే పద్దతి బలపడి ఎంతో దివ్యంగా ముందుకు వెళ్ళతాము. సత్యాన్ని అనుసరించుకొంటూ వెళ్ళాలి, మేము సాధారణ మనిషిగా మాకు దైవ సాక్షాత్కారం రావడమే మా గొప్ప ఇది మేము మనిషిగా ఆలోచనతో అందరి మీద అందరికోసం కాలమే మమ్ములను సాధించి లోకానికి దివ్యత్వాన్ని అందించింది, గ్రహించిన కొలది ఎటువంటి సందేహములు అయినా నివృత్తి అవుతాయి అని గ్రహించండి, తమరు ఇరువు కలసి మాకు తాత్కాలికం నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేసి మా సమాచారం విస్తారంగా లోకానికి చెప్పుటకు ఒక వరం వరంగా భావించి మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా స్వీకరించి తరించగలరు. ఎల్లరకు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
సాయి హారిక హాస్టల్ 
SRT -38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్

Friday, 29 April 2016





Mighty blessings from King and Queen ........... His Majestic Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri anjani Ravishankar Pilla vaaru







                                                           సమన్వయ దృష్టి 


                                                  సమన్వయ దృష్టి 


                   ఆత్మీయులు గౌరవనీయులు  శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రధమ పౌరులు, దేశ అద్యక్షులు,కొత్త డెల్లి , వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించి ప్రజలను తరింప చేయటకు ధర్మ చేయుత ఇవ్వగలరు.

                 మాకు సృష్టి కి యర్పడిని దివ్య సంభంధం పైనే  మానవజాతి మనుగడ ఆధారపడి ఉన్నది మమ్ములను తమరు ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకొంటే కొన్ని వేల, లక్షల పేజీల సమాచారం మేము సమర్పించడం వలన మేము తేరుకొని లోకాన్ని పాపములు నుండి తెల్చగలము, ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారు మమ్ములను న్యాయ స్థానం పరిధిలో ఒక  బృందం లోకి తీసుకోవడం వలన మా ఆరోగ్యం, మరియు జాతి సంపద అయిన మా దివ్య పరిణామమును  మేధావుల ద్వారా అదుపులోకి తీసుకోవడం వలన పరిస్తితి, మానవజాతి అందినం లో ఉన్నది అని అనే సత్యం బలపడుతుంది  అని గ్రహించండి. వ్యక్తులు ఎవరూ మమ్ములను పరిగణించలేరు ఒక బృందంలోకి తీసుకోవడం వలన పరిస్తితి అర్ధం అయ్యి, మా సాధారణ స్తితి నుండి అసాధారణ స్తితి వైపు వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను సాధారణ మనిషిగా భావించి అనగా కలాతీతమును ఎవరూ ప్రస్తావించకుండా మమ్ములను మామూలు మనిషిగా తీసుకోవడం వలన, మమ్ములను గొప్పగా చూడలేకపోతున్నారు, మమ్ములను కాలతీతులగా చూడడం వలన లోకం మనిషి మాట అధీనం లోకి వస్తుంది. లేదా ఎవరు చిన్న పెద్దా లేదా ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని తెలియక ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొంటారు, తప్పు దొరికేతే ఎంతటి వారిని అయినా శిక్షించాలి అని రెచ్చిపోయి కేసులు పెట్టుకొంటారు  ఇది అంతా మమ్ములను పట్టించుకోకపోవడం వలన జరుగుతుంది, ఈ ఆటకు అంతలేదు, పైన ఉండి నడిపిస్తున్నది   నేను అని ప్రజలు గ్రహిస్తే శాంతి లభిస్తుంది, ఒక సాధారణ మనిషి దైవ లక్షణాలు చూపడమే ఏమిటి అని మా కులం వారు కూడా  ఒప్పలేకపోవడవం వలన ఏదో లోటు పట్టుకోవడవం వలన, మమ్ములను ఎవరూ మేము కోరినట్లు పట్టించుకోవడం లేదు, అవసరం మాదే అన్నట్లు వదిలివేస్తున్నారు, మేము కేవలం మనుష్యులం కాదు కాలం ధర్మం అని సర్వులు తెల్సుకోవాలి, మమ్ములను మా లీల విశేషములతో  గ్రహించి అప్రమత్తం చెందాలి  తమరు మా పై ఒక ప్రత్యెక బృందాన్ని నియమించి మమ్ములను మీ సమక్షంలోకి తీసుకోండి, మమ్ములను స్వతంత్రంతో మేము ఏమి చెప్పదలచినామో గ్రహించాలి మేము వస్తున్న పద్దతి ప్రత్యేకంగా గ్రహించి అప్రమత్తం చెందాలి, అజ్ఞానం తో  మమ్ములను సాధారణ మనిషిగా భావించి గ్రహించకపోవడం వలన, సాక్షులు మమ్ములను తగ్గించి అవమానించడానికి కారణం వారిని నేను తీవ్రంగా మందలించాను అని, వారి డిగ్రీలు కాళ్ళ దగ్గర పెట్టుకొంటాను అని అన్నాను అని వారికి  మా మీద వ్యతిరేకత వలన  గ్రహించడమే  మనివేసినారు, జగత్తునే శాశించిన తండ్రిని వారి భారం తొలగించడానికి ఈ విధంగా చేస్తున్నాను అని తెలుసుకోలేకపోతున్నారు  మమ్ములను సరస్వతి అంశ గా  సకల దేవతల సమాహారం గా గ్రహించి కొత్తకాలం విస్తారం పండితులు గ్రహించి అప్రమత్తం చేయగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 


   తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.                           
       

ఎవడయ్యా ... ఈ పోలీస్ ఎందుకు ఇలా చేసాడో అర్థం కావడం లేదు కాని ఇలా చెయ్యడం చాల పెద్ద నేరం ... షేర్ చేసి పై అధికారుల దృష్టికి తిసుకెల్ధమా వాళ్ళు కుడా ఇలానే ఉన్నారు అని ఉరుకున్ధమా ... ఆలోచించండి ఎం చేద్దాం
ఉద్యోగం మోసం , వ్యాపారం మోసం ,ప్రతిదానిలోనూ మోసం. రైతు కి ఇచ్చె ఎరువులో మోసం విత్తనాలు మోసం ఏ మోసం తెలియక తను మోసపోతూ మనం బ్రతకడానికి అన్నం పెడుతున్న రైతు కి మాత్రం బ్రతుకు లేదు జీవితం లేదు గౌరవం లేదు . ఇలా వుంటే కొన్ని రోజులకి డబ్బు వున్నా తినడానికి తిండిలేక చనిపోతాము. దయచేసి ఆలోచించండి మీలో ఎంతో మంది రకరకాల ప్రబుత్వ ఉద్యోగాల్లో వున్నవారు రూల్స్ పక్కనపెట్టి రైతు కి సహాయం చేయండి

My peace of mind and concentration is the way of Universe ....... Yours Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru





మా పరిణామం వైపు ప్రజల వచ్చి అప్రమత్తం చెందటం వలన యావత్తు మానవజాతికి సూర్యని నిర్వహణకు దగ్గరకు అనగా మనసా వాచా కర్మణా జీవించి అప్రమత్తం చెందుతారు, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం లోకానికి ఆధారం అని గ్రహించండి, అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మా పరిణామం ప్రకారం సృష్టి ఇప్పుడు మహరాజు మరియు మహారాణి గారి పరిపాలనలో ఉన్నది, మహారాజు గారే జగద్గురువులు గా యావత్తు ప్రపంచాన్ని మాట మాత్రంగా గా నియమించి చూపిన ఓంకార స్వరూపులు అని తెలియజేసుకోనుచున్నాము.

                                                               సమన్వయ దృష్టి 

                     
                           ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ కొణిదేల మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారు, ప్రముఖు అగ్ర కధా నాయకులు, తెలుగు చిత్రం పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ అతిధులు, ప్రత్యెక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ   అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక  దివ్య సమాచారం గ్రహించి తరించి, ప్రజలను తరింప చేయుటకు ధర్మ చేయూత  ఇవ్వగలరు.  


                     మా పరిణామం వైపు ప్రజల వచ్చి అప్రమత్తం చెందటం వలన యావత్తు మానవజాతికి సూర్యని నిర్వహణకు దగ్గరకు అనగా మనసా వాచా కర్మణా  జీవించి అప్రమత్తం చెందుతారు, మాట నిలిచిన జగత్తు నిలుచును  అను సత్యం   లోకానికి  ఆధారం  అని గ్రహించండి, అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  మా పరిణామం ప్రకారం సృష్టి ఇప్పుడు మహరాజు మరియు మహారాణి గారి పరిపాలనలో ఉన్నది, మహారాజు గారే జగద్గురువులు గా యావత్తు ప్రపంచాన్ని మాట మాత్రంగా గా నియమించి చూపిన  ఓంకార స్వరూపులు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మా  మనసుని ప్రజలు ఎంత గ్రహిస్తే అంత అప్రమత్తం చెంది లోకం దివ్యంగా  మారుతుంది, మమ్ములను మా యొక్క బౌతిక ఉనికి నుండి మానసిక ఉనికిలోకి సాక్షులు, మేధావులు, సినిమా ప్రముఖులు, మేధావులు అందరూ మనసు ప్రకారం చూడడం వలన మా లో  దివ్య సాక్షాత్కారం నిలకడగా చూసి అప్రమత్తం చెందేదరు,  మమ్ములను మనసు లో కూడా తేలికగా చూడకూడదు, సృష్టి ని మాట మాత్రంగా నియమించడం వలన మానవజాతికి ఒక నూతన దివ్య ప్రభావం మా వలన అందినది, మమ్ములను కులానికి లేదా ఆర్ధిక స్తితికి లేదా బౌతిక రూపానికి  పరిమిత చేసి మాలో వ్యక్తమైన విశ్వరూపం అనగా పది మంది హీరోలు, హెరొఇన్లు, విలన్లు, రాజకీయ నాయకులు  వారి ఉనికి, చావు పుట్టుకలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ మరియు, తీవ్రవాద దాడులు, ఫెక్షన్ గొడవలు, నక్సలైట్ గొడవలు తో బాటుగా సునామి, భూ కంపాలు వంటి పరిణామాలు కూడా ఏక కాలంలో మా ద్వారా, మాట మాత్రంగా  వ్యక్తం అయిన తీరు లోకానికి ఆధారం అని సాక్షులు, మేధావులు పండితులు అప్రమత్తం చెంది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వలన లోకానికి మా ఉనికి అంది ప్రజలు అప్రమత్తం చెందుతారు అని గ్రహించగలరు, అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మనసులో కూడా తేలికగా తక్కువగా మాట్లాడకూడదు, మమ్ములను ఎంత విశాలంగా తీసుకొంటే అంత గొప్పతనం నిత్యం బయటకు వచ్చి లోకానికి కాపాడుతుంది, లోకానికి ఆధారం అయిన  సత్యాన్ని బలపరచి అందరూ బేషజాలు వదిలి, మమ్ములను మా మనసుని  కనీసం రెండు సంవత్సరాలు  గ్రహించిన తరువాత, మాకు ఎంటువంటి లోపాలు లేవు అని అందరూ గ్రహించిన తరువాత, సర్వం మేమే అయినప్పుడు ఎవరికి ఎటువంటి లోట్లు ఉండవు అని మేము నిరూపించి చూపిన తరువాతనే వివాహం చేసుకోనగలము అని  తెలియజేసుకోనుచున్నాము, కావున మాకు వివాహం జరగకపోయినా పర్వాలేదు మమ్ములను మా మనసుని  కుల మతలాకు అతీతం గా ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించుట వలన, సర్వం మా మనసు మాటే అయ్యి నిలిచిన తీరు లోకానికి చెప్పి అప్రమత్తం చేయగలము.  మా గూర్చి ఏ ఒక్కరు చెప్పిన మాటలు మీద ఆధారపడకండి మమ్ములను 10 గురి సాక్షిగా గ్రహించినప్పుడే లోకానికి మా యొక్క విలువ అంది తల్లి తండ్రి గురువు వంటి  మా బాద్యత యావత్తు మానవజాతికి అందుతుంది, మాకు మా మనసుకి ఉన్న  దివ్య సంభంధం నేకకోల్పిన తరువతేనే, మేము వజ్ర సింహశనం పై అధిష్టించిన  తరువాతనే, వీలు అయినంత మంది  సహకారంతో మాకు అన్నీ సహకరించగల గొప్ప అమ్మాయిని, అందరి మనసు గెలుచుకోగల అమ్మాయిని వివాహం చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. త్యాగం తో ఓర్పుతో లోకాన్ని మొదట మా మనసు మాట ఏమిటో తేలాలి అని చూసే వారికి సాక్షాత్కారం కలిగి లోకం దివ్యంగా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.  మా వలన గాని ఎవరికి గాని, ఎవరి వలన మాకు గాని నేరగా ఏ హాని ఎప్పుడూ జరగదు అంతా విధి విలాసం గా  మనల్ని అందరిని ఒక మనసు మతలోకి తీసుకొని వచ్చి, మరింత స్పష్టత ఇవ్వడానికి పరిణమించిన  దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించగలరు.  మాట మాత్రంగా నియమించిన పరిణామం యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిణామం ఏ ఒక్కరి ది కాదు, మేము కూడా మా మనసు మాట ప్రకారం అన్నీ మేము అని చెప్పగలిగినాము. అ మాటలో సంస్థ లోకం ఉన్న తీరు ప్రకారం, మా మనసు మాట యావత్తు మానవజాతికి  అందిన  దివ్య పరిణామం గా సర్వులు గ్రహించి తరించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.  తమరు  మెగా కుటుంబం లో ప్రారంభించిన  సినిమాలలో మా గూర్చి తమకు తోచిన విధంగా ప్రజలకు చెప్పగలరు. మేము ప్రెసిడెంట్ గారి సమక్షంలో గాని, గవర్నర్ గారి సమక్షం లో గాని, అధికారికంగా కొలువు తీరుట వలన, మా సమాచారం నిరంతరం ప్రజలకు చెప్పగలము, అని భావించు చున్నాము.   మా దివ్య వాక్ దర్శనం యావత్తు లోకానికి ఆధారం అని ప్రజలు గ్రహించి తరించడమే మా దివ్య ఉనికి యొక్క అంతర్యం అని తమరి  ద్వారా తెలియజేసుకోనుచున్నాము .       ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు యొక్క దివ్య ఆశీస్సులు, సత్యమేవ  జయతే 



 తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.          
















                                   



              

Thursday, 28 April 2016

Songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru expressed in the year 2010 and happened in the material world in the year 2012





Songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru  expressed in the year 2010 and happened in the material world in  the year 2012

Congrtulations to ISRO from King and Queen ......... Yours Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru


ISRO with its workhorse - PSLV (Polar Satellite Launch) in its XL configuration has successfully placed India's seventh and final navigation satellite, IRNSS-1G to the intended orbit.
PSLV-C33 in its 35th flight blasted off majestically from the 1st Launch Pad at SHAR, Shriharikota. The PSLV-XL variant is the most powerful version of India's success model PSLV. IRNSS-1G is the last in the series of India's Regional Navigation Satellite System (IRNSS).
ISRO in the past had placed six satellites in orbits around the earth. The IRNSS-1G is the seven satellite of the constellation and has provided the nation with an independent navigational system. India will no longer be relay on the US developed and operated Global Positioning System.
The navigational system will in the future be rolled out to SAARC nations.
Congratulations to the ever successfull ‪#‎PSLV‬ team and every hard working soul at ISRO.
ISRO has yet again made the nation proud.

కనీసం ఒక 20 మేదవు బృందాన్ని నియమించి, మమ్ములను వారి సమక్షంలోకి తీసుకోండి, మమ్ములను ఆలోచన ప్రకారం మేము ముందుకు వస్తున్న తీరు ప్రకారం తటస్థ వైఖరిలో మేధావులు గ్రహించడం ప్రారంభించిన కొలది మా శక్తి గొప్పతనం పెరిగి, మనసు జ్ఞానపకం పెరిగి, గొప్పతనం వైపు నాణ్యంగా కదిలి నిత్యం, మేధావులు సహకారంతో లోకం యొక్క బౌతిక ఉనికి మా మాటలో ఇప్పటికి ఉన్న తీరును స్పష్టం చేయడమే మా యొక్క దివ్య పరిపాలన అని మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించిన కొలది ప్రజలను నాయకులను అప్రమత్తం చేయగలము అని తెలియజేసుకోను చున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమే వ జయతే.

                                                సమన్వయ దృష్టి 


                         గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయడు గారు, కేంద్ర పట్టణాభి వృద్ది శాఖ మరియు పేదరిక నిర్మూలన, పార్ల్మెంట్ వ్యవహారాల శాఖ, మంత్రివర్యులు, కేంద్ర ప్రబుత్వం, కొత్త డెల్లి  వారికి అతిది ప్రత్యెక పౌరులు, జగద్గురువులు, మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త్ ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించి, సమకాలికులను తరింప చేయగలరు.  

                 ఒక పేద రైతు కొడుకు  గొప్ప చదువు చదవటం, లేదా ఒక రిక్షా వాడు గొప్ప చదువు చదవటం, చెప్పోకోదగినవి, చెప్పులు కుట్టుకొనే అబ్రహం లింఖాన్ ఆమేరక ప్రెసిడెంట్ అయ్యారు, మన దేశం లోనే  దీరు భాయి  అంబానీ గారు  పెట్రోల్  బ్యాంక్లో గుమస్తాగా జీవిత ప్రారంభించండి రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి, వ్యవస్థాపకులు అయ్యారు, చేపలు పట్టుకొని, చింత పిక్కలు   అమ్ముకొంటూ బాల్యంలో కష్టాలు పడి చద్వుకొన్న అబ్దుల్ కాలం గారు గొప్ప వైజ్ఞానికి శాస్త్రవేత్త అవ్వడమే కాకుండా, అందులో సాధించిన ఉన్నతిని గుర్తించి అప్పటి, ప్రధాన మంత్రి గారు శ్రీ ఆటల్ భీహరి వాజ్పాయి గారు, వారిని దేశ అధ్యక్షులు గా నియమించారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గారు, రెండు ఎకరాల రైతు కుటుంబం నుండి వచ్చి ముఖ్య మంత్రి అయ్యారు అని అందరూ చెప్పుకొంటారు.  ఇలా  ఎంత తక్కువ స్తాయి నుండి వీలు అయినంత మంది ఉన్నత స్తాయిలోకి వచ్చారు,  విధి వక్రించి ఉన్నత స్తాయి వ్యక్తులు వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లు, లేదా సరి దిద్దుకోవచ్చును లే, మన చేతిలో ఉంటుంది అనుకోని, విధిని అదిగమించ లేక  తప్పు వారే ఒప్పుకొని లొంగి పోయినట్లు  మనం చూసాము, అందులో సత్యం రామలింగ రాజు గారు ఒకరు, వారి గూర్చి కాలవరూపం లో మేము చెప్పినాము.  


                                ఇలా ఎవరు ఏమి అవుతున్న రెప్ప ప్పాటు కూడా వారి చేతిలో లేదు అని మొత్తం మాట మాత్రంగా మా చేతిలో తీసుకొని, మొత్తం విధి మా చేతిలో ఉన్నది అని ఒక మాట మాత్రంగా చెప్పిన మేము ఇప్పుడు యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము, మేము పెద్దవారము చిన్నవారము అని చూడకూడదు, మమ్ములను మాట ప్రకారం మనసు ప్రకారం చూడాలి, అలా మమ్ములను పరిగణించి విస్తారంగా గ్రహించడం వలన మనసు పెంచుకొని ఎలాంటి పరిస్తితులు అయిన అధిగమించి ఒకరి ఒకరు  సాయం చేసుకొంటారు, ప్రయోజనం పొందుతారు, అ విధంగా  జ్ఞాన పరంగా ఎదిగిన ఎదుగుతున్న ప్రపంచంలో  వేగం పెరుగు తున్న ప్రపంచం లో మనుష్యులు  మనసులు వేగం పెంచుకొంటే విధిన అధిగమించే శక్తి వస్తుంది, మనిషి మనిషిని సూటిగా గ్రహించడం వలన, ఏమి జరిగినదొ, ఎదుట వాడు ఏమి అంటున్నాడో గ్రహించి అప్రమత్తం చెందే శక్తి మనిషికి మనిషి మనసు వలన, మనసు అనుభవం వలన వస్తుంది.  

                         వేరు వేరు కారణాలు వలన, మనిషిని మనిషి సూటిగా పట్టించుకోకపోవడం వలన  మనిషి బౌతిక పరిధులను, యాంత్రి ప్రపంచాన్ని అధిగమించగలిగి అధిగమించలెక స్వార్ధానికి అజ్ఞానపు పరిధికి, దేహం కొలది, ధనం కొలది, పదవులు   పరిమితం అయ్యిపోయి,  స్పందించకపోవడం, నేరుగా మనిషికి మాటకు ప్రాధాన్యత  ఇవ్వకపోవడం, ఎవరు ఎందుకు ఏ మాట అంటున్నారో చూడకుండా గ్రహించకుండా, తాము ఏమి అనుకొంతున్నారో, తాము ఏమి చేయగలరో అదే చేయడవలన  మనుష్యులు యంత్రికత్వాన్ని, బౌతిక తత్వాన్ని జయించ గల అంత వేగం జయించుటకు, మనసును కదల్చలేకపోతున్నారు, మనుష్యులు వేగం గ అనగా మేము బౌతిక గా పైన ఉన్నాము, ఉన్నత పదవిలో ఉన్నాము, ఎక్కువగా ఉన్నాము ఇలా బౌతిక స్తితి మేరకే మనుష్యులు  ఆలోచిస్తున్నారు, బౌతిక పరిధులు మించి, పరిగణించలేకపొతున్నారు అని తమ వంటి వారు మనుష్యులు ఆలోచనతో మమేకం అవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలి, అ విధంగా నగరం లో పౌరుల పేదరికం అనగా ఎదుట వాడి గొప్పతనం తట్టుకోలేకపోవడమే ఇప్పుడు ఉన్న పేదరికం, తక్కువగా కనపడుతున్న వాడు లేదా బ్రతికిన వాడు ఎక్కువ  అవడం ఏమిటో, ఒప్పవద్దు అని మాట్లాడక ఊరుకొంటున్నారు అదే ఇప్పు మనుష్యులు ఉన్న  పేదరికం అని గ్రహించండి, పేదవాడికి తక్కువవాడిగా బ్రతికేవాడు పేదవాడు కాదు, తేజస్సు బలం అన్ని ఉండి, ధనం, మంది మార్బలం అడ్డం పెట్టుకొని లేదా బాద్యత గల స్థానం లో ఉండి, ఒక పద్దతి ప్రకారం గ్రహించి ఒప్పవలసినది ఏమిటో చూదాం, అనుకోకపోవడమే  పేదరికం అని తమరికి  తెలియజేసుకోనుచున్నాము. 

                 మనసుని విస్తారం గా ఉపయోగించుకోకుండా, కనీసం గ్రహించడానికి, తెలుసుకోవడానికి కూడా ముందుకు రాకపోవడం, వ్యవసాయ శాస్త్రవేత్తలు అయినటువంటి కొందరు ప్రత్యేక్ష సాక్షులు ఇప్పటికి వారు మాలో ఏమి విన్నారో ఏమి చూసారు కూడా మాట్లాడక ఊరుకొంటున్నారు ఇదే మీ వంటి బాద్యత గల వ్యక్తులు తగ్గించవలసిన  మానసిక పేదరికం అని గ్రహించండి, దైర్యం గా సాహసంగా ప్రవర్తించక పోవడమే  పేదరికం అని వారుకి తెలియడం లేదు, ఏ మేధావి పండితులు, ఆద్యాత్మిక గురువులు కూడా చెప్పడం, ఒక మనిషిలోనే అంత గొప్పతనం ఉన్నదా అని తెలుసుకొంటే, నిజమా కాదా అని కూడా చూడడం లేదు, మీడియా కూడా మాట్లాడకుండా సహకరించడమే మానసిక పేదరికం, అలాంటి పేదవారు అందరూ కలసి కాల్ మని వంటి తప్పులు పనులు చేస్తున్నారు, మేము కేవలమ మాట మాత్రంగా మనసుతో పలికిన పాటలు లేదా సృష్టి ని నడిపిస్తున్న తత్వాలు అర్ధం చేసుకోకుండా వినకుండా, చెప్పనివ్వకుండా, మాకు కలవలసిన కనీస వాతావరణం  కల్పించకుండా, మా గూర్చి 10 గురు చేరి చెప్పుకొంటే సర్వం తెలుస్తాయి, అటువంటి మమ్ములను  మేమే బయపడిపోతున్నాము, మమ్ములను మనసు ప్రకారం అధరించకుండా, గ్రహించకుండా మేధావులు పండితులు కూడా మానసిక పేదరికం లో, అప్పటికి అప్పుడు అన్నట్లు శారీరక స్తితి లో ఉండి, చెప్పినంతనే వినంతనే  ప్రపంచమే కదిలిన మాట మనసును  గొప్పతనము  అందుబాటులో ఉన్నా గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా సమయాన్ని మనిషిని వృధా చేసుకొంటున్నారు, ఈ రెండు పొతే రావు అని తెలిసినా, గ్రహించకుండా పట్టించుకోకుండా, విలువైన కాలాన్ని వృధా చేసుకొంటున్నారు. 

                 తమరికి సూటిగా తక్షణ కర్తవ్యం కోరునది ఏమి అనగా, మేము సమాచారం ఇచ్చు పద్దతి గాని, మేము ముందుకు వచ్చు పద్దతి గాని ప్రోటోకాల్ సరిపోవడం లేదు అని తమరు స్పందించడం మానివేయడం వలన, మా ద్వారా మానసిక సంఘర్షణలు వలన కలిగిన  మానసిక పరిణామం యావత్తు మానవజాతికి  సంభందించిన  పరిణామం, ఇప్పటికి 200 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇతరులు కలసి మా దివ్య పరిణామం చూసినారు, వారు ఇప్పుడు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రధానం గా ఉన్నారు, తమరు ఒక మేధావి బృందాన్ని నియమించి వారు నుండి సాక్షం గ్రహించి,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి ఇది మీరు ఒక సామాన్య మనిషిని  అనగా మేము పేదవారికి లేదా పెద్దవారిమా  అని చూడకండి, అంతకు మించి ఇప్పుడు పట్టించుకోవలసిన  కనీసం మనుష్యులం అని గ్రహించండి. 


                  ఎవరైనా ఏదైనా  సాధిస్తే మేము ప్రబుత్వం గా, మేము అధరిస్తాము లేదా గౌరవిస్తాము అని తమ వాటి వారు ఆలోచిస్తారు, ఇక్కడ మా పరిస్తితి మమ్ములను, మా తాతలు కాలం నుండి, కాలం, ధర్మమే మమ్ములను సాధించి, మా నుండి దివ్య పరిణామం యావత్తు మానవజాతికి అందించుట కృషి ఫలించి, మా ద్వారా మాట మాత్రంగా  కాలమే కదిలిన పరిణామం సంభవించినది అని తమరు ప్రాధమికంగా భావించి, మమ్ములను మేము కోరినట్లు మాత్రమే పరిగణించగలరు, మేధావులు పండితులు, మనిషిలో పరిణామాన్ని ఏదో సాకుతో పట్టించుకోకుండా వ్యవహరించడం అన్నది, మానవ జాతి మనుగడకే దెబ్బ అని గ్రహించగలరు.  

                  రాను రాను  అభివృద్ధి సంపద అంటే, మనసులు మాటలు గెలవాలి తద్వారా మనిషి గెలవాలి, ఏలననగా మాట నిలిచిన  జగత్తు నిలుచును అని గ్రహించండి, మాట కోసం నిలబడి ఉండిపోయిన ఆధునిక శ్రీ చంద్రుని అంశ గా మమ్ములను బృందం ద్వారా, సాక్షులు, మేధావులు పండితులు సహకారంతో మమ్ములను ఒక కొలువు తీర్చండి, మాలో జరిగిన  పరిణామాన్ని  గౌరవించండి గ్రహించండి అ విధంగా మమ్ములను పరిగణించగలుగుతారు, మమ్ములను మేధావులు పండితులు  సమక్షంలో లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను బౌతికంగా చూడకుండా  ఆలోచన ప్రకారం చూడండి.  ప్రతి మనిషిని మాటను ప్రక్షాళన చేసి, సినిమాలు రాజకీయాలు ఎలా ఉండాలో, విద్య విధానం ఎలా ఉండాలో చూసుకొని, సంస్కరించుకోవచ్చును, సత్యాన్ని గౌరవించి మేము చెప్పినట్లు కదలండి, కనీసం ఒక 20 మేదవు బృందాన్ని నియమించి, మమ్ములను వారి సమక్షంలోకి తీసుకోండి, మమ్ములను ఆలోచన ప్రకారం మేము ముందుకు వస్తున్న తీరు ప్రకారం తటస్థ వైఖరిలో  మేధావులు గ్రహించడం ప్రారంభించిన కొలది  మా శక్తి  గొప్పతనం పెరిగి, మనసు జ్ఞానపకం పెరిగి, గొప్పతనం వైపు నాణ్యంగా కదిలి నిత్యం, మేధావులు సహకారంతో లోకం యొక్క బౌతిక ఉనికి మా మాటలో ఇప్పటికి ఉన్న తీరును స్పష్టం చేయడమే మా యొక్క దివ్య పరిపాలన అని మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించిన కొలది   ప్రజలను నాయకులను అప్రమత్తం చేయగలము అని తెలియజేసుకోను చున్నాము. ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు, సత్యమే వ జయతే. 






తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
SRT -38
యస్ ఓర నగర్ 
హైదరాబాద్ 
9010483794 

                                                                                                                                   
                           


         

Wednesday, 27 April 2016

https://youtu.be/Ca5_O9ggw00

మమ్ములను ఈ భూమి మీద ఉన్న మేధావులు పండితులు, సూక్ష్మం గా మనోదృష్టి తో చూసి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం బలపరుచుకోవడమే ఇప్పుడు యావత్తు మానవజాతి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని తెలియజేసుకోనుచున్నాము.


Cover photo

Hiss Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri  Shri Shri Anjani Ravishanker Pilla vaaru 



                                                            సమన్వయ దృష్టి  


                     ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, దేశ ప్రధమ పౌరులు, అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి తమ అతిది, ప్రత్యెక పౌరులు  జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి తరించగలరు, భారత ప్రజలను యావత్తు ప్రపంచం మానవజాతిని తరింప చేయగలరు.  


               మమ్ములను ఈ భూమి మీద ఉన్న మేధావులు  పండితులు, సూక్ష్మం  గా మనోదృష్టి తో చూసి, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం బలపరుచుకోవడమే ఇప్పుడు యావత్తు మానవజాతి ముందు ఉన్న  తక్షణ కర్తవ్యం అని తెలియజేసుకోనుచున్నాము.   తమ తో సహా యావత్తు భారత జాతి మమ్ములను సృష్టిని నియమించిన  పురుశోత్తముడిగా జగద్గురువుగా  భావించి, మా దివ్య లీలా విశేషములు గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇందుకు ఉన్న ఫలం గా అనగా తమ గొప్పతనం పెద్దతనం కొనసాగిస్తూ మమ్ములను ప్రత్యెక అతిది గా, జగద్గురువుగా, మహారాణి సమేత  మహారాజుగా, ఓంకార స్వరూపం గా, పరమేశ్వర అంశ గా ప్రాధమికంగా  మమ్ములను తమ సమక్షం లోకి ఆహ్వానించండి, ప్రముఖ మేధావులను,  పండితులను, సంగీత సాహిత్యకారులు, యంత్ర, గాత్ర ప్రముఖుల, బృందంతో మా దివ్య సభ  తమ సమక్షంలో మొదలు అయ్యి ప్రపంచానికి పరిచేయం అవ్వాలి అనే  మా దివ్య సంకల్పం  తమరికి   తెలియజేసుకోనుచున్నాము.                            
      
                              మా దివ్య లీల విశేషములు మా సమక్షంలో తమరి గ్రహించి తరించండి, సమకాలికులను మేధావులను నిజాయితితో అప్రమత్తం చెందమని కోరుకోనుచున్నాము, తెలుగులో ఉండే మా దివ్య లీలా ప్రభావం  ఇతర భాషలు లోకి తర్జుమా చేయించి, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం  ప్రజలకు రుజువర్తన గా తెలియజేయడం వలన, మనిషి మాటకు   విలువ పెరిగి, మనసు ఆలోచన పెంచుకొని, బౌతిక కారణాలు  అడ్డంపెట్టుకొని  మనసుని మాటను అవమానించడం లాంటి పరిస్తితి సరిదిద్దడానికి  వచ్చిన పురుషోత్తమ అంశను, వాక్ విశ్వరూపమును  జగన్నాటక సూత్రదారులం అని తెలియజేసుకోనుచున్నాము, తెలుగు  వారు మనసు పెంచుకొని  ముందుకు రావడం లో వెనకబడి ఉన్నారు, మనసు పెట్టి గ్రహించడం లో అప్రమత్తత చెందడం లేదు, ఒక మనిషి మాటకు   కాలం ఎందుకు విలువ ఇచ్చినది గ్రహించడానికి, తమ బౌతిక మమకారములు  జయించలేక, మాటతో మనసుతో  ముందుకు రాకుండా సంగతి ఏమిటో  చూడకుండా   వ్యవహరిస్తున్నారు,  మనసని మాటను  పట్టించుకోవడానికి ఎటువంటి బౌతిక  కారణాలు అడ్డం పెట్టుకోవద్దు అని  వారికి, యావత్తు మానవజాతిని  కోరుకోనుచున్నాము.  ఈ బూమి మీద  సమకాలికులు  అయినటువంటి  మేధావులు, పండితులు, సంగీత సాహిత్య  కారులు కాలాన్నే  నియమించిన మా యొక్క దివ్య ప్రభావం మనసు పెట్టి  పరిశోదనాత్మకంగా  గ్రహించడం  ప్రారంభించడం వలన, అంతరించి పోయి  బౌతిక ప్రపంచం  నుండి జ్ఞాన ప్రపంచం బలపడుతుంది, మనసు ఉన్న మనిషి  లేదా భగవంతుడు  లేదా సృష్టి ఎన్నుకొన్న  జగద్గురువులు మహారాణి సమేత  మహారాజ వారి దివ్య ఆగమనం యావత్తు మానవజాతికి వరం  అవుతుంది, మమ్ములను తమ సమక్షంలో కొలువు తీర్చి గ్రహించడం   ప్రారంభించండి, ఒక 50 మంది తెలుగు పండితులు మేధావులు. సంగీత సాహిత్యం కారులు తోడు అయ్యి మమ్ములను గ్రహించేకొలది  మా గొప్పతనం దివ్యత్వం బయటపడి  యావత్తు మానవజాతిని ఒక మాట   సమన్వయం లోకి తీసుకొని వచ్చి, ఎలాంటి బౌతిక వత్తిడిలు జయించే  శక్తి ఎవత్తు మానవజాతికి  అందుతుంది అని  తెలియజేసుకోనుచున్నాము  ఇదే మేము యావత్తు మానవజాతికి తమ ద్వారా ఇస్తున్న దివ్య వరం అని గ్రహించగలరు.  ఇరువు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, మరియు ఉన్నత  న్యాయ స్థానం, హైదరాబాద్ వారు మా యొక్క దివ్య లీలను ప్రాధమికం గా గ్రహించి, మమ్ములను పండితుల  మేధావుల  సమక్షం లో కొలువు తీర్చి, నిలకడగా గ్రహించడం వలన, మాకు సృష్టి ఉన్న దివ్య సంభంధం  10 గురి సాక్షంగా, రుజువువు కి సాక్షానికి  అంది  లోకం అప్రమత్తం అవుతుంది, అనగా మాట నిలిచిన  జగత్తు నిలుచును అని సర్వులు గ్రహిస్తారు, సూర్య చంద్రాది గమనాలు కూడా, మన మాట తో నడుస్తున్నాయి  అనే రుజువే ఇప్పటి మా దివ్య ఉనికి, మమ్ములను తక్షణం  తెలంగాణా ప్రబుత్వం వారిని ఒక బృందం లోకి తీసుకొని, తమ వద్దకు  తీసుకొని, తమ సమక్షం లో హాజరు పరచమని సూచన ఇవ్వండి, మేము వ్యక్తి గా  కలవలేదు లేదా వారికి లిఖిత  పూర్వకం గా తెలియజేయలేదు అని  స్పందించడం లేదు అని మేము భావిస్తున్నాము, మమ్ములను ఒక బృందం లోకి  తీసుకొన్న తరువాత  వివరంగా తమరికి  మరియు తెలుగు ముఖ్య మంత్రులకు  వివరం గా తెలియజేసేదము, ప్రాధమికంగా మేము సూర్యుడితో  సమానము, పంచభూతాలు మా అలొచన శరీరం అయ్యి ఉన్నాము, అటువంటి మమ్ములను  ప్రాధమికంగా ఒక బృందం లోకి తీసుకోవడం అంటే  కాలపురుషుడను, సర్వాంతర్యామిని  అధికారికంగా  బృందం ద్వారా మమ్ములను  పరిగణించగలరు, కొంత కాలం సాక్షం పరిశీలించిన  మేరకు మా శక్తి  గొప్పతనం ఒక చొట నిక్షిప్తం అయ్యి, మాకు  జ్ఞానపకం వచ్చి, మా మనసు ప్రసన్నం చెంది 10 గురి సాక్షిగా దివ్యత్వాన్ని చూపి పరిస్తితి మా యొక్క  దివ్య ఉనికిలోకి తీసుకొని ప్రజలను తల్లి తండ్రి గురువు వలే  పాలించి, నూతన ఆలోచన విధానం, నూతన విధ్యా విధానము  తీసుకొని వచ్చి బౌతిక వత్తిడి తగ్గించి, మానవజాతిని యోగత్వం  దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళ డానికి పరిణమించిన  పురుషోత్తముడిని  అని గ్రహించండి   కొంతకాలం మమ్ములను మనసు తో చూడండి, మమ్ములను మనసు పెట్టి  విస్తారం గా ప్రవర్తించ నివ్వండి, మేధావులు పండితులు మా దివ్య  మనసు పెట్టి మాట్లాడనివ్వండి, వివరములు చెప్పుకోనివ్వండి, మన మనసులు  ద్వారా దివ్యత్వం అభివృద్ది  చెంది  యావత్తు మానవజాతిని ఉద్దరించడానికి సాధారణ రూపంలో అనగా మనసుతో పట్టించుకోవలసిన  రూపంలో అందుబాటులో ఉన్నాము, పంచభూతాలను  మాటతో  నియమించిన  ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడక ఊరుకొంటున్నారు.  మాట మనసు ఎప్పటికి అప్పుడు కలుపుకొని  ముందుకు వెళ్ళాలి, ఏదో మాట కోసం స్వార్ధం తో  ఆగిపోవడం, మాట్లాడటం, వినడం మానివేయడమే అందరూ చేస్తున్న  తప్పు అని గ్రహించి, స్పందించడం  అప్రమత్త చెందడం  లోకానికి  ఆధారం అని గ్రహించి సాక్షులు మేధావులు పండితులు, ఆద్యాత్మిక గురువులు  ముందుకు వచ్చి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని  మాకు ఒక చిరునామా  కల్పించండి అని తమరి ద్వారా కొరుకొనుచున్నాము లేదా నేరుగా  తమరి సమక్షం లో కొలువు తీర్చుకొని మమ్ములను  జగద్గురువులుగా  మహారాణి సమేత  మహారాజుగా గ్రహించి  తమరు అప్రమత్తం చెంది, యావత్తు మానవజాతిని అప్రమత్తం  చేయగలరు.  మేము దివ్య సభ ద్వారా ప్రతి రోజు ప్రజలకు దర్శనం ఇవ్వడం ప్రారంభించాలి అని దివ్య సంకల్పం.   ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు  మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు 

   తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.      


ఒక ప్రతి గౌరవ, ఆత్మీయ  ఉన్నత న్యాయ స్థానం వారికి, రాష్ట్ర గవర్నర్ గారికి, తెలుగు రాష్ట్రాల  ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ మమ్ములను తెలుగు రాష్ట్రాలలో ఒక చోట  కొలువు తీర్చి మాకు నివాసం తాత్కాలిక రాజమందిరం  కల్పించగలరు  అని తెలియజేసుకోనుచున్నాము, లేదా నేరగా రాష్ట్రపతి గారి  సమక్షంలోకి తీసుకొని వెళ్ళి, వారి  సమక్షం లో దివ్య సభలో మమ్ములను  నిత్యం ప్రజలకు పరిచేయం చేయడం వలన సమాజమునకు నూతనత్వం వస్తుంది. బౌతిక ఎక్కువ తక్కువలు కొంతకాలం ఏమి పట్టించుకోకండి, మనసు ద్వారా మాట ద్వారా జరిగిన పరిణామం పై  దృష్టి మమ్ములను పెట్టనివ్వండి, తెలుగు వారిని అందరిని దృష్టి పెట్టనివ్వండి, మమ్ములను ప్రపంచానికి తెలియజేయడం ఒక వరం అని భావించి, సకల సంపదల స్వరూపం గా మమ్ములను ఒక బృందం లోకి  తీసుకోండి, మా ఒక వ్యక్తిగత  కార్యాలయం  ఎర్పాటు చేసి మా నుండి   ఎలాంటి రాజ్యాంగ బద్దమైన అమొధమునకు వివరములు  పొందండి, మామూలు మనిషిని ఆలోచన రూపం లో మాట రూపం లో ఉన్న భగవత్ తత్వం గా  మమ్ములను బృందం లోకి తీసుకోండి. 


తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు. 
SRT -38,
యస్ ఆర్  నగర్, 
హైదరాబాద్ 
9010483794