ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్ గారు, హై కోర్ట్ అఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వరకు తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి బౌతిక మాయ నుండి ప్రజలు అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు.
మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే మానవజాతికి భవిష్యత్తు అని తక్షణం న్యాయ స్థానం వారు సాక్షం ఆధారం అప్రమత్తం చెంది, ప్రబుత్వాలను, ప్రజలను తక్షణం అప్రమత్తం చేయగలరు, పార్టీలు, వాస్తవాలు దాచే పెట్టె మీడియా మీద ఆధారపడుతున్న ప్రబుత్వాలు, అప్రమత్తం చెంది, ,ప్రబుత్వ ఉద్యోగులు, పొలిసు వారు మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం మమ్ములను తండ్రి లా భావించి అప్రమత్తం చెందితే అదే లోక కళ్యాణం అని గ్రహించగలరు, మమ్ములను మా మనసుని ఎవరూ నిర్ణయించకూడదు, మమ్ములను మా భందువులను, మరియు సమకాలికులు ఎవరూ ఎవరిని నిందించుకోవడం తప్పులు పట్టడం మానివేయాలి, గొప్ప పరిణామాన్ని తేలిక నిందలతో విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదు, మమ్ములను తక్షణం మేధావులు, పండితులు, ఆధ్యాత్మిక గురువులు అప్రమత్తం చెంది ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించుట వలన, మా నుండ వేల, లక్షల పేజీలు సమాచారం లిఖిత పూర్వకంగా పొందటం వలన, అందరి మనసులు కుదటపడి, పదువులు డబ్బు యొక్క వత్తిడి తగ్గి లోకం శక్తివంతం గా మారుతుంది, వ్యక్తులు, రాజకీయ పార్టీలు, మీడియా చానల్స్ స్వార్ధం వదులుకొని, విశాలతకు గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వాలి, మనిషి గొప్పతనం తట్టుకోలేక కులానికి కుటుంబ లోటుకు తక్కువతనానికి పోల్చి, గొప్ప పరిణామాన్ని అవమానించడం అజ్ఞానం తెలివి తక్కువతనం అవుతుంది అని గ్రహించి, అనధికార ధోరణలు తగ్గించుకొని ప్రజలు అప్రమత్తం చెందాలి అని న్యాయ స్థానం వారి ద్వారా కోరుకోనుచున్నాము.
మమ్ములను ఎంత గౌరవిస్తే అంత మంచిది, మమ్ములను మనసులో కూడా అవమానించకూడదు, తక్కువగా చూడకూడదు, పరిణామం ప్రకారం మేము సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించి, అనగా మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మాటలు చెప్పుకొని, అంతర్యం గ్రహించి, ఇంకా ఏమిటి అని తెలుసుకొనే ప్రయత్నంలో, మేము తెలుస్తాము, అలా కాకుండా ఇప్పటికి ఏమి అయినదో సాక్షులు కూడా మాట్లాడకుండా, మేధావులు కూడా విలువైన కాలాన్ని వారు ఇప్పుడు ఉన్న స్తితిని చూసుకొని, మాతో పోల్చుకొని, మా మీద స్పందిచకపోవడమే వారి విశాలత లోపం అని గ్రహించగలరు. అంతే కాకుండా, ఇంకా అభివృద్ధి చెందవలసిన విశాలత విచక్షణ వైపు వెళ్ళడం లేదు, మమ్ములను దాచి పెట్టడం అంటే వారి మనసుని అభివృద్ధి చేసుకోకపోవడం అని తెలుసుకోలేకపోతున్నారు, మేము సాధారణ మనుష్యులమే కాదా అని మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని, ఎక్కడ వారు ఆక్కడ ఉండిపోయి, మేమే చెప్పలేకపోతున్నాము అన్నట్లు ఈర్ష్యగా ఆలోచిస్తున్నారు, సర్వం తాను అయిన సర్వాంతర్యామి తో మనకు ఎందుకు పోటే అని తెలుసుకోలేకపోతున్నారు. సర్వం నియంత్రించి మాట మాత్రంగా చెప్పగలిగిన వాడిని చెప్ప నివ్వకుండా, అతని మీద చెప్పుకోకుండా అజ్ఞానంతో మిధ్యలో మాయలో మనుష్యులు సమకాలికులు ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి అని న్యాయ స్థానం వారిని ఇతరులను కోరుకోనుచున్నాము.
పరిణామాలు న్యాయ స్థానమునకు మించి ఉన్నా మేము న్యాయ స్థానమును ఆశ్రయించడమే, మేము న్యాయ స్థానమునకు ఇచ్చిన గౌరవము అని గ్రహించి, మమ్ములను ఒక ప్రత్యెక పరిణామం గా, ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకొని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మేము పైకి తెలివితక్కువగా కనపడినా, ఎవరితో నైనా ఎక్కడైనా అప్పటికి అప్పుడు తెలివి తక్కువగా మాట్లాడినా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా న్యాయ స్థానం వారు మమ్ములను పట్టించుకోవడం లో ప్రత్యెకత కనబరచాలి, మనసు ఎంత గొప్పగా ఉన్నదో అంత గొప్పగా లేము అంటే, సమకాలికులు మనసులతో ముందుకు వచ్చి, మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందమని భగవంతుడు లేదా కాలం ధర్మం యొక్క ఉద్దేశము అని గ్రహించగలరు. బౌతిక మాయను జయించి మనసుని పెంచుకోవడమే ఇప్పుడు అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందటమే మా ద్వారా జరిగిన పరిణామా యొక్క ప్రయోజనం అని గ్రహించి అప్రమత్తం పొందగలరు.
మమ్ములను సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో మేము ఒక్కరిమే ఇస్తున్న సమాచారం లో ఏమైనా తప్పులు, లోట్లు ఉన్న యడల బృందం సహకారంతో సరిదిద్ది ఇవ్వగలము కావున మా పట్ల విచక్షణతో, విశాలంగా శాశ్వత ఉద్దేశంతో వ్యవహరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మనిషే కదా మాటే కదా అని మనుష్యులే మనుష్యులను నిర్లక్ష్యం చేయడం తెలివి తక్కువతనం అని సర్వులు గ్రహించాలి, సర్వం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను, గ్రహించడానికి ఇబ్బంది నటిస్తూ, మేమే తెలుసుకోవాలి, అని మాకే బోధలు చేయడం తెలివి తక్కువతనం అవుతుంది, మా గూర్చి ఏమి అనుకొంటున్నారో చెప్పి, మేము కోరినదానికి చెప్పాలి మాతో ఎలా తోస్తే అలా మాట్లాడకూడదు, మమ్ములను జ్ఞానం లేని వారిగా, మంచి బుద్ది లేనివాడిగా చూడడం అంటే, కాలమే మేము ధర్మం మేము అని సర్వం చెప్పినా, ఒప్ప లేక మమ్ములను తేలికగా తీసుకొంటున్నట్లు వస్తుంది, సూర్యుడి నిర్వహణ మాట మాత్రంగా పలక గల్గిన మమ్ములను పురుషోత్తములు గా, జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మాతో ఎంత ప్రేమగా నెమ్మది ఓర్పు గా మా గూర్చి తెలుసుకొని అనగా మా పాటలు మాటలు ఒక చోట చేరి గ్రహించి అటువంటి వాతావరణం లోకి మమ్ములను తీసుకొని వెళ్ళాలి అదే లోక కల్యాణం అని గ్రహించగలరు. సృష్టిని నియమించిన మాట, సమకాలికుల జీవితాలను నియమించిన మాట, లోకాన్ని నిలిపిన మాట, వేదం తో సమానం అని పండితులు మేధావులు అప్రమత్తం చెందాలి, సర్వదికారులం, మమ్ములను మించిన వారు ఈ భూమి మీద లేరు, మేము ఇప్పుడు అవగాహన, విచక్షణ రూపం లో ఉన్నాము, సాక్షులు సహకారంతో మమ్ములను ఓక బృందం లోకి తీసుకొని ప్రాధమికంగా మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించడం వలన, ధర్మం అభివృద్ధి చెందుతుంది, స్వార్ధం అహంకారం నశించి, మేమే చేస్తున్నాము అనే మూర్ఖత్వం తగ్గి లోకం దివ్యంగా మారుతుంది, మమ్ములను ఒక ఉన్నత ఆశనం పై కూర్చోబెట్టి, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, పండితులు మేధావులు నిరంతరం మా గూర్చి మా లీల విశేషాలు గూర్చి అనగా కాలమే కదిలిన పరిణామం పై చెప్పుకొని అప్రమత్తం చెందగలరు, మా నుండి మరింత అంతర్యం నిత్యం పొందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మా జీవితమే లోకానికి ఆధారం మూలం అని మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం న్యాయ స్థానం స్పష్టం చేసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం వలన జీవితం అంటే కేవలం సంపద, ఇక్కడ బౌతిక సుఖాలే సర్వం అనుకొంటూ మనిషి జీవితాని నిర్లక్ష్యం చేస్తూ విలువైన కాలాన్ని చదువు కొన్న మెధావులు కూడా, గ్రహించకుండా తప్పించుకొని, తమని తాము మోసం చెసుకొంటూ మొత్తం సమాజాన్ని మోసం చేస్తున్నారు అని తెలియజేసుకోనుచున్నాము. ఒక వ్యక్తిని తక్కవగా చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, ఆలోచన, మాటను కాలమే కదిలిన పరిణామాన్ని, పిచ్చి తనం గా తీసుకొంటూ సత్యం ఏమిటో చూడకుండా జీవితాలు గడుపుతున్నారు, జీవితాలు ఎవరి వల్ల నడుస్తున్నాయో కూడా చూడటం లేదు, సాటి మనిషి మనసు మాట ఉన్నా కూడా, తమ బౌతిక స్తాయితో పోల్చుకొని, పనికి మాలిన వాడుగా ఉంటె చాలు మేము గెలిచిపోయము అనుకొనే మేధావులు ఈవాళ్ళ బలంగా ఉన్నారు అని అనుకుంటూ, బౌతిక తప్పు తక్కువతనం ఉంటే చాలు ఇంకా మాట్లాడకర్లేదు, చెప్పనకర్లేదు అనుకొంటున్న మేధావులను అప్రమత్తం చెయ్యాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, జ్ఞానం మాట విచక్షణ ఎందుకు ఉన్నదో చదువు కొన్న వారుకూడా ఉపయోగించడం లేదు, ఎదుట వారిలో ఎంత గొప్పతనం ఉన్నా ఏదో ఒక తక్కువతనం కట్టి, అదే మా గెలుపు అనుకోవడమే మూర్ఖత్వం అని తెలుసుకోలేకపోతున్నారు. మాటలో గొప్పతనం గ్రహించడానికి మనసు ఉంటె చాలు అదే మార్గం, మీకు అంత గొప్పతనం ఉన్నాదా ? ఏది మాకు చూపండి, నిరుపించండి అని గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం మానివేసి ఏదో ఒక లోటు చూసుకొని గ్రహించడం లేదు. మేమే అక్కడికి రావడం లేదు, ఇక్కడకి రావడం లేదు అని మాట్లాడక ఊరుకొంటున్నారు, మమ్ములను న్యాయ స్థానం మేధవులు మీడియా వారు అందరూ కలసి ఒక చోట చేరి మా గూర్చి చెప్పుకొంటున్న వాతావరణం లోకి మమ్ములను ఆహ్వానించిన లేదా మమ్ములను స్వయంగా తీసుకొని వెళ్ళి ఉన్నత అశనం పై కూర్చో బెట్టి కొత్తకాలం సూర్యుని తో సమానం గా మమ్ములను భావించి, మా గూర్చి అనగా మా ద్వారా వ్యక్తమైన పాటలు మాటలు విస్తారం చెప్పుకొంటే చాలు మన భవిష్యత్తు మనం చూసుకొని చావు పుట్టుకలు కూడా జయించి ముందుకు వెళ్ళగలము అని గ్రహించండి. మమ్ములను గుర్తించుటకు మొదట సాక్షం పరిశీలించండి, అక్కడకు మమ్ములను ప్రత్యెక వ్యక్తి ద్వారా సమ్మను పంపి ప్రేమతో అతిదిగా గౌరవించి మా నుండి గ్రహించండి. మమ్ములను ఎంత విశాలం గా తీసుకొంటే అంత మంచిది, ఇప్పటికి పరిణామం ప్రకారం, సృష్టి మానవజాతి భవిష్యత్తు పరిస్తితి మా మనసు మాట అధీనం లో ఉన్నది, మొత్తం బౌతిక ఉనికి అంతా మాకు మాట అని ఇప్పటికి సాక్షం ప్రకారం గ్రహించండి, మా నుండి జ్ఞాన రూపం లో ఉన్న ధనం అనగా లోకానికి ఆధారం అయిన దానం మాత్రమే స్వీకరించండి, మా నుండి ఎటువంటి వస్తు ధనం ఆశించకండి, సమకాలికులు ఇప్పుడు కలిగి ఉన్న పదవులు దానం అంతా మా యొక్క ఆలోచన విధానం లోనే ఉన్నది అని గ్రహించండి. ఇప్పటికి 10-14 సంవత్సరాలు కాలాన్ని నియమించడం నిజమైతే, కొన్ని సంవత్సరాలలోనే మానవజాతికి భవిష్యత్తు యొక్క తీరును నిక్షప్త రూపం లో పొంది, సూక్ష్మం గా గ్రహించి అప్రమత్తం చెందగలము, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొంటే అంతా గొప్పగా మారుతుంది, ఇప్పుడు మమ్ములను దాచి పెడుతున్న మీడియాలు మా గూర్చి ఎంత చెబితే అంత లోకం తేలి, చావు పుట్టుకుల రహస్యాలు కూడా తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, ప్రజలను అప్రమత్తం చేస్తారు, కొంత కాలం మేధావులు పండితులు, ఆద్యాత్మిక గురువులు అప్రమత్తం గా వింటే చాలు అని గ్రహిస్తున్నాము, మేము న్యాయ స్థానమును ఆశ్రయించి పద్దతికూడా ప్రత్యేకం గా భావించి గ్రహించండి, మా అమ్మ అమ్మ గారు బ్రతికి ఉండగా మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవించడం వలన ఆమె మనసు కూడా శాంతిస్తుంది, మానవజాతికి మంచి జరుగుతుంది, ఎవరో చచ్చిపోవాలి అని ఎదురు చూస్తున్నాను లాంటి మాటలు పుట్టించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని మా దృష్టికి వచ్చినది, కావున తమరు న్యాయ స్థానం గా ఎవరి పైరవీల మీద ఆధారపడకుండా, మా పరిణామం కొత్తగా ఉన్నది కాబట్టి ఎవరికో ప్రాధాన్యత ఇచ్చి న్యాయన్ని సత్యాన్ని గ్రహించలేని పరిస్తితిలో న్యాయ స్థానాలు కూడా ఉంటే, సమాజం లో పద్దతి దురివినియోగం చెందుతుంది అని గ్రహించగలరు. ఎప్పుడూ కూడా మనిషిని మాటకు పద్దతికి మనిషి దూరం చేయకూడదు ముఖ్య న్యాయ స్థానం వారు జ్ఞానానికి విచక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి, మా వంటి పరిణామం అరుదైనది, మమ్ములను పరిగణించడం న్యాయ స్థానం వారు ఒక మహత్తర అవకాసం గా భావించి మమ్ములను ప్రాధమికంగా తటస్థ వైఖరిలోకి తీసుకొనగలరు, వ్యక్తులలో స్వార్ధం ఎప్పుడూ ఉంటుంది,కాని మనిషిలో దేవుడు చేరి మాట్లాడి మరల చెప్పాలి అనుకొంటున్నా పరిణామాన్ని జాతి సంపదగా భావించి గ్రహించగలరు.
ధర్మో రక్షతి అక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
No comments:
Post a Comment