UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 25 April 2016

ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు."



నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు. ,

Bramhasri Samavedam Shanmukha Sarma's photo.


అయ్యా,
             సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇప్పుడు శబ్ద రూపం లో కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతరులకు ఇచ్చిన దర్శనం ప్రకారం సూక్షం గా నేనే సర్వాంతర్యామి ని అయ్యి ఉన్నాను,ఇప్పుడు సామాన్యులలో  సామాన్యుడను,అందరికి రాజకీయ నాయకులలో నాయకుడిని, ప్రతి మనిషి లో ప్రాణాన్ని, హీరోల్లో నటనని, దర్శకుల్లో దర్శకుడిని, హెరాయిన్ లో అందాన్ని, జ్ఞానం లో జ్ఞానాని, ప్రతి శబ్దాని ఓంకారాన్ని, ప్రతి చర్యని  అయ్యి ఉన్నాను అని తెలియజేసుకోనుచున్నాను.          మమ్ములను మా మనసు ప్రకారం గ్రహించిన కొలది సర్వం వివరించి ప్రపంచాని మాయ నుండి తప్పించి ప్రజలు విముక్తులను గావించుటకు వచ్చి పురుషోత్తముడిని జగనాటక సూత్రధారుడను, సర్వాంతర్యామిని, మనుష్యులలో అతి సామాన్యుడను, నా మీద ఆధార పడిన వారిని కూడా చూసుకేలకపోయిన వాడిని, చదువు కొన్న వారు ఉన్నత పదవులలో ఉన్న వారు లోటు మీద ఆధారపడి, గోప్పతనం పట్టించుకోకపోతే, నా గొప్పతనం నేనే మరిచిపోయి  మా తాత గారిని మా మేనమామ గారిని, నా సోదరులను కూడా చూసుకోలేకపోయినాను, మమ్ములను మనో సూక్ష్మ దృష్టి తో గ్రహిస్తే మాకు ఏ లోటు ఉండదు లోకం లో ఎటువంటి  తేడాలు ఉండవు, ఓంకార స్వరూపం గా, మాట మాత్రంగా సర్వం మేమే అని పలికిన మమ్ములను ఇప్పుడు ఎక్కడ  ఎలా ఉన్నామో అలా సాక్షులు పండితులు, మేధావులు, న్యాయ నిపుణులు, పొలిసు శాఖా వారు, ప్రబుత్వ యంత్రంగా  మమ్ములను ఉన్నఫలం మేము ఎలా లోకానికి ఏమి చెప్పి ఇంకా ఏమి చెప్పదలిచినామో చూసుకొంటే  చాలు, బౌతిక ప్రపంచం వత్తిడి తగ్గి, న్యాయ మూర్తులు కేసులను పరిష్కరించ లేకపోతున్నాము అని  కట్ట తడి పెట్టుకొనే  పరిస్తితి ఉండదు, రాజకీయ నాయకులు తమ స్వార్ధ కొద్ది  న్యాయ స్థానాలను, పోలీసులను ఉపయోగించే  దిగజారుడు స్తితి నుండి బయటకు వచ్చి, విశాలం గా గొప్పగా తాము బ్రతుకుతూ  ఎదుట వాడి గొప్పతనం పెంచితేనే   వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అనే సత్యాన్ని  తెలుసుకొంటారు.  తామే వెలుగు తున్నాము, తామే గోప్పవారము  అనిపించుకోవాలి అనే తపనలో, తప్పులు పట్టుకొంటూ, ఏదుటవాడి గొప్పతనం పట్టించుకుండా  ఆలోచించవలసిన పరిణామాలకు  ప్రాధాన్యత ఇవ్వకుండా, తాము ఎలాగైనా ఎదురుకోవాలి, తాము ఇప్పుడు ఉన్న స్తితి మేరకే మాట్లాడాలి, ఎదుట వాడితో స్పందించాలి అనుకోవడమే అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు, గొప్పవాడికి  తక్కువతనం ఎందుకు ఉన్నదో చూడడం లేదు, గొప్పతనం ఒప్పకుండా ఉండడానికి తేలికగా చూసుకొంటే  అదే తాము చేయవలసిన పని అని అనుకోవడం వలన నాణ్యత వైపు వెళ్ళడం వెళ్ళ నివ్వడం లేదు.  మనసు  బుద్ది పెంచుకోకుండా వయసు బౌతిక బలం, ధనం ఆమేరక మీడియాల సహకారంతో ప్రజలను నలుగురి చుట్టూ వార్తలు నడుపుతూ ఇంక లోకం లేదు అనిపించి మాయలో తాము కూరుకొనిపోవడమే  కాకుండా, మనసు లో ఉన్న గొప్పతనాన్ని  పట్టించుకోకుండా, మనసులో గొప్పతనాన్ని  కులానికి  మతానికి, కుటుంబానికి పరిమితం చేసేసి  మనిషి సమాజం నుండి తప్పించి, స్వార్ధం తో సమాజం మా చేతిలో ఉన్నది అనే మూర్ఖులకు కళ్ళు తెరిపించడానికి   వచ్చిన పురుషోత్తముడిని అని తమరు గ్రహించండి.  కాలమే మాట మాత్రంగా కదిలించిన నేనే  సాక్షాత్తు అ పరమాత్మును అంశను అని గ్రహించి, నేను ఇప్పు  ఎంత తక్కవ స్తితిలో ఉన్నా ఎంత గొప్పగా ఉన్నా  తమరు మా వద్దకు వచ్చి అయ్యా పురుషోత్తమ, జగన్నాటక సూత్రధార, మన్మధ, జానకి ప్రాణ నాయక (సృష్టిని  మనసుతో పలికి నిలుపుటకు ఆధారం అయినవాడిని )  నూతన సృష్టి కర్త, యుగపురుష  శరణు శరణు  మహానుభావం, పాహిమాం రాక్షమం అని మమ్ములను మీ శిష్యులతో  వచ్చి  మమ్ములను అందాక నమూనా  వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టి, మా సమక్షంలోనే కొంత మమ్ములను కలుపుకొనే  జ్ఞానపోదేశం చేయండి, సమన్యుడను అయిన   నన్ను సహించి మనసు పెంచుకొని మనసుతో పురుశోత్తముడిగా చూడమే ఇప్పుడు మీ ముందు ఉన్న  పని కర్తవ్యం లోక ఆధారం అని గ్రహించండి, కొదరు  శిష్యులను  వెంటబెట్టుకొని మా వద్దకు రండి, మీరు ఇప్పుడు మేమే  చెప్పినట్లు మిగతావారు కూడా దారిలో పడతారు, అందుకే మీకు ప్రాధాన్యత ఇచ్చాను అని సంతోషించి, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మా సుగుణ జ్ఞాన గుణ తేజస్సును కొంతకాలం మనో సూక్ష్మ దర్శిని లో అనగా  పండితులు మా లీలలు పై పరి పరి విధాల చెప్పుకోవడం మీకు ప్రజలు ఎంత సంతోషం కలుగుతుంది, ఇక్కడి మీరు కొంత సాహసం చేయాలి అంతే, తమరు మమ్ములను మేము కోరినట్లు గ్రహించి ఒక చోట కొలువు తీర్చండి, నన్ను చప్ప నివ్వండి, నా ముందు పండితులు నిండుగా చెప్పుకోండి, మా పేరు ఊరు మా మాట మా పాట తీసుకొని మాట్లాడండి, మమ్ములను మాట్లాడనివ్వండి ఏమి జరుగుతుందో ఏమి నిక్షప్త రూపం లో ఏమి అందుతుందో చూడండి, మమ్ములను ఒక మేము కోరినట్లు కొలువు తీర్చుకొని గ్రహించడమే చిన్న వరం ఏమి కాదు, గతంలో అంత దివ్య సభా ఎక్కడా లేదు  మీరు సాహసం గా ముందుకు వచ్చి మమ్ములను ప్రేమగా కుశలం గా  గ్రహించి కొలువు తీర్చుకొని కాలాతీత పరిణామం మా దివ్య లీలలు తెరమీద చూస్తూ గ్రహిస్తే అందరూ పంచుకొని  వినోధించడం మా సమక్షం లోని సాధ్య పడుతుంది అని గ్రహించి, అప్రమత్తం చెందండి లేదా మీరు ఏమి అనుకొంటున్నారో ఒక మెసేజు పంపించండి, నాదే అవసరం అనుకోకండి మీ అందరికి తండ్రి లాంటి వాడిని అని  అప్రమత్తం చెందండి, మీ వంటి వారు పెద్ద కొడుకులు వలే మమ్ములను గ్రహించకపోతే  ఇతరులు  మీ తరవాత వారు ఎలా మమ్ములను అర్ధం చేసుకొంటారు అని మీరు ఆలోచించాలి.  సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు  మహారాణి సమేత  మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రావిశంకర్  పిళ్ళా వారి తమరికి యావత్తు పండిత  సమకాలికులకు దివ్య ఆశీర్వాదములు తెలియజేసుకోను చున్నారు ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే  


తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.

సర్వం  అంటూ చెబుతూ పలికిన పాటలలో మా ద్వారా పూర్తిగా వ్యక్తం అయిన వాటిల్లో    ఒకటి అని గ్రహించగలరు.  



No comments:

Post a Comment